Saturday 29 February 2020

దటీజ్ ఉపాసన: పేదల కోసం మంచి కార్యక్రమం.. పాల్గొనాలంటూ పిలుపు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్‌పర్సన్‌ ఉపాసన కొణిదెల సామాజిక సేవలో ముందుంటారనే విషయం అందరికీ తెలిసిందే. బిజినెస్‌లతో బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. పేదలకు తనవంతు సాయాన్ని అందిస్తున్నారు. అలాగే, సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు. తమవంతు సాయం అందించాలని కోరుతున్నారు. తాజాగా ఉపాసన పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటున్నారు ఉపాసన. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె. తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 9 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధం చేశారు. ఈ వస్తువులన్నింటినీ అమ్మి చారిటీ కోసం నిధులు సమకూరుస్తానని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘మీ దగ్గర కూడా ఇలాంటివి పాత వస్తువులు ఉంటే వాటిని పేదల కోసం ఇవ్వండి’’ అంటూ ఆమె పిలుపునిచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3coWDxc

Realme 6 Pro Launch Date, Samsung Galaxy M31, and More Tech News This Week

Realme 6 Pro and Realme 6 launch date reveal and Samsung Galaxy M31 dominated the conversation in a rather busy week in terms of tech news development.

from NDTV Gadgets - Latest https://ift.tt/2wexg0i

Here's How iQOO 3 Stands Out Among Its Competitors in India

iQOO has launched its first smartphone in India, the iQOO 3, and here's why it's a special device.

from NDTV Gadgets - Latest https://ift.tt/2whXKhg

Hit Movie: ‘హిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ లెక్కన నానికి లాభమా? నష్టమా?

హీరోగానే కాదు.. నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ బ్యానర్‌తో నిర్మాతగా మారిన నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హిట్’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది. శైలేష్ కొలను ఈ చిత్రంతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం కాగా..‘చి.ల.సౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. మంచి బజ్‌తో థియేటర్స్‌కి వచ్చిన హిట్ మూవీ తొలిరోజు మంచి కలెక్షన్లే రాబట్టింది. ఈ నగరానికి ఏమైంది?, ఫలక్ నుమాదాస్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాకపోవడంతో ఈ చిత్రం తొలిరోజు ఓ మాదిరిగానే ఉన్నాయి. తొలిరోజు అన్ని ఏరియాలలోనూ కలిపి రూ. 1.29 కోట్లు రాబట్టింది. ఏరియాల వారిగా.. నైజాం- 0.66 కోట్లు సీడెడ్- 0.13 కోట్లు యూఏ- 0.12 కోట్లు గుంటూరు- 0.15 కోట్లు ఈస్ట్ గోదావరి- 0.06 కోట్లు వెస్ట్ గోదావారి- 0.05 కోట్లు క్రిష్ణా - 0.08 కోట్లు నెల్లూరు- 0.04 కోట్లు మొత్తం - 1.29 కోట్లు మొదటి 15 నిమిషాలు మీరు థియేటర్‌కి వచ్చికూర్చోండి.. ఆ తరువాత సీట్లలో మిమ్మల్ని నేను కూర్చోబెడతా.. వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ తాగి మాత్రం రావొద్దు. ఎందుకంటే టాయిలెట్ వస్తే మధ్యలో లేవలేరు. అంతలా ఉండబోతుంది ‘హిట్’ సినిమా అంటూ హీరో విశ్వక్ సేన్ చెప్పనంత రేంజ్‌లో ఈ సినిమా లేదు కాని.. సినిమా చూసిన ప్రేక్షకుల్ని ‘హిట్’ డిజప్పాయింట్ చేయదు అని మాత్రం చెప్పొచ్చు. కాగా తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.40 కోట్ల మేరకు జరిగింది. సో.. తొలిరోజు రూ. 1.29 కోట్లు రాబట్టడటంతో బ్రేక్ ఈవెన్ సాధించి నానికి లాభాలు కురిపిస్తుందేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VyopRy

Huawei MediaPad M5 Lite Gets a New Storage Variant in India

Huawei on Friday launched a new storage variant of the MediaPad M5 Lite tablet in India. The tablet comes with the M-Pen lite stylus and its new 4GB + 64GB model has been priced at Rs. 22,990.

from NDTV Gadgets - Latest https://ift.tt/2vtF2TT

Realme Band Teased to Offer Cricket Mode, Sleep Monitoring, More

The first ever Realme fitness band is all set to be launched in India on March 5, alongside the Realme 6-series smartphones. The company has been revealing key features of the Realme Band at sporadic...

from NDTV Gadgets - Latest https://ift.tt/2I5C2jh

రాత్రి వేళల్లో హాట్ హీరోయిన్‌తో విజయ్ బైక్ రైడ్: ఫొటోలు వైరల్

రౌడీ బాయ్ హాట్ హీరోయిన్‌ను బైక్ ముందు కూర్చోబెట్టుకుని రాత్రి వేళ్లలో తెగ చక్కర్లుకొట్టాడు. నమ్మడం లేదా.. కావాలంటే పైనున్న ఫొటో చూడండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బాలీవుడ్‌లో మొన్న మొన్ననే అడుగుపెట్టిన లేద అందం అనన్యా పాండే. ‘సాహో’ సినిమాలో విలన్‌గా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు. ‘ఫైటర్’ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ సినిమాను సమర్పిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకయ్యాయి. విజయ్ దేవరకొండ బైక్‌పై కూర్చుని ఉండగా, అనన్య ఆయన ముందు కూర్చుని ఉన్నారు. రాత్రివేళల్లో ఈ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ఎవరో ఫొటోలు తీసారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో ఓ ఇంటర్‌ నేషనల్‌ స్టార్‌ను నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాడట పూరి. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌తో కీలక పాత్రలో చేయించే ఆలోచనలో ఉన్నాడట. READ ALSO: అయితే మైక్‌ పూరి సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం చూడాలి. ఈ సినిమాకు ముందుగా పూరి ఫైటర్‌ అనే టైటిల్‌ను అనుకున్నా.. ఆ టైటిల్‌ విషయంలో కరణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఫైటర్‌ చాలా నార్మల్‌గా ఉందని అన్ని భాషలకు సూట్ అయ్యే మరో డిఫరెంట్ టైటిల్‌ అయితే బెటర్‌ అన్న అభిప్రాయం వ్యక్తంచేశాడట. దీంతో ఫైటర్‌ను పక్కన పెట్టిన పూర్తి సినిమాను VD 10 అనే పేరుతోనే ప్రారంభించాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TcrYvs

Vivo Apex 2020 Concept Phone Packs In-Display Selfie Camera, Curved Screen

Vivo Apex 2020 has finally been unveiled after many teasers. The phone brings many disruptive features – no physical buttons, no notch or hole-punch or even a pop-up selfie camera setup, and amped...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VzwLbB

ప్రభాస్ కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ విషయాలు

ప్రభాస్ కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ విషయాలు




from Telugu Samayam https://ift.tt/2wfD7m9

‘కలర్ ఫొటో’.. విలన్ గెటప్‌లో సునీల్

‘కలర్ ఫొటో’.. విలన్ గెటప్‌లో సునీల్




from Telugu Samayam https://ift.tt/39bg76m

Facebook Messenger Getting a Redesign, Will Remove Discover Tab: Report

Facebook Messenger has ditched chat bots and removed Discover tab as part of a larger redesign process to remain simple and catch more eyeballs.

from NDTV Gadgets - Latest https://ift.tt/32D6Ql9

Coronavirus Outbreak: Google Employee Tests Positive for COVID-19

A Google employee in Switzerland was tested positive for the new coronavirus (COVID-19) on Saturday, as tech giants like Amazon announced travel restrictions for employees amid growing fears of a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VytyZW

Realme 6 Pro, Realme 6 Said to Be Sold Both Online, Offline

Realme 6 series will be launched in both online and offline segments for the first time and Realme 6 will be a Pro device while Realme 6 Pro will even be a premium all-rounder in mid-range segment.

from NDTV Gadgets - Latest https://ift.tt/39bNEx4

Samsung Galaxy A41 Renders Leak Online, Infinity-U Display Tipped

Samsung Galaxy A41, a rumoured upcoming smartphone from the South Korean tech giant, has surfaced on the Web. A number of the phone's alleged high-resolution renders as well as the key...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aefyZt

Airtel Says Rs. 8,000 Crores Payment Complies With Supreme Court's Order

Airtel said it was complying with a Supreme Court order to pay dues, after it paid more than Rs. 8,000 crores ($1.10 billion) to the Department of Telecommunications (DoT) on Saturday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2TcQKeV

Oppo A31 (2020) 4GB RAM Variant Goes on Sale in India: All You Need to Know

Oppo A31 (2020) phone was launched in India just a day ago, and it is now available to buy via several online site, as promised. Only the 4GB RAM option of the phone is currently up for sale.

from NDTV Gadgets - Latest https://ift.tt/2visIGe

‘మైండ్ బ్లాక్’ ఫుల్ సాంగ్: బాబూ సూడు.. గంటలోనే రికార్డు!

‘బాబూ నూ సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు’.. సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోయిన పాట ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘మైండ్ బ్లాక్’ ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది టీం. ఈ పాట రిలీజ్ అయిన గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పాటకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. మహేష్ ఇలాంటి ఒక ఊర మాస్ పాట చేస్తాడని ఫ్యాన్స్ ఎప్పుడూ ఊహించలేదు. లుంగీ కట్టుకుని మరీ మహేష్ మాస్ స్టెప్పులకు వేసాడంటే ఇక ఫ్యాన్స్ ఆగుతారా. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఫ్యాన్స్‌ మరిచిపోలేని మాస్ పాట అందిస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు మహేష్‌కి డ్యా్న్స్ వచ్చా అని అడిగినవారంతా ఈ పాట చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడిన సందర్భంగా అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. READ ALSO: ‘మరో మర్చిపోలేని సంక్రాంతి. నేనెప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. నేను సూపర్‌స్టార్‌తో కలిసి చేసిన జర్నీ 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు నాకు చాలా ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’, ‘నీకు అర్థమవుతోందా’, ‘రమణా.. లోడ్ ఎత్తాలిరా’ డైలాగులు వైబ్రేషన్ క్రియేట్ చేసాయి. ప్రేక్షకులూ సరిలేరు మీకెవ్వరూ’ అని పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3afQaTb

Friday 28 February 2020

Kiara Advani, Manisha Koirala, Hayao Miyazaki, and More on Netflix in March

Kiara Advani in Karan Johar's Guilty, Manisha Koirala in Maska, Altered Carbon: Resleeved anime, Kaneez Surka in Ladies Up, Kingdom season 2, Elite season 3, Castlevania season 3, and several Studio...

from NDTV Gadgets - Latest https://ift.tt/32zX430

Zebronics Launches Smart PTZ Camera for Home Automation

Zebronics on Friday launched a new home automation smart camera that comes with Wi-Fi, pan, tilt, digital zoom, and AI features. It is priced at Rs. 3,599.

from NDTV Gadgets - Latest https://ift.tt/32z7HmP

A Teenager Tricked Twitter Into Verifying a Fake US Congressional Candidate

In a bizarre incident, a 17-year-old high school student got his Twitter account verified as a fake Republican candidate for 2020 US Presidential election.

from NDTV Gadgets - Latest https://ift.tt/2wdY4h9

Boeing Blames Incomplete Testing for Astronaut Capsule Woes

Boeing acknowledged Friday it failed to conduct full and adequate software tests before the botched space debut of its astronaut capsule late last year.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PySOeU

Apple Closely Watching Coronavirus Outbreak in South Korea, Italy: CEO

Apple is closely watching how the coronavirus outbreak is unfolding in South Korea and Italy, where the company has suppliers, Chief Executive Officer Tim Cook said in an interview.

from NDTV Gadgets - Latest https://ift.tt/39lmBzL

పవర్‌స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కి రెడీగా ఉండిండి.. ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీం నుంచి అఫీషియన్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సినిమాకు లాయర్ సాబ్, లేదా వకీల్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారట. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘పింక్’ సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా రాబోతోంది. అందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో అదే పాత్రను పవన్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో ముగ్గురు అమ్మాయిల పాత్రలు చాలా కీలకం. హిందీలో తాప్సి, కీర్తి కుల్హరి నటించిన పాత్రల్లో నివేదా థామస్‌, అంజలి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. పవన్ షూటింగ్స్‌కు హైదరాబాద్ వచ్చేందుకు దిల్ రాజు ఆయన కోసం ప్రత్యేకమైన విమానం కూడా ఏర్పాటుచేసినట్లు సమాచారం. READ ALSO: మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి పాటను రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు తమన్ సంగీతం అందించారు. సినిమా కోసం కంపోజ్ చేసిన రెండు మూడు పాటలను పవన్‌కు వినిపించేందుకు ఇటీవల తమన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు కూడా పాటలు నచ్చాయట. సినిమాను మేలో రిలీజ్ చేసేయాలని సన్నాహాలు చేస్తున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2POXGwL

ఇక బెడ్రూం సీన్లలో నటించే ఓపిక నాకు లేదు: సిద్ధార్థ్ హీరోయిన్

ఫలానా హీరోయిన్ సెక్స్ సీన్లలో, రొమాంటిక్ సీన్లలో నటిస్తే ఇక ఆమెను ఇలాంటి సన్నివేశాల్లో చూపించాలని అనుకుంటారు. కొందరేమో ఏ సన్నివేశం అయితే ఏంటి అవకాశం వచ్చిందా లేదా అని నటించేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఎప్పుడూ ఇవే సీన్లా, నాలో నటిని గుర్తించలేరా అని బాధపడుతుంటారు. అలాంటివారిలో ఒకరు ప్రముఖ తమిళ నటి . ‘గృహం’, ‘విశ్వరూపం 2’ సినిమాల్లో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో నటించారు ఆండ్రియా. ఇటీవల రిలీజ్ అయిన ‘వడా చెన్నై’ సినిమాలో కూడా ఆండ్రియా పాత్ర బెడ్‌రూం సీన్లకే పరిమితం అయిపోయింది. అయితే ఇక ఈ సీన్లతో విసిగిపోయానని అంటున్నారు ఆండ్రియా. తనకు చాలాకాలంగా ఇలాంటి సన్నివేశాలే వస్తున్నాయని, ఇక తన వల్ల కాదని అన్నారు. తన పాత్ర గొప్పగా ఉండి, బెడ్ రూం సీన్లలో నటించాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తాను కానీ, ఊరికే బోల్డ్ సీన్లలో నటించమంటే మాత్రం ఇక నుంచి నో చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మంచి పాత్రలతో తన వద్దకు వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రియా ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్నారు. దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO: మాళవిక మోహనన్ మరో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. వేసవిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఆండ్రియా నటి మాత్రమే కాదు సింగర్ కూడా. సూపర్‌స్టార్ మహేష్ బాబు, కియారా అద్వానీ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘అరెరె ఇది కలలా ఉన్నదే’ పాటను పాడింది ఆండ్రియానే. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2I21c2t

రాజకీయాల్లోకి రజినీకాంతా.. వచ్చేలోపే చచ్చిపోతాడు: దర్శకుడి షాకింగ్ వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో కలలు కన్నారు. ఇంకా పార్టీ పేరు ప్రకటించలేదు కానీ ఆయన పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చేసినట్లే. అయితే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్తే.. ప్రత్యర్ధి పార్టీలు కుళ్లుకోవడం, కామెంట్స్ చేయడం చూసే ఉంటాం. కానీ ఓ సినీ దర్శకుడే రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్. సుందర రాజన్. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత 72వ జయంతి సందర్భంగా తమిళనాడులో ఓ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ ఈవెంట్‌కు సుందరరాజన్ అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ ఎక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడేసారు. "అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్‌లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవ్వరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మహానుభావుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో, చాలా మంది తమకున్న అర్హతలు ఏంటో కూడా చూసుకోకుండా సినిమాల్లోకి వచ్చేయాలని నిర్ణయించేసుకున్నారు. రజినీకాంత్ పార్టీ పెట్టి, కోయింబత్తూరులో తొలి సమావేశం ఏర్పాటుచేసారనుకోండి.. ఆయన తిరుపూరు చేరుకునేలోపే చచ్చిపోతాడు. ఆయన శరీరం అంత క్రిటికల్‌గా ఉంది మరి" READ ALSO: "ఎంజీఆర్ తన సినిమాలోని విలన్లను ఎప్పుడూ చంపలేదు. కానీ రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి నటులు తమ సినిమాల్లోని విలన్స్‌ని ఎప్పుడూ చంపాలనే చూసారు. రాజు పాత్ర కూడా కేవలం ఎంజీఆర్‌కే సరిపోయింది. రజినీ, అజిత్, విజయ్ రాజు గెటప్ వేస్తే అసహ్యంగా ఉండేవారు. ఎంజీఆర్ కూర్చున్న సీటులో వీళ్లంతా కూర్చోవాలన్న ఆలోచన కూడా ఎలా వచ్చిందో నాకైతే అర్థంకావడంలేదు’ అంటూ రెచ్చిపోయారు. వీళ్లను మాత్రమే కాదు స్టాలిన్, కరుణానిధిలతో పాటు ఇతర నేతలపై కూడా నోటికొచ్చినట్లు కామెంట్స్ చేసారు సుందర రాజన్. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Vy9R4G

Thursday 27 February 2020

Realme Band to Go on Sale Just After Its Launch on March 5

Realme Band, the anticipated smart fitness band by the Chinese brand, will be available for purchase through a "Hate-to-wait" sale just after its official launch in India on March 5. The fitness...

from NDTV Gadgets - Latest https://ift.tt/3acWv1C

Samsung Galaxy S10 Lite 512GB Storage Variant Launched in India

The Samsung Galaxy S10 Lite 512GB option will go on sale from March 1 i.e. Monday via retail stores, Samsung Opera House, Samsung e-shop and leading online portals. The phone comes in Prism White,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3chB7dF

Coronavirus Threat Causes Microsoft, Epic, Unity to Withdraw From GDC 2020

Three more companies have joined the ever growing list of attendees to cancel their presence at GDC 2020. This time, Microsoft, Epic, and Unity have announced that they will withdraw from the event...

from NDTV Gadgets - Latest https://ift.tt/2vnxhPq

Indians Consuming More Mobile Data per Month Than Ever: Report

Riding on 4G consumption, the overall mobile data traffic in India increased by 47 percent in 2019 while average monthly data usage per user surpassed 11GB in December last year, a new report said on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3a9O8UA

Reno3 Pro - Impressive Camera Technologies & Incredible Design: All You Need in a Smartphone

OPPO Reno3 Pro is set to launch in India on March 2.

from NDTV Gadgets - Latest https://ift.tt/32xadtA

సునీల్ కొత్త సినిమా.. బాప్‌రే విలన్ గెటప్‌లో అదిరిపోయాడుగా!

ఈరోజు ప్రముఖ కమెడియన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘కలర్ ఫొటో’ సినిమాలో ఆయన లుక్‌ను టీం రిలీజ్ చేసింది. లుక్‌లో సునీల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జీపులో స్టైల్‌గా కూర్చుని సీరియస్‌గా కనిపిస్తున్న సునీల్ తన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇందులో ఆయన పేరు ఎస్సై రామరాజు. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా నటిస్తు్న్నారు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నటుడు సందీప్ రాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO: ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలతో హీరోగా మారారు. హీరోగానూ మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఆ పొజిషన్‌ను నిలబెట్టుకోలేకపోయారు. హీరో అంటే సిక్స్ ప్యాక్ బాడీ కంపల్సరీ అన్నట్లు.. సునీల్ కూడా రిస్క్ తీసుకుని మరీ కండలు పెంచేసారు. దాంతో అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఈ విషయం పక్కనబెడితే.. ఇప్పుడు సునీల్ విలన్ పాత్రలతో మెప్పించాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన ‘డిస్కో రాజా’ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఆయనలో ఈ కోణం కూడా ఉందని ఇప్పటివరకు ఆడియన్స్‌కు తెలీదు. ఇప్పుడు మరోసారి ‘కలర్ ఫొటో’ సినిమాతో తనలోని రౌద్రాన్ని చూపించబోతున్నారు సునీల్. ఆయన ఇలాగే మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉండాలని కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T5RzWD

Vivo Z6 5G With Snapdragon 765 5G SoC, Quad Cameras Unveiled

Vivo has launched a new 5G phone - the Vivo Z6 5G. The latest Vivo offering packs a quad rear camera setup with a 48-megapixel main shooter, accompanied by dedicated wide-angle and macro cameras.

from NDTV Gadgets - Latest https://ift.tt/2veUYJT

Elizabeth Warren Takes Jibe at Zuckerberg, Bezos on Colbert Show

Elizabeth Warren takes jibe at Bill Gates, Mark Zuckerberg, and Jeff Bezos on the episode of Late Show with Stephen Colbert.

from NDTV Gadgets - Latest https://ift.tt/3chWkUv

Vivo V19 Official Renders Revealed, Colours and Camera Details Teased

The Vivo V19 is teased to sport a 48-megapixel main rear camera, and a 32-megapixel front camera. The phone is teased to offer features like Super Night Selfie mode.

from NDTV Gadgets - Latest https://ift.tt/2uGvi8C

Vivo Apex 2020 Curved Display, Gimbal Camera, 60W Fast Charging Teased

The first teaser shared on Weibo shows off Vivo Apex 2020's curved edges, with slightly tapered corners for better protection. The company has already teased that the edges are curved at an angle of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PzEvqy

Apple May Add Trackpad to Its Smart Keyboard Accessory for iPad Pro

Apple is set to launch a new version of its Smart Keyboard for the iPad Pro that will feature a built-in trackpad, according to a media report. The new accessory is said to be unveiled later this...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PzDzm2

టీఎస్‌ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ.. రియాక్ట్ అయిన కేటీఆర్

వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రష్మిక మందన కథనాయికగా నటించారు. వారం రోజుల్లోనే 50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే పైరసీ కాపీలు వచ్చేసాయి. పైగా ఆ పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్లే చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిఖిల్ అనే నెటిజన్ దర్శకుడు వెంకీ కుడుములకు తెలియజేసాడు. ‘‘తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనిపై వెంకీ కుడుముల స్పందిస్తూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసారు. ‘నా టీం పైరసీలు అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సుల్లో పైరసీ సినిమాలను ప్లే చేస్తే వెంటనే వారిని ప్రశ్నించండి. వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి. సినిమాలు తీయడానికి మేమెంతో డబ్బు పెట్టి కష్టపడుతుంటాం. మా సినిమా అనే కాదు ఏ సినిమాను కూడా పైరసీ చేయనివ్వకండి. గురించి నాకు తెలిసేలా చేసిన వ్యక్తికి ధన్యవాదాలు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ మూవీని ప్లే చేయడం బాధాకరం. కేటీఆర్ సర్ మాకు ఏ సమస్య వచ్చిన ట్యాగ్ చెయ్యాలనిపించే ఒకే ఒక్క ఐడీ మీది’ అని ట్వీట్ చేసారు. READ ALSO: దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘నేను ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. పైరసీని అంతమొందిచే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను’ అని హామీ ఇచ్చారు. ఈ ట్వీట్ చూడగానే యువ నటుడు నిఖిల్ కూడా తన బాధను చెప్పుకున్నాడు. నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా పైరసీ వీడియోను కూడా చాలా బస్సుల్లో ప్లే చేసారు. ఈ విషయం గురించి నిఖిల్ ట్వీట్ చేస్తూ దయచేసి పైరసీ ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3c9SiOd

ఈ 5 టిప్స్ పాటిస్తే మీ కళ్లు కూడా ఐశ్వర్యరాయ్‌ కళ్లలా మెరిసిపోతాయి..

మస్కరా ఇలా.. ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. ఆ కళ్ళకు మెరుగులు దిద్దితే మరింత అందంగా కనిపిస్తాయి. అందుకే మగువలు కళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఐబ్రోస్, మస్కరా , లైనర్ వంటివి కళ్ళకి మరింత అందాన్ని ఇస్తాయి. అయితే, చాలా మంది వీటిని ఉపయోగిస్తారు. కానీ, సరైన పద్దతిలో మాత్రం కాదు అయితే అలాంటి వారు ఏం చేస్తే కళ్ళు మరింత అందంగా, కనురెప్పలు ఒత్తుగా కనిపిసాయి. ఐమేకప్ విషయానికి వస్తే, కనురెప్పలు ముఖానికి చాలా తేడా ఉంటుంది. అయితే, చాలా మందికి కనురెప్పలు ఒత్తుగా ఉండవు. అయితే వాటి కోసం అనేక మంది ఆర్టిఫీషియల్ కనురెప్పలు పెట్టుకుంటారు. అయితే చాలా మందికి అలా పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అలంటి వారు తమ కళ్ళకు మస్కారా, కాటుకని ఉపయోగించి కనురెప్పలు ఒత్తుగా కనపడేలా చేయొచ్చు. అందుకోసం అద్భుతమైన చిట్కాలు. వీటిని పాటించడం ద్వారా మీరు ఆర్టిఫీషియల్ కనురెప్పలు పెట్టుకోకుండా కనురెప్పలు ఒత్తుగా కనిపించేలా చేయొచ్చు. కనురెప్పలు అందంగా కనిపించేందుకు కర్లింగ్ అద్భుతమైన చిట్కా.. ఎందుకంటే ఇవి కను రెప్పలకి మంచి షేప్‌ని తీసుకొస్తాయి. అయితే దీన్ని ఎలా ఉపయోగిస్తే రెప్పలు ఒత్తుగా కనిపిస్తాయంటే... మీ కనురెప్పలకి ఏదైనా బ్రాండ్‌ని ఉపయోగించే ముందు, ముందుగా మీ కనురెప్పలను కర్లింగ్ చేయడం ద్వారా వాటికి ఒక ఆకారం వచ్చి అందంగా కనిపిస్తాయి. ఇలా చేస్తే మీ కనురెప్పలకు సహజమైన లిఫ్ట్ ఇవ్వడానికి సాయపడుతుంది. మీరు కనురెప్పల కర్లర్స్‌ని వాడే ముందు 5 నుండి 10 సెకన్ల పాటు బ్లో డ్రైయర్‌తో వేడి చేయండి. దీంతో మీ కనురెప్పలను క్విర్క్ కర్ల్ ఇవ్వడం ఈజీ అవుతుంది. అయితే, కర్లర్ చాలా వేడిగా ఉండకుండా చూసుకోండి. మగువలు రెగ్యులర్‌గా ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఐలైనర్ కూడా ఒకటి. ఐలైనర్ వేసుకోవటం వల్ల కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. అయితే ఇది సరిగ్గా వేసుకోకపోవడం వల్ల కళ్లు అందంగా కనిపించవు. ముఖ్యంగా కనురెప్పలు సరిగ్గా కనిపించవు , అందుకే దీన్ని వేసుకోవటం కోసం ఓ చిట్కా... ఐలైనర్ వేసుకునేటప్పుడు మీ కనురెప్పలు అందంగా, ఒత్తుగా కనిపించాలంటే. మీరు ఐ లైనర్‌ని మీ కనురెప్పల పైనే సన్నని రేఖల అప్లై చేయండి. దీని ద్వారా మీ రెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. ఆడవాళ్లకు కాటుకకి దగ్గర స్నేహం. ఎందుకంటే, మగువలు ఎక్కువగా వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కాటుక కూడా ఒకటి. ఎంత మేకప్ వేసిన అది కళ్ళకు కాటికతోనే పూర్తవుతుంది. కాటుక పెట్టుకుంటే ముఖంలో గ్లో వస్తుంది. అంతేకాదు, ఈ కాటుక మీ కనురెప్పలను ఒత్తుగా కనిపించేందుకు సాయపడుతుంది. అయితే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికో మార్గం ఉంది. ఆడవాళ్లు రెగ్యులర్‌గా కళ్ళకు కాటుక పెడతారు. కింద రెప్పలకు పెడతారు కానీ పైరెప్పలకు కాటుక పెట్టారు. అయితే కాటుక పై రెప్పలకు పెట్టడం ద్వారా మీకనురెప్పలకు మరింత అందాన్ని ఇస్తాయి. కనురెప్పలు ఒత్తుగా కనిపించేందుకు కాటుకను పై వాటర్ లైన్ కి రాయడం వల్ల మీ కనురెప్పలు ఒత్తుగా కనిపించడానికి సహాయపడుతుంది. మస్కారా వేస్తే మీ కంటికే కాదు.. మీ ముఖానికి అందం వస్తుంది. మేకప్‌లో కంటి అందమే కీ రోల్. కాబట్టి మస్కారాను డార్క్‌గా వేసుకోండి . మస్కారా వేయడంతో ఐ మేకప్ కంప్లీట్ అవుతుంది. అయితే చాలా మంది మాస్కరాకి బదులుగా ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ ఉపయోగిస్తారు. కానీ, అలా కాకుండా.. ఈ చిన్న చిట్కా ద్వారా మీ కను రెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. ఇందుకోసం మీరు చేయాల్సింది.. కనురెప్పలకి మస్కారా వేసేటప్పుడు ఎక్కువ కోటింగ్స్ వేయండి. ఇలా వేయటం వల్ల కను రెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. అంతేకాక మస్కరాను ఎక్కువ కోటింగ్స్ వేయడం వల్ల కను రెప్పలు పొడవుగా మరియు ఒత్తుగా కనిపిస్తాయి. మరియు కను రెప్పలు ఒత్తుగా కనిపించడానికి వేర్వేరు మాస్కరాలను కూడా వాడచ్చు. మీ కనురెప్పలు ఒత్తుగా కనిపించాలంటే.. షాడో బ్రష్‌తో బేబీ పౌడర్‌ను మీ కనురెప్పలకు రాయండి. పౌడర్ రాసిన తరువాత రెప్పలు పొడిగా అవుతాయి. పొడిగా ఉన్న రెప్పలకు మాస్కరాను అప్లై చెయ్యండి. ఇది మీ కనురెప్పలను ఒత్తుగా కనపడేందుకు సహాయపడుతుంది.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2T8ZBhI

Samsung Vows to Fix Galaxy S20 Ultra Camera After Initial Reviews

Responding to issues that several reviewers have discovered on the camera system of the newly launched Galaxy S20 Ultra smartphone, Samsung is readying an update to improve the camera.

from NDTV Gadgets - Latest https://ift.tt/2VtF7S5

'Kapil Mishra's statement sparked the Delhi riots'

'If you look through the optics of BJP leader Kapil Mishra, he was standing with a deputy commissioner of police while giving a hate speech.'

from rediff Top Interviews https://ift.tt/2Pywime

Indian 2 Accident: శంకర్‌ను గంటల తరబడి విచారించిన సీబీఐ

కొన్ని రోజుల క్రితం ‘భారతీయుడు 2’ షూటింగ్ సెట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నుంచి సినిమా టీం ఇంకా కోలుకోలేకపోతోంది. రాత్రి షూటింగ్‌లో బిజీగా ఉండగా భారీ క్రేన్ మీద పడి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌మెన్ అక్కడికక్కడే చనిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. దర్శకుడు శంకర్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ వెంట్రుకవాసిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ విషయం సీబీఐ దాకా వెళ్లింది. సీబీఐ అధికారులు శంకర్‌ను చెన్నైలోని వేపేరి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు గంటలకు పైగా విచారణ జరిపారట. అయితే శంకర్‌ను ఎలాంటి ప్రశ్నలు సంధించారు అన్న వివరాలు మాత్రం బయటికి రాలేదు. అయితే ‘భారతీయుడు 2’ సెట్స్‌లో జరిగిన ప్రమాదం విషయంలో తప్పంతా లైకా ప్రొడక్షన్స్‌దే అన్నట్లుగా కమల్ మాట్లాడారు. అంతేకాదు సెట్స్‌లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి అన్ని విషయాల్లోనూ భద్రత కల్పిస్తేనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాం అని లైకా ప్రొడక్షన్స్‌కు లేఖ రాసారు. అప్పటివరకు ఎవ్వరూ షూటింగ్‌లో పాల్గొనరు అని చెప్పారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్‌పూర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్ పూర్ కమల్ మాటలను ఖండించారు. నిందలు తమపై వేయొద్దని అన్నారు. జరిగిన ఘటనలో అందరిదీ తప్పు ఉందని, ముఖ్యంగా సెట్స్‌లో ప్రతీ ఒక్కరి బాధ్యతను కమల్, శంకరే చూసుకునేవారని లేఖ‌లో పేర్కొన్నారు. READ ALSO: ఇంత జరిగాక ఇప్పుడిప్పుడే షూటింగ్ మళ్లీ మొదలుపెట్టే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది కాబట్టి అన్ని విషయాలు క్లియర్ అయ్యేవరకు షూటింగ్‌కు అనుమతి ఇచ్చే అవకాశం లేదు. మరోపక్క క్రేన్‌ను సెట్స్‌లో నిలిపిన వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T4eUrU

Steven Seagal Settles With US SEC Over Cryptocurrency Promotion

Steven Seagal, the star of action movies including Above the Law and Out for Justice, has agreed to pay $314,000 to resolve charges of "unlawfully touting" a cryptocurrency offering, the US securities...

from NDTV Gadgets - Latest https://ift.tt/397T2S2

Facebook Sues Analytics Firm for Data Misuse

Facebook on Thursday filed a federal lawsuit against oneAudience data intelligence firm over a tactic it used to gather information about users of social media platforms.

from NDTV Gadgets - Latest https://ift.tt/3805TUY

Realme 6 Pro Spotted on Geekbench With 8GB RAM Ahead of Launch

The upcoming Realme 6 Pro smartphone seems to have surfaced on Geekbench, tipping key specifications ahead of launch next week. Realme 6 series launch is set for March 5, and the Chinese smartphone...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PxrRbw

మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న శ్రుతి హాసన్.. షాక్‌కు గురిచేస్తున్న ఫొటోలు

స్టార్ నటి ఒకప్పుడు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ సర్జరీ చేయించుకున్నారట. ఇదవరకు ఆమెకు ఉన్న ముక్కుతో పోలిస్తే ఇప్పుడు కాస్త సన్నబడినట్లుగా కనిపిస్తోంది. అన్నింటి కంటే షాకింగ్ విషయం ఏంటంటే.. శ్రుతి చాలా సన్నబడిపోయారు. దాంతో శ్రుతికి ఏమైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో ఈ సారి ధైర్యంగా తాను ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. "నేను ఇటీవల ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసాను. కానీ చాలా సన్నగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ఇకపై ఈ కామెంట్స్‌ సహించబోం. నేను ఇప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలు మూడు రోజుల గ్యాప్ మధ్యలో తీసినవి. నేను చెప్పబోయే విషయం గురించి ఇతర ఆడవాళ్లు కూడా ఫీలవుతారని అనుకుంటున్నారు. నాకు మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది అంత సులువు కాదు. బాధ భరించడం అంత సులువు కాదు, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత తేలిక కాదు" READ ALSO: "ఇతరులను వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు. అవును నేను ప్లాస్టిక సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయం చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటంలేదు. నేను ప్లాస్టిక్ సర్జరీలను సపోర్ట్ చేయడంలేదు. అలాగని వాటికి వ్యతిరేకిని అని కూడా చెప్పను. మనం ఎలా బతకాలని అనుకుంటున్నాం అన్నదే ముఖ్యం. మన శరీరాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వీకరించగలిగినప్పుడే మనకు మనం సాయం చేసుకున్నవాళ్లం అవుతాం. ప్రేమను పంచండి. రోజూ నన్ను నేను కాస్త ఎక్కువ ప్రేమించుకోవడమే నా జీవితంలో గొప్ప ప్రేమ కథ. మీ జీవితం కూడా అంతేనని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. శ్రుతి హాసన్ ‘లక్’ అనే బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా చూసినవారికి ఆమె సర్జరీకి ముందు ఎలా కనిపించేవారు క్లియర్‌గా తెలుస్తుంది. సర్జరీ తర్వాత శ్రుతి ముఖంలో చోటుచేసుకున్న మార్పులు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే అందరికీ ప్లాస్టిక్ సర్జరీలు సెట్ అవ్వవు. కొందరికి బెడిసికొట్టి ఉన్న అందం పోగొట్టుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. శ్రుతి ముక్కుకు మాత్రమే కాదు పెదాలకు కూడా బొటాక్స్ చేయించుకుంది. దాంతో అవి లావుగా అందంగా కనిపిస్తున్నాయి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2I3dF64

Popular Epidemic Simulation Game Gets Yanked From App Store in China

Strategy simulation game "Plague Inc.", which surged in popularity in China when the coronavirus epidemic first started, has been removed from the China app store after regulators said it contained...

from NDTV Gadgets - Latest https://ift.tt/2I2Z4aC

Facebook Cancels F8 Developer Conference Due to Coronavirus

Facebook said on Thursday it would cancel its annual developer conference due to fears over the coronavirus, as growing concerns about the economic impact of the global outbreak drove Wall Street to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2w8NSGS

‘హిట్’ ట్విట్టర్ రివ్యూ: సస్పెన్స్‌తో చంపేశారు.. సూపర్‘హిట్’

చాలా రోజుల తరవాత ఒక చిన్న సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి ప్రధాన కారణం నేచురల్ స్టార్ నాని. ఆయన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నిర్మాణంలో వస్తోన్న చిత్రం కావడంతో ‘హిట్’ సినిమాకు మంచి పాపులారిటీ వచ్చింది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలను కూడా బాగా నిర్వహించడం ప్లస్ అయ్యింది. రాజమౌళి, అనుష్క, రానా వంటి వాళ్లతో ప్రమోట్ చేయించి సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చారు నాని. మరోవైపు, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ చిత్రంలో హీరోగా నటించడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమైపోయాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ చాలా బాగుందని అంటున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశారట. చాలా బాగా ఎంగేజ్ చేశారని చెబుతున్నారు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారట. విశ్వక్‌సేన్ చాలా బాగా నటించాడని అంటున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని కొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఇంటర్వెల్‌లో వచ్చే ఓల్డ్ సిటీ ఛేజ్ సీన్ అయితే చాలా బాగుందని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, థ్రిల్లర్ జోనర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు అంత థ్రిల్ ఏమీ ఇవ్వలేకపోయారని అనే వాళ్లు కూడా ఉన్నారు. ఫస్టాఫ్‌ను చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లతో నడిపించారని.. సెకండాఫ్‌ సినిమాను నిలబెట్టిందని చెబుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cfzrRJ

Wednesday 26 February 2020

From Westworld to The Mandalorian, TV Shows to Watch in March

Star Wars series The Mandalorian, Westworld season 3, Ozark season 3, Castlevania season 3, Mentalhood, Special Ops, Pushpavalli season 2, Better Things season 4, Amazing Stories - our March 2020 TV...

from NDTV Gadgets - Latest https://ift.tt/3acBOTJ

'Home minister is solely responsible': Ex-Delhi cop

'The Delhi police is not acting only at the behest of the home minister; blame lies nowhere else but the home ministry.'

from rediff Top Interviews https://ift.tt/395oznF

Apple Doesn't Allow Movie Villains to Use iPhones, Says Knives Out Director

Apple loves having its products - the iPhone, the iPad, or the MacBook - in movies and TV shows, but it won't let villains or bad guys be seen with them, according to Rian Johnson, the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PtrD5k

Toba Eruption Couldn't Have Brought Humanity to Near Extinction: Study

A study published by Nature Communications said that the Toba supervolcanic eruption did not bring humanity to a near extinction about 74,000 years ago

from NDTV Gadgets - Latest https://ift.tt/32vOlid

Vivo Watch Spotted on India Trademark Site, Tipping Imminent Launch

The Intellectual Property India site lists the Vivo Watch trademark under the application number 4445715. The listing suggests that the trademark was applied for on February 18.

from NDTV Gadgets - Latest https://ift.tt/2T5fKVf

Reddit CEO Steve Huffman Calls TikTok 'Fundamentally Parasitic'

Reddit CEO Steve Huffman calls TikTok fundamentally parasitic app. He further revealed that he "actively" recommends people to not install TikTok on their phones.

from NDTV Gadgets - Latest https://ift.tt/2I1hHLW

CD Projekt Red, PUBG Corp to Skip PAX East Over Coronavirus Concerns

CD Projekt Red, PUBG Corp, and Thatgamecompany have joined the growing list of attendees to cancel their plans for PAX East. CD Projekt Red will still attend the Game Developers Conference in San...

from NDTV Gadgets - Latest https://ift.tt/2HWNrC0

కమల్ కావాలని ముద్దు పెట్టారంటే నమ్మరు, వదిలేయండి: రేఖ

పాతికేళ్ల క్రితం జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ తమిళ సీనియర్ నటి రేఖ.. 20 ఏళ్ల క్రితం నటించిన ‘పున్నగాయ్ మన్నన్’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాలో హీరోగా, రేఖ హీరోయిన్‌గా నటించారు. లెజండరీ డైరెక్టర్ కే. బాలచందర్ దర్శకత్వం వహించారు. అందులో కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. ఈ విషయాన్ని రేఖ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన అనుమతి లేకుండానే బాలచందర్, కమల్ హాసన్ ముద్దు సీన్‌ను పెట్టారని, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తనకు నిద్ర పట్టలేదని అన్నారు. అయితే ఆమె సరదాగా వెల్లడించిన ఈ విషయం కోలీవుడ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా దీనిపై స్పందించి.. ఇలాంటి దర్శకులు ఇప్పటికీ ఉన్నారని కామెంట్స్ చేసారు. అయితే సోషల్ మీడియాలో రేఖ ఇచ్చిన ఇంటర్వ్యూ రచ్చ పుట్టిస్తోంది. కమల్ హాసన్ రేఖ‌కు క్షమాపణలు చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేసారు. అయితే ఈ విషయం ఎక్కడ సీరియస్ అవుతుందోనని భయపడి రేఖ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నారు. READ ALSO: ‘దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. నా అనుమతి లేకుండా కమల్ హాసన్ ముద్దు పెట్టారంటే ఎవరూ నమ్మరు. ఈ విషయం నాకు, కమల్‌కు, బాలచందర్ సర్‌కి మాత్రమే తెలుసు. కానీ బాలచందర్ ఇప్పుడు బతికి లేరు. కాబట్టి నాకు కమల్ హాసన్ నుంచి ఎలాంటి సారీ అవసరంలేదు. నా అనుమతి లేకుండా ముద్దు పెట్టారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఒకవేళ లిప్ కిస్ సీన్ గురించి నాకు ముందే చెప్పి ఉంటే నేను ఒప్పుకునేదాన్ని కాను అని తెలియజేయడానికి మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PwqHx0

అయ్యో ‘అల..వైకుంఠపురములో’.. ఇలా ఎలా జరిగిందబ్బా.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘’ సినిమాను 26న జెమిని టీవీ సంస్థకు చెందిన సన్ నెక్ట్స్ యాప్‌లో స్ట్రీమ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలన్నీ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ యాప్స్‌లో రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ రెండు ఓటీటీలలో సినిమాను రిలీజ్ చేయమని అమెరికాకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు ముందునేగా అనౌన్స్ చేసారు. అందుకే ఓవర్ సీస్‌లో ఈ సినిమా మిలియన్ల డాలర్ల కాసుల వర్షం కురిపించింది. కానీ ఇప్పుడు ఓ షాక్ న్యూస్ బయటికి వచ్చింది. సన్ నెక్ట్స్ యాప్‌లో రిలీజ్ అవ్వాల్సిన ‘అల వైకుంఠపురములో’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఒక్క ప్రకటన కూడా లేకుండా ఇది ఎలా జరిగిందో తెలీదు కానీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్లే కావాలని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ముందుగానే చెప్పకుండా ఇలా చేసారా అన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లి్క్స్‌లో ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు వచ్చిన నష్టం ఏమీ లేదు. READ ALSO: ఎందుకంటే.... తెలుగు రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు అమెరికాలో సినిమా కొనుక్కున్నవాళ్లు కూడా తొలి 50 రోజుల్లోనే 8 కోట్లకు పైగా లాభాలు దక్కించుకున్నారు. కాబట్టి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ అయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు. సో అమెరికాలో ఉన్న తెలుగు ఆడియన్స్ ఎవరైనా ‘అల వైకుంఠపురములో’ సినిమాను థియేటర్‌లో చూడటం మిస్ అయివుంటే వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2I0qWfq

Apple Launching Online Store in India This Year, Physical Outlets in 2021

Apple CEO Tim Cook while answering questions at the company's annual shareholder meeting on Wednesday said that it would open its online store in India this year, while its first retail stores...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VC6UjF

Apple Launching Online Store in India This Year, Physical Outlets in 2021

Apple CEO Tim Cook while answering questions at the company's annual shareholder meeting on Wednesday said that it would open its online store in India this year, while its first retail stores...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Tjq1fp

Huawei P40 Lite With Quad Rear Cameras, Kirin 810 SoC Launched

Huawei has quietly launched a new phone in Spain – the Huawei P40 Lite – which packs quad rear cameras and the Kirin 810 SoC.

from NDTV Gadgets - Latest https://ift.tt/3a6Ud41

Australia at The Ashes, Zombieland 2, and More on Prime Video in March

Australia cricket Ashes docu-series The Test, Zombieland 2: Double Tap, Charlie's Angels, Naveen Richard: Relatively Relatable, Pushpavalli season 2, Blow the Man Down, Making the Cut - what's...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VsP1TZ

5G iPhone Models to Boost Apple Growth in FY 2021: Morgan Stanley Report

The introduction of 5G iPhone model later this year would serve as a catalyst that can accelerate Apple growth in the financial year 2021, a Morgan Stanley report said on Wednesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2T0RVxU

Realme 6 Pro Render Leak Tips Design, Snapdragon 720G SoC Tipped

A fresh report suggests that the Realme 6 Pro may be powered by the Snapdragon 720G processor, and the render leak hints at a side-mounted fingerprint sensor.

from NDTV Gadgets - Latest https://ift.tt/2T1Hzh2

Government Plans to Rework IT Act to Meet New Challenges: Prasad

Indian government is planning to update the around 20-year-old Information Technology (IT) Act to widen its ambit to the changes in technology in the recent years.

from NDTV Gadgets - Latest https://ift.tt/2VC2nxF

'Nehru didn't impose secularism'

'His secularism merely declared the equality of all religions in India under fundamental rights.'

from rediff Top Interviews https://ift.tt/2VC4SQz

'By Trump's standards, it was an enormous success'

'Flattering press, nice photos, no major gaffes.'

from rediff Top Interviews https://ift.tt/2wSHqnJ

Microsoft Expects Lower Sales of Windows, Surface Devices Due to Coronavirus

Microsoft on Wednesday lowered its revenue estimates for the current quarter, saying it will feel the impact of the coronavirus epidemic with lower sales of Windows software and Surface devices.

from NDTV Gadgets - Latest https://ift.tt/3caaWFz

LG V60 ThinQ 5G With Upgraded Dual Screen, 5,000mAh Battery Launched

The LG V60 ThinQ 5G is powered by the Qualcomm Snapdragon 865 SoC, and it runs on the latest Android 10 software.

from NDTV Gadgets - Latest https://ift.tt/2I1vlia

'Home ministry interference crippled Delhi police'

We are becoming more cruel and less civilised

from rediff Top Interviews https://ift.tt/3ac3ND4

Apple Shareholders Defeat Proposal Over Chinese App Removal Policies

Apple's shareholders on Wednesday defeated a proposal critical of its removal of apps at the request of the Chinese government, but the proposal drew a much higher proportion of votes than similar...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PrmavN

US Supreme Court Allows Retirement Plan Lawsuit Against Intel

The US Supreme Court on Wednesday refused to back stricter deadlines for workers to sue retirement plans over alleged mismanagement, ruling Intel cannot avoid a suit accusing it of unlawfully making...

from NDTV Gadgets - Latest https://ift.tt/3855K2x

Tuesday 25 February 2020

Samsung Galaxy S10+ was Spotted on Geekbench Running Android 11

Samsung Galaxy S10+ running Android R (aka Android 11) spotted on Geekbench

from NDTV Gadgets - Latest https://ift.tt/3caSPiI

Jio's Tariff Hike Led to A Sharp Decline in New Subscribers in December: TRAI

Reliance Jio's market share increased, albiet marginally, to 32.14 percent compared to 32.04 percent in November 2019 end. Its total subscriber base increased from 3,69,933,852 in November to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SXlSPk

రామ్ గోపాల్ వర్మను పెళ్లి చేసుకోవాలనుంది కానీ... షాకిచ్చిన గాయత్రి గుప్తా

వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిలో నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఒకరు. ఒకప్పుడు మీటూ పేరుతో తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసారు. దాని ఫలితంగా గాయత్రికి అవకాశాలు లేకుండాపోయాయి. దాంతో పీఆర్ కోసం ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ముందుగా ఆమె వివాదాస్పద నటి శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు చేసిన రచ్చ గురించి మాట్లాడారు. ‘‘శ్రీరెడ్డి చేసిన రచ్చేంటో నాకు తెలుసు. ఆమె చెప్పనవన్నీ నిజమే. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కానీ శ్రీరెడ్డి అంత హంగామా చేసినప్పుడు నేను ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆమె ఇచ్చిన సమాధానాలు విని ఈ రచ్చతో కలిగే ప్రయోజనాలు ఏమీ లేవు, ఎంతో కాలం నిలవదు అనిపించింది. దాంతో నేను మౌనంగా ఉండిపోయాను. క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ చోటా ఉంటుంది. కానీ అది ఇద్దరి ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఓ నిర్మాతో, దర్శకుడో నా కోరిక తీరిస్తే సినిమాలో అవకాశం ఇస్తా అని అన్నప్పుడు ఫలానా హీరోయిన్‌కి ఇష్టం లేకపోతే నో అని చెప్పచ్చు. దాని వల్ల అవకాశం పోతుంది. దాని వల్ల వచ్చే నష్టం లేదు. ఎక్కడ అవకాశాలు రావో అని శ్రీరెడ్డి కూడా ఇష్టంతోనే అన్నీ చేసినప్పుడు ఇక మీడియా ముందుకు వచ్చి ఎంత మొత్తుకుంటే ఏం లాభం? మీటూ గురించి నేను మాట్లాడటం వల్ల ఏం జరిగిందంటే... నాకు అవకాశాలు లేకుండాపోయాయి’’ READ ALSO: ‘‘పీఆర్ కోసం ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు నాకు ‘ఐస్క్రీం 2’లో అవకాశం ఇచ్చారు. ఆయన గురించి నాకు చాలా మంది చాలా చెప్పారు కానీ నేను స్వయంగా ఆయన ఎలాంటివారో తెలుసుకోవాలని అనుకున్నాను. ఆయనతో సినిమా చేయడం అంటే మ్యారథాన్‌లో పాల్గొన్నట్లే ఉంటది. మంచి వ్యక్తి. వయసులో ఆయన నా కంటే పెద్దవారు అయిపోయారు కానీ లేదంటే పెళ్లి చేసుకునేదాన్ని. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉంటే చాలు అనిపిస్తుంది. మొన్న ఓ పార్టీలో నేను వర్మను హగ్ చేసుకోవడం తెగ వైరల్ అయిపోయింది. ఆయన ‘బ్యూటిఫుల్’ సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ ఉంటే రమ్మన్నారు. ఆయనపై గౌరవం, అభిమానం ఉంది కాబట్టి హగ్ చేసుకున్నా’’ READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uud1uX

Facebook, Google Fight Spread of Coronavirus Misinformation

Google, Facebook and other platforms are struggling to keep ahead of scammers, trolls, and others with ill intent who routinely use major tragedies or disasters as opportunities to swindle or...

from NDTV Gadgets - Latest https://ift.tt/2w5KFYB

India to Launch Geo Imaging Satellite GISAT-1 on March 5

India will launch its Geo Imaging Satellite (GISAT-1) with its Geosynchronous Satellite Launch Vehicle (GSLV- F10) on March 5.

from NDTV Gadgets - Latest https://ift.tt/32wHvJl

'In 30 years, 400 Indian languages will die'

'This government has made it compulsory to teach some languages that have died.'

from rediff Top Interviews https://ift.tt/3826TYu

Google Patches Zero-Day Flaw in Chrome Under Active Attacks: Update Now

Google has patched a zero-day vulnerability in Chrome that is being exploited in the wild. The Google Chrome update version 80.0.3987.122 carries the patch and is available for download on Windows,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SZCIwX

Amazon Opens Its First Cashier-Less Grocery Store in the US

Amazon wants to kill the supermarket checkout line. The online retailing giant is opening its first cashier-less supermarket, where shoppers can grab milk or eggs and walk out without waiting in line...

from NDTV Gadgets - Latest https://ift.tt/391s52i

Redmi K30 Pro Will be Powered by Snapdragon 865 SoC, Xiaomi Reveals

Lu Weibing, General Manager of the Redmi sub-brand, revealed that the Redmi K30 Pro will draw power from the Qualcomm Snapdragon 865 SoC.

from NDTV Gadgets - Latest https://ift.tt/32udJ7W

Lenovo Refreshes ThinkPad Lineup With Latest AMD, Intel Processors

Lenovo has added nine new laptops to its ThinkPad series and all the upcoming laptops will either use the AMD Ryzen Pro 4000 processors or 10th Gen Intel Core vPro processors.

from NDTV Gadgets - Latest https://ift.tt/2wNX8jW

Amazon Fab Phones Fest Sale Begins: Here Are the Best Deals

Amazon is back with its big sale on mobile phones. The Fab Phones Fest 2020 sale will run until February 29. We've handpicked some of the best deals and offers you can grab today.

from NDTV Gadgets - Latest https://ift.tt/2w9DbU8

Delhi: Lawyer who asked court for help at midnight

'The most important thing is that medical aid reaches people whenever required.'

from rediff Top Interviews https://ift.tt/3c3kzpD

‘‘ఆ దర్శకుడు వెన్నుపోటు పొడిచాడు.. స్నేహం కోసం అన్నీ భరించా’’

ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ప్రస్తుతం ‘’ సినిమాతో బిజీగా ఉన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తమిళ సినీ రచయిత అజయన్ బాలా రాసిన పుస్తకం ఆధారంగా సినిమాను తీస్తున్నారు విజయ్. అయితే ఈ సినిమాలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేందంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసారు అజయన్. ‘‘చిత్ర పరిశ్రమలో నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ ‘తలైవి’ సినిమా విషయంలో నాకు ఎదురైన అవమానాన్ని మాత్రం భరించలేకపోతున్నా. ఆరు నెలల పాటు ఎంతో శ్రమించి రాసిన నవల ఆధారంగా విజయ్ ఈ సినిమా తీస్తున్నారు. కోర్టులో ఎవరో కేసు వేస్తే నా నవలను అడ్డుపెట్టుకుని కేసు నుంచి బయటపడ్డారు. అలాంటిది నాకు క్రెడిట్ ఇవ్వకుండా నా పేరు తీసేసారు. ఎందుకంటే సినిమాలో కొన్ని అసత్యాలు చూపించారని, పలువురు రాజకీయ నేతలను అవమానించారని కొన్ని సన్నివేశాలను తొలగించమని చెప్పాను. దాంతో నా పేరు తీసేసారు. నాది, విజయ్‌ది పదేళ్ల స్నేహం. ఆ స్నేహం కోసం ఎన్నో అవమానాలు భరించాను. కానీ ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతున్నాను" " ఈ సినిమా కోసం ఏడాదిన్నర కూర్చుని స్క్రిప్ట్ రాస్తే నాకు వెన్నుపోటు పొడిచాడు’’ అని పేర్కొ్న్నారు. అయితే ఈ పోస్ట్ కొద్ది సేటికే డిలీట్ చేసారు. బహుశా విజయ్ ఫోన్ చేసి క్రెడిట్ ఇస్తామని సముదాయించినట్లున్నారు. అజయన్ బాలా కోలీవుడ్‌లో ఫేమస్ సినీ రచయిత. ‘మణిదాన్’, ‘నేత్రా’ లాంటి ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించారు. ‘తలైవి’ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయ లలిత పాత్రలో నటిస్తున్నారు. దివంగత నటుడు ఎం‌జీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ పాత్రలో నటి పూర్ణలు నటిస్తు్న్నారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Vjd4VD

Hotstar Gets 1-Star Reviews for Pro-Government Censorship of John Oliver

After Hotstar's decision on Tuesday to nuke the Prime Minister Narendra Modi-centric episode of Last Week Tonight with John Oliver in India, many Android users have left 1-star reviews for the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cd5pye

Jio Rs. 1,299 Long-Term Prepaid Plan Validity Reduced to 336 Days

The Reliance Jio Rs. 1,299 plan offers 24GB of 4G data, unlimited Jio to Jio voice calling, 12,000 Jio to non-Jio voice calling minutes, and 3,600 SMS messages.

from NDTV Gadgets - Latest https://ift.tt/32yenBx

'If Voda Idea folds up it will be bad news all around'

'The government is unwilling or unable to provide the kind of relief that Vodafone India is asking for.'

from rediff Top Interviews https://ift.tt/2Pt3ETM

Bob Iger Steps Down as Disney CEO, Bob Chapek to Take Reins

Walt Disney said Tuesday chief Bob Iger was handing off the top executive post after building the media-entertainment powerhouse into the undisputed Hollywood leader.

from NDTV Gadgets - Latest https://ift.tt/32znkuw

iPhone 12 Launch Preparations May Be Delayed Due to Coronavirus Outbreak

Travel restrictions to China because of the coronavirus have come just as Apple's engineers usually jet off to Asia to perfect the production of this fall's new iPhones, former employees and supply...

from NDTV Gadgets - Latest https://ift.tt/32uqcIN

Oppo Find X2 Teased Sporting 3K Display With 120Hz Refresh Rate, HDR10 Support

Oppo Find X2 looks to offer 120Hz display refresh rate, just like the Samsung Galaxy S20 series, the OnePlus 7T Pro, and the Asus ROG Phone 2.

from NDTV Gadgets - Latest https://ift.tt/3a6m1pc

Skagen Launches Its Falster 3 Wear OS Smartwatch in India

Danish watchmaker Skagen has launched its new smartwatch Falster 3 in India at Rs. 21,995. It is powered by the Qualcomm Snapdragon 3100 chip.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SYNyDh

WhatsApp Dark Mode for Desktop Shown Off in Leaked Screenshots

WhatsApp finally launched its dark mode on the beta mobile apps in early 2020, and now, development of the Web and desktop versions is said to have begun.

from NDTV Gadgets - Latest https://ift.tt/32pkOa6

$8 to Share Bank Balance: Study Puts Monetary Values to Online Data, Privacy

German Facebook users would want the social media platform to pay them about $8 per month for sharing their contact information, while US users would only seek $3.50.

from NDTV Gadgets - Latest https://ift.tt/2T2M7E9

'We will be paying the cost for decades'

'It is not just the police, but all agencies of governance that are progressively being 'captured' by the forces of Hindutva, led by the central government and by the governments of the states where the BJP has power.'

from rediff Top Interviews https://ift.tt/3901JOj

Internet Restrictions to Continue in Jammu and Kashmir Until March 4

Internet restrictions in Jammu and Kashmir will remain operative till March 4 as the state administration stated that "VPNs are being misused by anti-national elements including handlers from across...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SUBmn6

Monday 24 February 2020

Expedia to Cut 3,000 Jobs Worldwide to Simplify 'Bloated' Business: Report

Online travel giant Expedia will cut 3,000 jobs worldwide after what the company called a "disappointing" performance in 2019, US media reported Monday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Te8DbL

2020 iPad Pro Case Images Leak, Tip New Camera Layout

The images for the supposed 2020 iPad Pro case show a triple camera setup and it is being suspected that one of them is a 3D TrueDepth sensor. There will not be any major design changes in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/38XVtqa

ట్రంప్ ఖుష్ అవ్వాలంటే రాజమౌళి రంగంలోకి దిగాల్సిందేనట: వర్మ సలహా

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఇక్కడికి వచ్చేముందు ఆయన్ను సాదరంగా ఆహ్వానించడానికి కోటి మంది వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆగ్రాలోని మొటేరా స్టేడియంలో ఏర్పాటుచేసిన నమస్తే ట్రంప్ ఈవెంట్‌కు లక్ష మంది మాత్రమే వచ్చారు. వారిలో చాలా మంది ట్రంప్ మాస్క్‌లు వేసుకుని వచ్చారు. దీనిపై దర్శకుడు కామెంట్ చేస్తూ.. మరోసారి దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళిని ఇరికించారు. ‘‘మన ప్రధాని మోదీ ట్రంప్‌ని ఆహ్వానించడానికి కోటి మంది వస్తారని చెప్పి కవ్వించారు. కానీ వచ్చింది మాత్రం లక్ష మందే. ఇది చూసి ట్రంప్ హర్ట్ అవ్వకూడదని, ఆ బాధలో మనకు రావాల్సిన ఒప్పందాలు రద్దు చేయకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ పగ తీర్చుకునే టైప్. అయితే ట్రంప్‌ ఎంత మంది వచ్చరో లెక్క పెట్టలేరు కాబట్టి లక్ష మందిని చూసి కోటి మంది వచ్చి ఉంటారని అనుకుంటే మనం బతికిపోతాం. ట్రంప్ రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది. రాజమౌళి తన ప్రతిభను కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లక్ష మందిని కాస్తా కటి మందిగా చూపించి ఆ వీడియోను ట్రంప్‌కు కానుకగా ఇస్తే బాగుంటుంది’ అని సెటైర్లు పేలుస్తూ ట్వీట్లు చేసారు. ట్రంప్ వస్తు్న్నారని అహ్మదాబాద్ మొత్తం క్లీన్‌ చేసేసారు. రంగులు వేయడం, రకరకాల చెట్లు పెట్టడం లాంటివి చేసారు. అయితే రామ్ గోపాల్ వర్మ దీనిపై సెటైర్ వేస్తూ గుండె బరువెక్కించే ఫొటో ఒకటి పోస్ట్ చేసారు. ఓ రోడ్డునైతే ట్రంప్ కోసం అందంగా మార్చారో అదే రోడ్డు పక్కన పేదలు గుడిసెల్లో బతుకుతూ కనిపించారు. ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ ట్రంప్‌కు కనిపించేది ఈ అందమైన ప్రదేశం మాత్రమే పక్కనున్న పేదల కష్టాలు కావు అని పెట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TarVyQ

IBM's AI Suitcase to Help Visually Challenged People Travel Independently

IBM, in partnership with four other companies, is developing a prototype suitcase that will use artificial intelligence to help guide visually challenged people. The company is working with Alps...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VibjIc

Why Can't We Get a 'Skip Song' Button on Netflix? Talk to the Labels

The likes of Netflix and Amazon Prime Video have a "skip intro" button, but have you ever wondered why there isn't a similar feature for songs in Bollywood movies? Record labels that profit off...

from NDTV Gadgets - Latest https://ift.tt/2STKpoq

Netflix to Start Showing Top 10 Trending Movies and Shows in Your Region

Netflix has guarded its viewership data for years and only recently started revealing information about how many people watch its shows.

from NDTV Gadgets - Latest https://ift.tt/2HT8tRX

Huawei P40, Huawei P40 Pro Launch Scheduled for March 26

Huawei CEO Richard Yu at the Huawei Mate Xs event confirmed March 26 to be the launch date of the Huawei P40 series.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PnjvmH

iQoo 3 With 5G Support Launching in India Today: Live Updates

iQoo 3 is all set to make its India debut today as the first smartphone from iQoo, Vivo's Chinese sub-brand that recently made its entry in the country independently.

from NDTV Gadgets - Latest https://ift.tt/2T5Xqde

US Safety Board to Issue New Recommendations in Probe of Fatal Tesla Crash

The National Transportation Safety Board will hold a public hearing on Tuesday to establish the probable cause of a fatal March 2018 Tesla Autopilot crash in California and will issue a series of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SYCark

Honor MagicBook 14, MagicBook 15 Laptops Debut in Global Markets

Honor MagicBook 14 and MagicBook 15 will go on sale in Europe, UK, Germany, France, and the Czech Republic among other markets by the end of March.

from NDTV Gadgets - Latest https://ift.tt/38XsJOb

Oppo Find X2 to Officially Launch March 6 in China: What's known now?

Oppo will launch its Find X2 smartphone on March 6 in an event in China. The Find X2 will be powered by the Snapdragon 865 processor and is expected to cost Rs. 1,23,700.

from NDTV Gadgets - Latest https://ift.tt/2TdJmPa

Katherine Johnson, NASA Pioneer Portrayed in 'Hidden Figures', Dies

Katherine Johnson, the black woman whose mathematical genius took her from a behind-the-scenes job in a segregated NASA as portrayed in the film "Hidden Figures" to a key role in sending humans to the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2vhdSzF

Pentagon Adopts New Ethical Principles for Using AI in War

The Pentagon is adopting new ethical principles as it prepares to accelerate its use of artificial intelligence technology on the battlefield.

from NDTV Gadgets - Latest https://ift.tt/2v4Mp4h

Xbox Series X to Offer 12 Teraflops GPU Power, Backwards Compatibility

Xbox chief Phil Spencer has revealed that the Xbox Series X will deliver 12 Teraflops of GPU power and will support 120fps gameplay among other new capabilities.

from NDTV Gadgets - Latest https://ift.tt/393d1kU

Mars Lander Confirms Quakes, Aftershocks on Red Planet

NASA's newest Mars lander has confirmed that quakes and even aftershocks are regularly jolting the red planet. Scientists reported Monday that the seismometer from the InSight spacecraft has detected...

from NDTV Gadgets - Latest https://ift.tt/3c2rUWh

Honor 9X Pro and Honor View 30 Pro Launched, No Google Services on Board

Honor 9x Pro will go on sale next month in in France, Germany, the Netherlands, Egypt, KSA (Kingdom of Saudi Arabia) and Malaysia, while the Honor View 30 Pro will go on sale in Russia soon.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SWAzlO

Huawei's Mate Xs Foldable Phone Features a Redesigned Screen, Upgraded Hinge

Huawei Mate Xs on Monday made its debut as the Chinese tech giant's second foldable smartphone. It will be the company's first such device to be available internationally.

from NDTV Gadgets - Latest https://ift.tt/390l0yQ

US Supreme Court Shoots Down Apple's Appeal in Dispute Over FaceTime Patents

The US Supreme Court on Monday refused to hear Apple's bid to avoid paying about $440 million in damages for using patent licensing firm VirnetX's internet security technology without permission in...

from NDTV Gadgets - Latest https://ift.tt/38YcVuy

Intel Unveils New Data Centre Processor, 5G Chip

Intel on Monday launched new microprocessors, including a second generation Xeon processor for data centers and a 10nm chip for wireless 5G base stations.

from NDTV Gadgets - Latest https://ift.tt/3a6dGSF

Samsung Galaxy M31 Launching in India Today: How to Watch Live Stream

Samsung Galaxy M31 is slated to launch in India today. The smartphone will feature a Super AMOLED display, a 6,000mAh battery a quad-camera setup at the back.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PlJOtg

iQoo 3 Set to Launch in India Today: How to Watch Live Stream

iQoo 3 launch in India will be live streamed through iQoo India's social media channels. The new iQoo smartphone will come with the Qualcomm Snapdragon 865 SoC.

from NDTV Gadgets - Latest https://ift.tt/2VkUWuk

Poco X2 Set to Go on Sale Today at 12 Noon via Flipkart in India

Poco X2 Smartphone to go on sale today at 12 pm on Flipkart. The base Poco X2 variant costs at Rs. 15,999 and the top model costs Rs. 19,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/37RwF1z

Redmi K30 Pro Launch Teased As Xiaomi Discontinues Redmi K20 Pro in China

Redmi K30 Pro launch has been teased by Xiaomi sub-brand Redmi while announcing the discontinuation of Redmi K20 Pro through a post on Weibo.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SU56AL

Apple Maps' Look Around Feature Expands to More Cities in the US

Apple Maps' 'Look Around' feature is now live in three more cities in the US, including Boston, Philadelphia, and the Washington, DC area.

from NDTV Gadgets - Latest https://ift.tt/2w1qMSc

Latest Google Chrome Update Could Leak Sensitive User Data

The latest version of Google Chrome risks private data. Google will reportedly address the issue in its next update.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SU44EP

Realme X50 Pro 5G With Snapdragon 865 Launching Today: Live Updates

Realme is slated to launch its latest 5G flagship smartphone, the Realme X50 Pro 5G, today. This smartphone is being marketed as India's first 5G smartphone and it was originally scheduled to be...

from NDTV Gadgets - Latest https://ift.tt/2w0KZrg

Vivo to Unveil Its Apex 2020 Concept Phone on February 28

Vivo was slated to announce its next-gen concept Apex phone at Mobile World Congress (MWC) 2020 exhibit this year, but because the event now stands cancelled, the launch has been rescheduled.

from NDTV Gadgets - Latest https://ift.tt/2v1S1fD

Sunday 23 February 2020

HTC to Launch Its First 5G Phone in 2020: Report

HTC will release a 5G phone this year, the company's CEO Yves Maitre reportedly told a publication.

from NDTV Gadgets - Latest https://ift.tt/2HQ7m5v

Sony May Also Be Getting Into The 5G Race With Xperia 1 II

Sony Xperia 1 II specifications may include Qualcomm Snapdragon 865 SoC and a 6.5-inch 4K HDR OLED display. Some specifications of the Xperia 10 II have also surfaced online.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bYWhNo

స్పైరల్ రబ్బర్ బ్యాండ్స్‌తో జడ వేసుకుంటున్నా.. ఇవి తెలుసుకోండి..

ఆడవారు అలంకరణ విషయంలో ఎప్పడికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. హెయిర్ యాక్సెసరీస్ , ఫేస్ క్రీమ్స్ , మేకప్ ఇలా కొత్త వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్స్ విషయంలో కొత్తగా ప్రయత్నిస్తారు. ఎందుకంటే ప్రతి అమ్మాయి తనకంటూ ప్రత్యేకంగా ఏదో ఒక హెయిర్ స్టైల్‌ ని ఫాలో అవుతూ ఉంటుంది. అకేషన్ ఏదైనా కామన్ హెయిర్ స్టైల్‌ తో మెరిసిపోతే.. ఇంకొందరు మాత్రం సందర్భానికి అనుగుణంగానే తమ హెయిర్ స్టైల్ ఉండేలా చూసుకుంటారు. మరికొంతమంది వెరైటీ హెయిర్ స్టైల్స్‌తో వారు మెరిసిపోవడమే కాకుండా.. చుట్టూ ఉన్నవారి చూపుని కూడా తమవైపు తిప్పుకుంటూ ఉంటారు. పోనీ టెయిల్‌తో అంటే ఇష్టపడే అమ్మాయిలు.. సాధారణంగా అమ్మాయిలు..జుట్టును పోనీటైల్ కట్టడానికి ఇష్టపడతారు. ఎందుకంటే సింపుల్‌గా ఉన్న హెయిర్ స్టైల్స్‌లో పోనీటెయిల్ ఒకటి. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే దీన్ని ఈజీగా వేసుకోవచ్చు. అయితే పోనీ వేసుకునేటప్పుడు బానే ఉంటుంది కానీ దాన్ని విప్పేసిన తరువాత బ్యాండ్ పెట్టిన ప్రదేశంలో జుట్టు బంప్‌లా అయిపోతుంది. దీని వల్ల తరువాత ఏ జడ వేసుకుందామన్న జుట్టు సరిగా రాదు. వీటితో పాటు బంప్‌లా రావటం వల్ల చిరాగ్గా కనపడుతుంది. అయితే ఆలా బంప్‌ల రాకుండా పోనీటెయిల్ వేసేటప్పుడు జుట్టు అలా అవ్వటకుండా ఉండేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన సోఫీ ట్రెల్లెస్-ట్వేడే ఒక కొత్తగా ఆలోచించారు. అదే టెలిఫోన్ వైర్ తో పోనీ టైల్ వేసుంటే జుట్టు స్మూత్ గా ఉంటుందని, బంప్‌లా కాదని చెబుతున్నారు. స్పైరల్ రబ్బర్ బ్యాండ్స్.. స్విట్జర్లాండ్‌కు చెందిన 27ఏళ్ల సోఫీ పోనీ టెయిల్ వేసుకోటానికి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆమె యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఒ పార్టీకి వెళ్లేటప్పుడు ఫోన్ వైర్‌తో జుట్టు వేసుకోవాలన్న ఆలోచన వచ్చిందట. అలా చేయడం వల్ల జుట్టు బంప్‌ల కాకుండా మామూలుగానే ఉందని, పడుకునేటప్పుడు కూడా ఇది ఇబ్బందిగా ఉండదని, తలనొప్పి వంటి సమస్యలు లేకుండా హెయిర్ గ్రిప్‌గా ఉంటుందని ఆమె తెలిపింది. ఆమె ఆలోచననే ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ టెలీఫోన్ వైర్‌ని సెలబ్రిటీలు కూడా వాడుతున్నారు. ఆమె ఆలోచన ఇప్పుడు అనేక మందికి ఉపయోగకరంగా మారింది. అలా వచ్చిన ఈ బ్యాండ్‌లు ఇప్పుడు ప్రతి చోట దొరుకుతున్నాయి. సాధారణంగా బ్యాండ్ లను ఎక్కువ రోజులు వాడలేం, ఎందుకంటే అవి కొద్దీ రోజులకే సాగిపోతాయి. అయితే ఈ వైర్ బ్యాండ్ లు మాత్రం ఆలా కాదు. ఈ బ్యాండ్ లు సాగిన తరువాత కూడా మల్లి వాటి అసలు రూపానికి సులభంగా తిరిగి వస్తాయి. వీటివల్ల మరో ప్రయోజనం ఏంటంటే అది ఎలాంటి జుట్టు కైనా సరిగ్గా సరిపోతుంది. ఈ బ్యాండుల్లో పీచ్, నీలం, ఆకుపచ్చ, గోధుమ, రెయిన్‌బో, వివిధ రకాల రంగుల్లో ఇవి లభిస్తాయి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2Vj9ESv

G20 Officials Call for Unity to Tax Tech Giants

Leading world economies must show unity in dealing with aggressive "tax optimisation" by global digital giants like Google, Amazon, and Facebook, G20 officials said on Saturday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2TaxZHB

మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి: తమ్మారెడ్డి భరద్వాజ

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంశం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు నగరాలను రాజధానులుగా మార్చనున్నట్టు వై.ఎస్.జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ మూడు రాజధానుల నిర్ణయంపై మిశ్రమ స్పందన వచ్చింది. వైఎస్సార్‌సీపీ వర్గం ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అంటుంటే.. జనసేన, టీడీపీలు మాత్రం పనికిమాలిన నిర్ణయం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక, అమరావతి రాజధాని రైతులు అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమమే చేస్తున్నారు. ఇదిలా ఉంటే, జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి నేరుగా వై.ఎస్.జగన్‌ను కలిసి తన మద్దతు తెలియజేశారు. అయితే, ఇండస్ట్రీకే చెందిన సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండంటూ వ్యాఖ్యానించారు. Also Read: ‘1978 పలాస’ సినిమా ట్రైలర్‌, సాంగ్‌ విడుదల కార్యక్రమం ఆదివారం విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ విలేకరులతో మాట్లాడుతూ బస్సు వేసుకుని తిరిగిన చోట్లన్నీ రాజధానులు అని చెప్పమనండని ఎద్దేవా చేశారు. ఎక్కడ నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందే తప్ప కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన రాజధానులు కావన్నారు. ‘‘మంచికో, చెడుకో అమరావతి రాజధాని అంటూ సుమారు రూ.7000 కోట్ల ప్రజాధనం వెచ్చించారు. మరో రూ.2000 కోట్ల పెడితే అక్కడ నిర్మిస్తున్న కట్టడాలు పూర్తవుతాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక సమస్యను తెస్తున్నారు’’ అని తమ్మారెడ్డి అన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వారిని అప్పటి ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజధాని విషయాన్ని పక్కనపెడితే.. అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకుంటున్నారని, బయటకెళితే తెలుగువారిమని చెప్పుకునేందుకు సిగ్గుపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2STRQMr

క్రికెటర్‌తో పెళ్లి.. గట్టిగా రియాక్షన్ ఇచ్చిన అనుష్క

సినీ ప్రముఖుల పెళ్లి గోల ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇక కాస్త పెద్ద సెలబ్రిటీలే అయితే వారికి పెళ్లయ్య వరకు రోజూ ఏవో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శెట్టి పెళ్లి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఓ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతోందని నెల రోజులుగా వార్తలు వస్తున్నాయి. సందర్భం వచ్చినప్పుడు రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వచ్చులే అనుకున్న అనుష్క మొత్తానికి మీడియా ద్వారా ఆ క్లారిటీ ఇచ్చేసారు. ‘‘మొన్నటివరకు నేను ఎవరితోనో లవ్‌లో ఉన్నాను అని రాసేసారు. ఇప్పుడు పెళ్లి కుదరింది అని రాసేస్తున్నారా? నేను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్‌లో లేను. ఇలాంటి రూమర్స్ రాసేముందు కాస్త క్రాస్ చెక్ చేసుకోండి. నా ప్రేమ, పెళ్లికి సంబంధించిన రూమర్స్ రోజూ వస్తూనే ఉంటాయి. మీడియా దయ వల్ల ఇప్పటికే నాకు ఎన్నో సార్లు పెళ్లైంది. నా పెళ్లి సంగతి నా తల్లిదండ్రులకే అప్పగించేసాను. వారు ఎవర్ని చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను’’ అన్నారు. READ ALSO: కొన్నాళ్ల వరకు ప్రభాస్, అనుష్క డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై అనుష్క కంటే ప్రభాసే ఎక్కువగా స్పందించారు. అలాంటిదేమీ లేదురా బాబూ అని ఎన్నిసార్లు చెప్పినా మీడియా వర్గాలు పదే పదే ఇవే ప్రశ్నలు అడిగేవి. దాంతో ఓసారి ప్రభాస్‌కు ఒళ్లుమండింది. ‘ఈ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడాలంటే అనుష్కైనా పెళ్లి చేసుకోవాలి లేదా నేనైనా చేసుకోవాలి. అప్పుడే మీడియా ఈ ప్రశ్నలకు దూరంగా ఉంటుంది’ అన్నారు. ‘భాగమతి’ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్ కథానాయకుడిగా నటించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటించారు. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాలతో పాటు మైఖెల్ మ్యాడ్సెన్ అనే హాలీవుడ్ నటుడు కూడా నటించారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/395JLtq

New Microsoft Programme Aims to Empower B2B Startups in India

Microsoft on Monday launched a new programme to bring 100 companies to commit $100,000 each for enterprise-ready solutions from 100 business-to-business (B2B) startups in the Software-as-a-Service...

from NDTV Gadgets - Latest https://ift.tt/2vdG5qS

Nokia 9 PureView Sees Massive Price Cut in India, Now Listed at Rs. 34,999

The Nokia 9 PureView is priced at Rs. 34,999 on the Nokia website currently. The phone sees a price cut of Rs. 15,000, as the launch price was at Rs. 49,999 in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SQmt5f

Watch the First Trailer for Neeraj Pandey's Special Ops, Coming to Hotstar in 2020

Hotstar has released a teaser trailer for Special Ops, an upcoming action thriller series "based on events of national significance spanning a period of 19 years" from creator and director Neeraj...

from NDTV Gadgets - Latest https://ift.tt/2T8HdEr

US Firm Hughes Fears Indian Closure, Bank Disruptions Over Unpaid Fees

US satellite broadband provider Hughes Network Systems may have to shut its Indian operations due to unpaid levies owed to the government, which could put thousands of banking services at risk, a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2STjrxa

Redmi 8A Dual Is Available Under Limited-Period Open Sale in India

Redmi 8A Dual sale in India is live through Amazon and Mi.com until the midnight of Tuesday, February 25. The smartphone was launched in the country earlier this month.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Vg7YJF

Fortnite Star Ninja's Twitter Account Hacked

Fortnite star Tyler "Ninja" Blevins' Twitter account is the latest high profile account to get taken over by hackers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2STKd8L

BSNL Prepaid Rs. 1,999 71-Day Extra Validity Offer Extended, More Offers

The Rs. 1,999 BSNL prepaid plan offers 71 days of extended validity for a total 436 days of validity if you buy it by February 29. After that, the plan will offer 60 days of extended validity.

from NDTV Gadgets - Latest https://ift.tt/37Yu9Hb

Oyo Launches Bug Bounty Programme to Strengthen Platform Security

Oyo has said that it will introduce a bug bounty programme towards ensuring that there is a credible and continuous flow of positive feedback from independent security groups and individual...

from NDTV Gadgets - Latest https://ift.tt/2TcjSkW

Jio Phone Rs. 49, Rs. 69 Plans With 14 Days Validity Launched

The Rs. 49 plan offers just 2GB of total data, Jio to Jio unlimited calls, 250 minutes of Jio to non-Jio calls, 25 SMS messages, and access to all Jio subscription services for a validity of 14 days.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SWo0qJ

Realme X50 Pro 5G Launch in India Today: Everything You Need to Know

Realme X50 Pro 5G will be launched today in India. Here's everything you need to know about the live streaming time, expected price of the phone, its specifications, and more

from NDTV Gadgets - Latest https://ift.tt/2vWI8Qg

‘అ!’ సినిమాకు బోలెడన్ని డబ్బులొచ్చాయి.. నమ్మండి: నాని

నేచురల్ స్టార్ నాని తాను హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ మారారు. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్థాపించి ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘అ!’. ఈ చిత్రం ద్వారా యంగ్ టాలెంటెడ్ ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన ‘అ!’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, నానికి నిర్మాతగానూ మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, ఈ చిత్రానికి మంచి పేరు వచ్చినా కమర్షియల్‌గా హిట్ కాలేదని, డబ్బులు రాలేదని ఇప్పటికీ అంటుంటారు. ఈ విమర్శలపై తాజాగా నాని స్పందించారు. నాని నిర్మాతగా వస్తోన్న రెండో చిత్రం ‘హిట్’. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్‌సేన్ హీరోగా నటించారు. రుహానీ శర్మ హీరోయిన్. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని పెంచింది. ఇక ప్రేక్షకుల మనన్ననలు అందుకోవడానికి ఈనెల 28న ‘హిట్’ విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆదివారం ‘హిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కె.రాఘవేంద్రరావు, ఎస్.ఎస్.రాజమౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా నాని మాట్లాడుతూ.. ‘హిట్’ సినిమాను ఫస్ట్ తానే హీరోగా చేద్దామని అనుకున్నారట. కానీ, విశ్వక్ అయితే బాగుంటుందని అనిపించి తన ఆలోచనను మార్చుకున్నానని నాని చెప్పారు. ‘‘శైలేష్‌ చెప్పిన కథల్లో ‘హిట్‌’ వెంటనే తీయాలనిపించింది. ఆయన చాలా తెలివైనవాడు. కెరీర్ వదిలిపెట్టి సినిమాల్లోకి వస్తుంటే వాళ్ల నాన్నగారు శేషగిరిరావుగారు చాలా భయపడ్డారు. నేను కూడా మొదటల్లో డాక్టర్‌ ఉద్యోగం వదలొద్దని చెప్పేవాణ్ణి. జాబ్ సెక్యూరిటీ ఉంచుకోమనేవాణ్ణి. ఈరోజు చెబుతున్నా ఉద్యోగానికి రిజైన్ చేసే.. పర్లేదు’’ అని నాని వెల్లడించారు. Also Read: ‘ఫలక్‌నుమాదాస్‌’లో విశ్వక్‌ ఆ పాత్రకు సరిపోయాడని.. ‘హిట్‌’ సినిమా చూశాక ఏ పాత్ర అయినా ఇరగదీస్తాడనే నమ్మకం కలిగిందని నాని కొనియాడారు. విశ్వక్ వెర్సటైల్ యాక్టర్ అన్నారు. ఇక ‘అ!’ సినిమా గురించి నాని మాట్లాడుతూ.. ‘‘అ! సినిమా బాగున్నా డబ్బులు రాలేదేమో? అని కొందరు రాస్తుంటారు. నిర్మాతగా నేను చెబుతున్నా.. ఆ సినిమా పక్కా కమర్షియల్‌ హిట్‌. ఈ నెల 28న ప్రేక్షకులకు ‘హిట్‌’ రూపంలో ఓ క్వాలిటీ, మంచి సినిమా ఇస్తున్నాం. ఇందుకు గర్వంగా ఉంది’’ అని క్లారిటీ ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37PWaQP

నాని ఒక డాక్టర్‌ని డైరెక్టర్ చేసేశాడు.. ‘హిట్’ అవుతుందనే ఆ పేరు పెట్టాడు

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి ‘అ!’ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఒక వైవిధ్యమైన చిత్రంగా ‘అ!’ను నిర్మించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా ‘హిట్’ సినిమాను నిర్మించారు. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్‌సేన్‌ను హీరోగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించారు. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ వేడుకలో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘అ’ సినిమాతో నాని నిర్మాతగా మారి నేర్చుకున్నాడు.. ఇప్పుడు ‘హిట్‌’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకపోతే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు.. ఆడిన వాటిలోని బెస్ట్‌లు తీసుకుని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్‌’ అని పేరు పెట్టే్శాడు. మొత్తంగా ఓ డాక్టర్‌(శైలేశ్‌)ని డైరెక్టర్‌ చేశాడు నాని’’ అని అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి చేస్తున్న అన్నీ చాలా బాగున్నాయి. టీజర్‌, ట్రైలర్‌ స్టైలిష్‌గా ఉన్నాయి. ‘స్నీక్‌పీక్’ అనే ఐడియా నాకు చాలా నచ్చింది. ఇలాంటి ఆలోచన నేను తొలిసారి ఇంగ్లిష్ సినిమా ‘2012’కి సంబంధించి చూశాను. సినిమాలోని చాలా ముఖ్యమైన, కీలక సన్నివేశాన్ని ముందే విడుదల చేసేశారు. అయితే, ఆ తరవాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో అందరూ థియేటర్లకు వెళ్లారు. అది చాలా మంచి ఐడియా. అలాంటి ఐడియాతోనే ‘హిట్’లో కూడా ఓ కీలక ఘట్టాన్ని విడుదల చేశారు. ఈ సినిమా తప్పకుండా హిట్టవ్వాలి. ‘ది ఫస్ట్‌కేస్‌’ అని ఉపశీర్షిక పెట్టారు. సెకండ్‌ కేస్‌, థర్డ్‌ కేస్‌ అంటూ మరిన్ని కేసులతో ఈ సినిమా మంచి ఫ్రాంచైజ్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అనుష్క మాట్లాడుతూ.. ‘‘ఈరోజు నేను ఇక్కడికి అతిథిగా రాలేదు. నాని, ప్రశాంతి నా కుటుంబసభ్యులే. ‘అ!’ చాలా మంచి సినిమా. రెండో సినిమా చాలా మంచి కథతో వస్తారనుకుని వేచి చూశా. అదే జరిగింది. ‘హిట్‌’ ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అందరికీ బాగా రీచ్ అయ్యింది. సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి. నాని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. హీరో అయినప్పటికీ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి నాని బ్యానర్‌కి సక్సెస్‌ కావాలి. అలాగే, డైరెక్టర్ మా శేషగిరిరావు గారి అబ్బాయి.. శైలేష్‌కి, విశ్వక్‌సేన్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత ప్రశాంతి, డైరెక్టర్‌ నందినీ రెడ్డి, హీరోలు రానా, నవదీప్, సందీప్‌ కిషన్, ‘అల్లరి’ నరేశ్, సునీల్, కార్తికేయ, నటి మంచు లక్ష్మి, నటులు భానుచందర్, రాహుల్‌ రామకృష్ణ, రవివర్మ, నిర్మాతలు రాజ్‌ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకులు కీరవాణి, వివేక్‌ సాగర్, కాలభైరవ, కెమెరామేన్‌ మణికందన్, ఎడిటర్‌ గ్యారీ, డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ పాల్గొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HLs5Yi

తలకి నూనె రాసి బయటికి వెళ్తున్నారా..

జుట్టుకి .. తల బాగా నొప్పిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయిల్‌తో మసాజ్ చేయండి. దీని వల్ల కొద్దిసేపటికే మొత్తం తలనొప్పి తగ్గిపోతుంది. నరాలు కూడా చాలా రిలాక్స్‌గా ఉంటాయి. చాలా ఉపశమనంగా ఉంటంది. ఇలా మసాజ్ చేయడం వల్ల కేవలం తలపై మాత్రమే కాదు, శరీరంపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. అందుకే చాలా మంది కూడా డబ్బులు పెట్టి మరీ మసాజ్ చేయించుకుంటారు. కొన్ని చోట్ల అయితే కేవలం మసాజ్ కోసమే బ్యూటీపార్లర్స్, ఇతర ప్రత్యేకమైన స్పాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడిగా భావించే వారు అక్కడికి వెళ్లి మసాజ్ చేయించుకుంటారు. దీని వల్ల చాలా వరకూ ఒత్తిడి అనే సమస్యే దరిచేరదు. నూనె రాయడం వల్ల కలిగే లాభాలు.. నూనె రాయడం అంటే ఇప్పుడు ఏదో జిడ్డుగా ఉంటుంది.. అసలు తలకి నూనె రాసి బయటికి వెళ్తారా ఏంటి అని అంటారు. కానీ, నూనె రాయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇలా నూనె రాయడం వల్ల జుట్టుకి పోషణ అందుతుంది. జుట్టు కూడా బలంగా పెరుగుతుంది. మృదువుగా, అందంగా, బలంగా ఉంటుంది. చాలా వరకూ జుట్టు సమస్యలు ఎదుర్కొనేవారిలో నూనె రాయకపోవడమే ప్రధాన కారణంగా ఉంటుంది. నూనె రాసి బయటికి వెళ్తే.. అయితే, ఇక్కడ మరో ముఖ్య విషయం మీరు తలకి నూనె రాయలనుకున్నప్పుడు ముందురోజు రాత్రి.. లేదా తలస్నానానికి ముందు రాయాలి. ఇలా రాయడం చాలా మంచిది. మరి కొంతమంది తలస్నానం చేసిన వెంటనే నూనె రాస్తారు. కానీ, ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే.. దుమ్ముని ఆకర్షించే గుణం నూనెకి ఎక్కువగా ఉంటుంది. మనం తలకి నూనె రాసి బయటికి వెళ్లాలనుకున్నప్పుడు బయట ఉండే దుమ్ము, ధూళి తలని పట్టేస్తాయి. కాబట్టి.. అలా ఎప్పుడు చేయకూడదు. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముందుకాలంలో ప్రతి ఒక్కరూ నూనె రాసేవారు. ఇంత కాలుష్యం ఉండేది కాదు.. మంచి ఆహారం తీసుకునేవారు. ఒత్తిడి కూడా పెద్దగా ఉండేది కాదు. అందుకే వారు ఎలాంటి జుట్టు రాలే సమస్యలతో బాధపడేవారు కాదు. కానీ, ఇప్పుడు ఫ్యాషన్ అంటూ తలకి నూనె రాయకపోవడం, కాలుష్యం, ఏవేవో షాంపూలు రాయడం, కలరింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ కారణాలన్నింటితో ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి వాటికి చెక్‌పెట్టి అలవాటు చేసుకోండి. జుట్టు సమస్యలను దూరం చేసుకోండి. వీటితో పాటు సరైన ఆహారం, నిద్ర, ఒత్తిడి దరచేరకుండా చూడడం, వ్యాయామం వంటివన్నీ కూడా అందమైన జుట్టు కోసం చేసే ప్రయత్నాలని మరిచిపోకూడదు. ఇలాంటి చిట్కాలన్నీ పాటించండి. మీ జుట్టు సమస్యలను చాలా వరకూ దూరం చేసుకోండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3a8W7l1

‘భీష్మ’ యూఎస్ కలెక్షన్స్: దుమ్ముదులుపుతోన్న నితిన్

నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ సత్తా చాటుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్లకు ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా సినిమా వచ్చిన పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రీమియర్లతో పోలిస్తే శుక్రవారం వసూళ్లు 60 శాతం పెరగగా శనివారం 83 శాతం పెరగడం గమనార్హం. ప్రీమియర్లతో కలుపుకుని శనివారం వరకు ‘భీష్మ’ చిత్రం యూఎస్‌లో 523,900 వసూలు చేసింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.76 కోట్లు. దీనిలో ప్రీమియర్ల ద్వారా వచ్చింది 94,800 డాలర్లు (సుమారు రూ.68 లక్షలు). ఇక శుక్రవారం వసూలైన మొత్తం 151,700 డాలర్లు (దాదాపు రూ. 1.09 కోట్లు). శనివారం వసూలైంది 277,400 డాలర్లు (దాదాపు రూ. 1.99 కోట్లు). మొత్తంగా చూసుకుంటే సుమారు రూ.3.76 కోట్ల గ్రాస్‌ను యూఎస్‌లో ‘భీష్మ’ విడుదల చేసింది. ఇక ఆదివారం కూడా కలెక్షన్లు భారీగానే ఉంటాయి. ఓవర్‌సీస్‌లో ‘భీష్మ’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.2.4 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇప్పటికే సుమారుగా రూ.2 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైపోయింది. ఇక, ఆదివారం ముగిసేసరికి ఈ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్‌ను దాటేయడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘భీష్మ’ కాసుల వర్షం కురిపిస్తోంది. శనివారం ముగిసే సరికి ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 10.52 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఆదివారం కూడా హౌస్‌ఫుల్ షోలతో అదరగొడుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32mx4b7

రోజా సంకల్పం గొప్పదన్న అర్జున్.. ఆమె భర్తకు ఛాలెంజ్ విసిరిన హీరో

హీరో అర్జున్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. కోడి రామకృష్ణ ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమాతో అర్జున్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తరవాత పలు చిత్రాల్లో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దక్షిణాదిలో స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా ‘జెంటిల్‌మేన్’, ‘ఒకే ఒక్కడు’, ‘హనుమాన్ జంక్షన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే, ఈయన తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. అత్యధికంగా తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైనవే. ఇదిలా ఉంటే, అర్జున్‌తో ఒకప్పటి నటి, ప్రస్తుత ఎమ్మెల్యే రోజాకు మంచి స్నేహం ఉంది. ఆయనతో కలిసి ‘ఆయుధ పూజ’ సహా పలు సినిమాల్లో ఆమె నటించారు. అయితే, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అర్జున్‌తో రోజా మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం అర్జున్ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. స్వయంగా రోజా వెళ్లి అర్జున్‌తో మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణకి తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్పూర్తిగా తీసుకొని రోజా మొక్కలు నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే అర్జున్‌తో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పది. దానికి రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజావనంలో జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు, రోజా భర్త ఆర్కే సెల్వమణి, నటి ఖుష్బూ పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసురుతున్నాను’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vahWl1

అబ్దుల్ ఖాలిక్‌గా మారిన హీరో శింబు

తమిళ హీరో శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్ తనయుడు అయిన శింబు కేవలం నటుడు మాత్రమే కాదు.. డైరెక్టర్, రైటర్, మ్యూజిక్ కంపోజర్, ప్లేబ్యాక్ సింగర్ కూడా. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ‘కుర్రాడొచ్చాడు’ సినిమా ద్వారా శింబు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘మన్మథ’, ‘వల్లభ’ సినిమాలతో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత తన మార్కెట్‌ను శింబు నిలబెట్టుకోలేకపోయారు. అయితే, 2018లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘నవాబ్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు శింబు. కానీ, ఈ సినిమాలో ఆయన బాగా లావుగా కనిపించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శింబు తన లుక్ మొత్తాన్ని మార్చేశారు. ‘నవాబ్’లో శింబు లుక్‌కి ఇప్పుడు శింబు లుక్‌కి అస్సలు సంబంధంలేదు. అంతలా మారిపోయారు ఆయన. దీనికి కారణం ‘‘మానాడు’’ సినిమాలో ఆయన చేస్తున్న పాత్ర. Also Read: వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్ డ్రామా ‘‘మానాడు’’. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ముస్లిం నాయకుడిగా శింబు కనిపించనున్నారు. ఆయన పాత్ర పేరు అబ్దుల్ ఖాలిక్. ప్రస్తుతం ఆయన ఆ పాత్ర లుక్‌లోనే ఉన్నారు. మీసాలు తీసేసి, గడ్డం ట్రిమ్ చేసి అచ్చం ముస్లిం యువకుడిలా తయారయ్యారు. నిజానికి ఈ లుక్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేయలేదు. కాకపోతే, శనివారం సాయంత్రం చెన్నైలోని ధనలక్ష్మి శ్రీనివాసన్ కాలేజీలో ‘‘నక్షత్ర 2020’’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శింబు పాల్గొన్నారు. ఇక్కడ ‘మానాడు’ లుక్‌లో శింబు కనిపించారు. Also Read: కాగా, శింబు-వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఇప్పటికే ‘గోవా’, ‘సరోజ’, ‘మంకఠ’, ‘బిర్యాని’ సినిమాలు వచ్చాయి. వాస్తవానికి ‘మానాడు’ సినిమా ఎప్పుడో ప్రారంభంకావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోయిందని, అసలు ఈ సినిమాను శింబు చేయడంలేదని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు, ఈ సినిమా ద్వారా శింబు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37WLAYF

Samsung Galaxy A71 Comes to India, WhatsApp-Google, and More News This Week

Samsung Galaxy A71 launch in India on Wednesday was certainly the biggest news of the week, with the South Korean electronics giant quietly bringing its latest mid-range smartphone to the country with...

from NDTV Gadgets - Latest https://ift.tt/2T7CyT5

Mi TV Range to Get PatchWall 3.0 With New Content Partners, Improved UI

Xiaomi has launched the latest version of its user interface for TVs, with PatchWall 3.0 offering new content partners and an improved design.

from NDTV Gadgets - Latest https://ift.tt/38UjnTp

త్రిషకు వార్నింగ్.. పారితోషికంతో సగం తిరిగి ఇవ్వాల్సిందే..!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన టాప్ హీరోయిన్ త్రిష.. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘పరమపదమ్ విళయాట్టు’. సుమారు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తూన్నో ఈ చిత్రం ఎట్టకేలకు ఫిబ్రవరి 28న విడుదలవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ఈనెల 22న చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే, ఈ ఈవెంట్‌కు త్రిష డుమ్మ కొట్టారు. దీంతో నిర్మాతలకు కోపం వచ్చింది. నిజానికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాత తిరుజ్ఞానం చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారట. అలాంటిది, ఇప్పుడు ఈ సినిమా విడుదలవుతుంటే ప్రచారం చేయాల్సిన నటి డుమ్మాకొట్టడమేంటని తమిళ నిర్మాతల మండలి మండిపడుతోంది. Also Read: ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత టి.శివ మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో, పెద్ద పెద్ద హీరోలతో తీసిన సినిమాలు కూడా సరైన ప్రచారం లేకపోతే థియేటర్లలో సరిగా ఆడటంలేదు. ‘పరమపదం విళయాట్టు’ ఫీమేల్-సెంట్రిక్ ఫిల్మ్. త్రిష ప్రధాన పాత్ర పోషించారు. మిగిలినవారంతా కొత్తవాళ్లు. అలాంటిది ఈ కార్యక్రమానికి త్రిష రాకపోవడం బాధాకరం. ఆమె ఈ సినిమా ప్రచారం చేయకపోతే, మిగిలిన వర్థమాన నటీనటులకు గుర్తింపు రాదు. ఈ వారంలో తలపెట్టిన అన్ని ప్రమోషన్స్‌లో ఆమె పాల్గొంటారని ఆశిస్తున్నాను. అలా కానీ పక్షంలో తాను తీసకున్న పారితోషకంలో కొంత వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది’’ అని వార్నింగ్ ఇచ్చారు. Also Read: మరో నిర్మాత సురేష్ కామచ్చి మాట్లాడుతూ.. ‘‘ఆయా సినిమాల్లో నటిస్తున్న నటీనటులు దయచేసి ప్రమోషన్లకు రావాలని కోరుకుతున్నా. మేం పెద్ద మనుషులం, ఫ్యాన్స్‌ని ప్రెస్‌ను మేమెందుకు మీట్ అవ్వాలి అని భావిస్తున్నారేమో?’’ అని ఎద్దేవా చేశారు. మరో నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ.. సినిమాలో త్రిష నటనపై ప్రశంసలు కురిపించారు. చాలా బాగా చేసిందని కొనియాడారు. అయితే, ప్రచార కార్యక్రమంలో పాల్గొననందుకు త్రిషపై మండిపడ్డారు. ‘‘మూలాలు మరిచిపోతున్నారు. వారు కెరీర్‌లో ఎదగడానికి మొట్టమొదట ఎవరు సహాయం చేశారో కూడా మరిచిపోతున్నారు. కొంత మంది అయితే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇది చాలా బాధాకరం’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TbxoW4

Saturday 22 February 2020

అతనికి నా నెంబర్ ఎందుకిస్తాను, కాస్త బుర్రవాడండి: యాంకర్ రష్మి మండిపాటు

చావు అంచుల దాకా వెళ్లొచ్చి ప్రాణాలతో బయటపడిన కుక్కపిల్లలను ఎవరైనా దత్తత తీసుకుంటారని ఆశించి.. ఇటీవల ప్రముఖ యాంకర్ ఓ ట్వీట్ పెట్టారు. ఖైరతాబాద్‌కు చెందిన ధ్రువ్ ఆదిత్య అనే సోషల్ వర్కర్ గాయపడిన రెండు కుక్క పిల్లలను కాపాడాడని, వాటిని ఎవరైనా దత్తత తీసుకోవాలని అనుకుంటే ఈ నెంబర్‌కు సంప్రదించండి అని కుక్క పిల్లల ఫొటోలతో పాటు ఫోన్ నెంబర్‌ను కూడా రష్మి ట్వీట్ చేసారు. అయితే ఇప్పటివరకు ధ్రువ్‌కి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయట. వారిలో ఒక్కరు కూడా కుక్కల గురించి ఆరాతీయడం కానీ, వాటికి ఏమైనా సాయం చేయగలమా అని అడగలేదట. అందరూ రష్మితో మాట్లాడాలి, ఒకసారి ఆమెకు ఫోన్ ఇస్తారా అని అడిగారట. దాంతో ధ్రువ్ విసిగిపోయారు. ఈ విషయాన్ని రష్మికి ఫోన్ చేసి చెప్పారు. దాంతో రష్మి నెటిజన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసారు. Also Read: ‘‘అందరికీ ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇటీవల రెండు కుక్క పిల్లలను ఎవరైనా దత్తత తీసుకుంటారేమోనని ఫోన్ నెంబర్ ట్వీట్ చేసాను. చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి కానీ వారంతా నాతో మాట్లాడటానికి ఫోన్ చేసినవారే. అందులో తప్పు లేదు. సెలబ్రిటీలతో మాట్లాడాలని అందరికీ ఉంటుంది. కానీ కాస్త బుద్ధివాడండి. నేను అతనికి నా ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తాను? నా సంగతి పక్కనబెట్టండి.. మీరైనా పబ్లిక్‌గా మీ నెంబర్‌ను అందరికీ ఇచ్చేయరు కదా. కాస్త కామన్ సెన్స్ వాడండి. ధ్రువ్ ఓ సోషల్ వర్కర్. ఎవరో పిల్లలు రోడ్డుపై ఉన్న కుక్క పిల్లలను గాయపరిస్తే ధ్రువ్ వాటిని కాపాడి తన వద్ద ఉంచుకున్నాడు. వాటిని ఎవరైనా దత్తత తీసుకుంటారేమోనని చూస్తున్నారు. అందుకే అతని నెంబర్ ట్వీట్ చేసాను. కానీ మీరు అతనికి ఫోన్ చేసి నాతో మాట్లాడాలని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి. మీరు సాయం చేయకపోయినా ఫర్వాలేదు. కానీ రిటర్న్‌గా ఏమీ ఆశించకుండా మూగజీవులకు సాయం చేస్తున్న ఇలాంటివారిని మాత్రం కష్టపెట్టకండి. అది చాలా పాపం’’ అని మండిపడ్డారు రష్మి. See Photo Story:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VdGnc7

ఆ పెద్ద మనిషి ఉంగరం తెచ్చి నువ్వే నా ప్రాణం అన్నాడు: మాధవీలత షాకింగ్ పోస్ట్

నటి .. సినీ, రాజకీయ వర్గాల్లో ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్‌గా మారింది. ‘నచ్చవులే’ చిత్రంతో నటిగా గుర్తింపు సంపాదించుకుని ఆ తరువాత కాలంలో సరైన అవకాశాలు లేక పొలిటికల్ టర్న్ తీసుకున్నారు మాధవీలత. గత ఎన్నికల్లో గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే ఫేస్ బుక్‌ ద్వారా ఆసక్తికరమైన పోస్ట్‌లను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ గురించి తెలియజేస్తూ.. ప్రేమ పేరుతో మోసపోకండి అని లెక్చర్స్ ఇస్తోంది మాధవీలత. ఈ సందర్భంగా తనకు ఎదురైన ప్రేమ అనుభూతిని ఫేస్ బుక్‌ పోస్ట్ ద్వారా పంచుకుంది. ‘మీకు చెప్పడం మర్చిపోయాను పోయిన సంవత్సరం ఒక పెద్ద మనిషి ఉంగరం పట్టుకు వచ్చి నువ్వు నా ప్రేమ నా ప్రాణం నువ్ లేవు అనే మాట ఊహించుకోలేను అన్నాడు. ఎన్నాళ్ళు ప్రేమిస్తావ్ అని అడిగా.. నా ప్రాణాలతో ఉన్నంతవరకు ప్రేమిస్తా నువ్ నా దేవత.. నువ్ లేకుంటే బతకలేనని అన్నాడు. ఆ తర్వాత మాయం అయ్యాడు. ప్రేమ ఏమైందో ప్రాణం ఏమైందో తెలియదు. హో.. పాపం పోయాడేమో.. పోయేవరకు ప్రేమిస్తా అన్నాడుగా మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి బాబులు. ఇలా ప్రతి ఒకడు ఈ మధ్య పెళ్లి అయిన అబ్బాయిలు, పెళ్లి కానీ అబ్బాయిలు అమ్మాయిలకి ప్రేమ అని వలలు వేయడం.. ఒప్పుకుంటే నాశనం చేయడం ఒక పనిలా మారింది. ఒకవేళ ఒప్పుకోకపోతే లైఫ్ సేఫ్. వాడి ఫేక్ ప్రేమకు ఒప్పుకుంటే సర్వం నాశనం. ప్రేమ దోమా తొక్క ఇలాంటివి ఏం లేవు కానీ.. జీవితం చాలా పెద్దది. అప్పట్లో తొలి ప్రేమ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ప్రేమ పేరుతో అబ్బాయిలు పిచాచాల్లా తిరుగుతూ ఉంటారు అని. ఇదిగో అబ్బాయిలు నిజంగా ప్రేమించే దమ్ము లేనపుడు ఎందుకు నాటకాలు ?? పాపం అమ్మాయిలని బతకనివ్వండి. సమాజంలో ఎలాగూ హింస. వాళ్ళకి ప్రేమ పేరుతో ఇంకా హింస. కాస్త తెలివిగా లేకపోతే ఏమైపోతుంది వాళ్ల బతుకు. కొంతమంది అమ్మాయిలు ఇలానే తయారయ్యారు అవసరానికి ప్రేమలు అని. తూ.. దీనెమ్మ జీవితం అలాంటి అమ్మాయిలని అబ్బాయిలు నిజంగా ప్రేమిస్తారు. నిజంగా ప్రేమించే అమ్మాయిలని మోసం చేస్తారు. సరిపోయింది. ఎందుకు ఇలాంటి బతుకులు నీతి నిజాయితీ లేనపుడు ఎలపరం వచ్చేస్తుంది’ అంటూ ప్రేమ పాఠాలు చెప్పుకొస్తున్నారు మధవీలత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ulI7ox

పెళ్లి కాకుండా గర్భవతి ఎలా అయ్యావ్.. పిచ్చోళ్లా కనిపిస్తున్నామా?: రోజా ఫైర్

వ్యసనాలతో, అక్రమ సంబంధాలతో కుటుంబం ఛిన్నాభిన్నం.. అగమ్యగోచరమైన నలుగురు చిన్నారుల భవితవ్యం.. ఏ జీవితం దారెటో అర్థంగాని అయోమయం.. శారీరక సుఖం కోసం భర్తను, ఇద్దరు పిల్లల్ని వదిలేసే వేరే వాడితో పారిపోయిన మహాతల్లి.. పిల్లల్ని సరిగా పట్టించుకోని భర్త.. ఇందరి బతుకులు చేరేనా సరైన తీరం? ‘’ చేసేనా సరైన న్యాయం? తెలియాలంటే ఈ కథ చూడాల్సిందే. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉండే రోజా బుల్లితెరపైనా హవా కొనసాగిస్తూనే ఉన్నారు. ‘జబర్దస్త్’ షోతో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్న రోజా.. జీ తెలుగులో ‘బతుకుజట్కా బండి’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ భార్యభర్తల మధ్య తగాదాలను తీర్చుతున్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతున్న ‘బతుకుజట్కా బండి’ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో పెళై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ.. భర్తను, ఆ ఇద్దరి పిల్లల్ని వదిలేసి వేరే వ్యక్తితో పారిపోవడం.. పెళ్లయ్యే నాటికే ఆమె వేరే వ్యక్తి వల్ల గర్భవతి కావడం.. ఆ తరువాత వేరు వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం.. శారీరక సుఖం ఆ మహిళ ఎలాంటి నీచమైన పనులు చేసిందో తెలియజేస్తూ ప్రోమో వదిలారు. ‘నేను పెళ్లైన నాటికే గర్భవతిని మేడమ్ అని రోజాతో ఆ మహిళ చెప్తుంటే.. ఎవరి వల్ల గర్భం వచ్చింది నీకు అని రోజా అడిగితే పేరు గుర్తులేదు మేడమ్ అని ఆ మహిళ చెప్పడంతో తనదైన శైలిలో చివాట్లు పెడుతున్నారు రోజా. మమ్మల్ని చూస్తూ పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? పెళ్లైన ఇద్దరు బిడ్దలు ఉన్న ఆడదానివి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్.. పెళ్లి మీద నీ బిడ్డల ఏమైనా గౌరవం ఉందా? నీకు శారీరక సుఖమే కావాలా?’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు రోజా. ‘మా నుండి ఎందుకు వెళ్లిపోయావ్ అమ్మా.. నువ్ లేకపోతే మేం ఎట్లా బతకాలి’ అంటూ శారీరక సుఖం చూసుకున్న తమ తల్లిని బిడ్డలు నిలదీస్తున్న ఎమోషనల్ సీన్ కంటతడి పెట్టించేదిగా ఉంది. ఈ ఎపిసోడ్ ప్రోమో మీకోసం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HO3Pos

‘ప్రెజర్ కుక్కర్’ చిత్రానికి కేటీఆర్ ప్రశంసలు.. రీజన్ ఇదే

సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్ల ఇదే లొల్లి’ అనేది ఉప శీర్షిక. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి (‘జార్జిరెడ్డి’ ఫేమ్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు. ఫిబ్రవరి 21న సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ ఐటీ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి కెటిఆర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో .. తెలంగాణ ఐటీ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ‘సుజయ్ నాకు 15 ఏళ్లుగా పరిచయం. స్టీరియో టైప్ కాకుండా ఒక రకమైన రాడికలిజం అతనిలో ఉండేది. అప్పట్లో అతనొక బ్లాగ్ రాసేవాడు అది చదివి అతనికి మరింత దగ్గరయ్యాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బెంగుళూర్ లో ఉద్యోగం చేస్తున్న తనని నేనే ఇక్కడికి రమ్మన్నాను. ఇద్దరం కలిసి పనిచేశాం. దాంతో మా స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. అతని రచనలు, ఆలోచనలు వైవిధ్యంగా ఉంటాయి. సుజయ్, సుశీల్ వారి పిల్లల పేర్లు కూడా కవితాత్మకంగా ఉండేలా పెట్టారు. గతంలో తన ఫొటోగ్రాఫ్‌తో , పెయింటింగ్స్‌తో నన్ను ఆశ్చర్యపరిచిన సుజయ్.. తాజాగా తన తమ్ముడితో కలిసి సినిమా తీశాను అని చెప్పి నన్ను మరింత సర్ప్రైజ్ చేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే మంచి వినోదం తో పాటు సందేశం ఉన్న సినిమా. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది. పరిమిత వనరులతో సుజొయ్, సుశీల్ చక్కగా తెరకెక్కించారు. సాయి రొనక్ , ప్రీతి బాగా నటించారు. డాలర్ డ్రీమ్స్, అమెరికా కోసం పరిగెత్తడం, ఇక్కడున్న తల్లి తండ్రులు ఓ వైపు గర్వంగా ఉన్నా మరోవైపు పైకి చెప్పుకోలేక బాధ పడడం లాంటి అంశాలను సహజత్వానికి దగ్గరగా చూపించారు. సంగీతం కూడా ఆకట్టుకుంది. సుజయ్ మరో ఏడు ఎనిమిది టైటిల్స్ కూడా రిజిస్టర్ చేశాడు అని తెలిసింది. అతడు మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించాలని ఆశిస్తున్నాను. అలాగే సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Vcsg6J

OnePlus 8 Pro Live Image Leak Tips Familiar Design With Quad Rear Cameras

OnePlus 8 Pro has appeared in an alleged hands-on image, revealing a quad rear camera setup and a familiar design.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Vh30MH

Google Telling Users Chrome Is More Secure for Extensions Than Edge Browser

Google has started warning Edge browser users that Chrome browser is more secure when it comes to using extensions, but does not explain why.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PfsupY

అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నిహారిక.. పొంగిపోతున్న మెగా ఫ్యాన్స్

మెగాడాటర్ కొణిదెల ఈ మధ్య కాలంలో వెరీ హాట్ గురూ అనిపించేలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. కెరియర్ స్టార్టింగ్‌ నుండి వెరీ డీసెంట్ అనిపించుకున్న నిహారిక.. ఇలా అయితే ఇక లాభం లేదు అనుకుందో ఏమో కాని హాట్ డోస్ పెంచేసింది. వరుసగా కైపెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ మెగా డాటర్.. ‘మెగా ఘాటు’ అనిపిస్తోంది. ముఖ్యంగా నిహారిక ఇన్ స్టాగ్రామ్‌కి మంచి ఫాలోయింగ్ ఉండటంతో వరుస హాట్ ఫొటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. కాగా ఆమె హాట్ డోస్ పెంచేయడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న తరుణంలో సాంప్రదాయ బద్దమైన దుస్తుల్లో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది నిహారిక. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో పట్టుచీర కట్టి.. సాంప్రదాయ బద్ధంగా నిండైన వస్త్రాలు ధరించి ‘నేను నమ్ముతున్న దానికే అసలు విలువ’ అంటూ ఫొటో క్యాప్షన్ ఇచ్చింది నిహారిక. ట్రెడిషనల్ లుక్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. ‘అచ్చం బుట్టబొమ్మలా ఉన్నావు.. చూడ చక్కని తెలుగింటి ఆణిముత్యంలా.. చురు మందహాసం నీకే చెల్లు.. ఇకపై కూడా ఇలాగే ఉండండి అంటూ మెగా ఫ్యాన్స్ సలహాలు ఇస్తూ లైక్‌లు, షేర్‌ల మోత మోగిస్తున్నారు. కొందరైతే అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సిస్టర్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకమనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యాకాంతం తదితర చిత్రాల్లో నటించిన నిహారికకు సరైన గుర్తింపు రాకపోవడంతో ఇక సినిమాలకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఆలోచనలో ఉందనే వార్తలు వచ్చాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రంలో నటించి.. తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నప్పటికీ ఆమెకు పెద్దగా ఉపయోగపడలేకపోయింది ఆ పాత్ర. దీంతో తనకు అచ్చొచ్చిన వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తోంది నిహారిక. పింగ్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు సంపాదించిన నిహారిక ప్రస్తుతం మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్‌ను చేస్తోంది నిహారిక.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VeMQU0

Samsung Confirms Coronavirus Case at South Korea Phone Factory Complex

Samsung said on Saturday that one coronavirus case had been confirmed at its mobile device factory complex in the southeastern city of Gumi, causing a shutdown of its entire facility there until...

from NDTV Gadgets - Latest https://ift.tt/32fRqmu

నల్ల చీరలో పైట జారేసి అనసూయ మళ్లీ ఆరేసిందిగా

బుల్లితెర హాట్ బాంబ్ మరోమారు తన హాట్ హాట్ అందాలను ఎరగా పరిచింది. ప్రతి వారం జబర్దస్త్, లోకల్ గ్యాంగ్ కార్యక్రమాలకు సంబంధించి హాట్ ఫొటో షూట్‌లను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటోంది . నేటి రాత్రి ప్రసారం కాబోతున్న లోకల్ గ్యాంగ్ ఎపిసోడ్ సంబంధించి నల్లని చీరలో ఘాటు సొగుసుల ట్రీట్ ఇచ్చింది అనసూయ. బంగారు వర్ణపు రవికలో నల్లని చీర చుట్టి.. ఘాటూ అందాలను హాట్‌గా వడ్డిస్తోంది అనసూయ. చీర సొగసులో దాగి ఉంది అసలు అందం అన్నట్టుగా ఈ 35 ఏళ్ల సీనియర్ భామ హాట్ హాట్ అందాలతో చూపరులను కవ్విస్తోంది. నల్లటి చీరలో కవ్వించే కళ్లతో చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్టుగా అనసూయ హాట్ అందాలతో కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బ్యూటీ క్వీన్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అనసూయ ఫ్యాన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37NMeHQ

‘అల ’.. మిస్ అయ్యారా? ఇకపై ఇంట్లోనే చూడొచ్చు ఇలా..!

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘’ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టించింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఈ సినిమా చూసేసే ఉంటారు. ఒకవేళ చూడని వారు ఎవరైనా ఉంటే.. మీరు ఇక థియేటర్ వరకు వెళ్లా్ల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ప్రశాంతంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అదెలాగంటారా.. జెమిని టీవీకి చెందిన సన్ నెక్ట్స్ అనే ఓటీటీ యాప్‌‌లో ఈ సినిమా రాబోతోంది. ఈ నెల 26 నుంచి సినిమాను డౌన్‌లోడ్ చేసుకుని చూడొచ్చు. అయితే ముందు సినిమాను అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కాస్త త్వరగా ప్రసారం చేసేస్తే మంచి వ్యూస్‌తో లాభాలు వస్తాయని భావించి ఈ నెలలోనే ప్రసారం చేసేస్తున్నారు. బన్నీ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్స్ సాధించిన సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ‘బాహుబలి’ కలెక్షన్స్‌ను బీట్ చేసిందని కూడా టాక్. ఓటీటీ ప్లాట్‌ఫాంలు వచ్చేసాక ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా నెల రోజుల్లోనే థియేటర్ల నుంచి తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఈ ప్లాట్‌ఫాంల వల్ల పైరసీ కూడా తగ్గుతుందని అనుకున్నారు కానీ అలాంటి మార్పు వచ్చినట్లు కనిపించడంలేదు. ఏదైతే ఏముంది.. మరో నాలుగు రోజుల్లో ‘అల వైకుంఠపురములో’ సినిమా వచ్చేస్తోంది.. హ్యాపీగా ఇంట్లో కూర్చుని చూసేయండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T1M8XA

Twitter Suspends Pro-Bloomberg Accounts Over 'Platform Manipulation'

Twitter on Friday said it had started suspending and restricting dozens of accounts posting content promoting US Democratic presidential candidate Michael Bloomberg.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SRfHfD

ధనుష్ పోస్టర్.. బండబూతులు తిడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ అన్నింటిలోనూ లేటే.. ఇక పెళ్లి విషయం ఆయన పర్సనల్ కాబట్టి దాన్ని పక్కనపెడితే.. ఆయన సినిమాల్లోకి రావడమూ లేట్ చేశారు.. వచ్చాక ఒక్కో సినిమాకి సినిమాకి రెండు నుండి ఐదేళ్లు వరకూ సమయం తీసుకుంటున్నారు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ టైం తీసుకున్నా పర్లేదు.. ఫ్యాన్స్‌ జాతీయ స్థాయిలో కాలర్ ఎగరేసే సినిమా ఇవ్వడంతో ఎన్నేళ్లు సినిమా చేశాం అన్నది ముఖ్యం కాదు రికార్డ్స్ బద్దలు కొట్టామా లేదా అన్నదే ముఖ్యం అని ప్రభాస్ ‘సాహో’ సినిమా కోసం రెండున్నరేళ్లు ఎదురు చూశారు ఆయన ఫ్యాన్స్. అయితే ‘సాహో’ చిత్రం తీవ్రంగా నిరాశపర్చడంతో ఆయన నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ 20 మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్న విషయం తెలిసింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ లవర్‌ బాయ్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలో యూవీ క్రియేషన్స్ వెనుకబడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అత్త తిట్టినందుకు కాదు.. తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టుగా.. ప్రభాస్ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వకపోతే.. ఇవ్వకపోయారు.. తమిళ హీరో ధనుష్ కొత్త సినిమా 'జగమే తంత్రం' పోస్టర్‌ని విడుదల చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. ఒకవైపు తమ అభిమాన హీరో సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే.. అది ఇవ్వాల్సిందే పోయి.. పొరుగు హీరో పోస్టర్ కావాల్సి వచ్చిందా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ధనుష్ 'జగమే తంత్రం’ పోస్టర్ కింద కామెంట్ల రూపంలో యూవీ క్రియేషన్స్‌ని బండబూతులు తిడుతూ ట్వీట్లు చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. వారి ఆగ్రహం ఏ రేంజ్‌లో ఉందో ఈ ట్వీట్స్ చూస్తే అర్థమైపోతుంది.. వాటిపై ఓ లుక్కేయండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HHLmK2

Realme Smart TVs to Launch in Q2 2020, Reveals Madhav Sheth

Realme India CEO Madhav Sheth has revealed that the company will launch smart TVs in India in 2020's second quarter.

from NDTV Gadgets - Latest https://ift.tt/32gFJMp

‘‘హీరోలను పక్కనబెట్టి త్రిషతో సినిమా చేసా, ఆమెకు ఇలా చేస్తుంది అనుకోలేదు’’

నటీనటుల పని సినిమాల్లో నటించగానే సరిపోదు. సినిమా ప్రేక్షకులకు చేరాలంటే బాగా ప్రమోట్ చేయాలి. సినిమాను ప్రమోట్ చేయగలిగే సత్తా నటీనటులకు మాత్రమే ఉంది. దర్శకులు, నిర్మాతల వల్ల కాదు. హీరో, హీరోయిన్స్ తాము నటించే సినిమాలను ఎంత ప్రమోట్ చేస్తే అంత రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలోని కొందరు సెలబ్రిటీలు ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. వారిలో లేడీ సూపర్‌స్టార్ నయనతార ఒకరు. ఆమె సినిమాలు చేయడం వరకే తన పని అని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. ప్రమోషన్స్‌కి ఇంటర్వ్యూలకు వెళ్లదు. మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబితే వాటిని వక్రీకరించి రాస్తుంటారని అందుకే మీడియాకు దూరంగా ఉంటానని తెలిపారు. ఈ సంగతి పక్కనబెడితే.. ఇప్పుడు నటి కూడా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్రిష ‘పరమపాదం విలైయాట్టు’ అనే తమిళ సినిమాలో నటించారు. ఇందులో త్రిష డాక్టర్‌గా ప్రధాన పాత్రలో నటించారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. ఈరోజు చెన్నైలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటుచేసారు. ఈవెంట్‌కు త్రిష రాలేదు. దాంతో సినిమా నిర్మాత టి. శివకు కాలింది. ఆయన స్టేజ్‌ మీద త్రిషకు వార్నింగ్ ఇచ్చారు. READ ALSO: ‘‘దర్శకుడు తిరుగ్నానంని మెచ్చుకోవాలి. హీరో లేకుండా చక్కటి కథను కేవలం హీరోయిన్‌తోనే చక్కగా తీసేసారు. ఆయనకు సినిమా పట్ల అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే అనుకున్నట్లుగానే సినిమా తీసారు. ఈ సినిమాల్లో హీరోలే లేరు. అలాంటప్పుడు హీరోయిన్ కనీసం ప్రమోషన్స్ కోసం అయినా రావాలి కదా. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని తెలిసీ త్రిష రాలేదు. కనీసం ముందు ముందు జరిగే ప్రమోషన్స్‌లో అయినా పాల్గొనాల్సిందే. ఒకవేళ సినిమాను ప్రమోట్ చేయకపోతే సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌లో సగం తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే ప్రమోషన్స్‌కి రాకుండా ఎగ్గొట్టే నటీనటులకు ఓ గుణపాఠం అవతుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Phc9kJ

Oppo A31 Will Reportedly Launch in India Next Week

As per a new report, the mid-range Oppo A31 phone will go official in India next week with a few offers in tow.

from NDTV Gadgets - Latest https://ift.tt/3c1olQ7

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd