Monday 31 May 2021

Samsung Galaxy S20 Series Getting June 2021 Security Patch: Report

Samsung Galaxy S20 series smartphones have started receiving the June 2021 Android security patch. All the three Samsung phones - Galaxy S20, Galaxy S20+, and Galaxy S20 Ultra - are getting the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vG7vjo

Delhi Permits Online Alcohol Delivery - Here's What We Know So Far

The Delhi government has permitted home delivery of liquor for orders placed through mobile apps and via online portals. Last year, states including Kolkata, Maharashtra, Odisha, Siliguri, and West...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ibNXiP

Ethereum Extends Gains to Rise 8 Percent; Bitcoin Firms

Ethereum extended gains to rise more than 8 percent on Monday to $2,587 (roughly Rs. 1.88 lakhs) but remained 40 percent below a record high of above $4,300 (roughly Rs. 3.12 lakhs) hit earlier this...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yLM9mF

Jio Partners With SEGA to Bring Sonic the Hedgehog 2 for JioFiber Users

Jio Games Store will list these two titles for Indian users to download and play. SEGA will customise Sonic the Hedgehog 2 and Streets of Rage 3 for Jio platforms and even offer it in local languages....

from NDTV Gadgets - Latest https://ift.tt/3vG63gW

Cyberattack Hits JBS Meat Works in Australia, North America

Australian and North American units of the world's largest meat works were hit over the weekend by an organised cyberattack on its information systems, Brazil's JBS SA said in a statement.

from NDTV Gadgets - Latest https://ift.tt/3i6caHi

'No one in the world will take it easy against India'

'The confidence and the kind of cricket India has played in the recent past will be a big factor.'

from rediff Top Interviews https://ift.tt/2TyqoGM

ఆయనతో రొమాన్స్ చేసే ఛాన్స్ మూడుసార్లు మిస్.. ఇప్పుడా కోరిక నెరవేరుతోంది.. ప్రియమణి ఓపెన్ కామెంట్స్

ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది . కెమెరా ముందు నటనా ప్రతిభ కనబర్చుతూనే తన అందచందాలతో అట్రాక్ట్ చేసి ప్రేక్షక లోకానికి కొత్త టేస్ట్ పరిచయం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వైవాహిక జీవితం గడిపిన ఆమె.. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం పట్టేసిన ప్రియమణి.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది. దగ్గుబాటి రానా- సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన 'విరాటపర్వం' సినిమాతో పాటు విక్టరీ సరసన '' సినిమాలోనూ నటించింది ప్రియమణి. తమిళంలో ‘అసుర‌న్‌’ పేరుతో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాను తెలుగులో 'నారప్ప'గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇందులో వెంకటేష్ భార్యగా ప్రియమణి కనిపించనుంది. అయితే తాజాగా ఈ రెండు సినిమాల విషయమై మాట్లాడుతూ ఈ రెండు ప్రాజెక్ట్స్ తన కెరీర్‌‌లో మైల్ స్టోన్స్ అవుతాయని ఆమె చెప్పింది. ఇక సీనియర్ హీరో వెంకటేష్‌తో నటించే అవకాశం తనకు గతంలోనే మూడుసార్లు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల ఆయనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయలేకపోయానని, ఇన్నాళ్లకు మళ్ళీ వెంకటేష్‌తో నటించే ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఎప్పటినుంచో వెంకీతో నటించాలనే తన కోరిక నెరవేరిందని ఆమె తెలిపింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అయినా ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేశారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vGUCW2

Vodafone 5G Deal With Huawei Said to Get Conditional Approval in Italy

Vodafone's Italian unit has secured conditional approval from Rome to use equipment made by China's Huawei in its 5G radio access network, two sources close to the matter said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ienKjw

Twitter Strives to Comply With Applicable Laws in India, Spokesperson Says

As Twitter faces allegations of not complying with the IT rules in the country, the Twitter spokesperson on Monday informed that the microblogging company "strives to comply" with applicable laws in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fSPY0E

AMD Radeon Graphics Coming to New Samsung Flagship Exynos SoC, Tesla Cars

AMD has licensed its Radeon RDNA 2 graphics IP to Samsung, and the next flagship Exynos SoC for mobile devices will be the first to benefit from this. Tesla has also adopted RDNA 2 for console-quality...

from NDTV Gadgets - Latest https://ift.tt/3p9nKTB

RBI Asks Banks Not to Refer to Its 2018 Circular on Cryptocurrencies

RBI on Monday asked banks, NBFCs, and payment system providers not to refer to its earlier virtual currencies-related circular, that was issued in April 2018 and later aside by the Supreme Court, in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3p684R7

'Mid, small-caps are likely to outperform in FY22'

'It is critical that the Covid curve does not have a fat tail and the chain is broken quickly.'

from rediff Top Interviews https://ift.tt/3uEL4cQ

'EVs are the way forward for Volkswagen group'

'Our strategy is intact and our important pillars for India -- the SUV roll-out and the focus on the cost of ownership of a car -- remain in focus'

from rediff Top Interviews https://ift.tt/34GB9sF

AMD Ryzen 5000 APUs, Radeon RX 6000M GPUs, More Announced: Computex 2021

AMD has unveiled a raft of new products including desktop Ryzen 5000 series APUs with integrated graphics, Radeon RX6000M GPUs for high-end mobile gaming, the new vendor-agnostic FidelityFX upscaling...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yRHgII

China to Send 3 Astronauts to Its Own Space Station in June

China plans to send three astronauts to its newly operational space station Tianhe, or Heavenly Harmony, in June, according to a space official.

from NDTV Gadgets - Latest https://ift.tt/3g0Ka5a

Samsung Galaxy A03s Design, Specifications Leaked

Samsung Galaxy A03s alleged renders and key specifications have been leaked. The upcoming phone has a design similar to the Galaxy A02s, but it seems to have a side-mounted fingerprint scanner and a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fVFRbx

A Hot Tub That's Heated By Mining Dogecoin? 'Great Idea', Jokes Elon Musk

Dogecoin's origins as a joke are hard to shake even as it has matured into a real asset that is being held by many investors. People still make endless memes about the currency, and Tesla CEO Elon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vBwpk7

రహస్యంగా హీరోయిన్ ప్రణీత పెళ్లి.. వ్యాపారవేత్తను పెళ్లాడిన హీరోయిన్

లాక్ డౌన్ వేళ హీరోయిన్ పీటలెక్కింది. రహస్యంగా తన ప్రియుడు నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది ప్రణీత. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా బెంగుళూరులోని తన నివాసంలో కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ ఈ పెళ్లి జరిగిందని సమాచారం. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్రణిత పెళ్లి టాపిక్‌ హాట్‌ టాపిక్‌ అయింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంత సడెన్‌గా ఆమె పెళ్లి విషయం బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ప్రియుడు నితిన్‌ రాజు బ్యాక్ గ్రౌండ్ గురించిన విషయాలపై సెర్చింగ్ ప్రారంభించారు నెటిజన్లు. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత ''బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస'' వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టం మాత్రం అంతగా కలిసిరాలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34LkPHv

Pawan Kalyan Son: వైరల్ పిక్.. కొడుకుతో కలసి పవర్ స్టార్ ‘సరిగమప’.. వీడు ఆరడుగుల బుల్లెట్

వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. అంటే పవన్ కళ్యాణ్‌కి పెద్దగా సెట్ కాలేదు కానీ.. పవన్ కొడుకు అఖిరానంద్‌కి మాత్రం పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. జూనియర్ పవర్ స్టార్ మరీ ఇంత లెంగ్త్ ఉన్నాడేంటి అనేట్టుగా ఉన్నాడు తాజా ఫొటోలో. రేణూదేశాయ్‌తో విడిపోయినప్పటికీ పిల్లలు అఖిరా, ఆద్యల్ని తరచూ కలుస్తుంటారు పవన్ కళ్యాణ్. తాజాగా మరోసారి పవన్-అకిరా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పక్కన ఆరగుగుల బుల్లెట్ మాదిరిగా ఉన్నాడు అకిరా. తండ్రిపక్కన ఎంతో వినయంగా కనిపించి పవర్ స్టార్ అభిమానుల్ని ఫిదా చేశాడు . ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కొడుకు అకిరానందన్‌తో కలిసి సంగీతం నేర్చుకుంటున్నారట. ఇందుకోసం ఓ మ్యూజిక్ టీచర్‌ని కూడా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంటూ.. పవన్ కళ్యాణ్ అతని తనయుడు అకిరా తన వద్ద సంగీతం నేర్చుకుంటూ తనకి శిష్యులు కావడం చాలా ఆనందంగా ఉందని.. ఈరోజు వాళ్లకి డెమో క్లాస్ ఇవ్వడం జరిగిందని.. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే ఈ డెమో ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారితో కొన్ని గంటల పాటు మాట్లాడే అవకాశం లభించిందని.. ఆయన వయొలిన్ బాగా వాయిస్తారని నా డెమో క్లాస్ కూడా ఆయనకు నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు సంగీత టీచర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3c55vcO

Realme X7 Max 5G, Realme Smart TV 4K Launched in India

Realme X7 Max 5G and Realme Smart TV 4K were launched in India during a virtual event on Monday. The Realme X7 Max 5G comes with features such as a 120Hz Super AMOLED display and MediaTek Dimensity...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yT1npN

Twitter Ordered to Comply With New IT Rules by Delhi High Court

Twitter was told by the Delhi High Court on Monday that it has to comply with the new Information Technology Rules for digital media if they have not been stayed. While Twitter claimed before the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3uD5SBs

Xiaomi's New HyperCharge Technology Can Charge Your Phone in 8 Minutes

Xiaomi has introduced a new fast charging technology called HyperCharge.The 200W HyperCharge Wired charger is claimed to fully charge a 4000mAh battery in under 8 min. The company also demoed 120W...

from NDTV Gadgets - Latest https://ift.tt/3p3nyVZ

Loki, Luca, MasterChef Australia, and More on Disney+ Hotstar in June

Loki Marvel TV series, Pixar's Luca, MasterChef Australia season 13, Raya and the Last Dragon, Queen of the South season 5, Pose season 3, Grey's Anatomy season 17, Wolfgang, Gordon Ramsay:...

from NDTV Gadgets - Latest https://ift.tt/3c8941Q

OnePlus 9 Pro, OnePlus 9 Get Camera Improvements With New Update

OnePlus 9 Pro and OnePlus 9 are receiving the OxygenOS 11.2.6.6 update in India. It will soon be rolled out in Europe and North America. OnePlus has included camera, network, and system improvements...

from NDTV Gadgets - Latest https://ift.tt/3c5sJ29

Poco X3 GT May Launch in India as Rebranded Redmi Note 10 Pro 5G

Redmi Note 10 Pro 5G may launch as the Poco X3 GT in India, as well as in a few other countries, multiple tweets by a tipster have hinted. The smartphone, which was launched alongside the vanilla...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hZTCZk

Amazon Prime Subscription at 50 Percent Off for Youngsters: All Details

This Youth Offer can only be availed by youngsters aged between 18-24 years. Further, this offer can only be redeemed through the Android app and mobile browser version for any other OS. This means...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yKILsh

Sunday 30 May 2021

When Burrp Founder Anand Jain Started a Company to Fight Pigeons

The Burrp founder noticed how omnipresent pigeons were in Mumbai soon after returning to the country from America. And so while he was launching Burrp, he decided to launch a parallel company called...

from NDTV Gadgets - Latest https://ift.tt/3c54v8s

Realme X7 Max 5G, Realme Smart TV 4K Set to Launch in India Today

Realme X7 Max 5G and Realme Smart TV 4K are set to launch in India today (May 31). The launch event will be livestreamed through Realme India's Facebook and YouTube channels.

from NDTV Gadgets - Latest https://ift.tt/3c5waWy

Realme GT 5G Teased to Launch in India Soon: Expected Price, Specifications

Realme has published a dedicated page on its India site for the global 5G summit. The summit is slated to be held on June 3 and on the same page, Realme has teased the arrival of the Realme GT 5G...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fQJO12

From Loki to The Family Man, What to Stream in June

The Family Man season 2, Loki TV series, The Conjuring: The Devil Made Me Do It, Mortal Kombat, Jagame Thandhiram, Elite season 4, Lupin season 2, Pixar's Luca, In the Heights, Bosch season 7, Ray...

from NDTV Gadgets - Latest https://ift.tt/3c4Px2m

Zerodha Founder Clarifies After 'Unwanted Noise' Over Rs 100 Cr Salary

After reports emerged that some of the Zerodha board has approved Rs. 100 crore salaries for three members of the  top leadership, including CEO Nithin Kamath, they were slammed for paying themselves...

from NDTV Gadgets - Latest https://ift.tt/3p50g1I

సినిమా రౌండప్: మెగాస్టార్ మూవీపై ఫుల్ క్లారిటీ.. రెడీ అనేసిన వెంకటేష్.. రేస్‌లో పవన్ కళ్యాణ్

లూసిఫర్ రీమేక్‌- ఫుల్ క్లారిటీ రీ- ఎంట్రీ తర్వాత జోష్‌లో ఉన్న చిరంజీవి వరుస సినిమాలు ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లూసిఫర్ రీమేక్‌ను స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ మూవీ దర్శకుడిగా మోహన్ రాజా తప్పుకున్నాడని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కొణిదెల ప్రొడక్షన్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ ఆయనకు బర్త్ డే విషెస్ అందించాయి. సంక్రాంతి రేస్‌లో పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్‌లో స్టార్ హీరోలు పోటీ పడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే వచ్చే ఏడాది రేస్‌లో పవన్ కళ్యాణ్ నిలవబోతున్నరాట. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను ‘సంక్రాంతి’ కానుకగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. వెంకటేష్ హవా ప్రస్తుతం 'నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3' సినిమాలతో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు మహా వెంకటేష్ చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. 'సర్కారు వారి పాట' నుంచి క్రేజీ అప్‌డేట్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' నుంచి వస్తున్న అప్‌డేట్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు మెయిన్ విలన్ కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేశారని తెలుస్తోంది. బాలయ్యతో కుదరదన్న రకుల్ బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ కోసం శృతి హాసన్‌ని సంప్రదించగా ఆమె నో చెప్పడంతో రకుల్ వద్దకు ఆఫర్ వెళ్లిందట. కానీ రకుల్ కూడా సింపుల్‌గా రిజెక్ట్ చేసిందని టాక్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fCpAJi

Intel Reminds Global Chip Shortages Could Last Several Years

Intel CEO Pat Gelsinger told a virtual session of the Computex trade show in Taipei on Monday that it could take several years for a global shortage of semiconductors to be resolved, a problem that...

from NDTV Gadgets - Latest https://ift.tt/3uBFUyj

Your Fitbit Smartwatch Could Soon Detect Your Snoring

Fitbit could introduce a new feature on its smartwatch and fitness band models that have a microphone, which would allow them to detect snoring and ambient sound. The feature is said to be a major...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fzGDMg

Intel 5G Solution 5000, New Faster Laptop CPUs Announced at Computex 2021

The Intel 5G Solution 5000 will enable laptop OEMs to bring 5G-enabled laptops to market this year, and new faster Tiger Lake 11th Gen CPUs will help users get a bit more performance.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pd4aWE

HBD krishna: తండ్రి కృష్ణపై ప్రేమ కురిపించిన మహేష్ బాబు.. వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్

నేడు (మే 31) సూప‌ర్‌స్టార్ కృష్ణ 78వ పుట్టినరోజు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం లేదు. మరోవైపు గత రాత్రి నుంచే సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో ఆయనకు స్పెషల్ విషెస్ తెలుపుతూ తండ్రిపై ప్రేమ కురిపించారు. తన ట్విట్టర్ ఖాతాలో తండ్రి కృష్ణతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ''హ్యాపీ బర్త్ డే నాన్న, నేను ముందుకెళ్లడానికి నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు ఊహించనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు మహేష్. ఈ ట్వీట్ చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ పెద్దఎత్తున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ మూవీ చేస్తున్నారు మహేష్. నిజానికి కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేయాలనుకున్న మేకర్స్.. కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3p4E5c8

క్రేజీ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు బ్యూటీ.. ఏకంగా బడా హీరోతో రొమాన్స్! అదృష్టం అంటే ఈ బ్యూటీదే..

చిత్రసీమలో హీరోహీరోయిన్స్ ఆఫర్స్ విషయంలో మరీ విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదేంటో.. కొందరు నటీనటులకు తొలి సినిమానే పెద్ద ఎసెట్ అవుతుంది. మొదటి సినిమానే ఓ మైలురాయిగా నిలిచిపోయి ఆఫర్ల వెల్లువకు కారణమవుతుంది. ఇలాంటి హీరో హీరోయిన్స్ లిస్టులో '' బ్యూటీ ఒకరు. 'చిట్టి'గా వెండితెరపై అలరించి ఫస్ట్ మూవీతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ లోకల్ బ్యూటీ. దీంతో తాజాగా ఫరియా అబ్దుల్లాకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన ఫరియా.. ‘జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ విడుదలకు ముందే ప్రభాస్ చేసిన కామెంట్స్‌తో ప్రతి ఒక్కరి కన్ను ఈ అమ్మడిపై పడింది. తీరా మూవీ రిలీజ్ తర్వాత నవీన్ పోలిశెట్టి లవర్‌గా యువత మనసు దోచేసింది ఫరియా. తనదైన హావభావాలు పలికించి సినిమా విజయంలో భాగం పంచుకుంది. చిట్టి ఆట, పాట చూసి యూత్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయట. కాకపోతే సినిమా సెలక్షన్ విషయంలో అమ్మడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటోందట. అయితే రీసెంట్‌గా ఓ భారీ సినిమా కథ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందనేది లేటెస్ట్ టాక్. టాలీవుడ్ బడా హీరో నుంచి రాబోతున్న ఓ సీక్వెల్‌లో ఫరియా అబ్దుల్లా అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. ఆ మూవీ దర్శకనిర్మాతలు ఆమెకు భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. కథలో ఆమెనే కీలకం కాబోతుందని అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం బయటకు రాలేదు. మొత్తానికైతే ఈ భారీ సినిమాలో భాగం కాబోతున్న విషయాన్ని అతిత్వరలో అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారని సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ హవా నడిపిస్తోంది ఫరియా అబ్దుల్లా. నిత్యం గ్లామర్ ట్రీట్ ఇస్తూ అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదండోయ్. హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలు, ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fyhIc0

ఎప్పటి నుంచో అలాంటి కోరిక ఉండేది.. అసలు గుట్టు విప్పిన నటి ప్రగతి

ఒకప్పుడు నటి అంటే ఓ రకమైన ఇమేజ్ ఉండేది. హీరోలకు తల్లి, అత్త పాత్రలు పోషించే ప్రగతి గుర్తుకు వచ్చేవారు. మోడ్రన్ మదర్ క్యారెక్టర్‌లకు ప్రగతి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రగతి పూర్తిగా మారిపోయారు. వర్కవుట్లతో నానా హంగామా చేస్తున్నారు. హీరోయిన్ రేంజ్‌లో ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక వెరైటీ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ఈ వయసులో చేస్తున్న భారీ భారీ వర్కవుట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. గత ఏడాది లాక్డౌన్ నుంచి ప్రగతి సోషల్ మీడియాను ఏలేస్తోన్నారు. గత ఏడాది నుంచి ప్రగతికి సోషల్ మీడియాలో క్రేజ్‌తో పాటు ఫాలోవర్లు పెరుగుతూనే వస్తున్నారు. ప్రగతి వేసే క్లాసికల్ స్టెప్పులు, లుంగీ కట్టి వేసే మాస్ డ్యాన్సులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక నాలుగు పదులు వయసులోనూ వర్కవుట్లు చేసే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు.ఎంతో మంది మహిళల్లో ప్రగతి స్ఫూర్తిని నింపుతున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది తమ ఆరోగ్యం, ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రగతి లైవ్‌లోకి వచ్చారు. తన అభిమానలతో ముచ్చట్లు పెట్టేశారు.వారు అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక ఆమెను ఓ నెటిజన్ అసలు ప్రశ్నను సంధించాడు. ఇంతలా వర్కవుట్ చేయడానికి ఎవరు ఇన్సిపిరేషన్ అని అడగడంతో ప్రగతి అసలు విషయం చెప్పేశారు. ఎప్పటినుంచో ఫిట్‌గా ఉండాలనే కోరిక ఉండేది.. కానీ గత రెండేళ్ల నుంచి ఎక్కువగా వర్కవుట్లు చేస్తున్నా.. ఒక్కసారి రిజల్ట్ చూశాక మనకే ఇంకా చేయాలని అనిపిస్తుంది.. నా ఎనర్జీ, ఫిట్ నెస్ బాగా పెరిగిపోయింది.. అలా నాక్కూడా బాగా అనిపిస్తుండటంతో వర్కువుట్లు చేస్తున్నాను అని ప్రగతి అన్నారు. ఇక చాలా మంది నెటిజన్లు ఆమె అందం మీద కామెంట్లు చేశారు. ఎంతో అందగా ఉన్నారు.. ఫిట్‌గా ఉన్నారు.. నవ్వు బాగుంది అంటూ ఇలా రెగ్యులర్ కామెంట్లు వచ్చాయి. దానికి ప్రగతి చిరునవ్వుతో థ్యాంక్యూ అంటూ బదులిచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i5NLBI

RAPO రేంజ్ ఇదే.. దూసుకుపోతోన్న ‘ఇస్మార్ట్’ హీరో

సినిమాతో కెరీర్ ఒక్కసారిగా పరుగులుపెట్టేసింది. అంతకు ముందు వరుసగా యావరేజ్, ఫ్లాపు సినిమాలు ఇచ్చిన రామ్.. ఒక్కసారిగా మాస్ విశ్వరూపాన్ని చూపించారు. పూరి జగన్నాథ్ కూడా చాలా రోజుల తరువాత ఎంతో కసిగా ఇస్మార్ట్ శంకర్‌ను మలిచినట్టు కనిపించారు. ఇస్మార్ట్ శంకర్ దెబ్బకు అటు హీరో,ఇటు డైరెక్టర్ ఇద్దరి కెరీర్‌లు జెట్ స్పీడ్‌లో దూసుకుపోయాయ్. ఇస్మార్ట్ శంకర్ వచ్చి రెండేళ్లు దాటినా కూడా దాని ఫీవర్ మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇస్మార్ట్ శంకర్ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చాలా రోజుల తరువాత మణిశర్మ సంగీతాన్ని తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా అన్ని కోణాల్లోంచి ఇస్మార్ట్ శంకర్ భారీగా క్లిక్ అయింది. అంతేకాకుండా ఇక మన తెలుగు సినిమాలకు ఉత్తరాదిన ఎంతటి డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. రామ్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు అర్జున్ సినిమాలు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను క్రియేట్ చేస్తుంటాయి. తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వర్షెన్‌లు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంటాయి. అలా రామ్ నటించిన చిత్రాలు డబ్బింగ్ రూపంలో దుమ్ములేపుతుంటాయి. హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, గణేష్ ఇలాంటి సినిమాలు యూట్యూబ్‌లో దుమ్ములేపేశాయి. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రెండు వందల మిలియన్లు (20 కోట్ల) వ్యూస్‌ను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా దాదాపు రెండు మిలియన్ల లైకులను కూడా సొంతం చేసుకుంది. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ హవా ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి ఇదో ఉదాహరణ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3p2k1Hv

మహానటిలో ఈ కళ కూడా ఉందే.. అదరగొట్టేసిన కీర్తి సురేష్

వంట చేయడం అనేది ఓ కళ అంటుంటారు. ఇష్టమైన ఆహార పదార్థాలు, వెరైటీ పదార్థాలను ఇష్టంగా వండుకుని తినే తీరిక ఎక్కువగా ఉండదు. అలాంటి అవకాశాలు కూడా అంతగా రావు. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీల జీవితాల్లో అలాంటి క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ కరోనా, లాక్డౌన్ పుణ్యమా అని వారు కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక కొందరు హీరోలు, హీరోయిన్లు వంట గదిలోకి దూరిపోయి కొత్త రకాలను వండేస్తున్నారు. తాజాగా కూడా రంగంలోకి దిగారు. తన చేతి వాటాన్ని చూపించారు. పాకశాస్త్రంలో తానెంత నిపుణురాలో అందరికీ చూపించారు. వెండితెర మీదే కాదు.. వంటగదిలోనూ తానే మేటి అని చూపించుకున్నారు. తనకెంతో ఇష్టమైన రెసిపీని వండారు. ఈ మేరకు ఆమె వదిలిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. భోజన ప్రియులు ఈ వీడియోను చూస్తూ తెగ సంబరపడిపోతోన్నారు. ఈ వీడియోలో ఆ రెసిపీని ఎలా తయారు చేయాలో క్లియర్‌గా చూపించారు. టర్కీష్ పోచ్డ్ ఎగ్ అంటూ చేసిన ఈ వంటకం చూస్తే నోరూరిపోయేలా ఉంది. సండే రోజన బ్రంచ్ (బ్రేక్ ఫాస్ట్ ప్లస్ లంచ్) ఇదేనంటూ చెప్పుకొచ్చారు. ఇక కీర్తి సురేష్ ఆ వంటకాన్ని బాగానే లాగించినట్టున్నారు. కీర్తి సురేష్ ఈ మధ్య వార్తల్లో తెగ హల్చల్ అవుతున్నారు. ఈ మధ్య వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు. తమిళ నాడు ప్రభుత్వం తరుపున ప్రచారం చేస్తూ కోవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కీర్తి సురేష్ ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాకుండా సర్కారు వారి పాట షూటింగ్ కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wKpnJS

చిన్న ‘సైజు’-పెద్ద రెస్పాన్స్.. ‘ఏక్ మినీ కథ’పై చాందిని చౌదరి బోల్డ్ రియాక్షన్

ప్రస్తుతం టాలీవుడ్ సెలెబ్రిటీలను అనే సినిమా ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఏక్ మినీ కథ కొత్త కాన్సెప్ట్ అవ్వడం, బోల్డ్ కాన్సెప్ట్ అయినా కూడా ఎక్కడా ఆ ఛాయలు పడకుండా ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించడంతో అందరూ కనెక్ట్ అవుతున్నారు. జననాంగం చిన్నదిగా ఉందనే అనుమానంలో హీరో ఉండటం, కథనం కూడా చిన్నగా ఉందే అనే హీరో బాధ చుట్టే తిరుగుతుంది. అలా చిన్న సమస్యతో సినిమా తీసి పెద్ద స్థాయిలో స్పందన రాబట్టుకున్నారు. తాజాగా ఈ మూవీపై ఓ హీరోయిన్ కామెంట్ చేశారు. ఏక్ మినీ కథపై సెలెబ్రిటీలు ఎక్కువగా స్పందిస్తున్నారు. ఈషా రెబ్బా, ప్రియాంక జవాల్కర్ వంటి వారంతా సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు. ఇక ఎప్పటిలానే వెన్నెల కిషోర్ తన స్టైల్లో పంచ్‌లు వేశారు. మరీ ముఖ్యంగా బ్రహ్మాజీ పాత్రకు, ఆయన నటనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీని వీక్షించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏక్ మినీ కథపై చాందినీ చౌదరి తన స్టైల్లో స్పందించారు. ఎంతో సరదాగా సాగేసినిమా.. ఎంతో దగ్గరి సంబంధం ఉంటూనే.. రియాల్టీని చూపిస్తుంది. గత రాత్రి ఈ మూవీని చూశాను..సంతోష్ శోభన్‌తో ప్రతీ ఒక్క సీన్ గురించి చర్చించాను. దవడలను నొచ్చేంత నవ్వుకున్నాం. సంతోష్ దర్శన్ మధ్య ఉన్న బ్రొమాన్స్ కూడా అదిరిపోయింది. అమృత, స్వామి పాత్రలు బాగున్నాయ్ అంటూ చాందినీ చౌదరీ అన్నారు. ఇక చాందినీ చౌదరికి సైతం ఓటీటీతో మంచిపేరు వచ్చింది. గత ఏడాది వచ్చిన కలర్ ఫోటో సినిమాతో చాందినీ చౌదరి మరింతగా పాపులర్ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fwoIGj

కెరీర్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్.. విజయ్‌తో సినిమా.. వంశీ పైడిపల్లి కామెంట్స్

దిల్ రాజు కాంపౌండ్‌లో ఉంటారన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కూడా వంశీ పైడిపల్లి ఆస్థాన దర్శకుడు. మహర్షి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మళ్లీ అదే కాంబో రిపీట్ కావాల్సింది. కానీ కొన్ని సమస్యల వల్ల మహేష్ బాబు వంశీ పైడిపల్లి దిల్ రాజు కాంబో క్యాన్సిల్ అయింది. తాను తదుపరి చేయబోయేది వంశీ పైడిపల్లితోనే అని మహేష్ బాబు కూడా స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అలా మధ్యలో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. అలా ఓ సూపర్ కాంబో మళ్లీ మిస్ అయింది. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లికి అదిరిపోయే కాంబోను దిల్ రాజు సెట్ చేశారు. ఏకంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతోన్నారు. ఈ మేరకు వంశీ పైడిపల్లి స్వయంగా ఓ మీడియాతో ఈ విషయాలన్నీ పంచుకున్నారు. ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ మీద రకరకాల రూమర్లు వచ్చేవి. కానీ వంశీ పైడిపల్లి స్వయంగా నోరు విప్పి మాట్లాడటంతో ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. దళపతి 66వ సినిమా అంటూ ట్విట్టర్‌లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్ట్ కోవిడ్ తగ్గిన తరువాత ప్రారంభం కాబోతోంది. రాజుగారు నిర్మించే ఈ చిత్రంలో నటిస్తారు. ప్రస్తుతం కోవిడ్ సమయం కాబట్టి దీనిని ప్రకటించలేదు. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అంతదాకా మిగిలిన సమాచారం అంతా సస్పెన్స్’అని ఆసక్తిని పెంచేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uzaHMc

Rajamouli Father: పైరసీ యాప్‌తో అడ్డంగా బుక్కైన రాజమౌళి తండ్రి.. ఆడేస్తున్న నెటిజన్లు

1988- జానకి రాముడు సినిమా మొదలు.. నిన్నటి బాహుబలి.. నేటి RRR వరకూ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు రాజమౌళి తండ్రి . బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మెర్సల్, మణికర్ణిక లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కథలు ఆయన కలం నుంచి జాలువారినవే. ప్రస్తుతం RRR చిత్రానికి పనిచేస్తున్న విజయేంద్ర ప్రసాద్.. ఆ తరువాత రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి కూడా కథ రాసే పనిలో ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా పట్టున్న కథలు రాయడంతో దిట్ట అయిన విజయేంద్రప్రసాద్ ప్యాన్ ఇండియా రైటర్‌గా పాపులర్ అయ్యారు. ఇదిలాఉంటే.. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమౌతున్న ‘’ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చేశారు. ఈ ఎపిసోడ్ మే 31న ప్రసారం కానుండగా.. దీనికి సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ.. తనకు దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అసూయ అంటూ ఆయనపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు బాగా నచ్చే దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఆయనంటే నాకు అసూయ.. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాను’ అంటూ తన ఫోన్‌లో వాల్ పేపర్‌గా ఉన్న పూరీ ఫొటోను అలీకి చూపించారు విజయేంద్రప్రసాద్. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇక్కడే విజయేంద్రప్రసాద్‌కి ఓ చిక్కొచ్చి పడింది. నా ఫోన్‌లో ఉన్న వాల్ పేపర్ చూడండి అని విజయేంద్రప్రసాద్ ఫోన్ చూపిస్తే.. దాంతో పాటు ఆయన ఫోన్‌లో ఏయే యాప్‌లు ఉన్నాయా అని భూతద్దం పెట్టి మరీ వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు. అయితే ఆయన ఫోన్‌లో ప్లే ఇట్ యాప్ దర్శనం ఇవ్వడంతో... ‘రాజమౌళి గారి ఫాదర్ ఫాదర్ పైరసీ యూజ్ చేస్తున్నార్రోయ్’ అంటూ మీమ్స్ క్రియేట్స్ చేసి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vzcdze

Twitter: How to Clean, Customise Your Feed

Twitter is one of the most microblogging and social networking platform globally. Twitter's feed also includes suggested tweets so in case you want to clean up your Twitter feed and stop seeing tweets...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cmDLAz

మత్తెక్కిస్తోన్న చిట్టి.. వయ్యారాలతో ఫరియా వల

జాతి రత్నాలు బ్యూటీ సోషల్ మీడియాలో ప్రస్తుతం దూసుకుపోతోన్నారు. ఒక్క సినిమాతో ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది. అంతకు ముందు కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో దూసుకుపోయారు. అయితే జాతిరత్నాలు సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద మెరిశారు. అలా చిట్టి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఫరియా దగ్గరయ్యారు. చిట్టి నీ నవ్వంటే అంటూ కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక ఫరియా నెట్టింట్లో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న తన బర్త్ డే అంటూ సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. అవన్నీ చూసుకుంటూ నవ్వేసిన ఫరియా చివర్లో అసలు విషయం చెప్పేశారు. తన బర్త్ డే కాదని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని ఫరియా చెప్పుకొచ్చారు. అయినా సరే తనకు విషెస్ చెప్పినందుకు అందరికీ థ్యాంక్స్ అని అన్నారు. ఇక తాజాగా ఫరియా ఓ వీడియోను రిలీజ్ చేశారు. మనోహర అనే పాటకు (హిందీ వర్షెన్) ఫరియా మత్తెక్కించేలా డ్యాన్స్ చేశారు. తన వయ్యారాలను తిప్పుతూ నెటిజన్లను కట్టిపడేశారు. ఈ పాట చూడాలంటే సమయం, ఓపిక రెండూ ఉండాలని అన్నారు. ఈ పాటను ఎన్నో సార్లు విన్నాను. కానీ ఈ అనుభూతి ఎప్పుడూ రాలేదంటూ తన డ్యాన్స్ గురించి, తన మూమెంట్స్ గురించి చెప్పుకొచ్చారు. పాటకు తగ్గట్టు, రిథమ్‌కు తగ్గట్టుగా మూమెంట్స్ వేయడం బ్యాలెన్స్ నేర్చుకుంటున్నాను అని ఫరియా అన్నారు. మొత్తానికి ఈ చిట్టి మాత్రం నెట్టింట్లో తన స్టెప్పులతో అందరి గుండెలను కొల్లగొట్టేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vFjgGI

‘కన్నులు చెదిరే’ లిరికల్ వీడియో.. ఆకట్టుకుంటోన్న శివానీ రాజశేఖర్

‘118’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. మళ్లీ ఇప్పుడు మిస్టరీ థ్రిల్లర్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు,ఎక్కడ,ఎందుకు) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘కన్నులు చెదిరే’లిరికల్ వీడియో సాంగ్ ను యంగ్ హీరో అడవి శేష్‌ విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఇక ఈ లిరికల్ వీడియోలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు కేవి గుహన్‌ మాట్లాడుతూ.. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఇది ఒక డిఫరెంట్‌ మూవీగా నిలుస్తుంది అని అన్నారు. నిర్మాత రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ .. ‘మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన టీజర్, తమన్నా రిలీజ్ చేసిన నైలు నది సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రీసెంట్‌గా రిలీజైన లాక్ డౌన్ ర్యాప్ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కన్నులు చెదిరే సాంగ్‌ను యంగ్ హీరో అడివిశేష్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మా రామంత్ర క్రియేషన్స్ తరపున అడివిశేష్‌కి దన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారు. గుహ‌న్ ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంద’ని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3p1kx8D

Rajamouli: మహేష్ బాబు-రాజమౌళి మూవీకి బ్రేక్.. RRR ఎఫెక్ట్‌తో ఆదిలోనే దెబ్బ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు మూవీ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. క్షణ క్షణం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్, సంతోషం, రాఖీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించిన కేఎల్ నారాయణ లాంగ్ గ్యాప్ తరువాత మహేష్-రాజమౌళి కాంబోలో భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కంప్లీట్ కాగానే తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. అయితే కరోనా నేపథ్యంలో RRR షూటింగ్ ముందుకు కదలడం లేదు. పైగా ఇప్పటికే పలుమార్లు ఈ మూవీ రిలీజ్ డేట్‌ని వాయిదా వేస్తూ వస్తున్నారు రాజమౌళి. నిజానికి 2020 జనవరి 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే అక్టోబర్ నెలలో ఈ మూవీ విడుదలకు ప్లాన్ చేయగా.. ఈసారి కూడా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాజమౌళి సినిమా కావడంతో వాయిదాలు కామన్ కాబట్టి.. ఆయన ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే అన్నట్టుగా RRR కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. RRR పూర్తి కాగానే రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలౌతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. నిర్మాత కేఎల్ నారాయణ క్లారిటీ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బయట పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు.. ఉన్న సినిమాలే ఎప్పుడు విడుదల అవుతాయో తెలియదు. థియేటర్లు తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఆల్రెడీ షూటింగ్స్ జరుపుకుంటున్న చిత్రాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో తెలియడం లేదు. అయితే మహేష్ బాబు-రాజమౌళి కాంబో మూవీ 2021 ఎండింగ్‌లో ప్రారంభం అవుతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే RRR చిత్రం అక్టోబర్‌లో విడుదలౌతుందని అనుకున్నాం.. కానీ ఆ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ వర్క్ ఎలా జరుగుతుందని నాకు తెలియదు కానీ.. ఇబ్బందులైతే ఉన్నాయనే అనిపిస్తుంది. ఏది ఏమైనా RRR పూర్తైన తరువాతే మా సినిమా ఉంటుంది. అది అక్టోబర్ కావచ్చు.. డిసెంబర్ కావచ్చు.. జనవరి కావచ్చు. అయితే మహేష్ బాబు-రాజమౌళి సినిమాకి సంబంధించి కథ ఇంకా లాక్ కాలేదు. అయితే మహేష్ బాబు గారు మాత్రం రాజమౌళి ఎప్పుడు అంటే అప్పుడు నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు కాదు.. రెండేళ్ల క్రితమే చెప్పారు. నాకు కాస్త ముందు చెప్తే.. నేను ఎప్పుడైనా వచ్చేస్తా అని మహేష్ బాబు చెప్పారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో సినిమా తీద్దాం అని ఏడేళ్ల క్రితమే అనుకున్నా.. ఆరోజే ఇద్దరూ కూడా చేద్దాం అని అన్నారు. ఇవాళ్టికీ కూడా అదే మాటపై ఉన్నారు. బాహుబలి ఒకటికి రెండు అయ్యింది.. RRR కూడా చాలా టైం పట్టడంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ అని.. విజయేంద్ర ప్రసాద్ గారు కథ ఇచ్చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇవన్నీ ఊహాగానాలే. సబ్జెక్ట్ ఏంటి అనేది నాకే తెలియదు.. బయట వాళ్లకి ఏం తెలుస్తుంది. డైరెక్టర్ రాజమౌళి గారు RRR కథ లైన్ మీద వర్క్ చేస్తున్నారు. అయితే RRR లాంటి పెద్ద సినిమా చేస్తూ దానిపై ఫోకస్ చేయకుండా ఈ సినిమా గురించి ఆలోచించే వ్యక్తిత్వం రాజమౌళిది కాదు. వేరే కథ కోసం ఆలోచించరు.. ఆయన ఇప్పుడు RRRని ఎంత బాగా తీయొచ్చని ఆలోచిస్తారు తప్పితే.. తరువాత సినిమా కోసం ఆలోచిస్తారని నేను అనుకోను. ఎందుకంటే రాజమౌళి RRR సినిమా పట్ల అంత ఫోకస్‌గా ఉన్నారు. వేరే సినిమా కోసం డిస్కస్ చేసే అవకాశం ఉంది కానీ.. ఎక్కువగా RRR కోసం ఆలోచిస్తారు. ఆ సినిమా రిలీజ్ అయిన తరువాతే మహేష్ బాబు సినిమా కోసం ఆలోచిస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత కేఎల్ నారాయణ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R5p8Kp

అక్కడ జరిగేదంతా అదే.. ఇండస్ట్రీపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయారు. మొదటి చిత్రం దేవదాస్‌తోనే ఈ గోవా బ్యూటీ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తరువాత పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్‌గా సత్తాను చాటారు. అలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అయ్యాక బాలీవుడ్ బాట పట్టారు. కానీ అక్కడ సరైన సక్సెస్ చవిచూడలేకపోయారు. ఆ తరువాత మళ్లీ టాలీవుడ్ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇక్కడా వర్కవుట్ కాలేదు. దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ డిజాస్టర్లతో ఇలియానా ఫేడవుట్ అయిపోయారు. అలా మళ్లీ తిరిగి బాలీవుడ్‌కే వెళ్లారు. కానీ ఇంత వరకు ఇలియానాకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. దీంతో వెండితెర మీద అంతగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు రచ్చ చేయడంప్రారంభించారు. ఇక ప్రియుడితో బ్రేకప్ అవ్వడం, గ్యాప్ తీసుకోవడంతో కూడా ఇలియానా వెనకబడింది. ఇలియానా చివరగా ది బిగ్ బుల్ అనే సినిమాలో నటించారు. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇలియానా తాజాగా సినీ పరిశ్రమ గురించి సంచలన కామెంట్లు చేశారు. ఇండస్ట్రీ చాలా ఘోరమైంది.. ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా పనికి రాదు. జనాలు మమ్మల్ని చూసినంత వరకు మాకు చాన్స్‌లు వస్తుంటాయి.. వారు మా సినిమాలను చూడటం మానేస్తే మా పని అయిపోయినట్టే. అయినా మన జీవితంలో అన్నీ కూడా మనకు నచ్చినట్టే జరగవంటూ వేధాంత ధోరణిలో మాట్లాడేశారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని.. అయితే నా విషయానికి వస్తే.. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాను అని ఇలియానా చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vyUTuc

Allu Arjun: నా మోరల్ సపోర్ట్ నువ్వే తమ్ముడూ: శిరీష్‌కి బన్నీ ఎమోషనల్ బర్త్ డే విష్

తమ్ముడు బర్త్ డే నాడు అన్నయ్య ఎమోషనల్ అయ్యాడు. నేడు (మే 30) సందర్భంగా విషెష్ అందించిన ఎమోషనల్ ట్వీట్‌ని షేర్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.. నువ్ నా బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్.. రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. తమ్ముడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసుకున్నారు. ఇక తన అన్న అల్లు అర్జున్ బర్త్ డే విషెష్‌పై శిరీష్ స్పందిస్తూ.. థాంక్యూ AA (అల్లు అర్జున్).. మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా బెస్ట్ ఫ్రెండ్.. నా గైడ్ మీరే’ అంటూ రిప్లై ఇచ్చాడు అల్లు శిరీష్. కాగా నేడు బర్త్ డే కానుకగా.. అను ఇమ్మన్యుయేల్‌లో కలసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘ప్రేమ కాదంట’ ఫస్ట్‌లుక్, టైటిల్‌ని రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34zvuVe

Saturday 29 May 2021

Prema కాదంట: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్‌‌ మధ్య రొమాన్స్‌‌ రివీల్ అయ్యిందిలా

బ్లాక్ బస్టర్ హిట్ కోసం అల్లు వారి అబ్బాయి శిరీష్ గట్టి యుద్ధమే చేస్తున్నాడు. ‘గౌరవం’, ‘కొత్త జంట’, ‘శ్రీ రస్తు శుభమస్తు’ వంటి చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అల్లు శిరీష్ ఈసారి గేర్ మార్చి ప్యూర్ రొమాంటిక్ జానర్‌లోకి వచ్చేశాడు. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంట‌గా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన వరుసగా ఫ్రీ లుక్స్‌ని రిలీజ్ చేసి సినిమాపై హైప్ తీసుకుని రాగా.. నేడు (మే 30) అల్లు శిరీష్ బర్త్ డే కానుకగా.. ఫస్ట్ లుక్, టైటిల్‌ని విడుదల చేశారు. జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ () అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రీ లుక్స్‌లో చేతిని అడ్డంగా పెట్టి కిస్ చేసుకుంటున్న పోస్టర్స్‌ని రివీల్ చేసి ఈ ఫస్ట్ లుక్‌లో చూపించారు. ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శిరీష్ తొలిసారి సిక్స్ ప్యాక్‌తో సంద‌డి చేయ‌నున్నాడు. ఈ సిక్స్ ప్యాక్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం గట్టిగానే నడిచింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘ప్రేమ కాదంట’ (Prema కాదంట) అని అంటుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SFzbWS

చిరంజీవి గారే ఎందుకు సాయం చేయాలి?.. మీకు కాళ్లూ చేతులూ లేవా? ఆట సందీప్ షాకింగ్ కామెంట్స్

కరోనా కష్ట కాలంలో మెగాస్టార్ ఆపద్బాంధవుడిలా నిలిచారు. సీసీసీ ద్వారా సినీకార్మికుల‌ను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్స్ ఏర్పాటు పూనుకున్నారు. అయితే కాయలు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్టుగా.. చిరంజీవి సాయం చేస్తున్నప్పటికీ ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాలీవుడ్ నటుడు సోనుసూద్‌తో పోల్చుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉండగా.. సాయం చేయడానికి ముందుకు వచ్చిన మెగాస్టార్‌‌ని టార్గెట్ చేయడం ఎంత వరకూ న్యాయం అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, చిరంజీవి అభిమాని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు చిరంజీవి ఎందుకు సాయం చేయాలంటూ విమర్శించేవాళ్లని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా.. ఎందుకు చిరంజీవి గారే సాయం చేయాలి.? ఆయన కూడా మనలాగే ఒక వ్యక్తి. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి.. ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ వృక్షాన్ని ఇచ్చారు. మా తాత గారు ఇట్లా.. మా నాన్న గారూ ఇట్లా అని చెప్పుకుంటారు.. ఎందుకంటే వాళ్లు కష్టపడ్డారు.. వాళ్లలా నువ్వూ కష్టపడు. ఏ ఇష్యూ వచ్చినా ఇండస్ట్రీలో ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది చిరంజీవి గారు. ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టింది.. ఎవరు?? ఆయనలా ఎవరు చేశారు.. ఎంతమంది బ్లడ్ బ్యాంక్‌లు పెట్టారు? ఐ బ్యాంక్ ఎప్పుడు పెట్టారు.. ఎంతమందికి సాయం చేశారు.. చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం.. అసలు చిరంజీవి గారు ఎందుకు సాయం చేయాలి?? నీకు కాళ్లు ఉన్నాయి.. చేతులు ఉన్నాయి.. నీ బతుకు నువ్వు బతకలేవా? అయినా కష్టం అని వస్తే లేదనకుండా సాయం చేస్తారు చిరంజీవి గారు. ఇంత చేస్తున్నా ఆయన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఏ చిరంజీవిగారు ఇంట్లో చేపలు కూర వండుకుంటే మీకేంటి నష్టం.. ఆయన చేపల కూర తినకూడదా? ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకూడదా? దేశంలో ఏ మూల ఏది జరిగినా ఆయనే స్పందించాలా? దానికి గవర్నమెంట్ ఉంది.. చిరంజీవి గారు చేయాలనుకుంటే చేస్తారు. ఆయన్ని విమర్శించే వాళ్లు పనిపాటా లేకుండా ఖాళీగా ఉన్న వాళ్లే. పావలా శ్యామల కష్టంలో ఉందంటే ఇదివరకే ఆయన రూ.2 లక్షలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు లక్ష సాయం చేశారు. నేను కూడా నా ఫేస్ బుక్‌లో ఫండ్ రైజ్ చేశా.. చాలామంది మీడియా వాళ్లు డబ్బులు సాయం చేసి ఆవిడతో ఇంటర్వ్యూలు చేశారు. ఆ తరువాత ఆవిడ బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఆవిడ ఆర్థిక పరిస్థితి బాగోలేదని వీడియోలో చూశాం. ఆ విషయం చిరంజీవి గారికి తెలియదు అని అనుకోవచ్చు కదా.. ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉన్నా చిరంజీవి గారే చూసుకోవాలా? ’’ అంటూ చిరంజీవిని విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు ఆట సందీప్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fWwEPX

How to Maximise Your iPhone's Battery Life and Lifespan, According to Apple

To maintain iPhone battery health, some of the general practices that Apple recommends include updating to the latest software, and avoiding high ambient temperature.

from NDTV Gadgets - Latest https://ift.tt/3i0s31R

Nagarjuna: యాంకర్ రష్మికి నాగార్జున బంపర్ ఆఫర్!

బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ అనిపించుకున్న రష్మీ గౌతమ్.. వెండితెరపై ఆశించరీతిలో ఆకట్టుకోలేకపోయింది. నిజానికి 2002 నుంచి అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది రష్మి. హీరోయిన్‌గానూ చాలా సినిమాల్లో నటించింది. వాటిలో గుంటూరు టాకీస్ చిత్రం కాసుల వర్షం కురిపించగా.. గ్లామర్ షోతో ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఆ తరువాత ‘అంతకు మంచి’, శివరంజని, నెక్స్ట్ నువ్వే, తను వచ్చెనంట, రాణి గారి బంగ్లా, ఇలా చాలా చిత్రాల్లో నటించినప్పటికీ హీరోయిన్‌గా సత్తా చూపించలేకపోయింది. అయితే ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్ మన్మథుడు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో రష్మీ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ పూర్తైంది.. అయితే లాక్ డౌన్ కారణంగా రెండో షెడ్యూల్‌కి బ్రేక్ పడింది. అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న సెకండ్ షెడ్యూల్‌లో రష్మి జాయిన్ అవుతున్నట్టు సమాచారం. ‘గుంటూరు టాకీస్’ చిత్రంతో నటిగా రష్మికి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. కింగ్ కాంబినేషన్ మూవీలో ఆమెను ఎలా చూపిస్తారన్నది ఆసక్తిగా మారింది. కాగా ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా కాజల్ నటిస్తుండగా.. శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3utxHwh

How to Check Your iPhone Battery Health

Here's how you can check your iPhone battery health directly by going to the Settings menu.

from NDTV Gadgets - Latest https://ift.tt/3hY5drQ

How to Check Your iPhone Battery Charge Cycles

Just like all batteries, iPhone batteries are also consumable components that deplete in capacity over time. If the battery becomes too weak, users may notice reduced battery life and slow performance...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yLIfKp

సినిమా రౌండప్: నందమూరి ఫ్యాన్స్ కోసం ఇదీ బాలయ్య బాబు స్కెచ్.. ఎన్టీఆర్ మార్క్! హీరోయిన్ టెన్షన్‌

ఆ ప్రదేశంలో టెన్షన్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా తన కొత్త సినిమా 'థాంక్యూ' షూటింగ్ అనుభవాలను పంచుకుంది. నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే ఇటలీ వెళ్ళొచ్చింది చిత్రబృందం. త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని చాలా పెద్ద రిస్క్ చేశామని, ఇటలీ వెళ్లినప్పటికీ అందరిలోను టెన్షన్ ఉందని రాశి ఖన్నా చెప్పింది. కొన్ని లొకేషన్స్‌లో కరోనా కేసులు బయటపడటంతో మరింత టెన్షన్ పడ్డామని, ఎలాగోలా షూటింగ్ ఫినిష్ అయ్యాక హమ్మయ్య అనుకున్నామని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కాజల్ స్పీడ్ ‘పేపర్‌బాయ్‌’ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్‌ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చేయబోతోందట. థ్రిల్లింగ్‌ కథతో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. కాజల్‌కి స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. యంగ్ టైగర్ న్యూ ఫీట్ నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు యంగ్ టైగర్ . వరుస హిట్స్‌తో సత్తా చాటుతున్న ఆయన తాజాగా ఓ అరుదైన మైలురాయిని అధిగమించారు. సోషల్ మీడియాలో తోటి హీరోలతో పోల్చితే అంతగా యాక్టివ్ కాకపోయినా.. కేవలం అయాన్ ఇమేజ్ తోనే ట్విట్టర్‌లో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కు దాటారు ఎన్టీఆర్. అతి తక్కువ ట్వీట్లు చేసి ఐదు మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్న హీరోగా ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు. బాలయ్య బాబు భలే స్కెచ్చేశారే! సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాల స్పీడు ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో 'అఖండ' మూవీ చేస్తున్న ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. తన రాబోయే పుట్టిన రోజు (జూన్ 10)న ఈ రెండు సినిమాల నుంచి అభిమానుల కోసం భారీ సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేయాలని చెప్పారట బాలయ్య. అతనితో అనుప‌మ ఎంజాయ్ త‌న సోద‌రుడు అక్ష‌య్ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో సరదాగా ఎంజాయ్ చేసింది హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. సోదరుడి ప్రేమతో పొందిన ఆనందాన్ని ఫొటోల్లో బంధించి ఈ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ యంగ్ హీరోయిన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TsSBid

సమంత ఫిక్స్ అయింది కానీ ఆ మాట చెప్పడంతో! యాంకర్ ప్రదీప్ మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన డైరెక్టర్

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై హవా నడిపిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ మూవీలో ప్రదీప్ సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే ముందుగా ఆ అవకాశం సమంతకు వచ్చిందట. ఈ కథను సమంతకు వినిపించారట . తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మూవీ షూటింగ్‌కి ముందు జరిగిన గురించిన కొన్ని విషయాలు రివీల్ చేశారాయన. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? కథ రాసుకున్నాక హీరోహీరోయిన్ల వేట ప్రారంభించిన డైరెక్టర్ మున్నా.. ముందుగా స్టార్ హీరోయిన్ సమంతకు ఈ కథ చెప్పానని అన్నారు. మేనేజర్ వద్దకు వెళ్ళినప్పుడు ఆమెకు కథ చెబుతాను అంటే పైనుంచి కింద దాకా చూస్తూ అలా ఎలా కుదురుతుందని ప్రశ్నించాడని, అయితే ముందు ఆ కథను అతనికి చెప్పి మెప్పించాక సమంతకు కలిసే అవకాశం పొందానని అన్నారు మున్నా. ఇక కథ విన్న సమంత చాలా బాగుందని చెప్పిందని, కాకపోతే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించనని చెప్పిందని ఆయన తెలిపారు. సమంతను హీరోయిన్‌గా అనుకున్నపుడు ఇంకా హీరోగా యాంకర్ ప్రదీప్‌ని ఫైనల్ చేయలేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత ప్రదీప్ హీరోగా ఒప్పుకున్నాక అమృత అయ్యర్‌ని ఫైనల్ చేశానని.. ఇక ఆమెలోనే సమంతను చూసుకుంటూ సినిమా రూపొందించామని మున్నా చెప్పడం విశేషం. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా ఈ ఏడాది మొదట్లో విడుదలై ఫర్వాలేదనిపించింది. చిత్రంలోని ''నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా'' సాంగ్ ఫుల్ పాపులర్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vDvhfY

హాట్ బ్యూటీకి అరుదైన గౌరవం.. ఓ కన్నేసి ఉంచండంటోన్న గుంజన్

గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. Wife,I అనే సినిమాతో అందాలను ఆరబోసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆమె నటన ఎంత బోల్డ్‌గా ఉందో.. మాటలు మరింత పచ్చిగా ఉంటాయి. మొహమాటమేమీ లేకుండా అన్ని విషయాల గురించి ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన తీరుకు అంతా షాక్ అయ్యారు. అంతే కాకుండా ఇంటర్వ్యూలో మధ్యలోనే షర్ట్ విప్పేసి కూర్చోవడం అప్పట్లో తెగ కాంట్రవర్సీ అయింది. అలాంటి బ్యూటీ సోషల్ మీడియాలో ఇంకెలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోర్న్ సినిమాలకు, బూతు సినిమాలకు ఎలాంటి బేధాలున్నాయని, తనను పోర్న్ స్టార్ అంటున్నారు కానీ అది నిజం కాదంటూ ఎంతో క్లియర్‌గా వివరించారు గుంజన్. అలాంటి గుంజన్ తాజాగా ఓ బుక్ కవర్ పేజీ మీద ప్రత్యక్షమైంది. ఇంత వరకు ఏ నటికి కూడా ఇలాంటి గౌరవం దక్కలేదని గుంజన్ చెబుతున్నారు. దర్పన్ గోయల్ అనే అంతర్జాతీయ రచయిత్రి రాస్తోన్న డయాబోలిక్యూ అనే పుస్తకంపై గుంజన్ కనిపించబోతోన్నారు. దీనిపై గుంజన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు నేను ఎందుకు ఓకే చెప్పానంటే వారు నన్ను సహజంగా చిత్రీకరించారు. అది కేవలం నాకోసమే వచ్చినట్టు అనిపించింది.. అంతే కాకుండా అది ప్రతీ ఒక్క అమ్మాయికి సంబంధించిన విషయం అని అనిపించింది.. త్వరలోనే మీ ముందుకు రాబోతోన్నాను.. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే నా మీద ఓ కన్నేసి ఉంచండి అని అన్నారు. చివరగా గుంజన్.. డెడ్లీ అఫైర్ అనే సినిమాతో పలకరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yLE3dI

Samsung Galaxy Tab S8 Series Specifications, Pricing Allegedly Leaked

Samsung Galaxy Tab S8 Ultra, Galaxy Tab S8+, and Galaxy Tab S8 are said to be the upcoming tablet flagship models from the company. Ahead of their official announcement, their pricing and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vE3k7O

బాలయ్య గ్రేట్, క్యాస్ట్ ఫీలింగ్ లేదు.. మెగా హీరోల వల్ల కోట్లు నష్టపోయా.. చిరంజీవిని సినిమా అడగను: నిర్మాత సి. కళ్యాణ్

సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మాత సి. కళ్యాణ్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. నందమూరి బాలకృష్ణతో బాగా చనువుగా ఉండే ఈయన.. రూలర్, జై సింహా చిత్రాలను చేయడంతో ఈయన్ని బాలయ్య ప్రొడ్యుసర్ అని అంటుంటారు. ఇక మెగా హీరోలు వరుణ్ తేజ్‌తో లోఫర్, సాయి ధరమ్‌ తేజ్ తో ఇంటిలిజెంట్ సినిమాలు చేసిన ఆయన.. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో కోట్లలో నష్టపోయారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి దూరమయ్యారని మెగా హీరోలతో విభేదాలు ఉన్నాయని వార్తలు రాగా వీటిపై క్లారిటీ ఇస్తూ బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని అలాగే మెగా హీరోలతో గ్యాప్ రావడానికి గల కారణాలను తెలియజేశారు. ‘ గారు నన్ను తన సొంత ఫ్యామిలీ మెంబర్‌గా రిసీవ్ చేసుకున్నారు.. ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మా క్యాస్ట్‌‌నే కదా అనే ఏమీ చేసేది ఉండదు. ఒకే కులం అయినా ఒకడ్నొకడు తోసేసుకుంటారు. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ప్రొడ్యుసర్లు.. డేట్స్‌ కోసం హీరోల దగ్గరకు వెళ్లి పెర్ఫామెన్స్ చేస్తుంటారు. నాకు ఆ టైప్ పెర్ఫామెన్స్ చేయడం రాదు.. అలవాటు లేదు. బాలకృష్ణ గారి దగ్గర అలాంటి పెర్ఫామెన్స్ అవసరం లేదు. ఇలాంటి వాటికి ఇష్టపడరు. ఏదైనా ఉంటే సూటిగా.. కుండబద్దలు కొట్టినట్టే ఉంటుంది. సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటాం.. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఆయన దగ్గర చెప్పలేరు.. చెప్పే ధైర్యం చేయరు. కానీ ఎందుకో బాలకృష్ణ గారు నాకు ఆ పర్మిషన్ ఇచ్చారు. ఏదైనా ఇష్యూ ఉంటే.. ఆయన దగ్గర చెప్తే కన్వెన్స్ అవుతారు. బాలయ్య దగ్గర నాకు ఆ చనువు ఉంది.. ఎదైనా విషయం నచ్చకపోతే.. లాగే పరిస్థితి ఉండదు. క్షణాల్లోనే నాకు ఇది నచ్చలేదు నేను చేయను అని చెప్పేస్తారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే.. నేను ఎవరికీ బాకీలేను అని చెప్పాను. కానీ నా ‘ఇంటిలిజెంట్’ సినిమా టాపిక్‌లో ఇన్సిడెంట్ ఉంది. నేను మెగా హీరోల్లో వరుణ్ తేజ్‌తో చేశా.. నాగబాబు అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో నాకు బాగా అటాచ్‌మెంట్ ఉంది. వరుణ్‌ని నా కొడుకు అనుకునే నేను సినిమా తీశా. కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టా. కానీ వరుణ్ తేజ్‌తో చేసిన సినిమా (లోఫర్)కి ఏడు కోట్లు నష్టం వచ్చింది. పైగా ఆ సినిమాకి వరుణ్ తేజ్ ముందు సినిమాకంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చా. నేను పర్ఫెక్ట్‌గానే చేశాను కదా.. వాళ్ల సైడ్ నుంచే రెస్పాన్స్ వస్తుందని వెయిట్ చేస్తా. కానీ తరువాత రెండు మూడుసార్లు అనుకున్నాం కానీ.. కాంబినేషన్ కుదర్లేదు. నాకు నష్టం వచ్చింది కదా.. నాతో సినిమా చేయాల్సిందే అని వాళ్ల దగ్గరకు వెళ్లింది లేదు. ఈ సినిమానే కాదు.. ఏ సినిమాకి నష్టం వచ్చినా నాతో మరో మూవీ చేయండని నేను అడగను. ఆ తరువాత మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ఇంటిలిజెంట్ సినిమా తీశాం. నిజానికి వి.వి వినాయక్‌ కాంబోలో ఎప్పటి నుంచో సినిమా తీద్దాం అనుకున్నాం. అది ఇంటిలిజెంట్‌తో సెట్ అయ్యింది కానీ.. సినిమా నిరుత్సాహ పరిచింది. టైం బాలేదు కాబట్టి ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా సబ్జెక్ట్ గురించి మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను అనుకున్నట్టుగా సినిమా తేడా కొట్టింది. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కూడా హీరో సాయి ధరమ్ తేజ్ ఓవర్సీస్ రిలీజ్ చేయొద్దని ఆపాడు. ఆరోజు సాయి ధరమ్ తేజ్‌కి బయట వచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ చెప్తే.. నేను డైరెక్టర్‌తో మాట్లాడి సెట్ చేశాం. అయితే సినిమా అయిపోయిన తరువాత కూడా నేను హీరోకి రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ సర్దేశా. ఆ సినిమా వల్ల నా లైఫ్‌లోనే కనీవినీ ఎరుగని రేంజ్‌లో డబ్బులు పోయాయి. అయినప్పటికీ నాకు వీవీ వినాయక్ అంటే కోపం లేదు.. నన్ను చాలా అభిమానిస్తాడు.. నేనూ అంతే గౌరవం ఇస్తా. ఆ సినిమా పోయినందుకు నాకంటే ఎక్కువ బాధపడ్డాడు వివి వినాయక్. ఏడాది వరకూ మనిషి కాలేకపోయాడు. మా అన్నయ్యకి ఇలా అయ్యిందే అని ఫీల్ అవుతుంటే.. నేనే వెళ్లి సర్ధిచెప్పా. వెంటనే బాలయ్య గారితో సినిమా చేయడానికి రెడీ అయ్యాం. మెగా ఫ్యామిలీతో ఈ రెండే ఇన్సిడెంట్లు. చిరంజీవి గారిని నేను ఎప్పుడూ సినిమా చేయమని అడగలేదు.. అడగను. కళ్యాణ్ లాంటి వాడికి ఒక సినిమా చేయాలని ఆయనకు అనిపిస్తే మంచిది. కానీ రామ్ చరణ్ చాలా గ్రేట్.. ఆయనే ముందుకు వచ్చి కలిసి సినిమా చేద్దాం అని అన్నారు. కానీ చాలా సినిమాలు లిస్ట్‌లో ఉండటంతో నేను మధ్యలో వెళ్లి దూరాలనుకోవడం లేదు. ఈరోజు సినిమా ఫీల్డ్‌లో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో ఎవరికీ తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత సి. కళ్యాణ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uxJklF

పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్.. అప్పుడు ఇస్తానంటూ రేణూ దేశాయ్ షాకింగ్ రియాక్షన్

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేణూ దేశాయ్ తనకు వీలైనంత సాయాన్ని చేస్తున్నారు. కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయి తిండి లేక అవస్థ పడుతున్న వారికి రేణూ దేశాయ్ అండగా నిలుస్తున్నారు. కరోనా వైద్యానికి కావాల్సిన మందులను కూడా అందిస్తూ సాయ పడుతున్నారు. ఈ మేరకు రేణూ దేశాయ్ గత పదిహేను రోజుల క్రితం తన ఇన్ స్టాగ్రాంలోని ఇన్ బాక్స్‌ను ఓపెన్ చేసిపెట్టారు. అవసరంలో ఉన్న వారు మెసెజ్ చేయండని రేణూ దేశాయ్ కోరారు. అలా రేణూ దేశాయ్ ఇచ్చిన మంచి అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకున్నారు. హాయ్ అంటూ పనికి మాలిన మెసెజ్‌లు పెడుతూ కాలాన్ని వృథా చేసుకున్నారు. ఇక కొందరు సాయం పేరిట డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఇలాంటి సందేశాలతో విసుగెత్తిపోయిన రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రాం అకౌంట్‌లోని ఇన్ బాక్స్‌ను మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నిన్న సాయంత్రం ఇన్ స్టాలో లైవ్‌లోకి వచ్చి ఈవిషయాన్ని ప్రకటించారు. ఇక నుంచి ఏ అవసరం ఉన్నా కూడా కామెంట్ల రూపంలో తెలపండని కోరారు. అది కూడా డబ్బుల రూపంలో అయితే తాను సాయం చేయనని, ఆహారం, నిత్యావసర సరుకులు, చిన్న మొత్తంలో దొరికే మందులు అయితేనే తాను సమకూర్చగలనని అన్నారు. ఆ మేరకు తాను గ్యారంటీ ఇస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇలా రేణూ దేశాయ్ లైవ్‌లో చెబుతూ ఉంటే ఓ నెటిజన్ మాత్రం తన వెర్రితనాన్ని చూపించాడు. పర్సనల్ నంబర్ ఇవ్వండి అని అడిగేశాడు. అయితే వెటకారంగా అడిగాడో లేదా సాయం కోసం అడిగాడో కానీ రేణూ దేశాయ్ మాత్రం ఎంతో హుందాగా స్పందించారు. పర్సనల్ నంబర్ ఇవ్వలేను. ఎన్జీవో ప్రారంభిస్తే ఆ నంబర్ షేర్ చేస్తాను.. కానీ ఇప్పుడు నా పర్సనల్ నంబర్ ఇవ్వను అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wJFUhs

International Space Station Shares Spectacular Night-Time Shots of Earth

International Space Station (ISS) has shared some spectacular photos of the Earth, captured by the astronauts stationed on it. In a new Instagram post, the ISS shared four different photos of "the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vzBTvB

Top 5 Video Editing Apps for Instagram Reels

The best free video editing Android apps for June 2021 include five different apps that can help you edit vertical 30-second videos which can be published on Instagram Reels or MX TakaTak.

from NDTV Gadgets - Latest https://ift.tt/3g9rron

కోలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఇకలేరు.. కస్తూరీ శంకర్ వ్యాఖ్యలు వైరల్

సినీ పరిశ్రమలో కరోనా తీవ్ర విషాదాన్ని రేపుతోంది. వరుసగా సెలెబ్రిటీలు మృత్యువాత పడుతున్నారు. కరోనాతో సినీ ప్రముఖులు మరణించడం తీవ్ర దిగ్బ్రాంతిని కలగజేస్తోంది. తాజాగా నటుడు, నిర్మాత అయిన కరోనాతో మృతి చెందారు. శుక్రవారం అర్దరాత్రి దాటాక పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణంపై కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్‌లు పెడుతున్నారు. వెంకట్ సుభాకు కరోనా సోకడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. అయితే నిన్న అర్దరాత్రి దాటాక ఆయన మరణించారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, వంటి వారంతా స్పందించారు. ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు.. ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు.. తెల్లారే జ్వరం వచ్చింది.. కానీ పాజిటివ్ రాలేదు.. ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు.. సారీ సుభా’ అంటూ కస్తూరీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అని ప్రశ్నిస్తున్నారు. వెంకట్ సుభా మరణంపై రాధిక స్పందిస్తూ.. ‘మీకు వీడ్కోలు చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది.. రాడాన్ సంస్థలో ఆయన భార్య నాతో ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నారు.. వెంకట్ ఎంతో మంచి వారు.. ఆయన గత కొన్నేళ్ల నుంచి నాకు తెలుసు.. సుభా ఆయన ప్రాణాలు కాపాడటం కోసం ఎంతగానో ప్రయత్నించారు.. ఆయన మరణించడంతో నా గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంద’ని అన్నారు. ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ‘ఎంతో బాధగా ఉంది.. ఇలా ఒక్కొక్కరిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను కోల్పోవడం తట్టుకోలేకపోతోన్నాను.. నిస్సహాయుడిగా మిగిలిపోయాను. వారు జ్ఞాపకాలతో నా జీవితం ఎంతో భారంగా మారుతోంది.. నా ఈ జీవితప్రయాణంలో భాగస్వామివి అయినందుకు ధన్యవాదాలు.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి కలగాల’ని కోరుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R0NTqW

Amazon Silently Adds 'Featured Articles' Section on App, Website

Amazon has silently added a 'Featured Articles' section on the website and mobile app. Here, viewers can read a selection of articles for free, ranging from exclusive articles on topics such as...

from NDTV Gadgets - Latest https://ift.tt/2R0Gkk4

'Maharaja of Travancore was a living saint'

'What a saint he was. What a godly person he was.'

from rediff Top Interviews https://ift.tt/2R34U3P

లాక్‌డౌన్‌తో కలకి బ్రేక్‌లు పడ్డా.. స్నేహితులతో కలసి పేదలకు అన్నం పెడుతున్న యంగ్ డైరెక్టర్

ఇతరులకు మంచి చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ, కొద్ది మంది మాత్రమే దాన్ని ఆచరణలో పెడతారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా అలాంటివారే. పేరు . అప్‌కమింగ్ యంగ్ డైరెక్టర్. ఈయన మదిలో మొగ్గ తొడిగిన ఆలోచనకు తెలిసినవాళ్లు కూడా ఓకే చెప్పారు. వెంటనే అది కార్యరూపం దాల్చింది. కొంత డబ్బును సమకూర్చుకొని భోజనాలు తయారు చేయించారు. హైదరాబాద్ రోడ్ల వెంట తిరుగుతూ.. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు అన్నం పెట్టి, వారి కడుపు నింపారు. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తున్న క్లిష్ట సమయంలో ఇంతకంటే గొప్ప సేవ ఏముంటుంది చెప్పండి. మల్లం శ్రీనివాస్ స్వస్థలం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామం. పేదరికంలోనే పుట్టి పెరిగాడు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ నగరం వచ్చాడు. ఎన్నో కష్టాలను చూశాడు. అలాగని ఇప్పుడు బాగా సెటిలయ్యాడనుకుంటే పొరపాటే. తన సినిమా కలకు లాక్‌డౌన్ బ్రేకులు వేస్తే.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అయినా, కుంగిపోలేదు. ఉన్నదాంట్లోనే ఇతరులకు సేవ చేయాలనేది శ్రీనివాస్ నైజం. అందుకే ఇతరులకు తోచినంత సాయం చేస్తున్నాడు. స్నేహితులు వెంకట్, తిరుపతి, రవి, ఉస్మాన్ కూడా ఆయనకు తోడయ్యారు. వంట చేసిపెట్టడానికి ఓ కుటుంబం కూడా ముందుకొచ్చింది. దీంతో వీరి పని మరింత తేలికైంది. అలాగని ఇది అంత తేలికేం కాలేదు. కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే, తనదైన చొరవ, వాక్చాతుర్యంతో వాటిని ఇట్టే పరిష్కరించుకున్నారు శ్రీనివాస్. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో రోడ్ల వెంట తిరగడంలో వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసులు అడ్డుకున్నారు. కానీ, ఈ పవిత్ర కార్యం గురించి తెలుసుకున్న తర్వాత పోలీసులు కూడా దయార్ధ్ర హృదయంతో వారిని అనుమతించారు. మంచి మనసుతో చేసే పనికి దేవుడు కూడా సహకరిస్తాడు కదా..! మల్లం శ్రీనివాస్ ఇంతకుముందు ‘నేను సీతాదేవి’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ‘ఊరు-పట్నం సినిమా’ అనే చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తన జీవితం, తనకు బాగా కావాల్సిన వారి జీవితాలకు సంబంధించిన అంశాలనే చూపెట్టబోతున్నారట. ఇటు పట్నం వారికి, అటు గ్రామస్థులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని ఆయన విశ్వాసంగా చెబుతున్నారు.. ఈ లాక్‌డౌన్ సమయంలో మరింత ఎక్కువ మంది పేదలకు ఆహారం అందించడానికి మరికొన్ని రోజులు కృషి చేస్తామని ఆయన చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vx5c1Z

This Bowl Bot From Kellogg's Serves You Ready-to-Eat Breakfast

Two US college campuses are getting a cereal-mixing robot that prepares a breakfast-ready bowl. These breakfast-dispensing robots, created as a joint pilot between Kellogg's and Chowbotics, have been...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fuq2JO

OnePlus Nord CE Could Launch With Snapdragon 750G SoC, Specifications Tipped

OnePlus Nord CE 5G may come with the Snapdragon 750G SoC and a 64-megapixel primary rear camera sensor. It may feature a 6.43-inch AMOLED display with 90Hz refresh rate.

from NDTV Gadgets - Latest https://ift.tt/34pkCtg

'Govt must own responsibility of vaccination'

'The vaccine policy should be such that all people should get the vaccine free.'

from rediff Top Interviews https://ift.tt/3c4x063

ఏడేళ్ల తరువాత మళ్లీ అలా.. చేసే పని ఏం లేక అంటూ జగ్గూ భాయ్ సెటైర్స్

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఫుల్ ఫాంలో ఉండేవారు. కానీ ఇప్పుడు భయంకరమైన విలనిజాన్ని చూపిస్తూ అందరినీ భయపెట్టేస్తున్నారు. సైడ్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్, హీరో ఫాదర్, విలన్‌గా ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకుపోతోన్నారు. జగ్గూ భాయ్ లేని సినిమా అంటూ విడుదలయ్యేది కాదు ఆ మధ్య. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన కెరీర్ కాస్త స్లో అయింది. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో సెలెబ్రిటీలందరూ కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది కొత్త భాషలు నేర్చుకుంటున్నారు. ఇంకొంత మంది సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరి కొంత మంది తమ ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతున్నారు. అయితే జగ్గూ భాయ్ మాత్రం తన రూపాన్ని మార్చేసుకున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత షేవింగ్ చేసుకున్నానని జగ్గూ భాయ్ చెప్పుకొచ్చారు. లెజెండ్ సినిమాతో జగ్గూ భాయ్ తన స్టైల్‌ను మార్చేశారు. గుబురు గడ్డం, పెప్పర్ సాల్ల్ లుక్కులో జగపతి దర్శనమిచ్చి షాకిచ్చారు. అప్పటి నుంచి జగపతి బాబు దాదాపు అదే లుక్కులో కనిపించారు. గడ్డంతో ఉన్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ లాక్డౌన్‌లో చేసే పని ఏం లేక ఇలా క్లీన్ షేవ్ చేసుకున్నట్టు తన మీద తానే జగ్గూ భాయ్ సెటైర్ వేసుకున్నారు. నా గడ్డం చూస్తేనే నాకు పని లేదని తెలిసిపోతుంది.. దాదాపు ఏడేళ్ల తరువాత ఇలా క్లీన్ షేవ్ చేసుకున్నానని జగ్గూ భాయ్ చెప్పుకొచ్చారు. ఈ మధ్యే రజినీకాంత్ అన్నాత్తె సినిమా కోసం అదిరిపోయే లుక్కును ట్రై చేసినట్టు జగపతి బాబు పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fZog2u

Microsoft President Says George Orwell's '1984' Could Become Reality by 2024

Microsoft President Brad Smith says that the dystopian world depicted by George Orwell in his novel "1984" - where totalitarian surveillance was a part of life - could soon become a reality,...

from NDTV Gadgets - Latest https://ift.tt/34uHsQ0

Drug-Busting UK Cops Bust Illegal Bitcoin Operation Instead

Drugs police in central England spotted the tell-tale signs of a cannabis farm: visitors at all hours, extensive wiring, ventilation ducts and unusual amounts of heat being generated. But on closer...

from NDTV Gadgets - Latest https://ift.tt/34s2grp

Friday 28 May 2021

HANUMAN అంటూ అదరగొట్టేశాడు.. మరో కొత్త జానర్‌లో ప్రశాంత్ వర్మ

భిన్న చిత్రాల దర్శకుడు మరో కొత్త జానర్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. అ!, కల్కి, జాంబీరెడ్డి అంటూ తన సత్తాను చాటుకున్నారు. తీసిన ప్రతీ సినిమా కొత్తగా ఉండాలనే తాపత్రయం ప్రశాంత్ వర్మలో కనిపిస్తుంటుంది. ఫలితాల గురించి పట్టించుకోకుండా ప్రయోగాల బాట పడుతూనే ఉంటారు. అలా ప్రశాంత్ వర్మ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ఓ స్థాయి అంచనాలుంటాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన నాల్గో ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్బంగా నేడు ఈ ప్రకటనను చేశారు. మరో కొత్త జానర్‌లో రాబోతోందని, అదేంటో గెస్ చేయండని ప్రశాంత్ వర్మ నిన్న ఓ హింట్ వదిలారు. హిమాలయాలను చూపిస్తూ వదిలిన ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సారి ఇండియన్ రియల్ సూపర్ హీరో మీద సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. స్పైడర్ మెన్, ఐరెన్ మెన్ అంటూ మనం విదేశీ సూపర్ హీరోలను కీర్తిస్తుంటాం. కానీ మన పురాణాల్లోని రియల్ సూపర్ హీరోల గురించి ఎక్కువగా చెప్పుకోం. అలా రియల్ సూపర్ హీరో అయిన మీద ప్రశాంత్ వర్మ దృష్టిపెట్టేశారు. అంటూ వదిలిన ఈ టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ సారి మైథాలిజికల్ మూవీతో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేయబోతన్నాడన్న మాట. అయితే ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. క్యాస్ట్ అండ్ క్రూపై రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wHIJ2l

Apple Podcast Subscription Service Launch to Be Delayed Until June

Apple is delaying the launch of a podcast subscription service until June after some podcast creators had issues with delays in their shows appearing after uploading them, according to an email seen...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Tiiq4i

TikTok Given a Month to Respond to Claims of EU Consumer Rights Breaches

TikTok has been given a month to respond to multiple complaints from EU consumer groups that it allegedly violated the bloc's consumer laws and allegedly fail to protect children from hidden...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ts9LfV

How Can You Help Document Every Species in the Country?

The India Biodiversity Portal has evolved over the years to enable citizen scientists around the country to identify and preserve details of the country's rich biodiversity. Everyone can take part,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3uwf0I8

WhatsApp, More Said to Have Shared Compliance Details; Twitter Still Hasn't

Google, Facebook, and WhatsApp have shared details with the IT Ministry as per requirement of the new digital rules, but Twitter is still not following the norms, government sources said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3uvxkRP

నటి చాందినితో మాజీ మంత్రి రాసలీలలు.. అశ్లీల ఫొటోలు, వీడియోతో బెదిరింపులు.. ఆధారాలతో సహా బట్టబయలు

మాజీ మంత్రి రాసలీలల బాగోతాన్ని బట్టబయలు చేసింది సినీ . తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. గత ఐదేళ్లుగా శారీరంగా వాడుకుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నాడంటూ మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది నటి చాందిని. త‌మిళ‌నాడుకి చెందిన మాజీ మంత్రి మ‌ణికంద‌న్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించి అన్ని విధాలా వాడుకున్నాడంటూ చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది నటి చాందిని. తనతో రహస్యంగా ఐదేళ్లుగా కాపురం చేస్తున్నాడని.. తనని శారీరకంగా పీల్చి పిప్పి చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని తనకి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది నటి. నోమాడ్స్ చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న మలేషియా నటి చాందిని.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మంత్రిగారితో పరిచయం ఏర్పడగా.. అది సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని.. అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి నో చెప్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది చాందిని. తన మీద మోజు తీరిపోవడం పెళ్లికి నిరాకరిస్తున్నాడని.. పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసినందుకు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది చాందిని. కాగా తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత సీఎంగా ఉన్న టైంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. అయితే జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు. ప్రస్తుతం ఈ మాజీ మంత్రిగారి రాసలీలలు ఇష్యూ తమిళనాట హాట్ టాపిక్ అవుతన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yWPQ9c

SP Balu: ఎస్పీ బాలుది హత్య.. వాళ్లే చంపేశారు, ఆనందయ్య మందుని రానియ్యరు: వీరమాచినేని సంచలన వ్యాఖ్యలు

గాన గంధర్వుడు.. లెజెండరీ సింగర్ గత ఏడాది సెప్టెంబర్ 25న మరణించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారినపడి.. వయసు రీత్యా ఆయన తిరిగి కోలేకపోయారు. సుమారు 20 రోజుల పాటు చెన్నై ఎంజీఎం హాస్పటల్‌లో కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు బాలు. అయితే ఆయన మరణించి 8 నెలలు గడుస్తుండగా.. ఎస్పీ బాలు మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్, విశ్లేషకుడు రామకృష్ణ. విజయవాడకు చెందిన వీరమాచినేని.. స్పెషల్ డైట్ ద్వారా మధుమేహం, బీ.పీ, ఊబకాయం వంటి వ్యాధులకు డైట్ ఇస్తూ హాట్ టాపిక్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలలో ఈయన చెప్పిన డైట్‌ను కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నెల్లూరు ఆనందయ్య నాటు వైద్యంపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ఇష్యూ గురించి ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న వీరమాచినేని.. కరోనాకి సరైన ట్రీట్ మెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటూ కొంతమంది డాక్టర్లు బుద్ది, బుర్ర లేకుండా పనిచేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలు మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ.. ‘ఎస్పీ బాలుని హత్య చేసింది ఎవరు?? వీళ్లు కాదా.. ఆయన్ని చంపేసి తప్పించుకుని తిరగడం లేదా?? బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో హాస్పటల్‌కి వెళ్లాడా.? ఏదైనా యాక్సిడెంట్‌లో పచ్చడైపోయి హాస్పటల్‌కి వెళ్లలేదు కదా.. హాస్పటల్‌ని నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్లాడు. కానీ తిరిగిరాలేదు. ఆయనలా ఎంతమంది.. ఆయనపై ప్రయోగాలు చేసి చంపేశారు. ఆ ప్రయోగాలను ప్రొటోకాల్ లేదు. ఎస్పీ బాలు చికిత్సలో లోపాలు ఉన్నాయని నేను చెప్పడం కాదు.. వందలమంది డాక్టర్లు చెప్పారు. హాస్పటల్‌కి వెళ్లినప్పుడు ఎంతో హ్యాపీగా వెళ్లాడు.. ఏం లేదు పోవయ్యా అంటే ప్రాణంతో వచ్చేసేవారు. ఆరోగ్యంతో ఉన్న ఆయన్ని తీసుకుని వెళ్లి.. ప్రయోగాలు చేసి చంపేశారు. అన్ని మందులు ఇస్తే.. ఆయనే కాదు మనమైనా చచ్చిపోతాం. అసలు మనిషి స్టామినా ఎంత?? వాళ్లు ఇచ్చే మందుల పవర్ ఎంత?? మనిషి తట్టుకోగలడా?? ఈ మందుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇంట్లో ఎలుకని చంపాలంటే ఇళ్లు తగలబెట్టండి అన్నట్టుగా ఉంది. అదేంటండీ ఇల్లు కాలిపోతుంది అంటే.. నువ్ ఎలుక చావాలన్నావ్ గా.. ఇల్లు తగలబడనియ్ అంటారు. ఏ.. ఇల్లు కాలకుండా ఎలుక చావకూడదా? ఆ మాత్రం చేయలేరా? ఇప్పుడు ఆనందయ్య మందుకి కరోనా తగ్గుతుందని రుజువు అయ్యినా.. మన కేంద్ర ప్రభుత్వం, మీడియా దాన్ని తొక్కి అవతల పడేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆనందయ్య మందు వచ్చినా వేరే వాళ్లు మందు వచ్చినా లక్షల కోట్లు దోపిడీ కుదరదు కాబట్టి.. వ్యాపార ప్రయోజనాలకోసం ఇలాంటి ఆనందయ్యల్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే.. ఇలాంటి వాళ్లు ఎలక్షన్ ఫండ్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇవన్నీ పచ్చి నిజాలు’ అంటూ కుండబద్దలు కొట్టారు వీరమాచినేని.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TgqUcb

Tech Trade Groups Sue Florida Over Social Media Law

Two tech trade groups filed a lawsuit against Florida over a new law that would fine social media companies that ban political candidates, which they said violated free speech rights.

from NDTV Gadgets - Latest https://ift.tt/3uCSi1j

Facebook Extends Ban on Donations to Lawmakers Who Voted Against Biden Win

Facebook said it will resume making donations to US lawmakers through its political action committee but will not support 147 lawmakers who voted against US President Joe Biden's electoral...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vw1QMy

Acer ConceptD Series, Predator Series, TravelMate Series, Swift X Refreshed

Acer has launched new laptop models and updated its current lineup with the latest 11th-Gen Intel Core H-series processors and the latest Nvidia GeForce RTX 30 series GPUs. The ConceptD Creator...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fr0Gwc

iQoo Z3 India Launch Teased to Take Place Soon: All You Need to Know

iQoo Z3 is being teased via the company's India Twitter handle. The phone was launched in China in March this year and it is now set to arrive in India. An exact launch date is not known, but iQoo...

from NDTV Gadgets - Latest https://ift.tt/2R4Gnvq

Tech Bill Taking Aim at China Advanced by US Senate

The US Senate advanced a sweeping package of legislation intended to boost the country's ability to compete with Chinese technology, as Congress increasingly seeks to take a tough line against...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wAEp51

Why the Very Young are Dying

'We can't rule out the fact that the virus might have changed in such a way that it's actually causing more harm to young people.'

from rediff Top Interviews https://ift.tt/3fUVUX1

Thursday 27 May 2021

నా యాదవ కులంలో పుట్టిన ఆనందయ్యకు భారతరత్నఇవ్వాలి: కరాటే కళ్యాణి.. నీ కులపిచ్చి తగలెయ్యా అంటూ చురకలు

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది సినీ నటి తీరు చూస్తే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా మెడిసిన్‌పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆనందయ్య ఆయుర్వేద మందు పనిచేస్తుందని.. కరోనా నుంచి కోలుకుంటున్నారని అనేకమంది చెప్తుంటే.. అసలు అది మందే కాదని పసరు, వంటకం.. దానికసలు శాస్త్రీయత లేదు.. అది ఆయుర్వేదమే కాదంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఉన్న రచ్చ చాలనదన్నట్టుగా ఆనందయ్య కుల ప్రస్తావన తీసుకుని వస్తూ ‘ఇలాంటి రత్నం మా కులంలో పుట్టినందుకు గర్వంగా ఉందని ఈ రత్నానికి భారతరత్న ఇచ్చేయాలంటూ తన కులాభిమానాన్ని చూపించారు కరాటే కళ్యాణి. దీనికి సంబంధించిన ఫేస్ బుక్‌లో వీడియో పెట్టగా.. కరాటే కళ్యాణిని ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ‘కుల ప్రస్తావన అవసరమా?? ప్రశాంతంగా ఉన్న కృష్ణపట్నం లో మీరు కులాల మధ్య చిచ్చు పెట్టకండి.. ఈ పరిస్థితుల్లో జై యాదవ్ అని అనడం అవసరమంటారా? మీ మీదా ఉన్న గౌరవం పోయేట్టు ఉంది మీ మాటలకు.. ఆసుపత్రికి వేళ్లేటపుడు డాక్టర్ యాదవ్ అని, డాక్టర్ రెడ్డి అని వెళ్లితే మనం పోతాం’ అంటూ నెటిజన్లు కరాటే కళ్యాణికి చురకలేస్తున్నారు. ఇంతకీ కరాటే కళ్యాణి ఏమన్నదంటే.. ‘భారత రత్నాన్ని దాచేస్తే ఎలా?? నేనూ పూర్తి మాద్దతు ఇస్తున్నా.. మా అన్నకే జై ఆనందయ్యా.. ఎప్పుడూ నేను కులం గురించి మాట్లాడను కానీ.. నేను యాదవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షురాలిగా ఉన్నాను. ఇప్పుడు నాకు యాదవ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నా జాతిలో ఆనందయ్య పుట్టినందుకు గర్వంగా ఉంది. కరోనా అంటే భయపడిపోతున్న టైంలో.. కలియుగ ఆపద్భాందవుడులా ఆనందయ్య వచ్చాడు. ఒక వ్యక్తి శక్తిగా మారి.. లక్షల మందికి నిమిషాల్లో కరోనా తగ్గిస్తున్నాడు. పొర్లు దండాలు పెడుతున్నారు ఆయనకి. ఈరోజు ప్రభుత్వం ఆనందయ్యని నిర్భంధించి తరువాత ఈ మందుని పంపిణీ చేస్తాం అంటున్నారు. నిజంగా మా జాతిలో పుట్టారు కాబట్టి ఆనందయ్య రత్నం అనే అంటాము. ఇలాంటి రత్నాలకు భారతరత్న ఇవ్వాలి.. యాదవజాతి ముద్దుబిడ్డ ఆనందయ్య.. అతని మా జాతిలో పుట్టడం గొప్ప అని చెప్పడంలో తప్పేంలేదు. మేం చెప్పుకుంటాం.. మా వాడు అని ఎందుకు గర్వంగా చెప్తున్నా అంటే.. ఆయన మా ఒక్క యాదవులకే ఉపయోగపడలేదు.. ప్రపంచానికి ఆయన కావాల్సిఉంది. దయచేసి సీఎం జగన్ గారు చొరవ తీసుకుని ఆనందయ్య మందుని సామాన్యులకు అందుబాటులో తీసుకుని రండి. అది చెట్ల మందు.. పసరు మందు.. లాంటి మాటలు పక్కనపెట్టి తొందరగా ఆనందయ్య మందుని అందుబాటులోకి తీసుకుని వస్తే.. కొన్ని కోట్లమంది ప్రాణాలను కాపాడిన వాళ్లు అవుతారు. ఆనందయ్య గారూ మీ వెనుక మేం ఉన్నాం.. మనుషుల్లో దేవుడు మీరు.. మీరు ఇంకా ఉన్నతి శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తూ మీ చెల్లి కరాటే కళ్యాణి’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ షాకింగ్ పోస్ట్ పెట్టింది కరాటే కళ్యాణి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3unPGnG

ఎన్టీఆర్‌కు భారతరత్న అంటూ నందమూరి అభిమానులను హుషారెత్తించిన చిరంజీవి! బాలయ్య ఏమన్నారంటే..

మహానటుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. తాజాగా మెగాస్టార్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టారు. నేడు (మే 28) జయంతి సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో ఎన్టీఆర్ గొప్పతనాన్ని, ఆయన సేవలను స్మరించుకుంటూ పోస్ట్ పెట్టారు. చిరంజీవి చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. ఈ పోస్ట్‌పై మెగా, నందమూరి అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ''ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. మీ చిరంజీవి'' అని పేర్కొన్నారు మెగాస్టార్. మరోవైపు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని ఆయన కుమారుడు, స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. నేడు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళుర్పించిన ఆయన.. పేదల పెన్నిది, యుగ పురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన జీవితంపై ఎంతో మంది పుస్తకాలు రాశారని తెలిపిన బాలయ్య బాబు వాటిని నేటితరం విద్యార్థులకు పాఠ్యాంశాలుగా తీసుకురావాలని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vw1qWv

Samsung Galaxy Tab A7 Lite Debuts With 8.7-Inch Display, Helio P22T SoC

Samsung Galaxy Tab A7 Lite has been launched as the company's latest affordable Android tablet. Samsung has also officially announced the launch of the Galaxy Tab S7 FE that appeared in markets...

from NDTV Gadgets - Latest https://ift.tt/2R39dwa

Watch 13 Minutes of Horizon Forbidden West Gameplay on PS5

Horizon Forbidden West gameplay is here. PlayStation Studios and Guerrilla Games have unveiled 13 minutes of gameplay footage - it shows post-post-apocalyptic San Francisco, the new enemies Aloy...

from NDTV Gadgets - Latest https://ift.tt/34qF0Ko

China Bitcoin Crackdown: Sichuan to Probe Cryptocurrency Mining

Energy regulators in China's Sichuan province will soon meet local power companies to gather information on cryptocurrency mining, an official said, potentially leading to a clampdown in the country's...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wGQe9Y

Facebook No Longer Banning Posts Calling COVID-19 'Man-Made'

Facebook is no longer removing posts that claim the coronavirus that causes COVID-19 was man-made amid renewed debate over its origins.

from NDTV Gadgets - Latest https://ift.tt/3uvhqGS

Google Executives' Appraisals Sought in US Antitrust Case

Lawyers for the Justice Department and Google tangled over whether the company should hand over performance reviews of executives whom the government is considering calling as witnesses.

from NDTV Gadgets - Latest https://ift.tt/3wEdDJ4

With Hands on PS5, Boman Irani All Set to Show Youngsters Who's the Boss

Actor Boman Irani is one of the lucky few to get his hands on a PlayStation 5. The 61 year old star just posted a photo of his new console, and said he can't wait to show the youngsters at home who's...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wS46yf

Oppo Enco Free 2 TWS Earbuds With Up to 30 Hours of Playback Launched

Oppo Enco Free 2 TWS earbuds have launched alongside the Oppo Reno 6 Pro+, Oppo Reno 6 Pro, and Oppo Reno 6 smartphones. The earbuds come with up to 42dB noise reduction, three microphones for better...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hVHrwA

Dell, HP Say Chip Shortages Will Hit PC Supplies This Year

Dell and HP reported quarterly revenue that beat Wall Street estimates as customers continued to shop for PCs, even as pandemic-led restrictions eased in many parts of the world.

from NDTV Gadgets - Latest https://ift.tt/3vvUDvZ

Loki Trailer Gives Tom Hiddleston New Superpowers and a Slap in the Face

New Loki trailer teases new superpowers for the God of Mischief (Tom Hiddleston), a power of sorts for TVA agent Mobius (Owen Wilson), and Hunter B-15 (Wunmi Mosaku) slapping Loki in the face. Loki...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SEiWcQ

'Damage to EC will take 20 years to undo'

'No Indian political party functions in a democratic way.'

from rediff Top Interviews https://ift.tt/3fKURJ6

Microsoft Says Group Behind SolarWinds Hack Now Targeting Government Agencies

SolarWinds cyberattack group, identified late last year, is now targeting government agencies, think tanks, consultants, and non-governmental organisations, Microsoft said late on Thursday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fUxOvm

Launch Postponed for Soyuz Rocket With OneWeb Telecom Satellites

The launch of a Soyuz rocket carrying 36 UK telecommunication and Internet satellites has been postponed, the Russian space agency Roscosmos said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ySwMJh

సినిమా రౌండప్: జబర్దస్త్ బ్యూటీకి క్రేజీ ఆఫర్.. అందులో నిజం లేదు!! హాట్ యాంకర్ల రచ్చ

ఆ హీరో ఎనర్జీ చాలా ఎక్కువ బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ‘సర్కస్‌’ మూవీలో నటిస్తున్న .. ఆయన గురించి మాట్లాడుతూ పలు విషయాలు చెప్పింది. రణ్‌వీర్‌ చాలా తెలివైన వాడని, దేన్నీ అంత సులువుగా వదిలిపెట్టడని చెప్పుకొచ్చింది. ఆయన ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువని, కొన్నిసార్లు రణ్‌వీర్‌లా ఉండాలనిపిస్తుందని చెప్పుకొచ్చింది. '' క్లారిటీ నాచురల్ స్టార్ నాని- శివ నిర్వాణ కాంబోలో రూపొందుతున్న 'టక్ జగదీష్' మూవీ రిలీజ్ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని షికారు చేస్తున్న వార్తల్లో నిజం లేదని, థియేటర్లలోనే విడుదల కానుందని స్పష్టం చేసింది. రజినీకాంత్ కోరిక సీనియర్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కోరిక బయటపెట్టారు. ఇప్పుడే తనకు సినిమాల నుంచి వైదొలగాలని లేదని, మరికొన్ని సినిమాల్లో నటించాలనుందని తెలిపారు. ఇంట్లోనే హాట్ యాంకర్ల రచ్చ శ్రీముఖి, విష్ణు ప్రియ కలిశారంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. సమయం దొరికిన ప్రతిసారి డాన్సులేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుంటారు ఈ బుల్లితెర హాట్‌ యాంకర్స్. తాజాగా మరోసారి అలాగే చిందులేయడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రష్మీకి సూపర్ ఆఫర్ జబర్దస్త్ బ్యూటీ రష్మీకి నాగార్జున సినిమాలో నటించే అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో ఓ ముఖ్యపాత్ర కోసం ఆమెను సెలక్ట్ చేసినట్లు టాక్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3utO2RA

Cruella Disney+ Hotstar Release Date Revealed

Cruella will release August 27 on Disney+ Hotstar, Gadgets 360 has learnt. The Disney movie is out May 28 in cinemas and on Disney+ with Premier Access in select markets.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fsF0Qr

NTR Birth Anniversary: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్.. తిరుగులేని సినీ, రాజకీయ ప్రస్థానం

మహానటుడు .. ఈ దివంగత స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు తెరపై తిరుగులేని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది కొత్త తారలు సినీ లోకంలో వెలుగులు చిమ్మినా ఎన్టీఆర్ స్థానాన్ని కొంచెం కూడా కదపలేరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. నటనే శ్వాసగా కెమెరా ముందు విలక్షణ పాత్రల్లో నటించి భావితరాలకు చిరస్మరణీయులయ్యారు ఎన్టీఆర్. సినిమానే దేవాలయం.. ప్రేక్షకులే దేవుళ్లు అంటూ సినీ ప్రస్థానం కొనసాగిస్తూ తెలుగు చిత్రసీమకు నెంబర్ వన్ హీరో అయ్యారు. నేడు (మే 28) ఈ మహానటుడి 99వ జయంతి. మే 28వ తేదీ 1923 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించిన నందమూరి తారక రామారావు 1942 మే నెలలో అంటే ఆయన 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. 1947లో పట్టభద్రుడయిన ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగం మానేసి కెమెరా ముందుకొచ్చారు. ఎన్టీఆర్ మొదటిసారి 'మనదేశం' సినిమాతో కెమెరా ముందుకొచ్చారు. ఈ సినిమాలో పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించారు. ఆ తర్వాత 'పల్లెటూరి పిల్ల' సినిమా చేసిన ఆయన.. మద్రాసులో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉంటూ సినీ జీవితాన్ని కొనసాగించారు. అలా పట్టుదలగా పని చేస్తూ తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళు అధిగమించారాయన. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు ఎన్టీఆర్. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలుగుతూ అందాల రాముడిగా, కొంటె కృష్ణుడిగా, ఏడు కొండల వాడిగా ఇలా అన్ని వేషాలు వేసి ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు ఎన్టీఆర్. ఓ సినీ నటుడైనా తెలుగు ప్రజల చేత 'అన్న గారు' అని పిలిపించుకున్నారంటే అది ఆయన గొప్పతనానికి నిదర్శనం. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్నారు ఎన్టీఆర్. నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి నందమూరి తారక రామారావు జీవితాన్ని ఇటీవలే వెండితెరపై ఆవిష్కృతం చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో ఆయన జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు డైరెక్టర్ క్రిష్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ నట వారసత్వం కొనసాగుతూ నందమూరి మార్క్ కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RUwdh7

'The Height of Foolishness': Chris Hadfield on Talk of UFOs

In an interview, the astronaut and former International Space Station commander talked about a one-way trip to Mars, landing a rover on the red planet, and addressed some of the recent talk about UFO...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yFGgqY

Aaron Taylor-Johnson Is Kraven the Hunter in Spider-Man Spin-Off

Aaron Taylor-Johnson is your Kraven the Hunter. Sony Pictures has cast Taylor-Johnson as the lead in the Spider-Man spin-off that will further expand the Sony Pictures Universe of Marvel Characters,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oXB9OC

Wednesday 26 May 2021

మరోసారి బాలయ్య బాబు అదే ప్రయోగం.. అలా ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఇవ్వబోతున్న నందమూరి నటసింహం

నందమూరి నటసింహం వాక్చాతుర్యం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వేదికపైకి ఎక్కి స్పీచ్ ఇస్తూ శ్లోకాలు మొదలు పెట్టారంటే ఆ స్పీడు చూసి అంతా షాకవుతుంటారు. ఎవరేమనుకున్నా సరే మొదటినుంచి తనదారి తనదే అన్నట్లుగా దూసుకుపోతున్న బాలయ్య బాబు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళి ప్లాన్ చేశారు. ఈ మేరకు స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ నందమూరి అభిమానులను హూషారెత్తించారు. ఎన్టీఆర్ జయంతి అంటే ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు ఓ పండగ లాంటిది. ప్రతి ఏడాది నందమూరి ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. మే 28వ తేదీ అనగా రేపే ఆ స్పెషల్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం రోజు ఉదయాన్నే ఓ చిన్న సర్‌ప్రైజ్ రాబోతుందని ప్రకటించిన ఎన్‌బీకే ఫిల్మ్స్ సంస్థ తాజాగా మరో ట్వీట్ చేసింది. 'తన తండ్రి, దివంగత నాయకుడు నందమూరి తారక రామారావుకు ఘన నివాళి ఇవ్వాలన్న ఉద్దేశంతో నందమూరి బాలకృష్ణ '' శ్లోకం మొత్తాన్ని స్వయంగా ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో మే 28 అంటే రేపు ఉదయం 9.45 గంటలకు విడుదల కాబోతుంది' అని ప్రకటించింది ఎన్‌బీకే ఫిల్మ్స్. ఈ వీడియోను ఎన్‌బీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం బాలయ్య బాబు- బోయపాటి శ్రీను క్రేజీ కాంబోలో 'అఖండ' మూవీ తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ''సింహా, లెజెండ్'' సినిమాల తర్వాత అదే కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fnzLBu

Itel A23 Pro Debuts at Price of Rs. 3,899 With Jio Exclusive Discount

Itel A23 Pro affordable 4G smartphone has been launched in India at a discounted price of Rs. 3,899 when purchased via MyJio Stores, Reliance Digital Stores, and Reliance Digital website. The phone...

from NDTV Gadgets - Latest https://ift.tt/3frusRL

USB Type-C to Start Delivering Up to 240W of Power

USB Type-C version 2.1 is in the works, with support for up to 240W power delivery. Specifications of the USB Type-C 2.1 have been released by the USB Implementers Forum (USB-IF).

from NDTV Gadgets - Latest https://ift.tt/3wAwzIz

Infinix Hot 10S Goes on First Sale in India: All You Need to Know

Infinix Hot 10S goes on sale in India for the first time today. It will be available to purchase via Flipkart today starting 12 pm (noon). The smartphone is priced at Rs. 9,999 for the 4GB + 64GB...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fNFdg6

Twitch Adds 'Transgender' Tag as Big Tech Vies to Be Inclusive

Twitch said that players will be able to add a transgender label to their videos - a move the company said would aid inclusion among its 30 million daily gamers.

from NDTV Gadgets - Latest https://ift.tt/3vqh6KR

Chrome 91 Update Rolling Out for Mobile, Desktop Browsers

Chrome 91 is rolling out for mobile and desktop browsers. Chrome for Android will get Frozen tab groups, automatically starting PWAs, refreshed UI, updated table renders on webpages, and more. Chrome...

from NDTV Gadgets - Latest https://ift.tt/34puYt7

Amazon CEO Jeff Bezos to Hand Over Reins to Successor Andy Jassy on July 5

Amazon founder Jeff Bezos said that he will hand over operational control to his successor on July 5, leaving as the e-commerce giant flexes its muscles in television and cloud.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SrSdzY

OnePlus Teases Launch of 'Something New' in India, Tipped to Be OnePlus Nord 2

OnePlus took to the India Twitter account to share a cryptic tweet with the words 'you figure it out'. It seems like the company has used sign language and the image attached to the tweet decodes...

from NDTV Gadgets - Latest https://ift.tt/34qrNBa

The Tomorrow War Trailer Pulls Chris Pratt Into the Future to Fight Aliens

The Tomorrow War trailer is filled with action but also very dour. Chris Pratt-led sci-fi action movie that cost Amazon $200 million (roughly Rs. 1,486 crores) is out July 2 on Prime Video worldwide.

from NDTV Gadgets - Latest https://ift.tt/3uquHAK

OnePlus Could Launch New TV Series and External TV Camera in India Soon

OnePlus TV U1S series is launching in India soon, according to tipster Ishan Agarwal. The company is also said to launch an external TV camera in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fRTBnq

PayPal to Allow Users to Withdraw Cryptocurrency to Third Party Wallets

PayPal said it plans to allow users to withdraw cryptocurrency to third party wallets. The San Jose, California-based company, that opened its platform to digital currencies last October, at present...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Tm09TT

Job Posting Tips That Apple Is Getting Into Cryptocurrency: Report

A job listing shows that Apple wants to hire someone to lead its alternative payments program. It is looking for people with experience in finance and alternative payment methods like cryptocurrency.

from NDTV Gadgets - Latest https://ift.tt/3oWfTIJ

Facebook to Take Action Against Users Repeatedly Sharing Misinformation

Facebook said it would take "stronger" action against people who repeatedly share misinformation on the platform.

from NDTV Gadgets - Latest https://ift.tt/3oURTWC

'None expected the case to be solved'

'I know that they are a deadly terrorist group and that killing is their hobby. But I have no fear.'

from rediff Top Interviews https://ift.tt/3vqO65D

WhatsApp Says Government Exceeded Powers With Encryption-Breaking Rule

India's government exceeded its legal powers by enacting rules that companies such as WhatsApp say will force them to break end-to-end message encryption, the messaging app owned by Facebook argued in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oSiaoB

IT Ministry Asks Social Media Platforms for Compliance Status on New Digital Rules

The government asked large social media platforms to immediately report their status of compliance with the new digital rules. In a note to "significant social media intermediaries," the IT...

from NDTV Gadgets - Latest https://ift.tt/34zKdQp

How to Watch Friends: The Reunion in India, USA, UK, Australia, and Canada

Friends: The Reunion releases Thursday, May 27 worldwide. You can watch it online on Zee5 in India, HBO Max in USA, NOW TV / Sky One in UK, Binge in Australia, Crave in Canada, and HBO Go in Southeast...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QTG7PA

How to Pre-Order PlayStation 5 Restocks in India

PS5 is back in stock on Amazon, Croma, Flipkart, Games The Shop, Prepaid Gamer Card, Reliance Digital, Sony Center, and Vijay Sales. Here's how to pre-order PlayStation 5 restocks in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/3vufyQ0

సినిమా రౌండప్: ఆలోచనలో పడిన రాఘవేంద్ర రావు.. మేజర్ ప్లాన్ చేంజ్.. మహేష్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

'పెళ్లి సందD' కూడా అక్కడే.. ఎప్పుడైతే థియేటర్స్ మూతపడ్డాయో అప్పటినుంచి మళ్ళీ ఓటీటీ హవా పెరిగింది. దీంతో పలు కొత్త సినిమాల దర్శకనిర్మాతల చూపు అటువైపు పడుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న 'పెళ్లి సందD' షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో రాఘవేంద్ర రావు ఆలోచనలో పడ్డారని సినీ వర్గాల సమాచారం. వెనక్కి తగ్గిన 'మేజర్' మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా అడవి శేష్ హీరోగా రూపొందుతున్న 'మేజర్' మూవీ విడుదలను వాయిదా వేశారు. జూలై 2వ తేదీన విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదావేయక తప్పలేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు మేకర్స్. కీర్తి సురేష్ సూపర్ ఛాన్స్ సౌత్ ఇండియన్ తెరపై ‘మహానటి’ కీర్తి సురేష్ హవా నడుస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న ఆమె.. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న కోలీవుడ్ మూవీలో ఛాన్స్ పట్టేసిందట. ఈ సినిమాలో విజయ్‌ హీరోగా నటించనున్నారు. వరుణ్ తేజ్ 'గని' కీలక అప్‌డేట్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ శిక్షణ పొందారు. అయితే త్వరలో షూట్ చేయబోయే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం భారీ ప్లాన్ చేశారట మేకర్స్. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పనిచేసిన లార్నెల్ స్టోవల్ - లాడ్ రింబర్ నేతృత్వంలో ఈ సీన్స్ షూట్ చేయబోతున్నారట. మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని తేల్చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం లేదని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vqxQS9

RRR: కన్నీళ్లు పెట్టించే ఫైట్ సీన్స్.. ఆ ఒక్క సన్నివేశంలో ఎన్టీఆర్..! అలా బయటకొచ్చిన సీక్రెట్స్

ఎప్పుడైతే RRR సినిమాను అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ చూపు పడింది. పైగా నేటితరం స్టార్ హీరోలు , హీరోలుగా నటిస్తుండటం సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు జనం. అయితే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ రైటర్ KV ఓ సీక్రెట్ విషయాన్ని బయటపెట్టి ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రుపోనిదిస్తున్న ఈ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, అన్ని అప్‌డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్న నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ మొదటిసారి సినిమా గురించి వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతేనే సినిమా బాగా వస్తుంది.. అలాంటి అంశాలు RRRలో పుష్కలంగా ఉన్నాయని, RRR గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుందని విజయేంద్రప్రసాద్ అన్నారు. యాక్షన్ సీన్స్ చూసి ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల పెట్టడం చూసాం.. కానీ ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ చూసినప్పుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. ఆ సీన్స్ చూస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు నాలాగే భావోద్వేగానికి గురవుతాడని చెబుతూ.. ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ ఎమోషన్ సీన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంటుందని తెలిపారు. RRRకు వర్క్ చేయడం గర్వంగా ఉందని ఇప్పటికే నటీనటులు పేర్కొన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో నచ్చేవిదంగా సినిమా ఉంటుందని, జక్కన్న ఇద్దరి హీరోల క్యారెక్టర్స్ సమానంగా చెక్కారని టెక్నీషియన్స్ తెలిపారు. అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ రిలీజ్ కోసం జనం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hWUP3I

'Corporate earnings in June quarter can be weak'

'There is a weak link between the economy and the stock market.'

from rediff Top Interviews https://ift.tt/3vvLFio

ISRO History: Twitter Thread Captures Space Agency's Incredible Journey

From carrying parts of the first rocket on a bicycle to finding water on the Moon, the Indian Space Research Organisation (ISRO) has come a long way since its inception and has been pioneering space...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hVnNAO

Amazon Accused of Unfair Pricing Strategies in New US Suit

Amazon faces a new lawsuit that alleges the online retailer broke antitrust law by requiring that third-party sellers not offer better deals for their products elsewhere.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bUnkuT

Oracle Launches Arm-Based Cloud Computing Service Using Ampere Chips

Oracle launched a cloud computing service powered by data centre chips from Ampere Computing based on technology from Arm, the second major cloud company to offer an Arm-based service after Amazon Web...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fJ6nop

Google Assures Compliance With New IT Rules, to Keep Policies Transparent

Google assured compliance with new IT rules and said that that it will continue to build on its existing approaches and keep the policies as transparent as possible.

from NDTV Gadgets - Latest https://ift.tt/3vnrEKS

Game of Thrones Spin-Off 10,000 Ships Taps Amanda Segel as Writer: Report

Game of Thrones spin-off 10,000 Ships has reportedly tapped Amanda Segel as creator and head writer. 10,000 Ships is the story of Dorne's legendary Princess Nymeria, set a thousand years prior to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hQaba5

Tuesday 25 May 2021

చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకులు షురూ.. మెగా మిషన్ స్టార్ట్.. ఏ ఒక్కరి ప్రాణాన్ని పోనీయమన్న మెగాస్టార్

క‌రోనా క్రైసిస్ చారిటీ సేవ‌ల అనంత‌రం మెగాస్టార్ మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌యింది. వారంలోగా ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పిన మెగాస్టార్ తాజాగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న (మంగళవారం) కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జ‌రిగింది. జిల్లా అభిమాన సంఘాల అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులు సేవలందించనున్నాయి. అనంత‌పూర్, గుంటూరు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్నం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కు బుధ‌వారం సాయంత్రానికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి. బ్ల‌డ్ బ్యాంక్ నుంచి ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ సన్‌ట్రేటర్స్ పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఈ రోజు (బుధవారం) ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాల్లో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే సిలిండ‌ర్ల‌ను పంపించనున్నారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పంపిణీ జరుగుతుంది. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికడుతూ ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు మెగాస్టార్. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ''చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంత‌రాయంగా ఆక్సిజ‌న్ పంపిణీ కొనసాగుతుంది. ఇక్క‌డ స్కార్సిటీ వ‌ల్ల చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్ సన్‌ట్రేటర్స్ ఆర్డ‌ర్ చేశాం. ప్ర‌స్తుతం చాలా చోట్ల వీటి కొరత నెల‌కొంది. అత్యవసరంగా ఎక్క‌డ అవ‌స‌రం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజ‌న్ సిలిండర్లు అందిస్తున్నాం. ఏ ఒక్కరి ప్రాణానికి నష్టం జరగకుండా అన్ని జిల్లాల‌కు, అవ‌స‌రం ఉన్న అన్నిచోట్ల‌కు పంపిణీ చేస్తాం. అలాగే ఆక్సిజ‌న్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది టెక్నీషియ‌న్లు ట్రాకింగ్ చేస్తుంటారు. దీని పర్యవేక్షణ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి జరుగుతుంది. రామ్ చ‌ర‌ణ్ ఈ ఏర్పాట్ల‌న్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు'' అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fKfvZJ

Domino's India Data Breached on March 24, Company Informs Customers

Domino's India brand owner Jubilant Foodworks has informed its customers about the data breach incident that happened on March 24. The information provided by the company comes just days after...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hVgOYC

Aarogya Setu to Show Blue Ticks for Vaccinated Individuals

Aarogya Setu will now show Blue Ticks and Blue Shield for users who have both shots administered. The contact tracing app will show the new feature on its home screen under the Your Status tab. Users,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oQ9wGY

PlayStation 5 Back in Stock at 12 Noon on May 27 via Multiple Retailers

PlayStation 5 will be up for pre-orders from May 27 at 12pm (noon) via Vijay Sales, Croma, Prepaid Game Card, and Sony Center official website (ShopatSC). It costs Rs. 49,990 and only the standard...

from NDTV Gadgets - Latest https://ift.tt/34g6qCz

The Best PS5 and PS4 Deals in PlayStation's Days of Play Sale

FIFA 21, Spider-Man: Miles Morales, Demon's Souls, Assassin's Creed Valhalla, Red Dead Redemption 2, The Last of Us 2, Ghost of Tsushima, FFXIV Online, Sackboy: A Big Adventure, CoD Black Ops Cold...

from NDTV Gadgets - Latest https://ift.tt/3uof0d4

Tesla Doubles Down on Camera-Based Pure Vision Autopilot Amid Scrutiny

Tesla said it will drop a radar sensor in favour of a camera-focused Autopilot system for its Model 3 and Model Y vehicles in North America starting this month.

from NDTV Gadgets - Latest https://ift.tt/3upC8bc

Tesla Sets Up China Site to Store Car Data Locally

Tesla said it had established a site in China to store car data locally, as automakers come under growing scrutiny over how they handle information collected by vehicle cameras and sensors.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RPhdB7

Okinawa Scooters on Its Plans to Accelerate Electric Scooter Adoption in India

With startup culture thriving in India and the need for 'going local' becoming increasingly popular, we take a look at all the hottest tech startups grabbing headlines in the country. Gadgets 360...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oRsZah

'Mamata is a very good actor'

'Mamata has used minorities only as her vote bank.'

from rediff Top Interviews https://ift.tt/3un0CBV

Google, Facebook Fined in Russia for Failing to Delete Banned Content

A Russian court said it has fined US technology giants Google and Facebook over a failure to delete content that Moscow deems illegal, the latest development in an escalating standoff between Russia...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hTqUcD

Blood Moon of 2021 Aka Total Lunar Eclipse Will Appear Today

Blood Moon 2021, which is commonly known as total lunar eclipse or purna chandra grahan, is appearing today. It will be the first and the last total lunar eclipse of the year.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eOqUsh

WhatsApp Said to Sue India Government Seeking to Block New Regulations

WhatsApp has filed a legal complaint in Delhi against the Indian government seeking to block regulations coming into force that experts say would compel the Facebook unit to break privacy protections,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fIWas5

సాయి పల్లవి 'అనుకోని అతిథి' నిర్మాత కన్నుమూత.. మూవీ విడుదలకు ముందు విషాదం

ఓ వైపు కరోనా విలయతాండవంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు కన్నుమూస్తుండగా.. మరోవైపు అనారోగ్య సమస్యలతో మరికొంతమంది మరణిస్తుండటం సినీ లోకాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే నెలకొన్న విషాదాల నుంచి పూర్తిగా తేరుకోకముందే గత రాత్రి '' మూవీ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్ కన్నుమూశారని తెలియడం ఇండస్ట్రీ వర్గాల్లో విషాదం నింపింది. సాయి పల్లవి లీడ్ రోల్‌లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్‌ 'అనుకోని అతిథి' అనే సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్‌కు ఈరోజు (మే 26) ఉదయం గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. మే 28న ఆయన రూపొందించిన 'అనుకోని అతిథి' విడుదల కానున్న నేపథ్యంలో సరిగ్గా రెండు రోజుల ముందు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన మ‌ల‌యాళ సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘అతిరన్‌’ను తెలుగులో 'అనుకోని అతిథి'గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజ‌ర్, ట్రైలర్ విడుదల చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతికృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. జిబ్రాన్ సంగీతం అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yD4aDA

సినిమా రౌండప్: బన్నీ కోసం గాలిగాడు.. కాజల్ సరికొత్త ప్రయోగం.. ఇంట్లోనే దృశ్యం సీక్వల్

ఇక ఇంట్లోనే దృశ్యం- 2 వెంకటేష్ హీరోగా దృశ్యం- 2 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. అయితే ఇప్పుడు థియేటర్స్ క్లోజ్ అయిన నేపథ్యంలో ఓటీటీ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బన్నీ కోసం గాలిగాడు ప్రస్తుతం మోహన్ బాబు హీరోగా 'సన్‌ ఆఫ్‌ ఇండియా' మూవీ రూపొందిస్తున్న డైమండ్‌ రత్నబాబు బన్నీ కోసం ఓ కథ రాశారట. ఆ కథను బన్నీకి వినిపించి టైటిల్ 'గాలిగాడు' అని చెప్పగానే ఆయన షాకయ్యారని రత్నబాబు తెలిపారు. కథలో కొత్తదనం లేదని బన్నీ ఆ సినిమా ఒప్పుకోలేదని అన్నారు. KGF- 2లో రావు రమేష్ రోల్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ KGF- 2లో విలక్షణ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సీబీఐ అధికారి క‌న్నెగంటి రాఘ‌వ‌న్ పాత్ర‌లో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఈ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. కాజల్ కొత్త ప్రయోగం కింగ్ నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో కాజల్ 'రా' ఏజెంట్‌గా నటిస్తోందట. యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు గాను ఆమె మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకుంటోందని సమాచారం. అక్షయ్‌ కుమార్‌ సాయం లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి పలువురు సెలబ్రిటీలు చేతనైన సాయం చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. 3600 మంది జూనియర్‌ డాన్సర్లకు నెలకు సరిపడా నిత్యావసరాలను ఆయన అందించబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oQrmcR

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd