Wednesday 31 March 2021

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రతిష్టాత్మక వరించింది. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా రజనీకాంత్ నిలిచారు. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ ప్రకటించారు. ‌ "సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించ దగినవి. రజనీకాంత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు" అని ప్రకాశ్‌ జావడేకర్ ట్వీట్ చేశారు. రజనీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Also Read: భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందిస్తుంటారు. గతంలో దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్, రామానాయుడు, బాలచందర్‌, కె. విశ్వనాథ్‌ లాంటి వారు ఈ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ను కూడా ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PHvOgG

Knives Out 2, Knives Out 3 Sold to Netflix for $450 Million: Reports

Netflix has reportedly forked over an eye-popping $450 million for the rights to Knives Out 2 and Knives Out 3, two Daniel Craig-led sequels to Rian Johnson's whodunit.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dmqGa1

Realme 8 Pro Survives JerryRigEverything Durability Tests: Watch Video

Realme 8 Pro was put through JerryRigEverything's durability tests and it passed without having any catastrophic damage. The smartphone is made of plastic and is prone to scratches. It survived the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cDHkCI

Samsung Galaxy F02s, Galaxy F12 Set to Launch in India on April 5

Samsung Galaxy F02s and Galaxy F12 India launch is set for April 5, Flipkart has revealed. The online marketplace has also provided details about the specifications and design of Galaxy F02s and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3maQUAe

5 Free Android Apps That You Must Try in April 2021

The best free Android apps for April 2021 include one of the best photo editors, a status bar modification app, and one that locks the touchscreen to prevent accidental inputs. Trying new apps can be...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wjHuan

Realme Narzo 30 Specifications, Design Tipped via Certification Sites

Realme Narzo 30 has been spotted on multiple certification sites including Indonesian Telecom and US Federal Communications Commission (FCC). The phone is listed with the model number RMX2156 and it...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ufr6pc

YouTube Pranksters Stokes Twins Plead Guilty to Staging Fake Bank Robberies

YouTube stars Alan and Alex Stokes, twins known for provocative video gags, have pleaded guilty to charges stemming from two fake bank robberies they staged in California, US, one of which led to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sIfr1Q

Here Are Your Free PlayStation Plus Games for April

PlayStation Plus subscribers will get their hands on three free games in April - Days Gone, Zombie Army 4: Dead War, and Oddworld: Soulstorm. While the first two titles will be exclusively available...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ubgxnd

'The main hero is the plane, I am the second lead'

'There are only two religions in this country: Films and cricket.'

from rediff Top Interviews https://ift.tt/3whuB0o

న్యూడ్ ఫొటో కోసం ప్రియమణికి రిక్వెస్ట్.. అలా చేస్తే తప్పకుండా ఇస్తానంటూ అమ్మడి షాకింగ్ రియాక్షన్!

రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ సెలబ్రిటీలు- సామాన్య మనుషుల మధ్య దూరాన్ని మరింత తగ్గిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలకు నేరుగా మెసేజ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్స్ హద్దుమీరి ప్రవర్తిస్తుండటం సెలబ్రిటీలకు సమస్యగా మారుతోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌కి లేనిపోని తలనొప్పులు తెస్తున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణికి ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఈ అమ్మడు షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. అందం, అందుకు తగ్గ అభినయం రెండూ కలగలిపి ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరుగా మంచి గుర్తింపు సంపాదించింది. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో బిజీ హీరోయిన్‌గా సత్తా చాటిన ప్రియమణి.. జగపతిబాబు, నాగార్జున, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలందుకుంది. బికినీలో కిక్కివ్వాలన్నా, హోమ్లీ లుక్‌లో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించాలన్నా బెటర్ ఛాయిస్ ప్రియమణి మాత్రమే అన్నట్లుగా హవా నడిపించిన ఆమె పెళ్లి తర్వాత కాస్త స్లో అయింది. ఆ తర్వాత రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియమణి.. మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో నేటితరం హీరోయిన్స్ లాగే ప్రియమణి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తోంది. ఇటీవల మోడ్రన్ బ్లాక్ డ్రెస్ ధరించి ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆమె.. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పంచుకుంది. ఇవి చూసిన ఓ నెటిజన్ అభ్యంతరకర కామెంట్ చేశాడు. ఏకంగా మీ న్యూడ్ పిక్ పోస్ట్ చేయండి అని నేరుగా అడిగేశాడు సదరు నెటిజన్. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన ప్రియమణి చాకచక్యంగా వ్యవహరిస్తూ అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'మీ తల్లిని అలాగే మీ సోదరిని అలాంటి ఫొటోలు అడిగి పోస్ట్ చేయండి. అప్పుడు నేను కూడా పోస్ట్ చేస్తాను' అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. దీంతో వెంటనే సదరు నెటిజన్ క్షమించండి అంటూ వేడుకున్నాడు. ఈ విషయంలో ప్రియమణి చాకచక్యాన్ని మెచ్చుకుంటున్నారంతా. ప్రస్తుతం తెలుగులో ''నారప్ప, విరాటపర్వం'' సినిమాల్లో నటిస్తోంది ప్రియమణి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cK0d7j

Microsoft Wins $22-Billion US Army Contract for Augmented Reality Gear

Microsoft has won a Pentagon contract for augmented reality (AR) headgear for soldiers worth $21.88 billion (Rs. 1,60,290 crores) over the next decade, the company and the US military announced.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fvNfvv

Apple to Build Battery-Based Solar Energy Storage Project in California

Apple said that it will build a battery-based renewable energy storage facility in Central California near a solar energy installation that already provides energy for all of its facilities in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dnBJzI

TikTok Parent ByteDance Says It Is 'Bleeding' Due to Bank Account Freeze

A Mumbai court granted no relief to China's ByteDance in a case where the company challenged the local tax authority's decision to block its Indian bank accounts, dealing a blow to its operations.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sSUoKp

Why are equity MFs continuously selling?

'Money that came into mutual funds near the previous peaks -- the second half of 2017 and 2018 -- has in most cases experienced unflattering returns.'

from rediff Top Interviews https://ift.tt/2QYmgP1

Acharya: ట్రెండ్ అవుతున్న చిరంజీవి స్టెప్స్.. స్పెషల్ కిక్కిస్తున్న ఇద్దరు అందాల భామలు

ఎన్ని తరాలు మారినా, ఎందరు కొత్త హీరోలు చిందులేసినా టాలీవుడ్‌లో చిరంజీవి స్టెప్పులకున్న డిమాండే వేరు. అప్పట్లో బ్రేకు డాన్సులతో తెలుగు సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన మెగాస్టార్.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. రీ- ఎంట్రీ తర్వాత కూడా మెగాస్టార్ వేస్తున్న స్టెప్పులకు ఫిదా అవుతోంది ప్రేక్షకలోకం. తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'లాహే.. లాహే' రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మెగా స్టెప్పులు చూస్తే.. థియేటర్స్ మాటేమో గానీ ఇంట్లోనే ఈలలు వేసే పరిస్థితి. మెగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ నిన్న (బుధవారం) సాయంత్రం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ వదిలిన ఈ వీడియో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా చిరంజీవి వేసిన స్టెప్స్ జనాన్ని తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ సాంగ్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ సెన్సేషన్‌గా మారి యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదపడం, మధ్య మధ్యలో మెగా స్టెప్పులు గోల పెట్టిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్, మణిశర్మ బాణీలు పాటకు ప్రాణం పోశాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. చిరంజీవి 152వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 'ఆచార్య' సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీపై డైరెక్టర్ కొరటాల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలకపాత్ర పోషిస్తూనే నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 14వ‌ తేదీన ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cFt6kJ

Facebook News Feed Revamped to Offer More User Control

Facebook said it was revamping its News Feed to give people more control over what they see on the leading social network, with less reliance on algorithms.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PhaXRG

Will minority votes give DMK a win?

'The DMK may get a little more than 50% of the minority vote.'

from rediff Top Interviews https://ift.tt/2QNMiUY

ఒరేయ్ కాస్త మాట్లాడనివ్వండిరా.. నాకు లేట్ అవుతోంది! అభిమానులకు రష్మిక స్వీట్ వార్నింగ్

అంటే ఎంత క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఎలాంటి అల్లరి పనులు చేస్తుందో అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టేశారు. సిద్దార్థ్ మల్హోత్రతో ఓ సినిమా చేస్తున్నారు. అంత కంటే ముందుగానే ఉత్తరాది ప్రేక్షకులను ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆకట్టుకున్నారు. క్యూట్ ఎక్స్ ‌ప్రెషన్స్, స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అయితే రష్మిక స్టేజ్ ఎక్కితే అందరినీ ఎలా ఆకట్టుకుంటారో తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలు, హావభావాలతో అందరినీ కట్టిపడేస్తుంటారు. మొన్న చెన్నైలో జరిగిన 'సుల్తాన్' ఈవెంట్‌లోనూ రష్మిక దంచి కొట్టేశారు. తమిళం అంతా రాకపోయినా కూడా స్టేజ్ మీద అడిగి మరీ మాట్లాడేశారు. కార్తీకి స్టేజ్ మీదే ఐ లవ్యూ చెప్పేశారు. తమిళంలో కష్టపడి ఎంతో ఇష్టంగా తమిళ అభిమానుల కోసం మాట్లాడేశారు. నిన్న హైద్రాబాద్‌లో జరిగిన సుల్తాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ రష్మిక తన సత్తా చాటారు. ముంబైలో బిజీగా ఉన్నా.. షూటింగ్‌కు ఆలస్యమవుతున్నా కూడా సుల్తాన్ ఈవెంట్ కోసం అర్జెంట్‌గా వచ్చేశారు. అలా త్వరగా మాట్లాడేసి వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంలో ముందుగానే మైక్ అందుకున్నారు. కానీ రష్మిక ముద్దు చేష్టలకు అభిమానులు గోల గోల చేశారు. మైక్ అందుకున్న రష్మిక అక్కడికి వచ్చిన ప్రేక్షకులను మాస్క్ ఏది.. సోషల్ డిస్టెన్స్ ఏది అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత కార్తీ గురించి, సుల్తాన్ గురించి కాసేపు ప్రసగించారు. కార్తీ, సుల్తాన్ టీం నన్ను చెన్నైలో బాగా చూసుకున్నారు. మన హైద్రాబాద్ గురించి అక్కడ బాగా చెప్పాను.. బిల్డప్ ఇచ్చాను.. వారిని బాగా చూసుకోండి మీరు అంటూ తన అభిమానులకు రష్మిక సూచించారు. అలా రష్మిక తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటే మధ్యలో సూర్య సూర్య అంటూ అభిమానులు అల్లరి చేశారు. వారితో పాటుగా రష్మిక కూడా సూర్య సూర్య కార్తీ కార్తీ అంటూ నినాదాలు చేశారు. అయితే ఫ్యాన్స్ ఎంత సేపటికీ ఆగకపోవడంతో.. అరేయ్ నన్ను మాట్లాడనివ్వండిరా.. నాకు లేట్ అవుతుందిరా.. మళ్లీ వెళ్లాలి అంటూ రష్మిక తన అభిమానులను తియ్యగా వేడుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39yXYS3

Samsung Galaxy S20 FE's 5G Model With Snapdragon 865 SoC Launched in India

Samsung Galaxy S20 FE 5G has been launched in India a few months after its 4G variant debuted in the country. While both the phones share most of the specifications, the 5G variant comes with a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PGprKw

Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max Available for Purchase Today

Redmi Note 10 Pro and Redmi Note 10 Pro Max have gone on sale once again in India today, March 31, at 12pm (noon). The two smartphone models have identical specifications except for the primary rear...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sCP0uD

Everything You Need to Know About Outriders

Outriders is set to release on April 1 on PC, PS4, PS4, Xbox One, Xbox Series X, Xbox Series S, and Stadia. From its gameplay to its PC requirements, here's everything you need to know before you...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sETeSz

SpaceX First All-Civilian Spaceflight Crew Finalised

Jared Isaacman, founder and CEO of e-commerce firm Shift4 Payments, is forking over an unspecified but presumably exorbitant sum to fellow billionaire and SpaceX owner Elon Musk to fly himself and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sH6cPu

Mi Mix Fold Debuts as Xiaomi's First Foldable Phone

Mi Mix Fold has been launched as Xiaomi's first foldable phone. It comes with an inward folding design that is similar to Samsung Galaxy Z Fold 2 and Huawei Mate X2.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dmOURf

Samsung Chip Production Returns to Near-Normal Levels in Texas

Samsung has said that chip production at its US plant in Austin, Texas was now close to normal levels after more than a month of disruption that exacerbated a global chip shortage.

from NDTV Gadgets - Latest https://ift.tt/31y5OXF

Watch the First Trailer for Rick and Morty Season 5, Out in June

Rick and Morty season 5 release date set for June 20 on Adult Swim. Watch the Rick and Morty season 5 trailer within. Netflix release date is TBA.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sDcLCB

How Droom Came Out of COVID-19's Hard Impact Even Stronger

With startup culture thriving in India and the need for 'going local' becoming increasingly popular, we take a look at all the hottest tech startups grabbing headlines in the country. Gadgets 360...

from NDTV Gadgets - Latest https://ift.tt/3m5Bb5k

Apple Supplier Foxconn Warns of 'Materials Shortages', Profit Slips

Apple supplier Foxconn has warned of "materials shortages" amid tight global chip supplies as its profit slips.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ftUSCA

Tuesday 30 March 2021

తాగి షూటింగ్‌కి, బాలయ్య తిట్టినా వినలేదు, ఆ దర్శకుడు పరమ నీచుడు, దుర్మార్గుడు: అంబికా కృష్ణ షాకింగ్ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ కెరియర్‌లో మోస్ట్ డిజాస్టర్ చిత్రాల లిస్ట్ ఒకటి. ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని అప్పట్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణం దర్శకుడు రవికుమార్ చౌదరి అని అతనో పెద్ద నీచుడు, దుర్మార్గుడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు నిర్మాత అంబికా కృష్ణ. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి బాలక్రిష్ణతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ వీరభద్ర సినిమా గురించి మాట్లాడారు అంబికా కృష్ణ. ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ చౌదరిపై సంచలన కామెంట్స్ చేశారు. ‘బాలయ్య నటించిన వీరభద్ర సినిమా అంత ఘోరంగా ఫెయిల్ కావడానికి కారణం దర్శకుడు ఏఎస్ రవికుమార్. ముమ్మాటికీ అతని ఫెయిల్యూర్ వల్ల భారీ డిజాస్టర్ వచ్చింది. పరమ దుర్మార్గపు నీచుడు వాడు. నాకు ఎలాంటి మొహమాటం లేదు.. వాడో పెద్ద నీచుడు.. ఈ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. వాడివల్లే సినిమా పాడైపోయింది. ఏఎస్ రవికుమార్ చౌదరి వాడి ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేసి.. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టించేసి ఒక్కటి కూడా సరిగా చేయలేదు. చెప్పిన కథ ఒకటి చేసిన స్క్రిప్ట్ ఒకటి.. అనుకున్న బడ్జెట్ ఒకటి.. ఖర్చు పెట్టించింది మరోటి. ఒళ్లు పొగరుతో అహంకారంతో సినిమా తీసి మొత్తం నాశనం చేశాడు. బాలయ్య గారి కాల్ షీట్లు దొరికి.. సినిమా వచ్చిందంటే మనం ఎంత జాగ్రత్తగా తీయాలి. వాడు మాత్రం తాగి షూటింగ్‌కి వచ్చేవాడు. బాలయ్య గారు కూడా వీడి మీద కేకలు వేశారు, తిట్టారు. అయినా మారలేదు. కానీ సినిమా విషయంలో బాలయ్య చాలా నిబద్ధతతో ఉంటారు. దర్శకుడు ఎలాంటి వాడైనా సరే.. ఆయన చెప్పిందే చేస్తారు. వీరభద్ర సినిమా పోవడానికి కారణం బాలయ్య కాదు.. దర్శకుడే .. వాడి నీఛుడు వాడివల్లే పోయింది సినిమా. నేను కూడా చాలా నష్టపోయా. పాపం బాలయ్య గారూ తరువాత కూడా అన్నారు.. మనం మళ్లీ చేద్దాం అని. అది ఆయన మంచితనం. షూటింగ్ సమయంలో చాలాసార్లు చెప్పిచూశాం.. చాలా గొడవలు కూడా అయ్యాయి. బూతులు కూడా వచ్చాయి’ అంటూ దర్శకుడు ఏఎస్ రవికుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు అంబికా కృష్ణ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rEdmCK

ఆ విషయంలో సురేఖా వాణి కూతురికి ఎదురుదెబ్బ.. ఏం పాపం చేశానంటూ సుప్రిత ఆవేదన

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు గురించి సోషల్ మీడియాలో తెలియని వారెవ్వరూ ఉండరు. తెరపై కనిపించే సురేఖా వాణి, సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఒక్కరేనా? అని ఆశ్చర్యపోవాల్సిందే. పార్టీలు, పబ్‌లు అంటూ వీకెండ్‌తో కూతురితో కలిసి సురేఖా వాణి హల్చల్ చేస్తుంటారు. అలా సురేఖా వాణి తన కూతురిని సోషల్ మీడియాలో ఓ స్టార్‌ను చేసేశారు. ఇక వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. వెండితెరపై కూతురు ఎంట్రీపై సురేఖా వాణి ఏనాడో క్లారిటీ ఇచ్చారు. తనకు అయితే ఎలాంటి అభ్యంతరం లేదని, సుప్రిత ఇష్టపడితే సినిమాల్లోకి వస్తుందని, లేదంటే లేదని చెప్పేశారు. కానీ సురేఖా వాణి అడుగులు, సుప్రితను ఇలా ఫేమస్ చేసే ప్రయత్నాలు చూస్తుంటే త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద సందడిచేయనున్నట్టు కనిపిస్తున్నారు. సుప్రిత ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. ఆమె చేసే పోస్ట్‌లు, వేసే సెటైర్లు వివాదాలకు దారి తీస్తుంటాయి. సోషల్ మీడియాలో సుప్రిత కనిపించే తీరు, వస్త్రాధారణపై నెటిజన్లు కౌంటర్లు వేస్తుంటారు. ఇక సుప్రిత చేసే పోస్ట్‌లో ఎక్కువగా తప్పులు దొర్లుతుంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్‌లపై నెటిజన్లు కౌంటర్లు వేయగా.. దానికి ఘాటుగా స్పందించారు సుప్రిత. పనికొచ్చే పనులు చేయమని, ఇలా తప్పులు ఎంచడం కాదని సుప్రిత గట్టిగానే క్లాప్ పీకారు. మొన్నామధ్య సురేఖా వాణి రెండో పెళ్లిపై వార్తలు వైరల్ అయ్యాయి. ఆ రూమర్లు రాసిన మీడియా మీదా సుప్రిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్నవి రాయండి.. కొత్తవి క్రియేట్ చేయకండి.. అసలు మీకు మీరు జర్నలిస్ట్‌లు, ప్రైమ్ మీడియా అని ఎలా చెప్పుకుంటారు అని కౌంటర్లు వేశారు. తాజాగా సుప్రితకు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల టపాటపా పడిపోతూ వచ్చారు. గడిచిన వారం రోజుల్లో సుప్రిత ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. వారం రోజుల్లో 321 మంది కొత్త ఫాలో అయితే.. ఉన్నవారిలో 422 మంది అన్ ఫాలో అయ్యారు. ఈ లెక్కన మొత్తంగా 101 మంది తగ్గిపోయారు. అయితే ఫాలోవర్ల కంటే అన్ ఫాలోవర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో సుప్రిత తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం సుప్రితకు 3.47లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే సుప్రిత తన ఫాలోవర్ల విషయంలో తెగ బాధపడిపోతోన్నారు. ఇలా అన్‌ఫాలో ఎందుకు అవుతున్నారంటూ సుప్రిత తెగ ఆలోచించినట్టున్నారు. ఏం పాపం చేశాను ఫ్రెండ్స్ అంటూ సుప్రిత ఆవేదన చెందింది. ఈ పోస్ట్ పెట్టడంలోనూ సుప్రిత స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు. చేశాను అని రాయబోయి.. చేయను అని రాసేశారు. మళ్లీ ఆ తప్పును వేరే పోస్ట్ ద్వారా సరి చేసేసుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wcgnOn

Mi Notebook Pro 15, Mi Notebook Pro 14 With Intel Tiger Lake CPUs Launched

Mi Notebook Pro 15 and Mi Notebook Pro 14 have debuted in China. They are powered by 11th Gen Intel Tiger Lake CPUs and Nvidia GeForce graphics.

from NDTV Gadgets - Latest https://ift.tt/39wSFCO

Big Tech Firms Asked to Turn Over Internal Research on Kids' Mental Health

Four Republican US lawmakers requested that Facebook, Google, and Twitter turn over any studies they have done on how their services affect children's mental health.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ddSOfa

Facebook-Owned WhatsApp Gets Delayed Nod for Payments in Brazil

Brazil's central bank cleared the way for Facebook's WhatsApp messaging service to let its users send each other funds using the Visa and Mastercard card networks, months after vetoing WhatsApp's...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ftQ4Ny

'It will take BJP 30 years to come to power in Kerala'

'If you want to really grow, it has to be geometric progression like it happened at the Centre or Haryana or Tripura, where you made a quantum jump.'

from rediff Top Interviews https://ift.tt/2QKNb0w

Spotify Buys Locker Room App-Maker Betty Labs in Live Audio Push

Spotify said it has purchased Betty Labs, the company behind sports-focussed social audio app Locker Room, to accelerate its move into live audio.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dnjBGc

Tenet Now Streaming on Amazon Prime Video in India

Christopher Nolan's Tenet is now streaming on Amazon Prime Video in India in English, Hindi, Tamil, and Telugu. That's a month before it arrives on HBO Max in the US. You can watch Tenet online with...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PeSZ2a

PayPal Launches Cryptocurrency Checkout Service in US

PayPal will announce that it has started allowing US consumers to use their cryptocurrency holdings to pay at millions of its online merchants globally, a move that could significantly boost use of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mdXt51

TikTok Parent ByteDance's Bank Accounts Said to Be Blocked by India

Indian authorities have blocked at least two of ByteDance's bank accounts for alleged tax evasion, prompting it to ask a court to quash the directive that it fears will hit its operations, two sources...

from NDTV Gadgets - Latest https://ift.tt/39swXzR

SpaceX Starship SN11 Rocket Fails to Land Safely After Test Launch

An uncrewed SpaceX Starship prototype rocket failed to land safely after a test launch from Boca Chica, Texas, US and engineers were investigating, SpaceX said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3frrrkL

Apple Announces WWDC 2021 Dates: All the Details

Apple said it would host its annual Worldwide Developers Conference (WWDC) in an online-only format for the second year in a row. The event will take place from June 7 to June 11, as COVID-19 cases...

from NDTV Gadgets - Latest https://ift.tt/31AGf8k

'We can go up to 1 crore vaccinations a day'

'Ultimately, we have to understand that we don't have the supply at the population scale.

from rediff Top Interviews https://ift.tt/2QJQzJ0

'One must not be scared of the new variants'

'SARS-CoV-2 is going to change to avoid/overcome any thing thrown at it.'

from rediff Top Interviews https://ift.tt/2PEh5TI

Mi Smart Projector 2 Pro, Mi AX9000 Router, Wireless Chargers Launched

Mi Smart Projector 2 Pro, Mi AX9000 Router, Mi 80W Wireless Charging Stand, and a wireless charging pad have launched. The company unveiled the new products at an event on March 29.

from NDTV Gadgets - Latest https://ift.tt/3u9KxzJ

Poco X3 Pro With Snapdragon 860 SoC, Quad Rear Cameras Launched in India

Poco X3 Pro was launched in India on Tuesday as an upgrade to last year's Poco X3. The new Poco phone is powered Qualcomm Snapdragon 860 and features a 120Hz display.

from NDTV Gadgets - Latest https://ift.tt/3frTEaT

Samsung Galaxy S21 Series Gets Camera Update, April Security Patch: Report

Samsung Galaxy S21, S21+, S21 Ultra receive major camera improvements with the latest update along with April 2021 Android security patch. The update has rolled out in India first, with the rest of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Panm9Z

'Bengal has a lot to learn from Gujarat'

'Look at the number of billionaires, the number of new billionaires in India.'

from rediff Top Interviews https://ift.tt/39rlccZ

'I had an overdose and almost killed myself'

'God gave me a second chance to live and I had to make the most of it.'

from rediff Top Interviews https://ift.tt/3rIHeOJ

OnePlus 8, OnePlus 8 Pro, OnePlus 8T Getting March 2021 Security Patch

OnePlus 8, OnePlus 8 Pro and OnePlus 8T smartphones have started getting the March Android security updates in India. The rollouts in Europe and North America will begin soon. The phones also get bug...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QH7zQ6

Watch the New Trailer for The Disciple, Out April 30 on Netflix

The Disciple Netflix release date is April 30. Netflix has unveiled a new trailer for The Disciple, Chaitanya Tamhane's Venice Film Festival-winning movie.

from NDTV Gadgets - Latest https://ift.tt/3rzvDkI

Apple Said to Encourage Staff to Get COVID-19 Vaccines With Paid Time Off

Apple is encouraging employees to get COVID-19 vaccines by offering paid time off for appointments and paid sick leave for those experiencing side effects, according to people with knowledge of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QH5T9g

Monday 29 March 2021

CD Projekt Expected to Offer Recovery Plan Over Buggy Cyberpunk 2077 Release

Cyberpunk 2077 was launched in December last year to scathing reviews amid reports of bugs.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PHe0SZ

Poco X3 Pro to Launch in India Today: How to Watch Livestream

Poco X3 Pro will be launched in India today at 12pm (noon). The phone debuted in the European market early last week alongside the Poco F3.

from NDTV Gadgets - Latest https://ift.tt/3u5AY58

SolarWinds Hackers Said to Have Accessed Emails of Top US Security Officials

Suspected Russian hackers gained access to email accounts belonging to the Trump administration's head of the Department of Homeland Security and members of the department's cybersecurity staff whose...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cxd4ti

Obi-Wan Kenobi Casts Kumail Nanjiani, Sung Kang, Joel Edgerton, 7 Others

Obi-Wan Kenobi cast includes Ewan McGregor, Hayden Christensen, Moses Ingram, Joel Edgerton, Bonnie Piesse, Kumail Nanjiani, Indira Varma, Rupert Friend, O'Shea Jackson Jr., Sung Kang, Simone...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cAljVr

Vivo Y30G Debuts With Dual Rear Cameras, 5,000mAh Battery

Vivo Y30G has debuted as the latest model in the company's Y series. The new Vivo phone comes with a waterdrop-style display notch and features dual rear cameras. It also comes with a 13-megapixel...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cxbWG4

Home Appliances Including Fridges, Microwaves Hit by Global Chip Shortage

Global chip shortage is now affecting the production of home appliances including refrigerators, microwaves, and washing machines after rattling production lines at car companies and squeezing...

from NDTV Gadgets - Latest https://ift.tt/3m1S29c

This young candidate sells milk for a living

'Every day, when I deliver milk, I talk to the families and find out what is happening in their lives.' 'That is how you get to know the real issues and find solutions.'

from rediff Top Interviews https://ift.tt/3wjLzLN

Redmi Note 10 Goes on Sale in India Today: All the Details

Redmi Note 10 will go on sale in India today. The smartphone will be available via Amazon and Mi.com starting 12pm (noon). It can also be purchased from Mi Home stores and offline retailers.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sCbFHk

Visa Moves to Allow Payment Settlements Using Cryptocurrency

Visa said it will allow the use of the cryptocurrency USD Coin to settle transactions on its payment network, the latest sign of growing acceptance of digital currencies by the mainstream financial...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fxO9rc

'BJP is the Ayatollah of Hinduism'

'They are all the time asking people not to do this, not to do that.'

from rediff Top Interviews https://ift.tt/3ruYfvD

IBC: 'Defaulters' paradise is lost'

'The Insolvency and Bankruptcy Code cleans up non-performing assets and puts companies in capable and credible hands.'

from rediff Top Interviews https://ift.tt/2QKFxTP

నితిన్ బర్త్ డే పార్టీలో సింగర్ సునీత హల్చల్.. చిల్ అయిన నవ దంపతులు.. రొమాంటిక్ ఫ్రేమ్స్ వైరల్

కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేసిన సంగతి తెలిసిందే. గతేడాది జులై 26వ తేదీన హీరో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు ముళ్ళేసి ఆమెలో సగభాగం అయ్యాడు. అప్పటినుంచి షాలినితో సరదాగా గడుపుతూనే వరుస సినిమాలు చేస్తున్న నితిన్.. పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. నేడు (మార్చి 30) నితిన్ బర్త్ డే కావడంతో గత రాత్రి తన ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో ఆయన పుట్టినరోజు వేడుక జరుపుకున్నారని తెలుస్తోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం అత్యంత సన్నిహితుల మధ్య నితిన్ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారట. ఈ వేడుకకు తన భర్తతో కలిసి హాజరు కావడం విశేషం. ఈ నవ దంపతులు అంతా కలిసి బర్త్ డే వేడుకలో చిల్ అయ్యారు. నితిన్ ఇంట్లోనే జరిగిన ఈ వేడుకలో సునీత భర్త రామ్ వీరపనేని ఫుల్ ఎంజాయ్ చేశారట. అనంతరం ఈ రెండు జోడీలు కలిసి కెమెరా ముందు పోజులిచ్చాయి. దీంతో నవ దంపతుల రొమాంటిక్ ఫ్రేమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. కాగా, సునీత భర్త రామ్‌తో నితిన్‌కి సన్నిహిత సంబంధాలున్నాయని గతంలోనే విన్నాం. పైగా సునీత- రామ్ వెడ్డింగ్ ఈవెంట్‌లో కూడా తన భార్య షాలినితో కలిసి రచ్చ చేశారు నితిన్. మళ్ళీ ఇప్పుడు ఓ స్పెషల్ డే సందర్భంగా ఈ రెండు జోడీలు కలవడం చూస్తుంటే వీరి మధ్య స్నేహబంధం ఎంత గట్టిదనేది తెలిసిపోతోంది. ఇక నితిన్ కెరీర్ అంటారా.. జయాపజయాలను పక్కనబెట్టి వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే ''చెక్, రంగ్ దే'' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన జూన్ నెలలో తన లేటెస్ట్ ప్రాజెక్టు 'మాస్ట్రో'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wdc2dC

Nithiin Birthday: మాస్ట్రో ఫస్ట్‌లుక్ రిలీజ్.. అనుమానాలు రేకెత్తిస్తున్న పోస్టర్!

నేడు (మార్చి 30) యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుతూ ఆయన కొత్త సినిమా 'మ్యాస్ట్రో' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ఏడాది వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన నితిన్ ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకొని ఆ వెంటనే 'రంగ్ దే' మూవీతో డీసెంట్ హిట్ అందుకొని ఆకర్షించారు. ఇక ఇప్పుడు 'మ్యాస్ట్రో' అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే 'మ్యాస్ట్రో' అంటూ ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. కాగా, తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో చేతిలో స్టిక్ పట్టుకొని నడుస్తున్న నితిన్ వెనకాలే రక్తపు మరకలు కనిపిస్తుండటంతో చిత్రంలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇకపోతే నితిన్ 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయన సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి నిర్మిస్తుండటం మరో విశేషం. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rAfADo

How we can DEFEAT Covid in 6 months!

'If we wear a mask, social distance and vaccinate as many people, we may come out of this pandemic in 6 months' time.'

from rediff Top Interviews https://ift.tt/39rg9Jo

Vakeel Saab: రిలీజ్‌లో టైమ్ గ్యాప్ అంతే! రికార్డుల్లో టైమింగ్ అదే.. ఆ పవర్‌తో బాహుబలి రికార్డ్స్ షేక్

పవర్ స్టార్ రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సమయం దగ్గరపడుతుండటంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానుల హంగామా మామూలుగా లేదు. రెండేళ్ల టైమ్ గ్యాప్ తీసుకొని వెండితెరపై కనిపించనున్న నేపథ్యంలో ఆ క్షణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (సోమవారం) సాయంత్రం రిలీజ్ చేయడంతో దీనికి ఓ రేంజ్ స్పందన వస్తోంది. లాయర్ అవతారంతో పవన్‌ని చూసి ఊగిపోతోంది మెగా లోకం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ రచ్చే కనిపిస్తోంది. ‘మీరు వర్జినా అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా? ఏం న్యాయం నందాజీ’ అంటూ కోర్టులో పవన్ వేసిన కౌంటర్స్ చిత్ర విడుదలకు ముందే గోల పెట్టిస్తున్నాయి. ఇక రికార్డులకు పెట్టింది పేరు అని ఇది వరకే నిరూపించుకున్న పవన్.. అదే జోష్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'వకీల్ సాబ్' ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ పలు రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన క్షణం నుంచే స్పీడ్ పెంచేసిన వకీల్ సాబ్ ట్రైలర్ మొదటి 115 నిమిషాల్లో 500K లైక్స్ సంపాదించింది. ఇక వ్యూస్ అయితే చెప్పాల్సిన పనే లేదు.. జెట్ స్పీడులో వస్తున్నాయి. ఇక మొదటి 236 నిమిషాల్లో 658K లైక్స్ సంపాదించి టాలీవుడ్‌లో ఇంత త్వరగా ఇన్ని లైక్స్ పొందిన ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇన్నాళ్లు బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ సైతం తుడిచిపెట్టుకుపోయింది. ప్రెజెంట్ ఈ ట్రైలర్ జోష్ చూస్తుంటే మొదటి 24 గంటల్లో ఎవ్వరికీ అందనంత దూరంలో అరుదైన రికార్డ్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఏప్రిల్ 9న ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3u0gr1y

Pawan Kalyan: ‘వకీల్ సాబ్’ ట్రైలర్: నువ్ వర్జిన్‌వా.. ఇదేం న్యాయం నందాజీ.. కూర్చోండి ఇక చాలు!

పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందోనన్న దానిపై హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ట్రైలర్‌లో విశ్వరూపం చూపించారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్, సాంగ్స్ మరింత హైప్ తీసుకుని వచ్చాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వకీల్‌ (లాయర్)గా కనిపిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31GRgoZ

'లైఫ్‌లో మజా కోసం' బిగ్‌బాస్ బ్యూటీతో హర్భజన్ సింగ్.. కాలేజీ ముచ్చట్లు చెబుతూ క్రేజీ వీడియో

స్పిన్ బౌలింగ్‌తో టీమిండియా అద్బుతమైన విజయాల్లో భాగమైన క్రికెట్ కింగ్ వెండితెరపై సందడి చేయబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి "" సినిమా చేస్తున్నారు. వారిద్దరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు 'సింగ్ అండ్ కింగ్' అనే ఆసక్తికర ట్యాగ్ లైన్ పెట్టారు. ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్, మాజీ 'మిస్ శ్రీలంక' హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎస్ కె) విలన్‌గా నటిస్తున్నారు. పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో విడుదల చేసి ఆసక్తిరేకెత్తించారు. 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా 'లైఫ్‌లో మజా కోసం' అనే పాట రిలీజ్ చేశారు. కాలేజీ ముచ్చట్లతో శరత్ సంతోష్ పాడిన ఈ పాట యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ చిత్రానికి శాంతకుమార్ సినిమాటోగ్రఫీ చేపట్టగా డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని పలు ఇండియన్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sz5UdE

మళ్లీ అడ్డంగా బుక్కైన బండ్ల గణేష్.. దానికి ఫైన్ కట్టి నెట్టింట్లో నవ్వులపాలు.. దారుణమైన ట్రోలింగ్స్

మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్.. రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం అంటూ సవాల్ చేసి అప్పట్లో పొలిటికల్ జోకర్‌గా మిగిలిపోయారు . ఆ తరువాత ఈ పాలిటిక్స్‌కి ఆ 7’O Clock బ్లేడ్‌‌కి ఓ దండం రా నాయనా.. బుద్దొచ్చింది.. ఇక రాజకీయాల్లోకి చచ్చినాపోను.. నా సినిమాలు నేను చేసుకుంటా అంటూ బండ్ల గణేష్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే అప్పుడంటే సినిమాలు, ఈవెంట్లూ అవీ ఇవీ ఉండేవి కాబట్టి బండ్ల గణేష్ ఏదో ఒక స్టేజ్‌పై కామెడీ చేసేశారు. ప్రస్తుతానికైతే సినిమాలేం లేవు కాబట్టి.. ట్విట్టర్ ద్వారానే అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తరచూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో జోరుగా దూసుకుపోతుంటారు. ఒక్కోసారి ఆ స్పీడ్‌లో యాక్సిడెంట్‌లు కూడా అవుతుంటాయి. ఆయన మీదే ట్రోలింగ్ రూపంలో దాడి జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాను ఎలా వాడాలో తెలీక కొన్ని సార్లు.. భాష రాక ఇంకొన్ని సార్లు తెగ ఇబ్బందులు పడుతుంటాడు. అలా ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ను బండ్ల గణేష్ ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక.. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌ను తిట్టిన, వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్‌ను లైక్ చేసేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్నను ఆడుకున్నారు. తప్పు తెలుసుకున్న బండ్ల గణేష్ త్వరగానే సరిదిద్దుకున్నాడు. ట్విట్టర్ ఎలా వాడాలో తెలియక జరిగిన తప్పు అని వివరణ ఇవ్వడంతో అభిమానులు శాంతించారు. ఇక బండ్ల గణేష్ పెట్టే ట్వీట్లు అందరినీ నవ్విస్తుంటాయి. ఆయన ఎక్కువగా చదువుకోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ కూడా రాదని తెలిసిందే. కానీ బండ్ల గణేష్ మాత్రం తన ఇంగ్లీష్ నాలెడ్జ్‌ను పదే పదే అందరికీ చూపిస్తుంటారు. స్పెల్లింగ్స్ తప్పుగా రాయడంతో అందరూ బండ్ల గణేష్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటుంటారు. తాజాగా బండ్ల గణేష్ మళ్లీ తప్పులో కాలేసి ట్రోలర్స్‌కి దొరికేశారు. ఒకసారి కాదు.. ఒకే తప్పుకు రెండు సార్లు దొరికారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్కులు లేని యెడల ఫైన్ వేస్తూ ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. అలానే బండ్ల గణేష్‌ మాస్క్ ధరించనందు వల్ల రెండు వేల రూపాయలు ఫైన్ పడింది. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ చూపుతూ ఆధారాలు కూడా చూపించాడు. మాస్క్ లేనందున రూ. 2వేల జరిమానా కట్టాలని అందులో ఉంది. అయితే ప్రజలకు జాగ్రత్త చెబుతూ మాస్క్ ధరించండని బండ్ల గణేష్ ట్వీట్‌లోని ఉద్దేశం. ఆయనఉద్దేశ్యం కరెక్ట్ అయినా చెప్పిన మాట, రాసిన పదాలు మాత్రం తప్పు. మాస్క్ ధరించండి (Wear mask) అని చెప్పాల్సింది పోయి.. where mask అని మొదటగా ట్వీట్ పెట్టాడు. అది తప్పు అని తెలుసుకుని డిలీట్ చేశాడు. మరో ట్వీట్ వేసిన బండ్ల గణేష్ మళ్లీ తప్పులో కాలేశాడు. ఈ సారి Waer mask అంటూ అడ్డంగా దొరికాడు. ఈ పాట్లు దేనికి బండ్లన్న.. ఏ స్కూల్‌లో చదివావ్ అన్నా.. నీ వల్ల మాకు వచ్చిన ఇంగ్లీష్ కూడా పోతోంది.. స్పెల్లింగ్స్ కూడా మరిచిపోతోన్నా అని రకరకాలుగా బండ్ల గణేష్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PjQH1s

Apple Releases iOS, iPadOS 14.4.2 to Patch Security Flaw in iPhones, iPads

Apple has released iOS 14.4.2 for iPhone and iPad models and watchOS 7.3.3 for Apple Watch models. The update brings a security fix for WebKit, a browser engine developed by Apple and primarily used...

from NDTV Gadgets - Latest https://ift.tt/39jTmzd

Apple Could Launch a New Rugged Watch Aimed at Athletes: Report

Apple is mulling the launch of a new rugged variant of the Apple Watch that could come with an impact-resistant casing aimed at athletes and extreme sports enthusiasts, according to a Bloomberg report...

from NDTV Gadgets - Latest https://ift.tt/3whaTC7

'For Modi, workers and farmers are terrorists'

'The regime -- and particularly the home ministry under Amit Shah -- have sought to suppress and destroy these struggles through intimidation, bullying, threats, through false cases, arrests, custodial torture, the use of draconian laws like the UAPA.'

from rediff Top Interviews https://ift.tt/3sxwioj

రంగురంగుల హోలీ.. భర్తతో కాజల్ చిల్!! పద్దతిగా కానిచ్చేసిన కొత్త పెళ్లి కూతురు

పండగ వచ్చిందంటే చిన్నాపెద్దా అంతా సంబరంగా రంగులతో ఎంజాయ్ చేస్తుంటారు. పల్లె, పట్నం అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లో హోలీ సంబరాలు మిన్నంటుతాయి. స్నేహితులు, బాగా కావాల్సిన వాళ్లకు రంగులు పూస్తూ ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకగా వేడుకగా అంతా కలుసుకొని రంగురంగుల హోలీ జరుపుకుంటారు. కాగా, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఈ ఏడాది హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్.. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న కాజల్- గౌతమ్ జోడీ పెళ్లైన తర్వాత మొదటిసారి హోలీ వేడుకలో ఎంజాయ్ చేశారు. ఒకరికొకరు రంగులు పూసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. హోలీ పండుగని చాలా పద్ధతిగా చేసుకున్న కాజల్.. తన భర్తతో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ తనే స్వయంగా షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. రంగులు పూసుకున్న చందమామ లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. పెళ్లి తర్వాత సినిమా జోష్ మరింత పెంచింది కాజల్. పెళ్లికి ముందు కమిటైన సినిమాలు కంప్లీట్ చేస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు-2' సినిమాలో నటిస్తున్న ఆమె.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీలో చిరంజీవితో రొమాన్స్ చేస్తోంది. దీంతోపాటు హిందీలో 'ముంబై సాగా' సినిమా చేస్తోంది. మంచు విష్ణుతో కలిసి చేసిన 'మోసగాళ్లు' మూవీ ఇటీవలే విడుదలైంది. మొత్తానికి సినిమాల జోష్ కంటిన్యూ చేస్తూనే భర్తతో ఇలా వీలు చిక్కినప్పుడల్లా చిల్ అవుతున్న కాజల్‌ని చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m1Yvky

Rang De 3 Days Collections: థియేటర్స్‌తో కొనసాగుతున్న నితిన్- కీర్తి సురేష్ హవా

యంగ్ హీరో లేటెస్ట్ మూవీ 'రంగ్ దే' చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న నితిన్.. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో తిరిగి ట్రాక్ ఎక్కినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. భారీ అంచనాల నడుమ మార్చి 26వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడమే గాక, విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్ తీసుకొచ్చాయి. దీంతో వసూళ్ల హవా నడిపిస్తూ ఈ సినిమా ముందుకెళ్తోంది. మూడో రోజు సెలవుదినం ఆదివారం కావడంతో కలెక్షన్స్ ఇంకాస్త పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం రోజు 2.88 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఏరియాల వారీగా కలెక్షన్ వివరాలు చూస్తే.. నైజాం- 1.24 కోట్లు సీడెడ్‌- 52 లక్షలు ఉత్తరాంధ్ర- 40 లక్షలు ఈస్ట్‌ గోదావరి- 17 లక్షలు వెస్ట్‌ గోదావరి- 13 లక్షలు గుంటూరు- 16 లక్షలు కృష్ణా- 16.50 లక్షలు నెల్లూరు- 10 లక్షలు ప్రపంచవ్యాప్తంగా 23.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రంగ్ దే మూవీ ఈ మూడు రోజుల్లో కలిపి 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. వచ్చే వారం కూడా ఇదే రన్ కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఈజీ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నితిన్, జంటగా నటించారు. ఇద్దరి నటనపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rB2ZQe

BJP: నాకు ఓటు గుద్దండి.. రూ. లక్ష పట్టండి: హీరోయిన్ ఖుష్బూ ఎన్నికల హామీ మామూలుగా లేదు

తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు ఓట్లు గుద్దించుకోవడం కోసం ఆచరణ సాధ్యం కానీ ఎన్నికల హామీలతో ఊదరగొడుతున్నారు. తులం శరవణన్ ఇండిపెడెంట్ అభ్యర్థి.. తనను గెలిపిస్తే.. ప్రతి ఇంటికి ఏడాదికి రూ.కోటి, ఓ మినీ హెలికాప్టర్, పెళ్లిళ్లుకు బంగారు నగలు, మూడంతస్తుల భవనం కట్టించి ఇస్తానని హామీలు కురిపించడంతో పాటు.. చంద్రమండలానికి తీసుకుపోతా అంటూ ఓటర్లను పిచ్చోళ్లని చేసే హామీలు ఇచ్చారు. అయితే తాజాగా సినీ నటి కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే.. ఆడపిల్ల అకౌంట్‌లో రూ. లక్ష వేస్తానంటూ హామీ హామీ ఇచ్చారు ఖుష్బూ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఖుష్బూ తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లకు ఈ లక్ష రూపాయల ఆఫర్‌ని ప్రకటించారు. ఆర్ధికంగా మహిళలు మరింత బలంగా ఉండాలని, వారికి ఆర్థిక స్వాతంత్య్రం అవససరం అని అందుకే తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే ..వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయిలు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు ఖుష్బూ. ఇక ప్రచారంలో భాగంగా దోసెలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు ఖుష్బూ. మొత్తానికి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ.. పదేళ్ల పొలిటికల్ జర్నీలో మూడు పార్టీలు మారిన నేతగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఖుష్బూ సుందర్ .. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేసి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు 2010లో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సమక్షంలో ఆ పార్టీలో చేరిన ఖుష్ఫూ 2014లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత మళ్లీ పార్టీ మార్చేసి.. 2020లో బీజేపీ తీర్థం పుచ్చుకుని పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. తమిళనాట బీజేపీకి సినీ గ్లామర్ అందించడం కోసం ఖుష్బూ కమలదళాన్ని ముందుండి నడిపిస్తున్నారు. తమిళనాట ఖుష్బూకి బీభత్సమైన క్రేజ్ ఉంది. ఒకానొక సందర్భంలో ఈ బొద్దుగుమ్మకి గుడిలు కూడా కట్టి పూజలు చేశారు తమిళతంబీలు. హీరోయిన్‌గా రాణించిన ఖుష్బూ కమలం అండతో పొలిటికల్ జర్నీని ఎలా లీడ్ చేస్తుందో చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rz2lml

Samsung Galaxy S20 FE 5G to Launch in India on March 30

The Samsung Galaxy S20 FE 5G is finally launching in India, the South Korean company confirmed. The phone is set to go on sale starting March 30. The Samsung S20 FE 5G is expected to be powered by an...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cwnXeJ

మొత్తానికి పార్ట్నర్ దొరికేసింది.. రొమాన్స్‌లో ముగిని తేలిన సోహెల్

బిగ్ బాస్ ఫేమ్ ప్రస్తుతం తన సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్‌తో బిజీగా ఉంటున్నానని, వర్కవుట్లు చేయడానికి కూడా టైం ఉండటం లేదని సోహెల్ చెప్పుకొచ్చారు. సెట్‌లోనే డంబెల్స్‌తో వర్కవుట్లు చేస్తున్నానని సోహెల్ అన్నారు. ఈ మధ్యే అరియానాను కూడా తన సెట్‌కు ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి సెట్‌లో బాగానే రచ్చ చేశారు. అయితే సోహెల్ సినిమా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంత మాస్‌గా ఉందని, ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సోహెల్‌కు జంటగా నటించేది ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. ఈ కొత్త మూవీలో సోహెల్ పక్కన పార్ట్నర్‌గా ఎవరు నటించనున్నారా? అని అందరూ అనుకుంటుండగా అసలు విషయం చెప్పేశారు. హోలీ సందర్బంగా తన సినిమాలోని హీరోయిన్ గురించి సోహెల్ అందరికీ చెప్పేశారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తన సినిమాలో నటిస్తోందని సోహెల్ తెలిపారు. ఎంతగానో ఎదురుచూస్తోన్న అసలు సిసలు అప్డేట్ ఈ హోళీ నాడు వచ్చేసింది. ఇప్పటికీ ఆ ఎదురుచూపులు అయిపోయాయ్.. మా సినిమాలో హీరోయిన్ రూపా కడవయూర్‌ను అందరికీ పరిచయం చేస్తున్నాను. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన రూపా.. నటన మీదున్న ప్యాషన్‌తో సినిమాల్లోకి వచ్చారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తన సత్తా చాటారు. ఈమె రాకతో మా టీం ఇంకా బలంగా తయారైంది. నిర్మాత, దర్శకుడు, కెమెరామెన్ ఇలా ప్రతీ ఒక్కరూ అద్భుతమైన వారే. రూపను అందరూ ఆహ్వానించండని తన అభిమానులను సోహెల్ కోరారు. సినిమా పరంగానే కాదు ఇకపై మనకు ఫ్యామిలీ డాక్టర్ కూడా దొరికేసింది అంటూ సెటైర్ వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3w6ovQr

‘వకీల్ సాబ్’ ట్రైలర్ థియేటర్స్ లిస్ట్.. క్యూ కడుతున్న ఫ్యాన్స్, పవన్ మేనియాతో ట్రెండింగ్ నెం.1

హోలీ పండుగని.. పండగలా మార్చేస్తాం అంటూ పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడయాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. నేడు హోలీ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ను రిలజ్ చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు సిసలు పండుగలా భావిస్తూ.. #VakeelSaabTrailerDay హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ ట్రైలర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ ట్రైలర్‌ను థియేటర్స్‌లో విడుదల చేస్తూ సరికొత్త అధ్యాయనానికి తెరతీశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్‌లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా విడుదల కాబోతోంది. ఆ థియేటర్స్ లిస్ట్‌ను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఆ థియేటర్స్ లిస్ట్ చూస్తే... వైజాగ్ సంగం, గోపాలపట్నం - మౌర్య, గాజువాక (మిండి) - గ్లోబెక్స్, మధురవాడ - ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం - ఎస్వీసీ లికిత, విజయనగరం - ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం - ఎస్వీసీ రామ్ లక్ష్మణ, అనకాపల్లి - రామచంద్ర, తగరపువలస - రాములమ్మ, పాయకరావుపేట - ఎస్వీసీ శ్రీలక్ష్మి, రాజం - ఎస్వీసీ అప్సర, చీపురుపల్లి - వంశీ, బొబ్బిలి - టీబీఆర్ స్క్రీన్ 1, పార్వతీపురం - టీబీఆర్ స్క్రీన్ 1, యలమంచిలి - సీత నెల్లూరు ఎం1 సినిమాస్, కావలి - మానస సినిమాస్, సూల్లూరుపేట - వీ ఈపిక్, నాయుడుపేట - సీఎస్ తేజ, వెంకటగిరి - బ్రమర, కందుకూరు - కోటీశ్వర, దర్శి - వెంకటేశ్వర, గూడురు - వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్ ఈస్ట్ గోదావరి రాజమండ్రి - గీత అప్సర, రాజమండ్రి - సాయికృష్ణ, కాకినాడ - పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ - దేవి మల్టీప్లెక్స్, అమలాపురం - వెంకటరమణ, మండపేట - రాజరత్న కాంప్లెక్స్, మల్కిపురం - పద్మజ కాంప్లెక్స్, రావులపాలెం - వెంకటేశ్వర, జగ్గంపేట - రాజవేణి, సామర్లకోట - విగ్నేశ్వర, పిఠాపురం - అన్నపూర్ణ, తుని - శ్రీరామ, రామచంద్రపురం - కిషోర్, పెద్దాపురం - లలితా కాంప్లెక్స్, నీలపల్లి - శ్రీసత్య, రాజనగరం - ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక - అన్నపూర్ణ వెస్ట్ గోదావరి ఏలూరు - సత్యనారాయణ, భీమవరం - పద్మాలయ, తాడేపల్లిగూడెం - రంగ మహల్, తణుకు - వీరనారాయణ, పాలకొల్లు - మారుతి, నర్సాపురం - అన్నపూర్ణ, జంగారెడ్డి గూడెం - లక్ష్మి, నిడదవోలు - వీరభద్ర, ఆకివీడు - విజయ, గణపవరం - మహాలక్ష్మి, కొవ్వూరు - అనన్య, అత్తిలి - కనకదుర్గ, పెనుగొండ - మినర్వా గుంటూరు గుంటూరు - భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ, తెనాలి - లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ - సత్యం, రత్నమహాల్, చిలకలూరుపేట - కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల - రామా టాకీస్, చీరాల - శాంతి థియేటర్ కృష్ణ విజయవాడ - అప్సర, శైలజ, మచిలీపట్నం - సిరి వెంకట్, గుడివాడ - జీ3 సింధూర నైజాం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ - సుదర్శన్ 35ఎంఎం, వరంగల్ - రాధిక, ఖమ్మం - శ్రీ తిరుమల, కరీంనగర్ - మమత, నల్గొండ - నటరాజ్, మిర్యాలగూడ - రాఘవ, నిజామాబాద్ - లలిత మహల్, మహబూబ్ నగర్ - శ్రీనివాస, అదిలాబాద్ - మహేశ్వరి, సూర్యాపేట - కిషోర్ సీడెడ్ కడప - రవి, అనంతపురం - త్రివేణి, ప్రొద్దుటూరు - అరవీటి, హిందూపురం - గురునాథ్, కర్నూలు - ఎస్వీసీ, నంద్యాల - రామనాథ్, తిరుపతి - సంధ్య, మదనపల్లి - కృష్ణ, బళ్లారి - నటరాజ్, గుంతకల్ - ఎస్ఎల్వీ, రైల్వే కోడూర్ - ఏఎస్ఆర్, కాళహస్తి - ఆర్ఆర్, చిత్తూరు - విజయలక్ష్మి


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3djmgR0

'I wouldn't want anyone to go through COVID''

'It's not only painful annoying and bothersome, the worst thing is its unpredictability.'

from rediff Top Interviews https://ift.tt/3sAU7LG

'If AIADMK wins, they will not be ruling Tamil Nadu'

'The BJP will be the ruling party.'

from rediff Top Interviews https://ift.tt/39oM3Gu

Sunday 28 March 2021

రాత్రి 3 గంటల వరకు అక్కడే.. అర్ధరాత్రి వేళ కమెడియన్‌తో శ్రీముఖి అలా..! షాకింగ్ సెల్ఫీ వీడియో

హీరోయిన్ల మాటేమో గానీ బుల్లితెర యాంకర్ల హంగామా మాత్రం మామూలుగా లేదండోయ్!. హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ హాట్ హాట్‌గా కనిపించడమే గాక భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ల కంటే ఈ లేడీ యాంకర్లే సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటున్నారు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు . ముందుగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత టీవీ తెరపై పాపులర్ అయిన యంగ్ అండ్ హాట్ శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ తెగ హంగామా చేస్తుంటుంది. ఓ వైపు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే మరోవైపు అల్లరి చేష్టలు చేస్తూ ఆకట్టుకోవడం అమ్మడి హాబీ. గత సీజన్ బిగ్ బాస్‌లో రచ్చరచ్చ చేసి రన్నరప్ కొట్టేసిన శ్రీముఖి.. ప్రస్తుతం పలు టీవీ షోస్ చేస్తూ యమ జోష్‌‌లో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకిచ్చింది బుల్లితెర రాములమ్మ. ఈ వీడియోలో కమెడియన్ సద్దాంతో కలిసి ఊహించని విధంగా కనిపించింది శ్రీముఖి. ఓ బుల్లితెర కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. విరామం సమయంలో కమెడియన్ సద్దాంతో కలిసి ఈ షాకింగ్ వీడియో చేసింది. మొబైల్ యాప్ ఉపయోగించి ఈ ఇద్దరూ జంతువుల్లా భయంకరమైన లుక్‌లో కనిపించారు. అంతేకాదు 'షూటింగ్ జరుగుతోంది. రాత్రి 3 గంటల వరకు ఇక్కడే ఉన్నాం.. నిద్రొస్తోంది.. ఇక ఇంటికెళ్ళాలి' అని కామెంట్ చేశారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ ఆ టైమ్‌లో కూడా ఇలాంటి పనులేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. భార్యల వద్ద సుఖం దొరకక దాని కోసం అన్వేషించే అంకుల్స్ కథతో ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాటు నితిన్ 30వ సినిమాగా రాబోతున్న 'అందాదున్' తెలుగు రీమేక్‌లోనూ నటిస్తోంది ఈ యంగ్ యాంకర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PxqGvv

Facebook, Google New Undersea Cables to Connect Southeast Asia and US

Facebook and Google plan to deploy two new undersea cables, named Echo and Bifrost, to boost Internet connection capacity between Singapore, Indonesia, and North America.

from NDTV Gadgets - Latest https://ift.tt/31we9Lm

Instagram Acts on Racial Abuse of Footballers Rabbi Matondo, Ben Cabango

Instagram removed accounts over racial abuse of Rabbi Matondo and Ben Cabango following criticism from the Welsh footballers. The two were sent abusive messages on Instagram following their 1-0 win...

from NDTV Gadgets - Latest https://ift.tt/31tUiwE

Best Educational AR Apps in 2020: Learn Physics, Biology and More

Educational AR apps can make learning fun, and by engaging the visual senses more, can also make the lessons more memorable. We picked out some of the best ones for you to try out.

from NDTV Gadgets - Latest https://ift.tt/3m1euiJ

చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి.. ఎక్కువగా ఆలోచించొద్దని అర్థమైంది.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్

అక్కినేని ప్రధానపాత్రలో తెరకెక్కిన '' మూవీ ఏప్రిల్‌ 2న విడుదల కాబోతోంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహించారు. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. దియా మీర్జా హీరోయిన్‌గా నటించగా.. సయామీ ఖేర్ కీలక పాత్ర పోషించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో హీరో నాగార్జున మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు చేయడమే ఇష్టమని చెప్పిన నాగార్జున ఎప్పుడూ కొత్త కథల వేటలోనే ఉంటానని అన్నారు. చేసిన పని మళ్లీ చేయటం తనకు ఇష్టముండదని, మూస ధోరణిలో వెళితే బోర్ కొడుతుందని చెప్పారు. కొత్త చిత్రాలు, కొత్త దర్శకులతో పని చేస్తున్నందు వల్లే యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా ఉన్నానని నాగార్జున అన్నారు. మగాడంటే ఎలా ఉండాలని అనుకుంటామో ఈ చిత్రంలో తన పాత్ర అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏసీపీ విజయ్ వర్మ క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా ఓకే చేశా. మగాడంటే ఇలా ఉండాలి అనేలా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో ఇదే స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌. పక్కా కమర్షియల్‌ చిత్రమిది అని తెలిపిన నాగార్జున.. కరోనా గురించి మాట్లాడుతూ చిన్న వైరస్‌ ప్రపంచానికి బ్రేకులు వేసిందని అన్నారు. దేని గురించీ ఎక్కువగా ఆలోచించొద్దని మనకు నేర్పిందని, లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ కోసం మనాలీ వెళ్లడం.. అలా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టగానే ఆనందమేసిందని చెప్పారు. ఆ సమయంలో కళ్లలో నీళ్లు తిరిగాయంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ పనిచేశానని నాగార్జున తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39kmKVN

German Trade Union Calls for 4-Day Strike at Amazon Sites Ahead of Easter

Amazon could see a four-day strike at six of its locations in Germany as trade union Verdi tries to force the US e-commerce group to recognise collective bargaining agreements. The union is demanding...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wagbzd

Can This Israeli Company Detect COVID 19 Just By Listening to You?

An Israeli company called Vocalis Health has just conducted trials in India to test a smartphone based tool that can analyse a person's voice and detect COVID from this. This can be used to make...

from NDTV Gadgets - Latest https://ift.tt/3srCwG5

ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతున్న ప్రభాస్ లగ్జరీ కారు.. దేశంలోనే రెండోది.. ఇదీ రెబల్ స్టార్ రేంజ్!!

సెలబ్రిటీలన్నాక లగ్జరీకి పెద్ద పీట వేయడం కామనే అయినా ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైంది. విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేయడం, లగ్జరీ కార్లలో తిరగడం, ఖరీదైన క్యారవాన్స్ మెయిన్‌టైన్ చేయడం లాంటివి చేస్తున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. ఈ నేపథ్యంలో ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఖరీదైన కారు కొనేయగా.. తాజాగా అంతకుమించి అన్నట్లుగా యంగ్ రెబల్ స్టార్ కొనేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వివరాలు ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతుండటం విశేషం. మామూలుగా ప్రభాస్‌కు కార్లంటే మహా ఇష్టం. ఇప్పటికే ఆయన దగ్గర BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ కార్లు ఉన్నాయి. అంతటితో ఆగక కార్లపై ఉన్న మోజుతో మరో కొత్త కారు కొన్నారు. లంబోర్ఘిని అవెన్‌టోడోర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ను ప్రభాస్ సొంతం చేసుకున్నారని, అది నిన్న (ఆదివారం) సాయంత్రం డెలివరీ అయిందని తెలిసింది. ఇది ఇండియాలో రెండోదని.. సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ చేసేశామని ఆ కారుకు చెందిన సంస్థ తెలిపింది. సుమారుగా ఈ లగ్జరీ కారు విలువ అన్ని టాక్సులతో కలుపుకొని 7 కోట్లు ఉంటుందని బిజినెస్ వర్గాలు చెబుతున్న మాట. అత్యాధునిక ఫీచర్స్‌తో ఈ కారు నడుస్తుందని, ఇప్పటికే ప్రభాస్ దీనిపై చెక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. రెబల్ స్టార్ కొనుగోలు చేసిన ఈ కారును చూసి మురిసిపోతున్న ఆయన ఫ్యాన్స్.. పాన్ ఇండియా స్టార్ 'బాహుబలి' రేంజ్ అంటే ఇదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే 'రాధేశ్యామ్' షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన.. ''ఆదిపురుష్, సలార్'' సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ రూపొందనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rAowbM

Venezuela Hits Back at Facebook for Suspending President Nicolas Maduro

Venezuela government has hit back at Facebook for blocking President Nicolas Maduro's page for 30 days over violation of its policies against spreading misinformation about COVID-19. "We are...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QHqVEJ

అలాంటి మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. సురేఖా వాణి షాకింగ్ పోస్ట్

నటి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. తన నటనతో అందరినీ మెప్పించారు. కామెడీ పాత్రలైనా, ఎమోషనల్ క్యారెక్టర్లైనా ఏదైనా సరే ఆమె తనదైన శైలిలో స్క్రీన్ మీద మెప్పించగలరు. అయితే సురేఖా వాణిని తెరపై చూసి సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అక్కడికి ఇక్కడికి ఎంతో పూర్తి భిన్నంగా ఉంటారు. సోషల్ మీడియాలో సురేఖా వాణి మోడ్రన్ లేడీగా కనిపిస్తుంటారు. ఇక ఆమె తన కూతురు సుప్రితతో కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. కూతురిని కూడా తెరపైకి తీసుకురావాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. సుప్రిత ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్‌లోనూ నటించారు. ఇక త్వరలోనే సినీరంగ ప్రవేశం కూడా చేయబోతోతన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కూడా నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. తన తల్లిపై, తనపై వచ్చే వార్తలు, గాసిప్స్‌పై సుప్రిత ఫైర్ అవుతుంటారు. మీడియాపై సుప్రిత వేసే సెటైర్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆ మధ్య సురేఖా వాణి రెండో పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలపై సుప్రిత ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఉన్నవి మాత్రమే రాయండి.. కొత్తవి క్రియేట్ చేసి రాయకండి అంటూ మీడియాపై కౌంటర్లు వేశారు సుప్రిత. అలా ప్రతీ సందర్భంలోనూ సుప్రిత కాస్త ఘాటుగానే స్పందిస్తుంటారు. ఇక సురేఖా వాణి సైతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తమపై వచ్చే వార్తలు, గాసిప్స్, రూమర్లను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయితే తాజాగా సురేఖా వాణి ఓ పోస్ట్ చేశారు. అందులోని అంతరార్ధం, అది ఎవరిని ఉద్దేశించి చేశారో కచ్చితంగా తెలియడం లేదు. కానీ సురేఖా వాణికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. నకిలీ మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుందని సురేఖా వాణి చెప్పుకొచ్చారు. కానీ ఆ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియడం లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cqMO3I

అను ఇమ్మానుయేల్ బర్త్ డే.. 'మహాసముద్రం' నుంచి స్పెషల్ పోస్టర్

నేడు (మార్చి 28) బ్యూటిఫుల్ హీరోయిన్ . ఈ సందర్భంగా ఆమె లేటెస్ట్ మూవీ 'మహాసముద్రం' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఆమెకు యూనిట్ సభ్యులందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. లైట్ హౌస్ ఆఫ్ అంటూ అను అందాన్ని వర్ణించారు. ఈ పోస్టర్‌లో క్యూట్ పోజిచ్చి చూపులతోనే మత్తెక్కిస్తోంది అను ఇమ్మానుయేల్. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. చిత్రంలో యంగ్ హీరో హీరోగా నటిస్తుండగా ఆయన సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్ధార్ద్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. అదితి రావ్‌ హైదరీ మరో హీరోయిన్. RX 100తో దర్శకుడిగా టాలెంట్ రుజువు చేసుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ చిత్రంపై క్యూరియాసిటీ పెంచేశాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3svUZkU

Rang De 2 days Collections: మెల్లమెల్లగా పుంజుకుంటున్న నితిన్.. ఇదీ లేటెస్ట్ రిపోర్ట్

బ్యాచిలర్ లైఫ్ నుంచి భర్తగా ప్రమోషన్ పొందిన .. వరుస సినిమాలతో జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 26వ తేదీన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 'రంగ్ దే'తో ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. నితిన్- జంటగా వచ్చిన ఈ సినిమా తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. మెల్లగా పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో తొలి రెండు రోజుల్లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది 'రంగ్ దే' మూవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజుకు గాను 4.65 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన 'రంగ్ దే' మూవీ.. సెకండ్ డే కూడా అదే స్పీడ్ కొనసాగించింది. మరో మూడు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మొత్తంగా రెండు రోజుల్లో కలిపి 7.65 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ రెండు రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 10.81 కోట్లు అని తెలిసింది. ఏరియాల వారీగా రెండు రోజుల రిపోర్ట్ చూస్తే.. నైజాం: 2.74 కోట్లు ఈస్ట్ గోదావరి: 69.8 లక్షలు వెస్ట్ గోదావరి: 48 లక్షలు కృష్ణా: 36.7 లక్షలు నెల్లూరు: 33.1 లక్షలు వైజాగ్: 94 లక్షలు గుంటూరు: 96 లక్షలు సీడెడ్: 1.14 కోట్లు మొత్తంగా చూస్తే ఇది గుడ్ రిపోర్ట్ అని చెబుతోంది చిత్రయూనిట్. 24.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ ఆడియన్స్ రెస్పాన్స్‌తో మెల్లమెల్లగా పుంజుకుంటుండటం నిర్మాతలను ఆనందపరుస్తోంది. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31tmnE6

Here's How to Get Started With Twitter Spaces

Spaces is a new way to have live audio conversations on Twitter. Here's our guide on how to start or join Space.

from NDTV Gadgets - Latest https://ift.tt/3tYhLlK

Nani: షూటింగ్ చేయనివ్వనంటూ అభిమాని వార్నింగ్ .. దెబ్బకు షాకైన నాని.. సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ హీరోల అభిమానులు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో ఎంతటి వివాదానికి దారి తీస్తుంటాయో నిత్యం చూస్తుంటాం. అయితే వీటి గురించి నిన్న తన 'టక్ జగదీష్' పరిచయ వేడుకలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నేను వారిలా ఫ్యాన్స్‌ను ఎంకరేజ్ చేయను అంటూ కొత్త వివాదానికి దారి తీశాడు. ఇప్పుడు నాని ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. రాజమండ్రిలో నిన్న సాయంత్రం జరిగింది. మొదటిసారిగా ఇలాంటి ఓ వేడుకను నిర్వహించారు. టక్ జగదీష్ ఫ్యామిలీని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడానికి ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక సినిమాలోని ప్రతీ పాత్ర, ఆ పాత్రల స్వభావం, వాటితో తనకుండే బంధం గురించి నాని వివరించారు. తన ప్రసంగంలో మధ్యలోనే నాని టక్ జగదీష్ కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశారు. నాని మామూలుగానే ఫ్యాన్స్ ట్వీట్లకు రియాక్ట్ అవ్వరు. ఫ్యాన్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వరు. అయితే గత వారం రోజులుగా నాని రాజమండ్రిలోనే షూటింగ్ చేస్తున్నారట. 'శ్యామ్ సింఘరాయ్' సినిమా కోసం వారం నుంచి రాజమండ్రిలోనే ఉన్నారట. అయితే ఓ సారి షూటింగ్ స్పాట్‌కు వెళ్తుంటే.. అక్కడ అందరూ ఉన్నారు. అందులోంచి ఒకతను మాత్రం.. ‘నేను మీకు వీరాభిమానిని.. మీరు నాతో సెల్ఫీ దిగకపోతే.. మిమ్మల్ని షూటింగ్ చేసుకోనివ్వను’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అలా వార్నింగ్‌ను కూడా ప్రేమతో ఇవ్వడం కేవలం ఈ రాజమండ్రి వాళ్లతోనే సాధ్యమవుతుందని నాని చెప్పుకొచ్చారు. అయితే తాను మాత్రం ఫ్యాన్స్‌ను సెల్పీలు, ఫ్యాన్స్ వార్ అంటూ అలాంటి వాటిని ఎంకరేజ్ చేయనని అన్నారు. మా అమ్మానాన్ననలు నన్ను చూసి గర్వ పడుతుంటారు. అభిమానులు నన్ను చూసి గర్వపడేలా చేస్తాను అని అన్నారు. ఇప్పుడు చూసే వాళ్లకు చిన్న చిన్న ఇటుకలే కనిపిస్తాయి.. త్వరలోనే ఓ పెద్ద గోడ కనిపిస్తుంది.. మీ అభిమానం ఉంటే ఎప్పుడూ ఇలానే ఉంటాను అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న రాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3swTanE

Create Cinematic Titles in Premiere Pro in 5 Easy Steps

Premiere Pro how to create cinematic text: Adding cinematic text to your videos such as montages, gaming footage, and short films can give it an immersive and professional look

from NDTV Gadgets - Latest https://ift.tt/3rvv3V2

Saturday 27 March 2021

Pawan Kalyan: మొత్తానికి ఆ పని ఫినిష్.. పవర్ స్టార్ ఇమేజ్ కారణంగానే! సీక్రెట్ రివీల్ చేసిన బోనీ కపూర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మరోసారి వెండితెరపై చూసే ఆ సమయం ఆసన్నమవుతోంది. ఆయన రీ- ఎంట్రీ మూవీ '' ఏప్రిల్ 9వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవలే తన పాత్ర కోసం డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించిన పవన్ కళ్యాణ్‌.. శనివారంతో ఆ పని పూర్తి చేసేశారు. ఇదిలాఉంటే ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు నిర్మాత బోనీ కపూర్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ 'వకీల్ సాబ్' సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. పవన్ రీ- ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్న దర్శకనిర్మాతలు పవన్ ఫ్యాన్స్ ఊగిపోయేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకులు బోనీ కపూర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 'పింక్' సినిమాను తమిళంలో అజిత్‌తో 'నేర్కొండ పర్వాయ్' తీశాం. అందులో ఓ యాక్షన్ సీన్‌ను చేర్చాం అని చెప్పిన ఆయన.. ఇప్పుడు తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్'లో పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని రెండు భారీ యాక్షన్ సీక్వెన్సులు పెట్టామని అన్నారు. చిత్రంలో ఈ రెండు సీన్స్ క్రేజ్‌ని రెట్టింపు చేసేలా ఉంటాయని తెలిపారు. ఇది వినగానే పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీ అమాంతం పెరిగింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో సరసన ముగ్గురు హీరోయిన్లు నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నటిస్తున్నారు. శృతి హాసన్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్‌ని తిరిగి వెండితెరపై చూడబోతున్నామనే శుభవార్త మెగా అభిమానుల్లో జోష్ నింపింది. ఈనెల 29న 'వకీల్ సాబ్' ట్రైలర్‌ విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PDzArb

How to Recharge Your FASTag From PhonePe App

In this article, we are providing a step-by-step guide to help you recharge your FASTag using the PhonePe app.

from NDTV Gadgets - Latest https://ift.tt/39imzdB

Google's App Store Privacy Labels: What They Mean for Your Data and Privacy

Google has a suite of apps on the App Store including Gmail, YouTube, Google Maps, Google Photos, Google Docs, Google Drive, and Google Chrome. We take a look at privacy labels of all of these apps on...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PcEPOU

Tuck Jagadish: 'నిన్ను కోరి'లో అంతటితో సరిపెట్టాం కానీ ఇక్కడ.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన డైరెక్టర్

నాచురల్ స్టార్ '' అనే మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని- శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్నిర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. నాని కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. 'టక్ జగదీష్' పరిచయ వేడుక కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నాని, చిత్ర డైరెక్టర్ శివ నిర్వాణ, హీరోయిన్లు రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకుంటూ తమ సినిమాపై హైప్ పెంచుకున్నారు. టక్ జగదీష్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా అని తెలిపిన డైరెక్టర్ శివ నిర్వాణ.. రెండేళ్ల నుంచి ఈ కథకు సపోర్ట్ ఇస్తున్న నిర్మాతలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అందరి సపోర్ట్ ఉండటం వల్లే ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాను కోవిడ్ తరువాత కూడా చేశానని, చిత్రంలో జగపతి బాబు- నానిలను అన్నాదమ్ములుగా చూడటం ఐ ఫీస్ట్‌లా ఉంటుందని అన్నారు. 'నిన్ను కోరి' సినిమాలో రెండు మూడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి.. కానీ ఇందులో ఎక్కువగా ఉంటాయని ఇంతకంటే సినిమా గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నానని తెలిపారు. 'కొందరికి కుల పిచ్చి ఉంటుంది.. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది.. కానీ నాకు కుటుంబం అంటే పిచ్చి' అనేదే టక్ జగదీష్ సినిమా అని, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు డైరెక్టర్ శివ నిర్వాణ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fmd29A

How to Save Instagram Photos in Gallery

There is a very easy method in which you can save the photos shared on your Instagram profile onto your smartphone. The photo can be saved in your phone's Gallery and can be accessed at any time,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lYZhyF

How to Post Instagram Stories Without Opening the App

There is a simple workaround to post Instagram stories without opening the main Instagram app. For this purpose, users will need to download the Threads from Instagram app from Google Play Store or...

from NDTV Gadgets - Latest https://ift.tt/3u0ksTL

Happy Holi 2021 Stickers: How to Find, Add, and Share Stickers on WhatsApp

Here is a step-by-step guide on how to get the best stickers to boost your Holi greetings game on WhatsApp Messenger.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fsBoy6

క్షమించడం.. అందరి క్షేమం కోసం క్యాన్సిల్ చేయక తప్పలేదు: సింగర్ సునీత పోస్ట్

వివాహం తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు సింగర్ . తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు సింగర్‌‌గా ప్రొఫెషనల్ అప్డేట్స్‌ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది . శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో ‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సింగర్ సునీతతో పాటు గీతామాధురి, రమ్య, సాహితి, రేవంత్, అనురాగ్ కులకర్ణి, శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ మ్యూజిక్ కన్సర్ట్‌ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది సింగర్ సునీత. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు సింగర్ సునీత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Pag6dW

Laahe Laahe Song: బర్త్ డే చిన్నోడిది.. సందడి మొత్తం పెద్దోడిది.. ఆ గ్రేసు ఏంది ‘ఆచార్యా’.. మళ్లీ వీణ స్టెప్ లాహె లాహె

ఈ పోస్టర్ చూశారుగా.. మెగాస్టార్ స్టైలిష్ స్టెప్‌కి ఎవరైనా విజిల్ కొట్టాల్సిందే అనేట్టుగా ఉంది. 60 ప్లస్‌లో గ్రేసు బహు చూడసక్కగా ఉంది బాసూ అనేట్టుగానే ఉంది. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ హడావిడి మామూలుగా లేదండోయ్. చిన్నోడు బర్త్ డే సెలబ్రేషన్స్ అయితే ఈ పెద్దోడు దంచికొడుతున్నాడు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా కొరటాల శివ 'ఆచార్య' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవి- రామ్ చరణ్ కలిసి తొలిసారి ఈ సినిమాలో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. తండ్రీ కొడుకులు కలిసి ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు కొరటాల. చేతిలో తుపాకులు పట్టుకుని ''ధర్మానికి ధైర్యం తోడైన వేళ'' అంటూ ఆచార్యతో సిద్ధ సర్ ప్రైజ్ చేశాడు. రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన చిరు, చరణ్‌లు ఆ పోస్టర్‌లో మాత్రం అన్నాతమ్ముడిగానే కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టరే ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అనుకుంటే.. అసలు సిసలు విందుభోజనంలా ఆచార్య నుంచి మరో పోస్టర్ వచ్చింది. మార్చి 31న ఆచార్య నుంచి ‘లాహే.. లాహే’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. మణిశర్మ దరువు వేస్తున్న ఈ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్‌ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. చిరంజీవి బ్లాక్ షర్ట్‌లో వీణ స్టెప్ వేస్తున్నట్టుగా మంచి గ్రేసులో కనిపించి.. స్టెప్పు వేస్తే నేనే వెయ్యాలెహే అనేట్టుగా హరిదాసులతో కలసి అదరగొట్టేశారు చిరు. మొత్తానికి ఈ మెగాస్టెప్పు పోస్టర్ ఫ్యాన్స్ పూనకం రప్పించేట్టుగా ఉంటే.. ఎప్పుడొప్పుడు ‘ఆచార్యా’? అనేట్టుగా ఆసక్తిపెంచేశారు మెగాస్టార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3feo94e

Samsung Galaxy M42 5G, Galaxy A42 5G Could Launch in India Soon

Samsung Galaxy M42 5G and Galaxy A42 5G have allegedly been spotted on Bureau of Indian Standards (BIS) website. The Galaxy M42 5G has previously been spotted on other certification websites as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/3da6d85

Redmi Note 10 5G May Soon Launch in China, Alleged TENAA Listing Suggests

Redmi Note 10 5G may soon launch in Xiaomi's home country China as the phone has been spotted on TENAA by a known tipster.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ucDtCP

వైరల్ వీడియో: RRR సెట్స్‌పై రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. మిన్నంటిన సంబరాలు.. జక్కన్న ఆత్మీయ ఆలింగనం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేను మెగా అభిమాన లోకంతో పాటు జక్కన్న టీమ్ మొత్తం ఎంజాయ్ చేసింది. నేడు (మార్చి 27) చెర్రీ 36వ పుట్టినరోజు సందర్భంగా గత రాత్రి సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో మెగా సెలబ్రేషన్స్ ముగిసిన అనంతరం RRR సెట్స్‌పై రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. రాజమౌళి టీమ్ అంతా కలిసి సెట్స్ మీదే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక జరిపారు. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అంటూ భారీ కటౌట్ ఏర్పాటు చేయడమే గాక బాణాసంచా కాల్చుతూ చెర్రీని ఖుషీ చేసింది జక్కన్న టీమ్. అందరూ కేక్ తినిపిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జక్కన్న ఏర్పాటు చేసిన ఈ సర్‌ప్రైజింగ్ వేడుక చూసి ఎంతో ఆనందంగా ఫీల్ అయిన రామ్ చరణ్.. టీమ్ మొత్తాన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపింది RRR టీమ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హంగామా చేస్తోంది. మరోవైపు తోటి హీరోలు, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రామ్ చరణ్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. చెర్రీ బర్త్ డే సందర్భంగా RRR నుంచి అల్లూరి సీతారామరాజు లుక్ రిలీజ్ చేయడమే గాక, ఇలా సెట్స్‌పై గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం పట్ల మెగా అభిమాన లోకం ఫిదా అవుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ RRR మూవీ అక్టోబ‌ర్ 13వ తేదీన విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ctvA5I

మా నాన్న చావుకి కారణం వాళ్లే.. దారుణమైన మోసం.. గతిలేక ఆరోజుల్లో నేను: కమెడియన్ శ్రీలక్ష్మి పెయిన్‌ఫుల్ స్టోరీ

కమెడియన్లు ఎంత మంది వచ్చినా బ్రహ్మానందం అంటే కామెడీలో ఆయన మహోన్నత శిఖరం. కమెడియన్ కావాలనుకునేవాళ్లకి బ్రహ్మానందం ఎలాగైతే రోల్ మోడల్‌గా ఉంటారో.. లేడీ కమెడియన్ల విషయానికి వస్తే అలా. ఆమె ఇప్పుడంటే అవకాశాలు లేక తెరమరుగయ్యారు కానీ.. అప్పట్లో ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేది ఆమె నవ్వుల విందు చూసి.. కేవలం కమెడియన్‌గానే కాదు.. హీరోయిన్‌గానూ చేసింది శ్రీలక్ష్మి. తమిళ్‌లో నాలుగు.. మలయాళంలో రెండు.., కన్నడ (ఆనందభైరవి రీమేక్)లో హీరోయిన్‌గా నటించారు. ఇక తెలుగులో అయితే హీరోయిన్‌గా అవకాశం లభించలేదు కానీ.. సెకండ్ హీరోయిన్‌గా చేసింది. అయితే ఇన్ని భాషల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ ఆమెకు లక్ కలిసిరాకపోవడంతో ఎక్కడా కూడా రాణిచలేకపోయింది. ఆడియన్స్ కూడా సరిగా రిసీవ్ చేసుకోలేకపోతే.. ఏదొస్తే అది అన్నట్టుగా.. చిన్న చిన్న పాత్రలు చేసింది శ్రీలక్ష్మి. విశ్వనాథ్ గారి స్వర్ణకమలం ఆడిషన్స్‌కి వెళ్లి సెలెక్ట్ అయినా కూడా హీరోయిన్ క్యారెక్టర్ మిస్ అయ్యింది. ఆ టైంలోనే వంశవృక్షం సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా మిస్ కావడంతో.. ఇక మనకి హీరోయిన్ అయ్యే యోగం లేదనుకుని ‘నివురుగప్పిన నిప్పు’ చిత్రంలో కామెడీ రోల్ చేసింది. ఆ సినిమా కూడా పెద్దగా క్లిక్ కాలేదు. అయితే జంధ్యాల గారి ‘రెండు జడల సీత’ సినిమాతో శ్రీలక్ష్మి సుడి తిరిగింది. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టింది. అదృష్ట దేవత వరించడంతో కామెడీ రోల్స్‌కి కొదువ లేకుండా పోయింది. శ్రీలక్ష్మి కోసం దర్శకులు ఓ వెర్షన్ రాసుకుని ఉంచుకునేవారు. నాన్ స్టాప్‌గా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది శ్రీలక్ష్మి. అయితే శ్రీలక్ష్మి సినిమా ఫీల్డ్‌లోకి రావడానికి కారణం తన నాన్నగారే అని చెప్తుంది. తన తండ్రిని కొంతమంది దారుణంగా మోసం చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో సినిమాల్లోకి రావాల్సి వచ్చింది ఆ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ‘నాన్నగారు అమరజ్యోతి’ అనే సినిమా తీశారు. యాక్టింగ్ మానేసి మరీ సినిమా తీయడం మొదలుపెట్టారు. ఆ సినిమా తీస్తుండగా.. విజయనిర్మల, సత్యనారాయణ, ఛాయా దేవి, అల్లూరి రామలింగయ్య, గీతాంజలి పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లను పెట్టి ఆ సినిమా తీశారు. 8 రీల్లు వరకూ సినిమా పూర్తి చేశారు.. ఈలోపు సినిమా కొనుక్కోవడానికి బయ్యర్స్ వచ్చారు. కానీ నాన్న గారి ఫ్రెండ్స్ కొంతమంది.. ఆయనకి ఫైనాన్స్ అవసరం లేదంట.. ఓన్‌గానే సినిమా తీస్తున్నారు అని బయ్యర్స్‌ని వెనక్కి పంపిచేశారు. ఆ విషయం మానాన్నగారికి తెలియదు. తీరా బయ్యర్స్, డిస్ట్రిబ్యూషన్ కోసం నాన్న మార్కెట్‌లోకి వెళ్లినప్పుడు.. ఆరోజు మేం డబ్బులు పట్టుకుని వస్తే అవసరం లేదన్నారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చారేంటి? అని అడిగారు. అప్పుడు నాన్న గారి చుట్టూ ఉన్న వాళ్లు మోసం చేశారు. నాన్న గారు సంపాదించిన దాంట్లో చాలా వరకూ ఆ సినిమాకి పెట్టేశారు. పైగా మొదట్లో సొంతంగా చేస్తున్నారని చెప్పి.. మధ్యలోకి వచ్చిన తరువాత డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరకు వెళ్లేసరికి వాళ్లకి నమ్మకం కలగకుండా పోయింది. సినిమాని తీసుకోలేదు. దీంతో నాన్నగారు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అదే సందర్భంలో పచ్చకామెర్లు వచ్చాయి. మా నాన్న అమర్‌నాథ్ అంటే ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆ పేరుని ఉపయోగించుకుని నన్ను సినిమాల్లోకి తీసుకువెళ్లమని చాలామంది చెప్పడంతో నాన్న గారు కస్సుమని లేచారు. నేను చేతకాని వాడ్ని అనే కదా.. కూతుర్ని సినిమాల్లోకి పంపమంటున్నారు.. అని అంతెత్తున లేచారు. మా కెరియర్ గురించి బెంగపెట్టుకుని.. ఇద్దరు కూతుళ్లు పెళ్లి చేయాలి ఎలా అని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ సందర్భంలో ఆయనకు ఇష్టం లేకుండానే నేను సినిమాల్లో ట్రై చేశా. ఆయన పోయిన తరువాత నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 1980లో ఫిబ్రవరిలో నాన్నగారు చనిపోయారు.. ఆ వెంటనే మార్చిలో నేను ఇండస్ట్రీలోకి వచ్చేశా. దీంతో చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకునేవారు. అమ్మాయిని సినిమాల్లోకి పంపేశారు ఏంటి? ఆమె భవిష్యత్ ఏమి కావాలి? అనే గుసగుసలాడేవారు. మా దారి మేం చూసుకోవాలి.. కదా.. బాధ్యత తీసుకునే వాళ్లు లేరు కదా అని అమ్మ వాళ్ల నోళ్లు మూయించింది’ అంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది సీనియర్ నటి శ్రీలక్ష్మి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ssvfWz

థ్రిల్లర్ జానర్‌‌లో కొత్త తరహా మూవీ MMOF.. డిఫరెంట్ స్టోరీతో జేడీ చక్రవర్తి హంగామా

ఒకానొక సమయంలో హీరోగా పలు సినిమాలతో ఆకట్టుకొని కాస్త గ్యాప్ ఇచ్చిన విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ సారి ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన మూవీతో పలకరించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైందని, మంచి రెస్పాన్స్ వస్తోందని తెలుపుతూ చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జెకే క్రియేషన్స్ పతాకాలపై శ్రీమతి అనుశ్రీ సమర్పణలో రాజశేఖర్, ఖాసీంలు ఈ MMOF చిత్రాన్ని నిర్మించారు. ఎన్.ఎస్ సి దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి కథానాయకుడగా నటించిన ఈ సినిమాలో థియేటర్ నడుపుకునే ఓ వ్యక్తి ఆ థియేటర్లో అడల్ట్ సినిమాలు నడుపుకుంటూ ఉంటాడు. అయితే థియేటర్‌కి వచ్చిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. అసలు వీళ్ళు చనిపోవడానికి, థియేటర్‌కి, ఆ అడల్ట్ సినిమాలకి ఉన్న సంభందం ఏంటి? అనే డిఫరెంట్ కథను ఈ మూవీలో చూపించారట. ఈ సినిమా పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా అమెజాన్‌లో విడుదల అయిందని.. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తప్పకుండా ఈ సినిమాని చూడండి అని అన్నారు. థ్రిల్లర్ జానర్‌‌లో ఇదో కొత్త తరహా చిత్రం అని తెలిపారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి, బెనర్జీ, కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర, అక్షిత ముద్గల్, అక్షత శ్రీనివాస్, టార్జాన్, మనోజ్ నందన్, శ్రీ రామచంద్ర, రాజీవ్ తదితరులు నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3u1yQLM

Rang De Day 1 Collections: నితిన్- కీర్తి సురేష్ ఇగోకు ఎన్ని డబ్బులొచ్చాయంటే..!

ఇటీవల 'చెక్' సినిమాతో కాస్త నిరాశ చెందిన యంగ్ హీరో నితిన్ నిన్న (మార్చి 26) రొమాంటిక్ లవ్ స్టోరీ 'రంగ్ దే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఇద్దరి మధ్య ఇగోను ప్రధానంగా ఫోకస్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా తొలిరోజు చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. రిలీజ్‌కు ముందు విడుదలైన అప్‌డేట్స్ మంచి ఓపెనింగ్స్ ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ విశేష స్పందన తెచ్చుకుంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజుకు గాను 4.65 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలయ్యాయి. 23.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన రంగ్ దే మూవీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యిందనే టాక్ మాత్రం వచ్చింది. ఏరియా వైజ్ కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం:.1.54 కోట్లు ఈస్ట్ గోదావరి: 52 లక్షలు వెస్ట్ గోదావరి: 31 లక్షలు కృష్ణా: 21 లక్షలు నెల్లూరు: 24 లక్షలు వైజాగ్: 56 లక్షలు గుంటూరు: 67 లక్షలు సీడెడ్: 60 లక్షలు మొత్తంగా చూస్తే 4.65 కోట్ల షేర్ 6.71 కోట్ల గ్రాస్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 24.50 కోట్లుగా పెట్టుకొని రంగంలోకి దిగిన రంగ్ దే.. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి 5.43 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో 19 కోట్లకు పైగా కలెక్ట్ చేయాల్సి ఉంది. సో.. చూడాలి మరి ఈ వీకెండ్ సినిమాకు ఎంతమేర కలిసొస్తుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cu0A5L

Poco F3 Teardown Video Shows LiquidCool Technology 1.0 Plus, Other Internals

Poco F3 teardown video shows its internals including the battery, vibration motor, fingerprint scanner, cameras, and liquid cooling technology.

from NDTV Gadgets - Latest https://ift.tt/3w1NFj3

Facebook Services Restricted in Bangladesh Amid Prime Minister Modi's Visit

Facebook and Messenger have been down in Bangladesh since Friday, the social media giant said, as protesters oppose Prime Minister Narendra Modi's two day visit to the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sruYDa

Mi 11 Ultra Specifications Tipped via Alleged Geekbench Listing

Mi 11 Ultra has been allegedly spotted in a Geekbench listing with 12GB RAM, Android 11, and Snapdragon 888 SoC.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lX5ICf

Vedam Nagaiah: నటుడు 'వేదం' నాగయ్య కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం

సినీ నటుడు, 'వేదం' సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న నాగయ్య కొద్దిసేపటి క్రితం మరణించారు. గత కొన్ని నెలల క్రితమే నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూయడంతో మానసికంగా కృంగిపోయిన ఆయన ఈ రోజు (శనివారం) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నాగయ్య మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. గత కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారిన నాగయ్యను మా అసోసియేషన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నారు. అయినప్పటికీ భార్య లేని లోటును జీర్ణించుకోలేక పోయిన ఆయన మానసిక బాధతో అనారోగ్యం పాలై గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో కన్నుమూశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేదం' సినిమాలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్‌లతో పాటు నాగయ్యకి మంచి పేరు వచ్చింది. పల్లెటూరి వృద్ధుని పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు నాగయ్య. ‘పద్మ మన పైసలు దొరికాయే..నీ బిడ్డ సదువుకుంటాడే’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంటాయి. ఆ తర్వాత 30కిపైగా చిత్రాల్లో నటించారు నాగయ్య.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3w3ocFZ

Mi Smart Band 6 to Be Unveiled Globally on March 29

Mi Smart Band 6 will be unveiled on March 29 at Xiaomi's product launch event. The company has announced the date on Twitter.

from NDTV Gadgets - Latest https://ift.tt/3rrcUI9

16 రోజుల పాటు హవా నడిపించిన 'జాతిరత్నాలు'.. ఇక స్లో అయినట్లేనా..? ఇదీ టోటల్ రిపోర్ట్

కరోనా విలయతాండవంతో విలవిల్లాడిన థియేటర్ల దుమ్ముదులిపారు 'జాతిరత్నాలు'. ఈ గల్లీ పోరగాళ్ల హవాతో థియేటర్లలో పూర్వవైభవం కనిపించడమే గాక వసూళ్ల ప్రవాహం కనిపించింది. తొలి షోతోనే మొదలైన సక్సెస్ టాక్ నిర్మాతలకు లాభాల పంట పండించింది. నిన్నటితో 16 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఇప్పుడిప్పుడే స్లో అవుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఈ 16 రోజుల్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు 25 కోట్ల మేర లాభాలు గడించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన ఈ సినిమా 15 రోజులకు గాను 36.45 కోట్లు వసూలు చేసి ఏకంగా 25 కోట్లకు పైగా లాభాలను అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో 31.13 కోట్ల షేర్ వసూలు చేసిన ‘జాతిరత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి మరో 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో 3.96 కోట్లు రాబట్టింది. దీంతో విడుదలైన 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 36.64 కోట్లు షేర్‌తో పాటు 60.35 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. వరుసగా బెస్ట్ కలెక్షన్ రిపోర్ట్స్ సంపాదించిన జాతిరత్నాలు ఇప్పుడు కాస్త నెమ్మదించారు. 16వ రోజు 14 లక్షల రూపాయల కల్లెక్షన్స్‌తో సరిపెట్టుకున్నారు. దీంతో ఇక హవా ఆగినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద హిట్ సాధించినందుకు నిర్మాతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిరత్నాలు' ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం సినీ వర్గాల్లో సైతం ఆనందం నింపింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటన తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. చిత్రాన్ని తనదైన స్టైల్‌లో మలిచిన అనుదీప్ కేవీ దర్శకత్వ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇంకా మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు ఆడియన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39mOcT8

The Suicide Squad Trailer Is Out: Watch It Here

The Suicide Squad trailer has been released and it introduces several new characters including Bloodsport, King Shark, Peacemaker, and more.

from NDTV Gadgets - Latest https://ift.tt/31kLHfE

'Severity, deaths not higher, but more transmissible'

'People are just putting the mask below their nose.'

from rediff Top Interviews https://ift.tt/3sucj9Z

Friday 26 March 2021

Facebook Freezes Venezuela President's Page Over COVID-19 Misinformation

Facebook has frozen Venezuelan President Nicolas Maduro's page for violating policies against spreading misinformation about COVID-19 by promoting a remedy he claims, without evidence, can cure the...

from NDTV Gadgets - Latest https://ift.tt/39ku2sS

Tesla's Chinese Rival Nio Temporarily Halts Production Due to Chip Shortage

Chinese electric vehicle maker Nio became the latest carmaker to temporarily suspend production as a result of a global semiconductor chip shortage that has led to major losses.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QEHAc5

Facebook CEO Mark Zuckerberg Shrugs Off Concerns Over Instagram Use for Kids

In a recently held US Congressional Hearing with world's social media giants, Facebook CEO Mark Zuckerberg shrugged off the questions raised on the concerns about Instagram use for kids.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sF8AXj

Ram Charan: అప్పుడు అన్నయ్య ఇప్పుడు నువ్వు.. రామ్ చరణ్‌పై నాగబాబు హార్ట్ టచింగ్ కామెంట్స్

మెగా వారసుడు, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రోజు (మర్చి 27) చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తూ పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వైపు సెలబ్రిటీలు, మరోవైపు మెగా అభిమాన లోకం చెర్రీకి శుభాకాంక్షలు వెల్లువలా చెబుతుండగా.. అందరిలో ప్రత్యేకం అన్నట్లుగా తన సందేశం పోస్ట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. రామ్ చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చారు. దీంతో పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ''రాముడు దేవుడు మాత్రమే కాదు.. అన్నదమ్ముల ప్రేమకు ప్రతిరూపం. తోబుట్టువుల స్నేహానికి నిదర్శనం. మా జెనరేషన్‌లో అన్నయ్య చిరంజీవి రాముడిలా ఉండేవారు. ఈ జెనరేషన్‌లో అన్నదమ్ములకు అండగా ఉంటూ రాముడివయ్యావు రామ్ చరణ్. అన్నయ్య చిరంజీవి పెట్టిన నీ పేరులోని అర్థాన్ని నిలబెట్టావు. హ్యాపీ బర్త్ డే'' అని పేర్కొంటూ నాగబాబు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ గొప్పతనాన్ని తెలుపుతూ మెగాబ్రదర్ పెట్టిన ఈ ట్వీట్ మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తోంది. నటుడిగానే కాక నిర్మాతగా కూడా రాణిస్తూ నేటితరం హీరోల్లో టాప్ ప్లేస్ తనదే అనిపించుకుంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR సినిమాలో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా నందమూరి హీరో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదల కోసం మెగా లోకం ఆతృతగా ఎదురుచూస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sF9cw5

Twitter CEO Jack Dorsey Called Out for Trolling US Congress During Hearing

Twitter CEO Jack Dorsey tweeted his frustration with US lawmakers' questions on the social media platform during a hearing about misinformation.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fhIGES

Acharya: ధర్మానికి ధైర్యం తోడైన వేళ.. రామ్ చరణ్ పుట్టినరోజున కొరటాల స్పెషల్ గిఫ్ట్.. చెర్రీ ఎమోషనల్

నేడు (మార్చి 27) మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల హ్యాపీ బర్త్ డే చెర్రీ అంటూ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి కేక్స్ కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ దర్శకనిర్మాతలు మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేసేలా చెర్రీ ప్రెజెంట్ మూవీస్ నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా కొరటాల శివ '' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటిసారి ఈ ఆచార్య సినిమాతోనే చిరంజీవి- రామ్ చరణ్ కలిసి పూర్తి స్థాయిలో తెర పంచుకోబోతున్నారు. ఈ భారీ సినిమా నిర్మాణంలో భాగమవుతూనే 'సిద్ద' అనే కీలకపాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాత్ర సినిమాను మలుపుతిప్పేదిగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మెగా అభిమానులను కనువిందు చేస్తూ 'ఆచార్య' నుంచి తండ్రీ కొడుకులు కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు కొరటాల. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ చేతిలో తుపాకులు పట్టి కనిపించారు. మొత్తానికి ఈ సర్‌ప్రైజింగ్ పోస్టర్ రామ్ చరణ్ బర్త్ డేను మరింత స్పెషల్ చేసేసింది. ''ధర్మానికి ధైర్యం తోడైన వేళ'' అంటూ కొరటాల విడుదల చేసిన ఈ పోస్టర్ సామజిక మాధ్యమాల్లో వెంటనే వైరల్ అయింది. ''మీ పక్కన నటించడం అంటే నా కల నెరవేరవడం వంటిది నాన్నా.. ఇంత కంటే గొప్ప బర్త్ డే గిఫ్ట్ నేను ఇంకా ఎప్పుడూ చూడకపోవచ్చు'' అని ఈ పోస్టర్ పంచుకుంటూ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో చిరంజీవి నక్సలైట్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఆ పోరాటంలోనే రామ్ చరణ్ 'సిద్ద' పాత్రలో చిరుకు తోడుగానిలుస్తాడని తాజాగా విడుదలైన పోస్టర్ ద్వారా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ మే 13న 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31pXjxK

Happy Birthday Ram Charan: మెగా ఫ్యామిలీకి మేజర్ అసెట్.. హ్యాపీ బర్త్ డే మై బాయ్ అంటూ చిరంజీవి ఎమోషనల్ వీడియో

Birthday: 'చిరుత'లా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూకి అగ్ర హీరోల్లో ఒకరుగా, మెగా వారసుడిగా సత్తా చాటుతున్నారు రామ్ చరణ్. మొదట స్టార్ కిడ్‌గా బరిలోకి దిగినా కూడా ఆ తర్వాత నటనాపరంగా భేష్ అనిపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించున్నారు. తన ప్రయాణంలో కొన్ని పరాజయాలు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగేయకుండా మరింత కసిగా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పు పొందుతున్నారు. అందుకే మెగా లోకం చెర్రీ సినిమాలకు నీరాజనం పడుతోంది. నిన్నటితరంలో అంటే క్రేజ్ ఎంతలా ఉండేదో.. నేటితరంలో రామ్ చరణ్ అంటే అంతే క్రేజ్ ఉందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి సినిమా అంటే ఫైట్స్, డాన్స్‌లే గుర్తొచ్చేవి. కథకు ఈ రెండూ మేజర్ అసెట్ అయ్యేవి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే పంథా కొనసాగిస్తూ ప్రేక్షకుల చేత బెస్ట్ డాన్సర్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయగలనని ఇప్పటికే పలు డిఫరెంట్ రోల్స్ చేసి నిరూపించుకున్న ఆయన మెగా ఫ్యామిలీకి మేజర్ అసెట్ అయ్యారని చెప్పుకోవచ్చు. మెగా వారసుడిగా, మెగా ఫ్యామిలీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న రామ్ చరణ్‌ని చూసి తండ్రిగా చిరంజీవి ఉప్పొంగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేడు (మర్చి 27) కొడుకు 36వ పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ అందించారు చిరంజీవి. ఈ మేరకు మెగా అభిమానులు ఫిదా అయ్యేలా ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేస్తూ 'హ్యాపీ బర్త్ డే మై బాయ్' అన్నారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ తనకు రక్షణ ఇచ్చేది రామ్ చరణ్ అని తెలిపేలా చిన్నప్పుడు రామ్ చరణ్ గొడుగు పట్టుకున్న ఫొటోతో పాటు ఇటీవల అలాంటివే మరో రెండు ఫొటోలను కూడా జత చేసి ఓ అద్భుతమైన వీడియోను మెగా అభిమానుల ముందుంచారు చిరంజీవి. ఈ వీడియోలో డాడీ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యమ అట్రాక్ట్ చేస్తోంది. చిరంజీవి పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోతూ చెర్రీకి బర్త్ డే విషెస్ వెల్లువలా పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఫైనల్‌గా.. తనదైన స్టైల్‌లో మెగా లోకాన్ని ఉర్రూతలూగిస్తున్న రామ్ చరణ్‌కి మీ మా 'సమయం' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2P3l7VX

Apple Music Gets 'Saylists' for Users With Speech-Sound Disorders: Report

Apple has collaborated with Warner Music to introduce the new 'Saylists' feature. The new feature will analyse the song lyrics and recognise phrases that may be challenging for speech and sound...

from NDTV Gadgets - Latest https://ift.tt/3tZr8kX

Asus ZenFone 7, ZenFone 7 Pro Getting Android 11 Update

Asus ZenFone 7 and ZenFone 7 Pro are receiving their share of Android 11 update in Taiwan along with March 2021 android security patch. Asus hasn't detailed any information on when the rest of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2P8Bgt1

FAU-G Now Available on App Store for iPhone, iPad, and iPod touch

FAU-G is now available on App Store for iPhone, iPad, and iPod touch users. The game is 643MB in size and requires iOS 10.0 or later for iPhone users and iPadOS 10.0 or later for iPad users.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NS8jAS

Varun Tej: రామ్ చరణ్ బర్త్ డే.. రాజమౌళి కంటే ముందుగానే వరుణ్ తేజ్ ట్రీట్.. మెగా లోకంలో సంబరాలు

ఓ స్టార్ హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు బర్త్ డే సీడీపీలు, ఆయన గ్రేట్‌నెస్ తెలిపేలా మోషన్ పోస్టర్స్ హల్చల్ చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఇక సదరు హీరో నటిస్తున్న సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వడం అయితే మరీ నాచురల్ అయింది. ఈ నేపథ్యంలోనే రేపు (మార్చి 27) మెగా పవర్ స్టార్ సందర్భంగా నేటి నుంచే సోషల్ మీడియా షేక్ అవుతోంది. చెర్రీ బర్త్ డే పురస్కరించుకొని రాజమౌళి కంటే ముందుగానే స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మెగా అభిమానుల కోసం రీసెంట్‌గా సాయిధరమ్‌ తేజ్‌ రిలీజ్‌ చేసిన కామన్‌ డీపీ పెద్దగా ఆకర్షించకపోగా దానిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ చేదు అనుభవాన్ని మరిపిస్తూ తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ మోషన్‌ పోస్టర్‌ బయటకు వదిలారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ షార్ట్ వీడియోలో.. గుర్రంపై స్వారీ చేస్తూ నిప్పుల మధ్యలో నుంచి దూకుతున్న సింహంలా రామ్ చరణ్ కనిపిస్తుండటం, నిప్పునే ప్రధానంగా ఎంచుకొని ఈ వీడియో రూపొందించడంతో మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు చెర్రీ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ ప్రకటన చేశారు దర్శకధీరుడు రాజమౌళి. చెర్రీ బర్త్ డే కంటే ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ అని పేర్కొంటూ RRR నుంచి రామరాజుగా రామ్ చరణ్ కొత్త అవతారం చూపించబోతున్నామని తెలిపారు. నేటి సాయంత్రం 4 గంటలకు ఈ అప్డేట్ ఉంటుందని చెప్పారు. అయితే జక్కన్న కంటే ముందే వరుణ్ తేజ్ ఇలా స్పెషల్ ట్రీట్ ఇవ్వడం మెగా లోకంలో సంబరాలను రెట్టింపు చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31lnrdq

Philips Smart TV Range 2021 Launched in India

Philips smart TV range 2021 has been launched in India by Philips brand licensee TPV Technology. The range consists of 10 different models that are available under four distinct series, namely the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Pt3TRF

iPhone 12 Pro Max Is Best iPhone of 2021: Consumer Reports

iPhone 12 Pro Max has been dubbed the best iPhone to buy in 2021 by the non-profit organisation Consumer Reports. Samsung Galaxy Note 20 Ultra takes the title of best Android phone for 2021.

from NDTV Gadgets - Latest https://ift.tt/31kcWa5

Samsung Galaxy F02s Could be Priced at Rs 8,999 in India

Samsung Galaxy F02s could be priced at Rs 8,999 for the 3GB + 32GB storage variant, and Rs. 9,999 for the 4GB + 64GB storage version, as per a tipster. The smartphone was previously spotted on Google...

from NDTV Gadgets - Latest https://ift.tt/3d4IHtm

Thursday 25 March 2021

‘ఉప్పెన’లాంటి లాభాలు.. దర్శకుడికి నిర్మాతల భారీ గిఫ్ట్.. గురువు‌కు మొదటి ప్రాధాన్యం

ఇప్పటి వరకు 2021లో టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్, రికార్డులు అన్నీ కూడా 'ఉప్పెన' పేరు మీదున్నాయి. ఉప్పెన సినిమా కలెక్షన్లు చూసి అందరూ షాక్ అయ్యారు. అటు సినీ వర్గాలు, ఇటు సినీ పండితులు ఉప్పెన వసూళ్లు చూసి నోరెళ్లబెట్టారు. కరోనా లాంటి సమయంలోనూ ఈ రేంజ్ వసూళ్లు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టడంతో నిర్మాతల ఇంట లాభాల పంట పండింది. ఉప్పెన సినిమా విషయాన్నికొస్తే.. అన్నీ సమంగా కుదరడంతో ఈ రేంజ్‌లో హిట్ అయింది. కథ పాతదే అయినా తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉండటం, క్లైమాక్స్ కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేయడంతో అందరూ బాగానే కనెక్ట్ అయ్యారు. అన్నింటి కంటే ముఖ్యంగా హీరోహీరోయిన్లుగా తెరకు మొదటగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ కృతి శెట్టిల కాంబినేషన్‌కు అందరూ ఫిదా అయ్యారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీత, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఉప్పెన పాటలు సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక విజువల్‌గానూ మరో స్థాయిలో తెరకెక్కించారు. ఇలా ఉప్పెన సినిమాకు అన్ని విషయాలు కలిసి రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఉప్పెన నిర్మాతలకు పెట్టిన దానికి నాలుగైదు రెట్ల లాభాలను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. అలా సినిమా అనుకున్న దాని కంటే ఎక్కువగా విజయం సాధించడంతో నిర్మాతలు ఫుల్ ఖుషీ అయ్యారు. అలా వచ్చిన లాభాల్లోంచి హీరోకు అదనంగా కోటి, హీరోయిన్‌కు రూ. 25 లక్షలను ఇచ్చినట్టు తెలుస్తోంది. పారితోషికం కాకుండానే ఇలా అదనంగా ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక అంతే కాకుండా భారీ బ్లాక్ బస్టర్ తీసి.. మొదటి అవకాశాన్ని ఇవ్వడం, దాన్ని నిలబెట్టుకోవడంతో బుచ్చిబాబుపై మైత్రి నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక బుచ్చిబాబుకు ఓ విలాసవంతమైన ఇళ్లు లేదా.. లగ్జరీ కారు బహుమతిగా ఇవ్వబోతోన్నట్టు ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ అది ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి బుచ్చిబాబు కాస్ట్‌లీ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు నిర్మాతలు. అందులో తన గురువైన సుకుమార్‌ను మొదటగా ఎక్కించుకుని తన ప్రేమను చాటుకున్నాడు బుచ్చిబాబు. ఈ దర్శకుడు తన రెండో సినిమాను కూడా మైత్రి బ్యానర్‌లోనే చేయబోతోన్న విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3spDmmM

Moto G100, Moto G50 With 5,000mAh Battery Launched

Moto G100 is priced at EUR 499.99 (roughly Rs. 42,500) for the lone 8GB RAM + 128GB storage model. The Moto G50, on the other hand, is priced at EUR 229.99 (roughly Rs. 19,500) for the 4GB RAM + 64GB...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Pq87cC

Elon Musk's Anti-Union Tweet From 2018 Must Be Deleted: US Labour Board

Tesla CEO Elon Musk's 2018 tweet threatening employees would lose their stock options if they formed a union was illegal and should be deleted, the US National Labor Relations Board said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2OZQNLR

Big Tech CEOs and US Lawmakers Clash Over Disinformation

US lawmakers unleashed a torrent of criticism against social media top executives, blaming the companies for amplifying false content and calls to violence, while promising new regulations to stem...

from NDTV Gadgets - Latest https://ift.tt/3d62EzO

వీడియో బయటపడితే ఇండస్ట్రీలో ఉండవ్.. అవసరాల శ్రీనివాస్ భలే డ్రామా చేశాడే! ఇదీ అసలు మ్యాటర్

గత రెండు మూడు రోజులుగా సినీ నటుడు, రచయిత, దర్శకుడు నిజ స్వరూపం ఇదీ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అవసరాల శ్రీనివాస్ దగ్గర మూడేళ్లుగా కో- డైరెక్టర్‌గా పని చేశానని, తనను అవమానించి ఆఫీస్ నుంచి గెంటేశాడని చెబుతూ మహేష్ అనే వ్యక్తి ఈ వీడియోను బయటపెట్టడంతో జనాల్లో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇందులో అవసరాల శ్రీనివాస్ బూతులు తిడుతూ కనిపించగా.. నేను మూడేళ్లుగా మీ దగ్గర కష్టపడుతున్నా.. నన్నెందుకు తిట్టావ్.. ఎందుకు బయటకు పంపావంటూ మహేష్ ఆవేదన చెందటం కనిపించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ షాకింగ్ వీడియో బయటకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇదంతా నిజామా? లేక సినిమా ప్రమోషనా? అనే డౌట్ జనాల్లో వచ్చినప్పటికీ ఇష్యూ మాత్రం చర్చల్లో నిలిచింది. అయితే అంతా భావించినట్లుగానే ఇదో ప్రమోషన్ డ్రామా అన్నట్లుగా తాజాగా విడుదలైన ‘101 జిల్లాల అందగాడు’ ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఫస్ట్ లుక్‌లో సేమ్ టు సేమ్.. వైరల్ అయిన ఆ వీడియోలో కనిపించిన అవసరాలే కనిపించారు. పైగా ఈ మూవీలో ఆయన బట్టతలతోనే కనిపించనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా చెప్పడంతో జనాల్లో వచ్చిన అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రమోషన్స్ కోసమే ఆ వీడియో వదిలారు, అది ఓ డ్రామా అని అంతా ఫిక్సయ్యారు. కాగా, ‘101 జిల్లాల అందగాడు’ సినిమాలో అవ‌స‌రాల శ్రీనివాస్ టైటిల్ పాత్ర‌ పోషిస్తూ కథ అందించగా.. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌. కామెడీకీ పెద్ద పీట వేస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారని, మే నెల 7వ తేదీన చిత్ర రిలీజ్ ప్లాన్ చేశారని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NZTYmc

The Suicide Squad Trailer Release Date Set for Friday

The Suicide Squad trailer release date is March 26, Warner Bros. has announced. It will also be available in Hindi, Tamil, and Telugu. The Suicide Squad release date is August 6.

from NDTV Gadgets - Latest https://ift.tt/3w0QW28

OTT Platforms Should Be Held Responsible for Content: Ravi Shankar Prasad

India's technology minister said video streaming services have to be "responsible and accountable" for their shows and movies, defending rules introduced last month that regulate such content.

from NDTV Gadgets - Latest https://ift.tt/2P77x3H

Amazon Said to Call on India Not to Alter E-Commerce Investment Rules

Amazon asked the Indian government not to change e-commerce foreign investment rules until investigations into its business practices had been concluded, two sources familiar with the discussions...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PsfjVB

New York Times Article on NFT Sells for Over Half a Million Dollars

A New York Times columnist sold one of his articles in digital form for $563,000 (roughly Rs. 4 crore), the latest example of the craze surrounding NFTs, that collectors are snapping up.

from NDTV Gadgets - Latest https://ift.tt/31hD8lP

Xiaomi Said to Plan Electric Vehicle Production Using Great Wall's Factory

Xiaomi plans to make electric vehicles (EVs) using Great Wall Motor's factory, said three people with direct knowledge of the matter, making it the latest tech firm to join the smart mobility race.

from NDTV Gadgets - Latest https://ift.tt/2P9stH9

Google Stadia May Add Touchscreen Controls on Android: Report

Google's cloud gaming service Stadia is testing touchscreen controls on Android and might roll out a Direct Touch feature in it soon.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lVMaOW

Why are COVID-19 cases increasing?

'We really need to look seriously to see if there are any local variants.'

from rediff Top Interviews https://ift.tt/3d51Ye5

Vijay Deverakonda: ఆ స్పాట్‌లో రష్మికతో కనిపించి షాకిచ్చిన విజయ్ దేవరకొండ.. తొడలు కనిపించే నిక్కర్లతో!

తెలుగు తెరపై క్రేజీ జోడీగా గుర్తింపు పొందారు విజయ్ దేవరకొండ- . 'గీతగోవిందం' సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి ఆకట్టుకున్న వీళ్ళు 'డియర్ కామ్రెడ్' మూవీతో మరోసారి అట్రాక్ట్ చేశారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ అందుకోవడమే గాక ప్రేక్షకుల చేత పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకున్నారు. దీంతో ఆ మధ్య విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ గురించిన కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుందనే న్యూస్ వైరల్ అయింది. నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక మందన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడానికి విజయ్ దేవరకొండనే కారణం అనే రూమర్లు సైతం వినిపించడంతో విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇవేవీ పెద్దగా పట్టించుకోని ఈ జోడీ.. ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీ చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తోంది రష్మిక. కాగా, తాజాగా ఈ ఇద్దరూ ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ స్పాట్ వద్ద కెమెరాకు చిక్కడంతో విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఎఫైర్ తాలూకు విషయాలు మరోసారి చర్చల్లో నిలిచాయి. ముంబైలోని ఓ స్టార్ హోటల్‏లో డిన్నర్‏కు వెళ్లిన ఈ క్రేజీ సెలబ్రిటీలు తొడలు కనిపించే నిక్కర్లతో కనిపించడమే గాక రష్మిక చేతిలో ఫ్లవర్ బొకే ఉండటంతో ఇష్యూ వైరల్‌గా మారింది. సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న `మిష‌న్ మ‌జ్ను` సినిమాతో ర‌ష్మిక బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కానున్న నేపథ్యంలో రష్మిక చేరుకుంది. కొన్ని రోజులుగా అక్కడే విజయ్ దేవరకొండ 'లైగర్' షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా కూడా ఇలా ఇద్దరూ ఓకే ప్లేస్‌లో కలవడంతో డేట్‌కి వెళ్లారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PbYuyl

OK Computer Review: Anand Gandhi's Bizarre Hotstar Series Is 'Pav Bhaji'

OK Computer Hotstar review: Anand Gandhi's bizarre series, inspired by Hitchhiker's Guide to the Galaxy, follows a cop (Vijay Varma) solving a man's death by a self-driving car with the help of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3suQkji

'Tamilians don't believe in BJP's Hindutva'

'Even though we are very religious and God fearing, we do not subscribe to the kind of Hindutva they practise, a very hierarchical, Brahmanical, Hindutva.'

from rediff Top Interviews https://ift.tt/3lQpj7n

రంగ్ దే ట్విట్టర్ రివ్యూ: సినిమాపై ఆడియన్స్ రిపోర్ట్ ఎలా ఉందంటే..

బ్యాచిలర్ లైఫ్ నుంచి భర్తగా ప్రమోషన్ అందుకున్నాక వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు యంగ్ హీరో . జంటగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'రంగ్ దే'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్ర ప్రమోషన్స్ ఫుల్లుగా చేసి సినిమాపై హైప్ పెంచేసుకుంది చిత్రయూనిట్. ముఖ్యంగా హీరోహీరోయిన్ నితిన్- కీర్తిసురేష్ లను కొత్తగా, చాలా డిఫరెంట్ వే లో చూపించబోతున్నట్లు ప్రమోషన్స్ చేపట్టారు. అర్జున్‌, అనుగా నటిస్తున్న ఆ ఇద్దరి లవ్ స్టోరీ ఎలా నడించిందనే కథ, అందులో ట్విస్టులు లాంటి సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ రోజే (మార్చి 26) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ రెస్పాన్స్ తెలుపుతున్నారు. మరి ఆ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దామా.. అను, అర్జున్ చిన్నప్పటి సన్నివేశాలతో ప్రారంభమైన ఈ సినిమా ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానాంశంగా సాగిందని అంటున్నారు. హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలతో మొదలై అను, అర్జున్‌పై ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుందట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుందని టాక్. నితిన్- కీర్తి సురేష్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయిందని, పాటలు, విజువల్స్ ఫర్వాలేదనిపించాయని.. ఫస్టాఫ్ ఓకే కానీ సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని ట్వీట్స్ వస్తున్నాయి. మొత్తానికైతే ఇది కంప్లీట్ డిఫరెంట్ మూవీ అయితే కాదని, రొటీన్ స్టోరీనే అంటున్నారు. హీరోహీరోయిన్లతో పాటు కమెడియన్స్ పర్‌ఫార్‌మెన్స్ సినిమాకు ఓ అసెట్ అయిందని చెబుతున్నారు. మరోవైపు నితిన్ 'రంగ్ దే' మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, యంగ్ హీరో సందీప్ కిషన్, సుశాంత్ తదితరులు ట్వీట్స్ చేస్తున్నారు. మరి కాసేపట్లో 'సమయం' నుంచి ఈ సినిమా పూర్తి రివ్యూ రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lRHLwc

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd