సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ తెలుగు మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న దుల్కర్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకని తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ సినిమా చూసిన దుల్కర్.. ఎమోషనల్ అయిపోయాడు. ఓల్డెన్ డేస్ మమ్ముట్టిని చూశానని సంతోషం వ్యక్తం చేశాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/MVkr63n
No comments:
Post a Comment