నటుడు సుహాస్ టాలీవుడ్లో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ‘కలర్ ఫొటో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తను లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘రైటర్ పద్మభూషణ్’. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి 3న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. థియేట్రికల్ ట్రైలర్ను త్వరలోనే విడుల చేయనున్నారు. ఇదిలా ఉంటే, ప్రముఖ టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/e7IP0Bp
Subscribe to:
Post Comments (Atom)
'Kashmiri Youth Don't Want To Die'
'...or go to jail.' from rediff Top Interviews https://ift.tt/PuENKGD
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
-
ప్రభాస్ లేటెస్ట్ మూవీ . ఈ సినిమా టీజర్ కోసం ఎప్పటినుంచో ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. ...
No comments:
Post a Comment