Director Anurag Kashyap: దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. కె.జి.యఫ్, పుష్ప, కాంతార సినిమాలు ఈ మధ్య సాధించిన సక్సెస్లపై యావత్ సినీ పరిశ్రమ గొప్పగా మాట్లాడుకున్నాయి. అయితే ఇలాంటి పాన్ ఇండియా సినిమాల కారణంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నాశనం అవుతుందని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కామెంట్స్ చేశారు. పంథాను మార్చి సినిమాలు చేయటం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ నష్టపోతుందని ఆయన తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/XoYjSh2
Subscribe to:
Post Comments (Atom)
'Partition Should Never Have Happened'
'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 2’లో కామన్మేన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు బుల్లితెర నుండి వెండి తెరకు షిఫ్ట్ అయ్యారు....
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
No comments:
Post a Comment