Thursday 30 April 2020

Poco F2 Pro Price Tipped to Be Much More Expensive Than Redmi K30 Pro

Poco F2 Pro may be launched as a rebranded version of the Redmi K30 Pro that launched in China in March.

from NDTV Gadgets - Latest https://ift.tt/2L1K1j7

Redmi Note 9 vs Redmi Note 9 Pro vs Redmi Note 9 Pro Max

Redmi Note 9 was recently launched while the Redmi Note 9 Pro and Redmi Note 9 Pro Max were launched in March. Let's put the three phones head to head and see what sets them apart.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Yo4y9q

Mi Note 10 Lite vs Mi Note 10 vs Mi Note 10 Pro

We pit the newly launched Mi Note 10 Lite with Mi Note 10 and Mi Note 10 Pro to offer a quick comparison between the three, and to highlight all the differences.

from NDTV Gadgets - Latest https://ift.tt/2yXg14X

Netflix Removes a Designated Survivor Episode in Turkey

Netflix has removed an episode of Designated Survivor from its platform in Turkey, in compliance with local law. Turkey's censor board, the Radio and Television Supreme Council, had objected to the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aWOD4m

Oppo A92 Leak Shows Aurora Purple Variant, Side-Mounted Fingerprint Sensor

Oppo A92, the upcoming smartphone by Chinese manufacturer Oppo, has been in the news recently, thanks to the leaks. Now, new images of the phones have appeared giving away the phone's look in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WjlN9f

Amazon Says Coronavirus Expenses Hit Q1 Earnings, Q2 May Be Worse

Amazon.com on Thursday said it could post its first quarterly loss in five years even as revenue surges because it is spending at least $4 billion in response to the coronavirus pandemic, including...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bRvzpC

చిరంజీవిని కలిస్తే ఆ మాట అన్నారు.. ఆ సమయంలో నేను!! జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

ఇప్పుడిప్పుడిప్పుడే ఎదుగుతున్న నటీనటులు లాంటి టాప్ హీరోలని కలిస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? చెప్పండి. అలాంటి ఆనందాన్నే పొందాడట జబర్దస్త్ కమెడియన్ . అంతేకాదు చిరంజీవి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నానని, ఆ క్షణాలు జీవితంలో మరచిపోలేనని అన్నాడు ఈ కమెడియన్. తాజాగా జరిగిన ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఈ సంగతులు తెలుపుతూ ఉబ్బితబ్బిబైపోయాడు అదిరే అభి. జబర్దస్త్ వేదికపై అలరించిన కమెడియన్స్ తమ కెరీర్‌లో చాలా ముందుకెళ్తున్నారు. పొట్ట చెక్కలయ్యే కామెడీ పండించి మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. దీంతో వాళ్లకు సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. సైడ్ క్యారెక్టర్స్, కమెడియన్ రోల్స్‌తో పాటు కథను బట్టి హీరోగా కూడా అవకాశమిస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో ఇప్పటికే సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర లాంటి జబర్దస్త్ కమెడియన్స్ వెండితెరపై రాణిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు మరో ఫేమస్ జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి మాట్లాడిన అదిరే అభి తన కొత్త సినిమా సంగతులు చెప్పాడు. తాను 'పాయింట్ బ్లాంక్' అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించానని, శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేశామని అన్నారు. ఓ పెద్ద సెలబ్రిటీతో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయించాలని ప్లాన్ రెడీ చేశాక అనుకోకుండా కరోనా కాటేసిందని అన్నాడు అదిరే అభి. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే అతిత్వరలో ఈ మూవీతో మీ ముందుకొస్తానని చెప్పాడు. అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా చిరంజీవి గారిని కలిసి తాను హీరోగా చేస్తున్నానని, పోలీస్ ఆఫీసర్ రోల్ అని చెప్పగానే ఆయన పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారని చెప్పాడు అభి. పోలీస్ పాత్రకి తగినట్టుగా నీలో ఫిట్‌నెస్ కనిపిస్తోందని ఆయన చెప్పడంతో.. ఆ సమయంలో తన ఆనందానికి అవధుల్లేవని చెప్పుకొచ్చాడు అదిరే అభి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bOzoM9

Wonder Woman Spin-Off to Come Before Wonder Woman 3, Patty Jenkins Hints

Patty Jenkins has revealed more of her thoughts on a Wonder Woman spin-off centred on the Amazons of Themyscira - that's the race of warrior women to whom Wonder Woman (Gal Gadot) belongs - and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VSaSnN

JioMeet Is Jio's Video Conferencing App to Take on Zoom, Google Meet

Jio parent Reliance Industries Limited revealed its plans to launch the JioMeet platform while announcing its quarterly earnings for the fourth quarter on Thursday evening.

from NDTV Gadgets - Latest https://ift.tt/2z44hxt

SpaceX, Blue Origin Win NASA Contract to Build Astronaut Moon Lander

NASA on Thursday selected space firms SpaceX, Blue Origin and Dynetics to build lunar landing systems that can carry astronauts to the moon by 2024, the White House's accelerated deadline under the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2yY0mCA

Apple Sees iPhone Revenues Fall, as Services and Wearables Help It Grow

Apple on Thursday reported profit slipped as it boosted revenue from services and wearables in a pandemic-cobbled start to the year for the iPhone maker.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Sr2byF

Happy BirthDay Ajith: లాక్‌డౌన్‌లో అజిత్ పుట్టిన రోజు.. ఆయన కోరినట్లుగానే!

తమ ఫేవరెట్ హీరో పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. భారీ కటౌట్స్, కేక్స్ కట్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. కానీ నేడు (మే 1) పుట్టినరోజున ఎలాంటి ఆడంబరాలు లేకుండానే ఆ కార్యక్రమం జరుగుతోంది. 1971 సంవత్సరం మే 1వ తేదీన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్.. ఈ రోజు 49వ ఏట అడుగిడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో బర్త్ డేని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు ఫ్యాన్స్. అయితే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న ఈ టైమ్‌లో తన పుట్టినరోజు వేడుకలకు జరపకూడదని అజిత్ ఫ్యాన్స్‌కి తెలిపారు. దీంతో ఆయన కోరిక మేరకు ఎలాంటి ఆర్బాటం లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతోంది అభిమాన లోకం. మరోవైపు ఆయన నటిస్తున్న తాజా సినిమా 'వలిమై' నుంచి బర్త్ డే సర్‌ప్రైజ్ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహించదలచుకోలేదని ఆ మూవీ యూనిట్ పేర్కొంది. సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి అశేష పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోని బిగ్గెస్ట్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతుండటం విశేషం. కేవలం పదో తరగతి వరకే చదువుకున్నప్పటికీ తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు సాధించారు అజిత్. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఆయన అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఒక బాబు ఓ పాప. బాబు పేరు ఆద్విక్ కుమార్ కాగా పాప పేరు అనుష్క. 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించి టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న అజిత్.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు. ఇక ఆయనలో దాగిఉన్న మరో టాలెంట్ బైక్ రేసర్. అంతేకాదు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరుగా గుర్తింపు పొందారు హీరో అజిత్. ఇదొక్కటే కాదు ఆపత్కాలంలో సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకోవడంలోనూ ముందుంటారు అజిత్. తాజాగా నెలకొన్న కరోనా కల్లోల పరిస్థితుల్లో తన వంతుగా 1 కోటి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ప్రధాన మంత్రి సహాయనిధికి 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి 25 లక్షల రూపాయలు కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు అజిత్. మల్టీటాలెంటెడ్ యాక్టర్ గానే గాక బెస్ట్ డ్రైవర్‌గా, మంచి భర్తగా, సమాజ హితం కోరే వ్యక్తిగా జీవన ప్రయాణం సాగిస్తున్న అజిత్‌కి మీ,మా తెలుగు సమయం తరఫున ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హ్యాపీ బర్త్ డే అజిత్. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YiSgix

బాలకృష్ణ కోసం లైన్ రెడీ.. చిరంజీవి కూడా దానికోసమే చూస్తున్నారు: అనిల్ రావిపూడి

ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు . పటాస్ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన ప్రేక్షకలోకాన్ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో తన టాలెంట్ బయటపెట్టి గతేడాది F2 సినిమాతో భారీ హిట్ సాధించారు. ఈ సినిమాతోనే కామెడీ పండించే నెంబర్ వన్ డైరెక్టర్‌గా గుర్తింపు పొంది ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో అనిల్ రావిపూడి సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు కడుపుబ్బా నవ్వుకోవాలని ఆతృతగా ఎదురుచూడటం మొదలుపెట్టారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే F2 సీక్వల్ F3 స్క్రిప్ట్ రెడీ చేస్తున్న ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాలకృష్ణ, చిరంజీవిలతో ఉండే అవకాశాలున్నాయని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అనిల్ రావిపూడి.. తాజాగా ఓ మీడియాతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో తర్వాత, ఆ తర్వాత చేయబోయే సినిమాల లైన్స్ కూడా రాసుకుంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఇప్పటికే లైన్ రెడీ చేశానని, అయితే మా ఇద్దరికీ డేట్స్ కుదరక ఇప్పటికి అది సాధ్యం కాలేదని, ఐడియా ఉంది బట్ ఎప్పుడు చేస్తామనేది చెప్పలేమని అన్నారు అనిల్. అంతేకాదు మెగాస్టార్ కూడా ఎంటర్‌టైనర్ జోనర్‌లో సినిమా చేయాలని చూస్తున్నారని, రెండు మూడు పార్టీల్లో ఆయన్ను కూడా కలిశానని చెప్పారు. స్లాట్ కుదిరితే చిరంజీవితో కూడా సినిమా చేస్తానని చెప్పారు అనిల్ రావిపూడి. చూద్దాం మరి బాలయ్య, చిరంజీవిలతో అనిల్ ఎప్పుడు నవ్వులు పండిస్తారో!. ‌ Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bV065E

WhatsApp Multi-Device Support May Be Closer to Release

WhatsApp has a massive userbase across the globe and its parent company Facebook has been trying to make it even more feature rich and easy to use. The company has been reportedly testing a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KO6BeR

People Are Using Facebook More Than Ever During the Coronavirus Pandemic

Facebook is witnessing a massive surge in its userbase owning to the coronavirus pandemic lockdown placed in several countries. The company today announced that for the first time, more than 3 billion...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bQXaqL

Toy Story 4 Director Reportedly Boards Transformers Animated Movie

The animated Transformers movie is still happening. Paramount Pictures and Transformers owner Hasbro's studio eOne have reportedly signed on Oscar-winning Toy Story 4 director Josh Cooley. It will...

from NDTV Gadgets - Latest https://ift.tt/2YlDBTA

Nintendo Seen Extending Profit Streak as Housebound Consumers Switch On

Nintendo is expected to extend its decade-high earnings streak when it reports fourth-quarter results next week, powered by the hit Switch console which is expanding its reach among locked-down...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bOoLsE

రిషి, ఇర్ఫాన్‌ల మృతిపై బాలకృష్ణ రియాక్షన్.. ఇది తీరని లోటు అంటూ ఆవేదన

వరుసగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేసే సంఘటనలు చోటు చేసుకున్నాయి. దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్, ఒక్క రోజు తేడాలో తిరిగిరాని లోకాలకు వెళ్లడం యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురిచేసింది. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 29న బాలీవుడ్ నటుడు మరణించగా, ఆ మరుసటి రోజే అనగా నేడు (ఏప్రిల్ 30) మరో విలక్షణ నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేక పోతున్నారు సినీ ప్రముఖులు. ఈ నమ్మలేని విషయాలపై రియాక్ట్ అవుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని పెద్ద ఎత్తున ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్, తమన్నా, అనసూయ, తాప్సి, నిధి అగర్వాల్ లాంటి ఎందరో తారలు రిషి మృతిపట్ల తమ తమ ప్రగాఢ సానుభూతి తెలపగా, తాజాగా నందమూరి రియాక్ట్ అవుతూ ఆవేదన చెందారు. ''రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు.వారి చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. పలు హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన రిషికపూర్ అనారోగ్యానికి గురికావడంతో అతన్ని బుధవారం రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రిషి మరణవార్త తెలియగానే అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు సహా పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KJmRxt

Wednesday 29 April 2020

Oyo Said to Offload More Loss-Making Hotels Amid Pandemic

India's Oyo Hotels and Homes, backed by SoftBank Group, plans to offload more properties around the world, three sources familiar with the matter said, as the coronavirus pandemic prompts it to speed...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Sjb25o

TikTok Tops 2 Billion Downloads, Sees Massive Growth During Pandemic

TikTok, a popular short-video app, has achieved 2 billion downloads via Google Play Store and App Store. According to app intelligence firm Sensor Tower, the first quarter of 2020 has been the best so...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aRsgNL

Indian Arrowverse Fans Left in the Dark as Hooq Shuts Down

The Arrowverse is (partly) gone. Well, sort of. The Flash, Supergirl, and Legends of Tomorrow are not available on streaming in India anymore - they were on both Hooq and Disney+ Hotstar, thanks to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3d470pI

Mi Note 10 Lite Price, Specifications Tipped Ahead of Today's Launch

Mi Note 10 Lite alleged price and specifications have reportedly leaked ahead of the smartphone's launch today. According to a report, the Mi Note 10 Lite will be powered by Snapdragon 730G SoC,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KPgV64

Rishi Kapoor Death: ట్రూ లెజెండ్.. రిషి కపూర్ మృతిపై చిరంజీవి, మోహన్ బాబు స్పందన

దివంగత దిగ్గజ నటుడు రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ (67) మరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. నిన్న (బుధవారం) బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం, ఆ వెంటనే నేడు (గురువారం) మరో నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేకపోతోంది సినీ లోకం. రిషి కపూర్ మరణవార్త తెలిసి మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రియాక్ట్ అయ్యారు. ''రిషి కపూర్ మరణించారనే వార్త వినగానే గుండె పగిలింది. సినిమా ప్రపంచంలో మరో పూడ్చలేని నష్టం జరిగింది. ట్రూ లెజెండ్, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రిషి కపూర్ మరణం కలచివేసింది. రణబీర్, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతూ రిషి కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. ''చిత్రసీమకు ఇది భయంకరమైన వారం. పూడ్చలేని నష్టం జరిగింది. లెజెండరీ రిషీ కపూర్, టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణాలు నష్టాన్ని మిగిల్చాయి. ఆ రెండు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. గొప్ప యాక్టర్, మంచి స్నేహితుడు రిషి కపూర్ ఇక లేరనే వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గొప్ప వారసత్వాన్ని మోస్తూ కొన్ని మిలియన్ల హృదయాలను కొల్లగొట్టిన రిషి.. అందరినీ బాధపెడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. నా గుండె పగిలింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. నా స్నేహితుడికి కన్నీటి వీడ్కోలు'' అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yX2SbY

LG Premier Pro Specifications Leaked in Google Play Console Listing

LG Premier Pro Plus (L455DL) specifications have been leaked via Google Play Console listing and the phone's user manual has also been spotted. The latest revelations show that the upcoming LG...

from NDTV Gadgets - Latest https://ift.tt/35fZ5CK

Redmi Note 9 Specifications, Renders Leaked Ahead of Today's Launch

Redmi Note 9 purported specifications and renders have surfaced online just hours before the official launch where the new phone is speculated to debut.

from NDTV Gadgets - Latest https://ift.tt/3d1DxMO

Honor 9C, Honor 9A, and Honor 9S Budget Smartphones Launched

Honor has launched three new smartphones, the Honor 9C, Honor 9A, and Honor 9S which will go on sale in Russia starting May 4.

from NDTV Gadgets - Latest https://ift.tt/3d1FOrv

Tesla Shows Surprise Profit as Musk Urges End to Virus Lock-Down

Tesla reported a surprise first quarter profit Wednesday on higher car production and deliveries as its chief called for an end to "fascist" coronavirus restrictions on people's movements due to the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ybUzsX

చెడ్డీతో అనసూయ డాన్స్ వైరల్.. ఫ్యాంట్ వేసుకోమంటూ నెటిజన్స్ ట్రోల్స్

అంతే.. వాళ్లకు తిట్టడం ఇష్టం, ఈమెకు వాళ్లను మరింత రెచ్చగొట్టటం ఇష్టం. యాంకర్ వస్త్రధారణ విషయంలో తరచూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తూ ఉంటుంది. ఆమె పొట్టిపొట్టి బట్టలు వేసుకుని కవ్విస్తూ అందాలను ఆరబోస్తుంటే.. కాస్తైనా ఉండక్కర్లే.. ఇద్దరు బిడ్డలు తల్లివి ఇలాగేనే ఉండేది? ఇదేనా మన సంస్కృతి.. ఇలా విప్పుకుంటూ పోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటారు. మామూలుగా ఓ మోస్తరు బట్టలు వేసుకున్నా.. ఆమెను ఏకిపారేస్తుంటారు నెటిజన్లు. ఇక అసలు మీరెవరూ.. నాకు బట్టలు గురించి మాట్లాడటానికి..? చూపించే నాకు కాదు.. చూసే మీకు సిగ్గు ఉండాలి? మీలో ఆ కామపు చూపుని ముందు చంపేయాలి.. ముందు మీ ఆలోచన మార్చుకోండి. నా భర్తకు పిల్లలకు లేని అభ్యంతరం మీకు ఎందుకు?? ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్లను ఏం చేసిన పాపం లేదు అంటూ ట్రోలర్స్ గట్టి కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది అనసూయ. ఇక అనసూయ వర్సెస్ ట్రోలర్స్ ఇష్యూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. Read Also: కాగా ఇప్పుడు ఈ ట్రోలర్స్‌కి మరింత పని కల్పించే వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది అనసూయ. బుల్లి చెడ్డీ, పైన టీ షర్ట్‌తో వంటగదిలో వీరలెవల్లో డాన్స్ చేస్తూ ఊగిపోతూ వీడియో వదిలింది. వరల్డ్ డాన్స్ డే సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది అనసూయ. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక క్వారంటైన్‌లోనూ కిచెన్‌లోనే గడిపేస్తూ అదే పొట్టి చెడ్డీతో వంట చేస్తూ వీడియోలు వదులుతుండటంతో.. ‘ఛీ ఛీ ఇదేంది అనసూయా!! కాస్తైనా పద్దతీ పాడూ లేకుండా ఇలాంటి బట్టలతోనే డాన్స్ చేసేది?? నా భర్తకు పిల్లలకు అభ్యంతరం లేదు మీకెందుకు అనీ మళ్లీ విరుచుకు పడుతుంటావ్.. కాని!! ఇంట్లో ఉన్న యవ్వారాన్ని తీసుకుని వచ్చి ఇలా ఆన్ లైన్‌లో పెట్టుకోవడం మర్యాదా? అంటూ ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. డాన్స్ చేస్తే చేశావ్. కింద ఫ్యాంట్ వేసుకోవచ్చు కదా మేడమ్ అని సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3d1yqwm

Twitter Opens Up Data of COVID-19 Tweets for Researchers to Study

Twitter will grant researchers and software developers access to a real-time data stream of tens of millions of daily public tweets about COVID-19, which they can use to study the spread of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ShgTIs

Microsoft Sees Teams, Xbox Usage Rise Thanks Remote Work and Lockdowns

Microsoft on Wednesday beat Wall Street sales and profit expectations, powered by sharp demand for its Teams chat and online meeting app and Xbox gaming services as the world shifted to working and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KNKUf0

Rishi Kapoor Death: రిషి కపూర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ (67) ఆకస్మిక మరణవార్త యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురి చేసింది. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను గత రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రిషి కపూర్ మరణ వార్త తెలిసి బాలీవుడ్, టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. దేవుడా.. మీరు ఏం చేస్తున్నారు? భారతీయ సినిమా పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది. రిషి కపూర్ మరణించారనే భయంకరమైన వార్తతో మేల్కొన్నాను. భారత దేశమంతా అన్ని జెనెరేషన్స్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న గొప్పనటుడు ఆయన. రిషి కపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా- అనసూయ భరద్వాజ్. నా ప్రియ మిత్రుడు రిషి కపూర్ మరణించారని తెలిసి గుండె పగిలింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా- రజినీకాంత్. ఏదో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా మనస్సు, చేతులు సహకరించడంలేదు. రిషికపూర్ లేరనే విషయాన్ని నా హృదయం అర్థం చేసుకోలేకపోతుంది. ఆ నవ్వు, ఆ హాస్యం, నిజాయితీ అన్నీ కోల్పోయాం. మీలాంటి మనిషి ఇంకెవరూ లేరు- తాప్సి రిషి కపూర్ లేరంటే నమ్మలేక పోతున్నా. రిషి గారు మరణించారనే షాకింగ్ న్యూస్ వింటూ నిద్రలేచా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మిమ్మల్ని మిస్ అయ్యాం రిషి కపూర్ గారు- తమన్నా 'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు రిషి కపూర్. 1974 లో ఆయన నటించిన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. రీసెంట్‌గా ది బాడీ అనే సినిమాలో, ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించారు రిషి కపూర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bPCcJ5

Facebook Reports 'Signs of Stability' in Ad Spending After Coronavirus Drop

Facebook beat analysts' estimates for quarterly revenue on Wednesday and said it has seen "signs of stability" for sales in April after a plunge in March, in yet another signal that tech giants may...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aVTuTC

Worried about your mutual funds? Read this please!

'Investors should restrict themselves to a few category schemes with high quality portfolios apart from overnight and liquid funds.'

from rediff Top Interviews https://ift.tt/3aOX8OX

REVEALED: Government plans for post May 3 India

Nothing is going to dramatically open up on May 3. There will be too many ifs and buts and terms and conditions and guidelines in leading one's life in various zones, reveals Sheela Bhatt.

from rediff Top Interviews https://ift.tt/2KI8MR9

పవన్ జోలికొస్తే చెప్పుతో కొడతాం.. శ్రీ రెడ్డి టాపిక్ తీస్తూ తమన్నా సంచలన వ్యాఖ్యలు

సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఎంతో తారతమ్యం ఉంటుంది. సినిమా అనేదే ఎంటర్‌టైనింగ్ రంగం కాబట్టి ఓ సినిమా పోతే మరో సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. కానీ రాజకీయం అలా కాదు.. ఎన్ని పనులు చేస్తూ వెళ్లినా, జనంతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకుంటున్నా కూడా ఏదో ఒక మూల నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తనపై ఎన్ని విమర్శలొచ్చినా ఏ మాత్రం జంకకుండా పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు జనసేన అధినేత . ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ని విమర్శించే వారికి వార్నింగ్ ఇచ్చింది ట్రాన్స్‌జెండర్ . ఓ మీడియాతో ఆన్‌‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. జనసేనకు మద్దతుగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ వెంట తామున్నామని, ఆయనను విమర్శిస్తూ ఎవ్వరైనా పవన్ జోలికొస్తే తాట తీస్తామని చెప్పింది. కొందరు తమ పేరును పాపులర్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని, అలాంటి కుక్కలకు సమాధానం చెబుతామని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది తమన్నా. రాకేష్ మాస్టర్, శ్రీరెడ్డి లాంటి వారితో పాటు ఇంకొందరు తమ పాపులారిటీ కోసమే విమర్శలు చేస్తున్నారని ఆమె పేర్కొంది. పవన్ తిట్టి వార్తల్లో నిలవాలని, అలా తమ పేరు ప్రజల నోళ్ళలో నానాలని కొన్ని పిచ్చికుక్కలు ప్రయత్నిస్తున్నాయని తమన్నా ఫైర్ అయింది. ఎవడో తిట్టాడని, వాళ్లందరికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటి వారిని చెప్పుతో కొట్టేందుకు మేమున్నాం అంటూ రెచ్చిపోయింది తమన్నా. మహిళ కాబట్టి వదిలేశామని, ఈ లాక్‌డౌన్ పూర్తికాగానే పవన్‌ని విమర్శించే వాళ్లను చెప్పుతో కొడతాం అనేసింది తమన్నా. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ చాలా శ్రమిస్తున్నారని ఆమె చెప్పింది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్నారని చెప్పుకొచ్చింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తుందని అనుకున్నా, కానీ రాకపోవడంతో ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేశానని తెలిపింది. అప్పుడు.. ఇప్పుడు తనది జనసేన పార్టీయే అని, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే అని చెప్పింది తమన్నా సింహాద్రి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35fWQzo

Redmi Note 9, Mi Note 10 Lite Expected to Launch Today: Watch Live Stream

Xiaomi is all set to host its global launch event today, wherein it is expected to unveil the Redmi Note 9 and the Mi Note 10 Lite phones. The two phones have leaked on multiple occasions in the past,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3d4vPl1

గొప్ప నటుడ్ని కోల్పోయాం.. ‘సైనికుడు’ నటుడి మరణంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ విలక్షణ నటుడు అకాల మరణంపై సూపర్ స్టార్ స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంపై మహేష్ బాబు స్పందిస్తూ.. ‘ఇంత బ్రిలియంట్ యాక్టర్‌ని ఇంత త్వరగా కోల్పోతాం అని ఊహించలేదని.. ఆయన అకాల మరణ వార్తతో చాలా బాధపడ్డా’ అన్నారు మహేష్ బాబు. అతన్ని మిస్ అయ్యాం ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నా అన్నారు మహేష్ బాబు. బాలీవుడ్‌లో ‘సలామ్ బాంబే’, ‘కఖ్బూల్’, ‘పాన్ సింగ్ తోమార్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్.. ‘స్లమ్‌డామ్ మిలియనీర్’, ‘ఇన్ఫెర్నో’, ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో సైతం నటించారు. తెలుగులో ఆయన నటించిన ఒకే ఒక్క సినిమా మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సైనికుడు’. ఈ చిత్రంలో పప్పు యాదవ్‌గా విలన్‌గా నటించి తన విలక్షణ నటనను చూపించారు. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి నటించిన మహేష్ బాబుకి ఆయనతో మంచి అనుబంధం ఉండటంతో ట్విట్టర్‌లో స్పందించారు మహేష్ బాబు. మహేష్ బాబుతో పాటు సాయి పల్లవి, హన్సిక, కార్తికేయ తదితర టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇర్ఫాన్ ఖాన్‌ ఆత్మకు శాంతి చేకూరని కోరుతూ ఆయన కుటుంబానికి ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W6Wnvo

'If people die of hunger, that will be a great shame'

'Everybody should be given rations. Nobody should be excluded.'

from rediff Top Interviews https://ift.tt/2ySVRJv

D2h May Bundle HD RF Set-Top Box, Magic Stick in a Combo Offer

D2h seems to be all set to launch an HD RF Set-Top Box with Magic stick combo offer. While the direct-to-home (DTH) provider is yet to make an official announcement, the new combo offer has been...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SloQwq

Allu Arjun: ‘పుష్ప’లో ఐటెం పుష్పం.. అ అంటే అమలాపురం రేంజ్‌లో అల్లాడిస్తోందట!

సుకుమార్ సినిమా అంటే మాస్ మసాలా ఐటం సాంగ్ మస్ట్. ఇక ఈయన క్రియేటివిటీకి దేవి శ్రీ ట్యూన్, బన్నీ డాన్స్ తోడు అయ్యిందంటే మాస్ ఆడియన్స్ థియేటర్స్‌లో చిందులేయాల్సింది. సుకుమార్ చిత్రాల్లో ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఐటం సాంగ్ కంపల్సరీ. అ అంటే అమలాపురం (ఆర్య).., రింగ రింగా (ఆర్య 2).., అప్పూ.. అప్పూ బ్రేకప్పూ.. (కుమారి 21 F).., డియాలో.. డియాలా ( 100% లవ్).., లండన్ బాబూ.. లండన్ బాబూ (నేనొక్కడినే).., జిల్ జిల్ జిగేలు రాణి (రంగస్థలం)., లాంటి పాటలు సుక్కు సినిమాల్లో ఐటం బాంబ్‌లలా పేలాయి. మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాయి. ఇప్పుడు ఇదే ఐటం బాణాన్ని తన అప్ కమింగ్ మూవీలోనూ ప్రయోగిస్తున్నారు సుకుమార్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌-సుక్కూ కాంబోలో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో అదిరిపోయే మాస్ మసాలా ఐటం సాంగ్‌కి దేవి శ్రీ ట్యూన్స్ కట్టడం మొదలుపెట్టేశారట. అయితే ‘పుష్ప’ పక్కన ఆడిపాడే ఆ ఐటెం పుష్పం కోసం వెతుకులాట మొదలుపెట్టారట సుక్కూ. సుకుమార్ ఐటమ్ సాంగ్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఐటం‌లోనే మంచి కంటెంట్‌ను మిక్స్ చేసి వదులుతుంటారు సుక్కూ. ఇందులో డాన్స్‌ స్కిల్స్‌తో పాటు పాపులర్ సెలబ్రిటీలనే ప్రయోగిస్తుంటారు. అయితే ‘పుష్ప’ సినిమాలో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీలను రంగంలోకి దింపుతున్నారట సుకుమార్. ఆ మధ్య బాలీవుడ్ బ్యూటీ, భరత్ అనే నేను మూవీ హీరోయిన్ కియానా స్పెషల్ సాంగ్ చేయబోతుందని వార్తలు రాగా.. ఈ లిస్ట్‌లో మలైకా అరోరా, దిశా పటాని, జాక్విలిన్ వంటి టాప్ ఐటెం భామలు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VKv4b2

Animal Crossing Turns Into the Setting for a New Talk Show

Looking for a new late-night talk show? Gary Whitta - best known for co-writing the story to Rogue One: A Star Wars Story - just launched one inside a video game, Animal Talking with Gary Whitta,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KETtbU

PUBG Now Available for Free on Google Stadia

PUBG has been added to the growing library of Google Stadia games and is available for free to all Stadia users.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xmf0mG

Xiaomi May Soon Launch a 65-Inch OLED TV With Dolby Vision HDR

Xiaomi is said to be working on its first ever Dolby Vision capable television, with a new model getting Dolby certification, according to a new report.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KOdH2J

Tuesday 28 April 2020

WhatsApp Looks to Enter Lending Market in India: Report

Facebook is reportedly already working on entering the lending space in India. In a regulatory filing, the company has mentioned credit as one of its business plans in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/2VJF849

Realme PaySa App to 'Soon' Enable UPI-Based Payments

Realme PaySa, the financial services platform developed by Realme, has been teased to receive Unified Payments Interface (UPI) based payments support.

from NDTV Gadgets - Latest https://ift.tt/2W2SbwA

Netflix, T-Series Reportedly in Talks to Skip Theatres for Streaming

Netflix is reportedly in final talks with T-Series over a multi-film deal that would bring the latter's upcoming movies - stuck in limbo with theatres shut due to the ongoing coronavirus pandemic...

from NDTV Gadgets - Latest https://ift.tt/2W5VxPy

US Authorities Warn Zoom May be Vulnerable to Foreign Spying: Report

Zoom has grown exponentially over the past few months and this has raised concerns regarding user privacy and security, along with foreign surveillance.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bOq0YO

Samsung Galaxy A20 Getting Android 10 Update With One UI 2.0: Report

Samsung Galaxy A20 is said to have started receiving the Android 10 update with One UI 2.0 on top. The smartphone was launched in March last year as Samsung's budget offering.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ShL6HA

YouTube Expands Fact-Check Features During COVID-19 Pandemic

YouTube, the video service of Alphabet's Google, said on Tuesday it would start showing text and links from third-party fact-checkers to US viewers, part of efforts to curb misinformation on the site...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KK8sRS

Mi Note 10 Lite Set to Launch on April 30, Xiaomi Reveals

Mi Note 10 Lite will be launched as a part of the Redmi Note 9 series launch event on April 30, Xiaomi has revealed. The company is hosting a global launch event wherein it is expected to introduce...

from NDTV Gadgets - Latest https://ift.tt/3f714Oz

సుమకి ఇప్పటికీ ఐలవ్యూ, పెళ్లి చేసుకుంటా అని మెసేజ్‌లు వస్తుంటాయ్.. వైరల్ అవుతున్న రాజీవ్ కనకాల వీడియో

యాంకర్ సుమ.. ఈ పేరు బుల్లితెర వర్గాల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలోనూ ఓ ధీమా. ఆమె ఏ ప్రోగ్రామ్ చేసిన బంపర్ హిట్టే. హోస్ట్ చేసి కార్యక్రమం ఏదైనా ఏళ్లకు ఏళ్లు నడవాల్సిందే.. ఇక పెద్ద సినిమా ఫంక్షన్లకు సుమ యాంకర్‌గా ఉండాలనేది స్టార్ల అందరి కండిషన్ అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్కో టైంలో ఒక్కొక్కరి హవా నడుస్తుంటుంది. కాని సుమ హవా గత 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా టీవీ సీరియల్స్‌లోనే కాకుండా సినిమాల్లోనూ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ.. ప్రతినాయకుడిగానూ మెప్పిస్తున్నారు. సుమారు 22 ఏళ్లు అన్యోన్య దంపతులుగా ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే విడాకులు తీసుకున్నారే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా ఈ ఇద్దరూ ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారని వేరు వేరుగానే జీవిస్తున్నారంటూ మీడియా కథనాలు వచ్చాయి. అయితే వీటిపై ఈ ఇద్దరూ స్పందించాల్సి ఉండగా.. యూట్యూబ్‌లో వీరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి ఓ మీడియా ఇంటర్వ్యూకి హాజరైన సందర్భంలో సుమను ఉద్దేశించి రాజీవ్ కనకాల సరదా వ్యాఖ్యలు చేశారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇందులో సుమకి వచ్చే లవ్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్‌పై రాజీవ్ మాట్లాడుతూ.. ‘సుమకి మామూలు క్రేజ్ లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఆమెకు ఐ లవ్ యూ, పెళ్లి చేసుకుంటా అంటూ చాలా మెసేజ్‌లు పెడుతుంటారు. నువ్ ఇప్పుడు ఊ.. అను ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటా.. రాజీవ్ నువ్ లక్కీ’ అంటూ మెసేజ్‌లు పెడతారు అంటూ నవ్వుతూ తన భార్య గురించి చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల. ఇక సుమ కల్పించుకుని ఈ విషయాలు నాకు తెలియవు కాని.. నాకైతే ఎలాంటి మెసేజ్‌లు వస్తాయ్ అంటే.. పిల్లోడు అన్నం తినడం లేదు.. ఒకసారి మిమ్మల్ని చూపించమన్నాడు’, ‘మా అత్తగారికి చాలా సీరియస్‌గా ఉంది.. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఆవిడ మామూలు మనిషి అవుతారు’ ఇలాంటి హార్ట్ టచ్చింగ్ మెసేజ్‌లు బోలెడు వస్తుంటాయి’ అని చెప్పుకొచ్చారు సుమ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xisfVj

OnePlus Z Tipped to Launch in July

OnePlus Z smartphone has been in the news for some time. It is hinted that OnePlus Z is essentially the rumoured OnePlus 8 Lite that was tipped to be a part of the OnePlus 8 series.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YgHQje

Oscars Allows Streaming Movies to Qualify Due to Coronavirus Disruptions

Movies that skip the big screen will be allowed to contend for Oscars this year, the Academy said Tuesday in a significant rule change forced by the coronavirus pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bOUZ71

Samsung Sees Coronavirus Hit Smartphone, TV Sales, Forecasts Q2 Decline

Samsung Electronics said on Wednesday it expected profit to decline in the current quarter due to a coronavirus-related slump in sales of smartphones and TVs, although the chip business would remain...

from NDTV Gadgets - Latest https://ift.tt/2We95bQ

తెలుగు సినిమాలపై తనికెళ్ల భరణి షాకింగ్ కామెంట్స్.. చిరుతో సహా అందరూ చేస్తారు కాని!!

తెలుగు సినిమా స్థాయిపై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ రచయిత, నటుడు . మిగతా ఇండస్ట్రీలతో తెలుగు సినిమా పోటీపడలేకపోవడానికి ప్రధాన కారణం డబ్బులు పెట్టే నిర్మాతలే అన్నారాయన. ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవితో సహా అందరికీ కూడా మంచి క్లాసిక్ సినిమా చేయాలని ఉంటుంది.. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే.. నిర్మాతల దగ్గరే. కొన్ని కోట్ల రూపాయల డబ్బు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఆ డబ్బు నాకు వెనక్కి వస్తుందా? రాదా? అనే లెక్కల్లోనే తేడా వస్తుంది. ఇంకా మలయాళ సినిమాలో ఉన్న స్టాండర్డ్స్ తెలుగు సినిమాలో చూస్తారా లేదా అన్న భయం అందుకే ఆ స్థాయిలో సినిమాలు ఉండటం లేదు. మనకి కొలిమి కారం తినడం అలవాటు అయిపోయింది.. కొత్తిమీర పచ్చడి తింటే చప్పగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్త వాళ్లు ఎంత మంచి కాన్సెప్ట్‌‌లు తీస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ రావడం వల్ల మనం ఏదైనా తీయొచ్చు అనే స్వేచ్ఛ వచ్చింది.. దీని వల్ల క్రియేటివిటీ పొంగులు తొక్కుందనేది నా అభిప్రాయం. దీనివల్ల మంచి జరగొచ్చు. ఇప్పుడు పారసైట్ సినిమా చూశాం అబ్బా.. ఆహా అనుకున్నాం.. కాని ఈ సినిమా మన విరాట పర్వమే. కాని తెరకెక్కించిన తీరు ఎంత బాగుంది. కథలు మనకు లేక కాదు.. టాలెంట్ లేక కాదు.. కాకపోతే కమర్షియల్ అంశాలు, బడ్జెట్ తదితర అంశాల బేరీజు వేసుకోవడంతో సినిమా కళ తప్పుతుంది’ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు తనికెళ్ల భరణి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yP1FDI

OnePlus 8 Pro, OnePlus 8 Are Now Listed for Pre-Bookings in India

OnePlus 8 Pro and OnePlus 8 pre-bookings have been kicked off in India. The pre-bookings are live through Amazon, with the sale date for both OnePlus 8 phones scheduled for May 11.

from NDTV Gadgets - Latest https://ift.tt/2VKgy32

Google Ad Sales Steady After Coronavirus Drop, Warns of Difficult Q2

A drop in Google ad sales steadied in April and some consumers returned to using the search engine for shopping in addition to finding novel coronavirus information, parent Alphabet said on Tuesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cZXOlQ

సినిమాలు ఇవ్వకపోయినా పర్లేదు.. ఆ పని మాత్రం చేయనని వారికి చెప్పా: దిగంగన

ఇండస్ట్రీలో నటనతో దర్శక, నిర్మాతలకు ఆకట్టుకునే వారు కొందరైతే అందచందాలను పెట్టుబడిగా పెట్టి.. ఎంత ఆరబోస్తే అన్ని ఆఫర్స్ అన్నట్టుగా రెచ్చిపోతుంటారు. ఇలాంటి వాళ్లకు ఒకటి రెండు సినిమాలతోనే ఇంటికి పంపేస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. నటనలో ఉన్న అందాన్నే చూస్తారు తప్ప.. పైపై మెరుగుల్ని మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అయితే కొంతమందికి అందం, అభినయం రెండూ ఉన్నా లక్ కలిసిరాకపోవడంతో ఒకటి రెండు సినిమాలకే తెరమరుగుఅవుతున్నారు. హిప్పీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సూర్యవన్షీకి ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఎంట్రీలోనే నిరాశకు గురైంది. ఆ సినిమాలో మితిమీరి అందాలు ప్రదర్శించి.. లిప్ లాక్‌లతో రెచ్చిపోయిన దిగంగన ఇకపై అలాంటి సీన్లు చేయనంటోంది. హీరోయిన్ క్వాలిటీస్ ఆమెలో పుష్కలంగా ఉండటంతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటానంటోంది. ఆమె మాట్లాడుతూ.. ‘హిప్పీ’ సినిమా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నా వరకూ నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ చిత్రంలో నా పాత్రకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అయితే దర్శకుడు తెరకెక్కించిన విధానం ఒక్కటైతే.. ప్రేక్షకుడు చూసే కోణం మరోలా ఉండటంతో సినిమా క్లిక్ కాలేదు. ఒక్కోసారి ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం దగ్గకపోవచ్చు. ఈ విషయంలో చాలా బాధపడ్డా. సినిమా హిట్ కావాలంటే మన పాత్ర ఒక్కటే కాదు మిగిలిన పాత్రలు కూడా బాగుండాలని తెలుసుకున్నా. అయితే హిప్పీ చిత్రం తరువాత నాకు మంచి అవకాశాలే వచ్చాయి. తమిళ్‌లో ఓ సినిమా చేశా. మళ్లీ తెలుగు చేయడానికి గ్యాప్ తీసుకున్నది మంచి పాత్ర కోసమే. హిప్పీలో గ్లామరస్ రోల్ కాబట్టి కథా బలం ఉన్న పాత్రను చేయాలని ‘వలయం’ సినిమాకి ఓకే చేశా. ఇందులో నా క్యారెక్టర్‌కి మంచి స్కోప్ ఉంటుంది. ఇక గోపీచంద్ సిటీమార్‌లో సెకండ్ హీరోయిన్‌గా మంచి పాత్ర వచ్చింది. ఇంతకు ముందు నా పాత్ర వరకే ఆలోచించేదాన్ని ఇప్పుడు సినిమా స్క్రిప్ట్‌‌ని తెలుసుకుంటున్నా. ఎందుకంటే నాకు స్క్రిప్ట్‌పై అవగాహన ఉంది.. నేను కూడా సినిమాలకు స్క్రిప్ట్ రాస్తుంటా.. రెండు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. కథలు కూడా రాస్తుంటా. ఎక్స్ పోజింగ్ విషయంలో నా పరిధిలు నాకు ఉన్నాయి. ఆ విషయంలో కాంప్రమైజ్ కాను. గ్లామర్‌గా కనిపించడం కోసం మితిమీరి అందాలు ఆరబోసి ఎక్స్ పోజింగ్ చేయడానికి నేను వ్యతిరేకం. కథతో సంబంధం లేకుండా కేవలం ఆరబోతకే పరిమయ్యే పాత్రలు చేయను. నాకు అవి ఇష్టం ఉండదు. నాకు ఆఫర్స్ ఇవ్వకపోయినా పర్లేదు.. కేవలం ఎక్స్ పోజింగ్ చేయడం కోసమే సినిమాలు చేయను అని దర్శక, నిర్మాతలకు ముందే చెప్పేస్తా. ఈ విషయంలో కాంప్రమైజ్ కాను. అందంగా నటించడం అంటే ఇష్టం.. అందాలను ఆరబోయడానికి నేను సిద్ధంగా లేను’ అంటూ తేల్చేసింది హిప్పీ బ్యూటీ .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cYc92p

నందమూరి Vs మెగా ఫ్యామిలీ వార్ ముగిసినట్టే.. చరణ్ నన్ను అనుసరిస్తున్నాడన్న చిరు

‘పెద్ద ఫ్యామిలీనా.. మాలాగా.. వాళ్లెంత బురద జాతి’ అంటూ సీన్ పండటం కోసం బాలయ్య బాబు డైలాగ్ చెప్పినా.. అది ఫ్యాన్స్ మధ్య వైరాన్ని పెంచింది. ఇప్పుడే కాదు సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి పెద్ద పండుగలకు ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధమే నడిచేది. అప్పట్లో అయితే సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రత్యక్షంగానే ఫ్యాన్స్ వార్‌కి దిగేవారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చొక్కాలు చించుకునే పిచ్చి ఫ్యాన్స్‌కి టాలీవుడ్‌లో కరువు లేకపోవడంతో హీరోల మధ్య మంచి అనుబంధమే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుచచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. యువ హీరోలు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తే ఈ ఫ్యాన్స్ గోల తగ్గుతుందో మార్గదర్శకాలు వెతుకుతున్నారు. ఒక హీరో సినిమా ఫంక్షన్ మరో హీరో వెళ్లడం.. మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం.. ఒక హీరో సినిమాను మరో హీరో ప్రమోట్ చేయడం ద్వారా ఈ ఫ్యాన్స్ మధ్య రగడను దాదాపు నివారించడం శుభపరిణామం. ఇంకా కొంతమంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోనే గొప్ప అంటూ డబ్బాలు కొట్టుకుంటూనే ఉన్నారు కాని.. వాళ్లని సెపరేట్ క్యాటగిరీ కింద వదిలేసి హీరోలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతూ తామంత ఒక్కటే అనే మెసేజ్ ఇస్తున్నారు. యువ స్టార్ హీరోల మధ్య ఇలాంటి మంచి వాతావరణం ఉండటం శుభపరిణామం అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలంగా టాలీవుడ్‌లో నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వైరం ఉండనే ఉంది. వీటికి చిత్రంతో పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్టే. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన స్టార్ హీరోలో ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న సఖ్యతను ఫ్యాన్స్ కూడా పాటిస్తున్నారు. ఇంతకు హీరోను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అతను నటించిన సినిమాను డీగ్రేట్ చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి పని చేస్తే నష్టం తమకు కూడా అనే సత్యాన్ని గ్రహించడంతో ఇండస్ట్రీలో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడింది. ఈ ఇష్యూపై చిరు మాట్లాడుతూ... హీరోల మధ్య సఖ్యత అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇప్పుడు యువ హీరోలందరిలోనూ ఒకరిపట్ల ఒకరికి సఖ్యత ఉండటం మంచి పరిణామం. దాని వల్ల ఫ్యాన్స్‌లో కూడా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మా తరంలో కూడా మిగతా హీరోలను కలుపుకుని పోవాలని చూసేవాడిని. నా తోటి హీరోలతో స్నేహం చేయడానికి పరితపించేవాడిని ఇప్పుడు చరణ్ కూడా ఈ విషయంలో నన్ను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా చరణ్-ఎన్టీఆర్‌ల మధ్య స్నేహం చూస్తే ముచ్చట వేస్తుంది. ఇలాంటి వాతావరణం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మెగాస్టార్. గతంలో చరణ్- అక్కినేని అఖిల్‌ ఫ్రెండ్ షిప్‌పై కూడా ఇదే విధమైన కామెంట్ చేశారు చిరు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WaO2qf

WhatsApp Increases Group Call Limit for iPhone Users: How to Use It

The method to start a WhatsApp group voice or video call remains unchanged; however, you will now have the option to add seven more people, instead of just three.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aL1G8O

అమెజాన్‌తో తేజ భారీ డీల్! సిచ్యుయేషన్ క్యాచ్ చేసుకుంటూ పక్కా ప్లాన్

రోజురోజుకూ టెక్నాలజీ విస్తృతం అవుతుండటంతో క్రమంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌కి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ (OTT)‌ వృద్ధి చెందుతూ అందరికీ చేరువవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా విధించిన ఈ లాక్‌డౌన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌కి మరింత బూస్టింగ్ ఇచ్చి అమెజాన్, ఆహా లాంటి ఓటీటీ వేదికలకు కస్టమర్లను పెంచేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న జనం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సినిమాలు చూడటం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో ఫ్యూచర్‌లో కూడా వీటికే డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని గ్రహించిన డైరెక్టర్ తేజ.. ఇప్పటి సిచ్యుయేషన్ క్యాచ్ చేసుకునేలా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో మూడు వెబ్ సిరీస్‌లు, రెండు సినిమాలు నిర్మించేలా డీల్ కుదుర్చుకున్నాడ‌ని ఇన్‌సైడ్ టాక్. నేటితరం ప్రేక్షకులకు మరింత చేరువవుతూ ఇకపై డిజిటల్ రంగంలో రాణించాలని ఆయన ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవలే 'సీత' సినిమాతో డిసాస్టర్ ఖాతాలో వేసుకున్న తేజ.. ఇకపై పకడ్బందీ అడుగులేయబోతున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయన ఇప్పటికే రాక్షస రాజు రావణాసురుడు సినిమాను దగ్గుబాటి రానాతో, అలాగే అలిమేలు మంగ వెంకట రమణ సినిమాను గోపీచంద్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తేజ- అమెజాన్ ప్రైమ్ మధ్య డీల్ జరిగిందన్న వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు సినిమాలనే డైరెక్ట్‌గా అమెజాన్‌లో రిలీజ్ చేయనున్నారా? లేక డిజిటల్ వేదిక కోసం ఆయన వేరే కథలు సిద్ధం చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ztKbNp

New Google Pixel Buds Go on Sale in the US

After being announced back in October 2019, Google has finally put the new Pixel Buds on sale in the US, priced at $179.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YbnLLf

Xiaomi Takes Prepaid Orders Despite Coronavirus Lockdown in India

Xiaomi is taking pre-orders through its Mi.com site in India, amid the national lockdown that is aimed to limit the coronavirus outbreak.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xXt3PY

iPhone SE: New Wine, Old Bottle - Only Apple Has the 'Courage'

Apple iPhone SE (2020) uses the same old design as the iPhone 8, but will people overlook old design for top-of-the-line hardware?

from NDTV Gadgets - Latest https://ift.tt/2VHNxVD

Mi 10 Lite vs Mi 10 Lite Zoom Edition: What's the Difference?

Mi 10 Lite and Mi 10 Lite Zoom Edition are recent additions by Xiaomi in its smartphone lineup. Both phones are quite similar in terms of design and specifications.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aFAatD

Star Wars: The Rise of Skywalker Hits Disney+ Hotstar on Star Wars Day

Star Wars: The Rise of Skywalker is coming to Disney+ Hotstar on May 4, also known as Star Wars Day. Download or stream the full movie online. With that, the Skywalker saga is complete on streaming in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SuibjF

Xiaomi Hosting an Event on April 30, Redmi Note 9 Likely to Debut

Redmi Note 9 series is getting a new member on April 30, Xiaomi announced through a teaser circulated through its social media channels.

from NDTV Gadgets - Latest https://ift.tt/3byd610

Vivo Watch Development Tipped Again, Specifications a Mystery for Now

Vivo smartwatch has been rumoured to be in development for some time now. Back in February, Vivo Watch branding was spotted on multiple trademark websites, however, the device was never confirmed by...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VImZDR

Tesla Says Cars Can Automatically Stop for Traffic Lights

After testing on public roads, Tesla is rolling out a new feature of its partially automated driving system designed to spot stop signs and traffic signals.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cRgQei

Monday 27 April 2020

Ram Charan: చెర్రీ, ఉపాసన పిల్లల ప్లానింగ్‌పై చిరు షాకింగ్ కామెంట్స్.. ఎంత చెప్పాలో అంతే చెప్తాం అంటూ..

ప్రేమ, పెళ్లి, పిల్లలు, మనవల్లు-మనవరాలు అనేవి మనిషి జీవితంలో కొత్త కొత్త బంధాలు పెనవేసుకునే మధుర స్మృతులు. వీటిల్లో ఉండే మాధుర్యం సరైన రీతిలో పొందాలే కాని.. ఇంతకంటే ఏం కావాలి ఈ జీవితాలకు అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా పెళ్లై కొడుకు-కూతరు పెళ్లిళ్లు చేసిన తరువాత మనవల్లు-మనవరాల్లతో ఆడుకోవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ప్రస్తుతం మెగాస్టార్ తన కూతుళ్ల బిడ్డలతో తాత అని అనిపించుకున్నప్పటికీ నిజమైన వారసుడు కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసనలు పెళ్లి చేసుకుని జూన్ 14 వస్తే ఎనిమిదేళ్లు అవుతుంది. 2012లో వీరి వివాహం జరగ్గా ఇంత వరకూ పిల్లలు లేరు. అయితే రామ్ చరణ్-ఉపాసనల పెళ్లి, పిల్లలు అనేది వారి పర్శనల్ విషయాలు కాబట్టి.. వారిదే తుది నిర్ణయం. అయితే తనకూ నిజమైన వారసుడు-వారసురాలు ఉండాలని.. తాత కావాలని ఉంటుందిగా అంటూ మనసులో కోరికను బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ ఇష్యూపై మాట్లాడుతూ.. ‘నిజమైన వారసుడ్ని ఎత్తుకోవాలని నాకూ ఉంది. నా భార్య సురేఖ.. చరణ్-ఉపాసనలను అడుగుతూనే ఉంది. కాని వాళ్ల పిల్లల ప్లానింగ్ ఏంటో మాకూ అర్థం కావడం లేదు. అది వాళ్ల పర్శనల్ విషయం.. అందులో మనం ఎంత వరకూ చెప్పాలో అంతవరకే చెప్పగలం. తరువాత వాళ్ల ఇష్టం. పిల్లల్ని కనొచ్చుగా అంటే... ఏదో ప్లానింగ్ అంటుంటారు. అదేం ప్లానింగో తెలియదు. అది వాళ్ల ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cLtn2W

Amazon Ties Up With Indian Railways to Transport Essential Orders

Amazon has strengthened its partnership with the Indian Railways to transport consignments via "COVID-19 Parcel Special Trains" across the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eZEwyO

Airtel Signs $1-Billion Deal With Nokia

Nokia has secured a multi-year contract to boost the capacity of Bharti Airtel, one of India's largest mobile operators, the firm announced on Tuesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SdLOp6

Extraction's Ambiguous Ending Is a Compromise, Director Says

Extraction - the Netflix action thriller movie with Chris Hemsworth - ends on an ambiguous ending, leaving the fate of Tyler Rake (Hemsworth) up in the air. Extraction director Sam Hargrave...

from NDTV Gadgets - Latest https://ift.tt/2KBdaBo

Samsung Galaxy J2 Core 2020 With Android Go Edition Launched in India

Samsung Galaxy J2 Core 2020 is priced in India at Rs. 6,299 for the lone 1GB RAM + 16GB storage option. The phone has a dedicated microSD card slot that offers expansion of up to 256GB.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bJUTxH

Digital-Ad Downturn May Complicate Life for Google, Facebook

Demand for digital advertising is shrivelling after a decade of explosive growth amid the pandemic-fuelled downturn. That could complicate things for Google and Facebook, who for the first time may...

from NDTV Gadgets - Latest https://ift.tt/2W48JUX

నందమూరి బాలకృష్ణతో రాజమౌళి మూవీ.. జక్కన్న రియాక్షన్ చూస్తే!!

నందమూరి నటసింహం బాలకృష్ణతో దర్శక ధీరుడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఇంకేముంది బాక్సాఫీస్ దడదడలాడాల్సిందే!. అయితే అలాంటి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై దృష్టి పెట్టారు తెలుగు ప్రేక్షకులు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ కావాలంటే బాలకృష్ణ- రాజమౌళి కాంబోలో సినిమా రావాల్సిందే అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై స్పందించిన రాజమౌళి.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న రాజమౌళి.. పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ఆసక్తి రేపే, ఆత్రుత కలిగించే ఎన్నో విషయాలను బయటపెడుతున్నారు. RRR తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించిన ఆయన, గతంలోనే బాలయ్యతో సినిమా చేయాలనుకున్నానని చెప్పారు. 17 ఏళ్ల కిందే ఆయనతో సినిమా చేయాలనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. స్టార్ హీరోలతో సినిమాలు చూసి తమ స్థాయిని పెంచుకోవాలనే కోరిక ప్రతి దర్శకుడికి ఉంటుందని, ఏదైనా కథ అనుకున్నప్పుడు ఫలానా హీరో అయితే సరిపోతాడని దర్శకులకు ముందే అనిపిస్తుందని జక్కన్న అన్నారు. అలానే నాకు అలా తనకు కూడా కొన్ని కథలు విన్నప్పుడు గారైతే బెటర్ అనే ఫీలింగ్ కలిగిందని రాజమౌళి చెప్పారు. బాలయ్యతో సినిమా చేయాలని తాను భావిస్తున్నప్పటికీ, ఇప్పట్లో అది కుదరకపోవచ్చని అన్నారు జక్కన్న. ఇక బాలయ్య సినిమాలంటే రాజమౌళికి మహా ఇష్టమని, బాలయ్య సినిమాను ఫస్ట్ డేనే థియేటర్‌కి వెళ్లి చూసేయడం ఆయనకు అలవాటనే సంగతి కొందరికే తెలిసిన వాస్తవం. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా RRR సినిమా చేస్తున్నారు రాజమౌళి. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. మరోవైపు బాలయ్య సైతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ మసాలా సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తదుపరి షెడ్యూల్స్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ySccOE

What Jacqueline loves about Bollywood

'Hard work and talent finds its way even through the darkest tunnel.'

from rediff Top Interviews https://ift.tt/35ahhxG

Amazon Defends Coronavirus Safety Efforts Amid Fresh Protests

Amazon on Monday defended its coronavirus safety efforts as it faced renewed protests from warehouse workers, which have drawn support from some of the US giant's technology employees.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bLdZ6t

హ్యాపీ బర్త్ డే సమంత: అలాంటి అపోహలకు ఫుల్‌స్టాప్.. భార్య కోసం చైతూ!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా సత్తా చాటుతోంది . పెళ్ళికి ముందే హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అక్కినేని వారింట అడుగుపెట్టాక మరింత హవా కొనసాగిస్తోంది. హీరోయిన్ల పెళ్ళికి, కెరీర్‌కి ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తూ ప్రేక్షాధారణ పొందుతోంది. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి చేసుకున్నాకే ఆమె వరుస హిట్స్ అందుకుంది. పెళ్లయింది కదా అని గ్లామర్ ఒలకబోయడంలోనూ ఏ మాత్రం షరతులు పెట్టకపోవడం సమంతలో దాగిఉన్న వృత్తి ధర్మానికి నిదర్శనం. సరిగ్గా ఈ రోజే అనగా ఏప్రిల్ 28వ తేదీ 1987 సంవత్సరం జన్మించిన సమంత.. అశేష తెలుగు అభిమానుల గుండెల్లో స్థిరపడిపోయింది. 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొదటి సినిమా హీరో నాగచైతన్యతోనే ప్రేమలో పడ్డ ఆమె చాలాఏళ్లు ఆయనతో ప్రేమాయణం కొనసాగించి చివరకు అక్కినేని వారింట అడుగుపెట్టింది. దీంతో ఇక సమంత సినిమాలు చేయదని అనుకుంటున్న తరుణంలో అందరికీ షాకిస్తూ 'రంగస్థలం'లో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసి భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత అన్నట్లుగా ఆమె కెరీర్ సాగిపోతోంది. పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కూడా మరోసారి తెరపంచుకున్న సామ్ ‘మజిలీ’ రూపంలో మాయ చేసింది. ఇంటి ఇల్లాలుగా, చైతూ భార్యగా అబ్బురపరిచే అభినయం కనబర్చింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా‌ ‘ఓ బేబి’ సినిమాతో తాను సోలోగా కూడా మెప్పించగలనని నిరూపించింది సమంత. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఆమె చివరగా శర్వానంద్‌‌తో కలిసి 'జాను' సినిమాలో కనిపించింది. యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కేవలం సినిమాలే కాదండోయ్.. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేయడంలోనూ సమంతను మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు తన హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ సెగలు రేపడమే కాదు, తన ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూ అక్కినేని అభిమానులకు స్పెషల్ కిక్ ఇస్తుంటుంది సమంత. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లు చేయాలనే వినూత్న ఆలోచన చేసిన సామ్.. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనుందని తెలుస్తోంది. గ్లామర్ హీరోయిన్ గానే కాదు మంచి మనసున్న అమ్మాయిగా కూడా సమంత భేష్ అనిపించుకుంటోంది. సామాజిక కోణంలో ఆలోచించి సాటిమనిషికి సాయపడాలనే దృక్పథంతో ముందుకు సాగుతోంది ఈ ముద్దుగుమ్మ. 'ప్రత్యూష సపోర్ట్' అనే స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభించిన ఆమె.. బడుగు, బలహీల వర్గాల పిల్లలకు విద్య, వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది. ఇలాంటి టాలెంటెడ్ సమంత నేడు (ఏప్రిల్ 28) తన 33వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు భార్య సమంత కోసం సొంతంగా ఇంట్లోనే కేకు రెడీ చేసి ఆమెతో కట్ చేయించారు. ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సమంత.. తాను దేని గురించి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానో గెస్ చేయలేరు అని పేర్కొంది. మొత్తానికైతే మోడ్రన్ కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా సమంత కొనసాగిస్తున్న జోష్ హీరోయిన్లు పెళ్ళైతే నటనకు పనికిరారనే అపోహలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఏమంటారు మరి!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VHwSl3

కాజల్ పాట అడుగుతున్న చిరు మనవరాలు.. ఉబ్బితబ్బిబ్బవుతున్న మెగాస్టార్

సోమవారం క్రియేట్ చేసిన సస్పెన్స్‌కు చెక్ పెట్టేశారు . నిన్న చిరు ట్విట్టర్ వేదికగా నిన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. సాధారణంగా, నేను పాటలు షూటింగ్ చేసే సమయంలో వాటిని వింటూ పూర్తిగా ఆనందిస్తాను. కానీ ఇటీవల, ఓ పాటను మాత్రం తరచూ పాజ్‌ చేస్తూ.. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్‌ చేస్తున్నాను. దానికి గల కారణం ఏమిటన్నది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. సరిగ్గా మంగళవారం తొమ్మిది గంటలకు ఆయన చెప్పిన విధంగా ఆ సస్పెన్స్‌కు తెర దించారు మెగాస్టార్. చిరు తరచూ వింటున్న పాట ఖైదీ నెంబర్ 150లోని మీమీ పాట. అయితే ఆయన ఎందుకు ఇదే పాటను పాజ్ చేస్తూ వింటున్నారో వీడియోతో సహా చూపించారు. తన మనవరాలిని ఒళ్లో కూర్చోపెట్టుకున్న చిరు, తనకు ఏ పాట కావాలని అడిగారు. దానికి ఆ చిన్నారి మీమీ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో చిరు ఎప్పుడూ అదే పాటేనా మరో పాట విందాం అన్నారు. దానికి బుంగమూతి పెట్టుకొని ఏడుపు ప్రారంభించేసింది. దీంతో వెంటనే ఆ చిట్టితల్లిని సముదాయించిన చిరంజీవి... టీవీలో మీమీ పాటను ఆన్ చేశారు. అంతే చిరు మనవారలు ఆనందంతో గంతులు వేయడం ప్రారంభించింది. చిన్నారి స్టెప్పులు చూసిన చిరు కూడా మనవరాలిని ఒళ్లో కూర్చుపెట్టుకునే స్పెప్పులు వేశారు అయితే పాటను మధ్యల పాజ్ చేసి మనవరాలు నవిష్కను ఆటపట్టించారు చిరు. ఇదంతా వీడియో తీసి తన అభిమానులకు షేర్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SdDyW8

మల్లెపూలు పెట్టుకున్న మంచు లక్ష్మీ.. సోషల్ మీడియలో ఫోటో

లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక సినీ సెలబ్రిటీల కూడా షూటింగులు బంద్ కావడంతో ఇంటి పట్టునే ఉంటున్నారు. టైమ్ దొరకడంతో కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతున్నారుజ. కరోనా లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. రెండు జడలు వేసుకొని మల్లెపూలు పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె తల్లి ఆమెను అప్యాయంగా ముద్దు కూడా పెడుతున్నారు. ఈ ఫోటోను మంచు లక్ష్మీ స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ అమ్మ మల్లె పూలు పెడుతోంది. మా తోటలో పూసిన పూలు ఇవి’ అని కామెంట్ కూడా దానికి యాడ్ చేశారు. తాజాగా మంచు లక్ష్మీ తన గార్డెన్‌లో మామిడి చెట్టు ఎక్కిన వీడియో కూడా షేర్ చేశారు. ఇన్నాళ్లు బిజీగా ఉన్న తాను... ఇప్పుడు మొక్కలతో మాట్లాడడం స్టార్ట్ చేశానన్నాడరుజ తన ఇంటి పెరటిలో ఉన్న మామిడి చెట్టును ఆమె ఇప్పటి వరకు పట్టించుకోలేదని తెలిపారు.ఇప్పుడు ఆ మామిడి చెట్టునే కాకుండా తన పెరటిలో ఉన్న మొక్కలన్నిటినీ ఫ్యామిలీ మెంబర్స్‌గా భావిస్తూ.. రోజూ వాటితో మాట్లాడుతూ.. వాటికోసం కాసేపు సమయం కేటాయిస్తున్నాని తెలిపారు ఈ విషయాలన్నీ తెలుపుతూ ఇన్‌స్టాలో వీడియో కూడా పోస్ట్ చేశారు. మంచు లక్ష్మీ, తెలుగు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఒక్కగానొక్క కుమార్తె. ఈమె కూడా అనేక సినిమాల్లో నటించింది. అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి. దొంగల ముఠా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాకుండా మంచు లక్ష్మీ అనేక షోలు కూడా చేస్తున్నారు. ల


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yLr558

COVID-19 lockdown: How cyber criminals cheat YOU

'There has been a marked increase in four types of cases.'

from rediff Top Interviews https://ift.tt/3cZrH69

Mi 10 Youth Edition 5G With Quad Rear Cameras, Snapdragon 765G SoC Launched

Mi 10 Youth Edition 5G comes with a Snapdragon 765G SoC, dual-mode suspension liquid cooling, and a quad camera setup at the back that offers 50x digital zoom.

from NDTV Gadgets - Latest https://ift.tt/2yITXeq

Realme X2 Pro Rolling Out April 2020 Security Patch and Other Bug Fixes

Realme X2 Pro in March started receiving the Realme UI based on Android 10 in India. The smartphone is now getting a new update over-the-air (OTA) that includes April 2020 security patch along with a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2S9rTHZ

'Will audiences be ready to enter cinema halls?'

'The entertainment industry is on the verge of a big, big, change over the next few months and years.'

from rediff Top Interviews https://ift.tt/3bLAlEY

Samsung Galaxy A21s Specifications Leaked

Samsung Galaxy A21s key specifications tipped by leakster

from NDTV Gadgets - Latest https://ift.tt/2SbEKcs

Google Doodles to Feature Games to Help Deal With Stay at Home Boredom

Popular Google Doodle games: Google has updated its doodle to bring back the 2017 game Coding for Carrots to keep kids entertained during the ongoing coronavirus pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xaAyT1

Endgame Directors to Hold Live Re-Watch Party to Celebrate Anniversary

Avengers: Endgame directors Anthony and Joe Russo have announced a live re-watch party for the Marvel Cinematic Universe's biggest movie, to celebrate the first anniversary of its release. They will...

from NDTV Gadgets - Latest https://ift.tt/2zA8Gsv

Watch the First Trailer for Amazon's Paatal Lok

A few days after unveiling the release date, Amazon Prime Video has released the first teaser trailer for Paatal Lok, its next original series from India, produced by Anushka Sharma's Clean Slate...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cTgjZ8

Amazon, Flipkart Appeal for Relaxation of Non-Essential Items Sale Online

The gradual relaxation in e-commerce sale will help ease consumer woes while social distancing. To recall, the government had briefly issued an order to allow smartphone sales in the country after...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cRAdnz

Motorola Edge+ Coming Soon to India, Says Country Head

Motorola Edge+, the phone whose launch declared the company's re-entry into the flagship smartphone segment, can be expected to debut in India before long. The wait should be brief because Motorola...

from NDTV Gadgets - Latest https://ift.tt/2y5jZbJ

'Hopefully, the curve should flatten out by monsoon'

'If it doesn't happen, we may be in for a difficult time.'

from rediff Top Interviews https://ift.tt/2x8Jf06

Telegram Will Add 'Secure Group Video Calls' Feature Soon

Telegram Messenger is aiming to introduce a 'secure group video calls' feature on the app this year. Telegram also announced the rollout of several other features including a search directory for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2xb5JxA

Sunday 26 April 2020

దొంగ నా కొడుకు! రవితేజ షాకింగ్ పోస్ట్.. అతనిపై కన్నేశానన్న మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించని రవితేజ.. ఈ లాక్‌డౌన్ సమయంలో మాత్రం చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన హోమ్ క్వారంటైన్ విశేషాలు తెలుపుతూ అభిమానులను పలకరిస్తున్నారు. ఎప్పుడూ ఫ్యామిలీని చూపించని ఆయన తన కొడుకు, కూతురులను పరిచయం చేస్తూ ఈ హోమ్ క్వారంటైన్ సమయం ప్రతిరోజు సండేలా గడిచిపోతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో పోస్ట్ పెట్టిన రవితేజ అందరి దృష్టినీ లాగేశారు. తన కొడుకు మహాధన్‌తో ఇంట్లో సరదాగా గడుపుతున్న క్షణాన్ని కెమెరాలో బంధించి ఆ పిక్ షేర్ చేశారు. దీనిపై 'డీఎన్‌కె' అని ఆయన కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ బెడ్‌పై పక్కపక్కనే కూర్చొని అలా రిలాక్స్ అవుతూ సెల్ ఫోన్స్ చూస్తున్న ఫోటో ఇది. దీనిపై ''చెకింగ్ ఆన్ మై డీఎన్‌కె'' అని ట్యాగ్ చేయడంతో ఆ 'డీఎన్‌కె' అంటే ఏంటో విశ్లేషించే పనిలో పడ్డారు నెటిజన్స్. తన కొడుకు ముద్దుగా దొంగ నా కొడుకు! అంటున్నారని పేర్కొంటూ రిప్లై పెడుతున్నారు. మొత్తానికైతే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవలే ‘డిస్కోరాజా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన రవితేజ ప్రస్తుతం ‘’ సినిమా చేస్తున్నారు. విలక్షణ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bEPPuw

Microsoft CTO Kevin Scott Pivots to COVID-19 Pandemic Response

Microsoft's chief technology officer, Kevin Scott, oversees thousands of engineers and scientists working in artificial intelligence, computer science and other research.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KEHuep

OnePlus 5T, OnePlus 5 Finally Get Android 10 - But, via Open Beta

OnePlus had promised that it would upgrade the OnePlus 5 and 5T to Android 10, and the company is now delivering on that promise. The first Android 10 Open Beta is now rolling out for the company's...

from NDTV Gadgets - Latest https://ift.tt/2S6PYis

Indian Movies Head to Streaming as Coronavirus Keeps Cinemas Shut

With the coronavirus pandemic keeping theatres shut, Indian movies have decided to release directly on streaming services. The Jyothika-starrer Ponmagal Vandhal has reportedly sold itself to Amazon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cPF0pr

OnePlus Warp Charge 30 Wireless Charger Price in India Tipped

OnePlus Warp Charge 30 Wireless Charger is expected to be priced at Rs. 3,990 but the company has not given any official statement on the same.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bF532s

How to Order Essential Goods on WhatsApp via JioMart

Reliance Jio has introduced a dedicated WhatsApp number for ordering on JioMart. The new JioMart WhatsApp Order Booking Service is live in select localities of Navi Mumbai, Thane, and Kalyan for now.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KCDAme

Germany Flips to Apple-Google Approach on Smartphone Contact Tracing

Germany changed course on Sunday over which type of smartphone technology it wanted to use to trace coronavirus infections, backing an approach supported by Apple and Google along with a growing...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aHLJAv

డబ్బు కంటే దానికే ఎక్కువ విలువ.. యువ హీరోతో ఛాన్స్ కోసం: పాయల్ రాజ్‌పుత్

వెండితెర మీదకు వచ్చిరాగానే పరువాలతో పరేషాన్ చేసేసింది . పంజాబీ సినిమా 'చెన్నమేరియా'తో సినీ గడపతొక్కిన ఈ భామ.. ఆ తరువాత RX100 సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయతో ఆమె చేసిన రొమాన్స్, అందాల ఆరబోత యమ కిక్కిచ్చింది. ఆ వెంటనే తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ చేసి తనలోని టాలెంట్ అంతా బయటపెట్టేసింది పాయల్. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అలా అనతికాలంలోనే టాలీవుడ్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం తన హోమ్ క్వారంటైన్ సమయాన్ని సరదాగా గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సరికొత్తగా ఆలోచించి అందాల విందు చేస్తోంది. మొన్ననే 'పిల్లో ఛాలెంజ్' అంటూ సెగలు రేపే పిక్ షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా అభిమానులతో ఆన్‌లైన్ చాట్ చేస్తూ డేటింగ్ సంగతులపై ఆసక్తికరంగా స్పందించింది. RX100 సినిమాలో కార్తికేయతో కెమిస్ట్రీ చూసిన ఆడియన్స్ ఆమెను కార్తికేయతో మీ రిలేషన్ ఏంటి? ఆయనతో డేటింగ్‌ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారని అడిగారు. దీనికి బదులిచ్చిన పాయల్.. కార్తికేయ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పింది. మా మధ్య ఉన్న ఆ స్నేహం చాలని చెప్పుకొచ్చింది. తెలుగు హీరోల్లో విజయ్ ‌దేవరకొండతో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది పాయల్. అలాగే రజినీకాంత్‌తో అవకాశం వస్తే చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. తాను డబ్బు కంటే ప్రేమకే ఎక్కువ విలువిస్తానని, అందరితో స్నేహంగా ఉండటంలో ఉన్న సరదాయే వేరని పాయల్‌ రాజ్‌పుత్ తెలిపింది‌. అలాగే క్రికెటర్లలో తనకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం పాయల్.. 5W అనే విలక్షణ కథాంశంలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. 5W అంటే ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అని చెప్పి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Se1ngC

JioMart WhatsApp-Based Online Portal Starts Amid Lockdown

Reliance Industries started testing its online shopping portal three days after Facebook said it will invest $5.7 billion in digital assets controlled by billionaire Mukesh Ambani.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bJM9HY

'We are finished!'

'There are a lot of companies that have been struggling really hard expecting to do better year after year.'

from rediff Top Interviews https://ift.tt/2KE1Kgg

When Sachin realised he could play Test cricket

'I felt Test cricket is just beyond my reach.'

from rediff Top Interviews https://ift.tt/3cOioFL

చిరంజీవి కూతురు శ్రీజ వల్లే ఇదంతా.. మ్యాటర్ మొత్తం చెప్పేసిన నిహారిక

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితులు అందరినీ ఇళ్లలోనే కట్టిపడేశాయి. ప్రభుత్వ ఆదేశాలనుసారం ప్రతీ వ్యక్తీ ఇంట్లోనే ఉంటూ కరోనా నివారణ చర్యల్లో భాగమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సరికొత్తగా ఆలోచించి ఇంట్లోనే ఉంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే బాధ్యత భుజాలపై వేసుకున్నారు. హీరోలంతా 'బీ ది రియల్ మెన్' అంటూ ఇంట్లో లేడీస్‌కి సాయపడాలని చెబుతుంటే.. మెగా ఫ్యామిలీ లేడీస్ మాత్రం ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే మేకప్ టెక్నిక్‌పై కన్నేసి ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ అమ్మాయిలంతా కలిసి 'పాస్ ది బ్రష్' అంటూ "మేకప్ వేసుకోక ముందు, వేసుకున్న తరువాత కనిపిస్తూ డాన్స్ చేశారు''. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లతో పాటు నాగబాబు కూతురు , అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సహా ఇంకొందరు మెగా ఫ్యామిలీ లేడీస్ పాల్గొన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో వైరల్ అయింది. చాలామంది లేడీ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ వీడియో రూపొందించడానికి కారణం అక్కే అని చెప్పింది నిహారిక. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న మెగాడాటర్ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌నెస్ పెంచడమే గాక, పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ అన్ని విషయాలపై స్పందిస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఈ మెగా మేకప్ ఛాలెంజ్ ఆలోచన ఎవరిది? మీకెందుకు చేయాలనిపించింది? అనే ప్రశ్నపై స్పందించిన నిహారిక.. తమకు ఆ ఆలోచన ఎలా పుట్టిందో చెప్పుకొచ్చింది. తమ ఫ్యామిలీ లేడీస్ వాట్సాప్ గ్రూప్‌లో శ్రీజ షేర్ చేసిన ఓ వీడియో చూశాక ఈ మేకప్ ఛాలెంజ్ చేయాలనే ఆలోచన వచ్చిందని నిహారిక తెలిపింది. హిందీలో ఉన్న ఆ మేకప్ వీడియోను తెలుగులో చేస్తే బాగుంటుందని భావించి మెగా ఫ్యామిలీ లేడీస్ అందరినీ ఒప్పించి ఈ ఛాలెంజ్‌లో భాగం చేశామని ఆమె తెలిపింది. వీడియో చేద్దామనగానే అందరూ రెడీ అన్నారు కాకపోతే విద్యా మాధురి అక్క మాత్రం కాస్త సతాయించి చివరకు ఓకే అనిందని చెప్పింది. ఒక్కొక్కరి క్లిప్పింగ్స్ తీసుకొని ఎడిట్ చేసి చివరకు ఈ వీడియో రెడీ చేశామని తెలిపింది నిహారిక. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/355Tr6j

కమల్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడన్న నటి.. ఇది కుట్రేనన్న దర్శకుడు

ప్రముఖ మలయాళీ దర్శకుడు, కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ కమల్ తనను లైంగికంగా వేధించాడని మాలీవుడ్ వర్ధమాన నటి ఒకరు ఆరోపించినట్టు శనివారం ఒక మలయాళం టీవీ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ‘ఆమి’ సినిమాలో నటించిన తనకు ‘ప్రణయమీనుకలుడే కాదల్’ చిత్రంలో లీడ్ రోల్ ఇస్తానని కమల్ ప్రామిస్ చేసినట్టు ఆ నటి ఆరోపించినట్టు వెల్లడించింది. ఇచ్చిన మాట ప్రకారం హీరోయిన్ పాత్ర ఇవ్వకపోగా తనను లైంగికంగా వేధించాడని ఆరోపించారని తెలిపింది. ఈ మేరకు కమల్‌కు నోటీస్ కూడా పంపిందని పేర్కొంది. ‘‘ఆయన దర్శకత్వం వహించిన ‘ఆమి’ సినిమా షూటింగ్ సమయంలో కూడా నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఆయన నన్ను ఫ్లాట్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయనపై నాకున్న నమ్మకాన్ని కమల్ పోగొట్టుకున్నాడు. మేకతోలు ధరించిన తోడేలు అతను. ఆయన సొంత ఇంట్లో కూడా నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు’’ అని నోటీసులో నటి ఆరోపించినట్టు ఛానెల్ కథనంలో పేర్కొంది. మంజూ వారియర్ ప్రధాన పాత్రలో 2018లో ‘ఆమి’ సినిమా వచ్చింది. Also Read: ఇదిలా ఉంటే, తనపై వచ్చిన ఆరోపణలను దర్శకుడు కమల్ ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపడేశారు. ఏడాది క్రితం తనకు లీగల్ నోటీసు వచ్చిన మాట నిజమేనని అన్నారు. దానిపై తన అడ్వకేట్‌ను సంప్రదించగా, ఆ ఆరోపణల్లో నిజం లేదని ఆయన చెప్పారని.. దీంతో నోటీసు పంపినవారి నుంచి తదుపరి చర్యల కోసం వేచి చూడాల్సి వచ్చిందన్నారు. వారు తరవాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాను దాన్ని పక్కన పెట్టేశానని స్పష్టం చేశారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన మాట్లాడారు. కుట్రపూరితంగానే తనపై ఈ ఆరోపణలు చేశారని కమల్ అన్నారు. ‘‘చలనచిత్ర అకాడమీలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు దీని వెనుక ఉన్నారని నా అనుమానం. కొన్ని అంతర్గత విభేదాల కారణంగా ఆయన పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఏడాది క్రితం నాకు వచ్చిన లీగల్ నోటీసు గురించి కేవలం నా అడ్వకేట్‌కు, ఆ మాజీ ఉద్యోగికి మాత్రమే తెలుసు. కానీ, దీన్ని నిరూపించడానికి నా వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కమల్ వెల్లడించారు. అయితే, తనపై ఆరోపణలను ప్రసారం చేసిన ఛానెల్ సైతం తనపై మతం పేరుతో దాడి చేయడానికి ప్రయత్నించిందని తాను బలంగా నమ్ముతున్నట్టు కమల్ చెప్పారు. ‘‘ఆ ఛానెల్‌లో నా పేరును కమలుద్దీన్ మహమ్మద్ మజీద్ అని పలికారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో నా పేరు కమలుద్దీన్ అని ఎవరికీ తెలీదు. అందరికీ కమల్ అనే తెలుసు. నేను తప్పుచేసుంటే నాపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఆ నటి కనీసం సోషల్ మీడియా పోస్ట్ అయినా ఎందుకు పెట్టలేదు? అసలు నా సినిమాలో నటీనటుల ఎంపిక కాస్టింగ్ టీమ్, నా అసోసియేట్స్ ద్వారా జరుగుతుంది’’ అని కమల్ వివరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SafhjD

దేశాధ్యక్షుడి విషయమై వర్మ షాకింగ్ కామెంట్స్.. అతని కంటే కిరాతకమైన వ్యక్తి ఆమెనే!!

ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జనం నోళ్ళలో నానడం రామ్ గోపాల్ వర్మ నైజం. ఏ సందర్భాన్నైనా తనదైన కోణంలో విశ్లేషిస్తూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి వర్మ.. తాజాగా నార్త్ కొరియా దేశాధ్యక్షుడి విషయమై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. గత కొన్నిరోజులుగా నార్త్ కొరియా అధ్యక్షుడు మరణించాడనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆయన స్థానంలో అతని సోదరి అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు చూసిన వర్మ, తన క్రియేటివిటీకి పదును పెడుతూ ట్వీట్ చేశారు. ''కిమ్ జంగ్ ఉన్ మరణించారని, అతని స్థానంలో ఆయన సోదరి అధికార బాధ్యతలు చేపట్టనుందనే వార్తలు వింటున్నాను. ఆమె కిమ్ కంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి అని భావిస్తున్నా. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తంలో ఫస్ట్ లేడీ విలన్‌ ఆమెనే అవుతుంది. ఇంకా చెప్పాలంటే జేమ్స్‌బాండ్ సినిమా రియల్ అయినట్లే'' అని పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ ట్వీట్‌ చూసి నెటిజన్స్ మాత్రం ఓ రేంజ్‌లో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ''లేడీ విలన్ మీకు ఇష్టమేగా పండగ చేసుకోండి, నిప్పు రాజేయాలంటే మీ తర్వాతే, అప్పుడే కన్ను పడిందా నీకు.. ఇండియా కాదు అని కొరియాకు వెళ్ళిపోయావా వర్మ, ఎవరినీ వదలవా సామీ.. రూమర్ అని ముందే చెప్పి మళ్ళీ ఆ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నావేంటి సారూ'' అంటూ రియాక్ట్ అవుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఆర్జీవీ నెక్స్ట్ సినిమాకు పాయింట్ దొరికేసిందని కామెంట్ చేస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/358JRj1

25 వసంతాల ‘ఘటోత్కచుడు’.. ఇది ఎస్వీ కృష్ణారెడ్డి మాయ

‘యమలీల’ వంటి గోల్డెన్ జూబిలీ హిట్ తర్వాత మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌లో కిషోర్ రాఠీ సమర్పణలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి నిర్మించిన మరో సూపర్ హిట్ చిత్రం ‘ఘటోత్కచుడు’. 1995లో విడుదలైన ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఏప్రిల్ 27తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో ఘటోత్కచుడిగా నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ నటించారు. రోజా, ఆలీ, రాజశేఖర్, శ్రీకాంత్, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, శరత్ బాబు ఇలా భారీ తారాగణమే ఉంది. అంతేకాదు, ఈ సినిమాలో నాగార్జున ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసారు. ఈ సినిమాలో ఎస్వీ కృష్ణారెడ్డి స్వరపరిచిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కాగా, ఈ చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా మనీషా బ్యానర్‌కి, కృష్ణారెడ్డి గారికి, నాకు, మా యూనిట్ అందరికీ ‘ఘటోత్కచుడు’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఘటోత్కచుడుగా సత్యనారాయణ గారి అద్భుత నటన ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ‘యమలీల’ తర్వాత ఆలీకి హీరోగా మంచి క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. అలాగే టాప్ హీరోయిన్ రోజా క్యారెక్టర్ అందరినీ అలరించింది. రోబోట్ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు చిన్న పిల్లలను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. ఘటోత్కచుడుకి చిన్నపాపకి మధ్య హార్ట్ టచింగ్ సెంటిమెంట్ అందరినీ టచ్ చేసింది. అన్నింటికీ మించి కింగ్ నాగార్జున గారి స్పెషల్ సాంగ్ సినిమా రేంజ్‌ని పెంచింది. సినిమా ప్రారంభంలో వచ్చే కురుక్షేత్రం సన్నివేశాలు ఈ సినిమాకి పెద్ద మల్టీస్టారర్ లుక్ తీసుకొచ్చాయి. కర్ణుడిగా యాంగ్రీ హీరో రాజశేఖర్, కృష్ణుడిగా చక్రపాణి, అర్జునుడిగా శ్రీకాంత్ నటించడం ప్రేక్షకులకు కన్నులపండువ అయ్యింది. కృష్ణారెడ్డి గారు ఈ సినిమా కోసం చేసిన ‘జజజ్జ రోజా’, ‘అందాల అపరంజి బొమ్మ’, ‘ప్రియమధురం’, ‘భమ్ భమ్ భమ్’, ‘భామరో నన్నే ప్యార్ కారో’, ‘డింగు డింగు’ పాటలన్నీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్‌గా నిలిచాయి. ఈ చిత్రనిర్మాణం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ 25 ఏళ్లుగా టీవీలో వచ్చిన ప్రతిసారీ కొన్ని వందల మంది ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ ఉండడం చాలా థ్రిల్ కలిగించింది. ‘ఘటోత్కచుడు’ లాంటి మంచి సినిమా మా మనీషా బ్యానర్‌లో వచ్చినందుకు నాకు, కృష్ణారెడ్డి గారికి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ‘ఘటోత్కచుడు’ కోసం అహర్నిశలు కృషిచేసిన టీంకి, ఈ ఘనవిజయానికి తోడ్పడిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబిటర్స్‌కి, అందరికీ మించి మీడియా ఫ్రెండ్స్‌కి స్పెషల్ థాంక్స్’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/355R8jD

మార్పు మంచిదే.. తెలుగు యాంకర్ల షాట్ ఫిల్మ్

మార్పు మంచిదే.. తెలుగు యాంకర్ల షాట్ ఫిల్మ్




from Telugu Samayam https://ift.tt/3ePbkKV

మిడిల్ క్లాస్ ఫండ్‌కు హీరో కార్తికేయ విరాళం.. మాటల్లేవ్ విజయ్ అన్న!

కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి పూటగడవని పేదవారికి ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. లబ్దిదారులకు బియ్యం, పప్పు వంటి నిత్యావసరాలు అందించడమే కాకుండా ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాయి. అలాగే, స్వచ్ఛంద సంస్థలు, చారిటీల ద్వారా కూడా పేదలకు సహాయం అందుతోంది. అయితే, ఈ సహాయాలేవి మధ్యతరగతి కుటుంబాలకు అందని పరిస్థితి. వారు కూడా గొంతెత్తి అడగలేరు. అందుకే, వాళ్లను ఆదుకోవడానికి హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. ఈ క్లిష్టపరిస్థితిలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక, నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతోన్న మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకు ‘మిడ్ క్లాస్ ఫండ్’ను ఏర్పాటుచేశారు. రూ.25 లక్షల నిధిని సమకూర్చారు. ఈ ఫండ్ ద్వారా అవసరమైన మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు. ఒక కుటుంబానికి రూ.1000 వరకు విలువ చేసే నిత్యావసరాలను కొనుగోలుచేసి ఇవ్వనున్నారు. Also Read: దీనికి చేయాల్సిందల్లా https://ift.tt/2W0QO1k వెబ్‌సైట్‌లో వివరాలను అందజేయడమే. అయితే, ఇది తాను చేస్తున్న సహాయం మాత్రమేనని. రేపు పరిస్థితులు చక్కబడిన తరవాత సహాయపొందినవారు తమకు వీలైతే మళ్లీ ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’కు విరాళం ఇవ్వొచ్చని విజయ్ కోరారు. దీని వల్ల మరికొంత మందికి సహాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. కాగా, విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయ్ దేవరకొండ ఎప్పుడూ కొత్త ఆలోచిస్తారని, ఈసారి ఎవ్వరూ పట్టించుకోని మిడిల్ క్లాస్ గురించి ఆలోచించారని సోషల్ మీడియాలో అభిమానులు కొనియాడుతున్నారు. Also Read: ఇదిలా ఉంటే, విజయ్ స్థాపించిన మిడిల్ క్లాస్ ఫండ్‌కు తొలిసారిగా మరో హీరో విరాళం ఇచ్చారు. ఆయనెవరో కాదు.. ‘RX 100’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కార్తికేయ. ఆయన లక్ష రూపాయల విరాళాన్ని MCFకు అందజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘మాటల్లేవ్ విజయ్ దేవరకొండ అన్న. నీ నిర్ణయానికి వందనం. మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగం మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు. నా వంతుగా MCFకు రూ.1 లక్ష అందజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత విరాళం ఇవ్వాలని విన్నవిస్తున్నాను’’ అని కార్తికేయ పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cOYsTj

35 మందికి జీతాలివ్వాలి.. అంత డబ్బు లేకపోవడంతో: విజయ్ దేవరకొండ

సినీకార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటుచేశారు. దీనికి చాలా మంది నటీనటులు, నిర్మాతలు విరాళాలు అందజేశారు. అలాగే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కూడా టాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్లు విరాళాలు ఇచ్చారు. అయితే, విజయ్ దేవరకొండ మాత్రం ఏ చారిటీకి విరాళాలు ఇవ్వలేదు. దీనిపై కొంత మంది సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, దీనికి గల కారణాల గురించి, తాను చేయబోయే సహాయ కార్యక్రమాల గురించి తాజాగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. తన ఫౌండేషన్ ద్వారా మొత్తంగా కోటి 30 లక్షల రూపాయలు ఖర్చుచేయనున్నట్టు వెల్లడించారు. ‘‘ఈ పరిస్థితికి కారణమైన దాని పేరు కూడా చెప్పాలని లేదు. విని విని చిరాకు వచ్చేసింది. కానీ, ఇది మనందరినీ గట్టిగా కొట్టింది. నన్ను కూడా. నేను మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా లేను. చూస్తే అకస్మాత్తుగా అకౌంట్‌లో డబ్బులు లేవు. నా కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు నా దగ్గర పనిచేసే 35 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించే బాధ్యత నాపై ఉంది. డబ్బులు లేకపోవడం కొత్తేమీకాదు.. అలవాటే. పడిపడి లేచా. కానీ, ఇలా 35 మందికి నేను ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్లకి జీతాలు ఇవ్వడం నాకు కొత్త. ‘కింగ్ ఆఫ్ ద హిల్’ నిర్మాణ సంస్థ పెట్టడం వల్ల, సామాజిక సేవా సంస్థను ప్రారంభించడం వల్ల నా వ్యక్తిగత సిబ్బంది, ఉద్యోగులు పెరిగారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి జీతాలు ఇవ్వడం నా బాధ్యత. గడిచిన నెల రోజులు నేను డబ్బులు సర్దుకోవడానికే సమయం సరిపోయింది’’ అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. Also Read: అయితే, తాను ఇంటిలో బాగానే ఉన్నానని.. కానీ, బయటికి వెళ్లినప్పుడు ఎంతో మంది ఇబ్బందులు పడటం చూశానని అన్నారు విజయ్. వారి గురించి ఆలోచిస్తుంటే అసలు నిద్ర పట్టడంలేదని.. వాళ్లకు ఏమైనా చేయాలని అనిపిస్తోందని చెప్పారు. అందుకే, ఈరోజు రెండు భారీ ప్రకటనలు చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నానంటూ తాను చేయబోయే మంచి పనులను వివరించారు. దేవేరకొండ ఫౌండేషన్ నుండి యూత్‌కి ఎంప్లాయిమెంట్ ‘‘ఈ లాక్‌డౌన్ పూర్తి అయ్యాక ప్రతి సామాన్య మనిషికి ఎంప్లాయిమెంట్ సమస్య మొదలు కాబోతోంది. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది మన ముందు ఉన్న ప్రశ్న. గత సంవత్సరం నుండి నా టీమ్ నేను కలిసి ఎంప్లాయిమెంట్‌కు సంబంధించి కొన్ని వ్యూహాలు రచించాం. ఒక లక్ష మందికి నేను ఉపాధి కల్పించాలనేది నా లక్ష్యం. అందులో మొదటగా 50 మంది స్టూడెంట్స్‌ను హైదరాబాద్ పిలిపించి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇచ్చాం. ఈ లాక్‌డౌన్ అందరూ ఉద్యోగాల్లో చేరలేదు. ఇద్దరు విద్యార్థులకు మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది. మిగిలిన వారందరికీ ఎంప్లాయిమెంట్ దొరకబోతోంది. ఈ ‘‘యూత్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్’’ కోసం ది దేవరకొండ ఫౌండేషన్ తరుఫున కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాం’’ అని విజయ్ వెల్లడించారు. మిడిల్ క్లాస్ ఫండ్.. ‘‘ఈ పరిస్థితుల్లో పేద వాళ్ళని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చాలా సపోర్ట్‌గా ఉంది. కేసీఆర్ గారు ప్రజల పట్ల తీసుకున్న జాగ్రత్రలు హర్షించదగ్గవి. కానీ, మధ్య తరగతి ప్రజలు కూడా చాలా ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారు. వారి కోసం ‘మిడిల్ క్లాస్ ఫండ్’ అని 25 లక్షల రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాం. సామాన్య మధ్య తరగతి వారికి హెల్ప్ అయ్యే విధంగా ఈ డబ్బును ఖర్చు పెట్టబోతున్నాం. ఎవరికైనా అత్యవసర సహాయం కావాలంటే https://ift.tt/2W0QO1k వెబ్‌సైట్‌లో మీ వివరాలు తెలియజేస్తే మా ‘మిడిల్ క్లాస్ ఫండ్’ నుండి మీకు సహాయం అందుతుంది. ప్రభుత్వం నుండి లబ్ది పొందలేని వారు, రేషన్ కార్డ్ లేని వారు ఈ హెల్ప్ తీసుకోవచ్చు’’ అని విజయ్ దేవరకొండ తెలిపారు. మరిన్ని వివరాలు కింది వీడియోలో తెలుసుకోవచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eRVHCv

'క్రాక్'లో కటారి.. సర్‌ప్రైజ్ చేసిన రవితేజ టీమ్

మాస్ మాహారాజా రవితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ''. గతంలో రవితేజతో ''డాన్‌ శీను, బలుపు'' లాంటి సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మ‌లినేని.. మరో హిట్ సినిమా లైన్‌లో పెట్టానని ఈ మూవీ టైటిల్ పోస్టర్ ద్వారానే హింట్ ఇచ్చేశారు. ‘క్రాక్’ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందింది. కాగా తాజాగా ఈ రోజు (ఏప్రిల్ 26) యాక్టర్ పుట్టినరోజు కానుకగా ఆయన లుక్ విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. సముద్రఖనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రాక్ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు ‘కటారి’ అని తెలిపారు. పేరుకు తగ్గట్టుగానే ఆయన లుక్ గంభీరంగా ఉంది. ఈ పోస్టర్ చూస్తూనే 'క్రాక్'లో రవితేజతో పోటీపడి ఆయన నటిస్తున్నాడని స్పష్టమవుతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. జయమ్మగా ఆమె అదరగొట్టేయనుంది. మొత్తానికైతే పోస్టర్స్ తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది క్రాక్ టీమ్. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తుండగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆ డేట్‌లో రావడం కష్టమే అని తెలిసింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y86D9c

మందు ప్రియులకు రామ్‌గోపాల్ వర్మ సపోర్ట్.. ఆల్కహాల్ నిషేధంపై సెన్సేషనల్ కామెంట్స్

కరోనా విలయతాండవాన్ని నివారించడానికై దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. నిబంధనలు కట్టుదిట్టం చేసి అన్నిరంగాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా లిక్కర్, వైన్ షాప్స్ విషయంలో చాలా కఠినమైన రూల్స్ పాస్ చేశారు. లాక్‌డౌన్ ముగించేవరకు మద్యం షాపులు తెరిచే ప్రసక్తే లేదని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ఇష్యూలోకి ఎంటరైన రామ్‌గోపాల్ వర్మ.. మందు షాపులు తెరవాలని కోరుతూ ఇన్‌డైరెక్ట్‌ ట్వీట్స్ చేశారు. మద్యం దొరకకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో పేర్కొంటూ మందు బాబులకు సపోర్ట్‌గా కామెంట్ చేశారు. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్‌ మార్కెట్ పెరిగి ప్రజల ఆర్ధిక అవసరాలకు నష్టం చేకూరుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. ''ప్రజలు కోరుకునే దాన్ని ఇలా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్‌‌లో ధరలు పెంచి అమ్మే అవకాశం ఉంటుంది. దీనివల్ల తమకు అవసరమైన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కారణంగా వారి కుటుంబాలు ఇతర అవసరాలను కోల్పోయే అవకాశం ఉంది'' అని వర్మ పేర్కొన్నారు. ఆల్కహాల్‌ దొరకకపోవడం కారణంగా కొందరిలో పెరిగిపోతున్న ఫ్రస్టేషన్‌ స్థాయి గురించి నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని వర్మ తెలపడం విశేషం. కరోనా వల్ల ఏర్పడిన ఈ పరిస్థితులు పరిపాలన విభాగాలపై కోపం తెప్పిస్తున్నాయని, అయినా ఆల్కహాల్‌కి కరోనాకు సంబంధం లేదని పేర్కొంటూ మందు బాబులకు సపోర్ట్ చేసే ట్వీట్స్ చేశారు వర్మ. ఏ విషయాన్నైనా ప్రత్యేక కోణంలో ఆలోచించే వర్మ.. లిక్కర్ దుకాణాల మూసివేతపై ఇలా కామెంట్స్ చేయడంతో ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. వర్మకు ట్వీట్‌పై రియాక్ట్ అవుతూ కరెక్ట్‌గా చెప్పారంటూ బదులిస్తున్నారు నెటిజన్లు. గత కొన్నిరోజుల క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్‌కి విస్కీ ఛాలెంజ్ విసిరిన ఆయన ఇప్పుడు మందు ప్రియులకు మద్దతు తెలిపి విస్కీ వీరుడని ప్రూవ్ చేసుకున్నారు. చూడాలి మరి వర్మ చేసిన ఈ ట్వీట్స్ ఏమైనా కొత్త మార్పులకు స్వీకారం చుడతాయా? అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W0FHWa

దివ్యాంగ డ్యాన్సర్లకు లారెన్స్ సాయం.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.25 వేలు

ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులు, పేదలు, సినీ నృత్యకళాకారులను ఆదుకోవడానికి ఇప్పటికే రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ రూ.3 కోట్లలో పీఎం కేర్స్ ఫండ్, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్, ఎఫ్ఈఎఫ్ఎస్‌ఐ యూనియన్, డాన్సర్స్ యూనిన్లకు రూ.50 లక్షల చొప్పున.. దివ్యాంగులకు రూ.25 లక్షలు, తన స్వస్థలం చెన్నైలోని రోయపురంలోని పేద ప్రజల కోసం రూ.75 లక్షల సాయం అందజేస్తున్నట్టు లారెన్స్ స్పష్టం చేశారు. లారెన్స్ ప్రకటించిన మొత్తాన్ని ప్రస్తుతం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పేద, దివ్యాంగ నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక్కొక్కరికీ రూ. 25,000 చొప్పున హైదరాబాద్‌లో 10 మందికి, చెన్నైలో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్‌గా వారి అకౌంట్లో వేశారు. దివ్యాంగులైన డ్యాన్సర్లను లారెన్స్ మొదటి నుంచీ ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లోని ఒక పాటలో కచ్చితంగా దివ్యాంగ డ్యాన్సర్లను చూపిస్తూ ఉంటారు. తన ఛారిటీ నుంచి వాళ్లకు సాయం అందిస్తూ ఉంటారు. ఇప్పుడు, ఈ కరోనా కష్టకాలంలో తనను నమ్ముకున్నవారు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు. Also Read: ఇదిలా ఉంటే, తన అభిమాన నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో లారెన్స్ నటించబోతున్నారు. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా వస్తోన్న ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ ఆ మధ్య ప్రకటించారు. ఈ సినిమాకు కూడా పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బునే లారెన్స్ విరాళంగా ప్రకటించారు. సేవను తాను దైవంగా భావిస్తానని.. ఇతరులకు సేవ చేయడంలోనే దైవత్వాన్ని వెతుక్కుంటానని లారెన్స్ చాలా సార్లు చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W4KMgq

రామ్ కొత్త లుక్ ... అచ్చం టీనేజ్ కుర్రాడిలానే

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని... దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ మధ్య సరైన సినిమాలు లేని రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ సినిమా చేస్తున్నాడు. రామ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాడు. నిత్యం నెటిజన్స్‌తో టచ్‌లో లేకపోయినా అప్పుడప్పుడు మాత్రం అభిమానులకు కనువిందు చేస్తుంటాడు. తాజాగా రామ్ తన లేటెస్ట్ పిక్ అభిమానులకు షేర్ చేశాడు. ఈ ఫోటో రామ్ ఎలాంటి మీసాలు, గడ్డాలు లేకుండా... క్లీన్ షేవ్‌లో కనిపించాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తాజాగా రామ్ సరికొత్త లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. క్లీన్ అండ్ నీట్ షేవ్ లో కనిపించి ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. మీసం కూడా లేకుండా ఉన్న రామ్ ని చూస్తుంటే టీనేజ్ బాయ్ లా గ్లామర్ అండ్ హ్యాండ్ సమ్ గా ఉన్నారు. ఈ లుక్ చూసిన రామ్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. గత నెల రోజులుగా లాక్ డౌన్ నడుస్తుండడం తో సామాన్య ప్రజలతో పాటు సినీ స్టార్స్ సైతం ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతూ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక రామ్ ఫోటోను పోస్టు చేస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి అంటూ ఓ మెసేజ్ కూడా పెట్టాడు. ఇక రామ్ హీరోగా వస్తున్న రెడ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా డిజిటల్‌లో రిలీజ్ అవుతుందని ఆ మధ్యవార్తలు వచ్చినా వాటిని రామ్ కొట్టిపారేశాడు. తన సినిమా లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ కూడా ఇచ్చాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eR8Pb8

చైతన్య ఒళ్లో గురకపెట్టి పడుకున్న శునకం.. మురిసిపోతున్న సమంత

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత ఈ లాక్‌డౌన్ సమయాన్ని తమ శునకంతో చాలా ఆనందంగా గడుతున్నారు. తమ శునకంతో ఆడుకుంటున్న, సేదతీరుతోన్న ఫొటోలను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్ట్ చేశారు. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో, చిన్న వీడియో ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే, సాధారణంగా శునకాలు నేలపై పడుకుంటాయి. పెద్దోళ్ల ఇళ్లలో మంచం మీద వాళ్ల పక్కనే పడుకుంటాయి. కానీ, సమంత శునకం మాత్రం ఆమె భర్త ఒళ్లో దర్జాగా బజ్జుంది. అది కూడా గురకతీస్తూ డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోయింది. సమంతకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టమట. అందుకే, ఆమె ఒక బుల్‌డాగ్‌ను పెంచుకుంటున్నారు. దీనికి హాష్ అని పేరు పెట్టారు. ఈ శునకానికి తొలి బర్త్‌డేను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఎప్పటికప్పుడు ఆ డాగ్‌తో ఫొటోలు తీసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి మురిసిపోతూ ఉంటారు. అయితే, ఇప్పుడు నాగచైతన్య ఒళ్లో అది గురకపెడుతూ నిద్రపోతోన్న వీడియోను సమంత పోస్ట్ చేసి మరింత మురిసిపోతున్నారు. ఈ పోస్ట్‌తో నాగచైతన్య క్వారంటైన్‌ లుక్‌ను కూడా సమంత బయటపెట్టారు. ఇక అన్యోన్య దంపతుల సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేస్తు్న్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక, ఈ ఏడాది ‘జాను’ సినిమాతో పలకరించిన సమంత.. ఆ తరవాత మరే తెలుగు సినిమాను అంగీకరించలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35hlGiB

ఒంటిపై నూలుపోగు లేకుండా రెచ్చిపోయిన తమన్నా.. అందాలకు అదొక్కటే అడ్డు

మిల్కీ బ్యూటీ తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒంటిమీద బట్టలు లేకుండా కేవలం పిల్లో మాత్రమే అడ్డు పెట్టుకొని క్లీవేజ్ కిక్కిచ్చింది. తన లేలేత ప్రాయాన్ని షో చేస్తూ అలా నేలపై పడుకొని యువతను కైపెక్కించింది మిల్కీ బ్యూటీ. పిల్లో ఛాలెంజ్‌లో భాగంగా ఈ ఫీట్ చేసింది తమన్నా. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఈ కారణంగా ఇంటికే పరిమితమైన తారలంతా ఏదో ఒక పని చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలంతా 'బీ ది రియల్ మెన్' ఛాలెంజ్ కొనసాగిస్తూ ఇంటిపనులు చేస్తుండగా, హీరోయిన్స్ '' కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ స్వీకరించిన పాయల్ రాజ్‌పుత్ పిల్లో అడ్డుపెట్టి అందాలు ఆరబోసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా అదే పని చేసి యువతను ఎంటర్‌టైన్ చేసింది. తమన్నా షేర్ చేసిన ఈ పిల్లో పిక్ చూసి నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. పాయల్‌ని ఆదర్శంగా తీసుకొని ఇలా చేస్తున్నావా?, అయినా ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడం సరికాదు అంటూ కొందరు స్పందిస్తుండగా.. వావ్, సూపర్, తమన్నా అందాలు అదరహో అంటూ ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నైట్ పార్టీ సాంగ్‌లో దుమ్మురేపిన తమన్నా.. ప్రస్తుతం గోపీచంద్ సరసన సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో తనది పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్ అని చెప్పింది తమన్నా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KCkaxT

ఇది దానం కాదు సాయం .. మిడిల్ క్లాస్‌కు అండగా విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడానికి విరాళం ప్రకటించాడు. రూ. కోటి 30 లక్షల సాయం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అంతేకాదు కరోనా సమయంలో సాయం చేసేందుకు రెండు ఛారిటీలను కూడా ఏర్పాటు చేశాడు. కరోన విషయంలో తనదైన స్టైల్లో సాయం అందిస్తూ... తనకుంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’(టిడి‌ఎఫ్), మిడిల్ క్లాస్ ఫండ్ (ఎంసీ‌ఎఫ్) అనే రెండు ఛారిటీ విభాగాలను విజయ్ దేవరకొండ ప్రారంభించాడు. కోటి రూయాలతో మొదలైన టిడిఎఫ్ ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతానని ఈ ‘గీత గోవిందం’ చెబుతున్నారు. అంతేకాదు తన జీవితంలో కనీసం ఒక లక్ష మందికి ఉద్యోగాలను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. ఇక వాటితో పాటు.. సంక్షోభ సమయంలో డబ్బుల్లేక నిత్యావసరాలు కూడా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజల కోసం కూడా విజయ్ ముందుకు వచ్చాడు. వారి కోసం మిడిల్ క్లాస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. రూ. 25లక్షలతో దీనిని ప్రారంభించాడు. ఈ ఫౌండేషన్ ముఖ్య ద్యేయం కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారికి కనీస అవసరాలు అందేలా చూడటం. ఒకప్పుడు తనది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనని గుర్తు చేశాడు విజయ్ దేవరకొండ. అందుకే మధ్యతరగతి కష్టాలు తనకు తెలుసన్నాడు. ఎవరికైనా నిత్యావసరాలు అవసరం అయితే thedeverakondafoundation.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ డిటైల్స్ నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారట. దాదాపు 2000 కుటుంబాల అవసరాలని ఎం.సి.ఎఫ్ ట్రస్ట్ తీర్చే ఉద్ధేశంగా పెట్టుకున్నట్టు విజయ్ తెలిపాడు. అయితే ఇది దానం ఏ మాత్రం కాదని సాయం అని అర్జున్ రెడ్డి హీరో చెబుతున్నాడు. ఈ ఫౌండేషన్ ద్వారా సాయం పొందినవారు ఎప్పుడైనా తిరిగి ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని కూడా చెబుతున్నారు. అలా వచ్చిన డబ్బుల్ని వేరే మంచి కార్యక్రమాల కోసం వాడుతామని విజయ్ తెలిపాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/354JOEI

మిడ్ క్లాస్‌కు విజయ్ దేవరకొండ సాయం.. రూ.25 లక్షలతో ఫండ్

మిడ్ క్లాస్‌కు విజయ్ దేవరకొండ సాయం.. రూ.25 లక్షలతో ఫండ్




from Telugu Samayam https://ift.tt/2x8838v

Saturday 25 April 2020

'Every industry is worried'

'... the restaurant industry, our industry... Everyone is in the same boat.'

from rediff Top Interviews https://ift.tt/2Y7GV4S

బాలకృష్ణపై యాంకర్ రవి కామెంట్స్.. అలాంటివి సరికాదంటూ!!

బుల్లితెర యాంకర్‌గా చేస్తూనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న వ్యక్తుల్లో పేరు ముందువరుసలో ఉంటుంది. అప్పట్లో ‘సమ్‌థింగ్ స్పెషల్’ అంటూ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించిన ఆయన.. ఆ తర్వాత ‘‘పటాస్, ఢీ’’ లాంటి ప్రోగ్రామ్స్ చేసి రెచ్చిపోయాడు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన రవి, తాజాగా ఓ మీడియాకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా , పవన్ కళ్యాణ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానెప్పుడూ కష్టాన్నే నమ్ముకుంటానని చెప్పాడు యాంకర్ రవి. నటుడిగా ఎదగాలనే ఉద్దశ్యంతో యాంకరింగ్ వృత్తిలోకి వచ్చానని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన టార్గెట్ వైపే దృష్టిపెడుతూ సాగిపోతున్నానని చెప్పాడు. ఎలాగైనా వెండితెరపై టాలెంట్ చూపించాలని చిన్నప్పటినుంచే ఓ కోరిక ఉండేదని చెప్పుకొచ్చాడు. తనకు గురువు చిరంజీవి గారే అని, స్వయంకృషితో పైకి రావడమే లక్ష్యంగా బుల్లితెరపై అడుగుపెట్టానని అన్నాడు. నాగార్జున సహాయంతో యాంకరింగ్ మొదలుపెట్టానని చెప్పాడు. ఆ తర్వాత బాలకృష్ణ గురించి మాట్లాడిన రవి.. ఎవడెవడో సోషల్ మీడియాలో ఆయనపై నెగెటివ్ కామెంట్స్ చేయడం సరికాదని అన్నాడు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ఏజ్‌లో కూడా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారని, వాళ్లకు ఎన్ని బాధలున్నా, ఎన్ని నొప్పులున్నా భరించి మనల్ని నవ్విస్తుంటే అలా కెమెంట్స్ చేయొద్దని అన్నాడు. బాలకృష్ణే కాదు మహేష్, రామ్ చరణ్ సహా మనల్ని ఎంటర్‌టైన్ చేసే హీరోలంతా దేవుళ్ళతో సమానమని రవి చెప్పడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ పక్కన తమ్ముడిగా ఛాన్స్ వస్తే మీ ఫీలింగ్స్ ఏంటని అడగగా.. తమ్ముడిగా ఏంటి నాయనా! ఆయన పక్కన పనోడిలా ఛాన్స్ వచ్చినా చేస్తానని అన్నాడు రవి. పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యా అని పిలిచే అవకాశం వచ్చిందంటే అదో డిఫెరెంట్ ఫీలింగ్ అని చెప్పాడు. పవన్ తోనే కాదు ఏ హీరోతో ఛాన్స్ వచ్చినా అదే ఫీలింగ్ ఉంటుందని రవి తెలిపాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S89ECO

'Detect every probable COVID-19 case'

'If done well, the containment measures can help minimise the impact of the epidemic.'

from rediff Top Interviews https://ift.tt/3aCQds5

అమల మాటలను సీరియస్‌గా తీసుకున్న సమంత! షాకిచ్చేలా పోస్ట్..

పెళ్ళికి ముందే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మంచి ఫ్యాన్ బేస్ కూడగట్టుకున్న .. నాగచైతన్యను పెళ్ళాడి అక్కినేని కోడలిగా బ్రాండ్ తెచ్చుకొని తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. అక్కినేని వారింట అందరికంటే యాక్టివ్‌గా సినిమాలు చేస్తూ వరుస విజయాలందుకుంటోంది. అయితే అనుకోకుండా లాక్‌డౌన్ రావడంతో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమై తమ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇచ్చింది అక్కినేని నాగార్జున భార్య అమల. ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ.. అక్కినేని వారింట్లో ఆడవాళ్లు వంటగదికి దూరంగా ఉంటారని చెప్పింది. అంతేకాదు తన భర్త నాగార్జున వంట బాగా చేస్తారని తెలిపింది. అత‌నుండ‌గా ఇంకెవరూ వంట చేయాల్సిన అవసరం లేదని అనేసింది. ఇలా అనడంతో, పరోక్షంగా కోడలు సమంతనే టార్గెట్ చేసిందని, సమంతను ఉద్దేశించే అలా మాట్లాడిందని టాక్ ముదిరింది. దీంతో సమంత వంట మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. మరోవైపు అత్త అమల మాటలు సీరియస్‌గా తీసుకుందో లేక తాను వంట చేయగలనని చెప్పాలనుందో తెలియదు గానీ.. సమంత గరిటె తిప్పింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అత్త మాటలను తిప్పికొట్టింది. ట్రప్ఫెల్ మస్రూమ్‌ పాస్తాను తయారు చేసి ఆ పిక్స్ అందరితో పంచుకుంది సామ్. దీంతో సమంత కావాలనే అమలకు కౌంటర్ వేసిందనే వార్తలు ఊపందుకున్నాయి. చూద్దాం మరి.. ఈ వార్తలపై అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో!. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aAa4YZ

5 Useful Features Introduced in Android 11 Developer Preview 3

Android 11 developer preview 3 dropped earlier this week as latest and probably the last developer preview for the next version of Android. Here are the five great new features that are coming in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3axigJq

Solar-Powered Food Carts Converted to Virus Disinfection Vehicles in Kabul

Afghanistan's total number of coronavirus cases was at more than 1,200 on Friday with 40 deaths, and officials and experts have cautioned the number could rise far higher given limited testing and the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VGbvkp

ఎస్.. డబ్బు విషయంలో గట్టిగానే ఉంటా.. లేకుంటే ఆ 23 పెళ్లిళ్లు చేయగలిగేవాడినా?: బ్రహ్మానందం

జీవితంలో డబ్బు సంపాదించడమే కాదు.. దాన్ని తగిన రీతిలో వాడటమూ అంతే ముఖ్యం అని అన్నారు హాస్య బ్రహ్మ . డబ్బువిలువ ఏంటో తనకు తెలుసు కాబట్టే జాగ్రత్త ఉంటానని.. అందుకే కసితో డబ్బు సంపాదించానన్నారు. అయితే తనను చాలా మంది డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉంటానని అంటుంటారని వాళ్లకు నా సమాధానం ఇదే అంటూ క్లారిటీ ఇచ్చారు బ్రహ్మానందం. లాక్ డౌన్ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సామాన్యులు పడుతున్న కష్టాలపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తను డబ్బు విషయంలో ఎందుకు అంత కఠినంగా ఉంటానో చెప్పుకొచ్చారు. ‘జీవితంలో మిగితా విషయాలను పక్కనపెడితే.. మన చలన చిత్ర సీమలో డబ్బుని నెగ్లెట్ చేసిన వాళ్లు ఉన్నారు. నేను చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోలేదు కాని.. ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నా. డబ్బు విషయంలో నేను గట్టిగా లేను అని అనుకుందాం.. రోజుకి వంద రూపాయిలు ఇచ్చేవాడు.. పది రూపాయలే ఇస్తానంటే నా జీవితం ఏంటి? దీన్ని నేను డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వడం అని అంటాను. అలా ఇచ్చాను నేను 23 మంది ఆడపిల్లలకు నా చేతులతో పెళ్లి చేయించగలిగాను. నేను ఆ ఆడ పిల్లలకు పెళ్లి చేయకపోతే.. వాళ్ల జీవితాలు ఏమయ్యేవి? ఆ బాధ్యతతోనే నేను వాళ్లకు పెళ్లి చేశాను. ఇవన్నీ నేను చెప్పుకోవాల్సిన విషయాలు కాదు కాని.. అసలు నేను ఎవర్ని వాళ్లకు ఇవ్వడానికి. గ్లోబు భగవంతుడు ఇస్తే అది అందరిదీ.. మనం ఒకడికి ఇస్తున్నాం.. వాడు మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, వాడికి మనం సహాయం చేస్తున్నాం.. ధర్మం చేస్తున్నాం.. ఇలాంటి పిచ్చి మాటలు.. మన డిక్షనరీలో ఉండకూడదు. ఇది నా అభిప్రాయం. ఏదో నువ్ సాయం చేస్తున్నావ్ కదా అని ఫొటో తీసి చూపిస్తే.. అతడి లేనితనంతో పాటు సహాయం చేసేమనే విర్రవీగే ముఖకవళికలు కనిపిస్తుంటాయి. ఇవి నాకు ఇష్టం ఉండదు. అందుకే రూపాయి అనేది ఎటువంటి పేదరికం నుంచి ఉద్భవించిందో నాకు తెలుసు కాబట్టి. దాని విలువే కాబట్టి. అది తలచుకుంటే ఎంత నరకం చూపిస్తుందో కూడా నాకు తెలుసు. కోటీశ్వరుడు నిద్ర లేకుండా గడుపుతుంటాడు.. రిక్షాతొక్కేవాడు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు. నా అభిప్రాయంలో ఆ రిక్షాతొక్కేవాడే కోటీశ్వరుడు. డబ్బు అనేదే ప్రధానం కాదు’ అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VCYyaS

Vodafone Idea Offering 4GB High-Speed Data on 3 Prepaid Recharge Plans

Vodafone Idea has launched its double data offer on the Rs. 299, Rs. 449, and Rs. 699 prepaid recharge plans. The new launch comes just days after the telecom operator limited the double data benefits...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eSyPme

US Court Approves Record $5 Billion Fine of Facebook Over Privacy

US regulators on Friday welcomed a "historic" $5 billion settlement with Facebook over data privacy as the social network said it was already implementing the provisions of the deal.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bEzXrL

BSNL Extends Free 'Work@Home' Broadband Plan Validity Until May 19

Bharat Sanchar Nigam Limited (BSNL) has extended the validity of its "Work@Home" promotional broadband plan until May 19. The plan, which is meant for BSNL landline customers, is available for...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eTZkIm

పోలీసుల చర్యలపై చంద్రబోస్ పాట.. చిరంజీవి రియాక్షన్

దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా నివారణలో భాగం కావాలని చెప్పారు. మరోవైపు ప్రజలు రోడ్లపైకి రాకుండా, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ రేయింబవళ్లు డ్యూటీ చేస్తున్నారు పోలీస్ అన్నలు. అయితే ఈ కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహణపై ప్రజల్లో అవగాహన నింపుతూ అద్భుతమైన పాట రాసి ఆలపించారు . ఈ పాట చూసిన మెగాస్టార్ చిరంజీవి.. దాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ విలువైన సందేశమిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ‘‘కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన కోసం పోరాడుతోంది పోలీస్ శాఖ. పోలీసులందరినీ గౌరవిద్దాం, వాళ్లకు సహకరిద్దాం. చంద్రబోస్ రాసి పాడిన ఈ పాట పోలీస్ శాఖ గొప్పతనాన్ని తెలుపుతూ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను, సైబరాబాద్ పోలీస్‌ను ట్యాగ్ చేశారు మెగాస్టార్. కాగా ఈ సందేశాత్మక పాటను సీపీ సజ్జనార్ సూచన మేరకు రాశానని చంద్రబోస్ తెలిపారు. కరోనా విలయతాండం చేస్తున్న ఈ పరిస్థితుల్లో పోలీసుల విధి నిర్వహణ చాలా గొప్పగా ఉందని, చాలామంది ప్రజలు వారికి సహకరిస్తున్నారని, కొందరు మాత్రమే సహకరించడంలేదు కాబట్టి అందరిలో అవగాహన వచ్చేలా ఈ అంశంపై పాట రాయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనను అడిగారని చెప్పారు చంద్రబోస్. ఈ నేపథ్యంలోనే ‘ఆలోచించండి అన్నలారా, ఆవేశం మానుకోండి తమ్ముల్లారా..’ అంటూ ఎంతో బాధ్యతతో ఈ పాట రాశానని ఆయన తెలిపారు. ఈ పాట రాసిన చంద్రబోస్‌ని సీపీ సజ్జనార్ స్వయంగా సత్కరించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VW14In

Xiaomi Hosting an Event on April 30, Redmi Note 9 Likely to Debut

Redmi Note 9 series is getting a new member on April 30, Xiaomi announced through a teaser circulated through its social media channels.

from NDTV Gadgets - Latest https://ift.tt/3byd610

World's Biggest Tech Show May Have Spread Coronavirus in the US and Beyond

While researchers and scientists are busy in finding a cure of COVID-19 that has affected millions of lives worldwide, a new report has emerged online that suggests CES 2020 held in Las Vegas may have...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VAjgIj

అలా ఉండే బాబాయ్ ఇలా.. పవన్ కళ్యాణ్‌ పొలిటికల్ జర్నీపై నిహారిక కామెంట్స్

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25 సినిమాలు చేశాక పొలిటికల్ బాట పట్టిన సంగతి తెలిసిందే. 'జనసేన' పేరుతో పార్టీ ప్రారంభించిన ఆయన జనాలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంతో పోరాడుతున్నారు. అవినీతి రహిత సమాజం చూడాలన్నదే లక్ష్యంగా సాగిపోతున్నారు. అయితే తాజాగా పవన్ పొలిటికల్ ప్రయాణంపై నాగబాబు కూతురు, మెగా డాటర్ ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన నిహారిక.. పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూల్లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయాలతో పాటు కుటుంబ విషయాలను పంచుకుంటోంది. మరోవైపు సామజిక మాధ్యమాల్లోనూ చురుకుగా ఉంటూ నెటిజన్లతో చిట్‌ఛాట్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చిన నిహారిక, బాబాయ్ పవన్ కళ్యాణ్ నైజం గురించి చెప్పుకొచ్చింది. పవన్ బాబాయ్ ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడని, ఆయన మితభాషి అని చెప్పింది నిహారిక. ఎప్పుడూ కామ్‌గా ఏదో ఒక పుస్తకం చదువుతూ తన లోకంలో తానుండే బాబాయ్.. రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని వేలమంది ఎదురుగా వేదికపై అలుపెరగని ప్రసంగాలు చేయడం చూసి తాను ఆశ్చర్యపోతుంటానని తెలిపింది. బాబాయ్ మనసు వెన్న అని, అలాగే ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి అని చెప్పింది. రాజకీయాల్లో అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకొచ్చింది నిహారిక. ఆమె చేసిన ఈ కామెంట్స్ చూసి అటు మెగా అభిమానులు ఇటు జన సైనికులు ఖుషీ అవుతున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xXiHiU

Airbnb Booking Data From China Offers Glimpse of a Rebound

Data from AirDNA, a separate analytics firm, showed the number of bookings for the week of April 13 in 10 big Chinese cities, including Shanghai and Guangzhou, were up nearly 80 percent from the week...

from NDTV Gadgets - Latest https://ift.tt/353aw0A

విజయ్ దేవరకొండ 'బీ ది రియల్ మెన్' వీడియో.. అప్పటి మందు బాటిల్స్ ఇప్పుడు!!

రొటీన్‌కి భిన్నంగా సినిమాలు చేస్తూ నేటితరం యువతను బుట్టలో వేసుకున్న '' ఛాలెంజ్ లోనూ తనదైన పంథా కొనసాగించాడు. సెలబ్రిటీలంతా ఇంటి పని, వంట పని చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తే మనోడు మాత్రం అందుకు భిన్నంగా తన ''డే యాక్టీవిటీ'' అంతా షూట్ చేసి డిఫరెంట్ వీడియో తయారు చేశాడు. ఆ వీడియోను ట్వీట్ చేస్తూ మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్‌కి తన సవాల్ విసిరాడు రౌడీ స్టార్. ఈ లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోని ఆడవాళ్ళకు సాయపడుతూ 'రియల్ మెన్' అనిపించుకోవాలని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్ ప్రారంభించాడు. మొదటగానే రాజమౌళిని టార్గెట్ చేయడంతో అది కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీని అమాంతం చుట్టేసింది. ఈ క్రమంలో రీసెంట్‌గా కొరటాల శివ తన వీడియో పోస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండకు సవాల్ విసిరారు. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన విజయ్.. ''ఇంట్లో నన్ను ఇంకా రియల్ మ్యాన్‌లా చూడటం లేదు. పిల్లల మాదిరిగానే ట్రీట్ చేస్తున్నారు. అయినా ఈ లాక్‌డౌన్ లోపే నా వీడియో అందిస్తా'' అని పేర్కొన్నాడు. అన్నట్లుగానే వీడియోతో అందరి ముందుకొచ్చిన రౌడీ విజయ్.. మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ లాక్‌డౌన్‌ రోజులను తాను ఎలా గడుపుతున్నానో ఈ వీడియో ద్వారా అందరి ముందుంచాడు. మామూలు రోజుల్లో రోజుకు 6 గంటలు మాత్రమే నిద్రపోయే వాడినని, ఇప్పుడు మాత్రం రోజుకు తొమ్మిదిన్నర గంటలు హాయిగా పడుకుంటున్నానని పేర్కొంటూ ఆ క్లిప్పింగ్స్ చూపించాడు. అలాగే అప్పటి వైన్ బాటిల్స్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ అయ్యాయని చెబుతూ అలా కూడా ఆకట్టుకున్నాడు. రోజంతా ఉండే ఖాళీ సమయంలో వీడియో గేమ్స్ ఆడటం, ఐస్ క్రీం తయారు చేయడం, ఇంట్లోని వాళ్ళతో కలిసి ఇన్ డోర్ గేమ్స్ ఆడుతూ ఆ ఐస్ క్రీం తినడం లాంటివి చేస్తున్నానని పేర్కొంటూ, ఆ వీడియోను తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కెమెరాలో బందించాడని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇక మనోడి యవ్వారం చూసి అబ్బో! మామూలుగా లేదే.. అంటున్నారు నెటిజన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YaNe7L

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd