Sunday 28 February 2021

స్పెషల్ అప్‌డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. యంగర్ బాయ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అంటూ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

సినిమాల పరంగా హవా మామూలుగా లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే ఒక సినిమాలతో కాదు వ్యాపార పరంగా కూడా సత్తా చాటాలని డిసైడ్ అయిన రౌడీ స్టార్.. 'కింగ్ ఆఫ్ ది హిల్స్'‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిర్మాణ సంస్థ కార్యకలాపాలు యాక్టీవేట్ చేసిన విజయ్ దేవరకొండ, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా '' అనే సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తూ స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు విజయ్. మూడో సినిమాగా ఈ 'పుష్ప‌క విమానం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవ‌ర‌కొండ సరసన శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విజయ్ దేవరకొండ చిత్ర బృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. యంగర్ బాయ్ ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ స్టఫ్‌తో మీ ముందుకొస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ విజయ్ ట్వీట్ చేశారు. ఈ 'పుష్ప‌క విమానం' పోస్టర్ చూస్తుంటే కామెడీ పరంగా ఈ సినిమా కొత్తదనం చూపిస్తుందని అర్థమవుతోంది. సో.. చూడాలి మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి హిట్ పట్టేస్తాడనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kzNTII

CoWIN COVID-19 Vaccination Registration Portal Not Working for Some Users

Eligible citizens can self-register for a COVID-19 vaccine on the CoWIN online portal, or the Aarogya Setu app. At the time of writing, both platforms were not functioning properly. Some people in out...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dZkwym

Samsung Galaxy M12 India Launch Set for March 11

Samsung Galaxy M12, as per an Amazon page, will launch in India on March 11 at 12pm (noon). The phone debuted in Vietnam earlier in February but the pricing was not shared.

from NDTV Gadgets - Latest https://ift.tt/3uRwoIW

Falcon & Winter Soldier, Teddy, and More on Disney+ Hotstar in March

WandaVision episode 9, The Falcon and the Winter Soldier, Teddy movie, The Simpsons season 32, Family Guy season 19, Grey's Anatomy season 17, Assembled: The Making of WandaVision - the biggest TV...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZZyckL

SpaceX Delays Launch of Falcon 9 Carrier Rocket With Starlink Satellites

SpaceX has cancelled the planned launch of a Falcon 9 carrier rocket with 60 Starlink satellites.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dSJEXC

హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం.. బామ్మ మృతితో ఎమోషనల్ అయిన బుట్టబొమ్మ

పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ నెలకొంది. పూజా బామ్మ మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిన పూజా.. ఆమెను తలచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ''ఈ క్యూటీని మేం కోల్పోయా. కష్టాల్లో ఉన్నా న‌వ్వుతూనే ఉండాల‌ని ఆమె మాకు నేర్పించింది. ధైర్యంగా ఉండ‌డం, కావ‌ల‌సిన వారి కోసం ఈగోల‌ను ప‌క్క‌న పెట్ట‌డం అన్నీ అలవాటు చేసింది. నా బామ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. ల‌వ్ యూ ఆజీ. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను'' అని పేర్కొంటూ బామ్మపై ఉన్న ఇష్టాన్ని వెల్లడించింది పూజా. పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాను పీరియాడికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు అక్కిని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మూవీలో నటిస్తోంది పూజా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sEj34S

OnePlus 9 Pro Alleged Specifications and New Camera UI Surface Online

OnePlus 9 Pro alleged screenshots show that the smartphone will be powered by a Qualcomm Snapdragon 888 SoC, paired with 8GB of RAM and 128GB storage, a 6.7-inch 120Hz AMOLED display and 48-megapixel...

from NDTV Gadgets - Latest https://ift.tt/37VuU6D

Oppo F19 Pro+, Oppo F19 Pro Teased to Launch in India Soon

Oppo F19 Pro+ and Oppo F19 Pro will launch in India soon, a dedicated Amazon page reveals. The Oppo F19 series was first in the news back in December of 2018 but only now has been confirmed to launch...

from NDTV Gadgets - Latest https://ift.tt/301S0UO

Golden Globes 2021 Winners - the Full List of All the Awards

The full list of the 2021 Golden Globes winners. Netflix's The Crown won four of its six nominations. Nomadland and Borat Subsequent Moviefilm are the best picture winners. Chadwick Boseman won...

from NDTV Gadgets - Latest https://ift.tt/3uFoZMA

Realme X9 Pro Key Specifications Surface Online, 108-Megapixel Camera Tipped

Realme X9 Pro may feature a full-HD+ display with 90Hz refresh rate. It may sport a hole-punch design with the cutout placed on the top left corner of the screen. The leak reiterates that Realme X7...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MzZ8EL

'The faster one vaccinates, the lower the infections'

'We are not yet out of the woods.'

from rediff Top Interviews https://ift.tt/2OeugKb

International Space Station Being Prepped for New Solar Panels

Spacewalking astronauts ventured out Sunday to install support frames for new, high-efficiency solar panels arriving at the International Space Station later this year.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PgynG9

GameStop and Other 'Meme Stocks' Hyped by Social Media Bots, Analysis Shows

Bots on major social media websites have been hyping GameStop and other "meme stocks," although the extent to which they influenced prices was unclear.

from NDTV Gadgets - Latest https://ift.tt/3qYWCXv

Russia Launches Its First Arctic-Monitoring Satellite Arktika-M

A Soyuz rocket blasted off from the Baikonur cosmodrome in Kazakhstan on Sunday carrying Russia's first satellite for monitoring the Arctic's climate, the Roscosmos space agency said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3r8qIYO

రేయ్ రేయ్.. పేరు మార్చేయ్ ఇక! అల్లరి నరేష్‌పై నాని కామెంట్స్ వైరల్

స్నేహితులన్నాక 'ఏరా.., ఒరేయ్' అని పిలుచుకోవడంలో ఉన్న మజానే వేరు. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా స్నేహం విలువ, ఆ పిలుపులో తేడా అనేది ఉండదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోల్లో ఏరా.. అని పిలుచుకునేంత స్నేహ బంధం ఉంది. తాజాగా నాచురల్ స్టార్ అలాంటి చనువుతోనే అల్లరి నరేష్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్రసీమలో కామెడీ పండిస్తూనే హీరోగా రాణిస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు అల్లరి నరేష్. అప్పుడప్పుడూ విలక్షణ పాత్రల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్న ఈ అల్లరోడు.. చాలా ఏళ్లకు '' రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా లాభాల బాటలో కొనసాగుతోంది. ఈ మూవీలో అల్లరి నరేష్ కనబర్చిన నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'నాంది' చూసిన హీరో నాని ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఇక నీ భవిష్యత్తంతా బంగారుబాటే అన్నట్లుగా హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. ''మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. ‘’ పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. నీలో ఓ గొప్ప నటుడిని చూశాను. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు నాని. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. నాని ఫ్యాన్స్ పెద్దఎత్తున స్పందిస్తూ అల్లరి నరేష్ నటనను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొత్త దర్శకుడు విజయ్‌ కనకమేడల రూపొందించిన ఈ 'నాంది' సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సతీష్‌ వేగేశ్న నిర్మించారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలై సూపర్ హిట్ సాధించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/301IDo6

How to invest in markets after Friday's BLOODBATH

'You can put 25 per cent right now; put another 25 per cent when Nifty corrects another 500 points.'

from rediff Top Interviews https://ift.tt/3dS7RNP

Is Nifty headed towards 14,000 this week?

'We are expecting lower levels in the week beginning March 1.'

from rediff Top Interviews https://ift.tt/3uBKttX

Indoo Ki Jawani, Pagglait, and More on Netflix in March

Indoo Ki Jawani, Pacific Rim: The Black, Pagglait, Bombay Begums, Bombay Rose, Sky Rojo, Moxie, Yes Day, The Irregulars, Brave New World, Formula 1: Drive to Survive season 3, Diego Maradona, The...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dUmPmk

Three reasons why the rupee fell on Friday

'It was because of the huge selloff in the Indian equities that the rupee fell so sharply against the dollar on Friday.'

from rediff Top Interviews https://ift.tt/3sxI5T5

రామ్ సమక్షంలో అవినాష్, అరియానా డ్యాన్స్.. బిగ్ బాస్ జంట రొమాంటిక్ షో!

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన ‘ముక్కు’ అవినాష్.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఈ షోలో అరియానా గ్లోరీతో అవినాష్ కెమిస్ట్రీ బాగా పండింది. అవినాష్ కోసం అరియానా ఏడ్వడం.. అవినాష్ ఊరుకోబెట్టడం.. ఇదంతా చూసిన ప్రేక్షకులు వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత కూడా వీళ్లిద్దరూ తమ ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ జంట తాజాగా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందిన తొలి హాకీ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రామ్ పోతినేని విచ్చేశారు. సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఈవెంట్‌లో అవినాష్, అరియానా అదనపు ఆకర్షణ అయ్యారు. అయితే, వీరిద్దరితో ఒక పాటకు డ్యాన్స్ వేయించారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా నుంచి పాపులర్ అయిన ‘అమిగో’ పాటకు అవినాష్, అరియానా డ్యాన్స్ చేశారు. రామ్, సందీప్ కిషన్, లావణ్య.. వీరిందరి ముందు అవినాష్, అరియానా జంట డ్యాన్స్ చేసింది. అయితే, ఈ నృత్య ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వీళ్ల నృత్య ప్రదర్శన చూసి రామ్ కూడా నవ్వుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uyYWqi

తన సినిమాలో నటించిన మల్లయోధులను సన్మానించిన పవన్ కళ్యాణ్

తన సినిమాలో నటించే స్టంట్‌మెన్, ఫైటర్స్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటారు. ‘గబ్బర్ సింగ్’ విలన్ గ్యాంగ్‌‌‌ను ఆయన ఏ విధంగా సత్కరించారో గతంలో చూశాం. ఆ గ్యాంగ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా కొలుస్తారు. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన సినిమాలో నటించిన ఫైటర్స్‌పై తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రాచీన యుద్ధ కళలను చూపించబోతున్నారు. ఈ యుద్ధ కళలతో కూడిన ఒక ఫైట్ సీక్వెన్స్‌లో నటించడానికి ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర నుంచి 16 మంది మల్లయోధులను రప్పించారు. షూటింగ్ కూడా పూర్తి చేశారు. చిత్రీకరణ సమయంలో ఆ మల్లయోధుల ప్రతిభకు ముగ్ధులైన పవన్ కళ్యాణ్ వారందరినీ సత్కరించి పంపించారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి ఆ మల్లయోధులను తీసుకువెళ్లి వారిని సన్మానించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ఆత్మీయంగా పలకరించి శాలువా కప్పి, వెండి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు. తెలుగు మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గొప్పతనాన్ని వారికి వివరించారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లెలో పుట్టిన ఆయన ప్రపంచ ప్రఖ్యాత యోధుడుగా ఎలా ఎదిగారు, దేశవిదేశాల్లో సాహస కృత్యాలు చేసే స్థాయికి ఎలా చేరుకున్నారో వారికి తెలియజేశారు. చివరగా మల్లయోధుల బృందానికి గధను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు మన దేశానికి చాలా అవసరమని, దేశీయ యుద్ధ విద్యలైన కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని అన్నారు. అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమన్నారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని హెచ్చరించారు. “ప్రాచీన యుద్ద విద్యలకు మన దేశం పేరెన్నికగన్నది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోక అంతరించిపోయే దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉంది. చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్నగారు కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు. స్థానికంగా ఉండే పహిల్వాన్‌ అప్పారావు గారి లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడిని. నేర్చుకోవాలనే తపన ఉండేది కానీ శరీరం సహకరించేది కాదు. కోడి రామ్మూర్తి నాయుడు గారిలా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీ తీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌‌లోకి వెళ్లి కొంత సాధన అయితే చేశాను. కిక్‌ బాక్సింగ్‌, కరాటే, ఇండోనేషియా మార్షల్‌ ఆర్ట్స్‌‌లో నైపుణ్యం పొందాను’’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PjE5Hw

నటి అలేఖ్య ఏంజెల్‌కు ఎమ్మెల్సీ కవిత సన్మానం.. కారణం ఏంటంటే!

కరోనా మహమ్మారి వల్ల గతేడాది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. నిరుపేదలు నరక యాతన అనుభవించారు. కరోనా విజృంభనను అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో దేశం స్తంభించిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో చాలా మంది మానవతావాదులు నిరుపేదలకు అండగా నిలబడ్డారు. వారికి ఆహారాన్ని అందించారు. నిత్యవసరాలు పంపిణీ చేశారు. సినిమా పరిశ్రమ నుంచి సైతం ఎంతో మంది ప్రముఖులు పేదలకు నిత్యవసరాలను సరఫరా చేశారు. వీరిలో నటి అలేఖ్య ఏంజెల్ కూడా ఉన్నారు. లాక్‌‌డౌన్ సమయంలో దాదాపు న‌ల‌భై వేల మందికి పైగా నిరుపేద‌ల‌కు నిత్యవసరాలను పంపిణీ చేశారు న‌టి అలేఖ్య. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. కొవిడ్ వారియర్ రియల్ హీరో 2021 అవార్డుతో అలేఖ్యను సత్కరించింది. ఇటీవల ముంబైలో జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2021 వేడుకలో కొవిడ్ వారియర్ రియల్ హీరో పురస్కారాన్ని అలేఖ్య అందుకున్నారు. ఒక తెలంగాణ అమ్మాయి ఇంత గొప్ప అవార్డును అందుకోవడంతో ఆమెను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సత్కరించారు. ఆమెను ఆదివారం తన ఇంటికి పిలుపించుకుని సన్మానించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారని అలేఖ్యను కవిత ప్రశంసించారు. ఎమ్మెల్సీ కవితను తాను కలిసిన విషయాన్ని అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తనను కవిత సన్మానించిన ఫొటోలను సైతం షేర్ చేశారు. కవిత తనను సత్కరించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఆమె మాటలు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్న సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ చైర్మన్ డా. ప్రతాని రామ‌కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతో మందికి సాయ‌ప‌డిన అలేఖ్యను, దాదాపు 15 వేల మంద‌కి నిత్యవ‌స‌రాలు పంపిణీ చేసిన మా తెలంగాణ ఫిలిం చాంబ‌ర్‌ను అభినందిస్తూ మ‌రెన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని, మీకు మా ప్రభుత్వం త‌ర‌ఫున ఎటువంటి సాయ‌మైనా అందించ‌డానికి సిద్ధంగా ఉంటామ‌ని కవిత భ‌రోసా ఇచ్చారు. క‌విత గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్‌తో భ‌విష్యత్తులో ఇలాంటివి మ‌రెన్నో కార్యక్రమాలు చేయాల‌న్న ఆస‌క్తి పెరిగింది’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aZbmjC

తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ.. ఓ సీక్రెట్ దాచి పెట్టాం అంటూ ఓపెన్ అయిన బ్యూటిఫుల్ హీరోయిన్

రిచా గంగోపాధ్యాయ.. ఈ బ్యూటీ వెండితెరకు దూరమై చాలారోజులే అయినా ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. 'లీడర్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ''మిరపకాయ్, మిర్చి'' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. అందం, అభినయం పరంగా భేష్ అనిపించుకున్నా కెరీర్‌ పరంగా ఎక్కువ రోజులు నిలువలేదు. సినీ పరిశ్రమలో ఉంటూనే చివరకు తన ప్రియుడిని పెళ్లిచేసుకొని ఓ ఇంటిదైపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ సీక్రెట్ బయటపెడుతూ ఓపెన్ అయింది. చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన .. పెళ్లి గురించి ముందుగా ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సీక్రెట్ మెయిన్‌టైన్ చేసింది. ఆ తర్వాత సడెన్‌గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వీరి పెళ్లి మ్యాటర్ బయటకొచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తూ తన ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ కూడా సీక్రెట్‌గా ఉంచిన రిచా.. తాజాగా తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. తాను తల్లి కాబోతోన్నాని ఆనందం వ్యక్తం చేస్తూ తన భర్తతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేసింది రిచా గంగోపాధ్యాయ. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచాం కానీ.. జూన్‌లో పండండి బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఓపెన్ అయింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చివరగా 2013లో వచ్చిన ‘భాయ్' సినిమాలో కనిపించింది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి తన స్వస్థలమైన అమెరికాలో స్థిరపడింది. సినిమాలే తన జీవితం కాదని అంతకుమించి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెబుతూ ఆమె వెండితెరకు గుడ్ బై చెప్పింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2O90JSp

సంపూర్ణేష్ బాబు హీరోగా కొత్త సినిమా.. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తోన్న బర్నింగ్ స్టార్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించేందుకు మ‌ధుసూధ‌న క్రియేష‌న్స్‌, రాధాకృష్ణ టాకీస్ స‌న్నాహాలు చేస్తున్నాయి. ఆర్‌.కె.మ‌లినేని ద‌ర్శక‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆశాజ్యోతి గోగినేని నిర్మాత‌. సంపూర్ణేష్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా వ‌సంతి న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి శ్రీ‌ధ‌ర్ స‌మ‌ర్పకునిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఒక డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో, ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌నుంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి క‌థ‌ను కానీ, ఇలాంటి పాత్రను కానీ సంపూర్ణేష్ బాబు చేయ‌లేద‌ని ద‌ర్శకుడు ఆర్‌.కె. మ‌లినేని తెలిపారు. ఒక చ‌క్కని క‌థ‌తో, సంపూర్ణేష్ బాబు హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని.. మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా పోసాని కృష్ణముర‌ళి, వైవా హ‌ర్ష, గెట‌ప్ శ్రీ‌ను, రోహిణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ కిరణ్ కథను అందించగా.. రైటర్ మోహన్, శివరామ్ డైలాగులు రాస్తున్నారు. పూర్ణాచారి, సురేష్ బనిశెట్టి సాహిత్యం అందిస్తు్న్నారు. ప్రజ్వల్ సంగీతం సమకూరుస్తున్నారు. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ సినిమాకు బాబు ఎడిటర్. శశి కొరియోగ్రాఫర్. నందురాజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్. ఇదిలా ఉంటే, సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతోన్న ‘బజార్ రౌడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే, ‘గోల్డ్‌మేన్’ అనే సినిమాలోనూ సంపూ హీరోగా నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MxIJRb

ఈ కథలో పాత్రలు కల్పితం: రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ రోజుల్లో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే.. దాన్ని జనాలకు తెలిసేలా ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే ఈ జనరేషన్ మేకర్స్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోలు, స్టార్ దర్శక నిర్మాతలతో పాటు రాజకీయ నాయకుల సహకారం పొందుతూ తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మొన్నా మధ్య '' అనే పాటను వైఎస్ షర్మిల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అది బాగానే వర్కవుట్ కావడంతో ఈ సారి మంత్రి చేతుల మీదుగా లీజ్ డేట్ పోస్టర్‌ను వదిలారు. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌, సాంగ్స్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకున్నాయి. డిఫరెంట్ టైటిల్ కావడంతో జనం అట్రాక్ట్ అయ్యారు. ఒక్కో అప్‌‌డేట్‌తో మూవీపై అంచనాలు పెంచేసిన యూనిట్.. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇటీవలే సెన్సార్ పనులను జరుపుకున్న ఈ సినిమాను మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేశారు. సినిమా టైటిల్ చాలా వెరైటీగా ఉందని చెప్పిన తలసాని.. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sx8Wyw

Prabhas: ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వేసవిని మరింత వేడెక్కించనున్న ప్రభాస్

‘కె.జి.యఫ్’ లాంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ ద్వయం ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్‌ను చూపించనున్నారు ప్రశాంత్ నీల్. జనవరి 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఆదివారం ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవిలో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు హోంబలే ఫిలింస్ ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో వస్తోన్న మూడో పాన్ ఇండియా మూవీ ఇది. ఇప్పటికే ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’తో కన్నడ సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లింది హోంబలే. ఇప్పుడు ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ను అత్యంత భారీగా నిర్మించి ఈ ఏడాది జులై 16న విడుదల చేస్తోంది. దీని తరవాత మూడో పాన్ ఇండియా మూవీగా ‘సలార్’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. కాగా, ‘సలార్’ విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ పోస్టర్‌లో ప్రభాస్ రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చాలా సీరియస్‌గా నడుచుకుంటూ వెళ్తున్నారు. పోస్టర్ బ్లాక్ థీమ్‌లో ఉంది. ఈ సినిమాకు మొత్తం ‘కె.జి.యఫ్’ టెక్నికల్ టీమే పనిచేస్తుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న మరో పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ జులై 30న విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3047GXj

How to Apply for High Security Registration Plates

Delhi Transport Department has made it mandatory for all vehicle owners in the national capital to install the high security registration plate (HSRP) on your vehicle. Car owners can apply for one by...

from NDTV Gadgets - Latest https://ift.tt/37VXvsf

PSPK 27: సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుతో ఆసక్తికర పోరు

సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ మాత్రమే కాదు సినిమా పండుగ కూడా. స్టార్ హీరోల అభిమానులు, సినీ ప్రేక్షకులు సంక్రాంతికి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. స్టార్ హీరోలు సైతం సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటారు. వచ్చే సంక్రాంతి సీజన్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే టార్గెట్ చేశారు. ఆయన హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ సంక్రాంతికి విడుదలకానుంది. అయితే, సంక్రాంతికి మరో స్టార్ హీరో సినిమా కూడా వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి PSPK27గా పిలుస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ ఆదివారం ప్రకటించింది. ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న చిత్రం కావడం.. ఇప్పటి వరకు పోషించని పాత్రను పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోషిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలవడంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ను పవన్ కళ్యాణ్ సినిమా ఢీకొట్టబోతోంది. కాబట్టి, ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద భారీ యుద్ధం ఖాయం. కాగా, పవన్ కళ్యాణ్ సినిమాకు యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ku9fqY

నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం.. నారా రోహిత్ భావోద్వేగం

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం చెందారు. ఆదివారం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. సందీప్ కొరటాల మరణానికి సంతాపం తెలుపుతూ హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ ట్వీట్లు చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘స్వామిరారా’, పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీ ఫెలో’ సినిమాలకు సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కొరిటాల కన్నుమూసిన విషయాన్ని ముందుగా నారా రోహిత్ ఖరారు చేశారు. ‘నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈరోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి’’ అని నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అలాగే, ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ కూడా సందీప్ కొరిటాల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరిటాల మరణవార్త విని చాలా బాధపడ్డాను. ‘స్వామిరారా’ రూపొందించడంలో మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర. నిన్ను మేం కోల్పోతున్నాం’’ అని సుధీర్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘స్వామిరారా’ సెట్స్‌లో సందీప్‌తో దిగిన వర్కింగ్ స్టిల్స్‌ను సుధీర్ వర్మ షేర్ చేశారు. వీరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సందీప్ కొరిటాల మృతికి సంతాపాన్ని తెలియజేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3r1ZGlR

How to Check Your Vi Balance, Plan, and Validity

There are three ways to check prepaid balance for a Vi prepaid account. The first is through the Vi app, the second one is by dialing *199#, and the third one allows users to chat with the company on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3q6emPf

Saturday 27 February 2021

Saranga Dariya: 'డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్' అంటూ రిలీజ్ చేసిన సమంత.. ఇరగదీసిన సాయి పల్లవి

అక్కినేని , హీరోహీరోయిన్లుగా శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న 'లవ్‌స్టోరి' మూవీ నుంచి '' లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సమంత రిలీజ్ చేసిన ఈ సాంగ్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయి మిలియన్‌కి పైగా వ్యూస్ రాబట్టింది. "డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్.. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్‌ చేశావు" అని పేర్కొంటూ ఈ లిరికల్ సాంగ్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది సమంత. 'దాని కుడీ భుజం మీద కడువా.. దాని పుస్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అనే ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేశారు. చక్కని తెలంగాణ జానపదానికి సాయిపల్లవి ఎనర్జిటిక్‌ స్టెప్స్ తోడుకావడం, శేఖర్ కమ్ముల టేకింగ్ ఈ సాంగ్‌ని ఎక్కడికో తీసుకెళ్లాయి. శేఖర్‌ మాస్టర్‌ ఈ సాంగ్‌కు డాన్స్ కంపోజ్ చేశారు. ఓ అమ్మాయి గుణగణాలను పొగుడుతూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్‌ తేజ రాయగా, మంగ్లీ ఆలపించారు. పాటకు తగ్గట్టు పవన్ సీహెచ్ మంచి బీట్‌తో కూడిన బాణీలు కట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ 'లవ్ స్టోరీ' సినిమాను నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 16వ తేదీన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bKxAFh

How to Check Your Airtel Balance, Plan, and Validity

There are three ways to check prepaid balance on Airtel. The first is through the MyAirtel app, the second one is through the web, and the last is by dialing *121*13# - read on for detailed...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bQ3lNf

Deep Nostalgia Brings Historical Photos to Life Using AI

Deep Nostalgia uses AI to apply facial animations to still portraits, giving you a Harry Potter effect and bringing historical figures to life

from NDTV Gadgets - Latest https://ift.tt/3b1XKUU

సునీల్ సర్‌ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్.. అప్పుడు 'మర్యాద రామన్న' ఇప్పుడు 'మర్యాద క్రిష్ణయ్య'

నేడు (ఫిబ్రవరి 28) టాలీవుడ్ కమెడియన్, నటుడు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ సర్‌ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. కమెడియన్‌గా ఈ జనరేషన్‌కి బాగా దగ్గరైన సునీల్.. అవకాశం దొరికినప్పుడల్లా హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారిన ఆయన, ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సునీల్. తాజాగా సునీల్ బర్త్ డే పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ట సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సునీల్ గోడ చాటు నుంచి భయం భయంగా ఎవరినో గమనిస్తూ భయంతో కనిపిస్తున్నారు. దీంతో సునీల్‌ ఇందులోనూ 'మర్యాద రామన్న' తరహాలోనే భయస్థుడి పాత్రలో కనిపిస్తాడేమో అనే సందేహం కలుగుతోంది. మొత్తానికైతే 'మర్యాద క్రిష్ణయ్య' అనే టైటిల్ కాస్త ఇంప్రెసివ్‌ గానే ఉందని చెప్పుకోవాలి. అతిత్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dXmgYX

ముదిరిన శృతి హాసన్ డేటింగ్ వ్యవహారం.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చిల్లింగ్.. తండ్రితో ఇద్దరి మీట్

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్ది రోజులపాటు సినిమాలు కూడా పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి కన్ఫర్మ్ అని అంతా ఫిక్సయ్యాక.. మెల్లగా అతనితో కట్ చేసుకుంది శృతి. కారణాలేంటనేవి బయటకురానప్పటికీ వారి ప్రేమ బంధానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన శృతి.. కొద్ది రోజులుగా మరో వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని, డేటింగ్ వ్యవహారం ముదిరిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ తన కొత్త బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా‌ను తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేసింది . ముంబైకి చెందిన ఆర్టిస్టు శంతను హజారికాతో కలిసి చెన్నైలో ఆమె చేసిన హంగామా, తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేయడం చూస్తుంటే ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ ఎక్కడిదాకా వెళ్లిందో అర్థమవుతోంది. రాజకీయ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్‌కు శంతను హజారికా ఓ అపురూపమైన గిఫ్ట్ ఇవ్వడం గమనార్హం. తమిళ రాజకీయ ప్రక్షాళనకై బయల్దేరిన కమల్..‌ ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్ లైట్‌ పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తున్నట్లు తానే స్వయంగా గీసిన ఆర్ట్‌ను ప్రెజెంట్ చేశారు శృతి బాయ్ ఫ్రెండ్ శంతను. ఈ ఆర్ట్ వర్క్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆయన్ను ప్రశంసించారు కమల్. ఇకపోతే చెన్నైలో తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి హంగామా చేసిన శృతి.. అతన్ని కౌగిలించుకొని సన్నిహితంగా దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసింది. పైగా 'చెన్నైలో చిల్లింగ్ సీన్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో శృతి ప్రేమ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dPORiZ

From Godzilla vs. Kong to Snyder's Justice League, What to Watch in March

Godzilla vs. Kong, Justice League Snyder Cut, The Flash season 7, The Falcon and the Winter Soldier, The Married Woman, Teddy, Pagglait, Bombay Begums, Bombay Rose, Raya and the Last Dragon, Cherry,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kuHuyu

Golden Globes 2021: How to Watch Live, Key Nominations, and More

The 2021 Golden Globes are taking place on Monday, 6.30am IST, to honour some of the best movies and television shows of the year. Unlike previous editions, this year's ceremony - the 78th Golden...

from NDTV Gadgets - Latest https://ift.tt/3r2tqPo

‘పైన పటారం.. లోన లొటారం.. కెలికిసూడు’ అంటూ చెలరేగిన అనసూయ వీడియో

‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. ఇను బాసూ చెబుతాను లోకం యవ్వారం. పైకి బంగారం లోన గూడు పుటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’.. ఇదేందయ్యో!! ఈ యవ్వారం కాస్త తేడాగానే ఉంది.. అనేట్టుగానే ఉంది ఈపాట. అందులోనూ అనసూయ ఈ పాటకు చీరకు పైకి ఎగ్గొట్టి మరీ స్టెప్పులు వేస్తుంటే అబ్బో మాస్ ఆడియన్స్‌కి పండకే. జబర్దస్త్ యాంకర్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్‌తోనూ అల్లాడించే అనసూయ ‘పైన పటారం’ అనే ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె ఖాతాలో మరో ఐటమ్ సాంగ్ చేరింది. కార్తికేయ గుమ్మకొండ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయపై ఐటమ్ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శనివారం నాడు ఈ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. పూర్తి పాట మార్చి 1న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’ అంటూ అనసూయ వేస్తున్న మాస్ స్టెప్పులు జబర్దస్త్ అనేట్టుగానే ఉన్నాయి. లిరిక్స్‌కి తగ్గట్టుగా అనసూయ పలికించే హావభావాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మంగ్లి, సాకేత్ పాడిన ఈ పాటకు జాక్స్ బేజోయ్ ట్యూన్స్ అందించారు. సా నా రే ఈ పాటను రాశారు. కౌశిక్ పెగళ్లపాటి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dQYfCQ

Realme GT 5G Spotted on Geekbench, Retail Box Image Surfaces

Realme GT 5G retail box image has appeared on Weibo ahead of its official launch. The upcoming Realme phone has also surfaced on benchmarking site Geekbench with model number RMX2202.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MBqnig

Chandrababu Zoom: చంద్రబాబు జూమ్ మీటింగ్స్.. ఏడ్చిన సందర్భాలు బోలెడు: దివ్యవాణి షాకింగ్ కామెంట్స్

పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల్ని ఫేస్ చేస్తూ.. బయటవాళ్లని ఎదుర్కోవడమే నిజమైన రాజకీయం అని ఈ కరోనా తరువాత నాకు బాగా అర్థమైందని అన్నాడు అధికార ప్రతినిధి, సినీనటి . ఇటీవల ఆమె పార్టీ మారతారనే వార్తలు రావడంతో వాటిపై స్పందించిన ఆమె.. దేనికైనా టైం రావాలని అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ పాలిటిక్స్ గురించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు రాజకీయాలు చేతకావు.. అంతా ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం నేను టీడీపీ పార్టీలో హ్యాపీగానే ఉన్నాను.. నాకు రాజకీయాలు చేయడం చేతకాదు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంటా. ఈ షార్ట్ పొలిటికల్ జర్నీలో నాకు చంద్రబాబు గారు ఉన్నతమైన స్థానం ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి అని మంచి హోదా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాకపోవడం బ్యాడ్ లక్ కానీ.. చంద్రబాబు గారు పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారు. ఆయనలాగ ఇంకొకరు పుట్టరు.. పుట్టబోరు. అటువంటి వ్యక్తి దొరకడం అరుదు. అటువంటి వ్యక్తితో సహవాసం చేస్తూ నడుస్తుంటే చాలా నేర్చుకోవచ్చు. అలాంటి వ్యక్తిదగ్గరకు నిజాన్ని చేరవేయడానికి వెయ్యి మంది అడ్డు పడినా.. నేను చెప్పాల్సింది చెప్తా. విశ్వ ప్రయత్నం చేస్తుంటా.. అదొక్కటే కష్టంగా అనిపిస్తుంటుంది. చంద్రబాబు జూమ్ మీటింగ్‌లు.. మాట్లాడే అవకాశం ఇవ్వరు సార్.. తరచుగా జూమ్ మీటింగ్‌లు పెడుతుంటారు. అవి మాకు కొత్త.. సార్‌తో కూడా నేను ఓపెన్‌గానే చెప్పాను.. సార్ మాకు ప్రోపర్ గైడెన్స్ లేదు.. ఎలా వెళ్లాలి.. ఏం చేయలని అడిగాను. స్త్రీలకు గుర్తింపు.. ప్రత్యేక స్థానం అని అంటుంటారు. కానీ జూమ్ మీటింగ్‌లో 500 మంది ఉంటే.. కనీసం ఇద్దరు మహిళలకు మాట్లాడే అవకాశం ఉండదు. కనెక్ట్ చేయరు. ఎంత తహతహలాడుతుంటారో మాట్లాడాలని కానీ ఆ అవకాశం ఉండరు. ఏడ్చిన సందర్భాలు అనేకం.. నేనైతే రేపు జూమ్ మీటింగ్ అని అనగానే... ఈరోజు నుంచే ప్రిపేర్ అవుతా. ఒక పార్టీ వాయిస్ నా నోటి నుంచి వస్తున్నప్పుడు తప్పు మాట్లాడకూడదని పెద్ద పెద్ద గ్రంథాలే తిరగేస్తుంటా. అంతలా ప్రిపేర్ అవుతా. పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవుతా. ఇంట్లో మా బాబు కూడా మమ్మీ సివిల్స్‌కి ప్రిపేర్ కావచ్చు అని అంటుంటాడు. అంత కష్టపడి ప్రిపేర్ అయితే కనీసం కాల్ కనెక్ట్ చేయరు. పోనీ ఒక్కసారి పోతే ఒక్కసారైనా కనెక్ట్ చేస్తారనుకుంటే అదీ లేదు. కాల్ కనెక్ట్ చేయండని అడగడానికి నేను పడే బాధ నాకే తెలుసు. ఆ ఉక్రోశం నేను తట్టుకోలేను. ఆపరేటర్స్‌తో కొట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను సెన్సిటివ్.. పార్టీ నుంచి ఏమీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు నేను. ఈ కారణంతోనే టీడీపీ అక్కడా ఇక్కడా ఓడిపోయింది టీడీపీలో ఉన్న ప్రధాన మైనస్ ఏంటంటే.. కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. హైదరాబాద్‌లో కూడా బాబు గారు అంటే ప్రాణాలు పెట్టే కుటుంబాలు లక్షల్లో ఉన్నారు. చంద్రబాబు తిరిగి రావాలనే కోరిక జనంలో బాగా ఉంది. నాకు ఫోన్ చేసి చాలామంది ఇదే విషయం చెప్పారు. కానీ.. పార్టీలో ఉండే ఇన్ సైడ్ పాలిటిక్స్ దెబ్బకొడుతున్నాయి. పార్టీని తీసుకుని వెళ్లే విధానం కానీ.. పార్టీ కేడర్ సరిగా లేకపోవడం వల్లనే అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఓడిపోవడానికి కారణం అని నాకు అనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత కారణం మాత్రమే. దేవుని సాక్ష్యం చెప్పడానికి డబ్బులు తీసుకుంటానా?? నేను డబ్బులు తీసుకుని దేవుడి సాక్ష్యం చెప్తానని ఓ వ్యక్తి నన్ను విమర్శించాడు.. ఆయన మాట్లాడిన తీరు చూసి నేనే ఏడ్చేశా. మనం నోటితో ఏది మాట్లాడితే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. నోరు ఉందని మాట్లాడేయడం కాదు కదా.. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. దివ్యవాణి దేవుని సాక్ష్యం చెప్పడానికి వెళ్లినప్పుడు డబ్బులు అడిగిందని ఒక్కరితో అయినా చెప్పించమనండి. ఎందుకంటే నేను ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా నన్ను ఆహ్వానిస్తుంటారు. ఎవరైనా నాకు డబ్బులు ఇస్తానంటే.. మినిస్ట్రీస్ కోసం వాడండి బ్రదర్ అని చెప్తా.. దేవుని చిత్తమై కలిసినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పా. కానీ నా గురించి తప్పుగా ప్రచారం చేశారు. ఓ పది కత్తులు తీసుకుని పొడిచేసినా పర్లేదు కానీ.. దేవుడి విషయంలో అలా మాట్లాడే సరికి చాలా బాధపడ్డా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2O41f3V

Ta-Nehisi Coates to Write New Superman Movie, JJ Abrams to Direct

Acclaimed essayist and novelist Ta-Nehisi Coates has been hired by DC and Warner Bros. to write the script for the feature reboot of Superman, which will be produced by JJ Abrams.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZVyFo1

ISRO Gears Up for Maiden 2021 Launch With Brazil's Amazonia-1 Satellite

ISRO will launch the PSLV-C51 rocket, the 53rd mission of PSLV (Polar Satellite Launch Vehicle), with Amazonia-1 of Brazil as primary satellite and 18 co-passenger payloads from Sriharikota on Sunday,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pVstH7

‘చెక్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. నిర్మాతలకు గట్టిదెబ్బ.. భీష్మ కంటే వీక్

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చెక్’ చిత్రం శుక్రవారం నాడు భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. మోస్ట్ వ‌ర్స‌టైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా 875పైగా స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజు 3.59 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. నైజాం 1.46 కోట్ల షేర్ సీడెడ్ 0.47 కోట్ల షేర్ ఉత్తరాంధ్ర 0.34 కోట్ల షేర్ ఈస్ట్ 0.14 కోట్ల షేర్ వెస్ట్ 0.10 కోట్ల షేర్ గుంటూరు 0.58 కోట్ల షేర్ కృష్ణా 0.21 కోట్ల షేర్ నెల్లూరు 0.09 కోట్ల షేర్ ఏపీ + తెలంగాణ (టోటల్) 3.39 కోట్ల షేర్ రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 కోట్ల షేర్ ఓవర్సీస్ 0.10 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ (టోటల్) 3.59 కోట్ల షేర్ నితిన్ గత చిత్రం ‘భీష్మ’తో పోల్చుకుంటే ‘చెక్’ చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్ వీక్ అనే చెప్పాలి. ‘భీష్మ’ చిత్రం తొలిరోజు రూ. 6.42 కోట్ల రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. దాంట్లో సగానికి మాత్రమే పరిమితం అయ్యింది ‘చెక్’. ఇక చిత్రానికి దాదాపు రూ.16.10 కోట్ల బిజినెస్ జరిగింది. తొలిరోజు రూ.3.59 కోట్లు కలెక్షన్లు రావడంతో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 13.03 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ రీసెంట్‌గా విడుదలై తొలిరోజు రూ.10.42 రికార్డ్ కలెక్షన్లు సాధించింది. ఆ లెక్కన చూసుకున్న అందులో సగం కలెక్షన్లకు కూడా ‘చెక్’ పెట్టలేకపోయింది నితిన్ ‘చెక్’. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aWWxOj

iQoo Neo 5 Set to Launch on March 16

iQoo Neo 5 launch is set for March 16, iQoo has revealed through a teaser posted on Weibo. The smartphone was recently rumoured to be in the works with a starting price of CNY 2,998 (roughly Rs....

from NDTV Gadgets - Latest https://ift.tt/3ktzOg0

A: డిఫరెంట్ కథ ఇంప్రెస్ చేసిందన్న విజయ్ సేతుపతి.. చూడగానే థ్రిల్ అయ్యారట

కోలీవుడ్ సూపర్ స్టార్ టాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంటూ తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరవుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ విలక్షణ రోల్స్ పోషిస్తున్న ఆయన ఇటీవలే 'ఉప్పెన' విజయంలో కీలకం అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా 'A' అనే తెలుగు మూవీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఆ కథ ఎంతో బాగుందని చెబుతూ సినిమాపై హైప్ పెంచేశారు విజయ్ సేతుపతి. నితిన్ ప్రసన్న, హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో ‘A’ మూవీ రూపొందింది. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ చిత్రం డిఫరెంట్ థ్రిల్లర్‌గా అలరించనుందట. విజయ్ కురాకుల సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయగా ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ముంబైలో షూటింగ్స్‌లో పాల్గొంటున్న విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా కలిసి తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకనిర్మాతలు. ఈ సందర్భంగా A చిత్రంలోని కొంత పార్ట్‌ని చూసి అయన ఎంతో థ్రిల్ అయ్యారని చిత్ర దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంటుందని ఆయన అన్నారట. ఈ మేరకు 'A' మూవీ టీమ్ మొత్తాన్ని విజయ్ సేతుపతి అభినందించారట. ఓ చిన్న సినిమాకు ఇలాంటి పెద్ద హీరోల సపోర్ట్ ఎంతో మేలు చేస్తుంది. తాజాగా తమ సినిమా విషయంలో అదే జరుగుతోందని, జనాల్లో సినిమాపై అంచనాలు పెరిగాయని చిత్రయూనిట్ చెబుతోంది. నిజాలు కల్పితాల కంటే చాలా బలంగా ఉంటాయనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీ మార్చి 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR పిక్చర్స్ వారు ఘనంగా విడుదల చేయబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bNILN8

Moto Watch, Moto Watch One, Moto G Smartwatch Images Surface Online

Moto Watch, Moto Watch One, and Moto G Smartwatch have surfaced online as the next-generation Motorola smartwatches. While the Moto Watch One and the Moto G could feature a circular display, the Moto...

from NDTV Gadgets - Latest https://ift.tt/3q18bw7

శ్రీవారిని ద‌ర్శించుకున్న ఉప్పెన టీమ్.. కాలినడక కొండెక్కిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి

'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్‌ తేజ్ తొలి సినిమా తోనే సూపర్ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ ప్రవాహం పారిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఒక్కసారిగా 'ఉప్పెన' టీమ్ మొత్తానికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆనందంలో టీమ్ అంతా కలిసి నేడు (శనివారం) తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. , కృతి శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు అంతా కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి కాలినడకన కొండెక్కడం విశేషం. వారు కొండెక్కుతుండ‌గా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ''ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందాము. ఆ ఆశీస్సులతో ఉప్పెన సినిమా విజ‌యం సాధించింది. తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందా. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తా'' అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37RMIQ6

Facebook Brings Another TikTok-Like App Specifically for Creating Raps

Facebook's New Product Experimentation (NPE) team has introduced a new app called BARS can be used to create professional-style raps. The new app competes with TikTok, which has been a known...

from NDTV Gadgets - Latest https://ift.tt/3b109PD

Friday 26 February 2021

ప్రతి అమ్మాయికి అలాంటోడే కావాలంటూ లాజిక్ బయటకు తీసిన శ్రీ విష్ణు.. 'గాలి సంపత్'కి రాజమౌళి సపోర్ట్

నటకిరీటి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘’. ఈ సినిమాలో యంగ్ హీరో , లవ్‌లీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసి మార్చి 11వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయబోతున్న చిత్రయూనిట్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ లాంచ్ చేయించారు. 2 నిమిషాల 17 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్‌తో సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ''పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది'' అంటూ హీరో శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగిపోయింది. ''ప్రతి అమ్మాయికీ డ‌బ్బున్నోడే కావాలి.. లేక‌పోతే ఫారినోడు కావాలి.. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు'' అంటూ హీరోయిన్‌తో లాజికల్ డైలాగ్ చెప్పిన శ్రీ విష్ణు తన నటనతో ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈ 'గాలి సంపత్' సినిమాలో కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్, లవ్ అన్నీ కాస్త కొత్తగా చూపించబోతున్నారని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3svEm8l

Nithiin: బతుకు బస్టాండ్ అయిందంటున్న నితిన్.. పెళ్లి తర్వాత పడుతున్న కష్టాలన్నీ చెప్పుకున్న యంగ్ హీరో

రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకొని ఓ ఇంటివాడైన నితిన్.. పెళ్లి తర్వాత పడుతున్న కష్టాలను పాట రూపంలో ప్రెజెంట్ చేశారు. పెళ్లి తర్వాత బతుకు బస్టాండ్ అయిపోయిందంటూ తన గోడు వినిపించారు. కాకపోతే ఇది రియల్ లైఫ్ స్టోరీ కాదు.. రీల్ లైఫ్ స్టోరీ. అదేనండీ.. హీరోగా రాబోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'రంగ్ దే' మూవీలో మ్యాటరే ఇది. తాజాగా ఈ సినిమా నుంచి 'బతుకు బస్టాండ్' సాంగ్ రిలీజ్ చేసి పెళ్లి తర్వాత నితిన్ కష్టాలను తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగ్ దే' మూవీ మార్చి 26వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సాంగ్ రిలీజ్ చేశారు. నితిన్, కీర్తి సురేష్‌లపై అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. నితిన్ గోడు వెలిబుచ్చుతూ ఈ పాటను సాగర్ ఆలపించగా, శ్రీమణి లిరిక్స్ అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్, జంటగా నటించారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bHGHGx

Facebook Asked to Pay $650 Million in US Privacy Lawsuit Settlement

Facebook has been asked to pay $650 million by a federal court in US to settle a privacy lawsuit for allegedly using photo face-tagging and other biometric data without the permission of its users.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kqy8UG

Britain to Offer Fast-Track Visas to Bolster Fintech Companies After Brexit

Britain has announced a fast-track visa scheme for jobs at fintech firms after a government-backed review warned that financial technology firms will struggle with Brexit and tougher competition for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZWkaQY

New Social Media Rules Could Threaten Free Expression in India, Say Critics

Critics have come down hard on a set of new rules announced by the government that could force social media and online streaming platforms to remove content it deems objectionable. Tech companies will...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aZILe8

మనసులో మాట బయటపెట్టిన ప్రియా ప్రకాష్.. అల్లు అర్జున్‌తో ఆ ఛాన్స్ కోసం వెయిటింగ్ అంటూ ఓపెన్

కన్నుకొట్టి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్ తన తొలి తెలుగు సినిమా `చెక్‌`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించగా, మరో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కాగా టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ అప్పుడే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కన్నేసింది. ఆయనతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ప్రియా ప్రకాష్ రిజెక్ట్‌ చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయానికి చెక్ పెట్టేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రియా. తాను చిన్నప్పటి నుంచే బన్నీ సినిమాలు చూస్తూ పెరిగానని, బన్నీ అంటే తనకెంతో అభిమానం అని చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందని, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని రీసెంట్‌గా వార్తలు నిజం కాదని ప్రియా స్పష్టం చేసింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ సరసన నటిస్తానని, ఒకవేళ ఆ అవకాశం రావాలే గానీ అస్సలు వదిలేదే లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది ప్రియా ప్రకాష్. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రియాకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఇప్పటికే తేజ సజ్జకు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది ప్రియా. సో.. చూడాలి మరి అల్లు అర్జున్‌తో కలిసి నటించాలనే ఈ వింకీ బ్యూటీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37Opvy0

Investigation Into Apple's Payment System in Netherlands Nears Decision

Apple is being investigated by Dutch competition authorities for a requirement that developers use its payment system, which charges commissions of between 15 and 30 percent. The year-long...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kuXnVC

ఆ మాటంటూ స్టార్ హీరోయిన్ భయపడింది.. వెంటనే కాజల్‌కి కాల్ చేయడంతో! సీక్రెట్ చెప్పిన మంచు విష్ణు

గత కొన్నేళ్లుగా కెరీర్‌లో సరైన హిట్ పడక సతమతమవుతున్న .. ఓ భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాలని 'మోసగాళ్లు' సినిమాతో బరిలోకి దిగుతున్నారు. 50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. చిత్రంలో మంచు విష్ణుకి చెల్లెలిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు విష్ణు. ఈ సినిమాలో సిస్టర్ పాత్రకు మొదట ప్రీతీ జింటాను అనుకున్నామని, కానీ అమెరికాకు సంబంధించిన మనీ స్కామ్ స్టోరీ అనగానే ఆమె నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించలేను. ఇలాంటి సినిమా చేస్తే నన్ను కొడతారు. నా ఫ్యామిలీ మొత్తం యూఎస్‌లో ఉంటోందని ఆమె చెప్పారని విష్ణు పేర్కొన్నారు. దీంతో కాజల్‌కు ఫోన్ చేయడంతో వెంటనే ఒప్పుకుందని ఆయన తెలిపారు. రిస్క్ అని తెలిసినా కూడా మోసగాళ్ళు సినిమా నా మార్కెట్ పరిధిని బ్రేక్ చేయగలదనే నమ్మకం ఉందని విష్ణు తెలిపారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు, కాజల్‌లతో పాటు సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషించారు. అయితే కాజల్ రోల్ చిత్రానికి మేజర్ అసెట్ కానుందని సమాచారం. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఇటీవలే చిరంజీవి రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aYEAiE

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ మూవీ `మడ్డీ`.. టీజ‌ర్‌ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నడూ చూడని కాన్సెప్ట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ 'మడ్డీ' మూవీ తెలుగు టీజర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ 'మడ్డీ' టీజర్‌లో రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెజీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. టీజ‌ర్‌ చూస్తుంటే మడ్డీ చిత్రం ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ రైడ్‌కి తీసుకెళ్ళడం ఖాయం అనిపిస్తోంది. సాహసోపేతమైన సన్నివేశాలతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుంది. టీజ‌ర్‌‌తో సినిమా మీద ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. చిత్ర దర్శకుడు ప్రగభల్‌కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఈ సినిమా తీస్తున్నారు. ప్ర‌ధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం నేపథ్యం అయినప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్ర‌తి ఎమోష‌న్ ఈ మూవీలో ఉండనుందట. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇచ్చామని, ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్ లేకుండా సాహసోపేత సీన్స్, స్టంట్స్ చేశారని దర్శకనిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్, హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇకపోతే ఇతర భాషల్లో ఈ మడ్డీ టీజర్‌ను అర్జున్ కపూర్, ఫాహద్ ఫాసిల్, జయం రవి మరియు శివ రాజకుమర్ రిలీజ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37UKkIi

Zoom Live Transcription Paid Feature to Go Free for All in Fall 2021

Zoom confirmed in a blog post that it will make automatic closed captioning, or live transcription, available to all users in the fall of 2021. Auto closed captioning is part of Zoom Meetings...

from NDTV Gadgets - Latest https://ift.tt/3q2X71C

Samsung Galaxy A32 4G With 90Hz Refresh Rate Display to Launch in India Soon

Samsung Galaxy A32 4G features a 6.4-inch full-HD+ S-AMOLED display with 90Hz refresh rate. It has a 20-megapixel selfie camera and the quad camera setup at the back includes a 64-megapixel primary...

from NDTV Gadgets - Latest https://ift.tt/3stPBOS

'I'd love to play a character with darker shades'

'I am not disappointed with whatever roles come my way. I feel disappointment is a sign of ungratefulness.'

from rediff Top Interviews https://ift.tt/37S54jU

BSNL Introduces Rs. 299, Rs. 399, Rs. 555 Broadband Plans: Report

Bharat Sanchar Nigam Limited (BSNL) has reportedly introduced three new broadband plans including Rs. 299, Rs. 399, and Rs. 555. Check out all the details.

from NDTV Gadgets - Latest https://ift.tt/305GmIB

Huawei Said to Foray Into Electric Vehicles, May Launch Some Cars This Year

Huawei plans to make electric vehicles under its own brand and could launch some models this year, four sources said, as the world's largest telecommunications equipment maker, battered by US...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NEszWw

Google Pixel Foldable Phone Tipped to Be a 'Real Thing'

Google Pixel foldable phone is a "real thing" and may be launched either by the end of this year or early next year, tipster Jon Prosser has claimed in a tweet. A previous report claimed that the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bEBxep

Vivo S9 Pre-Bookings Go Live Ahead of March 3 Launch

Vivo S9 series pre-bookings is now live in China. Separately, Vivo has revealed the development of the Vivo S9e that could arrive alongside the Vivo S9 on March 3.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PgnuEr

Thursday 25 February 2021

'అర్జున్ రెడ్డి' నటికి యాక్సిడెంట్.. ఇది హత్యాయత్నం అంటూ సినీ ప్రముఖుడిపై అనుమానం.. పోలీసులకు ఫిర్యాదు

'అర్జున్ రెడ్డి' నటి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవరిపై తన కారు ప్రమాదనికి గురైందని, అయితే ఇది యాక్సిడెంట్ కాదని, తనను చేయడానికి చేసిన కుట్ర అని పేర్కొంటూ శ్రీ సుధ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యాక్సిడెంట్ వెనక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుట్ర దాగి ఉందేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీ సుధ లైంగిక ఆరోపణలు చేస్తూ గతంలో పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి శారీర‌కంగా వాడుకుని మోసం చేశాడంటూ ఆమె పేర్కొంది. ఈ విషయమై అప్పట్లో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో శ్యామ్ కె.నాయుడు- శ్రీ సుధ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతని వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ మరోసారి శ్రీ సుధ పోలీసులను ఆశ్రయించింది. తనను హత్యచేసే క్రమంలో భాగంగానే ఈ యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ శ్యామ్‌ కె. నాయుడిపై శ్రీ సుధ సందేహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరి గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. ‘ఐఫోన్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి యాక్టింగ్ కెరీర్‌ ప్రారంభించిన నటి శ్రీ సుధ.. ఎన్నో సినిమాలు, వ్యాపార ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించి మెప్పించింది. 2014 నుంచి 2020 వరకు ఆమె సపోర్టింగ్ రోల్స్, లీడ్ రోల్స్ చేసి సత్తా చాటింది. అయినప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేక పోయిన ఆమె.. శ్యామ్‌ కె. నాయుడితో పెట్టుకున్న వివాదంతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sm0PF0

Redmi AirDots 3 TWS Earphones With 7-Hour Battery Life Launched

Redmi AirDots 3 true wireless stereo (TWS) earphones, a successor to Redmi AirDots 2, have launched in China. The earphones were announced alongside the Redmi K40 series.

from NDTV Gadgets - Latest https://ift.tt/37NHswP

RedmiBook Pro 14, RedmiBook Pro 15 With 11th-Gen Intel Processors Debut

RedmiBook Pro 14 and RedmiBook Pro 15 have been launched in China, alongside the Redmi K40 series. Xiaomi has also launched Redmi AirDots 3 true wireless stereo (TWS) earbuds.

from NDTV Gadgets - Latest https://ift.tt/3krSBrW

TikTok Parent ByteDance to Pay $92 Million in US Privacy Settlement

TikTok's Chinese parent company ByteDance has agreed to pay $92 million (roughly Rs. 670 crore) in a settlement to US users who are part of a class-action lawsuit alleging that the video-sharing app...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZP9eVj

Redmi K40 May Launch as a Poco 5G Phone Globally

Redmi K40 launched in China on February 25 and a new report suggests that it could launch globally as a Poco phone. A phone with model number M2012K11AG spotted on IMDA with Poco branding is believed...

from NDTV Gadgets - Latest https://ift.tt/37LkVQX

Microsoft Failed to Fix Problems That Could Limit SolarWinds Hack: US Senator

Microsoft's failure to fix known problems with its cloud software facilitated the massive SolarWinds hack that compromised at least nine federal government agencies, according to security experts...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bHjcNL

Tesla CEO Elon Musk Says US Factory Closed for Two Days Due to Parts Shortages

Tesla CEO Elon Musk said the electric vehicle company's Fremont, California, US plant shut down for two days this week due to "parts shortages" and had reopened on Wednesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sshuGN

Facebook Launches Campaign to Defend Targeted Advertisements in Spat With Apple

Facebook is not backing down in its fight with Apple over a new privacy feature that could curb tracking needed for the social network's targeted advertisements, launching a major media campaign to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3knqZVb

Twitter Announces Super Follows Service to Charge Followers for Special Content

Twitter said it plans to offer a subscription service in which users would pay for special content from high-profile accounts, part of an economic model to diversify its revenue.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aVh9Xx

Facebook Switches News Back on in Australia, Signs Content Deals

Facebook ended a one-week blackout of Australian news on its popular social media site and announced preliminary commercial agreements with three small local publishers.

from NDTV Gadgets - Latest https://ift.tt/3r0oV7O

'Kerala will vote for BJP because of me'

'My joining the BJP will definitely result in a landslide migration of votes to the BJP.'

from rediff Top Interviews https://ift.tt/2O38tFu

అజిత్ సైకిల్ రైడ్.. వేల కిలోమీటర్ల ప్రయాణం పెట్టుకున్న స్టార్ హీరో.. హైదరాబాద్ రోడ్లపై అలా!!

సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక సాధారణంగా ప్రజల మధ్యలో కనిపించడానికి కాస్త కొంతమంది వెనుకాముందు అవుతుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో మాత్రం సాధారణ జీవితం గడపడం, తన హాబీస్ అలాగే కొనసాగించడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ హీరోకు బైకుల పిచ్చి మరీ ఎక్కువ. కొన్నిసార్లు షూటింగ్స్‌కు బైక్ పైనే వచ్చిన అనుభవం ఆయన సొంతం. షూటింగ్ స్పాట్ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే బైక్ మీద రైడ్ చేయడమంటే ఆయనకు మహా సరదా. ఈ క్రమంలోనే సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న ఆయన.. కొన్నిరోజుల రోజుల క్రితం ఓ లాంగ్ టూర్ వేశారు. తన స్నేహితులతో కలిసి 30 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు ప్రయాణం పెట్టుకున్న అజిత్.. తాజాగా హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తూ కనిపించారు. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఫేస్‌ను క‌వ‌ర్ చేస్తూ సిటీ రోడ్లపై సైకిల్ రైడ్ చేశారు. సైకిల్‌పై హైదరాబాద్ చుట్టేసిన ఆయన, ఓ కేఫ్ దగ్గర చాయ్ తాగుతూ కనిపించారు. అయితే అజిత్‌తో రైడ్ చేసిన వ్య‌క్తులు తీసిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. సౌత్ ఇండియన్ తెరపై, ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ మాస్ ఫాలోయింగ్ పుష్కలంగా ఉన్న అజిత్.. ప్రస్తుతం హెచ్. వినోథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'వలిమై' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీఫీసర్‌గా అజిత్ కనిపించనున్న ఈ మూవీని 2021 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3byFIs4

'ఉప్పెన' మేకింగ్ వీడియో.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి సూపర్ స్టార్ట్ ఇచ్చిన మూవీ తెరకెక్కిందిలా!!

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు తొలి సినిమాతోనే కిక్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు సినీ స్టార్స్ సైతం ప్రశంసలు గుప్పించడం చూశాం. ఇక హీరోయిన్ నాచురల్ అందాలతో ఆకట్టుకుంది. కెమెరా ముందు ఆమె కదిలిన తీరు సినిమాకు ప్రధాన బలం అయింది. అలాగే విజయ్ సేతుపతి విలనిజం 'ఉప్పెన'కు కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. కాగా, సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా మేకింగ్ వీడియోతో మరోసారి ఆకట్టుకున్నారు మేకర్స్. బేబమ్మగా కృతి శెట్టిని, ఆశీర్వాదం పాత్రలో వైష్ణవ్ తేజ్‌ని‌, కృతి తండ్రి రాయణం పాత్రలో విజయ్‌ సేతుపతిని దర్శకుడు బుచ్చిబాబు మలిచిన తీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రతి సీన్‌పై ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నారని మేకింగ్ వీడియో చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. రాసుకున్న కథని తెరపై చూపించడానికి దర్శకుడు పడిన కష్టం, సెట్‌లో నటీనటులతో బుచ్చిబాబు అనుకున్నట్లుగా అవుట్‌పుట్ రాబట్టడం, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సందడి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఎలాగైతేనేం మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ ఉప్పెనతో హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలుగు యువత హృదయాల్ని హత్తుకుంది. నాచురల్ లవ్‌స్టోరీకి అంతా కనెక్ట్ అయ్యారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు మేజర్ ఎసెట్ అయ్యాయి. దీంతో విడుదలైన అన్నిచోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న 'ఉప్పెన' లాభాల బాటలో పయనిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dRDBCz

Ladakh: 'We have to be careful for years'

'If our troops on the frontlines were sleeping for two hours, they can perhaps now sleep for 2.5 hours because when the adversary is right in front, then you can't even blink your eyes, you have to be absolutely alert.'

from rediff Top Interviews https://ift.tt/3suy09n

What Adani is doing to prevent Mumbai's power outage

'We are working in association with the state government and other transmission companies to make sure that the city never experiences blackouts'

from rediff Top Interviews https://ift.tt/3uBw3d1

చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ రిపోర్ట్ ఇదీ.. పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్స్

యూత్ స్టార్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘చెక్’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా.. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేటి శుక్రవారం (ఫిబ్రవరి 26న) ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది ఈ మూవీ. నాంది, ఉప్పెన, జాంబీరెడ్డి వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ తరుణంలో ‘చెక్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు కల్ట్ బోయ్ నితిన్. ఈ యంగ్ హీరో నితిన్‌కి వీరాభిమాని కావడంతో ప్రతి సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఈ సినిమాకి ట్వీట్‌లతో హీటెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా నితిన్ ‘చెక్’ సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం.. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరుకావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇంతకీ ఈ సినిమా టాక్ ఏంటి?? యూఎస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉంది? ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. ఫస్టాఫ్ రిపోర్ట్.. చెక్ సినిమా ఫస్టాఫ్ కొన్ని ఆసక్తికరమైన సన్నివేషాలతో బాగుంది. అలాగే బోరింగ్ సీన్లు కూడా ఉన్నాయి. ప్రధాన సమస్య ఏంటంటే.. భావోద్వేగంతోనే కథకు కనెక్ట్ కావడం. ఫస్టాఫ్ చాలా డేసెంట్‌గా ఉంది.. కాస్త లాగ్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్..


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kmXMcW

Wednesday 24 February 2021

PUBG: New State Announced With Android, iOS Pre-Registration

PUBG: New State has been announced and is being developed by PUBG Studio. The game is said to be up for pre-registration on Google Play but there is no option to do so when you open the listing.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dLiX6X

Cyberpunk 2077 1.2 Patch Delayed Until March Due to CD Projekt Ransomware Hack

CD Projekt said it will delay a promised update to the much-criticised role-playing game Cyberpunk 2077, pinning the blame for its slow progress on a recent security breach. What the Polish publisher...

from NDTV Gadgets - Latest https://ift.tt/3skEffK

Samsung Galaxy A52 5G May Feature IP67 Dust and Water Resistance

Samsung Galaxy A52 5G is rumoured to have an IP67-certified dust- and water-resistant build. A press render has also been leaked online that suggests water-resistant design of the upcoming phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MlD68q

EU-US Data Flows Could Face 'Massive Disruption,' Irish Regulator Says

One of the European Union's most powerful data regulators has warned that companies may yet face massive disruption to transatlantic data flows as a result of an EU court ruling last year, despite...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qUEEoS

డైరెక్టర్ ట్రైలర్: సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్ వీడియో

'నాటకం' లాంటి విభిన్నకథాచిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకున్న వెర్సటైల్ యాక్టర్ .. మరో సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. '' పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో శ్యామ్ మరో హీరోగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని శరవేగంగా ఈ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు. 2 నిమిషాల 2 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో సస్పెన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు చూపించారు. తన సరికొత్త కథలతో ఎలాగైనా ఓ సినిమా డైరెక్టర్ కావాలని తాపత్రయపడే కుర్రాడి రోల్‌లో ఆశిష్ కనిపించాడు. అయితే ఈ పాత్రను మలిచిన విధానం వైవిధ్యంగా ఉందని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. కేవలం అతడికి మాత్రమే కనిపించే పాత్ర సినిమాపై హైప్ పెంచేసేలా ఉంది. హీరోయిన్ ఐశ్వర్య రాజ్ గ్లామర్ రోల్‌లో కనిపించింది. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా ఉంది. మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్లపై కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వంలో ఈ 'డైరెక్టర్' మూవీ రూపొందుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతిత్వరలో చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37KZlfG

US to Press for $37 Billion to Boost Chip Manufacturing Amid Shortfall

US President Joe Biden said he would seek $37 billion (roughly Rs. 2,67,750 crore) in funding for legislation to supercharge chip manufacturing in the United States as a shortfall of semiconductors...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aWoNkt

Spider-Man: No Way Home Is the Official Spider-Man 3 Title

Spider-Man: No Way Home - that's the official title for the upcoming Spider-Man 3, star Tom Holland has revealed in an Instagram video.

from NDTV Gadgets - Latest https://ift.tt/3qRFFyg

FAU-G 5v5 Team Deathmatch Mode Coming Soon

FAU-G will soon get Team Deathmatch mode, Bollywood actor and promoter of the game Akshay Kumar announced on Twitter. Team Deathmatch will bring some multiplayer content to the game.

from NDTV Gadgets - Latest https://ift.tt/3srelHu

Realme Narzo 30 Pro 5G First Impressions: India's Most Affordable 5G Phone

The Realme Narzo 30 Pro 5G is the most affordable 5G smartphone in India right now. It also boasts of a very high refresh rate display and a large battery, making it an interesting choice in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/37KVT4q

Redmi K40 Series Teased to Come With 300+Hz Touch Sampling Rate

Redmi K40 series will be launched along with a slew of gaming accessories as well. One of the items includes add-on shoulder buttons for better gaming experience. The company says that their position...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aTtQ4M

Nokia 3.4 Review: Promising or Just Promises?

Nokia 3.4 is a budget offering from HMD Global and is a part of Google's Android One programme. The new phone runs Android 10 out of the box but is ready for Android 11 and you're also guaranteed an...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Mmjnp9

Nvidia Struggles to Keep Gaming Chips in Stock

Nvidia forecast better-than-expected fiscal first-quarter revenue, with its flagship gaming chips expected to remain in tight supply for the next several months.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZOPZLC

WhatsApp Now Handles Over a Billion Calls Each Day

WhatsApp on Thursday announced that it has completed 12 years. The Facebook-owned app while announcing its 12th anniversary also revealed that it handles more than one billion calls each day.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pPMI95

YouTube to Roll Out Parent-Approved Accounts for Tweens

YouTube said it will roll out new accounts that let tweens or young teens explore the streaming video service within boundaries set by their parents.

from NDTV Gadgets - Latest https://ift.tt/3uy1QLS

Market turbulence: MUST READ Advice for Investors

'Long-term retail investors should not worry about these sharp dips and jumps if they have chosen their stocks wisely.'

from rediff Top Interviews https://ift.tt/2MlBT0S

గ్రాండ్‌గా సుక్కు కూతురి ఫంక్షన్.. చై, మహేష్ ఫ్యామిలీస్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్ అయిన సమంత

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి విచ్చేశారు. నాగచైతన్య, సమంత కూడా జంటగా వచ్చి వేడుకలో తెగ సందడి చేశారు. క్లీన్ షేవ్‌తో నాగచైతన్య స్టైలిష్ లుక్‌లో కనిపించగా మోడ్రన్ డ్రెస్‌లో సమంత స్పెషల్ అట్రాక్షన్ అయింది. మహేష్, నమ్రత సింప్లీ సూపర్‌ అన్నట్లుగా ఆకట్టుకున్నారు. వీళ్ళతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఫంక్షన్‌కి వచ్చారని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ నిమిత్తం కేరళ బయల్దేరబోతోంది సుకుమార్ అండ్ టీమ్. 'పుష్ప' సినిమా పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు సుకుమార్. ఇటీవలే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పిరియాడిక్ జానర్‌లో రూపోందనుందని తెలుస్తోంది. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందించే ప్లాన్ చేస్తున్నారట సుక్కు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/301Aosd

India Plans New Social Media Regulations After Twitter Face-Off

Chafing from a dispute with Twitter, India plans to oblige social media companies to erase contentious content fast and assist investigations, according to a draft regulation.

from NDTV Gadgets - Latest https://ift.tt/37LBcWi

Facebook Bans All Myanmar Military-Linked Accounts and Advertisements

Facebook announced it was banning all accounts linked to Myanmar's military as well as ads from military-controlled companies in the wake of the army's seizure of power on February 1.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dGtDE9

Facebook Pledges $1 Billion for News, Defends Australia Blackout

Facebook pledged to invest at least $1 billion (roughly Rs. 7,230 crore) to support journalism over the next three years as the social media giant defended its handling of a dispute with Australia...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PdIPyt

Australia Passes Landmark Law on Content Payment as Facebook Restores News

Australia's parliament passed a landmark legislation requiring global digital giants to pay for local news content, in a move closely watched around the world.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dJjXsp

'What they want from all of us is total submission'

'How ironic that a party that seeks to arrogate the mantle of nationalism to itself is actually behaving like the imperial oppressors.'

from rediff Top Interviews https://ift.tt/2NuVigI

‘ఆచార్య’ సెట్స్‌పై చిరంజీవి, రామ్ చరణ్.. మారేడిమిల్లి ఫారెస్ట్‌లో అలా! వీడియో వైరల్

మెగాస్టార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఆచార్య' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చెప్పిన డేట్ మే 13 కల్లా ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో బయటకురావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. మారేడిమిల్లి ఫారెస్ట్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ప్లాన్ చేసిన కొరటాల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు కూడా భాగమవుతున్నారు. దీంతో షూటింగ్ స్పాట్ వద్ద మెగా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్‌ లుక్ స్పష్టంగా తెలుస్తోంది. వీడియో చూసిన వారంతా ఈ వేసవిలో 'ఆచార్య' మెగా ట్రీట్‌ మాములుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ సామాజిక కోణంలో ఈ 'ఆచార్య' మూవీ రూపొందిస్తున్నారు. చిత్ర నిర్మాణంలో భాగం కావడంతో పాటు 'సిద్ద' అనే కీలకపాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాత్ర సినిమాను మలుపుతిప్పేదిగా ఉంటుందని సమాచారం. తండ్రీ కొడుకులు వెండితెరపై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dLjSoe

Redmi K40 Series Set to Launch Today: Here's All You Need to Know

The Redmi K40 series will launch in China today, February 25, at 7.30pm local time (5pm IST). The new series from Xiaomi is expected to include the Redmi K40 Pro and the Redmi K40 smartphones. The...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZKZECR

Check Out the Secret Code on NASA Mars Rover's Parachute

The huge parachute used by NASA's Perseverance rover to land on Mars contained a secret message, thanks to a puzzle lover on the spacecraft team.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pXeaSJ

Amazon, Flipkart Sales: Best Offers on Top Mobile Phones

Amazon Fab Phones Fest and Flipkart Mobiles Bonanza sales are running this week with hundreds of deals on popular smartphones in India. We've handpicked the best offers on top mobile phones you can...

from NDTV Gadgets - Latest https://ift.tt/3st0gtb

Tuesday 23 February 2021

‘తమ్ముడు’ నాని పుట్టినరోజు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ

స్వయంకృషితో ఎదిగి ప్రతిభావంతుడైన నటుడిగా తెలుగు ప్రేక్షకుకుల మన్ననలు అందుకుంటోన్న నేచురల్ స్టార్ నాని 37వ ఏట అడుగుపెట్టారు. గంటా నవీన్ బాబు అలియాస్ నాని ఈరోజు (ఫిబ్రవరి 24న) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున నాని స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ నాని పుట్టినరోజు శుభాకాంక్షల ట్వీట్లతో నిండిపోతోంది. చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా నానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్, నివేదా థామస్, సునీల్, ఆది పినిశెట్టి, శ్రీవిష్ణు, రీతూ వర్మ, కార్తికేయ, సత్యదేవ్, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, తమన్, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, బండ్ల గణేష్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా నానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నటుడు సునీల్ అయితే ‘తమ్ముడు నాని’ అని సంబోధించారు. ఇదిలా ఉంటే, నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా నిన్న ‘టక్ జగదీష్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్ని హంగులతో కూడిన పూర్తి కుటుంబ కథాచిత్రంగా ‘టక్ జగదీష్’ రూపొందిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా నాని చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆయన సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. నాజ‌ర్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు. మాస్టర్ వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ టీజర్‌లో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇక వెండితెరపై బ్లాక్ బస్టరే. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bvSrMs

Lenovo ThinkPad X13 Gen 2 Series Refreshed With Latest Intel, AMD CPUs

Lenovo ThinkPad X13 Gen 2 is a refreshed version of the ThinkPad X13 series and it comes with latest Intel Tiger Lake CPUs and AMD Ryzen 5000 series CPUs.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aOpsUJ

Google Maps Finally Gets a Dark Mode, Starting With Android

Google has confirmed that dark mode will soon be rolling out to all Google Maps for Android users globally. To enable the new dark theme on your Android device, head to Settings on Google Maps, tap on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3btuo0w

Spider-Man 3 First Look Photos Revealed With Three Titles to Troll Fans

Spider-Man 3 has gotten three first-look photos and three (fake) titles - Spider-Man: Phone Home, Spider-Man: Home Slice, and Spider-Man: Home-Wrecker - from its three stars Tom Holland, Zendaya,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NqiigP

Android Users Get Password Checkup That Can Detect Exposed Passwords

Google has integrated Password Checkup into devices running Android 9 and above to inform users if any of their passwords have been compromised or exposed. Android users are getting the ability to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dGldN5

చిరంజీవి సినిమాకు వెళ్లి సైకిల్ పోగొట్టుకున్న నాని.. మళ్లీ మెగాస్టార్ దగ్గరనుంచే రాబట్టి..!

చిన్న నాటి మధుర జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వీటికి సినిమా స్టార్లు అతీతమేమీ కాదు. ప్రస్తుతం సూపర్ స్టార్లుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోలు చిన్న తనంలో అల్లరి చేసిన వాళ్లే.. సినిమాలకు వెళ్లినవాళ్లే.. టిక్కెట్ల కోసం చొక్కాలు చించుకున్నవాళ్లే. ఇలాంటి వాళ్లలో నేచురల్ స్టార్ నాని ఒకరు. మెగాస్టార్ చిరంజీవి అంటే పడిచచ్చిపోయే నాని.. తన చిన్నతనంలో చిరంజీవి సినిమాకు వెళ్లి తనకు ఎంతో ఇష్టమైన సైకిల్‌ను కోల్పోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మెగాస్టార్‌కు చెప్పారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ క్లిప్పింగ్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ గేమ్ షోకి మొదట అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. మూడు సీజన్లను నాగార్జున హోస్ట్ చేయగా.. 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చిరంజీవి హోస్ట్ చేసిన ఒక ఎపిసోడ్‌కి నేచురల్ స్టార్ నాని గెస్ట్‌గా విచ్చేశారు. అతిథులు కూడా చిరంజీవి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి డబ్బులు గెలుచుకోవడం తెలిసిందే. అయితే, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో గెలిచిన డబ్బుతో మీరేం చేస్తారు అని నానిని చిరంజీవి అడిగారు. దీంతో తన చిన్ననాటి జ్ఞాపకాన్ని నాని గుర్తు చేసుకున్నారు. నాని కుటుంబం ఆయన చిన్నప్పుడే హైదరాబాద్‌లో స్థిరపడింది. అమీర్ పేట్ ఏరియాలో ఉండేవారు. తనకు సైకిల్ కావాలని గోల గోల చేస్తే.. హెరిక్యులస్ ఎంటీబీ సైకిల్ కొనిచ్చారట. అదే సమయంలో చిరంజీవి ‘మాస్టర్’ సినిమా విడుదల. అమీర్ పేట సత్యం థియేటర్‌లో సినిమా విడుదలవుతోంది. తన ఇంటి నుంచి సత్యం థియేటర్ అర కిలోమీటర్ దూరం కావడంతో సైకిల్ వేసుకుని నాని వెళ్లారు. షోకి గంట ముందు గేట్లు ఓపెన్ చేస్తారు కాబట్టి ముందుగానే నాని వెళ్లారట. జనం విపరీతంగా ఉన్నారట.. తోపులాట జరుగుతోందట. టిక్కెట్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్‌లో సైకిల్ దూరంగా పార్క్ చేసి గేటు వద్దకు పరుగులు తీశారట నాని. అయితే, ఈ కంగారులో సైకిల్‌కి తాళం వేయడం మరిచిపోయారు. మొత్తానికి తోపులాటలోనే లైన్‌లో నిలబడితే టిక్కెట్ దొరికింది. బయటికి వచ్చి చూస్తే సైకిల్ పోయింది. అయితే, మామూలుగా అయితే చాలా బాధపడేవాడినని.. కానీ ‘మాస్టర్’ టిక్కెట్ దొరికిన కిక్‌లో సైకిల్ పోయిన బాధ చిన్నదైపోయిందని నాని అన్నారు. సినిమా చూసినంతసేపు ఏమీ అనిపించలేదని.. సినిమా అయిపోతున్న సమయంలో బాధ ప్రారంభమైందని నాని అన్నారు. దీంతో చిరంజీవి నవ్వు ఆపుకోలేకపోయారు. సంవత్సరం పాటు గోల చేస్తే కొనిచ్చిన సైకిల్ అట అది. సైకిల్ పోయింది కదా ఇప్పుడు ఎలా అని ఆలోచించి.. ఇంటి దగ్గర అబద్ధం చెప్పారట. సైకిల్ ఇంట్లోనే ఉండాలి నేను తీసుకెళ్లలేదు అని కవర్ చేశారట. అయితే, ఎప్పటికైనా చిరంజీవి ముందుకు వెళ్తే ఆయన్ని సైకిల్ అడగాలని ఆరోజే డిసైడ్ అయిపోయానని నాని మెగాస్టార్‌తో చెప్పారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో డబ్బులు గెలిస్తే సైకిల్ కోసం రూ.5 వేలు తీసుకొని మిగిలినవి చారిటీకి ఇచ్చేస్తానన్నారు. ‘‘భలే భలే మగాడివోయ్ సినిమా ఆడియో రిలీజ్‌లో అరవింద్ గారిని అడిగాను. మాస్టర్ సినిమాకు మీరు ప్రొడ్యూసర్.. కాబట్టి నా సైకిల్ నాకు ఇవ్వండి అన్నాను. తప్పకుండా గ్యారంటీ అని ఆరోజు మైక్‌లో చెప్పేసి ఇప్పటి వరకు నాకు సైకిల్ ఇవ్వలేదు. అందుకే డైరెక్ట్‌గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను’’ అని చిరంజీవితో నాని అన్నారు. అరవింద్‌ను ఒప్పించి నానికి హెరుక్యులెస్ సైకిల్ ఇప్పించే బాధ్యత నాది అని చిరంజీవి మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే నాని పోగొట్టుకున్న దాని కంటే ఖరీదైన గేర్ సైకిల్‌ను నాని ఇంటికి పంపారు. ఇది మూడేళ్ల క్రితం జరిగిన విషయం. నాని పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qPHOdI

LinkedIn Says Technical Glitch on Platform Resolved

LinkedIn, Microsoft's professional networking site, said it had resolved a technical glitch on its platform, after thousands of users reported difficulties in accessing the website.

from NDTV Gadgets - Latest https://ift.tt/2OXJHH4

Flipkart Mobiles Bonanza Is Underway With Impressive Offers on Smartphones

Flipkart Mobiles Bonanza kicks off today, February 24, and brings discounts on smartphones along with no-cost EMI options and exchange offers. The sale will end on February 28.

from NDTV Gadgets - Latest https://ift.tt/3uCqYkW

Realme Narzo 30 Pro 5G, Realme Narzo 30A India Prices Leak

Realme Narzo 30 Pro 5G may be priced at Rs. 15,999 or Rs. 16,999 for the base 6GB RAM + 64GB storage model and Rs. 17,999 or Rs. 18,999 for the 8GB RAM + 128GB storage model. The phone is expected to...

from NDTV Gadgets - Latest https://ift.tt/37JD41F

SolarWinds, Microsoft, FireEye, CrowdStrike Defend Actions in Major Hack

Top executives at SolarWinds, Microsoft, FireEye, and CrowdStrike defended their conduct in breaches blamed on Russian hackers and sought to shift responsibility elsewhere in testimony to a US Senate...

from NDTV Gadgets - Latest https://ift.tt/37HzOnn

How Did WandaVision Do That? A Peek Behind the MCU Series' Cinematography

WandaVision cinematographer Jess Hall explains how he used Arri Alexa LF cameras, 47 different lenses (anamorphic, spherical, and custom-built), and a range of filmmaking techniques to achieve the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aNcOp6

Facebook Oversight Board Received Appeal From 'User' in Trump Ban Case

Facebook's oversight board has received a "user statement" for the case it is deciding about whether the social media company was right to indefinitely suspend former President Donald Trump's Facebook...

from NDTV Gadgets - Latest https://ift.tt/37FUFrg

Google Said to Be Accused of Breaching Orders on Talks With News Publishers

French antitrust investigators have accused Google of failing to comply with the state competition authority's orders on how to conduct negotiations with news publishers over copyright, two sources...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZJS23n

India Saw Second Most Cyber Attacks in Asia in 2020 - What Can Be Done

The report reveals that the most active ransomware group reported in 2020 was Sodinokibi (also known as REvil), accounting for 22 percent of all ransomware incidents that X-Force observed. It is...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Nx3ZXy

Twitter Removes Several Accounts It Says Are Linked to Russia, Iran, Armenia

Twitter said on Tuesday it had taken down 373 accounts that it said had ties to Armenia, Iran, and Russia and had breached its platform manipulation policies.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kil7fD

Facebook Adds New Tools to Fight Online Child Exploitation

Facebook said it is stepping up its fight against child abuse with new tools for spotting such content and tighter rules about what crosses the line.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZMms5c

Australian Lawmakers Expected to Pass Amendments to Facebook, Google Law

Australian lawmakers are expected to approve amendments to landmark legislation to force Google and Facebook to pay media companies for news content, despite opposition from some minor political...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aSrWlj

'Democracy in India is being killed very fast'

'Investigating agencies are not acting as independent authorities; they have stopped being neutral.'

from rediff Top Interviews https://ift.tt/3aJUzAW

జోరుమీదున్న వరంగల్ శ్రీను.. ‘సుల్తాన్’ కూడా ఆయన చేతికే!

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆయన తమ్ముడు శిరీష్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఓవర్‌నైట్ పాపులారిటీ సంపాదించారు నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. నైజాం ఏరియాలో దిల్ రాజు, శిరీష్ నియంతల్లా వ్యవహరిస్తున్నారని.. థియేటర్లన్నీ వారి కనుసన్నల్లో నడుస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే, దిల్ రాజుపై వరంగల్ శ్రీను ఫైర్ అయినప్పటి నుంచీ ఆయన వరుస పెట్టి సినిమాలను కొనుగోలు చేస్తుండటం విశేషం. ‘క్రాక్’ను నైజాంలో విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వరంగల్ శ్రీను.. ఆ తరవాత ‘నాంది’, ‘విశాల్ చక్ర’ సినిమాలను విడుదల చేసి హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. నితిన్ ‘చెక్’ సినిమా నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేశారు. ఈ సినిమా ఈనెల 26న విడుదలవుతోంది. అలాగే ‘విరాటపర్వం’, ‘టక్ జగదీష్’, ‘పుష్ప’ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా నైజాం హక్కులను కూడా ఆయనే కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనిక కోసం ఆయన భారీగానే వెచ్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రాబోయే చిత్రాలన్నింటినీ నైజాంలో వరంగల్ శ్రీనే కొనుగోలు చేస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే, తాజాగా వరంగల్ శ్రీను ఖాతాలో మరో సినిమా వచ్చి చేరింది. తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుల్తాన్’. తెలుగులోనూ అదే పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేశారు. ఏపీ, తెలంగాణలో ఆయన విడుదల చేస్తున్నారు. రూ.7.30 కోట్లకు ‘సుల్తాన్’ థియేట్రికల్ రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేసినట్టు సమాచారం. దీనిపై జీఎస్టీ అదనం. ‘సుల్తాన్’ టీజర్ విడుదలైనప్పటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. ఆమె నటించిన తొలి తమిళ చిత్రమిది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3r1PeLb

'Projecting the country in a wrong way is sedition'

'When you talk badly of the country and project a bad image of the country to the rest of the world, is it not sedition?'

from rediff Top Interviews https://ift.tt/3bExC1s

Realme Narzo 30 Series, Buds Air 2 to Launch in India Today: How to Watch Live

Realme Narzo 30 Pro 5G, Realme Narzo 30A, Realme Buds Air 2, and Realme Motion Activated Night Light are set to be launched at a virtual event today, starting 12:30pm. Check out how you watch the...

from NDTV Gadgets - Latest https://ift.tt/37H8aH7

Justice League Snyder Cut Hero Cameo Will 'Blow Fans' Minds': Report

Justice League Snyder Cut ending has a cameo by a superhero that will "blow hard-core fans' minds". Snyder revealed that he isn't getting paid for Justice League Snyder Cut. He also said that...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Mh9R6T

నాంది 4 డేస్ కలెక్షన్స్.. ఆ ఫీట్‌కి ఒక్క అడుగు దూరంలో అల్లరి నరేష్

టాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక తహతహలాడుతున్నారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా 'బంగారు బుల్లోడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఇప్పుడు ప్రయోగాత్మక సినిమా 'నాంది'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లరోడు. ఫిబ్రవరి 19వ తేదీన ఈ సినిమా విడుదలైంది. పోటీలో వేరే సినిమాలున్నా ఈ సినిమా వసూళ్ల వేట కొనసాగుతూనే ఉంది. టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నప్పటికీ మొదటి రోజు పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు 'నాంది'. అయితే తొలిరోజు సినిమా చూసిన ఆడియన్స్ నరేష్ నటనపై, కథలో ఉన్న స్టఫ్‌పై పాజిటివ్ టాక్ కామెంట్స్ చేయడంతో వరుసగా రెండు, మూడు రోజుల్లో కలెక్షన్స్ పుంజుకున్నాయి. వీకెండ్ కావడంతో అల్లరోడి థియేటర్స్ వెతుక్కుంటూ వెళ్లారు ఆడియన్స్. ఇక ఆ తర్వాత సోమవారం అంటే నాలుగో రోజు కూడా అదే హవా కంటిన్యూ అయింది. 4 వ రోజు సాధించిన కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వెళ్ళింది 'నాంది' సినిమా. కొన్ని ఏరియాల్లో అయితే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కి ఒక్క అడుగు దూరంలో ఉన్న అల్లరోడు నేటి కలెక్షన్స్‌తో ఆ ఫీట్ దాటేస్తాడని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. నాలుగో రోజు కలెక్షన్ల వివరాలు చూస్తే.. నైజాం-18 లక్షలు సీడెడ్‌- 8 లక్షలు ఉత్తరాంధ్ర- 4.4 లక్షలు ఈస్ట్ గోదావరి- 3.3 లక్షలు వెస్ట్ గోదావరి- 2.5 లక్షలు గుంటూరు- 3.9 లక్షలు కృష్ణా- 3.7 లక్షలు నెల్లూరు- 2.1 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూస్తే నాలుగో రోజుకు గాను 46 లక్షల షేర్, 85 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. 3 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన 'నాంది' మూవీ టోటల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా తొలి నాలుగు రోజుల్లో 2.75 కోట్లు వసూలు చేసింది. సో.. మరో 25 లక్షలు రాబడితే అల్లరోడి ఖాతాలో క్లీన్ హిట్ పడ్డట్టే మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37GGkeb

Samsung Promises at Least Four Years of Security Updates for Galaxy Devices

Samsung has promised to offer regular security updates for a minimum of four years on its Galaxy devices after their launch. The new announcement is applicable for over 40 Galaxy phones and tablets...

from NDTV Gadgets - Latest https://ift.tt/3btYkcQ

Moto G30, Moto G10 Tipped to Launch in India Next Month

Moto G30 and Moto G10 were unveiled in Europe earlier this month, and the same models are likely to come to India as well. Tipster Mukul Sharma has taken to Twitter to share India launch plans of Moto...

from NDTV Gadgets - Latest https://ift.tt/37Hgab8

Airtel Ties Up With Qualcomm for 5G Services in India

Bharti Airtel said on Tuesday it will collaborate with US chipmaker Qualcomm to roll out 5G services in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/3snriSn

Monday 22 February 2021

Samsung's New 50-Megapixel Camera Sensor Features Staggered HDR Tech

Samsung says that the ISOCELL GN2 sensor is currently in mass production and there is no exact launch plans announced or which phone will integrate it first. The new ISOCELL GN2 sensor from Samsung...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aK7fb9

Vivo V20 SE Receiving Android 11-Based Funtouch OS 11 in India: Report

Vivo V20 SE has reportedly started receiving Android 11-based Funtouch OS 11 update in India. Users on Twitter have shared screenshots of the changelog for the update and it carries firmware version...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dCC96Y

After Facebook, Twitter Ban, Donald Trump Fans and Extremists Turn Elsewhere

Gab instead of Twitter, MeWe over Facebook, Telegram for messaging and Discord for insiders – banned from mainstream platforms, US conspiracy and supremacist movements, many of which support Donald...

from NDTV Gadgets - Latest https://ift.tt/3skB1Jj

Alphabet Said to Be in Talks With Spanish Publishers to Bring Google News Back

Google is negotiating individual licensing deals with a divided Spanish news industry that could allow the US tech giant's news service to resume in the country, three sources close to the matter...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NVOV5W

Apple Users May Spend More on Non-Gaming Mobile Apps by 2024: Report

Apple's customers may end up spending more on non-gaming mobile apps by 2024, data analytics firm Sensor Tower said, as lockdown lifestyles result in users looking beyond games to apps that help with...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NLP4IV

తొమ్మిదో తరగతి నుంచే నా వెనకాల కుట్ర జరిగింది.. భర్త ముందే నిహారిక ఓపెన్ కామెంట్స్

కొణిదెల .. చెప్పుకోవడానికి పెద్ద హీరోయినేమీ కాకపోయినా పాపులారిటీ పరంగా అమ్మడు ముందు వరుసలో ఉంటుంది. మెగా వారసురాలిగా వెబ్ సిరీస్‌లు, పలు సినిమాలతో ఆకట్టుకున్న ఆమె స్టార్ స్టేటస్ పట్టేయకముందే పెళ్లిపీటలెక్కేసింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడైన జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడింది. గతేడాది డిసెంబర్ 9వ తేదీన వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత తొలిసారి ఇద్దరూ కలిసి తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సరదాగా సీక్రెట్స్ అన్నీ ఓపెన్‌ చేసేసింది మెగా డాటర్. ఇంతకీ మీది లవ్ మ్యారేజా? లేక పెద్దలు నిర్ణయించిన పెళ్లా? అందరిలోనూ అదే సందేహం ఉంది.. కాస్త చెప్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నపై చైనిహారిక ఆసక్తికరంగా స్పందించారు. తమది లవ్ మ్యారేజ్ కాదని కన్ఫర్మ్ చేసింది నిహారిక. స్కూల్‌లో చదివే సమయంలో చైతన్య, వరుణ్ క్లాస్‌మెట్స్ కానీ.. ఆ సమయంలో తనకైతే చైతన్యతో పరిచయం లేదని చెప్పింది. ఆ వెంటనే చైతన్య స్పందిస్తూ తొమ్మిదో తరగతిలో వరుణ్, నేను క్లాస్‌మెట్స్ అని, ఒకటి రెండుసార్లు వాళ్ళ ఫాదర్‌‌ని కలిశానని చెప్పారు. దీంతో అప్పుడు వ‌రుణ్‌కి ఒక చెల్లెలు ఉంద‌ని నీకు తెలుసు క‌దా! అని నిహారిక అడిగింది. తెలుసు అని చైత‌న్య చెప్పడంతో.. అంటే తొమ్మిదో తరగతి నుంచే ఇదంతా నా వెనుక కుట్ర అంటూ నవ్వేసింది నిహారిక. 2019లో తామిద్ద‌రం క‌లిశామ‌ని చైతన్య చెప్పారు. ఇక కోవిడ్ లాక్‌డౌన్ త‌మ‌కు చాలా మంచి చేసింద‌ని నిహారిక పేర్కొంది. ఏడు నెల‌ల్లో ఒక‌రినొక‌రు బాగా అర్థం చేసుకున్నామ‌ని ఆమె తెలిపింది. ఆ స‌మ‌యంలో బ‌య‌ట క‌ల‌వ‌క‌పోయినా మా ఇంట్లోనే ఇద్ద‌రం క‌లుసుకునే వాళ్ల‌మ‌ని, అలా తను ఇంటికి వస్తుండటంతో చక్కటి రిలేషన్ బిల్డ్ చేసుకున్నామని చెప్పింది. పెళ్లికి ముందు తామిద్దరం వీడియో కాల్స్ ఎక్కువ‌గా చేసుకునేవాళ్లమంటూ సీక్రెట్స్ బయటపెట్టింది నిహారిక. తనతో చైతన్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, అదే ఆయనలో నచ్చుతుందని ఆమె చెప్పుకొచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pKXcXs

Gmail for iOS Now Starts Showing App Store's Privacy Labels

Google has finally added App Store's privacy labels to its Gmail app for iOS devices. The new change comes over a month after Google was getting noticed for delaying its app updates on the Apple...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kgdtCp

Fortnite Maker Epic Games Settles Loot Box Lawsuit With V-Bucks

Epic Games put out word it is paying the equivalent of about $8 (roughly Rs. 580) worth of its virtual money to some players to settle a lawsuit over loot boxes.

from NDTV Gadgets - Latest https://ift.tt/3qK7NTW

Huawei Mate X2 Foldable Phone With Kirin 9000 SoC Launched

Huawei Mate X2 foldable smartphone debuts in China. The Mate X2 uses a completely different folding mechanism compared to its predecessor and comes with an 8-inch inward folding screen.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pKf7gX

Microsoft, EU Publishers Seek Australia-Style News Payments

Microsoft is teaming up with European publishers to push for a system to make big tech platforms pay for news, raising the stakes in the brewing battle led by Australia to get Facebook and Google to...

from NDTV Gadgets - Latest https://ift.tt/37WcfaT

OnePlus 9 Pro, OnePlus 9e Key Specifications Leak Online; Snapdragon SoCs Tipped

OnePlus 9 Pro and OnePlus 9e specifications have surfaced online. OnePlus 9 Pro model may feature an AMOLED display with a resolution of 1,440x3,216 pixels and has a 120Hz refresh rate. The phone is...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dzTBJr

The Best TVs You Can Buy [February 2021]

There are plenty of good televisions available in India right now, regardless of what your budget might be. Here's our list of top picks across various budgets, ranging from affordable to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iz0Sc6

Google to Resume Political Advertisements in US, Easing Ban Imposed Last Month

Google said it would lift its ban on political advertisements on its platform imposed last month following the turmoil surrounding the violent uprising at the US Capitol.

from NDTV Gadgets - Latest https://ift.tt/3skqopO

Apple Rides iPhone 12 Sales to Become Top Smartphone Vendor in Q4 2020: Gartner

Strong sales of iPhone 12 models lifted Apple to the top of the global smartphone market in the fourth quarter, a Gartner survey showed.

from NDTV Gadgets - Latest https://ift.tt/37HfbIe

Facebook to Restore Australia News Pages as Deal Reached on Media Payment Law

Facebook said it will lift a contentious ban on Australian news pages "in the coming days," after the government agreed to amend a world-first media law fiercely opposed by the tech giant.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ujGSAB

Check Out the Mars Landing Video of NASA's Perseverance Rover

NASA released the first high-quality video of a spacecraft landing on Mars, a three-minute trailer showing the enormous orange and white parachute hurtling open and the red dust kicking up as rocket...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pLrkC6

'My country is walking down a dark path'

'The only reason why these troubling developments are taking place is because of a certain arrogance of power displayed by this government that hopes to clamp down on those voices which have repeatedly pointed out that their bloated rhetoric and grandstanding are not matched by their insipid and tepid response in matters of governance.'

from rediff Top Interviews https://ift.tt/2NwlKX5

COVID-19: Why everyone needs to be vaccinated

'At the stage where we are in today in the country, by the time mass vaccination becomes available, it would be around the middle of next year.'

from rediff Top Interviews https://ift.tt/2P3hwGV

Mi Neckband Bluetooth Earphones Pro and Mi Portable Bluetooth Speaker (16W) First Impressions

Xiaomi has launched the Mi Neckband Bluetooth Earphones Pro with active noise cancellation, as well as the Mi Portable Bluetooth Speaker (16W) in India, priced at Rs. 1,799 and Rs. 2,499 respectively....

from NDTV Gadgets - Latest https://ift.tt/3bt2NMT

Mi Launches Neckband Bluetooth Earphone and 16W Portable Speaker in India

Xiaomi has launched two new audio products in India – Mi Neckband Bluetooth Earphone Pro and Mi Portable Bluetooth Speaker (16W). The former comes with active noise cancellation, while the latter...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qKdS2x

Redmi 9 Power Gets 6GB RAM + 128GB Storage Variant in India

Redmi 9 Power 6GB RAM variant has been launched in India. The new variant comes with 128GB of onboard storage.

from NDTV Gadgets - Latest https://ift.tt/2OV8ITf

Sunday 21 February 2021

నీ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌కి దండం దొర.. హాట్ టాపిక్‌గా మారిన ప్రభాస్ లేటెస్ట్ లుక్స్

'ఈశ్వర్' సినిమాతో సినీ గడపతొక్కి పలు హిట్ సినిమాల్లో నటిస్తూ 'బాహుబలి' సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ . సినిమా సినిమాకు లుక్ మార్చేస్తూ క్యారెక్టర్‌కి అనుగుణంగా మారడంలో 'డార్లింగ్' రూటే సపరేటు. అయితే 'సాహో' మూవీ తర్వాత వరుస సినిమాలకు కమిటైన ప్రభాస్.. నెలల వ్యవధిలోనే డిఫరెంట్ లుక్స్ లోకి ట్రాన్స్‌ఫామ్ అవుతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'రాధేశ్యామ్' షూటింగ్ కంప్లీట్ చేసిన రెబల్ స్టార్.. ప్రెజెంట్ ''సలార్, ఆదిపురుష్'' సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్యారలల్‌గా ఈ రెండు సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న ఆయన, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ప్రభాస్ క్రేజీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయి నెట్టింట తెగ హంగామా చేస్తోంది. తాజాగా బయటకొచ్చిన ఈ లుక్‌లో యమ స్మార్ట్‌గా కోర మీసాలతో కనిపిస్తున్నారు ప్రభాస్. స్టైలిష్ కళ్ళజోడు పెట్టుకొని అభిమానులను యమ ఆకర్షిస్తున్నారు. అయితే లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్' లోని రాముడి పాత్ర కోసమే ప్రభాస్ ఇలా మీసకట్టు లుక్‌కి మారాడని చెప్పుకుంటున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ఆయన రీసెంట్ లుక్స్ పోస్ట్ చేస్తూ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ''నీ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌కి దండం దొర, ఒప్పేసుకున్నాం బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌లో నీ తర్వాతే ఎవరైనా, క్యూట్ లుక్స్ డార్లింగ్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ ప్రభాస్ లుక్స్‌తో మోతమోగిపోతున్నాయి. ఇకపోతే ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' చిత్రం జూలై 30న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ కళ్ళలో వత్తులు వేసుకొని ఆ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kaWO3e

గోపీచంద్ సీటీమార్ టీజర్: మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట

కొన్నేళ్లుగా సరైన హిట్ పడక తహతహలాడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్.. మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నందితో జత కట్టారు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న విలక్షణ కథాంశం 'సీటీమార్'. కబడ్డీ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందిస్తున్నారు. కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా ఉండాలని డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మరోవైపు హీరో గోపిచంద్ కూడా ఎలాగైన బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆసక్తికర సన్నివేశాలతో కట్ చేయబడిన ఈ టీజర్ ఒక నిమిషం 12 సెకనుల నిడివితో ఆకట్టుకుంది. 'కబడ్డి.. కబడ్డి.. కబడ్డి.. అండ్ యువర్ కౌంట్‌ డౌన్ బిగిన్స్ నౌ' అని విలన్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ స్టార్ట్ చేసి ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలు చూపించారు. కబడ్డీ మైదానాలు, కోచ్‌లుగా తమన్నా, గోపీచంద్ లుక్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. 'కబడ్డీ, మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట' అని గోపీచంద్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ హైలైట్ అవుతోంది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ఫైట్ సీన్స్ ఔరా అనిపించాయి. మొత్తానికైతే తాజాగా విదూడలైన ఈ టీజర్ సినిమా ప్రమోషన్స్‌కి ప్లస్ అనే చెప్పుకోవాలి. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి ఈ 'సీటీమార్' మూవీ రూపొందిస్తున్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. చిత్రంలో గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించింది. హాట్ బ్యూటీ అప్సరా రాణి ఐటెం సాంగ్ చేసింది. రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZAEOGb

Realme GT 5G Confirmed to Feature 64-Megapixel Triple Rear Camera Setup

Realme GT posters reveal the phone has a triple rear camera setup, a USB Type-C port, and a 3.5mm headphone jack. The phone will be launched on March 4 globally and will be powered by the Snapdragon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pAADok

Redmi K40 Series Back Panel Teased With a Unique Pattern Design

Redmi K40 series specifications have been teased online ahead of its official launch in China. Xiaomi has also released a teaser image that shows off the back of the Redmi K40 series.

from NDTV Gadgets - Latest https://ift.tt/37STt4b

Future-Reliance Deal: Supreme Court Issues Notice on Amazon's Plea

The Supreme Court sought responses from Future Retail and others on Amazon's plea against the Delhi High Court direction to maintain status quo on the Future-Reliance deal.

from NDTV Gadgets - Latest https://ift.tt/3qH98ed

'BJP's dream of Ram Rajya will fail in Bengal'

'If the BJP thinks it is going to overnight transform Bengal into Madhya Pradesh, sorry, that's not going to happen because I have faith in our ethos and culture.'

from rediff Top Interviews https://ift.tt/3kcW9y8

ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న ప్రియా ప్రకాష్.. నా కల నిజమైందన్న వింకీ బ్యూటీ

కన్నుగీటి నేషనల్‌ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకున్న మలయాళ బ్యూటీ తొలిసారి తెలుగు తెరపై అలరించబోతోంది. నితిన్ సరసన '' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ బ్యూటీ నిన్న (ఆదివారం) జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. రెడ్ కలర్ డ్రెస్‌తో గ్లామరస్ లుక్‌లో ఈవెంట్‌కి రావడంతో కెమెరా కళ్లన్నీ ఆమెపైనే పడ్డాయి. ప్రియా స్పీచ్ ఇస్తుంటే తెలుగు ప్రేక్షకులు గోల గోల చేస్తూ హుషారెత్తిపోయారు. ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ.. ''ఆడియెన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు సెకండ్ హోమ్ అయిపొయింది. నిజంగా ఈ సినిమా నాకు బెస్ట్ లాంచ్ లాంటిది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు, డైరెక్టర్ చంద్రశేఖర్ గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నితిన్ చాలా మంచి కో స్టార్, ఆయనతో నటించడం కూడా నాకు ఒక మంచి అనుభవం. చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద స్టార్స్‌తో స్టేజ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ కల ఈ రోజు నిజమైంది. ఈ వేడుకకు వచ్చి సపోర్ట్ చేసినందుకు రాజమౌళి గారికి, వరుణ్ తేజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాగే మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. సినిమాపై నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3btvU2x

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd