సీనియర్ నటుడు, నిర్మాత అయిన కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన పార్థి దేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ఆర్.నారాయణ మూర్తి తెలుగు సినీ కళాకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, ఎందరో గొప్ప నటీనటులున్న ఈ పరిశ్రమను గుర్తించి అలాంటి గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులకు భారత రత్న, పద్మ అవార్డులను ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. అసలు ఇంతకీ ఆయనేమన్నారంటే..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/EQY1MhC
Subscribe to:
Post Comments (Atom)
'Partition Should Never Have Happened'
'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 2’లో కామన్మేన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు బుల్లితెర నుండి వెండి తెరకు షిఫ్ట్ అయ్యారు....
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
No comments:
Post a Comment