Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బాలీవుడ్లో పాగా వేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రణబీర్ కపూర్తో ‘యానిమల్’ మూవీ చేస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తు్న్నట్లు రీసెంట్గా ప్రకటించారు మేకర్స్. అయితే దీని వెనకున్న అసలు రీజన్ను తాజాగా వీడియో రూపంలో వెల్లడించిన సందీప్ రెడ్డి.. కొత్త రిలీజ్ డేట్ కూడా పంచుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/QHMRaTW
Subscribe to:
Post Comments (Atom)
'Kashmir Needs A Bal Thackeray'
'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
-
ప్రభాస్ లేటెస్ట్ మూవీ . ఈ సినిమా టీజర్ కోసం ఎప్పటినుంచో ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. ...
No comments:
Post a Comment