Friday 30 April 2021

Highlight Text in Your Videos in Just a Couple of Steps

Premiere Pro how to highlight text in your videos: Highlighting text in your videos when you are showcasing a screenshot or an image can grab your viewers' attention.

from NDTV Gadgets - Latest https://ift.tt/33i612l

SpaceX Asked by NASA to Halt Lunar Lander Work Pending Contract Challenges

NASA has told Elon Musk's SpaceX to halt work under a contract it won to develop a lunar spacecraft, pending the outcome of challenges by rival bidders at the US Government Accountability Office, the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3e4ZwWK

Moto G40 Fusion to Go on Sale in India Today: All the Details

Moto G40 Fusion is set to go on sale in India today via Flipkart at 12pm (noon). The Motorola phone comes with a 120Hz display and a Qualcomm Snapdragon 732G SoC.

from NDTV Gadgets - Latest https://ift.tt/3t5A2wx

‘వకీల్‌సాబ్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా.. వేణు శ్రీరామ్ నువ్వు మామూలోడివి కాదు!

రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. మళ్లీ ‘’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. హిందీలో సూపర్‌హిట్ సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పవర్‌స్టార్‌ని ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో చూసి.. అభిమానులు పండుగ చేసుకున్నారు. స్వతహాగా పవన్‌కళ్యాణ్ అభిమాని అయిన వేణు శ్రీరామ్ ఒక ఫ్యాన్ తన ఫేవరేట్ హీరోని ఎలా చూపించాలో సినిమాలో పవన్‌కళ్యాణ్‌ని అలాగే చూపించాడు. పవర్‌స్టార్ ఇమేజ్‌కి తగ్గట్లు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి.. ఫ్యాన్స్‌కి ఫీస్ట్ అందించాడు. మాస్ యాంగిల్‌లో ఓ రేంజ్ ఎలివేషన్లతో పవర్‌స్టార్‌ రీఎంట్రీ అదిరిపోయేలా సినిమాని రూపొందించాడు దర్శకుడు. ఇక బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘వకీల్‌సాబ్’ తాజాగా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ టైటిల్ కార్డు. ఇంతకు ముందు పవన్‌కళ్యాణ్ సినిమాల్లో ఆయన టైటిల్ కార్డు మామూలుగానే ఉండేది. కానీ, వకీల్‌సాబ్ సినిమాలో మాత్రం పంచభూతాలు కలిసి ఒక నక్షత్రంగా ఏర్పడి.. ఆ తర్వాత పవర్‌స్టార్ అని వచ్చేలా టైటిల్‌కార్డును డిజైన్ చేయించాడు వేణు శ్రీరామ్. ఇప్పుడు ఈ పంచభూతాల కాన్సెప్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన జనాలు ‘వేణు శ్రీరామ్.. నువ్వు మామూలోడివి కాదు.. నీ ఆలోచనకి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xO5wuS

Jio Braves COVID-19 Challenges to Post 47.5 Percent Net Profit Jump in Q4

Reliance Jio has recorded a 47.5 percent YoY net profit in Q4 2021, recording a jump to Rs. 3,508 crores. The company said in a statement that despite COVID-19 related challenged, Jio closed its first...

from NDTV Gadgets - Latest https://ift.tt/3e58R0H

Happy Birthday Ajith: తెలుగు సినిమాతో కెరీర్‌ స్టార్ట్.. తలనెరిసినా తగ్గని క్రేజ్.. సౌతిండియాకే ట్రెండ్ సెట్టర్‌

స్టార్ హీరో అంటే ఇలాగే ఉండాలి.. అనే కొలమానాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. స్మార్ట్ లుక్స్, స్టైలిష్ డ్రెస్సింగ్ ఇలా చెప్పుకుంటూపోతే బొలెడన్ని క్వాలిటీస్ ఉంటేనే అతన్ని హీరోగా గుర్తిస్తారు. కానీ, అలాంటి అడ్డుగోడలు అన్ని బద్దలుకొట్టారు . తల, గడ్డెం నెరిసినా.. కనీసం రంగు కూడా వేసుకోకుండా యాక్టింగ్ చేస్తూ.. సౌతిండాలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. సినిమా రంగంలోనే కాదు.. రేసింగ్‌లోనూ తన ప్రతిభ చూపిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. నేడు(మే 1వ తేదీ) ‘తలా’ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు కొన్ని తెలుసుకుందాం. అజిత్ 1971, మే 1వ తేదీన సికింద్రాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకి చెందిన వ్యక్తి, తల్లి సింధిది కోల్‌కతా. పదవ తరగతిలో చదువు మానేసిన ఆయన.. ఆ తర్వాత ఓ మిత్రుడి ద్వారా కొంతకాలం రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మెకానిక్‌గా పని చేశారు. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే ఆయన మోడలింగ్, చేయడం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ ఆయనను గుర్తించి.. సినిమా రంగంవైపు అడుగులు వేయించారు. ఇక దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికమండేషన్‌తో ఆయన ‘ఎన్‌ వీడు ఎన్ కనవర్’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులో ‘ప్రేమ పుసక్తం’ అనే సినిమా ద్వారా ఆయన హీరోగా మారారు. కానీ, ఆ సినిమా దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ మృతితో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత 1993లో ‘అమరావతి’ అనే సినిమా ద్వారా అజిత్ తొలిసారిగా వెండితెరపై కనిపించారు. కానీ, ఆయనకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, పట్టువదలని అజిత్ కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించారు. 1995లో విడుదలైన ‘ఆసాయ్’ అనే సినిమా ద్వారా తొలి సక్సెస్‌ని అందుకున్నారు అజిత్. అప్పటి నుంచి అజిత్ వెనక్కి తిరిగి చేసుకోలేదు. తన రెండో హిట్ సినిమా ‘కాదల్ కొట్టాయ్’తో అజిత్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 1997లో ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలీ’ అనే సినిమాతో ఆయన తమిళంతో పాటు తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాతో ఆయన స్టార్ హీరో స్టేటస్‌ని సంపాదించుకున్నారు. ఇక 1999లో అజిత్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా.. అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక ‘బిల్లా’ సినిమా ద్వారా సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు అజిత్. ఈ సినిమాలో ఆయన డ్యుయల్ రోల్‌లో నటించి అభిమానులతో పాటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన తన 50వ చిత్రం ‘మన్‌కథ (తెలుగులో గాంబ్లర్)’లో ఆయన తొలిసారిగా డిఫరెంట్‌లుక్‌లో కనిపించి అలరించారు. ఆ తర్వాత ‘ఆరంభం’, ‘వీరమ్’, ‘ఎన్నాయ్ అరిందాల్’, ‘వేదాలం’, ‘వివేగం’ ‘విశ్వాసం’ తదితర చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు అజిత్. దాదాపు 60 చిత్రాల్లో నటించిన అజిత్ తన సినిమా కెరీర్‌లో నాలుగు విజయ్ అవార్డులు, మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకున్నారు. యాక్టింగ్‌తో పాటు రేసింగ్‌లో అజిత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన కారు రేసుల్లో పాల్గొన్న ఆయన.. అందులోనూ తన సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ వేదికగా ఫార్ములా కార్ రేసింగ్‌లో పాల్గొన్న అతి తక్కువ మంది భారతీయుల్లో ఆయన ఒకరు. 2000 సంవత్సరంలో ‘అమర్కళం’ సినిమాలో ఆయన హీరోయిన్‌గా నటించిన షామిలీని అజిత్ వివాహం చేసుకున్నారు. 2008లో వీరికి పాప జన్మించింది. ఇక హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ తమిళ రీమేక్‌ ‘నెర్కొండ పార్వాయ్’లో అజిత్ నటించారు. ప్రస్తుతం ఆయన హెచ్.వినోథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయన తన కెరీర్‌లో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ.. ‘తెలుగు సమయం’ తరఫున అజిత్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నాము.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PCPMJJ

ఎమ్మెస్ నారాయణ సెట్‌కి తాగి వచ్చి నన్ను గదిలోకి లాక్కుపోయాడు.. నేను అలా చేసేసరికి..: నటి పద్మ జయంతి

సీనియర్ ఆర్టిస్ట్ చాలా చిత్రాల్లో కనిపిస్తూనే ఉంటుంది. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించిన పద్మ జయంతి.. తల్లిగా.. వదినగా.. ఇతర పాత్రల్లో కనిపించింది. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ టాలీవుడ్ ఇండస్ట్రీపైన సీనియర్ నటులపైన షాకింగ్ కామెంట్స్ చేసింది.. తాను 350 చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు సరిగా గుర్తుపట్టడం లేదంటే.. దాదాపు 200 సినిమాల్లో తనని ఎదగనీయకుండా దొక్కేయడమే కారణం అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా చలపతిరావు, చంద్రమోహన్ తదితరులు సీనియర్ నటులపై తీవ్ర ఆరోపణలు చేయగా.. దివంగత నటుడు, స్టార్ కమెడియన్ తనతో తాగి వచ్చి మిస్ బిహేవ్ చేశారంటూ నాడు సెట్ ఆయన ఎలా ప్రవర్తించాడో చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీలో ఎన్ని బాధలు పడ్డానో.. నేను ఏడ్వడం కాదు.. ఎదుటి వాళ్లు ఏడుస్తారు. కానీ బయటకు చెప్పుకోలేను. ఎందుకుంటే.. నన్ను చూసి నా వెనుక చాలామంది ఏడుస్తారు. నన్ను చాలామంది చాలా రకాలుగా హింసించారు. సీనియర్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ గారు సెట్స్‌లోనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మేం ఇద్దరం కలిసి ఓ సినిమాకి చేస్తున్నాం.. అప్పటికి నా పరిస్థితి ఏంటి అంటే మా అత్తగారు చనిపోయి నెలరోజులైంది. నెలకార్యం జరిపిస్తుండగా.. నేను షూటింగ్‌కి రావాల్సివచ్చింది. ఆ విషయంపై మా ఆయన్ని నానా మాటలు అన్నారు. అయినా షూటింగ్‌ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అది దాదాపు 22 మంది కమెడియన్లతో సీన్.. తప్పుకుండా అందరూ ఉండాల్సింది. అయితే సెట్‌లో నేను కూర్చుని ఉండగా.. వెనుక నుంచి ఒకరు వచ్చి నా చేయి పట్టుకుని లాక్కుని వెళ్తున్నారు.. ఎవరా అని చూస్తే.. ఎమ్మెస్ నారాయణ గారు. ఆయన పర్సనాలిటీ నాలో సగం ఉంటుంది కానీ.. నన్ను పట్టుకుని లాక్కుపోతున్నారు. ఇదేంటి సార్ అంటే.. ఏం లేదు నీతో మాట్లాడే పని ఉంది. రా.. మాట్లాడాలి అని అన్నారు. అప్పటికే ఆయన దగ్గర మందు వాసన వస్తుంది. సెట్‌కి తాగి వచ్చేశారు. తాగిన మైకంలో నన్ను చేయిపట్టుకుని గదిలోకి లాక్కుపోతున్నారు. ఇదేంటి సార్.. అని అంటే.. ఎహే రావే అని ఆయన లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు. ఒక్కసారి చేయి విడిపించుకున్నా.. ఇదేం పనిసార్ అని సీరియస్ అయ్యాను. ఇంక ఆయన నువ్ బాగున్నావ్.. సెక్సీగా ఉన్నావ్ అంటూ ఏంటేంటో మాట్లాడి.. రా నీతో పని ఉందని అన్నారు. నా చేయి మాత్రం వదలడం లేదు. నాకు అతని పరిస్థితి అర్థమైంది.. పైగా తాగి ఉన్నాడని అర్థం చేసుకుని.. బలవంతంగా చేయి లాక్కుని.. ఏంటి సార్?? అసలు ఏం మాట్లాడుతున్నారు.. షూటింగ్‌లో ఉన్నాం.. లొకేషన్‌కి షూటింగ్ కోసం రాలేదా ఏంటి?? అని అడిగా. ఎహే.. షూటింగ్ చేసే మూడ్ లేదు నాకు అని అన్నారు. అయితే ఇంటికి వెళ్లిపోండి మూడ్ వస్తుంది అని అన్నారు. మా ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది. ఆ తరువాత కూడా నాతో చాలా రఫ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇక లాభం లేదనుకుని.. ఎంతవరకూ సరదాగా ఉండాలో అంతవరకే ఉండాలి అనుకుని.. నేను రాను అని గట్టిగా చెప్పాను. అయినా ఆయన అది కాదు అని మిస్ బిహేవ్ చేయబోయాడు. నాకు ఒళ్లు మండిపోయింది. వెంటనే పైకి లేచి పీకపట్టుకుని గోడదగ్గర నిలబెట్టేశా. ఆయన నాలో సగం ఉంటారు. గట్టిగానే తిప్పికొట్టా. దీంతో ఆయన నా పీక పట్టుకుందని గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అందరూ వచ్చేశారు.. ఆయన్ని పక్కకి తీసుకుని వెళ్లారు. అందరూ నన్ను కూల్ చేయడానికి ట్రై చేశారు. ఆయన పెద్ద కమెడియన్ కాబట్టి.. విషయాన్ని పెద్దది చేయకుండా మాట్లాడారు. అంటే నాకు ప్రాబ్లమ్ అవుతుందని సర్దిచెప్పారు. కానీ ఇష్యూ పెద్దది అయిపోయింది.. నేను వెళ్లి యూనియన్‌లో కంప్లైంట్ చేయడం.. పెద్దవాళ్లు వచ్చి మాట్లాడటాలు.. జరిగాయి. ఆ పెద్దలు నాకు ఫోన్ చేసి.. నీకు లైఫ్ ఉండదు.. పెద్ద కొండను ఢీ కొడుతున్నావ్ అని అన్నారు. నేను పడ్డ బాధల్లో ఇది ఎంతలే అని వెనక్కి తగ్గలేదు. ఈరోజు నేను వదిలేస్తే.. నా వెనుక వేరే వాళ్లు బాధపడతారని అనుకున్నా.. కానీ నాకు ఆ పరిస్థితులో ఒకటి అర్థం అయ్యింది మనకంటూ ఒక సపోర్ట్ కావాలి అని. సపోర్ట్ లేకపోతే ఎవడైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడని అర్థమైంది. ఆ ఇష్యూతో దాదాపు 10 సినిమాల వరకూ పోయాయి. నటించకుండా చేశారు. చాలామంది బెదిరించారు. పొరపాటున ఏదైనా సినిమా చేస్తుంటే నిర్మాతకి చెప్పి క్యాన్సిల్ చేయించేవారు. ఆ తరువాత మెల్ల మెల్లగా నా సినిమాలు నేను చేసుకున్నాను’ అంటూ తనకి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పద్మ జయంతి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3353rww

Watching Trees to Understand Climate Change

SeasonWatch is a citizen science project aimed at understanding the seasonality of trees, and the effects of climate change on this seasonality, across India. Students from more than 1200 schools and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nK1lM0

వామ్మో కల్పిక.. గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా.. మోనోకినీలో తెలుగు అమ్మాయి అందాలు..!

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటి చాలాకాలంలో ఓ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో నెట్టుకొస్తుంది అంటే అది ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కల్పిక.. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘జులాయి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలలో తన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ విపరీతంగా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో గ్లామర్ షోకి పూర్తి దూరంగా ఉండే ఆమె.. సోషల్‌మీడియాలో మాత్రం రెచ్చిపోతుంటుంది. హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ గ్లామర్ డోస్ బాగానే పెంచేసింది. ఆమె సినిమాల్లో చేసేది సపోర్టింగ్ పాత్రలే అయినా.. హీరోయిన్స్‌లా శరీరాకృతి మెయింటేన్ చేస్తుంది. అంతేకాదు.. హీరోయిన్లకు తాను ఏ మాత్రం తీసిపోనూ అనే రేంజ్‌లో సోషల్‌మీడియాలో ఫోటోలు పెడుతుంది. తాజాగా ఏకంగా ఓ మోనోకిని ధరించి ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. ఇంకేముంది కొంత సమయంలోనే ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కల్పిక ఈ ఏడాది ‘సీత ఆన్ ది రోడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వుమెన్ సెంట్రిక్‌గా సాగే ఈ సినిమా అంతలా ఆకట్టుకోలేదు. ఐదు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చేన మహిళలు ఎదురుకొనే.. కష్టాలు, పరిస్థితుల చుట్టు ఈ కథ సాగుతోంది. ఇక ఆమె ప్రస్తుతం ‘మా వింతగాధ వినుమా’ అనే సినిమాలో నటిస్తోంది. ఆదిత్య మండలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 13న విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nD0JYl

Global Tablet, Chromebook Shipments Register Huge Growth in Q1 2021: IDC

Tablets registered a growth of 55.2 percent with shipments totalling 39.9 million units, while Chromebooks grew by 357.1 percent with 13 million units shipped in Q1 2021, International Data...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gME8Y1

Wonder Woman 1984 Sets May Release Date on Amazon Prime Video in India

Wonder Woman 1984 OTT release date is May 15. You can stream and download the full movie online on Amazon Prime Video in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eGF9ye

'That Backfired': Mark Zuckerberg Explains 'Lizard' Look in Live Chat

The Facebook founder explained his viral photo from last year where he was covered up in a thick layer of sunscreen by saying he was trying to hide from paparazzi, but admitted on a live chat that it...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nGGxF1

రూటు మార్చిన పాయల్.. అందాల ఆరబోతకు బ్రేక్.. ఓ డిఫరెంట్‌ రోల్‌లో అలరించేందుకు రెడీ!

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకోలేకపోయింది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోయినా.. ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాలతో స్టార్ హీరోలతో నటించిన.. ఆమెకు తగిన గుర్తింపు లభించలేదు. ఇక సోషల్‌మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫోటో షూట్‌లు నిర్వహిస్తూ.. కుర్రకారులో హీటు పుట్టుస్తుంటుంది. మొత్తానికి ఏదో విధంగా సరైన బ్రేక్ సంపాదించాలని పట్టుదలతో ఉంది పంజాబీ బ్యూటీ పాయల్. అయితే అందుకోసం తన రూటు మార్చాలనే యోచనలో పాయల్ ఉన్నట్లు సమాచారం. ఇంతకాలంలో తన అందాలతో ఎంత కనువిందు చేసినా ఛాన్స్‌లు రాలేదు. దీంతో కొంతకాలం ఈ అందాల ఆరబోతకు బ్రేక్ వేసి డిఫరెంట్ మాడ్యులేషన్ ఉండే పాత్రల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం ప్రారంభించిదట. గత ఏడాది లాక్‌డౌన్‌లో ‘అనగనగా ఒక అతిథి’ అనే సినిమాతో పలకరించింది పాయల్. తన కెరీర్‌లో తొలిసారిగా డీగ్లామర్ పాత్రలో కనిపించి.. మెప్పించింది. ప్రముఖ ఓటీటీ ‘’లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడ అదే రూట్‌లో మరోసారి వెళ్లాలని పాయల్ ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం ఆమె ఆహాతో కలిసి మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తోందని టాక్. అయితే తొలిసారిగా ఈ వెబ్‌సిరీస్‌లో పాయల్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ‘’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో పాయల్ పాత్రే హైలైట్‌గా నిలువనుందట. దీంతో ఈ వెబ్‌సిరీస్ తర్వాత పాయల్‌ క్రేజ్ మరో రేంజ్‌కు వెళ్లే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు. మరి ఈ వెబ్‌సిరీస్ సక్సెస్ అయితే.. పాయల్ ఇదే రూట్‌లో కొనసాగుతుందో.. లేక మళ్లీ తన స్టైల్‌నే కొనసాగిస్తుందో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33041eC

Google Play to Enforce Guidelines to Eliminate Misleading, Spam, or Clone Apps

The new strict policy change brings restrictions to app metadata and new guidelines for Store listing preview assets. For instance, an app cannot use graphic or text to indicate ranking, promote...

from NDTV Gadgets - Latest https://ift.tt/335ATCI

Samsung Galaxy M32 Specifications Tipped via Benchmark Listing

Samsung Galaxy M32 specifications have been tipped through a listing on Geekbench. The new Samsung phone is said to be a rebranding of the Galaxy A32 4G.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aSpBGp

VPN Hack Within US Federal Agencies Faces Government Probe

The US government is investigating a hack against federal agencies that began during the Trump administration but was only recently discovered, according to senior US officials and private sector...

from NDTV Gadgets - Latest https://ift.tt/3u1SFTo

ఇంట్లోనే ఫ్రెండ్‌తో ప్రగతి రచ్చ.. హాట్ హాట్‌గా ఇద్దరూ కలిసి రెచ్చిపోయారు బాబోయ్! వీడియో వైరల్

యాక్ట్రెస్ .. ఈ సినీ నటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమే లేదు. సినిమాల్లో ఎంత పాపులారిటీ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా ఫేమ్ కూడగట్టుకుంది. ఈ మధ్యకాలంలో కాలంలో అయితే ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా దుమ్ముదులిపేస్తున్నాయి. హాట్ హాట్‌గా చిందులేస్తూ ఆయా వీడియోలతో రచ్చ చేస్తోంది ప్రగతి. దీంతో యువత చూపంతా ఈ నటీమణి సోషల్ మీడియా వాల్ పైనే ఉంటోంది. ఇప్పటికే చాలాసార్లు తన డాన్స్ వీడియోలతో స్పెషల్ కిక్కిచ్చిన ప్రగతి.. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తూ రచ్చ చేసింది. ఇరగదీసే స్టెప్పులేస్తూ దానికి గ్లామర్ డోస్‌ యాడ్ చేసి తనదైన ఎనర్జీతో ఆశ్చర్యపర్చింది. అంతేకాదు ఈ వీడియోలో ప్రగతి ఫ్రెండ్ కూడా ఆమెతో కలిసి చిందులేసింది. డ్రీముమ్ వేకుపమ్ అనే తమిళ పాటకు ఈ ఇద్దరూ కలిసి ఇంట్లోనే రెచ్చిపోయి డాన్స్ చేశారు. ఫాస్ట్ మూమెంట్స్‌కి తోడు ఇద్దరి గ్లామర్ డోస్ ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణమైంది. 44 ఏళ్ల వయసులో కూడా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేసి ప్రగతి చేస్తున్న హంగామా చూసి ఫిదా అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆమె ఎనర్జీ, డాన్సింగ్ స్కిల్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. లుంగీ కట్టి తీన్మార్ స్టెప్పులేయాలన్నా, కిక్ బాక్సింగ్ చేయాలన్నా, క్లాసికల్ డాన్స్ వేయాలన్నా తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ సోషల్ మీడియాను దున్నేస్తోంది ఈ సీనియర్ నటి. లేటు వయసులో ఘాటు అందాలతో మత్తెక్కిస్తుండటంతో ప్రగతికి సోషల్ మీడియా ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆమె గ్రేస్ చూసి వావ్! అంటున్నారు నెటిజన్లు. ఇలా సామజిక మాధ్యమాల ద్వారా రెగ్యులర్‌గా హాట్ ట్రీట్ ఇవ్వడం హాబీగా పెట్టుకుంది ప్రగతి. ఏదేమైనా వెండితెరపై ఎంతో పద్దతిగా అమ్మ, అక్క, వదిన పాత్రల్లో కలిపించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా చేస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SjFnUx

Oppo F11 Pro Getting Android 11-Based ColorOS 11 Update

Oppo F11 Pro is receiving Android 11 update in India, the company confirmed via a tweet reply. There has been no official confirmation from Oppo regarding the changelog or the firmware version of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2RdlL3O

Global Smartphone Market Sees 27 Percent Growth, Samsung Tops List

Smartphone shipments worldwide grew 27 percent on a year-on-year basis in the first quarter of 2021, as per a report by Canalys. The market research firm said that smartphone vendors shipped a total...

from NDTV Gadgets - Latest https://ift.tt/3316YM7

'Disaster Girl' Zoe Roth Turns Her Meme Into $500,000 NFT

The girl had shot to Internet fame after her father had shot a photograph of her smiling in front of a burning house in 2005.

from NDTV Gadgets - Latest https://ift.tt/3t9FRJo

Thursday 29 April 2021

లాక్‌డౌన్‌లో నిఖిల్ కుటుంబం.. అతని మరణమే అందుకు కారణం.. హీరో సంచలన ప్రకటన

రెండో దశలో వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటికే సినిమా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు.. త్వరలో పూర్తిస్థాయి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో తారలు మరోసారి పూర్తిస్థాయిలో ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సిద్ధార్త్ ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గే వరకూ తన కుటుంబం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందని అతను తెలిపాడు. నిఖిల్ ప్రస్తుతం.. ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ చిత్రాలలో నటిస్తున్నాడు. అయితే కరోనా కేసులు విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఆపేశామని నిఖిల్ తెలిపాడు. ‘‘నా రెండు సినిమాల షూటింగ్‌లు సజావుగా సాగుతున్నాయి. ఒక్కసారిగా ఇండస్ట్రీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడ చూసిన వైరస్సే కనిపించింది. ప్రతీ ఒక్కరు తమ మిత్రుడికో లేక బంధువుకో కరోనా సోకిందని చెబుతున్నారు. దీంతో మేము మా సినిమాల షూటింగ్‌లను తాత్కాలికంగా వాయిదా వేశాము. పరిస్థితులు మెరుగైన తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తాము’’ అని నిఖిల్ పేర్కొన్నాడు. తన భార్య పల్లవితో కలిసి ప్రస్తుతం అన్ని జాగ్రత్తల మధ్య సెల్ఫ్ లాక్‌డౌన్‌లోకి వెళ్లామని నిఖిల్ తెలిపాడు. ‘‘ఎంతో మంది యువకులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. నాకు తెలిసిన వ్యక్తి వైరస్ సోకి మరణించాడు. అతని వయస్సు 31 సంవత్సరాలే. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఒక డాక్టర్‌గా నా భార్య పల్లవి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంది. నేను వీలైనంత త్వరగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. పరిస్థితులు మెరుగయ్యే వరకూ మా కుటుంబం మొత్తం సెల్ఫ్ లాక్‌డౌన్‌లోనే ఉంటాము’’ అని నిఖిల్ స్పష్టం చేశాడు. ఇక ఈ లాక్‌డౌన్‌లో కష్టాల్లో ఉన్నవారికి తగిన సహాయం అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని నిఖిల్ తెలిపాడు. బెడ్స్, ఆక్సిజన్, ప్లాస్మా తదితర అవసరాలు ఉన్నవారు తనని సంప్రదించాలని అతను అన్నాడు. అయితే సోషల్‌మీడియాలో చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని.. దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండాలని అతను సూచించాడు. ప్రస్తుతం తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ప్రజలకు సహాయం చేసి సద్వినియోగం చేసుకుంటానని అతను చెప్పాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3t5UCNh

iPhone 12 Series in Purple Colour, AirTag Go on Sale

iPhone 12 and iPhone 12 mini Purple colour variant and AirTag are now on sale in India, just days after their debut at Apple's Spring Loaded event last week. Apple is also set to start taking...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vu6qdL

From Lucifer to Army of the Dead, What to Watch in May

Radhe, Army of the Dead, Lucifer season 5 part 2, Love Death + Robots season 2, Toofaan, Sardar Ka Grandson, Castlevania season 4, Star Wars: The Bad Batch, Jupiter's Legacy, Master of None season 3...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nGnVoD

IBM to Acquire Software Provider Turbonomic for Over $1.5 Billion

IBM said it has agreed to acquire Turbonomic, a provider of software that helps companies monitor the performance of their business applications, the latest in a series of cloud computing acquisitions...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nylgxf

Microsoft to Take Smaller Cut From Video Game Developers: Report

Microsoft will cut its charges for video game developers who publish games in its online store, starting August, the New York Times reported.

from NDTV Gadgets - Latest https://ift.tt/3e5axal

NASA Postpones Mars Ingenuity Helicopter's Fourth Flight

NASA's Mars Ingenuity helicopter missed its fourth scheduled flight on Thursday, with the space agency blaming a software glitch and vowing to try again the next day.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aTcF3c

'Bengal, Kerala, TN will challenge BJP'

'If Kerala votes back the LDF, if Tamil Nadu brings the DMK and if Bengal votes for the Trinamool, we will project a formidable opposition to the BJP.'

from rediff Top Interviews https://ift.tt/3e5ehbT

Have you fallen out of love? READ THIS!

'There is no one way of being in love and there is no one way of feeling it.'

from rediff Top Interviews https://ift.tt/3u5lVZD

Twitter Warns of Rising Costs, Slow User Growth as Pandemic Boost Fizzles

Twitter posted revenues and user numbers mostly in line with analyst estimates in stark contrast to the better performing digital ad firms like Facebook and Alphabet.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aQnz9S

Amazon Expects Sales Windfall as US Economy Reopens, Posts Record Profits

Amazon, one of the biggest winners of the pandemic, posted record profits and signalled that consumers would keep spending in a growing US economy and converts to online shopping are not likely to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SgFRKY

సినిమా రౌండప్: హాట్‌ హాట్‌గా ఎన్టీఆర్‌ హీరోయిన్ ఎంట్రీ.. పవన్ కళ్యాణ్ రెడీ! ప్రియాంక ఆవేదన

జోష్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న 'అఖండ' మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది..' అనే డైలాగ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లుతోంది. ఇప్పటికే 'అఖండ' టీజర్‌ టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అప్పట్లోనే ఊపేసిన హీరోయిన్ మరోసారి హాట్‌గా.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఆది' సినిమాలో హీరోయిన్ కీర్తి చావ్లా గుర్తుందిగా. డెబ్యూ మూవీతోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఈ బ్యూటీ మళ్ళీ ఇన్నేళ్లకు మరింత హాట్‌గా వెండితెరపై కనిపించబోతోంది. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కోసం రెడీ! రీ- ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిటవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమా ఓకే చేశారని తెలుస్తోంది. మహేష్ బాబుతో 'మహర్షి' రూపొందించిన వంశీ పైడిపల్లి పవన్ కోసం బలమైన కథ రెడీ చేసి దిల్ రాజుకు వినిపించారట. అతిత్వరలో దీనిపై పవన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్. అది చూసి ప్రియాంక ఆవేదన కరోనా సెకండ్ వేవ్ దాటికి భారత దేశం అల్లాడిపోతోంది. కోవిడ్ భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఆసుపత్రులలో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌ను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. భారత్ తన సొంత దేశమని, ఇప్పుడు రక్తమోడుతోందని ప్రియాంక ఆవేదన చెందారు. హిట్ సీక్వెల్‌తో మాస్ మహారాజా.. ఇటీవలే 'క్రాక్' సినిమాతో హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' మూవీ చేస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారట మాస్ మహారాజ్. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సీక్వల్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nxywSK

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వి ఆనంద్ క‌న్నుమూత‌

సినీ ఇండీస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి దాడి, మరోవైపు అనారోగ్యంతో పలువురు సినీ ప్రముఖుల మరణాలు ఇండీస్ట్రీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే తమిళ హాస్యనటుడు వివేక్ మరణం తాలూకు విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే కోలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వి ఆనంద్(54) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతిలో నొప్పి రావడంతో ఈ రోజు (ఏప్రిల్ 30) తెల్లవారుజామున చెన్నైలోకి ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆయన ఉదయం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆయన మరణవార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణం పట్ల పలువురు సినీ నటులు, దర్శకనిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. క‌ల్కి, ఇండియా టుడే దినప‌త్రిక‌ల్లో పని చేసిన ఆయన.. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ వద్ద సినిమాటోగ్ర‌ఫీలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, బాయ్స్, ర‌జినీకాంత్ శివాజీ లాంటి భారీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా సేవలందించారు. క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి సూర్య‌తో వీడొక్క‌డే(అయాన్‌)తో హిట్ కొట్టారు. రంగం(కో) సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆ తర్వాత బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాల‌ను ఆయన రూపొందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3e0THtk

హీరోయన్‌‌ని ఫిక్స్ చేసిన శంకర్.. రామ్ చరణ్‌తో మరోసారి జతకట్టనున్న బాలీవుడ్ భామ

రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌‌‌లో సినిమా గురించి ప్రేక్షకలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, పెద్ద సెట్టింగ్‌లు మాత్రమే కాదు.. ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. ఇప్పడు రామ్ చరణ్‌తో చేసే సినిమాని కూడా ఓ సందేశాత్మక చిత్రంగా రూపొందించే పనిలో ఉన్నారట శంకర్. శివాజీ, భారతీయుడు స్టైల్‌లో అవినీతిపై యుద్ధం చేసే పాత్రలో రామ్ చరణ్‌ని చూపించనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య.. ఈ మే 14న విడుదల కావాల్సింది. కానీ, రెండో దశలో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత చరణ్, శంకర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమాలో చరణ్ అవినీతిపై పోరాటం చేసే ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇక చరణ్ సరసన హీరోయిన్‌గా కియారా అడ్వాణీని శంకర్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కియారా మళ్లీ టాలీవుడ్ పైపు చూడలేదు. అయితే శంకర్ చెప్పిన స్క్రీప్ట్ నచ్చడంతో కియారా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అదిరిపోయే డైలాగ్స్ కోసం ప్రముఖ రచయిత వివేక్‌ని రంగంలోని దింపారట శంకర్. గతంలో మెర్సల్, దర్బార్, బిగిల్, ఇరంబు థిరై, సోరారై పొట్రూ తదితర సినిమాలకు ఆయన రచయితగా పని చేశారు. ఈ సినిమాకి కూడా మాస్, పవర్‌ఫుల్ డైలాగ్స్ అందించేందుకు శంకర్‌తో పాటు వివేక్ ఇప్పటికే పని ప్రారంభించారని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32ZsbGo

తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన వెంకటేష్.. నారప్ప రిలీజ్ వాయిదా.. అఫీషియల్ స్టేట్‌మెంట్

ప్రస్తుతం దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులు ప్రతి ఒక్కరిలో ఆందోళన నింపుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి అంతకంతకూ పెరుగుతూ వస్తుండటం దేశ ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇల్లు వదిలి బయటకు రాకపోవడం ఒక్కటే ఇందుకు నివారణ చర్య అని గడపదాటి ఎక్కడికీ వెళ్లడం లేదు జనం. ఈ పరిస్థితుల్లో థియేటర్స్ గేట్లకు మళ్ళీ తాళాలు పడ్డాయి. ఇప్పటికే పలు సినిమాల విడుదల వాయిదా వేశారు. తాజాగా ఆ లిస్టులో '' కూడా చేరింది. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్'కు రీమేక్‌గా తెలుగులో 'నారప్ప' మూవీ రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తుండగా.. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని మే 14న రిలీజ్‌కి రెడీ అయింది. అయితే ఊహించని రీతిలో కరోనా దాడి మళ్ళీ ప్రారంభం కావడంతో 'నారప్ప' విడుదల వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు వెంకటేష్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక అతిత్వరలో చిత్రాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. 'అందరం మాస్కులు ధరించి, బౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండటమే మనం సమాజానికి చేసే గొప్ప సాయం' అని ఆయన పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3t2zNlR

Samsung Rides Smartphones, Home Appliances Sale to Post Jump in Profits

Samsung posted a 46.3 percent rise in first-quarter net profits, largely driven by robust sales of its smartphones and home appliances due to continued stay-at-home demand.

from NDTV Gadgets - Latest https://ift.tt/3u6NrpE

NASA Pays Rich Homage To Apollo 11 Astronaut Michael Collins

Michael Collins, the third American astronaut on the Apollo 11 mission to the Moon along with Buzz Aldrin and Neil Armstrong, passed away on Wednesday, and was paid tribute to by NASA.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QFE4P5

Among Us Gets New Colours, Enhanced Art Style Along With Bug Fixes

Among Us developer InnerSloth is updating its popular game. The game will get new features including 6 new colours, enhanced art styles, and more, along with various bug fixes and improvements.

from NDTV Gadgets - Latest https://ift.tt/2S7Mejv

Apple May Start Shipping Successor to Its M1 Chip as Early as July

Apple may start shipping the successor to its M1 chip in July, according to a report by Nikkei Asia. Speculated to be called M2 or M1X, the new Apple Silicon is said to have entered mass production.

from NDTV Gadgets - Latest https://ift.tt/3u6EHQ4

1.32 Crore Vaccination Registrations in One Day Through CoWIN Portal: Centre

The registration process began 4pm on Saturday, April 28, and the government has announced that over 1.32 crore people registered in just one day. There were initial glitches, probably because the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aIVSjd

Tencent Said to Face Substantial Penalty From China in Antitrust Crackdown

China is preparing a substantial fine for Tencent as part of its sweeping antitrust clampdown on the country's Internet giants, but it is likely to be less than the record penalty imposed on Alibaba...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xIvyQa

Netflix's Play Something Button Rolls Out for All Users Globally

Netflix's shuffle play "Play Something" button on TV is here for everyone. You hit the Play Something button and Netflix will pick a title from its catalogue - a film or a TV show - that...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aNOFhA

'Mamata will win Bengal with 190+ seats'

'The BJP knows it can't win Bengal.'

from rediff Top Interviews https://ift.tt/3e06j3H

Wednesday 28 April 2021

PUBG Lite Will Not Be Playable Anymore Starting Today, April 29

PUBG Lite has reached its end of service as of today, April 29 and players will no longer be able to play the game like they did. The player service will remain active till May 29 and the Facebook...

from NDTV Gadgets - Latest https://ift.tt/3u5dHR3

Indian Smartphone Market Sees 11 Percent Shipment Growth: Canalys

Smartphone shipments in India grew 11 percent on a year-over-year basis in the first quarter of 2021, as per a report by Canalys. The market research firm said that smartphone vendors shipped a total...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xxt1In

Spotify Now Has 158 Million Subscribers, Company Posts Rare Profit

Spotify posted rare net profit in the first quarter and a sharp increase in paid subscribers as the music streaming giant launched in dozens of new markets, but disappointing total users sent shares...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ntqFFU

Watch the Trailer for Pixar's Luca, Out in June

Pixar's Luca gets a new trailer. Luca release date is June 18 on Disney+ and Disney+ Hotstar. Jacob Tremblay and Jack Dylan Grazer lead Luca voice cast. Enrico Casarosa directs.

from NDTV Gadgets - Latest https://ift.tt/3vrFGuv

Vivo V21 5G to Launch in India Today: How to Watch Livestream

Vivo V21 5G is all set to launch in India today. The phone was unveiled in Malaysia just two days ago and now it is set to arrive to the Indian market. The launch event in India will be livestreamed...

from NDTV Gadgets - Latest https://ift.tt/3t5c44u

Facebook Benefits From Pandemic Ad Spending but Apple Could Spoil Its Party

Facebook beat Wall Street expectations for both quarterly revenue and profit but warned that growth later this year could "significantly" decline as new Apple privacy policies will make it more...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Pyrj8z

Why Meera Chopra won't work in the South anymore

'I could not adjust to the way they treat you.'

from rediff Top Interviews https://ift.tt/2RbhuO1

Pawan Kalyan: హరి హర వీరమల్లుపై అనుమానాలు.. ఇదే జరిగితే పవన్ ఫ్యాన్స్‌కి పండగే పండగ!!

రీ- ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ఒకటి ''. జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి పెరగడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ వీరవిహారం చేస్తుండటంతో పలు సినిమాల షూటింగ్స్ స్వచ్ఛందంగా వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. కొన్ని సినిమాల విడుదల తేదీలను సైతం మార్చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా కూడా వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించారు నిర్మాత ఎ.ఎం.రత్నం. ''అనుకున్నట్లుగా వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ సినిమా తెరపైకి వస్తుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేస్తారు డైరెక్టర్ క్రిష్‌. పైగా సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ మూవీ రిలీజ్ గురించి అనుమానాలు అవసరం లేదు'' అని ఆయన చెప్పారు. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా ఈ 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో.. చెప్పినట్లుగా సంక్రాంతికే సినిమా రిలీజ్ చేస్తే పవన్ ఫ్యాన్స్‌కి ఇక పండగే పండగ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dZpESQ

Facebook Blocks #ResignModi Posts for Hours 'By Mistake'

Facebook blocked posts tagged #ResignModi before restoring them hours later, stoking a controversy that's erupted over government requests to remove social media content as India grapples with an...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gLmt2X

Apple Rides 5G iPhone Demand to Soar Past Sales, Profit Targets

Apple posted sales and profits ahead of Wall Street expectations fuelled by 5G iPhone upgrades but warned a global chip shortage could dent iPad and Mac sales by several billion dollars.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SeTkD1

అర్ధరాత్రి వేళ కూతురుతో సురేఖా వాణి రచ్చ.. ఫుల్లుగా ఎంజాయ్! ఆయన ఫొటో ముందు పెట్టుకొని..

సురేఖా వాణి.. అబ్బో! ఈ నటీమణి గురించి ఎంత చెప్పినా తక్కువేనండోయ్. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ యాక్ట్రెస్. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై అలరించడమే కాదు సోషల్ మీడియాను దున్నేస్తూ నేటితరం ఆడియన్స్‌కి కిక్కివ్వడమూ సురేఖా వాణికి తెలుసు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖ. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్. నిత్యం తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూనే కూతురు సుప్రితతో దిగిన ఫొటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది సురేఖావాణి. ఈ క్రమంలోనే గత రాత్రి ఇంట్లో చేసిన ఎంజాయ్ తాలూకు ఫొటోలు షేర్ చేసింది. నేడు (ఏప్రిల్ 29) తన పుట్టినరోజు సందర్భంగా కూతురు , అత్యంత సన్నిహితులతో కలిసి చిల్ అయింది . కూతురు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. అయితే ఈ వేడుకలో తనకెంతో ఇష్టమైన భర్త సురేష్ తేజను మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఫొటోను కేక్ ముందు పెట్టుకొని మరోసారి ప్రేమను చాటుకుంది. ఈ మేరకు తన పుట్టినరోజు ఏర్పాట్లన్నీ చేసి ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినందుకు కూతురు సుప్రితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది సురేఖా వాణి. నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి, ఆనందం ఇంకోటి లేదంటూ కామెంట్ చేసింది. దీంతో సురేఖా వాణి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది సురేఖా వాణి భర్త సురేష్ తేజ మరణించిన సంగతి మనందరికీ తెలుసు. అప్పటినుంచి కూతురుతో కలిసి ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్న ఆమె.. ఇటీవలి కాలంలో తన రెండో పెళ్లిపై వచ్చిన వార్తలను ఖండించింది. ఇదే విషయమై ఆమె కూతురు సుప్రిత కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చిన వార్తలు రాస్తే అది జర్నలిజం అనిపించుకోదంటూ మీడియాపై మండిపడింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QwRjlh

సినిమా రౌండప్: రమ్యకృష్ణ సెకండ్ డోస్.. నయనతార డేరింగ్.. అజయ్ దేవ్‌గణ్ ఆపన్న హస్తం

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు దాని నివారణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే తాను కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నానని తెలుపుతూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది. యంగ్ హీరోయిన్ ప్యాకప్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని ప్యాకప్‌ చెప్పేసింది. ఈ మేరకు స్టైల్‌గా నడుస్తున్న పిక్ షేర్ చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. డేరింగ్ అంతా కరోనాకు భయపడి షూటింగ్స్ రద్దు చేస్తుంటే రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతోంది. ఈ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకుంది నయనతార. కరోనా పరిస్థితుల్లో కూడా ఆమె హైదరాబాద్ ల్యాండ్ కావడం నిజంగా డేర్ అంటున్నారు నెటిజన్స్. రూటు మార్చిన సెలబ్రిటీలు తమ తమ సినిమాల ప్రమోషన్స్‌ కోసం సోషల్‌ మీడియాను ఉపయోగించుకునే సినీ సెలబ్రిటీలు రూటు మార్చారు. ప్రమోషన్‌ కన్నా ప్రజా సేవే మిన్న అని మూకుమ్మడిగా ముందుకు కదులుతున్నారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్‌, హాస్పిటల్ బెడ్స్‌, ప్లాస్మా తదితర విషయాల కోసం మాత్రమే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడుతున్నారు. ఆపన్న హస్తం కరోనా మహమ్మారి విలయతాండవంలో మీకు మేము అండగా నిలుస్తాం అంటూ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ తన ఎన్‌వై ఫౌండేషన్స్ ద్వారా ముంబై లోని శివాజీ పార్క్‌లో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aQs04i

'We may have around 5,000 deaths a day by mid-May'

'Even with 3 lakh cases a day, we have saturated our resources.'

from rediff Top Interviews https://ift.tt/3eGpTBg

Samsung Galaxy M42 5G With 5,000mAh Battery Launched in India

Samsung Galaxy M42 5G is the latest smartphone to launch in the Indian market by the Korean tech giant. The phone is powered by the Qualcomm Snapdragon 750G SoC and has a quad rear camera setup. It...

from NDTV Gadgets - Latest https://ift.tt/3tZJaUO

COVID-19: 'The young are dying'

'When this COVID-19 restarted, the first thing I observed was that the patients are all below 50 years.'

from rediff Top Interviews https://ift.tt/3vqRlK0

Man Tweets To Google CEO Sundar Pichai, for Help Resetting His Gmail Password

When Google CEO Sundar Pichai tweeted to talk about how Google will aid India in the fight against COVID-19, he probably wasn't expecting a tech support request.

from NDTV Gadgets - Latest https://ift.tt/32RjoGq

Apple Music Launches Top 25 Playlists for 100 Cities With iOS 14.5 Update

Apple Music is launching Top 25 Playlists in more than 100 cities around the world. Users who aren't subscribed to Apple Music can access the playlists through its Web player. Alongside, Apple Music...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vorJgN

Zomato Files for Rs. 8,250-Crore IPO as Food Delivery Surges in Pandemic

Zomato has filed for an IPO of up to Rs. 8,250 crores as consumers increasingly turn to ordering food online during the COVID-19 pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gLbIhc

Realme Confirms India Launch Event for May 4, Realme X7 Max Expected

In the latest #AskMadhav podcast, Sheth revealed that Realme will be hosting a launch event on May 4. At the event, the company will unveil a new flagship smartphone with a MediaTek Dimensity 1200...

from NDTV Gadgets - Latest https://ift.tt/2R2VPHV

COVID-19 Vaccine Registration to Open for All Adults in India From 4pm Today

COVID-19 vaccine registration in India for people aged between 18 and 44 years will begin from 4pm today (Wednesday, April 28). You can register using the CoWIN portal or through the Aarogya Setu or...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eFTqLm

Microsoft Rides Cloud Strength to Post Growth in Sales

Microsoft met analysts' quarterly sales expectations and beat profit estimates, but its shares fell slightly reflecting some scepticism about one-off benefits included in the results and high hopes...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nzBJ4f

Tuesday 27 April 2021

బ్రేకింగ్: అల్లు అర్జున్‌కు కరోనా.. అభిమానులకు స్టైలిష్ స్టార్ విజ్ఞప్తి

దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి సినీ ఇండస్ట్రీని వీడటం లేదు. సాధారణ, సెలబ్రిటీ అనే తేడాలేకుండా అందరినీ చుట్టేస్తూ ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది సినీ నటులు కరోనా బారినపడగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు బన్నీ. ''అందరికీ నమస్కారం.. నాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నాను. ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో కరోనా పట్ల కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోండి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సన్నిహితులు, ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు'' అని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రంలో గిరిజన యువతిగా రష్మిక నటిస్తుండగా.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు సుకుమార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b2MJ5l

సమంత సీక్రెట్ నేమ్ రివీల్.. ఇంట్లో వాళ్లంతా పిలిచే పేరిదే! వెరీ వెరీ ఇంట్రెస్టింగ్..

ఈ లోకంలో ఎంతోమంది ముద్దు పేర్లతో పిలవబడుతుంటారు. బయట ఓ పేరుతో ఫేమస్ అయినా కూడా వారి వారి ఆత్మీయులు, కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే పేరు మరొకటి ఉంటుంది. ఇది ఒరిజినల్ నేమ్‌కి కాస్త దగ్గరగా ఉండటం కామన్. అయితే స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నంగా ఉంది. తాజాగా ఆమె సీక్రెట్ నేమ్ రివీల్ అయింది. మనమంతా సామ్ అంటూ ముద్దుగా పిలుచుకునే సమంతను ఇంట్లోవాళ్ళు మాత్రం 'యశోద' అని పిలుస్తారట. ఆమె సన్నిహితులు కూడా అదే పేరుతో పిలుస్తుంటారని తెలిసింది. అంతేకాదు సమంతకు అలా అని పిలిపించుకోవడం కూడా చాలా చాలా ఇష్టమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదేమైనా ఈ సీక్రెట్ నేమ్ గురించి తెలిసి సామ్ ఫ్యాన్స్ కూడా కాస్త కొత్తగా ఫీల్ అవుతున్నారు. సినిమాల్లోకి రాకముందు సమంత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేదట. అలా పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ రంగంలోకి వచ్చిన సమంతను సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఓ యాడ్‌ షూట్‌లో సమంతని చూసిన డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ 'ఏ మాయ చేశావే' సినిమాలో అవకాశం ఇవ్వడంతో ఆమె అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ పీక్ స్టేజిలో ఉండగా అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన సమంత.. పెళ్లి తర్వాత కూడా వెండితెరపై హవా నడిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది సామ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R5YLn2

WhatsApp Testing Feature to Help Migrate Chats Between Android and iOS

WhatsApp is testing a new feature for Android devices that will let users import their chat history from iOS devices. Previously, the instant messaging app was working on an export chat feature on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3tURLYO

SpaceX Plan to Deploy Over 2,000 Starlink Satellites Gets US FCC Approval

The US Federal Communications Commission (FCC) said it had voted to approve a SpaceX plan to deploy some Starlink satellites at a lower Earth orbit than planned as part of its push to offer...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xvbzV2

Samsung Galaxy M42 5G to Launch in India Today: All You Need to Know

Samsung Galaxy M42 5G is all set to launch in India today. The launch event is scheduled to begin at 12pm IST and the phone is already confirmed to be available via Amazon. Samsung Galaxy M42 5G is...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QuUEBm

Apple Fined $12 Million by Russia for Alleged App Market Abuse

Russia said it had fined Apple $12 million (roughly Rs. 90 crores) for alleged abuse of its dominance in the mobile applications market, in the latest dispute between Moscow and a Western technology...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aNiZJv

'India is like 1939-40 Germany!'

'When an individual becomes authoritarian, you can overthrow the individual easily.

from rediff Top Interviews https://ift.tt/3xxypuS

అతనితో రాశి ఖన్నా ముద్దులాట.. ఇది ప్యూర్ లవ్ అంటూ ఓపెన్ కామెంట్స్.. వీడియో వైరల్

ఈ మధ్యకాలంలో అందాల సోషల్ మీడియాలో హీటెక్కిస్తూ పోస్టులు పెడుతోంది. ఒకప్పుడు బొద్దుగుమ్మగా చెప్పుకునే ఈమె స్లిమ్ లుక్ లోకి మారి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్న రాశీ.. తాజాగా 'ప్యూర్ లవ్' అంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన మేనల్లుడు నీల్‌తో ముద్దులాటలో మునిగితేలుతూ ‘నిజమైన ప్రేమంటే ఇదే’ అని పేర్కొంది రాశి ఖన్నా. ఈ మేరకు సదరు వీడియోను షేర్ చేస్తూ అతనిపై ఉన్న ప్రేమను బయటపెట్టింది. ఈ వీడియో చూసి రాశీ అభిమానులు మురిసిపోతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. తన కుటుంబం, కుటుంబంలోని వ్యక్తులపై ఆమె చూపిస్తున్న ప్రేమను కొనియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. వరుస సినిమాలతో జోష్‌లో రాశి ఖన్నా.. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటుతోంది. టాలీవుడ్‌లో గోపీచంద్- మారుతి కాంబోలో రాబోతోన్న 'పక్కా కమర్షియల్' సినిమాలో, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మూవీ నాగ చైతన్య హీరోగా రాబోతున్న 'థాంక్యూ' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు హిందీలో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌గా చేస్తూనే.. తమిళంలో కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్‌’ చిత్రానికి ఓకే చెప్పింది. కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా మలయాళ నటి రజిషా విజయన్‌ నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sYfpT1

Google Parent Alphabet Rides Online Consumer Activity to Post Record Profit

Google owner Alphabet reported record profit for the second consecutive quarter and a $50-billion (Rs. 3,72,780 crores) share buyback but warned a surge in usage and advertising sales during the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QvJiNs

Instagram to Create Marketplace to Connect Brands With Influencers

Facebook CEO Mark Zuckerberg said the company will build new features starting with Instagram for content creators to earn money from recommending products on the app and a marketplace to help connect...

from NDTV Gadgets - Latest https://ift.tt/2S5qQLP

'Of course! It breaks your heart'

'My father never saw any success for me.

from rediff Top Interviews https://ift.tt/3aKPl7B

How Dozee Is Helping Hospitals Build Makeshift ICU Beds During COVID-19 Crisis

With startup culture thriving in India and the need for 'going local' becoming increasingly popular, we take a look at all the hottest tech startups grabbing headlines in the country. Gadgets 360...

from NDTV Gadgets - Latest https://ift.tt/32RTceP

Happy Birthday Samantha: పెళ్లయితేనేం తగ్గేదే లే..! అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడైనా అందాల అక్కినేని కోడలిదే హవా

Samantha Akkineni: ఏప్రిల్ 28వ తేదీ 1987 సంవత్సరంలో జన్మించిన నేడు తన 34వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమాలో నటించిన నాగచైతన్యనే ప్రేమించి పెళ్లాడి ప్రస్తుతం అక్కినేని కోడలిగా సత్తా చాటుతోంది సమంత. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలకు దూరమవుతుంటారు. కానీ తాను అందుకు భిన్నం అని నిరూపించుకుంటూ అక్కినేని కోడలయ్యాక తన హవా మరింత పెంచింది సమంత. ఇటు స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికే ఉన్న ఫేమ్‌కి అక్కినేని మార్క్ యాడ్ చేసి దూసుకుపోతోంది. అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడైనా సరే తగ్గేదే లే.. అంటూ సమంత చూపిస్తున్న జోష్ ఎంతోమంది హీరోయిన్స్‌కి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వృత్తిపరంగా హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తూనే మంచి మనసున్న అమ్మాయిగా కూడా పలువురి చేత భేష్ అనిపించుకుంటోంది ఈ అక్కినేని కోడలు. సామాజిక కోణంలో ఆలోచించి సాటి మనిషికి సాయపడాలనే దృక్పథంతో 'ప్రత్యూష సపోర్ట్' అనే స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభించి ముందుకు సాగుతోంది సామ్. ఈ సంస్థ ద్వారా బడుగు, బలహీల వర్గాల పిల్లలకు విద్య, వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది. ఇక సమంత సినిమాల గురించి ప్రత్యేకమైన వివరణ అవసరమే లేదు. పెళ్లయ్యాక రెట్టింపు ఉత్సాహంతో కెమెరా ముందు ఆడిపాడుతున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఒలకబోయడంలోనూ వెనకడుగేయడం లేదు. ప్రస్తుతం 'శాకుంతలం' సినిమాతో బిజీగా ఉంది సమంత. తన కెరీర్‌లో తొలిసారి పౌరాణిక పాత్ర పోషిస్తోంది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేయడంలోనూ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది సమంత. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు, ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూ అక్కినేని అభిమానులకు టచ్‌లో ఉండటం అమ్మడి నైజం. అదేవిధంగా తన అందాలతో ఆన్‌లైన్ వేదికలను వేడెక్కించడంలోనూ సమంత రూటే సపరేటు. బుల్లితెరపై హోస్ట్‌గా కూడా తన సత్తా ఏంటనేది ప్రూవ్ చేసుకుంది సమంత. బిగ్ బాస్ తెరపై కొద్దిరోజుల పాటు అక్కినేని నాగార్జునను రీప్లేస్ చేసి హంగామా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'సామ్ జామ్' అంటూ టాప్ సెలబ్రిటీలందరితో ఎంజాయ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఈ షోతో సమంత హోస్టింగ్ కళ బయటపడటమే గాక పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ఇలా సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్‌ రౌండ్ ప్రతిభ చూపుతున్న అక్కినేని కోడలు.. ఇటీవలే వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది. . 'సాకీ' పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెస్తూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం తన బిడ్డ లాంటిది అని సమంత చెప్పడం విశేషం. అలాగే తన స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డితో పాటు ప్ర‌ముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో క‌లిసి 'ఏకం' లెర్నింగ్ సెంటర్‌ని స్టార్ట్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సమంత. అంటే ఒక్కటేమిటి అన్ని రంగాల్లో సత్తా చాటే స్టామినా ఉందని ఆమె నిరూపించుకుంటోంది సామ్. ఈ అక్కినేని కోడలు ఇంకా మరెన్నో సరికొత్త అడుగులేస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ 'తెలుగు సమయం' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3t2qdzs

Realme 8 5G First Sale in India Today at 12 Noon: All Details

Realme 8 5G will go on sale for the first time in India today, April 28 via Flipkart, Realme.com, and other retailers. The smartphone was launched as an upgraded version of the Realme 8 a day after...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eDC8hY

సినీ వర్గాల్లో విషాదం.. కరోనాతో దర్శకుడు తమిర కన్నుమూత

కరోనా విలయతాండవానికి బ్రేకులు పడటం లేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎంతోమందిని బలి తీసుకుంటోంది. రోజురోజుకూ కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి సైతం రోజుకో చేదు వార్త వినాల్సి వస్తుండటం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనా కాటుకు బలి కాగా.. తాజాగా కోలీవుడ్ (53) కరోనాతో కన్నుమూశారు. గత 20 రోజుల క్రిందట కోవిడ్ పాజిటివ్ రావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న ఆయన నిన్న ఏప్రిల్ 27వ తేదీ మధాహ్నం తుదిశ్వాస విడిచారు. కరోనాకు తోడు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటమే మరణానికి కారణమని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. లెజెండరీ దర్శకులు కె.బాలచందర్‌తో పాటు మరికొందరు అగ్ర దర్శకుల దగ్గర తమిర అసిస్టెంట్‌గా పని చేశారు. వాళ్ల దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేసిన అనుభవంతోనే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో రూపొందించిన ‘రెట్టసూజి’ అనే సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన 2018లో సముద్రఖని, రమ్య పాండియన్ ప్రధాన పాత్రల్లో ‘ఆన్ దేవతై’ సినిమా రూపొందించారు. ఇండస్ట్రీలో అందరితో ఆప్యాయంగా మెదిలే దర్శకుడు తమిర ఇకలేరనే వార్త కోలీవుడ్‌లో విషాదం నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QEZOdZ

Tecno Spark 7 Pro With MediaTek Helio G80 SoC, 90Hz Display Launched

Tecno Spark 7 Pro unveiled today is the latest phone in the Spark 7 series. It joins the Tecno Spark 7 and the Tecno Spark 7P. Only the Tecno Spark 7 has made its way to the Indian market so far.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eASZ50

మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 'ఆచార్య' విడుదలపై ఫుల్ క్లారిటీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!!

దేశంలో కరోనా దాడి అంతకంతకూ పెరుగుతోంది. కరోనా ఉదృతికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తుండటం ఆందోళనకరంగా మారింది. దీంతో ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్ వాయిదా పడగా, ఇంకొన్ని సినిమాల విడుదల కూడా పోస్ట్ పోనే అయింది. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ లేటెస్ట్ మూవీ 'ఆచార్య' కూడా చేరిపోయింది. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. 'ఆచార్య' మూవీ షూటింగ్ ప్రారంభం నుంచే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి- కొరటాల కాంబోలో సినిమా అనగానే మెగా అభిమానుల్లో ఆతృత నెలకొంది. పైగా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవిని వెండితెరపై చూడాలని ప్రేక్షకుల్లో కుతూహలం మొదలైంది. దీంతో మెగా ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాను మే 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్. అందుకోసం చిత్రానికి సంబంధించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఒక్కసారిగా పెరగడంతో సినిమా విడుదల వాయిదా వేయకతప్పలేదు. ఈ సినిమాను రిలీజ్ వాయిదా వేశామని, ముందుగా చెప్పినట్లుగా మే 14వ తేదీన రిలీజ్ చేయడం లేదని అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది చిత్రయూనిట్. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. పరిస్థితులు చక్కబడ్డాక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ట్వీట్ చేసింది. ఇది మెగా అభిమానుల్లో కాస్త నిరాశ నింపినా.. కొత్త రిలీజ్ డేట్ చిరంజీవి పుట్టిన రోజే అనగా (ఆగస్టు 22) అని తెలుస్తుండటం వారిలో ఆనందం నింపుతోంది. చిరంజీవి 152వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగమవుతున్నారు. సిద్ద పాత్రలో ఆయన నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి జోడిగా కాజల్ అగర్వాల్ ఆడిపాడుతోంది. ఇప్పటికే విడుదలైన 'ఆచార్య' అప్‌డేట్స్ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. సో.. చూడాలి మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32QKZYd

Redmi K40 Game Enhanced Edition Teased to Pack 5,065mAh Battery, 67W Fast Charging Support

Redmi K40 Game Enhanced Edition will launch on April 27 and fresh teasers give away details of the battery and fast charging support. In the past, the phone has been tipped to feature a triple rear...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eCzSr8

Apple Releases iOS 14.5 With Ability to Unlock iPhone Using Apple Watch

Apple has released iOS 14.5, iPadOS 14.5, macOS Big Sur 11.3, watchOS 7.4, and tvOS 14.5 for all its compatible devices. In the series, the iOS 14.5 update brings the ability to unlock your iPhone...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QyyX3a

Amazon Transports Medical Equipment to Indian Hospitals Amid COVID-19 Crisis

Amazon has announced that it is airlifting over 8,000 oxygen concentrators and 500 BiPAP machines from Singapore to donate them to hospitals in India in order to boost their capacity to help COVID-19...

from NDTV Gadgets - Latest https://ift.tt/3u8fAg5

Elon Musk's Tesla Just Sold Some of Its Bitcoins: Find Out Why

Elon Musk said Tesla had sold 10 percent of its Bitcoin holdings to demonstrate the cryptocurrency's liquidity on balance sheet, while he has retained his personal Bitcoin investment. The Tesla and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nnfFtq

House of the Dragon Filming Begins, to Release in 2022 in India

Game of Thrones prequel House of the Dragon has begun production and will release in 2022 on HBO and HBO Max. Expected to air on Disney+ Hotstar in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xuXuGT

Blue Origin Protests NASA's Awarding of Moon Lander Contract to SpaceX

Blue Origin, the space rocket company backed by billionaire Jeff Bezos, is formally challenging the $2.9-billion (roughly Rs. 21,650 crore) Moon lander contract awarded by NASA to rival Elon Musk's...

from NDTV Gadgets - Latest https://ift.tt/32QwLXl

'Bips and I have to be ambassadors of love'

'We represent love and love represents us.'

from rediff Top Interviews https://ift.tt/2QWEPDc

Monday 26 April 2021

Itel Vision 2 With Octa-Core SoC, Triple Rear Cameras Launched in India

Itel Vision 2 has launched in India as a successor to Itel Vision 1 that was launched in February 2020. It is an entry-level offering that costs Rs. 7,499 and comes with decent specifications. It...

from NDTV Gadgets - Latest https://ift.tt/32Scd0I

Apple to Establish North Carolina Campus, Increase US Spending Targets

Apple said it will establish a new campus in North Carolina that will house up to 3,000 employees, expand its operations in several other US states and increase its spending targets with US suppliers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ppw3x4

Apple Ad Tracking Changes' Impact Will Hinge on App Developers: Privacy Chief

The impact of Apple's new privacy controls over digital advertising tracking is likely to depend greatly on how app developers implement a new pop-up notification, Apple's user privacy chief said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QrKjWQ

WhatsApp Group Admin Not Liable for Objectionable Post by Others: Bombay HC

An administrator of a WhatsApp group cannot be held criminally liable for an objectionable post by another member of the group, the Nagpur bench of the Bombay High Court has held and quashed a case of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3t1ffdK

ఆ హీరోయిన్ కుదరదని చెప్పడంతో నాని ప్యాకప్.. అంటే సుందరానికీ తప్పని కష్టాలు!

నజ్రియా నాజిమ్, ఫాహద్ ఫాజిల్ జోడీకి సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. మళయాలీ ఇండస్ట్రీలో నజ్రియా, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సాధించాయి. ఇప్పుడీ భార్యాభర్తలు తెలుగు తెరపై సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఫాహద్ ఫాజిల్ 'పుష్ప'లో విలన్‌గా నటిస్తుండగా.. సరసన '' సినిమాలో నజ్రియా నటిస్తోంది. ఆయా సినిమాల షూటింగ్స్ నిమిత్తం ఇటీవలే ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు నజ్రియా నో చెప్పిందట. ప్రస్తుతం 'అంటే సుందరానికీ' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా షూటింగ్ చేయాలని భావించారట మేకర్స్. అయితే హీరోయిన్ నజ్రియా మాత్రం ఈ పరిస్థితుల్లో తాను షూటింగ్‌లో పాల్గొన్నానని తెగేసి చెప్పిందట. దీంతో నాని సహా 'అంటే సుందరానికీ' టీమ్ ప్యాకప్ చెప్పేసి కొన్నిరోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారని సమాచారం. నజ్రియా తిరిగి భర్తతో కలిసి చెన్నై వెళ్లిపోయిందట. నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న ఈ 'అంటే సుందరానికీ' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే హీరోయిన్ నజ్రియాకు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. దీంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేస్తున్నారు నాని. కరోనా కారణంగా ఆ సినిమాల షూటింగ్స్ కూడా ఆపేశారని తెలిసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S8PNpN

Facebook in Process to Build Its Own In-App Podcast Player: Report

Facebook is building its own in-app podcast player, the company reportedly confirmed. According to The Verge, the new addition will be separate from its new in-app Spotify player.

from NDTV Gadgets - Latest https://ift.tt/3tZfY00

Facebook Users Can Now Play Spotify Music, Podcasts on App

Spotify said it has partnered with Facebook to allow listeners to play music and podcasts directly from the social network's iOS and Android apps.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xubNLM

'Yes, we have to prepare for war'

'When the adversary has tasted what you can do, he is going to be more experienced in countering how the Indians think.'

from rediff Top Interviews https://ift.tt/2QqX2cl

బుగ్గలు నాకుతూ చెవులు కొరుకుతూ హీరోయిన్‌తో రచ్చ.. హాట్ బ్యూటీ సంబరం చూస్తే! వీడియో వైరల్

పెట్ డాగ్స్ అంటే ఎవరికి మాత్రం ముద్దు ఉండదు చెప్పండి. ఇంట్లో పెంచేకునే కుక్కలపై వాటి యజమానులు చూపించే ప్రేమ ఎంతో ఉంటుంది. ఇంట్లో మనిషిగా ట్రీట్ చేస్తూ ఆ పెట్‌పై ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలైతే పెట్ డాగ్స్ అంటే ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటూ వాటితో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. మరీ ముఖ్యంగా నేటితరం హీరోయిన్స్ అయితే పెట్ డాగ్స్ అంటే పడి చస్తున్నారు. వాటితో ముద్దులు పెట్టించుకుంటూ, ఆటలాడుతూ పక్కనే పడుకోబెట్టుకుంటూ ఆయా ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ కూడా అదే చేసింది. తన స్కూబీ అనే పెట్ డాగ్ ఎంతో ప్రేమగా తన బుగ్గలను నాకుతూ చెవులు కోరుకుతుండగా ఫుల్ ఎంజాయ్ చేసింది. అంతేకాదు తెగ సంబరపడుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి స్కూబీకి థ్యాంక్స్ కూడా చెప్పింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ స్కూబీ ఎంతో లక్కీ అంటూ ఈ ముద్దుల వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కుక్కలపై చూపిస్తున్న పాయల్ చూపిస్తున్న ప్రేమను ఇంకొంతమంది కొనియాడుతున్నారు. Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత ఫాలోయింగ్ కూడగట్టుకొని హాట్ బ్యూటీగా హల్చల్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్. సీత మూవీలో ఐటెం సాంగ్, ఇటీవలే ''వెంకీమామ, డిస్కో రాజా'' సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బోల్డ్ బ్యూటీ లిప్‌లాక్ సీన్స్ అంటే భయం లేదని, కథ డిమాండ్ చేస్తే రెడీ అని చాలా సందర్భాల్లో చెప్పింది. ప్రస్తుతం నరేంద్ర, 5w అనే సినిమాలు చేస్తోంది ఈ పంజాబీ పాప.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tVZupD

Moto G60 to Go on Sale in India Today: Check Offers, Price

Moto G60 sale in India today. The Motorola phone was launched alongside the Moto G40 Fusion last week. The Moto G60 comes with a 108-megapixel primary camera.

from NDTV Gadgets - Latest https://ift.tt/3vkNFcF

సినిమా రౌండప్: బికినీలో ఇలియానా రచ్చ.. పూజా హెగ్డే ఎంట్రీ! ఆ రెండే అవసరమంటున్న సమంత

బీచ్ ఒడ్డున రచ్చ విహారయాత్రలకు పోవడం, అక్కడ చిల్ అవుతూ రచ్చరచ్చ చేయడాన్ని ఎంతో ఇష్టపడే ఇలియానా రీసెంట్‌గా బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసింది. బికినీ వేసి కవ్విస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది టూ హాట్ ఇల్లీ బేబి. అవే ముఖ్యం అనేసిన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అక్కినేని సమంత తాజాగా ఓ పోస్ట్ ద్వారా మోటివేషనల్ టిప్ చెప్పింది. ఆశ, సానుకూల దృక్పథం ఈ రెండు మాత్రమే మనకు ఇప్పుడు సహాయం చేయగలవంటోంది నటి సమంత. ఎంట్రీ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'ఆచార్య'లో పూజా హెగ్డే ఎంట్రీ గ్రాండ్‌గా ఉండనుందట. చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పూజా హెగ్డే ఎంట్రీ ఉంటుందని టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పూజా హెగ్డే ఎపిసోడ్ హైలైట్ అవుతుందని సమాచారం. ఏడేళ్ల రిలేషన్‌షిప్‌కు స్టార్ డాటర్ బ్రేక్ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కూతురు త్రిశాలా దత్‌ తన ఏడేళ్ల రిలేషన్‌షిప్‌కు బ్రేక్ చెప్పానని అంటోంది. ఓ వ్యక్తితో తన సుదీర్ఘ రిలేషన్‌షిప్‌లో ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్నానని, తన మాజీ ప్రియుడు తనని మోసం చేశాడని చెప్పింది. రవితేజతో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ తన తర్వాతి సినిమాను నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాలో నభా నటేష్‌తో పాటు ప్రియాంక అరుళ్ మోహన్‌లను హీరోయిన్లుగా తీసుకున్నారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tVRjJX

Oppo A53s 5G Set to Launch in India Today, to Go on Sale via Flipkart

Oppo A53s 5G is set to launch in India today. It will be available for purchase via Flipkart at 12pm (noon). It will be priced under Rs. 15,000 and will be powered by the MediaTek Dimensity 700 SoC.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sUXbBJ

'When the deadly second wave came, Modi got exposed'

'We will see a kind of disaster which the country has not seen in the last 100 years.'

from rediff Top Interviews https://ift.tt/32SJpVC

Mi 11X, Mi QLED TV 75 to Go on Sale in India Today

Mi 11X and Mi QLED TV 75 will go on sale in India today on Xiaomi's website starting 12pm. Both the products were launched in the country last week. Mi 11X features a 6.67-inch full-HD+ (1,080x2,400...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nsQDsX

పొట్టి వీరయ్య మృతిపై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్.. స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఎదిగిన న‌టుడంటూ!!

టాలీవుడ్ నటుడు పొట్టి వీరయ్య మరణాన్ని ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. పొట్టి వీరయ్య గురించి తెలిసిన ప్రముఖులందరూ కూడా స్పందిస్తున్నారు. పొట్టి వీరయ్యకు గుండెపోటు రావడంతో ఆదివారం నాడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్‌‌లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌కు సుదీర్ఘకాలం సేవ‌లందించిన వీర‌య్య మృతి ప‌ట్ల సానుభూతిని వ్య‌క్త‌ప‌రుస్తూ తెలియ‌జేశారు. మాట్లాడుతూ-``వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్ళను అధిగమించి, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీ పొట్టి వీరయ్య గారి మృతి ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఆయ‌న‌ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను`` అని అన్నారు. సినిమా వాళ్లే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయే వాడిన‌ని.. చిరంజీవి గారు స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వల్లే నేను ఈరోజు బతుకుతున్నా అని గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో పొట్టి వీరయ్య వెల్ల‌డించారు. సినిమాల్లో నటిస్తేనే డబ్బులు వస్తాయి. తరువాత ఉండవు. ఈ మధ్య నేను అనారోగ్యంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించార‌ని ఆ ఇంటర్వ్యూలో పొట్టి వీరయ్య తెలిపారు. కుటుంబ సభ్యుల వివ‌రాల ప్ర‌కారం.. ఆయన అంత్యక్రియలు సోమవారం రోజు జరుగుతాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల క‌ళాకారుడు. సినీరంగంలో ద‌శాబ్ధాల పాటు ఆయ‌న సేవ‌లందించిన ఆయన దాదాపు 300కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32MoOCi

ప్లీజ్ అలీగారూ!! మా మొర వినరా? హీరో వడ్డే నవీన్‌ కోసం ఎంత కాలం ఎదురుచూడాలి?

కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న కార్యక్రమానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఈ మధ్య కాలంలో కాస్త నాటకీయత ఎక్కువైందనే విమర్శ వినిపిస్తున్నప్పటికీ.. సీరియర్ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు-టెక్నీషియన్లు.. ఒకప్పుడు సినిమాల్లో, సీరియల్స్‌లో కనిపించి తెరమరుగైన చాలామంది నటీనటుల్ని కార్యక్రమంలో కనిపించడంతో మంచి వ్యూవర్ షిప్ సాధిస్తోంది ‘అలీతో సరదాగా’. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో విడుదల చేసిన ప్రతిసారీ కూడా కింది కామెంట్లలో ఓ హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఆయనే వడ్డే నవీన్. 1997-2016 మధ్య ఈ హీరో పేరు ప్రముఖంగా వినిపించేది. వడ్డే రమేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్.. ‘పెళ్లి’, ‘కోరుకున్న ప్రియుడు’, ‘మనసిచ్చి చూడు’, ‘స్నేహితులు’, ‘నా హృదయంలో నిదురించే చెలీ’ ‘ప్రేమించే మనసు’, ‘బాగున్నారా’ లాంటి సినిమాలతో మంచి నటుడిగా పేరు సంపాదించాడు. కోడిరామక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి’ చిత్రం ఇతని కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా చూడటం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి క్యూ కట్టేవారు. అయితే దాదాపు 28 సినిమాల్లో హీరోగా నటించిన సక్సెస్ రేటు ఎక్కువే.. నిర్మాతగా కూడా మూడు నాలుగు సినిమాలకు పనిచేశారు. అయితే కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా ఫేడౌట్ నవీన్. ఇప్పుడసలు కనిపించడమే మానేశారు. ఆ మధ్య ఒక ల్యాండ్ ఇష్యూలో వార్తల్లో కనిపించారు. క్రిష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తన భూ సమస్యని పరిష్కరించాలంటూ వినతి పత్రం సమర్పించారు. తిరువూరు నియోజక వర్గం మాధవరంలో తన తల్లికి సంబంధించిన భూమిని భూసేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుందని అయితే నష్టపరిహారం అందచేయలేదని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు వడ్డే నవీన్. ఆ తరువాత మీడియాలో కూడా ఈ హీరో కనిపించింది లేదు.. మంచి నటనతో సినిమాల్లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు కనిపించకపోవడంతో ఆయన అభిమానులు అతని కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి దూరమైన ఎంతో మంది నటీనటులు అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా కార్యక్రమంలో కనిపిస్తుండటంతో.. దయచేసి నవీన్‌ని ఈ కార్యక్రమానికి తీసుకుని రావాలని గత కొన్నేళ్లుగా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే పిలిచిన వాళ్లనే మళ్లీ మళ్లీ పిలిస్తున్నారు తప్పితే.. తమ రిక్వెస్ట్ గురించి పట్టించుకోవడం లేదని.. అలీ గారు దయచేసి వడ్డే నవీన్‌‌ని పిలవండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి సీరియర్ హీరోయిన్ గౌతమి రాగా.. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఆ ప్రోమోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎప్పటి నుంచో వడ్డే నవీన్‌ని పిలవమని చెప్తున్నా పట్టించుకోవడం లేదు.. మా మొర వినరా.. దయచేసి వడ్డే నవీన్‌ని ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి పిలవండి అలీ గారూ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే నవీన్‌తో హీరో వేణు కోసం కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QZQuRO

ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించేవి ఆ రెండే.. సమంత సలహాలు మామూలుగా లేవు!

అక్కినేని కోడలు జోరు మామూలుగా లేదు. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న సమంత.. యాడ్స్ విషయంలో మాత్రం దూకుడుగా ఉంటున్నారు. సినిమాలకంటే ఎక్కువగా ఇప్పుడు యాడ్స్‌లోనే నటిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఆమె యాడ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలు ఓ వైపు, తన వ్యాపారం మరో వైపు, ఇలా ప్రకటనల్లో ఇంకో వైపు నటిస్తూ నిత్యం బిజీగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు కరోనా దాడి చేస్తుంటే.. మరో వైపు ఆక్సిజన్ కొరత, వైద్య సదుపాయాలు సరిగ్గా లేక ఎంతో మందిప్రాణాలు గాల్లో కలిసిపోతోన్నాయి. కొందరు భయంతోనే ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు సమంత రెండింటిని మనసులో ఉంచమని సలహా ఇచ్చారు. ఆశ (హోప్), పాజిటివిటీని అనే రెండింటిని మనదగ్గర ఉంచుకుంటే ఈ కష్టకాలం నుంచి బయటపడగలం. ఓజీవి న్యూట్రిషన్ వల్ల నా ఆరోగ్యం, నా నిరోధక శక్తిని పెంచుకుంటున్నాను. మంచి పోషకాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. నా ఫ్యామిలీ, నా అభిమానులు అందరూ కూడా ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. మానసికంగా శారీరకంగా ధృడంగా ఉండాలని ఆశిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో న్యూట్రిషన్ ఉండటం, నాకు కావాల్సిన పోషకాలు అందిస్తూ నా ఆరోగ్యాన్ని కాపాడటం ఎంతో సంతోషంగా ఉందని సమంత చెప్పుకొచ్చారు. సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, తమిళంలో కాథువాక్కుల రెండు కాదల్ అనే సినిమాలను చేస్తోన్నారు. ఇక ఫ్యామిలీమెన్ సీజన్ 2 విడుదలకు రెడీగా ఉంది. ఆ మధ్య వదిలిన టీజర్‌లో సమంత ఒక్క షాట్‌లోనే కనిపించి మెప్పించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vxm7kL

ఆ ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఇలాంటి సిచుయేషన్‌లో!! కీలక అప్‌డేట్ ఇచ్చిన అనసూయ

దేశంలో మరోసారి కరోనా భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది కంటే మించి కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి మళ్ళీ పోయినేడాది ఎదుర్కొన్న సిచుయేషన్‌‌ని రిపీట్ చేస్తోంది. థియేటర్స్ గేట్లు మళ్ళీ మూసుకున్నాయి. దీంతో ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న సినిమాలు ఓటీటీ బాట పట్టక తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే యాంకర్ ప్రధాన పాత్రలో రూపొందిన '' సినిమాను ఓటీటీ వేదికపై రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుద‌ల‌ చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఉదృతి క్రమంగా పెరుగుతుండటంతో కొన్నిరోజుల పాటు వాయిదా వేసి ఓటీటీపై రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ఆహా వేదికపై మే 7 నుంచి 'థాంక్యూ బ్రదర్' సినిమా స్ట్రీమింగ్ కానుందని అనసూయ పేర్కొంది. 'ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ సాధ్యమైనంత సురక్షితమైన మార్గంలో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆమె తెలిపింది. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ర‌మేశ్ రాప‌ర్తి దర్శకత్వంలో ఈ 'థాంక్యూ బ్రదర్' సినిమా రూపొందించారు. అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఓ యువ‌కుడు, గ‌ర్భ‌వ‌తిగా ఉన్న మ‌హిళ అనుకోకుండా లిఫ్ట్‌లో ఇరుక్కోవడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. గర్భిణిగా ఛాలెంజింగ్ రోల్ చేసింది అనసూయ. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా అప్‌డేట్స్ మూవీపై ఆసక్తి రేకెత్తించి భారీ హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eyV1T5

ఫాంహౌస్‌లో పూనమ్ కౌర్ అంటూ నెటిజన్ సెటైర్.. చీప్ క్యారెక్టర్.. చిర్రెత్తిపోయిన పూనమ్ కౌర్

సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఒక్కోసారి ఆమె వేసే పోస్ట్‌లు ఎవరిని ఉద్దేశిస్తున్నాయో చెప్పడం కష్టం. ఇంకొన్ని సార్లు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు వేస్తుంటారు.. మరొకొన్ని సార్లు పవన్ కళ్యాణ్‌కు మద్దతిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను మాత్రం టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంతటి ట్రోలింగ్‌కు గురవుతుందో అందరికీ తెలిసిందే. పెయిడ్ మీడియా అంటూ తన మీద తప్పుడు వార్తలు రాసే వారిని ఏకిపారేస్తుంటారు. ప్రతీసారి బిగ్ బాస్ సీజన్ ప్రారంభ సమయంలో పూనమ్ కౌర్ పేరును వార్తల్లోకి లాగుతుంటారు. బిగ్ బాస్‌లోకి వచ్చేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తోందని, కానీ బిగ్ బాస్ టీం పట్టించుకోవడం లేదని వార్తలు రాసేశారు. అలాంటి తప్పుడు వార్తలపై పూనమ్ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ టీం తనను సంప్రదించింది కానీ తానే ఒప్పుకోవడం లేదని క్లారిటీగా చెప్పుకొచ్చారు. అయినా కూడా ప్రతీసారి పూనమ్ కౌర్‌ను వార్తల్లోకి లాగుతుంటారు. ఇక పూనమ్ కౌర్ అప్పుడప్పుడు నెటిజన్లకు రిప్లైలు ఇస్తుంటారు. పూనమ్ కౌర్ వ్యవహారంపై సోషల్ మీడియాలో నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా పూనమ్ కౌర్ ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోకు ఓ నెటిజన్ వింత కామెంట్ పెట్టేశారు. ఆ ఫోటోలోని బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఫాం హౌస్‌లా కనిపిస్తుందే.. ఏదైనా సెన్సేషన్ క్రియేట్ కానుందా? అని కామెంట్ పెట్టేశాడు. దానికి పూనమ్ కౌర్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఆ నెటిజన్‌ను పూనమ్ కౌర్ మాటలతోనే చావగొట్టేశారు. నీ ఆలోచన విధానమే నువ్ ఎంత చీప్ ఎంత మంచివాడివని చెబుతుంది.. ఇలాంటివి రాయమని నిన్ను ఎవరు ఉసిగొల్పారో వారిని ఆధారంగా చేసుకుని నీ బుద్ది ఏంటో చెప్పవచ్చు.. నీ ఆలోచనలో నీ వ్యక్తిత్వాన్ని చెబుతాయ్.. ఇంకా ఆలోచిస్తూనే ఉండు అని పూనమ్ కౌర్ కాస్త ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడట. అలా ఫౌం హౌస్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు పూనమ్ కౌర్ ఉందని సదరు నెటిజన్ అలాంటి కామెంట్ చేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32NcMZt

Nokia X50 With 108-Megapixel Penta Rear Camera Setup in Works: Report

Nokia is reportedly developing a 5G smartphone which could come with an 108-megapixel penta rear camera setup, a Qualcomm Snapdragon 775 SoC, and a display with 120Hz refresh rate, a report by...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dQOF2x

iQoo 7, iQoo 7 Legend With 120Hz AMOLED Displays Launched in India

iQoo 7 and iQoo 7 Legend were launched in India on Monday. Both new iQoo phones come with triple rear cameras and 120Hz displays.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xlzh5U

New Malaria Vaccine Could Be a Major Breakthrough

Despite many vaccines tested over the years, this is the first to meet the required WHO's required efficacy target.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aEX2fx

అనుకున్న సమయానికి ‘ఆచార్య’ విడుదల లేనట్టే.. చిరును చూసేందుకు అప్పటివరకూ ఆగాల్సిందే..

దర్శకత్వంలో మెగాస్టార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘’. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా టీజర్, ఓ పాట విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ చివరినాటికి షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండో దశలో కరోనా కేసుల సంఖ్య ఆకాశాన్ని తాకుతోంది. రోజులు లక్షల సంఖ్యలో పాజివిట్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో దేశంలో పరిస్థితులు అతలాకుతలంగా మారాయి. ఈసారి వైరస్ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పలువు సినిమాలు షూటింగ్‌లు రద్దు చేసుకోగా.. పలు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ఆచార్య సినిమాకు ఎదురయ్యే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. ప్రజలు బయటకు వచ్చి సినిమా చూసే పరిస్థితి లేదు. దీంతో సినిమాను మే 14 నుంచి వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. సినిమాలో ఇంకా ఒకటి రెండు సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అయితే పరిస్థితులు కాస్త మెరుగైన తర్వాత షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా విడుదలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరు పుట్టినరోజున ఆయన సినిమా విడుదల అయితే అది మెగా అభిమానులకు పండగే అవుతోంది. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. అతనికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3u4SYwZ

Mi 11X First Impressions: Premium Specs at an Attention-Grabbing Price

Xiaomi is offering the high-end Qualcomm Snapdragon 870 in its new Mi 11X, which is priced under Rs. 30,000 in India. Will this phone take on models such as the OnePlus 9R which cost much more?

from NDTV Gadgets - Latest https://ift.tt/3dQX45Q

Oppo A74 5G to Go on Sale in India for First Time: Price, Specifications

Oppo A74 5G is going on sale in India for the first time. It will be available through Amazon and leading retail outlets. It is also available with many offers via Amazon.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xp85Du

Sunday 25 April 2021

అది ఇప్పుడు చాలా అవసరం.. వ్యాక్సినేషన్‌పై మహేష్ బాబు కామెంట్స్

ప్రస్తుతం సెకండ్ వేవ్ దెబ్బకు దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. కరోనా విజృంభణను చూసి ప్రపంచ దేశాలు సైతం వణికిపోతోన్నాయి. మన దేశం మీద ఇప్పటికే ఆంక్షలు విధించారు. అమెరికా సైతం సాయం చేసేందుకు ముందువెనకా ఆలోచిస్తోంది. అయితే ఇలాంటి తరుణంలోనూ కరోనా వ్యాక్సిన్‌పై పలు రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. దేశంలో విస్తరిస్తోన్న కరోనాకు అడ్డు కట్టవేసేందుకు భారత ప్రభుత్వం ప్రోగ్రాంను చేపట్టింది. ముందుగా 45 ఏళ్లకు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. అయితే వ్యాక్సిన్ మీదున్న అనుమానాలతో కొందరు దూరంగా ఉండిపోయారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపింది. అయితే ఈక్రమంలో వ్యాక్సిన్ మీదున్న అపోహలను పోగొట్టేందుకు సెలెబ్రిటీలను రంగంలోకి దింపుతున్నారు. తాజాగా వ్యాక్సినేషన్ గురించి చెప్పుకొచ్చారు. తాను వ్యాక్సిన్ వేసుకున్నానని సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్కొన్నారు. నా వంతు బాధ్యత పూర్తయింది..నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్ అందరినీ బాధిస్తోంది.. ఇలాంటి సమయంలోనే మనకు వ్యాక్సిన్ అత్యవసరం. 18 ఏళ్లు నిండిన అందరూ కూడా మే 1 నుంచి వ్యాక్సిన్ వేయించుకోండి.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని మహేష్ బాబు కోరారు. సర్కారు వారి పాట షూటింగ్‌లో పాల్గొన్న మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ వచ్చింది. తన చిత్రయూనిట్‌లో కరోనా రావడంతో ప్రస్తుతం మహేష్ బాబు క్వారంటైన్‌కు పరిమితమయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RT5PUv

Falcon and Winter Soldier Duo Working on Captain America 4: Report

Captain America 4 is reportedly in development with The Falcon and the Winter Soldier creator Malcolm Spellman, and fellow writer Dalan Musson. Anthony Mackie will no doubt return as Captain America/...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nmmgEx

WhatsApp Testing 24 Hours Option for Disappearing Messages: Report

WhatsApp is now testing a 24 hours option for disappearing messages for iOS, Android and Web/ desktop, as per a report. It already has a 7 day disappearing messages option and the new feature will be...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xrmEpM

Elon Musk Set to Host Saturday Night Live With Miley Cyrus as Musical Guest

Saturday Night Live has roped in Tesla CEO Elon Musk to host the May 8 release of the well-known sketch show with musical guest Miley Cyrus.

from NDTV Gadgets - Latest https://ift.tt/3tTqoOW

iQoo 7, iQoo 7 Legend to Launch in India Today: How to Watch Livestream

iQoo 7 series is set to launch in India today (Monday, April 26). iQoo 7 and iQoo 7 Legend will debut at the virtual launch that will be livestreamed through YouTube.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dPrSE1

COVID Situation in India: Satya Nadela 'Heartbroken', Sundar Pichai 'Devastated'

The CEOs of Microsoft and Google said they would do whatever it takes to aid relief efforts in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QYRTI4

ISRO to Launch Data Relay Satellite to Track Gaganyaan

The Indian Space Research Organisation will launch a data relay satellite that will help maintain contact with the Gaganyaan mission throughout after the launch, sources said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3tVPJHO

NASA's Mars Helicopter's Third Flight Goes Farther, Faster Than Before

NASA's mini helicopter Ingenuity on Sunday successfully completed its third flight on Mars, moving farther and faster than ever before, with a peak speed of 6.6 feet per second.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dT9wlU

Oscars Winners 2021 - the Full List

Oscars winners 2021: Netflix wins the most Oscars with seven, but Disney rules the top categories (Best Picture, Best Actor and Best Director for Nomadland). Anthony Hopkins won for Best Actor.

from NDTV Gadgets - Latest https://ift.tt/32PkJxw

Facebook, Twitter Remove Nearly 100 Posts Critical of COVID-19 Response

Twitter and other social media platforms have removed about 100 posts and URLs after the government asked them to remove content that was critical of the handling of the current medical crisis or...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nkSFLG

బాధను మాటల్లో చెప్పలేకపోతోన్నా..దేవుడా కొంతైనా దయచూపు.. ఉదయ భాను కన్నీరు

టాలీవుడ్ ప్రముఖ నటుడు మరణాన్ని ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. పొట్టి వీరయ్య గురించి తెలిసిన ప్రముఖులందరూ కూడా స్పందిస్తున్నారు. పొట్టి వీరయ్యకు గుండెపోటు రావడంతో ఆదివారం నాడు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడిన వీరయ్య.. నిన్న కన్ను మూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం నెలకొంది. మరగుజ్జుగా ఎన్నో పాత్రల్లో కనిపించి మెప్పించారు. నాటి తరం హీరోల సినిమాల్లో పొట్టి వీరయ్య అనేక వేషాలు వేశారు. పొట్టి వీరయ్య సొంత జిల్లా నల్గొండ. అగ్గివీరుడు సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. రాధమ్మ పెళ్లి, తాతా మనవడు, టార్జాన్ సుందరి, జగన్మోహిని, పేదరాసి పెద్దమ్మ కథ, కృష్ణ గారడీ వంటి పలు చిత్రాల్లో పొట్టివీరయ్య వివిధ రకాల పాత్రల్లో నటించారు. ఇక పొట్టి వీరయ్య మరణ వార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. ప్రముఖ సినీ హాస్య నటుడు శ్రీ పొట్టి వీరయ్య మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన గట్టు వీరయ్య, తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో అమితంగా అలరించారన్నారు. శ్రీ వీరయ్య కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక మామూలుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు. కానీ ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం రియాక్ట్ అవుతుంటారు. పొట్టి వీరయ్య మరణంతో ఉదయ భాను కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరి చేత కన్నీరు పెట్టించేలా ఉంది. వీరయ్య అంకుల్ మరణ వార్త తెలియగానే హృదయం ముక్కలైనట్టు అనిపించింది. ఇది భరించలేని నిజం.. చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. నాకు ఇప్పుడు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతోన్నా.. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను అంకుల్.. ఎంతో మంచి వ్యక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. దేవుడా మా మీద కొంచెమైనా దయచూపు అంటూ ఉదయ భాను ఎమోషనల్ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32OudZS

అందుకే రాజు కంటే హీరో గొప్పవాడు.. పవన్ కళ్యాణ్‌పై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌లను ఎవ్వరైనా టార్గెట్ చేసి మాట్లాడారంటే వారి తాట తీసేందుకు నాగబాబు రెడీగా ఉంటారు. మెగా అభిమానులకు నిత్యం టచ్‌లో ఉండేది నాగబాబు మాత్రమే. నాగబాబు మాటలను మెగా ఫ్యాన్స్ తూచా తప్పకుండా పాటిస్తుంటారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కంట్రోల్ చేయడంలో, రెచ్చగొట్టడంలో నాగబాబు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. ఈ మధ్య నాగబాబు కాస్త స్లో అయినట్టు కనిపిస్తున్నారు. మొన్నీ మధ్య బాబు గోగినేని కామెంట్లపై ఘాటుగా స్పందించారు. నాకు నా పెంపుడు కుక్కల మీదే ఇంట్రెస్ట్ ఉంది ఆయన మీద లేదంటూ ఘోరంగా అవమానించారు. ఆయన కూడా రివర్స్‌లో నాగబాబును దారుణంగా ఏకిపారేశారు. అలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో నాగబాబు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. మామూలుగా నాగబాబు ఇప్పుడు జనసేన కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. గత ఏడాది నాగబాబు గాడ్సే, గాంధీ, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మలే ఎందుకు అని ప్రశ్నించడంతో జనసేనకు కాస్త డ్యామేజీ జరిగింది. అప్పటి నుంచి జనసేన అధికారికంగా కాస్త దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్‌ను ఎవ్వరైనా విమర్శిస్తే మాత్రం నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అంతెత్తున లేస్తారు. తాజాగా తన తమ్ముడు గురించి ఓ కొటేషన్ చెప్పుకొచ్చారు. రాజుకు, హీరోకు మధ్య ఉన్న తేడాను చెబుతూ పవన్ కళ్యాణ్ కింగ్‌కంటే గొప్ప అని తెలిపారు. రాజు కేవలం తన పదవి, రాజ్యం మాత్రమే ఆలోచిస్తారని, పోరాడుతాడని, హీరో మాత్రం అందరి గురించి పోరాడుతాడని అది నువ్వే అంటూ పవన్ కళ్యాణ్‌ గురించి చెప్పుకొచ్చారు. ఒక హీరో రాజు చేసే దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలుస్తాడు. గెలుపొటముల గురించి ఆలోచించకుండా ప్రజల కోసం పోరాటం చేస్తుంటాడని నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తన ఫాం హౌస్‌లో ఐసోలేట్ అయిన పవన్ కళ్యాణ్‌కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఇంకా కొన్ని రోజులు అక్కడే విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32KGE8L

ఆ దర్శకుడి సినిమాతోనే రానా సోదరుడి ఎంట్రీ.. సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా

దగ్గుబాటి కుటుంబ నుంచి మరో హీరో త్వరలో టాలీవుడ్‌‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వెంకటేశ్, రానా తర్వాత రానా సోదరుడు అభిరామ్ హీరోగా త్వరలో పరిచయం అవ్వనున్నాడు. అయితే అభిరామ్ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేయాలని భావిస్తున్నారట సురేశ్ బాబు. అందుకోసం తొలి సినిమానే మంచి దర్శకుడితో చేయాలని ప్రయత్నాలు ఎప్పటి నుంచో ప్రారంభించారు. ఇందుకోసం వంశీ, తరుణ్ భాస్కర్, రవిబాబులతో చర్చలు జరిపారట. కానీ, ఇవేవీ అనుకూలంగా అనిపించకపోవడంతో.. తేజ డైరెక్షన్‌లో అభిరామ్‌ను వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. డైరెక్షన్‌లో రానా ‘నేనే రాజు నేను మంత్రి’ అనే సినిమాలో నటించాడు. అప్పటివరకూ రానాపై ఉన్న ఇమేజ్‌ని తేజా ఈ సినిమాతో పూర్తిగా మార్చేశారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో రానా నటనకు ప్రత్యేక ప్రశంసలు కూడా లభించాయి. ఇక నూతన నటీనటులతో సినిమాలు తీసి సూపర్ హిట్ సాధించడంలో తేజా ఎక్స్‌పర్ట్. తేజా డైరెక్షన్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోలు తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో అభిరామ్ ఎంట్రీకి తేజానే సరైన వ్యక్తి అని సురేశ్ బాబు భావిస్తున్నారట. అయితే ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పీ.పట్నాయక్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తేజా, ఆర్‌.పీ.పట్నాయక్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్.పీ.పట్నాయక్ మాట్లాడుతూ.. తన రీ ఎంట్రీని నిర్ధారించారు. అయితే అది తేజా సినిమాతోనే అని ఆయన చెప్పలేదు. కానీ, అభిరామ్‌ని తేజా పరిచయం చేస్తున్న సినిమాతోనే ఆర్.పీ రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ఫిలిమ్ నగర్‌లో బలంగా వినిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tQy8Rv

Potti Veeraiah టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఇకలేరు

సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరినీ కుదిపేస్తున్నాయి. బాలీవుడ్‌లో వరుసగా సెలెబ్రిటీలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ నటుడు మృతిచెందారు. సినీ నటుడు ఇకలేరు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొట్టి వీరయ్య కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. పొట్టి వీరయ్య సొంత జిల్లా నల్గొండ. అగ్గివీరుడు సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. రాధమ్మ పెళ్లి, తాతా మనవడు, టార్జాన్ సుందరి, జగన్మోహిని, పేదరాసి పెద్దమ్మ కథ, కృష్ణ గారడీ వంటి పలు చిత్రాల్లో పొట్టివీరయ్య వివిధ రకాల పాత్రల్లో నటించారు. ఇక ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ సారి వీరయ్య అనారోగ్య పరిస్థితి బాగా లేని సమయంలో రెండు లక్షల ఆర్థిక సాయాన్ని చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున చిరంజీవి చేసిన ఆర్థిక సాయాన్ని తలుచుకుని ఆనాడు పొట్టి వీరయ్య ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32LrMXR

ఆత్మహత్య చేసుకుంటా.. అభిమాని బెదిరింపులకు విశ్వక్ సేన్‌ షాక్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. మీద ఎంతటి ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందో.. అంతే స్థాయిలో పాజిటివిటీ కూడా ఉంటుంది. విజయ్ దేవరకొండను ఎందుకు ఫాలో అవుతుంటావ్ అని నెట్టింట్లో ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటారు. విశ్వక్ సేన్ హీరోగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటారు. ఫలక్ నుమా దాస్ అనే సినిమాతో విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా నిరూపించుకున్నారు. HIT సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కేశారు. అలా ఇప్పుడు విశ్వక్ సేన్ తన రూట్ మార్చేశారు. మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న విశ్వక్ ఇప్పుడు లవర్ బాయ్‌గా మారిపోయేందుకు రెడీగా ఉన్నారు. సినిమాతో విశ్వక్ సేన్ ప్రేమ కథా చిత్రంతో కొత్తగా కనిపించబోతోన్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. పాగల్ అనే టైటిల్ విశ్వక్ సేన్‌కు కరెక్ట‌గా సూట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు పెట్టేశారు. తాజాగా విశ్వక్ సేన్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేశారు. అందులో తన ఫాలోవర్లు అడిగిన వింత వింత ప్రశ్నలకు తన దైన శైలిలో సమాధానాలు పెట్టేశారు. ఇంకా కొంత మంది తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని అలిగిపోయారు. హర్ట్ అయ్యామంటూ మళ్లీ కామెంట్లు పెట్టేశారు. అలా అందరి ప్రశ్నలకు విశ్వక్ సేన్ సమాధానాలు ఇస్తూ వెళ్లారు. బిర్యానీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. పాగల్ ట్రైలర్ రెడీ అవుతోందని, ఓ మై కడవులే అనే సినిమా రీమేక్ 30 శాతం పూర్తయిందని ఇలా తన సినిమా అప్డేట్ల ప్రశ్నలకు సమాధనాలు ఇచ్చారు. అయితే ఓ నెటిజన్ మాత్రం విశ్వక్ సేన్‌ను హడలెత్తించాడు. ఎంత సేపటికి విశ్వక్ సేన్ రిప్లై ఇవ్వకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను అని హెచ్చరించారు. దీనిపై విశ్వక్ స్పందిస్తూ.. ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని తన స్టైల్లో కౌంటర్ వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ni80MY

‘ఆ సమయంలో నా గుండె పగిలిపోయింది.. కన్నీళ్లు ఆగలేదు’ థమన్ భావోద్వేగ ట్వీట్..

ప్రపంచం మొత్తం కరోనా విషపు కోరల్లో చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా నిరుపేదలు, కూలీలు చేయడానికి పని లేక, సరైన ఆహారం దొరక్కా బాధపడుతున్నారు. అయితే ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు తమలోని మానవత్వాన్ని నిద్రలేపుతున్నారు. తమకు తోచినంతలో ఎదుటివారికి సాయం చేస్తున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఆహారం దొరక్క ఇబ్బందిపడ్డ వారికి ఎందరో తమ సొంత ఖర్చుతో ఆహారాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి వారిపై సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిశాయి. అయితే పరిస్థితులు మామూలు మారాయి అని అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా విజృంభించింది. ప్రతీ రోజు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. పలు సంస్థలు, వ్యాపారాలు కరోనా కారణంగా మూతపడటంతో ఎందరో ఉపాధి కోల్పోయారు. ఈ దశలో మరోసారి ఆహారం ఇబ్బందులు పడేవారి సంఖ్య మరోసారి పెరిగిపోయింది. అయితే గతంలోలానే ఎందరో మంచి మనస్సు ఉన్న వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నవారికి ఆహారం అందిస్తున్నారు. ఇలా ఓ వృద్ధురాళికి ఓ యువకుడు ఆహారం, నీళ్లు అందిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోలో సదరు యువకుడు రోడ్డు పక్కన ఉన్న వృద్ధురాలికి ఆహారంతో పాటు తాగు నీరు ఇస్తాడు. తన ఆకలి తీర్చినందుకు ఆనందంతో ఆ వృద్ధురాలు ఆ యువకుడికి తన వద్ద ఉన్న డబ్బుని ఇవ్వబోతుంది. దానికి ఆ యువకుడు నిరాకరిస్తాడు. దీంతో ఆమె కళ్లలో కనిపించే ఆనందం ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. అయితే ఈ వీడియోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ట్వీట్ చేశాడు. ‘ఈ వీడియో చూసి నా గుండె పగిలిపోయింది. ఒక వృద్ధాశ్రమం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. దేవుడు కరుణిస్తే.. దాన్ని త్వరగా పూర్తి చేస్తా. ఇది రాస్తున్న సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. దయచేసి ఎవరూ ఆహారం వృధా చేయకండి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి’’ అంటూ థమన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇటీవల వకీల్‌సాబ్ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్న థమన్ ప్రస్తుతం ‘ఆఖండ’, ‘సర్కారు వారి పాట’, ‘గని’ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aDcn08

బ్రహ్మానందంకి అలాంటి పాత్ర.. దర్శకేంద్రుడి వినూత్న ప్రయోగం

హాస్య బ్రహ్మ బ్రహానందం తెలుగు ప్రేక్షకులే కాదు.. తన నటనతో యావత్ భారత సినీ అభిమానుల మనస్సులో చోటు సంపాదించుకున్నారు. బ్రహానందం స్క్రీన్‌పై కనిపిస్తే చాలు థియేటర్లు ఈలలు, గోలతో మారుమోగిపోవాల్సిందే. ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. స్క్రీన్‌పై కనిపిస్తే వచ్చే మజానే వేరు. అంతలా ప్రేక్షకులపై ముద్ర వేశారు ఆయన. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు. అనారోగ్యంతో చాలాకాలం ఆయన వెండితెరపై కనిపించలేదు. అయితే ఇటీవల విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాలో ఆయన జడ్జి పాత్రలో కనిపించారు. ఒకే చోటే కూర్చొని ఆయన తన హావభావాలతో నవ్వులు పూయించారు. బ్రహ్మానందంని వెండితెరపై చూసిన ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. ఇక ఆయన త్వరలో కే.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. అయితే ఈ సినిమాలో బ్రహ్మీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. రాఘవేంద్ర రావు, బ్రహ్మానందంల సంబంధం ఇప్పటిది కాదు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్ని దాదాపు సూపర్ హిట్లు అయ్యాయి. తాజాగా ‘పెళ్లి సందD’లో బ్రహ్మానందంతో ఓ వినూత్న ప్రయోగం చేసేందుకు రాఘవేంద్రరావు రెడీ అవుతున్నారట. జబర్దస్త్ కామెడీ షోలో గెటప్ శ్రీను చేసిన ‘బిల్డప్‌ బాబాయ్’ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకూ ప్రతీ ఒక్కరు తనకు తెలుసూ.. అంటూ.. తను తలచుకుంటే చేయలేని పని ఏదీ లేదు అని గొప్పలు చెప్పుకొనే పాత్ర అది. అయితే ఇప్పుడు ఈ ‘పెళ్లి సందD’ సినిమాలో బ్రహ్మానందంతో అలాంటి పాత్ర చేయిస్తున్నారట దర్శకేంద్రుడు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీర‌వాణి బాణీలు కడుతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యిందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vhfGBZ

నవ్వులపాలైన బండ్ల గణేష్.. ఆ జ్ఞానం లేకనే ఇలా.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్

స్టేజ్ ఎక్కినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. బండ్ల గణేష్ మాటల ప్రవాహంలో ఎవ్వరైనా సరే కొట్టుకుపోవాల్సిందే. అలాంటి బండ్ల గణేష్ చేసే ట్వీట్లు సైతం వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ఆయన వేసే ట్వీట్లలో తప్పులు దొర్లుతుంటాయి. ఆ తప్పులను సరి చేసుకుంటూ ట్వీట్లు డిలీట్ చేసి మరో ట్వీట్ వేస్తుంటారు. అలా పదే పదే తప్పులు దొర్లడం, ట్వీట్లు డిలీట్ చేసి మళ్లీ మళ్లీ వేస్తుండటం పరిపాటే. తాజాగా బండ్ల గణేష్ మరోసారి తప్పు చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. బండ్ల గణేష్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద ట్వీట్లు పెడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు కాస్త ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా చూపిస్తుంటారు. కానీ అందులో అన్నీ తప్పులే ఉంటాయి. పైగా సోషల్ మీడియాను ఎలా వాడాలో ఆ సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతగా బండ్ల గణేష్‌కు తెలియదు. అలాంటి బండ్లన్నను తాజాగా అందరూ ఏకిపారేస్తున్నారు. తాను ఇన్ స్టాలోకి అడుగుపెడుతున్నట్టు బండ్ల గణేష్ ప్రకటించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ ఎంట్రీకి సంబంధించి ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ వివాదానికి కేంద్రంగా మారింది. ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇస్తున్నా నా ఐడీ ఇదే అంటూ పోస్ట్ చేసిన బండ్లన్న ఇన్ స్టాకు సంబంధించిన లింక్ పెట్టడం మరిచిపోయాడు. అలా మరిచిపోయిన వాడు అలానే ఉండక రెండు సార్లు ట్వీట్లను డిలీట్ చేశారు. మళ్లీ మూడో సారి వేసిన ట్వీట్లోనూ అదే తప్పు దొర్లింది. ఇన్ స్టాగ్రాం అకౌంట్‌కు సంబంధించిన లింక్ షేర్ చేయకుండా కేవలం పేరు మాత్రమే షేర్ చేశారు. అయితే ఇదే విషయంలో బండ్ల గణేష్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అసలేం చేస్తున్నావ్ అన్నా? అక్కడ ఇన్ స్టా లింగ్ ఏది.. ఎందుకు డిలీట్ చేస్తున్నావ్.. మళ్లీ ఎందుకు ట్వీట్లు పెడుతున్నావ్ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇన్ స్టాలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ మొదటి పోస్ట్ వేసి భక్తుడనిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యసనం అంటూ ఓ పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gzb8CY

రాఘవేంద్రుడి పెళ్లి సంద‌D క్రేజీ అప్‌డేట్.. దర్శకేంద్రుడు ఫిక్సయ్యారిలా! గెట్ రెడీ ఆడియన్స్..

సీనియర్ డైరెక్టర్, దర్శకేంద్రుడు ఇటీవలే '' సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 25 ఏళ్ల క్రింద ఇదే 'పెళ్లి సందడి' పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన ఆయన.. ఇప్పుడు మోడ్రన్ 'పెళ్లి సందD'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. 1996లో విడుద‌లై ఏడాది పాటు ప్ర‌ద‌ర్శించ‌బ‌డి అద్భుత‌ విజ‌యాన్ని సాధించ‌డ‌మే గాక బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచి పాతికేళ్లుగా శ్రోతలను అట్రాక్ట్ చేస్తోంది నాటి `పెళ్లిసంద‌డి`. రాఘవేంద్రుడి టేకింగ్, కీరవాణి మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ఇప్పటికీ ఆ సాంగ్స్ ఎక్కడోచోట మోగుతూనే ఉంటాయి. దీంతో ఈ సారి మోడ్రన్ 'పెళ్లి సందD'లో పాటలు అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారని టాక్. ఈ సాంగ్స్ నుంచి ఏప్రిల్‌28న ఓ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఏప్రిల్‌ 28 అనేది ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో విశిష్ట‌మైన రోజు. ఎందుకంటే అప్పట్లో ఏప్రిల్‌28నే ఆయన సూపర్ హిట్ మూవీ `అడివిరాముడు` విడుదలైంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పి బాక్సాఫీస్‌ చరిత్రలో స‌రికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఇక ఏప్రిల్‌28న కె. రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో తన శిష్యుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాహుబ‌లి 2` విడుద‌లై సంచలన విజయం నమోదు చేసింది. అలా ఆ డేట్‌కి అత్యంత ప్రాముఖ్య‌త చేకూరింది కాబట్టి అదే రోజున `పెళ్లిసంద‌D` పాట‌ల హంగామా మొదలుపెట్టాలని ఇలా ప్లాన్ చేశారట దర్శకేంద్రుడు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీర‌వాణి బాణీలు కడుతున్నారు. శ్రీకాంత్ తనయుడు హీరోగా నటిస్తుండగా.. శ్రీ‌లీల హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవేంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యిందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RTHjCI

సినిమా ఛాన్స్‌ కోసం తమ్ముడి చెత్త సలహా.. గదిలోకి వెళ్లిన అన్న ఏం చేశాడో తెలిస్తే షాక్..!

సినిమాలో నటించాలని.. వెండితెరపై కనిపించాలని ఎందరో కలలు కంటుంటారు. తమ కలని నిజం చేసుకొనేందుకు ఎన్నో తంటాలు పడుతుంటారు. తమ ఫోటోలను, ప్రోఫైల్‌ను పట్టుకొని ఆఫీసుల చుట్టు తిరుగుతుంటారు. అదృష్టం బాగుంటే వాళ్లు ఆడిషన్ ఇచ్చి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేస్తారు. లేకుంటే.. తమ ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు సాధించేందుకు ఎన్నో మార్గాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ వీడియోస్, మ్యూజిక్ వీడియోలు చేయడం.. ద్వారా పాపులర్ అయ్యి సినిమాల్లో నటించే అవకాశం కొందరికి లభిస్తోంది. ఈ క్రమంలో సినిమా ఛాన్స్‌ల కోసం విభిన్నమైన వీడియోలు చేస్తుంటారు. ఎవరూ ట్రై చేయని విధంగా చేస్తేనే తమకి గుర్తింపు వస్తుందనే భావనలో ఉంటారు. అయితే తమిళనాడుకు చెందిన అన్నదమ్ములు ఓ చెత్త ఆలోచన చేసి.. ఇద్దరిలో ఒకరి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరుకు చెందిన మారిముత్తు ఓ ప్రైవేటు ఉద్యోగి. అతని తమ్ముడు చెన్నైలో ఉంటూ చాలాకాలంగా సినిమాలో అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తమ్ముడిని చూసి సినిమాలో నటించాలనే కోరిక మారిముత్తుకు కూడా పెరిగింది. ఈ క్రమంలో తనకు సినిమాలో నటించే అవకాశం ఉంటే ఏం చేయాలంటూ అతను తన తమ్ముడిని సలహా అడిగాడు. అతను చెప్పిన చెత్త సలహా విని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రాణం పోకుండా గొంతుకోసుకొని వీడియో చేస్తే సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని మారిముత్తుకు తన తమ్ముడు సలహా ఇచ్చాడట. దీంతో శుక్రవారం ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న అతను తమ్ముడు చెప్పినట్లుగానే గదిలోకి వెళ్లి తలుపులు మూసుకొని గొంతు కోసుకున్నాడట. తెల్లవారి అతను ఎంతకీ తలుపు తీయకుంటే.. చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మారిముత్తుని ఆస్పత్రికి తరలించారు. పెద్దగా గాయం కాకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే పోలీసులు ఈ పని ఎందుకు చేశావని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని మొత్తం మారిమత్తు వివరించాడు. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని తమ్ముడిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QweEDl

ఆ పదంతో హీరోయిన్, పాట స్థాయి రెండూ పెరిగాయ్.. ‘కాటుక కనులే’పై భాస్కర భట్ల కామెంట్స్

తమిళంలో సూపర్ హిట్ అయిన పాటను తెలుగులోనూ డబ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తమిళంలోని పదాలు వేరు.. తెలుగులో వాడే పదాలు వేరు. భావాన్ని చెడగొట్టకుండా తెలుగు ప్రేక్షకుల మనసుకు తాకేలా రాయగలగడం కత్తి మీద సాము వంటిది. అలా సినిమాలోని అనే పాట రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది. తమిళంలో సూరారై పొట్రూ అంటూ వచ్చిన సినిమాను ఆకాశం నీ హద్దురా అనే పేరుతో డబ్ చేసిన సంగతి తెలిసిందే. కాటుక కనులే అనే పాటను రాయడం, రాసిన ఆ సంద్బర్భం, వాడిన ఆ పదాల గురించి తాజాగా ఓ మీడియాతో పంచుకున్నారు. పల్లవిని ప్రారంభించడం నుంచి చివరి లైన్ వరకు ప్రతీ పదానికి ఓ అర్థం, సందర్భం ఉందని చెప్పుకొచ్చారు. తమిళంలో రికార్డ్ చేసిన పాటను తనకు వినిపించారని భాస్కర భట్ల చెప్పుకొచ్చారు. ‘ఈ నాయిక బిడియమంటే తెలియని అమ్మాయి. కథానాయకుడిలానే తాను సొంత సంస్థని నడపాలనుకుంటుంది. అందుకే నాయకుడిపైన ఇష్టమున్నా వద్దంటుంది. అలాంటమ్మాయిని హీరో రెండేళ్ల తరువాత వెతుక్కుంటూ వస్తే తనలో ఉప్పొంగే ప్రేమే ఈ పాట సందర్భం’ అని దర్శకులు సుధా కొంగర వివరించారట. కాటుప్పయలే (మొరటోడ) అని తమిళంలో మొదలవుతుందని దాన్ని అలానే తర్జుమా చేయకుండా ఆ శబ్దానికి దగ్గరగా ఉండేలా కాటుక కనులే మెరిసి పోయే అన్న పల్లవితో శ్రీకారం చుట్టాను అని భాస్కర భట్ల అసలు విషయం చెప్పారు. జాతర్లో పూనకాలు వస్తే ఒంటిపైన వేపాకులు పోస్తుంటారు. ఉగ్రస్వరూపిణిలాంటి ఈ నాయికకి ప్రేమ అనే పూనకం వచ్చింది కాబట్టి ‘వేపచెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకెంత జాతరొచ్చెరా!’ అని పెట్టానని అన్నారు. ఈ నాయిక అవకాశమిస్తే ప్రపంచాన్నే చుట్టేయగల అమ్మాయి. అలాంటి ఆమె ఎదురుచూపుల పరిధి చాలా పెద్దది. అందుకే ఓ పెద్ద గాలిగోపురం పై నుంచి చూసే పక్షికి పోలికకి తెచ్చుకున్నాను. ‘గోపురాన వాలివున్న పావురాయిలా ఎంత ఎదురుచూసినానో అన్ని దిక్కులా’ అని చరణం మొదలిపెట్టాను అంటూ పాట గురించి చెప్పుకొచ్చారు. నువ్వు వొచ్చినట్టు ఏదో అలికిడవ్వగా చిట్టిగుండె గంతులేసే జింకపిల్లలా అని రాశాను. కానీ జింకపిల్ల అన్నది మరీ అరిగిపోయిన పదంలా అనిపించింది. ఇంకేదైనా రాద్దామని రకరకాలుగా అనుకున్నాక చెవుల పిల్లిలా (కుందేలు) అని పెట్టాను. అదే చరణంలో హీరో చూపుని సూదితోనూ, నవ్వుని దారంతోనూ పోల్చి ఆ రెండింటితో నన్ను నీతో కలిపి కుట్టేయరా అన్న ఉపమానం దర్శకురాలికి బాగా నచ్చితే ఆ తరువాతి ‘ముద్దుబొట్టు’ అన్న ప్రయోగం నాకు సంతృప్తినిచ్చింది అని భాస్కర భట్ల అన్నారు. ఈ అమ్మాయి తనలోని ప్రేమావేశాన్ని చెప్పిన వైనం విన్నవాళ్లకి ‘మరీ అతిగా చేస్తోందే’ అన్న చులకన కలగొచ్చు. అలా జరగకూడదనుకున్నాను. చరణంలో చివరి పాదంలో ‘నిన్ను గుచ్చుకుంటా ఆఆ.. నల్లపూసలాగా’ అన్నది మొదటివాక్యం. ఈ నల్లపూసకి రైమ్ కుదిరేలా ఇట్టేకరిగిపోయే ‘వెన్నపూస’ అనడం సులువు. కానీ అలా చేస్తే నాయిక ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ‘అంటిపెట్టుకుంటా వెన్నుపూసలాగా’ అని వాడాను. ఆ పదంతో హీరోయిన్‌తో పాటు పాట స్థాయి కూడా పెరిగిపోయింది అని భాస్కర భట్ల పాటను పూస గుచ్చినట్టు వివరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gC5CiN

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd