Tuesday 31 August 2021

El Salvador Congress Backs $150 Million Fund for Bitcoin Ahead of Adoption

El Salvador's Congress approved a law to create a $150 million (roughly Rs. 1,095 crores) fund to facilitate conversions from Bitcoin to US dollars ahead of its planned adoption of the cryptocurrency...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kK9mPF

Realme 8i Will Be Powered by MediaTek's Latest Helio G96 SoC

Realme 8i has been teased to launch in India soon. The company has now confirmed that the mid-range phones will come with the new MediaTek Helio G96 SoC. Earlier this month, some official-looking...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jzazKq

Google Pixel 6, Pixel 6 Pro Pre-Orders, Sale Said to Begin Next Month

Google Pixel 6 and Pixel 6 Pro could be unveiled on October 19, as per the latest leak. At the time Google unveiled the design of the Pixel 6 series, it had was said that the phones will launch later...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yBbuyh

Windows 11 Rollout Begins October 5, But Without Android Apps Support

Windows 11 release date is set for October 5 and Microsoft on Tuesday announced that the new operating system will be rolled out as a free upgrade to eligible Windows 10 PCs starting day one of its...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kFyS90

Facebook Says It Took Action on 33.3 Million Indian Posts: Find Out Why

Facebook "actioned" over 33.3 million content pieces across ten violation categories proactively during June 16–July 31 in India, the social media giant said in its compliance report.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WDXpD4

WhatsApp Banned 3 Million Accounts in India in Less Than Two Months

WhatsApp's latest User Safety Monthly Report says that it banned over three million Indian accounts during the 46 day period between June 16 and July 31 of this year. Out of this, ban appeals via...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zz7kIH

No Time to Die Release Date in India Revealed, Final Trailer Out

No Time to Die final trailer out - and India release date confirmed for September 30, in line with the UK and eight days before the US. No Time to Die is Daniel Craig's final outing as James Bond.

from NDTV Gadgets - Latest https://ift.tt/3t1fOFQ

Google Delays Office Return: See What CEO Sundar Pichai Told Employees

Google is extending its voluntary return-to-office policy through January next year, CEO Sundar Pichai said, citing uncertainty caused by the COVID-19 pandemic in many parts of the world.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jxBgiJ

Hotstar Content to Be Moved by Disney to Hulu, ESPN+ in US

Disney said that content from its streaming service Hotstar will migrate to its ESPN+ and Hulu streaming platforms in the US.

from NDTV Gadgets - Latest https://ift.tt/3t4ETzH

Apple Watch Production Delayed Due to Complicated Design: Report

Apple's latest smartwatch production has been delayed due to its complicated design, the Nikkei reported on Tuesday, citing people familiar with the matter.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ywtR7C

'Not in a million years would I go on Bigg Boss'

'...Because it has changed.'

from rediff Top Interviews https://ift.tt/3DygyqN

Money Heist, Kota Factory, Sex Education, and More on Netflix in September

Money Heist season 5, Kota Factory season 2, Sex Education season 3, Lucifer season 6, Chhota Bheem, Ankahi Kahaniya, Crime Stories: India Detectives, Rick and Morty season 5 finale - the biggest...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kXSLs7

From Money Heist to Kota Factory, What to Watch in September

Money Heist season 5, Fast & Furious 9, Kota Factory season 2, Lucifer season 6, Sex Education season 3, Black Widow, Shang-Chi, Bhoot Police, Cinderella, Mumbai Diaries 26/11, Annabelle Sethupathi,...

from NDTV Gadgets - Latest https://ift.tt/38vvXKo

'After saade saath saal, Modi govt has come of age!'

'It has taken 7-and-a-half years for this government to understand the fundamentals of economics.'

from rediff Top Interviews https://ift.tt/3DvQ21v

RGV: సినీ నటితో మరో వీడియో.. తగ్గేదే లే! అలా రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ.. కామెంట్ల మోత

కాంట్రవర్సీ అనే పదాన్ని తన పేరుకు పర్యాయపదంగా మార్చుకున్నారు . ముక్కుసూటి మనిషే అయినా గత కొంతకాలంగా ఆయన తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎవరేమనుకుంటే ఏంటి.. నాకు నచ్చింది నేను చేస్తా అంటూ వర్మ వెళుతున్న దారి, చేసే పనులు హాట్ టాపిక్ అవుతున్నాయి. వివాదంలో ఉంటూనే ఫ్రెష్ ఫీల్ కోసం వర్మ చేస్తున్న ఫీట్స్ షాకిస్తున్నాయి. ఇటీవలే ఇయన సుల్తానా అనే అప్‌కమింగ్ ఆర్టిస్ట్ బర్త్ డే వేడుకల్లో ఆయన చేసిన రచ్చ మాములుగా లేదు. సుల్తానాతో కలిసి చిందులేస్తూ ఏకంగా ఆమె పాదాలపై పడి దొర్లి దండం పెట్టడంతో అంతా షాకయ్యారు. ఇంతలోనే నటి జ్యోతితో మరో వీడియో బయటకు రావడం, దానిపై ఇటు ఆర్జీవీ అటు వివరణలు ఇవ్వడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ, జ్యోతిలకు సంబంధించిన ఇంకో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నటి జ్యోతి స్వయంగా తన ఇన్స్‌స్టాలో షేర్ చేస్తూ 'లవ్ యూ సర్.. వర్మ వైఖరి నాకు చాలా ఇష్టం' అని ట్యాగ్ చేసింది. 'సాగర సంగమం' సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘తకిట తదిమి తందానా’ అనే పాటకు జ్యోతితో కలిసి చిందేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇది చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. 'మా గురువు గారితో మాములుగా ఉండదు మరి' అని కొందరు కామెంట్స్ చేస్తుంటే 'ఇది మీ జీవితం, మీకు నచ్చినట్లు బతకండి' అంటూ వర్మ దారిలోనే ఇంకొందరు జ్యోతికి మద్ధతుగా నిలుస్తున్నారు. సో.. చూడాలి మరి ఆ రోజు తాలూకు డాన్స్ వీడియోలు ఇంకెన్ని బయటకొస్తాయో, ఎలాంటి రచ్చ చేస్తాయో అనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38sIVbF

ముగిసిన ఈడీ విచారణ.. బండ్ల గణేష్ ఎంట్రీతో గందరగోళం.. పూరిపై ప్రశ్నల వర్షం

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు అందరిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగేళ్లు సుప్తావస్తలో ఉన్న ఈ కేసును ఇప్పుడు (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పరుగులు పెట్టిస్తోంది. డ్రగ్స్ కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారించేందుకు ఈడీ సిద్దమైంది. ఈక్రమంలోనే పూరి జగన్నాథ్‌ను నేడు (ఆగస్ట్ 31) ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు. ఈడీ కార్యాలయంలో పూరి విచారణ ఉదయం 10.17నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే మళ్లీ పూరి జగన్నాథ్‌ను పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా పూరి జగన్నాధ్ ను ప్రశ్నించారు. పూరీ కి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల తో ఉన్న సంబంధాల పై ఈడీ ఆరా తీశారు.. విదేశాల నుండి డ్రగ్స్ కొనుగోళ్లు ఏ రూపంలో జరిగాయని, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు ఈడీ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాధ్ కు సంబంధించి మూడు బ్యాంక్ ఎకౌంట్లను పరీశీలించినట్టు సమాచారం. పూరి జగన్నాధ్‌కు సంబంధించిన వైష్ణో బ్యానర్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రీపోర్ట్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ స్టేట్ మెంట్ లిఖిత పూర్వకంగా ఎనిమిది పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా సమాచారం. ఈడీ అధికారులు తదుపరి విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని ఆదేశం ఇచ్చారు. దీంతో తాను విచారణకు సహకరిస్తానని.. కచ్చితంగా హాజరవుతామని పూరి జగనాథ్ హామీనిచ్చినట్లు సమాచారం. ఇక ఈ తతంగంలో ఎంట్రీ కూడా అయోమయంగా మారింది. బండ్ల గణేష్ మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ విచారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు బండ్ల గణేష్‌ను పిలిపించినట్టు తెలుస్తోంది. కానీ బండ్ల గణేష్ మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. తాను కేవలం పూరి జగన్నాథ్‌ కోసమే వచ్చానని, తనకు ఎవ్వరూ ఎలాంటి నోటీసులివ్వలేదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Dyy7XH

ఆ పండుగకు వస్తున్న మాస్ మహరాజ.. ఇక ఆ విషయంలో ఎలాంటి డౌట్లు లేవు

ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లలో దూసుకుపోయింది. ఈ సినిమా చేస్తూనే రవితేజా మరో రెండు సినిమాలు సైన్ చేశాడు. అందులో ‘ఖిలాడి’ ఒకటి. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయింది. అయినప్పటికీ సినిమా గురించి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలాకాలమే అయింది. అయినా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌‌డేట్ రాలేదు. ఇక రవితేజ అభిమానులు ఈ సినిమా నుంచి ఎప్పుడు.. అప్‌డేట్ వస్తుందా.. తమ అభిమాన హీరోను స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడు చూస్తామా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఓ ఆసక్తికర వ్యార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల కానుంది అంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. , మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన వెలుడనుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఫ్యాన్స్‌ని ఏ రేంజ్‌లో అలరిస్తారో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WCEE2G

తనయుల బర్త్ డేపై బండ్ల గణేష్.. బండ్లన్న వారసులు మామూలుగా లేరు కదా!

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా చేతనైన సాయం చేస్తుంటారు. అలా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ప్రదర్శించే దూకుడుకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక బండ్లన్న ఈ మధ్య తన ఫ్యామిలీని కూడా ఫేమస్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఓంకార్ షోలో బండ్లన్న తన కూతురిని పరిచయం చేశారు. ఇక ఈ మధ్య తన కొడుకులను రంగంలోకి దించుతున్నారు. ఆ మధ్య తన పెద్ద కొడుకు హితేష్ అంటూ పరిచయం చేస్తూ వదిలిన ఫోటో అందరినీ ఆశ్చర్యపరచింది. జూనియర్ బండ్ల గణేష్ అంటూ హితేష్ మీద ప్రశంసలు కురిపించారు. పైగా బండ్లన్న గతంలో వేసుకున్న షర్ట్‌లోనే హితేష్ కనిపించాడు. అలా మొత్తానికి జూనియర్ బండ్ల గణేష్‌గా హితేష్‌కు మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే తాజాగా బండ్లన్న తన కొడుకులిద్దరి ఫోటోలను షేర్ చేశారు. తన కుమారుల పుట్టినరోజు అంటూ బండ్లన్న ఎమోషనల్ అయ్యారు. తన తనయుల (, ) బర్త్ డే అని చెబుతూ అందరి బ్లెస్సింగ్స్ కావాలని బండ్ల గణేష్ కోరారు. ఇక బండ్లన్న ట్వీట్‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సైతం విషెస్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇలా అందరూ కూడా బండ్లన్న వారసుల మీద ట్వీట్లు వేస్తున్నారు. వందేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటూ.. బండ్ల వారసత్వాన్ని నిలబెట్టాలంటూ ట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి బండ్లన్న వారసులు మాత్రం సినీ ఎంట్రీ ఇవ్వకముందే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకునేలా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3js07V8

Instagram Makes Date of Birth Mandatory for All Users in Teen Safety Push

Instagram is rolling out measures to ensure proper teen safety on the app. It is making it a mandate for all users to fill in their birthday details. If they haven't provided with birthday details...

from NDTV Gadgets - Latest https://ift.tt/38tP4EG

BSNL Offers 2GB High-Speed Daily Data for 365 Days With New Rs. 1,498 Plan

BSNL has launched a new Rs. 1,498 prepaid recharge plan that carries 2GB high-speed daily data access for 365 days. Additionally, the state-owned operator has brought a promotional offer with the Rs....

from NDTV Gadgets - Latest https://ift.tt/38prRn1

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హవా.. బన్నీ రేర్ ఫీట్.. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి హీరోగా రికార్డు

రాను రాను సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో టచ్‌లో ఉండే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చిరంజీవి, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోలు సైతం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ ఖాతాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన సమాచారాన్ని అందరి ముందుకు తెస్తున్నారు. ఇక నేటితరం హీరోహీరోయిన్ల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ తాజాగా అరుదైన ఫీట్ సాధించారు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్ పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐకాన్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్ చేరిపోయారు. అంటే కోటి 30 లక్షల మంది అల్లు అర్జున్ అకౌంట్ ఫాలో అవుతున్నారన్నమాట. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం విశేషం. 2017, నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చిన బన్నీ, క్రమం తప్పకుండా అభిమానులతో టచ్ లోకి వస్తూ అంచెలంచెలుగా ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ వచ్చారు. అల్లు అర్జున్ 13 మిలియన్ మైలురాయిని అధిగమించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతూ ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా తనదైన నటన, టాలెంట్‌తో సత్తా చాటుతున్న అల్లు అర్జున్.. తన కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ జోడిగా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో పటు 'ఐకాన్' అంటూ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేస్తున్నారు అల్లు అర్జున్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zzdqbP

ఆయనతో నాకు ఎలాంటి విబేధాలు లేవు.. ఆ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

ఆయన సినిమాల్లో ఒకప్పుడు తన కామెడీతో అలరించారు. ఆ తర్వాత తన స్వార్జితంతో నిర్మాతగా మారారు. స్టార్ హీరోలతో కలిసి సినిమాలు నిర్మించారు. ఎంతో సక్సెస్ కూడా సాధించారు. ఆయనే .. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అయినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా.. ఆయన రూపొందించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే పవన్‌కళ్యాణ్‌తో తీసిని ‘గబ్బర్‌సింగ్’.. ఎన్టీఆర్‌తో‌ తీసిన ‘బాద్‌షా’.. ‘టెంపర్’ సినిమాలను చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌కి.. బండ్ల గణేష్ మధ్య విభేదాలు వచ్చాయి అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి పడటం లేదంటూ సోషల్‌మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటూ పోయారు. అయితే ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎన్టీఆర్‌కు ఎలాంటి విబేధాలు లేవు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఎదో మిస్ కమ్మూనికేషన్ వల్ల అది జరిగింది. అని అయన పేర్కొన్నారు. అన్మదమ్ముల మద్య మనస్పర్థలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. కానీ సంబంధం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ అర్థం వచ్చేలా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ అక్టోబర్‌లో విడుదల కానుండగా.. ఆ తర్వాత కొరటాల శివతో, ప్రశాంత్ నీల్‌తో ఆయన సినిమాలు చేస్తున్నారు. ఒక బండ్ల గణేష్ కూడా హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఓ రీమేక్ సినిమాతో ఆయన హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DGSD8X

Boult Audio AirBass Encore TWS Earbuds With IPX7 Build Launched in India

Boult Audio AirBass Encore true wireless stereo (TWS) earbuds have arrived in India with Environmental Noise Cancellation (ENC). They are a budget friendly pair of TWS earbuds that deliver up to 36...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Y6SRWl

PayU's Prosus to Buy Payments Company BillDesk for $4.7 Billion

PayU's Prosus has agreed to buy payments company BillDesk in a $4.7 billion (roughly Rs. 34,380 crores) deal.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kGSEAK

Netflix Now Supports UPI AutoPay Payments in India

Netflix is now rolling out support for UPI Autopay recurring payments in India. UPI Autopay will be available on Netflix.com and Netflix's Android app. Netflix might be getting ahead of the curve...

from NDTV Gadgets - Latest https://ift.tt/3t0aZww

Fossil Gen 6 Smartwatch Range With SpO2 Sensor Launched

Fossil Gen 6 line-up has been unveiled in the US. The lineup has differnet dial sizes and styles and is powered by the Snapdragon 4100+ platform. It runs on the Wear OS 2 software with Wear OS 3...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BnTeKD

‘వరుడు కావలెను’ టీజర్.. అతను ప్రతి బాల్ సిక్స్ కొడితే.. ఆమె అన్ని బాల్స్ నోబాల్ ఇస్తుందట

తెలుగులో డిఫెరెంట్ సినిమాలు చేయడంలో హీరో ఎప్పుడూ ముందుటారు. ఆయన సినిమాలు అంటేనే అందులో ఎదో విలక్షణత ఉంటుంది. ప్రతీ సినిమాలో ఏదో డిఫరెంట్ రోల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు నాగశౌర్య. అలా వినోదం మాత్రమే కాదు.. మంచి సందేశం ఉన్న సినిమాలు చేస్తుంటారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’. లక్ష్య స్పోర్ట్స్ డ్రామా కాగా.. వరుడు కావలెను ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. లక్ష్యలో ఆయన మాజీ ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఇక వరుడు కావలెను సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల అయింది. ఇక ‘వరుడు కావలెను’ సినిమా నుంచి తాజాగా ప్రేక్షకులకు మరో ట్రీట్ లభించింది. ఈ సినిమా టీజర్‌ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ .. వరుడు కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలా.. అంతకు మంచి చాలా యాటిట్యూడ్ ఉన్న అమ్మయాలా మనకు టీజర్‌లో కనిపిస్తోంది. ఎన్ని సంబంధాలు వచ్చిన ఆమె యాటిట్యూట్ కారణంగా అవి చెడిపోవడం అనేది టీజర్‌లో మనం చూడొచ్చు. ఇక నాగశౌర్య విదేశాల నుంచి వచ్చి.. రితూ వర్మను చూసి ప్రేమలో పడతారు అని టీజర్ చూస్తే మనకి అర్థం అవుతోంది. టీజర్ ఆరంభంలో నటి నదియా, రితూ వర్మలకు మధ్య జరిగే సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక టీజర్‌లో రితూని పడేయటానికి నాగశౌర్య చేసే విన్యాసాలు ఆద్యంతం నవ్వులు పూయించాయి. ఇక నాగశౌర్య అసిస్టెంట్‌గా ప్రవీణ్, రితూ వర్మ అసిస్టెంట్‌గా వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. చివర్లో ‘ప్రతీ బాల్‌కి సిక్స్ కొట్టే బ్యాట్స్‌మెన్‌ని చూశావా’ అంటూ ప్రవీణ్ ప్రశ్నిస్తూ.. ‘ప్రతీ బాల్‌ని నోబాల్‌గా చెప్పే అంపైర్‌ని చూశావా.. అవిడ ఇస్తుంది’ అంటూ వెన్నెల కిషోర్ అంటారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3t2rbO0

Monday 30 August 2021

OnePlus Nord 2, OnePlus 7 Series Get OxygenOS Updates With New Features

OnePlus Nord 2 and OnePlus 7 series - OnePlus 7, OnePlus 7 Pro, OnePlus 7T, and OnePlus 7T Pro - are receiving new OxygenOS updates bundled with the August 2021 Android security patch. The OnePlus...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sYA9f7

iPhone 13 With a Notchless Design Seemingly Appears on an Apple TV+ Show

iPhone 13 with a notchless design allegedly appeared on Apple TV+ comedy show Ted Lasso. Some users shared screenshots from the series to suggest the new iPhone ahead of its official announcement.

from NDTV Gadgets - Latest https://ift.tt/38toVFK

Smartphone Shipments Expected to Keep Growing in the Coming Years: IDC

Smartphone shipments are expected to continue growing in the coming years as emerging markets are showing strong recovery. Due to the COVID-19 related lockdowns and restrictions, growth was small but...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mMrQ4N

Nigeria's Own Cryptocurrency Will Be Called 'eNaira'

Nigeria's Central Bank announced Monday that it will work with Bitt as a technical partner in its bid to launch its own cryptocurrency called the "eNaira".

from NDTV Gadgets - Latest https://ift.tt/3mOqDdk

Drugs Case: ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్.. అనుకున్న సమయం కంటే ముందుగానే..

నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీలను ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ చేసింది. ఇందులో ప్రధానంగా దర్శకుడు , రవితేజ, నవదీప్, హీరోయిన్ ఛార్మి తదితరులు అప్పుడు విచారణకు హాజరు అయ్యారు. పలువురు టెక్నిషన్ల కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఇందులో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అప్పుడు ఆరోపణలు ఎదురుకున్న సెలబ్రిటీలు అందరికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరక్టరేట్(ఈడీ) రీసెంట్‌గా సమన్లు పంపించింది. ఈ కేసుపై నేటి(ఆగస్టు 31) నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటులు రానా, రవితేజ తదితరులకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారణకు అహ్వానించింది ఈడీ. ఆయన్ని 10.30కు విచారణకు రావాలని ఆహ్వానించగా.. పూరీ కాస్త ముందుగానే 10.05కే విచారణకు వచ్చారు. ఇక ఈడీ కార్యాలయం ముందు ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఈ విచారణ దాదాపు మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసాగతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్‌, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ఖాన్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి సెలబ్రెటీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు పెద్దమొత్తంలో నిధులు మళ్లించినట్టు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. మరి ఈడీ విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయో.. వేచి చూడాల్సిందే మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38se7YE

Chinese Gamers Under 18 Can't Play More Than 3 Hours a Week

China has stepped up its social policing and introduced new restrictions for under-18 gamers. The rules now say they can't play for more than three hours a week - an hour each day over the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3Bu3fFV

Apple Says It Will Launch a Dedicated Classical Music App Next Year

Apple has announced the acquisition of classical music streaming service Primephonic and has committed to launching an app dedicated to the genre.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kARE1i

Bring Home Ganesha With LG TONEFree UV Earbuds

‍‍‍‍‍

from NDTV Gadgets - Latest https://ift.tt/3jQLr0S

NBK 47 Years: అఖండ విజయాలందుకున్న లెజెండ్ ఈ నటసింహం.. బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన నందమూరి హీరో!!

నటవారసత్వం అనేది సినీ ఎంట్రీ సమయంలో ఇచ్చే బూస్టింగ్ మాత్రమేనని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఏదో ఒకటి రెండు సినిమాల వరకు స్టార్ కిడ్స్ అనే ముద్రతో ఆదరణ లభిస్తుంది కానీ ఆ తర్వాత సదరు స్టార్ కిడ్ టాలెంట్‌పైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ కేటగిరీలోనే సినీ ఎంట్రీ ఇచ్చి రికార్డులు చెరిపేస్తూ సంచలనాలకు మారుపేరయ్యారు నందమూరి . ఆయన సినిమాల్లోకి వచ్చి 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన '' విజయాలను నెమరు వేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. 'తాతమ్మకల'. 1974 సంవత్సరంలో ఈ సినిమాను నందమూరి తారక రామారావు డైరెక్ట్ చేయడమే కాకుండా స్వయంగా నిర్మించారు కూడా. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు భానుమతి, హరికృష్ణ, బాలకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. 'తాతమ్మ కల' సినిమా తర్వాత అదే ఏడాది 'రామ్ రహీమ్' అనే మరో సినిమాతో సక్సెస్ అందుకొని 1975లో అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి అనే సినిమాలు చేశారు బాలయ్య. చైల్డ్ ఆర్టిస్టుగా ఎక్కువగా తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలయ్య బాబు.. 1984లో 'సాహసమే జీవితం' అనే సినిమాతో సోలో హీరోగా కెమెరా ముందుకొచ్చారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడకుండా బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు బాలకృష్ణ. ''ముద్దుల కృష్ణయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, సమరసింహా రెడ్డి, ముద్దుల మామయ్య, భైరవ ద్వీపం, నరసింహ నాయుడు సింహ, లెజెండ్, గౌతమి పుత్ర శాతకర్ణి'' ఇలా వైవిద్యభరితమైన కథలతో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన బాలకృష్ణ స్టార్ హీరోగా నేటికీ అదే హవా నడిపిస్తున్నారు. సినిమాల పరంగా సెంచరీ కొట్టేసి ప్రస్తుతం 'అఖండ' మూవీ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zx3zU0

'India has skills to deal with the Taliban'

'Even during the worst days during the 1990s, India was dealing with the Taliban.'

from rediff Top Interviews https://ift.tt/38rFSAI

నమ్రత శిరోద్కర్ న్యూ లుక్ వైరల్.. ఒకే ఒక్క మాటతో మహేష్ బాబు కామెంట్

సూపర్ స్టార్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు మహేష్ మూవీ ముచ్చట్లతో పాటు ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసి షాకిచ్చింది నమ్రత. ఇందులో నమ్రత మునుపెప్పుడూ లేనివిధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, ఇటీవల గోవాలో జరిగిన 'సర్కారు వారి పాట' షెడ్యూల్‌లో కూడా నమ్రత శిరోద్కర్‌ని ప్రత్యేకంగా కొన్ని ఫొటోస్ తీశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. ''చిన్నూ అక్క మీరంటే నాకు ఎంతో అభిమానం ఇష్టం, మీరు ఎల్లప్పుడూ బాగుండాలి, ఈ పిక్స్ నేను ఇప్పటివరకు తీసిన అద్భుతమైన పిక్స్‌లో ఇవి కొన్ని'' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నమ్రత కూడా ఈ ఫొటోని తన ఇన్స్‌స్టా పేజీలో షేర్ చేస్తూ ఈ ఫోటోషూట్‌లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ''ఆ రోజు ఏదో సరదాగా మహేష్ జాకెట్ తీసుకుని మేకప్ లేకుండా దిగిన ఈ ఫోటోలను ఇంత బాగా మీరు క్యాప్చర్ చేస్తారని ఊహించలేదు బ్రదర్'' అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోస్ చూసిన మహేష్ బాబు 'పర్ఫెక్ట్ పిక్' అంటూ స్వీట్ కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నమ్రత లేటెస్ట్ లుక్ తెగ చక్కర్లు కొడుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zJPMK1

Mi NoteBook Ultra, Mi NoteBook Pro to Go on Sale Today

Mi NoteBook Ultra and Mi NoteBook Pro will go on sale starting today at 12pm (noon). The laptops were launched on August 26 at the Xiaomi's Smarter Living 2022 event. They are being offered with Rs....

from NDTV Gadgets - Latest https://ift.tt/2Y1R8S8

Vivo X70 Series Set to Launch on September 9

Vivo X70 series is set to launch on September 9, the company announced on Weibo on Monday. Vivo also released some images of Vivo X70 Pro+ that show its leather back design and quad rear camera setup.

from NDTV Gadgets - Latest https://ift.tt/3BsqKzt

Covid: 'Huge Spike in Health Claims'

'Covid-related claims were almost 2.5 times the normal claims size.'

from rediff Top Interviews https://ift.tt/3mNxfsm

Elon Musk Signals Competition Concerns Over Nvidia-Arm Deal: Report

Tesla CEO Elon Musk has signalled competition concerns over Nvidia's planned purchase of Arm, as per a report citing multiple sources.

from NDTV Gadgets - Latest https://ift.tt/38mfUyr

Researchers, Cybersecurity Agency Urge Action by Microsoft Cloud Database Users

Researchers who discovered a massive flaw in the main databases stored in Microsoft's Azure cloud platform urged all users to change their digital access keys, not just the 3,300 it notified this...

from NDTV Gadgets - Latest https://ift.tt/3DDtTyn

Fast & Furious 9 India Release Date Silently Brought Forward by a Day

Fast & Furious 9 India release date silently brought forward a day to Thursday, September 2. F9 movie ticket bookings open in English, Hindi, Tamil, and Telugu.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mJryfd

Sunday 29 August 2021

Apple, Google, Digital Wallets May Face New Regulation Laws in Australia

The Australian government is considering new laws that would tighten the regulation of digital payment services by tech giants such as Apple and Alphabet's Google.

from NDTV Gadgets - Latest https://ift.tt/3Bly8wo

iPhone 13 May Feature Satellite Communication Connectivity

iPhone 13 lineup will come with low earth orbit (LEO) satellite communication connectivity that will allow users to make calls and send messages without requiring cellular coverage, analyst Ming-Chi...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BsKZNr

Best Internet-of-Things Products You Can Buy in India

The term 'Internet of Things' (IoT) covers a wide range of products, but can generally be considered to be anything 'smart'. Here is our list of the best IoT products you can buy in India...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BoLxUA

Samsung Galaxy A52s 5G India Launch Set for September 1

Samsung Galaxy A52s 5G is set to launch in India on September 1 at 12pm (noon). Confirmed via a tweet by the company, the smartphone will be launched in three colour options - Awesome Black, Awesome...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Wy469J

Realme C21Y Goes on Sale in India via Flipkart, Realme.com Today

Realme C21Y will go on sale today. It will be available via Flipkart and Realme.com. The sale will begin at 12pm (noon) and the phone will be available in Cross Black and Cross Blue colours. Realme...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yyK2kU

Bharti Airtel Plans to Raise Up to Rs. 21,000 Crores via Share Sale

Bharti Airtel said it plans to raise up to Rs. 21,000 crores via a sale of shares to existing shareholders as it builds a war chest to prepare for the launch of 5G services.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UVZutk

Google Play App Store Revenue Hit $11.2 Billion in 2019, Lawsuit Says

Google generated $11.2 billion (roughly Rs. 82,320 crores) in revenue from its mobile app store in 2019, according to a court filing unsealed on Saturday, offering a clear view into the service's...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WzIrxC

Prabhas: కృష్ణాష్టమి స్పెషల్ ట్రీట్.. 'రాధే శ్యామ్' నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ''. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో వరల్డ్ వైడ్ ప్రభాస్ అభిమానుల్లో ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పెషల్ ట్రీట్ ఇస్తూ 'రాధే శ్యామ్' నుంచి మరో సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, డాక్టర్‌ ప్రేరణగా నటిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి స్టిల్ రిలీజ్ చేస్తూ సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ప్రభాస్.. తన అభిమానులకు, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో హీరోహీరోయిన్లు ప్రభాస్, పూజా హెగ్డేల లుక్ ఎంతో అట్రాక్ట్ చేస్తుండటంతో నెట్టింట వైరల్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల సంయుక్త సమర్పణలో ఈ మూవీ రూపొందుతోంది. చిత్రంలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణంరాజు రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందట. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gJiR0o

Mi Smart Band 6 Goes on Sale in India via Amazon, Mi.com Today

Mi Smart Band 6 is all set to go on sale in India today. The fitness band will be available via Amazon and Mi.com in the Indian market. The wearable is priced at Rs. 3,499. It supports SpO2 tracking...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sYVZ1Z

SpaceX Launches Ants, Avocados, Robot to International Space Station

A SpaceX shipment of ants, avocados, and a human-sized robotic arm rocketed toward the International Space Station on Sunday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Y8DXPv

Clubhouse Launches Spatial Audio Feature to Help Chats Feel Life-Like

Clubhouse said it will launch a spatial audio feature to make voices sound as if they're coming from different directions, helping conversations and virtual performances feel more life-like.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zuTbvR

'This will encourage states' monetisation programmes'

'They are also sitting on huge public sector assets without many returns.'

from rediff Top Interviews https://ift.tt/3gJ3ipC

అషు రెడ్డితో మాట్లాడింది సె** గురించే.. ఎట్టకేలకు ఆర్జీవీ ఓపెన్! మరో హాట్ యాంగిల్‌తో రచ్చ

మనసులో ఎలాంటి దాపరికం అనేది లేకుండా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం రామ్ గోపాల్ వర్మది. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వర్మ రూటే సపరేటు. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ అలజడి రేపే ఆయన రీసెంట్‌గా ఇయన సుల్తానా, జ్యోతిలతో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ హల్చల్ చేస్తుండగానే.. మరోవైపు బిగ్ బాస్ బ్యూటీ హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కాకుండా మాట్లాడే .. రీసెంట్‌గా అషు రెడ్డి హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ బుకాయించారు. ఈ ఫొటోలో ఉంది అషు రెడ్డి కాదని అంటూనే వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా వెళ్ళామన్నది కాదు ముఖ్యం ఎంతమంది అట్రాక్ట్ అయ్యారు అన్నదే ముఖ్యం అన్నట్లుగా వర్మ దూసుకెళ్తున్నట్లు ఆయన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఎలాగైతేనేం కావాల్సినంత ప్రమోషన్ అయితే దక్కిందని అనుకున్నారో ఏమో రీసెంట్‌గా పోస్ట్ చేసిన అషు రెడ్డి హాట్ యాంగిల్స్ విషయంలో ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు వర్మ. అరియానాలాగా అషుతో ఇంటర్వ్యూ చేయడం లేదని, అసలు ఈ వీడియో ఏమిటో తనకు అర్థం కావడం లేదు అన్నట్లుగా మాట్లాడిన ఆయన.. తాజాగా అసలు మ్యాటర్ చెప్పేస్తూ మరో హాట్ యాంగిల్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఉన్నది తామే అని చెప్పేస్తూ మరోసారి వార్తల్లోకెక్కారు. అషు రెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ సెక్స్ గురించి మాట్లాడుతున్నా అని పేర్కొంటూ ట్వీట్ చేసిన .. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 30వ తేదీ 6 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తున్నామని తెలిపారు. తప్పనిసరిగా ఆ పోస్టర్ చూడాలని అన్నారు. ఇదంతా చూస్తుంటే ఆయన తీరు మరో రచ్చకు తెరలేపేలా కనిపిస్తోంది. సో.. చూడాలి మరి ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UVRMiS

'Time to reduce weight in mid, small-cap stocks'

'We are most bullish on all aspects of the financial sector -- private sector banks, even one state-owned bank, insurance, mortgage finance, broking, wealth management, gold finance, etc.'

from rediff Top Interviews https://ift.tt/3zuxvjF

Chiranjeevi: దిగ్గజ క్రికెటర్‌తో చిరు దంపతుల మీట్.. ఇది చాలా స్పెషల్ అంటూ మెగాస్టార్ మెసేజ్

టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేస్తూ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా గ్యాప్ తర్వాత తన పాత మిత్రుడిని కలిశానని తెలుపుతూ చిరంజీవి పెట్టిన పోస్ట్ ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తోంది. భారత దేశ కీర్తి పతాకం ప్రపంచ దేశాలు చూసేలా తొలి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌తో చిరంజీవికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే రీసెంట్‌గా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఓ వేడుకకు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి హాజరు కాగా.. అదే వేడుకకు వచ్చిన కపిల్ దేవ్‌ని చూస చిరు ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగిపోయారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ కలిసి కాసేపు కపిల్ దేవ్‌తో సరదాగా ముచ్చటించారు. ఈ ఫోటోలకు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన చిరంజీవి.. ''చాలా రోజుల తర్వాత పాత మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఇందుకు ఫలక్‌నుమా ప్యాలెస్‌ మరింత శోభనిచ్చింది. ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్లి వచ్చాము. దేశానికి మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన హర్యానా హరికేన్ కపిల్ దేవ్'' అని పేర్కొన్నారు. చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ పనులు పూర్తి చేస్తూనే తన తదుపరి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ''గాడ్ ఫాదర్, బోళా శంకర్'' సినిమాలతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kA2jJr

Should You Invest in Cryptocurrency?

Investing in cryptocurrency in India is going up steadily, but how many people are doing this simply because of a fear of missing out? There are a number of things that you need to consider before you...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WE1Gq8

40 ఏళ్ల క్రింద ఈ అమ్మాయి దొరికితే! ఖచ్చితంగా అదే చేసేవాడిని.. పబ్లిక్‌గా హీరోయిన్‌పై ఆర్జీవీ కామెంట్స్

సంచలనాలకు మారు పేరు అని చెప్పుకోవచ్చు. ఆయన నోటివెంట ఎప్పుడు ఎలాంటి పదాలు వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. తనదైన స్టైల్‌లో లాజిక్స్ మాట్లాడుతూ హీరోయిన్ల అందాలపై కామెంట్స్ చేయడంతో దిట్ట వర్మ. ఈ క్రమంలోనే పబ్లిక్‌గా ఓ వేదికపై తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాష్‌పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మేఘ ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన కొత్త సినిమా ‘’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అర్జున్‌ దాస్యన్‌ నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్‌ 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ గోపాల్ వర్మ.. చిత్ర యూనిట్‌పై, ముఖ్యంగా హీరోయిన్ మేఘ ఆకాష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే నేనిప్పుడు ఇలా ఉండేవాడిని కాదేమో.. నాకు డివోర్స్ అయి ఉండేవి కావేమో అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్‌తో అంతా ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగని వర్మ.. మేఘ చాలా స్వీట్‌గా ఉంటుందని, తనని కలిసిన వారికి డయాబెటిస్‌ కూడా వస్తుందంటూ తనదైన కోణంలో రియాక్ట్ అయ్యారు. వర్మ ఇలా మాట్లాడుతుంటే అక్కడే ఉన్న మేఘ ఉబ్బి తబ్బిబ్బయింది. ఇకపోతే అదిత్‌ మంచి నటుడని, త్వరలోనే అతనితో ఓ సినిమా చేయబోతున్నానని వర్మ అన్నారు. ఈ సినిమా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ చాలా బాగున్నాయని తెలుపుతూ చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు ఆర్జీవీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mKW0Wa

Pawan Kalyan: పవర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి గ్రాండ్ ట్రీట్.. అప్‌డేట్ల సునామీనే

ఆయన పేరు చెబితేనే అభిమానులు ఊగిపోతారు. ఆయన సినిమా విడుదల అయిందంటే చాలా ఆ థియేటర్‌ను పెళ్లికూతురిలా మస్తాబు చేశారు. కటౌట్లు.. దానికి పాలాభిషేకాలు చేస్తూ.. టపాసులు కాలుస్తూ నానా హంగామా సృష్టిస్తారు. ఇక ఆయన పుట్టినరోజు వచ్చిందంటే.. వాళ్లు చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఆయన పేరులో ఉన్న పవరే వేరు.. ఆయనే పవర్‌స్టార్‌స్టార్ సినిమాలు చేసినా.. రాజకీయాలు చేసినా.. ఆయనకు ఆయనే సాటి. ఆయన స్టైలే వేరు. ఈ మధ్యే పవన్ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్‌స్టార్ పవనకళ్యాణ్ లేటెస్ట్‌గా వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన.. ‘పింక్’ సినిమా రీమేక్‌గా రూపొందిన వకీల్‌సాబ్‌ సినిమాతో ఆయన మళ్లీ వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో పవన్‌ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించడమే కాక.. బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినాని నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌గా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2వ తేదీన పవర్‌స్టార్ పుట్టినరోజు రానుంది. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి అప్‌డేట్ల సునామీ రానుంది. అందులో ప్రధానంగా ‘భీమ్లా నాయక్‌’ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ ఒకటి కాగా.. ఆయన క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘’ సినిమా నుంచి కూడా అప్‌డేట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ‘గబ్బర్‌సింగ్’ సినిమాతో పవన్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కూడా పవన్‌ బర్త్‌డే రోజున విడుదల అవుతుందని తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ 2వ తేదీన పవన్‌ అభిమానులకు పండుగ వాతావరణం రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WAv14p

Allu Arjun : అది చూపించమని ఒకరు.. ప్రపోజ్ చేస్తూ మరొకరు.. హన్సికకు వింత అనుభవం!

కాశ్మీర్ యాపిల్ వంటి రంగుతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశారు హన్సిక. మొదటి చిత్రం దేశ ముదురుతోనే టాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయారు. హీరోగా వచ్చిన ఆ సినిమాతో ఇక్కడి హీరోలకు హాట్ ఫేవరేట్‌గా మారిపోయారు. కొంత కాలం వరుస ప్రాజెక్ట్‌లతో ఇక్కడ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఇతర భాషల మీద హన్సిక కన్నేశారు. అలా కోలీవుడ్, బాలీవుడ్ అంటూ హన్సిక ఫుల్ బిజీగా మారిపోయారు. చాలా రోజులు తరువాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హన్సిక రెడీ అవుతున్నారు. తెనాలి రామకృష్ణ అంటూ సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హన్సిక మళ్లీ గ్యాప్ తీసుకుంది. అయితే ఇప్పుడు హన్సిక లేడీ ఓరియెంటెడ్ చిత్రాల మీద కన్నేసినట్టు కనిపిస్తోంది. మై నేమ్ ఈజ్ శ్రుతీ, 105 మినిట్స్ అంటూ తెలుగులో హన్సిక ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్న హన్సిక.. షూట్ గ్యాప్‌లో తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేసేశారు. ఈ క్రమంలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఓ నెటిజన్ అడిగితే.. తల అడ్డంగా ఊపేశారు హన్సిక. నీ నెయిల్స్ (గోర్లు) చూపించమని మరో నెటిజన్ అడిగితే.. హన్సిక చూపించేశారు. ఎక్కడున్నారు అని ఇంకో నెటిజన్ అడిగితే.. హైద్రాబాద్‌లోనే ఉన్నాను అని చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ గురించి చెప్పమని అడిగితే ఓ లిస్టే చెప్పేశారు హన్సిక. స్వీట్,కైండ్, ఫన్నీ.. నా మొదటి హీరో అంటూ బన్నీ గురించి హన్సిక చెప్పేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kzvHPZ

ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన సర్‌ప్రైజ్.. ‘పవన్’ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కి ‘భీమ్లా నాయక్’ గిఫ్ట్

రాజకీయాల కోసం పవర్‌స్టార్ మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారనే విషయం మనందరికి తెలిసిందే. అయితే ఆయన రీసెంట్‌గా ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఓ పవర్‌ఫుల్ లాయర్‌ పాత్రలో ఈ సినిమాలో పవన్‌ కనిపించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక.. కలెక్షన్ల పంట పండించింది. దీంతో పాటు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న ‘’ ఒకటి. మలయాళంలో బ్లాక్‌బస్టార్ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమాకు రీమేక్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హీరో ఈ సినిమాలో నటిస్తుండగా.. హీరోయిన్‌గా నిత్య మీనన్ చేస్తోంది. ఈ మధ్యే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమా నుంచి టీజర్‌ని వదిలారు. లుంగీ లుక్‌లో పవన్‌ ఈ టీజర్‌లో చేసిన యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. టీజర్‌ చూసిన వెంటనే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌కు వస్తుందని అని చిత్ర యూనిట్ టీజర్ విడుదలైనప్పుడే తెలిపింది. అయితే ఆ సర్‌ప్రైజ్‌తో పాటు సినిమాలోని మొదటి పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు సినిమా మేకర్స్. సినిమా నుంచి మొదటి పాటను పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్‌తో ఈ పాట అదిరిపోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఆ పాట ఎలా ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zuikGW

పదిహేడేళ్ళ ప్రాయంలో శ్రుతీ హాసన్ అలా.. సర్జరీలకు ముందు గుర్తు పట్టలేనంతగా!

సినిమా ఇండస్ట్రీలో సర్జరీలు అనే పదం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. అందంగా మారేందుకు హీరో హీరోయిన్లు సర్జరీల మీదే ఆధారపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ సర్జరీలు వికటిస్తుంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో సర్జరీల ద్వారా ఎంతో అందంగా మారిన తారలున్నారు. అయితే స్వర్గీయ శ్రీదేవీ మాత్రం సర్జరీలకు మారుపేరుగా నిలిచింది. శ్రీదేవీ ఎన్నో సార్లు సర్జరీలు చేసుకుందని అంటుంటారు. ఇక నేటి తరం హీరోయిన్లలోనూ చాలా మంది సర్జరీలు చేసుకున్న వారున్నారు. అందులో సమంత, వంటి వారు పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇక హీరోయిన్లే కాకుండా హీరోలు సైతం సర్జరీలు చేసుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు సర్జరీలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై ఎవ్వరూ కూడా అంతగా నోరు మెదపరు. కానీ శ్రుతీ హాసన్ మాత్రం ఆ మధ్య తన సర్జరీల గురించి మాట్లాడారు. తన ముక్కుకు సమస్య ఉండటంతో సర్జరీ చేసుకున్నాను.. అయితే మీకేంటి? అని ట్రోలర్లను శ్రుతీ హాసన్ కడిగిపారేశారు. తన శరీరంలో తనకు తన ముక్కు అంటేనే ఇష్టమని కూడా శ్రుతీ హాసన్ చెప్పుకొచ్చారు. అయితే శ్రుతీ హాసన్ ఎన్నో సర్జరీలు చేసుకున్నారు. సర్జరీల అనంతరమే ఇప్పుడున్న రూపం వచ్చింది. అయితే తాను ఎప్పుడూ కూడా తన పాత రూపాన్ని కించపరుచుకోలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా తన పాత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె పదిహేడేళ్ల ప్రాయంలో చేసిన ఫోటో షూట్ గురించి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను ఎలా ఉన్నానో చూపించే ప్రయత్నం చేశారు. కానీ అందులో శ్రుతీ హాసన్‌ను గుర్తు పట్టడం చాలా కష్టమైన పని. సర్జరీ కంటే ముందు ఇలా ఉండేదా? అని అనిపించేంత ఘోరంగా శ్రుతీ హాసన్ ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38rD6eo

Niharika Konidela : మెగా సిస్టర్స్ మధ్య చెర్రీ.. అంతా కలిసి అలా ఎంజాయ్ చేశామన్న నిహారిక

మెగా ఫ్యామిలీ ఒక్క చోట కలిస్తే ఎంత సందడిగా ఉంటుందో మొన్నీ మధ్యే అందరూ చూశారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే, రాఖీ పండుగలు ఒకేసారి రావడంతో మెగా ఇంట్లో డబుల్ హ్యాపీ నెస్ వచ్చేసింది. ఒక వైపు చిరు బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. ఇక మరో వైపు రాఖీలు కట్టుకుంటూ సందడి చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు వారి సోదరిమణులు రాఖీలు కట్టారు. ఇక మరో వైపు మెగా కజిన్స్ అందరూ కూడా రాఖీని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. , , అందరూ కూడా , వరుణ్ తేజ్‌లకు రాఖీ కట్టేశారు. అలా మెగా ఫ్రేమ్‌లో అందరూ కనిపించారు. ఇక మెగా హీరోలందరూ ఒకే చోటకు చేరడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. అయితే రాఖీ ట్రీట్‌లో భాగంగానో ఏమో గానీ ఇప్పుడు మెగా సిస్టర్స్ అంతా కూడా బయటకు వచ్చారు. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను తీసుకుని. నిహారిక, శ్రీజ, సుష్మితలు రామ్ చరణ్‌తో కలిసి బయటకు వచ్చారు. అసలే ఇది వీకెండ్. ఇక అందరూ కలిసి అలా రెస్టారెంట్లకు వెళ్లినట్టు కనిపిస్తోంది. నాకెంతో ఇష్టమైన వారితో( శ్రీజ, సుష్మిత, రామ్ చరణ్) ఈ మధ్యాహ్నం ఇలా అద్భుతంగా గడిచింది అంటూ నిహారిక అసలు విషయాన్ని చెప్పేశారు. చూస్తుంటే వీరంతా కూడా లంచ్ కోసమని ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇది రాఖీ ట్రీట్ అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kwgC1O

HBD Nagarjuna : ఎన్ని రకాల పదార్థాలో.. అక్కినేని వంట మనుషుల స్పెషల్ ట్రీట్

అక్కినేని ఇంట్లో వంట మనుషులు ఎంత మంది ఉంటారు? వారు ఎక్కడి వారు అనే విషయాలు ఎప్పుడూ ఆసక్తిగానే మారుతుంటాయి. గత ఏడాది అఖిల్ తన వంట మనిషి గురించి చెబుతూ చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తమ ఇంటికి వచ్చి ఏడాది పూర్తయిందని.. ఎంతో బాగా వండుతుందని, తమ ఆరోగ్యాన్ని కాపాడేందుకు వెరైటీ ఫుడ్స్‌ను కూడా ప్రిపేర్ చేస్తుందని తన చెఫ్ గురించి అఖిల్ చెప్పుకొచ్చారు. మామూలుగా అక్కినేని ఇంట్లో వంటలు ఎవ్వరికీ రావు. అమలకు అసలే వంటలు రావు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. తనకు వంటలు రావు అని, నాగార్జునే చాలా బాగా వండుతారని అమల చెప్పుకొచ్చారు. ఇక సమంత కూడా అంతే. నాగ చైతన్యే బాగా వండుతాడని, తనకు అంతగా రాదని సమంత కూడా తెలిపారు. అయితే సమంత మాత్రం గత ఏడాది లాక్డౌన్ సమయంలో వంటలు బాగానే నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. అలా అక్కినేని ఇంట్లో మాస్టర్ చెఫ్‌లు రకరకాల వంటలు వండుతుంటారు. ఇక నేడు (ఆగస్ట్ 29) బర్త్ డే సందర్భంగా అదిరిపోయే స్పెషల్ డిష్‌లను చెఫ్‌లు ప్రిపేర్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు చెఫ్ కైరావి మెహత ఓ పోస్ట్ చేశారు. నాగార్జునకు స్పెషల్ విషెస్ చెప్పారు. తన సహచర చెఫ్ హర్ష్ గురించి చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది తరువాత తామిద్దరం కలిసి వంట వండామని అన్నారు. చెఫ్ హర్ష్ నాగార్జునకు స్పెషల్ విషెస్ చెబుతూ.. ఈ స్పెషల్ రోజున ఇలా వంటలు వండినందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. దాంతో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఇందులో రకరకాల పదార్థాలను తయారుచేసినట్టుగా చూపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zwOW2Y

HBD Nagarjuna: బంగార్రాజు నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. నాన్నకు ప్రేమతో నాగ చైతన్య విషెస్

చాలా రోజులుగా జనం నోళ్ళలో నానుతున్న పేరు ''. అక్కినేని హీరోగా గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా రాబోతుందని ఎప్పుడైతే న్యూస్ బయటకొచ్చిందో అప్పటినుంచే అక్కినేని అభిమానుల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి. కానీ కరోనా, ఇతర కారణాలతో చాలాకాలం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చి చివరకు రీసెంట్‌గా ఈ మూవీ పట్టాలెక్కింది. దీంతో త్వరత్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్.. నేడు నాగార్జున బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాగార్జున తనయుడు చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల చేశారు. దీన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ వేదికగా పంచుకున్న నాగ చైతన్య.. తన తండ్రికి బెస్ట్ విషెస్ చెబుతూ ఈ సినిమాలో తాను కూడా భాగమవుతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కాగా ‘ది డెవిల్ ఈజ్ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో‌ 'బంగార్రాజు'ను రంగంలోకి దించుతుండటం ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కూడా భాగం కాబోతుండటం ఓ విశేషమైతే.. ఆయన సరసన 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి రొమాన్స్ చేస్తుండటం అట్రాక్టివ్ పాయింట్. ఇందులో చైతూ రోల్ ఎంతో ప్రాధాన్యతతో కుడి ఉంటుందని తెలుస్తోంది. నాగార్జున జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్, యాంకర్ అనసూయలు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ మూవీపై నాగ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38jVIx2

NET : మా సినిమాకి **లో దమ్ముంది.. దారుణమైన కామెంట్లు చేసిన రాహుల్ రామకృష్ణ

నటుడిగానే కాకుండా విలన్‌గానూ మెప్పిస్తున్నారు. ఇక లీడ్ రోల్స్‌లోనూ రాహుల్ రామకృష్ణ తన స్టైల్లో దూసుకుపోతోన్నారు. ఇక రాహుల్ రామకృష్ణ త్వరోలనే NET అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా వదిలిన ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మొబైల్ ఫోన్, అందులో నిత్యం అశ్లీల దృశ్యాలు చూసే వ్యక్తి, ఆ ఫోన్ హ్యాక్ చేస్తే ఏర్పడే పరిస్థితులు, అలాంటి వ్యక్తిని నిత్యం ఒకరు సీక్రెట్‌గా గమనిస్తుంటే.. జరిగే ఘటనలు ఎలా ఉంటాయన్నదే NET కథ అని తెలుస్తోంది. ఇక ఇందులో అవికా గోర్ నటన హైలెట్ అయ్యేలా ఉంది. ట్రైలర్‌లో రాహుల్ రామకృష్ణను చూస్తుంటే మరో ఇంటెన్సివ్ రోల్ చేసినట్టు కనిపిస్తోంది. తాను ఎవరి ట్రాప్‌లోనో చిక్కి అందులోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ప్రియా (అవికా గోర్) పర్సనల్ విషయాలన్నీ కూడా లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) తన ఫోన్ నుంచి గమనిస్తూనే ఉన్నాడు. అలా మొత్తానికి సినిమా మీద మాత్రం ట్రైలర్‌తో ఆసక్తిని పెంచేశారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ తమ సినిమాపై తమకెంత నమ్మకం ఉందో పచ్చిభాషలో చెప్పేశాడు. లక్షణమైన, మంచి కుటుంబంలోంచి వచ్చిన వారికి మా సినిమా సరిపోదన్నట్టుగా చెప్పుకొచ్చారు. మొత్తానికి రాహుల్ అన్న ఆ ఒక్క పదం మాత్రం నెట్టింట్లో మంటపెడుతోంది. ఇలాంటి పదాలు వాడటం అవసరమా? మిమ్మల్ని చూసి మిగతా వాళ్లు కూడా అదే మాట్లాడుతారు అంటూ నెటిజన్లు రాహుల్ మీద ఫైర్ అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mPxXVU

PV Sindhu హైట్ మీద ‘చిరు’ హాస్యం.. రానా ఎంట్రీతో ‘మెగా’ సెటైర్లు!

మెగాస్టార్ చిరంజీవిలోని చతురత గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెరపై ఎంత చమత్కారంగా ఉంటారో నిజ జీవితంలోనూ అంతే ఉంటారు. ఇక ఆ మధ్య ట్విట్టర్‌లో ఆయన దూకుడు చూసి అందరూ షాక్ అయ్యారు. ఒక్కొక్కరి మీద ఆయన వేసిన పంచ్‌లు, వేసిన మీమ్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఒలింపిక్ పతకాన్ని సాధించిన పీవీ సింధును అందరి సమక్షంలో సత్కరించారు. దీనికి సంబంధించి ఓ గ్రాండ్ ఈవెంట్‌ను తన ఇంట్లోనే ఏర్పాటు చేశారు చిరంజీవి. పీవీ సింధును సత్కరించే ఈ కార్యక్రమానికి చిరంజీవి తన బంధుమిత్రులందరినీ పిలిచారు. ఇండస్ట్రీ నుంచి దాదాపు తన స్నేహితులందరినీ పిలిచారు. నాగార్జున, సుహాసిని, రాధిక ఇలా అందరినీ ఆహ్వానించారు. ఇక అల్లు అరవింద్ ఎలాగూ ఉంటారు. రామ్ చరణ్ తన ఫ్రెండ్స్‌ను పిలుచుకున్నట్టున్నారు. శర్వానంద్, , అఖిల్ ఇలా అందరూ కూడా ఆ పార్టీలో కనిపించారు. అయితే తాజాగా చిరంజీవి పీవీ సింధును సత్కరించిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అందులో ఓ చోట హైట్ మీద చిరు కామెంట్ వేశారు. అసలే సింధు చిరంజీవి కంటే ఎంతో ఎత్తు ఉంటుంది. మామూలుగా ఆమె పక్కన ఎవ్వరూ నిల్చున్నా కూడా పొట్టిగానే కనిపిస్తుంటారు. కానీ రానా ఎంట్రీతో చిరుకు ధైర్యం వచ్చినట్టుంది. నీ హైట్‌కు తగ్గవాడు ఇప్పుడు వచ్చాడు అంటూ రానాను చూపిస్తూ సింధు మీద సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DlUHTz

Nagarjuna: మాటలు చాలవు మామ అంటూ సమంత ట్వీట్! అక్కినేని కోడలి సందేశం వెనుక రీజన్ అదేనా?

ఈ రోజు (ఆగస్టు 29) అక్కినేని జన్మదినం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు అభిమాన లోకం, ఇటు సినీ లోకం పెద్దఎత్తున బర్త్ డే విషెస్ అందిస్తుండగా.. అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ .. తన మామకు స్వీట్ విషెస్ పోస్ట్ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయింది. ఇటీవలే అక్కినేని కోడ‌లు స‌మంత త‌న సోషల్ మీడియా ఖాతాల్లోంచి అక్కినేని అనే పేరు తొలగించింది. కేవలం S అనే అక్షరంతో తన ప్రొఫైల్ నేమ్ అప్‌డేట్ చేసింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కినేని కుటుంబంతో సమంతకు విభేదాలు తలెత్తాయా? అనే కోణంలో కామెంట్స్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితుల నడుమ ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై రియాక్ట్ అవుతూ.. తన చుట్టూ ఏర్పడ్డ వివాదాల గురించి తనకు నచ్చినప్పుడే మాట్లాడతానని చెప్పింది సమంత. ఇలాంటి విషయాలపై ఇప్పుడైతే స్పందించాలనుకోవడం లేదని అనడంతో సదరు ఇష్యూ ఇంకాస్త చర్చనీయాంశం అయింది. అయితే మామ నాగార్జునను ఉద్దేశిస్తూ తాజాగా సమంత చేసిన ట్వీట్ జనాల్లో నెలకొన్న ఆ అనుమానాలను పటాపంచలు చేసిందని చెప్పుకోవచ్చు. ''మీ ప‌ట్ల నా గౌర‌వాన్ని వ‌ర్ణించ‌డానికి మాటలు చాలవు. ఎల్ల‌ప్పుడు మీరు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే మామ'' అని పేర్కొంది సమంత. అక్కినేని కుటుంబంపై, తన మామపై ఉన్న గౌరవాన్ని మరోసారి ఇలా వ్యక్తం చేయడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు అక్కినేని అమల, నాగ చైతన్య, అఖిల్ తమ తమ విషెస్ అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sSzgEM

Bullettu Bandi పాట క్రేజ్‌కు నిదర్శనమిదే!.. సింగర్ మోహన భోగరాజు సైతం ఫిదా

ప్రస్తుతం తెలంగాణ సమాజంలో మార్మోగిపోతోన్న పాట ఏంటో అందరికీ తెలిసిందే. అనే ఈ పాటలోని పదాలు, అందులోని అర్థాలు, జానపదాల్లోని సొబగులు అందరికీ తెగ నచ్చేశాయి. మరీ ముఖ్యంగా పాటను హృదయానికి హత్తుకునేలా లక్ష్మణ్ రాయడం ఒకెత్తు అయితే.. ఎస్కే బాజీ బాణీ తెలంగాణ పల్లె సమాజానికి దగ్గరం ఉండటం మరో ఎత్తు. ఇక వీటన్నంటికి కంటే ఎక్కువగా, ముందుగా చెప్పుకోవాల్సింది ఆ గాత్రం గురించే. టాలీవుడ్‌లో ఎంతో మంది సింగర్లున్నారు. కానీ ఏ ఒక్కరిలోనూ తెలంగాణ యాసను పలకడం గానీ, ఆ యాసలో పాటను పాడటం కానీ అంతగా రాదు. కానీ మాత్రం ఆ సాహసం చేశారు. తెలంగాణ పల్లెకు చెందిన పిల్లలా మారిపోయారు. ఆ పాటలోని పదాలు, వాటిని పలకాల్సిన తీరును అవపోసన పట్టేశారు. తెలంగాణ అమ్మాయే ఆ పాట పాడినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ గాత్రం అందరినీ కట్టిపడేస్తే.. వీడియో పాటతో ఎంతో మందిని ఫిదా చేసేశారు మోహన భోగరాజు. ఆ కట్టు, బొట్టు, బాణీకి, పాటకు తగ్గట్టుగా వేసిన స్టెప్పులు మోహన భోగరాజు జనాలకు మరింత దగ్గర చేసేసింది. అలా బుల్లెట్టు బండి పాటకు సోషల్ మీడియా పట్టం కట్టేసింది. ఆ మధ్య పెళ్లి కూతురు బరాత్‌లో వేసిన డ్యాన్సుతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఎక్కడ చూసినా బుల్లెట్టు బండి పాటే అందరి నోళ్లలో నానింది. బుల్లెట్టు బండి పాట మీద కొన్ని లక్షల్లో రీల్ వీడియోలున్నాయి. ఇక పెళ్లి కూతురు డ్యాన్స్ వీడియో అయితే ఎక్కడా చూసినా సరే మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేసింది. ఎంతో మంది చిన్నారులు సైతం బుల్లెట్టు బండికి కాలు కదుపుతున్నారు. అలా ఈ పాట ఇప్పుడు తెలంగాణ మొత్తానికి వ్యాప్తిచెందింది. ఎక్కడైనా సరే పెళ్లి జరుగుతుందంటే చాలు అక్కడ బుల్లెట్టు బండి మార్మోగిపోవాల్సిందే. మొన్నామధ్య ఎంపీ మాలోతు కవిత కూడా పెళ్లిలో బుల్లెట్టు బండికి కాలు కదిపారు. అలా తెలంగాణ పెళ్లిల్లో బుల్లెట్టు బండి తప్పక ప్లే చేయాల్సిందే అన్నట్టుగా మారింది. ఇదే విషయాన్ని కార్టూన్ రూపంలో చెప్పారు. బుల్లెట్టు బండి పాటకు వచ్చిన క్రేజ్‌ను చిన్న మాటలో, కార్టూన్‌లో చెప్పేశారు. ఆ కార్టూన్‌పై మోహన భోగరాజు స్పందించారు. ఇద్దరు అమ్మలక్కలు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు.. పక్కనే వారి అమ్మాయి డ్యాన్సు వేస్తోన్నట్టుగా కార్టూన్ ఉంది. మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం పిన్నీ.. ఈలోగా ఎందుకైనా మంచిదని పాటకు డ్యాన్స్ నేర్పిస్తున్నాం అని చెబుతుంటుంది. ఆ పక్కనే వారి అమ్మాయి డుగ్గు డుగ్గు డుగ్గు అంటూ స్టెప్పులు వేస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. అంటే తెలంగాణలో పెళ్లి అంటే కచ్చితంగా బుల్లెట్ బండి పాట ఉండాల్సిందే.. ఆ పాటకు స్టెప్పులు వేయాల్సిందే అన్నట్టుగా జనాల్లో స్థిరపడిపోయింది. అలా వేసిన ఈ కార్టూన్ మీద సింగర్ మోహన భోగరాజు స్పందించారు. లవ్ సింబల్‌ను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వెల్లిబుచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sUbsQK

HBD Nagarjuna : నీతోనే నాకు మొదటిసారి.. రాము బావ అంటూ వయ్యారాలు ఒలకబోసిన అనసూయ

ఏది చేసినా ప్రత్యేకమే. తెరపై కనిపించినా, సోషల్ మీడియాలో అల్లరి చేసినా, వెకేషన్స్‌లో ఎంజాయ్ చేసినా కూడా అనసూయ అందరి కంటే స్పెషల్‌గానే ఉంటారు. అలాంటి అనసూయకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. అయితే అదే సమయంలో అనసూయపై నెగెటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ నెగెటివిటీ, ట్రోలింగ్‌ను అనసూయ ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతే స్థాయిలో తిప్పి కొడతారు. అనసూయ వెండితెరపై చేసిన మ్యాజిక్కు అంతా ఇంతా కాదు. ఆమె చేసిన ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేసేసింది. అలా అనసూయ మొదటి సారి స్టార్ హీరో అయిన నాగార్జునతో జత కట్టేశారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసింది. పక్కన ఆడి పాడిన అనసూయను చూసి అందరూ ఫిదా అయ్యారు. అందులో అనసూయ కనిపించిన తీరుకు ఆడియెన్స్‌ అబ్బురపడిపోయారు. అలా అనసూయ తాజాగా తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన నాగార్జునకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. నేడు (ఆగస్ట్ 29) నాగార్జున బర్త్ డే. ఈ క్రమంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని స్టిల్స్‌ను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే రాము బావ.. స్క్రీన్ మీద తొలిసారిగా నీతోనే నటించాను.. అదొ గొప్ప ప్రారంభం. ఎప్పుడూ ఇంతే అందంగా ఉండేందుకు మీరే స్ఫూర్తి.. బంగార్రాజు సినిమాకు ఆల్ ది బెస్ట్.. అంటూ అనసూయ విషెస్ తెలిపారు. మొత్తానికి అనసూయ విషెస్ చెప్పిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sXgEn5

చాలా నొప్పి, వాచిపోయిందట!.. ఆరోగ్య సమస్యలతో సతమతమైన షణ్ముఖ్ జశ్వంత్

జశ్ంత్‌కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో స్టార్‌గా మారిపోయారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేస్తున్నారు. గత ఏడాది సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్ అంటూ అందరినీ కట్టిపడేశారు. ఈ సారి సూర్య అనే వెబ్ సిరిస్‌తో ఆకట్టుకున్నారు. అలా తన నటనతోనే కాకుండా వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు షణ్ముఖ్. మరీ ముఖ్యంగా దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్, లవర్‌గా నెట్టింట్లో ఎక్కువ ట్రోలింగ్‌కు గురవుతుంటారు. దీప్తి సునయన చేసే పనుల్లోనూ షణ్ముఖ్‌ను లాగి మరీ ట్రోల్ చేస్తుంటారు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. ఇక తప్ప తాగి కారు నడిపి, యాక్సిడెంట్ చేసిన కేసులో అయితే షణ్ముఖ్ దారుణంగా బుక్కైపోయాడు. ఒళ్లు తెలియనంతగా తాగేసి.. తన క్రేజ్ గురించి చెప్పుకున్నారు. పోలీసుల ముందు అడ్డంగా దొరికిపోయారు. అలా ఆ కేసుతో షణ్ముఖ్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. ఆ కారు ప్రమాదంతో వచ్చిన పబ్లిసిటీతో ఏకంగా బిగ్ బాస్ ఆఫర్ కొట్టేయబోతోన్నాడనే టాక్ కూడా వచ్చింది. అయితే షణ్ముఖ్‌ను గత సీజన్లలోనే తీసుకురావాలని బిగ్ బాస్ యూనిట్ ప్రయత్నించిందట. ఈ సారి కూడా షణ్ముఖ్‌ను అడిగారని, ఆయన కూడా వచ్చేందుకు ఓకే చెప్పినట్టు టాక్. బిగ్ బాస్ కంటెస్టెంట్లలో లీకైన లిస్ట్‌లో షణ్ముఖ్ పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా షణ్ముఖ్ తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చారు. తనకు దంత సమస్యలు వచ్చాయని, గడిచిన నాలుగు నెలలో రెండుసార్లు ఇంప్లాంట్స్ జరిగాయని, అది రూట్ కెనాల్‌లా సులభంగా ఉండదని చెప్పుకొచ్చారు. అది ఎంతో నొప్పిగా ఉంటుంది, ఎంతో వాచిపోయిందని కానీ ఓరో కేర్ డెంటర్ క్లినిక్ వల్ల ఎంతో త్వరగా రికవరీ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇదేమీ ఆ క్లినిక్‌కు ప్రమోషన్ కాదు అని నొక్కి మరీ చెప్పేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sU6PGm

Saturday 28 August 2021

How to Recover Deleted Photos and Videos From Google Photos

Google Photos will not restore your deleted photos and videos if the trash was permanently deleted or if the content was permanently deleted from the device's Gallery app, without backing it up...

from NDTV Gadgets - Latest https://ift.tt/38mcKL1

Pawan Kalyan గురించి ఇలా ఎవ్వరూ మాట్లాడి ఉండరు!.. పరుచూరి కామెంట్స్ వైరల్

గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల నాడిని తెలుసుకుని మాటలు, కథలు, కథనాలు అందించడంలో దిట్ట. ఇక నటనలోనూ పరుచూరి గోపాల కృష్ణ మేటి. ఆయన తన అనుభవాన్ని రంగరించి.. ఈ తరం సినీ ప్రేమికులకు పరుచూరి పలుకులు అంటూ సినీ పాఠాలను చెబుతున్నారు. యూట్యూబ్‌లో ఆయన చెప్పే పాఠాలకు ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఆయన గురించి, భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ గురించి, ఆయన సినీ రాజకీయ జీవితం గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ రంగాల్లో రాణించాలని చెబుతూ పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘గత ఏడాది నేను ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే.. మళ్లీ ఆయన నాకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ పెట్టారు. అంతటి సంస్కారవంతులు. పైకి కనిపించడు కానీ.. ఆయన లోపల తాత్విక చింతన ఉంటుంది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇలా ఇద్దరిలోనూ ప్రపంచానికి తెలియని వేరే వ్యక్తులు వారి లోపల ఉన్నారు. తాత్వికచింతన ఉన్న వారు.. రెండు రకాలుగా ఉంటారు. ప్రపంచానికి దూరంగా ఐహిక సుఖాలకు దూరంగా ఉండే వారు ఒకరకం. ప్రపంచంలోకి వచ్చి.. ప్రశ్నించి.. ఏ ప్రపంచంలో నాకు ఓ జన్మ వచ్చిందో.. ఆ జన్మ ద్వారా ఎంతో మంది కష్టాలను, కన్నీళ్లను తుడవాలి అన్న ఆలోచనతో ఉండేవారు ఇంకోరకం. అలాంటివారే పవన్ కళ్యాణ్. అలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చారు. రావాలి కూడా. ప్రపంచాన్ని పాడు చేసేది మేధావులే. మేధావులు మౌనంగా ఉండటం వల్లే నాశనం అవుతుంది. మేధావులు ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడే అందరూ మారుతారు. జనాలు కూడా ఆలోచిస్తారు. అంత మంచి పవన్ కళ్యాణ్ తాను కోరుకున్న రాజకీయ జీవితాన్ని కూడా అనుభవించాలి. ఆయన ఈ రోజు కోరుకుంటే ఏం అవ్వగలడో అందరికీ తెలిసిందే. తన మనసులోని మాట ఒక్కటి బయటపెడితే.. రాజ్యసభలో ఉంటారు. కానీ ఆయన అలా కోరుకోలేదు. మీ ద్వారా వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకే వచ్చే 2024లో ఆయన కల నెరవేరాలని, ప్రజా ప్రతినిధిగా ఎదగాలని, అద్బుతమైన సేవ చేయాలని అలా సేవ చేస్తూనే.. ఎంజీఆర్‌లా ఈ నటన కూడా కొనసాగించాలని, ఆ కళామతల్లి ఎన్నాళ్లు ఆశీర్వదిస్తూ అన్నాళ్లు నటించాలని కోరుకుంటున్నాను’ అని చెబుతూ పవన్ కళ్యాణ్‌కు పరుచూరి గోపాలకృష్ణ అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఆయనతో ఒక్క సినిమాకు పని చేయకపోయినా కూడా ఎందుకో తెలియని ఇష్టం అదంతే అంటూ పవన్ మీదున్న ప్రేమను పరుచూరి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అయినా సరే చెబుతాను.. వంద సార్లు చెప్పినా తక్కువే అవుతుందని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mHlbJ7

The Ghost: నాగార్జున బర్త్ డే సర్‌ప్రైజ్.. ఘోస్ట్‌గా మారిన మన్మథుడు.. కింగ్ మేకోవర్ అదుర్స్!!

నేడు (ఆగస్టు 29) టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ . తమ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాకు '' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలారు. దీంతో ఈ పోస్టర్ నెట్టింట క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్టర్‌లో నెత్తుటి చుక్కలతో కూడిన కత్తి పట్టుకొని నాగ్ స్టయిలిష్‌గా నిలబడగా, విదేశీ జనాలు అంతా అతని ముందు మోకరిల్లి కనిపించారు. చూస్తుంటే ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కుతోందని స్పష్టమవుతోంది. టైటిల్‌కు తగ్గట్లే ఈ పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్ చూసి కింగ్ మేకోవర్ అదుర్స్ అంటున్నారు నెటిజన్లు. PSV గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్‌‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తిచేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kBAfFp

Vishal: విశాల్ సామాన్యుడు కాదు.. పుట్టినరోజున అదిరిపోయే సర్‌ప్రైజ్

హీరో యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిద్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో తమిళ భాషా ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఆకర్షించారు. విశాల్ నటించిన ఎన్నో చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇప్పటికే తన కెరీర్‌లో 30 సినిమాలు ఫినిష్ చేసిన ఆయన, ప్రస్తుతం 31వ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా నేడు (ఆగస్టు 29) విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్రేక్షకుల ముందుంచారు. విశాల్ లేటెస్ట్ మూవీ తెలుగు టైటిల్ '' అని తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 'నాట్ ఏ కామన్ మ్యాన్' అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు తు పా శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బేస్‌బాల్ బ్యాట్‌తో రౌడీల బ్యాచ్‌ని విశాల్ చితక్కొడుతున్నట్లుగా కనిపించారు. ఈ పవర్‌ఫుల్ లుక్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ నటులు యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DnI9Lv

How to Activate Your Jio eSIM

Jio is one of the largest telecom operators in India. It offers a variety of plans for both prepaid and postpaid users. You can easily get a Jio SIM and activate your number to start using its...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WD7zE5

అప్పుడు ఇప్పుడు: చిన్న సినిమానే అయినా డేరింగ్ డిసీజన్..! దిగ్గజ దర్శకుల సపోర్ట్‌తో..

కరోనా తెచ్చిన తంటాతో సినీ ఇండస్ట్రీపై ఆధారపడిన అన్ని రంగాలు బోసిపోయాయి. మరీ ముఖ్యంగా థియేటర్స్ అయితే దాదాపు రెండేళ్ల వెలవెలబోయాయి. తిరిగి ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఓపెన్ అవుతున్నా ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో అని కొత్త సినిమాలు రిలీజ్ చేసేందుకు సందేహ పడుతున్నారు బడా దర్శకనిర్మాతలు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా తమ సినిమాపై ఉన్న నమ్మకంతో '' చిత్రయూనిట్ రిలీజ్‌కి రెడీ అయింది. సుజన్, హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేసిన పాటకు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన రావడంతో.. ఈ మూవీని సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. పూరి జగన్నాథ్, శ్రీకాంత్, సునీల్ ఇలా వీరంతా తమ సినిమాకు మంచి సపోర్ట్ అందించారని, ఈ టీజర్‌తో అభిమానుల్లో కానీ అటు ట్రేడ్ వర్గాల్లో కానీ మంచి బజ్ ఏర్పడిందని చిత్ర నిర్మాతలు అన్నారు. ఇదో ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్‌లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్ అవుతుందని దర్శకుడు చలపతి పువ్వల అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kAhL8h

How to Activate Vi eSIM on Your Phone

In this article, we are detailing the steps on how you can activate your Vi eSIM on your phone. Select Apple iPhone and Samsung Galaxy models are amongst the compatible devices.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sTi6a5

HBD Nagarjuna: అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌.. నవ మన్మథుడిగా వెలిగిపోతున్న బిగ్ బాస్

అక్కినేని నట వారసుడిగా, సీనియర్ హీరో నాగేశ్వరరావు తనయుడిగా తెలుగు తెరపై 'ఎదురులేని మనిషి'గా 'సూపర్' స్పీడులో దూసుకుపోతున్నారు . అమ్మాయిల మనసులను కొల్లగొడుతూ నవ మన్మథుడిగా నేటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తూ షాకిస్తున్న ఆయన.. బిగ్ బాస్‌గా ప్రతి ఇంట సందడి చేస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ తనదైన ఎనర్జీతో మ్యాజిక్ చేస్తూ వైవిద్యభరితమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. మాస్ హీరోగా, క్లాస్ ఆడియన్స్‌ని మెప్పించగల సత్తా నాగార్జున సొంతం. అన్నమయ్య, షిరిడి సాయిగా మైమరిపిస్తూ అలాంటి రోల్స్ చేయడం నాగార్జునకు మాత్రమే సాధ్యం అనేలా చేశారు. ఇతర హీరోలతో పోల్చితే రొమాంటిక్ డోస్ దట్టిస్తూ వెండితెరపై రొమాన్స్ చేయడంలోనూ నాగార్జునదే పైచేయి. క్లాస్, మాస్, భక్తి, రక్తి ఇలా అన్ని కోణాల్లో హవా నడిపిస్తున్న ఈ కింగ్ పుట్టిన రోజు ఈ రోజు (ఆగస్టు 29). ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. అక్కినేని నటవారసుడిగా సినీ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్న నాగార్జున.. బుల్లితెరపై కూడా సక్సెస్ అయ్యారు. బిగ్ బాస్ హోస్ట్‌గా బుల్లితెర ఆడియన్స్‌ని ఫిదా చేస్తూ ఆ షోకి భారీ టీఆర్ఫీ తెచ్చిపెడుతున్నారు. మరికొద్ది రోజుల్లో నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం కానుంది. మరోవైపు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బంగార్రాజు' సినిమాతో బిజీగా ఉన్నారు నాగార్జున. అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా, ఎలాంటి క్యారెక్టర్ అయినా తనకు కొట్టిన పిండి అన్నట్లుగా తెలుగు తెరపై వెలుగు వెలుగుతున్న నాగార్జునకు 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WDx9c2

How to Activate Your Airtel eSIM

If you are an Airtel subscriber, you can activate the eSIM functionality provided you have a compatible device. As mentioned, recent flagship phones from Samsung, Apple, Google, Motorola Razr 5G, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WzSTWf

మెగాస్టార్ ఇంట్లో పీవీ సింధు.. ఆత్మీయుల మధ్య చిరు సత్కారం.. వీడియో వైరల్

ఒలింపిక్స్.. ప్రతి అథ్లెట్‌కు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో మెడల్ సొంతం చేసుకోవడం అనేది ఓ గొప్ప అనుభూతి. ఈ ఏడాది భారత దేశ ప్రతిభను ప్రపంచదేశాల ముందుంచుతూ మన అథ్లెట్లు అదరగొట్టారు. ఒక బంగారు పతకంతో కలిపి ఏడు పతకాలు సొంతం చేసుకొని సత్తా చాటారు. ఇందులో బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించి వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన భారత తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా తమ ఇంట్లోనే పీవీ సింధుని మెగాస్టార్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో చిరంజీవి, , శ్రీజ, ఇతర కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, టి. సుబ్బరామిరెడ్డి, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, శర్వానంద్, అజారుద్దీన్, చాముండేశ్వరీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు. తన బిడ్డను సత్కరించుకున్నట్లే ఉందని తెలుపుతూ చిరంజీవి ఆనందం వ్యక్తం చేయగా.. స్వచ్ఛమైన ప్రేమ చూపించే ఇలాంటి వారికోసం ఇంకా కష్టపడేందుకు ప్రయత్నిస్తానని సింధు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ''దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన P.V.Sindhuని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది'' అని పేర్కొన్నారు. చూడటానికి కన్నుల పండగలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 'ఈ వీడియో చూసిన తరువాత మనసంతా ఉల్లాసంగా అనిపించింది, సింధుకి శుభాకాంక్షలు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YaRiXH

Adipurush: ‘మా జంట బాగుంటుంది’.. ప్రభాస్ ఎలాంటి వాడో చెప్పిన కృతి సనన్

‘బాహుబలి’ ఈ సినిమా తర్వాత రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమాలో నటించారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోనా.. కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. దర్శకత్వంలో రూపొందుతున్న ‘’. రామాయణ మహాగాధ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా రాముడిగా నటిస్తుండగా, సీతగా నటించబోతోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో సీనియర్ నటి కాజోల్ నటిస్తున్నారు. అయితే ఆమె పాత్ర ఏంటీ అనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఇక హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌తో నటించిన అనుభవాన్ని పంచుకుంది. ప్రభాస్‌తో కలిసి నటించడం.. అదీ సీత పాత్రలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని ఆమె పేర్కొన్నారు. ప్రభాస్ చాలా పొడవుగా ఉంటాడు కాబట్టి ప్రొఫెషనల్ దుస్తుల్లో ఉన్నప్పుడు తమ జంట ఎంతో బాగుంటుంది అంటూ కృతి చెప్పింది. ‘మొదటి షెడ్యూల్‌లో తొలిసారి ప్రభాస్‌తో షూటింగ్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు అతనితో మరో షెడ్యూల్‌ చేయబోతున్నాను. అతను చాలా సరదా వ్యక్తి. మంచివాడు. భోజన ప్రియుడు.. అతనికి చాలా బిడయం అని అంతా అంటారు.. కానీ, అది నిజం కాదు.. ఒకసారి పరిచయం అయితే అతను ఎంతో బాగా మాట్లాడుతాడు. అతనితో స్నేహం నాకు ఎంతో నచ్చింది’ అంటూ కృతి పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WztkEn

గోవాలో ఎక్కువగా గడిపింది మేమిద్దరమే!.. అసలు గుట్టు విప్పిన నమ్రత శిరోద్కర్

సూపర్ స్టార్ ఫ్యామిలీ మొన్నటి వరకు గోవాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. సినిమా గోవా షెడ్యూల్ మొత్తానికి సక్సెస్ ఫుల్‌గా గడిచింది. టీం మొత్తం వెనక్కి తిరిగి వచ్చేసింది. అక్కడ మహేష్ బాబుతో మంచి యాక్షన్ సీక్వెన్లను రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే మహేష్ బాబు తన ఫ్యామిలీని తీసుకుని అలా వెకేషన్స్‌కు వెళ్తే బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదని తెలుస్తోంది. ఈ విషయం గురించి నమ్రత తాజాగా ఓ పోస్ట్ చేశారు. ఫ్యామిలీ మెన్ అనిపించుకునే మహేష్ బాబు ఈ సారి గోవాలో మాత్రం ఎక్కువగా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీతో ఎక్కువగా వెకేషన్‌లకు వెళ్లనట్టు కనిపిస్తోంది. సితార, నమ్రత, గౌతమ్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఇలా అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేశారు. కానీ ఎక్కడా కూడా మహేష్ బాబు కనిపించలేదు. దానికి సంబంధించి తాజాగా నమ్రత అసలు విషయం చెప్పేశారు. గోవాలో ఎక్కువ సమయం గడిపింది మేమిద్దరమే అని నమత్ర తన కూతురు సితారతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అంటే మమేష్ బాబు తన సినిమా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నట్టున్నారు. గోవాలో ఎక్కువగా కలిసి ఉంది తామిద్దరమే అని చెబుతూ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. గోవాలో ఎలా ఎంజాయ్ చేశారో చూపిస్తూ ఆద్య సితార యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gFUuAZ

Microsoft Windows 11 Minimum System Requirements Have Changed

Microsoft has updated its Windows 11 minimum system requirements to include more Intel CPUs. Through an official blog post, it announced that after Windows Insider testing and exploring options with...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kyDFJ3

Here's What Coinfloor CEO Obi Nwosu Feels About Bitcoin's Volatility

Coinfloor CEO and Co-Founder Obi Nwosu said in a recent interview that much of Bitcoin's volatility is due to the statements by self-styled crypto 'gurus'.

from NDTV Gadgets - Latest https://ift.tt/3BgWsj1

‘అవి వినడం సంతోషంగా ఉంది’.. సుధీర్‌బాబు సినిమాపై.. ప్రభాస్ దర్శకుడి ప్రశంసల వర్షం

డైనమిక్ హీరో హీరోగా.. ‘పలాస 1978’ ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు పాజిటివ్ రివ్యూనే ఇస్తున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌గా ఆనంది నటించగా.. సీనియర్ హీరో నరేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఓ విషాదమైన ప్రేమగాథ అయినప్పటికీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా మామూలుగా చేయలేదు. సినిమా టైలర్‌ని సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు సినిమా యూనిట్. సుధీర్‌ బాబుకి ఉన్న ఇమేజ్‌తో పాటు ఇవన్నీ కూడా సినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యాయి. అయితే రీసెంట్ ఈ సినిమాని మహేష్‌బాబు తన ఇంట్లోని మినీ థియేటర్‌లో వీక్షించారు. ఇది చూసిన మహేష్ ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంది అని.. ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేశారు అని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమాకు మరో ప్రముఖ వ్యక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన మరెవరో కాదు.. ‘కేజీఎఫ్’ సినిమాతో యావత్ దేశాన్ని కుదిపేసిన దర్శకుడు . ఈ సినిమాను చూసిన ప్రశాంత్ మొదట తన మిత్రుడు.. ఈ సినిమా నిర్మాత విజయ్ చిల్లాకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి మంచి విషయాలు వినడం ఆనందంగా ఉంది అని ఆయన అన్నారు. అంతేకాక.. దర్శకుడు కరుణ కుమార్‌ని కూడా ఆయన అభినందించారు. మొత్తం టీమ్ అంతా కలిసి సినిమాని హిట్ చేశారు అని పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DsROAb

Getup Srinu : సంచలన నిర్ణయం తీసుకున్న గెటప్ శ్రీను.. అనుమానాలు రేకెత్తిస్తోన్న ‘రాజు యాదవ్’

జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా గెటప్ శ్రీనుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర కమల్ హాసన్ అంటూ ఆయన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటారు. బుల్లితెరపై తన నటనతో సంపాదించుకున్న క్రేజ్‌తో వెండితెరపై చాన్స్‌లు కొట్టేశారు. సైడ్ క్యారెక్టర్ల నుంచి ఇప్పుడు మెయిన్ లీడ్ వరకు ఎదిగారు. కమెడియన్‌గా చేస్తూనే హీరోగాను ట్రై చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చేతిలో దాదాపు అర డజను చిత్రాలున్నాయి. అయితే దీంట్లో దాదాపు సగానికి పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నవే. కానీ అనే సినిమాతో మాత్రం గెటప్ శ్రీను సోలో హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వరకే త్రీ మంకీస్ అంటూ సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీను వెండితెరపై సక్సెస్ కోసం ప్రయత్నించారు. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. త్రీ మంకీస్ దారుణంగా బెడిసి కొట్టింది. అందుకే ఆ తరువాత ఎవరి దారిలో వారు వెళ్తూ.. సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజు యాదవ్ అంటూ గెటప్ శ్రీను రాబోతోన్నారు. రాజు యాదవ్ పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా బాగానే క్లిక్అయ్యాయి. అయితే గెటప్ శ్రీను తాజాగా ఓ విషయాన్ని ప్రకటించారు. తాను కొంత కాలం పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను.. మళ్లీ తిరిగి వస్తాను అని ప్రకటించాడు. దీంతో కరోనా ఏమైనా సోకిందా? లేదా సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటం మూలానా ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటూ ఆయన అభిమానులు అనుమానాలతో హైరానా పడుతున్నారు. అయితే ఆల్ ఈజ్ వెల్ అని చెబుతూ.. ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవని చెప్పకనే చెప్పేశారు. మరి గెటప్ శ్రీను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sViPHH

Revanth Reddy: టాలీవుడ్ డ్రగ్ కేసు‌కి KTR గోవా వెళ్లడానికి లింక్ ఏంటి? వాళ్లతో సన్నిహితంగా.. రేవంత్ సంచలన ఆరోపణలు

మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు . టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి తాజాగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పలువురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు‌లో ఇండస్ట్రీ పెద్ద తలకాయలతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా భాగస్వామ్యులుగా ఉండడంతో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా.. రకుల్ ప్రీత్ సింగ్, పూరీ జగన్నాథ్, రానా, ముమైత్ ఖాన్‌లతో పాటు మరో 12 మందికి ఈడీ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఈ డ్రగ్స్ కేసులోకి కేటీఆర్‌ని లాగారు. మరుగున పట్ట ఈ కేసుని మళ్లీ వెలుగులోకి రావడానికి కారణం తానే అంటూ బాంబ్ పేల్చారు రేవంత్. ఆయన మాట్లాడుతూ.. ‘గత నాలుగైదు కేటీఆర్ గారు చాలా ఆందోళనలో ఉన్నారు.. బయటకు కూడా రాలేదు. ఎందుకంటే ఈ మధ్యనే ఆయన గోవాకి పోయి వచ్చాడు. ఆయన గోవాకి ఎందుకు పోయాడు.. ఎందుకు ఆందోళనగా ఉన్నాడు.? ఆయన సహచరులకు.. అత్యంత సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ తీగ లాగితే ఏం డొంక కదులు తుందో త్వరలోనే తెలుస్తుంది. ఈ సందర్భంగా అందరికీ తెలియాల్సింది ఏంటంటే.. నేను హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజనా వాజ్యం వేసినందుకే ఈ నోటీసులు వచ్చాయి. మీడియా మిత్రులు ఎంత దాచిపెట్టినా నిజం బయటకు రాకుండా రాదు. ఆనాడు అకున్ సబర్వాల్‌ని అధికారిగా నియమించి.. విచారణ జరిపించి కొంతమంది పిలిచి కొంతమందిని వదిలేశారు. ఎందుకంటే.. ఈ విచారణలో ప్రముఖుల పేర్లు.. కేటీఆర్ సన్నిహితుల పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కేసుని తొక్కిపెట్టారు.. అకున్ సబర్వాల్‌ని బదిలీ చేశారు. దీంతో నేను హైకోర్టులో వాజ్యం వేస్తే.. ఈడీ అఫడవిట్ దాఖలు చేసింది. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని స్పష్ఠంగా చెప్పింది. సీబీఐ కూడా ఇదే విషయం చెప్పింది. సేకరించిన ఆధారాలను మాతో పంచుకోవడం లేదని చెప్పింది ఈడీ. నిజంగా ఈ డ్రగ్స్ కేసులో ప్రభుత్వ పెద్దలు వారి సన్నిహితుల పాత్ర లేకపోతే.. అమ్మకాలలో కానీ కొనుగోలులో కానీ వీరి పాత్ర లేకపోతే.. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల్ని ఎందుకు తిరస్కరించింది. ఈ మధ్య కాలంలో కేటీఆర్ గోవాకి ఎందుకు వెళ్లారు.? అంత రహస్యంగా గోవాకి వెళ్లడానికి కారణం ఏంటి? అది అధికారిక ప్రయాణమా? లేక ప్రైవేటు ప్రయాణమా..? అసలు ఏం జరిగిందో జర్నలిస్ట్‌లు ఆధారాలను బయటకు తీయండి. పిల్లల భవిష్యత్‌ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో నిజాలను బయటకు తీయండి. ఈ డ్రగ్స్‌కి సంబంధించి ప్రభుత్వ వైఖరి ప్రజలకు తెలియజేయాలి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ykvcy1

లైవ్‌లో చేదు అనుభవం.. అవి చూపించాలి అంటూ నటి సోనాక్షికి అసభ్య కామెంట్స్

సోషల్‌మీడియా వాడకం పెరిగిన తర్వాత నటీనటులపై అసభ్యంగా కామెంట్స్ చేయడం కూడా ఎంతో పెరిగిపోయింది. అసలు సోషల్‌మీడియా అనేది విజ్ఞానం పెంచుకోవడం కోసం అయితే.. దాన్ని మాత్రం కొందరు తప్పుడు పనులు చేయడం కోసం వినియోగిస్తున్నారు. అమ్మాయిల అసభ్య ఫోటోలు పోస్ట్ చేయడం.. లేదా అమ్మాయిల ప్రొఫైల్స్‌పై అసభ్యంగా కామెంట్స్ చేయడం.. వంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇక సినిమా తారల విషయంలో ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. తాజాగా నటి సోనాక్షి సిన్హాకు సరిగ్గా ఇలాంటి అనుభమమే ఎదురైంది. బాలీవుడ్ షాట్‌గన్ శతృజ్ఞ సిన్హా కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ.. తొలి సినిమాలోనే స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌తో నటించి.. మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ముఖ్యంగా ‘హాలిడే’, ‘అకీరా’ వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక సోషల్‌మీడియాలో కూడా ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించింది. ఈ లైవ్ ఛాట్‌లో చాలా మంది అభిమానులు ఆమె తదుపరి సినిమాలు.. ఇతర విషయాల గురించి అడిగారు. అయితే కొందరు మాత్రం కొన్ని అసభ్యకర కామెంట్స్ చేశారు. ఓ వ్యక్తి అయితే.. బికినీ ఫోటో పోస్ట్ చేయమంటూ కామెంట్ చేశాడు. దీనిపై సోనాక్షి సెటైరికల్‌గా స్పందించింది. ఆన్‌లైన్ నుంచి ఓ బికినీ ఫోటో తీసి ఆమె పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి నీ థైస్(తోడలు) చూపించు అంటూ పోస్ట్ చేశాడు. దానికి కూడా ఆమె కుదరదు అంటూ జవాబు ఇచ్చింది. .. ఇచ్చిన జవాబులు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ypT9nV

Apple Launches Programme to Fix iPhone 12, iPhone 12 Pro 'No Sound Issues'

iPhone 12 and iPhone 12 Pro manufactured between October 2020 and April 2021 may be affected by no sound issues and Apple has announced a service programme for the same. Affected users can get service...

from NDTV Gadgets - Latest https://ift.tt/3DqG6WP

S Thaman : మోహన భోగరాజుపై తమన్ ప్రశంసలు.. నాటి వీడియో మళ్లీ తెరపైకి!

సోషల్ మీడియాలో ఒక్కో సెలెబ్రిటీకీ ఒక్కో సందర్భంలో టైం వస్తుంది. అప్పుడందరూ కూడా వారి గురించి మాట్లాడుకుంటారు. వారికి సంబంధించిన వీడియోలే కనిపిస్తుంటాయి. అలా ఇప్పుడు సింగర్ పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆమె పాటలే మార్మోగిపోతోన్నాయి. సింగర్‌గా టాలీవుడ్‌లో ఎప్పటి నుంచి రాణిస్తోన్నా కూడా బాహుబలి సినిమాలోని మనోహరి ఎక్కువగా గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత మోహన భోగరాజు మరో లెవెల్‌కి వెళ్లిపోయారు. సంగీత దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాలోని రెడ్డమ్మ తల్లి ఆ సమయంలో అందరినీ కట్టిపడేసింది. ఆ పాటను పాడిన మోహన భోగరాజు గాత్రం అందరినీ వెంటాడింది. అలా ఆమె లైవ్‌లోకి వచ్చి పాడిన పాట, దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఆమె ఎక్కడకు వెళ్లినా, ఎక్కడ కనిపించినా కూడా రెడ్డమ్మ తల్లి పాటను పాడాల్సిందే. అది ఆనవాయితిగా మారిపోయింది. అలా ఓ సారి విట్ (వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్సిటీకి వెళ్లినప్పుడు అక్కడి ఆడిటోరియంలో మోహన్ భోగరాజు తన గొంతెత్తి.. ఊరికి ఉత్తరాన అని పాడటం మొదలుపెట్టేశారు. ఆ క్షణం ఆడిటోరియం మొత్తం మార్మోగిపోయింది. నాడు ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. మళ్లీ ఇప్పుడు తిరిగి తిరిగి తమన్ వద్దకు చేరింది. అసలే బుల్లెట్టు బండి పాటతో మోహన భోగరాజు పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో రెడ్డమ్మ తల్లి పాట కూడా మళ్లీ పైకి వచ్చింది. ఆ వీడియోను తమన్ షేర్ చేస్తూ మోహన భోగరాజు మీద ప్రశంసలు కురిపించారు. సూపర్ టాలెంటెడ్ అంటూ మోహన గురించి చెప్పుకొచ్చారు. ఇక తమన్ తన మీద కురిపించిన ప్రేమకు మోహన స్పందించారు. ఆ పాటను పాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను సర్.. ధన్యవాదాలు అని గురుభక్తిని చాటుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sUnXvB

Samsung Galaxy A21 Simple With Exynos 7884B SoC, Single Rear Camera Launched

Samsung Galaxy A21 Simple SCV49 has launched in Japan. The budget-friendly offering comes in two colours and a single configuration. The phone is backed by a 3,600mAh battery and is powered by an...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kvDcr5

A COVID-19 Antibody Discovered That Can Neutralise All SARS-CoV-2 Strains

Molecular Biology Consortium based at Berkeley Lab's Advanced Light Source (ALS) claims to have discovered an antibody that can neutralise all known SARS-CoV-2 strains, including the new mutants.

from NDTV Gadgets - Latest https://ift.tt/3BoqSjt

'Monetisation has come 75 years too late'

'When the government wants to sell these assets, even if one set of assets gets caught in any quagmire, the whole process will fail.'

from rediff Top Interviews https://ift.tt/38lo8qo

Friday 27 August 2021

Amazon Launches Buy Now Pay Later Service in US in Partnership With Affirm

Amazon has introduced a 'Buy Now Pay Later' service for some its customers in the US in partnership with Affirm.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ktMRi1

Amazon-Backed EV Maker Rivian Files for IPO

Rivian, the electric vehicle maker backed by Amazon, has said that it has confidentially filed paperwork with regulators for an initial public offering (IPO) in the US.

from NDTV Gadgets - Latest https://ift.tt/3yj8I0s

Honduras Gets Its First Cryptocurrency ATM as Bitcoin Popularity Soars

Cryptocurrency ATM has opened in Honduras this week as the popularity of Bitcoin reaches a fever pitch in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sTlLEM

Most Eligible Bachelorకు ఎట్టకేలకు మోక్షం.. అఖిల్ ఎప్పుడు రాబోతోన్నాడంటే?

అక్కినేని, పూజా హెగ్డేల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రతీసారి కరోనా అడ్డు పడుతూనే ఉంది. అలా గత ఏడాది రావాల్సిన ఈ మూవీ ఇంకా ఆలస్యం చేస్తూనే ఉంది. అయితే మొత్తానికి మన బ్యాచ్‌లర్‌కు మోక్షం కలిగింది. తాజాగా చిత్రయూనిట్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. విడుదల తేదీని ప్రకటించి కాస్త ఊరటనిచ్చారు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్‌లో మిడిల్ రేంజ్ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. సీటీమార్, లవ్ స్టోరీ వంటి చిత్రాలు సెప్టెంబర్‌లో రాబోతోన్నాయి. ఇక నాని టక్ జగదీష్ అయితే ఓటీటీలో రాబోతోంది. ఇలా సెప్టెంబర్‌లో మంచి సినిమాలే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి. అయితే అఖిల్ బ్యాచ్‌లర్ మాత్రం అక్టోబర్‌లో వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 8న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ రాబోతోందని చిత్రయూనిట్ కాసేపటి క్రితమే ప్రకటించింది. ఈ మేరకు సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లను గమనిస్తే ఈ మూవీలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఎంతగా వర్కవుట్ అయి ఉంటుందో తెలిసిపోతోంది. ఇక ఈ మూవీతో ఇటు బొమ్మరిల్లు భాస్కర్‌కు, అటు అఖిల్‌కు మంచి హిట్ పడేలా కనిపిస్తోంది. గోపీ సుందర్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mBX0fj

Fahadh Faasil : Pushpa నుంచి అదిరే అప్డేట్.. భయంకరమైన పోలీస్ ఆఫీసర్‌గా ఫాహద్!

అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. రెండు పార్టులుగా తీసుకురాబోతోన్న సుకుమార్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసేశారు. పుష్ప ది రైజ్ అంటూ ఈ ఏడాదిలో తన సత్తాను చాటేందుకు రెడీ అయ్యారు. ఇక బన్నీకి సరైన విలన్‌ను పట్టుకొచ్చారు. ప్రస్తుతం ఇండియాలో ఫాహద్ ఫాజిల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో అందరినీ కట్టిపడేస్తున్నారు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్‌లో పేరు కనిపిస్తుంది. అలాంటి నటుడిని బన్నికి ప్రతినాయకుడిగా పట్టుకొచ్చారు సుకుమార్. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భయంకరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫాహద్ కనిపించబోతోన్నారు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో గుండుతో ఫాహద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భయంకరమైన పోలీస్ ఆఫసీర్‌కు గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్యాంగకు బీభత్సమైన పోరాట సన్నివేశాలు ఉండోబోతన్నట్టు కనిపిస్తోంది. ఇక ఫాహద్ ఫాజిల్ లుక్కు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తానికి సుకుమార్ లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయని ఈ పోస్టర్లను చూస్తే తెలుస్తోంది. బన్నీ ఏమో పూర్తిగా రగ్డ్ లుక్కులో కనిపించారు. గడ్డం, ఆ జుట్టు అంతా కూడా స్మగ్లర్లలానే కనిపిస్తున్నారు. ఇక ఫాహద్ మాత్రం చూస్తేనే భయం పుట్టేలా గుండు పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. అయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్, మన పుష్ప రాజ్‌కు మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DmDaum

Chiranjeevi : వందసార్లు ఫోన్ చేశారు.. అలా తిట్టేశారు.. చిరుపై బండ్ల గణేష్ ఎమోషనల్

బండ్ల గణేష్‌కు గత ఏడాది వచ్చిన సంగతి తెలిసిందే. అలా కరోనా నుంచి కోలుకున్న తరువాత బండ్ల గణేష్‌లో ఎంతో మార్పు వచ్చింది. గొడవలు, కొట్లాటలు, శ్రతుత్వాలు, ద్వేషాలు ఎందుకు.. ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండిపోతే ఎమవుతుంది అంటూ ఇలా ఎన్నో మంచి మాటలు చెప్పేశారు . కరోనాతో చావును దగ్గరి నుంచి చూశానని, దాని కంటే పెద్దది ఏదీ ఉండదని అన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం బండ్లన్న మరోసారి కరోనా బారిన పడ్డారట. వకీల్ సాబ్ ఈవెంట్‌లో దుమ్ములేపిన బండ్లన్నకు కరోనా సోకినట్టుంది. వకీల్ సాబ్ సమయంలో ఎంతో మంది కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా సోకడంతో అలా అలా అందరికీ వ్యాప్తించినట్టుంది. అయితే బండ్ల గణేష్‌కు కూడా ఆ సమయంలో కరోనా వచ్చిందట. ఆ విషయంలో మీడియాలో ఎక్కువగా ఎక్కడా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్‌కు కరోనా అని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో బండ్ల గణేష్‌కు కూడా కరోనా వచ్చిందట. అది చాలా సీరియల్ అయిందట కూడా. ఒక్కరోజు ఆలస్యమైతే చచ్చిపోయేవాడివి అని డాక్టర్లు చెప్పారట. లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయ్యాయని తెలిపారట. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి బండ్ల గణేష్ విఫలమయ్యారట. ఈ విషయాలన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. ‘నాకు రెండో సారి కరోనా వచ్చింది. ఎక్కడా రూంలు లేవు. ఎవ్వరిని అడిగినా లేవనే చెప్పారు. మా బాస్‌ పవన్ కళ్యాణ్‌ను అడుగుదామంటే.. ఆయనే కరోనాతో బాధపడుతున్నారు. ఆ సమయంలో చిరంజీవికి ఫోన్ చేశాను. మొదట మేనేజర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆ తరువాత నేరుగా గారికే ఫోన్ చేశాను. అన్నయ్య పరిస్థితి ఇది అని చెప్పాను. మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. ఆ తరువాత ఫోన్ పెట్టేశారు. సరిగ్గా రెండు నిమిషాల తరువాత అపోలో నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లే సరికి నాకోసం పది మంది డాక్టర్లు ఎదురుచూస్తున్నారు. నన్ను బాగా చూసుకున్నారు. ఐసీయూలో పెట్టారు. ఒక్కరోజు ఆలస్యమైతే చచ్చిపోయే వాడినని డాక్టర్లు చెప్పారు. మూడు రోజులు అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. వందసార్లు చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఫాలో అప్ చేశారు. నా గురించి అంతగా కేర్ తీసుకున్నారు. అలా నాకు ప్రాణం పోసిన వారు చిరంజీవి. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాంటి వారికి కృతజ్ఞత చూపకపోతే నన్ను మనిషి అని ఎవరైనా అంటారా? రుణపడి ఉండకపోతే నేను మనిషినే కాదు. కోలుకున్న తరువాత మళ్లీ ఫోన్ చేసి తిట్టారు. అంత సీరియస్ అయ్యే వరకు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నావ్ అని అరిచేశారు. అలా నా ప్రాణాలను కాపాడారు. జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను’ అని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DpTiLG

అయ్యో పాపం.. వీడియోతో కౌశల్ బుక్కయ్యాడు!.. ఆడుకుంటోన్న నెటిజన్లు

బిగ్ బాస్ రెండో సీజన్ విజేతగా నిలిచిన కౌశల్. ఇప్పుడు సినిమా హీరోగా ఫుల్ బిజీగా మారిపోయారు. వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు. అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్‌లు ఓకే కావాల్సింది. కానీ ఆలస్యమవుతూ వచ్చాయి. మొత్తానికి ఒకే సారి రెండు మూడు సినిమాలను లైన్‌లోపెట్టేశారు. అందులో అనే మూవీ ఒకటి. పీపుల్ స్టార్ అని తనది తాను ప్రకటించుకుని అభాసుపాలైన సంగతి తెలిసిందే. అలా కౌశల్ చేసే అతి ఒక్కోసారి నెట్టింట్లో కాంట్రవర్సీకి దారి తీస్తుంటుంది. తాజాగా కౌశల్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన రైట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తున్నట్టు ఊరించారు. హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఆమెను వెనుకనుంచి మాత్రమే చూపించారు. ఆ హీరోయిన్ ఎవరై ఉంటారా? అని గెస్ చేయండి అంటూ నెటిజన్లకు పజిల్ విసిరారు కౌశల్. దీంతో నెటిజన్లు కౌశల్‌ను ఆడేసుకుంటున్నారు. కొంపదీసి తేజస్వీ కాదు కదా?.. ఓహో తమన్నా సింహాద్రి అయి ఉంటుందేమో.. ఖతర్ పాప అయి ఉంటుంది.. శివజ్యోతి అయి ఉంటుంది.. అని ఇలా రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం ఆమె అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కౌశల్‌ను మాత్రం నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. కౌశల్ మూవీ ప్రారంభోత్సవానికి నాగబాబు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఈ కథను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సమకూర్చినట్టున్నారు. ఆది సాయికుమార్ బ్లాక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gHcD1f

Sudheer Babu : Sridevi Soda Centerపై మహేష్ రివ్యూ.. బావ కోసం సూపర్ స్టార్ అలా!

హీరోగా వచ్చిన నిన్న (ఆగస్ట్ 27) విడుదలైంది. పలాస సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణకుమార్ తన రెండో ప్రయత్నంతో శ్రీదేవీ సోడా సెంటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలాస చాయలు ఇందులోనూ కనిపించాయి. కాకపోతే క్లైమాక్స్ మాత్రం తెలుగు సినిమాలకు భిన్నంగా రాసుకున్నారు. ఉప్పెన తరహాలోని క్లైమాక్స్‌ను తలపించేలా ఉంది. అలా శ్రీదేవీ సోడా సెంటర్ సినిమా కథ పాతదే అయినా క్లైమాక్స్ మాత్రం కొత్తదే. తాజాగా శ్రీదేవీ సోడా సెంటర్‌ను మహేష్ బాబు ప్రత్యేకంగా వీక్షించారు. సుధీర్ బాబు తన బావ కావడంతో కచ్చితంగా సినిమాను ప్రమోట్ చేయాల్సిందే. అందుకే శ్రీదేవీ సోడా సెంటర్ ట్రైలర్‌ను మహేష్ బాబు విడుదల చేశారు. అది మాత్రమే కాకుండా సుధీర్ బాబు కోసం ప్రత్యేకంగా షో వేయించుకుని మరీ చూసేశారు. సినిమా వీక్షించిన అనంతరం మహేష్ బాబు శ్రీదేవీ సోడా సెంటర్ మీద ప్రశంసలు కురిపిస్తూ రివ్యూ ఇచ్చేశారు. ‘శ్రీదేవీ సోడా సెంటర్ రా అండ్ ఇంటెన్స్ సినిమా.. దాంతో పాటు అదిరిపోయే క్లైమాక్స్ ఉంది. పలాస తరువాత మళ్లీ దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన బోల్డ్ చిత్రంతో ముందుకు వచ్చారు. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే అద్భుతంగా చేశారు. నరేష్ గారు ఎప్పటిలానే అవలీలగా,అద్భుతంగా చేసేశారు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ ఆనంది. శ్రీదేవీ పాత్రలో సరిగ్గా సరిపోయారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ములేపేసింది. అది మిస్ కాకూడదు. టీం అందరికీ కంగ్రాట్స్’ అని మహేష్ బాబు ట్వీట్ వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jnyQTw

Ram Gopal Varma : RGVతో చేయకుండా ఉండలేను.. గొప్పగా ఫీలవుతున్నా : వీడియోపై నటి జ్యోతి

ఈ మధ్య డ్యాన్సులతో ఫుల్ ఫేమస్ అవుతున్నారు. తాగిన మైకంలో వర్మ చేసే విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. అలా వర్మ చేసిన చేష్టలు, హీరోయిన్లతో వర్మ రొమాన్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా నటి , కొత్త హీరోయిన్ ఇనయ సుల్తానాలతో వర్మ చేసిన అసభ్యకర డ్యాన్సులు చూస్తే ఎవ్వరైనా సరే తలకొట్టుకోవాల్సిందే. అయితే వాటిపై , నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం వెరైటీగా స్పందించారు. కాళ్ల మీద పడటం, వారిని కౌగిట్లో నలపడంపై వర్మ తన స్టైల్లో సమాధానం ఇచ్చారు. మనిషి బాడీలో అన్ని పార్ట్స్‌కి సమ ప్రాధాన్యత ఉంటుందని, కానీ కాళ్ళమీద పడటం అనేది వాళ్లపై ఎంత రెస్పెక్ట్ ఉందో తెలియజేసే చర్య అని అన్నారు. తాను స్వేచ్ఛగా ఉంటానని, లీగల్‌గా ఎలాంటి తప్పు చేయను కానీ సమాజం ఏదో అనుకుంటుందని తాను అస్సలు పట్టించుకోనని చెప్పారు వర్మ. చివరగా ఆ అమ్మాయికి ఇష్టం.. నాకు ఇష్టం.. మధ్యలో మీరెవ్వరు? అని తన స్టైల్లో ఆ వీడియో, అందులో చేసిన పనులను సమర్థించుకున్నారు ఆర్జీవీ. ఆ పార్టీ అంతా కూడా తన ఇంట్లోనే జరిగిందని నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు. తన జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది.. తన కొత్త ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని, ఇంటికి రావొచ్చా? అని వర్మగారు అడిగారు.. ఆయనతో పాటు తన ఫ్రెండ్స్‌ను తీసుకొచ్చారు అని శ్రీకాంత్ తెలిపారు. వోడ్కా తాగి అలా చేసేశామని, ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదని శ్రీకాంత్ అన్నారు. అయితే ఆ వీడియో, అందులోని అసభ్యకర పనులపై జ్యోతి స్పందించారు. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఆర్జీవీ గారు ఒకరు.. ఆయన పాటలకు ఆయనతో కలిసి డ్యాన్స్ చేయకుండా ఉండలేను. అతని దర్శకత్వం పట్ల అతడికున్న మక్కువకు, టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆయనతో అలా ఉండటం నాకు గౌరవంగా అనిపించింది. ఎంతో తెలివైన మనిషి. ఎంతో మంచి మనిషి. దర్శకుడిగా, ఫిల్మ్ మేకర్‌గా, ఓ మంచి మనిషిగా అన్నింటి కంటే ఆయన సెన్సాఫ్ హ్యామర్ అంటే ఎంతో ఇష్టమని జ్యోతి చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mTwuOL

Rahul Sipligunj : నాతో మూడు రోజులు.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. అషూపై రాహుల్ కామెంట్స్

ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం ఎంతలా కష్టపడతాడో అందరికీ తెలిసిందే. తన దగ్గర డబ్బులున్నా లేకపోయినా, అప్పులు తెచ్చి అయినా సరే ఆల్బమ్స్ చేస్తుంటారు. తెలుగు ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సింగర్లకు గుర్తింపు తీసుకురావాలని పరితపిస్తుంటారు. అలాంటి రాహుల్ చివరగా బేబీ అనే అదిరిపోయే పాటను చేశారు. కానీ దాని కోసం పెట్టిన ఖర్చు మాత్రం హద్దులు దాటింది. రాహుల్ అనుకున్నంతగా అది క్లిక్ కాలేదు. హిందీలోనూ విడుదల చేశారు కానీ వర్కవుట్ అవ్వలేదు. బేబీ కోసంపెట్టిన బడ్జెట్‌తో ఓ సినిమా కూడా తీసేయొచ్చు అని ఆ తరువాత రాహుల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాహుల్ పాటలు పాడుతూ, హీరో, నటుడుగా ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి రాహుల్ సిప్లిగంజ్ తాజాగా నువ్వెవరో అనే ఆల్బమ్ చేశారు. ఇందులో తన జోడికి అషూ రెడ్డిని తీసుకున్నారు. ఇక రాహుల్ అషూ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మీద ఎన్ని రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. సాయంత్రం అయితే చాలు పార్టీలు చేసుకోవాల్సిందే.. తామిద్దరం క్లోజ్ అయింది కూడా అక్కడే అని అషూ చెప్పుకొచ్చారు. అలా అషూ రాహుల్ వ్యవహారం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని అషూ, రాహుల్ చెబుతుంటారు. తాజాగా నువ్వెవరే అనే పాట కోసం అషూ చేసిన సాయం, నిజమైన ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకొచ్చారు రాహుల్. మాది ఫ్రెండ్ షిప్ అని గుర్తించిన మొదటి వ్యక్తివి నువ్వే అంటూ ఓ నెటిజన్కు రాహుల్ రిప్లై ఇస్తూ.. అషూ ఈ ఆల్బమ్, ఈ వీడియో చేసేందుకు నాతో మూడు రోజులు ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఓ ఫ్రెండ్‌ను అంతలా సపోర్ట్ చేసింది.. అదే నిజమైన ఫ్రెండ్ షిప్ అని అషూ గురించి రాహుల్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. దానిపై అషూ స్పందిస్తూ.. లవ్యూ రాహుల్ అని చెప్పేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BhKeqi

‘మహేష్ సినిమా చూస్తున్నారు.. ఏమంటారో మరి’..: ఆసక్తికర ట్వీట్ చేసిన సుధీర్ బాబు

డైనమిక్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. ‘పలాస 1978’ ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. మంచి యాక్షన్, డైలాగ్స్‌తో సాగే ఈ ట్రైలర్ చూసి.. సినిమాపై ఎన్నో అంచనాలను పెంచుకున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ని సుధీర్ బాబు బావ, సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో విడుదల చేయించారు చిత్ర యూనిట్. ఇక ఆ తర్వాత ప్రమోషన్స్‌లో కూడా మంచి జోష్ చూపించారు. ‘బాహుబలి’, యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ని ఈ సినిమా ప్రమోషన్స్‌లోకి దించారు. చిత్ర యూనిట్‌తో ఆయనతో ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇప్పించారు. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక శుక్రవారం (ఆగస్టు 27న) సినిమా విడుదల అయింది. అయితే ఈ సినిమా ఓ విషాదమైన ప్రేమగాథ అయినప్పటికీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొదటి షో పడినప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఓ వ్యక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు సుధీర్ బాబు. ఆయన మరెవరో కాదు.. సూపర్‌స్టార్ మహేష్‌ బాబు. మహేష్ తాజాగా.. తన ఇంట్లోని మినీ థియేటర్‌లో ఈ సినిమాను వీక్షించారు. ఇందుకు సంబంధిచిన ఫోటోను సుధీర్‌బాబు స్వయంగా తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మహేష్ సినిమా చేస్తున్నారు.. ఏం అంటారో మరి’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే ఈ సినిమాపై మహేష్ నుంచి రివ్యూ వచ్చే అవకాశం ఉంది. మహేష్ నుంచి పాజిటివ్ రివ్యూ వస్తే.. సినిమాకు మరింత హైప్ పెరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yo1doX

Watch the New Trailer for The King's Man, Out in December

The King's Man's new (and fourth) trailer is here. The King's Man release date is December 22. Ralph Fiennes, Gemma Arterton lead the cast of The King's Man, directed by Matthew Vaughn.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zpqrEN

Samsung Galaxy A52s 5G India Launch Tipped for September 3, Price Leaked

Samsung Galaxy A52s 5G price in India and launch date have been tipped. The phone is expected to launch on September 3 priced above Rs. 30,000. The 6GB RAM + 128GB storage option may be priced at Rs....

from NDTV Gadgets - Latest https://ift.tt/3zicad0

JioPhone Next Phone Said to Go on Pre-Bookings in India Next Week

JioPhone Next pre-booking in India will start from next week, according to a report. The Jio smartphone is rumoured to carry a price tag of Rs. 3,499.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gzlwde

China Issues Draft Guidelines for Internet Recommendation Algorithms

China has issued draft guidelines on regulating the algorithms used by Internet service providers to make recommendations to users, part of efforts to protect the privacy and data security of users,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BiRBO6

Dell Rides PC Demand for Remote Work to Beat Q2 Revenue Estimates

Dell beat market estimates for second-quarter revenue as the shift to hybrid work kept demand strong for its laptops, desktops, and cloud services.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zoHWFc

YouTube Suspends Payments to Accounts Over Brazil Election Disinformation

YouTube said it had suspended payments to content producers from 14 channels accused of spreading fake news about next year's election by the country's federal electoral court.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ymP9Ek

అక్కినేని నాగార్జున పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్.. ప్రీ లుక్‌తో అట్రాక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు

టాలీవుడ్ కింగ్ జోష్ పెంచేశారు. ఇటీవలే 'బంగార్రాజు' మూవీ సెట్స్ పైకి వచ్చిన ఆయన, మరోవైపు PSV గరుడవేగ ఫేం దర్శకత్వంలో మరో సినిమాతో బిజీ అవుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రానుందని చాలారోజుల క్రితమే ప్రకటన రాగా, కొంత కాలం షూటింగ్ జరుపి ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేశారు. అయితే పరిస్థితులు చక్కబడటంతో ఈ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తెచ్చిన చిత్రయూనిట్.. తాజాగా ప్రీ లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తూనే అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఆగస్టు 29వ తేదీన ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్‌డేట్ రాబోతుందనే విషయాన్ని తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. నాగార్జున ఫేస్‌ను రివీల్ చేయకుండా పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్‌తో నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని వర్షంలో నడుస్తున్నట్టు ఈ పోస్టర్‌లో చూపించారు. నాగ్ పుట్టినరోజు ఆగస్టు 29వ తేదీ కావడంతో ఆ రోజు స్పెషల్ అప్‌డేట్ ఉంటుందని చెప్పారు. దీంతో ఆ అప్‌డేట్ పట్ల అక్కినేని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తిచేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zta1eQ

What's the Aashiqui star's Afghan link?

'They didn't speak Hindi or English, but love is a universal language.'

from rediff Top Interviews https://ift.tt/3gBJx3f

Bigg Boss OTT: 'Will not blame Karan'

'Karan and I are the kind of individuals who cannot be fake.'

from rediff Top Interviews https://ift.tt/3sPfFFk

Booking.com Fined $17.5 Million by Russia for 'Abusing' Dominant Position

Booking.com has been slapped with a fine of $17.5 million (roughly Rs. 130 crores) by Russia for "abusing" its dominant position in the market, a government regulator said.

from NDTV Gadgets - Latest https://ift.tt/38k1wXf

Realme C21 Getting Android 11 Update: Report

Realme C21 is reportedly getting a stable version of the Android 11-based Realme UI 2.0 update in India. Along with the usual Android 11-based features, the update also brings bug fixes for the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BdBvp9

Halo Infinite PC System Requirements Revealed

Halo Infinite PC system requirements demand Nvidia GTX 1050 Ti in minimum spec, and Nvidia RTX 2070 is recommended. Halo Infinite release date is December 8. Halo Infinite price in India is Rs. 3,499...

from NDTV Gadgets - Latest https://ift.tt/3Berrw4

Apple Watch User Base Crosses 100 Million Globally: Counterpoint

Apple Watch has maintained its dominance in the global smartwatch market, with its active user base surpassing the mark of 100 million users in the second quarter of 2021, according to Counterpoint....

from NDTV Gadgets - Latest https://ift.tt/3yovd49

iPhone 13 Series Launch Tipped to Take Place on September 14

iPhone 13 series is expected to include four models -iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, and iPhone 13 mini. As per a report, media invites are expected on September 7 with a launch event...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mywtiV

Cryptocurrency Transactions to Be Recognised, Regulated in Cuba

Cuba's government said it will recognise - and regulate - cryptocurrencies for payments on the island. A resolution published in the Official Gazette said the Central Bank will set rules for such...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BiwKdO

Motorola Edge 20 Fusion Sale Starts in India Today via Flipkart

Motorola Edge 20 Fusion sale starts today at 12pm (noon) via Flipkart. The phone was launched last week in India and comes as a rebranded Motorola Edge 20 Lite but with an upgraded processor.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WtWdSW

Microsoft Warns Thousands of Cloud Customers of Exposed Cosmos DB Databases

Microsoft warned thousands of its cloud computing customers, including some of the world's largest companies, that intruders could have the ability to read, change, or even delete their main...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yqqxdT

Thursday 26 August 2021

Apple Agrees to Loosen App Store Restrictions on Small Developers

Apple agreed to loosen App Store restrictions on small developers, striking a deal in a class-action lawsuit as the iPhone maker awaits a ruling by the same judge in a separate App Store dispute...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sQNNR8

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd