Thursday 31 December 2020

AmazonBasics Ultra-HD TVs Launched in India, Starting at Rs. 29,999

Amazon's in-house brand, AmazonBasics, that is best known for its affordably-priced products spanning various categories, has finally entered the TV segment with its first Fire TV Edition...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rDjBbg

Vi Wants People to Upgrade to 4G by Going Out Physically

Vodafone Idea, that runs its business under the Vi brand, is upgrading its 3G users to 4G. However, this is a questionable move in the middle of the coronavirus outbreak as the telco asks customers to...

from NDTV Gadgets - Latest https://ift.tt/385ZElU

Apple Removes App That Promoted Private Parties During COVID-19

Vybe Together, an iOS app that promoted private parties during the COVID-19 pandemic, has been removed from the App Store. Vybe Together's deleted FAQ page said that the app was designed to promote...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rI1alV

iQoo 7 Alleged 12GB RAM Variant Spotted on Geekbench

iQoo 7 smarpthone, with model number V2049A, has allegedly been spotted on Geekbench website. The listing shows that the phone could sport 12GB of RAM. iQoo has already announced that the iQoo 7 BMW...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WXdel8

రవితేజ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. డబుల్ ఇంపాక్ట్ అంటూ రంగంలోకి మాస్ మహారాజ్

2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సర్‌ప్రైజ్ ఉంటుందని ముందుగానే చెప్పిన రవితేజ.. తాజాగా తన లేటెస్ట్ మూవీ ''కి సంబంధించి స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు. న్యూ ఇయర్ కానుకగా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు. కళ్లజోడు పెట్టుకొని భయపడుతూ ఓ గెటప్‌లో కనిపించగా, చేతిలో గన్ పట్టుకొని మరో గెటప్‌లో అదరగొట్టేశాడు మాస్ మహారాజ్. రవితేజ డబుల్‌ యాక్షన్‌ చేస్తున్న ఈ సినిమా నుండి డబుల్‌ ఇంపాక్ట్‌ పక్కా అంటూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌ విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ 'ఖిలాడీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానులను నుంచి భారీ స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఖిలాడీ టీమ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LeQMRC

రవితేజ ‘క్రాక్’ ట్రైలర్: ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చపేలిపోద్ది!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ‘క్రాక్’ అంటూ తన రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. ఆ రేంజ్ ఎలా ఉండబోతోందో మచ్చుకు ‘క్రాక్’ ట్రైలర్ ద్వారా ఈరోజు చూపించారు. అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘క్రాక్’ ట్రైలర్ వచ్చేసింది. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా జనవరి 1న ‘క్రాక్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా ఉంది ట్రైలర్. ‘‘చూశారా జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయి. ఇక్కడ కామ్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు’’ అంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. ‘‘శంకర్.. పోతరాజు వీర శంకర్’’ అని మీసం దువ్వుతూ రవితేజ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి దరువు మొదలైంది. యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్, రొమాన్స్ అన్నీ ఒకే ట్రైలర్‌లో చూపించేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ ట్రైలర్‌లో మరో హైలైట్ సాయిమాధవ్ బుర్రా డైలాగులు. ప్రతి డైలాగ్ వహ్వా అనిపించేలా ఉంది. ‘‘ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా’’ అంటూ విలన్ సముద్రఖనితో రవితేజ చెప్పే డైలాగ్ మాస్ మహారాజా ఫ్యాన్స్‌తో ఈలలు వేయిస్తుంది. ఇక తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుమ్మిపడేశారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూడో సినిమాకు ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూరుస్తుండగా జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్రసాద్‌, చిర‌గ్ జాని, మౌర్యని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి తదితరులు నటించారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n1PwyB

PlayStation 5 India Launch Set for February 2, Pre-Orders Start January 12

PlayStation 5 will launch in India on February 2 with pre-orders starting from January 12 at 12pm IST. It launched in select regions on November 12 and November 19, 2020, and sold 3.4 million units in...

from NDTV Gadgets - Latest https://ift.tt/352iiJh

'Dilly-dally so that the protests fizzle out'

'However, this time it looks like that is not working.'

from rediff Top Interviews https://ift.tt/3pFOYQU

FCUK Teaser: రసికరాజుగా జగపతిబాబు.. బండి ఇంకా కండిషన్‌లోనే ఉంది!

ప్రధాన పాత్రధారిగా రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్’. టైటిల్‌లోని మ‌రో ప్రధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత న‌టిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. షార్ట్‌క‌ట్‌లో ఈ సినిమా ‘FCUK’గా పాపుల‌ర్ అయ్యింది. ఇప్పటివ‌ర‌కూ నాలుగు ప్రధాన పాత్రల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్స్ విల‌క్షణంగా ఉన్నాయంటూ అన్ని వ‌ర్గాల నుంచీ ప్రశంస‌లు ల‌భించాయి. కాగా, నూత‌న సంవ‌త్సరారంభం సంద‌ర్భంగా శుక్రవారం (జ‌న‌వ‌రి 1న) ఉద‌యం 9 గంట‌ల‌కు పలువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్‌లో సినిమాకు ప్రధానమైన నాలుగు పోస్టర్లను పరిచయం చేశారు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జగపతిబాబు పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. రొమాంటిక్ ఫాదర్‌గా ఆయన నటించారు. ‘‘ఈయన పేరు ఫణి భూపాల్. రాముడి బాణం వేగం గాలికి కూడా తెలియదంట. మనోడు అంత ఫాస్ట్‌గా అమ్మాయిల్ని పడేస్తాడు’’ అంటూ జగపతిబాబు పాత్రను పరిచయం చేశారు. ఫణి భూపాల్ కొడుకు కార్తీక్‌గా రామ్ కార్తీక్ నటించారు. ఈయనో పెద్ద బ్లఫ్ మాస్టర్. ఇక ఉమా చిన్న పిల్లల డాక్టర్. పెళ్లీడికి వచ్చిన కొడుకుని ఇంట్లో ఉంచుకుని ఒక ఆడబిడ్డకు తండ్రవుతాడు ఫణి భూపాల్. ఆ పాప పుట్టిన తరవాత ఫాద‌ర్‌, చిట్టి, ఉమ, కార్తీక్‌ మ‌ధ్య జరిగే వినోద‌భ‌రిత ప్రయాణమే ఈ సినిమా. కాగా, త్వర‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయ‌నున్నట్లు నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్రసాద్‌, డైరెక్టర్ విద్యాసాగ‌ర్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శివ జి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరుణాకర్, ఆదిత్య మాటలు రాశారు. కిషోర్ మద్దాలి ఎడిటర్. కథ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం విద్యాసాగర్ రాజు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Mo4ceW

‘వరుడు కావలెను‘ న్యూ ఇయర్ పోస్టర్.. చూడముచ్చటగా నాగశౌర్య, రీతువర్మ జంట

నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ అందమైన వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోలో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా లభించాయి. కాగా, 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రచారచిత్రం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగశౌర్య , రీతువర్మ జంట చూడముచ్చటగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ఇంకా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, ‘రంగస్థలం’ మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. గణేష్ కుమార్ రావూరి మాటలు రాస్తున్నారు. కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం లక్ష్మీసౌజన్య.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LeHp4o

New Year 2021: Our Gadgets Wishlist, From iPhone 12 to PlayStation 5

iPhone 12 mini, iPhone 13 Pro Max, Apple Watch SE, PlayStation 5, MacBook Air M1, iMac, Apple One, Nvidia GeForce 2060, Intel Core i7-10700K, Ikea office chair - the gadgets Gadgets 360 staff is...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rHSQ5F

Alphabet Unit Wing Blasts New US Drone ID Rules, Citing Privacy

Alphabet's drone delivery unit Wing criticised Trump administration rules issued this week mandating broadcast-based remote identification of drones, saying they should be revised to allow for...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pFN6aA

Microsoft Says SolarWinds Hackers Viewed Internal Source Code

Microsoft acknowledged that attackers who spearheaded a massive hack of government and private computer networks gained access to its internal source code, a key building block for its software.

from NDTV Gadgets - Latest https://ift.tt/38RAeaD

‘వకీల్ సాబ్’ స్టన్నింగ్ పోస్టర్.. సంక్రాంతికి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వచ్చేస్తున్నారు. మొదటిగా ‘వకీల్ సాబ్’తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల విరామం తరవాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘వకీల్ సాబ్’పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సిద్ధమవుతున్నాడు ‘వకీల్ సాబ్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచాయి. ఇప్పుడు మరో స్టన్నింగ్ పోస్టర్‌ను వదిలారు ‘వకీల్ సాబ్’. తెలుగు ఆడియన్స్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్ జావా బైక్‌పై దూసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్ అదిరింది. ఆయన వెనుకాల శ్రుతిహాసన్ కూడా చిరునవ్వులు ఒళికిస్తున్నారు. అంతేకాదు, ఈ పోస్టర్‌తో మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, హిందీ సూపర్ హిట్ ఫిలిం ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. మూడు రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. మామిడాల తిరుపతి మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రవి వర్మ యాక్షన్ డైరెక్టర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2L8cWoX

BSNL Extends Free SIM Offer Till January 31; Two Plans Revised

Bharat Sanchar Nigam Limited (BSNL) has extended its free SIM offer to January 31, 2021. It is valid for new customers as well as those who port over to BSNL, provided their first recharge coupon is...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Jwf4pS

Mi 10i Confirmed to Launch in India on January 5

Mi 10i launch in India has been confirmed by Xiaomi India Managing Director Manu Kumar Jain. The new smartphone was earlier a part of the rumour mill, though Xiaomi last week suggested its launch for...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pDqcRf

BenQ Launches New Entertainment Monitors With Eye-Care Features in India

The new BenQ EW3280U monitor is more premium model of the two, and is priced at Rs. 69,990. The BenQ EW2780Q monitor, on the other hand, is priced at Rs. 29,999 in India. These monitors are available...

from NDTV Gadgets - Latest https://ift.tt/2L48w2e

2020కి గుడ్ బై చెప్పేసిన ఖిలాడీ.. 2021 సర్‌ప్రైజ్‌తో రెడీగా ఉన్న రవితేజ.. ఇదీ విషయం

ఎన్నో అనుభవాలు.. మరెన్నో జ్ఞాపకాలు మిగిల్చిన 2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ తన లేటెస్ట్ మూవీ '' అప్‌డేట్ ఇచ్చారు మాస్ మహారాజ్ . రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి 2021 సర్‌ప్రైజ్ రెడీగా ఉందని తెలిపారు. రేపు అనగా 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉండండని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా రాబోతున్న ఈ 'ఖిలాడీ' మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ మాస్ అభిమానులను యమ అట్రాక్ట్ చేస్తూ విశేష స్పందన తెచ్చుకుంది. Also Read: ప్రస్తుతం ‘ఖిలాడీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజ.. ఇటీవలే సెట్స్ మీద దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి 'ఇన్ యాక్షన్ మోడ్' అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఖిలాడీ వెయిటింగ్ ఇక్కడ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు రవితేజ ఫ్యాన్స్. మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ 'క్రాక్' సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. సమ్మర్‌లో 'ఖిలాడీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. సో.. రవితేజ స్పీడు చూస్తుంటే వచ్చే ఏడాది మాస్ మహారాజ్ అభిమానులకు కన్నుల పండగే అని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34YeMj9

Some Apple AirPods Max Owners Are Reporting Condensation Issues

Apple AirPods Max owners are reporting condensation issues in normal use, with water droplets forming inside the headset near the drivers. This is of particular concern owing to the high price of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/381TfrD

Google Photos Is Rolling Out a 2020 Year in Review: Report

Google is letting Android and iOS users look back at 2020 through a 'Year in Review' feature in the Memories carousel in Google Photos. You can also create a 2020 photo book from the pictures of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2L81vNQ

Mi 11 Pro Tipped to Feature 'Same' Display Specifications as Mi 11

Mi 11 Pro could still be in development and may come with the same display as Mi 11. The new phone could debut as early as February.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WZpjGk

Wednesday 30 December 2020

iPhone 13 Models May Come With Smaller Notches, Wi-Fi 6E Support

iPhone 13 series rumours suggest that the Pro models will come with 120Hz displays and all models in the series may come with smaller notches and Wi-Fi 6E support.

from NDTV Gadgets - Latest https://ift.tt/37Z7pKg

Vivo V2035 Certification Listing Tips 5,000mAh Battery

The US FCC listing of Vivo V2035 has leaked some details about the phone. The Vivo V2035 should be called something else when it goes official, but its marketing name is still a mystery. The FCC...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WXBVxN

LG Wing Update Makes Its Dual Screens Easier to Use

LG Wing has sold less than 50,000 units in South Korea, as per a report. The dual-screen phone, however, is getting a new software update that will make its two screens easier to use. Users can now...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pD1KiO

Here Are Your Free PlayStation Plus Games for January

PlayStation Plus subscribers can get their hand on three free games in January 2021 – Maneater, Shadow of the Tomb Raider, and Greedfall. Take a quick look at the titles on offer.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MmRsVS

Samsung Galaxy Z Flip Getting One UI 3.0 Update: Report

Samsung Galaxy Z Flip smartphones in Europe and Nigeria have reportedly started receiving the Android 11-based One UI 3.0 update. The updates include a tweaked UI design and the latest December 2020...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MdvjsS

తిరుమల శ్రీవారి సేవలో సునీత.. పెళ్లి డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించిన ఫేమస్ సింగర్

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రెండో వివాహానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థపు ఫొటోలు షేర్ చేశారు సునీత. డిజిట‌ల్ మీడియా ప‌ర్స‌న్ రామ్ వీర‌ప‌నేనిని త‌ను వివాహం చేసుకోబోతున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. దీంతో సునీత రెండో వివాహం తాలూకు విషయాలు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన ఆమె.. పెళ్లికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జ‌న‌వ‌రి 9న త‌మ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని సునీత పేర్కొన్నారు. త‌న‌కు మంచి జీవితాన్ని అందించాల‌ని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే ఇప్పటికే సునీత నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఘనంగా జరిగాయి. శనివారం (డిసెంబర్ 26) సాయంత్రం జరిగిన సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. నిజానికి డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌ని ఈ జంట భావించిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి జాత‌కాల ప్ర‌కారం స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 9వ తేదీన ఈ మూడు మూళ్ళ బంధానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్ల తర్వాత భర్తతో విడాకులు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను మోస్తూ ఒంటరిగానే ఉంటున్న ఆమె.. ఇన్నేళ్ల తర్వాత మరో కొత్త ప్రయాణం మొదలు పెడుతుండటం విశేషం. కరోనా నిబంధనలు పాటిస్తూ జరగనున్న వేడుకలో కేవలం ఆమె కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n6jLnX

Asus Adolbook 13 (2021) With 11th-Gen Intel Core i5 CPU Launched

Asus Adolbook 13 (2021) has been launched in China. It comes with a 13.3-inch display and is powered by the latest Intel 11th-Gen Tiger Lake CPU. It comes with slim bezels and is offered in a single...

from NDTV Gadgets - Latest https://ift.tt/2L8VAIw

OnePlus Band Rumoured to Debut in India in Q1 2021

OnePlus Band could be in the works and may launch in India sometime in the first quarter of 2021. The fitness band could carry specifications similar to those of Xiaomi's Mi Smart Band 5.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pHd65D

Redmi Note 9T Tipped to Come With MediaTek Dimensity 800U SoC

Redmi Note 9T has been spotted on Geekbench with the model number M2007J22G. It's the same model number that was spotted recently on Thailand's NBTC certification site. Furthermore, the Redmi Note...

from NDTV Gadgets - Latest https://ift.tt/3o3r1T8

'With what face will BJP seek votes in Tamil Nadu?'

'They have been imposing Hindi on Tamil Nadu,' says DMK spokesperson Saravanan Annadurai.

from rediff Top Interviews https://ift.tt/38NchRP

Ticketmaster to Pay $10-Million Fine Over Hacking Charges

Ticketmaster agreed to pay a $10-million (roughly Rs. 73 crores) fine to escape prosecution over criminal charges accusing the company of hacking into the computer system of a startup rival.

from NDTV Gadgets - Latest https://ift.tt/37ZzEbC

Amazon Signs Deal to Acquire Popular Podcast Producer Wondery

Amazon said it signed a deal to acquire the hit podcast production firm Wondery, in a move which boosts the US tech giant's efforts to round out its offerings from its music platform.

from NDTV Gadgets - Latest https://ift.tt/34XnJcw

'China has been active in Nepal for a decade'

'Keeping its financial interests in mind, China wants no enmity with the Nepalese government.'

from rediff Top Interviews https://ift.tt/34ZwgvD

Best investment options for the next 10 years

'Internet, healthcare and life insurance are a few sectors which offer solid long-term decadal potential.'

from rediff Top Interviews https://ift.tt/3nXIyfk

The White Tiger, Cobra Kai, and More on Netflix in January

The White Tiger, Cobra Kai season 3, Mortal Engines, Jurassic World Camp Cretaceous: Season 2, Pieces of a Woman, Outside the Wire, Call My Agent season 4, The Dig, How to Train Your Dragon 2,...

from NDTV Gadgets - Latest https://ift.tt/38QMtEf

భర్త నాగ చైతన్యతో సమంత న్యూ ఇయర్ ట్రిప్.. గోవాలో చిల్ కాబోతున్న రొమాంటిక్ జోడీ

ప్రపంచానికే ఎన్నో అనుభవాలను నేర్పుతూ కష్ట సుఖాలంటే ఎలా ఉంటాయో తెలిపిన 2020కి నేటితో ముగింపు పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలకు వీడ్కోలు చెబుతూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు కానీ ఈ 2020కి వీడ్కోలు చెప్పడం ప్రత్యేకం అంటున్నారు జనం. ఇకపోతే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలంతా వారి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 2021 సంవత్సరానికి వెల్కమ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాను వేదికగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు భర్త నాగ చైతన్యతో కలిసి గోవా పయనమైంది సామ్. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చైసామ్ జోడీ కెమెరా కంటికి చిక్కింది. ఇద్దరూ ముఖానికి మాస్కులు ధరించి గోవా బయల్దేరారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా అలా అలా షికార్లు కొట్టే ఈ అక్కినేని జోడీ గోవాలోని ప్లష్‌ రిసార్ట్‌లో న్యూ ఇయర్‌ వేడుకలను ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటి నుంచి జనవరి మొదటి వారం ముగిసేవరకు ఈ ఇద్దరూ అక్కడే ఎంజాయ్ చేయనున్నారని తెలుస్తోంది. 2017 సంవత్సరంలో చైసామ్ గోవాలో ఒక్కటైన సంగతి తెలిసిందే. అందుకే వారిద్దరికీ గోవా ఎంతో ప్రత్యేకం. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవాలో సందడి చేయాలని ఫిక్స్ అయ్యారట అక్కినేని దంపతులు. సో.. చూస్తుంటే 2021 ఆరంభంలోనే ఈ జోడీ రొమాంటిక్ పిక్స్ మరోసారి సోషల్ మీడియాకు షేక్ చేయడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34X19kq

The Family Man Season 2 Teaser Poster Out, Hints at February 12 Release

The Family Man is set to return for a second season, a teaser poster tweeted by Prime Video India shows. It may release on February 12, 2021.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KJRXIY

Listen to Google's Terrible New Year Song With Google Assistant

Google Assistant is ending what is admittedly a terrible 2020 with a really strange song. You can get the voice assistant to sing the song by saying "Ok Google, sing the new year song" on any...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mZZfFu

Google Testing Feature to Aggregate Videos From TikTok, Instagram: Report

Google is testing a feature that will aggregate videos from TikTok and Instagram in dedicated carousels in the Google app, as per a report. It appears to be a limited early-stage feature as of now. If...

from NDTV Gadgets - Latest https://ift.tt/37YXnsp

Nokia TA-1322 Phone Spotted on US FCC Website

A Nokia smartphone with model number TA-1322 has been listed on the US FCC website with a 3,900mAh battery capacity. Earlier reports suggest that it could be the Nokia 7.3 or Nokia 4.4.

from NDTV Gadgets - Latest https://ift.tt/35bPVZt

LG Stylo 7 Leaked Renders Show Triple Rear Cameras, Hole-Punch Cut Out

LG Stylo 7 will be a successor to the LG Stylo 6 that was launched in May this year. It is expected to come with a hole-punch cut out design for the selfie camera and a triple rear camera setup.

from NDTV Gadgets - Latest https://ift.tt/3nZoPft

Samsung Galaxy S21+ Images Apparently Showing a Working Unit Surface

Samsung Galaxy S21+ images have purportedly been leaked online. The leaked images show the Samsung phone from its front and back. Separately, the Galaxy S21 series "official cases" have also...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rCxYwD

'Degree not sole proof of education'

'A mother, a farmer and cattle owner, all have valuable knowledge, but academia has failed to acknowledge their wisdom.'

from rediff Top Interviews https://ift.tt/38MYsmw

Tuesday 29 December 2020

Vivo X60, Vivo X60 Pro Debut With Exynos 1080 SoC, 120Hz Display

Vivo X60 and Vivo X60 Pro have been launched in China. Both new Vivo phones come with Samsung's Exynos 1080 SoC and feature a 120Hz AMOLED display. Vivo X60 and Vivo X60 Pro will be available in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KKUQtb

Realme 8 With MediaTek Dimensity 720 SoC Allegedly Spotted on Geekbench

A Realme phone with model number RMX3092 has been spotted on Geekbench. The phone is listed to be powered by the Dimensity 720 SoC and tipster Mukul Sharma suggests that this may be the Realme 8. The...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MdBOff

Google to Celebrate New Year's Eve With Virtual Party on YouTube

Google is celebrating New Year's Eve with a virtual party on YouTube. Users in India can join 'Hello 2021 India,' which will premiere at 11pm IST on December 31 on YouTube and feature...

from NDTV Gadgets - Latest https://ift.tt/38KtE5V

2021లో అందరికీ మంచి జరగాలని శ్రీవారిని వేడుకున్నా: రాజేంద్రప్రసాద్

కరోనా వైరస్ మనుషుల్లో ఎంతగానో మార్పులు తీసుకు వచ్చిందని, అద్భుతమైన పాఠాన్ని నేర్పించిందని అన్నారు సినీనటుడు . బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల ఆరోగ్య పద్ధతులు, అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయని, కరోనా సమయంలో టీటీడీ అధికారులు కోవిడ్ నిబంధనలతో భక్తులకు దర్శనం కల్పించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, 2021లో అయినా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తాను వరుస సినిమాలో బిజీగా ఉన్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. గాలి సంపత్, ఎఫ్3, రౌడీ బేబీ, లవ్ ఎట్ 65 తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n0fG4X

Samsung Galaxy M12 Support Page Goes Live in India

Samsung Galaxy M12 support page has gone live in India. This could mean that the phone could launch in the country soon. The page shows a smartphone with model number SM-F127G/DS, which has been...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KPwNsZ

Vivo Y20 (2021) With MediaTek Helio P35 SoC, Triple Rear Cameras Launched

Vivo Y20 (2021) has been launched in Malaysia as a refreshed version of the Vivo Y20 that was launched back in August this year. Vivo Y20 (2021) comes in a single RAM and storage configuration and two...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aRUJqh

OnePlus 8T Getting OnePlus Store App for Indian Users With OxygenOS Update

The latest OnePlus 8T update brings a new OnePlus Store app that offers users easy-to-access support, exciting member benefits, and allows users to shop for OnePlus products. This app has been...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MmIDLT

Apple Hits Record After December Surge Sends It Past Amazon

Apple shares briefly rallied to an intraday record on Tuesday, continuing a year-end surge that's cementing its lead over Amazon as 2020's best performer among the largest technology stocks.

from NDTV Gadgets - Latest https://ift.tt/38G1Wak

Intel Says Prepared to Work With Third Point Hedge Fund on Business Focus

Intel said it was prepared to work with Third Point hedge fund on changes to its business to boost shareholder value.

from NDTV Gadgets - Latest https://ift.tt/37UXEN3

Apple Loses Copyright Suit Against Cyber-Security Startup Corellium

A federal judge dismissed Apple's copyright infringement lawsuit against cyber-security startup Corellium in a case that could have implications for researchers who find software bugs and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3o33PnO

రజినీ సర్.. నిస్వార్థమైన నిర్ణయం తీసుకున్నారు: లారెన్స్

అనారోగ్యం కారణంగా రాజకీయ పార్టీ స్థాపించడం లేదంటూ సూపర్‌స్టార్ చేసిన ప్రకటన ఆయన అభిమానులతో పాటు సెలబ్రెటీలను కూడా నిరాశపరిచింది. అయితే రజినీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజినీకాంత్ సరైన నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతుంటే, కొందరు మాత్రం ఆవేదన చెందుతున్నారు. Also Read: అయితే రజనీకాంత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ట్వీట్ చేశారు. ‘గురువా మీరు తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్. మాకు అన్నింటికంటే మీ ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. మిమ్మల్ని న‌మ్ముకుని మీ క్షేమం కోరుకుంటున్న వారి కోసం నిస్వార్ధమైన నిర్ణయం తీసుకున్నారు. ఇత‌రుల ప‌ట్ల తీసుకునే శ్రద్ధే మిమ్మల్ని గొప్పవారిని చేసింది. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని రాఘ‌వేంద్ర స్వామిని ప్రార్థిస్తా’ అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు. Also Read: ఈ నెల 31న రాజకీయ పార్టీ ప్రకటిస్తానంటూ రజినీకాంత్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో ‘అన్నాత్తై’ షూటింగులో ఉండగా ఆయనకు రక్తపోటు పెరిగిపోయి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల తర్వాత డాక్టర్లు డిశ్చార్జ్ చేయడంతో శనివారం చేరుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లడం సరైన నిర్ణయం కాదని, రాజకీయాలు మనకొద్దని కుటుంబసభ్యులు ఆయనపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో రజినీ నిర్ణయం మార్చుకున్నారు. ‘నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. కానీ నా వల్ల మిగిలిన వాళ్లు సమస్యలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పార్టీ పెట్టడం లేదు. రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ ప్రెస్ నోట్ రాసేప్పుడు కలిగిన బాధ నాకు మాత్రమే తెలుసు’ అంటూ రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hqujNP

From WandaVision to Tandav, Here's What to Stream in January 2021

Tandav, The White Tiger, Riverdale season 5, Cobra Kai season 3, WandaVision, Dickinson season 2, Pieces of a Woman, Batwoman season 2, One Night in Miami, American Gods season 3, Outside the Wire -...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MiYCKN

Stocks: 'Returns will be much more modest'

'Valuations were depressed at 8,000 (Nifty 50 index) levels. It was a free ride to 12,000 levels.'

from rediff Top Interviews https://ift.tt/3o09yLj

నిర్మాతగా సోనూసూద్.. స్ఫూర్తి నింపే కథల కోసం వేట!

వెండితెరపై హీరోగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో ముంబయిలో అడుగుపెట్టారు . అయితే హీరోలతో దెబ్బలు తినే విలన్ వేషాలే ఆయనకు స్వాగతం పలికాయి. అయినా నిరాశ పడకుండా బాలీవుడ్‌లోనే కాకుండా అనేక భాషల్లో విలన్ పాత్రలు వేస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే సినిమాల్లో హీరో కాకపోయినా.. లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులు, నిరుపేదలకు ఆదుకుని నేషనల్ హీరో అంటూ అందరికీ ప్రశంసలు అందుకున్నారు. ఇన్నాళ్లూ ఆన్‌ స్క్రీన్‌పై కనిపించిన సోనూసూద్ నిర్మాతగా మారనున్నారట. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నేను నిర్మాతగా మారుతున్నాను. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిప్ట్స్‌ కోసం అన్వేషిస్తున్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే నిర్మాతగా మీ ముందుకొస్తా’ అని సోనూసూద్ అన్నారు. సోనూసూద్‌కి ప్రస్తుతం ప్రజల్లో ఉన్న క్రేజ్‌ని బట్టి ఆయనతో విలన్ వేషాలు వేయించేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లోనూ నెగిటివ్ షేడ్స్ ఉండే ఆయన పాత్రకు కొన్ని మార్పులు చేశారట. చిరంజీవి సూచనల మేరకు దర్శకుడు ఆ మార్పులు చేసినట్లు ఇటీవలే సోనూసూద్ చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rE6ZRi

The 42 Most Anticipated Movies of 2021

The biggest Bollywood and Hollywood movies in 2021: Marvel (Spider-Man 3, Black Widow, Eternals, Shang-Chi), Fast & Furious 9, Tom & Jerry, Mission: Impossible 7, No Time to Die, The Matrix 4, The...

from NDTV Gadgets - Latest https://ift.tt/3o1iiAD

పోలీసులపై గౌరవం చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ పనికి అందరూ ఫిదా

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి పోలీస్‌ శాఖ అంటే అపారమైన గౌరవం. ఆ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే ఎప్పుడూ చెబుతుంటారు. ఆ గౌరవాన్ని ఆయన మరోసారి చాటుకుని అందరినీ ఫిదా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ సందర్భంగా యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేశారు. దీనిలో భాగంగా పోలీసులకీ, విద్యార్థులకీ మధ్య ఘర్షణ సన్నివేశాల్ని తెరకెక్కించారు. Also Read: ఈ సందర్భంగా పోలీసులు అల్లర్ల సమయంలో రక్షణగా అడ్డు పెట్టుకునే కవచాల్ని వినియోగించారు. వాటిపై పోలీస్‌ అని రాసి ఉంది. విద్యార్థులు పోలీసులపై దాడి చేసే సన్నివేశంలో ఆ కవచాలను కొట్టాల్సి ఉంది. అయితే పోలీస్ అనే పేరుపై కొట్టడం ఇష్టం లేక పవన్ వాటిపై ఉన్న స్టిక్కర్లను స్వయంగా తొలగించారు. ఆ సమయంలో యూనిట్ సభ్యులు తీసిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వాళ్లు పవన్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అంటూ పొగిడేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o2WcOc

Monday 28 December 2020

BSNL Rs. 1,999 Plan Revised to Offer Annual Eros Now Subscription: Report

BSNL Rs. 1,999 annual prepaid plan offers unlimited voice calls (Home + LSA + National roaming including Mumbai and Delhi. The free calls are capped at 250 minutes per day. Additionally, the plan...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rutRCC

Xiaomi Releases MIUI 12.5 With Privacy Controls Inspired by Apple's iOS 14

MIUI 12.5 has been released by Xiaomi as its latest custom skin. The new version comes as an intermediate update after MIUI 12, and includes enhanced privacy protection as well as a list of new...

from NDTV Gadgets - Latest https://ift.tt/38EVel2

Enemy: షూటింగ్‌లో ప్రమాదం.. తమిళ హీరో ఆర్యకు గాయాలు

తమిళ స్టార్ హీరో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నటిస్తున్న ‘ఎనిమీ’ సినిమా షూటింగులో జరిగిన ప్రమాదం కారణంగా ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విశాల్‌తో కలిసి నటిస్తున్న ఆర్య.. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడ్డారట. ఈ ఇద్దరు హీరోలు డూప్‌ లేకుండా ఆ సన్నివేశంలో పాల్గొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. Also Read: ‘ఉదయ్‌ వెంటనే స్పందించిన యూనిట్ ఆర్యను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాసేపటి తర్వాత తేరుకున్న తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టి షూటింగులో పాల్గొన్నారట. ‘ఎనిమీ’ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. Also Read: గతంలో బాలా దర్శకత్వంలో వచ్చిన ‘వాడు వీడు’ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటించారు. ఇద్దరూ పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించడంతో ఈ చిత్ర కమర్షియల్‌గానూ ఘన విజయం సాధించింది. ఇన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ నటిస్తుండటంతో ‘ఎనిమీ’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M55GdJ

LG's 2018 Smart TVs Getting Support for Apple AirPlay 2, HomeKit: Report

LG's 2018 smart TV models are receiving Apple AirPlay 2 and HomeKit support, as per a report. The software update is reportedly rolling out in a phased manner to limited models. LG had said in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Mc1QQ5

Xiaomi Mi Router AX6000 With Wi-Fi 6, 7 Antennas Launched

Xiaomi Mi Router AX6000 has been launched in China. It comes with Wi-Fi 6 support, six external high-gain antennas, one external AIoT antenna, and is powered by a Qualcomm processor.

from NDTV Gadgets - Latest https://ift.tt/3rzAaVy

HBO Max, Disney+ See Bump in App Downloads With Film Debuts

HBO Max set a single-day record for downloads of its mobile app following the release of the superhero sequel Wonder Woman 1984, from Warner Bros. studio.

from NDTV Gadgets - Latest https://ift.tt/38Dna8K

Redmi 9T Allegedly Spotted on Thailand's NBTC Listing

Redmi 9T has allegedly been spotted in Thailand's National Broadcasting and Telecommunications Commission (NBTC) certification website. The smartphone could be a rebranded version of Redmi Note 9 4G...

from NDTV Gadgets - Latest https://ift.tt/2M54irx

OnePlus 9 Series May Not Include Periscope Lens, Tipster Claims

OnePlus 9 series is tipped to not include a periscope lens. Tipster Digital Chat Station alleges that the phones will have a telephoto lens instead. The tipster further claims that fewer phones will...

from NDTV Gadgets - Latest https://ift.tt/3px5dzq

From Zoom to Quibi: Tech Winners and Losers of 2020

In many ways, 2020′s pandemic-induced isolation threw our dependence on technology into overdrive, snipping away at our real-life connections while bringing digital relationships to the fore.

from NDTV Gadgets - Latest https://ift.tt/3hpyOYJ

'There is fear and dread in Kashmir'

'This election was the first opportunity where Kashmiris told the world they do not agree with the Centre's policies and are unhappy about their disempowerment.'

from rediff Top Interviews https://ift.tt/37TcWC4

The actor who stunned India

...'You create your own success.'

from rediff Top Interviews https://ift.tt/3rDvDBk

మళ్లీ మేకప్ వేసుకున్న రాజశేఖర్.. యాాదగిరిగుట్టలో కొత్త సినిమా ప్రారంభం

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న హీరో తిరిగి మొహానికి మేకప్‌ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పూలరంగడు, ఆహా నా పెళ్లంట.. చిత్రాల దర్శకుడు దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్‌‌తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. Also Read: ఈ షెడ్యూల్ ముగిశాక ఫిబ్రవరి నుంచి వికారాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారట. కెరీర్‌ ముగిసిపోయిందనుకున్న సమయంలో గరుడవేగ, కల్కి.. వంటి విభిన్న సినిమాలతో హిట్లు అందుకున్న రాజశేఖర్ తాజా సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరభద్రం చౌదరి ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో.. లేదో.. చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pvRjOe

US to Allow Small Drones to Fly Over People and at Night

Small drones will be allowed to fly over people and at night in the US, the Federal Aviation Administration (FAA) said, a significant step toward their use for widespread commercial deliveries.

from NDTV Gadgets - Latest https://ift.tt/2M7CyTa

Samsung Extends South Korea LCD Production for Indefinite Period

Samsung Electronics said it will extend production of LCD panels for TVs and monitors, as stay-at-home trends of the coronavirus pandemic created an uptick in demand.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pvCRpf

TikTok US Ban: Trump Administration Appeals Order Blocking App Restrictions

The Trump administration appealed a federal judge's order blocking restrictions that would have effectively barred the use of Chinese-owned short video-sharing app TikTok in the US.

from NDTV Gadgets - Latest https://ift.tt/3n4snvH

From Apple Watch to Realme Buds Air Pro, What We Bought and Loved in 2020

Gadgets 360 staff picks the best gadgets they bought in 2020. On the list: iPhone XR, Apple Watch (Series 6, SE), Realme Buds Air Pro, Galaxy S20+, OnePlus TV, Hisense TV, TP-Link Mesh Wi-Fi, Dyson...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WSEdOQ

Over 1,500 Mobile Towers Vandalised During Farmers' Protest in Punjab

Punjab Chief Minister Amarinder Singh on Monday directed police to take strict action against vandalisation of mobile towers and disruption of telecom services in the state during the farmers' stir...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aQ2ZXO

Are you afraid to take the vaccine? Read this!

'Even after vaccines are given, precautions like using a mask and maintaining social distancing have to be taken.'

from rediff Top Interviews https://ift.tt/3rAGv37

‘ఉదయ్‌కిరణ్ బ్రతికుంటే లెక్క వేరే ఉండేది’: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు

‘చిత్రం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉదయ్‌ కిరణ్ చాలా తక్కువ సమయంలోనే లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వరుస హిట్లతో ఓ సమయంలో అగ్ర హీరోలకు సైతం షాకిచ్చాడు. అయితే అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్‌కు గురైన ఆయన ఆత్మహత్య చేసుకుని యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా సక్సెస్ అయిన .. ఇప్పుడు బ్రతికుంటే ఆయన మార్కెట్ విలువ రూ.400కోట్లు ఉండేదని చెబుతున్నారు దర్శకుడు . Also Read: ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే, శ్రీ రామ్ సినిమాలు చేశారు వీఎన్ ఆదిత్య. ఇందులో ‘మనసంతా నువ్వే’ బ్లాక్‌ బస్టర్ హిట్ సాధించగా, శ్రీరామ్.. యావరేజ్‌గా ఆడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆదిత్య.. ఉదయ్‌ కిరణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. Also Read: ‘హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా మూడు సూపర్ హిట్లు సొంతం చేసుకున్నాడు ఉదయ్. ఇప్పుడు గానీ అలా జరిగుంటే ఆయన మార్కెట్ రూ.400కోట్లకు చేరేది. ‘నువ్వు నేను’ సినిమా కోటిన్నరతో తీస్తే రూ.14 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే ‘మనసంతా నువ్వే’ సినిమాకు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.16 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అప్పట్లో ఉదయ్‌ కిరణ్ రేంజ్ అలా ఉండేది. అలాంటి స్టార్ ఇప్పుడు ఉంటే ఇండస్ట్రీలో పరిస్థితి వేరేలా ఉండేది. అయితే ఉదయ్ కిరణ్ అంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆత్మహత్యకు నాలుగు రోజుల ముందే నాతో ఫోన్లో మాట్లాడాడు’ అని ఆదిత్య చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b2inkf

‘రాజకీయాలు మనకొద్దు నాన్నా’.. రజినీకాంత్‌‌కు కూతుళ్ల ట్విస్ట్!

‘అన్నాత్తై’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురైన సూపర్‌స్టార్ క్రమంలో కోలుకుంటున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి అయిన నేరుగా చెన్నైలోని ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనతో మాట్లాడారు. రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం అదే ఆలోచనతో ఉండటం వల్లే మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు రజినీని కోరినట్లు తెలుస్తోంది. Also Read: ‘రాజకీయాలు మనకొద్దు పప్పా.. ఇక ఆ పనులు మానుకోండి’ అని ఇద్దరు కుమార్తెలు రజినీని వేడుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని రజినీకాంత్‌ కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ జెండా, చిహ్నం గురించి అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే రజినీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో పార్టీ ప్రకటన ఉంటుందా?.. వాయిదా పడుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై రజినీ మక్కల్ మండ్రం నిర్వాహకుడు తమిళరువి మణియన్ మాట్లాడుతూ.. పార్టీ స్థాపన కార్యక్రమాలు యథావిథిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రజినీకాంత్ సభలకు ప్రత్యక్షంగా హాజరు కానున్నా.. పార్టీ తరఫున ప్రకటనలు విడుదల చేస్తే చాలని, మిగిలినదంతా తామే చూసుకుంటామని చెబుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hpRfMT

నా డైరీలో ఆ పదమే లేదు.. పెళ్లి వార్తలపై హన్సిక ఘాటు రిప్లై

అవకాశాలు వచ్చినంత కాలం వరుస సినిమాలు చేసేయాలి.. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిలై పోవాలి. ప్రస్తుతం హీరోయిన్లందరూ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. అయితే తాను ట్రెండ్ ఫాలో కానని.. సెట్ చేస్తానంటూ గబ్బర్‌సింగ్ డైలాగులు చెబుతోంది హన్సిక. ‘దేశముదురు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడి నుంచి కోలీవుడ్‌కి వెళ్లాక ఆమె ఫేటే మారిపోయింది. వరుస సినిమాలతో అక్కడ స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది. దీంతో కన్నడ, మలయాళ సినిమాల్లోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో హన్సిక కెరీర్ నెమ్మదించింది. కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలకు హర్ట్ అయిన హన్సిక తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెగేసి చెప్పేసింది. ‘నా డైరీలో పెళ్లి అనే మాటకు ఇప్పట్లో చోటు లేదు. కెరీర్ స్లో అయితే వెంటనే పెళ్లి చేసేసుకోవాలా?’ అని ఎదురు ప్రశ్నిస్తోంది. తాజా వ్యాఖ్యలతో ఈ అమ్మడికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లే తెలుస్తోంది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఓటీటీల వైపు మళ్లే ఆలోచనలేమైనా చేస్తుందేమో అని వర్గాలు లోలోపల చర్చించుకుంటున్నాయి. గతంలో బొద్దుగా ఉంటే హన్సిక లాక్‌డౌన్ సమయంలో బాగా వర్కౌట్లు చేసి స్లిమ్‌ లుక్‌లో దర్శనమిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34Qyk8S

రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ, ‘ఆచార్య’ యూనిట్‌

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మెగా పవర్‌స్టార్ కూడా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం ఆయనే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ‘నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. కానీ ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను’ అంటూ రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని రామ్‌చరణ్ రిక్వెస్ట్ చేశారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం వెల్లడిస్తానన్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట చేరిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆదివారం ఆయన ‘ఆచార్య’ సెట్లో సందడి చేశారు. చెర్రీపై సన్నివేశాలు చిత్రీకరించకపోయినా దర్శకుడు కొరటాల శివ, ఇతర బృందం ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడు చెర్రీకి కరోనా పాజిటివ్ రావడంతో మెగా ఫ్యామిలీతో పాటు ‘ఆచార్య’ యూనిట్ టెన్షన్ పడుతోంది. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని రోజులైనా తనకు లక్షణాలు కనిపించకపోవడంతో చిరంజీవి మరో మూడు చోట్ల టెస్టులు చేయించుకోగా అన్నిచోట్లా కరోనా నెగిటివ్ అని ఫలితం వచ్చింది. ఇప్పుడు రామ్‌చరణ్‌కు కరోనా రావడంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34SmsDr

వెంకీ-రానా-చైతూతో మల్టీ స్టారర్.. నెరవేరనున్న డి.రామానాయుడి కల

అక్కినేని కుటుంబంలోని నటులంతా కలిసి నటించిన ‘మనం’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అలాగే తన కుటుంబంలోని హీరోలంతా కలిసి ఓ సినిమా చేయాలన్నది ప్రముఖ నిర్మాత కలలు కనేవారు. అలాంటి సినిమా కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ ఏదీ ఆయనకు నచ్చలేదు. దీంతో తన కల నెరవేర్చుకోకుండానే ఆయన కాలం చేశారు. అయితే 2019లో మామా అల్లుళ్లు వెంకటేష్‌ - నాగచైతన్య కలిసి ‘వెంకీమామ’ చేశారు. కానీ కుటుంబ కథానాయకులంతా కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. Also Read: తాజాగా రామానాయుడు వారసుడు నిర్మాత డి.సురేష్‌బాబు తన తండ్రి కల నేర్చే పనిలో పడ్డారు. తమ కుటుంబ హీరోలకు తగిన కథ తీసుకొస్తే తాను సినిమా నిర్మిస్తానని చాలాసార్లు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వెంకటేష్‌, రానా, నాగచైతన్యలను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు వేగేశ్న సతీష్‌ ఓ కుటుంబ కథని సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఆ ముగ్గురు హీరోలు ఇంకా వినలేదట. అయినప్పటికీ ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో అప్పుడే ప్రచారం ఊపందుకుంది. ‘శతమానం భవతి’ లాంటి కుటుంబ కథా చిత్రంతో జాతీయ పురస్కారం సొంతం చేసుకున్న సతీష్ వేగేశ్న ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’ అనే చిత్రం చేస్తున్నారు. అది పూర్తయ్యాక దగ్గుబాటి కుటుంబ కథానాయకుల సినిమా కోసం రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై దగ్గుబాటి కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KLks9l

Farmers' ultimatum to government

'If there is no outcome at Tuesday's meeting, then on the 30th thousands of tractors and farmers will march on the Kundli-Manesar-Palwal Expressway.'

from rediff Top Interviews https://ift.tt/3hllc0P

Kareema Begum: ఏఆర్ రెహమాన్‌కు మాతృ వియోగం

ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు‌ ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సోమవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచారు. కరీమాకు నలుగురు సంతానం కాగా.. రెహమాన్ చిన్నవాడు. తొమ్మిదేళ్ల వయసులోనే రెహమాన్ తండ్రి ఆర్‌కే శేఖర్‌ చనిపోగా.. ఇప్పుడు తల్లిని కూడా కోల్పోయారు. Also Read: శేఖర్ మరణం తర్వాత కరీమాబేగం (కస్తూరి శేఖర్)తో కలిసి రెహమాన్ (దిలీప్) ఇస్లాం మతం స్వీకరించి పేర్లు మార్చుకున్నారు. రెహమాన్‌కు తల్లితో అనుబంధం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. తాను కెరీర్లో ఎదిగే క్రమంలో ప్రతి కీలక ఘట్టంలో తల్లి నిర్ణయాలు, మద్దతు ఉన్నాయని వెల్లడించేవారు. కరీమా బేగం మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్థున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2L3ZB0w

Are WhatsApp and Jio Cooling Off on Payments Partnership?

While naming banking partners behind WhatsApp's payments feature at the Facebook Fuel for India 2020 event recently, Facebook avoided mentioning Jio Payments Bank and showed up ICICI Bank, HDFC...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WRUinP

Realme Q2 Allegedly Receives BIS Certification, May Launch Soon in India

Realme Q2 is tipped to have surfaced on the Bureau of Indian Standards (BIS) website. The phone was launched in China in October and debuted as the Realme 7 5G in the UK in November.

from NDTV Gadgets - Latest https://ift.tt/3px1KRl

Vivo X60 Pro Alleged TENAA Listing Tips AMOLED Display, Up to 12GB RAM

Vivo X60 Pro alleged TENAA listing shows the phone will have a 6.56-inch AMOLED display with 1,080x2,376 pixels resolution. The phone with model number V2047A, that was also seen in a Geekbench...

from NDTV Gadgets - Latest https://ift.tt/38L9718

'BJP ran well-oiled strategy to destroy Rahul's image'

'Rahul Gandhi has personally paid a heavy price for this character assassination and remorseless ridiculing and the Congress, of course, has been demolished politically.'

from rediff Top Interviews https://ift.tt/2JmUpo6

ఇన్ని జరిగినా తప్పుగా మాట్లాడకపోవడం షకీలా గొప్పతనం.. శృంగార తార క్యారెక్టర్‌పై రిచా చద్దా కామెంట్స్

ఒకానొక సమయంలో శృంగార తారగా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది షకీలా. చిన్న సినిమాలతో భారీ విజయాలందుకొని నిర్మాతలకు లాభాల పంట పండించిన ఘనత ఆమె సొంతం. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ నిలదొక్కుకుంది షకీలా. సొంత కుటుంబమే మోసం చేసినా ఆ బాధను దిగమింగుకుంటూ వెండితెరపై రసికప్రియులను మత్తెక్కించింది. ఈ క్రమంలో ఆమె జీవితం, పడిన కష్టాల ఆధారంగా 'షకీలా' బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి లీడ్ రోల్ పోషిస్తోంది. షకీలా జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు డైరెక్టర్ ఇంద్రజీత్‌ లంఖేష్. ఈ నెల 25న హిందీలో రిలీజ్ చేసిన ఆయన 2021 జనవరి 1వ తేదీన ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'షకీలా' తెలుగు ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన రిచా చద్దా.. షకీలా క్యారెక్టర్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. కెమెరా ముందు షకీలా రోల్ పోషించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని పేర్కొన్న రిచా.. ఈ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించింది. షకీలా పాత్రలో లీనం కావడం కోసం చాలా కష్టపడ్డానని, మళయాలంలో ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిన సినిమాల లిస్ట్ తెప్పించుకొని అన్ని సినిమాలను చూసి అనుకరించానని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం, వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నానని పేర్కొంది. కెరీర్ పరంగా, కుటుంబం పరంగా నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడకపోవడం షకీలా మంచి గుణానికి నిదర్శనమంటూ కొనియాడింది రిచా చద్దా. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ 'షకీలా' బయోపిక్‌లో రిచా చద్దాతో పాటు పంకజ్‌ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ముఖ్య పాత్రలు పోషించారు. షకీలా వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లు, ఆమె సక్సెస్ అన్నీ ఈ సినిమాలో చూపించనున్నారు. ‌


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rvbptz

ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. ఛాన్స్ దొరికితే ఆయనతో ఒక్కసారైనా: వరలక్ష్మీ శరత్‌కుమార్

హీరోయిన్‌ నుంచి లేడీ విలన్‌‌గా మారి తమిళ, తెలుగు భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది . ఏ విషయాన్నైనా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె నైజం. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన వరలక్ష్మి తర్వలోనే రవితేజ ‘క్రాక్’ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలతో కెరీర్‌ గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పుకొచ్చింది వరలక్ష్మి. ‘నేను తెలుగు సినిమాలూ చూస్తుంటా. టాలీవుడ్‌లో నాకు ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. బాహుబలి తమిళంలో విడుదలైనప్పటికీ నేను తెలుగులోనే చూశా. ప్రభాస్‌తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనేది నా డ్రీమ్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నా మాటతీరు చూసి మగాడి గొంతులా ఉందని చాలామంది విమర్శించారు. అయితే... ఇప్పుడు ఆ మాట తీరే నా కెరీర్‌కు ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. నా సినిమాలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకునే స్థాయికి చేరుకున్నా’ Also Read: ‘నా దృష్టిలో అమ్మ అంటే ఒక్కరే. అందుకే రాధికు ఆంటీ అని పిలుస్తాను. చాలామంది ‘నువ్వు అంత ధైర్యంగా ఎలా మాట్లాడతావు’ అంటూంటారు. దానికి స్ఫూర్తి మా అమ్మ ఛాయానే. చిన్నతనం నుంచీ అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎలాంటి సమస్య ఎదురైనా ఒంటరిగా పోరాడింది. రాధిక ఆంటీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆంటీ ఫ్యాషన్‌పైన పెట్టే శ్రద్ధ, కట్టుకునే చీరలూ వాటికి మ్యాచ్‌ అయ్యేలా పెట్టుకునే నగల్ని చూస్తే వావ్‌ అనిపిస్తుంది. నాకు సినిమా అవకాశాలు రాకపోతే డాన్సర్‌గా స్థిరపడాలనుకున్నా. దానికి తగినట్లుగా డిగ్రీ, పీజీ చేస్తూనే మరోవైపు భరతనాట్యం, జాజ్‌, హిప్‌హాప్‌ వంటివి నేర్చుకున్నా. అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నాకు నటనపైన ఇష్టం పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు చేశాను. అవన్నీ నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి’ అని చెప్పుకొచ్చింది వరలక్ష్మీ శరత్‌కుమార్. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nTOaHx

Google Camera 8.1 Update Disables Astrophotography on 2 Pixel Phones: Report

Google Camera 8.1 update disabled ultrawide lens for astrophotography shots for Google Pixel 5 and Pixel 4A 5G phones, as per a report. A Google support page was updated to say that astrophotography...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mU7HX9

Sunday 27 December 2020

చిన్నప్పుడు అల్లు అర్జున్..! సమంత ప్రశ్నలకు దండం పెట్టేసిన అల్లు అరవింద్.. టాప్ ట్రెండింగ్ వీడియో

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ ఆహా వేదికపై 'సామ్ జామ్' ప్రోగ్రాం ప్రారంభించిన అక్కినేని అన్నట్లుగానే ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీల సీక్రెట్స్ వారి చేతనే చెప్పిస్తూ ప్రోగ్రామ్‌ని విజయవంతంగా నడిపిస్తోంది. ముఖ్యంగా హోస్ట్ రూపంలో సమంత ముద్దు ముద్దు మాటలు బాగా అట్రాక్ట్ చేస్తుండటం ఈ షోకి మేజర్ ఎసెట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ విజయ్ దేవరకొండతో మొదలుపెట్టి మొన్న చిరంజీవి వరకూ అందరితో సరదాగా మాట్లాడిన సామ్.. తాజాగా , అల్లు అరవింద్‌లతో మజా చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ ముగియగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆమె ఎపిసోడ్ చేయడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇకపోతే న్యూ ఇయర్ కానుకగా ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానున్న ఈ షో తాలూకు ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. , అల్లు అర్జున్‌, అల్లు అయాన్‌లను సమంత డీల్ చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో మొదటిస్థానంలో నిలిచింది. ఇక ఈ ప్రోమోలో హైలైట్ సన్నివేశాల విషయానికొస్తే.. మొదట అల్లు అర్జున్ కొడుకు అయాన్‌తో సమంత మాట్లాడటం చూపించారు. 'మా డాడీని ఓ ప్రశ్న అడగండి' అని అయాన్ సమంతకు చెప్పడంతో ఆమె ఎస్ అనేసింది. ఆ ప్రశ్న ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. మిమ్మల్ని స్టైలిష్ స్టార్ అని ఎందుకంటారు? అని బన్నీని ప్రశ్నించడం.. అలాగే బన్నీ చాలా హార్డ్ వర్కర్ అని సమంత చెప్పడం ఈ ప్రోమో వీడియోలో హైలైట్ అయ్యాయి. ఇక అల్లు అర్జున్ కూడా తనవంతుగా ఫన్ క్రియేట్ చేశారు. తండ్రయ్యాక ఇంట్లో బూతులు మాట్లాడటం తగ్గించా అంటూ ఓపెన్ కావడంతో సమంత ఓ రేంజ్‌లో నవ్వేసింది. ఆ తర్వాత అల్లు అరవింద్ ఎంట్రీ.. అతనిపై సమంత చిపిలిగా ప్రశ్నల వర్షం కురిపించింది సామ్. చిన్నప్పుడు కూడా అల్లు అర్జున్ ఇలానే హార్డ్ వర్కింగ్, డిసిప్లేన్‌గా ఉండేవారా? అని సామ్ వేసిన ప్రశ్నకు అల్లు అర్జున్ ఏకంగా దండం పెట్టేశారు. సో.. ఈ ఫన్నీ ఎపిసోడ్ పూర్తిగా చూడాలంటే జనవరి 1 వరకు ఆగాల్సిందే మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WQLBKk

The 'How Bad Is Your Spotify' Bot Mercilessly Roasts You for Your Awful Music Taste

The AI bot by The Pudding not only ruthlessly ridicules you for your miserable music taste, but makes sure that you keep laughing at yourself while it majestically derides us. Even if you consider...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nVUU7B

Realme Watch S First Sale Today, Realme Watch S Pro Goes on Sale Tomorrow

Realme Watch S is going on first flash sale today, and the Realme Watch S Pro will be available for its first sale tomorrow. Both the wearables will be available via Realme.com and Flipkart with a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2L3JsYY

Samsung Galaxy S21, Galaxy S21+ Specifications Surface in New Leak

Samsung Galaxy S21 and Galaxy S21+ specifications have surfaced online ahead of their official launch. The leaked specifications detail the display, cameras, and dimensions of the upcoming Galaxy S21...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nP7qWy

విజయ్ దేవరకొండతో బిగ్‌బాస్ విన్నర్.. ఇద్దరూ ఫుల్ చిల్

బిగ్‌బాస్‌-4 విజేతగా నిలిచిన అభిజీత్ జీవితం ఒక్కసారిగా బిజీగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ అందుకున్న ఆయన బయటికొచ్చాక వరుస ఇంటర్వ్యూలతో తీరిక లేకుండా గడుపుతూనే అభిమానులు కురిపిస్తున్న ప్రేమలో తడిసి ముద్దవుతున్నాడు. బిగ్‌ బాస్ హౌస్‌లో వ్యవహరించిన తీరుకు ప్రేక్షకులే కాదు సెలబబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. దీంతో తనకు మద్దతుగా నిలిచిన సెలబ్రెటీలను కలుస్తూ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు. Also Read: మొన్న మెగా బ్రదర్‌ నాగబాబును కలిసిన అభిజిత్.. తాజాగా ఆదివారం తన స్నేహితుడు, యంగ్ హీరో విజయ్ దేవరకొండను కలిశాడు. ఈ మేరకు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ ‘ఫుల్ చిల్’ అని పోస్ట్ పెట్టాడు. అభిజిత్ హీరోగా నటించిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్’‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ చిన్న నెగెటివ్‌ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. Also Read: ఆ సినిమా నుంచి ఇద్దరి మధ్య స్నేహ బంధం కొనసాగుతూ వస్తోంది. బిగ్‌బాస్ ఫైనల్‌కి ముందుకు అభిజిత్‌కు మద్దతు ప్రకటిస్తూ విజయ్ ట్వీట్ చేశారు. దీంతో తన విజయంలో విజయ్ పాత్ర కూడా ఉందని తెలుసుకున్న అభిజిత్.. తన స్నేహితుడిని కలుసుకుని ధన్యవాదాలు చెప్పాడు. మరోవైపు క్రిస్మస్ రోజున శాంతాక్లాజ్‌ అవతారమెత్తిన అభిజిత్ అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడి పిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు. వారికి సర్‌ప్రైజ్‌ గిఫ్టులు అందజేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aLQyw5

Steam's Best Games of 2020 List Includes Among Us, Cyberpunk 2077

Steam list of 'Best Games of 2020' includes Among Us, Cyberpunk 2077, Dota 2, Fall Guys: Ultimate Knockout, Grand Theft Auto V, Counter-Strike: Global Offensive, and PUBG. The top-performing Steam...

from NDTV Gadgets - Latest https://ift.tt/38C5wSV

Bitcoin May Face Regulatory Scrutiny After Record-Breaking Rally

With Bitcoin capturing greater attention, it could also garner further scrutiny from regulators, says Guy Hirsch, managing director for the US at online-trading platform eToro.

from NDTV Gadgets - Latest https://ift.tt/3hlZ2eN

Facebook Shutting Irish Units at Centre of Tax Dispute: Report

Facebook has moved to wind down several Irish holding companies that had allowed it to shift billions of dollars in profit to the country, where it was lightly taxed, the Times reported, citing...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KEkfol

Wonder Woman 3 in the Works With Gal Gadot, Director Patty Jenkins

Fans of the DC universe have a reason to rejoice as Diana Prince will be officially heading back to the big screens for the third instalment of Wonder Woman.

from NDTV Gadgets - Latest https://ift.tt/3rt9RAx

Alibaba's Ant Group Ordered by Chinese Regulators to Rectify Its Businesses

Chinese regulators have ordered Ant Group to rectify its businesses and comply with regulatory requirements amid increased scrutiny of anti-monopoly practices in the country's Internet sector.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KEenvi

How two terrorists escaped

'It is possible that these terrorists took advantage of the chaos and escaped in the melee.'

from rediff Top Interviews https://ift.tt/38zxDlC

‘శకుంతల’గా సమంత.. గుణశేఖర్ మాస్టర్ స్కెచ్

సంచలన దర్శకుడు గుణశేఖర్‌ ప్రస్తుతం ‘’ అనే పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం బిజీగా ఉన్నాడు. ప్రణయ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం ఆయన వేట కొనసాగిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ఈ ప్రేమ కావ్యంలో శకుంతల పాత్రలో ఎవరు నటిస్తారు? దుష్యంత మహారాజుగా ఎవరు కనిపిస్తారు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే శకుంతల పాత్ర కోసం పూజా హెగ్డేని సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందని, దీని కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందని వార్తలొచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శకుంతల పాత్రలో అక్కినేని నటించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం రానప్పటికీ... యూనిట్ సమంతను సంప్రదించిందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను జనవరిలో ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. Also Read: విదేశీ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది ‘శాకుంతలం’. 1889లో ఈ నాటకం నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషలలోకి అనువాదం అయింది. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో డీలా పడిన గుణశేఖర్ ఈ సినిమాతో తానేంటో ఇండస్ట్రీకి మరోసారి నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rqWosK

'Chinese are waiting to teach us a lesson'

'They know that India is no pushover.'

from rediff Top Interviews https://ift.tt/37QApDJ

హీరోగా మారుతున్న జానీ మాస్టర్.. పవన్‌తో ప్రాజెక్ట్ సంగతేంటో!

టాలీవుడ్‌లో కొరియాగ్రాఫర్‌గా కొనసాగుతున్న హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌‌ కోసం ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేశానని, ఎప్పటికైనా ఆయన్ని డైరెక్ట్ చేస్తానని గతంలో జానీ మాస్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రామ్‌చరణ్ నిర్మాతగా, పవన్‌తో ఆయన ఓ సినిమా చేయనున్నారని, మరోవైపు బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్‌ని డైరెక్ట్ చేయనున్నారని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ ఇప్పుడు ఆయనే హీరోగా మారుతుండటం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. Also Read: సుజీ విజువల్స్‌ బ్యానర్‌పై కె.వెంకట్‌ రమణ నిర్మాతగా మురళీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జానీ మాస్టర్ హీరోగా నటించనున్నారు. ఈరోజు (డిసెంబర్ 28) హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను యూనిట్ నేడు ప్రకటించనుంది. ఇప్పటివరకు కొరియాగ్రాఫర్‌గా హీరోలతో స్టెప్పులు వేయించిన జానీ మాస్టర్ హీరోగా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hlLNL7

నాగార్జున దరిద్రపు పని చేశాడు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

కింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ రియాలిటీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా మహిళలను అగౌరవపరుస్తున్నారని నారాయణ గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ షోపై మరోసారి నారాయణ మండిపడ్డారు. అక్కినేని నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. రాజకీయాల్లోకి సినీ నటులు రావడంపై కూడా మాట్లాడారు. ఈ అంశం గురించి మాట్లాడుతూ మధ్యలో నాగార్జున, బిగ్ బాస్ షో దగ్గరికి వెళ్లిపోయారు. ‘‘ఈ మధ్య సినిమా యాక్టర్స్ రాజకీయాల్లోకి వస్తున్నారు. నాకు తెలిసి సినీ రంగానికి చెందినవారిలో యన్.టి.రామారావు, ఎంజీ రామచంద్రన్ వీరిద్దరే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఇంకెవ్వరూ సక్సెస్ కాలేదు. భవిష్యత్తులో కూడా ఏ సినిమా యాక్టర్ సక్సెస్ కాడు. భ్రమలు పెట్టుకోకండి. రజినీకాంత్, పవన్ కళ్యాణ్ సహా ఎవ్వరూ సక్సెస్ కారు. అయిపోయింది.. ఎన్టీఆర్, ఎంజీఆర్‌తోనే పోయింది. కళామ్మతల్లికి సేవ చేసుకోండి, బతకండి. కళామ్మతల్లికి సేవ చేసేవాళ్లని ఆదరిస్తారు. నాకు కూడా అక్కినేని నాగార్జున అంటే చాలా అభిమానం. ఆయన సినిమాలు చూస్తా. కానీ, అట్టాంటి దరిద్రపు పని చేశాడు. బిగ్ బాస్ షోలో మూడు అమ్మాయిల ఫొటోలు పెట్టాడు. అభి అనే హీరోని పిలిచాడు. ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు.. ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు.. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే, వాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.. ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా.. ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తా అంటాడు. ఓపెన్‌గా! అంటే, ముగ్గురు అమ్మాయిల ఫొటోలు అక్కడ పెట్టి వాళ్లకు అన్యాయం చేశారు. మరి, నాగార్జునకు కూడా ఇంట్లో సినిమా యాక్టర్లు ఉన్నారు కదా. వాళ్ల బొమ్మలు పెట్టొచ్చుగా? ఎందుకు ఈ అమాయకుల బొమ్మలు పెట్టాడు? ఇంత పెద్ద పేరు ఉన్న సినిమా యాక్టర్లు మహిళా లోకానికి అన్యాయం చేస్తుంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెడితే వాళ్లు తీసుకోలేదు. స్థానిక కోర్టు, జిల్లా కోర్టు తీసుకోలేదు. ఇప్పుడు హైకోర్టుకు వెళ్తున్నాను. రేపో ఎల్లుండో బిగ్ బాస్‌పై హైకోర్టులో కేసు పెడతా. సినిమా వాళ్లకు చట్టాలు కూడా భయపడుతున్నాయి. పితృభూమి కాదు మనది మాతృభూమి. మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా. మహిళలకు అన్యాయం చేస్తూ నాగార్జున అలా మాట్లాడితే ఎలా? కోట్లు రావచ్చు.. బిగ్ బాస్ వెనకాల పెద్ద కోటీశ్వరుడు ఉండొచ్చు.. కానీ, మహిళలకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇలాంటి పనికి మాలినవాళ్లా రాజకీయాల్లోకి వచ్చేది. ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడే కళాకారులకు రాజకీయాల్లోకి అవకాశం ఇవ్వకూడదు’’ అని నారాయణ ఘాటుగా మాట్లాడారు. మరి నారాయణ వ్యాఖ్యలపై నాగార్జున కానీ, బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్పందిస్తారేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rxOoGA

రజినీకాంత్ డిశ్చార్జ్.. వారం రోజుల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్

అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరిన సూపర్ స్టార్ కోలుకున్నారు. ఆయన రక్తపోటు నిలకడగా ఉండటంతో ఆయన్ని ఆదివారం సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రజినీకాంత్‌ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు ఆదివారం మధ్యాహ్నం అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కాసేపటికే రజినీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు పయనమయ్యారు. ‘అన్నాతే’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రజినీకాంత్.. నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొన్నారు. మరోవైపు ‘అన్నాతే’ టీంలో కరోనా కలకలం సృష్టించింది. ఈ చిత్ర బృందంలో నలుగురికి కొవిడ్-19 పాజిటివ్ రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయనకు నెగిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ తరవాత తీవ్ర రక్తపోటు, అలసటతో బాధపడిన రజినీ ఈనెల 25న జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఇంచుమించుగా రెండు రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉన్న రజినీకాంత్‌కు రక్తపోటు నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే, వారం రోజులపాటు రజినీకాంత్‌కు పూర్తి విశ్రాంతి (బెడ్ రెస్ట్) అవసరం అని వైద్యులు పేర్కొన్నారు. అలాగే, రోజూ రక్తపోటును పరీక్షించుకోవాలన్నారు. ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉండాలన్నారు. అలాగే, కొవిడ్-19 దృష్టిలో ఉంచుకుని ఎవరినీ కలవకుండా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hlpRzD

K.G.F Chapter 2 లో నందమూరి బాలకృష్ణ.. బాబోయ్ ఇక పూనకాలే..!!

కేజీఎఫ్- 2లో నటిస్తున్నారట. అరె! నిజామా..? అని ఆశ్చర్య పోతున్నారు కదూ. చిత్రయూనిట్ అయితే ఇప్పటిదాకా ఈ మాట చెప్పకుండా సస్పెన్స్ పెట్టిందేమో గానీ గూగూల్ మాత్రం ఆ విషయాన్ని పసిగట్టేసింది. అదేనండీ.. ఈ రోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ తల్లినే అడుగుతున్నాంగా. అలాగే కాస్ట్ ఎవరని గూగూల్‌లో సెర్చ్ చేస్తే అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారని చూపెడుతోంది. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. నిజమా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్‌కి ఇక పూనకాలు ఖాయమే. కన్నడ స్టార్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్‌ ఛాప్టర్‌-1కి సీక్వల్‌గా ఈ కేజీఎఫ్ చాప్టర్- 2 రూపొందుతోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ రవీనా టండన్‌ కీలకపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవలే హైదరాబాద్‌ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్.. రాఖీ భాయ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10.18 గంటలకు కేజీఎఫ్ చాప్టర్- 2 టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు మేకర్స్. సో.. చూడాలి మరి గూగుల్ చెప్పినట్లుగా ఈ టీజర్‌లో బాలకృష్ణను చూపించి సర్‌ప్రైజ్ చేస్తారా? లేక గూగుల్ తప్పుగా చూపించిందని కన్ఫర్మ్ చేస్తారా అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34LkW6f

‘జార్జిరెడ్డి’ హీరోతో ‘గంధర్వ’.. ఇలాంటి కథ ఈ మధ్యకాలంలో రాలేదట!

‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ మాధవ్ (శాండీ). ఇప్పుడు శాండీ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘గంధర్వ’ అనే టైటిల్‌ను పెట్టారు. గాయత్రి ఆర్. సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అప్సర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై యం.యన్.మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, క్రిష్, హీరో శ్రీకాంత్, నటుడు సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా శ్రీకాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్, దర్శకుడు అప్సర్, ప్రముఖ నటులు సురేష్, బాబుమోహన్, ఆదర్శ్, కెమెరామెన్ జవహర్ రెడ్డి, సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, నిర్మాతలు వీరశంకర్, యం యన్.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత వీరశంకర్ మాట్లాడుతూ.. ‘‘మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ అప్సర్. ఎంతో కష్టపడి ‘గంధర్వ’ అనే అద్భుతమైన కథని సిద్ధం చేశాడు. కొత్తగా మంచి సినిమా తియ్యాలన్న కసి, అభిరుచి ఉన్న దర్శకుడు ఆయన. నాకు చాలామంది ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. అన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. కానీ, అప్సర్ చెప్పిన కథ విని ముగ్ధుడిని అయిపోయాను. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథ వినలేదు. కచ్చితంగా హిట్ అవుతుందనే ఆత్మవిశ్వాసంతో ఈ ప్రాజెక్ట్‌లో నేను జాయిన్ అయ్యాను. రెండు నెలలు కథపై చర్చలు జరిపి కథనం రాశాం. ఈ కథకు సందీప్ హీరో అయితే బాగుంటుందని ఎంపిక చేశాం. సాయికుమార్, సురేష్, బాబూమోహన్, గాయత్రి సురేష్ అందరూ ఈ కథ, పాత్రలు నచ్చి సినిమా చేస్తున్నారు. జవహర్ రెడ్డి కెమెరా, రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కానున్నాయి. ఈ సినిమా తర్వాత భవిష్యత్తులో శాండీ నుండి మరిన్ని గుర్తుండిపోయే చిత్రాలు వస్తాయి. నటుడు, నిర్మాత అయిన మధు గారితో కలిసి ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. నిర్మాత యం.యన్. మధు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో ఇది రెండో సినిమా. అప్సర్ ‘గంధర్వ’ కథ చెప్పగానే వెంటనే నచ్చింది. ఈ కథకి పర్ఫెక్ట్ యాప్ట్ హీరో శాండీ. ఇందులో ఒక ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నాను. 28 నుండి నిర్విరామంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. మేలో ‘గంధర్వ’ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. ‘‘జార్జిరెడ్డి సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. అన్నీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఉన్నాయి. కొత్తగా ఏదైనా చెయ్యాలని వేచి చూస్తున్న నాకు అప్సర్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పాను. తెలుగు సినిమా ఫార్మాట్లో ఓ కొత్త యాంగిల్‌ని పరిచయం చేస్తున్నారు. సాయికుమార్, సురేష్, బాబూమోహన్ లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని వెల్లడించారు. చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా ఒక సినిమా చేయాలన్న కసితో వీరశంకర్ గారికి చాలా కథలు చెప్పాను. ఆయన ఇంకా బాగుండాలి, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి నీకు అని చెప్పారు. 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకొని చాలా రోజులు వెయిట్ చేశాను. కొత్త కాన్సెప్ట్‌తో మంచి కథ రెడీ చేసి వీరశంకర్ గారికి చెప్పాను. ఆయన వెంటనే ఫెంటాస్టిక్‌గా ఉంది అని ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. నేను మిలటరీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చాను. అలా అని ఇది అలాంటి సబ్జెక్ట్ కాదు. శాండీ చేస్తున్నది మిలటరీ క్యారెక్టర్ అయినా ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ‘గంధర్వ’ అంటే నిత్య యవ్వనంలా ఉండటం అని అర్థం. హిలేరియస్ ఇంటెన్సిటీ ఉంటుంది. సాయికుమార్, సురేష్, బాబూమోహన్, ఆదర్శ్.. వీరితో పాటు ఇంకా 30 మంది నటిస్తున్నారు. ప్రతి క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉంటుంది. మే 21న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mRS5Dh

సంక్రాంతి రేసులో బెల్లంకొండ శ్రీనివాస్.. డేట్ ఫిక్స్ చేసిన ‘అల్లుడు’

యంగ్ హీరో సంక్రాంతి రేసులో నిలబడ్డారు. ఆయన హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో శ్రీనివాస్ డీసెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. గతేడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూప‌ర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీ‌నివాస్.. ఇప్పుడు వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘అల్లు అదుర్స్’ చిత్రాన్ని సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభనకు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్‌ ఆఖరి వారంలో ‘అల్లు అదుర్స్’ చిత్రీకరణ హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్ జరుపుతున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్‌కు జంటగా న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్, సోనూ సూద్‌, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీ‌నివాస్‌రెడ్డి, స‌త్య, కాదంబ‌రి కిర‌ణ్‌, చ‌మ్మక్ చంద్ర, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రుల‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. పండ‌గ సీజ‌న్లలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టప‌డ‌తారని.. ఈ సంక్రాంతికి ‘ల్లుడు అదుర్స్’ చిత్రం ప్రేక్షకులకు స‌రైన చాయిస్ అని చిత్ర బృందం అంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WMi1Wz

రణ్‌వీర్ సింగ్‌తో పోటీపడిన మహేష్ బాబు.. వీళ్లిద్దరే చివరి మగాళ్లట!

ప్రముఖ శీతలపానీయం బ్రాండ్ ‘థమ్స్ అప్‌’కు తెలుగులో సూపర్ స్టార్ ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కూల్‌డ్రింక్ కమర్షియల్ యాడ్ చాలా అడ్వంచరస్‌గా ఉంటుంది. మహేష్ బాబు థమ్స్ అప్ బాటిల్ కోసం భయంకరమైన సాహసాలు చేస్తుంటారు. ఇక్కడ మహేష్ బాబు చేసినట్టే బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ చేస్తున్నారు. అంటే, హిందీలో ‘థంబ్స్‌ అప్’కు రణ్‌వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ కాగా.. తెలుగులో మహేష్ బాబు. ఇదిలా ఉంటే, తాజాగా థమ్స్ అప్ కొత్త కమర్షియల్ టీవీ యాడ్ వచ్చింది. ఈ యాడ్‌లో మహేష్ బాబు, రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ కలిసి నటించడం విశేషం. తంబ్స్ అప్ బాటిల్ కోసం ఈ యాడ్‌లో ఇద్దరూ పోటీపడుతున్నారు. ఈ యాడ్ సైతం చాలా అడ్వంచరస్‌గా ఉంది. ‘‘ప్రపంచంలో చివరిగా మగాళ్లం మనమిద్దరమే ఉన్నామనుకుంటా’’ అని మహేష్ బాబుతో రణ్‌వీర్ సింగ్ చెప్పే డైలాగుతో యాడ్ మొదలైంది. ఆ తరవాత మహేష్, రణ్‌వీర్ థమ్స్ అప్ కూల్ డ్రింక్ తయారయ్యే ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ ఉన్న ఏకైక థమ్స్ అప్ బాటిల్‌ను దక్కించుకోవడానికి మహేష్, రణ్‌వీర్ పోటీ పడతారు. వీళ్లకు అక్కడే ఉన్న కొంత మంది క్రూరమైన వ్యక్తులు అడ్డుపడతారు. వాళ్లను జయించి బాటిల్ చేజిక్కించుకుంటారు. ఇక ఆఖరిలో రణ్‌వీర్ సింగ్ థమ్స్ అప్ బాటిల్‌ను పట్టుకుని ఉంటారు. అతనితో మహేష్ బాబు.. ‘‘సరిగ్గా చెప్పావ్. ఇప్పుడు కూడా చివరి మగాళ్లం ఇద్దరమే ఉన్నాం’’ అని అంటారు. ‘‘ఇది కూడా చివరిదేనా’’ అని థమ్స్ అప్ బాటిల్‌ను మహేష్ చేతులోకి విసురుతారు రణ్‌వీర్. దీనికి.. ‘‘చివరి థమ్స్ అప్పా.. అంటే’’ అని మహేష్ రిప్లై ఇచ్చారు. ఆ వెంటనే మూత తీసి థమ్స్ అప్‌ను గడగడా తాగేశారు. ఇలా ఇద్దరు సూపర్ స్టార్లతో ఈ కమర్షియల్ యాడ్‌ను అద్భుతంగా రూపొందించారు. ఈ యాడ్‌ను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు మహేష్ బాబు. అయితే, థమ్స్ అప్ హిందీ యాడ్‌లో మహేష్, రణ్‌వీర్ పాత్రలు అటుఇటుగా మార్చారు. తెలుగులో ఆఖరున మహేష్‌కు రణ్‌వీర్ బాటిల్ అందిస్తారు. హిందీలో రణ్‌వీర్‌కు మహేష్ అందిస్తారు. కాగా, మహేష్ బాబు కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తు్న్నానని రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మహేష్‌ను పెద్ద అన్నయ్యగా అభివర్ణించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mSmOjR

Acharya: చేతిలో చాయ్ గ్లాస్.. ఆచార్య సెట్స్‌పై హుషారుగా రామ్ చరణ్! ఫొటో వైరల్

'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్‌ చేస్తున్న తాజా సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. మణిశర్మ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా సెట్స్‌పై రామ్ చరణ్, కొరటాల శివ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత రామ్ చరణ్ టీ తాగుతూ హుషారుగా కనిపిస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ వేసిన సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సురేశ్‌ క్రియేట్‌ చేసిన సెట్‌ ఎంతో బాగుందని రామ్ చరణ్ మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆనందంతో రామ్ చరణ్‌తో దిగిన పిక్స్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ సెల్వరాజన్. Also Read: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ రోల్ దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉంటుందని, నక్సలైట్‌గా ఆయన ఓ విలక్షణమైన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఫొటోలు చూసి ఆ పాత్రలో నటించేందుకు చెర్రీ సెట్స్ పైకి చేరుకున్నారా? లేక ఆచార్య షూటింగ్ పర్యవేక్షణ కోసం అక్కడికి వచ్చారా? అని చర్చించుకుంటున్నారు జనం. ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ కూడా ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WNfPOr

How to Switch From Airtel Postpaid to Prepaid

For the Airtel subscribers who wish to shift from postpaid to prepaid, we have collated a step-by-step guide on how to make the switch.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ma9JFQ

Solo Brathuke So Better: రెండు రోజుల కలెక్షన్ రిపోర్ట్.. థియేటర్లలో మెగా మేనల్లుడి హవా

ఇన్నాళ్లు గేట్లకు తాళం వేసి ఆడియన్స్ లేక వెలవెలబోయిన సినిమా థియేటర్స్‌‌లోకి ధైర్యంగా ఎంటరై నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన '' తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. తొలి రోజున 4.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజూ అదే హవా కనబర్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజే మంచి టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులు ఖుషీ అయ్యారు. అదే జోష్ రెండో రోజు కూడా కనిపించడంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో మరో హిట్ పడినట్టే అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. రెండో రోజు 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ 3.29 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా చూస్తే ఈ రెండు రోజుల్లో వసూళ్లు 7.99 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రెండో రోజు వసూళ్లను ఏరియా వారిగా చూసినట్లయితే.. నైజాం - 1.19 కోట్లు సీడెడ్ - 59 లక్షలు గుంటూరు - 26 లక్షలు నెల్లూరు - 13 లక్షలు కృష్ణా - 18 లక్షలు వెస్ట్ గోదావరి - 15 లక్షలు ఈస్ట్ గోదావరి - 24 లక్షలు వైజాగ్ - 55 లక్షలు. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా 50 శాతం అక్యుపెన్సీతో ప్రదర్శించబడుతున్న ఈ మూవీకి భారీ రెస్పాన్స్ రావడంతో టాలీవుడ్ అంతా ఖుషీ అవుతోంది. థియేటర్స్‌లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారని తెలిసి దార్శనిర్మాతల్లో ఆశలు చిగురించాయి. ఇక ఇప్పటికే విడుదలకు సిద్దమైన సినిమాలను 2021లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KBbV8I

Saturday 26 December 2020

Solo Brathuke So Better: రెండు రోజుల కలెక్షన్ రిపోర్ట్.. థియేటర్లలో మెగా మేనల్లుడి హవా

ఇన్నాళ్లు గేట్లకు తాళం వేసి ఆడియన్స్ లేక వెలవెలబోయిన సినిమా థియేటర్స్‌‌లోకి ధైర్యంగా ఎంటరై నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన '' తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. తొలి రోజున 4.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజూ అదే హవా కనబర్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజే మంచి టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులు ఖుషీ అయ్యారు. అదే జోష్ రెండో రోజు కూడా కనిపించడంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో మరో హిట్ పడినట్టే అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. రెండో రోజు 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ 3.29 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా చూస్తే ఈ రెండు రోజుల్లో వసూళ్లు 7.99 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రెండో రోజు వసూళ్లను ఏరియా వారిగా చూసినట్లయితే.. నైజాం - 1.19 కోట్లు సీడెడ్ - 59 లక్షలు గుంటూరు - 26 లక్షలు నెల్లూరు - 13 లక్షలు కృష్ణా - 18 లక్షలు వెస్ట్ గోదావరి - 15 లక్షలు ఈస్ట్ గోదావరి - 24 లక్షలు వైజాగ్ - 55 లక్షలు. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా 50 శాతం అక్యుపెన్సీతో ప్రదర్శించబడుతున్న ఈ మూవీకి భారీ రెస్పాన్స్ రావడంతో టాలీవుడ్ అంతా ఖుషీ అవుతోంది. థియేటర్స్‌లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారని తెలిసి దార్శనిర్మాతల్లో ఆశలు చిగురించాయి. ఇక ఇప్పటికే విడుదలకు సిద్దమైన సినిమాలను 2021లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KBbV8I

How to Switch From Airtel Prepaid to Postpaid

Airtel prepaid users can switch to postpaid very easily. Once your KYC documents have been successfully verified, your new postpaid connection should get activated within 48 hours. You will keep...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mY7H8A

2020: విలవిల్లాడిన సినీ పరిశ్రమ.. ఈ పరిస్థితుల్లోనూ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కొత్త డైరెక్టర్లు వీళ్లే..!

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది అన్ని రంగాలు కుదేలైపోయిన సంగతి తెలిసిందే. సగటు దినసరి కూలీ జేబులో చిల్లిగవ్వ లేక ఆకలితో బిక్కుబిక్కుమంటూ చూసిన సందర్భాలు ఈ 2020లో ఎన్నో చూశాం. ముఖ్యంగా సినీ పరిశ్రమ వెన్ను విరిచింది కరోనా. ఈ వైరస్ దెబ్బకు షూటింగ్స్, థియేటర్స్ అన్నీ బంద్ సినీ కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చింది. థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ బాట పట్టారు దర్శకనిర్మాతలు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోను ఈ ఏడాది చాలా మంది కొత్త దర్శకులు టాలీవుడ్‌లో సత్తా చాటడం విశేషం. HITతో మొదలుపెట్టిన శైలేష్ కొలను విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా HIT. దర్శకుడిగా శైలేష్ కొలనుకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాను హీరో నాని నిర్మించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఫిబ్రవరి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 'హిట్'తో శైలేష్ కొలను కెరీర్ ప్రారంభం కావడంతో టాలీవుడ్‌లో ఆయన మార్క్ కనిపించింది. 'పలాస'తో కరుణ కుమార్ వాస్తవ సంఘటనల నేపథ్యంలో డిఫరెంట్ మూవీతో ఆకట్టుకున్నారు న్యూ డైరెక్టర్ కరుణ కుమార్. 'పలాస 1978' పేరుతో మర్చి 6వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. 1978 సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన సంఘటనలకు తెర రూపమిచ్చి సక్సెస్ అయ్యారు. రక్షిత్‌, నక్షత్ర హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ మూవీ డైరెక్టర్ కరుణ కుమార్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 'భానుమతి రామకృష్ణ'తో శ్రీకాంత్ నాగోతి రొమాంటిక్ డ్రామాగా తన తొలి సినిమా 'భానుమతి రామకృష్ణ' సినిమాను యూత్ ఆడియన్స్‌కి చేరువయ్యేలా రూపొందించారు డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ తెలుగు ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసింది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సలోనీ లుత్రా, షాలినీ, రాజా, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషించారు. జులై 3వ తేదీన 'ఆహా' వేదికపై స్ట్రీమింగ్ అయిన ఈ మూవీతో శ్రీకాంత్ నాగోతి పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. ఛాయ్ బిస్కెట్ ఫేమ్ సందీప్ రాజ్ 'కలర్ ఫోటో' ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్‌లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి క్రేజ్ కొట్టేసిన డైరెక్టర్ సందీప్ రాజ్.. ఆ తర్వాత టాలీవుడ్‌లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాకు పనిచేసి 'కలర్ ఫోటో' సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. వర్ణ వివక్షతను హైలైట్ చేస్తూ న్యాచురల్‌ లవ్‌ స్టోరీని ప్రేక్షకుల ముందుంచి తొలి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయారు సందీప్ రాజ్. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ 'కలర్ ఫోటో' మూవీ ఆహా ఓటీటీ వేదికపై అక్టోబర్ 23న విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. 'మిడిల్‌క్లాస్ మెలోడీస్' అంటూ వచ్చిన వినోద్ అనంతోజు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నవంబర్ 20వ తేదీన అమేజాన్‌లో స్ట్రీమింగ్ అయిన మూవీ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు రూపొందించారు. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ అబ్బాయి కష్టాలను చూపించి ఆకట్టుకున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ సుబ్బు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ బ్యాచిలర్ లైఫ్‌ని వెండితెరపై తనదైన కోణంలో చూపించి సక్సెస్ అయ్యారు కొత్త డైరెక్టర్ సుబ్బు. పెళ్లి చేసుకోవాలా.. సింగిల్‌గా ఉండాలా? అసలు పెళ్లి అనేది అవసరమా? అనే క్రేజీ కాన్సెప్ట్‌కి తెర రూపమిచ్చారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా తొలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో సుబ్బు టాలెంట్ బయటపడింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hsKnyA

How to Switch From Vi (Vodafone Idea) Prepaid to Postpaid

For all those interested in switching from Vi (Vodafone Idea) prepaid to Vi postpaid, we have compiled a step-by-step guide on how to make the transition.

from NDTV Gadgets - Latest https://ift.tt/37VyWwh

How to Switch From Vi (Vodafone Idea) Postpaid to Prepaid

For all those interested in switching from Vi (Vodafone Idea) postpaid to Vi prepaid, we have compiled a step-by-step guide on how to make the switch.

from NDTV Gadgets - Latest https://ift.tt/37VtXf3

షకీలా తెలుగు ట్రైలర్: సిల్క్ స్మిత తర్వాత ఆమెనే.. తెరవెనుక శృంగార తార కష్టాలు

90 దశకంలో థియేటర్లలో గోల పెట్టించిన నటి షకీలా. కొన్ని సందర్భాల్లో థియేటర్లు హౌజ్‌ఫుల్‌ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ షకీలా అని భావించిన రోజులవి. అంతేకాదు ఒక్కోసారి రిలీజ్ ఉందని స్టార్ హీరోల సినిమాలను సైతం వాయిదా వేసుకునేవారట. అప్పట్లో ఆమె సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అంతలా ఊపు ఊపేసిన ఈ శృంగార తార జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. కొందరు ఆమె సక్సెస్‌ను చూడలేక తొక్కేశారని కామెంట్స్‌ కూడా వినిపించాయి. స్వయంగా షకీలా కుటుంబ సభ్యులే ఆమెను మోసం చేశారు. వీటన్నింటి ఆధారంగా తీసుకొని ఆమె జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నారు డైరెక్టర్ ఇంద్రజీత్‌ లంఖేష్‌. ఈ బయోపిక్‌ని ‘షకీలా’ అనే పేరుతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు,తమిళం,హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసి చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'షకీలా' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 20 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో షకీలా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చూపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఇందులో సిల్క్ స్మిత క్యారెక్టర్ కూడా చూపించడంతో అసలేం జరిగింది? తెర వెనుక షకీలా పడిన కష్టాలేంటి? చూడాలనే కుతూహలం ప్రేక్షకుల్లో పెరిగింది. నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్రాన్ని 2021 జనవరి 1వ తేదీన విడుదల చేయనున్నారు. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ఈ షకీలా మూవీలో టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన ‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో అలరించిన నటుడు పంకజ్‌ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ముఖ్య పాత్రలు పోషించారు. ఇకపోతే ఈ సినిమాలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సందేశం ఉందని, తనలా ఎవరూ మోసపోకూడదనే ఉద్దేశ్యంతో ఇలా తన బయోపిక్‌తో మంచి సందేశాన్ని ఇవ్వనుండటం సంతోషంగా ఉందని ఇటీవలే షకీలా పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WLM4h5

Wonder Woman 1984 Post-Credits Scene, Explained

Wonder Woman 1984 post-credits scene features Lynda Carter as Asteria, in a tribute to the past. Carter played Wonder Woman in 1975–79 TV series. It also reveals that Asteria is alive.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pp2F6p

Ban on High-Speed Internet in Jammu and Kashmir Extended Till January 8

Restrictions on high-speed internet in the Union Territory of Jammu and Kashmir has been extended till January 8, 2021. This means that 3G and 4G internet will continue to be banned and mobile...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KAWQEg

ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని ఫ్యామిలీ.. కుటుంబమంతా ఒక్కచోట చేరి! ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

నిన్న (డిసెంబర్ 25) ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పండగ వేళ తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరి ఫోటోలు దిగారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన భార్య అమల.. తమ కుటుంబం తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. అమల, నాగ చైతన్య, , అఖిల్, సుమంత్, సుశాంత్‌తో పాటు నాగార్జున ఫ్యామిలీ అంతా ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సకుటుంబ సపరివార సమేతంగా నాగార్జున ఫ్యామిలీ పిక్ చూసి మురిసిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ లవ్లీ పిక్ షేర్ చేసినందుకు థాంక్యూ మేడం అంటూ అమలకు కృతజ్ఞతలు చెబుతున్నారు అక్కినేని అభిమానులు. అక్కినేని ఫ్యామిలీలో అందరూ స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లే. ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అక్కినేని నాగేశ్వర్ రావు కొన్ని దశాబ్దాల పాటు అలరించారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున అదే రేంజ్ పాపులారిటీ కూడగట్టుకొని అక్కినేని హీరోగా సత్తా చాటారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నాగ చైతన్య, సమంత, అఖిల్ చేపట్టారు. చైతూ ఖాతాలో ఇప్పటికే పలు హిట్ సినిమాలు పడ్డాయి కానీ అఖిల్ బెస్ట్ హిట్ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pnvX5t

Sri reddy: లిమిట్స్ క్రాస్ చేస్తున్నావ్ సమంత.. ఆ బట్టలేసి ఎందుకీ రచ్చ! నమ్రతను లాగుతూ షాకింగ్ కామెంట్స్

నాగ చైతన్యను పెళ్ళాడి అక్కినేని వారింట అడుగుపెట్టాక సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది సమంత. ఇటు వెండితెరపై సత్తా చాటుతూనే అటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మంచి జోష్‌లో ఉంది. ఇక ఆమె సోషల్ మీడియా యాక్టివ్‌నెస్ గురించి మనందరికీ తెలిసిందే. మోడ్రన్‌గా ఉండటం ఎక్కువగా ఇష్టపడే ఆమె.. ఎప్పుడూ మోడ్రన్‌ దుస్తుల్లో మెరుస్తుంటుంది. అయితే పెళ్లయ్యాక కూడా స్పీడ్ చూసి కొందరు అభినందిస్తుంటే.. ఆమె వేషాధారణ, వేసుకుంటున్న బట్టలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది సంచలన తార . ఏ చిన్న సందర్భం దొరికినా సెలబ్రిటీలపై విరుచుకుపడుతున్న శ్రీ రెడ్డి.. కొన్నిరోజుల క్రితం సమంత బికినీ లుక్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాత్‌టబ్ జలకాలాడుతూ హాట్ పోజిచ్చిన తన బికినీ లుక్ పోస్ట్ చేస్తూ సమంత తన ఫొటోలతో వ్యాపారం చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ మరోసారి సమంతపై విరుచుకుపడింది శ్రీ రెడ్డి. ''సమంతా.. ఏంటి ఆ డ్రెస్సులు బీభత్సంగా..! అక్కినేని ఫ్యామిలీలో అమలా గారు ఎంత మంచిగా డ్రెస్‌లు వేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెను చూస్తే చాలా యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది. పశువుల మీద ప్రేమతో సంస్థను ప్రారంభించడం, పిల్లలను పెంచడం ఎన్నో మంచి పనులు చేస్తుంటుంది. ఇక నాగార్జున నాకు ఎలాగూ నచ్చరు. అది వేరే విషయం. కానీ ఓ ఫ్యాన్‌గా నీ డ్రెసింగ్ సెన్స్ నాకు నచ్చడం లేదంటూ సమంతపై ఫైర్ అయింది శ్రీ రెడ్డి. ''నమ్రత శిరోద్కర్ చూడండి మహేష్ బాబుకు ఎంత సపోర్ట్‌గా ఉంటుందో!. మహేష్ బాబు ఇంత సక్సెస్‌గా ఎదగడానికి కారణం శిరోద్కర్. నాగ చైతన్యకు మూవీ ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ లేవు.. అంత క్రేజ్ లేదు. నువ్వు కూడా అతని కెరీర్ చూసుకోవచ్చు కదా. బట్టలిప్పుకుని ఈ రచ్చ ఎందుకు? పోనీ అవేమైనా నీకు సూట్ అయ్యాయా అంటే అది లేదు. నువ్ సెక్సీ కాదు సమంత.. నువ్ నీ అందాలన్నీ బయటపెట్టినా పెద్దగా ఉపయోగం లేదు. క్యూట్‌నెస్ ఉంది నీకు కానీ హాట్‌నెస్ లేదు. దయచేసి ఈ బట్టలేసుకుని జనాలను ఇబ్బంది పెట్టకు. నువ్వు తమిళ్ అమ్మాయివి.. కానీ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్. పెళ్లయ్యాక లిమిట్స్ క్రాస్ చేస్తున్నావ్. అభిమానులుగా మాకది నచ్చడం లేదు. నాగ చైతన్య లైఫ్ మీద, సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టండి'' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KRJmUq

Wonder Woman 1984 Review: DC Sequel a Major Step Down From the Original

Wonder Woman 1984 review: Diana (Gal Gadot) is reunited with lover Steve Treveor (Chris Pine) as she goes up against two new villains, Barbara Minerva (Kristen Wiig) and Maxwell Lord (Pedro Pascal),...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mLOmax

Amazfit GTS 2 Mini Is Up for Pre-Orders Priced at Rs. 6,999

Amazfit GTS 2 mini comes with GPS support, has an SpO2 blood oxygen level monitor, and offers more than 70 sports modes. It has a built-in GPS and comes with an always-on AMOLED display.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mTXTfA

మళ్లీ చర్చల్లో నిలిచిన రష్మిక లవ్ మ్యాటర్! ప్రియుడు రక్షిత్ శెట్టి కామెంట్‌‌తో ఇష్యూ వైరల్

'ఛలో' అంటూ తెలుగు తెరపై అడుగుపెట్టి అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది కన్నడ బ్యూటీ . మొదటగా తన మాతృభాష అయిన కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'తోనే సినీ గడప తొక్కిన ఈ అమ్మడికి టాలీవుడ్ ఇండీస్ట్రీ బాగా కలిసొచ్చింది. ఇక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని హిట్‌గా మలచుకుంటూ స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇదిలా ఉంటే ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఓ చేదు ఘటన అలాగే మిగిలి ఉంది. నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించిన ఆమె మధ్యలోనే బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రష్మికపై రక్షిత్ చేసిన కామెంట్‌తో మరోసారి ఈ జోడీ లవ్ మ్యాటర్ వార్తల్లో నిలిచింది. రష్మిక తన తొలి సినిమా 'కిరిక్ పార్టీ'లో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత అతనితో కొంతకాలం ప్రేమాయణం సాగించి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయింది. వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరగడంతో త్వరలో పెళ్లి జరుగుతుందని అంతా ఫిక్సయ్యారు. ఇంతలో ఊహించని విధంగా ఆతనితో బ్రేకప్ చెప్పేసి దూరంగా ఉంటోంది రష్మిక మందన. ఈ క్రమంలో తాజాగా రష్మిక చేసిన ఓ ట్వీట్‌పై రియాక్షన్ చూసి జనాల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రష్మిక మొదటి చిత్రం 'కిరిక్ పార్టీ' లోని ''బెల‌గెద్దు యారా మ‌గువా'' అనే పాటకు యూట్యూబ్‌లో 100 మిలియ‌న్ల వ్యూస్ వచ్చాయి. ఆ సాంగ్ మేకింగ్ నాకింకా గుర్తుంది.. ఆ ఙ్ఞాప‌కాల్లోనే ఉన్నా. నాలో ఉన్న శాన్వీని గుర్తిస్తున్నా అంటూ ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు ఈ ట్వీట్‌కి తన మాజీ ప్రియుడు, ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టిని కూడా ట్యాగ్ చేసింది. ఇక ఇది చూసిన రక్షిత్.. ''గో.. గో.. అండ్ గో గ‌ర్ల్. నీ క‌ల‌ల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటున్నా'' అని కామెంట్ చేశాడు. దీంతో మరోసారి ఈ ఇద్దరి ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aHhKMH

Oppo X Tom Ford Slider Phone Concept With Pull-Up Rollable Display Leaked

Oppo X Tom Ford rollable smartphone concept renders have leaked. It has a triple rear camera setup with the sensors aligned horizontally in the top centre of the module. The back seems to have a soft...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aJ0Nl2

సింగర్ సునీత - రామ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌ ప్రముఖ గాయని పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో కొద్దిరోజుల క్రితం ఆమె నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌లోనే వీరి పెళ్లి జరుగుతుందని అనుకున్నప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సునీత-రామ్ వివాహం జనవరి 9న జరిపేందుకు రెండు కుటుంబాలు నిశ్చయించినట్లు తెలుస్తోంది. సునీత మొదటి భర్తతో చాలాకాలం క్రితమే విడిపోయి పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించి నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేశారు. ఇద్దరి జాతకాల ప్రకారం వివాహం డిసెంబర్ 26న చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో పెళ్లి వాయిదా పడింది. గత వారం కాబోయే భర్తతో కలిసి ఆమె ప్రీ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. తాజాగా వీరి వివాహాన్ని జనవరి 9న నిర్వహించాలని ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించారట. వివాహానికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానిస్తారని తెలుస్తోంది. మరోవైపు సినీ పరిశ్రమలోని సెలబ్రిటీల కోసం సునీత-రామ్ కలిసి ఈరోజు(శనివారం) ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rBNk4D

FASTag Daily Toll Collection Crosses Rs. 80 Crores

Toll collection through FASTag crossed Rs. 80 crores with a record 50 lakh FASTag transactions for the first time on December 24, 2020. FASTag will be mandatory for all vehicles starting January 1,...

from NDTV Gadgets - Latest https://ift.tt/34Fs0Bh

How to Unlock Hidden Instagram DM Effects

Following a recent software update, Facebook merged Messenger and Instagram direct messages, and since then the latter has received some cool new features. In this article, we tell you about one of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nUaUau

Amazon Says Working on Marathi Language Support on Platform

Amazon in a tweet has said that the work on adding Marathi language on the e-commerce platform has already begun, after Raj Thackeray's Maharashtra Navnirman Sena sent a letter to Amazon CEO Jeff...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KWMNt7

Some Apple Watch, HomePod Users Are Unable to Set-Up New Devices

Apple Watch and HomePod customers have reported activation failures online. One user found that two new Apple Watch SE purchases failed verification upon setup. Several other users have commented...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JlGBuf

Friday 25 December 2020

Alia Bhatt: నిద్రలోనూ అదే కలవరింత.. అంతలా లీనమైపోయా! RRR అనుభవాలు పంచుకున్న ఆలియా

బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ అదే రేంజ్ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టారు దర్శక ధీరుడు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్న ఆయన.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ని తోనే తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన ఆలియా.. తాజాగా RRR షూటింగ్ అనుభవాలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు RRRలో నటిస్తుండటం తనకు ఎంతో ఆనందాన్నివ్వడమే గాక విభిన్నమైన అనుభూతి కలిగించిందని ఆలియా అన్నారు. తనకు తెలుగు మాట్లాడటం రాదని, ఈ మూవీ కోసమే ప్రత్యేకంగా తెలుగు నేర్చుకున్నానని ఆమె చెప్పారు. ఏడాదిన్నర కాలంగా తెలుగుతో కుస్తీపడుతున్నానని, ఈ సినిమా డైలాగ్స్‌ బాగా ప్రాక్టీస్ చేశానని అన్నారు. టీ, టిఫిన్, భోజనం ఇలా ప్రతి సందర్భంలోనూ అవే ప్రాక్టీస్ చేశానని తెలిపారు. అలా చేస్తుండటంతో నిద్రలోనూ అవే గుర్తుకువచ్చేవని, అప్పుడప్పుడూ అవే డైలాగ్స్ కలవరించేదాన్నని చెప్పారు. RRRలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. రామ్ చరణ్ సరసన సీతగా ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, హాలీవుడ్‌ నటుడు రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు సినిమాకు భారీ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు జక్కన్న. ఇందులో భాగంగా మార్చి నెలలో విడుదలైన రామ్ చరణ్ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో యూట్యూబ్‌లో దుమ్ముదులపగా.. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఆన్‌లైన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై మెగా, నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37MfQbJ

ఆ సినిమా ఫ్లాపైందని దుప్పటి కప్పుకుని వెక్కివెక్కి ఏడ్చా: చిరంజీవి

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన తనదైన నటన, డ్యాన్సులతో సుప్రీమ్‌ హీరోగా ప్రేక్షకులను అలరించి మెగాస్టార్‌గా మారారు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు ఆయనే పెద్దదిక్కు. ఇప్పటివరకు 151 సినిమాల్లో నటించిన చిరు ప్రస్తుతం ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు. తాజాగా సమంత హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘సామ్‌ జామ్‌’ షోలో పాల్గొన్న ఆయన కెరీర్‌, వ్యక్తిగత జీవితం, రాజకీయాల మొదలైన అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. తాను జయాపజయాలను పెద్దగా పట్టించుకునేవాడిని కాదని, అయితే ఓ సినిమా ఫ్లాప్ అయినందుకు వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పుకొచ్చారు మెగాస్టార్. Also Read: ‘నా కెరీర్‌ను మలుపు తిప్పిన ‘’ సినిమా 1983లో రిలీజైంది. ఆ సినిమాతో నాకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అదే కాంబినేషన్లో తెరకెక్కిన ‘వేట(1986)’ ఎన్నో అంచనాలతో వచ్చి పరాజయం పాలైంది. ఆ సినిమా ఖైదీని మించి హిట్ అవుతుందని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ కావడం నన్ను కలిచివేసింది. బాధను తట్టుకోలేక ఇంట్లో దుప్పటి కప్పుకుని వెక్కివెక్కి ఏడ్చాను. దానినుంచి బయటపడటానికి నాకు కొద్దిరోజులు పట్టింది’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WLkqR7

నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. నేడు మరికొన్ని పరీక్షలు చేయనున్న డాక్టర్లు

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రక్తపోటులో హెచ్చతగ్గుల వల్లే రజినీ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌కు నేడు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మరో రెండ్రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రజినీ‌కాంత్‌ కుమార్తె సౌందర్య తండ్రి దగ్గరే ఉండి సపర్యలు చేస్తున్నారు. రజినీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న చాలామంది అభిమానులు చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. రజినీకి అత్యంత సన్నిహితుడైన నటుడు మోహన్‌బాబు శుక్రవారం అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. రజినీ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M0z5pq

Amazon Warehouse in Pune Vandalised Over Marathi Language Push

An Amazon warehouse in Pune's Kondhwa has been vandalised allegedly by workers of the Maharashtra Navnirman Sena (MNS) after a Mumbai court sent a notice to its chief Raj Thackeray following...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mOG3ux

పవన్ రీమేక్ మూవీ... సాయిపల్లవి రెమ్యునరేషన్‌ విని షాకైన మేకర్స్!

పవర్‌స్టార్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వకీల్‌ సాబ్‌’ నటిస్తున్న ఆయన ఆ తర్వాత మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌లో నటిస్తారు. ఈ సినిమా ప్రారంభం కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. కథ ప్రకారం... పవన్‌ది పోలీసాఫీసర్‌ పాత్ర కాగా.. రానా ఎక్స్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో రానా సరసన ఐశ్వర్య రాజేష్‌ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక పవన్ సరసన సాయిపల్లవిని తీసుకోవాలని యూనిట్ అనుకుంటోందట. ఇటీవలే దర్శక నిర్మాతలు సాయిపల్లవిని సంప్రదించగా ఏకంగా రూ.2కోట్లు డిమాండ్ చేసిందట. ఈ సినిమా మొత్తమ్మీద సాయిపల్లవికి నాలుగైదు సీన్లు మాత్రమే ఉంటాయట. అయినప్పటికీ ఆ సన్నివేశాలు కీలకమైనవి కావడంతోనే ఈ బ్యూటీ భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. అయితే అంత రెమ్యునరేషన్ ఇచ్చిన సాయిపల్లవిని తీసుకోవాలా? లేక వేరే హీరోయిన్‌ని సంప్రదించాలా? అన్న సందిగ్ధంలో పడిందట యూనిట్?. మరి పవన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Maa2jZ

రూటు మార్చిన రాశీఖన్నా.. సమంత, తమన్నా బాటలోనే..

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీలకు ఆదరణ లభిస్తుండంతో సినీనటులు కూడా ఆ వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా హీరోల కంటే హీరోయిన్లే వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సమంత, తమన్నా, సాయిపల్లవి... వంటి కథానాయికలంతా ఇప్పటికే ఈ అవకాశాలు అందిపుచ్చుకోగా.. ఈ జాబితాలోకి చేరింది. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌తో కలిసి రాశీ ఖన్నా ఓ వెబ్‌సిరీస్‌లో సందడి చేయనుంది. Also Read: రాజ్‌-డి.కె దర్శక ద్వయం యాక్షన్‌ థ్రిల్లర్‌‌ కూడిన కథతో వెబ్‌సిరీస్‌ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే జనవరిలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. షాహిద్‌ కపూర్‌తో పాటు కోలీవుడ్‌కి చెందిన విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. రాజ్‌-డి.కె రూపొందిస్తున్న ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’తోనే సమంత కూడా వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకెంత మంది తారలు ఈ వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడతారో చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34N0bHk

అభిమానికి సర్‌ప్రైజ్... ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో సందడి చేసిన సోనూసూద్

లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న బహుభాషా నటుడు సోనుసూద్‌ శుక్రవారం తన అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌ నగరంలోని ఓ అభిమాని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో సడెన్‌గా ప్రత్యక్షమై అతడిని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన తార్కంపేట అనిల్‌కుమార్‌.. ప్రకాశ్‌నగర్‌లో కొంతకాలంగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. సోనుసూద్‌ స్ఫూర్తితో ఇటీవల తన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పేరును ‘లక్ష్మీ సోనుసూద్‌’గా మార్చి ఆయన ఫొటోను పెట్టుకున్నాడు. అక్కడికి వచ్చే వినియోగదారులు సోనుసూద్‌ ఫొటోతో సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు ఈ పోస్టులను సోనూసూద్‌ అకౌంట్‌కి ట్యాగ్ చేయడంతో విషయం ఆయనకు తెలిసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి అనిల్‌కుమార్‌ ఆలింగనం చేసుకున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి వెళ్లి స్వయంగా గరిట తిప్పి అక్కడున్న వారిని తింటారా అని పలకరించారు. అనిల్‌ తయారుచేసిన ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ రుచి చూసి చాలా బాగుందని మెచ్చకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు పడ్డ యువతకు స్ఫూర్తి కలిగించాడంటూ అంటూ అనిల్‌ను సోనుసూద్‌ ప్రశంసలతో ముంచెత్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WKo9yj

‘రామలక్ష్మి’గా సమంత సెట్ కాదన్నారట... కానీ అదే పాత్రలో అదరగొట్టింది

తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా ‘’ . స్టార్ హీరో రామ్‌‌చరణ్‌తో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇందులో చెవిటి వ్యక్తిగా చిట్టిబాబు పాత్రలో చెర్రీ పరకాయ ప్రవేశం చేశాడు. అతడికి పోటీగా రామలక్ష్మి పాత్రలో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో అందం, అభినయంతో ఆకట్టుకుని తానేంటో మరోసారి నిరూపించుకుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలనుకోలేదట. ‘నేను ఇద్దరు అగ్ర నటుల్ని (చెర్రీ, సామ్‌) మ్యానేజ్‌ చేయలేనేమో అనిపించింది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించాలంటే కొత్త ముఖం కావాలి. ఇందుకు తెలుగు వచ్చిన మరో నటిని ఎంపిక చేస్తే సరిపోతుందని అనుకుని సమంతను వద్దనుకున్నా. కానీ, చివరకు సామ్‌కే ఆ పాత్ర లభించింది. చిత్రీకరణలో పాల్గొని ఆమె నటిస్తున్నప్పుడు నన్ను కొట్టినట్లు అనిపించేంది. ఇలాంటి నటినా.. నేను వద్దనుకుంది’ అని ఫీల్‌ అయ్యానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు సుకుమార్‌. ఇదే విషయాన్ని తాజాగా ‘సామ్ జామ్’ షోలో చెప్పుకొచ్చింది సమంత. ‘రంగస్థలం’ చిత్రంలో రామలక్ష్మి పాత్రకు మొదట నన్ను అనుకున్నప్పుడు.. అసిస్టెంట్ డైరెక్టర్లు వద్దని చెప్పారట. సమంత గ్లామరస్ హీరోయిన్. పల్లెటూరి అమ్మాయిగా ఆమెను ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో తెలియదు. రామలక్ష్మి పాత్రకు సమంత సరిపోదు’ అని డైరెక్టర్ సకుమార్‌కు చెప్పారట. అయితే సుకుమార్ రామలక్ష్మి పాత్ర గురించి చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇక సినిమా విడుదల తర్వాత వచ్చిన స్పందన గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని సమంత పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M2WaI1

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd