Tuesday 31 December 2019

Apple's New Patent Details Virtual Speakers for MacBook Laptops

Apple has been granted a new patent for virtual speakers in MacBook that can simulate sounds from anywhere in the room, making the users feel as if sound is coming from a different place than...

from NDTV Gadgets - Latest https://ift.tt/2sC3cu4

Flipkart Ties Up With Government to Empower Artisans, SHGs

Flipkart on Monday signed a memorandum of understanding (MoU) with the Housing and Urban Affairs Ministry's Deendayal Antyodaya Yojana - National Urban Livelihoods Mission (DAY-NULM) to empower...

from NDTV Gadgets - Latest https://ift.tt/2tj6Tor

Xiaomi Reportedly Delays the Release of Mi Mix Alpha Concept Phone

Xiaomi has reportedly pushed back the release of its Mi Mix Alpha concept phone and currently has no concrete plans regarding its market arrival.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SGG1te

Vijay Devarakonda: రౌడీ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌` అప్‌డేట్

సెన్సేషనల్ స్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం . విభిన్న చిత్రాల దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రేమ కథలకు సంబంధించిన నాలుగు పోస్టర్లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. న్యూ ఇయర్‌ కానుకగా మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్‌ చేశారు. Also Read: రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 3న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్‌ రిలీజ్ డేట్‌తో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు సమర్పణ ఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత మాంత్రికుడు గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు. డియర్‌ కామ్రేడ్‌తో నిరాశపరిచిన విజయ్‌ దేవరకొండ ఈ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టి తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MJfnfo

Scientists Working on Brain-Like Memory Device

An international joint research team led by National Institute for Materials Science in Japan is currently developing a brain-like memory device using the neuromorphic network material.

from NDTV Gadgets - Latest https://ift.tt/359G7fn

Samsung Galaxy M21 Storage Variants, Colour Options Leaked Ahead of Launch

Samsung Galaxy M21 is reported to come with model number SM-M215F. The upcoming phone will reportedly come with 64GB and 128GB storage options – a considerable increase from the 32GB and 64GB...

from NDTV Gadgets - Latest https://ift.tt/36qQfBO

Samsung Galaxy Note 10 Lite Leaked Live Images Show a Familiar Design

Alleged live images of the Samsung Galaxy Note 10 Lite have reportedly been leaked, revealing a familiar design with triple rear cameras and a hole-punch.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SOTdvY

ISRO to Launch Chandrayaan-3 in 2020: Minister

India will launch Chandrayaan-3 in 2020, Union Minister Jitendra Singh said on Tuesday, asserting that the mission cost will be less than Chandrayaan-2.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MLW6tU

Google to End 'Double Irish, Dutch Sandwich' Tax Scheme

Google parent Alphabet will no longer use an intellectual property licensing scheme, known as the "Double Irish, Dutch sandwich", which allowed it to delay paying US taxes, 2018 tax filings show.

from NDTV Gadgets - Latest https://ift.tt/2toUcbB

'Scrapping Art 370 will not stand SC scrutiny'

'Our confidence has been strengthened by the fact that the Supreme Court has decided to examine the Constitutional validity of all that has been done on August 5.'

from rediff Top Interviews https://ift.tt/2SHKhsp

US Auto Safety Agency to Investigate Fatal Tesla Crash in California

The fatal December 29 crash of a Tesla vehicle in Southern California will be investigated by the US government's auto safety regulator, the agency said on Tuesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2toSiHZ

From iPhone 9 to Mi TV 4X, Our Gadgets Wishlist for 2020

iPhone 9, Mi TV 4X, MacBook Air 2020, Apple Watch Series 5, Kindle Paperwhite, AirPods Pro, PS5, Xbox Series X, Samsung Galaxy Buds, Pixel 4a, and... Nike Air Jordan 1? These are the gadgets (and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZHW0bK

When your home is demolished for no fault of yours...

For 'a person who has dedicated his life to teaching students, guiding them to restoring monuments and preserving our built heritage, I never dreamt that my home will one day be demolished.'

from rediff Top Interviews https://ift.tt/36gieUO

From Sex Education to Jamtara, TV Shows to Watch in January 2020

Sex Education season 2, Jamtara Netflix, Doctor Who season 12, Dracula Netflix, BoJack Horseman season 6 part 2, Star Trek: Picard, The Forgotten Army, Little America, Avenue 5, Curb Your Enthusiasm...

from NDTV Gadgets - Latest https://ift.tt/36ioIT6

Nayanthara: `అదే నా జీవితంలో తీసుకున్న అతి చెత్త నిర్ణయం`

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా మంచి ఫాంలో ఉన్న చాలామంది తారలు కెరీర్‌ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలు అంతగా ప్రాధాన్యం లేని హీరోయిన్‌ రోల్స్ చేసివారే. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కూడా కెరీర్‌ స్టార్టింగ్‌లో అలాంటి సినిమాల్లో చేసింది. గతంలో తను పాత్రల ఎంపికలో చేసిన పొరపాట్ల విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ముఖ్యంగా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌, టాప్‌ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గజినిలో నటించటం తన కెరీర్‌లో తీసుకున్న అతి చెత్త నిర్ణయం అంటూ కామెంట్‌ చేసింది నయనతార. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించలేదని, తన లుక్‌ కూడా అంత బాగోలేదని అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ తప్పు పట్టడం లేదని, అలాంటి పాత్ర చేయటం వల్ల తనకు ఓ అనుభవం అయ్యిందటూ క్లారిటీ ఇచ్చింది. Also Read: అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్‌ మురుగదాస్ స్పందించాడు. తాను ఉద్దేశ పూర్వంగా ఓ ఆర్టిస్ట్‌ను తక్కువ చేయటం, మరో ఆర్టిస్ట్‌కు ఎక్కువ పాత్ర ఇవ్వటం లాంటివి చేయనన్నాడు మురుగదాస్‌. కథ డిమాండ్‌ మేరకు మాత్రమే మార్పులు ఉంటాయని గజిని విషయంలో కూడా అదే జరిగిందంటూ క్లారిటీ ఇచ్చాడు. గజిని తరువాత ఇన్నేళ్లకు మురుగదాస్ దర్శకత్వంలో నటించింది నయనతార. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన దర్బార్‌ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్‌ హీరోయిన్‌గా నటించింది. రజనీ రూత్‌లెస్‌ బ్యాడ్‌ పోలీస్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FaXO3M

Jio Added 9.1 Million Subscribers in October Despite 6 Paise IUC

Jio added over 91 lakh new subscribers in October, taking its total subscriber base to 36.43 crores, according to data released by the Telecom Regulatory Authority of India (TRAI).

from NDTV Gadgets - Latest https://ift.tt/2SGxQ08

శ్రీరెడ్డికి చుక్కలు చూపిస్తున్న చెన్నై వాసులు.. నావల్ల కాదంటూ ఏడుపు

హైదరాబాద్‌లో నానా హంగామా చేసి మొత్తానికి చెన్నై వెళ్లిపోయింది . అక్కడ గుళ్లకు వెళుతూ భక్తురాలిగా మారిపోయింది. తమిళనాడు ప్రజల కోసం సాయం చేయాలనుకుంటున్నాని ఇప్పటికే చాలా వీడియోలు పెట్టింది. నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసి తమిళనాడుకు చెందిన యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రజలు శ్రీరెడ్డిని బాగా టార్చర్ పెడుతున్నారట. శ్రీరెడ్డి ఉంటున్న ప్రదేశంలోనే విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ నివాసం ఉంది. అక్కడ ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోందట. ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా నటిస్తున్నారు. అయితే షూటింగ్‌కి వచ్చే వారంతా తమ వాహనాలను శ్రీరెడ్డి నివాసం ముందు పార్క్ చేస్తున్నారట. ఫ్యాన్స్ తన ఇంటి ముందు కూర్చుకుంటున్నారట. దాంతో విసిగిపోయిన శ్రీరెడ్డి ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకుండాపోయింది. ఇక ఏం చేయాలో తెలీక లైవ్ వీడియోను పోస్ట్ చేస్తూ తన బాధను చెప్పుకుంది. READ ALSO: ‘నా ఇంటి ముందు ఉన్నవారంతా నాపై కామెంట్స్ చేస్తుంటారు. తమన్నా సెక్యూరిటీ గార్డ్స్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ తమన్నా షూటింగ్ చేస్తోంది. అయితే ఏంటి? నేను ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. గత పదిహేను రోజులుగా వీళ్లు నన్ను టార్చర్ పెడుతున్నారు. రోజూ ఇంటి ముందు ఉన్న రహదారులను బ్లాక్ చేస్తున్నారు. ఇక్కడ మేమెలా బతకాలి. పోలీసులు కూడా వీరికే సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు వారితో ఎలా కుమ్మక్కయ్యారో తెలీదు. నా ఇంటి ముందే వాళ్లు ఉంటే నేను నా పనులు ఎలా చేసుకుంటాను. దేనికైనా లిమిట్ అంటూ ఉంటుంది. నేను నా ఇంటికి చాలా రెంట్ ఇస్తున్నాను. అందుకు తగ్గట్టుగా నాకు సెక్యూరిటీ, సౌకర్యం ఉండాలి.’’ READ ALSO: ‘‘ఇక్కడ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఇల్లు ఉందట. అయితే ఏంటి? ఒంటరిగా ఆడదాన్ని ఇక్కడ ఉంటుంటే మీరు నన్ను టార్చర్ పెడుతున్నారు. మీరు షూటింగ్ చేసుకుంటుంటే నేనెందుక అడ్జస్ట్ అవ్వాలి. తమిళనాడు ప్రభుత్వానికి నా విన్నపం ఒక్కటే. నేనే కాదు నా చుట్టు పక్కల ఉన్నవారు కూడా వీరితో చాలా ఇబ్బందిపడుతున్నారు. నాకు కడుపు నొప్పో లేదా గుండె నొప్పో వస్తే అత్యవసర సమయాల్లో నేను బయటికి ఎలా వెళ్లాలి. నేనేమన్నా జైల్లో ఉంటున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిమానులు నా ఇంటి ముందు కూర్చుకుంటున్నారు. ఒకరోజంటే ఊరుకోవచ్చు రోజూ ఇలాగే చేస్తు్న్నారు. నాపై కామెంట్స్ చేస్తున్నారు. ఆ మాజీ అసిస్టెంట్ కమిషనర్ కూతురిపై, భార్యపై ఇలాంటి కామెంట్స్ చేస్తే ఆయన ఊరుకుంటారా? మీరు లక్షలు సంపాదిస్తారు మీ ఇంటిని షూటింగ్స్‌కి ఇచ్చుకుని, నేను మాత్రం అడ్జస్ట్ అవ్వాలా? తమిళ మీడియా దీనిపై స్పందించాలి’’ READ ALSO: ‘‘తమన్నా వెబ్ సిరీస్ షూటింగ్ ప్రశాంతంగా జరిగిపోవాలి కానీ మేం మాత్రం ఇలా అల్లాడిపోవాలా. ఇలా ఇతరులను కష్టపెట్టి వెబ్ సిరీస్ షూటింగ్ చేసుకుంటూ వారు సంతోషంగా ఉంటారా? నేను భవానీ మాలలో ఉన్నాను కాబట్టి ఎవ్వరినీ ఏమీ అనలేకపోతున్నాను. నేనెందుకు ఇల్లు మారాలి. మమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కష్టపెడుతుంటే మేం ఇళ్లు ఖాళీ చేస్తూ పోవాలా. ఇప్పటివరకు నేను నా ఫోన్ నెంబర్ కూడా మార్చలేదు. చాలా మంది నన్ను టార్చెర్ పెట్టినా కూడా నేను ఫోన్ నెంబర్ మార్చలేదు. నేనెందుకు మార్చాలి’’ ‘‘ చాలా మంది నాపై కామెంట్ చేస్తారు. ముస్లింలు కూడా నాపై కామెంట్ చేస్తున్నారు. నేను మీ మతాన్ని గౌరవిస్తాను, మీరూ నా మతాన్ని గౌరవించాలి. నేనెందుకు ఇంతగా పోరాడుతున్నానో చెప్పలేదు కదా. నిన్న నేను బయటికి వెళ్లి వచ్చేలోగా నా ఇంటి ముందు రోడ్డంతా బ్లాక్ చేసేశారు. దాంతో నేను నా కారును అక్కడే వదిలేసి వెళ్లా్ల్సి వచ్చింది. తీరా ఉదయం వెళ్లి చూస్తే నా కారుపై గీతలు వేసేశారు. తమన్నా అయితే ఏంటి చిరంజీవి అయితే ఏంటి. ఎవడు ఏ షూటింగైనా చేసుకోండి. కానీ మమ్మల్ని ఎందుకు టార్చర్ పెడుతున్నారు? అందుకే నేను ఇంతగా పోరాడుతున్నా. ఈరోజు ఏదేమైనా నేను పోలీసులకు ఫిర్యాదు చేసి తీరుతాను’’ అంటూ వీడియోలో పేర్కొంది శ్రీరెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39tOlCs

Mi 10, Mi 10 Pro Alleged Price and Specifications Surface on the Web

Mi 10 and Mi 10 Pro are speculated to carry a starting price of CNY 3,199 (roughly Rs. 32,700). Both phones are rumoured to have a 90Hz OLED display and quad rear cameras.

from NDTV Gadgets - Latest https://ift.tt/2th41sl

How to Find, Create, and Share 'Happy New Year' Stickers on WhatsApp

Looking for WhatsApp Happy New year 2020 stickers to wish family and friends? There are host of sticker pack options to bring in 2020 creatively, and wish friends and family in a spirited and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2F4fy0K

Xiaomi Mi Watch Color Leak Tips 1.39-Inch AMOLED Display, 420mAh Battery

Following Xiaomi's announcement of the Mi Watch Colour, key specifications of the smartwatch via live images of its retail have surfaced online.

from NDTV Gadgets - Latest https://ift.tt/35cTNGH

Realme Will Now Promote Apps and Commercial Links in ColorOS 6

Realme on Monday took to the forums to announce the roll out of this content recommendation feature. All Realme phones with ColorOS 6 will receive such recommendation updates that will promote apps...

from NDTV Gadgets - Latest https://ift.tt/2u6quJ0

Samsung to Unveil the First Truly Bezel-Less Television at CES 2020: Report

Samsung is said to be ready to unveil the 'Zero Bezel TV', which is completely bezel-less and will go into mass production in February 2020.

from NDTV Gadgets - Latest https://ift.tt/2tdUimC

PlayStation 5 Might Offer Less GPU Power Compared to Xbox Series X

As per a recent leak, Sony's upcoming PlayStation 5 console will be around 30 percent less powerful compared to Microsoft's Xbox Series X console.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Qcnxit

Monday 30 December 2019

RIL Introduces JioMart Grocery Delivery Service as Its E-Commerce Venture

Reliance Industries Limited (RIL) has initially launched JioMart in Navi Mumbai, Thane, and Kalyan. The company is deploying an online-to-offline (O2O) marketplace business model to take on Amazon and...

from NDTV Gadgets - Latest https://ift.tt/35dzAAi

Block Your Lost or Stolen Phone With This New Web Portal

Phones users in Delhi-NCR who lose their mobile phones will now have some respite, with the government launching a portal that will enable blocking and tracing of stolen or lost mobile phones.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MGWMRl

బన్నీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. సూపర్‌ హిట్‌ సాంగ్‌ వీడియో

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సాధించిన పాటల్లో టాప్‌ లిస్ట్‌ లో ఉండే సాంగ్ `సామజవరగమన`. అల వైకుంఠపురములో సినిమాలోని ఈ పాట లిరికల్‌ వీడియో ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించిన రికార్డ్ సృష్టించింది. తమన్‌ సంగీత సారధ్యంలో సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యమందించాడు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాట వీడియో ప్రోమోను న్యూ ఇయర్‌ కానుకగా విడుదల చేశారు. 59 సెకన్ల నిడివితో రిలీజ్‌ అయిన ఈ ప్రోమో వావ్‌ అనిపించేలా ఉంది. పారిస్‌లోని అందమైన లోకేషన్‌లో ఈ పాటను చిత్రీకరించారు. బన్నీ స్టైలింగ్‌తో పాటు స్టైలిష్ డాన్స్‌ మూవ్స్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరోయిన్‌ పూజా హెగ్డే అందాలు మరింత గ్లామర్‌ను యాడ్‌ చేశాయి. Also Read: లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌, టబు, జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో నిరాశపరిచిన బన్నీ, ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2F8RLg0

PSA: WhatsApp Ends Support for Windows Phone Platform

WhatsApp will withdraw support for all Windows Phone operating system starting today, December 31. The instant messaging app is also set to leave support for the devices running Android version 2.3.7...

from NDTV Gadgets - Latest https://ift.tt/39rzlVW

Huawei Says 'Survival' Top Priority as Sales Fall Short

Huawei said Tuesday that "survival" was its top priority after announcing 2019 sales were expected to fall short of projections as a result of US sanctions.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SFNJ6J

Realme 5i to Launch on January 6, Specifications Tipped by Online Listing

Realme 5i has been officially confirmed to launch on January 6 in Vietnam, and it has also appeared on an e-commerce website as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Qf4Afj

US Retailers Rush to Comply With California Privacy Law

US retailers including Walmart will add "Do Not Sell My Info" links to their websites and signage in stores starting Jan. 1, allowing California shoppers to understand for the first time what personal...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZCgJ0R

Google Ends the Decade With a Fireworks Doodle

Google is celebrating New Year's Eve 2019 with a creative doodle on its homepage. The tech giant is known to celebrate big occasions with artsy Google Doodles, and the latest shows Froggy the...

from NDTV Gadgets - Latest https://ift.tt/35bDbz0

'NPR is the first step towards NRC'

'If you are opposed to the nationwide NRC, you should oppose the NPR.'

from rediff Top Interviews https://ift.tt/39o3kOh

'I don't feel Kabir Singh is an irresponsible film'

'Kabir Singh will be very special for me, but my goal is to make each character as memorable as Preeti.'

from rediff Top Interviews https://ift.tt/2Qx15j3

Regina Cassandra: చిరుతో ఐటమ్‌ సాంగ్‌.. హాట్‌ బ్యూటీకి క్రేజీ ఆఫర్‌!

హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా.. స్టార్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయిన బ్యూటీ కాసాండ్ర. పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ రోల్స్‌లో పాటు గ్లామర్‌ క్యారెక్టర్స్‌కు కూడా సై అన్నా ఈ భామకు అవకాశలు మాత్రం రావటం లేదు. ఇటీవల ఎవరు సినిమాలో నెగెటివ్ రోల్‌లోనూ మెప్పించిన రెజీనాకు స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కకపోయినా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ భామకు ఓ క్రేజీ ఆఫర్‌ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న 152వ సినిమాలో రెజీనా నటించనుంది. అయితే ఈ సినిమాలో రెజీనా నటించబోయేది ఓ ప్రత్యేక గీతంలో అన్న టాక్‌ వినిపిస్తోంది. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. Also Read: ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రెజీనా స్పెషల్‌ సాంగ్‌లో నటించనుందట. చిరుతో డ్యాన్స్‌ చేసే ఛాన్స్‌ రావటంతో రెజీనా కూడా స్పెషల్‌ సాంగ్‌కు వెంటనే ఒప్పేసుకుంది. గతంలో చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150 షూటింగ్ సమయంలో ఇలాంటి రూమర్సే వినిపించాయి. ఆ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ చేస్తుందన్న ప్రచారం గట్టిగా వినిపించింది. అయితే ఫైనల్‌గా ఆ అవకాశం రాయ్‌ లక్ష్మీని వరించింది. ఇప్పుడు మరోసారి అదే తరహా వార్తలు రావటంతో ఎంత వరకు కరెక్ట్ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. Also Read: ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. చాలా కాలం తరువాత చెన్నై చంద్రం త్రిషా, మెగాస్టార్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థతో కలిసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. చాలా కాలం తరువాత మణిశర్మ ఈ సినిమాతో మెగాస్టార్‌కు సంగీతమందిస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MKAVIB

Privacy Fears as Police Use Facial Recognition at PM Modi's Rally

Police in Delhi used facial recognition software to screen crowds at a recent political rally - a first for India - raising concerns about privacy and mass surveillance amidst nationwide protests...

from NDTV Gadgets - Latest https://ift.tt/36nXdre

Facebook Disables Some Misleading Ads on HIV Prevention Drugs

Facebook has quietly started removing some misleading ads about HIV prevention medication, responding to a deluge of activists, health experts and government regulators who said the tech giant had...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SENWqU

'Shiv Sena won't discard Hindutva so easily'

'For the Shiv Sena, Hindutva is like a shawl which can be put on and discarded at will.'

from rediff Top Interviews https://ift.tt/35d5tsM

'UP police should have accountability'

'Had the police firing been responsible for the killing, then that would have been excessive use of force, but somebody killing somebody else in your presence shows that either you are complicit or incompetent, or both.'

from rediff Top Interviews https://ift.tt/2ZEyUD4

Tata Sky HD, SD Set-Top Box Price Increased in India

Tata Sky SD and HD set-top boxes (STB) had seen a price reduction in India during Diwali. Now, the prices have been revised once again, and an increase of up to Rs. 300 now reflects on the DTH...

from NDTV Gadgets - Latest https://ift.tt/39s6X5N

These Were the Best-Selling Tech Products on Flipkart in 2019

Flipkart had an amazing 2019. We take a look at some of the best-selling tech products including mobile phones, laptops, TVs, and more during this year. We also take a look at some of the key trends...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QAbc6I

సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి సెంటిమెంట్ కలిసొస్తుందా!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. 2019లో ‘ఎఫ్2’ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో స్టార్ నిర్మాతలు, హీరోల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబును తన కథతో మెప్పించగలిగారు. మళ్లీ సంక్రాంతి రేసులో నిలబడ్డారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలవుతోంది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు మంచి ప్రచారం కల్పిస్తున్నారు. సాగర నగరం విశాఖపట్నంలో ఈనెల 28న నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సినిమాలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్ ప్రోమోను విశాఖ ఉత్సవ్‌లో విడుదల చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పాటకు వీరంతా స్టేజ్‌పై స్టెప్పులేశారు. అయితే, ఈ సాంగ్ ప్రోమో విడుదల కార్యక్రమాన్ని విశాఖ ఉత్సవ్‌లో నిర్వహించడానికి ఒక కారణం ఉంది. కిందటేడాది సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం ‘ఎఫ్2’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా విశాఖ ఉత్సవ్‌లో నిర్వహించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’కు కూడా అదే సెంటిమెంట్‌ను అనిల్ రావిపూడి ఫాలో అయినట్టున్నారు. ఆయన మాటల్లో కూడా ఇదే పరమార్థం కనిపించింది. ‘‘గత సంవత్సరం ఇదే సమయానికి ‘ఎఫ్2’ సినిమా కోసం విశాఖ ఉత్సవ్‌కి వచ్చి సక్సెస్ అయ్యాం. ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవ్‌కి వచ్చి ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమో లాంచ్ చేశాం. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్. ఆయనిచ్చిన ఫీడ్ బ్యాక్ నేనెప్పుడూ మరువలేను. సినిమా చాలా బాగా వచ్చింది’’ అని అనిల్ చెప్పిన మాటలు సినిమాపై ఆయన కాన్ఫిడెన్స్‌కు అద్దం పడుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/358jSqj

Sunday 29 December 2019

Oppo F15 Set to Launch in India Soon, Company Reveals

Oppo has officially announced that the Oppo F15 phone will be launched soon in India flaunting a sleek and stylish build.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QxNFTY

Airtel Discontinues Rs. 23 Recharge, Now Offering Rs. 45 as Base Plan

Airtel has issued a public notice that the base recharge plan of Rs. 23 is being discontinued for prepaid users in all circles, and is being replaced by the Rs. 45 prepaid plan.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZABQQX

Tesla Delivers First China-Made Model 3 in Just Under a Year

Tesla has started delivering Model 3 electric cars built at its Shanghai factory in just under a year since it began work on the $2 billion plant, a record for global automakers in China, and said it...

from NDTV Gadgets - Latest https://ift.tt/36aiAMT

Vivo to Stop Launching Online-Exclusive Phones in India Next Year

Vivo has assured that it will put an end to online exclusive launches in India as part of its 2020 strategy.

from NDTV Gadgets - Latest https://ift.tt/369M6lS

Xbox Live Gold Price in India Cut by 30 Percent, Effective January 15

Microsoft is dropping the price of Xbox Live Gold in India by 30 percent. A 12-month subscription to Xbox Live Gold - equivalent to PlayStation Plus on the PS4 - will now cost Rs. 2,799, instead...

from NDTV Gadgets - Latest https://ift.tt/2rCR77m

Huawei Mate Xs to Reportedly Include 65W Fast Charging Support

Huawei's upcoming foldable phone, the Huawei Mate Xs, has reportedly been certified by 3C in China ahead of its MWC 2020 debut.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MH08DT

Realme's Fast Charging Technology May Be Called Dart, SuperDart

Realme has reportedly trademarked Dart and SuperDart names for its fast charging technology. While Realme now recognises itself as an independent company, it still uses Oppo's ColorOS 7 and VOOC...

from NDTV Gadgets - Latest https://ift.tt/2F5Lim0

దర్శకుడి చేతిలో 200 కోట్లు పెట్టిన ప్రభాస్?

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇందుకు ఆయన తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమానే కారణం. అయితే త్వరలో సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రభాస్‌కు చెందిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సురేందర్ రెడ్డి చేతిలో 200 కోట్ల రూపాయలను పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన తీసే సినిమా ‘సాహో’ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడేలా ఉండాలని నిర్మాణ సంస్థ చెప్పిందట. రాధాకృష్ణతో కలిసి ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్న ప్రభాస్‌తో సినిమా చేయాలని సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ లైన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. READ ALSO: అయితే సందీప్ రెడ్డి వంగాతో సినిమాపై ఇటీవల ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తెలిపింది. ఇక ప్రభాస్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌లో ఎంత నిజం ఉందో తెలియాంటే మరో క్లారిఫికేషన్ రావాలి. మరోపక్క కొద్ది రోజులుగా ఓ సినిమాలో నటించేందుకు ప్రభాస్‌కు భారీ రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రభాస్‌కు 75 కోట్ల రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు రూమర్స్‌ అంటూ కొట్టి పారేస్తున్నారు ప్రభాస్‌ టీం. డార్లింగ్‌ పారితోషికానికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ ఫేక్‌ అంటూ క్లారిటీ ఇచ్చారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2u4ktMT

US Astronaut Sets Record for Longest Spaceflight by a Woman

NASA astronaut Christina Koch on Saturday set a new record for the longest single spaceflight by a woman, eclipsing the record of 288 days set by former NASA astronaut Peggy Whitson in 2016-17.

from NDTV Gadgets - Latest https://ift.tt/37vAREL

Samsung, LG to Show Off Latest AI Tech, Displays at CES 2020

Samsung and LG are ready to boast their latest technologies in the field of artificial intelligence and displays at the upcoming US consumer electronics show, industry watchers said on Sunday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QwGThb

'Amit Shah must know we won't compromise'

'Amit Shah needs to understand that we are not against Hindus. But we need to preserve our ethnic character.'

from rediff Top Interviews https://ift.tt/2sodePw

Realme X50 Leak Tips 64-Megapixel Main Camera, 4,500mAh Battery

Realme X50's complete specifications and pricing details have allegedly surfaced online prior to its official debut at an event on January 7 in China.

from NDTV Gadgets - Latest https://ift.tt/36auXIC

Star Trek, Russell Peters, Angry Birds, and More on Prime Video in January

Star Trek: Picard, Russell Peters: Deported, The Angry Birds Movie 2, Kabir Khan's The Forgotten Army, Ted Bundy: Falling for a Killer, James May: Our Man in Japan, Rohan Joshi: Wake N Bake, Afsos...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZAQXtH

Rashmi Gautam ఎక్స్‌పోజింగ్‌కి మాత్రమే ఒప్పుకుంటోంది అందుకే సుధీర్‌ని..: దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాపులర్ అయిపోయారు రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్. వీరిద్దరి కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ అవకాశం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో రష్మీకి వచ్చింది. కానీ డేట్లు కుదరడంలేదు అన్న కారణంతో రష్మి సినిమాకు నో చెప్పిందట. ఈ విషయాన్ని సుధీర్ ఒకానొక సందర్భంలో తెలిపాడు. అయితే రష్మి ఈ సినిమాకు నో చెప్పడంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఇక్కడ నేను నిజాలే మాట్లాడాలని అనుకుంటున్నాను. సినిమాకు రెమ్యునరేషన్‌గా రష్మి రూ.40 లక్షలు కావాలని అడిగింది. కానీ సినిమా యూనిట్ కేవలం 35 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందుకు రష్మి ఒప్పుకోలేదు. ఇది రష్మి జీవితంలో దురష్టకరమైన సంఘటన. దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా రష్మి, సుధీర్ మధ్య మంచి ట్రాక్ నడుస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేదో పక్కనబెడితే వీరిద్దరినీ అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారు. జబర్దస్త్‌లో రష్మి, సుధీర్ కలిసి ఎన్నో పాటలకు డ్యాన్స్‌లు చేశారు. ఒకవేళ రష్మి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు ఒప్పుకుని ఉంటే.. వీరిద్దరూ జబర్దస్త్‌ షోలో వేసిన డ్యాన్సులను ఈ సినిమాలో కూడా వేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయి ఉండేది. ప్రతీ ఆర్టిస్ట్ జీవితంలో ఓ చేంజ్ ఓవర్ అనేది ఉండాలి’’ READ ALSO: ‘‘ఇప్పటివరకు రష్మి చేసిన సినిమాల్లో ఏ సినిమా కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఎందుకంటే రష్మిలోని గ్లామర్‌ను చూపించడానికి అందరూ ఆమెను వాడుకున్నారు కానీ గ్రామర్‌ను చూసేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. అప్పుడెప్పుడో డబ్బులు లేక ఇబ్బందిపడిందని పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాను రెమ్యునరేషన్ ఇవ్వనందుకు వదులుకుంది. దీని వల్ల రష్మి ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకవేళ ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాలో రష్మి హీరోయిన్‌గా చేసి ఉంటే మరో సినిమాలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తామనేవాళ్లేమో. ఇండస్ట్రీలో మార్కెట్ ఇలా ఉంది. ఎవరి వల్ల ఎంత వస్తోంది అని మాత్రమే ఆలోచించుకోవాలి. రష్మికి, సుధీర్‌కి బాగా సింక్ అయింది. ప్రేక్షకులకు వారి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం’’ READ ALSO: ‘‘ ఆ రకంగా చూసుకుంటే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు రష్మి నో చెప్పి చాలా పెద్ద పొరపాటు చేసింది. నేను ఈ సినిమా చూశాను. హీరోయిన్ పాత్ర పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది. ఇందులో రష్మి నటించి ఉంటే.. రష్మికి ఇంతబాగా నటించడం వచ్చా అని ఆలోచించేవారు ఉంటారు. అంతేకానీ ‘గుంటూర్ టాకీస్’ లాంటి సినిమాలు ఎన్ని చేసినా ఏం లాభం? అది కాదు నటన అంటే. స్కిన్ షో చేస్తే పది మంది కుర్రాళ్లు చూసి ఆనందపడతారు కాబట్టి అందరూ చూడరు. మున్ముందు రష్మికి ఇలాంటి అవకాశాలు వస్తాయో రావో తెలీదు. స్కిన్ షో చేయడానికి, హీరోతో బుగ్గా బుగ్గా రాసుకోవడంలో కష్టమేముంది? అదే ఓ డైలాగ్ చెప్పి నలుగురి చేత శెభాష్ అనిపించుకోవడంలో కదా ఉంది గొప్పతనమంతా. సుధీర్ వల్ల ధన్యకు బాగా పాపులారిటీ వచ్చేసింది. రష్మి డబ్బు కోసమే ఆలోచించింది. రష్మి కూర్చుని పని చేసినా రోజుకు లక్ష సంపాదించేస్తుంది. అలాంటప్పుడు ఈ సమయంలో రష్మి ఇంకా డబ్బు కావాలని అనుకోకూడదు. ఇప్పుడు కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2rDRyhL

Google Pixel 4a Leaked Renders Tip Hole-Punch Display, Single Main Camera

Google Pixel 4a is expected to launch in 2020, and in the run up to its launch, the alleged renders of the phone have popped up online.

from NDTV Gadgets - Latest https://ift.tt/39qy9C8

'I am living my life on one leg'

'I am constantly balancing, whether it's time with Saif, whether it's Taimur, whether it's with my mom-in-law, whether it's my own family, whether it's 30-35 days of doing brands, then 50 days of shooting a film... there's a lot going on...'

from rediff Top Interviews https://ift.tt/2Qa3Ure

Samsung's 'Clamshell' Foldable Phone May Go on Sale Before Galaxy S11

Samsung is likely to release a new foldable smartphone that folds like a clam in February before the upcoming release of its flagship Galaxy S11 next year.

from NDTV Gadgets - Latest https://ift.tt/367DbkJ

Twitter System 'Outage' Briefly Blocked Trump Whistleblower Tweet

A tweet from US President Donald Trump that identified an intelligence analyst as the alleged whistleblower who helped spark his impeachment was temporarily blocked at the weekend, with Twitter...

from NDTV Gadgets - Latest https://ift.tt/2so561s

Musk's Boring Company Tunnel in Las Vegas Could Be Operational Next Year

Elon Musk, founder of tunnelling enterprise Boring Company, said in a tweet that a commercial tunnel in Las Vegas would "hopefully" be fully operational in 2020.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SBKAF6

BJP leader: 'Netaji would support anti-CAA protests'

'We are not a dictatorship. If the people do not desire some law, it is impossible for any government to implement it,' says BJP leader Chandra Kumar Bose.

from rediff Top Interviews https://ift.tt/2tcRw0L

టాప్ 25 సూపర్ హిట్ తెలుగు సాంగ్స్ 2019

టాలీవుడ్‌లో ప్రతి ఏటా కొన్ని వందల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్కో సినిమాలో మూడు నుంచి ఐదారు పాటలు ఉంటాయి. కానీ, ప్రతి సినిమాలోని పాటలు మనల్ని అలరించవు. కొన్ని సినిమాల్లో పాటలు మాత్రమే ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా పాట బాగుండే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన 25 సూపర్ హిట్ సాంగ్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. సామజవరగమన (అల వైకుంఠపురములో) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: సిద్ శ్రీరామ్ సంగీతం: తమన్ ఎస్ సూర్యుడివో చంద్రుడివో (సరిలేరు నీకెవ్వరు) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: బి. ప్రాక్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ బుట్టబొమ్మ (అల వైకుంఠపురములో) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: అర్మాన్ మాలిక్ సంగీతం: తమన్ ఎస్ దుమ్ము ధూళి (దర్బార్) రచన: అనంత్ శ్రీరామ్ గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: అనిరుధ్ రవిచందర్ సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ రచన: దేవీశ్రీ ప్రసాద్ గానం: శంకర్ మహదేవన్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ ఏమో ఏమో ఈ గుండెల్లో (ఎంత మంచివాడవురా) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: గోపీ సుందర్ నువ్వు నాతో ఏమన్నావో (డిస్కోరాజా) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: తమన్ ఎస్ ప్రతిరోజూ పండగే టైటిల్ సాంగ్ రచన: కేకే గానం: శ్రీకృష్ణ సంగీతం: తమన్ ఎస్ రాములో రాములా (అల వైకుంఠపురములో) రచన: కాసర్ల శ్యామ్ గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ సత్యవతి సంగీతం: తమన్ ఎస్ వెంకీ మామ టైటిల్ సాంగ్ రచన: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రీకృష్ణ సంగీతం: తమన్ ఎస్ దిమాక్ ఖరాబ్ (ఇస్మార్ట్ శంకర్) రచన: కాసర్ల శ్యామ్ గానం: కీర్తన శర్మ, సాకేత్ సంగీతం: మణిశర్మ హొయ్‌నా హొయ్‌నా (గ్యాంగ్ లీడర్) రచన: అనంత్ శ్రీరామ్ గానం: ఇన్నో గంగా సంగీతం: అనిరుధ్ రవిచందర్ బుజ్జి బంగారం (గుణ 369) రచన: అనంత్ శ్రీరామ్ గానం: నకాష్ అజీజ్, దీప్తి పార్థసారథి సంగీతం: చైతన్ భరద్వాజ్ ఎల్లువచ్చి గోదారమ్మ (గద్దలకొండ గణేష్) రచన: వేటూరి సుందరరామ్మూర్తి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల సంగీతం (రీమిక్స్): మిక్కీ జే మేయర్ సైరా టైటిల్ సాంగ్ రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: సునిధి చౌహన్, శ్రేయా ఘోషల్ సంగీతం: అమిత్ త్రివేది ఇదే కదా (మహర్షి) రచన: శ్రీమణి గానం: విజయ్ ప్రకాశ్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ ప్రియతమా ప్రియతమా (మజిలీ) రచన: చైతన్య ప్రసాద్ గానం: చిన్మయి శ్రీపాద సంగీతం: గోపీ సుందర్ ప్రేమ వెన్నెల (చిత్రలహరి) రచన: శ్రీమణి గానం: సుదర్శన్ అశోక్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ నీ నీలి కన్నుల్లోన ఆకాశమే (డియర్ కామ్రేడ్) రచన: రెహ్మాన్ గానం: గౌతమ్ భరద్వాజ్ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ మెల్ల మెల్లగా (ఏబీసీడీ) రచన: కృష్ణకాంత్ గానం: సిద్ శ్రీరామ్, అదితి భవరాజు సంగీతం: జుదా సాంధీ కన్నే కన్నే (అర్జున్ సురవరం) రచన: శ్రీమణి గానం: అనురాగ్ కులకర్ణి, చిన్మయి సంగీతం: సామ్ సీఎస్ నిజమేనా (సీత) రచన: లక్ష్మీ భూపాల్ గానం: అనురాగ్ కులకర్ణి సంగీతం: అనూప్ రూబెన్స్ కళ్లలో కలవరమై (దొరసాని) రచన: శ్రేష్ఠ గానం: చిన్మయి శ్రీపాద సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి ఏ చోట నువ్వున్నా (సాహో) రచన: కృష్ణకాంత్ గానం: గురు రాంధవ, తులసి కుమార్, హరిచరణ్ శేషాద్రి సంగీతం: గురు రాంధవ గొప్పదిరా మనిషి పుట్టుకు (తోలుబొమ్మలాట) రచన: చైతన్య ప్రసాద్ గానం: విజయ్ ఏసుదాస్ సంగీతం: సురేష్ బొబ్బిలి


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EZTmF1

కేసీఆర్ సాక్షిగా చిరంజీవి చెప్పిన చీరాల వీరయ్య కథ

ప్రతి మనిషి జీవితంలోనూ తనలో స్ఫూర్తి నింపిన ఒక వ్యక్తి ఉంటాడని.. తన జీవితంలోనూ ఒక మనిషి ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. డిగ్రీ చదువుకున్న తరవాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తనలో ఎంతో స్ఫూర్తిని నింపి తాను గొప్ప నటుడిగా ఎదగడానికి ఒక వ్యక్తి కారణమయ్యాడని, ఆయన్ని ఎప్పటికీ మరిచిపోనని వెల్లడించారు. ఆ వ్యక్తి పేరు వీరయ్య అని, ఆయనది చీరాల అని, తన తండ్రి వద్ద కానిస్టేబుల్‌గా పనిచేసేవారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ‘టీవీ9 నవ నక్షత్ర సన్మానం 2019’ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘జీవితంలో ఎలా ఎదగాలి అనడానికి నాకు నేనే ఉదాహరణగా చెప్పుకోగలను. వెనకా ముందు ఎవ్వరూ లేరు. నాన్న ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యారు. ఆయన ఎస్ఐ అయిన సమయంలో మేం చీరాలలో ఉండేవాళ్లం. అప్పుడు నా డిగ్రీ అయిపోయింది. తరవాత ఏం చేయాలో అగమ్యగోచర పరిస్థితి. సినిమా పట్ల మక్కువ ఉండేది. కానీ, సినిమా పరిశ్రమలో నాకు తెలిసినవారు ఎవ్వరూ లేరు. అక్కడికి వెళ్తే నేను ఏకాకిని అయిపోతాను. దారీతెన్నూ లేని పరిస్థితి అయిపోతుంది. ఎలా.. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా గురువులు ఎవ్వరూ నాకు ఏం చెప్పలేదు. కానీ, నాన్నగారి దగ్గర పనిచేసే ఒక కానిస్టేబుల్.. నీకు సినిమాలంటే పిచ్చి కదా వెళ్లొచ్చు కదా అన్నాడు. అమ్మో.. అక్కడికి వెళ్తే ఏమీ తెలీదు, ఎవరిని అడగాలి వేషాల కోసం అని అన్నాను. ఏంటి బాస్ నువ్వు అలా అంటావ్.. నువ్వు శత్రుఘ్న సిన్హాలా ఉంటావ్.. నువ్వు డైలాగ్ చెబితే అదిరిపోతుంది.. నువ్వు ఫొటోలు తీసి పంపించు అన్నాడు. శత్రుఘ్న సిన్హా అనగానే నాకు తెలియకుండానే నా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. వెంటనే వాడి ముందే డైలాగులు చెప్పేశాను. ‘హాత్ మే బందూక్ లేకర్ కిదర్ బి షేర్ బంజాయగే హీరా’ అన్నాను. వాడు క్లాప్స్ కొట్టేశాడు. నా మొట్టమొదటి ఆడియన్ వాడు. వాడు కొట్టిన క్లాప్స్ వల్ల నాలో తెలియని ఉత్తేజం వచ్చింది. ఇది చాలు నువ్వు పెద్ద యాక్టర్ అయిపోవడానికి అన్నాడు. రా స్టూడియోకి వెళ్లి ఫొటోలు తీసుకొని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపిద్దాం అన్నాడు. ఎందుకంటే శత్రుఘ్న సిన్హా కూడా పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చేరి ఆ తర్వాత పెద్ద యాక్టర్ అయిపోయారు.. నువ్వు అలా వెళ్లిపో అన్నాడు. అది పిచ్చితనతో, గుడ్డి నమ్మకమో.. లేదంటే నా మీద నాకు నమ్మకమో తెలీదు కానీ.. యాక్టర్ అవుతాననే బలీయమైన పట్టుదలతో ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం వృథా కాలేదు. ఎవరైతే నన్ను ఇన్‌స్పైర్ చేశాడో, నన్ను ఉత్సాహపరిచాడో, ప్రోత్సహించాడో ఈరోజుకీ ఆ వ్యక్తిని నేను మరిచిపోలేదు. ఆ వ్యక్తి పేరు వీరయ్య.. కానిస్టేబుల్.. చీరాలలో ఉంటాడు. కాబట్టి, ప్రతి వాళ్లకు వాళ్ల లైఫ్‌లో ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది. వాళ్లను ఉత్సాహపరిస్తే, ప్రోత్సహిస్తే వాళ్లు సాధించలేనిదంటూ ఏదీ లేదు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2t9xRPk

కమెడియన్ నుంచి హీరో.. ఇప్పుడు విలన్.. సునీల్ కొత్త ప్రయత్నం

హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సునీల్. టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సునీల్.. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగానూ తన మార్క్‌ను చూపించారు సునీల్. అయితే, ‘మర్యాద రామన్న’ తరవాత సునీల్ హీరోగా చాలా సినిమాలే చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన బాగా వెనకబడిపోయారు. ఇటు హీరోగా రాణించలేక, అటు కమెడియన్‌గా అవకాశాలు లేక సునీల్ కెరీర్ పరంగా చాలా ఇబ్బందిపడ్డారు. మొత్తానికి తన మిత్రుడు, దర్శకుడు తివిక్రమ్ సాయంతో ‘అరవింద సమేత’ సినిమాతో మళ్లీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే, ఇన్నిరోజులూ కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు. ఈమేరకు ఆయన విలన్‌గా ఒక కొత్త సినిమాను అంగీకరించారు. ఈ సినిమా ద్వారా యంగ్ కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ చిత్రాలను నిర్మించిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం ‘కలర్ ఫోటో’లో సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరీ హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే ‘మత్తు వదలరా’ సినిమాతో సక్సెస్ అందుకున్న యం.యం.కీరవాణి కుమారుడు కాల భైరవ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజిలో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/365IXmY

‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ నైట్.. ఫ్యాన్స్ కోసం వినూత్నంగా..!

సంక్రాంతి బరిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ హ్యాట్రిక్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు తమన్ అందించిన పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ సాంగ్ అయితే ఈ ఏడాదికే బెస్ట్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. ఇక ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్‌ సూపర్ సక్సెస్ కావడంతో ఈ విజయోత్సవాన్ని అల్లు అర్జున్ అభిమానుల సమక్షంలో నిర్మాతలు నిర్ణయించారు. అందుకే, జనవరి 6న ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అధికారికంగా ప్రకటించారు. Also Read: ‘‘అల వైకుంఠపురంలో సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో మరో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్‌గా నిలిచింది ఈ చిత్రం. అందుకు ముఖ్యంగా తమన్‌కు కృతఙ్ఞతలు. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురంలో మ్యూజికల్ కాన్సెర్ట్’ను వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి ముఖ్య పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Q91WHY

నిర్మాతను బీరు బాటిల్‌తో కొట్టిన నటి సంజన?.. ఇదో చిల్లర ప్రచారం అంటోన్న హీరోయిన్!

సంజన గల్రానీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తరుణ్ ‘సోగ్గాడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ‘బుజ్జిగాడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న సంజన.. తెలుగులో మాత్రం కనిపించింది చాలా తక్కువే. కిందటేడాది ‘దండుపాళ్యం 3’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే, సంజన తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. కన్నడ మహిళా నిర్మాత వందన జైన్‌ను సంజన బీర్ బాటిల్‌తో కొట్టిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 24న బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీలో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టి గాయపరిచిందని పోలీసులకు వందన ఫిర్యాదు చేసింది. పార్టీలో తనకు, సంజనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. కోపంతో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టిందని ఆ ఫిర్యాదులో వందన పేర్కొంది. దీంతో సంజనపై బోలెడన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలపై సంజన తాజాగా స్పందించింది. తనపై వందన చేస్తోన్న ఆరోపణలన్నీ తప్పని.. ఆమె చిల్లర ప్రచారం చేసుకుంటోందని మండిపడింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా మీడియాకు ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఈ ప్రెస్ నోట్‌లో ఆమె వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. Also Read: ‘‘ఈ మధ్య నా గురించి వ్యాప్తి చెందుతున్న ప్రతి విషయం కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ మహిళ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఆమె నన్ను, నా తల్లిని దారుణమైన పదజాలంతో తిట్టింది. నా కెరీర్‌ను నాశనం చేయడానికి, నన్ను జైలుకు పంపించడానికి, నా కుటుంబం పేరును నాశనం చేయడానికి ఆమె కుట్ర చేస్తోంది. ఆమె చౌకబారు మనిషి. ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోంది. ఆసలు ఆరోజు ఏం జరిగిందో ఆమెను వివరంగా అడిగి తెలుసుకోండి. నేను గత 10 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్నాను. ప్రచారం కోసం నేను ఏనాడూ ఇలాంటి చిల్లర వేషాలు వేయలేదు. కానీ, ఆమె మాత్రం నన్ను అడ్డం పెట్టుకుని తనను తాను చిల్లర ప్రచారం చేసుకుంటోంది. మొబైల్ ఫోన్‌లో వీడియో చూపించి అసలు విషయాన్ని వక్రీకరించి చెబుతోంది. ఆమె చూపించే వీడియోలో ముఖానికి, తలకు ఏదైనా గాయం ఉందా? విరిగిపోయిన సీసాకైనా రక్తపు మరక ఉండాలి కదా. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించలేదు. ఇది నాకు వ్యతిరేకంగా చేస్తోన్న నిరాధారమైన ఆరోపణ మాత్రమే. వచ్చే ఏడాదిలో నేను నాలుగు దక్షిణ భారత చిత్రాలు, ఒక హిందీ సినిమాలో నటించబోతున్నాను. వెబ్ ఫిల్మ్‌తో సహా నా చేతిలో ఇప్పుడు ఏడు సినిమాలు ఉన్నాయి. కాబట్టి, ఇలాంటి చిల్ల ప్రచారం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆమె తనను తాను నిర్మాతగా చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. నన్ను లక్ష్యంగా చేసుకుని ఆ తప్పుడు ప్రచారంలోకి లాగాలని చూస్తోంది. నాకు నిర్మాతలపై విపరీతమైన గౌరవం ఉంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. ఆమె ఇంతకుముందు భారత క్రికెట్ స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రాను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. దీంతో ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసింది. ఆయన్ని భారత క్రికెట్ జట్టుకు దూరం చేయడంలో విజయవంతమైంది. ఇప్పుడు ఆమె వలలో నేను చిక్కుకున్నాను. దయచేసి ఆమె చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను నమ్మొద్దని, నన్ను రక్షించమని అభ్యర్థిస్తున్నాను. ఈ వివాదం ఇంకా కొనసాగాలని నేను కోరుకోవడంలేదు. ఈ పరిస్థితిలో నాకు, నా కుటుంబానికి పోలీసుల రక్షణ కావాలి. నాకు మద్దతు ఇచ్చిన బెంగళూరు నగర పోలీసులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ప్రెస్ నోట్‌లో సంజన గల్రానీ పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/367VaHY

హాఫ్ మిలియన్ కొట్టిన సాయి తేజ్.. యూఎస్‌లో తొలిసారి

సరైన హిట్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న సుప్రీం హరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు తన విజయ దాహాన్ని తీర్చుకున్నారు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీసు వద్ద కూడా సత్తా చాటుతున్నారు తేజూ. తన కెరీర్‌లో మొదటిసారి యూఎస్ బాక్సాఫీసు వద్ద హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకున్నారు. యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘ప్రతిరోజూ పండగే’ సినిమా శనివారం నాటికి 529,600 డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.78 కోట్లు. యూఎస్ హాఫ్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన తొలి సాయిధరమ్ తేజ్ సినిమా ఇది. అక్కడ భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ బయ్యర్స్‌కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో యూఎస్‌లోనూ సాయి తేజ్ మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. ఇకపై ఆయన సినిమాలకు అక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకాంత్, హరితేజ, సత్యం రాజేష్, అజయ్, మహేష్, విజయ్ కుమార్, ప్రభ తదితరులు నటించారు. మారుతి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఎస్కేఎన్ సహనిర్మాత. తమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ryrtR8

మహేష్ సినిమా అందుకే ఫ్లాపైంది.. ఎన్టీఆర్‌కు కథ చెప్పింది నిజమే!

సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్ తొలిసారిగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను డైరెక్ట్‌ చేసిన సినిమా దర్బార్‌. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌లతో పాటు లిరికల్‌ వీడియోలతో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. వరుస ప్రెస్‌మీట్‌లు ఇంటర్వ్యూలతో ఈ అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు చిత్రయూనిట్‌. తాజాగా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు మురుగదాస్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తెలుగులో స్టాలిన్‌, స్పైడర్‌ రెండు సినిమాలు చేసిన మురుగదాస్‌ ఆ రెండు సినిమాల పరాజయానికి తానే కారణమన్నాడు. తెలుగు ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకోలేకపోయానని తెలిపాడు. స్పైడర్‌ విషయంలో మహేష్‌ను తమిళ ఆడియన్స్‌కు పరిచయం చేయాలనుకున్నానే తప్ప తెలుగు ప్రేక్షకులు మహేష్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో పట్టించుకోలేదన్నాడు. Also Read: అంతేకాదు గతంలో ఎన్టీఆర్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా అంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన మురుగదాస్‌.. చాలా రోజులుగా కిందట ఎన్టీఆర్‌కు కథ చెప్పిన మాట వాస్తవమే అన్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాలేదని ప్రస్తుతం అయితే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తవం అన్నాడు. అంతేకాదు త్వరలో ఓ తెలుగు సినిమాను డైరెక్ట్‌ చేయనున్నాని చెప్పాడు మురుగదాస్‌. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్‌ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్‌ రూత్‌లెస్‌ బ్యాడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SLxtl1

Bheeshma: నితిన్‌, రష్మికకు కృతజ్ఞతలు తెలిపిన హృతిక్‌ రోషన్‌

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో లాంగ్‌ గ్యాప్‌ తరువాత చేస్తున్న సినిమా భీష్మ. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. టీజర్‌తో పాటు వరుసగా లిరికల్‌ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల పోసిటానాలో షూటింగ్ జరుగుతుండగా నితిన్‌, రష్మికలు ఓ వీడియోను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు. హృతిక్‌ నటించిన గుంగ్రూ పాటకు నితిన్‌, రష్మికలు కలిసి డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను హృతిక్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. `భీష్మ టీం తరపున మీకు ప్రేమతో హృతిక్‌ సర్‌. ఆడియో సరిగ్గా సింక్‌ అవ్వలేదు క్షమించాలి` అంటూ ట్వీట్ చేశాడు. Also Read: అయితే ఈ వీడియోపై స్పందించాడు. తన ట్విటర్‌ వేదికగా నితిన్‌, రష్మిక మందన్నలకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు నితిన్‌, రష్మికలతో పాటు భీష్మ టీ మొత్తానికి ఆల్‌ ద బెస్ట్‌ అంటూ ట్వీట్ చేశాడు నితిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా 2020 ఫిబ్రవరిలో విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SAUJlB

Naina Ganguly: `ఈ `బ్యూటీఫుల్‌` అందాలని ఇలా ఎప్పుడు చూశావయ్యా`

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తన సినిమాలకు సోషల్ మీడియా ద్వారానే కావాల్సినంత ప్రచారం చేసుకుంటాడు. ఇటీవల ఎక్కువగా వివాదాస్పద చిత్రాలనే రూపొందిస్తున్న వర్మ తాజాగా ఓ సెన్సిబుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటీఫుల్ సినిమాకు తనదైన స్టైల్‌లో ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వర్మ ఆశించిన విజయం మాత్రం సాధించలేకపోయాడు. ఈ సినిమా క్వాలిటీ, కంటెంట్‌ పరంగా నిరాశపరచటంతో వర్మ సృష్టించిన వివాదాలన్ని వృధా అయ్యాయి. తాజాగా బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కిన బ్యూటీఫుల్‌ను తలకెక్కుకున్నాడు వర్మ. Also Read: న్యూ ఇయర్‌ కానుకగా జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్మ ఆస్థాన నటి నైనా గంగూలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర ట్వీట్‌లు చేస్తున్నాడు వర్మ. `మా `బ్యూటిఫుల్` టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, నైనా గంగూలీ తో, పార్థ సూరి తో, అగస్త్య మంజు తో కలిసి వోడ్కా తాగండి.... ఎలాగంటే Facebook, instagram ద్వారా ఈరోజు 29 రాత్రి 8.45 నుంచి లైవ్ స్ట్రీమింగ్ లో మా ప్రైవేట్ పార్టీకి పబ్లిక్ అందరూ ఆహ్వానితులే` అంటూ ట్వీట్ చేసి ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజ్‌ చేశాడు వర్మ. కాసేపటి హీరోయిన్‌ నైనా గంగూలి వంగవీటి సినిమాలో పోషించిన కుమారి పాత్రకు సంబంధించిన సీన్స్‌, తాజాగా బ్యూటీఫుల్‌ సినిమాలో సీన్స్‌ను కలిపి రూపొందించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ.. `సూపర్ సీరియస్ వంగవీటి కుమారి లో ఈ “బ్యూటిఫుల్” అందాలని ఇలా ఎప్పుడు చూసావయ్యా అగస్త్య మంజు??????` అంటూ కామెంట్ చేశాడు`.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tW01xy

Saturday 28 December 2019

`కలర్‌ ఫోటో`తో హీరోగా మారుతున్న మరో కమెడియన్‌

ఇటీవల కమెడియన్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం తరుచూ కనిపిస్తోంది. గతంలో చాలా మంది కమెడియన్లు హీరోలుగా నటించినా తరువాత కామెడీ పాత్రల్లో కొనసాగారు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలుగా మారుతున్న కామెడియన్లు హీరోలుగా కొనసాగలేక, తిరిగి కామెడీ పాత్రలు చేయలేక ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అంతేకాదు ఒకసారి హీరోగా చేసిన వారికి తిరిగి కామెడీ పాత్రలో ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. తాజాగా మరో కమెడియన్‌ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్‌ సుహాస్‌ హీరోగా సినిమా ప్రారంభమైంది. కలర్‌ ఫోటో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నటుడు సందీప్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. Also Read: ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ రోజు షూటింగ్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. Also Read: సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ కమెడియన్‌ సునీల్‌ విలన్‌గా నటిస్తుండటం విశేషం. దర్శకుడు సందీప్‌ రాజ్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MxYUuz

Vivo S1 Pro Launch Date, Oppo Reno 3, Jio 2020 Offer, More News This Week

Vivo S1 Pro launch date reveal, Oppo Reno 3 series launch, the news of Redmi Note 8 duo going on open sale in India were the biggest tech stories in a week that was pretty light on the news.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QwMRip

'I think Ishaan and I are better as friends'

'Ishaan was around me a lot and I was around Ishaan a lot but we were promoting Dhadak; we had no one else to be around,' Janhvi Kapoor spills her hearts out on #NoFilterNeha.

from rediff Top Interviews https://ift.tt/2QGdnGb

The Mandalorian on Disney+ Is a Most Curious Thing, Just Like Baby Yoda

It's set in the world of Star Wars and it's got the delightful Baby Yoda. So why then is The Mandalorian only available in five countries through Disney+? What decade are we living in?

from NDTV Gadgets - Latest https://ift.tt/2t7YfJx

రామ్‌ చరణ్‌ భార్యకు అక్కినేని అమల ఛాలెంజ్‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అన్ని వర్గాల వారు భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వాధికారులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ సన్నిహితులను భాగస్వాములయ్యేందుకు ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా నటి అమల గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ (IAS) ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అమల శనివారం తన నివాసంలో 5 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను ఆమె అభినందించారు. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సరంలో అందరూ మొక్కలు నాటాలని అమల పిలుపునిచ్చారు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే అమల ఇటీవల నటన మీద దృష్టి పెట్టారు. వెబ్‌ సిరీస్‌లతో పాటు అడపాదడపా సినిమాల్లోనూ సటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/360Dwpo

Google Pixel 3a XL, Vivo Z1 Pro, Other Phones Discounted on Flipkart

Flipkart is hosting the Qualcomm Snapdragon Days sale until Tuesday, December 31. The Flipkart sale offers additional exchange discounts and no-cost EMI options on many popular Android phones.

from NDTV Gadgets - Latest https://ift.tt/366QX7h

Flying Cars, Hyperloops and the Other Tech Predictions That Didn't Pan Out

Predicting the future is hard, even for the people with the most power to influence it.

from NDTV Gadgets - Latest https://ift.tt/39ipTUB

Sri Reddy: పవన్ సీఎం కాదు కదా సర్పంచ్ కూడా అవ్వలేడు: భవానీ మాలలో విజృంభించిన శ్రీరెడ్డి

సినీ నటుడు, జనసేన అధినేత ముఖ్యమంత్రి కాదు కదా సర్పంచ్ కూడా అవ్వలేడు అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది శ్రీరెడ్డి. చెన్నైకి వెళ్లిపోయిన ఆమె మెగా ఫ్యామిలీని టచ్ చేయకుండా ఉండటం లేదు. ప్రస్తుతం భవానీ మాలలో ఉన్న శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ని అతని ఫ్యా్న్స్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేసింది. ‘‘నేను చెప్తున్నా రాసిపెట్టుకో. నువ్వు జీవితంలో పైకి రాలేవు. అమ్మాయిలకు కడుపులు చేసే నువ్వు. అమ్మాయిను గౌరవించని నువ్వు.. వెయ్యి మందిని వెనకేసుకుని వారి చేత మొరిగించి, ఆ ప్రైమ్‌ నైన్ అనే న్యూస్ ఛానెల్‌ను వెనకేసుకుని నన్నేమీ పీకలేవు. హైదరాబాద్‌లో ఇప్పటికీ నా ఇల్లు అక్కడే ఉంది. నేను వస్తుంటా. ఏం పీకుతావురా నువ్వు. నా మెడలో ఉన్న శక్తి మాలను పట్టుకుని చెప్తున్నాను.. మీ అన్నయ్య చిరంజీవో, లేకపోతే పవన్ కళ్యాణో, లేకపోతే బొచ్చుగాడు నాగబాబో, నీ వెనకాల ఉన్న పావలా కుక్కలు నన్నేమీ చేయలేవు. ఆ దేవుడి పవర్ నాతో ఉన్నంత సేపు నీలాంటి వంద మంది పవన్ కళ్యాణ్‌లు వంద మంది చిరంజీవులు వచ్చినా కూడా వారందరినీ నా కాలి కిందేసి తొక్కుతా." READ ALSO: "రేయ్ పావలా కుక్క.. నీ ప్రైమ్ నైన్‌ని లేకపోతే నువ్వు విడిచిపెట్టిన కొన్ని కుక్కలు ఉన్నాయి కదా.. నన్నేమీ పీకలేక, నాపై అరవలేక చెన్నై పారిపోయిందని ఒకరు, అమ్మానాన్నలకే పుట్టావా అని ఇంకొకరు, మాకు కులాల ఫీలింగ్ లేదు అని మీ అన్నయ్య.. మీరందరినీ భవానీ మాల వేసుకుని చెప్తున్నా.. ఇంత మంది ఆడవాళ్ల జీవితంతో ఆడుకున్న నీకు మా జగన్మోహన్ రెడ్డి గారిని అనే హక్కు లేదు. ఇప్పటికే నలుగురో ఐదుగురో అమ్మాయిలు గట్టిగా శాపనార్థాలు పెట్టారు. మా ఉద్యమాన్ని నీరుగార్చేశావు నీ ఫ్యామిలీతో కలిసి. మా ఉసురు నీకు తగలకుండా ఉంటుందా.. తప్పకుండా తగులుతుంది. నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా ముఖ్యమంత్రివి కాదు కదా సర్పంచ్ కూడా అవ్వలేవు. నేను మంచికే సపోర్ట్ చేస్తున్నాను" READ ALSO: "నాకు జగన్ పాలన నచ్చింది కాబట్టే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని తిడుతున్నానని అది కరెక్ట్ కాదని మీరు ఎలాగైతే అనుకుంటున్నారో, మీరు జగన్‌ను అనకూడదని మేమూ అలాగే అనుకుంటున్నాం. ఏదో ఛానెల్‌లో ఛీ రెడ్డి, తూ రెడ్డి అంటూ నా గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసినా కూడా నన్ను కదపలేరు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందరికంటే బలవంతుడు ఎవరో తెలుసా మొండోడు. అతి బలహీనమైనోడు పవన్ కళ్యాణ్. నువ్వు బలహీనుడివి కాబట్టే పడుకున్న ఫొటోలు, తింటున్న ఫొటోలు గాజు గ్లాసులో టీ తాగుతున్న ఫొటోలు నీ అనుమతి లేకుండా బయటికి ఎలా వస్తాయి. నీకు నా శాపమే కాదు కడుపులు చేసి వదిలేసినోళ్ల శాపాలు కూడా నీకు తగిలి ఇంకా దీన స్థితికి నువ్వు వెళ్లకపోతే చూడు" READ ALSO: "నేను జనాల కోసం మంచే ఆలోచిస్తున్నట్లైతే.. నా జీవితాన్ని అనాథల కోసం త్యాగం చేయాలనుకోవడం నిజమే అయితే.. పవన్ కళ్యాణ్ జీవితంలో పైకిరాడు. భవానీ మాలలో ఉన్న కొందరు కుక్కల చేత తిట్టించావ్. ఆ తిట్లన్నీ నాకు తగలవు. అమ్మవారికి తగులుతాయి. తప్పకుండా అనుభవిస్తావ్. నిన్ను ప్రేమించిన అలీని వదులుకున్నావ్, నీ పల్లకి మోసినవారిని వదులుకున్నావ్. పవన్ ఏదో చేస్తాడు అని నీ పార్టీలోకి వచ్చినవాళ్లు నువ్వెలాంటివాడివో తెలిసి పార్టీని వీడుతున్నారు. నేను టీవీల ముందుకు రాకూడదా? ఆ అవసరం లేదు. నేను చేసేది మంచి కాకపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది. నేను ఇదే చెప్పాలని అనుకుంటున్నా’’ అంటూ ఉగ్రరూపం దాల్చారు శ్రీరెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SEHVux

అశ్వథ్థామకు సూపర్‌ రెస్పాన్స్‌.. టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న టీజర్‌

యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ . ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 31న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ శుక్రవారం టీజర్ను రిలీజ్‌ చేశారు. యాక్షన్‌ ప్రధానంగా కట్‌ చేసిన టీజర్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. సినిమా కంటెంట్‌ ఎలా ఉండబోతుందో చూపిస్తూ డిజైన్‌ చేసిన గ్రిప్పింగ్ టీజర్‌ రిలీజ్‌ అయిన 24 గంటల్లోనే 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ప్రస్తుతం టాప్‌ ట్రెండ్‌ అవుతున్న ఈ టీజర్ మరిన్ని రికార్డ్‌ల దిశగా దూసుకుపోతోంది. నాగశౌర్యకు జోడిగా మెహరీన్‌ నటిస్తున్న ఈ సినిమాకు రమణతేజ దర్శకుడు. శ్రీచరణ్ పాకల సంగీతమందిస్తున్నాడు. Also Read: థ్రిల్లర్‌గా కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు హీరో నాగశౌర్య కథ అందించటం విశేషం. గతంలో ఛలో సినిమాకు కూడా కథ అంధించిన నాగశౌర్య అప్పట్లో టైటిల్‌ క్రెడిట్స్‌ తీసుకోలేదు. అయితే ఈ సినిమా విషయంలో ఆ తప్పు చేయదలచుకోలేదని అందుకే టైటిల్‌లో కథ తనదే అని వేస్తున్నట్టుగా చెప్పాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QqCb4z

Bitcoin's Purported Creator Says His Fortune May Remain Locked

The man who claims he invented the world's largest cryptocurrency and was ordered by a judge to surrender about $3 billion of his Bitcoin holdings said he may not be able to do so anytime soon.

from NDTV Gadgets - Latest https://ift.tt/365XaAi

నయనతార, తాప్సీల బాటలో సమంత

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత. పెళ్లి తరువాత ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత సమంత చేయబోయే సినిమా ఇంకా కన్‌ఫార్మ్‌ కాలేదు. అయితే సామ్‌ కొద్ది రోజులు బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. 96 రీమేక్‌ తరువాత మరోసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సమంత ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. థ్రిల్లర్‌ జానర్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించే తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. Also Read: నయనతార ప్రధాన పాత్రలో మాయ, తాప్సీ లీడ్‌ రోల్‌లో గేమ్‌ ఓవర్ సినిమాలను తెరకెక్కించిన అశ్విన్‌.. సమంతతోనూ అదే జానర్‌లో ఓ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సమంతకు కథకూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. అశ్విన్ చెప్పిన కథ నచ్చటంతో ఈ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పేసినట్టుగా తెలుస్తోంది. See Photo Story: ఇప్పటికే 96 రీమేక్‌ షూటింగ్ పూర్తయ్యింది. తమిళ్‌లో త్రిష నటించిన జాను పాత్రను తెలుగులో సమంత పోషిస్తోంది. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగు వర్షన్‌ను కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంతకు జోడిగా శర్వానంద్‌ నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tYUtT6

2020 iPad Pro Leaked Renders Tip iPhone 11 Pro-Like Triple Rear Cameras

Apple iPad Pro family is rumoured to receive updated 11-inch and 12.9-inch models with an iPhone 11 Pro style triple-lens cameras.

from NDTV Gadgets - Latest https://ift.tt/37f05qx

Samsung Galaxy A30s 128GB Storage Variant Launched in India

Samsung Galaxy A30s 128GB storage variant has been launched in India, the company told Gadgets 360. The new variant sits alongside the existing Galaxy A30s model that has 64GB of onboard storage.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QqfhdB

Friday 27 December 2019

Chiranjeevi: ట్వీట్లు పెట్టడం కాదు చిరంజీవి, మహేష్ ఇప్పుడు మాట్లాడరే: శ్వేతారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై అల్లర్లు జరుగుతున్నాయి. కొందరు సినీ ప్రముఖులు ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై ఎందరో బాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించారు కానీ టాలీవుడ్‌కి చెందిన ఏ ఒక్క సెలబ్రిటీ స్పందించలేదు. దాంతో టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేష్ బాబు, చిరంజీవిలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు వివాదాస్పద జర్నలిస్ట్ శ్వేతారెడ్డి. ‘‘2019లో మోదీ ప్రభుత్వం తీసుకున్న బెస్ట్ నిర్ణయం పౌరసత్వ సవరణ బిల్లు. దీనికి వ్యతిరేకంగా ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా మోదీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. ఈ బిల్లుకు మద్దతు తెలపని వారు ఉగ్రవాదులతో సమానం. వారంతా దేశద్రోహులు. ఈ మాట ఎవరో కాదు మన సూపర్‌స్టార్ అంటున్నారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని తప్పు పట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ఇలాంటి సందర్భాల్లో తమిళనాడు సెలబ్రిటీల పవర్ కనిపిస్తుంది. సినిమాల విషయంలో కాదు.. ఇలాంటి సందర్భాల్లో స్పందిస్తూ నిజంగా సూపర్‌స్టార్స్ అని నిరూపించుకుంటున్నారు. ఇంత గొడవ జరుగుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క టాలీవుడ్ సెలబ్రిటీ అయినా స్పందించాడా?" READ ALSO: " చిరంజీవి కానీ మహేష్ బాబు కానీ ట్వీట్ చేశారా? స్వాతంత్ర్య దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి జాతీయ జెండాను తగిలించుకుని సోషల్ మీడియాలో విషెస్ చెప్పడం కాదు. ఇలాంటి సమయాల్లో స్పందించాలి. వాళ్లు కాదు రజినీకాంతే అసలైన సూపర్‌స్టార్. ఈ బిల్లుపై కామెంట్స్ చేస్తున్నవారికి అసలు ఈ బిల్లు ఏంటో తెలీదని నేను అనుకుంటున్నా. వాళ్లంతా ఓసారి బిల్లులోని అంశాలను పాయింట్ టు పాయింట్ చదివి అప్పుడు మాట్లాడండి’’ అని వెల్లడించారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZCV4FS

This Tiny Island Nation of 11,000 People Is Cashing in Thanks to Its .Tv TLD

Tuvalu is a chain of coral atolls and reef islands with a population of about 11,000. Before gaining independence from the United Kingdom in 1978, Tuvalu was part of Britain's Gilbert and Ellice...

from NDTV Gadgets - Latest https://ift.tt/34YPLkV

26GHz Band Inclusion in Spectrum Auction Said to Be a Distant Possibility

The inclusion of a new band -- 26GHz -- is a distant proposition in the spectrum auction which stands as has been decided by the Digital Communications Commission, official sources said on Friday.

from NDTV Gadgets - Latest https://ift.tt/365vpI6

'Uddhav is not reluctant, but a consummate politician'

'He is as consummate a politician as anyone else which is evident considering the way in which he has placed his party and weeded out his rivals from within the party.'

from rediff Top Interviews https://ift.tt/2QuhyEV

China Launches Powerful Rocket in Boost for 2020 Mars Mission

China Friday launched one of the world's most powerful rockets in a major step forward for its planned mission to Mars in 2020.

from NDTV Gadgets - Latest https://ift.tt/351MUIe

The Mandalorian Season 2 Coming Fall 2020 on Disney+

The Mandalorian, the live-action Star Wars television series that introduced the world to Baby Yoda, has been confirmed for a second season.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SvY9pC

Internet Shutdowns Costing Telecom Operators Crores in Lost Revenue

Mobile operators are losing around Rs. 2.45 crores ($350,000) in revenue every hour they are forced to suspend Internet services on government orders to control protests against a new citizenship law,...

from NDTV Gadgets - Latest https://ift.tt/37mcUzD

Spotify to Suspend Political Advertising in 2020

Spotify said on Friday it would pause selling political advertisements on its music streaming platform in early 2020.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Q41QkB

NASA's Mars 2020 Rover to Seek Ancient Life, Prepare Human Missions

The Mars 2020 rover, which sets off for the Red Planet next year, will not only search for traces of ancient life, but pave the way for future human missions, NASA scientists said Friday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Qo5q8c

Rajasekhar: బికినీల్లో హాట్ హాట్‌గా రాజశేఖర్ కూతుళ్లు

2019కి గుడ్‌బై 2020కి హార్టీ వెల్‌కం చెప్పే సమయం వచ్చేసింది. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో ఈపాటికి దేశమంతా ప్లానింగ్స్ వేసేసి ఉంటారు. సాధారణ ప్రజలైతే ఎక్కడైనా వేడుకలు జరుపుకుంటారు. కానీ సెలబ్రిటీలకు అది వీలుపడదు. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ పనులను కాస్త పక్కనబెట్టి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి విదేశాలకు పయనమయ్యారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మికలు న్యూ ఇయర్ సందర్భంగా చిల్ అవుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడి మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పై కట్టిన స్విమ్మింగ్ పూల్‌లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఫొటోలను శివానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. ఇక ఇతర సెలబ్రిటీల విషయానికొస్తే శుక్రవారం సూపర్‌స్టా్ర్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ చేయడానికి న్యూయార్క్ వెళ్లారు. మరోపక్క సమంత గోవాకు వెళ్లిపోయారు. READ ALSO: ఇక శివానీ, శివాత్మికల విషయానికొస్తే.. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు. పెద్ద కూతురైన శివాని తమిళంలో ‘2 స్టేట్స్’ అనే సినిమాలో నటించింది. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘2 స్టేట్స్’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. అయితే సినిమా అంతా అయిపోయింది అనుకున్న సమయంలో నిర్మాణ విషయంలో ఏవో విభేదాలు వచ్చాయి. దాంతో సినిమాను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోపక్క శివాత్మిక ఈ ఏడాదిలో ‘దొరసాని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అయినా దొరసాని పాత్రలో శివాత్మిక ఒదిగిపోయారు. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2t8PxKS

Megastar: చిరంజీవిని రాష్ట్రపతిగా చూడలట.. స్క్రీన్‌ మీద కాదు రియల్‌ లైఫ్‌లో!

సామాన్యుడిగా వెండితెరకు పరిచయం అయి అసామాన్యుడిగా ఎదిగిన నటుడు మెగాస్టార్‌ . తన కృషి, పట్టుదలతో వెండితెర వేల్పుగా ఎదిగిన మెగాస్టార్‌ తరువాత రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తెర మీద చిరుకు నీరాజనాలు పట్టిన తెలుగు ప్రేక్షకులు, ఆయనకు రాజకీయ నాయకుడిగా మాత్రం ఆమోదం తెలపలేదు. దీంతో చిరు రాజకీయ ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. ఎన్నో ఆశలు, ఆశయాలతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కొంత కాలం కేంద్రమంత్రిగా సేవలందించి తరువాత తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. రీ ఎంట్రీలోనూ తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్న మెగాస్టార్‌ తన ఇమేజ్‌, కలెక్షన్‌ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. Also Read: అయితే ఇటీవల చిరు, బావమరిది అల్లు అరవింద్‌.. మెగాస్టార్‌ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర కామెంట్‌ చేశాడు. ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ కథనం మేరకు అల్లు అరవింద్‌, చిరంజీవిని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నాడు. అంటే ఏదో సినిమాలో పాత్రలో కాదు. నిజంగా భారత దేశ ప్రథమ పౌరుడిగా చిరంజీవిని చూడాలన్నది కోరిక. `చిరంజీవి ఇంకా ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నారు ?` అనే ప్రశ్న అల్లు అరవింద్ ని అడిగితే ఆయన చెప్పిన సమాధానం. `రాజకీయాల్లో ఎంత స్థాయికి వెళ్తారనేది ఎవరూ ఊహించలేరు. కానీ నాకు మాత్రం ఆయన ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవ్వాలని ఉంది. ఆ అవకాశం ఉందని నేను నమ్ముతాను`. అని అరవింద్ చెప్పారు. ఈ మాటలు వింటుంటే చిరుకు రాజకీయాల మీద ఇంకా ఆశ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. Also Read: ఇటీవల పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి, ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ సినిమాలో యంగ్ లుక్‌లో కనిపించేందుకు బరువు తగ్గే పనిలో ఉన్నాడు మెగాస్టార్‌. ఈ మూవీలో చిరుకు జోడిగా అందాల భామ త్రిష నటించనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/355ZYMu

From Avengers: Endgame to Joker, Our Favourite Movies in 2019

From Avengers: Endgame to Joker, the Gadgets 360 staff pick their favourite movies of 2019. The list also includes a couple of Bollywood releases in Andhadhun and Article 15, alongside unknown fare...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZwzLWv

'UP police can't be executor, prosecutor, judge'

''You should never give the impression that the police force is malicious, vindictive and indulging in retribution,' says Dr Vikram Singh, former director general of police of Uttar Pradesh.

from rediff Top Interviews https://ift.tt/2EYkfcj

Mahesh Babu: బ్రేక్‌ తీసుకున్న మహేష్‌.. న్యూ ఇయర్‌ వేడుకలకు పయనం!

సూపర్‌ స్టార్‌ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలికి ఎంతో ఇంపార్టెన్స్‌ ఇస్తాడు. అందుకే ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఏ చిన్న అకేషన్‌ వచ్చినా ఫ్యామిలితో కలిసి ఫారిన్‌ టూర్‌లు వెలుతుంటాడు. ఏడాదిలో కనీసం మూడు నాలుగు సార్లు ఇలాంటి హాలీడే ట్రిప్స్‌కు వెళ్లటం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. అందుకే మహేష్ సినిమాలు కూడా కాస్త నెమ్మదిగానే చిత్రీకరణ జరుగుతుంటాయి. తాజాగా సినిమా పనులకు బ్రేక్‌ ఇచ్చి వెకేషన్‌కు చెక్కేస్తున్నాడు సూపర్‌ స్టార్‌. ఈ సారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఫ్యామిలీతో కలిసి యూరప్‌ వెళుతున్నాడు మహేష్. ఇప్పటికే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసిన మహేష్ బాబు హాలీడేస్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. Also Read: వారం రోజుల పాటు యూరప్‌లో గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు సూపర్‌ స్టార్‌. జనవరి 3న మహేష్ తిరిగి ఇండియాకు వస్తాడని తెలుస్తోంది. తరువాత సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించనున్న ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ ఒకే వేదిక మీదకు వస్తుండటంతో ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాతో చాలా కాలం తరువాత సీనియర్‌ నటి విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కామెడీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మి అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37fwGMT

SK Basheed: తిడితే పడటానికి నేను పవన్ కళ్యాణ్‌ని కాను: డైరెక్టర్ వార్నింగ్

తెలుగులో ‘అల్లరే అల్లరి’, ‘మెంటల్’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు ఎస్కే బషీద్ పలు మీడియా వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన గురించి లేని పోని వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఆ పత్రికలన్నింటిపై కేసులు వేస్తున్నానంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ గ్యాప్‌లో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌పై ఆయన సెటైర్ వేశారు. ‘‘నా గురించి ఏంటండీ ఈ వార్తలు. నేను ప్రజల నుంచి సొమ్ము తీసుకుని వారిని బురిడీ కొట్టించానట. నాకు పాతిక బ్యాంక్ ఖాతాలు ఉన్నాయట. కోట్లు సొమ్ము చేసుకుంటున్నానట. ఇవన్నీ ఈనాడు, సాక్షి, డెక్కన్ క్రానికల్ పత్రికలు రాసిన వార్తలు. నా గురించి ఎవరెవరు ఏం రాశారో అన్ని ఆధారాలు ఉన్నాయి. వీరందరిపై నేను హైకోర్టులో కేసు వేస్తున్నాను. ఈనాడులో నా ఫొటోలు వేసి ఈ హెడింగ్స్ ఏంటండి. ఈనాడు సంస్థను నడుపుతున్న రామోజీ రావు ఇవన్నీ చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు. నాకంటే ఆయన ఇంకా బాగుంటారు కదా. ఆయన ఫొటోలు వేసుకోండి. నా గురించి ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తారు. ఫలానా వ్యక్తి గురించి ఏదన్నా రాస్తున్నప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి కదా. నేనేమీ పవన్ కళ్యాణ్‌ని కాదు ఎవరెన్ని మాటలు అన్నా చూస్తూ కూర్చోవడానికి, నోర్మూసుకుని ఉండటానికి. అందరినీ హైకోర్టుకు లాగుతా’’ READ ALSO: ‘‘ ఈ పత్రికలన్నీ నా గురించి రాస్తున్నవి నిజమే అయినప్పుడు పోలీసులు ఈపాటికే నన్ను అరెస్ట్ చేయాలి కదా. కానీ తెలంగాణ పోలీసులు దేవుళ్లు. వాళ్లు నాపై వస్తున్నవన్నీ నిజమా కాదా అని తెలుసుకుని నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోలీసులకే నాపై అనుమానం లేనప్పుడు మధ్యలో మీడియా వాళ్ల పెత్తనం ఏంటి? నేను 2005 నుంచి ప్రజల నుంచి సొమ్ము తీసుకుంటున్నట్లు సాక్షి వాళ్లు రాశారు. సాక్షి వచ్చిందే 2010లో. మా చేత ఛానెల్‌కు ప్రచారం కల్పించుకుని మా గురించే ఇలాంటివి రాస్తారా? నేను అన్ని కోట్లు డబ్బు తిన్నానని వచ్చి నిరూపించండి. మీరు రాసే వార్తల వల్ల నా బిజినెస్ దెబ్బ తినదా? నా కుటుంబంపై ప్రభావం చూపదా? నేను ముందు రామోజీ రావుపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా. నేను ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాను. ఆ సినిమాలను శాటిలైట్ రైట్స్‌కు కూడా అమ్మలేదు. అవసరం లేదు అనుకున్నా. నాకు ఒకరి నుంచి డబ్బులు తీసుకోవడం నచ్చదు’’ READ ALSO: ‘‘ అలాంటిది సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిల నుంచి డబ్బులు తీసుకున్నానని ఎలా రాస్తారు? నాకు ఏ మీడియాపైనా కోపం లేదు. కానీ లేనిపోనివి రాస్తుంటే చాలా బాధగా ఉంది. నా గురించి ఎవరెవరు ఏం రాశారో వారంతా కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలి. నా గురించి ఇలా రాస్తున్న మీడియా వాళ్లకు నాపై కోపం ఉంటే చెప్పండి. నేను నా ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోతాను. మొత్తంగా నేను ఒక్కటే చెప్తున్నాను. ఇక మీదట ఇలాంటి వార్తలు రాసేవారు కాస్త క్రాస్ చెక్ చేసుకోండి. నా గురించి రాసిన వారిపై కేసులు పెడుతున్నాను. వారంతా వచ్చి సమాధానం చెప్పాలి. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు. రేపటి నుంచి నేను ఇదే పని మీద ఉంటాను. ఎందుకంటే ఇలా మరొకరికి జరగకూడదు’’ అంటూ ఫైర్ అయ్యారు బషీద్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2St57vp

Huawei P40 Pro May Come With Five Rear Cameras

Huawei's upcoming smartphones P40 and P40 Pro are expected to launch in March 2020 and now a recent leak has hinted that the P40 Pro may arrive with five cameras at the back.

from NDTV Gadgets - Latest https://ift.tt/37fNjIe

Apple Supplier in Talks to Sell Key Smartphone Screen Plant: Report

Japan Display is discussing the sale of its main smartphone screen factory to Apple and Sharp for as much as $820 million, the Nikkei business daily reported on Friday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2F0AfdG

Mobile Internet Services Now Back in Kargil After 145 Days

Mobile Internet services have been restored in Kargil district of Ladakh more than 145 days after being suspended in the wake of the Centre abrogating provisions of Article 370 of the constitution,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Q0Wo2c


Why HONOR X Series Phones Are Popular Amongst Indian Millennials?

HONOR X smartphones are aimed at young buyers who want the right combination of smartphone technologies and an attractive price tag.

from NDTV Gadgets - Latest https://ift.tt/350lhiD

Realme X50 5G Teased to Include a Side Fingerprint Sensor

Realme is on a teasing spree, ahead of the launch of the Realme X50 5G phone on January 7. New render of the phone has been released showing off the side-fingerprint sensor, and camera samples have...

from NDTV Gadgets - Latest https://ift.tt/2rvWPrD

Samsung Galaxy S11 Series, Galaxy Fold 2 Now Said to Debut on February 11

Samsung Galaxy S11 series launch was earlier said to be scheduled for February 18. A fresh report, however, claims that the South Korean company will unveil the new flagship on February 11 --...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZpgUfU

WhatsApp Delete Messages Feature to Work as a Group 'Cleaning Tool': Report

WABetaInfo discovered that the Delete Messages feature will work as sort of a cleaning tool for group chats. Only admins can enable or disable it, and ascertain the time frame as to when the messages...

from NDTV Gadgets - Latest https://ift.tt/37e2UZ8

LG to Launch New Range of Premium Soundbars at CES 2020

LG will be launching its new range of soundbars at CES 2020, bringing key features and improvements to the company's home theatre product portfolio.

from NDTV Gadgets - Latest https://ift.tt/37bd50h

Thursday 26 December 2019

Oppo Reno 3 vs Oppo Reno 2

Oppo Reno 3 5G was launched just a day ago, and we pit it against its predecessor Oppo Reno 2 to see how much of an upgrade the new phone has seen, at least on paper.

from NDTV Gadgets - Latest https://ift.tt/2EYGaA0

Dish TV Brings 3 New Combo Packs for Bengali Subscribers

Dish TV has brought the Rs. 169 Sampurna Bangla combo pack with 196 SD channels. The new range also includes the Swagat Cricket Bangla pack at Rs. 219 and Swagat Bangla pack at Rs. 208.

from NDTV Gadgets - Latest https://ift.tt/378rjis

IIT Delhi Files 150 Patents in 2019, Highest Ever in a Year

From bulletproof clothing enabling transmission and reception of electronic signals to production of liquid hydrocarbons from plastic waste, the Indian Institute of Technology-Delhi on Thursday said...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Q3IgVT

How Instagram Changed the Way We Shop

Instagram has played a crucial role in altering both the look and nature of products people buy and the physical spaces where they shop.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Q0OBRW

Airtel Reduces Rs. 558 Prepaid Recharge Plan Validity, Now Lasts 56 Days

The validity of the Airtel Rs. 558 prepaid plan has been reduced from 82 days to 56 days – a heavy reduction of 26 days. Additional benefits on the plan include free four week course at Shaw Academy...

from NDTV Gadgets - Latest https://ift.tt/39cF3ut

Oppo Reno 3 vs Oppo Reno 3 Pro: What's the Difference

Oppo Reno 3 and Oppo Reno 3 Pro are launched as the company's latest 5G smartphones. While the Oppo Reno 3 is powered by MediaTek Dimensity 1000L 5G SoC, the Oppo Reno 3 Pro has Qualcomm Snapdragon...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MwDXQF

The Most Disappointing Technologies of the Decade

In 2010, we were excited about new iPhones and finding old friends on Facebook, not fretting about our digital privacy or social media's threat to democracy. Now we are wondering how to rein in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/39k26Uu

Realme X50 5G With Snapdragon 765G SoC Set to Launch on January 7

Realme X50 5G is all set to launch on January 7 next year. The company had announced a day ago that it would confirm the launch date today, and it has kept its promise.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Mq3GdD

The Most-Influential Technologies of the 2010s

This decade made life something that happens on a screen. The smartphone is where we communicate with family, do work, record memories and find entertainment. It was invented in 2007 so disqualified...

from NDTV Gadgets - Latest https://ift.tt/39hZ3fe

Turkey Top Court Rules Wikipedia Ban Breaches Free Speech

Turkey's Constitutional Court ruled on Thursday that a more than two-year block on access to online encyclopaedia Wikipedia in the country is a violation of freedom of expression.

from NDTV Gadgets - Latest https://ift.tt/2EYmFaM

Tesla Secures $1.29 Billion Loan From Chinese Banks for Shanghai Factory

Tesla entered into agreements with lenders in China for a secured term loan facility of up to CNY 9 billion ($1.29 billion), according to a regulatory filing on Thursday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3551iQ1

'I will not compromise with Amit Shah'

'Yes, we are angry, we are frustrated, but not all our anger is directed towards Delhi.'

from rediff Top Interviews https://ift.tt/2t2FWFs

The Kareena Kapoor Interview You Must Read!

'Akshay is in the same phase that probably Mr Bachchan has gone through.'

from rediff Top Interviews https://ift.tt/361ERfN

కింగ్ కొత్త ప్లాన్‌.. సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న నాగార్జున

సీనియర్ హీరోల్లో ఇప్పటికీ మన్మథుడు లుక్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్న ఏకైక హీరో నాగార్జున. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటి ఇచ్చే గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న నాగ్‌ ఇటీవల సక్సెస్‌ల విషయంలో మాత్రం వెనకపడ్డాడు. ఇటీవల హీరోగా తెరకెక్కిన దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాతో నాగ్‌ ఇమేజ్‌, మార్కెట్‌ కూడా దెబ్బతింది. మన్మథుడు 2 రిజల్ట్‌తో షాక్‌ అయిన నాగ్‌ తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించాలని భావించిన బంగార్రాజు సినిమాను పక్కన పెట్టేశాడు. అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు నాగార్జున ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ సినిమాలో నాగ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. Also Read: తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వినిపిస్తోంది. నాగ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడట. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఓల్డ్‌ సిటిలో ఐదు రోజుల పాటు కీకల సన్నివేశాలు చిత్రీకరించారు. మన్మథుడు 2 నిరాశపరచటంతో నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు కింగ్‌. ఈ సినిమాతో బిగ్ బాస్‌ ఫేం అలీరెజా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ పనిచేస్తున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు నాగ్‌. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39ffM2W

Oppo Reno 3, Oppo Reno 3 Pro With Quad Rear Cameras, 5G Support Launched

Oppo has launched a pair of new phones – Oppo Reno 3 and Oppo Reno 3 Pro –both of which pack quad rear cameras and offer dual-mode 5G support.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PXSEhK

Villages Connected via BharatNet to Get Free Wi-Fi Till March 2020: Prasad

Wi-Fi services being provided through BharatNet in villages across India will be free of charge till March 2020, Telecom and Information Technology Minister Ravi Shankar Prasad said on Wednesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PYdEVJ

‘అదిరింది’ కామెడీ షోలో నవదీప్.. అదరగొట్టాడుగా

‘అదిరింది’ కామెడీ షోలో నవదీప్.. అదరగొట్టాడుగా




from Telugu Samayam https://ift.tt/2sZmxp1

ఒక్క పాత్రకు 11 అవార్డులు.. ఫుల్‌ జోష్‌లో సీనియర్‌ హీరోయిన్‌

ఇక కెరీర్‌ ముగిసిపోయిందనుకున్న దశలో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్‌ హీరోయిన్‌ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవల ఈ భామ నటించిన `96` సినిమా ఘనవిజయం సాధించటమే కాదు త్రిష నటిగా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. గత ఏడాది రిలీజ్‌ అయిన ఈ సినిమా ఏదో ఒక విధంగా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా 96 సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది త్రిష. ఈ సినిమాలో త్రిష పోషించిన జాను పాత్రకు ఇప్పటి వరకు 11 అవార్డులు దక్కాయి. తాజాగా ఆ అవార్డులతో దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన త్రిష `నాకు వచ్చిన దీవెనలను లెక్కిస్తున్నా.. 96కు 11చ హేజూడ్‌కు 3. మీ ప్రేమకు కృతజ్ఞతలు` అంటూ ట్వీట్ చేసింది త్రిష. Also Read: విజయ్‌ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన 96 సినిమాకు సీ ప్రేమ్‌కుమార్‌ దర్శకుడు. 2018 అక్టోబర్‌ 4న రిలీజ్‌ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మాస్‌, కమర్షియల్ ఎలిమెంట్స్‌ లేకపోయినా విజయ్‌ సేతుపతి, త్రిషల నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. దీంతో 96 ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. Also Read: ప్రస్తుతం త్రిష ఆరు సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో గర్జనై, పరమపదం విలయాట్టూ, రాంగీ, సుగర్‌, పొన్నియన్‌ సెల్వన్‌తో పాటు తెలుగులో మెగాస్టార్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ త్రిష హీరోయిన్‌గా నటించనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tS3ai1

OnePlus 8 Pro Purported Listing Pops Up on Certification Site

OnePlus 8 Pro is listed on MIIT with model number IN2010, and the listing suggests that the phone will support dual-mode 5G connectivity.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PWd3Ud

చొక్కా విప్పుతూ రామ్ వీడియో... అబ్బ హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు

ఎనర్జిటిక్ స్టార్ తన సత్తా ఏంటో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మరోసారి నిరూపించారు. అప్పటివరకు లవర్ బాయ్‌గా ప్రేక్షకులను మెప్పించిన రామ్.. పూరీ జగన్నాథ్ చేతిలో పడ్డాక తన బోల్డ్‌నెస్‌ను పరిచయం చేశారు. వీరిద్దరిదీ కొత్త కాంబినేషన్‌ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని మరే సినిమా ఆపలేకపపోయింది. ఇప్పుడు రామ్ తన కొత్త ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ‘రెడ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. తిరుమల కిశోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ మైండ్ బ్లోయింగ్ ఫైటింగ్ సన్నివేశాల్లో నటించారట. READ ALSO: ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హీన్స్ ఈ ఫైట్స్‌ని కొరియోగ్రాఫ్ చేశారు. ఫైట్స్ చాలా రఫ్‌గా ఉండటంతో రామ్ జబ్బలకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ సోషల్ మీడియలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘డియర్ పీటర్ హీన్.. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో నేను చూడలేను కానీ ఫీలవ్వగలను. అచ్చం మీరు పెట్టే బాధలాగే. సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూశాను. దిమ్మ తిరిగిపోయింది’ అని రామ్ పేర్కొంటూ చొక్కా విప్పి చూపించారు. ఈ వీడియో చూడగానే ఫ్యాన్స్ కామెంట్స్ సెక్షన్‌ను నింపి పడేస్తు్న్నారు. ‘హాలీవుడ్ హీరోకు ఏమాత్రం తీసిపోవు అన్నా. నేను ఈ వీడియోను ఎందుకు తీస్తున్నానంటే మీకు నేను దూరంగా లేను అని చెప్పడానికి’ అంటూ తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. READ ALSO: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన రామ్.. తనతో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి క్లాసికల్ మూవీస్ తీసిన తిరుమల కిషోర్‌ను నమ్ముకున్నారు. అయితే అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా పోస్టర్లు చూస్తుంటే ఇది మంచి మాస్ మూవీలా అనిపిస్తోంది. అందుకే, ఈ సినిమా ఓపెనింగ్‌కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు అతిథిగా తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే, ‘రెడ్’ సినిమా షూటింగ్ నవంబర్ 16న మొదలైంది. నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి ఏప్రిల్ తొలివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ చెప్పారు. తమ బ్యానర్‌లో ఇదొక విభిన్నమైన చిత్రం అవుతుందని తెలిపారు. ఇది తమిళ చిత్రం ‘తడమ్’కు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రవికిషోర్ స్పందిస్తూ.. పూర్తి రీమేక్ కాదని, స్టోరీ లైన్‌ను తీసుకొని చాలా మార్పులు చేశామని అన్నారు. సినిమా టైటిల్ మాదిరిగానే కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు తిరుమల కిషోర్ వెల్లడించారు. ఇదొక కమర్షియల్ థ్రిల్లర్ అని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QhLLH7

Lenovo May Launch a Gaming Phone Under Legion Brand

Lenovo might be gearing up to launch a gaming-centric phone under the Legion brand, and has already set up a new social media account for it.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZlRK1I

Wednesday 25 December 2019

రాజకీయవేత్తతో నాకు సంబంధం అంటగట్టారు: నటి ఆండ్రియా ఆవేదన

సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కువగా బయటికి చెప్పుకోరు. ఎందుకంటే అందరూ వారిని అర్థం చేసుకునేవారు ఉండరు. కొందరు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ప్రముఖ నటి ఆండ్రియా జెరీమియాకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఓ సందర్భంలో విఫలమైన తన ప్రేమ కథ గురించి చెప్పడంతో దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారట. పైగా రాజకీయాల్లో ఉన్న ఓ నటుడితో తనకు సంబంధం అంటగట్టారని ఆండ్రియా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘నేను ‘బ్రోకెన్ వింగ్’ అనే పుస్తకం ఒకటి రాశాను. అందులో అన్నీ నేను రాసిన పద్యాలే ఉంటాయి. ఓసారి బెంగళూరులో జరిగిన లిటరరీ ఫెస్టివల్‌కు వెళ్లాను. అక్కడ అందరూ రచయితలే ఉన్నారు. నేను నా పుస్తకంలోని పద్యాలు చదివి వినిపిస్తుంటే ఎవరి గురించి రాశారు అని కొందరు అడిగారు. నా మాజీ ప్రియుడి గురించి అని చెప్పాను. ఆ సమయంలో నేను సెలబ్రిటీని అన్న విషయం మర్చిపోయి ఓ సాధారణ అమ్మాయిలా నా ప్రేమకథను వివరించాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత నా గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను పదేళ్ల క్రితమే ఈ పుస్తకం రాశాను. కానీ నేను అన్నీ బయటపెట్టడం వల్ల అది నాపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాను’’ READ ALSO: ‘‘ అందుకే సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. త్వరలో నేను రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను. ఈ పుస్తకం నా మాజీ ప్రియుడి గురించి కాదు. నా గురించి. కాకపోతే ఇందులో తొలిసారి నేను ప్రేమలో ఓడిపోయిన విషయాలు, నేను కన్న కలలు ఉన్నాయి. నా ప్రేమ గురించి చెప్పగానే చాలా మంది ఓ రాజకీయ నాయకుడితో సంబంధం అంటగట్టారు. నాకు ఎలా స్పందించాలో తెలీలేదు. ఊహించి రాసే వార్తలపై ఏమని స్పందిస్తాం. రాజకీయాల్లో ఉన్న ఓ సినీ నటుడితో నాకు సంబంధం అని చదవగానే ఏంటిది అని షాకయ్యాను’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MteWG0

Twitch Tops Streaming Platform Ranks, League of Legends is Most Popular Game

As per the State of Stream 2019 report, Twitch remains the top streaming platform, while League of Legends returned as the most popular game.

from NDTV Gadgets - Latest https://ift.tt/35SQg1j

Realme X50 5G 'Polar' Colour Option Teased in New Render

Realme X50 5G phone is all set to launch on January 7, and now the company's Chief Marketing Officer Xu Qi Chase has revealed a colour option of the phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ERvVxk

క్రిస్మస్‌ సందర్భంగా వెరైటీగా విష్‌ చేసిన హాట్ హీరోయిన్‌

హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ . తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తరువాత హీరోయిన్‌గా వరుస అవకాశాలు సాధించలేకపోయింది. దీంతో బాలీవుడ్‌ మీద దృష్టి పెట్టిన ఈ భామ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో పాటు తనకు ఎదురైన అనుభవాలను కూడా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా అభిమానులకు వెరైటీగా విషెస్‌ చెప్పింది ఈ హాట్‌ బ్యూటీ. స్వతహాగా క్లాసికల్‌ డ్యాన్సర్‌ అయిన అదా క్రిస్మస్‌ క్యారల్‌ జింగిల్‌ బెల్స్‌ పాటకు కథక్‌ డ్యాన్స్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల సూపర్ హిట్ యాక్షన్‌ సిరీస్‌ కమాండో సిరీస్‌లో భాగంగా వచ్చిన కమాండో 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదా. ఈ సినిమాలో విద్యుత్‌ జమ్వాల్‌కు జోడిగా నటించిన ఈ బ్యూటీ యాక్షన్‌ సీన్స్‌లోనూ ఇరగదీసింది. ప్రస్తుతం మ్యాన్‌ టు మ్యాన్‌ అనే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటి. Also Read: తెలుగులో హార్ట్‌ ఎటాక్‌ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ లాంటి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలు సక్సెస్‌ అయినా అదా కెరీర్‌కు మాత్రం ఉపయోగపడలేదు. తరువాత అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నా ఈ హాట్ బ్యూటికి టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం రాలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2skBEt2

Sudigali Sudheer సినిమాకు పవన్ కళ్యాణ్, టీవీకి సుధీర్.. ఎవ్వరూ తగ్గట్లేదుగా

సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలీని వారు ఉండరు. జబర్దస్త్‌ ద్వారా స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సుధీర్ ఓ స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే అతన్ని హీరోగా పెట్టి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమాను తెరకక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు జబర్దస్త్‌కు చెందిన దాదాపు అందరు కమెడియన్లు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ‘సుధీర్ ఎంత కష్టపడి ఈ స్థాయిలో వచ్చాడో మాకు తెలుసు. అలాంటి సుధీర్ ఈరోజు హీరో అయ్యి మీ ముందుకు రాబోతున్నాడు. అతనికి ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని అనుకుంటున్నాం’ అన్నారు. ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఏం చేసినా ముగ్గురం కలిసే చేశాం. అదేనండీ స్కిట్లు, కామెడీ గురించి చెప్తున్నా. సుధీర్ గాడు ఇలాంటి మరెన్నో సినిమాలు చేయాలి. వాడి సినిమాల్లో మేమిద్దరమే స్నేహితుల్లా నటించాలి’ అన్నాడు. ఆ తర్వాత అవినాశ్, అభినయ కృష్ణలు కూడా మాట్టాడారు. అవినాశ్ మైక్ పట్టుకోగానే.. ‘అన్నా సాయికుమార్ డైలాగ్’ అంటూ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఎప్పటిలాగే అవినాశ్ సాయి కుమార్ డైలాగ్ చెప్పి అందరినీ నివ్వించాడు. ఆ తర్వాత నథింగ్ నవీన్ సుధీర్ గురించి మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే.. రాం ప్రసాద్ ‘రెండు నిమిషాల్లో అయిపోవాలి’ అంటూ ఆటపట్టించాడు. నవీన్ మాట్లాడుతూ.. ‘మా సుధీర్ అన్న హీరో అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలానో.. టీవీ రంగానికి పవర్ స్టార్ సుధీర్ అలా’ అంటూ బిస్కెట్ వేసేశాడు. READ ALSO: ఆ తర్వాత కిరాక్ ఆర్పీ టీంలో చేసే ఓ కమెడియన్ సుధీర్ గురించి మాట్లాడుతూ.. ‘డ్యాన్స్‌లో క్రేజ్ అనగానే మనకు చిరంజీవి గుర్తుకొస్తారు. స్టైల్ అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. కానీ హీరోల్లో మంచి హీరో ఎవరంటే ఇక నుంచి సుడిగాలి సుధీరే గుర్తుకొస్తారు. ఎందుకంటే అంతకంటే మంచోడు సినీ ఇండస్ట్రీలోనే ఎవ్వరూ లేరని నేను అనుకుంటున్నాను. ప్రతీ ఒక్కరినీ ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఆయన్ను హీరోగా తీసుకోవడంలో ఇప్పటికే సినీ ఇండస్ట్రీ లేట్ చేసిందని నేను అనుకుంటున్నాను’ అంటూ సుధీర్‌ను ఆకాశానికేత్తేశారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QnAwwV

Redmi Note 8 Pro to Go on Sale in India at 12 Noon Today via Amazon, Mi.com

Xiaomi Redmi Note 8 Pro will again go on sale later today in India, and will be available via Amazon and Mi.com starting at 12pm (noon) with some offers in tow.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MuBK8m

For Anurag Kashyap, Netflix's Ghost Stories Is His Horror Movie Pitch

Anurag Kashyap really wants to make a feature-length horror film, so he plans to use Netflix's Ghost Stories as his pitch to make that. Sobhita Dhulipala was drawn to the trauma, anxiety, and fear...

from NDTV Gadgets - Latest https://ift.tt/34XS5J9

Karan Johar on Netflix's Ghost Stories: 'I Dug My Own Grave'

Karan Johar talks about how Netflix's Ghost Stories came into being, Mrunal Thakur reveals what drew her to the horror anthology film, and Avinash Tiwary touches upon the challenges of his role.

from NDTV Gadgets - Latest https://ift.tt/2rsiLUx

Janhvi Kapoor on Her Ghost Stories Character: I Relate to Her Pain

Janhvi Kapoor said she related to her character's pain and reliance on sexuality on Netflix's Ghost Stories. Kapoor described Zoya Akhtar as a very thorough director. She has at least three films...

from NDTV Gadgets - Latest https://ift.tt/2EUvC56

10 Mobile Games That Made a Mark in the Decade Past

From Angry Birds to PUBG Mobile, here are the most iconic smartphone games of the past decade, from 2010 to the end of 2019.

from NDTV Gadgets - Latest https://ift.tt/2sYSCxd

పూరీ జగన్నాథ్ కుమారుడి పేరుతో అమ్మాయిలకు వల

సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఫేక్ సోషల్ మీడియా ఖాతాలే ఎక్కువ హాని చేస్తున్నాయి. ఫ్యాన్స్‌తో ముచ్చటించడానికి, విమర్శకులు తమ గురించి ఏం కామెంట్స్ చేస్తున్నారో తెలుసుకోవడానికి సెలబ్రిటీలకు ఉన్న ఏకైక ప్లాట్‌ఫాం సోషల్ మీడియా. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఓ వరం లాంటిదే కాదు శాపం అని కూడా చెప్పాలి. ఎంత పాపులారిటీ తెచ్చిపెడుతుందో.. అంతకంటే ఎక్కువ సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోయాయి. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే చేశారు. కానీ ఫలానా సెలబ్రిటీ పేరును వాడుకుని తప్పుడు పనులు చేస్తేనే అసలు సమస్య మొదలయ్యేది. ఇప్పుడు ఈ చర్చంతా ఎవరి గురించి అంటే.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు గురించి. ఎవడో ఆకతాయి ఆకాశ్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అంతటితో ఆగాడా.. ఎందరో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టాడు. దాంతో కొందరు అమ్మాయిలు నిజంగానే ఆకాశ్ పూరీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు అనుకుని చాటింగ్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఓ అమ్మాయి మాత్రం తనతో చాట్ చేస్తోంది ఆకాశ్ కాదని ఎలాగోలా తెలుసుకుంది. ఇలా సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్స్ తెరిచి మోసం చేసేవారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. READ ALSO: దాంతో వెంటనే స్పందించిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన నిందితుడి నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వివాదం గురించి పూరీ జగన్నాథ్ కానీ ఆకాశ్ కానీ స్పందించలేదు. ఇక ఆకాశ్ విషయానికొస్తే.. ‘మెహబూబా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పుపొందాడు. ఇప్పుడు ‘రొమాంటిక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా పోస్టర్లు, పాటలు చాలా బోల్డ్‌గా ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే.. ఇక ఆకాశ్‌తో సినిమా చేయడానికి వేరే దర్శకులు కూడా ముందుకొస్తారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35YJkQa

How to Safely Watch the Solar Eclipse Live Today

Solar eclipse 2019 is taking place today, and you are planning to watch the celestial event, you should use safe viewing equipment and proper techniques to view the celestial event as the infrared and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2rxI8Va

The Last Solar Eclipse of the Year: Everything You Need to Know

Solar Eclipse 2019 is currently underway. The eclipse began seconds before 8am IST today and will continue until roughly 1:35pm IST. This isn't a total solar eclipse but an annular one that is rare in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Mml7vs

iddari lokam okate



from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2t5BPbS

mathu vadalara



from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2t4krUA

'Cops ransacking hospitals is unimaginable'

'The police is there to protect Indian citizens, but now we have cops entering the hospitals and ransacking even the ICUs.'

from rediff Top Interviews https://ift.tt/2QkLLWH

Ring of Fire: How to Watch Final Solar Eclipse of the Year Online

Solar eclipse on December 26 2019 will be the last solar eclipse of the year. It will start at 7:59am IST. Unlike a total eclipse, this will be an annular solar eclipse that will show a "ring of...

from NDTV Gadgets - Latest https://ift.tt/39dXP4D

Sony Said to Be Using Hole-Punch Display in Upcoming Xperia Smartphone

Sony is reportedly planning to launch a new flagship Xperia phone during Mobile World Congress in early 2020 and now a patent discovery suggests that the upcoming device will feature a hole-punch...

from NDTV Gadgets - Latest https://ift.tt/35UbZG1

Samsung Galaxy M31 Purported Geekbench Listing Tips Key Specifications

Samsung SM-M315F has been spotted on Geekbench and it is believed to be upcoming Galaxy M31. The listing indicates key specifications of the upcoming phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PT2AJi

వామ్మో.. `రూలర్‌`ను మించేలా మరో సినిమానా..!

నందమూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం . తమిళ కేయస్ రవికుమార్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తాపడింది. బాలయ్య నుంచి కొంత గ్యాప్‌ తరువాత వచ్చిన మాస్ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంలో బాలకృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. రూలర్‌కు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్‌ రావటంతో కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. దీనికి తోడు రూలర్‌తో పాటు రిలీజ్ అయిన ప్రతిరోజూ పండగే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో ఆ ప్రభావం కూడా రూలర్‌ కలెక్షన్లపై పడింది. సినిమాలో కంటెంట్ సరిగా లేకపోవటం బాలయ్య లుక్‌ విషయంలో దారుణమైన ట్రోల్స్‌ రావటంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. Also Read: అయితే ఈ పరిస్థితుల్లో నిర్మాత సీ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌ విచిత్రంగా ఉన్నాయి. సినిమాకు పైరసీ కారణంగా నష్టం జరుగుతుందని, తాను సూపర్‌ హిట్‌ సినిమా చేసినా పైరసీ అవ్వటం వల్లే జనం థియేటర్లకు రావటం లేదన్నట్టుగా మాట్లాడాడు సీ కళ్యాణ్‌. అంతేకాదు ఇప్పటికే 7 వేలకు పైగా పైరసీ లింక్‌ను తొలగించినట్టుగా చెప్పిన సీ కళ్యాణ్, ఇలా చేయటం వల్ల సినిమాలు క్వాలిటీగా తీయాలన్న ఇంట్రస్ట్‌ పోతుందన్నాడు. అంతేకాదు రూలర్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యిందని తనకు చాలా మంది కాల్స్‌ చేస్తున్నారని చెప్పాడు. `కేయస్‌ రవికుమార్‌, బాలకృష్ణ కాంబినేషన్‌లో జైసింహా సినిమా సూపర్‌ హిట్ అయ్యింది, ఆ సినిమాను మించేలా రూలర్‌ తీశాం.. త్వరలో రూలర్‌ను మించేలా మరో సినిమా చేస్తాం` అంటూ చెప్పాడు సీ కళ్యాణ్‌. దీంతో అభిమానుల్లో కూడా ఆందోళన మొదలైంది. రూలర్‌ను మించేలా సినిమా అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్‌. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QolKWK

A Twitter Bug Let Someone Match 17 Million Phone Numbers to Users

A Twitter bug allowed a security researcher to match around 17 million phone numbers to actual user accounts. The flaw exists in Twitter's Android app.

from NDTV Gadgets - Latest https://ift.tt/379PIEi

MediaTek Dimensity 800 5G SoC for Mid-Range Phones Reportedly Announced

MediaTek has announced a new 5G SoC for mid-range phones – the Dimensity 800 – that will be officially launched in Q1.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PT24eg

Huawei to Reportedly Launch Next-Generation Foldable Phone in H2, 2020

Huawei is reported to be working on the Mate X successor already, and small volume trial production of components has already begun.

from NDTV Gadgets - Latest https://ift.tt/2sl5nC1

Tuesday 24 December 2019

ఏం కావాలన్నా ఇస్తానంటున్న విజయ్ దేవరకొండ.. వింత కోరికలు కోరుతున్న ఫ్యాన్స్

రౌడీ బాయ్ మరోసారి తన మంచి మనసును చాటుకోవాలని అనుకుంటున్నాడు. క్రిస్మస్ సందర్భంగా సాంటా క్లాజ్ అవతారం ఎత్తారు. ఈసారి ఫ్యాన్స్‌కి బంపరాఫర్ ఇచ్చారు. ఫ్యాన్స్ ఏం కోరుకుంటే అది ఇస్తానంటూ హామీ ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా 2017, 2018 సమయంలో క్రిస్మస్‌కి ఏం చేశాడో వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. 2017, 2018లో విజయ్ ఫ్యాన్స్‌ని కలిసి వారికి కొన్ని కానుకలు ఇచ్చారు. అయితే ఈసారి మాత్రం కాస్త కొత్తగా చేయాలని అనుకున్నారు. ఎప్పుడూ తానే వెళ్లి కానుకలు ఇచ్చిన విజయ్.. ఇప్పుడు మాత్రం ఎవరికేం కావాలో చెప్తే అది ఇస్తానని అంటున్నారు. ‘నేను మీ దేవర సాంటా.. ఇప్పటివరకు ప్రతీ క్రిస్మస్‌కు నా అంత నేనే కొన్ని కానుకలు కొని నా ఫ్యాన్స్‌కు ఇచ్చి వారితో సెలబ్రేట్ చేసుకునేవాడిని. కానీ ఈసారి మాత్రం మీకేం కావాలో మీరే చెప్పండి. ట్విటర్‌లో దేవరసాంటా అన్న హ్యాష్‌ట్యాగ్‌తో మీకేం కావాలో పంపండి. కనీసం తొమ్మది, పది మందికి సాయం చేస్తాను. ఆ తర్వాత ఎంత వీలైతే అంతమందికి సాయం చేస్తాను’ అని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో చూడగానే ఫ్యాన్స్‌కు ఎక్కడ లేని వింత ఆలోచనలు వచ్చాయి. వారు ఏం అడిగారో చూడండి * మీ నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలన్నా * ఆర్థిక సాయం కావాలని కోరుతూ ట్వీట్స్ వస్తాయి. వాటిని రీట్వీట్స్ చేయండన్నా * ఫ్యాన్స్ మీట్ పెట్టు అన్నా * నాకు మ్యాక్ బుక్ ప్రో కావాలి అన్నా * మాకేం వద్దు ఎన్టీఆర్ అన్నతో కలిసి సినిమా చేయండి * ఫుల్ ప్లేట్ చికెన్ బిర్యానీ కావాలన్నా * బ్రో నిత్యానందతో మీటింగ్ పెట్టించు. వాడి పైత్యం వదలకొడతా.. అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tKMjgR

Jio Fiber Brings a Migration Plan for Customers Using Preview Offer

Jio Fiber Migration plan is aimed to shift customers using its Preview Offer to a paid plan. Once a user recharges during the Migration plan, the paid plan is activated immediately.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ET3xeg

Xiaomi Kicks Off MIUI 11 Global Stable ROM Testing Programme in India

Xiaomi has started accepting applications for testing the MIUI 11 Global Stable ROM in India prior to its wider rollout.

from NDTV Gadgets - Latest https://ift.tt/37brlX7

Two New Pokemon Games Debut on Facebook Gaming

Facebook Gaming has released two new games titled Pokemon Tower Battle and Pokemon Medallion Battle on its Instant Games platform.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PRZ1Db

Samsung's Next-Gen Smartphone Flagship May Be Called Galaxy S20

Samsung Galaxy S11 series, the company's next year flagship, may be called something else. Tipsters are now suggesting that Samsung may call its upcoming Galaxy S series flagship as the Samsung...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SkOSAJ

కుక్కలే విశ్వాసంగా ఉంటాయి.. రజినీకాంత్‌ని టార్గెట్ చేసిన నిర్మాత

లెజండరీ దర్శకుడు కే. బాలచందర్ ఎందరికో జీవితాన్ని ఇచ్చారు. ఈరోజు , కమల్ హాసన్ సూపర్‌స్టార్స్‌గా పేరు తెచ్చుకుని చిత్రపరిశ్రమను ఏలుతున్నారంటే అందుకు బాలచందరే కారణం. అలాంటిది నిన్న బాలచందర్ వర్థంతి సందర్భంగా చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహిస్తే కమల్, రజినీ వెళ్లకపోవడం గమనార్హం. చెన్నైలోని కుమారరాజా ముత్తయ్య హాల్‌లో బాలచందర్ పేరిట అభిమానులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కే రాజన్, మాజీ మేయర్ సైదై దురైసామి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజన్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ.. రజినీకాంత్‌ను టార్గెట్ చేశారు. ‘‘చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలచందర్‌ను స్ఫూర్తిగా తీసుకుని దర్శకులుగా ఎదిగినవారు ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేశాకే టాప్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎందరో నటులకు కూడా ఆయన జీవితాన్ని ఇచ్చారు. అలాంటిది ఆయన వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వేడుకలకు కేవలం కొందరు ప్రముఖులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. కుక్కలే విశ్వాసంగా ఉంటాయి అన్నట్లు.. బాలచందర్‌తో కలిసి పనిచేసిన వారికి అభిమానులు ఎక్కువ. వారే ఫ్యాన్స్ క్లబ్ ఏర్పాటుచేస్తున్నారు. తమిళ సినిమాకు జీవం పోసింది బాలచందరే. ఎందరో నటీనటులకు అవకాశాలు ఇచ్చారు. అంత గొప్ప దర్శకుడి కుటుంబం ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉంది. వారు అలా కష్టపడకూడదు. బాలచందర్ కుటుంబానికి సాయం చేయాలంటే ఆయనకు చెందిన నిర్మాణ సంస్థతో కలిసి రజినీకాంత్ ఓ సినిమా చేయాలి. త్వరలో ఆయన సినిమా చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34T15PH

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd