కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 26 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో పున: ప్రారంభమైంది. ఈ సినిమా కథ గురించి రైటర్ జయ కుమార్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1920 కంటే ముందు కథాంశం జరుగుతూనే ఇప్పటి పరిస్థితులను కూడా సినిమాలో చూపిస్తారట. సినిమా కోసం కమల్ హాసన్ ఆహారం మానేసి మరీ పని చేస్తున్నారని జయమోహన్ తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/sq9cDdk
Subscribe to:
Post Comments (Atom)
'Partition Should Never Have Happened'
'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 2’లో కామన్మేన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు బుల్లితెర నుండి వెండి తెరకు షిఫ్ట్ అయ్యారు....
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
No comments:
Post a Comment