Sunday 31 January 2021

Apple Releases iCloud Passwords Extension for Chrome Browser

The iCloud Passwords extension is available for download on the Chrome Web store, and is available for both Windows and Mac versions of Chrome.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ml82Wt

Clubhouse, the Invite-Only Social Media App, Booms in Japan

Clubhouse, a private social audio app, is gaining a lot of traction in Japan. It is now the number 1 free app on Apple's App Store. The latest round of funding valued the company at $1 billion.

from NDTV Gadgets - Latest https://ift.tt/3apSLeU

Samsung Galaxy Z Fold 3 Ultra Concept Render Suggests S Pen Support

Samsung Galaxy Z Fold 3 Ultra concept renders suggest that the phone could have a Samsung Galaxy S21 Ultra-like quad rear camera setup, thin bezel display, and S Pen support. The rumoured smartphone...

from NDTV Gadgets - Latest https://ift.tt/3apjKaD

As Google Eyes Australia Exit, Microsoft Talks Bing With PM

Australian PM Scott Morrison says Microsoft is confident that its search engine Bing can fill the gap in Australia if Google pulls its search over required payments to media outlets for their content.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YuTp5d

Motorola Moto G Pro Is Receiving Android 11 Update

Motorola Moto G Pro is receiving the Android 11 update in the UK. The update for the phone was listed on Motorola's update portal and confirmed by a moderator on the company's community page....

from NDTV Gadgets - Latest https://ift.tt/2YzfqjE

Facebook CEO Mark Zuckerberg Asked Australian Lawmakers to Change Policy

Facebook CEO Mark Zuckerberg reached out to Australian lawmakers to discuss rules that would make internet giants pay news outlets for content but failed to persuade them to change policy, said the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MHbHxA

Samsung Galaxy A72 Spotted Online, May Pack 5,000mAh Battery

Samsung Galaxy A72 is likely the successor of the Samsung Galaxy A71 which had a slightly smaller 4,500mAh battery but a similar 25W fast charging charger. The Samsung Galaxy A72 is reportedly listed...

from NDTV Gadgets - Latest https://ift.tt/36rMXAE

Xiaomi Says Legal Complaint Against US to Protect Its Interests

Xiaomi has filed a legal complaint against the US Department of Defence and the Treasury Department. The Chinese smartphone maker says that US's decision to include the company as a "communist...

from NDTV Gadgets - Latest https://ift.tt/39AWl6J

65వ పడిలోకి తెలుగువారి ఆనందం బ్రహ్మానందం.. హాస్య బ్రహ్మ సినీ జర్నీలో మైలురాళ్లు ఎన్నో ఎన్నెన్నో..!

బ్రహ్మానందం.. ఈ పేరు వినబడితే చాలు తెలుగు వారి మదిలో ఆనందం చిగురిస్తుంటుంది. తనదైన ఎక్స్‌ప్రెషన్స్, కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్‌తో వెండితెరపై హాస్యం పండించడంలో తనకు సాటెవ్వరూ లేరని నిరూపించారు . కోట్లాదిమంది ప్రేక్షకులను ఇట్టే రిలాక్స్ చేసే ఓ కామెడీ టానిక్ ఆయన. మూడున్నర ద‌శాబ్ధాల కెరీర్‌లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి కామెడీ కింగ్ పుట్టినరోజు అంటే మామూలుగా ఉంటుందా!. సోషల్ మీడియా హోరెత్తిపోవాల్సిందే.. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆయన పుట్టినరోజు. నేటితో 64 సంవత్సరాలు పూర్తిచేసుకొని 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు బ్రహ్మానందం. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆయన బర్త్ డే విషెస్ మాత్రమే దర్శనమిస్తున్నాయి, హాస్యానికి పెట్టింది పేరు మీరంటూ సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఆయనపై ప్రశంసల వర్షం గుప్పిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఆయన తండ్రి కన్నెగంటి నాగలింగాచారి, తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. చదువులో ముందంజలో ఉండే ఆయన మాస్టర్ ఆఫ్ డిగ్రీ తెలుగు చేసి అత్తిలిలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే మిమిక్రీ చేస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగమయ్యేవారు. స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇస్తూ భేష్ అనిపించుకునేవారు. ఈ క్రమంలోనే జంధ్యాల రూపొందించిన ‘ఆహా నా పెళ్లంట' సినిమాలో 'అరగుండు' అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు బ్రహ్మానందం. ఆ సినిమాలో బ్రహ్మానందం కామెడీ టైమింగ్ చూసి ఫిదా అయిన దర్శకనిర్మాతలు వరుస ఆఫర్స్ ఇవ్వడంతో ఇక తన సినీ కెరీర్‌లో వెనుతిరిగి చూడలేదు బ్రహ్మానందం. బ్రహ్మి అంటూ ప్రేక్షకుల చేత ముద్దుగా పిలిపించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఖాన్ దాదా, బద్దం భాస్కర్, కిల్ బిల్ పాండే, కత్తి రాందాసు, శంకర్ దాదా ఆర్ఎంపీ, చిత్రగుప్తుడిగా, నెల్లూరు పెద్దారెడ్డి, శాస్త్రి, చారి, హల్వారాజ్‌, ప్రణవ్‌, బాబీ, జిలేబీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పోషించిన విలక్షణ కామెడీ రోల్స్ ఎన్నో ఎన్నెన్నో. ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇక నేటితరం హీరోలు నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా మూడు తరాల హీరోలతో నటించి ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు నవ్వుల పంట పండించారు బ్రహ్మానందం. నటుడిగా పరిచయం చేసిన 'అహ నా పెళ్లంట' చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. ఆ తర్వాత ఆయన కెరీర్‌లో ఐదు నందులు, ఒక ఫిల్మ్ ఫేర్, సైమా, ‘మా' అవార్డులతో పాటు 2010లో పద్మ శ్రీ పురస్కారం దక్కింది. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డుల్లో కూడా తన పేరు లిఖించుకున్నారు బ్రహ్మి. తెలుగులో కామెడీ రారాజుగా కిరీటం దక్కించుకున్న బ్రహ్మానందం.. ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించేశారు. ఒకప్పుడు దూకుడుగా సినిమాలు చేసిన ఆయన, వయసు మీదపడటంతో తన సినీ ప్రస్థానాన్ని కాస్త నెమ్మది చేశారు. ఇక ఈ నవ్వుల మహారాజుతో దాగిఉన్న మరో టాలెంట్ చిత్రలేఖనం. అద్భుతమైన చిత్రకళ తనలో ఉందని ఇటీవలే ప్రేక్షకలోకానికి చూపించి మెప్పించారాయన. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. సో.. నేడు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా 'సమయం తెలుగు' తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oBupnE

WhatsApp Posting Status Messages to Allay Privacy Concerns

WhatsApp is now posting status messages to reassure users of its "commitment to privacy" in the latest attempt to keep them from switching to alternate messaging apps. A recent privacy policy...

from NDTV Gadgets - Latest https://ift.tt/2YtVMWa

స్టార్ డైరెక్టర్‌ శంకర్‌కు 'రోబో' తెచ్చిన కష్టాలు.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

భారీ సినిమాలు రూపొందిస్తూ తనదంటూ ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. అది కూడా ఆయన రూపొందించిన సినిమా కారణంగా. అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచి రికార్డులు తిరగరాసిన 'రోబో' కథ తనదే అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డైరెక్టర్‌ శంకర్‌కు చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా రోబో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అన్ని సెంటర్లలో భారీ ఆదరణ చూరగొని సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఆ 'రోబో' కథపై అరుల్‌ తమిళ్‌ నందన్‌ అనే రైటర్‌, డైరెక్టర్ శంకర్‌పై పలు ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కాడు. తాను రాసిన 'జిగుబా' అనే కథను కాపీ కొట్టి శంకర్‌ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని కేసు వేశాడు. అయితే ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక పర్యాయాలు ఆదేశించినప్పటికీ శంకర్‌ నుంచి ఎలాంటి స్సందన రాలేదు. దీంతో తాజాగా శంకర్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేస్తూ కేసును ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు. 1996లో అరుర్‌ తమిళ్‌ నందన్‌ రాసిన 'జిగుబా' కథ ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురితమవడమే కాకుండా ఆ తర్వాత 2007లో ఈ కథను ఓ నవలగా ముద్రించారు. సో.. చూడాలి మరి 'రోబో'తో వచ్చిన చిక్కుల్లోంచి శంకర్ ఎలా బయటపడతారనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3apwQEE

చావు కబురు చల్లగా: కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రేమకు ముహూర్తం.. బ్యూటిఫుల్ రాక్షసి అంటూ హీరో ట్వీట్

RX 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ML, హిప్పీ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఆయన ఇప్పుడు '' అంటూ మరో విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో జంటగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మర్చి 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో కార్తికేయ. ''ఈ మార్చి 19కి చావు కబురు చల్లగా చెప్పడానికి బాలరాజు గాడు, మల్లిక థియేటర్లలోకి వస్తున్నారు. బిగ్ బ్యానర్ గీత ఆర్ట్స్‌లో ఈ సినిమా చేయడం, బ్యూటిఫుల్ రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది'' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఇదే విషయాన్ని తెలుపుతూ లావణ్య తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. మీ అందరినీ మార్చి 19న మళ్ళీ థియేటర్స్‌లో కలవనుండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఆమె పేర్కొంది. డిఫరెంట్ టైటిల్‌లో వస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. ఇక ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తుందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NGMvrt

బాలయ్య స్టైలిష్ లుక్ అదుర్స్.. ఎన్టీఆర్ జయంతి నాడే BB3 రిలీజ్

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ BB3 (వర్కింగ్ టైటిల్). మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పుట్టిన‌రోజు కానుక‌గా విడుదల చేసిన ‘BB3 ఫస్ట్ రోర్’ టీజ‌ర్‌కి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఎగ్జయిటింగ్ అప్‌డేట్‌ను ఆదివారం మధ్యాహ్నం 3:36 గంటలకు అందిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ఉదయం ప్రకటించింది. అన్నట్టుగానే విడుదల తేదీతో పాటు బాలకృష్ణ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని మే 28న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు అధికారికంగా ప్రక‌టించారు. టీజ‌ర్‌లో మాస్‌ లుక్‌లో అద‌ర‌గొట్టిన బాలయ్య.. ఇప్పుడు ఈ కొత్త పోస్టర్‌లో స్టైలిష్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. జేబులో చేయిపెట్టుకుని న‌డిచివ‌స్తున్న బాల‌య్య స్టైలిష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మే 28 విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న నందమూరి తారక రామారావు జ‌యంతి కావ‌డం విశేషం. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సింహా, లెజెండ్ సినిమాల త‌ర్వాత బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మ‌రో సూప‌ర్‌ సెన్సేష‌న‌ల్ మూవీ ఇది. మా ద్వార‌కా క్రియేష‌న్స్ బేన‌ర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ తారాగ‌ణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఫిబ్రవ‌రి సెకండ్ వీక్ నుండి ఫైన‌ల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి స‌మ్మర్ స్పెష‌ల్‌గా మే28న ఈ చిత్రాన్ని ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు భారీ తారాగ‌ణం న‌టిస్తోంది. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం.రత్నం మాటలు రాశారు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు ఎడిటర్లు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iZYX1e

గ్రాండ్‌గా 'నరుడి బ్రతుకు నటన' చిత్ర ప్రారంభం.. ముఖ్య అతిథిగా ఎస్. రాధాకృష్ణ

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్ యువ కథానాయకుడు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నేడు అధికారికంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు జరిగాయి. చిత్ర నాయకా, నాయికలు సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ పెద్ద కుమార్తె హారిక క్లాప్ నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) చిత్ర దర్శక,నిర్మాతలకు చిత్రం స్క్రిప్ట్‌ను అందచేశారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుంది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YtTdn5

బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ: అల్లు అర్హ అల్లరి వీడియో.. బన్నీ ఎమోషనల్

గారాలపట్టి అల్లు అర్హ తండ్రితో కలిసి ఎంత అల్లరి చేస్తుందో చెప్పాల్సిన అవసరంలేదు. అర్హతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతూ ఉంటారు బన్నీ. అర్హ ముద్దు ముద్దు మాటలకు బన్నీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతుంటారు. తాజాగా అర్హ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అల్లు అర్జున్. ఈ వీడియోలో అర్హ చిలిపిగా చెప్తున్న డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ’ అని తన తండ్రిని ఉద్దేశించి వీడియోలో అర్హ అంటోంది. ఆమె చిలిపిగా ఆ డైలాగ్ చెప్పగానే వీడియో తీస్తున్న బన్నీ నవ్వు ఆపుకోలేకపోయారు. వాస్తవానికి ఇది గతేడాది మార్చి 1న తీసిన వీడియో అట. కానీ, బన్నీ ఇప్పుడు పోస్ట్ చేశారు. దీనికి కారణం ఉంది. అల్లు అర్జున్ మళ్లీ ‘పుష్ప’ షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లారు. తన టీమ్‌తో కలిసి ఆయన కేరళ వెళ్లినట్టు సమాచారం. ఇది కాస్త పెద్ద షెడ్యూల్ అట. అందుకే, ఆ వీడియోను షేర్ చేసి దాని మీద ‘ఐ మిస్ యు అర్హ’ అని రాశారు బన్నీ. తన గారాలపట్టి అల్లరిని మిస్ అవుతున్నందుకు ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. కానీ, అర్హ వీడియో చూసిన వాళ్లకు బన్నీ ఎమోషన్ కనబడదు.. ఆమె చిలిపితనం మాత్రమే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ‘పుష్ప’ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NTDQCf

Pushpa: అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారా..? కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సుకుమార్

స్టైలిష్ స్టార్ హీరోగా రూపొందుతున్న '' మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇటీవలే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు కన్ఫ్యూజన్. తాజాగా విడుదల చేసిన ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో బన్నీ కాలుకు ఐదు వేళ్లే కనిపించడంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. గతంలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నట్లు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా.. అందులో అల్లు అర్జున్ ఎడమకాలికి ఆరు వేళ్లు కనిపించాయి. కానీ లేటెస్ట్ పోస్టర్‌ నిశితంగా గమనిస్తే ఆ కాలుకి ఐదు వేళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ఈ పోస్ట‌ర్‌ చూసిన ఫ్యాన్స్ బ‌న్నీ ఇందులో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడా? అని చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద డిస్కషన్ మొదలైంది. చూడాలి మరి.. ఈ విషయంలో అసలు సీక్రెట్ ఏంటనేది సుకుమార్ చెబుతారా? లేక సస్పెన్సు లోనే ఉంచుతారా? అనేది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జ‌రుగుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తుండగా.. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cE45XR

‘ఆహా’లో రవితేజ ‘క్రాక్’.. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్

మాస్ మహారాజా హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘క్రాక్’. బి.మధు నిర్మాత. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. విడుదలైన తొలి వారంలోనే లాభాల బాట పట్టింది. తొలి రోజు ఆర్థిక సమస్యలతో రాత్రి వరకు షోలు పడకపోయినా ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడలేదు. మొత్తానికి రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ‘క్రాక్’ నిలిచింది. ఇంత సూపర్ హిట్ అయిన ‘క్రాక్’ సినిమాను ఇంకా థియేటర్లలో చూడని వారికి శుభవార్త. ప్రముఖ అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ‘క్రాక్’ మూవీ అందుబాటులోకి వస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ‘క్రాక్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేస్తూ ‘ఆహా’ ట్వీట్ చేసింది. అంతేకాదు, కొత్త ట్రైలర్‌ను రేపు 11 గంటలకు విడుదల చేస్తోంది ‘ఆహా’. ‘క్రాక్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘ఆహా’ సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ రైట్స్‌ను ‘ఆహా’ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకున్నట్టు మొదట ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం రాగా.. ఇప్పుడు, రూ.8 కోట్లని అంటున్నారు. నిజానికి రిపబ్లిక్ డేకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ‘ఆహా’ ప్లాన్ చేసిందట. అయితే, డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాత మధుపై ఒత్తిడి రావడం.. ఆయన అల్లు అరవింద్‌ను రిక్వెస్ట్ చేయడంతో ఫిబ్రవరి 5కు వాయిదా వేసుకున్నారని టాక్. ఏదేమైనా థియేటర్‌లో విడుదలైన 27 రోజుల్లోనే ‘క్రాక్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులకు థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేశారు. గోపీచంద్ మలినేని టేకింగ్, పోలీస్ అధికారిగా రవితేజ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు వీటన్నింటినీ ప్రేక్షకులు ఇంట్లోనే మరో నాలుగు రోజుల్లో ఎంజాయ్ చేయొచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pBHpe7

Khiladi: క్రాకింగ్ హిట్ తర్వాత మరో మాస్ జాతరకు ముహూర్తం ఫిక్స్.. 'ఖిలాడీ'గా రవితేజ రెడీ

ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ ఇటీవలే 'క్రాక్' సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. కొత్త ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి బరిలో దిగి క్రాకింగ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అదే జోష్‌లో తన లేటెస్ట్ మూవీ ''లో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాను మే 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసి రవితేజ అభిమానుల్లో జోష్ నింపారు చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై మాస్ మహారాజా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్‌డేట్స్ చూస్తుంటే.. క్రాకింగ్ హిట్ తర్వాత ఈ వేసవిలో 'ఖిలాడీ' రూపంలో మరో మాస్ జాతర ఖాయమే అని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YrOemG

నేను నిక్షేపంగా ఉన్నాను.. ఆ వార్తలు బాధించాయి: నటి ఆమని ఆవేదన

రెండు రోజుల క్రితం తెలంగాణలోని మంచిర్యాలలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సీనియర్ నటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం తీసుకున్నారు. అక్కడి మెడికల్ స్టాఫ్ కోరిక మేరకు వాళ్లతో ఒక ఫొటో కూడా దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమనికి అస్వస్థత అనే వార్త క్షణాల్లో వ్యాపించేసింది. డిజిటల్ మీడియాలో ఈ వార్త హైలైట్ అయ్యింది. కొంత మంది అత్యుత్సాహంతో ఆమని గుండె పోటు అని రాసేశారు. అయితే, ఈ వార్తలపై నటి ఆమని స్పందించారు. ఇలాంటి వదంతులు ఎందుకు పుడతాయో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిక్షేపంగా ఉన్నానని.. దయచేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాలో మాట్లాడారు. ‘‘నేను నిక్షేపంగా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లాను. దీన్ని హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించడం చాలా బాధాకరం’’ అని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మంచిర్యాల జిల్లాకు చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ చిత్రంలో ఆమని నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తమే ఆమె మంచిర్యాల వెళ్లారు. మరోవైపు, ఆమని ముఖ్యపాత్ర పోషించిన ‘అమ్మ దీవెన’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమని నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘చావు కబురు చల్లగా’తో పాటు పలు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pDJTJg

నా కెరీర్‌లో పెద్ద అడుగు.. ఎన్నో రోజుల కల నెరవేరింది.. యాంకర్ ప్రదీప్ ఎమోషనల్ కామెంట్స్

బుల్లితెరపై మాటల తూటాలతో అలరించి తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న వెండితెరపై కూడా టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. హీరోగా ఆరంగేట్రం చేసిన తొలి సినిమాతోనే పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. ఆయన హీరోగా శుక్రవారం విడుదలైన '?' మూవీ తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ మూతబడటంతో వాయిదాపడి చివరకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ''నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా..'' సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై హైప్ పెంచేసింది. దీంతో తొలిరోజే ఈ మూవీ రూ.4 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. చిత్రంలో హీరోగా ప్రదీప్ నటన చాలా బాగుందనే టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు ప్రదీప్. ''ఒక చిన్న సినిమాకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉంది. ఎన్నోరోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈ రోజు సాధ్యమైంది. నీ కెరీర్‌లో పడిన అతిపెద్ద అడుగుకు ఇంతటి సపోర్ట్ అందడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ప్రేక్షకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎప్పటికీ మిమ్మల్ని ఇలాగే ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను'' అని ప్రదీప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాతో సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఎస్‌.వి ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.వి.బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3crD7Cv

Airtel vs Jio: Who Has the Best Rs. 129 Prepaid Pack?

We compare the Rs. 129 prepaid recharge pack of Airtel with that of Jio to highlight key differences between them and help you pick the best option for your requirements.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ayvfg7

Asus Is Looking for Gamers in India for E-Sports Training Programme

Asus ROG Academy aims to enable gamers in India to showcase their skills and get a chance to become professional e-sports players. It will focus on CS:GO and players will need to go through a robust...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cqkSND

Saturday 30 January 2021

‘జల జల జలపాతం’ సాంగ్: దేవిశ్రీ సంగీతం.. శ్రేయా ఘోషల్ గానం.. జస్ట్ వావ్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవ‌రి 12న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. అలాగే ‘ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అందమైన పాట విడుదలైంది. ‘జల జల జలపాతం’ అంటూ సాగే ఈ మెలొడీ సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ పాటను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేయడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ మరో అద్భుతమైన మెలొడీని స్వరపరిచారు. శ్రీమణి సాహిత్యం, జస్ప్రీత్ జాజ్ - శ్రేయా ఘోషల్ గానం, దేవిశ్రీ సంగీతం కలిపి మరో గుర్తుండిపోయే పాటను తెలుగు ప్రేక్షకులకు అందించాయి. మరోవైపు, ఇప్పటికే విడుదలైన ‘ఉప్పెన’ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో హీరో గంగపుత్రుడిగా కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ కాలేజీకి వెళ్లే పెద్దింటి అమ్మాయి. వీరిద్దరి మధ్య ప్రేమకథే ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా అందించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతంతో పాటు షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పాత్ర కూడా మెస్మరైజ్ చేయనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2L2qTF0

ఇకపై థియేటర్లలో 'ఫుల్' ఆక్యుపెన్సీ.. సినీ ప్రియులకు శుభవార్త చెప్పిన కేంద్రం

కరోనా తెచ్చిన కష్టాల్లో థియేటర్ గేట్లు మూతపడటం ఒకటి. గతేడాది కోవిడ్ ప్రభావంతో సినిమా షూటింగ్స్, థియేటర్స్ అన్నీ క్లోజ్ కావడంతో సినీ పరిశ్రమ విలవిల్లాడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని గతేడాది అక్టోబర్‌లో పర్మిషన్స్ ఇచ్చిన కేంద్రం.. తాజాగా మరో సడలింపు చేసింది. ఇకపై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిస్తూ ఇటు సినీ ప్రియులకు, అటు థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. క్రమంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే సినిమా హాళ్లలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఇకపై థియేటర్లు 'ఫుల్' ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. థియేటర్‌ యాజమాన్యాలు సంతోషించేలా 100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. జనవరి 31 నుంచే నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు థియేటర్ జయమాన్యాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్‌ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద శరీరా ఉష్ణోగ్రతను కొలిచే థర్మల్‌ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ సినిమా హాలు లోపల ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్ ఉండేలా జాగ్రత్త పడాలని పేర్కొంది. అదేవిధంగా ‌థియేటర్లలో ఉమ్మి వేయడాన్ని నిషేదిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pzo2CD

These MIUI 12 Features Will Make Your Smartphone Interface Look Cleaner

If you're bored of the same old default MIUI 12 look, try these hacks. They not only look good, but are functional too.

from NDTV Gadgets - Latest https://ift.tt/3j3wMyf

Vi vs Jio: Who Has the Best Rs. 129 Prepaid Pack?

We are comparing the Rs. 129 prepaid recharge pack of Vi with that of Jio to differentiate the benefits you'll get on both networks.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NRPihK

అప్‌డేట్‌తో బాలకృష్ణ రెడీ.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట!

డైరెక్టర్ బి.గోపాల్ తరవాత నందమూరి బాలకృష్ణలోని ఫైర్‌ను ఆ స్థాయిలో చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ అనగానే అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేస్తారు. దీనికి కారణం గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు. ‘సింహా’ సినిమా ద్వారా కొత్త బాలకృష్ణను చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నారు బోయపాటి శ్రీను. ఆ తరవాత ‘లెజెండ్’ సినిమాతో తమ కాంబో సూపర్ హిట్ అని నిరూపించారు. అందుకే, ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తోన్న మూడో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘రాజు గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి.. రాజు గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా’’ అంటూ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులను ఊపేసింది. అంతేకాకుండా న్యూ లుక్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా టైటిల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘మోనార్క్’ అనే టైటిల్ చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి BB3 అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేసింది. ‘మీరు ఎప్పుటి నుంచో ఎదురు చూస్తోన్న #BB3 అప్‌డేట్ వచ్చేస్తుంది’ అని ప్రకటించింది. దీంతో నందమూరి అభిమానుల్లో కొత్త ఊపు వచ్చింది. సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇంకా టైటిల్ కూడా ప్రకటించలేదు కాబట్టి.. విడుదల తేదీతో కూడిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తారని సమాచారం. మే 28న విడుదల తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కానీ, విడుదల తేదీ మే 12 లేదంటే 13న ఫిక్స్ చేయాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు. అంటే, ‘ఆచార్య’కు పోటీగా విడుదల చేయాలంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3teQ74c

Airtel vs Vi: Who Has the Best Rs. 129 Prepaid Pack?

We compare the Rs. 129 prepaid recharge pack of Airtel with that of Vi to mark out key differences between them.

from NDTV Gadgets - Latest https://ift.tt/36st507

From The Family Man to Pitta Kathalu, What to Stream in February

The Family Man season 2, Pitta Kathalu, Tom & Jerry, To All the Boys: Always and Forever, The Girl on the Train, I Care a Lot, Malcolm & Marie - the biggest movies and TV series on Netflix, Amazon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3j4fVLV

To All the Boys 3, The Girl on the Train, and More on Netflix in February

To All the Boys: Always and Forever, The Girl on the Train, Pitta Kathalu, News of the World, Jurassic World, Jumanji: Welcome to the Jungle, The Big Day Netflix, Malcolm & Marie, I Care a Lot, Bear...

from NDTV Gadgets - Latest https://ift.tt/3j5W6UC

అది డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయం: RRR విడుదల తేదీ వివాదంపై నిర్మాత దానయ్య

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ RRR. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్ ఇటీవల ప్రకటించింది. RRR టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించడంతో ఇటు చరణ్, తారక్ ఫ్యాన్స్‌తో పాటు అటు రాజమౌళి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆనందంగా వ్యక్తం చేశారు. అయితే, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాత్రం రాజమౌళిపై అసహనం వ్యక్తం చేశారు. బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేయడానికి కారణం ‘మైదాన్’ సినిమా. ఫుట్ బాల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి బోనీ కపూర్ ఒక నిర్మాత. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అందుకే, బాక్సాఫీసు వద్ద RRR-మైదాన్ క్లాష్‌పై బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది అన్యాయమని అన్నారు. దీంతో, ఈ రెండు సినిమాల క్లాష్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే బాలీవుడ్ తీవ్రంగా నష్టపోయిందని.. ఈ క్లాష్ వల్ల ఏ సినిమాకు న్యాయం జరగదని కొంత మంది వాదిస్తే.. ‘మైదాన్’ ఒక క్లాసిక్ మూవీ అని దానికి వచ్చే నష్టం ఏమీ లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఈ వివాదంపై RRR నిర్మాత వి.వి.వి.దానయ్య స్పందించారు. ఓ ఇంగ్లిష్ వార్తా పత్రికతో మాట్లాడిన దానయ్య.. ఈ విడుదల తేదీ డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పలుమార్లు చర్చలు జరిగిన తరవాతే ఈ విడుదల తేదీని ఖరారు చేశామన్నారు. RRR, మైదాన్ సినిమాల మధ్య ఈ క్లాష్ కావాలని చేసింది కాదన్నారు. కాబట్టి, ఈ విషయంలో RRR టీమ్‌ను నిందించడం సరికాదని సూచించారు. మరి, ఈ క్లాష్‌ ఉంటుందా? లేదంటే బోనీ కపూర్ వెనక్కి తగ్గి ‘మైదాన్’ విడుదల తేదీ మారుస్తారా? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pzLHCY

Get Rid of MIUI 12 Bloatware in a Few Easy Steps

MIUI 12 comes with a ton of new features, but it also comes pre-loaded with bloat. Here's how you can get a deep cleanse.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pzxOo5

Cheapest Data Plans From Jio, Airtel, Vi; Starting From Rs. 11

Vi (Vodafone Idea) cheapest data recharge is priced at Rs. 16 and it comes with 1GB of total data benefit and just 24 hours of validity. The next best option is priced at Rs. 48 and it offers 3GB of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NIvVYg

How to Change Your Airtel Digital TV Package

The article provides the steps to easily change your existing Airtel Digital TV package.

from NDTV Gadgets - Latest https://ift.tt/3j2uyzb

Netflix Brings Timer Feature for Select Android Users

Netflix has started testing a new feature that will allow viewers to set a timer for their favourite show or movie. The new feature is currently live for select Netflix subscribers on Android devices...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ajD0WS

Actress Hema: నేను తోపు.. పులి.. నా తరువాత ఎవరూ లేరు రారు: స్టేజ్‌పై హేమ కన్నీళ్లు

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం ఈ శుక్రవారం (జనవరి 29) విడుదలై మిక్స్డ్ టాక్ రాబట్టింది. ఈ చిత్రంలో హేమ యాంకర్ ప్రదీప్ తల్లి పాత్రలో అలరించింది. కొడుకుని విపరీతంగా ప్రేమించినా.. కొడుకు నుంచి తిరిగి ప్రేమను పొందుకోలేక కుమిలిపోయే అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది హేమ. ఆమె కెరియర్‌లోనే ఇది విభిన్న పాత్ర కాగా.. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్తూ ఎమోషనల్ అయ్యింది హేమ. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సక్సెస్ మీట్‌‌లో పాల్గొన్న హేమ మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. ఇలాంటి పాత్ర కోసం గత ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎవరూ ఇవ్వలేదని.. ఈ ఆనందం నాకు మూడు నందులకంటే ఎక్కువ అంటూ పొంగిపోయారు. హేమ మాట్లాడుతూ.. ‘నాకు రెండు మూడు నంది అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నా కళ్లవెంట నీళ్లు రాలేదు. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా.. దాదాపు ఆరేడేళ్ల నుంచి ట్రై చేస్తున్నా.. ఇలాంటి పాత్ర కోసం. ఈ విషయం పూరీ జగన్నాథ్ అన్నయ్యకి బాగా తెలుసు. నేను మదర్ క్యారెక్టర్ కోసం వాడితో ఎంతో గొడవపడేదాన్ని. అలాగే సుకుమార్ గారితో కూడా గొడవ పడితే.. ఆయన కుమారి 21F సినిమాలో మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ బాగా పండింది.. మంచి పేరు తెచ్చుకున్నా.. కానీ ఎందుకో దర్శకులు ఎవరూ నాకు మళ్లీ మదర్ క్యారెక్టర్ ఇవ్వలేదు. నా మనసులో ఉన్న కోరిక ఏంటి అంటే.. నేను శ్రీలక్ష్మిలా అవ్వాలని అనుకున్నా.. అయ్యాను కూడా.. బ్రహ్మానందం-శ్రీలక్ష్మీ.. బ్రహ్మానందం-కోవె సరళ.. బ్రహ్మానందం-హేమ అంతే. బ్రహ్మానందం-హేమల తరువాత ఎవరూ ఎక్స్ వై జెడ్ రాలేదు.. రారు కూడా. నాతోనే అది అయిపోయింది. అంత గొప్ప కాంబినేషన్ చేశా నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను సాధించాను అనే గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. నాకు నంది అవార్డ్ కూడా నా యాక్టింగ్ చూసి ఇచ్చారనే గర్వంలో ఫీలింగ్‌లో ఉండేదాన్ని. కానీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలో నేను పోషించిన అమ్మ పాత్ర.. నాకు పెద్ద సత్కారం. ఈ సినిమా సక్సెస్ మీట్‌కి వస్తానని అనుకోలేదు.. సినిమాకి వెళ్తాం మేడమ్ అని డైరెక్టర్ చెప్తే వచ్చానంతే.. కానీ నాకు ఇక్కడ లభించిన సత్కారం చూస్తే కళ్లవెంట ఆనందభాష్పాలు వస్తున్నాయి. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఆనందభాష్పాలు రావడం. నాకు ఇంతగొప్ప క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ పాత్రతో జనాల్ని ఏడిపించడమే కాకుండా.. నన్ను కూడా ఏడిపించేశారు. అలాగే ఈ సినిమా హీరో ప్రదీప్‌ని నేను తమ్ముడూ.. తమ్ముడూ అంటుంటాను. ఎక్కడ కలిసినా.. గోల గోలగా ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సినిమా విషయంలో తనుకూడా చాలా ఫేవర్ చేశాడు. హేమను తల్లిగా అంటే జనాలు నవ్వుతారేమో కామెడీ అయిపోతుందేమో అని అభ్యంతరం చెప్పకుండా అందరూ సపోర్ట్ చేశారు. ఈ సినిమా టెక్నికల్ టీం కూడా నాకు బాగా సపోర్ట్ చేసినందుకే.. నేను ఇంత బాగా యాక్ట్ చేశానని అర్థమైంది. మీడియా వాళ్లు హేమక్కని తోపుని చేశారు.. హేమక్కని రెబల్ చేశారు.. హేమక్కని పులిని చేశారు.. ఈరోజు హేమమ్మ అని మీరే ఎంకరేజ్ చేయాలి.. మీరే నన్ను ప్రమోట్ చేయాలి’ అంటూ స్టేజ్‌పై భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది నటి హేమ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ow58Lx

అఫీషియల్: రవితేజ సినిమాలో అర్జున్.. ఖిలాడీ క్లబ్‌లో చేరిపోయిన యాక్షన్ కింగ్

సౌత్ ఇండియన్ తెరపై అంటే ఓ స్పెషల్ ఇమేజ్ ఉంటుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల సత్తా ఉండటంతో యాక్షన్ కింగ్ అని పిలిపించుకుంటూ ప్రేక్షకలోకాన్ని అలరిస్తున్నారు అర్జున్. పాత్ర పరిధి ఎంతనేది పక్కనబెట్టి ఆ రోల్ నచ్చితే చాలు వెంటనే ఓకే చెప్పేస్తున్న ఆయన.. రీసెంట్‌గా హీరోగా తెరకెక్కుతున్న '' మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఆయనకు స్వాగతం పలికింది 'ఖిలాడీ' యూనిట్. ఖిలాడీ క్లబ్‌కి స్వాగతం అని పేర్కొంటూ అర్జున్‌, ఈ మూవీ టైటిల్‌తో కూడిన ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు డైరెక్టర్ రమేష్ వర్మ. దీంతో తమ అభిమాన హీరో మూవీలో అర్జున్ కూడా నటిస్తున్నారని తెలిసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ భాగం కావడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన `నా పేరు సూర్య` తర్వాత మరోసారి ఈ 'ఖిలాడీ'తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు అర్జున్. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ 'ఖిలాడీ' సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఆయన సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కడుతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. మాస్ మహారాజ్ కెరీర్‌లో 67వ సినిమాగా ఈ 'ఖిలాడీ' రూపుదిద్దుకుంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39xX4FT

'ఆచార్య' లొకేషన్స్‌లో చిరంజీవితో తెలంగాణ మంత్రి.. అందుకే అక్కడికెళ్లారట!

మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ''. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఉన్నారు. అక్కడ సెలక్ట్ కొన్ని లొకేషన్స్‌లో చిరంజీవిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్ లొకేషన్స్‌‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'ఆచార్య' సెట్స్ పైకి వెళ్లి చిరంజీవితో సరదాగా ముచ్చటించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ కొన్ని ఫొటోలు పంచుకున్నారు. షూటింగ్ లొకేష‌న్‌కి వెళ్లి చిరంజీవితో పాటు ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివను కలిసి కాసేపు ఆయన మాట్లాడారు. ఈ మేరకు 'ఆచార్య' సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ''ఆచార్య చిత్ర యూనిట్‌తో చిరు హాసం.. మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ..'' అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ 'ఆచార్య' మూవీలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇక, రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మే 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39uc9bA

Realme X7 5G Price in India Surfaces Online Ahead of Official Launch

Realme X7 5G price in India has been leaked online ahead of the February 4 launch. The new Realme phone will come alongside Realme X7 Pro 5G.

from NDTV Gadgets - Latest https://ift.tt/3awpPCj

Mr Miss Movie: సక్సెస్ సంబరాల్లో ‘పెళ్లి చూపులు’ జ్ఞానేశ్వరి.. ప్రదీప్‌ సినిమాతో పోటీగా దిగి

జీ తెలుగులో ప్రసారమైన ‘పెళ్లి చూపులు’ షో యాంకర్ ప్రదీప్‌నే కాదు.. ఆ షోలో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరిని కూడా సెలబ్రిటీగా మార్చేసింది. పెళ్లి చూపులు షోలో విజేతగా నిలవడంతో.. ప్రదీప్‌కి నచ్చిన ఈ యువతిని పెళ్లాడబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే అది పెళ్లి చూపులు దగ్గరే ఆగిపోవడంతో ఇప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఆ విషయాన్ని పక్కనపెడితే.. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒకేసారి పరిచయం కావడమే కాదు.. వీళ్లి సినిమాలు కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా నిన్న (జనవరి 29) విడుదల కాగా.. ఇదే రోజు హీరోయిన్‌గా నటించిన ‘మిస్టర్ & మిస్’ చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ప్రదీప్ సినిమా భారీగా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కాగా.. జ్ఞానేశ్వరి తొలి చిత్రం మాత్రం చాలా తక్కువ థియేటర్స్‌లో విడుదలైంది. డేటింగ్, వీడియో చాటింగ్‌లతో పక్కదారి పడుతున్న యువతను మేలుకొలిపే కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిస్టర్ అండ్ మిస్’ చిత్రాన్ని క్రౌడ్ ఫండెడ్ అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం శుక్రవారం నాడు విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టడంతో సంబరాల్లో మునిగి తేలుతోంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరోయిన్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ.. ‘మిస్టర్ అండ్ మిస్’ చాలా చిన్న సినిమా. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాను రూపొంచింది ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాం. చాలా తక్కువ థియేటర్స్‌లో విడుదల చేసినప్పటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్ షో రెస్పాన్స్ చూశాక మాకు సినిమాపై నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా బిగ్ హిట్ కాబోతుందని. ఇక మార్నింగ్, మ్యాట్నీ, ఈవినింగ్ షోలు బాగా పికప్ అయ్యాయి. ఇక శని, ఆదివారాలు రావడంతో ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారని ఆశిస్తున్నాం. నేను ఉదయం, మధ్యాహ్నం రెండు థియేటర్స్‌కి వెళ్లి చూసినప్పుడు యూత్ మాత్రమే వస్తారని ఎక్స్ పెక్ట్ చేశాను.. కానీ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కనిపించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. టీజర్, ట్రైలర్‌లు చూసి.. ఇది రొమాంటిక్, బోల్డ్ ఫిల్మ్ అని అనుకున్నారు చాలామంది. ఇలా అనుకోవడం వల్ల ఓన్లీ యంగ్ స్టార్ మాత్రమే వస్తారేమో అని అనుకున్నాం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. సెకండాఫ్‌ని అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేస్తున్నారు. నేను చేసిన సినిమా థియేటర్‌లో విడుదల కావడం.. ప్రేక్షకులతో కలసి చూడటం.. అది వాళ్లకు నచ్చడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ మిస్టర్ అండ్ మిస్ సక్సెస్ సంబరాలను కేక్ కట్ చేసి.. బాణాసంచా కాల్చుతూ సెలబ్రేట్ చేసుకుంది హీరోయిన్ జ్ఞానేశ్వరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pKj1ac

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? కలెక్షన్ రిపోర్ట్.. తొలిరోజు యాంకర్ ప్రదీప్ హవా ఎలా ఉందంటే!!

బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్ చేస్తూ సొంత అభిమానులను కూడగట్టుకున్న .. ? అంటూ వెండితెరపై హీరోగా ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. నిన్న (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన మేర స్పందన వచ్చిందని తాజాగా వచ్చిన కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండటం ఈ మూవీకి ప్లస్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం- 64 లక్షలు సీడెడ్- 24 లక్షలు ఉత్తరాంధ్ర- 17 లక్షలు ఈస్ట్ గోదావరి- 14 లక్షలు వెస్ట్ గోదావరి- 12.5 లక్షలు కృష్ణా- 10 లక్షలు గుంటూరు- 19 లక్షలు నెల్లూరు- 8 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ కలెక్షన్స్ చూస్తే 2.73 కోట్ల గ్రాస్ వసూలు కాగా 1.69 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక కేరళ, ఇతర రాష్ట్రాలు కలిపి మరో 8 లక్షలు, ఓవర్‌సీస్‌లో 6 లక్షలు వసూలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టోటల్‌గా చెప్పాలంటే 1.83 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యాయి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.97 కోట్లు. ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే.. నైజాంలో 1.5 కోట్లు, సీడెడ్‌లో 55 లక్షలు, ఆంధ్రాలో 2.1 కోట్లు, మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.8 కోట్ల టార్గెట్‌తో ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో.. చూడాలి మరి మొదటి రోజు వచ్చిన రెస్పాన్స్ రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oyDmy7

Future Group CEO Hits at Amazon's Bid to Stall Retail Deal in Internal Memo

Amazon's bid to stall Future Group's $3.4-billion (roughly Rs. 24,790 crore) retail assets sale is similar to Alexander the Great's "ruthless ambition to scorch the earth," the group's CEO Kishore...

from NDTV Gadgets - Latest https://ift.tt/3j2QI4E

Government Plans to Ban 'Private Cryptocurrencies' in India

The government has queued a bill for its ongoing Budget session that will prohibit "all private cryptocurrencies" in India and provide a framework for creation of an official digital currency to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ajBMe7

Justice League Snyder Cut Finally Gets a Release Date

Justice League Snyder Cut finally gets a release date. The director posted a tweet on Friday, confirming that his remastered version of the 2017-superhero caper will hit HBO Max in March 18.

from NDTV Gadgets - Latest https://ift.tt/3r2sD0q

'Nitish has never compromised on crime'

'Unlike past governments, we never protect or save criminals.'

from rediff Top Interviews https://ift.tt/3tapkq0

Friday 29 January 2021

ఆ గిఫ్ట్ చూడగానే గంగవ్వ రియాక్షన్.. మై విలేజ్ షో టీమ్‌పై యాంకర్ ప్రదీప్ కామెంట్స్

మై విలేజ్ షో టీమ్.. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇది. మారుమూల గ్రామంలోని గల్లీలో ప్రారంభమైన వీరి ప్రయాణం సెలబ్రిటీల వరకూ వెళ్లింది. ఈ టీమ్ సభ్యుల్లో ముఖ్యంగా మాటతీరు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ యాస, భాషకు ఉండే ఆదరణే వేరని తనదైన మాటలతో నిరూపించింది గంగవ్వ. కూలీ పనులు చేసుకుంటూ, కనీసం ఊరు దాటి బయటికి వెళ్లడం తెలియని ఆమె యూట్యూబ్‌తో ఓ స్టార్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ ఛాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కోసం గంగవ్వను ఎంటర్ చేయడం.. అబ్బో ఒక్కటేమిటి ఇలా ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాను హీరోగా చేసిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా ప్రమోషన్స్ కోసం 'మై విలేజ్ షో' టీమ్‌తో ఓ వీడియో చేశారు. ఇందులో గంగవ్వతో ప్రదీప్ ముచ్చట్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాకు బెస్ట్ ప్రమోషన్ ఇస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ తర్వాత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో , గంగవ్వపై యాంకర్ ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మై విలేజ్ షో టీమ్ మొత్తం నన్ను ఆహ్వానించడంతో వాళ్ళ ఉరికి వెళ్లి గొర్రెల కాపరి వేషం కట్టాను. వాళ్ళు వాడే భాష, ఆ యాసలో ఉన్న కమ్మనితనం ఆస్వాదించాను. అవన్నీ నేర్చుకొని అలా మాట్లాడటానికి ప్రయత్నించాను. గంగవ్వ మంచి పెరుగన్నం పెట్టింది. అలా పొలం గట్లపై వాళ్లతో భోజనం చేయడం చాలా ఆనందంగా అనిపించింది. నా సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్లు ఇచ్చిన సపోర్ట్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. గంగవ్వ కెమెరా ముందు చేసే యాక్టింగ్ చూసి నాకు ధైర్యం వచ్చింది. గంగవ్వ దగ్గరకు నేను వెళ్తున్నా అని చెప్పగానే అమ్మ చీర ఇచ్చి పంపించింది. ఆ రోజు షూట్ అయిపోయాక ఆమెకు ఆ చీరను గిఫ్ట్‌గా ఇచ్చాను. ఏంది.. బిడ్డా ఇవన్నీ ఎందుకు? అన్న గంగవ్వ.. లెదవ్వా నాతో పనిచేశావు కాబట్టి నా గుర్తుగా ఈ చీర ఇస్తున్నా అనగానే ఆనందంగా స్వీకరించింది'' అని ప్రదీప్ చెప్పుకొచ్చారు. ఇక '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా విషయానికొస్తే.. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. సుకుమార్ శిష్యుడైన మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. బెన్స్ సంగీతం అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3j4V3nF

SpaceX Said to Violate Its Launch License in Explosive Starship Test

SpaceX's first high-altitude test flight of its Starship rocket, that exploded last month while attempting to land after an otherwise successful test launch, reportedly violated the terms of its...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pBrvAK

Your Data for Cash: Indian Lending Apps Force Tough Choice

Digital lending platforms in India have come under greater scrutiny recently for their methods, including the collection and alleged misuse of borrowers' data, underlining the risks to driving...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aeN5V2

'An attempt to browbeat the media'

'It is a very clear case of an attempt to bend the media.'

from rediff Top Interviews https://ift.tt/3pxceAP

సమ్మర్ త్వరగా వస్తే ఎంత బాగుంటుందో..! ఆతృతగా ఉందంటున్న నిహారిక.. అసలు కారణమిదే

మెగా డాటర్ సమ్మర్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇది మేం చెప్పడం కాదండోయ్.. స్వయంగా ఆమెనే ట్వీట్ చేసింది. మరి సమ్మర్‌లో ఏంటి ప్రత్యేకం..? నిహారిక ఆతృత దేనికి? ఇదేగా మీ సందేహం. ఇక అక్కడికే వచ్చేద్దాం.. నిహారిక పెదనాన్న (డాడీ) హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆచార్య' మే నెల 13వ తేదీన విడుదల కానున్నట్లు అఫీషియల్ ప్రకటన రావడంతో నిహారిక చూపు వేసవిపై పడింది. ఇటీవలే జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లాడి ఓ ఇంటిదైన నిహారిక.. పెళ్లికి ముందు లాగే తన సోషల్ మీడియా హంగామాను కంటిన్యూ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్, వెకేషన్ ట్రిప్స్ డీటెయిల్స్ లాంటి వివరాలు షేర్ చేస్తూనే రెగ్యులర్ అప్‌డేట్స్ కూడా మన ముందుకు తెస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' టీజర్ చూసి ''అద్భుతం'' అని కామెంట్ చేసిన ఆమె.. సినిమా కోసం సమ్మర్ వరకూ ఆగాలా? ఈ సమ్మర్ త్వరగా వస్తే ఎంత బాగుంటుందో.. అని పేర్కొంది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ 152వ సినిమాగా 'ఆచార్య' మన ముందుకు రాబోతోంది. సందేశాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్ట అని నిరూపించుకున్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సిద్ధ' పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కడుతున్నారు. ఈ 'ఆచార్య'పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39vRbJ8

Apple TV+ Plans Miniseries on WeWork Rise and Fall With Jared Leto

Apple TV+ has commissioned a miniseries based on the saga of WeWork, the shared office giant that almost went bankrupt after becoming a darling of Wall Street, with Jared Leto playing the role of its...

from NDTV Gadgets - Latest https://ift.tt/3tcx9v2

Facebook to Develop Tools for Advertisers to Tackle Harmful Content

Facebook said it would soon start developing "topic exclusion controls" on its platform to give advertisers greater ability to weed out certain types of content from appearing alongside their...

from NDTV Gadgets - Latest https://ift.tt/3osDE9v

India Urged Not to Tighten Foreign Investment Rules for E-Commerce

A US lobby group that represents firms including Amazon and Walmart has urged India not to tighten foreign investment rules for e-commerce companies again.

from NDTV Gadgets - Latest https://ift.tt/3akWYjY

GameStop's Reddit Rally Puts Scrutiny on Social Media Forums

Social media services including Facebook and Reddit restrict discussions about weapons, drugs, and other illegal activity, but their rules do not specifically mention another lucrative regulated good:...

from NDTV Gadgets - Latest https://ift.tt/3r3QY5Z

Xiaomi Files Legal Complaint Against US Defence, Treasury Ban

Xiaomi filed a complaint in a Washington district court against the US defence and treasury departments, seeking to remove the Chinese smartphone maker from an official list of companies with ties to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NOz4G9

Live Telecast: లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన.. పెళ్లయ్యాక కాజల్ డేరింగ్ స్టెప్

స్టార్ హీరోయిన్ ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తాను కమిటైన సినిమాల షూటింగ్స్ పూర్తిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తొలి వెబ్ సిరీస్ '' విడుదలకు సిద్ధమైంది. హారర్ నేపథ్యంలో ఓ డిఫరెంట్ కథతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఒక నిమిషం 19 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. హారర్ సన్నివేశాలను చాలా డిఫరెంట్ వే లో షూట్ చేశారని తెలుస్తోంది. లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన చేసి ఓ ఇంటికి వెళ్లిన కాజల్ బృందం ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? నిజంగా వాళ్లకు దెయ్యం కనపడిందా? ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అనే విషయాలను తెలియపర్చుతూ ట్రైలర్ విడుదల చేశారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ థ్రిల్లింగ్ కథగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ మూవీలో టీవీ రిపోర్టర్‌గా కాజల్ కనిపించనుంది. టీఆర్పీ, సెన్సేషనలిజం కోసం దెయ్యాలను లైవ్‌లో కవర్ చేసి చూపిస్తామని కాజల్ చేసిన ప్రయత్నమే ఈ 'లైవ్ టెలికాస్ట్'. ఈ వెబ్ సిరీస్‌లో వైభవ్‌, ఆనంది కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 12వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MkX6Ih

Ram Charan: నిజంగా అది నా అదృష్టం.. 'ఆచార్య'పై ఫీలింగ్స్ బయటపెట్టిన రామ్ చరణ్

మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధ అనే ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయగా.. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసిన రామ్ చరణ్.. ఆచార్యలో సిద్ధ పాత్రలో నటించడం, తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో తనది అతిథి పాత్ర కాదని చెప్పిన చెర్రీ తన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఒకే తెరపై కనిపించనుండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాన్న సినిమాలో, నాన్నతో కలిసి నటించే అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు అని రామ్ చరణ్ తెలిపారు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న 'ఆచార్య' రెగ్యులర్‌ షూట్‌లో రామ్ చరణ్ కూడా‌ పాల్గొంటున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే కనిపించనుందట. వీళ్ళిద్దరితో ఓ డ్యూయట్ కూడా ప్లాన్ చేశారని తెలిసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే రామ్ చరణ్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ కానుందని తెలుస్తుండటం మెగా అభిమానుల్లో ఉన్న ఆతృతను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాలో నటించడమే గాక, నిర్మాణ భాగస్వామిగా ఉన్న రామ్ చరణ్.. ‘ఆచార్య’ను వేసవి కానుకగా మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ అంచనాల నడుమ చిరంజీవి 152వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rhnRfR

Thursday 28 January 2021

Xiaomi Unveils New Wireless Charging Tech That Works Over the Air

Xiaomi on Friday announced Mi Air Charge as its proprietary wireless charging technology that can charge smartphones and other devices without any cables or wireless charging stands. The technology...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ouR056

Apple Leads Global Smartphone Shipments in Q4 2020: Counterpoint

Apple held the top spot in the global smartphone market in Q4 2020, according to Counterpoint. Apple shipped 81.9 million smartphones, grabbing 21 percent of the market share and seeing a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iWMY4i

Facebook, Google, Microsoft, Twitter Asked by EU to Extend Fake News Watch

The European Commission has told Google, Facebook, Twitter, and Microsoft to continue monthly reports on their efforts to tackle fake news, especially on COVID-19, for another six months.

from NDTV Gadgets - Latest https://ift.tt/2M4U7Uv

Beyond Reddit, Day Traders Turning Social Media Platforms Into Squawk Boxes

Social media chatrooms are beginning to resemble the squawk boxes on old-fashioned trading floors, as a new generation of retail traders continues to gain influence over the stock market.

from NDTV Gadgets - Latest https://ift.tt/36Ee4IT

Google Search Bombards Australian Users as PR Campaign Intensifies

US tech giant Google stepped up its public relations campaign against Australian regulation, presenting all search users in the country with a "proposal" to water down planned rules.

from NDTV Gadgets - Latest https://ift.tt/3qTEApc

UN Chief António Guterres Calls for Regulating Social Media Companies

United Nations Secretary-General António Guterres called Thursday for global rules to regulate powerful social media companies like Twitter and Facebook.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MdqgsU

'Budget would have done a wonderful job, if...'

'If the Union Budget can provide incentives for animal spirits to come as well as induce demand stimulus and consumption, the Budget would have done a wonderful job.'

from rediff Top Interviews https://ift.tt/3iWhhIx

Airtel Added 4.3 Million Mobile Subscribers in November 2020: TRAI

Airtel added 4.3 million mobile subscribers in November 2020. TRAI released its data for November 2020 showing Airtel beat Jio in the new subscribers race once again for the fourth consecutive month.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ad0ZqD

Facebook Oversight Board Overturns Four Content Takedowns in First Ruling

Facebook's quasi-independent oversight board issued its first rulings, overturning four out of five decisions by the social network to take down questionable content.

from NDTV Gadgets - Latest https://ift.tt/36mIwqN

Samsung Galaxy A72 5G, Samsung Galaxy A52 5G Renders Leak

Samsung Galaxy A72 5G and Samsung Galaxy A52 5G have leaked in official-looking renders online. Popular tipster Evan Blass has offered a glimpse into the design of the two handsets and the Samsung...

from NDTV Gadgets - Latest https://ift.tt/3t9MMnk

Samsung Galaxy Note 10 Lite Starts Receiving One UI 3.0 Update: Report

Samsung Galaxy Note 10 Lite is receiving the Android 11-based One UI 3.0 update, as per a report. It carries the firmware version N770FXXU7DUA8. The over-the-air (OTA) update brings with it One UI 3.0...

from NDTV Gadgets - Latest https://ift.tt/3r5zCWf

Elon Musk's Cyberpunk 2077-Approving Tweets Helps Boost Developer CD Projekt

Elon Musk gave shares in Polish games producer CD Projekt a further boost the company's update of its flagship game prompted short sellers to close positions earlier in the week.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ahouPx

MIUI 12.5 Global Launch Set for February 8, Xiaomi Announces

MIUI 12.5 global launch is set for February 8, Xiaomi has announced on the social media. Xiaomi is expected to announce the global launch of the Mi 11 flagship alongside releasing MIUI 12.5 for its...

from NDTV Gadgets - Latest https://ift.tt/3osQS6j

Apple CEO Tim Cook Escalates Battle With Facebook Over Online Privacy

Apple CEO Tim Cook fired off a series of thinly veiled shots at Facebook and other social media companies, escalating an online privacy battle pitting the iPhone maker against digital services that...

from NDTV Gadgets - Latest https://ift.tt/39pXqyj

దేశభక్తి ప్రధానాంశంగా 'సన్ ఆఫ్ ఇండియా'.. మోహన్ బాబు ఫస్ట్‌లుక్‌ రిలీజ్

దాదాపు నలభై ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మంచు ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆయన తిరిగి ఓ స్ట్రాంగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న '' మూవీ చేస్తున్నారు మోహన్ బాబు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు మంచు విరానికా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మువ్వన్నెల జెండాపై ఉన్న సినిమా టైటిల్ దేశ ప్రజల ఆదరణ చూరగొంటోంది. ఇక మోహన్ బాబు సీరియస్ లుక్‌లో కనిపిస్తుండటం ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించి ఏదో కీలక పాయింట్ చూపించబోతున్నారనే ఫీలింగ్స్ తెప్పిస్తోంది. నిజానికి 'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ పోస్టర్ గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న విడుదల చేస్తారని అంతా భావించారు కానీ.. అందుకు ఓ మూడు రోజులు ఆలస్యమైనా ఈ పోస్టర్‌ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమాకు గౌతంరాజు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండగా ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ జానర్ ఇది అని, మోహన్ బాబు నటన అందరినీ ఆకట్టుకుంటూ మంచి మెసేజ్ ఇస్తుందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3abmrwl

Facebook Out to Loosen Apple's Grip on App Store: Report

Facebook is readying a lawsuit aimed at loosening Apple's grip on the App Store that serves as an exclusive gateway onto iPhone platform, according to a report.

from NDTV Gadgets - Latest https://ift.tt/36mCM0d

Reddit Users Say GameStop Rocket Is Revenge of the Masses

For some Reddit users, GameStop's dizzying rocket ride on Wall Street is a case of the masses rebelling against one-percenters hoarding the world's wealth.

from NDTV Gadgets - Latest https://ift.tt/3iXPRSx

Facebook Shuts Popular Stock Trading Group Amid GameStop Frenzy

Facebook took down a popular Wall Street discussion group, Robinhood Stock Traders, in a move that its founder described as backlash for conversations buoying shares of GameStop and other companies...

from NDTV Gadgets - Latest https://ift.tt/3afLwWS

పుష్ప షూటింగ్‌లో విషాద ఘటన.. గుండెపోటుతో స్టిల్‌ ఫొటోగ్రాఫర్ కన్నుమూత

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ టీం ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో ఉన్నారు. కాగా ఈ సినిమాకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ‌(54) సెట్స్ పైనే గుండెపోటుకు గురై కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. ‘పుష్ప’ షూటింగ్‌ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వెళ్లిన జి. శ్రీనివాస్ శుక్రవారం ఉదయం షూటింగ్‌ లొకేషన్‌లో అస్వస్థతకు లోనయ్యారు. గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో వెంటనే అప్రమత్తమైన చితయూనిట్.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన కన్నుమూశారు. దాదాపు 200లకు పైగా చిత్రాలకు శ్రీనివాస్‌ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్‌ మృతి పట్ల ‘పుష్ప’ టీమ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పుష్ప మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు నిన్న (జనవరి 28)నే ప్రకటించింది చిత్రయూనిట్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3podXZ7

ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసే అప్‌డేట్.. 'సలార్'లో హీరోయిన్‌గా శృతి హాసన్ ఫిక్స్

యంగ్ రెబల్ స్టార్ వరుసపెట్టి భారీ సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘రాధే శ్యామ్’ షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే పూర్తికానున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాల దర్శకనిర్మాతలు వేగం పెంచారు. ఇందులో భాగంగా ప్రభాస్- ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న '' మూవీ నుంచి ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసేలా ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించనుందని అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. 'సలార్'లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకోవాలని అనుకున్న ప్రశాంత్ నీల్.. పలువురు బాలీవుడ్ బ్యూటీలను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ శృతి హాసన్‌ని ఫిక్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మేరకు శృతి హాసన్ పుట్టినరోజున (జనవరి 28) ఈ విషయం అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. 'సలార్‌లోకి స్వాగతం. మిమ్మల్ని తెరపై చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ 'సలార్' సినిమాను నిర్మిస్తోంది. ఈ నెల 15న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ నేటి నుంచి (జనవరి 29) జరగనుంది. ఇందులో ప్రభాస్ జాయిన్ కాబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాను ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో విలన్ రోల్‌లో మరో స్టార్ హీరో మోహన్‌లాల్ కనిపించనున్నారని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. మళ్ళీ ఆమె బిజీ హీరోయిన్ కావడం ఖాయమే అని తెలుస్తోంది. ఇప్పటికే రవితేజతో 'క్రాక్' హిట్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లో నటిస్తోంది. ఇప్పుడు ప్రభాస్‌తో కూడా రొమాన్స్ చేసే ఛాన్స్ పట్టేసింది. సో.. చూడాలి మరి శృతి వెండితెరపై ఎలా దూసుకుపోతుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qYUXAQ

'FM should focus on making manufacturing competitive'

'It has the potential to add half a trillion dollars to the economy over the next five years.'

from rediff Top Interviews https://ift.tt/2L18KaM

'Yes, it is a setback to our movement'

'Our movement was not about putting any flag on the Red Fort, but it is to secure our livelihood.'

from rediff Top Interviews https://ift.tt/2MAiKIe

Ladakh Stand-off: 'It is a game of patience'

'India's challenge is status quo ante. China's challenge is a face-saving exit'

from rediff Top Interviews https://ift.tt/2McRa49

Instagram Rolls Out a Redesign for Stories on Desktop

Instagram Stories has a new layout on desktop. Stories appear in a convenient carousel way in the new design, which is rolling out for Windows and Mac. Users can see a carousel of stories, including...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MxkC4N

Apple Privacy Pop-Up Notifications on Apps to Roll Out in 'Early Spring'

Apple said that new privacy pop-up notifications will start appearing on most iPhone units as soon as "early spring," a requirement that major digital advertising firms such as Facebook have warned...

from NDTV Gadgets - Latest https://ift.tt/36jJ94e

Google Opens Dublin Hub to Tackle Harmful Online Content

Google opened a centre to tackle harmful online content, in a move also designed to ease regulatory concerns about how the company and other tech giants police a growing problem on the Internet.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NzBFn4

WallStreetBets Reddit Group Briefly Shuts Doors, Turned Invitation-Only

A slugfest between Wall Street and Main Street took an unexpected turn late on Wednesday after moderators of the WallStreetBets stock trading forum that has helped fuel massive rallies in the shares...

from NDTV Gadgets - Latest https://ift.tt/3orrU7p

Discord Bans WallStreetBets Investor Coalition for Allowing Hateful Speech

WallStreetBets, the investor coalition that gained fame for boosting stocks from its perch on Reddit, was banned by the communications platform Discord for not doing enough to stem hateful speech.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cjyLgv

Wednesday 27 January 2021

Apple AirPods Accounted for Half of Total TWS Sales in 2020: Report

AirPods had a commanding lead in the TWS segment in 2020. A report shows that there was a nearly 90 percent increase in TWS sales last year with a majority sold by Apple.

from NDTV Gadgets - Latest https://ift.tt/3a9IHH1

Apple CEO Tim Cook Says India Business Doubled Last Quarter

Apple doubled its business in India in the quarter that ended December 26, CEO Tim Cook revealed during an earnings call on Wednesday. Cook highlighted scope for further growth in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YlpaOd

iPhone 12 mini Scores the Same as iPhone 12 in DxOMark Camera Review

In DxOMark's camera review, the iPhone 12 mini scores are identical to what the iPhone 12 scored earlier. It scores 132 points in the photo category, 41 points in zoom, and 112 points in the video...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rbn8gb

TSMC 'Expediting' Auto Products Amid Chip Shortage

TSMC is "expediting" auto-related products through its wafer fabs and reallocating wafer capacity, the company said, amid a global shortage of auto chips.

from NDTV Gadgets - Latest https://ift.tt/39pwsXD

Realme X7 5G, X7 Pro 5G to Launch in India on February 4, Specifications Teased

Realme X7 5G and Realme X7 Pro 5G specifications have been revealed by the company ahead of its launch in India on February 4. Realme X7 5G will have the MediaTek Dimensity 800U SoC under the hood and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NA6IiE

Apple Becomes World's Biggest Smartphone Seller With Record Shipments: IDC

Apple cornered nearly a quarter of the global smartphone market in the fourth quarter, making it the world's biggest seller, while shipments for Huawei plunged as US sanctions against it took effect.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aermwi

Bridgerton Is Netflix's Biggest Series Ever, as 82 Million Members Tune In

Bridgerton is now Netflix's biggest series of all time. Over 82 million households watched Bridgerton in the first 28 days, with the show hitting number one on Netflix's daily "Top 10" lists...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ppP7YZ

YouTube Suspends Trump Indefinitely, Stops Rudy Giuliani Monetising Clips

YouTube has suspended Donald Trump indefinitely from the platform and said it will also prevent the former president's lawyer Rudy Giuliani from being able to monetize his clips, US media reported.

from NDTV Gadgets - Latest https://ift.tt/39pjCZh

Fujifilm GFX100S With 102-Megapixel Large Format Sensor Launched

Fujifilm GFX100S mirrorless digital camera has launched with X-Processor 4 image processing engine and is capable of up to 4K recording at 29.97fps.

from NDTV Gadgets - Latest https://ift.tt/3r4ym65

Facebook to Stop Recommending Political Groups to Users

Facebook chief Mark Zuckerberg said the social network will no longer recommend

from NDTV Gadgets - Latest https://ift.tt/39rcf3M

Game of Thrones Animated Series in Early Development at HBO Max: Reports

Game of Thrones is going animated for HBO Max. Multiple reports claim that an adult animated Game of Thrones spin-off is in the "very early" stages of development.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ynaz4M

Samsung Electronics Rides Pandemic-Driven Demand to Post Quarterly Profit

Samsung Electronics reported fourth-quarter net profits up by more than a quarter year-on-year Thursday, with coronavirus-driven working from home boosting demand for devices powered by its chips.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sXHnQ5

Redmi Note 10, Redmi Note 10 Pro RAM and Storage Options Leak Online

Redmi Note 10 and Redmi Note 10 Pro are tipped to launch sometime this month. Ahead of this rumoured launch, the phones' RAM and storage options have leaked online. The vanilla Redmi Note 10 is...

from NDTV Gadgets - Latest https://ift.tt/3clv9e2

Samsung Galaxy M02 to Be Priced Under Rs. 7,000, Launching on February 2

Samsung Galaxy M02 India launch date is set for February 2, Amazon has revealed through its website. The Samsung phone is also teased to come with a price tag of under Rs. 7,000.

from NDTV Gadgets - Latest https://ift.tt/36fPbCU

Facebook Sees Soaring Quarterly Results; Zuckerberg Hits Apple Over Privacy

Facebook capped a tumultuous 2020 with soaring earnings in the final quarter, but the company forecast challenges in 2021 that include a coming privacy update by Apple that could limit the social...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Yp0PqA

Google Apps to Stop Using Apple Tool to Track iPhone Users

Google's iPhone apps such as Maps and YouTube will stop using a tool from Apple that allows them to personalise advertisements, avoiding a new Apple warning that informs users their browsing is being...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ymrm8k

Apple Sets Record for iPhone Sales, India Business Doubled in Last Quarter

Apple reported holiday quarter sales and profits that beat Wall Street expectations, as new 5G iPhone models helped push handset revenue to a new record and sparked a 57 percent rise in China sales.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cpZgkq

China: 'India is not going to blink'

'Neither will China -- at least for now -- because its troops are deployed in equal strength.'

from rediff Top Interviews https://ift.tt/3a8cCPG

Tuesday 26 January 2021

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ప్రీ రిలీజ్ బిజినెస్.. ప్రదీప్ మొదటి సినిమానే అయినా డిమాండ్ బాగానే ఉందే!

ఇన్నిరోజులు యాంకర్‌గా సత్తా చాటిన ప్రదీప్, ఇక ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ? అనే ఆసక్తికర టైటిల్‌తో వెండితెరపై అలరించబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ శిష్యుడు మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జనవరి 29వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా అప్‌డేట్స్, ట్రైలర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా 'నీలి నీలి ఆకాశం' సాంగ్ ఓ రేంజ్‌లో ట్రెండ్ కావడంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ మూవీపైనే పడింది. దీంతో ప్రదీప్ మొదటి సినిమానే అయినప్పటికీ.. డిమాండ్ పెరిగి చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని లేటెస్ట్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. నైజాంలో 1.5 కోట్లు, సీడెడ్‌లో 55 లక్షలు, ఆంధ్రాలో 2.1 కోట్లు, మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది. మొత్తంగా 4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో.. చూడాలి మరి ప్రదీప్ తొలి సినిమాతో ఎలాంటి వసూళ్లు రాబడతాడనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NwObnm

Sudigali Sudheer: నా సినిమా కోసం దేవుడికి దండం పెట్టలేదు.. ప్రదీప్ కోసం పెడుతున్నా: సుడిగాలి సుధీర్

బుల్లితెర నటుడు హీరోగా పరిచయం అవుతుండగా.. బుల్లితెర నటీనటులంతా తరలివచ్చారు. యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న డెబ్యూ చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేశారు బుల్లితెర సెలబ్రిటీలు. జనవరి 29న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. చిత్ర యూనిట్‌తో పాటు జబర్దస్త్, ఢీ సెలబ్రిటీలు హైపర్ ఆది, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, శేఖర్ మాస్టర్, దర్శకుడు అనీల్ రావిపూడి, హీరో కార్తికేయ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది.. చాలా మాట్లాడాలి అనుకున్నా కానీ.. భయం వేస్తుంది. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్లకి.. స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్లందరికీ నా పాదాభివందనాలు. ప్రదీప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్‌లో ప్రదీప్ కాలికి గాయం అయ్యింది. లెగ్ ఇన్‌జ్యురి కారణంగా ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాడు. కానీ పెయిన్‌తోనే ఢీ కానీ ఇతర షోలు కానీ చేస్తూనే ఉన్నాడు. దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. ప్రదీప్‌కి ఎంటర్ టైన్మెంట్ అంటే ఎంత డెడికేషన్ అన్నది. ఢీ, సరిగమప ఇలా ఏ షో అయినా.. షూటింగ్ అప్పుడు యాంకరింగ్ నిలబడే చేయాలి. నిలబడి ఉండటం వల్ల పెయిన్ వస్తూనే ఉంటుంది.. కానీ ముఖంలో మాత్రం నవ్వుపోదు. కంటిన్యూగా బాధను అనుభవిస్తూనే నవ్వుతూ ఉంటాడు. అంత కష్టపడి ఇంతవరకూ వచ్చాడు ప్రదీప్. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా వాయిదా పడింది. రెండేళ్లు ముందే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. నేనైతే దేవుడికి దండం పెట్టుకుంటున్నా.. నేను నా సినిమాకి కూడా దండం పెట్టుకోలేదు. కానీ ప్రదీప్ సినిమా హిట్ కావాలని దండం పెట్టుకుంటున్నా. ప్రదీప్ హిట్ కొట్టాలంతే. బుల్లితెరపై మమ్మల్ని ఎలాగైతే ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టారో.. వెండితెరపై ఆదరిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ థియేటర్స్‌కి వచ్చి ఈ సినిమా చూడండి.. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఈ సినిమా చూసిన తరువాత ఓ పది మందికి మంచిగా చెప్పండి. అది చాలు మాకు. ఈ సినిమా హిట్ కావాలని అందరూ అంటున్నారు. ఈ సినిమా ద్వారా ప్రదీప్‌కి మంచి పేరు రావాలి.. దర్శకుడు మున్నా గారికి మంచి పేరు రావాలి.. నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి డబ్బులు రావాలి.. అలాగే డబ్బులు పెట్టి సినిమా చూసిన ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆది గాడు సినిమా చూసి నాతో చెప్పాడు.. హీరోయిన్ చాలా బాగా చేసిందని.. ఒక సీన్‌లో అమృత ఇరక్కొట్టేసింది.. ప్రదీప్ కనిపించడు అని చెప్పాడు. ఈ సినిమాను అంతలా ప్రేమించడానికి ప్రధాన కారణం ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్.. ఈ పాట మనల్ని థియేటర్ వరకూ తీసుకుని వెళ్తుంది. థియేటర్స్‌కి వెళ్లిన తరువాత మున్నా, ప్రదీప్‌లు రెండున్నర గంటలు ఖచ్చితంగా కుర్చీలో కూర్చోబెడతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారని చెబుతున్నారు. నేను కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. 29న పెద్ద సక్సెస్ చూడబోతున్నాం’ అంటూ చిత్ర విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు సుడిగాలి సుధీర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MwKhu7

ZTE Blade X1 5G With Snapdragon 765G SoC, 6GB RAM Launched

ZTE Blade X1 5G has launched in the US. It has four cameras on the back and a hole-punch cut out for the selfie shooter. The phone features a 6.5-inch full-HD+ display.

from NDTV Gadgets - Latest https://ift.tt/2M7iEYW

Apple Rumoured to Be Working on a 6.1-inch iPhone SE Plus

iPhone SE Plus is tipped to feature a 6.1-inch IPS display, and it could be powered by either Apple A13 Bionic or Apple A14 Bionic chip. The rear camera is tipped to sport a 12-megapixel iSight sensor...

from NDTV Gadgets - Latest https://ift.tt/39joRd6

Twitter Acquires Newsletter Startup Revue

Twitter has acquired the newsletter publishing company Revue for an undisclosed sum, part of an effort to expand its business and give writers who distribute their work on Twitter.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ouMDY5

Watch the New and Final Trailer for Disney's Raya and the Last Dragon

Raya and the Last Dragon trailer is here. Kelly Marie Tran, Awkwafina, Gemma Chan, Daniel Dae Kim, Sandra Oh, and Benedict Wong are part of Raya and the Last Dragon cast. Raya and the Last Dragon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cga8Bl

Grindr Faces $11.7-Million Fine in Norway for Breach of Data Privacy

Norway's Data Protection Authority said it plans to fine dating app Grindr NOK 100 million (roughly $11.7 million/ Rs. 85 crores) for what the regulator said was illegal disclosure of user data to...

from NDTV Gadgets - Latest https://ift.tt/36xGGDB

Samsung Galaxy A52, Galaxy A72 Prices Leak Ahead of Launch: Report

Samsung Galaxy A52 and Samsung Galaxy A72 prices have been leaked through a German price comparison site, according to a report. The Samsung Galaxy A52 4G is expected to be priced starting at EUR 369...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cctibl

LG Display Reports Stronger Profit on iPhone Demand, Rising Panel Prices

LG Display reported its highest quarterly profit in over three years, returning to the black for a second quarter in a row with help from increased shipments of Apple's new iPhone models.

from NDTV Gadgets - Latest https://ift.tt/36gNxRA

Godzilla vs. Kong HBO Max Release Date Moved to March 31

Godzilla vs. Kong HBO Max release date delayed to March 31. Godzilla vs. Kong to premiere March 26 in India and internationally elsewhere.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cgnHkC

Poco M3 Teased to Launch in India Soon

Poco sent out a tweet and released a video on YouTube that confirms the arrival of the Poco M3 in India. The exact launch date has not been unveiled yet, but a past report suggests that the phone may...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MqpgBp

Sony Alpha 1 Mirrorless Camera With Up to 8K Recording Launched

Sony Alpha 1 full-frame mirrorless camera has launched in India. It features a 50.1-megapixel stacked Exmor RS image sensor and the image processing is handled by the BIONZ XR engine.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YiO9BW

Motorola Edge S With Dual Selfie Cameras, Snapdragon 870 SoC Launched

Motorola Edge S with quad rear cameras has been launched in China. The Motorola phone also comes with the Qualcomm Snapdragon 870 SoC and features dual selfie cameras.

from NDTV Gadgets - Latest https://ift.tt/36hIFeR

Twitter Permanently Suspends My Pillow CEO for US Election Misinformation

Twitter has permanently suspended the account of My Pillow chief Mike Lindell for repeated violations of the company's policy on election misinformation, the social media firm said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YkqMaR

Acharya: మెగా అభిమానులకు శుభవార్త.. ధర్మస్థలి తలుపులు తెరుచుకుంటున్నాయంటూ టీజర్ అప్‌డేట్ ఇచ్చిన కొరటాల

మెగా అభిమానాలోకం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ క్షణం ఈ జనవరిలోనే ఉంది.. అది కూడా మరో రెండు రోజుల్లోనే అంటూ ఫ్యాన్స్‌ని హూషారెత్తించారు డైరెక్టర్ . రిలీజ్ డేట్, అప్‌డేట్ ఇచ్చి పండగ వాతావరణం తీసుకొచ్చారు. టీజర్ ఎప్పుడు వచ్చేది రేపు ఉదయం 10 గంటలకు తెలుస్తుందని చెబుతూ మెగా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిరంజీవి.. తాజాగా ఆచార్య టీజర్ రిలీజ్ డేట్, టైమ్ అనౌన్స్ చేసిన కొరటాల శివకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. డియర్ చిరంజీవి సర్.. జనవరి 29 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ధర్మస్థలి తలుపులు తెరుచుకుంటున్నాయంటూ టీజర్ అప్‌డేట్‌తో కూడిన చిన్న వీడియో షేర్ చేశారు కొరటాల శివ. ఇది చూసిన చిరంజీవి.. చేసిన ప్రామిస్ నిలబెట్టుకున్నందుకు థాంక్యూ కొరటాల అంటూ కామెంట్ చేశారు. అయితే కొరటాలతో చిరంజీవి చేసిన డిస్కషన్ ఫలించడం, అంతేగాక ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించడం మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కూడా భాగం పంచుకుంటున్నారు. చెర్రీ `సిద్ధ` పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఆయన ఉండటం విశేషం. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. మే 9న 'ఆచార్య'ను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LYc6ff

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను పిలిచా.. హీరో ప్రదీప్ అనగానే నాలో! ఎంట్రీలోనే ఈలలు కొట్టించిన యాంకర్

ఇన్నాళ్లు బుల్లితెరపై తనదైన మాటలతో మ్యాజిక్ చేసిన యాంకర్ ఇక వెండితెరపై అలరించబోతున్నాడు. ప్రదీప్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన అన్ని అప్‌డేట్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం జనవరి 29న థియేటర్స్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు ప్రదీప్. ఈ మూవీతో సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఎస్‌.వి. ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై క‌న్నడలో ప‌లు విజయవంతమైన సినిమాలు తీసిన ఎస్‌.వి.బాబు నిర్మాతగా వ్యవహరిచారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. టాలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థలు అయిన జీఏ2, యూవీ క్రియేష‌న్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రదీప్ ఆసక్తికరంగా మాట్లాడాడు. స్టేజ్ మీదకు రావడం రావడమే చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు తీస్తూ అభిమానులతో ఈలలు కొట్టించాడు ప్రదీప్. ఎన్నో ఫంక్షన్స్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ లాంటి హీరోలను స్టేజ్ మీదకు రావాలని కోరుతున్నామని పిలిచా.. కానీ మొదటిసారి హీరో ప్రదీప్ అని అనగానే ఈ ఫంక్షన్‌లో నేను టెన్షన్ పడుతున్నా అని చెప్పాడు ప్రదీప్. ఇన్నాళ్లు బుల్లితెరపై తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అన్నాడు. ఈ స్టేజ్‌పై ఇలా నిల్చోవడానికి పదేళ్లు పట్టినా, నాకైతే అది చాలా తవ్వ టైమ్ లాగా అనిపిస్తోందని చెప్పిన ప్రదీప్.. ఈ ? సినిమా మొదలవుతున్నపుడు తనలో ఆనందం, భయం, సంతోషం కలిగాయని చెప్పాడు. నన్ను నమ్మి దర్శకనిరతాలు ఈ సినిమాలో తీసుకోవడం ఆనాదమేసిందని, అలాగే ఈ చేస్తుంటే అందరికీ నచ్చేలా చేస్తానా? లేదా అనే భయమేసిందని అన్నాడు. ఇక 'నీలి నీలి ఆకాశం' పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వేసిందని చెప్పాడు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెల్స్ అని, తనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పాట ఇచ్చాడని ప్రదీప్ అన్నాడు. అలాగే చిత్రయూనిట్ మొత్తం చాలా కష్టపడి పనిచేశారని చేస్బుతూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాడు ప్రదీప్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39lJTb5

Microsoft Earnings Rise as Pandemic Boosts Cloud Computing, Xbox Sales

Microsoft reported its Azure cloud computing services grew 50 percent, the second quarter of acceleration in a business that had begun to slow as the global pandemic benefited the software maker's...

from NDTV Gadgets - Latest https://ift.tt/3okBUPF

Facebook News Launched in UK to Help 'Sustain' Local Journalism

Facebook News launched in Britain, delivering users of the world's leading social network-curated news content bought from traditional publishers that have struggled financially.

from NDTV Gadgets - Latest https://ift.tt/3a8IrYM

Twitter Launches Birdwatch to Let Users Fact Check Misinformation

Twitter said it launched a pilot programme that lets users flag tweets that they believe are misleading and write notes to provide context.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pirx02

రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు.. కానీ ఇప్పుడు మాత్రం నా ఫీలింగ్స్..! ట్రోల్స్‌పై సమంత రియాక్షన్

తెలుగు హీరోయిన్లందరిలో సోషల్ మీడియా ఖాతాల్లో ఎక్కువ యాక్టివ్ ఎవరంటే ముందుగా పేరే గుర్తొస్తుంటుంది. అందుకే సోషల్ మీడియాకు సమంతకు విడదీయరాని బంధం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాగచైతన్యను పెళ్ళాడి అక్కినేని వారింట అడుగుపెట్టాక సామజిక మాధ్యమాల్లో సమంత క్రేజ్ మరింత పెరిగింది. ఎప్పటికప్పుడు తన, తన ఫ్యామిలీ విశేషాలు షేర్ చేస్తున్న ఆమె కొన్నిసార్లు ట్రోల్స్ బారిన కూడా పడింది. అయితే అలా ట్రోల్స్ జరిగినప్పుడు తన ఫీలింగ్స్ ఏంటనే విషయాన్ని తాజాగా జరిగిన చిట్ చాట్‌లో బయటపెట్టింది సామ్. గతంలో హీరోయిన్లంటే.. పెళ్లి తర్వాత సైలెంట్ కావడం, సినిమాల్లో గానీ, సామజిక మాధ్యమాల్లో గానీ ఎక్కువగా కనిపించకపోవడం చూసాం. కానీ, తాను అందుకు పూర్తిగా భిన్నం అని నిరూపిస్తూ పెళ్లయ్యాక జోష్ పెంచేసింది అక్కినేని కోడలు సమంత. సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హాట్ ఫొటోలు షేర్ చేయడంలోనూ ఏ మాత్రం వెనక్కితగ్గకుండా దూసుకుపోతోంది. అయితే ఈ మధ్యకాలంలో సమంత ఇష్యూ ఒకటి హాట్ టాపిక్ అయిన సంగతి మనందరికీ తెలుసు. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ మెన్- 2' ప్రమోషన్స్‌లో భాగంగా నెట్టింట రచ్చ చేస్తున్న సమంత.. ఇటీవల తన డిజైనర్ ప్రీతమ్ ఒళ్లో కాళ్లు పెట్టి సోఫాలో హాయిగా ముచ్చట్లు పెడుతున్న ఫోటో షేర్ చేయడమే గాక ఐలవ్యూ అనే కామెంట్ చేసి ట్రోల్స్ బారిన పడింది. దీంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది సామ్. ఈ మొత్తం ఇష్యూ జనాల్లో గత మూడు నాలుగు రోజులుగా చర్చల్లో నిలుస్తున్న నేపథ్యంలో తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ విషయమై సమంత రియాక్ట్ అయింది. అభిమానులతో చిట్ చాట్ చేస్తుండగా.. సోషల్ మీడియాలో మీపై వచ్చే ట్రోలింగ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఫన్నీ రిప్లై ఇచ్చింది సమంత. తాను ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని అని.. కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి చూస్తుంటే నవ్వొస్తుంటుంది.. ట్రోల్ చేస్తున్నారంటే మనం ఎంతో సాధించేశామని అర్థమే కదా అనేసింది సమంత. అంటే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ప్రస్తుతం తాను పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పకనే చెప్పేసింది సామ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36flCl2

'Equity market is in the midst of a bull market'

'If an investor is ready to stay put for the next five years, one can consider investing in mid- and small-cap funds, but through SIPs.'

from rediff Top Interviews https://ift.tt/3r02orz

'We expect a repeat of Delhi riots now'

'Our movement was not about putting any flag on the Red Fort, but it is to secure our livelihood.'

from rediff Top Interviews https://ift.tt/39jOUk9

'Farmers did not come to Delhi to wage war'

'Every farmer is incensed at the way the Delhi police acted, resulting in serious injuries and one death.'

from rediff Top Interviews https://ift.tt/39n7tUW

అనసూయ, శ్రీముఖి, రష్మితో ప్రదీప్.. సింగిల్ టేక్‌లో.. వావా మేరే బావ!

పాపులర్ యాంకర్ హీరోగా పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అని గతేడాది నుంచి ఊరిస్తున్నారు ప్రదీప్. కిందటేడాదే పూర్తయిన ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు మూతబడటంతో విడుదల వాయిదా పడింది. ఓటీటీ ఆఫర్లు వచ్చినా తమ సినిమాపై ఉన్న నమ్మకంతో కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలని ఇంత వరకు ఆగారు నిర్మాతలు. మొత్తానికి ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ పాటంత బాగుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రమోషనల్ సాంగ్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘వా వా మేరే బావ’ అంటూ సాగే ఈ పాటను ఒకే ఒక్క టేక్‌లో చిత్రీకరించడం విశేషం. ఈ హుషారైన పాటలో స్టార్ యాంకర్లు అనసూయ, శ్రీముఖి, రష్మి కూడా భాగమయ్యారు. వీరి ముగ్గురితో ప్రదీప్ స్టెప్పులేశారు. ఇదిలా ఉంటే, ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’ చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా న‌టించారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క‌న్నడలో ప‌లు విజయవంతమైన సినిమాలు తీసిన ఎస్‌.వి.బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. టాలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థలు అయిన జీఏ2, యూవీ క్రియేష‌న్స్ ద్వారా ఈ సినిమా విడుదలవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pm5ohw

‘వసంత కోకిల’ టైటిల్ వీడియో.. రుద్రగా బాబీ సింహా విశ్వరూపం

జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందుతోన్న త్రిభాషా చిత్రం ‘వసంత కోకిల’. ఎస్‌ఆర్‌టీ ఎంట‌ర్‌టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రజనీ తాళ్లూరి, రేష్మి సింహా సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్నడ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శకుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్తమ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడీగా ‘@న‌ర్తన‌శాల’ ఫేమ్ కాశ్మీర ప‌ర్దేశీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుదల చేశారు. బాబీ డిఫరెంట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ‘రేజ్ ఆఫ్ రుద్ర’ పేరిటి వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియో ద్వారా రుద్రగా బాబీని పరిచయం చేశారు. థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్, బాబీ సింహా మ్యాన్లీ లుక్ ఈ వీడియోలో హైలైట్స్. రొమాంటిక్ థ్రిల్లర్ జాన‌ర్‌లో ఈ సినిమా రెడీ అవుతుంది. సినిమా జాన‌ర్‌కి, బాబీ సింహా అద్భుత నటనకు త‌గిన విధంగానే ద‌ర్శకుడు ర‌మ‌ణ‌న్ ‘వ‌సంత కోకిల’ను తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. జాతీయ అవార్డు గ్రహీత క‌మ‌ల్ హాస‌న్, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘వ‌సంత కోకిల’ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న సినిమాలో మ‌రో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం. థింక్ మ్యూజిక్ సంస్థ ఈ సినిమా ఆడియో హక్కులను ద‌క్కించుకుంది. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు. రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి గోపీ అమరనాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ హర్షన్ ఎడిటర్. చంద్రబోస్ సాహిత్యం అందించారు. తెలుగు మాటలను రాజేష్ ఎ మూర్తి రాశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39kSpHf

కొరటాల శివకు చిరంజీవి వార్నింగ్.. దెబ్బకు దిగొచ్చిన స్టార్ డైరెక్టర్!!

అభిమానులకు మెగాస్టార్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘ఆచార్య’ టీజర్ గురించి చిరంజీవి కీలక ప్రకటన చేశారు. టీజర్ ఎప్పుడు వచ్చేది రేపు ఉదయం 10 గంటలకు తెలుస్తుందని వెల్లడించారు. అయితే, ఈ ప్రకటన తనదైన శైలిలో ఇచ్చారు మెగాస్టార్. ఆలస్యంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. దాన్ని వాడటం మొదలుపెట్టాక తన కన్నా ఎవరూ బాగా వాడలేరు అన్నట్టుగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇప్పటికే తన ట్వీట్లతో అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటున్న చిరంజీవి.. ఈరోజు ‘ఆచార్య’ టీజర్ కోసం చేసిన ట్వీట్‌తో కూడా ఔరా అనిపించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ‘‘ఈరోజు కొరటాల శివతో చాలా సీరియస్‌గా చర్చించాను. 6.30కు అప్‌డేట్ ఇస్తాను’’ అని మంగళవారం సాయంత్రం చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా ‘ఆచార్య’ టీజర్ కోసమే అని మెగా అభిమానులు ఊహించారు. ఇది నిజమే అయినప్పటికీ చిరంజీవి చేసిన ప్రకటన ‘బాస్ స్టైలే వేరు’ అనిపిస్తోంది. కొరటాల శివతో జరిగిన చర్చకు సంబంధించిన ఫొటోలతో వారి మధ్య జరిగిన కాన్వర్జేషన్‌ను అక్షరాల రూపంలో అందించారు చిరంజీవి. చిరంజీవి: ఏమయ్యా కొరటాల.. ‘ఆచార్య’ టీజర్ న్యూ ఇయర్‌కి లేదు, సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు... కొరటాల శివ: సర్, అదే పనిలో ఉన్నా! చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా.. కొరటాల శివ: రేపు ఉదయమే అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తా సర్! చిరంజీవి: ఇస్తావుగా.. కొరటాల శివ: అనౌన్స్‌మెంట్ రేపు మార్నింగ్ 10 గంటలకు ఫిక్స్ సర్! ఈ విధంగా టీజర్ అనౌన్స్‌మెంట్ తేదీని వెరైటీగా ప్రకటించారు చిరంజీవి. ఈ ఆలోచన ఎవరిదో తెలీదు కానీ చాలా కొత్తగా అనిపించడంతో ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ వైరల్‌గా మారింది. ఇప్పటికే 7వేల మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 21వేల లైకులు, 14 వందల కామెంట్లు. కాగా, ‘ఆచార్య’లో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే, రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో మెరవనున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cpRbwv

‘ఉప్పెన’ విడుదల తేదీ ఖరారు.. వెండితెరపై మెరవనున్న మరో మెగా హీరో

మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వెండితెరపై మెరవబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు, సుప్రీం హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయవుతున్న విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ పరిచయమవుతున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టింది. ఈ ఒక్క పాటతో ‘ఉప్పెన’కు బోలెడంత ప్రచారం దక్కింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు వేచిచూస్తున్నారు. మొత్తానికి విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఫిబ్రవ‌రి 12న ఈ సినిమాని థియేట‌ర్‌ల‌లోకి రానుంది. సంగీతంలో త‌న‌ అభిరుచి, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించ‌డంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందించారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవ‌ల విడుదలైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన ల‌భించింది. వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి తమ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆక‌ట్టుకున్నారు. ఈ టీజ‌ర్‌తో ‘ఉప్పెన‌’పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iUBaQb

సందీప్ కిషన్ ‘A1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్: స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలమైంది!

హాకీ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ‘చక్‌దే’. ఈ సినిమాతో హాకీ క్రీడ గొప్పతనం గురించి చాలా మందికి తెలిసిందంటే అతిశయోక్తి కాదు. ‘చక్‌దే’ తరవాత మళ్లీ అలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు అలాంటి అనుభూతిని కలిగించేందుకు యంగ్ హీరో సిద్ధమైపోయారు. ఆయన హీరోగా నటించిన న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘A1 ఎక్స్‌ప్రెస్‌’. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌. తెలుగులో వస్తోన్న తొలి హాకీ నేపథ్య చిత్రమిది. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం ‘A1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. స్వతంత్ర భారతదేశం తొలి హాకీ ప్రపంచకప్‌ను గెలుచుకుంది.. హాకీని జాతీయ క్రీడగా భారతదేశం ప్రకటించింది అనే వార్తా కథనాలతో ట్రైలర్‌ను ప్రారంభించారు. ‘ఇండియాలో సగం మంది హాకీ కోచ్ అంటే ఇంకా షారుఖ్ ఖానే అనుకుంటున్నారయ్యా బాబు’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగు సినిమాలో హ్యూమర్‌ను కూడా పరిచయం చేసింది. ఇక హాకీ ప్లేయర్‌గా సందీప్ కిషన్ లుక్ అదిరిపోయింది. ఇక ఒక ఆటగాడు దేశానికి ఆడటానికి పడే కష్టాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘మన దేశంలో స్పోర్ట్స్‌మ్యాన్‌కు ఇవ్వాల్సిన కనీసం గౌరవం కూడా ఇవ్వడంలేదు సార్. ఇక్కడ స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలమైంది. ఏ స్పోర్ట్ చూడాలో ఏ స్పోర్ట్ చూడకూడదో బిజినెస్ మ్యానే డిసైడ్ చేస్తున్నాడు. అసలు ఇక్కడ ఆడాలంటేనే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది సార్’ అంటూ సందీప్ కిషన్ చెప్పే డైలాగు సినిమాలో ఎమోషన్‌ను చెబుతోంది. ఇక లావణ్యతో సందీప్ కిషన్ రొమాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఒక లిప్ లాక్ కూడా లాగినట్టున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇదొక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని ట్రైలర్ చెబుతోంది. సందీప్ కిషన్ 25వ చిత్రంగా రూపొందిన ‘A1 ఎక్స్‌ప్రెస్’ ఫిబ్రవరిలో థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ, పోసాని కృష్ణముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్య, రాహుల్ రామ‌కృష్ణ, మ‌హేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శన్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి ఇతర పాత్రల్లో నటించారు. హిపాప్ తమిళ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YiBgrr

'అర్ధ శతాబ్దం' టీజర్: న్యాయం ధర్మం అవుతుంది గానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు!!

కెరీర్ పరంగా విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటుడు ఈ సారి 'అర్ధ శతాబ్దం' అంటూ మరో వైవిద్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ వంటి దిగ్గజ నటులు భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు చిట్టి కిరణ్ రామోజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవ‌ల దగ్గుబాటి రానా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేయగా, తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం ఏడు సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో చూపించిన అన్ని సన్నివేశాలు, ముఖ్యంగా రోమాలు నిక్కబొడిచేలా ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ''న్యాయం ధర్మం అవుతుంది గానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు.. యుద్ధమే ధర్మం కానప్పుడు ధర్మ యుద్ధాలెక్కడివి. ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో, ఎందుకో, దేనికో.. ఈ విశాల భారతానికి అఖండ రాజ్యాంగం'' అనే డైలాగ్స్ ఈ టీజర్‌లో వినొచ్చు. మొత్తంగా ఈ టీజర్ చూస్తుంటే నవీన్ చంద్ర కెరీర్‌కి ఈ 'అర్ధ శతాబ్దం' సినిమా బాగానే ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అతిత్వరలో విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pmg8MG

ఎన్టీఆర్ ఆత్మీయుడితో సందీప్ కిషన్.. వైజాగ్‌లో సినిమా ప్రారంభం

వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడుకి మేనల్లుడు అయిన .. ‘ప్రస్థానం’తో పరిచయమై ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో సోలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి తెలుగు, తమిళ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. సొంతంగా వెంకటాద్రి టాకీస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సందీప్ కిషన్ మంగళవారం తన కొత్త సినిమాను ప్రారంభించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆప్తుడు, ఆయన పీఆర్‌వో అయిన మహేష్ కోనేరు నిర్మాతగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమా చేస్తున్నారు. వేదవ్యాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను మంగళవారం వైజాగ్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ క్లాప్‌ కొట్టగా.. కంకట్ల సిల్క్స్‌ మల్లిక్‌ కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది సంక్రాంతికి మా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్షన్స్‌లో వ‌చ్చిన ‘మాస్టర్‌’తో మ‌రో సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకోవ‌డం ఆనందంగా ఉంది. అదే ఉత్సాహంతో ఈరోజు వైజాగ్‌లో కొత్త సినిమాను స్టార్ట్ చేశాం. డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డానికి ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ కిష‌న్‌తో మ‌రో వైవిధ్యమైన చిత్రాన్ని మా బ్యాన‌ర్‌లో రూపొందించబోతున్నాం. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. వేద వ్యాస్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’ అని అన్నారు. కాగా, తన కొత్త సినిమా ప్రారంభమైనట్టు సందీప్ కిషన్ కూడా ట్వీట్ చేశారు. ‘‘నా స్నేహితుడు మహేష్ కోనేరు నిర్మాతగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌లో సినిమాను ప్రకటిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ పిచ్చెక్కించే యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రతిభావంతుడైన వేదవ్యాస్ రచించి, దర్శకత్వం చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్. మా యంగ్ టీమ్‌ను ఆశీర్వదించిన కోనా వెంకట్ గారికి, మహేష్ తల్లిదండ్రులకు ధన్యవాదాలు’’ అని సందీప్ పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ohiPh9

FAU-G Gives Indians a Game Based on Indian Stories: Vishal Gondal

FAU-G has finally launched and is now available to download on Google Play. Developed by nCore Games, the action mobile game comes as a home-grown alternative to PUBG Mobile, that was banned along...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iMv7gx

అభిమాని పెళ్లి వేడుకలో సూర్య: తాళిబొట్టు అందించిన హీరో.. ఫ్యాన్స్ ఫిదా!

తమిళ హీరో వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మిగిలిన హీరోలకు భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. తాను చేసే వైవిధ్యమైన పాత్రల కోసం సూర్య ఎంత కష్టపడతారో.. తన అభిమానులకు కూడా అంతే విలువ ఇస్తారు. అభిమానులు కష్టాల్లో ఉంటే వాళ్లకు అండగా ఉంటారు. వారి పిల్లలను తన ఆర్గనైజేషన్‌లో చదిస్తున్నారు. ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తున్నారు. అందుకే, సూర్య అంటే తమిళనాడులో చాలా మందికి అభిమానం. ఇదిలా ఉంటే, సూర్య తాజాగా తన అభిమాని హరి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నిన్న (జనవరి 25న) చెన్నైలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులు హరి, ప్రియలను ఆశీర్వదించారు. పెళ్లికుమారుడు హరి కోరిక మేరకు తాళిబొట్టు తన చేతులతో అతనికి అందించారు సూర్య. పెళ్లి తంతు మొత్తాన్ని అక్కడే ఉండి వీక్షించారు. ఆ తరవాత నవ దంపతుల వద్ద కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సమయంలో తన చేయిని హరి భుజంపై వేశారు. ఇదంతా చూసిన సూర్య అభిమానులు ‘మా హీరో అంటే ఇది’ అంటూ మురిసిపోతున్నారు. నిన్నటి నుంచి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, ఈ ఫొటోల్లో సూర్య లుక్ కూడా వైరల్ అవుతోంది. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే లాక్‌డౌన్ సమయంలో ‘ఆకాశం నీ హద్దురా!’ చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది సూర్య 40వ చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అలాగే, వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివసల్’ అనే సినిమా కూడా చేయనున్నారు సూర్య.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pm31en

డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా 'తనిఖీ కేంద్రం 1995' మోషన్ పోస్టర్ రిలీజ్

సంక్రాంతికి విడుదలైన విజయ్ 'మాస్టర్' చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'తనిఖీకేంద్రం 1995'. షజ్ఞ శ్రీవేణున్ హీరోయిన్‌గా నటిస్తోంది. హర్షిత ప్రొడక్షన్స్, ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కిషోర్ చందిన దర్శకత్వం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సపోర్ట్ లభించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ మారుతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''పోస్టర్ చాలా విభిన్నంగా ఉంది. ఇలాంటి సినిమాలు, ఇలాంటి యువ దర్శకులు పరిశ్రమకి చాలా అవసరం. సినిమా సక్సెస్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి'' అని అన్నారు. చిత్ర దర్శకుడు చందిన రవి కిషోర్ మాట్లాడుతూ.. ''1995లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో టీజర్ విడుదల చేసి.. అతిత్వరలో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు. హీరో మహేంద్రన్ మాట్లాడుతూ.. ''మాస్టర్ చిత్రంలో విజయ్ సేతుపతి టీనేజ్ రోల్ ఎంత పేరు తెచ్చిందో.. ఈ చిత్రం దానికి పదింతలు గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది. దర్శకుడు రవి కిషోర్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మళ్లీ మళ్లీ రవి కిశోర్ చందినతో పని చేయాలని ఉంది'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YgbTGQ

NagaBabu: రవితేజ హీరోయిజంపై నాగబాబు కామెంట్స్.. మరోసారి నిరూపించావంటూ మెగా బ్రదర్ పోస్ట్

ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ.. ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకొని వసూళ్ల ప్రవాహం పారిస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోయిజంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేడు (జనవరి 26) రవితేజ పుట్టినరోజు. క్రాక్ సినిమాతో మొదటిసారి యాభై కోట్ల క్లబ్‌లో చేరడంతో రవితేజకు ఈ బర్త్ డే మరింత స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బర్త్ డే విషెస్ పోస్ట్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. మాస్ మహారాజ్ అభిమానులను ఖుషీ చేసే సందేశం షేర్ చేశారు. ''డియర్ మాస్ మహారాజ రవితేజకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. 'క్రాక్' మూవీతో నీ ఎనర్జీ అనేది ఆరని మంట అని మరోసారి రుజువు చేశావు. నిన్ను వెండితెరపై చూసిన ప్రతిసారి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నీ తదుపరి మూవీ 'ఖిలాడీ' కూడా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు నాగబాబు. 'క్రాక్' హిట్ జోష్‌లో రవితేజ ప్రస్తుతం రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడీ' సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజే రవితేజ బర్త్ డే కానుకగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pqs1By

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd