Tuesday 30 November 2021

పాటలు.. ఆయన చెప్పే మాటలే కాదు.. సిరివెన్నెల వ్యక్తిత్వం అలాంటిది: నాగార్జున ఎమోషనల్

ప్రముఖ సినీ గేయ రచయిత మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. ఆయన ఇక లేరనే వార్త సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో సిరివెన్నెల కన్నుమూశారు. అయితే సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈ రోజు (బుధవారం) ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్‌ లోని ఫిలిం చాంబర్‌‌లో ఉంచగా పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెలకు కడసారి చూసేందుకు వచ్చిన అక్కినేని .. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు సిరివెన్నెలతో ఎప్పటినుంచో స్నేహం ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడు కలిసినా ఏం మిత్రమా అని తీయగా పలకరించేవారని చెబుతూ 'క్రిమినల్' సినిమాలో 'తెలుసా మనసా పాట' జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ''సీతారామ శాస్త్రి గారిని ఎప్పుడు కలిసినా చాలా సరదాగా మాట్లాడేవారు. ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తొస్తోంది. అదే క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాట. ఈ సాంగ్ నా కెరీర్ లోనే మరిచిపోలేనిది. ఆ పాటను ఆయన పక్కన కూర్చొని మరీ రాయించుకున్నా. ఈ పాట మదిలో మెదిలినప్పుడల్లా సిరివెన్నెల నాకు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఆ స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇవే మాటలు, పాటలు వినిపిస్తుంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా'' అని నాగార్జున అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D8W86w

Radhe shyam Love Anthem: స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ప్రభాస్- పూజా హెగ్డే రొమాంటిక్ మూమెంట్స్

యంగ్ రెబల్ స్టార్ హీరోగా రూపొందుతున్న భారీ సినిమా . పాన్‌ ఇండియా మూవీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్‌‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబోయే సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రమోషన్స్ వేగవంతం చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతోంది. కోవిడ్‌తో పాటు పలు కారణంలతో రాధే శ్యామ్ షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వస్తాయా? అని ఇన్నాళ్లు ఎదురుచూసిన రెబల్ స్టార్ అభిమానులు ఖుషీ అయ్యేలా ఇప్పుడు ఒక్కో అప్‌డేట్ వదులుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొన్ని పోస్టర్స్, ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన టీజర్ ద్వారా అభిమానులకు పూనకాలు తెప్పించిన యూనిట్.. తాజాగా ప్రేమ బాణం విసురుతూ రాధే శ్యామ్ లవ్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసింది. “రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ ప్రోమోతోనే ఈ సాంగ్‌పై ఆసక్తి పెరగగా.. తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి లవ్ బర్డ్స్ మనసు దోచుకున్నారు. ఈ పాటలో ప్రభాస్‌, చాలా అందంగా కనిపించడమే గాక వాళ్ళిద్దరి రొమాంటిక్ మూమెంట్స్ యమ కిక్కిచ్చాయి. ఇక ఈ వీడియోను అటు ప్రభాస్, ఇటు పూజా హెగ్డే తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాధా కృష్ణ. యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D56owB

Why Fitch alone took a negative rating on India

'While we note the very strong cyclical recovery in the economy, we believe there is still uncertainty over medium-term prospects.'

from rediff Top Interviews https://ift.tt/31kFYcL

'Glad Cadbury stuck to SRK during his bad times'

'Once an ad, or a brand, has taken a stance, it should have the guts to stick to it.'

from rediff Top Interviews https://ift.tt/3EdomhA

Realme GT 2 Pro, Xiaomi 12, Moto Edge X30 Coming With Snapdragon 8 Gen 1

Realme GT 2 Pro, Xiaomi 12, and Moto Edge X30 are confirmed to be among the first phones to come with the newly launched Snapdragon 8 Gen 1 SoC. The chip was announced by Qualcomm at the Snapdragon...

from NDTV Gadgets - Latest https://ift.tt/31fz0pW

Decentral Eyes Dog: Snoop Dogg Drops New Audio-Video NFTs

Snoop Dogg has collaborated with digital artist Coldie to create this audio-video NFT. Currently, the highest bid for it is 169 Ethereum tokens, or $771,000 (roughly Rs. 5.7 crore).

from NDTV Gadgets - Latest https://ift.tt/3o7pvSo

Redmi Note 11T Pro, Note 11 Pro, Note 11S, Poco M4 Details Surface Online

Redmi Note 11T Pro, Note 11 Pro, Note 11S, and Poco M4 details have been spotted online, suggesting that the company is working on four new smartphone models as part of its Note 11 series. These...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xFBz0c

Tecno Camon 18T With Triple Rear Cameras, 5,000mAh Battery Goes Official

Tecno Camon 18T has been launched. The handset features a 6.8-inch full-HD+ display. It has an octa-core MediaTek Helio G85 chipset under the hood, coupled with 4GB of RAM and 128GB of internal...

from NDTV Gadgets - Latest https://ift.tt/3EeoPA9

Facebook Owner Meta Is Being Asked to Sell Giphy It Acquired Last Year

Facebook owner Meta has been asked by UK's Competition and Markets Authority (CMA) to sell Giphy to improve competition between social media platforms and in display advertising.

from NDTV Gadgets - Latest https://ift.tt/3I6dqEV

ఫిలిం చాంబర్‌లో సిరివెన్నెలకు సినీ ప్రముఖుల నివాళి.. కన్నీటి పర్యంతమైన తనికెళ్ళ భరణి

సాహిత్య దిగ్గజం ఇకలేరని తెలిసి యావత్ సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కలం నెలకొరిగిందని తెలిసి సినీ ప్రముఖులు షాకయ్యారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. సిరివెన్నెల మరణ వార్త వినగానే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకొని విచారం వ్యక్తం చేశారు. అయితే సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈ రోజు (బుధవారం) ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్‌ లోని ఫిలిం చాంబర్‌‌లో ఉంచారు. ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిరివెన్నెలను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తగా.. పలువురు సినీ ప్రముఖులు వచ్చి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతూ సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మహేష్ బాబు, తనికెళ్ళ భరణి, అల్లు అర్జున్, చిరంజీవి, రావు రమేశ్, వెంకటేష్, మణిశర్మ, గుణశేఖర్, సునీత, పరుచూరి గోపాలకృష్ణ, స్రవంతి రవికిషోర్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సాయికుమార్, బాలకృష్ణ తదితరులు సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. సిరివెన్నెల భౌతిక కాయాన్ని చూశాక సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. స్రవంతీ మూవీస్‌లో ఇద్దరం కలిసి పనిచేశామని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి పదాన్ని చెక్కేవాడని, ఆయన పాట వజ్రం పొదిగినట్టు ఉండేదని, ఆయన పాటల ప్రకాశం తెలుగుజాతి ఉన్నంత వరకు ఉంటుందని కన్నీటితో తడిసిన ముఖంతో చెప్పారు తనికెళ్ళ భరణి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3G6GhHx

All You Need to Know About Cricket 22: The Official Game of The Ashes

Cricket 22 is the latest iteration in the popular cricket video game franchise by Big Ant Studios. It is said to have been designed with the next-generation consoles in mind. It will be available on...

from NDTV Gadgets - Latest https://ift.tt/31afb3t

Amazon Launches New Tool to Help Automakers Remotely Diagnose Cars

Amazon Web Services (AWS) launched a new tool on Monday that will allow carmakers and resellers to remotely diagnose issues in cars to avoid recalls and improve safety.

from NDTV Gadgets - Latest https://ift.tt/3o9c0l5

Twitter Won't Allow Sharing Photos, Videos of People Without Their Consent

Twitter has updated its privacy rules and informed users that it won't allow anyone to share personal pictures, videos of other people without their permission.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xGfIG2

సాహితీ హిమాలయం సీతారాముడు : ఇళయరాజా

తెలుగు సినీ పాట‌ల దిగ్గ‌జ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అనంత లోకాల‌కు వెళ్లిపోవ‌డంపై యావ‌త్ సినీ లోకం సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. ఆయ‌న‌తో అనుబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటూ దుఃఖంలో మునిగిపోయారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన పాట‌ల‌కు అంద‌మై బాణీల‌ను అందించిన సంగీత ద‌ర్శ‌కుడు మాస్ట్రో ఇళ‌య‌రాజా. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఎన్నో విన‌సొంపైన పాట‌లు సంగీతాభిమానుల‌ను అల‌రించాయి. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ ఆ పాట‌లు ఎవ‌ర్‌గ్రీన్‌. తామిద్ద‌రి మ‌ధ్య వృత్తిప‌ర‌మైన పోటీ గురించి.. సిరివెన్నెల‌తో త‌న‌కున్న బంధాన్ని క‌వితాత్మ‌కంగా తెలియ‌జేశారు ఇసై జ్ఞాని ఇళ‌యరాజా. వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో అందమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు.. ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి... రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు...రేపు రాబోయే " రంగమార్తాండ " కూడా.. సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో.....!! సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు... పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు.... మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి నాతో శివ తాండవం చేయించాయి.. "వేటూరి" నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... "సీతారాముడు" నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..!! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. " పాటకోసమే బ్రతికావు, బ్రతికినంత కాలం పాటలే రాసావు.... ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్న... -


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rlnHqZ

షాకిచ్చిన జక్కన్న.. RRR ట్రైల‌ర్ వాయిదా .. నిరాశలో నంద‌మూరి, మెగాభిమానులు..!

ఎంటైర్ ఇండియన్ సినీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో నంద‌మూరి, మెగాభిమానులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూడ‌టం ప్రారంభించారు. అయితే యూనిట్ అందరికీ మరోసారి షాక్ ఇచ్చింది. ట్రైలర్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు కారణం ఎంటనేది చిత్ర యూనిట్ తెలియజేయలేదు. అయితే సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు RRR ట్రైల‌ర్ ఇంకా రెడీ కాలేద‌ట‌. అనుకున్న ఔట్‌పుట్ వ‌చ్చే వర‌కు జ‌క్క‌న్న కాంప్ర‌మైజ్ కాడు. కాబ‌ట్టి ట్రైల‌ర్ విడుద‌ల ఆల‌స్య‌మైనా ప‌ర్లేదు. కానీ మంచి ట్రైల‌ర్‌ను క‌ట్ చేయాల‌ని RRR టీమ్ ప్లాన్ చేసింద‌ట‌. ఈ కార‌ణంగా ట్రైల‌ర్‌ను పోస్ట్ పోన్ చేసింది. దీంతో RRR ప్రేమికులు, నందమూరి, మెగాభిమానులు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. కానీ ఈ వెయిటింగ్‌కు తగ్గ ఫలితం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ 1920 బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న RRR సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చ‌రిత్ర‌లో క‌లుసుకోని ఇద్ద‌రు పోరాట యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందో అనే ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో సినిమా రూపొందింది. టాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు న‌టిస్తుండ‌టంతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ న‌టించ‌డం కూడా నటించారు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింద‌ని, 3 గంట‌ల 6 నిమిషాల వ్య‌వ‌ధి సినిమాకు ర‌న్‌టైమ్‌గా ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల బడ్జెట్‌తో సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఓవ‌ర్‌సీస్ స‌హా సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు RRR టీమ్ వెళ్లి ప్ర‌మోట్ చేయ‌నుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3obL0Bi

'I don't do things out of insecurity'

'We were not trying to outshine each other, we were just trying to be sincere and honest to what was given.'

from rediff Top Interviews https://ift.tt/2ZJpc6W

What IndiGo Learnt From The Pandemic

'Everyone says never waste a crisis.'

from rediff Top Interviews https://ift.tt/3rr9qZM

'Modi is no god, but human being who can be defeated'

'Mamata Didi is the only politician who can take on the might of Modi.'

from rediff Top Interviews https://ift.tt/3lp1VPc

Bitcoin Continues to Look Up While Ether Moves Closer to All-Time High

Investors appear to be getting back into riskier assets like cryptocurrencies as the true impacts of the new 'Omicron' variant of the coronavirus are brushed off by the market. Bitcoin, Ether, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xEniRo

Sirivennela : సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోవడానికి గల కారణాలు చెప్పిన డాక్టర్ !

టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) మంగళవారం కన్నుమూశారు. దాదాపు వారం ముందే ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో హాస్పిట‌ల్‌లో చేరారు. నిమోనియా కార‌ణంగా హాస్పిట‌ల్‌లో సిరివెన్నెల చేరార‌న్నారు. అయితే మంగ‌ళ‌వారం ప‌రిస్థితి విష‌మంగా మార‌టం, ఆయ‌న క‌న్నుమూయ‌టం అన్నీ అలా జ‌రిగిపోయాయి. అస‌లు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ఏమైంది? బావున్నాడనుకున్న వ్య‌క్తి ఎందుకు హ‌ఠాత్తుగా చ‌నిపోయారు? అని చాలా మంది మ‌దిలో క‌లుగుతున్న ప్ర‌శ్న‌. అయితే సిరివెన్నెల‌కు వైద్యం అందించిన కిమ్స్ ఎండి భాస్క‌ర్‌రావు ఈ విష‌యంపై మాట్లాడారు. ‘‘ ఆరేళ్ల క్రితం శాస్త్రిగారికి క్యాన్సర్ కారణంగా సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వ‌చ్చింది. త‌ర్వాత బైపాస్ స‌ర్జరీ జ‌రిగింది. వారం రోజుల ముందు మళ్లీ ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ అని వ‌స్తే.. దాంట్లో కూడా సగం తీసేశారు. రెండు రోజులు బాగానే ఉన్నారు. త‌ర్వాత ఆరోగ్యప‌రంగా కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న్ని అడ్వాన్స్ ట్రీట్‌మెంట్ కోసం కిమ్స్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. రెండు రోజులు బాగానే ఉన్నారు. చికిత్స‌లో బాగంగా ప్రికాస్ట‌మీ చేశాం. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం. మిగిలిన 55 శాతం ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకింది. గాలి తీసుకోవ‌డంలో ఇబ్బందులు రావ‌డంతో ఎక్మోమిష‌న్‌పై పెట్టాం. ఆల్ రెడీ బైపాస్ స‌ర్జ‌రీ కావ‌డం, కాన్స‌ర్ ఉండ‌టం, కిడ్నీ డ్యామేజ్ కావ‌డంతో ఇన్‌ఫెక్ష‌న్ శ‌రీర‌మంతా పాకింది. దీంతో ఆయ‌న మంగ‌ళ‌వారం సాయంత్రం తుది శ్వాస విడిచారు’’ అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ఓ గొప్ప ర‌చ‌యిత‌ను కోల్పోవ‌డం అనేది తెలుగు సినిమా దుర‌దృష్టం. ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. యువ‌తకు స్ఫూర్తినిచ్చేలా, చైతన్యాన్ని మేలుకొలిపేలా పాట‌లు రాయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యేలా ఎంత చ‌క్క‌గా పాట‌లు రాయ‌గ‌ల‌రో.. అంతే విద్వ‌త్ ఉన్న పాట‌లు రాయ‌డం కూడా ఆయ‌న‌కే చెల్లింది. తెలుగు సినిమా పాట‌ను ఎవ‌రైనా త‌క్కువ చేస్తే ఆయ‌న ఒప్పుకునేవారు కాదు. ఆయ‌న‌లో మంచి గాయ‌కుడు ఉన్నారు. క‌ళ్లు సినిమా కోసం తెల్ల‌రింది లేగండోయ్‌.. అనే పాట‌ను కూడా ఆయ‌న పాడి అల‌రించారు. అలాగే ఆయ‌న మంచి న‌టుడు కూడా. గాయం, మ‌న‌సంతా నువ్వే స‌హా ప‌లు చిత్రాల్లో ఆయ‌న వెండితెర‌పై క‌నిపించి న‌టించి ఆక‌ట్టుకున్నారు. మ‌ళ్లీ ఆయ‌న‌లాంటి రైట‌ర్ పుడ‌తాడా? అని తెలుగు సినీ ఇండ‌స్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. బుధ‌వారం సిరివెన్నెల అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3loL5jw

How Ludo Star, Parchisi Star Manage to Attract 6 Million Players Every Day

With startup culture thriving in India and the need for 'going local' becoming increasingly popular, we take a look at all the hottest tech startups grabbing headlines in the country. Gadgets 360...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xDgd3H

Snapdragon 8 Gen 1 SoC Now Official for Next-Gen Flagship Android Phones

Qualcomm at Snapdragon Tech Summit 2021 on Wednesday unveiled Snapdragon 8 Gen 1 as its latest 5G mobile platform for flagship Android phones. The new chip is claimed to deliver four times faster AI...

from NDTV Gadgets - Latest https://ift.tt/31mfRT6

Monday 29 November 2021

Redmi Note 11T 5G With Dual Rear Cameras, 90Hz Display Launched in India

Redmi Note 11T 5G was launched in India on Tuesday. The new Redmi Note phone is essentially a rebranded version of the Redmi Note 11 that was launched in China last month. It is also positioned as the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3HZkDGV

Disney+ Hotstar to Dub The Book of Boba Fett in 4 Languages

The Book of Boba Fett to release in Hindi, Tamil, Telugu, Malayalam, and English on Disney+ Hotstar. Disney+ has unveiled character posters and a special look TV spot. The Book of Boba Fett release...

from NDTV Gadgets - Latest https://ift.tt/3FZiB7P

Rocket League Sideswipe Launched as Free Game for Android, iOS

Rocket League Sideswipe is a popular PC and console game. It has now been released for Android and iOS users. The game is free to download on Google Play store and Apple's App Store. There are some...

from NDTV Gadgets - Latest https://ift.tt/3G0mfOU

Cyberpunk 2077 Next-Gen Version Coming in Q1 2022: CD Projekt

Cyberpunk 2077 next-gen version and a major update for all platforms is scheduled for release in the first quarter of 2022, President and Joint CEO of CD Projekt Group Adam Kiciński has said. He also...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xFLGCb

Realme GT 2 Pro Will Launch as Company's Most Premium Flagship

Realme has officially confirmed the existence of the Realme GT 2 Pro. Realme described the upcoming handset as the company's first and most premium flagship phone. Realme GT 2 Pro is tipped to come...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xAc6p4

Motorola Edge X30 Teased; Motorola Edge S30 Specifications Surface Online

Motorola is said to announce two new flagship smartphones in China in December. The two smartphones are speculated to be the Motorola Edge S30 and Motorola Edge X30. Lenovo General Manager Chen Jin...

from NDTV Gadgets - Latest https://ift.tt/31d8qgK

Digital Yacht Becomes Most-Expensive NFT on Sandbox Metaverse: Details

A mega yacht has been sold for a whopping $650,000 (roughly Rs. 4.8 crore) in the Sandbox virtual gaming world. The pricey digital asset was released by metaverse developer Republic Realm as part of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3Ejefru

Google Fined for Not Deleting Banned Content in Russia

Google has been fined again in Russia for not deleting banned content from Search and YouTube. Google said it has already paid more than RUB 32 million (roughly Rs. 3.2 crore) in fines in Russia last...

from NDTV Gadgets - Latest https://ift.tt/3d1Yj1a

Samsung Galaxy S22, S22 Plus Camera Details Have Leaked: Details

Samsung Galaxy S22 and Samsung Galaxy S22 Plus camera details have been leaked, giving enthusiasts an idea of what they can expect from Samsung's flagship devices for 2022. The smartphones are...

from NDTV Gadgets - Latest https://ift.tt/3E9yIir

Pawan Kalyan : భీమ్లా నాయ‌క్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు.. ర‌చ్చ చేస్తున్న ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. సితార ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాట‌లు అందించ‌డంతో లాలా భీమ్లా.. అనే సాంగ్‌ను కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ‘భీమ్లా నాయ‌క్‌’ నుంచి మూడు పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు నాలుగో పాట‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘అడవి త‌ల్లి మాట‌...’ అంటూ సాగే నాలుగో లిరికల్ సాంగ్‌ను బుధ‌వారం అంటే డిసెంబ‌ర్ 1 ఉద‌యం 10 గంట‌ల 08 నిమిషాల‌కు విడుద‌ల‌వుతుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీక్ష‌ణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు. అత‌నిలో అడవి క‌నిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా మేక‌ర్స్ మ‌రోసారి సినిమాను జ‌న‌వ‌రి 12నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఇందులో భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్, డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్నారు. వీరి క్యారెక్ట‌ర్స్‌కు సంబంధించిన టీజ‌ర్స్‌, భీమ్లానాయ‌క్ టైటిల్ సాంగ్‌తో పాటు లాలా భీమ్లా, అంత ఇష్ట‌మేంద‌యా.. పాట‌ల‌కు చాలా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. మ‌రి రేపు నాలుగో సాంగ్ ఎలా ఉండ‌బోతుంద‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో సాగే పాట అని పోస్ట‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న నిత్యామీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రానా స‌ర‌స‌న సంయుక్తా మీన‌న్ జోడీ క‌డుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్‌డేట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు సోష‌ల్ మీడియాలో మ‌రోసారి భీమ్లా నాయ‌క్‌ను ట్రెండింగ్ చేయ‌డంలో బిజీగా మారిపోయారు. పోలీస్ ఆఫీస‌ర్‌, రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య వ‌చ్చిన ఇగో గొడ‌వ‌లు ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే భీమ్లా నాయ‌క్ క‌థ‌. తెలుగు నెటివిటీ తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ప్రముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను అందించారు. మ‌రోవైపు వ‌ప‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాతో పాటు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సింది ఉంది. మ‌రికొంద‌రు ద‌ర్శ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o6l75X

'No indication Omicron is more infectious or lethal'

'Mortality or hospitalisation has not increased in South Africa because of the new variant.'

from rediff Top Interviews https://ift.tt/3o4aGjf

'Policybazaar minted 70 millionaires, 350 crorepatis'

'My father was asking me what an IPO is. He has no clue and he has never been an investor.'

from rediff Top Interviews https://ift.tt/3Ig3toC

'Hard to decipher why Paytm share price would go down'

'I can tell shareholders we're going to be very responsible with our capital, we're going to be absolutely execution focused.'

from rediff Top Interviews https://ift.tt/3D5XU8g

Tom Holland's Spider-Man Will Get a Second Trilogy of Movies

Tom Holland's Spider-Man will get a new trilogy of Spider-Man movies inside the Marvel Cinematic Universe, with Marvel Studios and Sony Pictures working together. Spider-Man: No Way Home "is not...

from NDTV Gadgets - Latest https://ift.tt/31g8o7J

Apple Store Gift Cards Available in India via Amazon: All Details

Apple has made App Store gift cards available in India in various denominations via Amazon. The gift card can be used for digital purchases in the Apple ecosystem, and are available in denominations...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lkqk8H

Twitter Co-Founder Jack Dorsey: From Microblogging Pioneer to Billionaire

Twitter co-founder Jack Dorsey quit as CEO on Monday. Dorsey, who pioneered the microblogging platform, has been through a number of challenges while at the helm of Twitter - from controversies...

from NDTV Gadgets - Latest https://ift.tt/3EbPopG

Samantha Ruth Prabhu : సమంత సంచలన నిర్ణయానికి ఆ హీరోనే కారణమా?

స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం అంటే ఆమె నాగ‌చైత‌న్య‌తో ఎందుకు విడిపోయింద‌నే అంద‌రూ ఆలోచిస్తారు. అందులో సందేహం లేదు. నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడిపోవ‌డం వెనుక గ‌ల కార‌ణాలేంట‌నేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. వాళ్లు చెప్ప‌డం లేదు. మ‌రి స‌మంత విడిపోవాల‌నుకున్న‌ది సంచ‌ల‌న నిర్ణ‌య‌మే. అయితే ఇక్క‌డ మ‌నం ప్ర‌స్తావించే సంచ‌ల‌న నిర్ణ‌యానికి, ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలోని సంచ‌ల‌న నిర్ణ‌యానికి సంబంధం లేదు. మ‌నం ఇక్క‌డ ఆమె ప్రొఫెష‌న‌ల్‌గా తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించే ప్ర‌స్తావించ‌బోతున్నాం. స‌మంత సినిమాల ఎంపిక త‌న వైవిధ్యాన్ని చూపిస్తూ చాలా వేగంగా దూసుకెళ్తుంది. ఎవ‌రూ ఊహించని విధంగా సినిమాల‌ను అనౌన్స్ చేస్తూ అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. రీసెంట్‌గా ఆమె ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ అనే అంత‌ర్జాతీయ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. చిత్ర యూనిట్ కానీ, స‌మంత చెప్ప‌లేదు కానీ.. ఇందులో ఆమె ఎవ‌రూ ఊహించ‌ని రోల్‌ను చేస్తుంది. అదే బై సెక్సువ‌ల్ రోల్‌. ఓ స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర‌లో న‌టించ‌డ‌మంటే ఆమెను అప్రిషియేట్ చేయ‌కుండా ఉండ‌లేరు. ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ చిత్రాన్ని జాన్ పిలిప్ డైరెక్ట్ చేస్తున్నారు. గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. అయితే ప‌ర్టికుల‌ర్‌గా బై సెక్సువ‌ల్ రోల్‌లో ఎవ‌ర్నీ న‌టింప చేయాల‌ని మేక‌ర్స్ ఆలోచిస్తుండ‌గా రానా ద‌గ్గుబాటి స‌మంత పేరుని సూచించాడ‌ట‌. ఆమె అయితే న్యాయం చేస్తుంద‌ని రానా చెప్ప‌డంతో మేక‌ర్స్ స‌మంత‌ను అప్రోచ్ అయ్యారు. క‌థ విన్న స‌మంత న‌టించ‌డానికి వెంట‌నే ఓకే చెప్పింది. అలా స‌మంత కెరీర్‌లో అంతర్జాతీయ సినిమాను ఎంపిక చేసుకునే సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక కార‌ణంగా నిలిచిన హీరో రానా ద‌గ్గుబాటి అని వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం స‌మంత అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప ది రైజ్ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో స్టెప్పులేస్తుంది. నాలుగైదు రోజులు పాటు ఈ పాటను చిత్రీక‌రించ‌నున్నారు. దీని త‌ర్వాత స‌మంత కిట్టిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’. దీంతో పాటు రెండు ద్విభాషా (తెలుగు, త‌మిళ‌) చిత్రాలు రెండు చేయ‌నుంది. ఈ రెండు ద్వి భాషా చిత్రాల‌ను డెబ్యూ డైరెక్ట‌ర్స్ చేస్తుండ‌టం విశేషం. ఓ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థలో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మిస్తుంటే.. మ‌రో చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూడు సినిమాలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం స‌మంత ఫిజిక‌ల్ పిట్‌నెస్‌పై చాలా ఫోక‌స్డ్‌గా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈమె బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31d48pE

Google Announces Best Android Apps, Games of 2021 in India

Google on Tuesday announced the winners of the Google Play Best of 2021 awards in India and declared e-learning app Bitclass as the 'Best App of 2021' and Krafton's Battlegrounds Mobile India...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cYAvv3

Meet Twitter's New Indian-Origin CEO Parag Agrawal

Parag Agrawal has been named Jack Dorsey's successor to lead Twitter. Agrawal is an Indian-origin tech executive who joined Twitter in 2011 and became the CTO of the company in 2017. Agrawal is a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rklQCE

Bitcoin, Ether Bounce Back Big From Black Friday Slump

Bitcoin and Ether are staging a comeback along with the other better-known altcoins, bouncing back from their Black Friday lows.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cZZBtx

Nagababu : పాట పాడిన శ్రీముఖి.. స్పృహ కోల్పోయిన నాగ‌బాబు.. వీడియో వైర‌ల్‌!

అజానుబాహుడు, భారీ వ్య‌క్తి అయిన నాగ‌బాబుని కింద ప‌డేయ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. కానీ ఆ విష‌యాన్ని చాలా తేలిక‌గా ఎలాంటి క‌ష్టం ప‌డ‌కుండా సెక‌న్ల వ్య‌వ‌ధిలో పూర్తి చేసేసింది న‌టి, యాంక‌ర్ శ్రీముఖి. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకెళ్తే.. బుల్లితెర స్టార్ శ్రీముఖి, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. నాగ‌బాబు మిన్న‌కుండ‌కుండా.. శ్రీముఖిని ఓ పాట పాడ‌మ‌ని రిక్వెస్ట్ చేశాడు. నాగ‌బాబు త‌న‌కు అలాంటి ఆఫ‌ర్ ఎప్ప‌టి నుంచి ఇస్తాడా? అని ఎదురు చూస్తున్న ఒక్క‌సారిగా రెచ్చిపోయింది. ఇంకేముంది.. నాగ‌బాబు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడు. త‌ట్టి లేపిన లేవ‌లేదు. నిజ‌మేనండి బాబు.. ఈ వీడియో చూస్తే మీరు ఔన‌న‌కుండా ఉండ‌లేరు. ఇక నెటిజన్స్ కూడా అదే రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. ఓ మనిషిని ఇలా కూడా వేసేయొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత‌కీ ఈ వీడియోను పోస్ట్ చేసిందెవ‌ర‌నుకుంటున్నారు? శ్రీముఖి. ఆమె త‌న ఇన్‌స్టాలో నాగ‌బాబుతో క‌లిసి చిన్న వీడియో చేసింది. నాగబాబు: శ్రీముఖి నిన్ను ఎప్ప‌ట్నుంచో ఒక‌టి అడ‌గాల‌ని అనుకుంటున్నా శ్రీముఖి : అడ‌గండి బాబుగారు నాగ‌బాబు: నీ నోటి నుంచి చ‌క్క‌టి పాట వినాల‌నుంది శ్రీముఖి : త‌ప్ప‌కుండా బాబుగారు .. రెడీయా! అని శ్రీముఖి ద‌ర్ ద‌ర్ బాద్ తుక్‌డే .. పాట పాడింది ఇంకే ముంది. నాగ‌బాబు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడు. బాబుగారు అని శ్రీముఖి లేపినా లేవ‌లేదు. నాగ‌బాబు శ్రీముఖిని పాట పాడ‌మ‌ని అడ‌గ‌టం.. ఆమె పాడ‌టం. ఆయ‌న క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డం అన్నీ క‌నిపిస్తున్నాయి. అయితే అన్నీ స‌ర‌దాగానే చేశారిద్ద‌రూ. చూసిన వారంద‌రూ వారి కామెడీకి న‌వ్వుకోవాల్సిందే. వీడియో పోస్ట్ చేసిన శ్రీముఖి బాబు బంగారం.. కాన్సెప్ట్ అండ్ డైరెక్ష‌న్ కూడా స్వీట్ ప‌ర్స‌న్ నాగ‌బాబుగారిదే అంటూ క్యాప్ష‌న్ పోస్ట్ చేసింది. న‌టిగా, యాంక‌ర్‌గా బిజీగా ఉన్న శ్రీముఖి బిగ్‌బాస్ సీజ‌న్ 3లోనూ పాల్గొని ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ప‌లు షోస్‌కు వ్యాఖ్యాత‌గా చేస్తూనే వీలున్న‌ప్పుడల్లా సినిమాల్లోనూ న‌టిస్తుంది. ఇక మెగా బ్ర‌ద‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌వైపు సినిమాలు చేసుకుంటూనే మ‌రో వైపు త‌న యూ ట్యూబ్ ఛానెల్‌లో కాన్సెప్ట్స్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E9iuG2

Redmi Note 11T 5G Launch in India Today: How to Watch Live Event

Redmi Note 11T 5G is set to launch in India today at a livestream event that is set to begin at 12pm IST. Here's how to watch the Xiaomi event live and what to expect from the smartphone in terms of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lhkftG

Sunday 28 November 2021

Spotify Car View Feature Being Retired, App May Get Short Video Feed

Spotify is retiring the Car View feature that allowed users to control music playback easily while driving. Spotify is also said to be working on a TikTok-like vertical video feed in its app that is...

from NDTV Gadgets - Latest https://ift.tt/3FX2ozS

Moto G31 First Impressions: Packed to the Brim

The budget Moto G31 offers a few upgrades over its predecessor the G30, but they all come at a price.

from NDTV Gadgets - Latest https://ift.tt/313ipFn

Moto G31 With MediaTek Helio G85 SoC, 5,000mAh Battery Launched in India

Moto G31 has launched in the Indian market. The smartphone is powered by a MediaTek Helio G85 SoC and has a triple rear camera setup. It packs a 50-megapixel main camera and a hole-punch display...

from NDTV Gadgets - Latest https://ift.tt/3E6BXaG

Spider-Man: No Way Home to Release a Day Earlier in India

Spider-Man: No Way Home release date in India is now Thursday, December 16, a day earlier than originally announced. Spider-Man: No Way Home available in English, Hindi, Tamil, and Telugu. Spider-Man:...

from NDTV Gadgets - Latest https://ift.tt/3E4LFtU

This Super Jelly Is 80 Percent Water but Even an Elephant Can't Squash It

Researchers at the University of Cambridge have created a jelly-like material that can withstand the weight of an elephant without losing its shape.

from NDTV Gadgets - Latest https://ift.tt/32IxxsE

Vivo V12 Series Design Tipped via Leaked Images

Vivo V12 Series launch seems imminent as images of the smartphones have surfaced online. The vanilla Vivo V12 and Vivo V12 Pro are said to launch sometime in December. The images show some of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3D5YL8W

Vivo Y55s Price, Specifications, and Launch Date Have Leaked: Details Here

Vivo Y55s has been spotted in a China Telecom listing ahead of an official announcement from the company. As per the listing, the handset features a waterdrop-style notch display, dual rear cameras,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3p7vZjm

Bitcoin, Ether Battle New Coronavirus Variant News to Start Week on the Up

Cryptocurrency prices dropped across the market on Friday as the world grappled with the news of another COVID-19 variant, but the weekend saw Bitcoin, Ether and most altcoin recover from the drop to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3liCiiT

El Salvador Adds 100 Bitcoin Tokens to Treasury Despite Crypto Dips

Taking advantage of the dip in Bitcoin prices, last week, El Salvador purchased 100 Bitcoin to add to its treasury. President Nayib Bukele, revealed the development on Twitter.

from NDTV Gadgets - Latest https://ift.tt/3o18dq1

Parliamentary Panel Summons Facebook Officials Over Citizen's Rights

Facebook India officials have been summoned by the Parliamentary Standing Committee on Information Technology (IT) led by Congress lawmaker Shashi Tharoor to hear the views on protecting citizens'...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lh7MWV

Bimbisara Teaser: రాచరికం నుంచి మోడ్రన్ యుగం.. బింబిసారుడిగా నందమూరి వారసుడి నెత్తుటి సంతకం

హీరోగా, నిర్మాతగా తనదైన దారిలో వెళుతున్న '' రూపంలో మరో ప్రయోగాత్మక సినిమాను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తుండగా.. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతూనే ఈ మూవీ ప్రమోషన్స్‌ చేపడుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. ''ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బిబిసారుడి ఏకచక్రాధిపత్యం'' అనే పవర్ ఫుల్ డైలాగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వస్తుండగా రణరంగంలో శివమెత్తాడు కళ్యాణ్ రామ్. అదిరిపోయే విజువల్స్, అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ టీజర్‌లో హైలైట్ అయ్యాయి. టీజర్ చివరలో కళ్యాణ్ రామ్‌ను రాచరికం నుంచి నేటి మోడ్రన్ యుగంలోకి తీసుకొచ్చారు. విడుదలైన కాసేపట్లోనే ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన బింబిసార పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేయగా.. తాజాగా విడుదలైన ఈ టీజర్ భారీ అంచనాలు నెలకొల్పింది. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ మొన్నామధ్య చిత్రబృందం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన , హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌కు గేమ్ చేంజర్ అవుతుందనే టాక్ నడుస్తోంది. డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32GYe0R

Reliance Jio Hikes Prepaid Plan Prices by Up to Rs. 480 in India: All Details

Reliance Jio has hiked the prices of several prepaid plan prices to strengthen a 'sustainable telecom industry'. This comes after Airtel and Vodafone Idea also hiked the prices of their prepaid...

from NDTV Gadgets - Latest https://ift.tt/3E4WtrZ

Realme 9 Series Said to Launch in India in Q1 2022 With 4 Models

Realme 9 series missed its rumoured October launch date, thanks to the global chip shortage. The company later confirmed that it would launch the upcoming series in 2022. The Realme 9 series has now...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xv4nbP

Amazon Asks India Antitrust Body to Revoke Reliance-Future Deal Approval

Amazon has asked the Competition Commission of India (CCI) to revoke clearance given to Future Retail's $3.4 billion sale of retail assets to Reliance, saying it was "illegally obtained".

from NDTV Gadgets - Latest https://ift.tt/3HZqOdT

'I don't indulge in jealousy and rivalry'

'I never allow myself to look anxiously over my shoulder at what my co-star is doing.'

from rediff Top Interviews https://ift.tt/3o3dwFy

Coinstore Crypto Exchange Enters India Despite Fear of Ban on Trade

Coinstore crypto exchange headquartered in Singapore has entered the Indian market despite concerns that the government might ban the trade of most private cryptocurrencies in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xEtsB5

'Nobody should feel only some opinions are heard'

'Have you seen a situation like this anywhere before, globally or in India, where a government says, okay, we are withdrawing a law because you don't want it?'

from rediff Top Interviews https://ift.tt/3lhgx2S

Deep Dive Into Decentralised Finance: Valuing DeFi Blockchains

DeFi system allows financial products to appear on a public blockchain network which is not regulated by a central bank or intermediary. There are other elements to DeFi like basic metrics and valuing...

from NDTV Gadgets - Latest https://ift.tt/3FUBjgW

Omicron: What Mask Should I Wear?

'Every time you put on a mask and take the mask off and adjust the fit, you are putting additional fatigue on the materials.'

from rediff Top Interviews https://ift.tt/3riOx30

'TMC will emerge as the real Congress'

'The decline of the Congress party and its inability to play the lead role in Opposition politics has created a space for the TMC to expand.'

from rediff Top Interviews https://ift.tt/3CZCUQr

శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి.. ఎమోషనల్ కామెంట్స్

ఫేమస్ సినీ కొరియోగ్రాఫర్ కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి 8 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ , నందమూరి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి తుది శ్వాస విడిచారనే వార్త మనసును కలచివేసింది. ఆయనతో నా అనుబంధం సుదీర్ఘమైనది. ఖైదీ చిత్రానికి సలీం మాస్టర్ నృత్య దర్శకత్వం చేసినా ఆయన అసిస్టెంట్‌గా వెనకుండి డాన్సులు కంపోజ్ చేసింది శివ శంకర్ మాస్టర్. ఆ రోజు మొదలుకొని మగధీర వరకు అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు మరపురాని డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. ఆయన్ను చివరిసారిగా 'ఆచార్య' సెట్స్ మీద కలిశాను. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఆయన మరణం కేవలం ఒక నృత్య రంగానికే కాదు యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు'' అని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ''శివ శంకర్ మాస్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలకు పని చేయడం జరిగింది. శివ శంకర్ మాస్టర్ అకాల మృతి పట్ల చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను'' అన్నారు. స్పందిస్తూ.. ''శివ శంకర్ మాస్టర్‌ను కాపాడుకునేందుకు శక్తిమేర కృషి చేశాం. కానీ దేవుడు మరోలా నిర్ణయించాడు. ఆయన మరణవార్త కలచివేసింది'' అని పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D40qfj

శివ శంకర్‌ మాస్టర్‌ జాతకం అలాంటిది! ఇంట్లో అందరూ ఒకటే తిట్లు.. ఆయన జర్నీలో ఆసక్తికర విషయాలు

ప్రముఖ కొరియోగ్రఫర్, డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ (72) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివ శంకర్ మాస్టర్ ఇకలేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని పేర్కొంటున్నారు. మరి శివ శంకర్‌.. డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎలా మారారు? ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఆయన పట్టుదల ఏంటి? లాంటి విషయాలను పరిశీలిస్తే ఆయన జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకమని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై మమకారం పెంచుకున్న ఆయన ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరేమనుకున్నా తన టార్గెట్ రీచ్ అయ్యారు. అప్పట్లో ‘సభ’ అనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివ శంకర్‌ తండ్రి ఓ సభ్యుడు కావడంతో నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్‌ చేసి తీరాలనే పట్టుదల పెరిగింది. దాంతో ఆయనంతట ఆయనే డాన్స్ నేర్చుకుని 16ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేసేవారట. అయితే ఓ రోజు ఆయన డ్యాన్సులు చేస్తున్న విషయం వాళ్ళ నాన్నకు తెలియడంతో చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ బాగా తిట్టారట. అలా అలా ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశాక ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడగడంతో ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట. ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివ శంకర్ మాస్టర్ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్‌ అవుతాడు. వదిలెయ్‌’ అని చెప్పారట. ఆ తర్వాత మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద నృత్యం నేర్చుకున్న ఆయన.. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికించాలి? లాంటి ఎన్నో విషయాలపై పట్టు సాధించారట. అలా కెరీర్ స్టార్ట్ చేసిన శివ శంకర్ మాస్టర్.. వందల చిత్రాలకు డాన్స్ కంపోజ్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు గాను ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు కూడా అందుకున్నారు. 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేసిన మూడు తరాల కథానాయకులతో స్టెప్పులు వేయించారు. నటుడి గానూ మెప్పించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cX0aUH

Shiva Shankar Master Death : శివ శంకర్ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చివరకు కరోనాతో పోరాడి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా పది లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోాయాయి. శివ శంకర్ మాస్టర్ మరణ విషయం తెలియడంతో గుండె బద్దలైందని రియల్ హీరో సోనూ సూద్ ఎమోషనల్ అయ్యాడు. కాపాడేందుకు శాయ శక్తులా ప్రయత్నించామని కానీ అవేవీ ఫలించలేదని కన్నీరుమున్నీరయ్యాడు. సినిమా పరిశ్రమ మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతుందని సోనూ సూద్ ట్వీట్ వేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరాడు. మెలోడీ పాటలకే కాదు కుర్రకారుకు మత్తెక్కించే హుషారు పాటలకు కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. మగధీర సినిమాలోని ధీర ధీర అనే పాటకు జాతీయ అవార్డు లభించింది. ఇక దొంగ దొంగది సినిమాలోని మన్మథ రాజా మన్మథ రాజా అనే పాటకు శివ శంకర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫాస్ట్ బీట్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి. కేవలం కొరియోగ్రఫర్‌గానే కాకుండా.. నటుడిగా ఎన్నో చిత్రాల్లో తన ప్రతిభను చూపించారు. పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తన మార్క్ చూపించారు. జబర్దస్త్ వంటి కామెడీ షోల్లోనూ నవ్వించారు. అలా అన్ని రకాలుగా శివ శంకర్ మాస్టర్ దక్షిణాది సినీ ప్రేమికులను అలరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/316a6ch

మళ్ళీ ఇన్నేళ్లకు అదే భయం.. నాగ చైతన్యతో ఫస్ట్ మూవీ సమయంలో! షాకింగ్ విషయం బయటపెట్టిన సమంత

ఈ రోజుల్లో సినిమా ఛాన్స్ రావడమే గొప్ప. అలాంటి ఛాన్స్ ఒడిసిపట్టుకుని స్టార్ స్టేటస్ పట్టేయడమంటే మామూలు విషయం కాదు. ఈ ఫీట్ అలవోకగా అధిగమించిన .. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ నాగ చైతన్యతో ఫస్ట్ మూవీ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. అంతేకాదు ఆనాటి భయాన్ని గుర్తుచేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏ మాయ చేశావే అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత.. అదే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడింది. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న ఈ జోడీ ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువకాలం నిలువలేదు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల నడుమ మరోసారి తన తొలి సినిమా 'ఏ మాయ చేశావే'ను గుర్తు చేసుకుంది సమంత. తెలుగు, తమిళ భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్న సమంత.. తొలిసారి ఓ హాలీవుడ్ మూవీలో నటించబోతోంది. '' పేరుతో అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ పిలిప్ జాన్ ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా సినిమా ఆడిషన్స్ గురించి, ఆ భయం గురించి పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టింది సామ్. మొదటిసారి 'ఏమాయ చేశావే' సినిమా కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్న సమంత.. మళ్లీ ఇప్పటిదాకా ఏ సినిమా కోసం కూడా ఆడిషన్స్ ఇవ్వలేదట. అయితే ఇప్పుడు 'ది అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌' కోసం మాత్రం మరోసారి ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చిందట. ఇదే విషయాన్ని చెప్పిన సమంత.. ''పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఆడిషన్స్‌లో పాల్గొన్నా. సరికొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టబోతున్నా. మళ్లీ ఆడిషన్‌కు వెళ్లా. 2009లో ఏమాయ చేశావే సినిమాకు ఆడిషన్ చేసినప్పుడు ఎలా భయపడ్డానో.. ఇప్పుడు కూడా అదే భయం వెంటాడింది'' అని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32zcMPT

బండ్ల గణేష్‌ మంచి మనసు.. నిన్ను నిందించే స్థాయి ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికీ లేదు!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌ది ప్రత్యేకమైన స్థానం. కమెడియన్‌‌గా కెరీర్ ఆరంభించి నిర్మాతగా సెట్టయి ఇప్పుడు హీరోగా అవతారమెత్తిన బండ్ల గణేష్ ఏది చేసిన అది సెట్టర్ కావడం ఖాయం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాలు, రాజకీయాలే కాదు సామజిక దృక్పథం దానికి తోడు దైవ భక్తి మెండుగా ఉన్న ఈ కమెడియన్ తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఆయన మంచి మనసు. ఇంతకీ విషయం ఏంటంటారా..? తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు బండ్లన్న. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపను పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటి కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారని చెప్పిన బండ్ల గణేష్.. తాను మాత్రం ఈ పాపను పెంచుకొని గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపారు. తన భార్య చెప్పిందని ఈ నేపాలీ పాపను దత్తత తీసుకున్నానని చెప్పిన బండ్లన్న.. ఇప్పుడీపాప తమ ఇంట్లో మెంబర్‌ అయిపోయిందని, తమ ఇంట్లో వాళ్లందరినీ బెదిరించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో బండ్లన్నపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై ''అన్న నిన్ను నిందించి, అగౌరవ పరిచే అంతా స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికీ లేదు'' అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ ఆలోచింపజేస్తోంది. ఏదేమైనా సాటి మనిషి పట్ల బండ్ల గణేష్ చూపుతున్న ఆప్యాయతను మెచ్చుకోవాల్సిందే. కరోనా సమయంలో కూడా చాలామందికి తన వంతు సాయం అందించి మంచి మనసు చాటుకున్న .. మరోసారి ఇలా అందరి ప్రశంసలందుకోవడం విశేషం. ఇక బండ్ల గణేష్ సినీ కెరీర్ విషయానికొస్తే.. మరికొద్ది రోజుల్లో 'డేగల బాబ్జి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు తెరపై గతంలో చూడని డిఫరెంట్ కథతో రాబోతున్న ఈ సినిమాలో బండ్లన్న హీరోగా నటించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ విశేష స్పందన తెచ్చుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rh3kuX

Ravi Teja : రవితేజ, కృష్ణవంశీలను నేను మోసం చేయలేదు : బండ్ల గణేష్

న‌టుడు నుంచి నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేశ్‌కు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. త‌న ఇష్టాన్ని ఆయ‌న బాహాటంగానే చెబుతుంటారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు దేవ‌ర అని ప‌లు సంద‌ర్భాల్లో బండ్ల గ‌ణేశ్ చెప్పారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాల‌ను మాట్లాడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీకు సినిమా ఇవ్వ‌లేదా? అని ప్ర‌శ్నిస్తే నేనే ఆయ‌న్ని అడ‌గ‌లేదు. ఆయ‌న న‌న్ను సినిమా చేయ‌మంటే త‌ప్ప‌కుండా చేస్తాను. ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ చేయాల‌నుకోవ‌డం లేదు. న‌టుడిగా మ‌రో జ‌ర్నీని స్టార్ట్ చేశాన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంలో త‌ను హీరోగా చేసిన డేగ‌ట బాబ్జీ సినిమా గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. సినిమా చూసిన అంద‌రూ ఎమోష‌న‌ల్ అయ్యేలా సినిమా ఉంటుంద‌ని అన్నారు బండ్ల గ‌ణేశ్‌. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను మనసులో ఉన్నది ఉన్న‌ట్లుగా మాట్లాడుతాను. సినిమా అనేది నా జీవితంలోఓ భాగం మాత్ర‌మే. అదే జీవితం అయితే కాదు. సినిమాలు ఉంటే చేస్తాను. లేక‌పోతే నా వ్యాపారాలు నేను చేసుకుంటాను. నాకు సినీ రంగంలోనే కాదు. రాజ‌కీయ రంగంలోనూ స్నేహితులున్నారు’’ అని తెలిపారు. మీరు హీరో ర‌వితేజ‌, కృష్ణ‌వంశీల‌ను మోసం చేశార‌ని, త‌ప్పుడు డాక్యుమెంట్స్‌తో వారికి భూములు అమ్మార‌ని వినిపించిన వార్త‌ల‌పై మీరెలా స్పందిస్తారు? అని అడిగితే. అవ‌న్నీ సాయంత్రం ప‌నీ పాట లేకుండా సినిమా ఆఫీసుల్లో కూర్చొనే బ్యాచ్ క్రియేట్ చేసిన మాట‌ల‌వి. ఎందుకంటే నేను భూములు అమ్మాను వాళ్లు కొన్నారు. త‌ర్వాత అమ్ముకున్నారు. మేం వ్యాపారాలు చేశాం. మా మ‌ధ్య ఎలాంటి వివాదాలు లేవు. వ్యాపారం చేశామే త‌ప్ప మోసాలు చేయ‌లేదు. నేను త‌ప్పుడు డాక్యుమెంట్స్‌తో భూములు అమ్మిన‌ట్లు మీరు రుజువు చేస్తే, మీరు ఏది చెబితే అది చేస్తాన‌ని త‌న‌దైన స్టైల్లో బండ్ల గ‌ణేశ్ స‌మాధానం ఇచ్చారు. మీరు కంట్రోల్ లేకుండా మాట్లాడ‌టం వ‌ల్ల ఇబ్బందులు ప‌డ్డారు క‌దా! అని ప్ర‌శ్నిస్తే.. నేను విధిని న‌మ్ముతాను. నేను ఆ సంద‌ర్భంలో అలా మాట్లాడాల‌ని దేవుడి విధి ఉంటుంది. అలాగే మాట్లాడుతాను. దాని వ‌ల్ల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాను. విధిలో నేను భాగం త‌ప్ప‌.. విధిని ఎవ‌రూ మార్చ‌లేరు అని ఆధ్యాత్మిక కోణంలో స‌మాధానం చెప్పారు బండ్ల గ‌ణేశ్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xCGQpl

నీకు మాటిస్తున్నా.. నువ్వు ఒంటరివి కావు!! అతనితో దిగిన ఫొటో షేర్ చేస్తూ జెనీలియా ఎమోషనల్‌ పోస్ట్‌

తెలుగుతో పాటు ఇతర దక్షిణ ఇండస్ట్రీలో నటించి ఎంతో మందిని అలరించింది జెనిలియా. ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా ఆమె నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. పక్కింటి అమ్మాయిలా ఆమె చూపిన ఎక్స్‌ప్రెషన్స్ ఇండస్ట్రీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయని చెపుకోవచ్చు. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ.. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. సిల్వర్ స్క్రీన్‌పై అలరించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులను పలకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 2012 ఫిబ్రవరిలో రితేష్‌ని పెళ్లాడిన ఈ బ్యూటీకి ఇద్దరు సంతానం. ఆ ఇద్దరు బిడ్డల ఫొటోలు, వీడియోలను నెటిజన్లతో పంచుకునే ఆమె తాజాగా తన పెద్ద కుమారుడు రియాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'నీకు మాటిస్తున్నా' అంటూ కుమారుడిపై ప్రేమ కురిపిస్తూ ఆమె పోస్ట్ చేసిన సందేశం వైరల్‌గా మారింది. ''మై డియరెస్ట్ బాయ్ రియాన్‌.. నీ పుట్టినరోజు సందర్భంగా ఓ మాటిస్తున్నా. నీ చిట్టి బుర్రలో ఉన్న ఎన్నో కోరికలు, ఆశలు నెరవేరేలా నీకు సహకరిస్తా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కలను కాలేను కానీ.. ఆ రెక్కల కింద గాలినవుతా. అన్ని విషయాల్లోనూ నువ్వు మొదటి స్థానంలో ఉండాలని నేను కోరుకోను.. కానీ చివరి స్థానంలో ఉన్నా నీవెంటో, నీ ప్రత్యేకతలేంటో నేను గుర్తిస్తా. నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాను. ఎప్పుడూ నువ్వు ఒంటరివి కాకుండా చూస్తా. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్‌'' అని పేర్కొంటూ రియాన్‌తో దిగిన పిక్ షేర్ చేసింది జెనీలియా. తన ముద్దుల తనయుడిపై జెనీలియా ప్రేమను అంతా స్వాగతిస్తున్నారు. ఆ కుర్రాడికి స్పెషల్ విషెస్ చెబుతూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ లాంటి సెలబ్రిటీలు సైతం ఈ పోస్టుపై రియాక్ట్ అవుతూ రియాన్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E0A6nv

SiddhasSaga : ‘ఆచార్య’కు ధీటుగా ‘సిద్ద’.. లాస్ట్ షాట్ మాత్రం కేక!

కొరటాల శివ సినిమాగా మొదలైన చిత్రంలో వచ్చి చేశారు. అది చివరకు రామ్ చరణ్ చిరంజీవి మల్టీస్టారర్‌గా మారిపోయింది. ఇధి వరకు చిరంజీవి పాత్రకు సంబంధించిన టీజర్ వచ్చేసింది. ఇక తాజాగా రామ్ చరణ్‌ను సిద్ద పాత్రలో చూపిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. రామ్ చరణ్ మాస్ యాంగిల్, ధర్మస్థలి విజువల్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ ఒక్క అంశం అదిరిపోయింది. ఇక ఈ చిన్నపాటి టీజర్‌తోనే అంచనాలు ఆకాశన్నంటిపోయేలా ఉన్నాయి. సిద్ద పాత్ర ఎలా ఉంటుందో చిన్న టీజర్‌లోనే చూపించేశాడు కొరటాల శివ. టీజర్ అంతా ఒకెత్తు అయితే.. లాస్ట్ షాట్ మాత్రం నెవ్వర్ బిఫోరో అనేలా ఉంది. చిరుత పులి, పులి బిడ్డ రెండు అలా కొలను పక్కన దప్పిక తీర్చుకుంటాయి. మరో పక్కనే చిరంజీవి, రామ్ చరణ్‌లు కూడా కనిపిస్తారు. ఇక అంతకు మించిన వర్ణణ ఏదీ అవసరం లేదు. ఒక్క డైలాగ్ చెప్పకుండా.. ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించి కొరటాల తన టాలెంట్ ఏంటో చూపించాడు. మొత్తంగా సిద్దకు ఈ చిత్రం ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది అర్థమవుతోంది. సిద్ద పాత్రలో రొమాన్స్, రౌద్రం అన్నీ ఉన్నాయని చూపించాడు. ఇక సోనూ సూద్‌తో రామ్ చరణ్ చేసిన ఆ పోరాట దృశ్యం అదిరిపోయింది. పూజా హెగ్డేతో రామ్ చరణ్ కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలాా ఉంది. మొత్తానికి ఫిబ్రవరి 4న రికార్డులు బద్దలవ్వాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D0FllR

తెలంగాణలో మగాళ్లు అలా చేసినా ఆడవాళ్లు మాత్రం!.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో అన్ని విషయాల మీద స్పందిస్తుంటుంది. ఈ మధ్యే నటిగా కూడా అవతారమెత్తింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో రాహుల్ రవీంద్రన్, చిన్మయి తమ నిజ జీవిత పాత్రలను పోషించారు. అలా మొత్తానికి చిన్మయి కూడా నటిగా మారింది. తాజాగా చిన్మయి తెలంగాణ సమాజం, తెలంగాణలోని మగాళ్ల తీరు గురించి వచ్చిన ఓ సర్వే గురించి స్పందించింది. భార్యను భర్తను తన్నడం అనేది గృహ హింస కిందకే వస్తుంది. అయితే కొందరు మాత్రం ఇది తమ మీద ప్రేమతోనే అలా చేస్తున్నారంటూ భార్యలు తమ భర్తలను వెనకేసుకుని వస్తుంటారు. తెలంగాణలో ఈ శాతం ఎక్కువగా ఉందట. తెలంగాణలో మహిళలను భర్తలు ఎక్కువగా కొట్టినా కూడా భార్యలు మాత్రం అది సమంజసమేనని అంటున్నారట. అలా భార్యలను కొట్టడం కరెక్టే అని కర్ణాటకలోని 81 శాతం మంది పురుషులు అంటే.. తెలంగాణలోని 83 శాతం మంది స్త్రీలు తమను భర్తలు కొట్టడం కరెక్టేనని అన్నారట. ఈ సర్వేలో భాగంగా ఏడు ప్రశ్నలు సంధించారట. భార్యలను భర్తలు కొట్టేందుకు ఏడు కారణాలున్నాయట. చెప్పకుండా బయటకు వెళ్లడం, భర్తతో వాదించినప్పుడు, శృంగారానికి ఒప్పుకోనప్పుడు, మంచిగా వండిపెట్టనప్పుడు, అబద్దాలు చెప్పినప్పుడు నమ్మకం కలగనప్పుడు, అత్తమామలను గౌరవించనప్పుడు వంటి సందర్భాల్లో కొడతారట. మీరు ఆ సర్వేను సరిగ్గా గమనిస్తే.. ఆడ, మగ మధ్య చదువులో ఎంత తేడా ఉందో తెలుస్తోంది. ఆడవాళ్లకు ఎంత త్వరగా పెళ్లి చేస్తున్నారు.. వారు ఎంత త్వరగా తల్లులు అవుతున్నారో అర్థమవుతోంది. ఇలా ఉన్నప్పుడు.. మా ఆయన ప్రేమతోనే కొట్టాడు అని అనడం మంచిది కాదు అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FX11kC

డైరెక్టర్ బాపుతో మరిచిపోలేని అనుభవం!.. నాటి సంగతులు పంచుకున్న సునీత

ఇప్పుడు సెల్ఫీలు, ఫోటోగ్రాఫుల ట్రెండ్ వచ్చింది. కానీ ఒకప్పుడు మాత్రం తమ అభిమాన తారల ఆటోగ్రాఫుల కోసం ఫ్యాన్స్ చచ్చిపోయేవారు. జీవితంలో ఎలాగైనా సరే వాటిని సంపాదించాల్సిందేనని అనుకునేవారు. అలా ఇప్పుడు ఆటోగ్రాఫుల ట్రెండ్ పోయింది. సెల్ఫీల ట్రెండ్ వచ్చింది. తాజాగా సింగర్ తన జీవితంలో దర్శకుడు బాపుతో ఉన్న అనుబంధం, ఆయనతో ఉన్న మెమోరీస్‌ను గుర్తు చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు బాపు రమణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పడెప్పుడో వచ్చిన ముత్యాల ముగ్గు నుంచి బాలయ్య నటించిన శ్రీరామరాజ్యం వరకు తెలుగు ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేశారు. ఆయన సినిమాల్లో అచ్చమైన తెలుగు కనిపిస్తుంది. తెలుగు అందాలు కనిపిస్తాయి. బాపు గారి బొమ్మలా ఉన్నావ్ అంటూ అమ్మాయిలను పొగడటం వెనుకున్న నేపథ్యం కూడా అదే. బాపు గారు బొమ్మ గీశారంటే.. ప్రపంచంలోని అందమంతా అందులోకి వస్తుంది. అలాంటి గొప్ప దర్శకుడితో సునీత తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. బాపు తెరకెక్కించిన రాధా గోపాలం, శ్రీరామరాజ్యం సినిమాలకు సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీత పని చేశారు. అయితే సునీత ఓ సారి బాపు గారిని ఆటోగ్రాఫ్ అడిగిందట. కానీ బాపు గారు మాత్రం నో అన్నారట. ఇదంతా కూడా రాధాగోపాలం సినిమాలో స్నేహ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు జరిగిందట. నేను నీకు అభిమానిని.. మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని బాపు గారే సునీతను అడిగారట. కానీ అలాంటి పెద్దవారు అలా అడగడంతో కాస్త ఇబ్బంది పడి ఒప్పుకోలేదట. తన కళ్లలో నీళ్లు తిరిగాయట. ఆ సమయంలో ఆయన ఇలా రాసి ఇచ్చారట. కింద సంతకం పెట్టేశారట. సరస్వతీ పుత్రిక చి సౌ సునీతకు అమ్మవారి అనుగ్రహం సదా ఉండాలని కోరుకుంటూ.. వీరాభిమాని బాపు అని రాసి ఇచ్చారట. ఇంత కంటే ఏం కావాలని సునీత ఎమోషనల్ అవుతోంది. నా పనికి సరైన గుర్తింపు దొరికిందని అనిపించింది. ఆయన మరో రెండు చిత్రాలు కూడా పని చేశాను. సుందరాకాండ, శ్రీరామ రాజ్యం చిత్రాల్లో పని చేశాను. రాష్ట్ర స్థాయిలో అవార్డు కూడా అందుకున్నాను. ఇవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. సంతోషాన్ని ఇస్తాయి అని సునీత తలుచుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/317bqeq

జై బాలయ్య.. నందమూరి నటసింహానికి హాట్ బ్యూటీ కిస్.. ఫ్యాన్స్‌కి స్పెషల్ కిక్కిస్తున్న ఫాస్ట్ బీట్

నందమూరి మాస్ జాతర షురూ అయింది. హీరోగా దర్శకత్వంలో రూపొందుతున్న '' ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ గత రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ ఈవెంట్‌లో పలువురు తారలు తళుక్కుమన్నారు. దర్శకనిర్మాతల స్పీచ్ సినిమాపై హైప్ పెంచేయగా.. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన '' సాంగ్ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. భారీ రేంజ్‌లో రూపుదిద్దుకున్న ‘అఖండ’ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్‌ సాంగ్ జై బాలయ్య. బాలకృష్ణ- ఆడిపాడిన ఈ పాటలోని సీన్స్, రొమాంటిక్ మూమెంట్స్ బాలయ్య అభిమానులను హుషారెత్తించాయి. యా.. యా.. యా.. జై బాలయ్య అంటూ సాగిపోతున్న ఈ ఫాస్ట్ బీట్ అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. తమన్ అందించిన బాణీల్లో బాలయ్య బుగ్గపై ప్రగ్యా పెట్టిన కిస్ సీన్ యమ కిక్కిచ్చింది. బాలయ్య వేసిన వెరైటీ స్టెప్స్, డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతూ సాంగ్ అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక బాలయ్య బాబు రైతుగా, అఘోరాగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టనున్నారు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌కి తోడు అఘోరా ఎపిసోడ్ ఈ మూవీలో హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. గతంలో బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్స్ ''సింహ, లెజెంట్'' చెంతన 'అఖండ' మూవీ కూడా చేరుతుందని భావిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ కావడంతో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 2న రిలీజ్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rf1ZVr

ముద్దుతో కాంట్రవర్సీలో పవన్ కళ్యాణ్ హీరోయిన్.. క్రిమిన‌ల్‌తో లింకేంటని ప్ర‌శ్నిస్తున్న నెటిజ‌న్స్‌!

బాలీవుడ్ హీరోయిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు తెలుగులోకి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో ఆమె రాకుమారి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సినిమా కంటే ముందే ప్ర‌భాస్ హీరోగా రూపొందిన సాహో చిత్రంలో బ్యాడ్ బాయ్ సాంగ్‌లో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇచ్చి అంద చందాల‌తో మెస్మ‌రైజ్ చేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు వార్త‌ల్లో వ‌క్యిగా నిలిచింది. ఆమె ముద్దు ఫొటో ఒక‌టి లీకైంది. అది కాస్త వివాదానానికి దారి తీసింది. ముద్దు ఫొటో లీక్ కావ‌డంపై వివాద‌మేంటి? అనే అనుమానం రావ‌చ్చు. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ ఫొటోలో జాక్వ‌లైన్‌ను ముద్దు పెడుతున్న వ్య‌క్తి న‌టుడో, ఇంకెవ‌రో కాదు.. ప‌లు ఆర్థిక నేరాలు చేసిన క్రిమినల్‌కేసుల‌ను ఎదుర్కొంటోన్న వ్య‌క్తి సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌. సుఖేష్‌పై చాలా కేసులున్నాయి. త‌ను ప‌లువురిని మోసం చేసిన కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష‌ను కూడా అనుభ‌వించాడు. అలాంటి వ్య‌క్తితో జాక్వలైన్ ముద్దు మురిపాలేంటి? అని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. అది కూడా మ‌రెవ‌రో తీసింది కాదండోయ్‌..వారిద్ద‌రూ క‌లిసి తీసుకున్న సెల్ఫీ అని స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఈ సెల్ఫీ బ‌య‌ట‌కు రావ‌డంతో బాలీవుడ్ మీడియాలో సెన్సేష‌న్ అయ్యింది. 2021 ఏప్రిల్, మే నెల‌ల్లో ఈ ఫొటోను తీశార‌ని కూడా అంటుంది అక్క‌డి మీడియా. కొన్ని రోజుల ముందు మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి జాక్వలైన్‌ను స‌మ‌న్లు అందాయి. ఇంత‌కీ ఆ మ‌నీ లాండ‌రింగ్ కేసు వెనుకున్న ప్ర‌ధాన సూత్ర‌ధారి సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. దాంతో జాక్వలైన్‌కు, సుఖేష్‌కు ఏదో రిలేష‌న్ ఉంద‌ని భావించిన ఈడీ ఆమెకు స‌మ‌న్లు పంపింది. అదే స‌మ‌యంలో సుఖేష్‌తో జాక్వలైన్‌కు రొమాంటిక్ రిలేష‌న్ ఉంద‌ని అత‌ని త‌ర‌పు లాయ‌ర్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో జాక్వలైన్ ఆ వ్యాఖ్య‌ల‌ను కొట్టి పారేస్తూ వివ‌ర‌ణ ఇచ్చుకుంది కూడా. సుఖేష్ బాలాజీ అనే పేరుతో చాలా మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని మోసం చేశాడు. ఆ కేసులోనే అత‌ను తీహార్‌లో కొన్ని రోజులు శిక్ష‌ను అనుభ‌వించి బెయిల్‌పై బయ‌ట‌కొచ్చాడు. అలాంటి వ్య‌క్తితో సంబంధాలున్న‌ట్లు జాక్వ‌లైన్ రొమాంటిక్ సెల్ఫీ బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌ళ్లీ ఆమె వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. మ‌రి దీనిపై ఆమె ఎలాంటి వివ‌ర‌ణ ఇచ్చుకుంటుందో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cTzGTZ

Saturday 27 November 2021

Love Anthem : రాధే శ్యామ్ సెకండ్ సాంగ్‌ టీజ‌ర్ ఎప్పుడంటే.. ప్రభాస్ ఎక్స్‌పెరిమెంట్

‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ ఇప్పుడు ‘రాధే శ్యామ్‌’ అనే ప్రేమ క‌థా చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఎపిక్ ల‌వ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాతలు ప్ర‌క‌టించారు. హీరోయిన్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వ‌స్తుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణంలో రాధే శ్యామ్‌లో రెండో సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత‌లు. రెండో పాట‌గా ల‌వ్ సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. వ‌న్ హార్ట్.. టు హార్ట్ బీట్స్ అనే సాంగ్ టీజ‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ తెలియ‌జేసింది. హిందీలో రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు.., తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సాంగ్ టీజ‌ర్‌ను సాయంత్రం 7 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఒక సినిమా రెండు మ్యూజిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌బోతున్న‌ట్లు.. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఇలా చేయ‌డం ఇదే తొలిసారి అని మేక‌ర్స్ అనౌన్స్‌మెంట్ చేయ‌డం విశేషం. పూర్తి లిరిక‌ల్ వీడియో సాంగ్ న‌వంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మేక‌ర్స్ ఇచ్చిన అప్‌డేట్స్‌పై ఫ్యాన్స్ సంతోష‌ప‌డుతున్నారు. ఓ సినిమా పాటను రెండు వెర్ష‌న్స్‌లో ఇవ్వ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకునే విష‌య‌మే. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ఇది. విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్‌, ప్రేర‌ణ‌గా పూజా హెగ్డే ఎలా మెస్మ‌రైజ్ చేస్తారోన‌ని ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ గ్లింప్స్, ఓ వీడియో ప్రోమో, ఓసాంగ్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు యు.వి.క్రియేష‌న్స్ రిలీజ్ చేసింది. ‘జిల్‌’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మూడు వంద‌ల కోట్ల‌పైగా భారీ బ‌డ్జెట్‌ను ఖ‌ర్చు పెట్టి సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌భాస్ ఈ సినిమాలో భ‌విష్య‌త్తును ఊహించే వ్య‌క్తిగా క‌నిపిస్తారు. తన ప్రేయ‌సి ఎలాంటి ప్ర‌మాదాన్ని ఎదుర్కొన‌బోతుంద‌నే విష‌యాన్ని ముందుగానే గుర్తు ప‌ట్టిన ఆయ‌న ఆమెను ఎలా కాపాడుకున్నాడ‌నేదే క‌థ అని కూడా నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణను ఎప్పుడో పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ఇప్ప‌టికే ఆది ప‌రుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. స‌లార్ షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఆ వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ‘ప్రాజెక్ట్ కె’.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శ‌క‌త్వంలో త‌న మైల్‌స్టోన్ మూవీ...25వ చిత్రం ‘స్పిరిట్‌’ చిత్రాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు ప్ర‌భాస్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lh4bYF

సెట్లో పవన్ కళ్యాణ్ తీరు.. ఆ విషయం చెప్పగానే షాకయ్యారు! నిత్యామీనన్ కామెంట్స్ వైరల్

పవర్ స్టార్ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చాక దూసుకుపోతున్నారు. 'వకీల్ సాబ్' రూపంలో భారీ సక్సెస్ అందుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ''. పవన్ కళ్యాణ్- దగ్గుబాటి రానా కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ సుందరి సంయుక్త మీనన్ తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన నిత్యామీనన్.. భీమ్లా నాయక్ సినీ విశేషాలు చెబుతూ పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్‌‌తో కలిసి పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించిందని చెప్పారు. సెట్లో పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా మాట్లాడతారని, ఎలాంటి సీన్‌ అయినా ఠక్కున చేసి చూపిస్తారని అన్నారు. ‘భీమ్లా నాయక్‌’ కోసం ఓ లేడీ పవన్‌ కళ్యాణ్‌ని తీసుకుంటున్నామని, మీ ఇద్దరికీ సరిగ్గా సరిపోతుందని పవన్‌తో అన్నట్లు త్రివిక్రమ్‌ సర్‌ తకకు ఫోన్ చేసి మరీ చెప్పారని తెలిపారు నిత్య. ఈ మూవీలో తన రోల్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదని, ఇంకా ఓ పాట షూట్ చేయాల్సి ఉందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఇకపోతే భీమ్లా నాయక్ షూటింగ్‌ చేస్తుండగా ఖాళీ సమయంలో అప్పుడప్పుడు పవన్‌ కళ్యాణ్ సర్‌తో మాట్లాడేదాన్నని చెప్పిన నిత్యామీనన్.. తాను నిర్మాతగా మారి ‘స్కైలాబ్‌’ చేస్తున్నట్లు చెప్పానని, అప్పుడాయన ఆశ్చర్యపోయారని అన్నారు. ప్రత్యేకంగా తనను పవన్ అభినందించడం మరచిపోలేనని తెలిపారు. నిత్యామీనన్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ‘స్కైలాబ్‌’ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో సత్యదేవ్‌, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వైద్యభరితమైన కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ఈ సినిమా ట్రైలర్ ద్వారా అర్థమైంది. డిసెంబర్‌ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32uSHdy

How to Pair Noise Smartwatch With iPhone or Android

Unlike many other fitness trackers and smartwatch manufacturers, Noise offers a handful of apps which work with specific wearables from the company. Here are the steps to connect your Noise fitness...

from NDTV Gadgets - Latest https://ift.tt/3o6ZdzP

Bala Krishna : బాల‌కృష్ణ‌ భ‌క్తి ప్రోగ్రామ్‌.. అన్‌స్టాప‌బుల్ త‌ర్వాత నంద‌మూరి హీరో డేరింగ్ స్టెప్

జ‌యాప‌జ‌యాలు దైవాధీనాలు అనే సిద్ధాంతాన్ని బాగా న‌మ్మే హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. అందుకే ఆయ‌న ఎప్పుడూ కొత్త‌ద‌నం కోసం ప్ర‌యత్నిస్తుంటారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లోనూ తెలియ‌జేశారు. అదే ఆయ‌న ధైర్యం అని కూడా అనొచ్చు. ఎందుకంటే సినిమాల‌తో బిజీగా ఉండే ఆయ‌న రీసెంట్‌గా అన్‌స్టాప‌బుల్ అంటూ డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ప్రోగ్రామ్ ఎంత స‌క్సెస్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హోస్ట్‌గా చేస్తున్న బాల‌య్య ఆటిట్యూడ్‌ను చూసిన‌వారు స‌రికొత్త బాల‌కృష్ణ‌ను చూస్తున్నామ‌ని అంటున్నారు. ఇప్పుడు బాల‌కృష్ణ మ‌రో డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. ఇంత‌కీ ఏ స్టెప్ అనుకుంటున్నారా? ఇప్ప‌టికే అన్‌స్టాప‌బుల్ అంటూ ఆహాలో సంద‌డి చేస్తున్న బాల‌కృష్ణ మ‌రో కొత్త ప్రోగ్రామ్ చేయ‌డానికి తెర తీశారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ఓ భ‌క్తి ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలియజేశారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుక‌లో బాల‌య్య మాట్లాడుతూ త్వ‌ర‌లోనే భ‌క్తి ప్రోగ్రామ్‌ను చేయ‌బోతున్నాం. ఆ వివ‌రాల‌ను కూడా త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని అన్నారు. సాధార‌ణంగా బాల‌య్య‌కు భ‌క్తి ఎక్కువ‌. పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌కుండా ఆయ‌నేప‌ని చేయ‌రు. సంస్కృతంపై ఆయ‌న‌కు మంచి అవ‌గాహ‌న ఉంది. అందులో శ్లోకాలు చ‌దువుతుంటారు. ఆయ‌న ప్రెస్‌మీట్స్‌లోనూ ఆయ‌న సంస్కృత శ్లోకాల‌ను మనం వినొచ్చు. అఖండ సినిమా అనేది అక్ష‌రం, భ‌క్తి గొప్ప‌తనాన్ని తెలియ‌జేసే చిత్ర‌మ‌ని చెబుతూ త్వ‌ర‌లోనే భ‌క్తి ప్రోగ్రామ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. అంటే బాల‌కృష్ణ త‌న అనుబంధాన్ని ఆహాతో మ‌రికొంత కాలం కొన‌సాగించ‌బోతున్నార‌న్న‌మాట‌. అయితే అదెప్పుడో.. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంద‌నే వివ‌రాలు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక అఖండ సినిమా విష‌యానికి వ‌స్తే.. బాల‌కృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమా అఖండ‌. డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచ‌నాల‌కు త‌గిన‌ట్లే.. బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా రూ.60 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జ‌రిగిందని స‌మాచారం. అలాగే డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా ఫ్యాన్సీ రేటుకే అమ్ముడయ్యాయి. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో పూర్ణ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3paOgfT

How to Use Samsung Galaxy Watch 4 Without a Phone

While the most convenient way to use the Samsung Galaxy Watch 4 is to use the Galaxy Wearable app to pair it with a phone, there is also a way to use the Galaxy Watch without connecting to a mobile...

from NDTV Gadgets - Latest https://ift.tt/30Zy9K1

RRR సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకవుతారు

బాహుబ‌లితో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా ఎదిగి..ప్ర‌పంచ స్థాయిలో మ‌న సినిమాను నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం . టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు. భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌రుచుకున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ 1920 బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లుసుకోలేదు. కానీ క‌లుసుకుని ఉంటే.. బ్రిటీష్‌వారిని వీరిద్ద‌రూ ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే క‌ల్పిత క‌థాంశమే ఈ మూవీ. ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియా శ‌ర‌న్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ ఈ సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. అస‌లు ఈ సినిమా ర‌న్ టైమ్ ఎంత ఉంటుంద‌నే విష‌యంపై నెట్టింట కొన్ని రోజుల ముందు పెద్ద చ‌ర్చే జ‌రిగింది. తాజాగా RRR ర‌న్‌టైమ్‌పై వార్తొక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. స‌మాచారం మేర‌కు RRR సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. మొత్తం ఎడిటింగ్ పూర్త‌యిన త‌ర్వాత సినిమా ర‌న్ టైమ్‌ను జ‌క్క‌న్న 3 గంట‌ల 6 నిమిషాలుగా కుదించారు. నిజానికి ద‌ర్శ‌క‌ధీరుడు మూడు గంట‌ల లోపే ర‌న్ టైమ్‌ను ఫిక్స్ చేయాల‌నుకుని ఎడిటింగ్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ కూడా పెట్టార‌ట‌. అయితే ఆయ‌న అనుకున్న ఫీల్‌ను సినిమాను తీసుకు రావ‌డానికి 186 నిమిషాల వ్య‌వ‌థి ఉన్న సినిమానే సూట్ అవుతుంద‌ని భావించి దానితోనే సెన్సార్‌ను పూర్తి చేయించార‌ట రాజ‌మౌళి. RRRకు ప్ర‌ధాన‌మైన ఆత్మ‌వంటి జ‌న‌ని... సాంగ్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా విడుద‌ల చేసింది. ఈ సాంగే సినిమాకు ప్ర‌ధాన‌మైన‌ద‌ని రాజ‌మౌళి గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ పాట‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి రాయ‌డం విశేషం. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మించారు. సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలోనూ రాజ‌మౌళి అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు వెళ్లి సినిమాను ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకోసం ప్ర‌త్యేక విమానంలో ఎంటైర్ యూనిట్ ట్రావెల్ చేయ‌నుంది. డిసెంబ‌ర్ 4 నుంచి రాజ‌మౌళి ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేయ‌నున్నారు. RRR ట్రైల‌ర్‌ను కూడా డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే విడుద‌ల చేస్తామ‌ని రాజ‌మౌళి తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nXUX5q

డైరెక్టర్ శ్రీను వైట్లకి పితృ వియోగం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకి పితృ వియోగం క‌లిగింది. తండ్రి కృష్ణారావు వ‌య‌సు 83 ఏళ్లు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కందుల‌పాలెంలో ఉంటున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు. విష‌యం తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు శ్రీనువైట్ల‌ను ఫోన్‌లో ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం శ్రీనువైట్ల విష్ణు మంచుతో ఢీ అంటే ఢీ అనే సినిమాను చేయ‌డానికి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. దర్శకుడిగా శ్రీనువైట్ల ఇండస్ట్రీలోని చిరంజీవి, మహేశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశారు. కమర్షియల్ సినిమాలకు ఢీ, రెడీ, దూకుడు వంటి సినిమాలతో ఓ మార్క్ క్రియేట్ చేశారు. తర్వాత చాలా మంది దర్శకులు ఆయన్ని ఫాలో అయ్యారు. అయితే ఆగడు సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శ్రీనువైట్లకి దర్శకుడిగా అనుకున్న మేరకు సినిమాలు రాలేదు. దీంతో ఆయనకు కాస్త గ్యాప్ వచ్చింది. మరోసారి విష్ణు మంచుతో ఢీ అంటే ఢీ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నానని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను హీరోయిన్‌గా కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వపన్ కళ్యాణ్‌ బాడీ లాంగ్వేజ్‌కి అయితే తను దర్శకుడిగా సూట్ అవుతానని ఆయనతో ఇంటర్వ్యూ చేయాలనుందని కూడా సదరు ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటి నుంచి పారిపోయి సినిమా రంగానికి వచ్చింది. ఇక్కడ ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి శ్రీనువైట్ల తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తన ప్రేమ వివాహం గురించి కూడా తెలియజేశారు. నాన్నతో మంచి అనుబంధం ఉన్న కారణంగానే తన సినిమాలో తండ్రి సెంటిమెంట్‌ను చూపిస్తుంటానని తెలిపారాయన. డైరెక్టర్‌గా మారి చేసిన తొలి చిత్రం నీ కోసం సినిమాను చూసిన రామోజీరావు సినిమాను ఔట్ రేట్‌కు కొని విడుదల చేయడమే కాకుండా ఆనందం సినిమా డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించారని.. దర్శకుడిగా ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయన అందించిన సపోర్టే కారణమని తెలిపారు శ్రీనువైట్ల. ఢీ అంటే ఢీ సినిమాను పూర్తి చేసిన తర్వాత తన వద్ద ఉన్న కథలతో హీరోలను కలిసి తదుపరి సినిమా కోసం ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E2hB23

Here's How to Delete Your Facebook Account

Facebook has close to 3 billion monthly active users. Deleting your account on the social-media platform is easy and here's how you can do it.

from NDTV Gadgets - Latest https://ift.tt/3DZSywN

Akhanda Pre Release Event : అఖండ‌తో పాటు పుష్ప‌, RRR, ఆచార్య‌.. అన్నీ సినిమాలు హిట్ కావాలి: నంద‌మూరి బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం అఖండ‌. డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. దీనికి ఐకాన్ స్టార్ , ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి త‌దిత‌రులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ ‘‘నేను ముందుగా నా తండ్రిని ప్రేమిస్తాను. ఎందుకంటే ఆయ‌న తండ్రే కాదు.. నాకు గురువు కూడా. అలాగే ఆ త‌ర్వాత నా అభిమానుల్ని ప్రేమిస్తాను. ఎందుకంటే వారు నా నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమను అందిస్తున్నారు. మేం ఇంత మంది అభిమానుల ఆద‌ర‌ణ‌ను, ప్రేమ‌ను పొందడం నా పూర్వ‌జ‌న్మ సుకృతం. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. నేను ఇది వ‌ర‌కే అల్లు రామ‌లింగ‌య్య‌గారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నేను చెప్పేశాను. అల్లు రామ‌లింగ‌య్య‌గారి మ‌న‌వ‌డు, అర‌వింద్‌గారి అబ్బాయి... నా త‌మ్ముడు అల్లు అర్జున్ ఈ రోజు వేడుక‌కి రావ‌డం ఆనందంగా ఉంది. దేశ‌మే కాదు.. ప్ర‌పంచ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిగారు ఈవెంట్‌కు రావ‌డం ఇంకా సంతోషాన్నిచ్చింది. వారికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. ఇంత‌కు ముందు సింహా, లెజెండ్ సినిమాల‌ను నేను, బోయ‌పాటి క‌లిసి చేశాం. అయితే అఖండ సినిమా విష‌యానికి వ‌స్తే అక్ష‌రంలోని ప‌వ‌ర్ గురించి తెలియ‌జేసేది. భ‌క్తి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేయ‌బోతున్నాం. ఎంద‌రో గొప్ప గొప్ప రుషీశ్వ‌రులు పుట్టిన దేశ‌మిది. వారి వ‌ల్ల భ‌క్తి అనేది మ‌న మ‌ట్టిలో ఇనికిపోయింది. అలాంటి భ‌క్తిని మా అఖండ సినిమాతో బ‌తికిస్తున్నందుకు ఆనందంగా ఉంది. శ్రీకాంత్‌కి హ్యాట్సాఫ్‌. న‌టుడిగా ఆయ‌న వ‌ర‌ద‌రాజుల పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. ఇలా అంద‌రూ అద్భుతంగా స‌పోర్ట్ చేశారు. అఖండ సినిమాను స్టార్ట్ చేసి 21 నెల‌లు అవుతుంది. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి సినిమా చేశాం. డిసెంబ‌ర్ 2న సినిమా విడుద‌ల‌వుతుంది. దీని త‌ర్వాత చాలా సినిమాలు రాబోతున్నాయి. త్వ‌ర‌లోనే అల్లు అర్జున్ న‌టించిన పుష్ప విడుద‌ల‌వుతుంది. త‌మ్ముడు రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన RRR విడుద‌ల‌వుతుంది. అలాగే చిరంజీవిగారు న‌టించిన ఆచార్య విడుద‌ల‌వుతుంది. ఇంకా చాలా సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అంటూ అన్నీ సినిమాలు ఆడాలి. అందు రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హాయ స‌హ‌కారాల‌ను అందించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త‌మ‌న్ అద్భుత‌మైన పాట‌ల‌తో పాటు, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. అలాగే రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్‌, శివ మాస్ట‌ర్‌, భాను మాస్ట‌ర్ ఇలా అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. దీని తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్నాను. త్వరలోనే అనీల్ రావిపూడి సినిమా చేయబోతున్నాను. ఏ సినిమా చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకునే కష్టపడతాను’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lewrLG

రెండో కరోనా తర్వాత వస్తున్నపెద్ద సినిమా Akhanda జ్యోతిలాగా తెలుగు ఇండస్ట్రీకి వెలుగునివ్వాలి : అల్లు అర్జున్‌

సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ‘అఖండ‌’. డిసెంబర్ 2న విడుదలవుతుంది. శనివారం జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న మాట్లాడుతూ ‘‘నంద‌మూరి ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. బాల‌కృష్ణ‌గారి తండ్రిగారు ఎన్టీఆర్‌గారు, మా తాత‌గారు అల్లు రామ‌లింగ‌య్య‌గారి నుంచి కొన‌సాగుతోంది. ఈనాటి అనుబంధం ఏనాటిదో. మా తాత‌గారికి ఎన్టీఆర్‌గారితో ఎంత చ‌నువుందంటే, నేరుగా ఆయ‌న వంటింట్లోకి వెళ్లేపోయేవారు. ఎన్టీఆర్‌తోనే కాదు బాల‌కృష్ణ‌గారితోనూ మా తాత‌గారు సినిమాలు చేశారు. మానాన్న‌గారు, బాల‌కృష్ణ‌గారు ఒకే జ‌న‌రేష‌న్ నుంచి స్టార్ట్ అయిన వ్య‌క్తులు. నా విష‌యానికి వ‌స్తే చిరంజీవిగారు, బాల‌కృష్ణ‌గారి సినిమాలు చూస్తూ పెరిగిన జ‌న‌రేష‌న్. అలాంటి నేను ఈరోజు బాల‌కృష్ణ‌గారి ఫంక్ష‌న్‌కు రావ‌డం ఎంతో ఆనందాన్నిస్తుంది. చాలా తీయ‌టి అనుభూతినిచ్చింది. బోయ‌పాటి శ్రీనుగారంటే నాకెంతో ఇష్టం. భ‌ద్ర సినిమాను ముందు ఆయ‌న నాకే చెప్పారు. ఆర్య సినిమా కారణంగా నేను ఆ సినిమా చేయ‌లేక‌పోయాను. ఆ సినిమా ఎలాగైనా జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో, బోయపాటిగారిపై న‌మ్మ‌కంతో స‌పోర్ట్ చేశాను. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి డైరెక్ట‌ర్ కావ‌డం, అక్క‌డి నుంచి టాప్ డైరెక్ట‌ర్ కావ‌డం వ‌ర‌కు బోయ‌పాటిగారి జ‌ర్నీని చూశాను. ఆయ‌న ఈ స్థాయిలో ఉండ‌టాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. నన్ను చూసి కూడా బోయ‌పాటిగారు అలాగే సంతోషిస్తారు. ఆయ‌న‌తో క‌లిసి సరైనోడు సినిమా చేశాను. అది మ‌ర‌చిపోలేను. బాల‌కృష్ణ‌గారు, బోయ‌పాటిగారి కాంబినేష‌న్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌నాలు సింహాతో ఆద‌రించారు. లెజెండ్‌తో పెరిగింది. అఖండ‌తో అన్‌స్టాప‌బుల్‌గా ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. నేను ట్రైల‌ర్ చూసిన‌ప్పుడే బోయ‌పాటిగారికి ఫోన్ చేసి మ‌రీ అద్భుతంగా ఉంద‌ని చెప్పాను. పూన‌కాలే వ‌చ్చేలా ఉంద‌ని అన్నాను. త‌మ‌న్ సాలిడ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ప‌నిచేసిన ప్ర‌తి ఒక టెక్నీషియ‌న్‌కి థాంక్స్‌. నిర్మాత ర‌విగారికి అభినంద‌న‌లు. నిర్మాత కొడుకుగా ఆయ‌న క‌ష్ట‌మేంటో నాకు తెలుసు. శ్రీకాంత్‌గారు ఎంతో సున్నిత మ‌న‌స్కుడు. ఆయ‌నపై నా అభిప్రాయాన్ని ఈసినిమాతో బోయ‌పాటిగారు మార్చేశారు. కొత్త శ్రీకాంత్‌ను చూస్తారు. బాల‌కృష్ణ‌గారికి సినిమాపై ఉన్న అడిక్ష‌న్‌, బాల‌కృష్ణ‌గారికి సినిమాలో ఉన్న డిక్ష‌న్ కార‌ణంగానే ఆయ‌న ఈస్థాయిలో ఉన్నారు. ఆయ‌న‌లా మ‌రొక‌రు డైలాగ్ చెప్ప‌లేరు. ఆయ‌న ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఇన్‌టెన్ష‌న్ త‌గ్గ‌దు. అది ఒక బాల‌య్య‌గారికి మాత్ర‌మే కుదిరిన విష‌యం. ఆయ‌న రీల్‌లో అయినా రియ‌ల్‌లో అయినా రియ‌ల్‌గానే ఉంటారు. ఇవాళ స‌మాజంలో మ‌నం అనుకున్న‌ది చేయ‌గ‌ల‌టం, మ‌న‌లాగా ఉండ‌గ‌ల‌టం అనేది చాలా క‌ష్ట‌మైన ప‌ని. కానీ దాన్ని బాల‌య్య చాలా ఈజీగా చేసేస్తుంటారు. నాకు ఆయ‌న‌లో ఆ క్వాలిటీ బాగా న‌చ్చుతుంది. ఆయ‌న చేసిన అఖండ మూవీ అఖండ విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను. రెండో కరోనా తర్వాత వస్తున్న పెద్ద సినిమా. అఖండ జ్యోతిలా తెలుగుసినిమాకు వెలుగునివ్వాలని కోరుకుంటున్నాను. ’’ అన్నారు. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేశారు. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్ర‌మిది. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌. పూర్ణ కీల‌క పాత్ర‌లో న‌టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/316JRlZ

AKHANDA Pre Release Event : బాలయ్య భుజానికి గాయం.. అసలు సంగతి చెప్పిన బోయపాటి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ తరువాత ముచ్చటగా మూడో సారి హిట్ కొట్టేందుకు వస్తున్నారు. డిసెంబర్ 2న రాబోతోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైద్రాబాద్‌లో ని శిల్పా కళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్‌కు రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొంది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన రాజమౌళి, అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్. మీ అందరి ఉత్సాహం చూస్తున్నాను. క్షమాపణ చెబుతున్నా. అవుట్ డోర్‌లో చేద్దామని అనుకున్నాను. కానీ వెదర్ బాగా లేదని, వర్షం పడేలా ఉందని ఇలా చేశాం. ఈ సినిమాలో బాలయ్య గారు ఎంతో అందంగా ఉంటారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా డిసెంబర్ 2న మీ అందరి ముందుకు రాబోతోంది. 2020 మార్చి ఎలా ఉంది.. థియేటర్లోనే సినిమా చూడాలనే ఆనవాయితి. దానికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్‌ని మళ్లీ అఖండతో ప్రారంభిస్తున్నాం. అ లెగసినీ పుష్ప రాజ్ గానీ, ఆర్ఆర్ఆర్ గానీ ముందుకు తీసుకెళ్తాయి. పాత రోజులు మళ్లీ వస్తాయి. సౌత్‌లో కరోనా భయం లేదు. ఆర్ఆర్ఆర్‌తో నార్త్‌లో కరోనా భయాన్ని పోగొట్టేయాలి. కష్టపడేవాడిని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అందుకే బన్నీకి సక్సెస్ వస్తుంది. సినిమా మొదలవుతుంది. జాతర మొదలవుతుంది. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం’ అని అన్నారు.. మాట్లాడుతూ.. ‘జై బాలయ్య.. అనేది ఎప్పుడు నేను చెప్పుకుంటూనే ఉంటాను. టైమ్ అవుతుంది కాబట్టి తక్కువే మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. బన్నీకి, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. గుండెల మీద చేయి వేసుకుని చూసి బయటకు వచ్చేంతా.. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ‘దేవుడిని కరుణించమని అడుగు.. కనిపించమని అడుగు’ అది డైలాగ్. డ్యాన్స్ మాస్టర్స్ భాను, శంకర్‌లు పాటను కంపోజ్ చేశారు. తొలి రెండు ఫైట్స్.. రామ్ లక్ష్మణ్ చేశారు. తర్వాత స్టంట్ శివ, కెవిన్, స్టీవెన్ మాతో పాటు ట్రావెల్ అయ్యారు. థమన్ అద్బుతమైన సాంగ్స్ అందించారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్‌కు హాట్సాఫ్. 21 నెలలుగా మా వెనక ఉన్న మా సినిమా నిర్మాతకు థాంక్స్. బాలకృష్ణ చేయి ఇలా కావడానికి నేనే కారణం. సాంగ్ చేసిన తర్వాత.. స్ట్రెచింగ్ చేయాలి. అయితే జై బాలయ్య సాంగ్ తర్వాత ఇంటికెళ్లి ఆయన స్ట్రెచింగ్ చేస్తుండగా.. కాలు జారి పడిపోయాడు. భుజం మీదే బరువు పడింది. భుజం డిస్ లొకేట్ అయింది. కానీ అప్పటికే కోటిన్నరతో సెట్ వేశాను. రాత్రి ఈ విషయం నాకు తెలిసింది. నా గుండె జారిపోయింది. పొద్దున సెట్‌కు రాగానే సాంగ్ ఆపేద్దామని చెప్పాను. కానీ బాలయ్య గారు ఫ్యాన్స్ కోసం చేయాలి.. చేస్తాను అన్నాడు. బాబు ఆలోచించండి.. దిగిన తర్వాత నేను ఊరుకోను అన్నారు. కానీ బాలయ్య అందుకు ఒప్పుకున్నారు. నా అభిమానులకు మాస్ సాంగ్ లేకపోతే ఎలా చేసేద్దాని అన్నారు. చేయి లేవకున్నా.. లోపల కట్టి చేసిన సాంగ్ ఇది. షోల్డర్ పెయిన్‌తోనే ఆయన సాంగ్ చేశారు. నేను ఈ స్టేజ్ షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపిగా ఫీలవుతున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి హెల్ఫ్ చేసింది బన్నీ బాబు. ఆ తర్వాత కెరీర్ స్టార్ చేసి.. ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య బాబు. ఇద్దరి ముందు ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 2న అఖండ రిలీజ్ అవుతుంది. బన్నీ ఈరోజు ఎంత ఎంకరేజ్ ఇస్తున్నాడో.. ఇదే ఎనర్జీతో పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ కూడా ముందుకు నడిపించాలి. అందరూ కలిసి ఆర్ఆర్ఆర్‌ను ముందుకు నడిపించాలి. బీమ్లా నాయక్‌ను ముందుకు నడిపించాలి. అఖండతో నేను గెలవాలని అనుకోలేదు.. సినిమా గెలవాలని అనుకున్నాను. సుకుమార్ గెలవడం కాదు.. పుష్ప గెలవాలి. సినిమానే గెలుస్తూ ఉండాలి. ఈ సినిమాకు నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది.. డ్రైవర్స్ యూనియన్, ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ బాయ్స్, క్రొకైడల్ జోన్‌లో నాతో నడిచిన సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, నా ఫైట్ మాస్టర్, నా లైట్ ఆఫీసర్స్. నా కెమెరా అసిస్టెంట్స్. కర్ణాటక ఫారెస్ట్, పోలీస్.. డిపార్ట్‌మెంట్స్ చాలా థాంక్స్. నందమూరి అభిమానులందరికీ థ్యాంక్స్. చాలా రోజుల తరువాత ఓపెన్ అవుతున్న ఈ సినిమా కొంత మందికి లోపలకి ఎంట్రీ ఇవ్వలేకపోయాం.. గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ స్టేడియంలో ప్లేస్ చేయలేదు.. క్షమించాలి.. వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్త.. మీకు చీమ కుడితే.. మాకు పాము కుట్టినట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా వెళ్లండి.. మీ బోయపాటి శ్రీను’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E0ZU35

Nandamuri BalaKrishnaతో కాంబినేషన్ అనగానే అయిపోయాన్రా అనుకున్నా : శ్రీకాంత్

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘అఖండ‌’. డిసెంబ‌ర్ 2న మూవీ విడుద‌ల‌వుతుంది. ఇందులో వ‌ర‌ద‌రాజులు అనే ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు. త‌న పాత్ర గురించి, సినిమా ఎక్స్‌పీరియెన్స్ గురించి శ్రీకాంత్ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘ఇక్క‌డ‌కొచ్చిన బాల‌య్య అభిమానుల ఎన‌ర్జీ చూస్తుంటే డిసెంబ‌ర్ 2న ద‌బిడి దిబిడే అనిపిస్తుంది. బ‌న్నీతో క‌లిసి బోయ‌పాటిగారి ద‌ర్శ‌క‌త్వంలో నేను స‌రైనోడు సినిమా చేశాను. అది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అలాగే బాల‌య్య‌బాబుగారితో నేను చేసిన రెండో సినిమా ఇది. శ్రీరామ రాజ్యంలో ల‌క్ష్మ‌ణుడిగా న‌టించాను. అఖండ‌లో రావ‌ణాసురుడిగా న‌టించాను. ఇది క‌లే అనుకుంటాను. నా ముఖం చూసి సాఫ్ట్‌గా, ఫ్యామిలీ హీరో లాంటి సినిమాలో, బాబాయి క్యారెక్ట‌ర్సో వ‌స్తుంటాయి. నాలో బోయ‌పాటిగారు ఏం చూశారో తెలియ‌దు. స‌రైనోడు అయిన త‌ర్వాత భ‌య్యా! నిన్ను విల‌న్‌ని చేస్తాను. మ‌ధ్య‌లో ఈ చిన్న చిన్న‌వి ఒప్పుకోవ‌ద్దు అని బోయ‌పాటిగారు అన్నారు. అంటార్లే.. ఎక్క‌డి చేస్తార్లే అని నేను అనుకున్నాను. అందులో బాల‌కృష్ణ‌గారి ప‌క్క‌న విల‌న్‌గా అంటే జోక్ కాదు. ఆయ‌న ఎన‌ర్జీ ముందు త‌ట్టుకోవ‌డం అంత ఈజీ కాదు. అఖండ సినిమాలో డైలాగ్స్ హై ఓల్టేజీలో ఉంటాయి. నా ఫ‌స్ట్ షాటే బాల‌య్య‌గారి కాంబినేష‌న్‌లో ప‌డింది. అయిపోయాన్నా బాబు.. అనుకున్నాను. నా గెట‌ప్ కోసం బోయ‌పాటిగారు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్యూ చెప్పుకుంటున్నాను. నా లుక్ చూసి నేనే న‌మ్మలేదు.. నేనేనా.. కాదులే..వ‌ర‌ద‌రాజులులే అనుకున్నాను. బాల‌కృష్ణ‌గారితో ఆపోజిట్‌గా డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు చిన్న టెన్ష‌న్ ఉండింది. అయితే శ్రీకాంత్ అనే విష‌యం మ‌ర‌చిపోయి.. వ‌ర‌ద‌రాజులు అనే విష‌యాన్ని గుర్తు పెట్టుకుని వెళ్లి బోయ‌పాటిగారు ఏం చెబితే అది.. ఎలా చెబితే అలా చేసుకుంటే వెళ్లిపోయాను. బాల‌కృష్ణ‌గారు ఎంత‌గానో కోప‌రేట్ చేశారు. డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు బాల‌కృష్ణ‌గారు ఎంతో ఎంక‌రేజ్ చేశారు. బాల‌కృష్ణ‌గారి ఎన‌ర్జీ సెట్స్‌లో చూస్తే మార్నింగ్ ఎంత ఎన‌ర్జీతో ఉండేవారో సాయంత్రం వ‌ర‌కు అదే ఎన‌ర్జీతో ఉంటారు. ఈ ఎనర్జీని థియేట‌ర్స్‌లో చూడ‌బోతున్నాం. నేను కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డిగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు’’ అన్నారు. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేశారు. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్ర‌మిది. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌. పూర్ణ కీల‌క పాత్ర‌లో న‌టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/315xlCM

Manchu Vishnu : బోరింగ్‌గా ఉందన్న మంచు విష్ణు.. మా ప్రెసిడెంట్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. గత రెండో రోజులుగా మళ్లీ మా వ్యవహారాలు రచ్చకెక్కాయి. మా కార్యాలయానికి తాళాలు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు పరచడం లేదని, ఇంత వరకు ఏం చేశారంటూ ప్రకాష్ రాజ్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై టాలీవుడ్ ఆలస్యంగా స్పందించడం, మంచు విష్ణు పట్టించుకోకపోవడంపైనా ట్రోలింగ్ జరిగింది. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని మంచు విష్ణు వేసిన ట్వీట్ పైనా‌ నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ప్రార్థించడం ఏంటి? మాట్లాడటం ఏంటి?.. ఆర్థిక సాయం ఏమైనా అందించారా? లేదా? అని ఏకిపారేశారు. ఇక నిన్న మంచు విష్ణు ఓ పోస్ట్ వేశాడు. బోర్ ఫీల్ అవుతున్నాను అంటూ తీరిగ్గా అలా సేద తీరుతున్న ఫోటోను షేర్ చేశాడు. దానిపై నెటిజన్లు తలా ఒక మాటలు అనేశారు. రకరకాల కామెంట్లతో ట్రోల్ చేసి పడేశారు. నీ సినిమాలు చూసినప్పుడు కూడా మాకు అలాంటి ఫీలింగే వస్తుందని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. టంగుటూరి వీరేహం పకాహం పంతులిని కలువు అన్నా బోర్ కొట్టదు అని మరో నెటిజన్.. బోర్ తరువాత.. ముందు మీ బావతో మాట్లాడి టికెట్ ఇష్యూ చూడరాదే.. మా బిల్డింగ్ కట్టించు బోర్ ఉండదు.. మోసగాళ్లు సీక్వెల్ తియ్ బోర్ కొట్టదు.. మా అధ్యక్షుడు గా ఉండి కూడా మీరు సినిమా టికెట్ల పై జరుగుతున్న సంఘటనలను పై స్పందించ లేక పోతున్నారు... గెలిస్తే అయిపోదు.. వెళ్లి మా అసోసియేషన్ పనులు చూడు.. గెలవాలని అనుకున్నాం. గెలిచాం అంతే.. ఈ పనులు చేయమంటే మన వల్ల అయ్యే పని కాదు అంటూ ఇలా రకరకాల కామెంట్లతో మంచు విష్ణును ట్రోల్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DY0q1v

WhatsApp Testing Shortcut to Let You Quickly Forward Stickers

WhatsApp has started testing a new shortcut to let users on Android quickly forward stickers to their contacts.

from NDTV Gadgets - Latest https://ift.tt/3FSxwR7

Puneeth Raj Kumar : పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన రాజమౌళి

ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఇటు సినీ రంగాన్ని.. అటు అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ పునీత్ మ‌ర‌ణంపై విచారాన్ని వ్య‌క్తం చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ నుంచి స్టార్ హీరోలంద‌రూ పునీత్‌కు నివాళులు అర్పించారు. తాజాగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి పునీత్ మ‌ర‌ణంపై స్పందించారు. ఆయ‌న బెంగుళూరులోని పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్ర ప‌టానికి నివాళులు అర్పించి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రా మ‌ర్శించారు. అనంత‌రం రాజ‌మౌళి మాట్లాడుతూ ‘‘పునీత్ రాజ్‌కుమార్ చాలా మంచి వ్య‌క్తి. మంచి అనుబంధం ఉంది. నాలుగేళ్ల ముందు బెంగుళూరుకి వ‌చ్చిన‌ప్పుడు త‌న‌ను క‌లిశాను. ఆయ‌న న‌న్ను ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. చ‌క్క‌గా మాట్లాడారు. త‌న‌తో మాట్లాడుతున్నంత సేపు ఓ స్టార్‌తో కాకుండా.. ఓ కుటుంబ స‌భ్యుడితో మాట్లాడిన అనుభూతే క‌లిగింది. ఆయ‌న మ‌ర‌ణించార‌ని తెలియ‌గానే షాక‌య్యాను. ఆయ‌న మ‌న మ‌ధ్య లేర‌నే వార్త‌ను న‌మ్మ‌లేక‌పోతున్నాను. సాధార‌ణంగా చిన్న సాయం చేస్తే ప్ర‌పంచ‌మంతా తెలియ‌జేయాల‌నుకుంటాం. కానీ అలా కాదు. త‌ను ఎంతో మందిక సాయం చేశాడు. కానీ ఎప్పుడూ ఎవ‌రికీ చెప్పుకోలేదు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాతే ఆ విష‌యం అంద‌రికీ తెలిసింది’’ అన్నారు. రాజ్ కుమార్ తనయుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్‌కుమార్ హీరోగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు. న‌ట‌న‌తో పాటు డాన్సులు, ఫైట్స్‌తో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఫిట్‌నెస్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. అలాంటి ఆయ‌న‌కు ఉన్న‌ట్లుండి గుండెనొప్పి వ‌చ్చింది. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అయితే కూడా ఉప‌యోగం లేకుండా పోయింది. చిన్న వ‌య‌సులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టిన పునీత్ మ‌ర‌ణం సినీ రంగానికి తీర‌ని లోటు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CRophG

ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. సురేష్ బాబు సంచలన కామెంట్స్

ప్రస్తుతం ఏపీలో సినిమాల పరిస్థితి ఏంటన్నది అందరికీ తెలిసిందే. థియేటర్లలో టిక్కెట్లు మరీ దారుణంగా తగ్గించేశారు. ఈ విషయంలో ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా మరోసారి ప్రభుత్వంలో చర్చలు జరపాలని చూస్తున్నారట. కానీ అందులో ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. టికెట్ల రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రభుత్వం చెప్పిన రేటుకే చచ్చినట్టుగా రూ. 20, రూ. 30 ఇలాంటి రేట్లకు అమ్ముకోవాల్సిందే. అయితే దీనిపై తాజాగా సురేష్ బాబు సంచల కామెంట్స్ చేశాడు. విజయవంతంగా ఓటీటీలో దూసుకుపోతుండటంతో సురేష్ బాబు మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ప్రభుత్వాల చర్యల మీద కామెంట్ చేశాడు. ఓ ప్రొడక్ట్‌ను తయారు చేసుకున్న వాడికి దానికి ఓ రేటును ఫిక్స్ చేసుకునే హక్కు ఉంటుందని అన్నాడు. ఇలా మరీ దారుణంగా ఇరవై, ముప్పై రూపాయాలంటే థియేటర్లను ఎలా నడపాలని ఆవేదన వ్యక్తం చేశాడు. వాటితో కరెంట్ బిల్లు కూడా కట్టలేమని అన్నాడు. కరోనా వల్ల దెబ్బ థియేటర్ల వ్యవస్థను ఆదుకునేందుకు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని అన్నారు. కానీ ఇంత వరకు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నో సార్లు చర్చలు జరిపాం. సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ గౌరవం ఉంది. అందరూ బాగానే మాట్లాడతారు. మర్యాద ఇస్తారు. కానీ పనుల్లోకి వచ్చేసరికి మాత్రం అది కనిపించడం లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదు.. చేస్తామని చెబుతున్నారు. కానీ చేయడం లేదంటూ సురేష్ బాబు సంచలన కామెంట్స్ చేశాడు. మేం వాళ్లతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వడం లేదా? లేదంటే.. వారే మమ్మల్ని కావాలనే పక్కన పెడుతున్నారా? అన్నది కూడా తెలియడం లేదంటూ సురేష్ బాబు తన మనసులోని మాటలను బయటపెట్టేశాడు. సినిమా పరిశ్రమ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, ట్యాక్సుల రూపంలో ఎంత వస్తుందని ఎప్పుడూ చూడొద్దని, సినిమా పరిశ్రమ అభివృద్ది చెందితే తద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలుంటాయని అన్నాడు. అందుకే కదా ఇప్పుడ యూపీ కూడా ఇండస్ట్రీ కోసం పాటు పడుతోంది.. మధ్య ప్రదేశ్ ఎక్కడా లేని సబ్సిడీలను ఇస్తోందని సురేష్ బాబు ఉదాహరణలుగా చెప్పాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nUblE4

Astronomers Find Two New Galaxies 'Hiding' Behind Curtain of Dust

The mysteries trapped in the corners of the universe are far more exciting than anyone could ever imagine. With each passing day and month, astronomers find new riddles and solve them in what is as...

from NDTV Gadgets - Latest https://ift.tt/3FW4a4t

Samsung Galaxy A13 4G With Quad Rear Cameras May Come Soon

Samsung Galaxy A13 4G specifications have been tipped online. The Samsung phone is reported to come with quad rear cameras and a plastic back. Manufacturing for the Samsung Galaxy A13 4G is said to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xwNrl5

శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన డైరెక్ట‌ర్ కె.ఎస్.నాగేశ్వరరావు మృతి

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.నాగేశ్వ‌ర‌రావు శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 26) హ‌ఠాన్మ‌రణం చెందారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంభందించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. నవంబర్ 26న ఏలూరు నుండి తిరిగి వస్తూ.. ఫిట్స్ వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.. వెంటనే ఆయన్ని దగ్గరలో వున్న హాస్పిటల్‌కు వెంటనే తరలించారు. చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఇవాళ ఆయన స్వస్థలం అయిన కోయిలగూడెం దగ్గరలోని పోతవరంలో శనివారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ.. పోలీస్, దేవా, సాంబయ్య చిత్రాలను రూపొందించి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు. ఆతర్వాత శ్రీహరితోనే శ్రీశైలం వంటి విజయవంతమైన మరో చిత్రాన్ని కూడా రూపొందించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో ‘వైజయంతి’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. రీసెంట్‌గా ‘బిచ్చగాడా మజాకా’ చిత్రాన్ని తెరకెక్కించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cVpdaE

Friday 26 November 2021

Starlink Warned by Telecom Department to Get Licence Before Offering Services

Department of Telecommunications, Ministry of Communications pointed out that Starlink is not licenced to offer satellite-based Internet services in India being advertised to the public.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xrmNtQ

Why Does Elon Musk Want NASA to 'Avenge the Dinosaurs'?

Elon Musk has wished luck to NASA's planetary defence mission DART in his typical cryptic style. The mission, launched on Wednesday, is set to give a non-threatening asteroid a small nudge to see...

from NDTV Gadgets - Latest https://ift.tt/3CU4H4R

Nandamuri Kalyan Ram : ‘బింబిసార‌’ టీజ‌ర్ అప్‌డేట్ ఇచ్చేసిన క‌ళ్యాణ్ రామ్‌

నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తోన్న చిత్రం ‘’ . ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. మైథిలాజికల్ టచ్‌తో సాగే ‘బింబిసార’ సినిమా టీజర్‌ను న‌వంబ‌ర్ 29న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్రోమో ద్వారా ప్ర‌క‌టించారు. ద‌య‌లేనివాడు, క్రూరుడైన రాజు బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శ‌త్రు సైనికుల‌ను చంపి వారి శ‌వాల‌పై ఠీవిగా కూర్చున్న క‌ళ్యాణ్ రామ్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. తొలిసారిగా క‌ళ్యాణ్ రామ్ ఇలాంటి డిఫరెంట్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు, ఆ పాత్ర లుక్‌, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో క్యాథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్‌, వ‌రీనా హుస్సేన్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. కోవిడ్ రెండు సార్లు ప్ర‌భావం చూప‌డం, గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉన్న చిత్రం కావ‌డంతో సినిమా మేకింగ్ ఆల‌స్య‌మైంది. ఇప్పుడు సినిమా నిర్మాణానంత కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు బింబిసార చిత్రాన్ని క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌బోతున్నారట‌. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్‌, చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. గ‌త ఏడాది సంక్రాంతికి ఎంత మంచివాడ‌వురా సినిమాతో క‌ళ్యాణ్ రామ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. త‌ర్వాత క‌రోనా కార‌ణంగా త‌న‌ సినిమాలేవీ పూర్తి కాక‌పోవ‌డంతో క‌ళ్యాణ్ రామ్ థియేట‌ర్స్‌లో సంద‌డి చేయలేదు. మ‌రి కెరీర్‌లో తొలిసారి ఓ హిస్టారిక‌ల్‌, పీరియాడిక‌ల్ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ క‌నిపించ‌బోతున్నాడు. మరి ఈ పాత్ర నిడివి ఎంత? దీంతో పాటు బింబిసార మూవీ మూడు భాగాలుగా రానుందనే వార్తలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విష‌యాల‌పై తెలుసుకోవాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఇది కాకుండా డెవిల్ అనే పీరియాడిక్ మూవీలోనూ క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 1945 బ్యాక్‌డ్రాప్‌లో అప్పట్లో జరిగిన నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుంది. ఇందులో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధమవుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3I0XJ1F

Snapdragon 8Gx Gen 1 Logo Leaks Prior to Qualcomm's Big Launch

Just days before the big announcement on November 30, a logo for the new Snapdragon 8Gx Gen 1 chip has been leaked.

from NDTV Gadgets - Latest https://ift.tt/3nTUDVm

Last Solar Eclipse of 2021: When, How to Watch, Visibility

The last solar eclipse of 2021 will occur on December 4. People in the Southern Hemisphere will be able to experience a total or partial eclipse of the Sun. A solar eclipse takes place when the Moon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rf1Mlg

Amazon Drug Peddling Case: 10 Dealers Registered at Same Address in Bhind

In a new revelation in the Amazon drug peddling case, ten dealers had been found registered at the same address from where the marijuana was being smuggled in Madhya Pradesh's Bhind.

from NDTV Gadgets - Latest https://ift.tt/317qJUo

Perni Nani : అయ్యయ్యో.. పప్పులో కాలేసిన మంత్రి పేర్ని నాని.. త్రివిక్రమ్ ట్వీట్‌పై నిర్మాత క్లారిటీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌లోనే ఇక‌పై సినిమా టికెట్స్ అమ్మాల్సి ఉంటుంద‌ని చెబుతూ, ప్ర‌భుత్వం నిర్దేశించిన రేట్స్‌లో ఆన్ లైన్ ప‌ద్ధ‌తిలో టికెట్స్‌ను విక్ర‌యించాల‌ని సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు తీసుకొచ్చింది. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఏపీ ప్ర‌భుత్వ తీరుని సోష‌ల్ మీడియా ద్వారా త‌ప్పు ప‌ట్టారు. ఈ క్ర‌మంలో డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ట్విట్ట‌ర్ నుంచి ఓ ట్వీట్ వ‌చ్చింది. అదేంటంటే .. ‘చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక‌టే టికెట్ రేటు అన్న‌ట్లు.. ప్ర‌తి స్కూల్‌లో ఒక‌టే ఫీజు, ప్ర‌తి హాస్పిట‌ల్‌లోనూ ఒక‌టే బిల్లు ఎందుకు పెట్ట‌రు? పేదవాడికి విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా?’ అని ఇది బాగా వైర‌ల్ అయ్యింది. దీనిపై పేర్ని నాని కూడా మీడియా ముందు స్పందించారు. ఈ ట్వీట్‌ను తాను ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ‌తాన‌ని మినిష్ట‌ర్ అన్నారు. చిరంజీవితో పాటు ఎవ‌రు చెప్పిన అంశాలనైనా సీఎం దృష్టికి తీసుకెళ్ల‌డ‌మే నా ప‌ని. సినిమాటోగ్ర‌పీ శాఖ సీఎం దగ్గ‌రే ఉంది. ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌హారాన్ని సినీ పెద్ద‌ల‌తో మాట్లాడాల‌ని ఆయ‌న చెబితేనే నేను మాట్లాడా అని పేర్ని నాని అన్నారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్య‌ల్లో ఇక్క‌డే అస‌లు చిక్కొచ్చి ప‌డ్డింది. ఎందుకంటే నిజానికి మంత్రి పేర్కొన్న ట్వీట్ పెట్టింది త్రివిక్ర‌మ్ కాదు. అస‌లు డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ట్విట్ట‌ర్‌లో లేనే లేరు. ఈ విష‌యంలో నాని త‌ప్పు చేసిన‌ట్లు నెటిజ‌న్స్ అంటున్నారు. దీనిపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. ‘‘త్రివిక్రమ్‌గారి నుంచి వ‌చ్చే అధికారిక ప్ర‌క‌ట‌న ఏదైనా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఫార్‌ట్చూన్ ఫ‌ర్ సినిమా నుంచే వ‌స్తుంది. ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో అకౌంట్ లేదు. ఆయ‌న పేరుతోనో, ఫొటోనో ఉన్న ఇత‌ర అకౌంట్స్ నుంచి వ‌చ్చే కామెంట్స్‌ను ప‌ట్టించుకోవ‌ద్దు’’ అని తెలిపారు. మ‌రో వైపు త్రివిక్ర‌మ్ పేరుతో ట్వీట్ చేసిన వారు మంత్రి నాని ట్యాగ్ చేస్తూ మ‌మ్మ‌ల్ని న‌మ్మినందుకు ధ‌న్య‌వాదాలు సార్ అని పోస్ట్‌చేయ‌డం కొస‌మెరుపు. రీసెంట్‌గానే ఏపీ ప్ర‌భుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకు రాబోతున్న‌ట్లు, అందులో ప్ర‌భుత్వ రేట్ల‌కు టికెట్స్ అమ్మ‌డం ద్వారా పారద‌ర్శ‌క‌త పెరుగుతుంద‌ని అన్నారు. సినీ ప‌రిశ్ర‌మ చిన్న‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు వినోదాన్ని కోరుకుంటే దానిపై ఎక్కువ రేట్స్ పెట్టి ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని అన్నారు. దీన్ని కంట్రోల్ చేయ‌డానికి ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ ద్వారా టికెట్స్‌ను తీసుకు రాబోతున్న‌ట్లు ఆయ‌న అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xvb1io

'This fight is not just about Father Stan Swamy'

'Father Stan was concerned about other innocents who may be implicated and put inside without the slightest proof, the way he was.'

from rediff Top Interviews https://ift.tt/3CU0k9X

'Covid variants arise because of our stupidity'

'The virus is constantly, constantly making mistakes when it replicates.'

from rediff Top Interviews https://ift.tt/3nVqgh6

Apple Global Battery Development Chief Moves to Volkswagen

Apple's global battery development chief, Soonho Ahn, has moved to Volkswagen to lead the automaker's development of electric vehicle batteries, according to his LinkedIn profile.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xtViQp

Amazon's Black Friday Greeted by Climate Activists, Strikes in Europe

Climate activists targeted 15 Amazon depots across Europe on Black Friday and the world's biggest e-commerce company also faced protests by workers and delivery drivers in Germany, France, and Italy.

from NDTV Gadgets - Latest https://ift.tt/3p7NmAu

Bitcoin Tumbles Over 9 Percent as Coronavirus Variant Shakes Markets

Bitcoin tumbled over 9 percent, dragging smaller tokens down, after the discovery of a new, potentially vaccine-resistant coronavirus variant saw investors dump riskier assets for the perceived safety...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Zw8VlI

WhatsApp Said to Win Approval to Double Payments Offering in India

WhatsApp has won regulatory approval to double the number of users on its payments service in India to 40 million, a source with direct knowledge said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3FS7Sfj

Project K : ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించాల‌నుకుంటున్నారా? అయితే అవ‌కాశాన్ని అందుకోండిలా!

మ‌న‌మెంతో ఇష్ట‌ప‌డే స్టార్స్‌ను ద‌గ్గ‌ర నుంచి చూస్తే చాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి అభిమాన తార‌ల‌తో క‌లిసి న‌టించే అవకాశం వ‌స్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎగిరి గంతేస్తారు క‌దా!. ఇప్పుడు ఛాన్స్ వచ్చేసింది. అలాంటి ఇలాంటి స్టార్ కాదు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో క‌లిసి సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. అది కూడా పాన్ వ‌ర‌ల్డ్‌మూవీగా రూపొందుతోన్న ‘’ మూవీలో. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఇప్పుడు హీరోగా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొన్నాళ్లు ముందు ఈ సినిమాను స్టార్ట్ చేశారు. కూడా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో.. మ‌రో బాలీవుడ్ స్టార్‌ దీపికా ప‌దుకొనె ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ‘Project K’లో నటించడానికి 50-70 ఏళ్లున్న స్త్రీ, పురుషులు కావాల‌ని వైజ‌యంతీ మూవీస్ క్యాస్టింగ్ కాల్ ఆఫ‌ర్‌ను త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఆడిష‌న్‌ను డైరెక్ట్‌గా అటెండ్ కావ‌చ్చు.. లేదా ఆస‌క్తి ఉన్న వారు త‌మ బ‌యోడేటాను వీడియోస్‌తో క‌లిపి vymtalent@gmail.com అనే మెయిల్‌కు పోస్ట్ చేయ‌వ‌చ్చు. అయితే దీనికి ఉన్న ప్ర‌ధాన‌మైన కండీష‌న్ ఏంటో తెలుసా? స‌ద‌రు వ్య‌క్తులు హైద‌రాబాద్‌కు చెందిన వారై ఉండాలి. డిసెంబ‌ర్ నుంచి సినిమా షూటింగ్ షురూ కానుందని స‌మాచారం. ర‌జినీకాంత్ కాలా, క‌బాలి స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన‌ సంతోష్ నారాయ‌ణ్ క్రేజీ ప్రాజెక్ట్ Project Kకు సంతోష్ నారాయ‌ణ్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయ‌బోతున్నార‌ట‌. పాన్ ఇండియా రేంజ్‌లో కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత సి.అశ్వినీ ద‌త్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌నల్ మూవీగా Project K రూపొంద‌నుంది. ఇక ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న లేటెస్ట్ పీరియాడిక్ మూవీ రాధేశ్యామ్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌ని 14న విడుద‌ల‌వుతుంది. దీనికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న స‌లార్ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కాక మున‌నుపే ప్ర‌భాస్ త‌న 25వ చిత్రం స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నాడు. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్ వంటి చిత్రాల‌తో సెన్సేష‌న‌ల్ హిట్స్ అందుకున్న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నారు.


    from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nYDppX

    Samantha Ruth Prabhu : 2021 గురించి స‌మంత కామెంట్‌.. వైర‌ల్ అవుతున్న ఫోస్ట్‌!

    ఏడాది 2021 పూర్తి కావ‌స్తుంది. అంద‌రూ కొత్త ఏడాది 2022కి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి రెడీ అయ్యారు. ప్ర‌తి ఏడాది ఒక్కొక్క‌రికీ ఒక్కో ర‌క‌మైన అనుభూతిని మిగులుస్తుంది. తాజాగా 2021 మీకెలా గ‌డిచింది అని స్టార్ హీరోయిన్ స‌మంత‌ను ప్ర‌శ్నిస్తే చాలా క‌ష్టంగా గ‌డిచింది అనే స‌మాధానం చెప్పింది. నిజంగా ఆమెకు వ్య‌క్తిగ‌తంగా ఈ ఏడాది క‌ష్ట‌మైన ఏడాది అనే చెప్పాలి. ఆ మాట‌నే ఆమె చెప్పారు. హీరో నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత నాలుగేళ్ల‌కు ఇద్ద‌రూ వివాహ బంధానికి ఈ ఏడాదిలోనే ముగింపు ప‌లికారు. అక్కినేని అభిమానులను, ఫ్యాన్స్‌ను ఈ విష‌యం షాక్‌కు గురి చేసిన విష‌య‌మిది. రెండు నెల‌లుగా నాగ చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో వార్త‌ల రూపంలో వైర‌ల్ అవుతూ వ‌చ్చారు. అయితే ఎక్క‌డా నేరుగా ఒక‌రి గురించి ఒక‌రు కామెంట్ చేసుకోలేదు. ముంబై చెందిన ఓ సంస్థ స‌మంత స‌హా కొంత మంది బాలీవుడ్ స్టార్స్‌తో ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హించింది. దీనికి సంబంధించిన ప్రోమో ఒక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇందులో 2021 మీకెలా గడిచింది. అని ప్ర‌శ్నిస్తే తాప్సీ, విక్కీ కౌశ‌ల్‌, స‌మంత త‌దిత‌రులు త‌మ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. వీరంద‌రిలో స‌మంత మాత్రం త‌న‌కు 2021 చాలా క‌ష్టంగా గ‌డిచింద‌ని చెప్పుకొచ్చింది. నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న ఈ ప్రోమోను చూసిన స‌మంత అభిమానులు ఆమెకు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ఇప్పుడు చైతు, సామ్ ఇద్ద‌రూ వ‌రుస సినిమాలు చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. చైత‌న్య విషయానికి వస్తే తను థాంక్యూ సినిమాను పూర్తి చేసి బంగార్రాజు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల‌తో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హారర్ వెబ్ సిరీస్‌లో న‌టించ‌డానికి ఓరెడీ అయ్యారు. ఇక స‌మంత విష‌యానికి వ‌స్తే ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తుంది. దీంతో పాటు రెండు ద్వి భాషా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆమె ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక‌మైన శ‌ద్ధ పెట్టిన సామ్‌, మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈమె ఓకే చెప్పిన రెండు ద్వి భాషా చిత్రాల్లో( తెలుగు, త‌మిళ‌) ఓ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తుంటే మ‌రో మూవీని శ్రీదేవి మూవీస్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాల‌ను డెబ్యూ డైరెక్ట‌ర్సే తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం.


    from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cV3q2R

    Exclusive... ‘భీమ్లా నాయక్’కి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?

    సినిమా టైటిల్స్ విష‌యంలో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు చాలా గ‌మ్మ‌త్తుగా ఆలోచ‌న‌లు చేస్తుంటారు. కొంద‌రు సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఓ అక్ష‌రాన్ని బేస్ చేసుకుని టైటిల్ పెట్టాల‌నుకుంటే, మ‌రికొంద‌రు పాట‌ల్లోని కొన్ని ప‌దాల‌తో టైటిల్స్ పెడుతుంటారు. ఇంకొంద‌రైతే మాస్ మ‌సాలా టైటిల్ పెడుతుంటారు. ఇలా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి మేక‌ర్స్ చేసే ప్ర‌య‌త్నాలు ఎన్నో. ఈ క్ర‌మంలో చాలా సినిమాల‌కు ముందు ఒక టైటిల్ అనుకుంటారు. త‌ర్వాత ఆ టైటిల్‌ను మార్చేస్తుంటారు. ఇది సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. అలాంటిదే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘భీమ్లా నాయ‌క్’ సినిమా టైటిల్ విష‌యంలోనూ జ‌రిగింద‌ట‌. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’కు ఇది రీమేక్‌. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. స్క్రీన్ ప్లే, మాట‌లను ప్ర‌ముఖ రైట‌ర్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ రెండు పాత్ర‌లు పోటాపోటీగా ఉంటాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఫ్యాన్స్ ‘’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘భీమ్లా నాయ‌క్‌’ మూల క‌థ మ‌ల‌యాళ సినిమాదే అయినా.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు తెలుగు నెటివిటీ ప్ర‌కారం కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వ‌చ్చారు. సెట్స్‌లోకి వెళ్ల‌క ముందు ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ముందుగా అనుకున్న టైటిల్ ‘అసుర సంధ్య వేళ‌లో..’. సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ త‌న సినిమాల‌కు ‘అ’ అనే అక్ష‌రంతో టైటిల్స్ పెడుతుంటారు. అదే సెంటిమెంటుతో ‘అసుర సంధ్య‌వేళ‌లో..’ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా ఆ టైటిల్ ఆడియెన్స్‌కు అంత‌గా క‌నెక్ట్ కాదేమోన‌ని నిర్మాత‌లు భావించటంతో చివ‌ర‌కు టైటిల్‌ను ‘భీమ్లా నాయక్’గా ఖరారు చేశారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్, నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ జోడీగా నిత్యామీన‌న్‌, రానా ద‌గ్గుబాటి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి మూడు పాట‌లు, గ్లింప్స్‌, ప్రోమోలు విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. దీని త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ‌రిహ‌ర వీరమ‌ల్లు సినిమాను ప‌వ‌న్ పూర్తి చేయ‌డానికి రెడీ అవుతారు. ఇంకా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది.


    from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FSfYok

    'Residential, hospitality are best-performing sectors'

    'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd