గత ఏడాది సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో సీతారామం ఒకటి. సినిమాలో దులర్క్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయినప్పటికీ వారి పాత్రలకు ఉన్నంత ప్రాధాన్యత ఉన్న కీలక పాత్రలో రష్మిక మందన్న నటించింది. అందులో ఆమె ముస్లిం అమ్మాయి పాత్రలో నటించింది. ఇప్పుడు అదే తరహా పాత్రను మళ్లీ చేసింది. ఇంతకీ ఏ సినిమాలో అని అనుకుంటున్నారా? మిషన్ మజ్ను. జనవరి 20న డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/XeulVQD
Subscribe to:
Post Comments (Atom)
'Kashmiri Youth Don't Want To Die'
'...or go to jail.' from rediff Top Interviews https://ift.tt/PuENKGD
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
-
ప్రభాస్ లేటెస్ట్ మూవీ . ఈ సినిమా టీజర్ కోసం ఎప్పటినుంచో ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. ...
No comments:
Post a Comment