బెంగళూరు: వంట రుచిగా లేదని భార్య మీద భర్త కోపం చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుుకున్న ఘటన బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీజే హళ్ళిలో నివాసం ఉంటున్న జయలక్ష్మి (41) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని శనివారం పోలీసులు చెప్పారు. ఉత్తర కర్ణాటకలోని రాయచూరుకు చెందిన నాగరాజ్, జయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pt8kvm
Showing posts with label Oneindia.in - thatsTelugu News. Show all posts
Showing posts with label Oneindia.in - thatsTelugu News. Show all posts
Sunday, 23 September 2018
సీఎం కుమారస్వామికి సినిమా కష్టాలు, అక్రమ మైనింగ్, సుప్రీంలో!
బెంగళూరు: జంతకల్ మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాలకు అక్రమంగా అనుమతి ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సినిమా కష్టాలు మొదలైనాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలో సిట్ అధికారులు సుప్రీం కోర్టులో నివేదిక సమర్పించడానికి సిద్దం అయ్యారని సమాచారం. నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు జాగ్రత్త, రాత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pxXvIh
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pxXvIh
జాగ్రత్తలు తీసుకోవాల్సింది: విద్యుత్ ప్లగ్లో వేలు పెట్టి చిన్నారి మృతి
పశ్చిమగోదావరి: చిన్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగానే చూసుకుంటారు. కానీ, ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా, జరిగిన విషాద ఘటన ఈ తల్లిదండ్రుల జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. విద్యుత్ ప్లగ్లో వేలుపెట్టి ఓ చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరుకు చెందిన అబ్బిండి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pvCfDj
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pvCfDj
పండుగని ఇంట్లో వాళ్లు గుడికి వెళితే...వికలాంగురాలిపై అత్యాచారం:అక్రమ సంబంధానికి మరో భర్త బలి
చిత్తూరు:జిల్లాలోని చౌడేపల్లె మండలంలో వినాయకచవితి పండుగ సందర్భంగా కుటుంబసభ్యులు అందరూ గుడికి వెళ్లగా...ఇంట్లో ఒంటరిగా ఉన్న వికలాంగురాలిపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడి బెదిరింపులకు భయపడి బాధితురాలి కుటుంబం పోలీసులకు తెలపడంలో జాప్యం చేయడంతో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమార్తెపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకొని తల్లడిల్లిన తల్లిదండ్రులు తదనంతరం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NuYiZ8
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NuYiZ8
ఓ వైపు సరిహద్దుల్లో రక్తపాతం, మరోవైపు శాంతిచర్చలు: తిరస్కరించిన భారత్పై ఇమ్రాన్ అక్కసు
ఇస్లామాబాద్: ఓ వైపు సరిహద్దుల్లో సైన్యాన్ని చంపుతూ, మరోవైపు చర్చలకు పాకిస్తాన్ పిలవడాన్ని భారత్ తిప్పికొట్టింది. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని చర్చలకు సిద్ధమని ప్రకటించగా, తొలుత భారత్ సిద్ధపడింది. కానీ ఆ తర్వాత చర్చలకు విముఖత చూపింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తద్వారా భారత్ పైన తన అక్కసు వెళ్లగక్కాడు. అతను వివాదాస్పద ట్వీట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xLXtjO
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xLXtjO
రాజకీయంగా ఎప్పుడు ఏది అవసరమైతే మీరు అదే చేస్తారు: చంద్రబాబుకు కేవీపీ
అమరావతి: ప్రత్యేక హోదా అంసంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ఆదివారం లేఖ రాశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీకు మళ్లీ రాష్ట్రం, ప్రజలు గుర్తుకు వచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పోరాటాన్ని ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వివరించారు. ప్రత్యేక హోదాకు తానే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Dm6mqf
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Dm6mqf
టీడీపీ తెలుగు ద్రోహ పార్టీ...చంద్రబాబు చందాలబాబు:బిజెపి
విజయవాడ:టిడిపి తెలుగు ద్రోహ పార్టీగా...ముఖ్యమంత్రి చంద్రబాబు చందాలబాబుగా మారినట్లు బిజెపి ఎపి ఇన్చార్జి సునీల్ దేవ్ ధర్ చెప్పారు. శనివారం కృష్ణా జిల్లా నూజివీడులో బిజెపి నియోజక వర్గస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం సునీల్ దియోధర్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలో తప్పిన పిల్లవాడు అందుకు తప్పు తనది కాదని చదువుకునేటప్పుడు కరెంటుపోయిందని,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DnmhEX
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DnmhEX
ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం: ట్రాఫిక్ ఆంక్షలు- ఏర్పాట్లు ఇవీ, గూగుల్ సహకారం
హైదరాబాద్:ఖైరతాబాద్ గణేషుడు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో గంగమ్మ చెంతకు చేరుకుంది. గణేషుడి విగ్రహాన్ని ఆరు గంటల్లో నిమజ్జనం చేసారు. క్రేన్ నెంబర్ 6వ వద్ద 57 అడుగులు అతిపెద్ద వినాయకుడిని నిమజ్జనం ేచేశారు. గణేషుడి నిమజ్జనం కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేశారు. ఏడుగంటలకు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒకటింటికి నిమజ్జనం పూర్తయింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Dn8uy1
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Dn8uy1
నేడు నెల్లూరులో పవన్ కల్యాణ్ పర్యటన...ఆలీతో కలసి రొట్టెల పండుగ పాల్గోనున్న జనసేనాని
నెల్లూరు:పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ నటుడు ఆలీతో కలసి రొట్టెల పండుగకు హాజరవడంతో పాటు బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రముఖ కమెడియన్ ఆలీ జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ తో కలసి ఈ పర్యటన నిర్వహిస్తుండటం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DlWqgA
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DlWqgA
ఖర్చుపై ఇక ఆందోళన వద్దు: మోడీ, నేడు జార్ఖండ్లో ఆయుష్మాన్ భారత్
న్యూఢిల్లీ: 10.74కు పైగా కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూర్చే, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ ఆరోగ్య రక్షణ పథకం.. ఆయుష్మాన్ భవను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జార్ఖండ్లో ప్రారంభిస్తారు. ఈ మేరకు లబ్ధిదారులకు ప్రధాని మోడీ లేఖ రాశారు. వీటిని వారు అందుకోనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా. ఇందులో ప్రధాని మోడీ ఫొటోతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DlWpt2
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DlWpt2
బాధ్యత లేదా?: రాహుల్ ఆరోపణలకు రవిశంకర్ ప్రసాద్ కౌంటర్
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ తాజా వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక పార్టీ ప్రెసిడెంట్ దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి పదాలను ఉపయోగించడం ఇంతకుముందెన్నడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ కుటుంబ చరిత్ర తప్ప రాహుల్గాంధీకి ఎలాంటి అర్హత లేదని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DlWlti
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DlWlti
కాంగ్రెస్ ఆరోపణలు?: రాఫెల్ డీల్పై తేల్చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం, డసో ఏవియేషన్
ప్యారిస్/న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, పరస్పర విమర్శలు చేసుకుంటూ మరింత వేడెక్కిస్తున్నాయి. తాజాగా, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరింత దుమారం రేపాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NwoUsS
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NwoUsS
బెంగళూరులో టెక్కీ మాయం, ధక్షిణాధి రాష్ట్రాలకు పీఎంవో లేఖ, ఆచూకి చెప్పండి!
బెంగళూరు: బెంగళూరులో మాయం అయిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు కేసు విచారణ ఏమైయ్యింది అంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) దక్షిణాధి రాష్ట్రాలను ప్రశ్నించింది. టెక్కీ మాయం అయిన కేసులో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పీఎంవో ఆదేశాలు జారీ చేసింది. 2017 డిసెంబర్ 18వ తేదీ బెంగళూరులోని వైట్ ఫీల్డ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NtWqzP
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NtWqzP
ఒడిషా సాక్షిగా: మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పకనే చెప్పిన ప్రధాని మోడీ
ఒడిషా: 2019లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న ఒడిషా ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. ఒడిషాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్పై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని మోడీ. బొగ్గు గ్యాస్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్కు ప్రధాని శంకుస్థాపన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NATH7R
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NATH7R
కేరళ నన్ అత్యాచారం కేసు: మాజీ బిషప్ ఫ్రాంకో ముల్లకల్కు రెండు రోజుల పోలీసు కస్టడీ
కేరళ: కేరళ నన్ పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ మాజీ బిషప్ ఫ్రాంకో ముల్లకల్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. రెండురోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ముల్లకల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను జడ్జి తిరస్కరించారు. కేసును పాలాకోర్టులో విచారణ చేయడం జరిగింది. మూడురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NxYpDh
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NxYpDh
బీజేపీలోకి మక్కా మసీదు పేలుళ్ల తీర్పు ఇచ్చిన జడ్జీ?
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జీ కే రవీందర్ రెడ్డి ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ తీర్పు అనంతరం కొద్ది గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. షాక్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన జడ్జి రాజీనామా,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NykZvC
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NykZvC
వంట రుచిగా లేదని భర్త ఫైర్, బెంగళూరులో నిప్పంటించుకున్న భార్య, చివరికి!
బెంగళూరు: వంట రుచిగా లేదని భార్య మీద భర్త కోపం చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుుకున్న ఘటన బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీజే హళ్ళిలో నివాసం ఉంటున్న జయలక్ష్మి (41) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని శనివారం పోలీసులు చెప్పారు. ఉత్తర కర్ణాటకలోని రాయచూరుకు చెందిన నాగరాజ్, జయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xCvsv4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xCvsv4
వంట రుచిగా లేదని భర్త ఫైర్, బెంగళూరులో నిప్పంటించుకున్న భార్య, చివరికి!
బెంగళూరు: వంట రుచిగా లేదని భార్య మీద భర్త కోపం చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుుకున్న ఘటన బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీజే హళ్ళిలో నివాసం ఉంటున్న జయలక్ష్మి (41) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని శనివారం పోలీసులు చెప్పారు. ఉత్తర కర్ణాటకలోని రాయచూరుకు చెందిన నాగరాజ్, జయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xCvsv4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xCvsv4
వంట రుచిగా లేదని భర్త ఫైర్, బెంగళూరులో నిప్పంటించుకున్న భార్య, చివరికి!
బెంగళూరు: వంట రుచిగా లేదని భార్య మీద భర్త కోపం చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుుకున్న ఘటన బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీజే హళ్ళిలో నివాసం ఉంటున్న జయలక్ష్మి (41) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని శనివారం పోలీసులు చెప్పారు. ఉత్తర కర్ణాటకలోని రాయచూరుకు చెందిన నాగరాజ్, జయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xCvsv4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xCvsv4
వంట రుచిగా లేదని భర్త ఫైర్, బెంగళూరులో నిప్పంటించుకున్న భార్య, చివరికి!
బెంగళూరు: వంట రుచిగా లేదని భార్య మీద భర్త కోపం చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుుకున్న ఘటన బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీజే హళ్ళిలో నివాసం ఉంటున్న జయలక్ష్మి (41) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని శనివారం పోలీసులు చెప్పారు. ఉత్తర కర్ణాటకలోని రాయచూరుకు చెందిన నాగరాజ్, జయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xCvsv4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xCvsv4
Subscribe to:
Posts (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
-
Yuri Alemao, Altone D'costa and advocate Carlos Alvares Ferreira, the three Congress MLAs who didn't join the eight of their former ...