Thursday 31 October 2019

థియేటర్ దగ్గర టికెట్స్ అమ్మిన విజయ్ దేవరకొండ

థియేటర్ దగ్గర టికెట్స్ అమ్మిన విజయ్ దేవరకొండ




from Telugu Samayam https://ift.tt/2WwHamY

Vivo S5 Launch on November 14, to Be Targeted at Style-Conscious Buyers

Vivo S5 will be launched on November 14, the company announced in a teaser earlier today. The smartphone will be a part of the company's S-series that targets style-conscious buyers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Pxp03b

GRRM Will Finish The Winds of Winter Before Writing House of the Dragon

George R.R. Martin - the author behind A Song of Ice and Fire novel series, which served as the basis for Game of Thrones - has said that he might write a few episodes of the newly-confirmed...

from NDTV Gadgets - Latest https://ift.tt/2r2sK2o

Motorola Razr 2019 Foldable Phone Leaked in Renders Ahead of Launch

Motorola Razr 2019 foldable phone is seen to sport Red and Black finishes, and looks like an ordinary flip-phone when in folded position.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JE5bmY

NPCIL Admits Malware Attack on Computer in Kudankulam Nuclear Power Plant

The Nuclear Power Corporation of India (NPCIL), a public sector undertaking under the Department of Atomic Energy, however, added that the plant systems were not affected.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NxNB50

Why Kerala's start-up ecosystem is unique!

'We have integrated start-up space created in almost all the 14 district headquarters of the state.'<br>'They have incubation facilities providing entrepreneurs common facilities like shared software, legal support, fab labs, hardware, manufacturing facilities and services like chartered accounting facilities, etc, enabling the start-ups to concentrate on technology R&amp;D and product development.'

from rediff Top Interviews https://ift.tt/325r3xK

ShopClues Acquired by Singapore-Based Qoo10 in an All-Stock Deal

Qoo10 has acquired ShopClues in an all-stock deal. The merger was approved by board of directors and major shareholders of both companies.

from NDTV Gadgets - Latest https://ift.tt/2N4rCnv

No Information on India Purchasing Israeli Spyware, MHA in RTI Reply

Pegasus allegedly exploited WhatsApp's video calling system with installing the spyware via giving missed calls to snoop on 1,400 select users globally.

from NDTV Gadgets - Latest https://ift.tt/36hEC0F

iPhone 11 Launch Timing Helped Apple's Uncertain China Rebound: Analysts

Apple managed to largely stem a fall in China revenue in the September quarter thanks to the release-timing of the iPhone 11, a cheaper variant, and a bit of good luck, but analysts said the company's...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NsKKKR

Watch the New Trailer for Netflix's The Witcher, Out in December

We now have a full-length trailer and release date - December 20 - for The Witcher, Netflix's Henry Cavill-starrer live-action series adaptation of Andrzej Sapkowski's book series of the same...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JGlQGr

Facebook Sued for Age, Gender Bias in Financial Services Ads in the US

Facebook was sued on Thursday in a proposed class action accusing it of discriminating against older and female users by withholding advertising for financial services such as bank accounts,...

from NDTV Gadgets - Latest https://ift.tt/36mM2jc

Government Officials Said to Be Targeted in WhatsApp Hack Around the Globe

Senior government officials in multiple US-allied countries were targeted earlier this year with hacking software that used WhatsApp to take over users' phones, according to people familiar with the...

from NDTV Gadgets - Latest https://ift.tt/322K8AP

‘మీకు మాత్రమే చెప్తా’ ట్విట్టర్ రివ్యూ.. నిర్మాతగా విజయ్ దేవరకొండ పాస్

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తారు. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో తన వద్దకు వచ్చిన కథను.. ఆ సినిమా డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ను హీరోగా చేసి ఇప్పుడు తెరకెక్కించారు. ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ ఇప్పటి వరకు రాని ఒక కొత్త స్టోరీ లైన్‌తో వచ్చిన చిత్రంలో అభినవ్ గోమఠం, అనసూయ, వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అంతికా మిశ్రా నటించారు. షమీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. Also Read: నటీనటలు, సాంకేతిక వర్గం సంగతి పక్కనబెడితే.. ఇది విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. విజయ్ దేవరకొండ అయితే ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ వీడియో కూడా చేశారు. మొత్తం మీద అంచనాల నడుమ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. మరోవైపు, హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో గురువారం రాత్రి సెలబ్రిటీ ప్రీమియర్ షో కూడా వేశారు. సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. See Photos: ప్రస్తుతానికి అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా ఫుల్ కామెడీగా ఉందని అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఫన్ రైడ్ అని కొంత మంది ట్వీట్లు చేశారు. చూడదగిన సినిమా అని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో అయితే నవ్వలేక పొట్టచెక్కలైపోతుందని కూడా అంటున్నారు. ఇక సెలబ్రిటీ షో చూసినవాళ్లలో చాలా మంది సినిమా గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ అద్భుతంగా చేశారని, అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్ సూపర్ అని చెబుతున్నారు. మొత్తం మీద హీరోగా సూపర్ సక్సెస్ అయిన విజయ్ దేవరకొండ.. నిర్మాతగానూ సక్సెస్ అయినట్టే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/334FcNl

గీతాంజలికి కన్నీటి నివాళి.. తీవ్ర భావోద్వేగానికి గురైన హేమ

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం గుండెపోటుకు గురైన గీతాంజలిని కుటుంబసభ్యులు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గీతాంజలి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లోని సభ్యులు గీతాంజలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు కన్నీటి నివాళి అర్పించారు. గీతాంజలి నివాసంలో ఉంచిన ఆమె మృతదేహాన్ని ‘మా’ సభ్యులు ఉత్తేజ్, హేమ, రమాప్రభ, శివాజీ రాజా తదిరులు సందర్శించి నివాళులర్పించారు. అలాగే, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అయితే, గీతాంజలి మృతి పట్ల నటి హేమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. Also Read: మరోవైపు గీతాంజలికి నివాళులర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘క్షణంలో జీవితం ఏమైపోతుందో అర్థంకాని విషయం. ఈరోజు భోజనానికి వస్తానని చెప్పిన మనిషి ఏకంగా స్వర్గానికి వెళ్లిపోవడం చాలా బాధగా అనిపించింది. అందరూ పోవాల్సినోళ్లమే.. కానీ, హఠాత్తుగా పోయినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆమె ఎంతో ఉత్తమురాలు, మంచి మనిషి. ఆమె తప్పకుండా స్వర్గానికే వెళతారు. అలాంటి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Pz44sD

Xiaomi Teasers Reveal Mi TV Series 5, Mi Watch Features and Specifications

Mi TV Series 5 will be powered by Amlogic T972 chip, Xiaomi had revealed ahead of the Smart TV lineup's official launch.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PuwLH7

Apple HomePod Gets Update Expected to Fix Bricking Issue

Apple HomePod users have started receiving iOS 13.2.1 update that is available for download through the Home app.

from NDTV Gadgets - Latest https://ift.tt/2q4WCuu

Samsung Posts Best Mobile Business Profit in Six Quarters

Samsung Electronics warned of a smaller mobile business profit on Thursday as its rival Apple gave a positive iPhone sales outlook, dampening hopes new models will help the world's largest smartphone...

from NDTV Gadgets - Latest https://ift.tt/36uxCO6

సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు




from Telugu Samayam https://ift.tt/34iArQs

సముద్రంలో జలకాలాట.. మాల్దీవుల్లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తోన్న రేణు దేశాయ్

మల్టీ టాలెండెట్ రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత తన ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన ఆమె.. మరాఠి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలుగా ఒక సినిమా, నిర్మాతగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులోనూ ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా ఉంటూనే పిల్లలతోనూ ఆనందమైన వ్యక్తిగత జీవితాన్ని గుడుపుతున్నారు రేణు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆమె ఒంటరిగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా అందమైన మాల్దీవుల్లో. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, రెండు అందమైన ఫొటోలను కూడా షేర్ చేశారు. సముద్రంలో ఒంటరిగా జలకాలాట ఆడటం ఎంతో బాగుందని పేర్కొన్నారు. Also Read: ‘‘పర్వతాలు నా హృదయమైతే, మహాసముద్రం నా ఆత్మ అని ఇప్పుడు నాకు తెలిసింది. ఈ మాల్దీవులు విహారయాత్రలో సముద్రంలో నేను ఒంటరిగా గంటలపాటు ఈతకొట్టిన తరవాత ఈ విషయం నాకు అర్థమైంది. ఒక చేప ఆత్మ నాలో ఉందని తెలుసుకున్నాను. అగ్ని నాకు ఇష్టమైన భూతం అంటే వెటకారంగా అనిపించేది. అగ్ని అనే కాన్సెప్ట్‌కు నేను బాగా ఆకర్షితురాలి అయ్యాను. కానీ, నీటిలో ఉంటే ఇంట్లో ఉన్న భావన కలుగుతోంది. జీవితం అంటే ఇదే అని ఇప్పుడు నాకు తెలిసింది. వ్యంగ్యాలు, వైరుధ్యాలు’’ అని వేదాంతం చెప్పుకొచ్చారు రేణు. ప్రస్తుతం రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్య.. తమ తండ్రి పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నట్టు తెలిసింది. దీపావళి పండుగకు వీళ్లిద్దరూ తండ్రి వద్దకు వచ్చారు. చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో తండ్రి పవన్‌తో కలిసి వీరిద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఆయన దగ్గరే ఉన్నట్టు తెలిసింది. అందుకే, రేణు దేశాయ్ ఒంటరిగా మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లినట్టున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36jVBPV

Apple Acknowledges Bug That Removed 22 Million App Store Reviews

A bug that stayed in the Apple App Store for a week erased more than 20 million ratings of popular apps such as Google, Microsoft, Nike, Starbucks and Hulu among others, says a media report.

from NDTV Gadgets - Latest https://ift.tt/320vkml

Redmi Note 5 Pro Gets Stable MIUI 11 Update in India: Reports

Xiaomi Redmi Note 5 Pro has reportedly begun receiving the MIUI 11 update in India that also brings October Android security patch.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Jyv3QX

Wednesday 30 October 2019

WhatsApp Pay India Launch Soon: Mark Zuckerberg

Facebook is inching closer to launch much-anticipated WhatsApp Pay in India and will soon have a positive news to share, the company's CEO Mark Zuckerberg has said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Wrn0e2

Facebook a 'Megaphone for Hate' Against Indian Minorities

Facebook is failing to rein in a "tsunami" of hate posts inflaming ethnic tensions in India's Assam state, campaign group Avaaz said on Wednesday, with content about "criminals", "rapists",...

from NDTV Gadgets - Latest https://ift.tt/3233fea

1.3 Million Indian Credit, Debit Card Details Up for Sale on Dark Web

Nearly 1.3 million debit and credit card data of Indian banking customers that can fetch up to $130 million for cybercriminals are available on Dark Web for open sale.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WDk5PP

Airtel No Longer Offers Data Rollover for Broadband, Prepaid Customers

Airtel broadband and prepaid customers can no longer avail the data rollover facility that was meant to carry forward the leftover data to the next billing or recharge cycle. However, Airtel postpaid...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PxNlpq

Here's Why Game of Thrones Creators Quit Star Wars

New reports claim David Benioff and D.B. Weiss chose to walk away due to creative differences and not wanting to be part of another "toxic fandom", while Lucasfilm president Kathleen Kennedy...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WvjAqY

రెమ్యునరేషన్ పెంచేసిన బాలకృష్ణ.. స్పందించిన నిర్మాత

నటిసింహా నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేశారని, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘రూలర్’ సినిమాకు భారీగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గతేడాది వచ్చిన ‘జైసింహా’ సినిమాకు రూ.6 కోట్లు తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు ‘రూలర్’ సినిమాకు రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ రెండు సినిమాలకు సి.కళ్యాణే నిర్మాత. దీంతో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించింది. బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేయడంతో బడ్జెన్‌ను సరిచేసుకోవడానికి మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పనిచేసేవారికి సి.కళ్యాణ్ కోత విధిస్తున్నారని కూడా రూమర్ వచ్చింది. Also Read: అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. బాలయ్య పారితోషికం కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టే మనిషి కాదని కళ్యాణ్ అన్నారు. ‘‘బాలకృష్ణతో గతంలో పనిచేశాను. ఆయన చాలా మంచివారు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఎప్పుడూ ఏదీ డిమాండ్ చేయలేదు. రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతున్నారనే వార్తల్లో నిజం లేదు. మా మధ్యన రెమ్యునరేషన్ గురించి అసలు చర్చే జరగలేదు. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది’’ అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు. Also Read: కాగా, ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తు్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన పోలీస్ అధికారి లుక్ అయితే అభిమానులను కట్టి పడేసింది. బాలయ్య కాస్త బరువు తగ్గి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌లా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/332JNiW

Redmi 7 Gets MIUI 11 Stable Update in India With October Security Patch

Xiaomi has started the rollout of MIUI 11 stable update for the Redmi 7 in India that also brings the October security patch.

from NDTV Gadgets - Latest https://ift.tt/2pjl6jM

Apple Posts Record Quarterly Revenue in India as Mac Sales Rise

Apple revealed that it established new Q4 earnings record in India and several other markets, including the US, Brazil, and various South-East Asian countries. With the stellar Q4 showing, Apple seems...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Jwbp8r

Twitter to Ban Political Ads in Apparent Swipe at Facebook

Twitter and rival Facebook face growing pressure to stop carrying ads that spread false information that could steer elections.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JDhsYL

Facebook Now Has 1.62 Billion Daily Users, Beating Growth Estimates

Facebook reported 2.8 billion monthly users and 2.2 billion daily users across Facebook, Messenger, Instagram and WhatsApp, both slightly higher than the prior quarter.

from NDTV Gadgets - Latest https://ift.tt/3214SJ9

Apple Tunes Out Trade War as New AirPods, Services Lift Holiday Outlook

The results mark the fourth straight quarter of year-over-year declining iPhone sales.

from NDTV Gadgets - Latest https://ift.tt/34if69O

From Star Wars to Jack Ryan, TV Shows to Watch in November

Star Wars series The Mandalorian, Jack Ryan season 2, Rick and Morty season 4, The Crown season 3, Little Things season 3, and more - these are the biggest TV shows to look forward to in November...

from NDTV Gadgets - Latest https://ift.tt/34fHE3r

Apple Beats Profit Forecasts Amid Growth in Services, Wearables

Chief executive Tim Cook said Apple saw its best-ever revenue gains for the fiscal fourth quarter period.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NqwHpc

'For sustained growth, investment is critical'

The economy could grow at 6-6.5 per cent this fiscal year (2019-20 or FY20), said Chief Economic Advisor Krishnamurthy Subramanian, revising his earlier estimate of 7 per cent in the Economic Survey.

from rediff Top Interviews https://ift.tt/3308SuM

అలనాటి మేటి నటి గీతాంజలి గుండెపోటుతో కన్నుమూత

సీనియర్‌ నటి గీతాంజలి గురువారం కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన గీతాంజలి.. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఆయనే కథానాయుడిగా నటించిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు. కలవారి కోడలు, డాక్టర్‌ చక్రవర్తి, లేతమనసులు, బొబ్బిలియుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం సీతారాముల కళ్యాణంలో గీతాంజలి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె ఎన్టీఆర్‌కు పోటీగా నటించి మెప్పించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మిం. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివిన గీతాంజలి. మూడేళ్ల వయసు నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకున్నారు. నాలుగో ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. గీతాంజలి అసలు పేరు మణి. 1963లో పారస్‌మణి అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని పేరు సూచించారు. ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడిపోయింది. సహనటుడు రామకృష్ణతో వివాహం తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఆమె పెళ్లైన కొత్తలో,మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్‌ మహాలక్ష్మి. రాజకీయాల్లోకి వచ్చిన గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36kgeeU

రామ్ ‘రెడ్’ మూవీ ఓపెనింగ్.. పూరి, ఛార్మి హంగామా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయనున్నారు. దీపావళి సందర్భంగా సోమవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిన్న టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈరోజు (అక్టోబర్ 30న) సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. Also Read: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన రామ్.. తనతో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి క్లాసికల్ మూవీస్ తీసిన తిరుమల కిషోర్‌ను నమ్ముకున్నారు. అయితే, పోస్టర్లు చూస్తుంటే ఇది మంచి మాస్ మూవీలా అనిపిస్తోంది. అందుకే, ఈ సినిమా ఓపెనింగ్‌కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు అతిథిగా తీసుకొచ్చారు రామ్. ముహూర్తపు సన్నివేశానికి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ తొలి క్లాప్ కొట్టారు. ఈ సమయంలో ఛార్మి అరుపులు, కేకలతో హంగామా చేశారు. ఆ తరవాత పూరి, ఛార్మిలను రామ్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇదిలా ఉంటే, ‘రెడ్’ సినిమా నవంబర్ 16 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి ఏప్రిల్ తొలివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ చెప్పారు. తమ బ్యానర్‌లో ఇదొక విభిన్నమైన చిత్రం అవుతుందని తెలిపారు. ఇది తమిళ చిత్రం ‘తదమ్’కు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రవికిషోర్ స్పందిస్తూ.. పూర్తి రీమేక్ కాదని, స్టోరీ లైన్‌ను తీసుకొని చాలా మార్పులు చేశామని అన్నారు. సినిమా టైటిల్ మాదిరిగానే కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు తిరుమల కిషోర్ వెల్లడించారు. ఇదొక కమర్షియల్ థ్రిల్లర్ అని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2pt9LO3

Mi TV 4X 50 Review

Xiaomi's latest range of TVs includes the Mi TV 4X 50, a 50-inch 4K HDR LED Smart TV. We review this model to find out how it performs.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MYrA0j

iPhone SE 2 to Launch in March, Enter Mass Production in January: Kuo

Ming-Chi Kuo has claimed that iPhone SE 2 is scheduled to go into mass production in January 2020 and be launch at the end of March.

from NDTV Gadgets - Latest https://ift.tt/2q5bGbk

Redmi K20 Pro Starts Receiving MIUI 11 Stable Update in India: Reports

Few users have taken to the forums to confirm the arrival of the Android 10-based MIUI 11 Stable ROM update on the Redmi K20 Pro in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MVWUge

HBO Max Streaming Service to Launch in May 2020 at $14.99 per Month

Some existing subscribers to HBO's cable channel or HBO Now will get free access to HBO Max, AT&T said.

from NDTV Gadgets - Latest https://ift.tt/31YDVWo

బన్నీకి విలన్‌గా మక్కల్ సెల్వన్.. ఓకే చెప్పిన తమిళ స్టార్ నటుడు

కోలీవుడ్‌లో సూపర్ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తోన్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి పాత్రల్లో నటిస్తున్నారు విజయ్. తమిళ అనువాద చిత్రం ‘పిజ్జా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ 41 ఏళ్ల నటుడు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో తమిళ యోధుడు రాజా పాండిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం, పంజా వైష్ణవ్ తేజ్ ఆరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ సేతుపతి టాలీవుడ్ భారీ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు వార్తలు వస్తు్న్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేయనున్నారని టాక్. ఇది అల్లు అర్జున్ 20వ సినిమా. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు. Also Read: అయితే, ఇప్పటికే విజయ్ సేతుపతికి సుకుమార్ స్టోరీ లైన్‌ను చెప్పారని.. పాత్రను కూడా వివరించారని అంటున్నారు. సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ విజయ్ సేతుపతికి బాగా నచ్చేసిందని, దీంతో విలన్‌గా నటించడానికి ఆయన అంగీకరించారని ఓ ప్రముఖ తమిళ దినపత్రికకు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను విజయ్ సేతుపతికి సుకుమార్ నెరేట్ చేయనున్నారని తెలిసింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. శేషాచలం అడవులు, తిరుమల పర్వత ప్రాంతాల్లో కథ నడుస్తుందట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NmslPP

Tuesday 29 October 2019

Apple Pay in EU Antitrust Spotlight as Regulators Seek Details

European Commission said it had information Apple may have restricted online payments for the purchase of goods and services made via merchant apps or websites, in breach of EU antitrust rules.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Wx41Pu

Government Said to Form Panel to Address Telecom Woes

India has formed a panel of bureaucrats to suggest ways to alleviate financial pressures on the telecoms sector, a ministry source said on Tuesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2q6R8zy

Mi CC9 Pro Official Teasers Highlight Curved Display, Camera Zoom

Xiaomi has released a couple of Mi CC9 Pro teasers that showcase the phone's curved display up close and its zooming capabilities in action.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PqOsax

యాంటీ ఏజింగ్ బ్యూటీ డ్రింక్.. రోజూ తాగితే మెరిసిపోతారు..

మన శరీరంలో ఇతర అవయవాలలాగానే, చర్మం కూడా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ముఖ్యపోషకాలు అవసరం. మన శరీర అవయవాలలో సున్నితమైనది. అన్నిటికన్నా పరిమాణంలో పెద్దది. కానీ, చర్మమే బయటి వాతావరణం కారణంగా ఎక్కువ ప్రభావితం అవుతుంది. అయితే మనం బయటి వాతావరణంలో మార్పులను కొంతవరకే నియంత్రించగలం కాబట్టి, శరీరం లోపలి వాతావరణాన్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటం ముఖ్యం. హార్మోన్ల సమతుల్యత, కొన్ని పోషకాల లోపం ఇవన్నీ చర్మానికి చాలా సమస్యలు తెస్తాయి. అందుకని కేవలం బయటకి అందంగా కన్పించటానికి ఖరీదైన కాస్మెటిక్స్ ను వేలు పోసి కొనేటప్పుడు, కొంచెం సమయం కేటాయించి ఆరోగ్యకరమైన డైట్ ను చర్మం కోసం కూడా పాటిస్తే మంచిది. చర్మసంరక్షణ టిప్స్... చర్మం ఆరోగ్యాన్ని పెంచే పోషకాల గురించి మాట్లాడితే.. యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3, -6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, విటమిన్ సి. యాంటీఆక్సిడెంట్లు మొక్కల నుండి వచ్చే చాలా ఆహారపదార్థాలు అంటే పండ్లు, కాయగూరలు, దినుసులు అన్ని కూడా మొక్కలలో ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని ముఖ్య విటమిన్లు వీటిల్లో సాధారణంగా ఉంటాయి. అలాగే, ఫ్యాటీయాసిడ్లు విత్తనాలు, నట్స్, మందంగా ఉన్న చేపలలో ఉంటాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిలో సాయపడుతుంది, విటమిన్ ఇ చర్మాన్ని సూర్యకాంతి, యువి కిరణాల నుండి రక్షణకి ముఖ్యమైనది. యాంటీ ఆక్సిడెంట్లు లోపలి వాపులను తగ్గించడానికి పోరాడతాయి, ఫలితంగా బయట చర్మంపై మచ్చలు, చారలు, మొటిమలు లేకుండా ఉంటుంది. ఈ అన్ని పోషకాలను కలిపి ఒకే రుచికరమైన డ్రింక్ గా రెసిపి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి, పసుపు డ్రింక్.. ఈ డ్రింక్ లో అరటిపండు, పైనాపిల్, అవిసెగింజలు, కొబ్బరిపాలు, కొబ్బరినూనె, అల్లం, దాల్చినచెక్క పొడి, పసుపు ఉంటాయి. ఈ డ్రింక్ ను మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలనుకుంటే భోజనంలో యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనె, పాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యమైన విటమిన్లని కలిగివుంటాయి, అలాగే అవిసెగింజలు మీకు సరిపడినంత ఒమేగా ఫ్యాటీయాసిడ్లని అందిస్తాయి. అల్లం,పసుపు రెండు వేర్లగా వాడే దినుసులు, ఇవి చర్మం సాగే గుణాన్ని మెరుగుపర్చి, వాపులతో పోరాడటం వంటివి చేసి వయస్సు పైబడే లక్షణాలను తగ్గిస్తాయి. ఈ డ్రింక్ ను తయారుచేసుకోవటం ఇలా : 1. అరటిపండు, పైనాపిల్ ను ముక్కలుగా తరగండి. 2. ఒక బౌల్ లో ఈ పండ్లముక్కలను వేసి, అందులో అవిసెగింజలు, తురిమిన అల్లం, కొబ్బరి నూనె, దాల్చినచెక్క పొడి, పసుపు పొడిని కూడా వేయండి. 3. కొబ్బరిపాలను కూడా పోసి చేత్తో కలుపుతూ చిదిమే బ్లెండర్ ను ఉపయోగిస్తూ అన్ని పదార్థాలని బాగా కలపండి. 4. మీకు ఈ డ్రింక్ తియ్యగా కావాలనుకుంటే కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా, చర్మం పొడిబారకుండా చూసుకోవటం ముఖ్యం. ఆరోగ్యకరమైన, శుభ్రమైన చర్మం కోసం బయట ఎండలో తిరిగొచ్చాక మీ ముఖాన్ని కడుక్కోండి. పండ్లు ఎప్పుడూ ఆరోగ్యానికి మంచివే. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిగ్గా అందంగా కనిపిస్తాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మన శరీరంలో తేమ శాతం తగ్గకుండా చూసుకోవాలి. తేమ లేని కారణంగా ఎవరైనా సరే నిర్జీవంగా కనిపిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. చాలా మంది పండ్లు తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. అలాంటివారు ఇలా ఫ్రూట్స్‌ని ఉపయోగించి డ్రింక్స్ చేసుకుని హ్యాపీగా తాగి ఆరోగ్యంగా అలానే అందంగా ఉండొచ్చు.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/36jEbmg

Apple Resumes Human Reviews of Siri Audio With iPhone Update

Apple is resuming the use of humans to review Siri commands and dictation with the latest iPhone software update.

from NDTV Gadgets - Latest https://ift.tt/31Xy2c7

Amazon Drops Grocery Delivery Fee for Prime Members as Rivals Close In

Amazon.com is eliminating its grocery delivery charge for Prime members in the US and making shopping easier by combining AmazonFresh and Whole Foods Market ordering on a single site, as it battles...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BW5fKq

New Game of Thrones Prequel, House of the Dragon, Announced by HBO

HBO has announced a new Game of Thrones prequel called House of the Dragon, based on George R.R. Martin's 2018 book Fire & Blood, which is set 300 years prior to the events of the show and tells the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WpJiwG

Vivo S5 Teaser Released, Confirms Imminent Arrival

Vivo has teased the arrival of the Vivo S5 via a video, confirming the name of the upcoming Vivo 'S' series phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BQst4P

MakeMyTrip and Oyo Under Investigation by Competition Commission of India

A complaint by Federation of Hotel and Restaurant Associations of India alleges agreements between Oyo and MakeMyTrip were restricting market access to hotel chains such as Fab Hotels and Treebo.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BWCyNq

All You Need to Know About BEE Star Labels Before Your Next Purchase

BEE star ratings determine how energy efficient your household appliances are. Here's everything you need to know about these ratings.

from NDTV Gadgets - Latest https://ift.tt/34b4Tf8

కమెడియన్ అభినవ్ గోమఠం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రోమో

కమెడియన్ అభినవ్ గోమఠం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రోమో




from Telugu Samayam https://ift.tt/32Uzttc

అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రారంభం

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. వాస్తవానికి అల్లు అర్జున్‌కు స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సుకుమార్, అల్లు అర్జున్ సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బన్నీకి 20వ సినిమా. అయితే, ఈ సినిమాను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీస్ కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నాని ‘గ్యాంగ్ లీడర్‌’కు కెమెరామెన్‌గా పనిచేసిన మిరోస్లావ్ కూబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. కాగా, ప్రస్తుతం ‘అల... వైకుంఠపురములో...’ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోనన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. పాటలు చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న ‘అల... వైకుంఠపురములో...’ టీజర్‌ను విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36hiOSC

Samsung's Next Foldable Phone May Look Like This

Samsung has unveiled a new design for a smartphone that folds into a square, racing ahead in folding devices after it launched its first model in September.

from NDTV Gadgets - Latest https://ift.tt/34enJlG

Boeing CEO Accused of Telling 'Half-Truths' in 737 Max Hearing

Boeing CEO Dennis Muilenburg faced intense grilling by US lawmakers at a hearing on Tuesday over what the company knew about its MCAS stall-prevention system linked to two deadly crashes.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BSTy7l

Game of Thrones Prequel Series, With Naomi Watts, Is Dead at HBO: Reports

The first Game of Thrones prequel is reportedly dead. Created by Jane Goldman and George R.R. Martin, and starring Naomi Watts in the lead, it had wrapped up filming on the pilot earlier this year,...

from NDTV Gadgets - Latest https://ift.tt/34ggWaS

WhatsApp Sues Israel's NSO for Allegedly Helping Spies Hack Phones

WhatsApp alleges that NSO helped government agencies deliver malicious software through seemingly harmless WhatsApp video calls, even if the targets never answered their phones.

from NDTV Gadgets - Latest https://ift.tt/347VDbA

పూనమ్ కౌర్ ట్వీట్.. మళ్లీ Pawan Kalyanనే టార్గెట్ చేసిందా?

ప్రముఖ నటి మరోసారి తన ట్వీట్‌తో వార్తల్లోకెక్కింది. ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ అందరి నోళ్లలో నానుతూ ఉండే పూనమ్ ఇప్పుడు మరో ట్వీట్ చేసింది. ‘ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ నాయకుడు కాలేడు’ అని ట్వీట్ చేసింది. దాంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. పూనమ్ టార్గెట్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జనసేనాని అభిమానులేమో అనవసరంగా ఆయన్ను ఈ వివాదంలోకి లాగొద్దు అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా సేపటి వరకు ఈ ట్వీట్‌పై చర్చ జరిగింది. దాంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ‘నా ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఊహాగానాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని. మీరు మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటివారిపై నాకు జాలేస్తుంటుంది. గాడ్ బ్లెస్’ అని పూనమ్ పేర్కొంది. పూనమ్ చేసే ట్వీట్లకు స్పందించి అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పిస్తున్నారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నోటికొచ్చినట్లు చేసే ట్వీట్లకు అసలు స్పందించకపోవడమే మంచిదని అంటున్నారు. ఏమైనా గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న పూనమ్ కౌర్.. తన ఒక్క ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో పూనమ్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఎన్నో ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ తనకు ముందు ‘అఆ’ సినిమాలో అవకాశం ఇస్తానన్నారని కానీ ఇవ్వలేదని ఆరోపించింది. అసలు పూనమ్ ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశిస్తూ చేసిందో ఎందుకు చేసిందో తనకే తెలియాలి. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు. కనీసం ఈ రకంగా ట్వీట్లు చేస్తే అయినా పాపులారిటీ వస్తుందని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ సినిమా రంగానికి చెందిన ఆమె రాజకీయాల్లో తలదూర్చకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు సూచనలు ఇస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NmQYfg

This Is Your First Look at the Xiaomi Watch

Xiaomi has offered the first glimpse of the device to the world. Sporting a design that seems inspired by Apple Watch, the Xiaomi Watch (Mi Watch?), or whatever the final branding of the smartwatch...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WkpQBJ

పిల్లాడిని దత్తత తీసుకోండి.. నేను చదివిస్తా: పుట్టినరోజు నాడు లారెన్స్ గొప్ప నిర్ణయం

తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. తిరుచ్చిలో ఈనెల 25న రెండేళ్ల సుజిత్ దురదృష్టవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. 35 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. అధికారులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి నాలుగు రోజులపాటు కష్టపడినా సుజిత్ ప్రాణాలను కాపాడలేకపోయారు. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని తమిళనాడు ప్రజలతో పాటు యావత్తు దేశం ఆకాంక్షించింది. కానీ, దేశ ప్రజల ప్రార్థనలు సుజిత్‌ను కాపాడలేకపోయాయి. కాగా, బిడ్డను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న సుజిత్ తల్లిదండ్రులకు హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన సానుభూతిని తెలియజేశారు. సుజిత్ ఎక్కడికి వెళ్లిపోలేదని, దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడని అన్నారు లారెన్స్. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈరోజు (అక్టోబర్ 29న) తన పుట్టినరోజు అయినప్పటికీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడంలేదని పేర్కొన్నారు. సుజిత్ మరణం తనకు అంత బాధను కలిగించిందని లారెన్స్ పరోక్షంగా వెల్లడించారు. అయితే, ఈ సందర్భంగా సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ ఒక విన్నపం చేశారు. దేశంలో ఎంతో మంది పిల్లలకు తలిదండ్రులు లేరని. అలాంటి పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుని.. ఆ పిల్లాడికి సుజిత్ అని పేరు పెట్టమని లారెన్స్ కోరారు. ఇలా సుజిత్ తల్లిదండ్రులు ఒక పిల్లాడిని దత్తత తీసుకుంటే.. అతడు చదువుకోవడానికి అయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని లారెన్స్ వెల్లడించారు. మరి లారెన్స్ విన్నపానికి సుజిత్ తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. వాస్తవానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు లారెన్స్‌కు కొత్తేమీకాదు. ఆయన సొంతంగా చారిటీని ఏర్పాటుచేసి కొన్ని వందల మంది చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించారు. తన చారిటీ ద్వారా ఎంతో మందిని ఆదరిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు తానే స్వయంగా వెళ్లి సహాయ సహకారాలు అందించారు. తాను సంపాదించే మొత్తంలో చాలా వరకు లారెన్స్ సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారు. అందుకే, లారెన్స్‌ను ఎంతో మంది అభిమానిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Pqiw64

Tesla, SpaceX CEO Elon Musk Headed to Trial Over 'Pedo Guy' Tweet

SpaceX and Tesla CEO Elon Musks request to dismiss a defamation lawsuit filed by British caver Vernon Unsworth over a "pedo guy" tweet, was denied by a Los Angeles judge.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PrmP11

Mi CC9 Pro Camera Specifications, Samples Shared by Xiaomi

Mi CC9 Pro camera samples and specifications have been shared by Xiaomi, while the smartphone has been sighted on TENAA with key internal specifications.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BSgVxU

Poco F1 Starts Receiving MIUI 11, Currently Only for Select Users

Poco F1 users on social media have started reporting the receipt of MIUI 11 update. However, the update appears to be initially available to select users.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MTITzI

‘Mega Family’పై వర్మ షాకింగ్ ట్విస్ట్

వివాదాల దర్శకుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి బాంబ్ పెడతాడో ఆయనకే తెలీదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ తెలుగు రాష్ట్రల్లో దుమ్మురేపింది. చంద్రబాబు నాయుడు, జగన్, లోకేష్ పాత్రధారులను పరిచయం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్ విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ సినిమాతోనే జనాలు తట్టుకోలేకపోతుంటే నిన్న మరో సినిమాను ప్రకటించారు వర్మ. ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌ను ప్రకటించి ఇదే తన తర్వాతి సినిమా అన్నారు. దాంతో వర్మ.. చిరంజీవి ఫ్యామిలీని టచ్ చేస్తున్నాడని అనుకున్నారు చాలా మంది. ఈ సినిమా ఏమై ఉంటుంది అని ఆలోచించేలోపే తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. తాను ‘మెగా ఫ్యామిలీ’ సినిమా చేయడంలేదని ప్రకటించారు. ఇందుకు కారణం ఏంటో తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు. ‘మెగా ఫ్యామిలీ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ వ్యక్తికి 39 మంది సంతానం ఉంటారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి, నేను చిన్న పిల్లలపై సినిమాలు చేయను కాబట్టి, ఈ సినిమాను చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్ చేశారు. కావాలనే చిరంజీవి కుటుంబ నేపథ్యంలో సినిమా చేస్తున్నానని ప్రజల్లో ఆసక్తి రేకెత్తించడానికే వర్మ ఈ సినిమా తీస్తున్నారని జోక్ చేశారు. అందరూ చిరంజీవి గురించే అనుకుంటారని, దాంతో తాను తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ప్రమోషన్స్‌కు మరింత మైలేజ్ వస్తుందని వర్మ ఆలోచించాడు. కావాలని మెగా ఫ్యామిలీ పిల్లల సినిమా అని చెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వర్మ తీసే సినిమాల్లో వివాదం ఉన్నప్పటికీ ఆయనలో ఎలాంటి బెరుకు కనిపించదు. నేను కేవలం నా సినిమాలతో నిజాలను మాత్రమే చూపిస్తాను అని చెప్తుంటారు. మరి ఇప్పుడు కడపరెడ్లు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆడుతుందో లేదో చూడాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడదల సమయంలో అధికారంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఏపీలో సినిమా విడుదలను అడ్డుకున్నారు. అప్పుడు జగన్ వర్మకు, ఈ సినిమాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి జగన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వర్మ సినిమా సాఫీగా విడుదల అవుతుందో లేదో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ptg0w2

Apple's Anticipated AirTag Tracker, iPhone 11 Battery Cases Spotted

Apple has been rumoured to be launching a tile-like item tracker for months, now with the release of iOS 13.2 it appears that the device will be called "AirTag".

from NDTV Gadgets - Latest https://ift.tt/2NjaWHP

Mi Note 10 Officially Teased With 108-Megapixel Penta Camera

Mi Note 10 is coming, and it will feature as many as five cameras on the back, Xiaomi revealed in a teaser earlier today.

from NDTV Gadgets - Latest https://ift.tt/2opHmYz

Monday 28 October 2019

Google Owner Alphabet Said to Be in Bid to Buy Fitbit

There is no certainty that the negotiations between Google and Fitbit will lead to any deal, the sources said.

from NDTV Gadgets - Latest https://ift.tt/36gxiSI

A Superman and Lois Series Might Join the Arrowverse

Superman may not temporarily have a future on the big screen, but the DC Comics character - along with wife Lois Lane - might get its own series as part of the long-running Arrowverse called...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MTcNUw

Instagram Bans Fictional Snippets Showing Suicide

Instagram early this year clamped down on images of self-injury after a British teen who went online to read about suicide took her own life.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MTA3lw

iOS 13.2 Brings Deep Fusion to Latest iPhone Models

iOS 13.2 and iPadOS 13.2 are available for download on all iPhone, iPod touch, and iPad models compatible with iOS 13 and iPadOS 13, respectively. Apple has brought the anticipated privacy settings...

from NDTV Gadgets - Latest https://ift.tt/31ToG12

Facebook Employees Sign Letter Opposing Political Ads Policy

The New York Times reported Monday that more than 250 workers have signed the letter urging Facebook leaders to change the policy that they say is a "threat to what FB stands for."

from NDTV Gadgets - Latest https://ift.tt/2NjdsOd

Australian Regulator Files Lawsuit Against Google for Data Collection

The Australian Competition and Consumer Commission (ACCC) said Google had failed for almost two years from January 2017 to tell Android phone customers that they needed to switch off two settings -...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NoptSz

WhatsApp for iPhone Update Brings New Features: All You Need to Know

WhatsApp has released a new version of its iPhone app in the App Store. Carrying version number 2.19.110, the updated WhatsApp Messenger for iPhone includes two major changes and also takes the Group...

from NDTV Gadgets - Latest https://ift.tt/2PoJ4oh

Google's Newest Phone Is Literally Just a Piece of Paper

Google's Paper Phone is the latest in a string of offerings attempting to grab the attention of an audience weary of the ever-expanding presence of tech in our lives, as well as the feeling of being...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BSi0G0

హీరో విజయ్ ఇంటికి బాంబ్ బెదిరింపు

ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్‌ ఇంటి చుట్టూ చెన్నై పోలీసులు భారీగా పోలీసులను నియమించారు. శనివారం రాత్రి చెన్నై కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. ఇంట్లో బాంబ్ పెట్టామని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అది ఏ క్షణానైనా పేలొచ్చని బెదిరించాడు. దాంతో పోలీసులు హుటాహుటిన విజయ్ ఇంటికి చేరుకున్నారు. చెన్నైలోని పనైయూర్ ప్రాంతంలో విజయ్ నివసిస్తున్నాడు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని ఇల్లంతా తనిఖీలు చేశారు. అయితే బాంబ్ మాత్రం దొరకలేదు. ఎందుకైనా మంచిదని ఆయన ఇంటి చుట్టూ భారీగా భద్రత ఏర్పాటుచేశారు. అనంతరం విజయ్ తండ్రి ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ నివాసానికి కూడా పోలీసులు వెళ్లారు. అక్కడ కూడా తనిఖీలు చేశారు. అక్కడా బాంబ్ దొరకలేదు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అళపాక్కమ్ ప్రాంతంలోని పోరూర్ సమీపం నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ చేసిన కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశావ్ అని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పి వారిని అయోమయానికి గురిచేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో అసలు విషయం బయటపెట్టకపోతే పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెడతారు. ఇకపోతే విజయ్ నటించిన ‘బిజిల్’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘విజిల్’ టైటిల్‌తో విడుదలైంది. నయనతార ఇందులో విజయ్‌కు జోడీగా నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు అట్లీ. చక్ దే ఇండియా హాకీ క్రీడకు సంబంధించిన సినిమా. విజిల్ ఫుల్‌బాల్ క్రీడకు సంబంధించిన సినిమా. పూర్తిగా కాపీ కొట్టకుండా అట్లీ తనదైన క్రియేటివిటీని జోడించి ఈ సినిమాను తీశారు. విజయ్ అభిమానులకు అసలైన దీపావళి కానుకనిచ్చారు. విజయ్ కెరీర్‌లోనే ఈ సినిమా ఓ ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36gGVAP

మీకు మాత్రమే చెప్తా టీమ్ హిలేరియస్ ఇంటర్వ్యూ

మీకు మాత్రమే చెప్తా టీమ్ హిలేరియస్ ఇంటర్వ్యూ




from Telugu Samayam https://ift.tt/2WqJjAz

Spotify Says Grew Rapidly in India, Hits 248 Million Active Users Globally

Spotify's premium subscribers globally grew 31 percent in the third quarter of this year to 113 million.

from NDTV Gadgets - Latest https://ift.tt/2pcmNQ0

Game of Thrones Creators Quit Star Wars for Netflix Deal

Game of Thrones creators and showrunners David Benioff and D.B. Weiss have chosen to quit the Star Wars universe to dedicate themselves to their Netflix deal.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BRfOhZ

Microsoft Says Russia-Linked Hackers Target Sports Organizations

The group, also called APT28, has been linked to the Russian government, Microsoft said in a blog post.

from NDTV Gadgets - Latest https://ift.tt/31ZxJ0J

Google's Search for Sales in Cloud, Hardware Clip Alphabet Profit

Google parent Alphabet reported quarterly results on Monday that show costs continue to rise faster than revenue as the Web search leader seeks to broaden its business.

from NDTV Gadgets - Latest https://ift.tt/34b3XHw

Moto G8 Plus to Go on Sale for First Time in India Today via Flipkart

Moto G8 Plus will go on sale for the first time in India today via Flipkart starting 12pm with a few offers in tow.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Wo03Zu

MTNL 1Gbps Broadband Plans Launched Starting From Rs. 2,990

These new MTNL 1Gbps broadband plan also offers free unlimited voice calling to any network in India, and the after FUP speeds limit is reduced to 5Mbps.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Jsxd4W

Redmi Note 8T Leaked in Live Images, NFC Support Tipped

Redmi Note 8T live image leak tips the smartphone's design as well as key specifications.

from NDTV Gadgets - Latest https://ift.tt/2pTXHW3

iPhone 5 Users Will Lose Key Features If They Don't Update by November 3

Apple has now started warning iPhone 5 users to update their phones to the most recent software update before November 3, 2019, to ensure they don't lose access to key features.

from NDTV Gadgets - Latest https://ift.tt/3401W0W

BSNL Rs. 698 Prepaid Plan Launched, Offers 200GB Data for 180 Days

This new BSNL Rs. 698 prepaid plan is live on the website, and it offers 200GB of data for a validity of 180 days.

from NDTV Gadgets - Latest https://ift.tt/2omQUn9

Google Home, Home Mini Get Stereo Speaker Pairing Mode

Google has finally added a feature to the Google Home and Home Mini that users have long been asking for - stereo pairing.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WkgmpT

Google Pixel 4 Users Report Refresh Rate Throttling Issue With Five Apps

Google Pixel 4 users are reporting yet another refresh rate throttling issue caused by four blacklisted apps that include Google Maps and Waze.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WpdyIb

Best Smartphones Under Rs. 7,000 Right Now

Best phones under 7000: Redmi 8A and Realme C2 feature in our top picks of best mobile phones priced below Rs. 7,000. Other phones include the Infinix Note 5 as well as the Lenovo K9.

from NDTV Gadgets - Latest https://ift.tt/30LzRbL

LG W30 Pro With Snapdragon 632 SoC, 4,050mAh Battery Goes on Sale in India

Key features of the LG W30 Pro include AI triple camera setup, waterdrop-style notch display, and a large battery.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NkxcAW

Best Smartphones That You Can Buy Under Rs. 8,000

Best phones under 8000: Here are our top picks for best mobiles phones under Rs. 8,000. These include smartphones from Realme, Asus, Xiaomi, and Infinix.

from NDTV Gadgets - Latest https://ift.tt/2AOJ4p0

Sunday 27 October 2019

ఒక దశలో `సైరా` ఆపేద్దామనుకున్నాం: రామ్‌ చరణ్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్‌ స్టార్ నిర్మించిన భారీ హిస్టారికల్‌ మూవీ . సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించిన నార్త్‌లో మాత్రం నిరాశపరిచింది. వార్‌, జోకర్‌ సినిమాలతో పోటి పడాల్సి రావటంతో సైరా హిందీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. తాజాగా దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత రామ్‌ చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా బాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిందన్న విషయాన్ని కూడా అంగీకరించాడు చరణ్. అంతేకాదు ఒక దశలో సైరా సినిమాను ఆపేద్దామా అన్న ఆలోచన కూడా చేసినట్టుగా చెప్పి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. Also Read: గ్రాఫిక్స్‌, సెట్స్‌ ఇలా అన్ని కలిపి బడ్జెట్‌ 75 కోట్లకు పైగా ఖర్చు చేసిన తరువాత సినిమా విషయంలో ముందుకెళ్లాలా వద్ద అన్న ఆలోచన కూడా చేశామని తెలిపాడు. అయితే ఆ దశలో ఏ నిర్మాత సినిమాను ఆపే ప్రయత్నం చేయడని అందుకే నేను కూడా మొండి ధైర్యంతో ముందుకెళ్లానని తెలిపాడు. అంతేకాదు సైరా కోసం చిరు, తమన్నాలపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ పాటను సినిమా నిడివి ఎక్కువవుతుందన్న కారణంతో తొలగించారట. Also Read: దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ వసూళ్లు సాధించింది. 250 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి నాన్‌ బాహుబలి రికార్డ్‌లు అన్నింటిని చెరిపేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా 275 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా చిత్రయూనిట్ వెళ్లడించారు. దాదాపు అన్ని చోట్ల సినిమా కలెక్షన్లు పడిపోవటంతో ఇదే ఫైనల్‌ కలెక్షన్లు అయ్యే అవకాశం ఉంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ నటుడు సుధీప్‌, తమిళ హీరో విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు. రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wi7uBc

Joker Is the Biggest DC Movie of All Time in India, R-Rated Film Worldwide

Joker has become the highest-grossing R-rated movie of all time with $849 million at the worldwide box office. Additionally, Joker is now also the highest-grossing film based on a DC Comics property...

from NDTV Gadgets - Latest https://ift.tt/369YmmL

Sony Planning to Sell Off Its PlayStation Vue Streaming Service: Report

Sony is reportedly looking at selling its live TV streaming service PlayStation Vue as it struggles to turn a profit.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JoOFa7

Tesla Unveils New Easier to Install Solar Roof

Musk recently unveiled the third version of Tesla's solar roof product - called the Solar Glass Roof - and the company hopes to install the first one in large numbers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MU4ZlI

Redmi Note 7 Pro Starts Receiving MIUI 11 Update in India: Reports

Xiaomi had earlier announced that the Redmi Note 7 Pro will receive the MIUI 11 update between October 22 to October 31.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JtNfv9

No Time to Die: Next James Bond Movie Wraps Filming With New On-Set Photo

Filming has been completed on No Time to Die, the next James Bond movie - the twenty-fifth overall - that will also serve as the fifth and final entry for Daniel Craig.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JoKWJF

రానా సంచలన ఆరోపణలు..`ఆ నిర్మాతను నమ్మొద్దు..!`

ఒకప్పుడు తన సినిమాలతో వార్తల్లో ఉండే ఇటీవల వరుసగా రూమర్స్‌, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా రానా కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఒకటి రిలీజ్‌ అయ్యింది. 2017లో 1945 పేరుతో ఓ పీరియాడిక్‌ పేట్రియాటిక్‌ సినిమాను ప్రకటించాడు రానా. తరువాత ఇతర సినిమాలతో రానా బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. ఆ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఇక ఆగిపోయినట్టే అని భావించారు అంతా. కానీ సడన్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ను ఇచ్చారు చిత్రయూనిట్‌. ఈ సినిమా జనవరి 24న రిలీజ్‌ అవుతుందని వెల్లడించారు. Also Read: ఎస్‌ ఎన్‌ రాజరంజన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివకుమార్‌దర్శకుడు. తన సినిమాల ప్రమోషన్‌ విషయంలో చాలా యాక్టివ్‌గా ఉండే రానా ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మాత్రం ట్వీట్ చేయలేదు. అంతేకాదు సదరు చిత్ర నిర్మాతపై సంచలన ఆరోపణలు చేశాడు. 1945 సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న రానా. `నిర్మాత పారితోషికాల విషయంలో మోసం చేయటంతో సినిమా పూర్తి కాలేదు. దాదాపు సంవత్సర కాలంగా నేను ఈ చిత్రయూనిట్‌ను కనీసం కలవలేదు. మరింత మందిని మోసం చేసిన డబ్బు చేసుకునేందుకు ఇది నిర్మాత ఆడుతున్న నాటకం. ఇలాంటి వారిని నమ్మకండి` అంటూ ట్వీట్ చేశాడు. అయితే రానా తన ట్వీట్‌ను కొద్ది సేపటికి ట్విటర్‌ నుంచి డిలీట్ చేశాడు. Also Read: అయితే రానా వ్యాఖ్యలపై నిర్మాత కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. `సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందో లేదో నిర్ణయించాల్సింది దర్శకుడు. అయినా సినిమా అసంపూర్తిగా ఉందేమో నిర్ణయించే అవకాశం ప్రేక్షకులకు ఇద్దాం. దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ చేశాం. కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పూర్తికాని సినిమాను ఎవరూ రిలీజ్‌ చేయరు` అంటూ రిప్లై ఇచ్చాడు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన రానా ప్రస్తుతం షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నబహుభాషా చిత్రం హాథీమేరి సాథీ సినిమాను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు వెంకీ ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాను కూడా రానా పూర్తి చేయాల్సి ఉంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34hEgW7

Wall Mount or on a Stand? What You Need to Know Before Setting Up Your New TV

Positioning your new TV is an important step in optimising your viewing experience - you can either wall mount or stand mount. We help you figure out which is best for you.

from NDTV Gadgets - Latest https://ift.tt/349ih3r

Streaming TV War Kicks Into Gear With Apple, Disney Launches

The streaming television war is set to enter a new phase as titans Apple and Disney take direct aim at market leader Netflix, vying for consumers abandoning their cable TV bundles for on-demand...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BKjodM

China Passes Cryptography Law as It Gears Up for Digital Currency

China's central bank set up a research team in 2014 to explore launching its own digital currency to cut the costs of circulating traditional paper money and boost policymakers' control of money...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MTSuGF

సౌత్‌లో నెంబర్‌ వన్‌.. రికార్డ్‌లు సృష్టిస్తున్న `రాములో రాములా`!

స్టైలిష్ స్టార్‌ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం . త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌. రెండు పాటలను రిలీజ్ చేశారు. తొలి పాట సామజవరగమన ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతుండగా లేటెస్ట్ సెన్సేషన్‌ యూట్యూ్‌బ్‌ రికార్డ్‌లను బ్రేక్‌ చేస్తోంది. దీపావళి సందర్భంగా శనివారం విడుదల చేసిన ఈ పాట 24 గంటల్లో 8.3 మిలియన్ల (83 లక్షల) వ్యూస్‌ సాధించి రికార్డ్ సృష్టించింది. లైక్స్‌ విషయంలోనూ రాములో రాములా రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఈ పాటకు ఇప్పటి వరకు 3లక్షల 40 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. Also Read: సౌత్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటగా రికార్డ్‌ సృష్టించింది రాములో రాములా. మాస్‌ బీట్‌లో తమన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ (సత్యవతి) అలపించారు. కాశర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. ఈ పాటను కలర్‌ఫుల్‌ ఫ్యామిలీ పార్టీ సాంగ్‌గా చిత్రీకరించారు త్రివిక్రమ్‌. బన్నీ లుక్‌, స్టె్ప్స్‌ పాటకు మరింత అందం తీసుకువచ్చాయి. ఈ పాటలో బన్నీతో పాటు పూజా హెగ్డే, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, టబు, జయరామ్‌లు కూడా ఆడిపాడారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36dAMFx

మనోజ్‌కు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా..? మంచు కుటుంబంలో అంతా ఓకెనా..?

సీనియర్ హీరో మోహన్‌ బాబు వారుసులుగా ఆయన ముగ్గురు పిల్లలు సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా టెలివిజన్‌ హోస్ట్‌గా మంచి విజయాలు సాధించారు. కూడా హీరోగా పరవాలేదనిపించాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌లతో సక్సెస్‌లు సాధించి హీరోగా ప్రూవ్‌ చేసుకున్నాడు. కానీ మనోజ్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా కథల ఎంపికలో తడబడుతూ వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను పాడు చేసుకున్నాడు మనోజ్‌. దీంతో కొంత కాలం సినిమాలకు దూరమయ్యాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ మనోజ్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణతి రెడ్డితో మనస్పర్థలు రావటంతో ఆమెతో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఇక మీదట పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెడతానని, చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని తెలిపాడు. Also Read: ఇటీవల తన వ్యక్తిగత, సినీ జీవితాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్న మనోజ్‌ త్వరలో తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా దీపావళి సందర్భంగా తన నిర్మాణ సంస్థ పేరును ప్రకటించాడు. ఇప్పటికే మంచు ఫ్యామిలీలో మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మోహన్‌ బాబు, విష్ణు, లక్ష్మీలకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మనోజ్‌ కూడా మరో నిర్మాణ సంస్థను స్టార్ట్‌ చేశాడు. Also Read: అయితే మనోజ్‌ ప్రకటనపై మంచు కుటుంబ సభ్యులు స్పందించకపోవటం ఆసక్తికరంగా మారింది. మనోజ్‌ తన నిర్మాణ సంస్థను ప్రకటించిన తరువాత విష్ణు, లక్ష్మీ, మోహన్‌బాబులలో ఎవరు కూడా కనీసం శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ట్వీట్ చేయలేదు. మనోజ్‌ ట్వీట్‌పై స్పందించటం కూడా చేయలేదు. చిన్న చిన్న విషయలపై కూడా ట్విటర్‌ వేదికగా కామెంట్లు చేసే మంచు లక్ష్మీ కూడా తన తమ్ముడి జీవితంలో కీలక పరిణామంపై కామెంట్‌ చేయకపోవటంతో మంచు ఫ్యామిలీలో అంతా ఓకేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు దీపావళి సందర్బంగా మంచు విష్ణు సినీ ప్రముఖులను పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి, ప్రభాస్‌, కృష్ణంరాజు, రాఘవేంద్ర రావు లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో మనోజ్‌ కనిపించలేదు. దీంతో మనోజ్‌ నిర్ణయానికి మంచు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ పరిణామాల్లో అసలు విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2q0oBM0

థ్రిల్లర్‌ రీమేక్‌లో `ఇస్మార్‌ శంకర్‌`.. ఆ డైరెక్టర్‌ డీల్ చేస్తాడా?

ఎనర్జిటిక్‌ స్టార్‌ చాలా కాలం తరువాత సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్‌ కెరీర్‌ను గాడిలో పెట్టింది. ఇస్మార్ట్‌ శంకర్‌ ఇచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఓ సూపర్‌ హిట్ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీపావళి సందర్భంగా ఆదివారం తన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశాడు రామ్‌. తన 18వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన హోం బ్యానర్‌ స్రవంతి మూవీస్‌లో తెరకెక్కిచనున్నారు. అంతేకాదు ఈ సినిమాకు గతంలో రామ్‌ హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలను తెరకెక్కించిన దర్శకత్వం వహించనున్నారు. Also Read: అయితే ఇక్కడే రామ్‌ సెలక్షన్‌ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి. రామ్‌చేయబోయేది తమిళ్‌లో సూపర్‌ హిట్ అయిన తడం సినిమాకు రీమేక్‌ అన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్‌ నటుడు అరుణ్‌ విజయ్‌ హీరోగా మగిల్‌ తిరుమణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది. అరుణ్ విజయ్‌ ద్విపాత్రాభినయంలో నటించగా విద్యా ప్రదీప్‌, తానా హోపేలు హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు రామ్‌. అంతేకాదు రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావటం విశేషం. ఈ సినిమాతో రామ్‌. అయితే ఈ సినిమాకు కిశోర్‌ తిరుమలను దర్శకుడిగా ఎంచుకోవటంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిశోర్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లను మాత్రమే తెరకెక్కించాడు. Also Read: సెకండ్‌ హ్యాండ్‌ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన కిశోర్‌, తరువాత నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ను ఎలా డీల్ చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామ్‌ మాత్రం కిశోర్‌ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్‌ జోడిగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మలను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అదిస్తున్నాడు. తన కెరీర్‌ను మలుపు తిప్పి డైరెక్టర్‌తోనే తన నెక్ట్స్‌ సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. మరి రామ్‌ నమ్మకాన్ని కిశోర్‌ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NlyBHH

Redmi 8 Set to Go on Sale Today via Flipkart, Mi.com, Mi Home Stores

Redmi 8 is all set go on sale once again via Flipkart, Mi.com, and Mi Home Stores today. Redmi 8 price is set at Rs. 7,999 for the 4GB RAM variant, as a part of a promotional offer.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Jr5Vf6

చిన్న కూతురిని చిరంజీవికి పరిచయం చేసిన మంచు విష్ణు

హీరో, నిర్మాత మంచు విష్ణు తన చిన్న కూతురు ఐరా విద్యను మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేశారు. మెగాస్టార్ ఒళ్లో తన కూతురుని పెట్టి ఆశీర్వదించమని అడిగారు. దీనికి శంషాబాద్‌లోని మంచు విష్ణు నివాసం వేదికైంది. ఆదివారం దీపావళి సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మంచు విష్ణు విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్‌తో సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. Also Read: ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు ముచ్చటించిన విష్ణు, విరానికా దంపతులు.. తమ గారాలపట్టిని ఆయన చేతిలో పెట్టారు. అక్కడ తీసుకున్న ఫొటోలను విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘కూలెస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌కి ఐరా విద్యను పరిచయం చేశాను’’ అని తన పోస్టులో విష్ణు పేర్కొన్నారు. విష్ణు షేర్ చేసిన ఫొటోల్లో మోహన్ బాబు, రాజారవీంద్ర కూడా ఉన్నారు. కాగా, విష్ణు-విరానికా దంపతులకు నలుగురు సంతానం. విష్ణు 2009 మార్చిలో విరానికాని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2011 డిసెంబ‌ర్‌లో ఈ దంప‌తుల‌కి కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని పేరు పెట్టారు. ఇక 2018లో వారికి మగబిడ్డ జ‌న్మించాడు. ఆ చిన్నారికి అవ్‌రామ్ భక్త అని నామకరణం చేశారు. ఇక ఈ ఏడాది ఆగస్టులో నాలుగో సంతానంగా ఆడబిడ్డకు విరానికా జన్మనిచ్చారు. ఈ పాపకు ఐరా విద్య అని పేరు పెట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31OZcSG

మంచు మనోజ్ కొత్త జర్నీ.. దీపావళి రోజున సంచలన ప్రకటన

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా చిత్ర సీమకు పరిచయమైన మంచు మనోజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. కమర్షియల్ హీరోగా మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకోలేనప్పటికీ టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అయితే, ఈ మధ్య మనోజ్ బాగా వెనకబడిపోయారు. గడిచిన ఐదేళ్లలో మనోజ్ నుంచి ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. 2014లో వచ్చిన ‘కరెంట్ తీగ’ ఒక్కటే ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన చిత్రం. రెండేళ్ల క్రితం ‘ఒక్కడు మిగిలాడు’ అనే విరుద్ధమైన చిత్రంతో మనోజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్ పాత్రను ఈ సినిమాలో మనోజ్ పోషించారు. దీంతో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కానీ, సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆ సినిమా తరవాత మనోజ్ మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. మనోజ్ నుంచి తరవాత సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూశారు. కానీ, ఇటీవల ఆయన నుంచి ఒక షాకింగ్ నిర్ణయం వినాల్సి వచ్చింది. భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా మనోజ్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. తమ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయని.. అందుకనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే, ఇప్పుడు దీపావళి సందర్భంగా మరో కొత్త ప్రకటన చేశారు మనోజ్. సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు. ‘ఎంఎం ఆర్ట్స్’ పేరిట ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించినట్లు ట్వీట్ చేశారు. ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌ కింద తన కొత్త సినిమా పనులు ప్రారంభమయ్యానని చెప్పారు. అంతేకాకుండా కొత్త టాలెంట్స్‌ను బయటికి తీసుకొస్తానని, భవిష్యత్తులో గొప్ప సినిమాలు అందించడానికి చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నానని పేర్కొన్నారు. దీపావళి రోజున కొత్త జర్నీని మొదలుపెట్టిన తనకు ప్రేక్షకుల ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని మనోజ్ కోరారు. మరి మనోజ్ సొంత బ్యానర్‌లో మొదటి సినిమా తానే హీరోగా చేస్తారో.. లేకపోతే కొత్త వాళ్లతో ఏమైనా ప్రయత్నిస్తారో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NgIPZH

రామ్ దీపావళి సర్‌ప్రైజ్.. మళ్లీ ఆ డైరెక్టర్‌తోనే సినిమా

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆ సినిమా విడుదలై 100 రోజులు పూర్తయినా ఇంకా తన తరవాత ప్రాజెక్ట్ ప్రకటించలేదంటని రామ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి దీపావళి నాడు అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు రామ్. తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తనతో ‘నేను శైలజా’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలు చేసిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో తన తరవాత సినిమా చేయబోతున్నారు రామ్. Also Read: ఇది రామ్‌కు 18వ సినిమా. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే.. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రేపు (అక్టోబర్ 28న) విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేస్తారు. ఇదిలా ఉంటే, కిశోర్ తిరుమల ఈ ఏడాది ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు రామ్‌తో ముచ్చటగా మూడోసారి పనిచేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలూ క్లాసే. లవ్, ఎమోషన్స్‌తో కూడిన మంచి సినిమాలు అవి. మరి ఇప్పుడు మూడోసారి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. రేపు టైటిల్, ఫస్ట్‌లుక్‌తో సినిమాపై ఒక క్లారిటీ వస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BOUgm9

సుధీర్ఘ విరామం తరవాత మళ్లీ ఒకే సెట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘RRR’ షూటింగ్ కిందటేడాది ప్రారంభమైంది. తొలి రెండు షెడ్యూల్స్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరిపై కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరవాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై వేర్వేవేరుగా కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. కొన్ని కారణాల చేత రామ్ చరణ్ షూటింగ్‌లో ఎక్కువగా పాల్గొనలేదు. చరణ్ కాలికి గాయం కావడం, ఆ తరవాత ‘సైరా’ సినిమా పనుల్లో ఆయన బిజీ కావడంతో ‘RRR’ షూటింగ్‌కు కాస్త దూరం కావాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని రాజమౌళికే కేటాయించనున్నారు. మళ్లీ తారక్‌తో కలిసి నటించనున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. ఈ షెడ్యూల్‌లో మళ్లీ చరణ్, తారక్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్ వేసినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ఎలాంటి విరామం లేకుండా ఈ షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తిచేయనున్నారని తెలిసింది. Also Read: ఇదిలా ఉంటే, ‘RRR’ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు పుట్టుకొచ్చేశాయి. రామ్ చరణ్ షూటింగ్‌కు దూరం కావడాన్ని కారణంగా చూపుతూ.. సినిమా అనుకున్న సమయానికి విడుదల కాదని, వాయిదా పడుతుందని వార్తలు సృష్టించారు. అయితే, వీటిలో నిజం లేదని ఇటీవల రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. ముందు ప్రకటించినట్టుగానే వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రం విడుదలవడం ఖాయమని చెప్పారు. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. అయితే, తారక్ సరసన నటించే నటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. కథ ప్రకారం ఆయన ఇక బ్రిటిష్ దొరసానిని ప్రేమిస్తారు. ఆ దొరసాని పాత్ర కోసం మొదట బ్రిటిష్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్‌ను తీసుకున్నారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. Also Read: ఆ తరవాత అమెరికన్ నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను రాజమౌళి ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేసుకోలేక రాజమౌళికి నో చెప్పిందని అన్నారు. ఆ తరవాత మరో బ్రిటిష్ అమ్మాయిని ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, దానిలో నిజమెంతో తెలీదు. రాజమౌళి అధికారికంగా ప్రకటించేంత వరకు ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరో చెప్పలేం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/346P0pW

నాడు.. వైఎస్ జగన్ చేతిలో తన్నులు తిన్నది అతనేనా వర్మా?

ఓరి వర్మా.. నువ్ మామూలోడివి కాదురా సామీ.. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ చూశాక చాలామంది ప్రేక్షకుల నుండి వచ్చే మాట ఇదే. అయితే ట్రైలర్ నిజంగానే అంత అద్భుతంగా ఉందా? విజువల్స్ అదిరిపోయాయా? టేకింగ్ చింపేశాడా? కంటెంట్ కట్టిపడేశాలా ఉందా? అంటే.. ఇవన్నీ ఉండి అట్రాక్ట్ చేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు. అతని సినిమాల్లో ఇవేమీ మచ్చుకైనా కనిపించవు. ఆరోజులు పోయి దశాబ్ధాలు దాటేసింది. అయినా సన్సేషన్స్ క్రియేట్ చేస్తాడు. వివాదం అనేదే అతని సినిమాకి పెట్టుబడి, రాబడి. కథలో కంటెంట్ లేకపోయినా వివాదం ఉంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయ్.. కాస్తో కూస్తో జేబులు కూడా నింపుకోవచ్చనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అప్ కమింగ్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌ను దీపావళి కానుకగా విడుదల చేశాడు. Read Also: 2.50 నిమిషాల నిడివితో విడుదల చేసిన ఈ ట్రైలర్ విడుదలై కొన్ని నిమిషాల్లోనే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 2019 ఎన్నికల అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీలోని రాజకీయ పరిస్థితులు, కుల సమీకరణాలను ప్రధానంగా చూపించారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వ్యూహాలు, పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు, తెరవెనుక జరుగుతున్న కుట్రలను వర్మ మార్క్‌తో ఆసక్తికరంగా మలిచారు. ముఖ్యంగా ఆయా పాత్రలకు కరెక్ట్‌గా సరిపోయే వాళ్లను వెతికిపట్టుకుని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కథను రక్తి కట్టిస్తున్నాడు వర్మ. బాబు, జగన్, పవన్ కళ్యాణ్‌, లోకేష్ వీరాభిమానులు ఈ డూప్లికేట్ యాక్టర్స్‌ని ఒరిజినల్ పాత్రల్లో జీర్ణించుకోవడం కాస్త కష్టమే కాని.. మేనరిజమ్‌ని వాళ్ల నుండి ఒడిసిపట్టుకున్నాడు వర్మ. గతంలో ఆయన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, వీరప్పన్ చిత్రాల్లో సైతం పాత్రలకు సూటయ్యే నటీనటులను వెతికిపట్టుకున్నారు వర్మ. అయితే వర్మ ప్రజెంటేషన్‌లోనూ వాస్తవికత ఎంతన్నది ఆయనకే తెలియాలి. అసలు వర్మ నిజాలనే చూపిస్తున్నా? లేక వక్రీకరిస్తున్నారా? ఒక వర్గం వారికి సపోర్ట్‌ చేస్తూ మరొక వర్గాన్ని కించపరుస్తూ వర్మ ఏదోలా వివాదాన్ని రాజేసి తద్వారా సినిమాను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలోనూ నిజం లేకపోలేదు. తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ట్రైలర్‌లో వర్మ.. మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు స్పష్ఠంగా తెలుస్తూనే ఉంది. అలాగే లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లను సైతం వదలకుండా వర్మ పైత్యాన్ని మొత్తం చూపించేశారు. వీరే కాకుండా ప్రధాని మోదీ నుండి అమిత్ షా, కేఏ పాల్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వదలకుండా మొత్తం అదర్నీ చుట్టేశారు వర్మ. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ట్రైలర్‌లో జగన్ పాత్రధారి ఒక వ్యక్తిని లాగిపెట్టి చెంపచెల్లు మనిపించే సీన్ ట్రైలర్‌లో హైలైట్ అయ్యింది. ఇంతకీ జగన్ ఎవర్ని కొట్టాడు? అంత కోపం జగన్‌కి ఎందుకొచ్చింది? ఎవరా వ్యక్తి అంటే.. అప్పట్లో జగన్ ఓ టీవీ ఛానల్ సీఈఓను కిడ్నాప్ చేసి కుమ్మేశాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వర్మ ట్రైలర్‌లో జగన్ చేతిలో చెంపదెబ్బలు తింటున్నది ఎవరో కాదు.. ఆ టీవీ ఛానల్ సీఈఓ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ట్రైలర్‌లో జగన్ చేతిలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి చూడ్డానికి రౌడీలా ఉండటం.. మరో సీన్‌లో అతనే షాప్‌లను తగలబెడుతున్నట్టుగా కనిపించడం ఇతను అతనేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆ టీవీ ఛానల్ సీఈఓ పాపం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. మళ్లీ అతన్ని వర్మ తెరపైకి తీసుకువచ్చి పాత గాయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నారా? లేక జగన్ చేతిలో దెబ్బలు తిన్న మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తెలియాలంటే చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/369wvmQ

‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నిర్మాత మాంచి జల్సా రాయుడు

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే వివాదాలు గుర్తుకొస్తాయి. ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసిన ఈ సీనియర్ దర్శకుడు ఇప్పుడు ఏ చిత్రం తీసినా వివాదమే. మొన్నామధ్య ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఒక వర్గం‌ను టార్గెట్‌ చేస్తూ తీసిన సినిమా ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇంకో సినిమాను వదులుతున్నారు. అదే ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ చిత్ర ట్రైలర్‌ను దీపావళి సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ టాప్ 1 ట్రెండింగ్. ఈ ఆనందాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. Also Read: ఇదిలా ఉంటే, ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ద్వారా కొత్త నిర్మాత ఒకరు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఆయన పేరు అజయ్ మైసూర్. ఇంతకీ ఎవరితను అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తే ఉంటుంది. ఈ విషయాన్ని ఊహించే అజయ్ మైసూర్ గురించి వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అజయ్‌ను ఇండియన్ డాన్ బిల్జరియాన్‌గా పోల్చారు వర్మ. అంతేకాదు, అందమైన అమ్మాయిల మధ్య స్టైల్‌గా కారులో కూర్చున్న అజయ్ ఫొటోను కూడా వర్మ షేర్ చేశారు. అజయ్‌కు కార్లన్నా కూడా అమితమైన ప్రేమ అని వెల్లడించారు. ఇంతకీ అజయ్‌ను డాన్ బిల్జరియాన్‌తో పోల్చడం వెనుక అసలు అర్థం ఏమిటో తెలిసిందా..? అదేనండి.. మాంచి జల్సా రాయుడు అని. హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన డాన్ బిల్జరియాన్ ప్రపంచంలోనే పేరుగాంచిన జల్సా రాయుడు. ఎప్పుడూ లావిష్ లైఫ్‌ను అనుభవిస్తూ ఉంటారు. ఆయన సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో.. ఖర్చు కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డాన్ జల్సాలు ఎలా ఉంటాయో చూడాలంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూస్తే చాలు. ఈయన గొప్ప జూదగాడు. జూదంతో కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అంతే, సులభంగా ఖర్చు చేస్తుంటారు. డాన్ చుట్టూ ఎప్పుడూ ఓ పది మంది అమ్మాయిలు ఉండాల్సిందే. అది కూడా అందమైన సుందరాంగులు. ఒంటిపై అస్సలు బట్టలు నిలవని సొగసరి భామలు. వీళ్లతో బీచుల్లో ఎంజాయ్ చేస్తుంటారు డాన్. ప్రతి రోజూ పార్టీలే. అలాంటి వ్యక్తితో అజయ్‌ను వర్మ పోల్చారు వర్మ. అంటే, ఈయన కూడా మంచి జల్సారాయుడు అన్నమాట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WjqYp8

చిట్టి నడుముని ఒడిసి పట్టు.. ‘భీష్మ’ ఫస్ట్‌లుక్ పోస్టర్లు అదుర్స్

యంగ్ హీరో నితిన్, ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదని నితిన్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. అయితే, అభిమానుల దాహాన్ని తీర్చేలా దీపావళి సందర్భంగా అదిరిపోయే పోస్టర్లను నితిన్ వదిలారు. ‘భీష్మ’ ఫస్ట్‌లుక్‌గా రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లు అదిరిపోయాయి. Also Read: ఒక పోస్టర్ డుష్యుం డుష్యుం ఫైట్లతో మాస్‌గా ఉంటే.. మరొక పోస్టర్ రష్మిక మందన చిట్టి నడుముతో రొమాంటిక్‌గా ఉంది. రష్మిక ఏదో ఆలోచిస్తూ వెళ్తుంటే వెనుక నుంచి నితిన్ ఆమె చిట్టి నడుమును ఒడిసి పట్టుకోవాలన్నంటు చాలా దగ్గరగా వచ్చినట్టు ఒక పోస్టర్‌లో ఉంది. ఈ రెండు పోస్టర్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక, నితిన్ ఉన్న పోస్టర్ చాలా రొమాంటిక్‌గా అనిపిస్తోంది. రష్మిక చీరలో చాలా అందంగా కనిపించగా.. నితిన్ సూట్‌లో హుందాగా ఉన్నారు. ఇక రెండో పోస్టర్‌లో నీట్‌గా టక్ చేసుకుని ఉన్న నితిన్.. రౌడీలను ఈడ్చి ఈడ్చి కొడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ రెండు పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవే పోస్టర్లను నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్‌లో అయితే స్పందన అద్భుతం. ఇది కచ్చితంగా నితిన్‌కు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ‘అ.. ఆ’ తరవాత ఆ స్థాయి హిట్‌ను నితిన్ అందుకోలేదు. ‘లై’, కిందటేడాది వచ్చిన ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ‘భీష్మ’తో నితిన్ హిట్టు అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, దీంతో పాటు మరో మూడు సినిమాలను నితిన్ చేస్తున్నారు. ‘భీష్మ’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BL7H6m

చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగులోకి వస్తున్నా.. అందరికీ చెప్పండి: నిఖిల్

యంగ్ హీరో నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. గతేడాది మార్చిలో ‘కిరాక్ పార్టీ’ విడుదలైంది. ఆ తరవాత మళ్లీ నిఖిల్ నుంచి ఇంకో సినిమా రాలేదు. వాస్తవానికి నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ అనే సినిమా ఎప్పుడో పూర్తయిపోయింది. ఈపాటికే ఆ సినిమా విడుదలైపోవాలి. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. గడిచిన ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తోన్న ‘అర్జున్ సురవరం’ ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అర్జున్ సురవరం’ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ ప్రేక్షకుల్లో ఇంకా అనుమానమే. నిజంగా ఆ తేదీకి సినిమా వస్తుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ, హీరో నిఖిల్ మాత్రం పక్కా అంటున్నారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పమని అడుగుతున్నారు. ఈ మేరకు దీపావళి నాడు.. అంటే ఆదివారం నిఖిల్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నిఖిల్ స్టైల్లోనే ఉంది. ‘‘ఒక మహానుభావుడు చెప్పాడు.. కొన్ని సార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా. దీపావళి సందర్భంగా చెప్తున్నా.. చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగులోకి నా సినిమా వచ్చే సమయం వచ్చింది. ప్రియమైన మిత్రులారా.. ‘అర్జున్ సురవరం’ 2019 నవంబర్ 29న విడుదలవుతోందని అందరికీ చెప్పండి. స్పష్టత కోసం సంవత్సరం కూడా చెప్పా’’ అని నిఖిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనితన్’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. టి.సంతోష్ దర్శకత్వం వహించారు. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టు‌గా కనిపించబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు మొదట ‘ముద్ర’ అనే టైటిల్‌ పెట్టారు. అదే టైటిల్‌‌తో వేరే సినిమా తెరకెక్కడంతో దీన్ని మార్చేశారు. ‘అర్జున్ సురవరం’గా టైటిల్‌ను మార్చిన తరవాత మార్చి 29న విడుదల చేస్తున్నట్లు తొలిసారి ప్రకటించారు. కానీ, విడుదల కాలేదు. అప్పటి నుంచి రకరకాల కారణాల చేత విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఒకానొక దశలో ఇక ఈ సినిమా రానట్టే అని కూడా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది అన్నారు. అయినప్పటికీ, నిఖిల్ మాత్రం నిరుత్సాహపడకుండా తన సినిమాకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా విడుదల తేదీని ఖరారు చేస్తూ ట్వీట్ చేశారు. అంటే, నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ రావడం పక్కా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MQtZKr

Jio's New Plans, Redmi Note 8 Pro Sale, and More Tech News This Week

Jio All-in-One plans, first Redmi Note 8 Pro and Redmi Note 8 sales, WhatsApp Group Privacy settings update, Moto G8 Plus India launch, Redmi K20 update rollout, and other top tech news of the week.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NhEtRX

Saturday 26 October 2019

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్: కొడుక్కి పప్పు వడ్డిస్తున్న బాబు!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ వచ్చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో వర్మ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ వర్మ తన కాంట్రవర్సీ మార్క్ చూపించారు. ‘బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ.. చరిత్రలోనే ఎవరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి’ అంటూ ఏపీ రాజకీయ పరిస్థితుల్ని హింసాత్మకంగా చూపించారు వర్మ. ‘ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు’ అని చంద్రబాబు పాత్రధారి.. ‘ఇక ప్రశ్నించే ప్రసక్తిలేదు.. చేయడమే’ అని పవన్ పాత్రధారి చెప్తున్న డైలాగ్స్ ఆయ పార్టీల్లో మంటపుట్టించేవిగా ఉన్నాయి. ఇక డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్న లోకేష్ బాబు పాత్రధారి ఏడుస్తూ అన్నం తింటూ ఉంటే.. చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించడాన్ని బట్టి వర్మ లోకేష్‌ని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WfdiLV

‘రాములో.. రాములా’ ఊపేస్తుందిరో! బన్నీ దీవాళి ట్రీట్ సూపరో

‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు’.. ఏ నోట విన్నా ఈ పాటే ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. అల వైకుంఠపురములోని ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313 లైక్స్ సాధించి రికార్డ్‌ సృష్టించింది. ఇప్పటి వరకూ ఈ పాటకు 45 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ రావడంతో అత్యధిక వ్యూస్ లైక్స్ సాధించిన పాటగా ‘సామజవరగమన’ పాట సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఈ పాటకు సిద్ శ్రీరామ్ ఆలపించగా.. తమన్ స్వరపరిచారు. ఇక ఇదే జోష్‌ను కొనసాగిస్తూ దీపావళి కానుకగా మారో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘‘రాములో రాములా’’ అంటూ మంచి ఊపునిచ్చే బీట్‌ సాంగ్‌తో బన్నీ రచ్చ చేస్తున్నాడు. పబ్‌లో ఈ ఊరమాస్ పాట పిక్చరైజేషన్ అదిరిపోతుంది. సింగర్ మంగ్లీ కంచుకంఠం ఈ పాటకు మరింత ఊపినిచ్చింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లి ఆలపించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. ఈ సాంగ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో పాటు గాయకులు అనురాగ్, మంగ్లీలతో పాటు ఈ చిత్రంలో నటించిన అల్లు అర్జున్, పూజా, సుశాంత్, సునీల్, నవదీప్, టబు తదితరులంతా స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. సాంగ్ ఎండింగ్‌లో వీరంతా కలిసి ప్రేక్షకులకు దీవాళి శుభాకాంక్షల్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ పాట 5 మిలియన్స్ వ్యూస్‌కి చేరువై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Nl30Wi

Realme C2 Getting New Update With Dark Mode, October Security Patch, More

Realme C2 update brings software version RMX1941EX_11.A.18 and includes the October 2019 Android security patch as well as a dedicated Dark Mode.

from NDTV Gadgets - Latest https://ift.tt/2pTdzYR

Balakrishna: మాస్‌ పోలీస్‌గా బాలయ్య.. `రూలర్‌` న్యూ లుక్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీకే ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. గతంలో బాలకృష్ణ స్టైలిష్‌ లుక్‌ను రివీల్ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా టైటిల్‌తో పాటు మాస్‌ లుక్‌ను రివీల్ చేశారు. పోలీస్‌ గెటప్‌లో ఉన్న బాలయ్య లుక్‌తో పాటు క్యారెక్టర్‌ పేరు ధర్మ అని కూడా రివీల్ చేశారు. పోలీస్‌ గెటప్‌లో ఉన్న బాలయ్య లుక్‌ చూసి అభిమానులను సంబరపడిపోతున్నారు. డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌, గడ్డంతో స్లిమ్‌ కనిపిస్తున్న బాలయ్య లుక్‌ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్‌. చాలా కాలంగా ప్రచారంలో ఉన్నట్టుగానే రూలర్‌ అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. పోలీస్‌ బ్యాడ్జ్‌పైన రూలర్‌ అన్న అక్షరాలు చూస్తే సినిమా ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో సాగుతుందనిపిస్తుంది. Also Read: హ్యాపీ మూవీస్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, భూమిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్‌భట్‌ సంగీతమందిస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశపరచటం, తరువాత వెంటనే ఎలక్షన్లు కూడా రావటంతో బాలయ్య సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాడు. దీంతో లాంగ్ గ్యాప్‌ తరువాత వస్తున్న బాలయ్య సినిమా కావటంతో అభిమానులు రూలర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Pl52bO

హ్యాట్రిక్‌ కోసం సూపర్‌ హిట్ కాంబో.. రవితేజ 66

వరుస ఫ్లాప్‌లతో ఇటీవల కాస్త స్లో అయిన సీనియర్‌ హీరో రవితేజ స్పీడు పెంచాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న రవితేజ మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను దీపావళి సందర్భంగా ఇచ్చారు చిత్రయూనిట్. రవితేజ 66వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు. గతంలో రవితేజ హీరోగా డాన్‌ శీను, బలుపు లాంటి సూపర్‌ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు ఈ సినిమాతో రవితేజతో కలిసి హ్యాట్రిక్‌ సక్సెస్‌ అందించేందుకు రెడీ అవుతున్నాడు. పండగ చేస్కో, విన్నర్‌ సినిమాలతో నిరాశపరిచిన గోపిచంద్‌, రవితేజతో కలిసి హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. Also Read: ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని ఈ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రవితేజ కోసం పవర్‌ఫుల్‌ పోలీస్‌ కథను సిద్ధం చేస్తున్నాడు గోపిచంద్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నారు చిత్రయూనిట్. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/347yhTI

Jio Phone All-in-One Plans vs Existing Plans: All You Need to Know

Jio Phone users can pick any of the four new 'All-in-One' prepaid recharge plans to avail minutes for non-Jio voice calling. The new plans are available in the denomination of 75, Rs. 125, Rs. 155,...

from NDTV Gadgets - Latest https://ift.tt/368VnuX

హైదరాబాద్‌లో RRR షూటింగ్.. ఈసారి శరవేగంగా, ప్రత్యేకంగా!

ర్శకధీరుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ గ్యాప్ తర్వాత మళ్లీ పట్టాలకెక్కుతోంది. లండన్ నుంచి తిరిగొచ్చిన రాజమౌళి.. సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ సోమ‌వారం (అక్టోబర్ 28) నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లు కానుంది. చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమా స్క్రీనింగ్‌ కోసం రాజ‌మౌళి ఇటీవల లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ప్రభాస్, అనుష్క, రానా, చిత్ర నిర్మాత‌లు అక్కడికి వెళ్లారు. ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో సినిమా ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌కు వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్, చెర్రీపై కీలక సన్నివేశాలు.. తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇద్దరూ పాల్గొంటారు. వీరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వ‌చ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. Don't Miss: ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్‌ హీరో అజయ్‌ దేవగన్‌, కోలీవుడ్ నటుడు సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆది నుంచి అవాంతరాలే.. రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్‌ వండర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. చారిత్రక సంఘటనలకు ఫాంటసీని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తుండటం మరో ప్రత్యేకత. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ ఇదేనని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. Also Read: అయితే.. ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌కు ఆది నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఒక్క షెడ్యూల్‌ కూడా ముందుగా అనుకున్నట్టుగా సాగటం లేదు. షూటింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే రామ్‌ చరణ్‌ గాయపడటం, అప్పటికి ఎన్టీఆర్‌ తన పాత్ర కోసం పూర్తిగా సిద్ధం కాకపోవటంతో షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ షూటింగ్‌కు హాజరైనా.. కొద్ది రోజులకే ఆయన కూడా గాయపడటంతో మరోసారి షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. తర్వాత రామ్‌ చరణ్‌ ఫిట్‌గా రెడీ అయినా.. సైరా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండటంతో చరణ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఆగిపోయింది. తాజాగా లండన్ ప్రోగ్రామ్‌తో మరోసారి బ్రేక్ పడింది. ఈసారైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ పూర్తి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2onTGJ0

`అర్జున్‌ సురవరం`కి మోక్షం.. ఈ సారైనా వస్తాడా?

యంగ్ హీరో నిఖిల్‌కి ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావటం లేదు. ఈ మధ్యకాలంలో ఈ హీరో నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్‌ ముందు నిరాశపరిచాయి. 2016లో రిలీజ్‌ అయిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా తరువాత నిఖిల్ నటించిన ఏ సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. వరుసగా కేశవ, కిరాక్‌ పార్టీ సినిమాలతో నిరాశపరిచాడు నిఖిల్. ఆ తరువాత ఎన్నో ఆశలతో సినిమాను చేశాడు. తమిళ్‌లో సూపర్‌ హిట్ అయిన కనితన్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేశాడు. ఈ సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అయితే టైటిల్‌ విషయంలో వివాదం తలెత్తడంతో తప్పని సరి పరిస్థితుల్లో టైటిల్‌ను అర్జున్‌ సురవరంగా మార్చారు. అయితే నిఖిల్ కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. Also Read: సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించినా అనుకున్న సమయానికి రిలీజ్‌ చేయలేకపోయారు. ముందుగా ఈ సినిమాను మేలోనే రిలీజ్ చేయాలని భావించినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఒక దశలో జనం కూడా నిఖిల్ సినిమా ఒకటి రిలీజ్‌కు ఉన్న విషయమే మర్చిపోయారు. అయితే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. Also Read: నవంబర్‌ 29న అర్జున్‌ సురవరం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో చాలా సార్లు ఇలా రిలీజ్‌ డేట్‌ ప్రకటించి తరువాత సినిమాను వాయిదా వేశారు. మరి ఈ సారైనా అనుకున్నట్టుగా సినిమా రిలీజ్‌ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేశాస్తున్నారు సినీ జనాలు. నిఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు టి. సంతోష్ దర్శకుడు. ఠాగూర్‌ మధు సమర్పణలో రాజ్‌ కుమార్ ఆకెళ్ల ఈ సినిమాను నిర్మించారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సామ్‌ సీఎస్‌ సంగీతమందిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MP9y0z

Donald Trump Calls Out Apple CEO Tim Cook for Removing iPhone Home Button

US President Donald Trump is missing the home button on the newer iPhone models and he is not happy about it.

from NDTV Gadgets - Latest https://ift.tt/3415MH5

ఈ `సైకో` మరీ వైలెంట్‌గా ఉన్నాడే!

ఫిలిం ఇండస్ట్రీ ఒక్కో టైంలో ఒక్కో జానర్‌ సినిమాలు బాగా వస్తాయి. గతంలో కామెడీ, హీరో సెంట్రిక్‌, కామెడీ హారర్‌ ఇలా రకరకాల జానర్లు వెండితెర మీద సందడి చేశాయి. ఇటీవల బయోగ్రాఫికల్‌ ఫిలింస్‌ కూడా కొంత కాలం వెండితెరను ఏలాయి. తాజాగా దక్షిణాదిలో థ్రిల్లర్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో క్రైం థ్రిల్లర్లు వరుస విజయాలు సాధిస్తున్నాయి. అదే బాటలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మరో ఇంట్రస్టింగ్ క్రైం థ్రిల్లర్‌ సైకో. కోలీవుడ్ యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్‌, అదితిరావ్‌ హైదరీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పిశాచి, తుప్పారివాలన్‌ (తెలుగులో డిటెక్టివ్‌) సినిమాలను తెరకెక్కించిన మిస్కిన్‌ ఈ సినిమాకు దర్శకుడు. Also Read: తాజాగా ఈ సినిమా టీజర్‌ను లెజెండరీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్‌లోనే సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూపించారు. రక్తపాతం కాస్త ఎక్కువగా కానే కనిపించినా ఆ తరహా సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగానే నచ్చుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. Also Read: ఉదయనిధి స్టాలిన్‌ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో నిత్యమీనన్‌, అదితిరావ్ హైదరీలు పోటి పడి నటించారు. ఇక టీజర్‌లో ఓ వ్యక్తిని వెనుక నుంచి న్యూడ్‌గా చూపించారు. ఈ సినిమాకు లెజెండరీ టెక్నిషియన్స్‌ పనిచేయటం విశేషం. ఇళయరాజ సంగీతం, పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. Also Read: సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాదు ఈ సినిమా నిర్మాణ సంస్థ పేరు కూడా అంతే డిఫరెంట్‌గా ఉంది. ఈ సినిమాను డబుల్‌ మీనింగ్ ప్రొడక్షన్‌ అనే బ్యానర్‌పై అరుణ్‌ మోలి మాణిక్యం నిర్మిస్తున్నారు. ప్రస్తులం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/363ft9H

Mi Pay App Now Available via Google Play for Non-Xiaomi Phones

Mi Pay app that Xiaomi launched in India back in March this year for its users is available for download through Google Play to reach the masses.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JDt2mX

Friday 25 October 2019

Leaked: Google CEO Concedes Company Is 'Struggling' With Transparency

In a leaked video, Sundar Pichai admits at an all-hands that Google is "genuinely struggling" with employee trust as it defends the hiring of former DHS official.

from NDTV Gadgets - Latest https://ift.tt/32O4UoR

`సూపర్‌ మచ్చి` అంటున్న మెగాస్టార్ చిన్నల్లుడు

మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయిన ఈ జనరేషన్‌ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త ఈ కళ్యాణ్ దేవ్‌. గత ఏడాది ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాన్‌ దేవ్‌. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కళ్యాణ్. పులి వాసు దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. దీపావళి కానుకగా టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్. జోరు వర్షంలో ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతున్న కళ్యాన్ లుక్‌ సూపర్బ్‌గా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి కళ్యాణ్‌ దేవ్‌కు జోడిగా నటిస్తోంది. Also Read: సుమంత్‌ అశ్విన్‌ హీరోగా తెరకెక్కిన తూనీగ తూనీగ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రియా చక్రవర్తి తరువాత బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది. దాదాపు ఏడేళ్ల తరువాత ఈ సినిమాతో రియా టాలీవుడ్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌ వీకే, పోసాని కృష్ణమురళిలతో పాటు అజయ్‌, ప్రగతి, మహేష్‌, షరీఫ్, సత్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read: ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. శ్యామ్‌ కే నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన తిప్పరా మీసం సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34142xw

Boeing Considered System Redesign Before Accidents: US Investigators

Boeing engineers and test pilots considered before two fatal 737 Max crashes whether an anti-stall system should be redesigned.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WhiAXm

Reliance to Create $15 Billion Digital Unit to Pare Telecom Debt

Reliance's new digital services company - which also includes Jio's news, movie and music apps - will also acquire Reliance's equity investment of Rs. 65,000 crores in Jio.

from NDTV Gadgets - Latest https://ift.tt/2pSJE2Z

`జాతిరత్నాలు` చూపించేది ఇతనే..!

సినీరంగంలో సక్సె్‌స్‌ సాధించటమంటే మామూలు విషయం కాదు. ఎంత టాలెంట్‌ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటం అంత ఈజీకాదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కృషీ, పట్టుదల ఉంటేగానీ అది సాధ్యం కాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో సాంకేతిక నిపుణుడిగా సక్సెస్‌ అవ్వాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. అయితే ఇలాంటి లెక్కలను పక్కకు నెట్టి అతి చిన్న వయస్సుల్లోనే సినిమాటోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు . సినిమాకు అసిస్టెంట్‌ కెమెరామేన్‌గా పనిచేసిన సిద్దం మనోహర్‌, తన టాలెంట్‌తో ఆ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను మెప్పించాడు. మనోహర్‌ వర్కింగ్‌ స్టైల్‌, కెమెరా, లైటింగ్‌ విషయంలో విషయంలో మనోహర్‌కు ఉన్న నాలెడ్జ్‌ గురించి తెలుసుకున్న నాగ్ అశ్విన్‌.. తొలిసారిగా తాను నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాడు. Also Read: మహానటి లాంటి బ్లాక్‌ బస్టర్ సినిమా తరువాత స్వప్న సినిమా బ్యానర్‌లో తెరకెక్కుతున్న మరో సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్‌ నిర్మాతగా మారుతున్నాడు. నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనుదీప్‌ కేవీ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదలైంది. Also Read: ఈ ఫస్ట్‌ లుక్‌లో ముగ్గురు నటులు ఖైధీల డ్రస్‌లలో కనిపించారు. వాళ్ల ఖైదీ నంబర్లు కూడా నవీన్‌ 420, ప్రియదర్శి 210, రాహుల్‌ రామకృష్ణ 840గా చూపించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో సూపర్‌హిట్ అందుకున్న నవీన్‌, బ్రోచేవారెవరురాతో ఆకట్టుకున్న ప్రియదర్శి, రాహుల రామకృష్ణల కాంబినేషన్‌పై మంచి హైప్‌ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రథన్ సంగీతమందిస్తున్నాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BGgp69

Vodafone Idea to Seek Waiver After Supreme Court Ruling on Overdue Payments

Vodafone Idea said on Friday it will ask the central government for relief on payments of at least $4 billion after a court ruling required it to pay overdue levies and interest.

from NDTV Gadgets - Latest https://ift.tt/35ZXKQu

Microsoft Beats Amazon for Pentagon's $10 Billion Cloud Computing Contract

Microsoft has won the Pentagon's $10 billion cloud computing contract, the Defense Department said on Friday, beating out favourite Amazon.com.

from NDTV Gadgets - Latest https://ift.tt/367fN7k

లేడీ అమితాబ్ లుక్‌ ఇదే.. `సరిలేరు నీకెవ్వరు` దివాళి గిఫ్ట్

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా . దిల్ రాజు, అనిల్‌ సుంకరలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేస్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. దాదాపు 2 దశాబ్దాల తరువాత లేడీ అమితాబ్‌ ఈ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విజయశాంతి రీ ఎంట్రీపై భారీ హైప్‌ క్రియేట్‌ అవ్వటంతో చిత్రయూనిట్ కూడా ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఆమె క్యారెక్టర్‌ను తీర్చి దిద్దుతున్నారు. గతంలోనే ఆ పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్. తాజాగా దీపావళి కానుకగా విజయశాంతి లుక్‌ను రివీల్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో విజయశాంతి ఇప్పటికీ అదే గ్లామర్‌తో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె భారతి పాత్రలో కనిపించనున్నారు. Also Read: రాయల్‌ లుక్‌లో ఉన్న విజయశాంతి ఫస్ట్ లుక్‌ కొద్ది నిమిషాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నైన్టీస్‌లో స్టార్ హీరోయిన్‌గా గ్లామర్‌ రోల్స్‌తో పాటు లేడి ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ నటించిన విజయశాంతి, తరువాత పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి సినిమాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె తరువాత యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరమయ్యారు. Also Read: చాలా కాలంగా విజయశాంతి రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో మంది దర్శకులు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చిన విజయశాంతి మాత్రం రీఎంట్రీ పై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఇన్నేళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన ఇమేజ్‌కు తగ్గ పాత్ర దక్కటంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా తరువాత ఈ లేడీ సూపర్‌ స్టార్ తిరిగి వెండితెర మీద బిజీ అవ్వటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32NOPjj

బుల్లితెర మీదా ఇస్మార్ట్‌ హిట్!

డాషింగ్‌ డైరెక్టర్‌ , ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఫాం కోల్పోయిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ఈ సినిమా తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది. పూరి మార్క్‌ యాక్షన్, హీరోయిజంతో తెరకెక్కిన బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండించింది. విడుదలై వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా టీవీలో ప్రసారమైంది. అయితే థియేటర్లలో సూపర్‌ హిట్ అయిన ఇస్మార్ శంకర్‌ బుల్లితెర మీద కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశాడు. ఈ సినిమాకు 16.63 పాయింట్స్ టీఆర్పీ రావటం విశేషం. ఇటీవల స్టార్ హీరోల సినిమాలు కూడా బుల్లితెర మీద నిరాశపరుస్తున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్‌కు ఇంత టీఆర్పీ రావటంపై ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Also Read: రామ్‌ లుక్‌, బాలీలాంగ్వేజ్‌, మేనరిజమ్స్‌ పూరి స్టైల్‌ ఆఫ్ టేకింగ్‌ ఈ సినిమాకు భారీ హైప్‌ తీసుకువచ్చాయి. మణిశర్మ మ్యూజిక్‌ ఈ సినిమాను మాస్‌ ఆడియన్స్‌ను మరింత చేరువ చేసింది. సినిమాలోని ప్రతీ పాట సూపర్‌ హిట్ కావటంతో పాటు ఇప్పటికీ టాస్‌లో ట్రెండ్‌ అవుతూ సినిమా క్రేజ్‌ను మరింతగా పెంచాయి. ఇవన్నీ కలిసి ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాను బుల్లితెర మీద కూడా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ చేశాయి. Also Read: పూరి జగన్నాథ్, చార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్‌ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించారు. పూరీ ఆస్తాన నటుడు సత్యదేవ్‌ మరో కీలకపాత్రలో నటించాడు. తొలిసారిగా ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కాన్సెప్ట్‌ ను డీల్ చేసిన పూరి తన మార్క్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ మాత్రం మిస్‌ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అందుకే ఈ సినిమా మరోసారి పూరి స్టామినా ఏంటో ప్రూవ్‌ చేసింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Whb5ja

బన్నీ అన్న Tarak అన్న అయితే ఇరగదీసుండేవారు: విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఆయన ఎంచుకునే కథల నుంచి చేసే ప్రమోషన్స్ వరకు అన్నీ వెరైటీగా ప్రేక్షకులను ఆకట్టుకుండేలా ఉండేలా చూసుకుంటాడు. అందుకే విజయ్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిన కూడా ఎంతో క్రేజ్ ఉంది. నటుడిగా తానేంటో నిరూపించుకున్న విజయ్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాకు సంబంధించిన ‘నువ్వే హీరో’ అనే ప్రమోషనల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌కు సంబంధించిన విజయ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఈ వీడియో మొత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో షూట్ చేశారు. విజయ్ వేసుకున్న దుస్తులు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఈ వీడియో కోసం విజయ్‌కు డ్యాన్స్ సరిగ్గా రావాలని కొరియోగ్రాఫర్ చాలా కష్టపడ్డాడట. ఇంతటి కష్టమైన స్టెప్పులు తన వల్ల కావని, తారక్ అల్లు అర్జున్ అయితే ఇరగదీసుండేవారని చెప్పాడు. తాను మాత్రం ఈ వీడియోలో డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డానని తెలిపాడు. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు అభినవ్ గోమతం, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షమీర్ సుల్తాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు విజయ్ ‘హీరో’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరో సినిమా ఆగిపోయిందనుకున్నారు కానీ ఇటీవల మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. రౌడీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, కేథరీన్, ఇజబెల్, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి విజయ్ ‘బాక్సర్’ అనే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేయబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MN4ARJ

'This is not a vote against Modi'

'The voter is cautioning the BJP not to take them for granted.'

from rediff Top Interviews https://ift.tt/2MMKo2m

చరణ్‌కు షాక్‌ ఇచ్చిన సీనియర్‌.. రీమేక్‌ మీద కర్చీఫ్‌ వేసిన వెంకీ

ధనుష్‌ హీరోగా వెట్రీమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అసురన్‌. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు.. ధనుష్‌ నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి వారమే వంద కోట్ల క్లబ్‌లో చేరటంతో ఇతర భాషల నుంచి రీమేక్‌ ఆఫర్స్‌ వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఆసక్తిగా ఉన్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే రామ్‌చరణ్‌కు సీనియర్‌ హీరో షాక్‌ ఇచ్చాడు. రామ్‌ చరణ్ సినిమా విషయంలో నిర్ణయం తీసుకోకముందే మీద కర్చీఫ్ వేసేశాడు. అంతేకాదు ఈ సినిమాను తమిళ నిర్మాత కలైపులి ఎస్‌ థానుతో కలిసి తమ సొంత బ్యానర్‌లో నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు సీనియర్‌ ప్రొడ్యూసర్‌ సురేష్ బాబు. ఇప్పటికే రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. Also Read: ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినా దర్శకుడెవరన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌. Also Read: తమిళ వర్షన్‌తో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశాడు. 50 ఏళ్ల వ్యక్తిగా, 20 ఏళ్ల కుర్రాడి రెండు వేరియేషన్స్‌ను చాలా బాగా చూపించాడు. వెంకటేష్‌ రెండు పాత్రలు చేయటం కష్టమే అన్న టాక్‌ వినిపిస్తోంది. 50 ఏళ్ల వ్యక్తి పాత్రకు వెంకీ న్యాయం చేసిన 20 ఏళ్ల కుర్రాడిగా కనిపించటం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. దీంతో ఆ పాత్రకు మరో నటుడిని తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా ప్రారంభమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/367rGdD

'BJP could do better fighting on local issues'

'You have to work for the development of the people; stay connected with them; be available for your voters so they can come to you for redressal of their problems and don't rely on the brand equity of the central government.'

from rediff Top Interviews https://ift.tt/2WeYixl

ఈ సారి పార్టీ చిరు ఇంట్లో.. విషయం ఏంటంటే!

దక్షిణాది చిత్ర పరిశ్రమల నుండి 1980, 1990ల కాలంలో వెండితెరకు చాలా మంది నటీనటులు పరిచయం అయ్యారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ , కోలీవుడ్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌, మలయాళ టాప్ హీరో మోహన్‌ లాల్‌ లాంటి స్టార్స్‌ ఈ జనరేషన్‌కు చెందిన వారే. వీరితో పాటు అందాల భామలు రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ, సుమలత, సుహాసిని, నదియా లాంటి వారు కూడా ఈ జనరేషన్‌ హీరోయిన్లే. అయితే వీరంతా ప్రతీ ఏటా ఓ చోట కలిసి పార్టీ చేసుకోవటం చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఏదో ఒక థీమ్‌ను ఎంచుకొని అందుకు తగ్గట్టుగా అందరూ రెడీ అయ్యి ఓ రోజంతా తమ కెరీర్‌ తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతుంటారు స్టార్స్‌. ఈ ఏడాది కూడా అలాంటి రీ యూనియన్‌ పార్టీకి రంగం సిద్ధమవుతోంది. Also Read: అయితే ఈ సారి ఆ పార్టీని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేయనున్నారట. సైరా నరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగాస్టార్‌ ఆ ఆనందాన్ని తన జనరేషన్‌ స్టార్స్‌తో పంచుకునేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ సారి పార్టీని మెగాస్టార్‌ ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీని మెగాస్టార్‌ ఇంట్లో ఏర్పాటు చేయడానికి మరో కారణంగా కూడా ఉంది. చిరు ఈ మధ్యే తన ఇంటిని రినోవేట్ చేయించాడు. అధునాతన వసతులతో మరింత అందంగా తీర్చి దిద్దాడు. తన కొత్త ఇంటిని తన సన్నిహితులకు చూపించాలన్న ఉద్దేశంతో కూడా పార్టీని తన ఇంట్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్‌ హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ఈ నెల 2వ తేదిన విడుదలై ఘనవిజయం సాధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ నటుడు సుధీప్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు, చిరు సరసస నయనతార, తమన్నాలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాన్‌ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇప్పటికే దాదాపు 280 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌ చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JmpXYf

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd