Thursday 30 September 2021

Popular Smart Lights to Check Out

Smart lights allow users to choose from millions of colours to set the mood, and some of them even support voice assistants. Here are some smart lights if you are looking to set the tone right in your...

from NDTV Gadgets - Latest https://ift.tt/3meFonN

Popular Budget Fitness Trackers to Check Out

Fitness trackers, or smart bands, may not be as flashy as smartwatches but they fulfill the basic activity tracking. Here are some budget options for you.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zTup81

Popular Multi-Function Ink Tank and Inkjet Printers to Check Out

Multi-function printers enable users to print, scan, and copy their documents. If you are looking for one, here are a few popular multi-function ink tank and inkjet printers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Yj4Qk1

‘సలార్’ చేయడం వల్ల ఆ ఫీలింగ్ వస్తుంది.. పాన్ ఇండియా సినిమాపై శృతి హాసన్ కామెంట్స్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి . ఒక నటిగానే కాదు, గాయినిగా, సంగీత దర్శకురాలిగా ఆమె ప్రేక్షకులను అలరించింది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ వరుస నిమిాలు చేస్తూ.. ఒకప్పుడు నెం.1 హీరోయిన్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, సినిమాలకు బ్రేక్ ఇచ్చింది శృతి అయితే ఈ ఏడాది మళ్లి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పటికే ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ సినిమాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక శృతి హాసన్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘’. యంగ్ రెబల్‌స్టార్ హీరోగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఒక ఏడాదిలో తెలుగు, తమిళ, హింది భాషల్లో ఒక సినిమా చేయాలని ఒక నియమం పెట్టుకున్నాను అని.. అలా చేయడం ద్వారా అన్ని భాషల్లో కథ, మరియు పాత్రలపై పట్టు సంపాదించే అవకాశం ఉంటుదని తన నమ్మకం అని పేర్కొంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక్కోసారి ఏడాదికి ఒకే సినిమా చేయాల్సి వస్తుందని ఆమె తెలిపింది. అయితే సలార్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో నటిస్తే.. ఒకే సారి ఐదు భాషల్లో సినిమా చేసిన ఫీలింగ్ ఉంటుందని.. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని ఆమె తెలిపింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘రాజమన్నార్’ అనే మరో కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D3Jbem

రిపబ్లిక్‌ ఫస్ట్ రివ్యూ: గత రాత్రి చూశా.. ఆ మాట మీ నుంచే వినాలనుంది.. సింగర్ స్మిత కామెంట్స్

మెగా మేనల్లుడు హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘రిపబ్లిక్’. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో సాయి తేజ్ కలెక్టర్ పాత్ర పోషించారు. పొలిటికల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్ర ప్రమోషన్స్ ద్వారా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 1న) ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఒకరోజు ముందుగానే ఈ మూవీ చూసి సినిమా ఎలా ఉందనే విషయమై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాచురల్ స్టార్ నాని ఈ సినిమాపై, సాయి తేజ్ నటనపై ప్రశంసలు గుప్పించారు. ఈ క్రమంలోనే స్పందిస్తూ 'రిపబ్లిక్' ఎలా ఉందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''రిపబ్లిక్ సినిమా దేవ కట్టా మరో ప్రస్థానం అవుతుంది. గత రాత్రి ఈ సినిమా చూశా. రియల్లీ మైండ్‌ బ్లోయింగ్‌. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా ఇది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక మీ స్పందన ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నా'' అని పేర్కొన్నారు స్మిత. సాయి తేజ్ సినిమాపై ఇలా సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా స్పందిస్తూ ప్రశంసలు గుప్పిస్తుండటం చిత్ర ఓపెనింగ్‌కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడిన తేజ్‌ ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాకముందే ఈ సినిమా రిలీజ్ కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. సాయి తేజ్ అభిమానులు ఈ సినిమా సక్సెస్ కావాలని కోటి ఆశలతో ఉన్నారు. ఓపెనింగ్స్ పరంగా, ఫస్ట్ టాక్ పరంగా అయితే సినిమా భేష్ అనిపించుకుందని చెప్పుకోవచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wu42rH

ఇది మరీ దారుణం.. ప్యాంట్ కిందకు లాగి సీక్రెట్ టాటూ చూపించిన ఆండ్రియా!

బోల్డ్ బ్యూటీ చేసే నటన, అందాల ఆరబోత మామూలుగా ఉండదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో ఆండ్రియాకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ భామ సినిమాలతో ఫేమస్ అయినా కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో వ్యవహారంలో ఆండ్రియా పర్సనల్ పిక్స్ లీకవ్వడం, సుచి లీక్స్‌తో రచ్చ రచ్చ జరిగింది. అలా ఆండ్రియా వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. ఆండ్రియా చివరగా దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో కనిపించింది. విలు విద్యను ప్రత్యేకంగా నేర్చుకుని మరీ దుమ్ములేపింది. ఆర్చరీ ప్రాక్టిస్ సెషన్‌కు సంబంధించిన వీడియోలను కూడా ఆండ్రియా షేర్ చేసింది. ఆ వీడియోలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. అలా నెట్టింట్లో ఆండ్రియా చేసే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇక విశ్వరూపం సినిమా సమయంలోనూ కమల్ హాసన్, ఆండ్రియా రొమాన్స్ గురించి విపరీతంగా హాట్ టాపిక్ అయింది. ఆండ్రియా షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక స్వతాహాగా ఆండ్రియా సింగర్, ర్యాపర్ కావడంతో సినిమాల్లో తన సత్తా చాటుతూ ఉంటుంది. తాజాగా ఆండ్రియా తన నడుము కింద ఉన్న టాటూను చూపించింది. ప్యాంటును కొంచెం పక్కకు లాగేసింది. దీంతో ఆమె సీక్రెట్ టాటూ కాస్త బయటపడ్డట్టు అయింది. ప్రస్తుతం ఈ టాటూ, ఆండ్రియా ఫోటో మీద నెట్టింట్లో చర్చ జరుగుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3onHh4r

Redmi Note 10 Lite With Quad Rear Cameras, 5,020mAh Battery Launched in India

Redmi Note 10 Lite has launched in the Indian market. The phone is priced at Rs. 13,999 for the 4GB RAM + 64GB storage option, Rs. 15,999 for the 4GB RAM + 128GB storage option, and Rs. 16,999 for the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3F1Rl97

Celebrities' Instagram Linked to Negative Feelings, Shows Facebook Research

Instagram of celebrities including Kim Kardashian, Justin Bieber, and Charli D'Amelio may cause their followers to experience more negative feelings about their self-image, according to internal...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ipT2TZ

Facebook Knew of Instagram Harm to Teens, Say US Senators

Facebook at a US senate hearing on Thursday was accused of concealing the negative findings about Instagram and demanded a commitment from the company to make changes.

from NDTV Gadgets - Latest https://ift.tt/3F7RJ5W

Zoom's Acquisition of Five9 in a $14.7 Billion Deal is Called Off

Zoom's acquisition of Five9 in a $14.7 billion deal was called off after Five9 shareholders voted it down in a major blow to Zoom's plan to expand its offerings following its pandemic boom.

from NDTV Gadgets - Latest https://ift.tt/3urGCQe

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. 'ఆచార్య' నుంచి కీలక అప్‌డేట్

కరోనా కష్టకాలం నుంచి సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వాయిదాపడ్డ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకొచ్చి షూటింగ్స్ ఫినిష్ చేసుకుంటున్నాయి. ఈ లిస్టులో , పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు నటిస్తున్న పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. వీటి కోసం వేయికన్నులతో ఆతృతగా ఎదురుచూస్తోంది టాలీవుడ్ లోకం. ఈ నేపథ్యంలో తాజాగా మెగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ వార్త మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే టాకీ పార్టు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోందని విన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అయితే ఈ చిత్ర రిలీజ్ విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది. దసరా కానుకగా విడుదల కానుందని, లేదు లేదు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించబోతున్నారని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' రిలీజ్ విషయంలో దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ బాణీలు కడుతున్నారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌తో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట కొరటాల.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zVtzrr

అండర్‌వేర్‌ని అలా చూసి అడ్డంగా బుక్ అయింది.. రష్మికను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా ఉంది హీరోయిన్ . ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ నటి.. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఎంత మంది అభిమానులు పుట్టుకొచ్చారో.. అంతే మంది విమర్శకులు తయారు అయ్యారు. ఆమె ఏ మని చేసినా అందులో ఏదో ఒక తప్పు వెతికి పట్టుకొని ట్రోల్ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలా ఆమె చాలా సందర్భాల్లో ఆమె ట్రోల్స్‌ని ఎదురుకుంది. అయితే తాజాగా మరోసారి రష్మిక ట్రోలర్స్‌కి అడ్డంగా దొరికిపోయింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించింది. ఇందులో యోగా ట్రైనర్‌గా రష్మిక, ఆమె స్టూడెంట్‌గా విక్కీ కనిపించారు. సాధారణంగానే అండర్ వేర్ యాడ్లు అంటే అందులో ఎంతో కొంత బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఇందులో కూడా అలాంటి పిక్‌నే చూపించారు. విక్కీ యోగా చేస్తుంటే.. ఆయన ధరించిన అండర్ వేర్‌ను రష్మిక.. కొంటెగా చూడటం. ఆయన అండర్ వేర్‌ను చూసేందుకు ఆమె కొన్ని ప్రయత్నాలు చేయడం ఈ యాడ్‌లో చూపించారు. అయితే ఈ యాడ్‌లో వేరే ఎవరైన చిన్న నటి ఉంటే పెద్దగా చర్చనీయాంశం అయ్యేది కాదు. కానీ, స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉన్న రష్మిక ఇలాంటి యాడ్ చేయడంతో నెటిజన్లు ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ‘అబ్బాయి వేసుకున్న అండర్‌వేర్‌ని అలా చూడటం ఏంటీ’ అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. ఇంకాస్త రెచ్చిపోయి.. అసభ్యకరమైన అర్థం వచ్చేలా కొన్ని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, హిందీలో ‘మిషన్ మంజు’, ‘గుడ్‌బై’ తదితర సినిమాల్లో నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39RNTzB

అల్లు రామలింగయ్య జయంతి.. విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు వారసులు

టాలీవుడ్‌లో అల్లు బ్రాండ్‌ను సపరేట్‌గా క్రియేట్ చేయాలని, తమ మార్క్ చూపించాలని తెగ తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరో అనే ట్యాగ్ నుంచి అల్లు అర్జున్ ఎప్పుడో దూరమైపోయాడు. మెగా అనే పదాన్ని బన్నీ ఎక్కువగా వాడటం లేదు. ఇక అల్లు స్టూడియో అంటూ అల్లు అరవింద్ భారీ ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నాడు. అల్లు ఎంటర్టైన్మెంట్, అల్లు స్టూడియో అంటూ అల్లు అరవింద్, బన్ని కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. గత ఏడాది అంగరంగ వైభవంగా ప్రారంభించిన అల్లు స్టూడియో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే శతజయంతి వేడుకుల మీద మెగా అభిమానులు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన తాతకు నివాళి అర్పించారు. అల్లు రామలింగయ్య గారి శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు బాబీ, అల్లు శిరీష్‌లతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించాను. ఆయన మా ప్రతిష్ట, గౌరవం.. వాటిని అల్లు స్టూడియోలోని మా జర్నీతో ముందుకు కొనసాగిస్తామని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొదటి పార్ట్ ఈ క్రిస్మస్ కానుకగా రాబోతోంది. ఇక అల్లు శిరీష్ అయితే ఇప్పుడు అను ఇమాన్యుయేల్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ప్రేమ కాదంటా? అనే సినిమాతో రాబోతోన్నాడు. అల్లు బాబీ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారబోతోన్నాడు. వరుణ్ తేజ్ గని సినిమాను అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3orsZQ6

‘కొండపొలం’ నుంచి ఆహ్లాదకరమైన పాట.. రకుల్‌, వైష్ణవ్‌ల రొమాన్స్ అదుర్స్

‘ఉప్పెన’ సినిమాతో మంచి సక్సెస్ అందుకు నటుడు నటిస్తున్న తాజాగా చిత్రం ‘’. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అడవి నేపథ్యంలో సాగే విభిన్న కథతో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పెంచే క్రమంలో ట్రైలర్‌ను వదిలారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఓబులమ్మ’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ‘శ్వాస’ అంటూ సాగే మరో మెలోడీని కూడా వదిలింది చిత్ర యూనిట్. ‘శ్వాసలో హద్దుల్ని దాటలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’ అంటూ సాగే ఈ పాటని యామిని, రోహిత్ పాడారు. ఈ పాటకు సంగీతంతో పాటు సాహిత్యం కూడా అందించారు. ఇక పాటలో అద్భుతమైన లోకేషన్ల నడుమ రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్‌ల మధ్య రొమాన్స్‌ని చూపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాట ఎంతో వినసోంపుగా ఉంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమాతో వైష్ణత్ తేజ్ మరో హిట్ అందుకోవడం పక్కా అని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన.. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A2UMZb

అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న వడివేలు.. స్టార్ కమెడియన్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

తమిళ హాస్య నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. 200లకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన తన కామెడీతో అందరి చేత నవ్వులు పూయించారు. అయితే గత కొలంగా అవకాశాలు రాకపోవడం.. ఇతర కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఊహించని చిక్కుల్లోపడ్డారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఎగ్మూర్ న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో వడివేలు ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు ఆయన తాంబారం సమీపంలో 3.5 ఎకరాల స్థలాన్ని రూ.1.93 కోట్లకు విక్రయించి దాన్ని లెక్కల్లో చూపించనట్లు గుర్తించారు. అయితే తాను 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలం విషయంలో తన సహ నటుడు సింగముత్తు తనని మోసం చేశాడని.. తన ప్రమేయం లేకుండానే ఆ స్థలాన్ని విక్రయించాడని వడివేలు ఆరోపించారు. అంతేకాక.. సింగముత్తుపై ఆయన క్రైం బ్రాంచి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటి నుంచి ఈ కేసు ఎగ్మూర్ కోర్టులో నడుస్తోంది. గతంలోనే విచారణకు రావాలని కోర్టు వడివేలుకు సమన్లు పంపింది. కానీ, ఆయన కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పట్లో విచారణకు హాజరు కాలేకపోయారు. గురువారం ఈ కేసు పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో సింగముత్తు తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి వడివేలునే విక్రయించారు అని వాళ్లు కోర్టుకు తెలిపారు. పన్ను ఎగవేయడం కోసమే ఆయన సింగముత్తుపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే వాదోపవాదాలు విన్న కోర్టు.. ఈసారి వడివేలు తప్పటిసరిగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి నాగరాజన్ తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3omIed7

'Market rally likely to sustain'

'Private banks are well-placed to deliver good performance over the next six months.'

from rediff Top Interviews https://ift.tt/2Y75dON

FIFA 22 Review: More Arcade Than Ever

FIFA 22 review: the PC, PS4 and Xbox One version of EA Sports' new football game is all over the place, somehow both more arcade-ish and more lifelike than before. FIFA 22 released October 1 on PC,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oo3QWo

భార్యతో కలిసి మహేష్ తొలిసారిగా అలా.. స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న స్టార్ కపుల్

సూపర్‌స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని కచ్చితంగా కేటాయిస్తారు. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా.. తన భార్య , పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆయన విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉంటడంతో.. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా.. ఇంట్లోనే ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు మహేష్. ఇక మహేష్ మరియు నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంశీ’ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు.. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి విబేధాలు లేకుండా.. అన్యోన్యంగా ఉంటూ.. అదర్శ జంటగా నిలిచారు వీరిద్దరు. ఇక మహేష్‌బాబు సామాజిక సేవా పనులు.. ఇతర వ్యవహారాలు అన్ని నమ్రతనే దగ్గరుండి చూసుకుంటారు. ఆయనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అందిస్తుంటారు. అయితే తొలిసారిగా మహేష్ మరియు నమ్రతలు కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించారట. ప్రముఖ సినీ మ్యాగజైన్ ‘హలో’ కోసం వీరిద్దరు స్టైల్‌లుక్‌లో ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు ముగిసిన తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39X12Y5

Motorola Edge 20 Pro to Launch in India Today: Here's What to Expect

Motorola Edge 20 Pro will launch in India today at 12pm IST (noon). The flagship smartphone from Motorola will sport a 144Hz refresh rate 10-bit AMOLED display with HDR10+ support. It will be powered...

from NDTV Gadgets - Latest https://ift.tt/3uudHuV

The Office, Little Things 4, and More on Netflix India in October

The Office (US), Little Things season 4, Sivaji, Army of Thieves, Locke & Key season 2, Call My Agent: Bollywood, Seinfeld, The Guilty, Maya and the Three, The Conjuring, Fight Club, Forrest Gump, Mr....

from NDTV Gadgets - Latest https://ift.tt/39VJwmR

రిపబ్లిక్ ట్విట్టర్ రివ్యూ : సాయి ధరమ్ తేజ్ పర్ఫామెన్స్ హైలెట్

సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి నటీనటులతో లాంటి దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే సాధారణ ప్రేక్షకుడికి సైతం అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి అనే సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటితో అద్భుతంగా మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక తీరా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. హీరో అలా ఉన్నా కూడా.. ఆయన కోరిక, సంకల్పం మేరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ మూవీని ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలకు ముందుగానే చూపించారు. వారంతా కూడా తేజూ నటనను మెచ్చుకున్నారు. ఇక ఇప్పటికే కొన్ని చోట్ల ప్రివ్యూలు కూడా పడ్డాయి. నెటిజన్లు కూడా రిపబ్లిక్ చిత్రాన్ని వీక్షించినట్టున్నారు. వారు కూడా తేజూ నటన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవా కట్టా విజన్‌ను సాయి ధరమ్ తేజ్ ద్వారా చూపించారు.. తద్వారా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేట్టు చేశారు. ప్రస్తుతం మన సమాజంలోనే కొన్ని సమస్యలను చూపించారు.. సిస్టింలోని లొసుగులను ఎత్తిచూపారు అంటూ ఓ నెటిజన్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. నువ్ ఈ సిస్టింలో ఉండలేకపోతే.. సిస్టింలోంచి బయటకు వెళ్లగొట్టబడతావ్ అంటూ దేవా కట్టా రాసిన డైలాగ్‌ను ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అని ప్రశంసలు కురిపించాడు. ఫుల్ సీరియస్ మూవీ అని కొందరు.. మొదటి సీన్ నుంచి నేరుగా వైసీపీ మీదే కౌంటర్లు వేసినట్టు అనిపిస్తుందని మరి కొందరు.. ఈ మధ్య కాలంలోనే ఇంత మంచి సినిమా చూడటం జరిగింది.. నెగెటివ్ రివ్యూలు ఎందుకు ఇస్తారంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద సినిమా తీశాడని, విశాఖ వాణిగా రమ్యకృష్ణ అదరగొట్టేసిందని, సినిమా హిట్ అంటూ సాయి ధరమ్ తేజ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. ఓ నిజాయితీ గత చిత్రాన్ని చూశాను.. చూస్తున్నంత సేపు ఆలోచించేలా థియేటర్ బయటకి వచ్చాక కూడా మనసులో నిలిచే చిత్రం రిపబ్లిక్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటనలో పది మెట్లు ఎక్కినట్టు అనిపించింది. ఎన్నో మంచి సన్నివేశాలు, సంభాషణలు దేవా కట్టా గారి మార్క్‌ను చూపించింది అని ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ మాత్రం హిట్ కొట్టేసినట్టు కనిపిస్తోంది. అయితే పూర్తి స్థాయి రివ్యూ మాత్రం మరి కాసేపట్లో రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3imGVHv

‘గతంలో అలా ఎప్పుడు చూసుండరు..’ ‘అఖండ’లో తన పాత్ర గురించి హీరో శ్రీకాంత్

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన సినిమాలో హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో.. విలన్‌ని కూడా అంతే పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. ఇక హీరో, విలన్ మధ్య ఉండే డైలాగ్స్, ఫైట్స్ అయితే.. ప్రేక్షకులతో థియేటర్‌లో విజిల్స్‌ వేయిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఇప్పటివరకూ వచ్చిన బోయపాటి సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ వచ్చిందో విలన్ పాత్రలు చేసిన నటులకు అంతే క్రేజ్ వచ్చింది. తాజాగా బోయపాటి సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు . గతంలో నాగ చైతన్య నటించిన ‘యుద్ధం శరణం’ అనే సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. కానీ, ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు మరోసారి ఆయన బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘’ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి కానీ, శ్రీకాంత్ పాత్రకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా శ్రీకాంత్ నటించిన మరో సినిమా ‘ఇదే మా కథ’. ఈ సినిమాలో భూమిక, సుమంత్ అశ్విన్, తన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. బైక్ రైడింగ్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ‘అఖండ’ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా భయంకరంగా, క్రూరంగా ఉంటుందని, గతంలో అలాంటి పాత్రలో తనని ఎప్పుడూ చూసి ఉండరు అని ఆయన అన్నారు. నా పాత్ర వేషధారణ .. ఆ పాత్ర స్వభావం బీభత్సంగా ఉంటాయని.. ఎన్నో గెటప్స్ గీయించి చివరికి బోయపాటిగారు ఒకటి ఫిక్స్ చేశారని ఆయన తెలిపారు. సినిమా చూసిన తర్వాత తనని తిట్టుకోవడం ఖాయమని ఆయన.. కానీ, ఈ పాత్ర తన కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3imP7XU

ఆడవాళ్ల గురించి ఆలోచించేదెవరు?.. అంతా అలాంటి వారే.. పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్

ట్వీట్లు, ఆమె వేసే కౌంటర్లు, పరోక్షంగా చెప్పే మాటలు, ఇచ్చే హింట్లు ఎవ్వరికీ అర్థం కావు. ఆమెకు ట్వీట్లు వేయడం, వెంటనే వాటిని డిలీట్ చేయడం అలవాటే. ఆమె గురూజీ అంటూ ట్వీట్లు పరోక్షంగా వేయడం, ఇండస్ట్రీలోని పెద్దలు అంటూ కౌంటర్లు వేయడంతో ఎక్కువగా ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాంటి పూనమ్ కౌర్ పేరు ఈ మధ్య పంజాబీ అమ్మాయి, నటి అంటూ పోసాని క‌ృష్ణ మురళీ పరోక్షంగా పేరు ఎత్తేశాడు. ఇక పంజాబీ నటి అంటూ ట్విట్టర్ ప్రపంచం మొత్తం పూనమ్ కౌర్‌ను టార్గెట్ చేశారు. ఇక పూనమ్ కౌర్‌ కూడా ఈ విషయంలో పరోక్షంగా స్పందించింది. దాసరి గారు గుర్తుకు వస్తున్నారని, ఆయన్ను మిస్ అవుతున్నాను.. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయన ఒక్కరే అని పూనమ్ కౌర్ ఎమోషనల్ అయింది. మరొక పోస్ట్‌లో అత్యాచారం, బాధితురాలు, అంటూ కొన్ని సందేశాత్మక వీడియోలను షేర్ చేసింది. అత్యాచారం చేసిన వాడు సిగ్గుపడాలి కానీ.. నేను ఎందుకు సిగ్గుపడాలి.. నేను ఏం తప్పు చేశాను అంటూ ఓ మహిళ ఆవేదన చెందుతున్న వీడియోను పూనమ్ కౌర్ షేర్ చేసింది. ఇక తాజాగా మరోసారి అలాంటి ఓ నర్మగర్భంగా ఉన్నటువంటి ట్వీట్ వేసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ వేసిందో సరిగ్గా అర్థం కావడం లేదు. కానీ ఆ ట్వీట్ మీద మాత్రం చర్చ మొదలైంది. ‘ఒక్కోసారి ఓ అన్న గొప్పగా అనిపిస్తాడు.. మరి కొన్నిసార్లు ఇంకో అన్న గొప్పగా అనిపిస్తాడు.. ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఎవరి ఈగోను వారు తృప్తి పరుచుకుంటున్నారే తప్పా.. ఆడవాళ్ల గురించి ఆలోచించేవారెవరున్నారు. మీరంతా మీ ఈగోలు, అజెండాల గురించి ఆలోచించే స్వార్థపరులు. ఏ ఒక్కరూ కూడా మహిళల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు’ అని పూనమ్ కౌర్ చేసిన పరోక్ష కామెంట్లు వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AXLrmW

Sony WH-XB910N Wireless Headphones, WF-C500 TWS Earbuds Debut: All Details

Sony WH-XB910N wireless headphones and WF-C500 true wireless stereo (TWS) earphones have been launched in the UK. Sony WH-XB910N are the company's new mid-tier headphones with active noise...

from NDTV Gadgets - Latest https://ift.tt/3m4SxzO

బ్రేకింగ్: పోసాని ఇంటిపై రాళ్లదాడి.. అర్ధరాత్రి రెచ్చిపోయిన దుండగులు

సినీనటుడు ఇంటిపై బుధవారం కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఆయన నివాసంపై మంగళవారం అర్ధరాత్రి కొందరు రాళ్లు విసిరారు. అంతేకాకుండా పోసానిని దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనతో వాచ్‌మెన్ కుటుంబం భయాందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిగూడలో పోసానికి ఇల్లుంది. అయితే 8 నెలలుగా ఆయన కుటుంబంతో సహా వేరే చోట నివాసముంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో వాచ్‌మెన్ కుటుంబం నివాసముంటోంది. Also Read: గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లదాడికి పాల్పడటంతో వాచ్‌మెన్ కుటుంబం భయాందోళనకు గురైంది. ఈ ఘటనపై బుధవారం వారు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. రాళ్లదాడిని తాము ప్రత్యక్షంగా చూశామని కొందరు స్థానికులు చెబుతున్నారు. పోసాని ఇంట్లో ఉన్నారనుకునే దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సినీ టిక్కెట్ల విషయమై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం విమర్శలు చేయడంపై పోసాని తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం పోసాని, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధంగా మారిపోయింది. ఆయనపై పలు పోలీస్‌స్టేషన్లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పోసానిని తెలంగాణ నుంచి బహిష్కరించాలంటూ జనసేన వీరమహిళ కావ్య మంగళవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kW4AAe

Amazon Great Indian Festival Sale: How to Find the Best Deals

Amazon Great Indian Festival 2021 sale begins on October 2 for Prime members and on October 3 for everyone else. We've put together a simple guide to help you prepare for Amazon's biggest sale of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3F4caAQ

Bitcoin, Ether, Other Cryptocurrencies Open With Gains After Days

Bitcoin, Ether, other cryptocurrencies have registered growth after two days of dips. As per industry experts, most of the top 30 cryptocurrencies registered growth on Thursday, September 30.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zXcttj

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై థమన్ అప్‌డేట్.. ‘అతనికి థాంక్స్’ అంటూ ట్వీట్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు . కామెడీ, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు ఆయన. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఈ నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన త‌ర్వాత మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ప్రాంతంలో సాయితేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగింది అని తెలియగానే మెగా ఫ్యామిలీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అంటూ వాళ్లు కంగారు పడ్డారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు ఆయన్ని వెళ్లి పరామర్శించి.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పారు. ఆ తర్వాత వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించి.. సాయి ధరమ్ కాలర్ బోన్‌ విరిగిందని.. దానికి శస్త్ర చికిత్స చేశామని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సాయి ధరమ్ ఆరోగ్యం గురించి వాళ్లు అభిమానులుకు అప్‌డేట్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా మ్యూజిక్ డైరక్టర్ సాయి ధరమ్ ఆరోగ్యంపై సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు అప్‌డేట్ ఇచ్చారు. ‘మన అందరి ప్రార్థనలు ఫలించాయి.. నా మిత్రుడు సాయి థరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడు.. అతని హెల్త్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చినందుకు సతీష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరో రెండు రోజుల్లో నా మిత్రుడిని కలుసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ థమన్ ట్వీట్ చేశారు. థమన్ చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరోహీరోయిన్లుగా జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రిపబ్లిక్’. ఈ సినిమా ఆక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y3D3nq

వావ్! బండ్ల గణేష్.. ప్రచారంలో కూడా వెరైటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌ని భలే వాడేశాడే!!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు హంగామా షురూ అయింది. అక్టోబర్ 10వ 'మా' ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పోటీలో ఉన్న మంచు విష్ణు, , సీవీఎల్ నరసింహా రావు తమ తమ ప్యానల్ సభ్యులతో సహా విచ్చేసి నామినేషన్స్ నమోదు చేశారు. ఇక 'మా' జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూడా తన నామినేషన్ వేసి ప్రచార రథం చేపట్టారు. అయితే ప్రచారంలో కూడా ఆయన చూపుతున్న విలక్షణత పలువురి దృష్టిని లాగేస్తోంది. తమ ప్యానల్‌కు ఓటు వేయాలని అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా కోరుతూ తన ప్యానల్ వివరాలతో కూడిన పోస్టర్ షేర్ చేశారు. ఈ మేరకు మా హితమే.. మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. మా ఆశయాలను గెలిపిద్దాం అంటూ చేతులు జోడించిన ఎమోజీలను షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన బండ్ల గణేష్ దాన్నీ రీ- ట్వీట్ చేస్తూ వెరైటీ చాటుకున్నారు. ఓన్లీ వన్ ఓట్ ఫర్ బండ్ల గణేష్ ఫర్ జనరల్ సెక్రటరీ అంటూ చేతులు జోడించిన ఎమోజీని షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌నే రీ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. దీంతో ఇది చూసి బండ్లన్న.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌ని భలే వాడేశాడే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానల్ లోనే ఉన్న బండ్ల గణేష్.. అందులోకి జీవిత రాజశేఖర్ చేరడంతో ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఆ ప్యానల్ నుంచి తప్పుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పోటీలో నిలిచారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3okCArZ

Google Meet Can Now Turn Live Speech Into Translated Captions

Google Live Translation feature that converts live speech into captions has rolled out in beta for select Google Workspace paid plans.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zUmS92

Lenovo Yoga 13s 2021 Ryzen Edition Launched: All You Need to Know

Lenovo Yoga 13s 2021 Ryzen Edition was launched in China on September 28. The laptop runs Windows 11 and is powered by an AMD Ryzen 5 5600U chipset paired with 16GB of LPDDR4X RAM and 512GB of NVMe...

from NDTV Gadgets - Latest https://ift.tt/3AYDRs4

iPhone 13 Pro Max May Offer Up to 27W Charging Speeds, New Tests Indicate

YouTuber ChargerLAB has carried out tests on the iPhone 13 Pro Max to ascertain the charging speeds. The phone is able to charge at up to 27W speeds and is said to fully charge from 0 to 100 percent...

from NDTV Gadgets - Latest https://ift.tt/3B7o8qE

Cryptocurrency Promoter Pleads Guilty to Advising North Korea Evade Sanctions

Cryptocurrency promotor Virgil Griffith, who also worked with Ethereum, has pleaded guilty to advising North Korea on using virtual money to avoid international controls, a New York court has said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mdVbmO

Facebook Plans to Highlight Its Positive Research on Instagram and Teens

Facebook plans to highlight during a US Senate hearing what it argues were more positive impacts of Instagram after criticism over internal data showed the app affected mental health of teenagers.

from NDTV Gadgets - Latest https://ift.tt/3AUzUox

Wednesday 29 September 2021

The Book of Boba Fett Disney+, Disney+ Hotstar Release Date Announced

The Book of Boba Fett - the next Star Wars live-action series - will premiere December 29 on Disney+ and Disney+ Hotstar in English, Hindi, Tamil, and Telugu. The Book of Boba Fett reportedly has...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ijgUIZ

Luxury Carmaker Rolls-Royce to Switch to All-Electric Range By 2030

Rolls-Royce announced Wednesday that it will produce only electric cars by 2030, joining other premium brands making the switch such as Volkswagen's Bentley and Jaguar's Land Rover.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Wq9Wdn

Moving Beyond COVID-19, YouTube Will Now Block All Anti-Vaccine Content

YouTube said on Wednesday that it will block all anti-vaccine content moving beyond just removing misinformation related to COVID-19.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ur9E2k

Love Story: ముద్దు సీన్‌పై సాయి పల్లవి క్లారిటీ.. అలా కానిచ్చేశారు! అసలు విషయం రివీల్

అక్కినేని వారసుడు, యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి చిందులేసే అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంది. 'లవ్ స్టోరీ' సినిమాలో తనదైన స్టెప్పులతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి థియేటర్స్‌లో ఈలల మోత మోగించింది. వెండితెరపై నాగ చైతన్య- సాయి పల్లవి కెమిస్ట్రీ చూసి మురిసిపోయారు తెలుగు ప్రేక్షకులు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం, అక్కడక్కడా షూట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌ని మైమరిపించాయి. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్లు, పెద్ద హీరోల జోలికి పోకుండా తనదైన శైలిలో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల.. లవ్ స్టోరీతో అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. తన రెగ్యులర్ పంథానే ఫాలో అవుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ దృష్టిని లాగేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ముందునుంచి చర్చల్లో నిలుస్తున్న అంశం నాగ చైతన్య- సాయి పల్లవి . నిజానికి ముద్దు సీన్లంటే ఎంతో దూరం ఉండే సాయి పల్లవి ఈ కిస్ ఎలా ఒప్పుకుంది? అనే టాక్ జనాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. అయితే తాజాగా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది సాయి పల్లవి. తాను నాగ చైతన్యను ముద్దు పెట్టుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాల్లో నటించని తనను శేఖర్ కమ్ముల ఇబ్బంది పెట్టలేదని, కథ ప్రకారం ఆ సీన్ ఉండాలి కాబట్టి కెమెరామెన్ ట్రిక్‌తో ముద్దు సన్నివేశం కంప్లీట్ చేసి ఆ ఫీల్ తెప్పించారని ఆమె చెప్పింది. ఇకపై కూడా ముద్దు సన్నివేశాల్లో నటించనని సాయి పల్లవి చెప్పడం గమనార్హం. ఇకపోతే థియేటర్స్‌లో 'లవ్ స్టోరీ' కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. ఈ విజయం పట్ల చిత్రయూనిట్ చాలా ఆనందంగా ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3imEQLt

The Winking Star Is Dealing With Demons

'Ups and downs keep happening, you have to fight through them.'

from rediff Top Interviews https://ift.tt/3ojPEO9

From Dune to Rashmi Rocket, What to Watch in October on OTT

Venom: Let There Be Carnage, Shiddat, Dune, Little Things 4, Rashmi Rocket, Sardar Udham, Army of Thieves, Dybbuk, The Guilty, Succession season 3, Invasion TV series, Maya and the Three, Insecure...

from NDTV Gadgets - Latest https://ift.tt/3CXzLB7

ఇది జీవితాంతం గుర్తు పెట్టుకునే జ్ఞాపకం.. దీనంతటికీ మీరే కారణం!! నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది 'లవ్ స్టోరీ' సినిమా. కరోనా తర్వాత థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందేహాలకు తెర దించుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. విడుదలైన అన్ని సెంటర్లలో క్లాస్, మాస్ ఆడియన్స్ మనసు దోచుకుంటూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ బ్యూటిఫుల్ చూసిన పలువురు సినీ ప్రముఖులు చైతూ, సాయి పల్లవి నటనపై ప్రశంసలు గుప్పించారు. ఈ విజయంతో ఇటు నటీనటులతో పాటు అటు సాంకేతిక వర్గం ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్.. సక్సెస్ సంబరాలు జరుపుకుంది. , సాయి పల్లవి సహా ఈ చిత్రంలో భాగమైన నటీనటులు, దర్శక నిర్మాతలు అంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ మేరకు అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఒదిగిపోయి నవ్వులు చిందించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ పిక్‌ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న నాగ చైతన్య.. ''లవ్ స్టోరీ టీమ్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరంతా కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇచ్చారు'' అని పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారింది. సూపర్ ఫ్రేమ్, అదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన లవ్ స్టోరీ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. లవ్ స్టోరీ రన్ చూస్తుంటే ఈ సినిమాకు భారీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చైతూ కెరీర్‌కి ఈ మూవీ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ijZgor

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జీవిత ఓపెన్ కామెంట్స్.. బండ్ల గణేష్ భయపడుతున్నారంటూ షాకింగ్ రియాక్షన్

'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన తీరు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇష్యూ మొదలుకొని, ఏపీ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతూ పవన్ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. పవన్ మాట్లాడిన మాటలను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇక పోసాని ఎంటర్ కావడంతో పరిస్థితి మరో స్టేజికి వెళ్ళింది. వ్యక్తిగత దూషణలతో రచ్చ క్రియేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ తన అభిప్రాయం బయటపెట్టారు. సినిమా వేరు.. రాజకీయం వేరు అంటూ 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై జీవిత స్పందించారు. పవన్ కళ్యాణ్ ఓ పొలిటీషియన్, ఆయనకు ఓ పార్టీ ఉంది.. అలాగే ఆయన ఓ హీరో అని చెప్పిన జీవిత.. ఆయన రాజకీయాల్లో ఉండొచ్చు కానీ మా వరకు ఆయన హీరో మాత్రమే అన్నారు. ఓ హీరోగా పవన్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, నిర్మాతలకు, ఇండస్ట్రీకి సాయపడుతూ ఆయన అందరితో ఉంటారని చెప్పారు. సినిమాల పరంగా అయితే పవన్‌తో ఎలాంటి ఇష్యూస్ లేవని జీవిత అన్నారు. అయితే ఓ రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడిన దానికి, ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. సినిమాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, ఆ రెండిటినీ పోల్చి చూడొద్దని అన్నారు. ఒకే వ్యక్తి అటు పోటీషియన్‌గా, ఇటు నటుడిగా ఉండొచ్చు కానీ రాజకీయాలను సినిమా ఇండస్ట్రీకి అన్వయించొద్దని తెలిపారు. పవన్ కళ్యాణ్ అయితే అలా అన్వయించలేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక 'మా' ఎలక్షన్స్ ఇష్యూపై రియాక్ట్ అయిన జీవిత.. , పృథ్వీ తనను టార్గెట్ చేశారని అన్నారు. పోటీలో ఇంతమంది ఉండగా తనపై మాత్రమే ఫోకస్ పెడుతున్నారంటే తాను చాలా హై పొజీషన్‌లో ఉన్నానని, తనను చూసి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టే అలా టార్గెట్ చేస్తున్నారని షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. MAA ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున జనరల్ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగుతుండగా, మంచు విష్ణు ప్యానల్ తరఫున రఘుబాబు బరిలో ఉన్నారు. ఇక జనరల్ సెక్రటరీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ పోటీకి దిగారు. దీంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mstdEf

From FIFA 22 to Guardians of the Galaxy, Games to Play in October

FIFA 22, Far Cry 6, Age of Empires IV, Guardians of the Galaxy, Back 4 Blood, and more games are set to hit the shelves in October 2021. Here are some of the most exciting games set to release on PS5,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kUrNCG

Poco C31 India Launch Today: Here's How to Watch, What to Expect

Poco C31 will be launching in India today at 12pm IST (noon), as per the microsite on Poco's website. The smartphone will be powered by a MediaTek Helio G35 SoC that is paired with 4GB of RAM....

from NDTV Gadgets - Latest https://ift.tt/2WoJr8a

Google Updating Search With New Capabilities, Google Lens Reaching New Users

Google Search is getting proprietary Multitask Unified Model (MUM) to enhance search experiences for users, the company announced at the Search On event on Wednesday. Google Lens is also coming to new...

from NDTV Gadgets - Latest https://ift.tt/39Ml5Ir

CNN Quits Facebook in Australia Citing Defamation Risk

CNN has announced that it has stopped posting articles on Australian Facebook pages, citing a court ruling that says publishers are liable for defamation in public comments. The news organisation said...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zTsRuR

Samsung Galaxy F42 5G With Triple Rear Cameras, 90Hz Display Now Official

Samsung Galaxy F42 5G with a triple rear camera setup and a 90Hz display was launched in India on Wednesday. The new Samsung phone is also powered by an octa-core MediaTek Dimensity 700 SoC. It will...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Y1dweg

YouTube Deletes Russian Broadcaster's Channels Over COVID-19 Misinformation

YouTube has deleted Russian state-backed broadcaster RT's German language channels, saying it had breached its COVID-19 misinformation policy.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XZtsO9

Amazon Halo View Fitness Band With 7-Day Battery Life Unveiled

Amazon Halo View fitness band has been launched in the US. It comes with an AMOLED display, Bluetooth connectivity, an optical heart rate sensor, and a swim-proof design. The wearable is available in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zSgkYH

Shaken-Up Crypto Markets Dent Bitcoin, Ether Second Day in a Row

Dogecoin, Cardano among other cryptocurrencies dip. Only a few cryptocurrencies rose in value.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zQl1lJ

Tuesday 28 September 2021

Xiaomi Civi Won't Launch in Global Markets, Company Reveals

Xiaomi Civi was launched in China and the company has confirmed that it 'remains a Mainland China-only device.' This means that the phone may not be introduced in global market. It could be...

from NDTV Gadgets - Latest https://ift.tt/39L9BoH

Microsoft Opens Its App Store to Epic, Amazon, Other Storefronts

Microsoft has announced that it will allow Epic Games, Amazon, and other third-party developers to integrate their app stores into the technology giant's marketplace.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Y3qsRA

Google Pixel 6, Pixel 6 Pro Price, Colour Options, Launch Date Tipped

Google Pixel 6 and Pixel 6 Pro's launch seems to be around the corner as its price, colour options, and launch date have surfaced online. As per Youtuber M. Brandon Lee's sources, the Pixel 6 will be...

from NDTV Gadgets - Latest https://ift.tt/3CTqNF4

మన జర్నీ ఆగొద్దు.. మా ప్రయాణం నిలిచిపోతుందని ఎంతో ఫీల్ అయ్యా.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్

నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన '' సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతా ఊహించినట్లుగానే మంచి సక్సెస్ అందుకోవడంతో హైదరాబాద్‌లోని హోటల్ 'ట్రైడెంట్'లో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో , సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ కాగా.. ముఖ్య అతిథిగా నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా వేదికపై నాగ చైతన్య మాట్లాడుతూ.. ''నా ప్రతి సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల స్పందన ఏంటి? క్రిటిక్స్‌ ఏమంటున్నారు? అని తెలుసుకుంటా. వాటిని బట్టి ముందుకెళ్తుంటా. కొవిడ్‌ కారణంగా కొన్నాళ్లు దీనికి దూరమయ్యా. ఈ నెల 24న ‘లవ్‌ స్టోరీ’ విడుదల కావడంతో ఎంతో ఆనందించా. థియేటర్‌కి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్‌. దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ లవ్ స్టోరీ సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఆగొద్దు, ఇకపైనా మంచి సినిమాలు చేద్దాం. ఈ సినిమా విడుదలతో మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది. ఈ జర్నీని ఆపొద్దు సర్‌. సినిమా రిలీజ్ అయ్యే ముందు లవ్ స్టోరీ హిట్ కావాలని స్టార్స్, డైరెక్టర్స్ కోరుకున్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ క్రియేట్ చేశారు. వాళ్లందరికీ థాంక్స్. మా నిర్మాతలు కంటెంట్ నమ్మారు. థియేటర్‌లో రిలీజ్ అవ్వాలని హోల్డ్ చేశారు. లవ్ స్టోరి చిత్రంతో శేఖర్ గారు చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈ మ్యాజికల్ సక్సెస్ సందర్భంగా లవ్ స్టోరి టీమ్ అందరికీ కంగ్రాట్స్. మా అభిమానులందరికీ థాంక్స్. కొత్త తరహా సినిమా చేస్తే మీ ఆదరణ ఉంటుందని నిరూపించారు'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uo00xr

Netflix Buys Game Developer Night School Studio, Launches New Mobiles Games

Netflix has acquired Night School Studio behind creating the game Oxenfree. The streaming giant has also rolled out new mobile games in select European markets.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Wncrxd

Xiaomi 11 Lite 5G NE to Launch in India Today: How to Watch Live

Xiaomi 11 Lite 5G NE will launch in India today at 12pm (noon). The company is livestreaming the event and Xiaomi will reveal the price and availability details. Alongside the smartphone, the Xiaomi...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kPXzAX

Amazon Astro Is a Canine-Like Robot With Alexa That Rolls Around the House

Amazon has launched Astro, an Alexa-powered robot that comes with a rotating screen mounted on wheels. The robot is designed to take up tasks such as home monitoring, setting up routines and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3maUURt

Pawan Kalyan ఓ సైకో.. కట్టె పుల్లకు చీర కట్టినా ఎత్తి చూసే రకం.. పోసాని వ్యాఖ్యలతో దుమ్ము దుమారం

'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. వైసీపీ నేతలను, ముఖ్యమంత్రి జగన్‌ని తీవ్ర స్థాయిలో విమర్శించడంతో వైసీపీ వర్సెస్ జనసేన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు వైసీపీ నాయకులు పవన్‌పై విరుచుకుపడుతుండగా.. సినీ రచయిత, దర్శకుడు, నటుడు ఎంటరై పవన్ మాట్లాడిన తీరుపై ధ్వజమెత్తారు. జగన్‌తో నువ్వు పోల్చుకోలేవు అని మండిపడుతూ పంజాబీ అమ్మాయి ఇష్యూ తెరపైకి తెచ్చారు. దీంతో రచ్చ రెట్టింపయింది. ఈ నేపథ్యంలో పవన్‌ ఫ్యాన్స్‌ తనని టార్గెట్‌ చేసి బెదిరింపులకు దిగారని, తనను తన భార్య పక్కింటి వాడితో రిలేషన్ పెట్టుకుందంటూ ఇష్యూలోకి లాగి వ్యక్తిగత దూషణకు దిగారని ఆరోపిస్తూ పోసాని మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పవన్‌ ఫ్యాన్స్‌ గ్రూపులు గ్రూపులుగా బెదిరింపులకు దిగుతున్నారని, కొన్ని వేల ఫోన్స్, మెసేజీలు వస్తున్నాయని చెబుతూ ఫైర్ అయ్యారు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ''నీకు నీ కటుంబం ఎంత గొప్పో.. నాకు నా కుటుంబం కూడా అంతే గొప్ప. నువ్వు నీ ఫ్యాన్స్‌ని అడ్డుపెట్టుకొని నన్ను టార్గెట్ చేయి ఒప్పుకుంటా.. కానీ నా కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతున్నావ్. విమర్శించడం వేరు, తిట్టుకోవడం వేరు. అసలు విమర్శలు తట్టుకోలేని వాడివి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు. అబద్దం వల్ల సమాజం పాడవుతుంది. తిట్టు వల్ల పాడవదు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత తిట్టినా నేను డిమోరలైజ్‌ కాను. నన్ను చంపిస్తావా.. నేను రెడీ. నా డెడ్‌ బాడీ కూడా నిన్ను వదలదు'' అన్నారు పోసాని. ఇక మరోసారి పంజాబీ అమ్మాయి మాట తీసిన పోసాని.. పంజాబీ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా? ఆమెకు కడుపు చేసి డబ్బులిచ్చి పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడివా.. బ్రోకర్ గాడివి నువ్వు. లోఫర్ గాడివి నువ్వు. ఎంత మంది ఆడపిల్లల జీవితాలు పాడుచేసిన నువ్వు మా ఇళ్లపై పెడతావా? మా కుటుంబం గురించి ఇక్కడ చాలా మందికి తెలుసు. నేను లోలోపల ఏడుస్తున్నా. ఇవ్వాళ నా భార్య అయింది. రేపు మీ భార్య అవుతుంది. ఊరుకుంటారా? ఎందుకు నువ్వు రాజకీయాల్లోకి రావడం? సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకోవచ్చుగా. ఎలక్షన్‌లో ఓడిపోయిన దగ్గర్నుంచి పవన్ సైకోలా తయారయ్యాడు. ఎవరేమన్నా ఫ్యాన్స్‌తో టార్గెట్ చేస్తున్నాడు. నీకూ ఓ ఆడపిల్ల ఉంది. ఆమె పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకో నేను చెబుతున్నా.. రక్త కన్నీరు పెట్టుకుంటావ్. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించడం. పుల్లకు చీర కట్టినా ఆ పిల్ల ఎవరు అని ఎత్తి చూసే రకం నువ్వు'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పోసాని చేసిన ఈ కామెంట్స్‌తో పవన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోసానిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పోసాని మాట్లాడిన మాటలను ఖండిస్తూ రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. పవన్‌ని అలా తిట్టినందుకు గాను కొన్ని చోట్ల పోసానిపై పోలీస్ కేసులు కూడా పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ohQWJK

Posani Krishna Murali: పోసాని కృష్ణ ముర‌ళిపై కేసు న‌మోదు.. మ‌రో కేసు పెట్ట‌డానికి రెడీ అవుతున్న జ‌న‌సేన‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌, ఇత‌ర నాయ‌కుల‌పై రీసెంట్‌గా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌టుడు, వైసీపీ కార్య‌క‌ర్త పోసాని ఫైర్ అయ్యారు. మంగ‌ళ‌వారం ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై ప‌రుష ప‌దజాలంతో పోసాని విరుచుకుప‌డ్డారు. త‌మ నాయ‌కుడిని ప‌రుషంగా మాట్లాడినందుకు పోసానిపై జ‌న‌సేన నాయ‌కులు ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. కొంద‌రు అయితే ఆయ‌న‌పై దాడి చేయ‌డానికి కూడా ప్ర‌య‌త్నించారు. పోలీసులు అడ్డుకుని ఆయ‌న్ని ఇంటికి పంపేశారు. పోసానిపై దాడికి ప్రయత్నించిన జనసేన కార్యకర్తలను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ స‌మ‌యంలో తెలంగాణ జ‌న‌సేన ఇంచార్జి శంక‌ర్‌ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లోనే పోసాని కృష్ణ‌ముర‌ళిపై కేసుని న‌మోదు చేశారు. ఇలాంటి ప‌రుష ప‌దజాలం వాడినందుకు ప‌ర్య‌వ‌సానాలు ఎదుర్కోవాల‌ని జ‌న‌సేన నాయ‌కులు పోసాని కృష్ణ‌ముర‌ళికి వార్నింగ్ ఇచ్చారు. తాజా స‌మాచారం మేర‌కు ఇప్పుడు జ‌న‌సేన తెలంగాణ మ‌హిళా విభాగానికి చెందిన నేత‌లు సైబ‌రాబాద్ క‌మీష‌న‌ర్‌కు పోసాని కృష్ణ‌ముర‌ళిపై ఫిర్యాదు చేయ‌బోతున్నారు. మంగ‌ళ‌వారం ప్రెస్‌మీట్ అనంత‌రం పోసానిపై దాడి చేయ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నించారు. దానిపై ఆయ‌న స్పందిస్తూ త‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల వ‌ల్ల ప్రాణ‌హాని ఉంద‌ని, త‌న‌కు ఏమైనా జ‌రిగితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బాధ్య‌త వ‌హించాల‌న్నారు. అంతే కాకుండా బుధ‌వారం తాను కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39K1aKi

Pushpa - Rashmika Mandanna: ‘పుష్ప’లో రష్మిక లుక్ రిలీజ్.. డిఫరెంట్‌గా క‌నిపిస్తోన్న‌ బ్యూటీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప‌’. ఇది రెండు భాగాలుగా రూపొంద‌నుంది. అందులో తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీ శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ర‌ష్మిక మంద‌న్న పాత్ర ఎలా ఉంటుంది. ఆమె పాత్ర పేరు ఏంట‌ని? విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్ ర‌ష్మిక లుక్‌ను విడుద‌ల చేసింది. సినిమాలో ర‌ష్మిక పాత్ర పేరు శ్రీవ‌ల్లి అనే ఈ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది చిత్ర యూనిట్. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ర‌ష్మిక అందంగా ముస్తాబ‌వుతుంది. బ‌న్ని ప్రేయ‌సిగా ర‌ష్మిక మంద‌న్న ఎలా ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే డిసెంబ‌ర్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందేన‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయడానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వ‌డానికి ఐకాన్ స్టార్ అండ్ టీమ్ వ‌ర్క్ చేస్తుంది. అందులో భాగంగా ద‌స‌రాకు పుష్ప ది రైజ్ మూవీ నుంచి రెండో సాంగ్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. కాగా.. మలయాళ విల‌క్ష‌ణ హీరో ఫ‌హాద్ ఫాజిల్ ఇందులో మెయిన్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాలో బ‌న్ని పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌, దాక్కో దాక్కో మేక సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ooLULg

UV Krishnam Raju: ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌కి కృష్ణంరాజు లేఖ‌... ఇంతకీ అందులో ఆయ‌న ఏం రాశారో తెలుసా?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు, నిర్మాత‌, రెబ‌ల్‌స్టార్ ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌కు లేఖ రాశారు. ఇంత‌కీ ఎవ‌రా ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌.. ఎందుకు కృష్ణంరాజు లేఖ రాశారు అనే వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబ‌ర్ 10న ఈ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఆరోజున ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణుల‌తో పాటు సి.వి.ఎల్‌.న‌ర‌సింహ‌రావు కూడా మా అధ్యక్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడు ‘మా’ ఎన్నిక‌ల పోటాపోటీగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ ఎన్నిక‌లకు స‌రిగ్గా జ‌ర‌గ‌డం లేదా? లేకపొతే ఏమైనా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయా? అందుక‌నే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం అధ్య‌క్షుడైన కృష్ణంరాజు ఎన్నిక‌ల అధికారిక లేఖ రాశారా? అనే సందేహం రాక‌మాన‌దు. అయితే ఇవేం కాదు.. ఆయ‌న లేఖ రాయ‌డం వెనుక అస‌లు ఉద్దేశం ఏంటో చూద్దాం. అస‌లు ఆ లేఖ‌లో ఏముందంటే.. ‘‘సీనియర్ ఆర్టిస్ట్‌గా, సీనియ‌ర్ సిటిజ‌న్‌గా ఇప్పుడున్న కోవిడ్ ప‌రిస్థితుల్లో నేను బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అయితే అక్టోబ‌ర్ 10న ‘మా’ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో నేను ప్ర‌త్య‌క్షంగా పాల్గొని ఓటేసే ప‌రిస్థితులు లేవు. కాబ‌ట్టి నాకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అధికారాన్ని క‌ల్పించ‌గ‌ల‌రు’’ అని తెలియజేస్తూ ఎన్నిక‌ల అధికారికి త‌న అడ్ర‌స్‌ను తెలియ‌జేస్తూ ఓ లేఖ రాశారు. మ‌రోవైపు కృష్ణంరాజు త‌న న‌ట వార‌సుడు ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’లో ఓ అతిథి పాత్ర‌లో న‌టించారు. ఆ చిత్రానికి ఆయ‌న ఓ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీపై ఓ క్లారిటీ రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kPTBIz

'For Me, Love Is...'

'In this day and age when love is just a swipe away, Shiddat talks about love in its purest, most honest form.'

from rediff Top Interviews https://ift.tt/3mbuOOe

Sonu Sood: సోనూసూద్ దాతృత్వం.. ప్ర‌జ‌ల సేవ కోసం మ‌రో అడుగు

ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వాలు ప‌నిచేస్తున్నాయో లేదో కానీ.. మాత్రం త‌న ప‌నిని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న త‌న సేవ‌ల‌ను ఆప‌కుండా చేసుకుంటూ పోతున్నారు. రీల్ హీరో కాదు రియ‌ల్ హీరో అని ప్ర‌జ‌ల‌తో పిలిపించుకుంటున్నారు సోనూసూద్. ఆప‌న్నుల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. సోనూసూద్ ఇప్పుడు ఈ సేవ చేయ‌డానికి మ‌రో అడుగు ముందుకు వేశారు. ఇక‌పై చెవి, ముక్కు, గొంతుల‌కు సంబంధించిన ఈఎన్‌టీ ఆప‌రేష‌న్స్‌ను ఉచితంగా త‌న సోనూసూద్ ఫౌండేష‌న్ ద్వారా అందించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఈఎన్‌టీ ఆప‌రేష‌న్స్‌ను ఉచితంగా అందించ‌బోతుండ‌టం ఆనందంగా ఉంది. శ‌బ్దం, వాస‌న‌, రుచిని ఇక‌పై చ‌క్క‌గా ఆస్వాదిద్దాం అని సోను తెలిపారు. ఈ సేవ‌లు కావాల‌నుకున్న‌వారు సూద్ ఛారిటీ ఫౌండేష‌న్‌.ఆర్గ్‌లో లాగిన్ కావాలి. త‌మ వివ‌రాల‌తో పాటు ఎలాంటి చికిత్స కావాల‌నే విష‌యాల‌ను వెబ్‌సైట్ ద్వారా పొందుప‌ర‌చాలి. అందులో ఎలాంటి స‌మ‌స్య ఉంద‌నే విష‌యంలో సింపుల్‌గా వివ‌రించాలి. త‌న పేరుపై ఓ స్వ‌చ్చంద సంస్థ‌ను స్టార్ట్ చేసిన సోనూసూద్ అవ‌స‌రంలో ఉన్న పేద‌ల‌కు విద్య‌, వైద్య‌, ఉద్యోగాల‌కు సంబంధించిన స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్నారు. రీసెంట్‌గా ఆయ‌న ఇళ్లు, ఆఫీసుల‌పై ఐటీ దాడులు కూడా జ‌రిగాయి. ఆయ‌న దాదాపు రూ.20 కోట్లు ప‌న్ను క‌ట్ట‌కుండా త‌ప్పించుకున్నార‌ని ఐటీ ఆఫీస‌ర్స్ చెప్పారు. ఆయ‌న రూ.19 కోట్ల‌ను సేకరించి అందులో రెండు కోట్ల రూపాయ‌ల‌నే ఉప‌యోగించార‌ని, మిగ‌తా మొత్తాన్ని త‌న ఖాతాలోనే ఉంచుకున్నార‌ని కూడా అధికారులు తెలిపారు. అయితే దీనిపై సోనూసూద్ అభిమానులు, ప్ర‌జ‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న సోనుపై ఐటీ దాడుల‌ను ఖండించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AUHQGm

'Political parties are like dharamshalas'

'Anyone can come and anyone can go.'

from rediff Top Interviews https://ift.tt/39Rb3Ws

Chiru 154: చిరు 154లో మ‌రో స్టార్ హీరో.. డైరెక్టర్ బాబి భారీ స్కెచ్‌

- Ravi Teja: 154వ చిత్రం మ‌రో రేంజ్‌లో రూపొంద‌నుంద‌ని సినీ వ‌ర్గాల టాక్‌. డైరెక్ట‌ర్ బాబి తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర ఉంది. సినిమాలో ప్ర‌ధానంగా క‌నిపించే ఈ పాత్ర‌లో మ‌రో స్టార్ హీరోను న‌టింప చేయ‌డానికి డైరెక్ట‌ర్ బాబి ప్లాన్ చేసిన‌ట్లు టాక్‌. అందులో భాగంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను చిరు 154లో న‌టింప చేయ‌డానికి బాబి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అంతా ఓకే అయితే మూడోసారి చిరంజీవి, ర‌వితేజ ప్రేక్ష‌కుల‌ను మురిపించ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రామ్‌చ‌ర‌ణ్ ఎక్కువ‌గా న‌టిస్తున్నారు. మెగా హీరోల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. వారిలో ఎవ‌రినైనా చిరంజీవి సినిమాలో న‌టింప చేయ‌వ‌చ్చు అయితే డైరెక్ట‌ర్ బాబి త‌న ప్లాన్‌ను మార్చి మ‌రో హీరోను న‌టింప చేయాల‌నుకున్నాడు. అందులో భాగంగానే ర‌వితేజ‌తో త‌నుకున్న అనుబంధాన్ని ఉప‌యోగించుకుని ఈ సినిమాలో న‌టించ‌మ‌ని రిక్వెస్ట్ చేశాడ‌ట‌. అలాగే మెగాస్టార్ చిరంజీవి అంటే ర‌వితేజ‌కు అభిమానం. అన్న‌య్య అని చిరుని ర‌వితేజ సంబోధిస్తుంటాడు. ఇది వ‌ర‌కు అన్న‌య్య సినిమాలో చిరంజీవి ఇద్ద‌రి త‌మ్ముళ్ల‌లో ఒక‌రిగా ర‌వితేజ క‌నిపించారు. అలాగే శంక‌ర్ దాదా జిందాబాద్‌లోనూ ఓ పాట‌లో మెరిశారు ర‌వితేజ‌. పాత్ర‌కు మంచి ప్రాధాన్యం ఉంద‌నిపిస్తే, మంచి రెమ్యున‌రేష‌న్ కుదిరితే.. చిరంజీవితో ర‌వితేజ క‌లిసి న‌టిస్తాడ‌నడంలో సందేహం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రానికి వీర‌య్య అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3F43v0Y

REVEALED: Why Sidhu Resigned

'Sidhu's suggestions regarding formation of the new government were completely ignored, so he stepped down.'

from rediff Top Interviews https://ift.tt/3ASDcZp

Bandla Ganesh - Posani: పవన్‌కు సపోర్ట్‌గా రంగంలోకి దిగిన బండ్ల గణేశ్.. బ్లాంక్ చెక్ ఇస్తాన్న పోసాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై, జ‌గ‌న్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టి నుంచి రెండు వైపుల నుంచి మాట‌ల యుద్ధం మొద‌లైంది. ముఖ్యంగా వైకాపా కార్య‌క‌ర్త అయిన పోసాని కృష్ణ‌ముర‌ళికి, జ‌న‌సేన కార్య‌కర్త‌లు, ప‌వ‌న్ అభిమానులకు మ‌ధ్య మాట‌లు హ‌ద్దులు దాటేసి ప‌ర‌స్ప‌ర దూష‌ణ‌ల‌కు వెళ్లిపోయారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను దూషించిన పోసాని కృష్ణ‌ముర‌ళిపై ప‌వ‌న్ అభిమానులు దాడికి ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. పోసానిని ఆయ‌న ఇంటికి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా పోసాని త‌న ప్రాణాల‌కు ప‌వ‌న్ అభిమానుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని, తాను చ‌నిపోతే ప‌వ‌న్ క‌ళ్యాణే కార‌ణ‌మ‌ని, తాను రేపు పోలీసుల‌కు ప‌వ‌న్‌పై ఫిర్యాదు చేస్తాన‌ని మీడియాతో మాట్లాడారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైడ్ నుంచి ఆయనకు మద్ధతుని తెలియజేస్తూ తాజాగా ఆయ‌న అభిమానిగా చెప్పుకునే నిర్మాత బండ్ల గ‌ణేశ్ రంగంలోకి దిగాడు. పోసాని కృష్ణ‌ముర‌ళి గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పొగుడుతూ చేసిన వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పోసాని ప‌వ‌న్‌ను పొగుడుతూ తెలుగులోనే కాదు, ఇండియాలోనే అత్యంత క్రేజ్ ఉన్న హీరో అని అన్నారు. ఆయ‌న సినిమాల్లో న‌టిస్తానంటే తాను బ్లాంక్ చెక్ ఇస్తాన‌ని అన్నారు. దాంట్లో ప‌వ‌న్ ఎంత రెమ్యున‌రేష‌న్ కావాలంటే అంత రాసుకోవ‌చ్చున‌ని అన్నారు. వీడియో పోస్ట్ చేసిన బండ్ల గ‌ణేష్ జ‌స్ట్ ఆస్కింగ్ పోసానిగారు అని కామెంట్ పెట్టారు. రెండు రోజులుగా గొడ‌వ‌లు జ‌రుగుతున్న మాట‌ల యుద్ధం మ‌రోస్థాయికి చేరుకుంది. ఇప్పుడు ప‌వ‌న్ వీరాభిమాని అయిన బండ్ల గ‌ణేశ్ రంగంలోకి దిగ‌డంతో ఈ మాట‌ల యుద్ధం పెరుగుతుందనిపిస్తుంది కానీ..త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. మ‌రి బండ్ల గ‌ణేష్ పోసానిపై ఇంకా ఏమైనా మాట్లాడుతారా? లేక పోసానియే బండ్ల‌కు కౌంట‌ర్ ఇస్తాడేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uiz1DJ

తాతయ్య ఏడుస్తూ నాగార్జున గురించి ఆ మాట చెప్పారు.. ఆ నాటి విషయాన్ని బయటపెట్టిన సాయి పల్లవి

నాగ చైతన్య- జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన '' సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతా ఊహించినట్లుగానే మంచి సక్సెస్ అందుకోవడంతో హైదరాబాద్‌లోని హోటల్ 'ట్రైడెంట్'లో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నాగ చైతన్య, సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ కాగా.. ముఖ్య అతిథిగా నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మా సక్సెస్ మీట్ కు వచ్చిన పెద్ద వాళ్లందరికీ థాంక్స్. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తారు. ఆయన గురించి అప్పుడు చెప్పాలని అనుకున్నాను. మా తాతయ్య అన్నమయ్య సినిమా ఒక వంద సార్లు చూసి ఉంటారు. ఆయనతో పాటు మేమూ చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి మీరంటే ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే, ఆయన నటిస్తున్నారు తాతయ్య ఏడవకు అన్నాను. కానీ తాతయ్య అన్నారు ఇప్పుడు నటిస్తుండొచ్చు , గానీ గత జన్మలో నాగార్జున యోగి అయి ఉంటారు అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మారుస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే. ఇవాళ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థాంక్స్. దర్శకుడు శేఖర్ గారు చెప్పినట్లు నైతికంగా మనమంతా కరెక్ట్‌గా ఉండాలని టీమ్ మొత్తం పాటించాం. ఈ సినిమా ద్వారా అమ్మాయి తరుపున నిలబడి శేఖర్ గారు ఫైట్ చేశారు. సినిమా మేకింగ్ లోనూ ఆయన మా కోసమే మాట్లాడేవారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలో లవ్ స్టోరి మ్యాజిక్ చేసింది. ప్రొడ్యూసర్స్‌‌కు థాంక్స్. థియేటర్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. లవ్ స్టోరితో మళ్లీ సినిమాను ఆస్వాదిస్తున్నాం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చింది'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EZNolf

Geely Moves Into Smartphones With CEO's New Venture

Chinese automaker Geely said its founder, Eric Li, has launched a new company dedicated to making smartphones.

from NDTV Gadgets - Latest https://ift.tt/3F1CjQO

Jio Introduces Cashback on Prepaid Plans Starting Rs. 249: Details Here

Jio has introduced new 20 percent cashback on three prepaid plans. This includes the Rs. 249, Rs. 555, and Rs. 599 prepaid plans. The 20 percent cashback will be credited to the user's account and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3idBJWl

A New Google TV Remote Is Replacing Android TV Remote App

Google is reportedly removing the Android TV remote app from the Google Play store following the arrival of the Google TV app remote. The Android TV remote app is visible in the Google Play store only...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Y4HL4A

Ford, SK to Invest $11.4 Billion to Add Electric F-150 Plant

Ford and its South Korean battery partner SK Innovation will invest $11.4 billion (roughly Rs. 84,090 crores) to build an electric F-150 assembly plant and three battery plants in the US, accelerating...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZEJ4rp

Crypto Analysts Expect Good Week Despite Dips in Bitcoin, Ether Among Others

Most major cryptocurrencies – Bitcoin, Ether, Ripple, Cardano, and Litecoin dipped in exchange values. Tether and Moreno recorded minor growth.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ugDRkT

Anushka Shetty: చివ‌ర‌కు అనుష్క శెట్టి పెళ్లికి అత‌ను గ‌డువు పెట్టేశాడుగా..!

దాదాపు నాలుగు ప‌దులకు ద‌గ్గ‌ర‌వుతున్న బ్యూటీ ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి మాట ఎత్త‌డం లేదు. అయితే ఒకాయ‌న మాత్రం అనుష్క పెళ్లి తేదిని ఖ‌రారు చేసేశాడు. ఎవ‌రా వ్య‌క్తి? అనే అనుమానం రాక మాన‌దు. ఆయ‌నెవ‌రో కాదు.. సెల‌బ్రిటీల‌కు జ్యోతిష్కం చెప్పే పండిట జ‌గ‌న్నాథ్ గురూజీ. ఆయ‌న చెప్పేదాని ప్ర‌కారం త్వ‌ర‌లోనే అనుష్క పెళ్లి చేసుకోనుంద‌ట‌. 2023 జ‌న‌వ‌రిలోపు అనుష్క పెళ్లి జ‌రుగుతుంద‌ని స‌ద‌రు పండితుడి మాట‌. అనుష్క జాత‌క చ‌క్రంలో పెళ్లి ముచ్చ‌ట ఉంద‌ని ఆయ‌న ఘంటా ప‌థంగా చెబుతున్నారు. పెరుగుతున్న వ‌య‌సు, సినిమాలు త‌ప్ప మ‌రో ధ్యాస‌గా అనుష్క లేక‌పోవ‌డంతో ఆమె పెళ్లిపై సోష‌ల్ మీడియాలో చాలా ర‌కాలైన వార్త‌లే వినిపించాయి. ఆమె పెళ్లి చేసుకోద‌ని కొంద‌రు అన్నారు. ఒకానొక ద‌శ‌లో ఆమె హీరో ప్ర‌భాస్‌ను పెళ్లి చేసుకుంటుంద‌ని, ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని కూడా వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే తాము మంచి స్నేహితుల‌మంటూ ఆ వార్త‌ల‌ను తోసిపుచ్చారు. రీసెంట్ టైమ్‌లోనూ రాఘవేంద్ర‌రావు త‌న‌యుడు కె.ఎస్‌.ప్ర‌కాశ్‌ను అనుష్క పెళ్లి చేసుకుంటుంద‌ని కూడా వార్త‌లు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తేలిపోయాయి. సైజ్ జీరో స‌మ‌యంలో అనుష్క విప‌రీతంగా బ‌రువు పెరిగింది. ఆ త‌ర్వాత ఎందుక‌నో ఆమె బ‌రువు త‌గ్గ‌లేక‌పోయింది. గ‌త ఏడాది అనుష్క న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా కూడా విడుద‌లై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత అనుష్క మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. ప‌లానా సినిమాలో అనుష్క న‌టించ‌నుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి కానీ, అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డం లేదు. అనుష్క బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉంద‌ని మాత్రం న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతుంది. పెళ్లి కోస‌మే ఈ బ్యూటీ బ‌రువు త‌గ్గుతుంద‌ని కూడా మ‌రికొంద‌రు అంటున్నారు. ఏదేమైనా అనుష్క పెళ్లి విష‌యంలో జ్యోతిష్యుడు చెప్పే జోస్యం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ya3YOy

Monday 27 September 2021

Cryptocurrencies Register Sixth Straight Week of Inflows, Led by Bitcoin

Cryptocurrency investment products and funds posted inflows for a sixth consecutive week, as investors viewed recent regulatory challenges in the sector as buying opportunities, data from digital...

from NDTV Gadgets - Latest https://ift.tt/3m8sZBE

Nokia Teases New Tablet, Launch Set for October 6

Nokia brand licensee HMD Global will launch a new tablet on October 6. Ahead of the launch, the company teased an image of the tablet, offering a glimpse at its design. Based on past leaks, the tablet...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WiM37D

Chile's Central Bank to Decide on Rollout of Digital Currency in 2022

Chile's central bank will decide in early 2022 on a strategy for the potential rollout of its own digital currency, the bank's president said on Monday, as policymakers worldwide seek to keep pace...

from NDTV Gadgets - Latest https://ift.tt/3CMywEO

Who Will Be the Next James Bond Actor? Search Begins in 2022

Who will be the next James Bond actor? Bond producers Barbara Broccoli and Michael G. Wilson will only start the search in 2022. Daniel Craig's fifth and final film, No Time to Die, releases...

from NDTV Gadgets - Latest https://ift.tt/3idk7ty

Australia Takes on Google's Online Advertising Dominance

Australia's antitrust watchdog said it wants the power to curb Google's use of Internet data to sell targeted ads, saying the Big Tech firm dominated the market to the point of harming publishers,...

from NDTV Gadgets - Latest https://ift.tt/39Giik6

TikTok Hits 1 Billion Monthly Active Users Globally, Company Confirms

TikTok hit 1 billion monthly active users globally this summer, the company said, marking a 45 percent jump since July 2020.

from NDTV Gadgets - Latest https://ift.tt/39FnWDc

Samsung Galaxy F42 5G Price in India Tipped to Start at Rs. 20,999

Samsung Galaxy F42 5G is tipped to be priced in India starting at Rs. 20,999 for the base 6GB RAM + 128GB storage option and Rs. 22,999 for the 8GB RAM + 128GB storage model. Samsung Galaxy F42 5G...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ie2pWF

Facebook to Invest $50 Million to Build 'Metaverse' Responsibly

Facebook will invest $50 million (roughly Rs. 370 crores) to partner with organisations to responsibly build the so-called metaverse - a digital world where people can use different devices to move...

from NDTV Gadgets - Latest https://ift.tt/3EYJclx

Microsoft CEO Says Failed TikTok Deal 'Strangest Thing I've Worked On'

Microsoft's near-acquisition of TikTok last year was the "strangest thing I've ever worked on," Chief Executive Officer Satya Nadella said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kKWRog

Allu Arjun - Pushpa: బాలీవుడ్‌ మూవీ ఎఫెక్ట్‌... ‘పుష్ప’ రిలీజ్ మార‌క త‌ప్ప‌దా?

- Pushpa: ఐకాన్ స్టార్ ఎన్నో ఆశ‌ల‌తో చేస్తున్న సినిమా ‘పుష్ప‌’. ఈ సినిమా రిలీజ్ డేట్ మ‌రోసారి మారే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు సినీ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేద్దామ‌నుకుంటే కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా క్రిస్మ‌స్‌కు విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా మారుతుంద‌ని టాక్‌. అల్లు అర్జున్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ. డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న‌దైన శైలిలో సినిమాను వైవిధ్యంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మ‌స్‌కు విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మంచి రిలీజ్ డేట్ కావ‌డంతో సినిమా ఏమాత్రం బావున్నా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం ప‌క్కా అని ట్రేడ్ వ‌ర్గాలు అనుకున్నాయి. అయితే ఇప్పుడు కాస్త లెక్క‌మారింద‌ని టాక్‌. వివ‌రాల్లోకెళ్తే.. అక్టోబ‌ర్ 22 నుంచి మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ సినిమాలు వ‌రుస‌గా థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ర‌ణ్వీర్ సింగ్‌, దీపికా ప‌దుకోన్‌ల‌తో డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్ చేసిన 83 సినిమాను క్రిస్మ‌స్‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. భారీ బాలీవుడ్ తారాణం ఉండ‌టంతో బాలీవుడ్ వ‌ర్గాలు పుష్ప కంటే 83 వైపు మొగ్గు చూపుతార‌న‌డంలో సందేహం లేదు. దీని వ‌ల్ల పుష్ప మేక‌ర్స్ ఓ వారం ముందుగానే థియేట‌ర్స్‌లోకి రావాల‌నుకంటున్నార‌ట‌. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు, డిసెంబ‌ర్ 24 విడుద‌ల చేయాల‌నుకున్న పుష్ప‌ను.. డిసెంబ‌ర్ 17నే విడుద‌ల చేస్తార‌ట‌. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు వెయిటింగ్ త‌ప్ప‌దు. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. ఇందులో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. కాగా.. మలయాళ విల‌క్ష‌ణ హీరో ఫ‌హాద్ ఫాజిల్ ఇందులో మెయిన్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాలో బ‌న్ని పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌, దాక్కో దాక్కో మేక సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. ఇప్పుడు ద‌స‌రా సంద‌ర్భంగా మ‌రో పాట‌ను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3icN1Kl

Activision Blizzard, US EEOC Reach Agreement in Sexual Harassment Case

Activision Blizzard and the US Equal Employment Opportunity Commission said they had reached an agreement to settle claims over sexual harassment and discrimination in the company's workplace.

from NDTV Gadgets - Latest https://ift.tt/39GrfKr

Google's Confidentiality Request Accepted by CCI in Antitrust Probe

Google's request to keep confidential some information the company provided during an investigation into its business has been accepted by CCI, though the regulator denied allegations it leaked a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ofjFyz

Manchu Mohan Babu: కులం, ప్రాంతం కారణంగా అవమానాలు ఎదుర్కొన్నా.. అందుకే దాన్ని తీసేశా: మోహన్ బాబు

తెలుగు సినీ చరిత్రలో క‌థానాయ‌కుడిగా, ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ పాత్ర‌లు చేసి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించినా, డిఫ‌రెంట్ డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను మ‌న‌సుల‌ను దోచుకున్నా.. అది ఆయ‌న‌కే చెల్లింది. ఆయ‌నే క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు. 560కి పైగా చిత్రాల్లో న‌టుడిగా, నిర్మాత‌గా మెప్పించిన ఆయ‌న కెరీర్ ప్రారంభంలో కులం, ప్రాంతం అనే కార‌ణాల‌తో అవ‌మానాల‌ను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే దాన్ని ఆయ‌న ఎలా అధిగ‌మించి ఎదిగాన‌నే విష‌యాల‌ను కూడా వివ‌రించారు. ‘‘న‌టుడు కాక‌ముందు మోహ‌న్‌బాబు, రూ.140కు డ్రిల్ మాస్ట‌ర్‌గా ఓ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఏడాదిపాటు ప‌నిచేశారు. అయితే స్కూల్‌ను నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌ధానంగా వ్య‌వ‌హ‌రించిన ఓ గ్రూపుకు చెందిన కులం వాడిని కాక‌పోవ‌డంతో నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. అది నాకెంతో బాధగా అనిపించింది. కులం అనేది అడ్డంకి కాకూడదని భావించి నేను విద్యానికేతన్ స్కూల్‌ను ప్రారంభించిన స‌మ‌యంలో నా స్కూల్ ఆడ్మిష‌న్ ఫామ్‌లో కులం అనే కాల‌మ్‌ను తీసేశాను. అలా విద్యారంగంలో కులం అనే కాల‌మ్‌ను తీసేసిన మొద‌టి వ్య‌క్తిని ఇండియాలోనే నేను’’ అని తెలిపారు మోహన్ బాబు. అలాగే డైలాగ్ డెలివ‌రీలో మోహ‌న్‌బాబుకు ఓ స‌ప‌రేట్ స్టైల్ ఉంటుంది. ఆయన డిక్ష‌న్ చాలా డిఫ‌రెంట్. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని వాస్త‌వం. అలాంటి డిఫ‌రెంట్ స్టైల్‌ను మీరెలా నేర్చుకున్నారు అని అలీ అడిగిన ప్ర‌శ్న‌కు మోహ‌న్‌బాబు స‌మాధానం చెబుతూ తాను ప్రాంతం కార‌ణంగా ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను తెలియ‌జేశారు. ‘‘వేషాలను అడుక్కోవడానికి నిర్మాతలు, దర్శకుల దగ్గరకు వెళ్లినప్పుడు, నువ్వు రాయలసీమవాడివి కదా! నీకు భాష ఏం తెలుసు? అన్నారు. దాంతో నేను స్వ‌యంగా ప‌ట్టుబ‌ట్టి డిక్ష‌న్ నేర్చుకున్నాను. అన్న‌గారు(సీనియ‌ర్ ఎన్టీఆర్‌) సినిమాలు చూసి, కొన్ని చ‌దువుకుని, భాష తెలుసని చెప్పాను. క‌సి, ప‌ట్టుద‌ల, దీక్ష‌తో ఇవి నేర్చుకున్నాను’’ అని తెలిపారు మోహ‌న్‌బాబు. ఈ విష‌యాల‌ను రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఆలీకి స‌ర‌దాగా వివ‌రించారు మోహ‌న్‌బాబు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3idcVgU

The Man Getting Back Our Treasures

'In China there is capital punishment for heritage theft. That is how they treat criminals, unlike us.'

from rediff Top Interviews https://ift.tt/3zKdsNd

Charmme Kaur: చేతిలో మందు గ్లాసుతో పూరికి బ‌ర్త్ డే విషెష్ చెప్పిన ఛార్మి

సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చే హీరోలు మాస్ ఇమేజ్ కావాల‌ని కోరుకుంటారు. అలాంటి మాస్ ఇమేజ్‌ను పెంచుతూ సినిమాల‌ను తెరకెక్కించే ద‌ర్శ‌కుల్లో పూరీ జ‌గ‌న్నాథ్ ముందు వ‌రుస‌లో ఉంటారు. బాలకృష్ణ‌, నాగార్జున స‌హా ఇప్ప‌టి త‌రంలోని అగ్ర హీరోలంద‌రూ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేసిన‌వారే. అలాంటి ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు ఈరోజు(సెప్టెంబ‌ర్ 28). ఆయ‌న‌కు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ చేస్తున్నారు. అయితే ఆయ‌న‌తో క‌లిసి సినిమాల‌ను నిర్మిస్తోన్న ఛార్మి ముందుగా ఆయ‌నకు చెప్పిన బ‌ర్త్ డే విషెష్ వైరల్ అవుతుంది. అందుకు కార‌ణం, చేతిలో మందు గ్లాసుతో ఛార్మి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మే అందుకు కార‌ణం. ‘‘నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు ధ‌న్య‌వాదాలు. మీరు గ‌ర్వ‌ప‌డేలా ఆ న‌మ్మ‌కాన్ని నేను ఎప్పుడూ నిల‌బెట్టుకుంటూనే ఉన్నాను’’ అంటూ చేతిలో మందుగ్లాసు ప‌ట్టుకుని త‌న ముందుకు కుర్చిలో కూర్చున్న పూరికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఛార్మి ఇప్పుడు నిర్మాత‌గా మారారు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమాల‌కు ఆయ‌న‌తో పాటు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. సిన ఇండ‌స్ట్రీకి సంబంధించి ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్‌, యాడ్ ఫిలింస్‌, మార్కెటింగ్ డిజైనింగ్ చేస్తూ పూరీ క‌నెక్ట్స్ పేరుతో ఓ సంస్థ‌ను స్థాపించారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమాకు ఆయ‌న‌తో పాటు ఛార్మి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kM7yHq

The Lata Mangeshkar Birthday Interview

'There is so much division in the country. People are getting more and more into 'Main Hindu hoon woh Mussalmaan hai'.'

from rediff Top Interviews https://ift.tt/39HIJpx

Samsung Galaxy M52 5G to Launch in India Today: Here's What to Expect

Samsung Galaxy M52 5G will be launching in India today at 12pm IST (noon), as per microsites available on Samsung's website and Amazon. The smartphone is confirmed to come with a Snapdragon 778G SoC,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ALTIu9

Maa Elections: నామినేషన్‌ వేసిన ప్రకాష్ రాజ్.. చిరంజీవి మద్దతుపై జీవిత ఓపెన్ కామెంట్స్

ఈ సారి 'మా' ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ కనిపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 10న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ ప్యానల్ వివరాలు ప్రకటించిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్నికల ప్రణాళికపై కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 27) నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో తన ప్యానల్ సభ్యులతో సహా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ప్రకాష్ రాజ్, అతని టీమ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ప్రతి విషయంలో తమ టీమ్ ముందే ఉంటుందని అన్నారు. ఇవి ఎన్నికలు కాదు పోటీ మాత్రమే అని మరోసారి పేర్కొన్నారు. 'మా' ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన ఆయన.. అక్టోబర్‌ 3న తమ ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. ఇకపోతే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్‌ సెక్రటరీగా నామినేషన్‌ వేసిన జీవితా రాజశేఖర్‌.. మద్దతు విషయమై కొన్ని కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ 'మా' ఎన్నికలకు పక్కా ప్రణాళిక తయారు చేశారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. చిరంజీవి గారి మద్దతు ప్రకాష్ రాజ్‌కు ఉందనడానికి తమ దగ్గర ఆధారాలు లేవని, చిరంజీవి మద్దతు విష్ణుకు కూడా ఉండొచ్చు అని అన్నారు . ఈ ఎన్నికలను తప్పుదారి పట్టించవద్దని, ఒకొరినొకరు కించపరుచుకోకుండా ఎన్నికలు సజావుగా జరగాలని ఆమె కోరారు. సెప్టెంబర్ 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్న నేపథ్యంలో.. మంచు విష్ణు రేపు (సెప్టెంబర్‌ 28) నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్‌ల పరిశీలన ఉండనుంది. అక్టోబర్‌ 1,2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39Gykug

Tesla Shanghai Said to Make 300,000 Cars in 9 Months Despite Chip Shortage

Tesla's Shanghai plant is said to be on track to produce 300,000 cars in the first nine months of the year despite a global chip shortage.

from NDTV Gadgets - Latest https://ift.tt/3o5BiB4

ఫోన్లో గంటసేపు.. మళ్ళీ ఐదారు గంటలు.. ఆ సమయంలో డైరెక్టర్ అలా! ఐశ్వర్య రాజేష్ ఓపెన్

కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ కుదేలైంది. గత రెండేళ్లుగా షూటింగ్స్ సరిగ్గా జరగక, థియేటర్స్ ఓపెన్ కాక ఎన్నో సమస్యలు తలెత్తాయి. అయినప్పటికీ ఎక్కడా వెనక్కితగ్గకుండా కమిటైన సినిమాలు ఫినిష్ చేశారు నటీనటులు. ఈ క్రమంలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దమైన సినిమా ''. దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో , జంటగా నటించారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చాలా విషయాలపై ఓపెన్ అయింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ చేసిన సంప్రదింపులు, ఆ సమయంలో ఎలా స్క్రిప్ట్ నేరేట్ చేశారు అనే విషయాలను బయటపెట్టింది. ''ఓ రోజు దేవ‌క‌ట్టా గారు ఫోన్ చేసి రిప‌బ్లిక్ సినిమా గురించి చెప్పి ఇందులో మైరా పాత్ర ఉంద‌ని చెప్పారు. ఆయ‌న బేసిగ్గా హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్ట‌ర్స్‌, దాని ప్రాధాన్య‌త‌లేంటి? అని చూస్తారు. ఆయ‌న నాకు ఫోన్ చేసిన‌ప్పుడు కరోనా కార‌ణంగా ఫోన్‌లోనే స్క్రిప్ట్ గంట పాటు వివ‌రించారు. అది నచ్చి హైద‌రాబాద్ వ‌చ్చి క‌లిసిన త‌ర్వాత మరో ఐదారు గంట‌ల పాటు స్క్రిప్ట్ నెరేట్ చేశారు'' అని చెప్పింది ఐశ్వర్య రాజేష్. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ప్రజా హక్కుల నేపథ్యంలో సమాజానికి ఉపయోగపడే సరికొత్త పాయింట్ ఈ సినిమాలో టచ్ చేశారని ఇప్పటివరకు విడుదలైన అప్‌డేట్స్ ద్వారా తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XPAHIK

Naga Chaitanya: అగ్ర హీరోల‌కు నాగచైతన్య స‌వాల్‌... ఢీ కొట్టేదెవ‌రు?

సినీ ప‌రిశ్ర‌మ‌ను కోవిడ్ దారుణంగా దెబ్బ‌తీసింది. రెండు వేవ్స్ రావ‌డంతో సినిమా థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు రావ‌డానికే భ‌య‌ప‌డ్డారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ త‌ర్వాత అయితే థియేట‌ర్స్ వైపు చూడ‌టానికే ప్రేక్ష‌కులు ఆలోచించారు. అయితే డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ థియేట‌ర్స్‌ను ఓపెన్ చేశారు. సినిమాలు విడుద‌లయ్యాయి కానీ అహో ఓహో అనేలా ఏ సినిమాను రాలేదు. ఈ నేప‌థ్యంలో సీటీమార్ కాస్తో కూస్తో ప‌రావాలేదనిపించింది. అయితే ల‌వ్‌స్టోరి రిలీజ్ త‌ర్వాత సీన్ మారిపోయింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ల‌వ్‌స్టోరి’. మంచి హిట్ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమా ఓపెనింగ్ షోస్‌కు ప్రేక్ష‌కులు కోవిడ్‌కు భ‌య‌ప‌డ‌కుండా గుంపులుగుంపులుగా వ‌చ్చారు. థియేట‌ర్స్ వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ల‌వ్‌స్టోరి విడుదలైన రోజు నుంచి సినిమా సూపర్ హిట్ టాక్‌తో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. ముఖ్యంగా ఓవ‌ర్‌సీస్‌లో ఈ మూవీ త‌న మార్క్ క్రియేట్ చేసింది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు యు.ఎస్‌లో వ‌న్ మిలియ‌న్ మార్కును ట‌చ్ చేసింది. ఆదివారంకు ల‌వ్‌స్టోరి వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని విశ్లేష‌కు చెప్పిన‌ట్లే జ‌రిగింది. నాగ‌చైత‌న్య‌ సోలో హీరోగా ఈ వ‌సూళ్ల‌ను సాధించ‌డం ఇదే తొలిసారి. కోవిడ్ ప‌రిస్థితుల్లో ఓవ‌ర్‌సీస్ మార్కెట్ పూర్తిగా డీలా ప‌డింది. ఈ నేప‌థ్యంలో ల‌వ్‌స్టోరి స‌క్సెస్ టాలీవుడ్‌కు కొత్త ఊపిరినిచ్చింద‌ని చెప్పాలి. ఆదివారం రోజు నాటికి 226 లొకేష‌న్స్ ల‌క్ష డాల‌ర్స్ పైగా వ‌సూలు చేసి వ‌న్ మిలియ‌న్ అనే మ్యాజిక్ ఫిగ‌ర్‌ను చేరుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా మూడు రోజుల్లో ల‌వ్‌స్టోరికి దాదాపు పాతిక కోట్ల రూపాయ‌ల నెట్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఆదివారం రోజున ఎనిమిది కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు రావ‌డం విశేషం. ఇదంతా ఓకే అయితే .. ఇప్పుడు ఇత‌ర స్టార్ హీరోల సినిమాల‌కు ఆ రేంజ్‌లో కలెక్ష‌న్స్ వ‌స్తాయా? అనే మాట‌లు విన‌ప‌డుతున్నాయి. మిగ‌తా హీరోల్లో నాగ‌చైత‌న్య ఛాలెంజ్ విసిరి తెలియ‌ని ఓ టెన్ష‌న్‌ను క్రియేట్ చేశాడ‌నే చెప్పాలి. మ‌రి చైత‌న్య విసిరిన వ‌సూళ్ల ఛాలెంజ్‌ను భ‌విష్య‌త్తులో ఏ హీరోలు క్రాస్ చేస్తారో చూడాలి. అయితే స్టార్ హీరో, డైరెక్ట‌ర్ కాంబినేష‌న్స్ ఉన్న పెద్ద సినిమాల‌కు ల‌వ్‌స్టోరి కాస్త ధైర్యాన్నిచ్చింద‌నే చెప్పాలి. యు.ఎస్‌లో మార్కెట్ ఓపెన్ అయ్యింది. ట్రిపుల్ ఆర్‌, ఆచార్య స‌హా పెద్ద చిత్రాల‌న్నీ ధైర్యంగా ముంద‌డుగు వేయ‌బోతున్నాయ‌న‌డంలో సందేహం లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zO3oD0

ప్రియుడితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న నయనతార.. వెంకటేశ్వర సన్నిధానంలో దిల్ రాజు, వంశీ పైడిపల్లి!

ప్రేమ పక్షులు నయనతార- విగ్నేష్ శివన్ జోడీ తిరుమలలో సందడి చేసింది. నయనతారతో పాటు ఆమె కాబోయే భర్త చేరుకొని నేటి (సోమవారం) ఉదయం విఐపి దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారిద్దరినీ ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందించారు. ఇకపోతే ఆలయం వెలుపల నయనతారని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత , డైరెక్టర్ సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమల వీధుల్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. స్వామివారి సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్‌ పెంచుకున్న దళపతి విజయ్‌తో కలిసి దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. దళపతి 66 అంటూ ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. త్వరలో హీరోయిన్, ఇతర తారాగణం వివరాలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబంతో కలిసి దిల్ రాజు తిరుమల వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y1BOW4

'I am very confident about who I am'

'I've come to a point where if people say something negative or if there's a comment that is not in good taste, I reply by saying, "Yeah but I'm getting cast for my body".'

from rediff Top Interviews https://ift.tt/3EUilHt

iQoo Z5 With 44W Flash Charge, Snapdragon 778G SoC Launched in India

iQoo Z5 has launched in the Indian market. It is powered by the Qualcomm Snapdragon 778G SoC and has a triple rear camera setup. The camera module has a 64-megapixel main camera. The phone also packs...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ENtzxk

Flipkart Big Billion Days Sale Will Now Start on October 3

Flipkart Big Billion Days 2021 sale dates have been revised to coincide with Amazon Great Indian Festival sale. The Flipkart sale will now begin on October 3 and remain live until October 10. The...

from NDTV Gadgets - Latest https://ift.tt/3EWSwXa

Oppo A-Series Phone to Launch October 1, A55 4G Model Expected

Oppo is bringing a new A-series smartphone to India. It is set to launch on October 1, just ahead of the Amazon Great Indian Festival sale, for which it has a dedicated page on the e-commerce site....

from NDTV Gadgets - Latest https://ift.tt/3lZ1meA

Cryptocurrency Prices Rise Again After Chinese Crackdown Caused Dip

While Bitcoin and Ethereum opened the fresh week with significant growth, Dogecoin and Cardano prices went down marginally.

from NDTV Gadgets - Latest https://ift.tt/3AMKOwf

Over 12,000 Crypto Tokens Are Operating in Market Now: Report

Cryptocurrencies have not just risen in value but also in volume. According to a new report, over 12,000 crypto tokens are now operating in the market, 4,900 out of which have been added in the last...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kQ4Twt

RGV: కొండా సురేఖ- మురళి హింసాత్మక ప్రేమ ప్రయాణం.. అఫీషియల్ స్టేట్‌మెంట్‌తో రామ్ గోపాల్ వర్మ సంచలనం

వివాదాస్పద వీరుడు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ మరోసారి సెన్సేషనల్ మూవీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటిదాకా రాయలసీమ, ఆంధ్రా రాజకీయాలు, అక్కడి రాజకీయ వేత్తల రియల్ స్టోరీలపై మూవీలు రూపొందించి చర్చల్లో నిలిచిన ఆర్జీవీ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు కొండా దంపతులపై సినిమా ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లో చంపబడిన నక్సలైట్ ఆర్.కె అలియాస్ రామకృష్ణకి, కొండా మురళికి ఉన్న ప్రత్యేక సంబంధం‌ గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నట్లు తెలుపుతూ సరికొత్త సంచలనానికి తెరలేపారు వర్మ. కొండా సురేఖ-మురళి దంపతుల బయోపిక్ రూపొందించడం కోసం ఇప్పటికే సీక్రెట్‌గా వరంగల్ పర్యటన చేసిన వర్మ.. అక్కడి ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొంతసేపు రహస్యంగా చర్చలు జరిపి కీలక సమాచారం సేకరించారని విన్నాం. పలువురు కీలక నేతలను కలిసి ఒక్కప్పటి వరంగల్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ-మురళి దంపతులకు సంబంధించిన కీలక విషయాలను సేకరించారు ఆర్జీవీ. కొండా దంపతులను కూడా కలిసి వారి జీవితం, తెలంగాణ పరిస్థితులపై సినిమా తీస్తున్నట్లు చెప్పి అంగీకారం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా వీడియోలో వర్మ చెప్పిన విషయాలు వింటుంటే ఈ మూవీ రాజకీయ వర్గాల్లో ఓ సంచలనం సృష్టిస్తుందని తెలుస్తోంది. తాను తీస్తున్నది సినిమా కాదని, నమ్మశక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర అని పేర్కొన్న వర్మ.. 1995లో జరిగిన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను కరుస్తూనే ఉన్నాయని అన్నారు. మున్ముందు రాజకీయాలను కూడా కరుస్తూనే ఉంటాయి. 'ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు' అని ఆయన చెప్పిన విధానం చూస్తుంటే ఈ మూవీ వరంగల్‌లో ఎంతటి కాంట్రవర్సీ అవుతుందనేది ఊహించడం కష్టమే అనిపిస్తోంది. వరంగల్ రాజకీయ వేత్తల్లో రెబల్స్ ఈ కొండా దంపతులు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పొలిటీషియన్స్‌గా తమ మార్క్ చూపించారు. వీరి జీవిత ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఈ కాన్సెప్ట్ తీసుకొని వర్మ సినిమా రూపొందిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EXTUbY

Sunday 26 September 2021

HUAWEI MateBook 14: Five Reasons Why It's the Perfect Laptop for You

​​​​​

from NDTV Gadgets - Latest https://ift.tt/3icc3sV

Oppo Watch Free With More Than 100 Sports Modes Debuts: All Details

Oppo Watch Free was launched in China on Sunday. The smart wearable features more than 100 sports modes but can only track fours sports automatically. It sports a 1.64-inch AMOLED display and is 5ATM...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZzfFim

Poco C31 Smartphone Is Launching in India on September 30

Poco C31 smartphone will launch on September 30 and is expected to go on sale during the Flipkart Big Billion Days sale 2021. The new Poco C-series smartphone will feature a waterdrop-style notch...

from NDTV Gadgets - Latest https://ift.tt/3m60jth

Oppo K9 Pro With 60W Flash Charge, MediaTek Dimensity 1200 SoC Launched

Oppo K9 Pro has launched in China. The phone is powered by the MediaTek Dimensity 1200 SoC and has a triple rear camera setup. The camera setup includes a 64-megapixel main rear sensor. It also...

from NDTV Gadgets - Latest https://ift.tt/39HU8FP

Pedro Pascal, Bella Ramsey Feature in The Last of Us First Look

The first look at HBO's The Last of Us series shows Bella Ramsey and Pedro Pascal standing in a grassland, looking at a crashed plane in the distance. The Last of Us season 1 is currently filming...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oc4juH

Google Said to Reduce Commission on Its Cloud Marketplace Sales

Google will reportedly take a smaller cut when customers buy software from other vendors on its cloud marketplace.

from NDTV Gadgets - Latest https://ift.tt/3AO8WPo

CBSE Says It's Using Blockchain to Secure Board Exam Results

Central Board of Secondary Education (CBSE) says that it has adopted blockchain technology to secure board exam results data.

from NDTV Gadgets - Latest https://ift.tt/3m0FfnS

How Not to Lose Money in Crypto

India is investing in cryptocurrency, but it's easy to lose your money if you aren't doing your own research properly. The volatile cryptocurrency market can be hard to get into, and while many people...

from NDTV Gadgets - Latest https://ift.tt/3AJHy4Q

'Cyclones will affect coastal regions more'

'We will have to face the effects of climate change for generations to come!'

from rediff Top Interviews https://ift.tt/2XZV8CY

RR Venkat: టాలీవుడ్ నిర్మాత RR వెంకట్ క‌న్నుమూత‌

ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ అధినేత‌, నిర్మాత వెంక‌ట్ అనారోగ్యంతో హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. కొన్ని రోజుల నుంచి ఆయ‌న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. చికిత్స కోసం హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో వెంక‌ట్ చ‌నిపోయారు. ఈయన ఇత‌రుల‌తో క‌లిసి నిర్మాత‌గా సినిమాలు చేశారు. ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సోలోగానూ సినిమాలు చేశారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ల్లో సినిమాలు చేశారు. పైసా, ఆటోన‌గ‌ర్ సూర్య స‌హా ప‌లు చిత్రాల నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించిన వెంక‌ట్ ఢ‌మ‌రుకం, ల‌వ్‌లీ, పూల రంగ‌డు వంటి సినిమాల‌ను త‌న ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. హిందీలో ఏక్ హ‌సీనా థీ, జేమ్స్.. ఇంగ్లీష్‌లో డివోర్స్ ఇన్విటేష‌న్ చిత్రాల‌ను నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CJ8ZMK

Pawan Kalayan: వై.ఎస్.జగన్‌ ‘నవరత్నాలు’పై పవన్ కళ్యాణ్ విమర్శలు

- : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది. రీసెంట్‌గా జ‌రిగిన రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వై.ఎస్‌.జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌నితీరుని ప‌వ‌న్ విమ‌ర్శించ‌డం..దానికి వారు బ‌దులివ్వ‌డం జ‌రిగాయి. ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో జ‌గ‌న్ చేసిన ప్ర‌మాణాలు, న‌వ‌ర‌త్నాలుపై ప‌వ‌న్ కామెంట్ చేశారు. ‘‘ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి ముందు వై.ఎస్‌.జ‌గ‌న్ చేసిన ప్ర‌మాణాలు ఇప్పుడు వాటిని అమ‌లు చేస్తున్న తీరు తెన్నుల‌ను తెలియ‌జేస్తూ ఓ పోస్ట్ చేశారు ప‌వ‌న్‌. ఎల‌క్ట్రిసిటీ, ఉద్యోగాలు, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు అభివృద్ధి త‌దిత‌ర అంశాల‌పై జ‌గ‌న్ చేసిన ప్ర‌మాణాల‌ను ఇప్పుడు ఎంత వ‌ర‌కు పాటిస్తున్నారో తేడాల‌ను వివ‌రించారు. అంటే త‌న‌దైన శైలిలో విమ‌ర్శ చేశారు. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ చేసిన ఈ పోస్టుపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. శ‌నివారం జ‌రిగిన సినిమా వేడుక‌కు హాజ‌రైన ప‌వ‌న్.. థియేట‌ర్స్ ఆన్‌లైన్ విధానంలో ప్ర‌భుత్వ జోక్యం ఏంట‌ని ప్ర‌శ్నించారు. త‌న సినిమాల‌ను అడ్డుకోవ‌డానికి సినీ ప‌రిశ్ర‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు ప‌వ‌న్‌. కావాలంటే త‌న సినిమాల‌ను బ్యాన్ చేసి చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. దీనిపై మంత్రి పేర్ని నాని, అనిల్ కుమార్ త‌దిత‌రులు ఆదివారం కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చారు. గొడ‌వ స‌ద్దుమ‌ణిగిందిలే అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రోసారి ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా జ‌గ‌న్ ప‌నితీరుని విమ‌ర్శిస్తూ పోస్ట్ చేశారు. దీనికి వైసీపీ లీడ‌ర్స్ ఎలా స్పందిస్తారో మ‌రి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39FjVi3

అఖిల్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్.. ఈసారి పండుగకు సందడే

అక్కినేని నట అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా అక్కినేని అఖిల్ నటించిన ‘’.. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్‌గా ఓ పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్.. సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, తాజాగా తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. ఇప్పటివరకూ సరైన హిట్ అందుకోలేకపోయారు అఖిల్. ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన.. ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమాలు ఏమీ ఆయనకు మంచి బ్రేక్‌ను ఇవ్వలేకపోయాయి. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో హిట్ అందుకోవాలి అని అఖిల్ భావిస్తున్నారు. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే కరోనా కారణంగా సినిమా విడుదల పలు మార్లు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల కాగా.. సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమాను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఓ ఫ్లైట్‌లో అఖిల్, పూజా ఒకరి చేతులు మరొకరు పట్టుకొవడం మనం చూడొచ్చు. మరి ఈ సినిమాతో అయినా.. అఖిల్‌కి మంచి హిట్ లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EP1INv

Superstar Mahesh: మ‌హేశ్ ‘సర్కారువారిపాట’ కోసం మరో భారీ స్కెచ్ వేసిన యూనిట్..!

Sarkaru Vaari Paata: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్కారువారిపాట’. ఇప్పటికే సినిమా 60 నుంచి 70 శాతం వరకు చిత్రీకరణను జరుకుంది. మిగిలిన చిత్రీక‌ర‌ణ‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇప్ప‌టికే ఓ ప్లాన్ త‌యారు చేసుకుంది. తాజా స‌మాచారం మేర‌కు, త‌దుప‌రిషెడ్యూల్‌ను స్పెయిన్‌లో చిత్రీక‌రించాల‌ని యూనిట్ భావిస్తుంది. వచ్చేవారం చిత్ర యూనిట్ స్పెయిన్‌కు వెళ్ల‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. స్పెయిన్‌లో పాట‌ల‌తో పాటు కొన్ని కీల‌కమైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించబోతున్నారు. బ్యాంకుల‌ను మోసం చేసిన ఆర్థిక నేర‌గాడిని ప‌ట్టుకునే వ్య‌క్తిగా మహేశ్ క‌నిపించ‌నున్నారు. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేళ‌వించి ‘స‌ర్కారువారిపాట’ చిత్రాన్ని ప‌రశురాం తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మ‌హేశ్ సరైన లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌హేశ్ లుక్‌కు సంబంధించిన టీజ‌ర్ కూడా విడుద‌లైంది. మ‌హేశ్ చాలా యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే దుబాయ్‌, హైద‌రాబాద్‌లో షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, రామ్ ఆచంట‌, గోపీఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా కోసం మ‌హేశ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేశ్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AIjwal

ఇండస్ట్రీలో చలనం!.. పవన్ కళ్యాణ్ జెన్యూన్‌గా మాట్లాడారు.. నాని ట్వీట్ వైరల్

సాయి ధరమ్ తేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు ఏపీలో ప్రకంపనలు సృస్టిస్తున్నాయి. సినిమా ఈవెంట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, లేవనెత్తిన అంశాలు, చిత్రసీమకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడిన మాటలతో అది రాజకీయ సభను తలపించింది. ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రులను పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో ఏకిపారేశాడు. అదే సమయంలో చిత్రపరిశ్రమ, అందులోని పెద్దలను కూడా మందలించాడు. ఇలాంటి సమయంలోనే అందరూ ఏకత్రాటిపైకి రావాలని పిలుపునిచ్చాడు పవన్ కళ్యాణ్ తన ప్రసంగం సమయంలో మధ్యలో హీరో గురించి కూడా ప్రస్థావించాడు. టక్ జగదీష్ సమయంలో.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా నానిని ఏ రకంగా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. ఇకపై సినిమాలు థియేటర్లో విడుదల చేయనివ్వం, బ్యాన్ చేస్తామని అన్నారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుకు చేశారు. థియేటర్లు లేక ఏదో ఆయన సినిమాను ఓటీటీకి ఇస్తే అంతలా ఎందుకు ఆయన్ను అన్నారు. మీకు దమ్ముంటే ఏపీ ప్రభుత్వాన్ని థియేటర్ల గురించి అడగొచ్చు కదా? అని పవన్ కళ్యాణ్ అందరికీ చురకలు అంటించారు. సినిమా ఇండస్ట్రీలోని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో జోడింంచాడు. ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, మెహన్ బాబు, చిరంజీవి ఇలా అందరి గురించి మాట్లాడారు. అందరూ ఒక్క మాట మీద నిలబడాలి.. ప్రాధేయపడితే పనులు జరగవు..అది మన హక్కు.. అడగాలి ప్రశ్నించాలి.. ఎదురునిలబడాలి అని అందరిలోనూ ఉత్తేజాన్ని నింపాడు. కానీ ఇంత వరకు సినీ ఇండస్ట్రీ నుంచి ఓ ఒక్కరూ స్పందించలేదు. రియాక్ట్ అయిన మొదటి హీరోగా నాని ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ సర్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ విబేధాలు ఎలా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేస్తే..ఆయన సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కరెక్ట్ మాట్లాడారు. దానిపై అందరూ దృష్టి పెట్టండి.. సినిమా సభ్యుడిగా గారిని, సంబంధిత మంత్రులను పరిశ్రమను కాపాడమని కోరుతున్నాను అని నాని ట్వీట్ వేశాడు. ఇక నాని ఇలా స్పందించడంతో నెట్టింట్లో ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నానిని ఆకాశానికెత్తేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ucUBJG

'Sunny was my biggest challenge'

'It's just one character through the film.'

from rediff Top Interviews https://ift.tt/3o6dNHV

కీలక కేసులో నటికి రిలీఫ్.. బెయిలు మంజూరు చేసిన న్యాయస్థానం..

కొన్ని రోజులుగా త‌మిళ న‌టి, బిగ్ బాస్ ఫేం ఇష్యూ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె చిక్కుల్లో పడింది. ద‌ళితుల‌ను ఇండ‌స్ట్రీ నుండి తరిమేయాలని మీరా చెప్పడంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటిస్ యాక్ట్ క్రింద సెక్షన్ 153A(1)(a), 505(1)(b), 505 (2) ప్రకారం కేసులు నమోదయ్యాయి. అయితే ఆమెకు తాజాగా ఊరట లభించింది. జైలులో ఉన్న ఆమెకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు బుధవారం నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేయగా, నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. సినీ రంగంలోని ఎస్సీ, ఎస్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆగస్టు 14న పోలీసులు ఆమెను కేరళలో అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులొనే ఆమె స్నేహితులకు కూడా బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెలువడింది. దీంతో ఆమె పోలీస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో ఆమె స్నేహితుడు అభిషేక్ కూడా అరెస్టయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ జైలులోనే ఉన్నారు. కోర్టు వీరిద్దరికీ రూ. 10 వేల చొప్పున పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. అలాగే, ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు పోలీసుల ఎదుట హాజరు కావాలని, సాక్ష్యాలను తారుమారుచేసే ప్రయత్నం చేయవద్దని ఆదేశించింది. బెయిలు మంజూరు చేయడంతో నిన్న జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zDkG5D

‘అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా.. ’ ‘లవ్‌స్టోరి’పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మహేష్ బాబు

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నాగచైతన్య. విభిన్నమైన రీతిలో సినిమాలు చేస్తూ.. తమ ఇంటి వారసత్వాన్ని కాపాడుతున్నాడు అతను. అయితే నాగచైతన్యను వెండితెరపై అభిమానులు చూసి చాలాకాలమే అయింది. చివరిగా ‘మజిలీ’ సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత దర్శకత్వంలో ఆయన ‘’ అనే సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలాకాలమే అయింది. అయితే సినిమా విడుదలకు మాత్రం అడుగడుగునా అడ్డంకులే ఏర్పడ్డాయి. హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నిజానికి గత ఏడాదే విడుదల కావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌లు, పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగు కావడంతో గత శుక్రవారం ఈ సినిమా విడుదల అయింది. మంచి పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. డ్యాన్స్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటూ పలు ట్వీట్లు చేశారు. ప్రధానంగా ఆయన హీరో నాగచైతన్య, సాయి పల్లవిలను అభినందించారు. సాయిపల్లవి డ్యాన్స్‌ని మెచ్చుకున్న మహేష్.. ‘అసలు ఆమె శరీరంలో ఎముకలు ఉన్నాయా’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఇక సంగీత దర్శకుడు పవన్ సీహెచ్, నిర్మాతలు అందరిని ఆయన అభినందించారు. అయితే సూపర్‌స్టార్ మహేష్ బాబు తమ హీరో సినిమాను ఎంకరేజ్ చేయడంపై నాగచైతన్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్‌స్టార్ థాంక్యూ’ అంటూ వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3u9HJEc

'Nobody is interested in the party'

'We need good leaders to lead the party.'

from rediff Top Interviews https://ift.tt/2Y2wZvJ

Saturday 25 September 2021

How to Recover Deleted Files From Google Drive

Google Drive users can recover deleted files from trash folder. Users need to go the trash folder, choose the file they want to recover, and click on Restore. Only files that are owned by the user can...

from NDTV Gadgets - Latest https://ift.tt/3udQ6yy

Prabhas - Adi Purush: బాలీవుడ్ స్టార్ భార్య‌కు ప్ర‌భాస్ అదిరిపోయే ట్రీట్‌.. ప్ర‌భాస్‌కు థాంక్స్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ

బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో ప్ర‌భాస్‌. ఆయ‌న్ని ద‌గ్గ‌ర నుంచి చూసిన వారెవ‌రైనా డార్లింగ్ అనే పిలుస్తారు. అంత మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. సెట్స్‌లో తోటి న‌టీన‌టుల‌ను ఎంతో బాగా ట్రీట్ చేస్తుంటారు. ప్ర‌త్యేకంగా ఇంటి నుంచి వివిధ ర‌కాలైన వంటల‌ను త‌యారు చేసి స‌హ న‌టుల‌కు భోజ‌నం పెడుతుంటారు ప్ర‌భాస్‌. ఆయ‌న‌తో ప‌నిచేసిన హీరోయిన్స్ కొన్ని సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే చెప్పారు. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ భార్య‌, స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ సైతం ప్ర‌భాస్ ట్రీట్‌మెంట్‌కు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఇప్పుడు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుంటే, సైఫ్ ఆలీఖాన్ రావ‌ణాసురుడిగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా యాక్ష‌న్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్, హైద‌రాబాద్ స్పెష‌ల్ ద‌మ్ బిర్యానీని క‌రీనా క‌పూర్‌కు పంపించారు. దాన్ని త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన క‌రీనా, ఇది బాహుబ‌లి పంపిన బిర్యాని.. తిందాం.. అంటూ ఫొటోను షేర్ చేయ‌డ‌మే కాకుండా బాహుబ‌లి ప్ర‌భాస్‌కు ప్ర‌త్యేకంగా థాంక్స్ చెప్పింది. ఆదిపురుష్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో సైఫ్‌తో ప్ర‌భాస్‌కు చాలా మంచి అనుబంధం ఏర్ప‌డింది. అందువ‌ల్ల‌నే ప్ర‌భాస్ క‌రీనాకు బిర్యానీని పంపాడు. ఇప్ప‌టికే రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్ర‌భాస్.. ఓవైపు స‌లార్‌, మ‌రో వైపు ఆదిపురుష్ సినిమాల‌ను పూర్తి చేస్తున్నాడు. ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ఇందులో సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్‌లో ఆదిపురుష్ విడుద‌ల‌వుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39Axv6p

How to Download YouTube Videos on Mobile or Desktop

YouTube allows for downloading content from its platform for Premium subscribers. In India and some other regions, even free users are allowed to download selected content but that remains offline for...

from NDTV Gadgets - Latest https://ift.tt/3EUJxGb

SP Balu: ఎస్‌.పి.బాలు స్మార‌క చిహ్మాం కోసం సాయం చేయాల‌ని చ‌ర‌ణ్ రిక్వెస్ట్‌... క‌న్నీళ్లు పెట్టుకున్న ఇళ‌య‌రాజా

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం తొలి వ‌ర్ధంతిని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎలాంటి ఆర్బాటాలు లేకుండా నిర్వ‌హించారు. త‌మిళ‌నాడు తిరువ‌ళ్లూర్ జిల్లాలోని తామ‌ర‌పాక్కంలోని ఫామ్ హౌస్‌లో ఎస్‌.పి.బాలు స‌మాధికి ఆయ‌న కుటుంబ స‌భ్యులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించ‌డానికి ఇత‌రులను అనుమ‌తించ‌లేదు. క‌రోనా కార‌ణంగా ఇత‌రుల‌ను ఎస్‌.పి.బాలు స‌మాధి వద్ద‌కు అనుమ‌తించ‌లేదని బాలు త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీబీ కుమారుడు, గాయ‌కుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘నాన్నగారు లేకపోవడం తీరని టోటు. ఆయ‌న లేర‌ని న‌మ్మ‌క‌లేక‌పోతున్నాం. స్మార‌క చిహ్మాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఏడాది లోపు స్మారక చిహ్మాన్ని ఏర్పాటు చేస్తాం. ఓ మ్యూజియంను కూడా ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నాం. అందుకు ప్ర‌భుత్వం సాయం చేయాలి. అలాగే నాన్న‌గారి అభిమానులు కూడా తోచినంత సాయం చేయాల‌ని కోరుకుటున్నాను. ఎస్పీబీ ప్ర‌థ‌మ వ‌ర్ధంతి సంద‌ర్భంగా చెన్నైలో సంగీత ద‌ర్శ‌కులంద‌రూ క‌లిసి ఓ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మాస్ట్రో ఇళ‌య‌రాజా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఎస్పీబీతో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని త‌లుచుకుని క‌న్నీళ్లు పెట్టుకున్నారు. బాలు, త‌న కృషి వ‌ల్ల‌నే ఎన్నో అద్భుత‌మైన పాట‌లు వ‌చ్చాయ‌న్నారు ఇళ‌యారాజా. మా మ‌ధ్య స్నేహం అంద‌రికీ తెలిసిందే. త‌ను హాస్పిట‌ల్లో ఉన్న‌ప్పుడు లేచి రా! బాలు అంటూ నేను పంపిన వీడియో చూసి న‌న్ను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నార‌ని చ‌ర‌ణ్ చెప్పాడ‌ని రాజా తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oczk1I

How to Get Your Phone Notifications on Windows or Mac PC

In this article, we are detailing how you can get your phone notifications on a Windows or Mac PC. There are steps that you can follow to get notifications from your Android phone or iPhone directly...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zFUiIA

FIFA 22 Releasing on October 1: All You Need to Know

FIFA 22 is set to release on October 1. EA's annual football simulator will be available on all major platforms, including PC, PS5, PS4, Nintendo Switch, Stadia, Xbox One, and Xbox Series S/X.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zF0YXf

Ram charan: రామ్‌చ‌ర‌ణ్ ఫ్యామిలీలోకి కొత్త స‌భ్యుడు...ఫొటో వైర‌ల్‌!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఫ్యామిలీలోకి కొత్త స‌భ్యుడు వ‌చ్చాడు. ఇంత‌కీ ఎవ‌రా అది? అనుకుంటున్నారా? ఓ కుక్క‌పిల్ల‌. జంతువుల‌ను పెంచుకోవ‌డానికి ఆస‌క్తి చూపించే చ‌ర‌ణ్ రీసెంట్‌గా త‌న కుటుంబంలోకి రైమ్ అనే కుక్క‌పిల్ల‌ను స్వాగ‌తించారు. . ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రామ్‌చ‌ర‌ణ్ అంద‌రికీ తెలియ‌జేశారు. రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఇప్ప‌టికే త‌న‌కు బ్రాట్ అనే కుక్క‌ను బ‌హుమ‌తిగా అందించింది. ఇవి కాకుండా మరో ఐదు కుక్కులను కూడా చరణ్ పెంచుకుంటున్నారు. అలాగే గుర్రాల‌ను కూడా పెంచుకుంటూ ఉంటాడు. రామ్ చ‌ర‌ణ్ పెంచుకుంటున్న గుర్రాల్లో ఒకటి మగధీరలో క‌నిపించింది. దీని పేరు కాజ‌ల్ అని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలోనూ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ స్నేహితుడు త‌న‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. రైమ్ రావ‌డానికి కంటే ముందే చెర్రీ ద‌గ్గ‌ర ఆరు కుక్క‌లుండేవి. సాధార‌ణంగా రెండు వేర్వేరు జాతుల‌కు సంబంధించిన కుక్కులు క‌లిసి ఉండ‌టానికి ఇష్ట‌ప‌డవు. మ‌రిప్పుడు బ్రాట్‌, రైమ్, ఇత‌ర శున‌కాలు ఎలా క‌లిసి ఉండ‌బోతున్నాయో మ‌రి. రైమ్‌ను ప్రేమ‌గా భుజాల‌పైకెత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను రామ్‌చ‌ర‌ణ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించ‌బోయే సినిమా కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. అక్టోబ‌ర్ 11 నుంచి పూణేలో షూటింగ్‌ను జ‌రుపుకోనుంది. ఈ పాన్ ఇండియా మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇదొక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రో వైపు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇది వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది. ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m2XqJs

How to Enable Dark Mode on Google Chrome

Chrome Dark mode can be enabled on Android, iPhone, Windows, or Mac by following simple steps. Here's how.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lXLWHs

Oppo K9 Pro With MediaTek Dimensity 1200 SoC Launching Today

Oppo K9 Pro launch is taking place later today. The launch will begin from 5pm CST Asia (2:30pm IST) and will be livestreamed online. The new Oppo phone is teased to have a 120Hz display and an...

from NDTV Gadgets - Latest https://ift.tt/3EOvORf

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd