సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఓ వైపు టాలీవుడ్లో అగ్ర హీరోగా కొనసాగుతూ ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్ బిజినెస్లో అడుగుపెట్టారు. ఏషియన్ గ్రూప్తో కలిసి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ను మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ గురువారం ప్రారంభించారు. ‘ఏఎన్ఈ’ పేరుతో లాంచ్ చేసిన ఈ రెస్టారెంట్ను బంజారా హిల్స్లో తెలంగాణ భవన్ పక్కన ఏర్పాటు చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/1IHkSdX
Subscribe to:
Post Comments (Atom)
Will Hathiram Be Killed In Paatal Lok?
'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
No comments:
Post a Comment