Friday 31 January 2020

అలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రచ్చ

నీళ్లల్లో దిగి ఇంటర్వ్యూలు చేసే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియా ముందు వచ్చి రచ్చ చేశారు తమిళ నటుడు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దర్శన్. తమిళ నటి , దర్శన్ చాలాకాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ దర్శన్ తనను మోసం చేశాడంటూ సనమ్ నిన్న పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు కాదంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో తన గురించి వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ ఇప్పుడు దర్శన్ మీడియా ముందుకు వచ్చారు. ‘‘నాకు సనమ్‌తో నిశ్చితార్థం అయిన విషయం నిజమే. కానీ మా ఇంట్లో వారికి ఈ విషయం గురించి తెలీదు. ఎక్కడ తెలిస్తే నా చెల్లికి ఎక్కడ పెళ్లి జరగదోనని చెప్పలేదు. ఓసారి సనమ్ అండర్‌వాటర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది నాకు నచ్చలేదు. అలా ఎందుకు చేశావని అడిగితే నా కోసమే అని చెప్పింది. నేను బిగ్‌బాస్ షో నుంచి బయటికి రాగానే నాపై అధికారం చెలాయించడం మొదలుపెట్టింది. నా తోటి కంటెస్టెంట్స్‌తో మాట్లాడకూడదని షరతులు పెట్టింది. నేను వెళ్లే ప్రతీ ఈవెంట్‌కు తనను కూడా తీసుకెళ్లాలని పట్టుబట్టింది. నేను సంతకం చేసిన సినిమాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలకు వెళ్లి నేను మంచివాడిని కానని చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్పింది" READ ALSO: " నా చెల్లి పెళ్లి అయ్యాక నేను సనమ్‌ను పెళ్లి చేసుకోవచ్చని నా తల్లిదండ్రులు చెప్పారు. మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది. ఈ సమస్యలన్నీ నా కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయి. అందుకే తనతో బంధం తెంచుకోవాలని అనుకున్నాను. ఇంత జరిగాక నేను ఆమెను అస్సలు పెళ్లి చేసుకోలేను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. రేపు కమిషనర్ ఆఫీస్‌కి వెళ్లి ఈ ఆధారాలు చూపిస్తాను’ అని తెలిపాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tml6Bw

PSPK28: కన్ఫర్మ్.. మరోసారి ‘గబ్బర్ సింగ్’ కాంబో

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ 28వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. మరోసారి పవన్.. హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ట్విటర్ ద్వారా ప్రకటించింది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లా్క్ బస్టర్ విజయం సాధించింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. READ ALSO: పవన్ సినిమాల గురించి అప్డేట్ రాగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ‘అసలైన న్యూస్ అంటే ఇది కదా.. ’ అంటూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. మరోపక్క పవన్.. ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెప్పాపెట్టకుండా పూర్తి చేసేశారు. పవన్ సెట్స్‌లో నడుస్తున్న ఫొటోలు కూడా లీకయ్యాయి. దాంతో పవన్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, బోనీ కపూర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ వరుసగా మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. ఇందుకు కారణం తనపై కుటుంబాలు, పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉండటమేనిన క్లారిటీ కూడా ఇచ్చారు. ‘పింక్’ తెలుగు రీమేక్‌ చేస్తుండగా 27వ సినిమాను క్రిష్ జాగర్లమూడితో చేయాలని నిర్ణయించేసుకున్నారు. ఇందులో పవన్ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇంకా సినిమాకు ఏ టైటిల్ అనుకోలేదు. ఫిబ్రవరి 4 నుంచి షూటింగ్ జరుగుతుందట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GLdagi

As Coronavirus Misinformation Spreads, Facebook Removes Posts

Facebook said it will take down misinformation about China's fast-spreading coronavirus, in a rare departure from its usual approach to dubious health content that is presenting a fresh challenge for...

from NDTV Gadgets - Latest https://ift.tt/37YWLk0

Allu Arjun: నా రికార్డ్ మరోకరు బీట్ చేయాలని కోరుకుంటున్నా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి జీవితంలో మర్చిపోలేని హిట్ ఇచ్చింది ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. నివేదా పేతురాజ్, సుశాంత్, టబు, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సాధించింది. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సినిమా టీం నిన్న థ్యాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను చాలా చక్కగా అభిమానులతో పంచుకున్నారు. ‘ముందుగా సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ మీట్ ఎందుకు పెట్టామంటే.. మా దగ్గర ప్రొడక్షన్ కంపెనీ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసేవాళ్లు ఎప్పుడూ నన్ను ఓ మాట అడుగుతూ ఉంటారు. ఏంటండీ ఎప్పుడు సినిమా హిట్ అయినా మీరు మీ టీం మాత్రమే సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంటారు. మా గురించి పట్టించుకోరా, మాకు షీల్డ్ ఇచ్చి సత్కరించరా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు వారికి ఓ మాట చెప్పాను. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ఇచ్చి సత్కరించేంత గొప్పగా నా సినిమా ఆడినప్పుడు తప్పకుండా ఫంక్షన్ చేస్తాను అని’’ READ ALSO: ‘‘ఆ కోరిక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తీరింది. నాకు ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ ఇచ్చింది. ఈ రికార్డును మరో సినిమా బ్రేక్ చేస్తే అప్పుడే సినీ పరిశ్రమ మరో మెట్టు ముందుకు వెళ్లినట్లు. కాబట్టి నా రికార్డును మరెవరైనా బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ప్రేక్షకులకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఈ సినిమాలోని ‘సిత్తరాల సిరపడు’ పాటలో సిగరెట్ తాగుతూ కనిపిస్తాను. కానీ దయచేసి మీరు మాత్రం నన్ను ఫాలో అయి సిగరెట్ కాల్చడం వంటివి చేయకండి. నేను సినిమాలో ఆ పాత్ర వరకు సిగరెట్ తాగాను. నాకు నిజ జీవితంలో అసలు ఆ అలవాటే లేదు. అది మంచిది కాదు కూడా’’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3baOXOq

When and Where to Watch FM Nirmala Sitharaman's Budget 2020 Speech Live

Budget 2020 live stream can be watched on the NDTV Hindi and NDTV English channels, and on the website as well. Users can alternatively download the apps to enjoy the live stream in-app, or they could...

from NDTV Gadgets - Latest https://ift.tt/2RMAzEg

‘అశ్వద్థామ’ కలెక్షన్స్.. నాగ శౌర్య గట్టిగా కొట్టాడు

నటుడిగా, నిర్మాతగా, రచయితగా ఇలా అన్ని రంగాల్లో తానేంటో నిరూపించుకున్న యువ కథానాయకుడు నాగ శౌర్య. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు. అలా నిన్న ‘అశ్వద్థామ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ముంబయిలో తన స్నేహితుడి సోదరికి ఎదురైన అనుభవాన్ని కథలా రాసుకున్నానని చెప్పారు. సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తొలిరోజే సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. నాగశౌర్య ఈసారి గట్టిగా కొట్టాడనే చెప్పాలి. సినిమాను పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక అమెరికాలో రూ.35 లక్షలు రాబట్టిందట. ఓవర్‌సీస్‌లో రూ.75 లక్షలు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాల సమాచారం. మొత్తానికి సినిమా తొలిరోజు ఐదు కోట్లు రాబట్టేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: పెట్టిన బడ్జెట్‌కు సగం లాభం వచ్చిందంటే.. సినిమా ఏ స్థాయిలో ఆడిందో ఊహించవచ్చు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా అని నాగశౌర్య చెబుతూ వచ్చారు. ఏ సినిమాకు కూడా ఇంతటి ఓపెనింగ్స్ ఎప్పుడూ రాలేదని అన్నారు. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించారు. రమణ తేజ దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్‌కు మంచి స్పందన వచ్చింది. చాలా చోట్లు సినిమా కంటెంట్‌ని బాగా ఎలివేట్ చేసిందని ప్రేక్షకుల టాక్. మొత్తానికి నాగశౌర్య చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GMq4dC

From Brooklyn Nine-Nine to Narcos: Mexico, TV Shows to Watch in February

Brooklyn Nine-Nine season 7, Narcos: Mexico season 2, Altered Carbon season 2, Homeland season 8, Al Pacino's Hunters, Taj Mahal 1989, Last Week Tonight with John Oliver season 7, Locke & Key -...

from NDTV Gadgets - Latest https://ift.tt/38VyOu1

Sony Xperia 1.1 Flagship's Leaked Specifications Tip 5 Rear Cameras

Sony's upcoming the flagship, the Xperia 1.1 aka Xperia 5 Plus, has had its camera specifications detailed in a new leak.

from NDTV Gadgets - Latest https://ift.tt/2vD4sOM

చచ్చిపోతాను, నా వల్ల కావడంలేదు: మాధవీలత షాకింగ్ పోస్ట్

నటి, బీజేపీ నేత నిన్న సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఉన్నట్టుండి నాకు చనిపోవాలని ఉంది అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే తాను ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తాజాగా వివరించారు. ‘నేనెప్పుడూ నా ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాను.. ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా అని ఫేస్‌బుక్‌లో పేర్కొంది. అందులోలాగే తాను కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నా అని.. చివరికి ఎలాంటి మెడిసిన్స్ పని చేయవేమో.. అని ఎప్పుడూ ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్‌కి కూడా చెబుతూ ఉంటానని పేర్కొంది. తను మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో సఫర్ అవుతున్నానని.. దీంతో రోజూ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుందని’ ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. అయితే ఈ పోస్ట్‌‌ని చూడగానే ఫ్యాన్స్, ఫాలోవర్స్ కంగుతిన్నారు. అసలు మాధవీలత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీనిపై మాధవిలత క్లారిటీ ఇచ్చారు. ‘ఈ రకంగా క్లారిటీ ఇస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. నాకున్న సమస్యల గురించి ఆ పోస్ట్‌లో వివరించాను కానీ చచ్చిపోవాలని అనుకుంటున్నట్లు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. నాకు మైగ్రేన్ ఉంది. దాని వల్ల రోజూ మెడిసిన్స్ తీసుకుంటున్నాను. మెడిసిన్స్ ఎక్కువగా వాడితే ఆయుష్షు తగ్గిపోతుంది. నాకే కాదు ఎవరికైనా అంతే’’ READ ALSO: ‘‘నేను మైగ్రేన్ వల్ల ఇన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి నేను కూడా ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చనిపోతానేమోనని అన్నాను కానీ చనిపోవాలని అనుకుంటున్నట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు. తప్పుగా ప్రచారం చేయకండి. నాకు ఒంట్లో బాలేదు. మెడిసిన్స్ ఎక్కువగా వాడటం వల్ల విరక్తి కలిగి ఆ పోస్ట్ పెట్టాను. నేను అన్నీ ఫేస్‌బుక్‌లోనే పంచుకుంటాను. దీని ద్వారా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏదో కాజ్యువల్‌గా నా అనారోగ్య సమస్యల గురించి షేర్ చేసుకున్నాను. మీడియా వర్గాలు దయచేసి ఇలా ప్రచారం చేయొద్దు’ అని వివరణ ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/319O6cd

chusi chudangane



from TMDB : TeluguOne Movie Database https://ift.tt/38VwByR

Aswathama



from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2UnFDkn

Google Launches New SOS Alert for Coronavirus Related Searches

Google and WHO have collaborated to offer a new SOS alert that will offer information, news, and safety tips for all coronavirus related searches around the world.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aUDMZY

Realme C3 Launching Next Week: Everything We Know So Far

Realme C3 is all set to join the Chinese smartphone maker's Realme C-series of smartphone in India. This lineup caters to the entry-level consumers and brings a decent set of specifications that are...

from NDTV Gadgets - Latest https://ift.tt/2S3M35g

Apple Led Global Smartphone Market Shipments in Q4 2019: Reports

Apple has beaten Samsung and Huawei to take the lead in the global smartphone market for Q4 2019, thanks to strong sales of the iPhone 11 series.

from NDTV Gadgets - Latest https://ift.tt/319N2oF

Thursday 30 January 2020

Moto G Stylus Spotted on Geekbench, Live Photos and Specifications Leak

The images show the Moto G Stylus sporting a hole-punch display with the cut out placed on the upper left corner of the screen, and a multitude of cameras at the back.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UbpXAp

Thousands of Instagram Users' Personal Details Exposed: Report

A social media booting service called Social Captain, that helps users grow their Instagram follower counts, has leaked thousands of Instagram usernames and passwords for potential hackers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2OgjRea

HIT Teaser: కళ్లార్పలేనంత థ్రిల్.. నాని ఖాతాలో మరో ‘హిట్’

నేచురల్ స్టార్ నిర్మాతగా తొలి సినిమా ‘అ’తోనే మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘హిట్’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మాస్ హీరో విశ్వక్‌సేన్ ఇందులో కథానాయకుడిగా నటించారు. ‘చిలసౌ’తో హీరోయిన్‌గా పరిచయం అయిన రుహానీ శర్మ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘హిట్’ సినిమా టీజర్‌ను నాని ఈరోజు రిలీజ్ చేశారు. ఓ మిస్సింగ్ కేసును విచారణ చేసే అధికారి విక్రమ్ పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. ‘ఈ జాబ్ నిన్ను రిస్క్‌లో పెడుతుంది విక్రమ్. నువ్వు ఈ డిపార్ట్‌మెంట్ వదిలి వెళ్లిపోవాలి’ అని ఓ యువతి విశ్వక్‌సేన్‌తో చెబుతుంది. ‘ఈ డిపార్ట్‌మెంట్‌ని మాత్రం వదిలేది లేదు’ అని విశ్వక్ సేన్ అంటారు. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్‌కు బాగా కావాల్సిన వారిని కళ్లముందే కత్తితో పొడిచి చంపేస్తారు. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో టీజర్ రసవత్తరంగా సాగింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ లిప్ కిస్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ టీజర్ రిలీజ్ చేస్తూ.. ‘సీట్లను అతుక్కుని సినిమా చూస్తారు’ అని నాని క్యాప్షన్ ఇచ్చారు. READ ALSO: టీజర్‌తోనే అంచనాలను పెంచేశారు ‘హిట్’ టీం. మరి సినిమా ఎలా ఉండోబోతందో తెలియాలంటే ఫిబ్రవరి చివరి వారం వరకు ఎదురుచూడాలి. కొలను శైలేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. See Photo Story:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36EJiwp

NASA Bids Farewell to Spitzer Telescope After 16 Years of Service

NASA has said goodbye to the Spitzer space telescope after 16 years of service using infrared light to unveil otherwise invisible features of the universe, including seven planets the size of Earth...

from NDTV Gadgets - Latest https://ift.tt/3195de4

Sale: 'Challenge is Air India's huge size'

It's too big to digest as one whole airline.'

from rediff Top Interviews https://ift.tt/2uPF3ki

OnePlus Takes a Big Step Towards Offering Wireless Charging in Its Phones

OnePlus has joined Wireless Power Consortium (WPC) that is a group responsible for developing and maintaining of wireless charging standards.

from NDTV Gadgets - Latest https://ift.tt/2GFuN0M

Samsung Galaxy S20 Series Sale Date to Be March 6, US Website Reveals

The Samsung US website reveals on its reservation confirmation page that the delivery date for the next Galaxy phone is slated for March 6.

from NDTV Gadgets - Latest https://ift.tt/38XFyI7

SK Hynix Posts Lowest Profit in 7 Years, Warns of Growing Uncertainties

South Korea's SK Hynix, a chip supplier to Apple and Huawei, on Friday warned of growing uncertainties, after posting its lowest quarterly profit in seven years, hit by a protracted industry downturn.

from NDTV Gadgets - Latest https://ift.tt/36L6tFk

Nintendo CEO Says No Plans to Launch New Switch Model in 2020

Nintendo CEO Shuntaro Furukawa said the gaming company has no plans to launch a new Switch model this year. Nintendo launched a handheld-only version of its hit console in September, driving demand...

from NDTV Gadgets - Latest https://ift.tt/2S0u9Ai

Tangi Is Google's New Short-Form Video App for DIY, How-Tos, More

Google has joined the race to launch short-video making apps with unveiling Tangi that is focused on creativity and Do It Yourself (DIY) space.

from NDTV Gadgets - Latest https://ift.tt/37Jx4nG

Samsung Galaxy Z Flip US FCC Listing Tips NFC Support, Compatible LTE Bands

Samsung Galaxy Z Flip unlocked variant has been listed on FCC with the model number SM-F700U, and the listing suggests that the phone will support NFC and Samsung Pay's MST as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/2GCDKYN

Apple Unveils Revamped Maps App to Challenge Google in the US

Apple on Thursday said it has finished rolling out an overhauled map app in the US in another attempt to challenge Google's popular smartphone navigation software.

from NDTV Gadgets - Latest https://ift.tt/38XU81Z

EU Lawmakers Push for Common Mobile Charger

EU lawmakers overwhelmingly called on Thursday for rules to establish a common charger for all mobile device makers across Europe, a drive that iPhone maker Apple has criticised.

from NDTV Gadgets - Latest https://ift.tt/31emH8P

Amazon Soars to $1 Trillion Value as It Hits 150 Million Prime Members

Amazon.com on Thursday posted holiday quarter results well above expectations as the expansion of its one-day shipping program came under budget and membership in its Prime loyalty club notched a 50...

from NDTV Gadgets - Latest https://ift.tt/2RGTKz8

IBM CEO Ginni Rometty to Step Down in April

International Business Machines (IBM) Chief Executive Officer Ginni Rometty will hand over the reins to the head of the company's cloud business, as the pioneer tech company continues its efforts to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2GCerpL

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ ట్విట్టర్ రివ్యూ: సస్పెన్స్ రైడ్

‘ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య.. తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ‘అశ్వథ్థామ’గా నేడు (జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమ్మాయిల మీద జరుగుతున్న ఆరాచకా ఎదురొడ్డే కుర్రాడే కథే ‘అశ్వథ్థామ’. ఓ యూనిక్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి కథ అందించింది నాగశౌర్యనే కావడం విశేషం. యువ దర్శకుడు రమణతేజ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ నటించింది. టైటిల్, ఫస్ట్ లుక్, ట్రైలర్‌లతో ఈ సినిమా అంచనాలను పెంచేసిన ‘అశ్వథ్థామ’ మూవీ ఇప్పటికే యుఎస్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. నాగశౌర్య ఫస్ట్ టైమ్ మాస్ అండ్ రగ్డ్ డ్ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడని.. ఆయన ఎంటైర్ కెరియల్‌లో గత చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రంలో మరో ఎత్తు అని శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ .. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్‌గా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. ఫస్టాఫ్ మొత్తం సస్పెన్స్ రైడ్‌గా సాగిందని, హీరో సిస్టర్‌కి జరిగిన పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్‌తో ‘అశ్వథ్థామ’ ఎమోషనల్‌గా ఉందంటున్నారు. ‘ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు.. వేట కుక్కలాగా వెంటపడే జాలర్లు.. శకుని లాంటి ఒక ముసలోడు.. వీళ్లందర్నీ ఒకేస్టేజ్ మీద ఆడిస్తున్న ఆ సూత్రధారి ఎవరు’? అంటూ ట్రైలర్‌తో విలన్ ఎవరా? అన్న ఆసక్తి కలిగించిన దర్శకుడు ఈ చిత్రంలో విలన్ క్యారక్టరైజేషన్‌గా బాగా ప్రజెంట్ చేశారని.. జీబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అంటున్నారు. పోస్ట్ ఇంట్రవల్‌లో విలన్ ఇంట్రో ఎపిసోడ్ థ్రిల్లింగ్ అనిపిస్తుందని.. అయితే సాంగ్స్, క్లైమాక్స్ తేలిపోయాయని అంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్‌తో సినిమా ప్రారంభం కావడం మరో థ్రిల్లింగ్ అంటున్నారు పవన్ ఫ్యాన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vBtAFD

Moto G Stylus Tipped to Be the Name of Motorola Phone With a Stylus Pen

Moto G Stylus is rumoured to be the name of the Motorola phone that appeared to debut with a stylus pen last week. The new smartphone may have some similarities with the Moto G8 Power and has already...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ObpdHC

Two Defunct Satellites Narrowly Miss Collision, Averting Massive Debris Cloud

Two decommissioned satellites sped past each other Wednesday after experts had warned they may collide at a combined speed of 33,000 miles (53,000 kilometers) an hour, sending thousands of pieces of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2t9331s

Realme X Series, Realme Pro Series to Get Android 11 Update, CMO Confirms

The confusion began because Realme India CEO Madhav Sheth said in his #AskMadhav episode that Realme phones will receive at least one major Android update. Realme India CMO Francis Wang notes that...

from NDTV Gadgets - Latest https://ift.tt/2OblB8w

Wednesday 29 January 2020

Oppo Smartwatch Teased in Official Photo by VP Brian Shen

The photo shows that the Oppo smartwatch is inspired by the Apple Watch design, and even the watch face shows similarity to that of Apple.

from NDTV Gadgets - Latest https://ift.tt/2vyLed8

WhatsApp Pay Expansion Plans Detailed by Facebook CEO Zuckerberg

Despite a delay in launching WhatsApp pay in India owing to data compliance issues, Facebook CEO Mark Zuckerberg has said that the peer-to-peer, UPI-based payments feature will be rolled out in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2S0qCBV

Poco X2 Live Images Leak, Suggest Similarities With Redmi K30

Poco X2 live images have surfaced on the Web. The images suggest some hardware specifications and software details of the upcoming Poco phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RBdCUp

4.7-Inch iPhone, Refreshed iPad Pro, More Expected in H1 2020: Ming-Chi Kuo

Apple will bring a low-cost iPhone, MacBook Pro or MacBook Air refresh, and refreshed iPad Pro. Kuo also adds that the company will likely bring ultra-wideband tracking tags, high-end headphones, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aQkl4u

Huawei Denies German Report It Colluded With Chinese Intelligence

Huawei, the leading maker of telecoms network equipment, denied a newspaper report on Wednesday that alleged the German government was in possession of evidence that it had cooperated with Chinese...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aMUnyK

Apple's iPhone Strength Is Back and Analysts Say It Is Here to Stay

Wall Street analysts were smitten by a rebound in sales of Apple's iPhones after a year of decline. So much, in fact, that they looked past a weaker-than-expected rise in services revenue, the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aWMh6H

'We want Air India to keep flying'

'Whether it is the unions or the politicians, they don't have to do politics over Air India, but be guided by a solitary factor -- that we don't want Air India to fly into oblivion.'

from rediff Top Interviews https://ift.tt/2GDMJZy

NTR: ఆ హీరోలకూ తారక్ లాంటి ఫ్యాన్స్ ఉంటే.. చలపతిరావు కామెంట్స్

అభిమానుల యందు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఉన్న అభిమానులు వేరనే చెప్పాలి. తారక్ కోసం ఎంత దాకానైనా వెళ్తారు. ఎన్ని మంచి కార్యక్రమాలైనా చేపడతారు. తారక్ పేరుతో ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ‘తారక్ టీం ట్రస్ట్ ఛారిటీ’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఫ్యా్న్స్ అంతా ఏకమై అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేయడం, వారికి అనారోగ్య సమస్యలు ఉంటే చందాలు వసూలు చేసి చికిత్సలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఈ ట్రస్ట్ పెట్టి నేటికి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో తారక్ ఫ్యాన్స్ 33 ఈవెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు చలపతిరావు తారక్ ఫ్యాన్స్ చేస్తున్న మంచి పనిని ఉద్దేశిస్తూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ మా తారక్ గాడి పేరు మీద ఓ టీంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు 33 ఈవెంట్స్ చేశారంటే చాలా ఆనందమేసింది. నా కళ్లు చెమర్చాయి. వృద్ధులు, నడవలేని వారికి భోజనాలు పెట్టడం, దుప్పట్లు పంచడం, అసవరమైన వస్తువులు కల్పించడం.. ఇవన్నీ చూస్తుంటే మా తారక్ గాడి జన్మ ధన్యమైంది. ఆర్టిస్ట్ అవ్వడం గొప్ప కాదు. ఆ ఆర్టిస్ట్ పేరుతో ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ఉండటం గొప్ప. మా తారక్ తరఫున ఈ యూనిట్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ READ ALSO: ‘‘ ప్రపంచంలో ఎవ్వరికీ భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెద్ద గారు. ఆయన ఎవ్వరికీ భయపడలేదు. ఆయన అడుగుజాడల్లో మేం నడుస్తున్నాం. ఆయన చేసిన గుప్తదానాలు ఎవ్వరికీ తెలీదు. నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు. కానీ ఈ తరానికి పెద్దన్న జూనియర్ ఎన్టీఆర్ రూపంలో వచ్చారు. తారక్ కూడా ధైర్యవంతుడు. ఎవరు ఎన్ని ఫోన్లు చేసి బెదిరించినా వాడు భయపడడు. ధైర్యంగా తారక్ అభిమానులు ముందుకొచ్చి 33 ఈవెంట్స్ చేశారంటే చాలా గొప్ప విషయం. తారక్ అభిమానులంతా సైనికులులాంటివారు. ఎవ్వరికీ భయపడరు. వారంతా తారక్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. తారక్ ఎంత గెట్టోడో వీళ్లూ అంతే గెట్టోళ్లు. తారక్ యంగ్ టైగర్. తాతగారి ఆశయాలను అమలు చేస్తున్నాడు. ఏదన్నా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోగలడు. అనుకున్నది చేస్తాడు. ఇదే అందరి హీరోల శిష్యులు చేయగలిగితే బాగుంటుంది. కానీ ఆ మాట నేను అనకూడదు. ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36JHna8

Tesla Extends Its Profit Run, Promises Record Production

Tesla on Wednesday posted the second quarterly profit in a row on record vehicle deliveries and said it would produce more than 500,000 units this year, as the electric carmaker's shares surged to new...

from NDTV Gadgets - Latest https://ift.tt/2O9kSF2

Microsoft Posts Better-Than-Expected Profits on Cloud Business Growth

Microsoft on Wednesday reported quarterly sales and profit that beat Wall Street expectations, driven by the first acceleration of Azure cloud computing revenue growth in eight quarters.

from NDTV Gadgets - Latest https://ift.tt/314c9cg

Realme X2 Pro Gets Wi-Fi Calling Support Through Software Update

Realme X2 Pro has started receiving a new software update with Wi-Fi calling support. The update also includes the January 2020 Android security patch and various bug fixes.

from NDTV Gadgets - Latest https://ift.tt/2uOneCb

Realme C3 Design, Specifications Teased on Flipkart Ahead of Launch

Realme C3 is teased via dedicated page on Flipkart, confirming its availability on the e-commerce site. The phone is listed to come in two configurations – 3GB + 32GB and 4GB + 64GB.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Oaf91H

అశ్లీల వీడియోలు పంపుతున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి

అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు, అశ్లీల వీడియోలతో పంపుతూ తనను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు సినీ నటి . దాంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఉదయాన్నే ఫోన్‌ చూడాలంటేనే భయం వేస్తోందని తెలిపారు. కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని, కొన్ని నంబర్లను బ్లాక్‌ చేసినా వేరే ఫోన్‌ నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె వివరించారు. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవరిస్తున్నారని, కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారంటూ తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను అభ్యర్థించారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుంచి పలువురు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో కథనాలు, వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు వివరించారు. READ ALSO: ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులతో కలిసి కొన్ని రోజుల క్రితం కరాటే కళ్యాణి ఓ డిబేట్‌లో పాల్గొన్నారు. హిందువులు పవిత్రంగా భావించే కొన్ని పేర్లను వాడుకుని బూతు చేష్టలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పేర్లు పెట్టకూడదని, కావాలంటే ముస్లిం, క్రైస్తవ పేర్లు పెట్టుకోండి అంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణికి సైబర్ వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aTwGFe

Why Nitish sacked Prashant Kishor, Pavan Varma

'Both Pavan Varma and Prashant Kishor questioned the party president in a public forum.'

from rediff Top Interviews https://ift.tt/38OCRsc

Apple, Broadcom Ordered to Pay $1.1 Billion to Caltech for Patent Infringement

A Los Angeles jury on Wednesday ordered Apple and Broadcom to pay $1.1 billion to a university in California for infringing on four Wi-Fi technology patents.

from NDTV Gadgets - Latest https://ift.tt/37FEw30

Samsung Galaxy A51 vs Samsung Galaxy A71 vs Samsung Galaxy A50s

We pit the Samsung Galaxy A51 alongside the Galaxy A71 and the Galaxy A50s to see how the new entrant in the Indian market fares against the competition, on paper.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RBNkS4

UN Was Hacked Last Year and It Kept Quiet

Sophisticated hackers infiltrated U.N. networks in Geneva and Vienna last year in an apparent espionage operation that top officials at the world body kept largely quiet.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aW9YvS

Realme India CEO Madhav Sheth Snapped Sporting Realme Fitness Band

Realme India CEO Madhav Sheth had confirmed in his latest #AskMadhav episode that the first Realme fitness band will be launched in India next month.

from NDTV Gadgets - Latest https://ift.tt/37zUo7c

Samsung Hit by Weakening Demand in Key Products in Q4

The world's biggest smartphone maker, Samsung Electronics, reported a slump in fourth-quarter net profits on Thursday, blaming weakening demand in key products and falling chip prices.

from NDTV Gadgets - Latest https://ift.tt/36C0Idg

Facebook Climbs to 2.5 Billion Monthly Active Users in Q4

Facebook said on Wednesday that growth would continue to slow as its business matured and it reported a surge in quarterly expenses, disappointing Wall Street expectations that the costs of improving...

from NDTV Gadgets - Latest https://ift.tt/2RDS1Le

Tuesday 28 January 2020

Defying Trump, UK's Johnson Refuses to Ban Huawei From 5G

Prime Minister Boris Johnson granted Huawei a limited role in Britain's 5G mobile network on Tuesday, frustrating a global attempt by the United States to exclude the Chinese telecoms giant from the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2U5flTv

iOS 13.3.1 Debuts to Let You Disable Location Tracking of U1 Chip

iOS 13.3.1 has been released by Apple with the ability to let users disable the location-tracking functionality of the U1 Ultra Wideband chip. iPad users have also received iPadOS 13.3.1 with a list...

from NDTV Gadgets - Latest https://ift.tt/2GyuhSk

Travelex Says UK Money Transfer and Wire Services Back Online After Hack

Travelex's UK international money transfer service and wire offering is fully operational again, it said on Tuesday, almost a month after a crippling ransomware attack forced staff to use pen and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2U4xscn

Apple Planning to Make 6 Million iPhone SE 2 Units in Early 2020: Report

Apple is mulling to make 116 million iPhone units in the first half of the fiscal year 2020, according to a recent estimate by Cohen & Company analyst Krish Sankar.

from NDTV Gadgets - Latest https://ift.tt/36ClJo6

Amazon-Owned Ring App Sending User Data to Third Parties: EFF

US-based digital rights group the Electronic Frontier Foundation (EEF) has found that Amazon-owned Ring doorbell app is "packed" with third-party tracking, sending out a plethora of customers'...

from NDTV Gadgets - Latest https://ift.tt/3106Evp

India vs New Zealand Third T20I Match Today: How to Watch Live

India vs New Zealand T20I cricket match is set to begin at 12:20pm today. India is currently leading the series 2-0 and will be looking to seal the series with another win over New Zealand in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2taq44e

Realme Teases New Realme C-Series Phone Launch in India Tomorrow

Realme introduced the Realme C2 in India in April last year, and now the company is teasing the arrival of its successor. Realme India CEO Madhav Sheth has teased the launch of a new 'C' series...

from NDTV Gadgets - Latest https://ift.tt/38PAcye

Samsung Galaxy S9, Galaxy S9+ Reportedly Receiving Android 10 Update

It seems as though Samsung has begun rolling out the One UI 2.0 update based on Android 10 for the Galaxy S9 and S9+ in the US and Germany.

from NDTV Gadgets - Latest https://ift.tt/2U57wgB

Apple Reveals HomePod Smart Speaker Price in India, Sales to Start Soon

Apple HomePod, which was unveiled back in June 2017 and was launched in the US, UK, and Australia in February 2018, is now set to reach India. The price of the Apple HomePod has been showcased on the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Gz406d

Samsung Galaxy Z Flip Official-Looking Renders, Price, and More Leaked

Samsung Galaxy Unpacked event is just days away, and the company is largely expected to unveil its second foldable phone alongside the Galaxy S20 series at the event. Believed to be called Galaxy Z...

from NDTV Gadgets - Latest https://ift.tt/2uDDgPo

Facebook's New Tool Allows You to Manage Data From Other Sites

Facebook said Tuesday a new tool allowing users of the social network to view and delete data it collects from third parties is rolling out to the estimated two billion members of the leading social...

from NDTV Gadgets - Latest https://ift.tt/38QZhJt

Indian Railways to Use Facial Recognition Amid Privacy Fears

Most major railway stations in India will use facial recognition to fight crime by the end of 2020, a senior official said, in a move that digital rights campaigners on Tuesday warned could breach...

from NDTV Gadgets - Latest https://ift.tt/38KSxwy

ముళ్లు గుచ్చుకున్నాయంతే.. కంగారేమీలేదు: రజినీకాంత్

సూపర్‌స్టార్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ అనే అడ్వెంచరస్ షూట్‌లో పాల్గొన్నారు. కర్ణాటకలోని బందిపూర్ అడవిలో ప్రముఖ బ్రిటిష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. అయితే షో షూట్ చేస్తుండగా రజినీకాంత్‌కు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీనిపై తాజాగా రజినీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్‌ షూటింగ్‌ను పూర్తి చేశాను. నాకు గాయాలేమీ అవ్వలేదు. అడవి కాబట్టి ముళ్లు గుచ్చుకుని గీతలు పడ్డాయంతే. నేను బాగానే ఉన్నాను’ అని చెన్నై విమానాశ్రయం వద్ద మీడియా వర్గాలతో రజినీ మాట్లాడారు. త్వరలో ఈ షో డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. గతేడాది ఈ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌ను డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం చేయగానే 6.1 మిలియన్ మంది వీక్షించారు. ఆ ఛానెల్‌లో ప్రసారం అయిన ఏ ఎపిసోడ్‌ను అంతమంది వీక్షించలేదట. అయితే రజినీకాంత్ షూట్ చేసిన ఎపిసోడ్‌లో హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రజినీ తన 168వ సినిమాతో బిజీగా ఉన్నారు. సిరుతాయ్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఖుష్బు, మీన కథానాయికలుగా నటిస్తున్నారు. కీర్తి సురేష్ కలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు ‘అన్నాత’ అనేే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళంలో అన్నాత అంటే పెద్దన్న అని అర్థమట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aPRNYJ

Look out for Alaya F!

'That's the way it should be -- people should see your work and then want to work with you, not because you are a celebrity's child.'

from rediff Top Interviews https://ift.tt/37C5eK0

Apple iPhone Sales Saw Double-Digit Growth in India Last Quarter

Apple registered double-digit growth in India for iPhone models in the holiday quarter (October-December period), the company's CEO Tim Cook has announced.

from NDTV Gadgets - Latest https://ift.tt/3112cMO

EU Will Not Ban Huawei, but Impose 'Strict' 5G Rules

The EU will not ban Chinese telecom giant Huawei or any other company in Europe, a top official said on Tuesday, despite intense pressure from Washington to shun the firm over spying fears.

from NDTV Gadgets - Latest https://ift.tt/2uJJq0A

Realme 5 Pro Price in India Slashed, Now Starts at Rs. 12,999

Realme 5 Pro has received a price cut in India. The Chinese smartphone maker has dropped the price of each storage variant of the Realme 5 Pro by Rs. 1,000.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aPK3Gn

How Facebook Thinks Its Independent Oversight Board Should Work

Facebook recommended rules on Tuesday for how its independent oversight board will work and said a former human rights group director will lead the board's administrative staff.

from NDTV Gadgets - Latest https://ift.tt/2tZWdf1

Balakrishna: బాలయ్యకు విలన్‌గా సునీలా? ఏంది బోయపాటి ఇది?

‘రూలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నట సింహ నందమూరి ఇప్పుడు తన తదుపరి సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ మొదలైపోయింది కూడా. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన టాపిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకం. బాలయ్యకు సమానంగా ఆ పాత్రను తీర్చిదిద్దుతారు దర్శకులు. అయితే బోయపాటి మాత్రం ఈసారి తప్పులో కాలేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ కమెడియన్ సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. ఇటీవల విడులదైన ‘డిస్కో రాజా’ సినిమాలో సునీల్ ఓరకంగా విలన్ పాత్రనే పోషించారని చెప్పాలి. ఆయనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు వీఐ ఆనంద్. అందుకే విలన్‌గా ఈసారి సునీల్‌ను ఎంపిక చేసుకుంటే ఎలా ఉంటుంది అని బోయపాటి అనుకుంటున్నారట. అదీకాక మొన్న జరిగిన ‘డిస్కోరాజా’ సక్సెస్ మీట్‌లో సునీల్ ఓ మాటన్నారు. ఇకనుంచి తాను కండలుపెంచిన తెలుగు విలన్‌గా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కానీ బాలయ్యకు సునీల్ విలన్‌గా సరిపోతారా అనేది టాక్ ఇక్కడ. ఒకవేళ ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చేస్తుంది. READ ALSO: మరి బోయపాటి వ్యూహం ఏంటో ఆయనకే తెలియాలి. సినిమాలోని హీరో, విలన్ పాత్రలను బోయపాటి సరికొత్తగా డిజైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. బాలయ్యను అఘోరా బాబాగా చూపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఫ్రిల్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి మేలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2O6YHPI

Sivaji: జగన్ గారికి ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాయో అర్థంకావట్లేదు

మరోసారి నటుడు ఆపరేషన్ గరుడ అంటూ మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఆపరేషన్ గరుడ గురించి తాను చెప్పినవన్నీ చెప్పినట్లే జరుగుతున్నాయని, మున్ముందు కూడా అలాగే జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ గారికి రాజధానిని మార్చాలన్న ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యలు చేసారు. ‘నాకు గరుడ పురాణం శివాజీ అనే పేరు ఎందుకు వచ్చిందో నాకే తెలీదు. ఆ పేరు పెట్టిన వారిని అడగాలి. ప్రతీ వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. మనకు రాజకీయాలపై మంచి పట్టు ఉంటే మనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. నేను మీడియా ముందుకు వచ్చి సినిమా కథను పంచుకుని ఉంటే అది వేరే విషయం. నాకు వచ్చిన సమాచారాన్నే చెప్పాను. కొమ్మినేని శ్రీనివాస్ నాకు గరుడ పురాణ శివాజీ అని పేరు పెట్టానని నేను అనుకుంటున్నాను. అతనికి ఫోబియా ఉందేమో. ఎవరి అభిప్రాయాలతో ఆయన అంత సులువుగా ఏకీభవించకపోవచ్చు. నేను చెప్పిన గరుడ కథ అంతా చెప్పినట్లుగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు సగం జరిగాయి. మిగితా సగం జరిగి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుగారి పతనం అనేదే లక్ష్యం.’ READ ALSO: ‘చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది అంటే అది భావితరాల కర్మ. అలాగని నేను చంద్రబాబు రైట్ అనట్లేదు. ఆయన పరిపాలనలోనూ చాలా తప్పులు జరిగాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పులు జరగకుండా ఎలా ఉంటుంది. తప్పులు జరిగినప్పటికీ అవన్నీ కొందరు వ్యక్తులు చేసినవే. అంతేకానీ చంద్రబాబు తప్పు చేశారంటే నేను ఒప్పుకోను. కానీ జగన్ గారు అవినీతి పరుడు అని నేను ఏ రోజూ చెప్పలేదు. ఆయన తప్పులు రుజువు కానంతవరకు ఆయన నిర్దోషే. చంద్రబాబు నాయుడుగారి పాలనలో మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తప్పులు చేసిన మాట వాస్తవం. అందువల్లే మొన్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు అంటే నేను నమ్మను’ ‘ఇప్పుడు జగన్ నాయకత్వంలో, మోదీ, ట్రంప్ నాయకత్వంలో అద్భుతమైన పాలన ఏమైనా నడుస్తోందా? ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్న ఫోబియా ఏంటంటే.. ఎవరు అధికారంలో ఉంటే వాడు తోపు. అలాంటివాళ్లు మీడియాను నాశనం చేస్తారు. వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడటం లేదు. మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుతున్నా. మొత్తానికి ఇక్కడ బలైపోతోంది మాత్రం ప్రజలు. ఏపీలో చంద్రబాబును ఓ పద్ధతి ప్రకారం అధికారం నుంచి లేపేశారు. ఇది నిజం. చాలా నీచమైన స్థితిలో నేడు ప్రజాస్వామ్యం ఉంది. ఇది మారకపోతే భవిష్యత్తు తరాలు నాశనమైపోతాయి. నేను చెప్తున్నా రాసిపెట్టుకోండి’ READ ALSO: ‘ఓసారి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ దేశంలో అసహనం పెరిగిపోయింది అంటే అన్ని మీడియా వర్గాలు, పార్టీలు తెగ బాధపడిపోయి ఆయన్ను అనరాని మాటలు అన్నాయి. కానీ ఆయన చెప్పిందే నిజం. అత్యంత దృఢమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశం మనది. దాన్ని కూడా తూట్లు పొడుస్తు్న్నారు. దేశంలో మీడియా గొంతు నొక్కేస్తున్నారు. రాజకీయం అంటే ఏంటో తెలీనప్పుడు ఇంట్లో కూర్చోండి. అధికారంలోకి రాగానే జగన్‌ గారికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆ రాజధాని విషయం ఏంటో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. మోదీ తెచ్చిన వ్యవస్థను కూడా జగన్ మార్చేస్తున్నారు. పోనీ జగన్ అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే రెఫరెండమ్ ప్రవేశపెట్టచ్చు కదా’’ అని తెలిపారు శివాజీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RVEuxy

Apple Supplier Says Plans in Place to Meet Obligations After Virus Outbreak

Apple supplier Foxconn said it could continue to meet all manufacturing obligations in the wake of a coronavirus outbreak in China even as the iPhone maker flagged uncertainty created by the disease.

from NDTV Gadgets - Latest https://ift.tt/37CCOPQ

iPhone Sales Rise for First Time in a Year as Apple Reports Record Earnings

Apple on Tuesday reported sales and profits for the holiday shopping quarter above Wall Street expectations, thanks to rising iPhone sales for the first time in a year and soaring demand for add-ons...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aQpXvK

Samsung Galaxy A51 Set to Launch in India: All You Need to Know

Samsung Galaxy A51 is all set to launch in India today, the latest model in the company's Galaxy A-series that was launched alongside the Galaxy A71 last month.

from NDTV Gadgets - Latest https://ift.tt/38QvNvk

Nokia 'Original' Series Phone and 3 Smartphones Rumoured for MWC 2020

Nokia 8.2 5G, Nokia 5.2, and Nokia 1.3 smartphones alongside the Nokia 'Original' series phone are said to debut at MWC 2020 in Barcelona next month.

from NDTV Gadgets - Latest https://ift.tt/2GquJlB

Data Privacy Day: What It Is and How You Can Stay Secure

Data Privacy Day is an international event that occurs on January 28 each year. The event aims to spread awareness on user privacy and data security and is celebrated internationally.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RzmWbe

వైరల్: మంచు మనోజ్‌కి రెండో పెళ్లా..? వామ్మో!

మంచు వారి చిన్నబ్బాయి సోలో లైఫ్ సో బెటర్ అని పెళ్లికి బ్రేకప్ చెప్పేసి సింగిల్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఇటీవల తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మంచు మనోజ్. ఇక సినిమా పరంగాను మంచు మనోజ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం తరువాత సినిమాలకు దూరమైన మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు.. సినిమా రిలీజ్ అప్పుడు ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు షేర్ చేసే మంచు మనోజ్ ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యిందని.. ఈ వీక్‌లో తన నుండి ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ ఉండబోతుంది.. వేచి చూడండి’ అంటూ పోస్ట్ పెట్టారు. అయితే మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం ఏంటంటే.. మనోజ్ ట్వీట్‌కి నెటిజన్ల నుండి ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటి అన్నా..? మళ్లీ రెండో పెళ్లి చేసుకోబోతున్నావా? కొత్త వదిన వస్తుందా? మళ్లీ పెళ్లా? కొత్త వదిన కోసం వెయిటింగ్ అన్నా? మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ఆయన పెళ్లిపై ఫన్సీగా స్పందిస్తున్నారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌ స్పందిస్తూ ‘వామ్మో’ అని రిప్లై ఇచ్చారు మంచు మనోజ్. See Photo Story: అయితే మనోజ్ చేసిన ట్వీట్ పెళ్లి గురించి కాదని.. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించింది అని కొందరు అంటుంటే.. మనోజ్ కొత్త బ్యానర్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మనోజ్ చెప్పే ఆ కొత్త విషయం ఏంటో తెలియదు కాని.. మనోజ్‌ రెండో పెళ్లి అంటూ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38JSktt

Poco X2 Confirmed to Feature 120Hz Display Ahead of Next Week's Launch

Poco on Monday revealed that it will launch its new Poco X2 smartphone on February 4 in the country. Although the company is keeping a lid on Poco X2 details, it has started to reveal some information...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Gsqy8C

Hyper Aadi: అనసూయా.. మన ప్రేమకు వారధి సారధి స్టుడియో: హైపర్ ఆది ఆగట్లేదే

బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో.. ప్రతి స్కిట్‌లోనూ ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుధీర్-రష్మిల జోడీగా బయట కూడా మంచి క్రేజ్ ఉండటంతో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా పండుతోంది. అయితే వాళ్లేనే మేం రొమాన్స్ పండించలేమా?? అంటూ తెగ తాపత్రాయపడుతున్నారు మరో జబర్దస్త్ జంట , హైపర్ ఆదిలు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య ‘జబర్దస్త్’ స్కిట్‌లలో రొమాంటిక్ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆది.. అనసూయ వెంటపడటం, అనసూయ తెగ సిగ్గుపడిపోతూ ఆదిని ఓ రేంజ్‌లో ఎంకరేజ్ చేస్తూ ఉండటం షరా మామూలుగానే కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్‌‌ జబర్దస్త్‌లోనే కాదు.. అనసూయ హోస్ట్ చేస్తున్న ప్రతిరోజు పండగే షోకి కూడా షిప్ట్ చేశారు. సెలబ్రిటీస్‌కి కామన్ ఉమెన్స్‌కి పోటీ అంటూ అనసూయ యాంకరింగ్ చేస్తున్న ‘’ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఇందులోనూ గులాబీ పువ్వు పట్టుకుని మరీ అనసూయ వెంటపడుతున్నాడు . ‘హాయ్.. ఆది!! నువ్ ఏంటి ఇక్కడ అని అనసూయ తెగ సిగ్గుపడిపోతూ అడగ్గా.. ‘నువ్విక్కడుండీ.. నేను అక్కడ ఉంటే ప్రాణం విలవిలా’ అంటూ పువ్వు ఇచ్చి మరీ పాట అందుకున్నారు ఆది. ‘ఇది జబర్దస్త్ కాదు.. సారధి స్టుడియో’ అని అనసూయ చెప్పగా.. ‘అంటే.. ఇకనుంచి మన ప్రేమకు వారధి సారధి’ అంటూ పంచ్ పేల్చారు హైపర్ ఆది. ఆడవాళ్ల షోలో నీకేం పని అని కంటెస్టెంట్ ఒకరు అడగ్గా.. ‘మీ ఆట మీరు ఆడుకోండి.. నేను అనసూయ మనసు దోచుకోవడానికి వచ్చా’ అంటూ మరో హైపర్ పంచ్ వేశారు. సోమవారం నుండి శనివారం వరకూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్న ఈ షో ఈటీవీలో త్వరలో ప్రారంభం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RxcEsb

Monday 27 January 2020

OnePlus Reveals Camera Features Coming to Its Future Phones

OnePlus has detailed its roadmap on the basis of feedback it received during the "Open Ear Forum" held in New York and revealed some of the upcoming camera improvements.

from NDTV Gadgets - Latest https://ift.tt/2GsdMHn

Why Zareen Khan is playing a lesbian

'A lot of people struggle to become a part of this industry, but I was lucky that I did not have to really struggle.'

from rediff Top Interviews https://ift.tt/2uBk052

‘v’లన్‌గా ‘నాని’ ఫస్ట్ లుక్.. కత్తెరతో గత్తర్లేపిన రాక్షసుడు

ఇన్నాళ్లు చాలా సాఫ్ట్‌గా పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ నటనతో ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ‘వి’లన్‌ మారారు. రాక్షసుడి గెటప్‌లో హడలెత్తిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వి' చిత్రంతో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నాని ఫస్ట్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. గుబురు గెడ్డంతో మీసాలు మెలేసి చేతిలో రక్తంతో అంటిన కత్తెరతో ‘రాక్షసుడు’ అవతారంలో కనిపిస్తున్నారు నాని. హీరోగా నానికి ఇది 25 మూవీ కావడంతో V ఫస్ట్ లుక్‌తో ‘వి’లన్‌గా కత్తెరపట్టి గత్తర్లేపాడు నాని. ఇందులో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ‘రక్షకుడు’ లుక్ సోమవారం నాడు విడుదల చేయగా.. నేడు రాక్షసుడి లుక్‌ని విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకుడు ఇంద్రగంటి. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబులకు జోడీగా అదితిరావు హైదరి, నివేదా థామస్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగామార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/314lDVc

LG Reveals Android 10 Update Rollout Timeline, Some Phones to Get It in Q4

LG will be releasing Android 10 update for LG V40 ThinQ, LG V50 ThinQ, LG G8X ThinQ, LG G8s ThinQ, LG G7 ThinQ, LG K50S, LG K40S, LG Q60, and LG K50.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aNTvtP

Rajinikanth: ‘‘నాకు మద్యం అలవాటు చేసింది రజినీకాంతే.. తాగకపోతే ఇండస్ట్రీలో ఉండవన్నారు’’

ఒకప్పుడు విలన్ పాత్రల్లో నటించి చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు . ‘యజ్ఞం’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో తనకున్న స్నేహితుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను రంగరాజు వెల్లడించారు. ‘‘నాకు మద్యం అలవాటు లేదు. ఓసారి నేను, రజినీకాంత్ కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తుంటే.. ఆయన మద్యం బాటిల్ తీశారు. నేను తాగకుండా చూస్తూ కూర్చున్నాను. ఆయన చూసి ఎంటి నువ్వు తాగట్లేదు అన్నారు. నాకు అలవాటు లేదు సర్ అన్నాను. ఆయనకు మండింది. పోనీ పాలు తెచ్చి ఇవ్వనా అంటూ వెటకారంగా అడిగారు. తాగుతావా లేదా అని బలవంతంగా పెగ్ పోశారు. నేను ఒక గ్లాస్ తాగి ఆపేశాను. అదేంటి ఒక్కటే తాగావ్ అని మరో పెగ్ పోశారు. తాగకపోతే తమిళ ఇండస్ట్రీలో నీకు స్థానం ఉండదు అని సరదాగా ఆటపట్టించారు. మనకు కూడు పెట్టేది సినిమానే కదా ఎందుకొచ్చిన గొడవలే అనుకుని తాగడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత భోజనం చేశాను. తీరా ఉదయం లేచి చూస్తే ఇంట్లో ఉన్నాను. మెలకువ రాగానే మా అమ్మ వచ్చి నన్ను చెప్పుతో కొట్టింది" READ ALSO: " ఒక్కగానొక్క కొడుకునని బాగా గారాబంగా పెంచారు. సినిమాల్లోకి వెళ్లి రజినీకాంత్‌తో కలిసి నటించే అవకాశం తెచ్చుకున్నావ్.. ఇదెక్కడి అలవాటు అని బండబూతులు తిట్టింది. ఆ తర్వాత జరిగినదంతా చెప్పాను. నాకు మద్యం అలవాటు చేసింది రజినీకాంతేనని తెలిసి మా అమ్మ చాల బాధపడింది. మా అమ్మ బాధపడటంతో నాకు కోపం వచ్చింది. గొడవపెట్టుకోవడానికి రజినీకాంత్ వద్దకు వెళ్లాను. కానీ నేను ఆయన్ను ఏమీ అనలేకపోయాను. ఆ తర్వాత ఇద్దరం చాలా సినిమాల్లో నటించాం. నాకు తెలుగులో రాజీవ్ కనకాలతో మంచి పరిచయం ఉంది’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GqmoOG

Were Nehru and Menon responsible for the 1962 defeat?

'Rightly or wrongly, 1962 got ascribed to Krishna Menon and him alone. That's unfair.'

from rediff Top Interviews https://ift.tt/3aNUb2a

TikTok, DSCI Partner to Launch Quiz to Spread Awareness on Online Privacy

Data Security Council of India (DSCI) and Chinese short-video making app TikTok on Monday have come together to launch an interactive and informative quiz for its community online.

from NDTV Gadgets - Latest https://ift.tt/2U2MS0U

Samsung Galaxy A41 Battery Details Surface Online

Samsung Galaxy A41 battery has apparently been certified in South Korea. It is said to be 3,500mAh capacity, larger than the 3,100mAh battery available on the Galaxy A40.

from NDTV Gadgets - Latest https://ift.tt/2uzE1sT

MAA: నేను హాస్పిటల్‌లో ఉంటే ‘మా’ పట్టించుకోలేదు: నటి రాధ ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటి రాధ ప్రశాంతి ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్నవారు. సమాజం ఏమనుకుంటుంది, ఇతర నటీనటులు ఏమనుకుంటారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తప్పు ఎవరు చేసినా ముఖం మీదే చెప్పేస్తారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆవిడను ఇప్పుడు పట్టించుకునే నాథుడు కూడా లేడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యురాలు అయినప్పటికీ వారు కూడా ముఖం చాటేశారట. ఈ సంచలన విషయాలన్నీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘మా’కు పదవులే ముఖ్యం ‘‘నేను ‘మా’ అసోసియేషన్ సభ్యురాలినే. మొన్న అనారోగ్యానికి గురైతే మా నుంచి ఒక్కరు కూడా వచ్చి నన్ను పరామర్శించలేదు. ఎందరో ఛానెల్స్ వాళ్లు ఫోన్లు చేసి అడిగారు కానీ మా మాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు అధ్యక్షుడు నరేష్‌ని సినీ అవకాశాలు ఇప్పించాలని అడిగితే ఆయన కూడా చూద్దాంలే అని ఊరుకున్నారు. ‘మా’లో ఉన్నవారికి పదవులపై ఆశలు తప్ప ఆర్టిస్ట్‌లకు సాయం చేయాలన్న ఆలోచన లేదు. నరేష్ ఒక్కరే కాదు మురళీ మోహన్, శివాజీ రాజాలను కూడా సినిమా అవకాశాలు ఇప్పించాలని అడిగాను. గెలిచాక చూద్దాం అన్నారు. అవకాశాలు లేక నా వద్ద మెడికల్ క్లెయిమ్‌కి కూడా డబ్బులు లేవు. దాంతో ఈ ఒక్క ఏడాది కట్టలేను అని చెప్పాను. ఇందుకు ‘మా’ ఒప్పుకోలేదు. మొన్నటి వరకు మెడికల్ క్లెయిమ్ కట్టిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు కట్టడంలేదు అని వాళ్లు కొంచెం అయినా ఆలోచించాలి కదా’’ ఆర్టిస్ట్ బతికున్నప్పుడు పట్టించుకోరు ‘‘ ‘మా’ అసోసియేషన్ వాళ్లు ఆర్టిస్ట్‌లు బతికున్నప్పుడు పట్టించుకోరు కానీ చనిపోయాక మాత్రం శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇదెక్కడి న్యాయం అండి. ఆర్టిస్ట్‌లకు అవకాశాలు దర్శకులు, నిర్మాతలే ఇవ్వాలి అంటారు. మరి ‘మా’లో గెలిచినవారికి మాత్రమే ఎలా అవకాశాలు వస్తున్నాయి. మాకెందుకు రావడంలేదు? ఇండస్ట్రీల కుల రోగం బాగా ఉంది’’ READ ALSO: నా బెడ్‌రూంలో సీసీ కెమెరాలు పెట్టారు ‘‘నేను నాలుగు అంతస్థులు ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. కొన్నేళ్ల క్రితం అపార్ట్‌మెంట్‌లో షూటింగ్ అని చెప్పి నేనుంటున్న ఇంటిపైన వ్యభిచారం చేసేవాళ్లు. నేను ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాను. కానీ తెలంగాణ పోలీసులు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఓ మహిళా అధికారిణి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇవన్నీ కామనే అండీ అంది. మా పక్కింటో ఓ వెధవ ఉంటాడు. వాడికి ఆడవాళ్లపైనే ధ్యాస. నాకు తెలీకుండా నా బెడ్‌రూం, బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టాడు. దీనిపై ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. దాంతో నేనే ఆ కెమెరాలను పీకి పడేశాను’’ READ ALSO: నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాను ‘‘నా భర్త కిరణ్ ఒకప్పుడు కాంగ్రెస్‌లో ప్రజాప్రతినిధిగా పనిచేశారు. ఆయనకు కోట్లల్లో ఆస్తులు ఉన్నాయి. నేను సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే ఎక్కడో ఆయన నన్ను చూసి ఇష్టపడ్డాడట. వెంటనే నా నెంబర్ సంపాదించి నా తమ్ముడికి ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడారు. పెళ్లికంటే ముందు ఓ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. నేను ఆయనకు సంబంధించిన యాడ్ కంపెనీలో ఓ ప్రకటనలో నటించాలట. ఇలాంటివేవీ కుదరవు అని చెప్పాను. ఎందుకంటే నేను తమ్ముడు, చెల్లిని చూసుకోవాలి. దాంతో కిరణ్ నిద్రమాత్రలు మింగి సూసైడ్‌కు యత్నించారు. వాళ్లింవారు నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నారు. నీ వల్ల నా బిడ్డ పోతే పరిస్థితేంటి? అని ఏడ్చారు. అతనేమైనా నాకు చెప్పి నిద్రమాత్రలు మింగాడా అని వారించాను. వాళ్లు బాగా డబ్బున్నవారు అని చెప్పి నా తమ్ముడు పెళ్లికి ఒప్పించాడు. అలా షిర్డీలో మా పెళ్లి జరిగింది’’


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RYtZcR

Jio Largest Telco in Terms of Revenue, Customer Base: India Ratings

Reliance Jio has become the largest telecom player by revenue and subscriber base, India Ratings said on Monday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2U4gCdA

Folks, Himesh Reshammiya is back!

'People have already given a verdict against Himesh Reshammiya.'

from rediff Top Interviews https://ift.tt/38Lzq5E

NASA Seeks Mission Leader for Mars Sample Return Programme

NASA is planning to bring samples from Mars to Earth and the US space agency is seeking a person to lead the mission which is called Mars Sample Return (MSR) programme.

from NDTV Gadgets - Latest https://ift.tt/36yPWV5

Twitter Says Several NFL Teams' Accounts Hacked

Twitter said on Monday accounts of several NFL teams, including the San Francisco 49ers and Kansas City Chiefs, were hacked, ahead of the Super Bowl on Sunday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aLRKgE

Samsung Galaxy S20 Series Sale Date and Galaxy Z Flip Price Tipped

Samsung Galaxy S20, Galaxy S20+, and Galaxy S20 Ultra will likely go on sale March 6, tipster Max Weinbach revealed on Monday. The tipster also shared the expected prices of the Galaxy S20 Ultra and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Gr4QC4

Avast Reportedly Collected and Sold Users' Web Browsing Data

An investigation on Monday claimed that the popular Avast antivirus -- installed on nearly 435 million Windows, Mac and mobile devices globally -- harvested users' data via browser plugins and then...

from NDTV Gadgets - Latest https://ift.tt/30WRzL5

UK Faces Crucial Choice on Huawei With Global Implications

Britain faces a crucial choice on Tuesday over whether to allow China's Huawei Technologies to build its next-generation wireless networks. The decision has implications for the country's diplomatic...

from NDTV Gadgets - Latest https://ift.tt/36vTZBp

'Air India sale offer is a win-win for all'

'It is very clear that Air India cannot be managed by the government.'

from rediff Top Interviews https://ift.tt/37zErOf

Jailed Hacker Is 'Whistleblower' Behind Luanda Leaks, Lawyers Say

A Portuguese hacker has taken responsibility for disclosing hundreds of thousands of files revealing how billionaire Isabel dos Santos, daughter of Angola's former president, built her vast business...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Gq3gQS

Apple Could Be Working on a Massive iMac Redesign

Apple has applied for a patent that showcases an electronic device built using a single sheet of curved glass, hinting at its next-generation desktop computer design.

from NDTV Gadgets - Latest https://ift.tt/2U0N6pg

iOS 14 Rumoured to Support on All iPhone models that Supported iOS 13

If rumours are to be believed, we might see iOS 14 being released to the same devices which also supported iOS 13.

from NDTV Gadgets - Latest https://ift.tt/30X5ZKW

Realme Seems to Have 2 New Phones in the Pipeline

Realme has two new phones in the pipeline, as per a couple of listings on the Federal Communications Commission (FCC) in the US. The phones carry model numbers RMX2063 and RMX2001.

from NDTV Gadgets - Latest https://ift.tt/36viYVi

Vivo S1 Pro Review

The Vivo S1 Pro complements its stylish look with quad rear cameras and a 32-megapixel selfie camera. But at nearly Rs. 20,000, is it worth buying? Read our review to find out.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Rs3MUN

Sunil: రవితేజ 200 ఏళ్లు బతుకుతారు... నేను విలన్‌గా చేసుకోవచ్చు

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఆదివారం సినిమా సక్సెస్ మీట్ జరిగింది. మీట్‌లో కమెడియన్ హిలేరియస్ స్పీచ్ ఇచ్చారు. ‘‘మీ అందరికీ తెలీని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రక్త ప్రసరణ సరిగ్గాలేక, రోజూ వ్యాయామలు చేయకపోవడం వల్ల ప్రపంచం మొత్తంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉన్నారట. మన చేతి వేళ్ల వరకు రక్తప్రసరణ బాగా జరిగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు అంటున్నారు. అలా ఉండాలంటే రోజుకు 20 కిలోమీటర్లు నడవాలంట. ఆ 20 కిలోమీటర్లు నడవకపోతే రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొడితే చేతి వేళ్ల వరకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టడండి. నేను తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత జీవితంలో మర్చిపోలేని పాత్రను నాకు ఈ సినిమాలో ఇచ్చారు. నాలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు’’ READ ALSO: ‘‘అందుకు దర్శకుడు వీఐ ఆనంద్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలి. దీని తర్వాత కన్నడ, మలయాళం, తమిళంలోనూ నేను సిక్స్ ప్యాక్ పెంచిన తెలుగు విలన్ పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. మామూలుగా ఓ సినిమాలో ఐదు నిమిషాలు సస్పెన్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. పది నిమిషాలంటే ఇంకా కష్టం. కానీ క్లైమాక్స్ దాకా సస్పెన్స్‌తో సినిమాను నడిపించాలంటే తాటతీసేస్తది స్క్రిప్ట్ రాసేటప్పుడు. అంత గొప్ప ప్రయోగం చేసినందుకు ఆనంద్‌కు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్‌తో కథలు తీసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సినిమాలో రాంకీ గారు కూడా చాలా బాగా నటించారు. నేను సెట్‌కి వెళ్లగానే రాంకీ గారు ఉన్నారు. ఆయన్ను చూడగానే కేవలం జుట్టుకు రంగు పూసారని అనిపించింది’’ READ ALSO: ‘‘ లుక్స్ పరంగా ‘సింధూరపువ్వు’ సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇకపోతే సినిమాలో ప్రధాన పాత్ర అయిన రవితేజ అన్న గురించి చెప్పాలంటే.. ఆయన స్టైల్, యాటిట్యూడ్, మెచ్యూరిటీ సినిమాను నడిపించేసింది. మనిషిలో ఈ మూడు సహజంగా ఉంటే తప్ప ఇలాంటి పాత్రల్లో నటించలేరు. అందరికీ దేవుడు వందేళ్ల జీవితాన్ని ఇస్తాడు. కానీ మనం 50 ఏళ్లే బతుకుతాం. బద్దకంతో, ఖాళీగా ఉంటూ, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇలా సగం జీవితం పాడుచేసుకుంటాం. కానీ రవితేజ గారు మాత్రం రెండు వందల ఏళ్లు బతుకుతారు. ఎందుకంటే ఆయన ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఇకపోతే పాయల్ రాజ్‌పుత్ గురించి చెప్పుకోవాలి. సాధారణంగా ఆర్టిస్ట్‌కి డైలాగ్ చాలా ముఖ్యం. సాధారణంగా ఆర్టిస్ట్ అంటే కళ్లతో భావాలను పలికించాలని అంటుంటారు. కానీ అది చాలా తక్కువ మందికి తెలిసిన కళ. ఆ కళ పాయల్‌లో ఉంది’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uzm7X1

Oppo Rumoured to Have a Smartwatch in the Works With ECG Support

Oppo smartwatch is rumoured to be the pipeline with the ability to measure electrocardiogram (ECG). At the "Inno Day 2019" conference last month, Oppo announced its plans to launch smartwatches,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2O1sp8y

Samsung Galaxy Fold 2 Expected to Arrive in Q2 2020: Report

Samsung is said to launch the successor to the Galaxy Fold around Q2 this year, according to the latest leak.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RT1H3d

This Stretchable Battery Can Safely Power Wearables

Researchers from Stanford University have developed a soft and stretchable battery for wearable electronics that relies on a special type of plastic to store power more safely than flammable material...

from NDTV Gadgets - Latest https://ift.tt/37vgSGx

PM Modi Says Gaganyaan Mission Will Prove to Be Milestone for New India

Prime Minister Narendra Modi on Sunday said that the Gaganyaan mission will be a historic achievement in the field of science and technology for India in the 21st century and a milestone for New...

from NDTV Gadgets - Latest https://ift.tt/2RN63cc

Sunday 26 January 2020

Facebook Blames iOS for Bezos' Phone Hacking

Facebook has blamed Apple's operating system for the hacking of Amazon Founder and CEO Jeff Bezos' phone, saying WhatsApp's end-to-end encryption is unhackable.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aE4E06

Poco X2 Set to Launch in India on February 4

Poco X2 launch in India is set for February 4. Poco India has sent an invite to the media for its launch event. A dedicated website has also highlighted the key features of the Poco X2.

from NDTV Gadgets - Latest https://ift.tt/37v8p6d

Redmi Fitness Tracker Reportedly Spotted in Mi Fit App

Redmi fitness tracker band reportedly spotted within the Mi Fit app. It is also found to have received a certification from the Bureau of Indian Standards (BIS) website.

from NDTV Gadgets - Latest https://ift.tt/36zM9qF

అల్లు అర్జున్, స్నేహ రాయల్ ఫొటో: బన్నీ సర్.. బన్నీ అంతే!

ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ యాక్టర్ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చ పేరు అల్లు అర్జున్. బన్నీ తన సినీ కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి వివిధ రకాల స్టైల్స్‌ను ఫ్యాన్స్‌కి రుచిచూపించారు. అందుకే ఫ్యాన్స్ ఆయన్ను స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే.. ఇటీవల బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ముంబయికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబుజాని, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన బ్లాక్ ఖాదీ కుర్తాలో బన్నీ, గోల్డ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న గౌనులో స్నేహ అదిరిపోయారు. ఇప్పటివరకు తన భార్యతో కలిసి ఎన్నో ఫొటోలు దిగారు కానీ.. ఇలాంటి రాయల్ లుక్‌లో మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. దాంతో ఈ ఫొటోను చూసి అల్లు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘బన్నీ సర్.. బన్నీ అంతే’ అంటూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. అయితే ఏ సందర్భంలో బన్నీ, స్నేహ ఈ దుస్తులు వేసుకున్నారన్నది తెలియరాలేదు. బన్నీ స్టైల్ అంటే బాలీవుడ్ వాళ్లకీ ఇష్టమే. అయితే తానెంత స్టైలిష్‌గా కనిపించాలనుకున్నా కూడా.. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌లా మాత్రం అస్సలు దుస్తులు వేసుకోలేనని, ఆ ధైర్యం తనలో లేదని తెలిపారు. స్టైల్ విషయంలో తనకు రణ్వీర్ అంటే ఇష్టమని, తెలుగులో విజయ్ దేవరకొండ డెస్సింగ్ స్టైల్ ఇష్టమని ఒకానొక సందర్భంలో తెలిపారు. READ ALSO: ఇక వర్క్ విషయానికొస్తే.. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని సరైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బన్నీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ వద్దే కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బన్నీ కెరీర్‌లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంతటి సక్సెస్‌ను తీసుకురాలేదనే చెప్పాలి. ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతోంది. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37v9Xgx

Naga Shaurya: హీరోయిన్లపై శౌర్య కామెంట్స్... మెగా వారసురాల్ని మాత్రం..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకున్న టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతున్నాడు యువ హీరో నాగశౌర్య. సొంత బ్యానర్‌పై సినిమాలు తీస్తూ ప్రేక్షకుల ముందుకు మంచి కాన్సెప్ట్స్‌తో వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘అశ్వద్థామ’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రాపిడ్ ఫైర్‌లో భాగంగా హీరో, హీరోయిన్లపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అయితే నిహారిక గురించి అడిగితే మాత్రం ఏమీ స్పందించలేదు నాగశౌర్య. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో నాగశౌర్యకు ఎదురైన ప్రశ్నలేంటంటే... మీ గురించి మీరు విన్న క్రేజీ రూమర్ ఏంటి? నాకు పెళ్లైపోయిందని... ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? అనుష్క ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునేవారు? ఆటోమొబైల్స్ మీరు చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు? పొడవాటి జుట్టు ఉండాలి. మనిషి ఎత్తుగా ఉండాలి. మా అమ్మ తర్వాత నన్ను అమ్మలా చూసుకోవాలి. ఇండస్ట్రీలో స్పెషల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నారా రోహిత్. READ ALSO: ఎలాంటి పాత్రలో నటించాలని ఉంది? ‘జోకర్’ సినిమాలో హీరో పోషించే పాత్రలో నటించాలని ఉంది. ఎప్పుడైనా ఎవర్నైనా చీట్ చేశారా? నేను చేయలేదు. కానీ నన్ను చీట్ చేశారు. నేను బాధపెట్టానంతే. మీరు నటించిన సినిమాల్లో బెస్ట్ సినిమా ఏది? అశ్వధ్థామ మీరు చేసిన సినిమాల్లో ఇందులో ఎందుకు నటించాను రా బాబూ అని ఎప్పుడైనా అనుకున్నారా? అబ్బాయితో అమ్మాయి సినిమాలో నటిస్తున్నప్పుడు అలా అనుకున్నా. మీరు నటించిన హీరోయిన్లలో నచ్చే క్వాలిటీ, నచ్చని క్వాలిటీ చెప్పండి? రెజీనా: యాక్టింగ్ చాలా బాగా చేస్తది. నచ్చని క్వాలిటీ రోజూ సెట్‌కు ఆలస్యంగా వస్తుంది. సాయి పల్లవి: అడిగేశారా... సరే సమాధానం చెప్పాలిగా. నచ్చే క్వాలిటీ డ్యాన్స్ బాగా చేస్తుంది. నచ్చని క్వాలిటీ సెట్స్‌కు లేటుగా వస్తుంది. సమంత: డెడికేషన్ నచ్చుతుంది. నచ్చని విషయం అస్సలు రెస్ట్ తీసుకోదు. నిహారిక: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చానన్న పొగరు అస్సలు ఉండదు. అణుకువగా ఉంటుంది. (ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. నచ్చని విషయం చెప్పడానికి బాగా టైం తీసుకున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందేనా అంటూ ఏమీ చెప్పలేకపోయాడు) READ ALSO: ఇండస్ట్రీలో స్టైలిష్ హీరో, హ్యాండ్సమ్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ, ప్రభాస్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే టేక్‌లో షాట్ చేసేసే హీరో ఎవరు? ఎన్టీఆర్ ఇష్టమైన సినిమా? నిన్నే పెళ్లాడతా READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vpvxVy

The Queen of 'Item Numbers'

'It's a special song and every girl will relate to it.'

from rediff Top Interviews https://ift.tt/2O3uL6W

sreekaram Movie First Look: ముగ్గురు స్టార్ హీరోల ఫస్ట్‌లుక్స్.. మీ ఓటు ఎవరికి?

2020లో టాలీవుడ్ మరింత బిజీ అయిపోయింది. ఈ ఏడాది చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈరోజు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్ ఒకేసారి విడుదల కావడం విశేషం. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరంటే.. శర్వానంద్, , సుధీర్ బాబు. వీరి ముగ్గురికీ సంబంధించిన లుక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. ‘శ్రీకారం’ చుట్టిన శర్వ యువ కథానాయకుడు శర్వానంద్ టాలీవుడ్‌కి చెందిన టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. ఏడాదికి చేసేది ఒకటి, రెండు సినిమాలే అయినా మంచి కాన్సెప్ట్ ఉండేవే ఎంచుకుంటారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘జాను’, మరొకటి ‘శ్రీకారం’. ఈరోజు ‘శ్రీకారం’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. లుక్‌లో శర్వా లుంగీ కట్టుకుని, కండువా వేసుకుని పొలంలో నడుస్తున్నట్లు కనిపించారు. చూడబోతే ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది. ఇందులో ‘గ్యాంగ్ లీడర్’ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించనున్నారు. కిశోర్ సినిమాకును డైరెక్ట్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సినిమాకు సంగీతం అందించనున్నారు. READ ALSO: గోపీచంద్ ‘సీటీమార్’ ఈమధ్యకాలంలో మాస్ హీరో గోపీచంద్‌కు సరైన హిట్లు లేవు. 2017 నుంచి 2019 వరకు ఆయన నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులకు రుచించలేదు. ఈసారైనా గట్టిగా కొట్టాలన్న సంకల్పంతో ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమా ‘సీటీమార్’. ‘గౌతమ్ నంద’ సినిమాతో తనకు ఫ్లాప్ ఇచ్చిన సంపత్ నందికే మరో అవకాశం ఇచ్చారు గోపీచంద్. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనున్నారు. భూమిక కీలక పాత్ర పోషించనున్నారు. ‘హిప్పీ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన దిగంగన సూర్యవంశీ మరో కథానాయికగా నటించనున్నారు. ఫస్ట్‌లుక్‌లో మీసం కట్టుతో గోపీచంద్ మాస్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతోనైనా గోపీచంద్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తారో లేదో చూడాలి. రక్షకుడిగా వస్తున్న సుధీర్ బాబు సూపర్‌స్టార్ మహేష్ బాబు అంత కాకపోయినా.. తన స్టైల్‌లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న నటుడు సుధీర్ బాబు. కెరీర్ తొలినాళ్లలో మంచి సినిమాల్లోనే నటించి మెప్పించారు. కానీ ఆయన చివరగా నటించిన ‘వీర భోగ వసంత రాయులు’ సినిమా మాత్రం భయంకరమైన ఫ్లాప్‌నిచ్చింది. మళ్లీ అలాంటి రిస్క్స్ చేయకూడదని సుధీర్ నిర్ణయించేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టా్ర్ నాని ఇందులో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ‘తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం .... వీడొస్తాడనేది మాత్రం నిజం’ అని సుధీర్ బాబు తన పాత్ర ఎలా ఉండబోతోందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RuuIDC

Workers Criticise Amazon on Climate Despite Risk to Jobs

Hundreds of employees are openly criticizing Amazon's record on climate change despite what they say is a company policy that puts their jobs at risk for speaking out.

from NDTV Gadgets - Latest https://ift.tt/2tRQAj7

Nokia 9.2 Said to Debut in the First Half of 2020 With Snapdragon 865 SoC

Nokia 9.2 is said to debut in the first half of 2020 but not at MWC 2020 in Barcelona next month. The new phone would be the successor to the Nokia 9 PureView.

from NDTV Gadgets - Latest https://ift.tt/37yvOn6

EU Plans More Protectionist Antitrust Rules

The EU plans to adopt more protectionist antitrust rules and encourage businesses to share data as part of an industrial policy overhaul aimed at giving European companies a sharper edge in global...

from NDTV Gadgets - Latest https://ift.tt/2U1fSpE

WeWork Said to Have Signed Office Space Deal With SoftBank-Backed Gympass

WeWork has signed a deal to provide space to 250 employees of gym membership app company Gympass in New York, the latest example of the US office-sharing start-up's majority owner, SoftBank, using its...

from NDTV Gadgets - Latest https://ift.tt/38KTG7t

'Whatever Amit Shah says, protests will continue'

'In 2021, assembly elections are going to be held in Assam. The BJP, sitting in Delhi, is thinking everything is hunky-dory in Assam. But that is not the case.'

from rediff Top Interviews https://ift.tt/36ybJfj

Can this week's Budget revive the economy?

'Slowing down of the economy was mainly due to the demonetisation shock...'

from rediff Top Interviews https://ift.tt/2O253Qx

Brahmanandam: నా దగ్గర ఏం నటించార్రా.. సుధీర్‌ టీంపై బ్రహ్మీ హిలేరియస్ పంచ్‌లు

‘జబర్దస్త్’ త్రిమూర్తులు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘త్రీ మంకీస్’. అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆదివారం సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. వేడుకకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మీ ఆ ముగ్గురిపై వేసిన పంచ్‌లు వింటే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఇంతకు బ్రహ్మీ ఏమన్నారంటే... ‘‘పది రోజుల క్రితం సుధీర్, శీను, రాంప్రసాద్ నా వద్దకు వచ్చారు. గురువుగారు అని ఒకరు, గురూజీ అంటూ ఇంకొకరు, బాగా సన్నబడ్డారే అని మరొకరు మొదలెట్టారు. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ‘త్రీ మంకీస్’ ట్రైలర్ లాంచ్‌కు అతిథిగా రమ్మంటున్నారని తెలిసిపోయింది. అందుకే వారు ఏమీ చెప్పకుండానే నేను వస్తాన్రా అని అన్నాను. వీరు ముగ్గురూ నాకు కొడుకుల్లాంటివారే. నా వద్దకు రాగానే తెగ యాక్ట్ చేసేశారు. నాకు వాళ్లంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు కమెడియన్స్. నాకు కామెడీ చేసేవారంటే చాలా ఇష్టం. సన్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకంటే పొట్టిగా ఉంటాడు’’ READ ALSO: ‘‘‘త్రీ మంకీస్’ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యాక కూడా నన్నే పిలువండి. మళ్లీ ఇంకొర్ని బుక్ చేసుకునేరు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశారని నాకు ట్రైలర్ చూశాక అనిపిస్తోంది. రాంప్రసాద్, శీను, సుధీర్ కోసం చాలా మంచి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరిపై ఓ టాక్ కూడా ఉంది. వీరు ముగ్గురూ చాలా బాగా కామెడీ చేస్తారు కానీ డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయని అనేవారు’’ ‘‘ డబుల్ మీనింగ్ అనేది ఎలా తెలుస్తుంది. మనం చూస్తేనే కదా తెలిసేది. హాస్యం పండించడం అంటే సాధారణమైన విషయం కాదు. వీరంతా ఎలా చేస్తే హాస్యం పండుతుంది అన్న విషయంలో బాగా తపిస్తుంటారు. వాళ్లు నవ్విస్తున్నారా లేదా అనేదే మనకు కావాలి. మనం వారిపై కామెంట్స్ చేయడం కంటే కాంప్లిమెంట్స్ పాస్ చేయడం బెటర్. కామెడీకి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. కమెడియన్స్‌ను చూడగానే మనసులో ఉన్న బాధంతా పోతుంది. అది కమెడియన్స్ గొప్పతనం. అనిల్ కుమార్ సినిమాను చాలా కష్టపడి తీశారు. ‘త్రీ మంకీస్’ సినిమా విజయం సాధించాలని నేను కోరకుంటున్నాను’’ అంటూ అందర్నీ తన మాటలతో నవ్వించారు బ్రహ్మీ. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GrlEJ6

WhatsApp Dark Mode, Samsung 'Lite' Phones Launched in India, and More News

Also this week, Qualcomm used India as the setting for the launch of its new budget and mid-range smartphone processors, while Xiaomi and HMD Global cut prices of popular smartphones in their lineup,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2t036g7

Saturday 25 January 2020

`మహా సముద్రం`లోకి యంగ్ హీరో.. ఈ సారైనా పట్టాలెక్కుతుందా!

సినీ ఇండస్ట్రీ సక్సెస్‌ వెంటే పరిగెడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఏ దర్శకుడికైనా ఒక్క హిట్ వస్తే చాలా వెంటనే హీరోలు నిర్మాతలు క్యూ కట్టేస్తారు. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. ఓ బ్లాక్‌ బస్టర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఓ డైరెక్టర్‌ రెండో సినిమాను ప్రారంభించడానికి పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు. రా బోల్డ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఘన విజయం సాధించిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు . రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్‌ తొలి సినిమాతోనే తన మార్క్‌ చూపించాడు. ఆర్‌ఎక్స్‌ 100 సూపర్‌ హిట్ కావటంతో ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు అజయ్‌. Also Read: అదే జోరులో రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఇద్దరు యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్‌ సినిమాను ప్లాన్ చేశాడు. కానీ కథ వర్క్‌ అవుట్ కాలేదో లేక హీరోల డేట్స్‌ అడ్జస్ట్ కాలేదో తెలియదుగానీ ఇంత వరకు అజయ్‌ రెండో సినిమా పట్టాలెక్కలేదు. అనే టైటిల్‌ను చాలా కాలం కిందటే ఎనౌన్స్‌ చేసినా ఆ సముద్రాన్ని దాటే కథానాయకుడు మాత్రం ఇంత వరకు సెట్ కాలేదు. ముందుగా ఈ కథను ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ చెప్పాడన్న టాక్‌ వినిపించింది. మరో హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తాడన్న ప్రచారం కూడా జరిగింది. తరువాత సీన్‌లో రవితేజ పేరు వచ్చింది. ఆ తరువాత హీరోలు ఎవరు అంగీకరించకపోవటంతో తానే ఒక హీరోగా నటించేందుకు అజయ్‌ రెడీ అవుతున్నాడన్న టాక్‌ వినిపించింది. ఫైనల్‌గా నాగచైతన్య ఈ సినిమాకు ఓకె చెప్పాడన్న వార్త వినిపించింది. Also Read: తాజాగా నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దీంతో మరో యంగ్ హీరో శర్వానంద్‌కు కథ వినిపించిన అజయ్‌ భూపతి, త్వరలోనే సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్ 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న జాను సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్‌ తరువాత మహా సముద్రం సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37qHLLO

Ravi Teja: `డిస్కో రాజా` బర్త్‌డే స్పెషల్.. `క్రాక్‌` రిలీజ్‌ ఎప్పుడంటే!

ఇటీవల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ హీరో మాస్ మహరాజ్‌ ఈ రోజు (26-01-2020) పుట్టిన రోజుజరుపుకుంటున్నారు ఈ సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా పరవాలేదనిపిస్తోంది. దీంతో మాస్‌ మహరాజ్‌ అభిమానులు ఆనందంగా ఉన్నారు. Also Read: డిస్కో రాజా సెట్స్‌ మీద ఉండగానే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు రవితేజ. మాస్‌ మహరాజ్‌ ఇమేజ్‌, ఎనర్జీకి తగ్గట్టుగా ఈ సినిమాకు క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. రవితేజ పోలీస్‌ ఆఫీస్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌పై బీ మధు నిర్మిస్తున్నాడు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. Also Read: ప్రస్తుతం చిత్రకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కనున్న మరో సినిమాను ఎనౌన్స్ చేశారు. యాక్షన్‌ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను యంగ్ హీరో హవీష్‌ నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు మాస్‌ మహరాజ్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36tgffl

రేస్‌కు రెడీ అంటున్న సీనియర్‌ హీరో.. సమ్మర్‌లో షురూ!

వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్‌ హీరో అదే జోరు సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఎఫ్‌ 2, వెంకీ మామ సినిమాలతో సూపర్‌ హిట్‌లు అందుకున్న వెంకీ ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్‌ అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పల్లెటూరి వ్యక్తిగా వెంకీ లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇటీవల రిలీజ్‌ అయిన లుక్‌కు ఆడియన్స్‌ నుంచి కూడా మంచి రెస్సాన్స్‌ వస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా పూర్తయిన తరువాత వెంకీ చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఫిక్స్‌ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. చాలా రోజులుగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. Also Read: గతంలోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో సమ్మర్‌లో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. హార్స్‌ రేసింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎక్కువ భాగం మలక్‌పేట్‌ రేస్‌ కోర్టు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన వెంకీ మామ సినిమాలో రియల్‌ లైఫ్‌ మేనల్లుడు నాగచైతన్యకు రీల్‌ లైఫ్‌లోనూ మామగా నటించాడు వెంకీ. ఈ సినిమా వెంకీ, చైతూల కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న నారప్ప సినిమాను తమిళ నిర్మాత కలైపులి ఎస్‌ థానుతో కలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uBsAk5

మహేష్‌ నెక్ట్స్‌ మూవీపై ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

మహేష్‌ నెక్ట్స్‌ మూవీపై ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌




from Telugu Samayam https://ift.tt/36tgaYS

OnePlus 6T, OnePlus 6 Get OxygenOS 10.3.1 Update With Fixes

OnePlus 6T and OnePlus 6 have started receiving OxygenOS 10.3.1 update based on Android 10 that fixes various known bugs. The update also includes the December 2019 Android security patch.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aGmm2Z

Samsung Galaxy M21 Specifications Suggested by Benchmark Site

Samsung Galaxy M21 has apparently reached Geekbench with key specifications. The benchmark listing suggests Android 10 and Exynos 9611 SoC on the Samsung phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RHAoIY

`డిస్కో రాజా` మూవీ రివ్యూ

`డిస్కో రాజా` మూవీ రివ్యూ




from Telugu Samayam https://ift.tt/3aKkXsf

`డిస్కో రాజా` పబ్లిక్‌ టాక్‌

`డిస్కో రాజా` పబ్లిక్‌ టాక్‌




from Telugu Samayam https://ift.tt/2sVsIdU

Sunil: ఆరోజు సునీల్ చేసిన పనిని ఇప్పటికీ మర్చిపోలేను: హీరో ఆకాశ్ షాకింగ్ వ్యాఖ్యలు

ఒకప్పుడు ‘ఆనందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సినీ నటుడు . ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కానీ కొందరు రాజకీయాలకు పాల్పడి తనను తొక్కేశారంటూ బాధపడుతున్నారు. కమెడియన్ సునీల్ కూడా తనను వాడుకున్నారని వాపోయారు. ‘‘ఆనందం సినిమా తర్వాత నాకు తెలుగులో విపరీతమైన స్టార్‌డం వచ్చేసింది. అప్పట్లోనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయలు రాబట్టిందంటే.. ఇప్పుడు చూసుకుంటే రూ.100 కోట్లు వచ్చినట్లే. ఆ తర్వాత నాలుగైదు మంచి కథలున్న సినిమాలు చేశాను. కానీ అవేవీ విడుదల కాలేదు. నేను మంచి మనసుతో నా వల్ల నిర్మాతలకు డబ్బు వస్తుందని సినిమాలు చేస్తే.. వాళ్లు మాత్రం విడుదల చేయలేదు. దాని వెనక ఎవరో ఉన్నారనే నేను అనుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటుంది. ఒక హీరో ఎదగాలంటే మరో హీరోను అణగదొక్కాలి. నాకు ఆనందం తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది కానీ అందరూ సెకండ్ హీరో క్యారెక్టర్స్ ఇచ్చేవారు. నాకేమో హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది’’ ‘‘ ‘అందాలరాముడు’ సినిమాలో సునీల్ హీరోగా నటిస్తున్నప్పుడు నన్ను కలిశాడు. సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉంది అన్నారు. నేను గెస్ట్ రోలే కదా అని ఒప్పుకున్నాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ సక్సెస్ మీట్‌‌లో మాత్రం సునీల్ నా పేరు ఎక్కడా చెప్పలేదు. సినిమా విజయం కావడానికి ఆకాశ్ కూడా కారణమని చెప్పలేదు. చెప్పాలంటే ‘ఆనందం’ సినిమా తర్వాత నేను ఏమీ సంపాదించలేదు. వట్టి చేతులతో తమిళ చిత్ర పరిశ్రమకు వెళ్లాను. అక్కడ నేను తీసిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి. కన్నడలోనూ బిజీ అయిపోయాను. ఇప్పుడు తెలుగులో అవకాశాలు వచ్చినా చేస్తాను. కానీ నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తాను’’ READ ALSO: ‘‘ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ విషయానికొస్తే.. నేను ఆ సినిమా టీజర్, ట్రైలర్ చూసుంటే కచ్చితంగా కోర్టులో కేసు వేసేవాడిని. కానీ నేను చూడలేదు. సినిమా విడుదల అవుతుందనగా కొన్ని రోజుల ముందు ఆ సినిమా గురించి నాకు తెలిసింది. అది నేను రాసుకున్న కథ. సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. చెప్పాలంటే ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ముందే నా సినిమా ట్రైలర్ వచ్చేసింది. అందుకే నేను ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ సర్‌తో మాట్లాడాను. నేను తలుచుకుని ఉంటే సినిమా విడుదలైన రోజు కూడా కోర్టులో కేసు వేయచ్చు. అప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇన్ని కలెక్షన్లు వచ్చి ఉండేవి కావు. పూరీ సర్‌పై గౌరవంతో నేను మౌనం వహించాను. ఒకప్పుడు నాకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నవారంతా ఇప్పుడు కనీసం పలకరించడంలేదు’’ READ ALSO: ‘‘నాతో కాస్త మాట్లాడుతున్నవారు ఎవరైనా ఉన్నారంటే అది రవితేజ గారే. ఆయన నటించిన తొలి సినిమా ‘చిరంజీవులు’లో నేను రెండో హీరోగా నటించా. అలా మా మధ్య స్నేహం పెరిగింది. సినిమా ఇండస్ట్రీలో జరిగిన రాజకీయాల వల్ల నేను పైకి రాలేకపోయాను. కానీ ఇప్పుడు కాలం మారింది. 18 ఏళ్ల తర్వాత నాకు మళ్ల నిరూపించుకునే అవకాశం వచ్చింది. వెబ్ సిరీస్‌లు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి నా బ్యానర్‌పై నేనే మంచి కథ రాసుకుని సినిమా తీస్తాను. వాటిని ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ చేసేస్తాను’’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30ZSYR6

వాయిదా పడ్డ సౌత్‌ ప్రెస్టీజియస్‌ మూవీ!

బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో సత్తా చాటిన మరో సౌత్‌ సినిమా . కన్నడ ఇండస్ట్రీ టెక్నికల్‌గా అంత ఉన్నత స్థాయిలో ఉండదన్న అపవాదును చెరిపేస్తే దేశం గర్వించదగ్గ ఓ భారీ చిత్రాన్ని రూపొందించిచూపించారు సాండల్‌వుడ్‌ మేకర్స్‌. ఈ సినిమాతో హీరో , డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌లకు ఒక్కసారిగా నేషనల్‌ లెవల్‌లో క్రేజ్‌ ఏర్పడింది. 2018లో రిలీజ్ కేజీఎఫ్‌.. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరో సంజయ్‌ దత్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటం విశేషం. Also Read: ఈ భారీ సీక్వెల్‌ను 2020 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ చాలా కాలం కిందటే ఎనౌన్స్‌ చేశారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్‌ షెడ్యూల్స్‌ను కూడా ప్లాన్ చేశారు. కానీ భారీ చిత్రం కావటంతో భారీ స్టార్‌ కాస్ట్‌తో తెరకెక్కుతుండంతో షూటింగ్ అనుకున్న ప్రకారం ముందుకు సాగటంలేదు. దీనికి తోడు సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడటంతో ఆ స్థాయిలో సినిమాను రూపొందించేందుకు చిత్రయూనిట్‌ చాలా సమయం తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. అంతేకాదు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు చిత్రయూనిట్‌. Also Read: అందుకే ముందుగా అనుకున్నట్టుగా సమ్మర్‌లో కాకుండా సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలా అయితే షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాల విషయంలో కూడా ఎలాంటి హడావిడి లేకుండా పర్ఫెక్ట్‌గా సినిమాను ప్లాన్ చేయోచ్చని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా కేజీఎఫ్ 2 వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uxzDdA

‘డిస్కోరాజా’ టాక్: కాలర్ ఎగరేసిన రవితేజ ఫ్యాన్స్

‘డిస్కోరాజా’ టాక్: కాలర్ ఎగరేసిన రవితేజ ఫ్యాన్స్




from Telugu Samayam https://ift.tt/37tnkxQ

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్టార్ డైరెక్టర్‌

ఒక్కోసారి ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. సాధారణ వ్యక్తుల విషయంలోనే కాదు ఒకసారి సెలబ్రిటీ విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ ప్రముఖ దర్శకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉదయం వాకింగ్ చేద్దామని రోడ్డు మీదకు వెళ్లిన ఓ స్టార్‌ డైరెక్టర్ రోడ్లు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. ఇక అసలు విషయానికి వస్తే తమిళ్‌లో నాన్‌ మహాన్‌ అల్లా, రాజా పట్టాయ్‌, జీవా, పాయంపులి లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం వాకింగ్ చేసేందుకు రోడ్డు మీదకు వెళ్లిన సుశీంద్రన్‌ను ఓ ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయి విరింగింది. గాయాలు తీవ్రంగా కావటంతో ఆయన్ను కొద్ది రోజులు అబ్జర్వేషన్‌ ఉండాలని వైధ్యులు సూచించారు. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది , ఛాంపియన్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాదించాయి. దర్శకుడిగానే కాక నామ్‌, దీపావళి, సుట్టు పిడిక్క ఉత్తరవు సినిమాల్లో నటుడిగానూ ఆకట్టుకున్నాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NZIo78

మహేష్ బాబుకి సర్జరీ.. ఆ గాయం ఇంకా మానలేదట

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు దాదాపు ఐదేళ్ల క్రితం తగిలిన గాయం ఇంకా మానలేదట. 2014లో మహేష్ ‘ఆగడు’ సినిమాలో నటిస్తున్నప్పుడు మోకాలికి గాయమైందట. అయితే అప్పట్లో ఆయన దాని గురించి అంతగా పట్టించుకోలేదు కానీ ఆ నొప్పి ఇప్పటికీ తగ్గలేదట. దాంతో మహేష్ వైద్యులను సంప్రదించారు. మోకాలికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేస్తే మంచిదని వైద్యులు సూచించారట. దాంతో మహేష్ ఫ్యామిలీతో అమెరికా వెళ్లనున్నారు. మూడు నెలల పాటు అక్కడే రెస్ట్ తీసుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. చికిత్స నుంచి కోలుకున్నాక మహేష్.. వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. బహుశా మే నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో మహేష్ స్పై పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘స్పైడర్’ సినిమాలోనూ మహేష్ స్పై పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. READ ALSO: మహేష్‌కు ‘మహర్షి’తో మంచి హిట్ ఇచ్చిన వంశీ ఈసారి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూడాలి. ఇందులో కియారా అడ్వాణీని కథానాయికగా ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. తమన్ సంగీతం అందిస్తారు. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతికి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్.. బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అధికారి పాత్రలో నటించారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రను పోషించారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Gohpy8

Samsung Galaxy S20 Series Renders, Dummies, and Bundles Part of New Leaks

Samsung Galaxy S20+ and Galaxy S20 Ultra customers making pre-orders are rumoured to get free Galaxy Buds+ earbuds. Separately, some renders and dummies of the Galaxy S20 series has been leaked...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Rs1R2B

‘నారప్ప’ ఫస్ట్‌లుక్: వెంకటేష్ అల్లాడించాడప్పా

‘నారప్ప’ ఫస్ట్‌లుక్: వెంకటేష్ అల్లాడించాడప్పా




from Telugu Samayam https://ift.tt/2RrX4OF

Friday 24 January 2020

Apple Captured 2 Percent of India Smartphone Market in Q4 2019: Report

Riding on the strong demand for iPhone XR and iPhone 11, Apple became one of the fastest-growing brands in India in the fourth quarter of 2019, capturing 2 per cent market share with a year-on-year...

from NDTV Gadgets - Latest https://ift.tt/2tFRMpT

2G Mobile Internet Services Restored in Kashmir Region

2G mobile internet services on postpaid as well as prepaid phones will be restored in the Kashmir Valley from Saturday but can only be used to access 301 websites approved by the Jammu and Kashmir...

from NDTV Gadgets - Latest https://ift.tt/37sgl89

Government Likely to Raise Import Duties on Electronics Next Week

India plans to increase import duties on more than 50 items including electronics, electrical goods, chemicals and handicrafts, targeting about $56 billion worth of imports from China and elsewhere,...

from NDTV Gadgets - Latest https://ift.tt/30WxDbg

TikTok Hires Microsoft IP Chief as General Counsel

Popular mobile video app TikTok said on Friday it has hired attorney Erich Andersen from Microsoft to serve as the company's global general counsel, reporting to president Alex Zhu.

from NDTV Gadgets - Latest https://ift.tt/30QsVvm

Jeff Bezos Allegations Put Phone Hacking Tech in the Spotlight

Allegations that Amazon.com boss and Washington Post owner Jeff Bezos had his phone hacked by Saudi Crown Prince Mohammed bin Salman have put a spotlight on the security of smartphones and the...

from NDTV Gadgets - Latest https://ift.tt/38EECbu

Vivo Passes Samsung to Take Second Spot in India Smartphone Market: Report

Vivo created history by grabbing the second spot in the Indian smartphone market for the first time in the fourth quarter of the calendar year 2019, as per Counterpoint Research.

from NDTV Gadgets - Latest https://ift.tt/2U1uvJL

India Passes US to Become Second Largest Smartphone Market in 2019

The India smartphone market surpassed the US for the first time on an annual level, becoming the second-largest smartphone market after China globally -- reaching 158 million shipments in the calendar...

from NDTV Gadgets - Latest https://ift.tt/30WnI5h

నితిన్ డెస్టినేషన్ మ్యారేజ్.. కుటుంబసభ్యులే అతిథులు

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో హీరో నితిన్ ఒకరు. నితిన్ కార్యక్రమానికి వెళ్లినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అనే కామన్ క్వశ్చన్ ఆయన ముందు ఉంటుంది. అయితే, ఎట్టకేలకు నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఒక సంబంధాన్ని ఓకే చేసినట్టు తెలిసింది. శాలిని అనే అమ్మాయిని నితిన్ పెళ్లాడబోతున్నారట. ఇది ప్రేమ వివాహం అని సమాచారం. యూకేలో ఎంబీఏ చేసిన శాలినిని నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నారట. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేసి పెళ్లికి ఒప్పించారని టాక్. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగబోతోందని తెలిసింది. ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించారని టాక్. పెళ్లి పనులన్నీ నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటున్నారట. అయితే, నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తాజా సమాచారం. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో వైభవంగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన 50 నుంచి 60 మంది అతిథులు మాత్రమే హాజరవుతారట. అనంతరం హైదరాబాద్‌లో సన్నిహితులు, సినీ ప్రముఖులకు గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఇస్తారట. Also Read: నిర్మాత సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్ ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తయ్యింది. ప్రస్తుతం నితిన్ వయసు 36 ఏళ్లు. కాగా, నితిన్‌ ప్రస్తుతం ‘భీష్మ’ సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aIzJ2I

‘డిస్కోరాజా’ ఫుల్ మూవీ లీక్.. తొలిరోజే ఆన్‌లైన్‌లో..!

మాస్ మహారాజా రవితేజ నటించిన సైన్స్ ఫిక్షనల్ డ్రామా ‘డిస్కోరాజా’ పైరసీ బారిన పడింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న (జనవరి 24న) విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ ఫుల్ మూవీని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని వందల లింకులు అందుబాటులో ఉన్నాయి. తొలిరోజే సినిమా ఆన్‌లైన్‌లోకి వచ్చేయడం వల్ల ఈ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉంది. పైరసీని అంతం చేయడానికి సినీ పరిశ్రమ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న సాధ్యపడటంలేదు. మరీ దారుణంగా విడుదలై కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నారు. ‘డిస్కోరాజా’ పైరసీ కూడా తమిళ్‌రాకర్స్ పనేనని సమాచారం. తమిళ్‌రాకర్స్ ‘డిస్కోరాజా’ ఫుల్ మూవీని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయగానే చాలా టోరెంట్ సైట్‌లు డౌన్‌లోడ్ లింకులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తొలిరోజు చాలా మంది ఈ సినిమాను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే, పిక్చర్ క్వాలిటీ బాగాలేదని తెలిసింది. Also Read: ‘డిస్కోరాజా’ సినిమా కోసం రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూశారు. వరుసగా మూడు డిజాస్టర్ల తరవాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడం, స్క్రిప్ట్ డిఫరెంట్‌గా ఉండటం, టీజర్లు ఆకట్టుకోవడంతో సినిమాలో ఏం చూపించబోతున్నారనే ఆత్రుత పెరిగింది. అందుకే సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. కానీ, సినిమా తొలిరోజే ఇలా ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడం దారుణం. నిజానికి ఇదొక్కటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ ఇలానే పైరసీ భూతానికి బలైపోయాయి. అయినా, ఆ పైరసీ కాపీ చూడటంలో కిక్కేముంటుంది. థియేటర్‌కు వెళ్లి వెండితెరపై చూసి, నేపథ్య సంగీతాన్ని ఆస్వాదించండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36mOfd1

Sites to Buy Products From China and Get Delivery in India

Chinese New Year 2020 celebrations will begin starting Saturday, January 25. But there are many e-commerce sites that have already started offering discounts and deals. Here are the best e-commerce...

from NDTV Gadgets - Latest https://ift.tt/36vdB8Z

‘డిస్కోరాజా’ బ్లాక్ బస్టర్ మీట్: సైలెంట్‌గా ఉండిపోయిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘డిస్కోరాజా’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విమర్శకులు ఈ చిత్రానికి ఓ మోస్తరు మార్కులు వేసినా ప్రేక్షకులు మాత్రం బాగా ఆదరిస్తున్నారు. మౌత్ టాక్‌తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చిత్ర యూనిట్ చెబుతోంది. తొలిరోజుతో ఈ వీకెండ్ మొత్తం థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయని పేర్కొంది. ‘డిస్కోరాజా’ను ఫ్రీకింగ్ బ్లాక్ బస్టర్‌గా అభివర్ణించిన చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. మీడియాతో తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ కార్యక్రమంలో హీరో రవితేజతో పాటు దర్శకుడు వీఐ ఆనంద్, నిర్మాత రామ్ తాళ్లూరి, నైజాం డిస్ట్రిబ్యూటర్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, చిత్ర విజయం గురించి రవితేజ ఏమీ మాట్లడలేదు. నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్ మాత్రమే మాట్లాడారు. రవితేజ ఎందుకు మాట్లాడలేదో కారణం మాత్రం చెప్పలేదు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘‘ఆడియన్స్ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. నిజానికి ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫలితం మీద మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో నాకన్నా డిస్ట్రిబ్యూటర్ మీకు బాగా చెప్తారు. మేం పడిన రెండేళ్ల కష్టానికి ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి మేం ఎంతో ఆనందంగా ఫీలవుతున్నాం. మా చిత్రానికి ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు మా యూనిట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అని అన్నారు. దర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘యూఎస్ ప్రీమియర్స్ నుంచే మాకు పాజిటివ్ ఫీడ్‌బ్యా్క్ వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రతి థియేటర్‌కు వెళ్తున్నాం. ప్రతి థియేటర్‌లో ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో క్లాప్, విజిల్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రవితేజ, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో ఉన్న కామెడీ సీన్ల గురించి హైలైట్‌గా చెబుతున్నారు. ఆడియన్స్ రెస్పాన్స్‌పై చాలా సంతోషంగా ఉన్నాం. ఒక కొత్త ప్రయత్నం చేశాం. కొన్ని అంశాలు చాలా చాలా కొత్తగా ఉంటాయి. వాటన్నింటినీ ప్రోత్సహించి ఆడియన్స్ మాకు మంచి ఫలితాన్ని ఇచ్చారు. తరవాత రెండు రోజులకు కూడా అడ్వాన్స్ బుకింగులు బాగా జరుగుతున్నాయి. మంచి మౌత్ టాక్ నడుస్తోంది. మాకు ఆడియన్స్ నుంచి నేరుగా కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూడాలని కోరుతున్నాను’’ అని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30XP5Mn

Thursday 23 January 2020

30 years Prudhvi: పవన్‌పై కామెంట్స్.. ‘అల..’ ఛాన్స్ పోయిందట

ఈ మధ్యకాలంలో థర్టీ ఇయర్స్ పృథ్వీకి ఏదీ కలిసి రావడంలేదు. ఎంతో కష్టపడి సినీ పరిశ్రమలో బెస్ట్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ అయ్యే అవకాశం దక్కించుకున్న ఆయన్ను.. ఓ చిన్న ఫోన్ కాల్‌ దిగజారిపోయేలా చేసింది. ఎస్వీబీసీ ఛానెల్‌లో పనిచేసే ఓ మహిళతో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడటం, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. దాంతో ఆయన పదవికి రాజీనామా చేసేశారు. అయితే పృథ్వీ గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పృథ్వీకి ఓ మంచి పాత్ర రావాల్సి ఉందట. కానీ అప్పటికే ఆయన సినీ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌‌పై, జనసేన పార్టీపై నోటికొచ్చిన కామెంట్స్ చేయడంతో ఆ పాత్ర ప్రముఖ నటుడు హర్షవర్ధన్‌కు దక్కింది. ఈ పాత్ర వల్ల హర్షవర్ధన్‌కు మంచి పేరు వచ్చింది. నెగిటివ్ షేడ్స్‌, కామెడీ యాంగిల్ ఉన్న ఈ క్యారెక్టర్‌ పృథ్వీకి దక్కి ఉంటే పరకాయ ప్రవేశం చేసేవారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం దక్కలేదు. READ ALSO: కానీ హర్షవర్ధన్ మాత్రం ఈ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ప్రస్తుతం పృథ్వీ మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడటంలేదు. తనపై ఉన్న అభియోగాలు తప్పు అని తేలాకే మళ్లీ మీడియా ముందుకు వస్తానని తెలిపారు. తనపై కావాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రపన్నాయని, భార్య, పిల్లలు ఉన్న తనకు వేరొకరితో అక్రమ సంబంధం అంటగట్టారని ఆయన బాధపడ్డారు. ఏదేమైనా పృథ్వీ అటు సినిమాలు లేక, ఇటు పదవులూ లేక సతమతమవుతున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RmJBHR

Nagarjuna: వాట్.. కింగ్ నాగ్‌కి ఈ ఫేడవుట్ హీరోయినా?

‘మన్మథుడు’ పక్కన ఒక్కసారైనా నటించాలని ఎదురుచూస్తున్న నాయికలు చాలా మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాకు మాత్రం హీరోయిన్‌ను దొరకడంలో కాస్త ఆలస్యం అయింది. ఎందుకో ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్ కష్టాలు తప్పడంలేదు. సీనియర్‌ హీరోల్లో ఇప్పటికే గ్లామరస్‌గా మన్మథుడు ఇమేజ్‌తో కనిపిస్తున్న నటుడు నాగార్జున. ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తున్న నాగ్‌ తాజాగా మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాకు సంతకం చేసేశారు. ఈపాటికి షూటింగ్ కూడా మొదలైపోయి ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేసేశారు. అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు అన్న విషయం చాలా కాలంగా సస్పెన్స్‌గా ఉంది. తెలుగు హీరోయిన్లు ఇతర కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్నారో ఏమో. నాగ్ కోసం టీం బాలీవుడ్ భామను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు దియా మీర్జా. హైదరాబాదీ అయిన దియా మీర్జా ముంబయిలో సెటిల్ అయ్యారు. బాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల దియా తన భర్తకు విడాకులు ఇచ్చేసి సినిమాలపై ఫోకస్ పెట్టారు. READ ALSO: ఏదన్నా మంచి ఆఫర్ వస్తే ఓకే చేద్దామని అనుకుంటున్న సమయంలో దియాకు నాగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఆయనతో సినిమా అంటే ఎవరు కాదంటారు చెప్పండి. అందుకే వెంటనే సినిమాకు ఓకే చేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ్ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సోలోమాన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38yOYcM

Xerox Nominates New HP Board After Buyout Rebuffs

Xerox said on Thursday it plans to nominate 11 independent candidates to HP's board, seeking to take control of the personal computer maker after several rejections of its $33.5 billion buyout...

from NDTV Gadgets - Latest https://ift.tt/36o987V

Intel Signals 2020 Will Be a Turnaround Year for Chip Industry Leader

Intel on Thursday cemented the market view that the chip industry is turning around after a prolonged slowdown, forecasting better 2020 revenue and profit than Wall Street anticipated, driven by cloud...

from NDTV Gadgets - Latest https://ift.tt/2sS3AES

Zebronics ZEB-Juke Bar 9000 Pro Soundbar Launched in India at Rs. 29,999

Zebronics on Thursday launched a premium soundbar series, including the 'ZEB-Juke Bar 9000 Pro Dolby' soundbar that comes with a theatre like sound experience.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NRCHIj

Sony to Launch PlayStation Now Service in India This Year: Report

As per a new report, Sony is reportedly planning to launch the PlayStation Now cloud-based game streaming service in India later this year.

from NDTV Gadgets - Latest https://ift.tt/2GlteF3

India vs New Zealand First T20I: How to Watch Live

India vs New Zealand cricket match will begin at 12:20pm today. We tell you everything you need to know including how you can watch it live online.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Rm7pvp

Tata Sky HD Set-Top Box Gets a Discount of Rs. 100

Tata Sky HD set-top box price has been discounted to Rs. 1,399 under a 'Special Offer' that is currently live for all customers. The new price drop comes weeks after the DTH operator increased its...

from NDTV Gadgets - Latest https://ift.tt/2RMT2zg

పెళ్లైన విషయం దాచి మోసం చేశాడు: పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

భర్త వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ తమిళ నటి. శివకార్తికేయన్ నటించిన ‘మాన్ కారటే’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆమె.. ఏడాది క్రితం రెండో పెళ్లి చేసుకుంది. ఇదివరకే ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఓ జిమ్ సెంటర్‌ను పెట్టుకుని తన పిల్లలను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు శరవణన్ అనే 40 ఏళ్ల వ్యక్తి పరిచయమయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన వారం రోజులు అనుమానం రాకుండా బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత లేనిపోని నిందలు వేసి ఆమె సంపాదించిన డబ్బు కాజేయాలని చూశాడు. ఈ నేపథ్యంలో శరవణన్‌కి ఇదివరకే పెళ్లైందన్న నిజం నటికి తెలిసింది. అంతేకాదు తన మొదటి భార్యతో కలిసి ప్లాన్ వేసి నటిని పెళ్లి చేసుకున్నాడట. ఇదంతా ఆమె ఆస్తి కోసం చేశాడట. ఈ విషయాన్ని సదరు నటి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. తన పిల్లలను కూడా టార్చర్ పెడుతున్నట్లు తెలిపింది. READ ALSO: అంతేకాదు ఇంటికి ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి వారిని ఎంటర్‌టైన్ చేయాలని అంటున్నాడట. దాంతో అతన్ని వదిలించుకుని పిల్లల్ని తీసుకుని వేరే కాపురం పెట్టింది. ఈ విషయం తెలిసి శరవణన్ నటిని కిడ్నాప్ చేయించాలని కుట్రపన్నాడు. దాంతో ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని తమిళనాడులోని తిరుమంగళం ప్రాంతంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఈ కేసును పరిశీలిస్తున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36nl3m8

Star Wars' Obi-Wan Kenobi Disney+ Series Put on Hold: Reports

The as-yet untitled Disney+ series centred on Obi-Wan Kenobi - with Ewan McGregor returning to reprise his role - has reportedly been put on hold. Scripts have been thrown out, with Disney-owned...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NUbTam

Realme Fitness Band to Launch in India in February, CEO Madhav Sheth Reveals

CEO Madhav Sheth reveals in the monthly QnA that the fitness band will be launched in February. An exact launch date hasn't been announced, but Realme should start teasing the arrival of the product...

from NDTV Gadgets - Latest https://ift.tt/3azOaGx

TikTok Inks Music Deal With Merlin to Use Music From Independent Labels

TikTok on Thursday licensed a catalogue of independent music as it worked to build on the momentum of the social networking app specialising in video snippets.

from NDTV Gadgets - Latest https://ift.tt/2usuvaK

Tinder Unveils 'Panic Button' for Emergency Response in the US

Tinder announced Thursday that US users would soon have a "panic button" to alert authorities to potentially dangerous situations as part of a stepped up safety initiative by the popular dating app.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Roou7S

Samsung Galaxy S20, Galaxy S20+, and Galaxy S20 Ultra Renders, Price Leaked

Samsung Galaxy S20 price is reported to start at EUR 899 (roughly Rs. 70,900), whereas the Samsung Galaxy S20+ 5G variant price is said to start at EUR 1,099 (roughly Rs. 86,600), and the Samsung...

from NDTV Gadgets - Latest https://ift.tt/2TQ9PnO

Scientists Recreate Voice of a 3,000-Year-Old Egyptian Mummy

Researchers say they've mimicked the voice of a 3,000-year-old Egyptian mummy by recreating much of its vocal tract using medical scanners, 3D printing and an electronic larynx.

from NDTV Gadgets - Latest https://ift.tt/38xND5Z

Apple Says EU Push for Common Charger Could Hamper Innovation

iPhone maker Apple on Thursday pushed back against EU lawmakers' call for a common charger, warning the move could hamper innovation, create a mountain of electronic waste and irk consumers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RnnGQO

Pawan Varma vs Nitish Kumar: Must Read Interview!

'You cannot support CAA and simultaneously say there will be no NRC in Bihar.'

from rediff Top Interviews https://ift.tt/38DMLgm

US Extradition Battle Over Huawei CFO Meng Ends First Phase

The first phase of battle over whether Huawei Chief Financial Officer Meng Wanzhou should be extradited to the United States wrapped up on Thursday after four days.

from NDTV Gadgets - Latest https://ift.tt/2sTJbPV

UN Officials Not Allowed to Use WhatsApp Over Security Concerns

United Nations officials do not use WhatsApp to communicate because "it's not supported as a secure mechanism," a UN spokesman said on Thursday.

from NDTV Gadgets - Latest https://ift.tt/30N7XgU

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd