తమిళ సినీ పరిశ్రమలోని అందమైన జంటల్లో విఘ్నేష్ శివన్ (Vignesh Shivan), నయనతార (Nayanthara) జోడి ఒకటి. ఈ ఇద్దరు తారలు ఈరోజు (జూన్ 9న) తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే, ఈరోజును కేవలం పెళ్లిరోజుగా మాత్రమే కాకుండా ఇంకా ప్రత్యేకమైన రోజుగా వారు జరుపుకుంటున్నారట. దీనికి కారణం వారి ఇద్దరు కొడుకులు ఉయిర్, ఉలగ్. తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య నయనతార, ఇద్దరు కొడుకులను ఉద్దేశించి మనసును హత్తుకునే ఒక సందేశాన్ని విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రాసుకొచ్చారు. నయనతార తన ఇద్దరు కొడుకులను ఎత్తుకుని ఉన్న కొన్ని ఫొటోలను కూడా విఘ్నేష్ షేర్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/sDEa9wS
Subscribe to:
Post Comments (Atom)
'Partition Should Never Have Happened'
'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 2’లో కామన్మేన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు బుల్లితెర నుండి వెండి తెరకు షిఫ్ట్ అయ్యారు....
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
No comments:
Post a Comment