Wednesday 30 June 2021

Crrush: ఆ మూడు జంటలను నగ్నంగా బంధించిన డైరెక్టర్.. అలా వర్కవుట్ కాకపోవడంతో ఇలా!

నటుడిగా, దర్శకుడిగా తనదంటూ ప్రత్యేకమైన దారి అంటూ దూసుకుపోతున్నారు . సీనియర్ నటుడు చలపతి రావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ రంగంలో ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న ఆయన, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే 'ఆవిరి' సినిమాతో అట్రాక్ట్ చేసిన ఆయన ఈ సారి అడల్ట్ కామెడీ మూవీ ''తో రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ అడల్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. తన సొంత బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కోసం అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు రవిబాబు. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా 'క్రష్' అనే టైటిల్‌తో వస్తున్న ఆయన, అదే రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కాళ్లపై ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకుంటున్న అమ్మాయిని, డోర్ పక్కనే ఉండి మాస్క్ ధరించి అదంతా చూస్తున్న ముగ్గురు అబ్బాయిలను చూపిస్తూ గతంలో పోస్టర్స్ వదిలిన రవిబాబు ఈ సారి ఏకంగా మూడు జంటలను నగ్నంగా బందీ చేసిన ఫొటో రిలీజ్ చేశారు. ఇక రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆన్ లైన్ వేదికలపై ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. అర్థనగ్న సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నానా హంగామా చేసేసింది. ఈ క్రమంలో ఇటీవల సెన్సార్‌కి వెళ్ళిన ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో కొన్ని కండీషన్స్ పెట్టారట. అయితే దానికి అంగీకరించని రవిబాబు.. నేరుగా ఓటీటీ వేదికపై ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు జీ 5 సంస్థతో ఒప్పందం చేసుకొని జూలై 9వ తేదీ స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించారు. రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్‌ సాయి, అంకిత మనోజ్, పాండే, శ్రీసుధా రెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సో.. పోస్టర్స్, టీజర్ వీడియోలే ఈ రేంజ్ కిక్కిచ్చాయంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనేది చూడాలి మరి!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TgnBCt

ఆ వార్త చూడగానే గుండె తరుక్కుపోయింది.. గొప్ప మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు

చిన్న హీరోనే కానీ రియల్ హీరో, మనసున్న మంచి మనిషి, ఆపదలో ఉన్నారంటే సాయం చేయడంలో ఎప్పుడూ ముందే అని నిరూపించుకుంటున్నారు . సాటి మనిషి కష్టాల్లో ఉంటే తట్టుకోలేని ఆయన, ఇప్పటికే చాలా సందర్భాల్లో ఔదార్యం చాటుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీకి, అలాగే వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి, రీసెంట్‌గా సినీ జర్నలిస్టు TNR అకాల మరణంతో వారి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లలకు సాయం చేసి మంచి మనసున్న హీరో అనిపించుకున్నారు. దుబ్బాక పురపాలక పరిధిలో ఉంటున్న నరసింహచారి దంపతులు అప్పుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకొని సంపూర్ణేష్ బాబు వారికి 25 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ప్రతి మనిషికి జీవితంలో కష్టం, ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయని, వాటికి ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని సంపూ అన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టిన సంపూర్ణేష్ బాబు.. ''దుబ్బాకలో నరసింహచారి గారి కుటుంబంలో జరిగిన ఈ వార్త చూసి గుండె తరుక్కుపోయింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది పనులు కోల్పోయి వీధిన పడుతున్నారు. తల్లితండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను మరియు మా హృదయకాలేయం, కొబ్బరిమట్ట నిర్మాత Sai Rajesh అందిచడం జరిగింది. ఎంత వరకు చదువుకుంటే అంత పూర్తి ఖర్చులు మేము చూసుకుంటాం అని వారికి మాట ఇవ్వటం జరిగింది. ఈ కష్టకాలంలో తోటి వ్యక్తులకు మన వంతు సహాయం అందిచడం మన కర్తవ్యం'' అని పేర్కొన్నారు. దీంతో చిన్ననటుడే అయినా సంపూది పెద్ద హృదయమని, ఆయన చేసిన ఈ సాయం అభినందనీయం అని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సంపూ 'క్యాలీఫ్లవర్' సినిమా చేస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుదలకు రెడీగా ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3y9IZaZ

Samsung Galaxy Watch 4 Classic Could Come With Rotating Bezel, 3 Colours

Samsung Galaxy Watch 4 Classic is likely to be one of the two smartwatch models the South Korea tech giant will be launching later this year. Alleged renders of the Classic variant have surfaced,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hlKADT

Samsung Galaxy F22 India Launch Set for July 6

Samsung Galaxy F22 will be launched in India on July 6, and it will retail on Flipkart. The handset has been teased via a listing on the ecommerce platform which also reveals that the phone will have...

from NDTV Gadgets - Latest https://ift.tt/2TmvDte

TikTok Removes Nearly 62 Million Videos in Q1 2021 for Guideline Violations

TikTok said it had removed nearly 62 million videos from its platform during the first three months of the year for violating its guidelines, as it seeks to address security- and privacy-related...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hpqHM9

iPhone 12 Series Crosses 100 Million Sales Mark in Seven Months: Counterpoint

Counterpoint Research's latest report states that iPhone 12 series cumulative global sales crossed the 100 million units mark in April 2021, seven months after launch. This feat was achieved by...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qDQtjZ

PlayStation Plus July 2021 Free Games Announced for PS4 and PS5

Call of Duty: Black Ops 4, WWE 2K Battlegrounds, and A Plague Tale: Innocence are the three new free PS4 and PS5 games on PlayStation Plus' July 2021 line-up. Available from July 6 to August 2....

from NDTV Gadgets - Latest https://ift.tt/3jst2c1

US Social Media Giants Must Obey Indian Laws: IT Minister Ravi Shankar Prasad

Technology minister Ravi Shankar Prasad said on Wednesday that US social media giants must obey the laws of his country, where they are doing brisk business.

from NDTV Gadgets - Latest https://ift.tt/2TrV7W9

టీడీపీ బ్రతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాబు మోహన్ సెన్సేషనల్ కామెంట్స్

గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటంతో ఒక్కసారిగా అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్‌పై పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీకి ఓ యువ నాయకుడి అవసరం ఉందనే టాక్ మొదలైంది. అంతేకాదు జూనియర్ మాత్రమే తెలుగు దేశం పార్టీ జెండాను తిరిగి రెపరెపలాడించగలడు అనే చర్చలు షురూ కావడం, దానిపై చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు రియాక్ట్ కావడం చూశాం. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై సీనియర్ నటుడు, రాజకీయవేత్త సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో 2009 ఎన్నికల్లో ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళితే జనం భారీగా వచ్చారు. తాతలా వాగ్ధాటి ఉన్నవాడు కావడంతో అంతా అట్రాక్ట్ అయ్యారు. ఆ సమయంలోనే తారక్ ఎంట్రీ ఖారరైందని అంతా భావించగా అనూహ్యంగా ఆ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు ఎన్టీఆర్. అయితే మళ్ళీ రీసెంట్‌గా టీడీపీ హవా తగ్గడంతో ప్రతిఒక్కరూ ఎన్టీఆర్ వైపే చూస్తున్నారు. పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఆయనే దిక్కు అని చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల నడుమ బాబు మోహన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 'టీడీపీకి బలం చేకూరాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఉండాల్సిందే.. అలా అయితేనే పార్టీ బ్రతకొచ్చు' అని బాబు మోహన్ పేర్కొన్నారు. ఎప్పుడొస్తాడా అని తాను కూడా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తే పార్టీకి పట్టిన ఆ మసి అంతా కడిగేసి వస్తారో.. లేక వేరే పార్టీ పేరుతో రంగంలోకి దిగుతారో తెలియదుగా అంటూ బాబు మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇది పూర్తి కాగానే కొరటాల శివతో సెట్స్ మీదకు వెళ్లనున్నారు ఎన్టీఆర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hn2p5E

Twitter Website Down for Some Users, Company Says Working on a Fix

Result of a Reuters analysis of data from a model that calculates the lifetime emissions of vehicles deals with a hotly debated issue that's taking centre stage as governments around the world push...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hu1QqS

సినిమా రౌండప్: ప్రభాస్‌తో డ్రీమ్.. ఒంటరిగానే బెస్ట్.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

లైన్ లోకి 'ఉప్పెన' బ్యూటీ తొలి సినిమా 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకుంది హీరోయిన్ . గ్లామర్ ట్రీట్‌కి కాస్త దూరంగా ఉంటూనే తనదైన నటనతో అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటిస్తోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో కృతి జాయిన్ అయింది. ధనుష్.. 100 కోట్లపైనే తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఇటీలే చెన్నైలోని పోయిస్‌ గార్డెన్‌లో కొత్త ఇల్లు నిర్మించుకోబోతున్నారు. ఇటీవలే దీనికి భూమి పూజ కూడా చేసిన ఆయన ఈ ఇంటి కోసం ఏకంగా 100 కోట్లపైనే ఖర్చు చేస్తున్నారట. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఈ ఇంటిని తనకు నచ్చిన రీతిలో డిజైన్ చేయించుకుంటున్నారట ధనుష్. ఒంటరిగానే బెస్ట్ 'జయం' సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సదా.. తన పెళ్లి విషయమై ఓపెన్ అయింది. తన మనస్తత్వానికి మ్యాచ్ అయ్యేవాడు దొరికితేనే పెళ్లి లేదంటే ఒంటరిగానే ఉంటా అని చెప్పింది. అయినా ఒంటరి జీవితమే బెస్ట్ అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది సదా. ప్రభాస్‌తో హీరోయిన్ డ్రీమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించడం తన డ్రీమ్ అని చెప్పింది శృతి హాసన్. డార్లింగ్ ప్రభాస్ సరసన 'సలార్' చిత్రంలో నటిస్తున్న ఆమె.. ప్రభాస్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తోందట. ఈ సినిమాలో శృతి ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jr2uYG

'This was the first time PM listened patiently'

'...for three hours to the seven or eight of us who spoke at the meeting.'

from rediff Top Interviews https://ift.tt/3hlZoCG

అవికా గోర్ పాప్ కార్న్.. వర్షపు జల్లుల్లో తడిసిన అందాలతో చిన్నారి పెళ్లి కూతురు

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో కెమెరా ముందుకొచ్చి బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది . తన సొంత పేరు కంటే ఎక్కువగా చిన్నారి పెళ్లి కూతురు అంటేనే అంతా గుర్తుపట్టే రేంజ్‌లో ఫేమస్ అయింది. ఇక ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ''సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి, మాంజా, ఎక్కడికిపోతావు చిన్నాదాన, రాజు గారి గది 3'' చిత్రాల్లో నటించి కాస్త బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్నీ ఓకే చేస్తూ ఏకంగా ఆరు సినిమాలకు కమిటైంది అవికా. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్న ఆమె, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ జోడీగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. వర్షపు జల్లుల్లో తడిసిన అందాలతో యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది ఈ చిన్నారి పెళ్లి కూతురు. ఇకపోతే ఆది సాయి కుమార్‌ సరసన అవికా నటిస్తోన్న ‘అమరన్‌’ మూవీ ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బలవీర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు యువ నటులు నవీన్‌ చంద్ర, వెన్నెల రామారావులతో సందడి చేసేందుకు రెడీ అవుతోంది అవికా. ఇదిలా ఉంటే '' అనే సినిమాతో ఆమె నిర్మాతగా కూడా మారడం విశేషం. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి రోనక్, అవికా గోర్‌ జంటగా నటిస్తున్నారు. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం గల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమకథను ఆసక్తికరంగా మీ ముందుకు తెస్తున్నామని దర్శకుడు తెలిపాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hllrsZ

'Economic recovery depends a lot on vaccination'

'Vaccination is very important for an economy to start functioning properly.'

from rediff Top Interviews https://ift.tt/3yeg45B

Allari Naresh: సభకు నమస్కారం అంటూ అల్లరోడి ఎంట్రీ.. వాళ్ళను విమర్శించడమే ధ్యేయంగా ముందడుగు!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో కామెడీ పండిస్తున్న ఆయన.. తెలుగు తెరపై రాజేంద్రప్రసాద్ తరువాత స్థానంలో నిలిచాడని చెప్పుకోవచ్చు. మినిమమ్ గ్యారంటీ హీరోగా దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ఈ అల్లరోడు '' అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. నేడు (జూన్ 30) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా ‘నాంది’ సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు 'సభకు నమస్కారం' అంటున్నాడు. స‌తీశ్ మ‌ల్లంపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. అల్లరోడి కెరీర్‌లో 58వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. తాజాగా విడుదలైన పోస్ట‌ర్‌లో ఓ వైపు జేబులో నోట్ల క‌ట్ట‌లు, మ‌రోవైపు జేబులో మందు సీసా కనిపిస్తుండటం చూస్తుంటే ఇది పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నరేష్ క్యారెక్టర్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. నాంది లాగే సీరియస్ సబ్జెక్ట్‌ని తీసుకొని, ఎన్నికల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టే రాజ‌కీయ నాయ‌కుల శైలిని విమ‌ర్శించేలా పొలిటిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ రెండో వారం తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారట. ఇతర తారాగణంతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అతిత్వరలో చిత్రయూనిట్ ప్రకటించనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3h66aO0

Logitech G335 Wired Gaming Headset Debuts With a Flip-to-Mute Feature

Logitech G335 wired gaming headphones have been launched for $69.99 (roughly Rs. 5,200) in the US. The headphones feature replaceable headband straps and mic covers. They are available for pre-order...

from NDTV Gadgets - Latest https://ift.tt/3y99WM0

China Targets Tencent, ByteDance, JD.com After Crushing Jack Ma

Jack Ma, China's most famous businessman, has all but dropped from public view ever since he pushed back against Beijing.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UH97eX

Boston Dynamics' Robots Dance to BTS' Tunes. Watch it Here

Boston Dynamics has shared a new video on its YouTube channel of its robots dancing to the tune of BTS' IONIQ: I'm On It in perfect sync.

from NDTV Gadgets - Latest https://ift.tt/3wcJm3u

Vivo S10 May Come With MediaTek Dimensity 1100 SoC, 108-Megapixel Camera

Vivo S10 seems to be in the works as the latest leak shows images of the back panel and some of the specifications. The phone is said to be powered by the MediaTek Dimensity 1100 SoC and come with a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3y878ih

Zoom Buys German Startup Kites to Boost Live Transcription Feature

Zoom has announced acquisition of real-time machine translation company Karlsruhe Information Technology Solutions – Kites. The company was established in 2015 by co-founders Dr. Alex Waibel and Dr....

from NDTV Gadgets - Latest https://ift.tt/3x6k5sJ

Firework Allows Brands to Host Shoppable Videos, Livestreams

Short video platform Firework has entered the live commerce space and is allowing businesses and brands to sell their products through shoppable videos and livestreams.

from NDTV Gadgets - Latest https://ift.tt/2TnlP2j

Britain's NatWest Puts Daily Limit on Funds Sent to Cryptocurrency Exchanges

NatWest Group on Tuesday capped the daily amount customers can send to cryptocurrency exchanges, including major platforms like Binance, over concerns of investment scams and fraud.

from NDTV Gadgets - Latest https://ift.tt/3AcfVkZ

Germany Asks Ministries to Shut Down Facebook Pages Over Privacy Concerns

Germany's data protection commissioner has asked government organisations in the country to shut down their Facebook pages adding that the social network had failed to change its practices to comply...

from NDTV Gadgets - Latest https://ift.tt/3Agda27

HP Pavilion Aero 13 Is the Lightest Laptop From HP Weighing Under 1kg

HP Pavilion Aero 13 has launched in the US as the company's lightest consumer laptop till date. It is powered by the latest AMD Ryzen 5000 series CPUs and AMD Radeon graphics. Additionally, HP also...

from NDTV Gadgets - Latest https://ift.tt/3du53Fp

Apple Watch Sport Loop Bands and Faces Launched

Apple has launched International Collection Sport Loop bands and downloadable watch faces. Each band is priced at $49 (roughly Rs. 3,600), and these represent 22 countries in the world. Users of Apple...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hnLpvQ

Glass-Bottomed Sky Train Rolls Out In China's Chengdu

A new skytrain project running on renewable energy was launched in China. It has glass on three sides, to give tourists on board a 270-degree view of the city, and will cover around 11.5km with four...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qCJdoQ

In Gujarat's Dang District, Clicking Selfies Will Attract Penal Action

Taking selfies in unsafe ways is a major problem in India and the district of Dang in Gujarat is taking action with a one-month jail term and a Rs. 200 fine, according to reports.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jsK21N

Tuesday 29 June 2021

Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో అలాంటి రిలేషన్.. ఫొటోతో సహా మ్యాటర్ రివీల్ చేసిన రష్మిక

నేటితరం ప్రేక్షకుల మనసులో క్రేజీ హీరో హీరోయిన్లుగా బలమైన ముద్ర వేసుకున్నారు విజయ్ దేవరకొండ- . 'గీత గోవిందం' సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి టాలీవుడ్ ప్రేక్షకలోకం ఫిదా అయింది. ఆ తర్వాత 'డియర్ కామ్రెడ్' సినిమాలోనూ అదే రేంజ్ రొమాన్స్ పండించి సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది ఈ జంట. దీంతో జనాల్లో ఈ పెయిర్ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకుంది. ఇక వీలుచిక్కినప్పుడల్లా వీళ్ళిద్దరూ సరదాగా కలుస్తుండటం చూసి ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలుకావడం, వాటిపై అటు రష్మిక ఇటు స్పందించడం చూశాం. తాజాగా మరోసారి అదే అంశం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ అభిమానులతో పంచుకుంటున్న రష్మిక.. తాజాగా కొద్దిసేపు తన ఇన్స్‌స్టా వేదికగా చాట్ చేసింది. ఈ కార్యక్రమంలో చాలా విషయాలపై ఆమె ఓపెన్ అయింది. విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమంటూ మనసులో మాట బయటపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని తేల్చిచెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ విజయ్ అని ఆమె చెప్పడం విశేషం. ఇక.. విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోల్లో చాలా ప్రత్యేకమైన ఫొటో ఇదే అని తెలుపుతూ 'డియర్‌ కామ్రేడ్‌' షూటింగ్ సమయంలో తీసిన ఓ పిక్ షేర్ చేసింది రష్మిక. అలాగే తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కూడా ఓపెన్ అవుతూ తనకు స్మోకింగ్ అంటే నచ్చదని, స్మోకింగ్ చేసే వాళ్లకి దూరంగా ఉంటానని చెప్పింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న రష్మిక మందన తాజా సినిమా 'పుష్ప' గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ డెడికేషన్‌పై కామెంట్ చేసింది. కెమెరా వెనుక ఎంతో సరదాగా ఉండే బన్నీ, ఒక్కసారి క్యారెక్టర్‌లోకి ఎంటరైతే ప్రొఫెషనల్‌గా మారిపోతారని చెప్పింది. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3juohi6

Worldcoin Wants to Scan Your Eyeballs in Exchange for Cryptocurrency

Sam Altman, the former head of the Silicon Valley business incubator Y Combinator, has launched a new startup that intends to give a special type of cryptocurrency to every person on earth, but only...

from NDTV Gadgets - Latest https://ift.tt/3x6fYNt

Honor X20 SE With 64-Megapixel Triple Rear Camera Setup Launched

Honor X20 SE has launched in the Chinese market. The phone features a Dimensity 700 SoC and a 4,000mAh batter. It has a triple rear camera setup at the back with a 64-megapixel main sensor. There is a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hjff4S

Facebook's Newsletter Platform Bulletin Launched to Rival Substack

Facebook Bulletin, a standalone platform for free and paid articles and podcasts, has been launched by the social media giant as it aims to rival Substack.

from NDTV Gadgets - Latest https://ift.tt/2To1R7r

New FIR Lodged Against Twitter in India, This Time Over Child Pornography

Twitter has come under heavy fire from all corners in India as a new FIR has been filed against it over the availability of child pornography on the platform. This comes a day after Twitter's India...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jpsGTl

Amazon Echo Show 10 (3rd Gen) Launched in India: All You Need to Know

Amazon has launched its latest Echo Show 10 (3rd Gen) smart display and speaker in India, priced at Rs. 24,999. The device has a unique rotating screen which turns to face the user and follow their...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xaxGQ2

From Black Widow to Haseen Dillruba, What to Watch This July

Black Widow, Never Have I Ever season 2, Haseen Dillruba, Toofaan, The Tomorrow War, Feels Like Ishq, Collar Bomb, Ted Lasso season 2, Jungle Cruise - the biggest movies and TV shows in July 2021 on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dpY0Og

'Quality mid, small-caps will continue to do well'

'As valuations of large-caps appeared to be out of whack, investors started lapping up quality mid-caps and small-caps, which were available at relatively comfortable valuations.'

from rediff Top Interviews https://ift.tt/3Abp0KY

Realme Narzo 30 5G, Realme Buds Q2 First Sale in India Today: All Details

Realme Narzo 30 5G and Realme Buds Q2 TWS earphones will go on first sale in India tomorrow. Both will be available in Realme.com as well as on e-commerce websites Flipkart (smartphone) and Amazon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3w48Ekc

'Drones extremely dangerous addition to Pak terror'

'The fact that this happened and the fact that we were not able to bring it down, we were not even able to trace from where it came from and where it went, certainly raises questions on our level of preparedness.'

from rediff Top Interviews https://ift.tt/3h7nwK4

Spending in Mobile Apps Surges to New High, Nearly Touching $65 Billion: Sensor Tower

App revenue from mobile phone users around the world climbed to new heights in the first half of this year, nearly reaching $65 billion (roughly Rs. 4,82,550 crores), market tracker Sensor Tower said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xgUUDO

Netflix Now Lets Users Watch Partially Downloaded Movies and Shows

Netflix brings along a new partial downloads feature to enable users to watch shows and movies before the download is fully completed. This feature is useful for users who travel often and download...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qvQJBM

Elon Musk Set to Tout Starlink Progress as Cost, Demand Hurdles Linger

Elon Musk is expected to discuss Starlink's progress in a speech at MWC 2021. If the service is successful, it could vastly expand the reach of broadband Internet around the world, connect Tesla...

from NDTV Gadgets - Latest https://ift.tt/3x6bbvk

RRR: బుల్లెట్‌పై జెట్ స్పీడుతో ఎన్టీఆర్, రామ్ చరణ్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ . దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి. పైగా ఈ మూవీతో స్టార్ హీరోలు , తెర పంచుకోనుండటం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఎప్పటికప్పుడు అనుకోని కారణాలతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ డేట్ మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు జక్కన్న. RRR సినిమాకు సంబంధించి రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం ఫినిష్ అయిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని తెలిపారు. ఈ మేరకు బుల్లెట్‌పై జెట్ స్పీడుతో వెళ్ళుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టిల్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ న్యూస్ తెలియడంతో RRR ఈ ఏడాది అక్టోబర్ లోనే రిలీజ్ చేసే అవకాశం ఉందనే మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఆడిపాడుతోంది. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకొని మూవీ రిలీజ్‌కి ముందే రికార్డుల సునామీ సృష్టించాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hkKAEp

Windows 11 May Rollout in October, Insider Preview Available for Testing

Windows 11 Insider Preview has been released for download. The first preview carries all the key changes that Microsoft showcased at the Windows event last week. The Redmond, Washington-based company...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hfC0Xo

Samsung Galaxy Z Fold 3, Galaxy Z Flip 3 Display Sizes Tipped

Samsung Galaxy Z Fold 3 and Galaxy Z Flip 3 display sizes have been tipped. The former is expected to sport a 7.55-inch (4:3:2 aspect ratio) primary display along with a 6.23-inch (5:4 aspect ratio)...

from NDTV Gadgets - Latest https://ift.tt/3h35p89

Cryptocurrencies Are Not Money, Mexico Warns of Risks

Mexican financial authorities on Monday said that cryptocurrency assets are not legal tender in Mexico and are not considered currencies under current laws, warning that financial institutions that...

from NDTV Gadgets - Latest https://ift.tt/3AbsDkf

Tecno Spark Go 2021 to Launch in India on July 1, Specifications Revealed

Tecno Spark Go 2021 will be launched in India on July 1 at 12pm IST, and it will be available via Amazon. The smartphone will be priced below Rs. 8,000, and will sport a 6.52-inch HD+ display,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3h47UqS

Mexican Billionaire Says His Bank Is Working At Accepting Bitcoin

Bitcoin recovered some momentum after the third richest man in Mexico, Richard Salinas, spoke in support of it, saying every investor should hold some in their portfolio, and said that his bank, Banco...

from NDTV Gadgets - Latest https://ift.tt/3w4raZu

Xbox Cloud Gaming Service Comes to iOS Devices, Windows 10 PCs

Microsoft's Xbox Cloud Gaming service (formerly called xCloud) is now available on iOS devices and Windows 10 PCs to Xbox Game Pass Ultimate subscribers. Back in April, the company announced an...

from NDTV Gadgets - Latest https://ift.tt/35XPpOm

White House Order Said to Push Antitrust Enforcement Throughout US Economy

The White House is working on an antitrust executive order that aims to push government agencies to consider how their decisions will impact competition in an industry, according to two sources...

from NDTV Gadgets - Latest https://ift.tt/3x7Z5lt

Twitter India Head Named in Police Complaint Over Distorted Map Issue

A Hindu group has filed a complaint with police against Twitter's India head for showing regions outside a map of India on its website, kickstarting an investigation in a fresh headache for the US...

from NDTV Gadgets - Latest https://ift.tt/3619bJ8

Monday 28 June 2021

Samsung Unveils Wear OS-Based One UI Watch for Upcoming Galaxy Smartwatch

Samsung has unveiled One UI Watch based on Wear OS at MWC 2021. The new software brings a more seamless interface, easy syncing of apps across smartphone and a smartwatch, and access to a host of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jpraRm

Controversial Bitcoin Billionaire Mircea Popescu Dies At 41

Mircea Popescu, a Romanian Bitcoin pioneer who started the MPex exchange in 2012, was found dead in Costa Rica. He was a controversial figure in the cryptocurrency community, seen as both a visionary,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SwWAtS

Ether Sees Record Outflows in Last Week of June, CoinShares Data Shows

Ether investment products and funds posted record outflows in the last week of June, bearing the brunt of negative sentiment on cryptocurrencies, according to data from digital asset manager...

from NDTV Gadgets - Latest https://ift.tt/3x62gtQ

Rgv: అరియానాతో మరో బోల్డ్ వీడియో.. జస్ట్ చిల్ అంటూ హేటర్స్‌కి ఆర్జీవీ మెసేజ్! నేరుగా ఆ మాట చెబుతూ..

ఏది చేసినా అందులో ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. విమర్శలు, ప్రశంసలు లాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఆయన.. నిత్యం ఏదో ఒక అంశంతో జనం నోళ్ళలో నానుతుంటారు. సోషల్ మీడియాలో హైలైట్ కావడం ఎలా? అనేది వర్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో అనిపిస్తోంది రీసెంట్ పరిణామాలు చూస్తుంటే. సమాజంలోని ప్రతి అంశంపై ఫోకస్ పెట్టే వర్మ బోల్డ్ విషయాలను ఓపెన్ గానే మాట్లాడుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ' బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ' ఏ మేర చర్చల్లో నిలిచిందో తెలిసిందే. సాధారణమైన ఇంటర్వ్యూలకు బిన్నంగా బోల్డ్ అంశాలను జోడిస్తూ యంగ్ యాంకర్‌తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు వర్మ. తనదైన కెమెరా యాంగిల్స్ ఉపయోగిస్తూ జిమ్ములో అరియానా అందాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక విడుదలకు ముందు ఈ ఇంటర్వ్యూను సినిమా రేంజ్‌లో పబ్లిసిటీ చేశారు. అయితే ఈ వీడియో రిలీజ్ అయ్యాక వర్మపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడమే గాక, కూతురు వయసున్న యంగ్ యాంకర్‌తో అలాంటి పనులేంటి? అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే అలాంటి విమర్శలను పెద్దగా లెక్కచేయని రామ్ గోపాల్ వర్మ.. ఎవరేమనుకుంటే నాకేంటి? అంటూ మరో అడుగు ముందుకేశారు. ఓ వీడియో ద్వారా 'జస్ట్ చిల్' అంటూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నాతో అరియానా గ్లోరి చేసిన ఇంటర్వ్యూ ఫుల్ సక్సెస్ అయింది. దాదాపు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అందుకు నేను, అరియానా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరెవరైతే ఆ ఇంటర్వ్యూ చూసి సంతోషంగా ఫీల్ కాలేదో వాళ్లందరికీ లవ్ యూ.. అప్పుడప్పుడూ కాస్త చిల్ అవడం నేర్చుకొని అని వర్మ అన్నారు. ''ఈ సందర్భంగా అరియానా మిక్స్ ఆర్జీవీ అంటూ అదే వీడియో చిన్న చిన్న గిమ్మిక్కులు చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. ఇది ఇంకో వర్షన్. చూడండి.. చూసి ఆనందించండి. దూషించడం లాంటివి కూడా చేయండి. దానివల్ల కూడా మాకు వ్యూస్ పెరుగుతాయి'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jnWiAA

Uber Said to Let Office Staff Work Up to Half Their Time From Anywhere

Uber will let employees work half their hours from wherever they want as part of its revamped return-to-office strategy, the transport app company plans to announce on Tuesday, according to a person...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UEZJZg

Facebook Hits $1 Trillion Value After US Judge Rejects Antitrust Complaints

A US judge dismissed federal and state antitrust complaints against Facebook that sought to force the social media company to sell Instagram and WhatsApp, saying the federal complaint was "legally...

from NDTV Gadgets - Latest https://ift.tt/3h4zep7

Twitter Removes Distorted India Map Amid Calls for Action

After drawing flak over displaying a distorted map of India that showed Jammu and Kashmir and Ladakh as separate country, Twitter has now removed the wrong map. The glaring distortion, that appeared...

from NDTV Gadgets - Latest https://ift.tt/3doPsag

Revealed: Centrum's Plans for PMC

Only when we are part of the same family, which will happen down the line, then, of course, we will give them (PMC depositors) all the assurance and the comfort.'

from rediff Top Interviews https://ift.tt/3vYAH4h

Vignesh Shivan: అది జరిగాకే నయనతారతో పెళ్లి.. అందుకే వెయిటింగ్! సీక్రెట్ ఫొటో బయటపెడుతూ ఓపెన్

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ప్రేమ సంగతులు, పెళ్లి ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎంతో కొంత స్పేస్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో నయన్ పెళ్లి మ్యాటర్ అనేది ఓ హాట్ టాపిక్. గతంలో కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పెళ్లి పీటల దాకా వెళ్లిన లవ్ స్టోరీకి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తోంది నయనతార. ఈ ఇద్దరిది కూడా చాలాకాలంగా కొనసాగుతున్న లవ్ ఎఫైర్. మొదటి సీక్రెట్‌గా నడిపించినా ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. దీంతో మ్యాటర్ మరోసారి చర్చల్లో నిలిచింది. నయనతార- విగ్నేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్నినెలలుగా వార్తల ప్రవాహం కొనసాగుతోంది. కానీ ఆ మూడు ముళ్ళ బంధానికి మాత్రం ముహూర్తం కుదరలేదు. దీంతో వాళ్లిద్దరు ఎక్కడ కనిపించినా ప్రేక్షకుల నుంచి ముందుగా వచ్చే ప్రశ్న 'మీ పెళ్లి ఎప్పుడు?'. ఈ నేపథ్యంలో తాజాగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించగా మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే దీనిపై ఆయన చెప్పిన సమాధానం విని షాకయ్యారు నెటిజన్లు. ముందు డబ్బు సంపాదించాలి.. ఆ తర్వాతే పెళ్లి అని విగ్నేష్ పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. నయనతారతో మీ సీక్రెట్ పిక్ అని అడిగితే.. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఓ పిక్ షేర్ చేశారు విగ్నేష్ శివన్. అంతేకాదు చీరలో నయన్ చాలా అందంగా ఉంటుందని, చీరకట్టు ఆమెకు బాగా సూట్ అవుతుందని అన్నారు. ఇక 'మీరు ఎందుకని నయన మేడమ్‌ను ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు? దాని కోసం మేమంతా వేచి చూస్తున్నాం' అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో.. 'పెళ్లి దాని తర్వాత జరిగేవన్నీ చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి బ్రదర్. అందుకే చాలా రోజులుగా డబ్బు పోగు చేస్తున్నాం' అంటూ షాకింగ్ ఆన్సర్ చేశారు విగ్నేష్. దీంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇకపోతే ఇదే సెషన్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలపై రియాక్ట్ అయిన విగ్నేష్.. సినీ ఇండస్ట్రీలో తనకు రజినీకాంత్ ప్రేరణ అని చెప్పారు. ఆయనతో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టారు. అదే విధంగా ఒకవేళ బాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేయాల్సివస్తే రణ్‌బీర్ కపూర్‌తో చేయాలనుందని అన్నారు. అలాగే తన ఫేవరెట్ క్రికెటర్ ధోనీ అని విగ్నేష్ చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hjtFSm

సినిమా రౌండప్: ఒకే ఒక జీవితం.. గతం గతః అంటూ అనుష్క ఎమోషనల్! అందుకే రంగంలోకి..

అనుష్క ఎమోషనల్ పోస్ట్ మనిషి జీవితం, మారుతున్న రోజుల్లో ఎలా బ్రతకాలి అనే దానిపై స్టార్ హీరోయిన్ అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందమైన ప్రతిరోజు మాయమైపోతోంది కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఆమె పేర్కొంది. జ‌రిగినదాన్ని త‌లుచుకుని బాధ పడొద్దని, అంద‌రిపై ప్రేమ‌ను చూపించండి అని తెలుపుతూ.. ప్ర‌తిదానిలో కూడా మంచిని వెతుకుతూ ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేయండి అని చెప్పింది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండాలని అనుష్క చెప్పింది. ఒకే ఒక జీవితం ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా చేస్తున్న శర్వానంద్.. తన 30వ సినిమాగా 'ఒకే ఒక జీవితం' సినిమాను ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని అమల, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందుకే రంగంలోకి.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. అనూహ్యంగా తెలంగాణ వాదంతో సీవీఎల్‌ నరసింహారావు ఈ ఎన్నికల బరిలో దిగారు. అయితే తాను బరిలో నిలవడానికి ముఖ్య కారణం చెప్పారు నరసింహారావు. 'మా' అనేక అవకతవకలకు కేంద్రంగా మారిందని, మంచి చేద్దామని ఎవరైనా ప్రయత్నించినా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద కళాకారులకు న్యాయం జరుగుతుందని భావించినా అలా జరగలేదు కాబట్టే తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మరోసారి 'భీష్మ' కాంబో నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' సినిమా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ సినిమా సాలీడ్ కలెక్షన్స్ రాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో నితిన్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారు. అదే స్పీడుతో 'మాస్ట్రో' పూర్తి చేసిన నితిన్.. మరోసారి వెంకీ కుడుమలతో సినిమా చేయబోతున్నారట. ఇటీవలే వెంకీ చెప్పిన కథ నచ్చి నితిన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. మీనా కాదు నదియా 'దృశ్యం' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కమల్ భార్య పాత్ర కోసం మీనాను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే మలయాళంలో పాటు తెలుగులో హీరో భార్య పాత్రలో మీనానే నటించింది కాబట్టి తమిళంలో కూడా ఆమెనే తీసుకుంటే కొత్తదనం ఉండదని భావించి నదియాను ఫైనల్ చేశారట మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jpi0o2

'Second Wave is Not Over'

'We keep worrying about this variant or that variant. Forget about that.'

from rediff Top Interviews https://ift.tt/3y21371

Beyond the Display: What Makes the Samsung Crystal TV 4K So Great?

‍‍‍‍‍

from NDTV Gadgets - Latest https://ift.tt/2UJrobI

OnePlus Nord 2 Specifications Tipped, May Come With Dimensity 1200 SoC

OnePlus Nord 2 AI Benchmarking listing suggests that the smartphone may be powered by the MediaTek Dimensity 1200 SoC, and could have 8GB of RAM. The smartphone, tipped to be a rebadged Realme X9 Pro,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3h2vvbE

Miss Winamp? This Site Lets You Browse Through Saved Winamp Skins

If you are among those who loved the early Winamp, then you are going to like the Winamp Skin Museum, a collection of over 65,000 Winamp skins that are searchable and fully interactive. Users can...

from NDTV Gadgets - Latest https://ift.tt/3x3S9FQ

Samsung Galaxy A22 Price in India Tipped Ahead of Launch

Samsung Galaxy A22 debuted earlier in Europe in 4G and 5G models. The 4G model was reported to launch in the Indian market and now its price has leaked online before the official launch. The poster...

from NDTV Gadgets - Latest https://ift.tt/35WSjTI

Even Gold-Obsessed Indians Are Now Pouring Billions Into Cryptocurrencies

The cryptocurrency aficionados' mantra that Bitcoin is equivalent to digital gold is winning converts among the world's biggest holders of the precious metal.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dE1xZt

Motorola Edge Berlin, Berlin NA, Kyoto, PStar Specifications Leaked: Report

Motorola Edge Berlin, Edge Berlin NA, Edge Kyoto, and Edge PStar had their complete specifications leaked by notable tipster Evan Blass (@evleaks), on Twitter. Motorola Edge Berlin, Kyoto, and Pstar...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xW9CjN

Facebook, Google Hearing to Be Held on June 29 by Parliament Panel

Parliament Standing Committee on Information Technology is scheduled to hold a meeting on June 29 to hear the views of Facebook India and Google India on safeguarding citizens'' rights and prevention...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qvHAsH

FAU-G 5v5 Team Deathmatch Released in Closed Beta on Google Play

FAU-G has finally got a Team Deathmatch mode though it is through a separate game. The development was shared by actor Akshay Kumar on Twitter stating that the Team Deathmatch mode is currently in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wXeo0e

Samsung MWC 2021 Virtual Event Today: How to Watch Live, What to Expect

Samsung virtual event at MWC 2021 will begin at 7:15pm CET (10:45pm IST) today. It will be livestreamed through Samsung's official YouTube channel and the Samsung Newsroom site. The company is largely...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SvlSsm

IBM Broadens 5G Deals With Verizon, Telefonica With Cloud and AI

IBM will offer telecom operators Verizon and Telefonica new services ranging from running 5G over a cloud platform to using artificial intelligence, the US technology company said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3y4HKtT

Redmi Note 10T With MediaTek Dimensity 700 SoC Launched

Redmi Note 10T has been launched in Russia with MediaTek Dimensity 700 SoC, and a 5,000mAh battery. The smartphone features a triple rear camera setup with a 48-megapixel primary sensor. The phone is...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jkVWdW

Samsung Galaxy M32 First Sale Starts at 12pm via Amazon, Samsung Website

Samsung Galaxy M32 was launched in India last week and will go on sale today at 12pm (noon). The phone comes with a massive 6,000mAh battery and a full-HD+ 90Hz display that has 800 nits peak...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jiRYCL

Tesla to 'Recall' Over 285,000 Cars in China Due to Faulty Software

Tesla will "recall" over 285,000 cars from the Chinese market after an investigation found issues with its assisted driving software that could cause road collisions, a government regulator announced.

from NDTV Gadgets - Latest https://ift.tt/3qwU1o4

Vivo X60t Pro+ With Periscope Lens, Snapdragon 888 SoC Launched

Vivo X60t Pro+ has been launched in China. The phone comes with a 12-megapixel portrait lens at the back and all of the other specifications more or less match with the already launched Vivo X60 Pro+....

from NDTV Gadgets - Latest https://ift.tt/3diL0d0

Sunday 27 June 2021

Donald Trump Joins Video Platform Rumble Ahead of Ohio Rally

Former US President Donald Trump joined video platform Rumble on Saturday, the same day he will take the stage at a campaign-style rally in Ohio, his first such event since the January 6 attack on the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qtp6JD

Binance UK Operations Banned in Latest Cryptocurrency Crackdown

Binance, one of the world's largest cryptocurrency exchanges, cannot conduct any regulated activity, Britain's financial regulator has said. It also issued a warning to consumers about the platform.

from NDTV Gadgets - Latest https://ift.tt/2T3BaVH

Onida 'Devil': Twitter User Takes 90s Kids Down Memory Lane

Onida was on trend this weekend but it was not because of a new product but instead, a wave of nostalgia for the brand's iconic ads featuring the Onida devil, that 90s kids grew up watching.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jl7M84

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అంగముత్తు షణ్ముఖం కన్నుమూత

గతేడాది కరోనా కారణంగా ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది సినీ పరిశ్రమ. కోవిడ్ సోకి పలువురు సినీ నటులు తిరిగిరాని లోకాలకు వెళ్లి విషాదం మిగిల్చారు. ఆ తర్వాత సెకండ్ వేవ్ లోనూ పలువురి మరణాలతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఆనారోగ్య కారణాలతో ఇంకొందరు సినీ ప్రముఖులు మరణిస్తుండటం ఇండస్ట్రీలో మరింత విషాదం నింపుతోంది. ఆదివారం రాత్రి చెన్నైలో ప్రముఖ సినీ కళా దర్శకుడు (60) క్యాన్సర్‌తో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న షణ్ముఖం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటునప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుది శ్వాస విడిచారు. తమిళంతో పాటు తెలుగులో అలాగే ఇతర భాషల్లో కూడా ప్రముఖ హీరోల చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు. సినీ కళా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు మూడుసార్లు కార్యదర్శిగా పనిచేశారు అంగముత్తు షణ్ముఖం. ఆయన మరణ వార్త తెలిసి తమిళ సినీ ప్రముఖులు, దక్షిణ భారత సినీ ప్రముఖులతో పాటు దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి తదితరులు సంతాపం తెలియజేశారు. నేడు (సోమవారం) నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jmgT8q

'Modi government is trying to be petty'

'Your confidence is shaken when the government does what it does these days, but then it is the same confidence that gives you the courage to stand up to the government's high-handedness.'

from rediff Top Interviews https://ift.tt/3qzsa6P

US E-Commerce Giants Are 'Arrogant', Flouting Our Laws: Piyush Goyal

Indian Commerce Minister Piyush Goyal has ratcheted up the heat on US.ecommerce giants like Amazon and Walmart, accusing them of arrogance and of flouting local laws by indulging in predatory pricing...

from NDTV Gadgets - Latest https://ift.tt/3Aet2T5

Twitter's Interim Grievance Officer Said to Step Down Days After Appointment

Amid the ongoing tussle between the Centre and microblogging platform Twitter regarding the compliance of newly IT laws, the interim Resident Grievance Officer (RGO) for India of the company has...

from NDTV Gadgets - Latest https://ift.tt/3x0mW6I

MAA పోరుపై విజయశాంతి షాకింగ్ రియాక్షన్.. ఆయన్ను సపోర్ట్ చేస్తూ రాములమ్మ ఓపెన్ కామెంట్స్

మరో రెండు మూడు నెలల్లో ' ఎలక్షన్స్' జరగనుండగా ఇప్పటినుంచే ఫిలిం నగర్ వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష పీఠం కోసం పోటీ రసవత్తరంగా మారడంతో ఈ ఎన్నికలపై సినీ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, సీనియర్ నటి జీవిత రాజశేఖర్, హేమ పోటీలో ఉండగా వీరిలో సినీ పెద్దల సపోర్ట్ ఎవరికి లభిస్తుందనేది హాట్ టాపిక్ అయింది. ఇంతలో మరో నటుడు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటన చేశారు. మరోవైపు ఇప్పటినుంచే అధ్యక్ష బరిలో ఉన్న పోటీదారులంతా ఎవరికి వారు వ్యూహరచన చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ మెంబెర్స్‌ని కూడా ప్రకటించి ప్రెస్ మీట్ ద్వారా కోసం తాను చేయాలనుకుంటున్న పనులపై వివరణ ఇచ్చారు. అలాగే మంచు విష్ణు సైతం అధికారికంగా తాను MAA ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు బహిరంగ లేఖ విడుదల చేసి సినీ కార్మికుల కష్టసుఖాల్లో వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల నడుమ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు సీవీఎల్‌ నరసింహారావు ప్రకటించడం, ప్రత్యేకమైన వాదనతో ఆయన రంగంలోకి దిగుతుండటం ఉత్కంఠకు తెరలేపింది. వృత్తిరీత్యా లాయర్ అయిన సీవీఎల్‌ నరసింహారావు.. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇవ్వడమే గాక, తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతోందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ వాదంతో తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ హీరోయిన్ .. సీవీఎల్‌ నరసింహారావుకు మద్దతు తెలపడం మరిన్ని చర్చలకు తావిచ్చింది. ''మా ఎన్నికలపై సీవీఎల్‌ నరసింహారావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది. నేను మా సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నా. చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా'' అంటూ విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hcxRn1

Mi 11 Lite, Mi TV Webcam Go on Sale in India Today at 12 Noon

Mi 11 Lite sale in India is taking place today (Monday, June 28), and the smartphone will be available at a starting price of Rs. 19,999. Alongside Mi 11 Lite, Mi TV Webcam is set to be available for...

from NDTV Gadgets - Latest https://ift.tt/35W2S9z

Kasthuri Shankar : ఇక్కడ హాస్పిటల్స్ లేవా?.. రజనీకాంత్ అమెరికాకు వెళ్లడంపై కస్తూరీ శంకర్ ఫైర్

నటి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే కస్తూరీ శంకర్ ఇప్పుడు తెలుగు వారందరికీ తులసిగా పరిచయం. గృహలక్ష్మి సీరియల్‌తో తులసి పాత్రలో కస్తూరీ శంకర్ ఇప్పుడు అందరికీ దగ్గరయ్యారు. అలా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటోన్న కస్తూరీ..సోషల్ మీడియాలో తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కస్తూరీ సంధించే ప్రశ్నలు.. వేసే కౌంటర్లు,చేసే విశ్లేషణలు అందరినీ ఆకట్టుకుంటాయి. స్వతాహాగా లాయర్ అవ్వడం, సామాజిక అంశాల మీద పట్టు ఉండటం, సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు చేయడంతో కస్తూరీ శంకర్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటారు. అలా తాజాగా కస్తూరీ ఓ అంశం మీద స్పందించారు. ‘మే నెల నుంచి మన ఇండియన్స్ ఎవ్వరూ కూడా అమెరికాకు వెళ్లే చాన్స్ లేదు. యూఎస్ మన మీద బ్యాన్ వేసింది. మెడికల్స్ కోసం కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే ఇలాంటి సమయంలో ఎలా వెళ్లారు? ఎందుకు వెళ్లారు?. అప్పుడేమో అలా సడెన్‌గా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు.. ఇప్పుడేమో ఇలా. ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది.. రజినీ సర్ ప్లీజ్ అన్నీ క్లారిటీగా చెప్పండి. ఎన్ఆర్‌ఐలు అక్కడే ఉండేవారు లేదా అక్కడ పని చేసేవారికి మాత్రమే ఇండియా నుంచి వెళ్లే చాన్స్ ఉంది. అలాంటి వారిని మాత్రమే అమెరికా రానిస్తోంది. ఇండియా నుంచి బయటకు వెళ్లేందుకు కూడా వీలు లేదు. అలాంటప్పుడు రజినీ ప్రయాణం ఓ మిస్టరీ. భారత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వైద్యం కోసం అమెరికాకు వెళ్లారని చాలా మంది చెబుతున్నారు. ఆయన ఆరోగ్య సమస్య ఏంటి? ఇండియాలో ఆయన్ను ట్రీట్ చేసే హాస్పిటల్స్ కూడా లేవా? మళ్లీ అది రొటీన్ చెకప్ అంటారు.. మేయో క్లినిక్ అంటే అది హార్ట్‌కు సంబంధించింది. ఇంకా ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తుంటే పిచ్చి ఎక్కుతోంది. రజినీకి రూల్స్ వర్తించవు అనే డైలాగ్‌ను మాత్రం అభిమానులు కొట్టండి. దానికంటే ఘోరం మరొకటి ఉండదు. అలాంటి పెద్ద మనుషులే ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉంటూ. రూల్స్ పాటించాలి. అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను ఎలా పంపించారు.. ప్రయాణాలు నిశిద్దం అని ఉన్నా కూడా.. పక్కవారిపై ప్రభావం చూపుతుందని తెలిసినా కూడా ఇలాంటివి ఎలా అనుమతిస్తారు.. ఇందులో ఏదైనా లాజికల్‌గా వివరించాల్సింది ఉంటే అది మాక్కూడా తెలియాలి.. ఏ ఒక్కరూ కూడా రూల్స్ కంటే పెద్దవాళ్లు కాదు.. అందరినీ ప్రశ్నించవచ్చు.. అది రజినీకాంత్ అయినా సరే ఇంకొకరు అయినా సరే’ అంటూ కస్తూరీ శంకర్ వరుస ట్వీట్లు వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2U4ie9h

Vijay Sethupathi : విజయ్ సేతుపతితో తమన్నా.. అలాంటి షో కోసం ఒకే చోటకు!

మిల్కీ బ్యూటీ ప్రస్తుతం దూసుకుపోతోన్నారు. అటు వెండితెర, ఇటు ఓటీటీల్లో అవకాశాలు కొల్లగొడుతూ ఫుల్ ఫాంలో ఉన్నారు. అయితే తాజాగా తమన్నా బుల్లితెరపైనా అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఓ ఫోటో, ఇచ్చిన సమాచారం అందరినీ ఆకట్టుకుంటోంది. అది కూడా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి బుల్లితెర మీద రచ్చ చేసేందుకు తమన్నా సిద్దంగా ఉన్నారు. ఈ మేరకు తమన్నా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మామూలుగా బయట ఎక్కడా కూడా కనిపించరు. ఆయన తన సినిమాలతోనే క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు. అలాంటి విజయ్ సేతుపతి ఓ షోలో కనిపించబోతోన్నారు. అది కూడా వంటల ప్రోగ్రాంలో. పాల సుందరి తమన్నా హోస్ట్‌గా ఈ షో రాబోతోన్నట్టు తెలుస్తోంది. మాస్టర్ చెఫ్ అంటూ తెలుగులో రాబోతోన్న ఈ షోలో విజయ్ సేతుపతితో తమన్నా రచ్చ చేయనున్నారు. త్వరలో జెమినీ టీవీలో రాబోతోన్న మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో షూటింగ్‌లో విజయ్ సేతుపతి ఉండటం నాకెంతో సంతోషంగా ఉంద.. ఇదో కుకింగ్ షో, షూటింగ్ స్టార్ట్ కాకముందు ఇలా ఎంజాయ్ చేశామంటూ తమన్నా ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి మరింత స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. కాస్త లావు తగ్గి సన్నబడ్డట్టు కూడా అనిపిస్తున్నారు. మొత్తానికి తమన్నా, విజయ్ సేతుపతి కలిసి చేస్తోన్న ఈ ప్రోమో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hqYK71

Bandla Ganesh : ఇకపై అలానే పిలుస్తా.. పవన్ కళ్యాణ్‌కు కొత్త పేరు పెట్టేసిన బండ్ల గణేష్

మాటల తుపానుగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. స్టేజ్ ఎక్కితే చాలు స్టార్ రైటర్లను మించే పోయేలా ప్రాసలతో పిచ్చెక్కిస్తుంటారు. పొగడాలన్నా, సెటైర్లు వేయాలన్నా కూడా బండ్ల గణేష్ స్టైలే వేరు. ఇక ఇప్పుడు నెటిజన్లు బండ్ల గణేష్‌ను ఒక విషయం పదే పదే గుర్తు చేస్తుంటారు. ఏదైనా సినిమాకు రైటర్‌గా పనిచేయ్ అన్నా.. నువ్ ఇచ్చే ఎలివేషన్స్ ఓ రేంజ్‌‌లో ఉంటాయని కామెంట్లు పెడుతుంటారు. ఆ మధ్య జరిగిన వకీల్ సాబ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ స్పీచ్ ఎంతగా హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆనాడు వేణు శ్రీరామ్, దిల్ రాజు ఎంతో ఎమోషనల్ అయినా కూడా బండ్లన్న స్పీచే వైరల్ అయింది. ఇక చివరకు ఇచ్చిన ప్రసంగం కూడా నెట్టింట్లో అంతగా వైరల్ అవ్వలేదు. ఇక బండ్ల గణేష్ ఈ మధ్య మా ఎన్నికల సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపున మాట్లాడిన మాటలు అందరినీ కట్టిపడేశాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు సైతం అంతేస్థాయిలో సమాధానాలు ఇచ్చారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మామూలుగా అయితే బండ్ల గణేష్ తన హీరో పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా కీర్తిస్తారు. తనకు తాను భక్తుడిని అని ప్రకటించుకున్నారు. వకీల్ సాబ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఇంకాస్త గట్టిగా ప్రకటించుకున్నారు. బాంచెన్ సగర్వంగా చెప్పుకుంటా అని స్టేజ్ మీద ఊగిపోయారు. అయితే తాజాగా తన పిలుపును మార్చుకున్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ కొత్త పేరునుపెట్టేశారు. ‘నా దేవరతో నేను.. భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాస్‌ని దేవర అని పిలుస్తాను’ అంటూ బండ్ల గణేష్ ఓ పోస్ట్ చేశారు. దీంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. గబ్బర్ సింగ్ సమయంలో దిగిన ఓ స్టిల్‌ను బండ్ల గణేష్ షేర్ చేశారు. ప్రస్తుతం బండ్లన్న వేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hcJoCK

How to Check Battery Status of Your AirTag and Replace Existing Battery

In this article, we are providing a step-by-step guide that will help you check the battery life of your AirTag and replace its existing battery.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xWyEPJ

PSPK28 : పవన్ కళ్యాణ్ పాత్రలో ఎనర్జీ ఇదే.. లీక్ చేసిన హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ కాంబోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఓ అభిమాని దర్శకుడిగా మారి తన హీరోను ఎలా చూపిస్తాడో నిరూపించే చిత్రమే గబ్బర్ సింగ్. ఓ రీమేక్ సినిమాలో మార్పులు చేర్పులు చేసి అంతటి బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టడం, అభిమానులకు చిరస్థాయిగా నిలిచిపోయేలా గబ్బర్ సింగ్‌ను మలచడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ హరీశ్ శంకర్ దాన్ని అవలీలగా చేసేశారు. అలా గబ్బర్ సింగ్ కాంబో మళ్లీ రిపీట్ కావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ వచ్చారు. అలా మొత్తానికి హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలెన్నోబయటకు వచ్చాయి. ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదంటూ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలిన క్షణం నుంచే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైలిష్ట్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కలిసి ఫస్ట్ లుక్, క్యారెక్టర్ లుక్ ఎలా ఉండాలనేది నిర్ణయించారని త్వరలోనే రాబోతోందంటూ అంచనాలు పెంచేశారు. అలా ఈ PSPK28పై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతోన్నాయి. అయితే తాజాగా హరీశ్ శంకర్ మరో విషయాన్ని లీక్ చేశారు. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది? ఏవిధంగా ఉంటుంది? అనే హింట్ వదిలారు. బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, యాక్టింగ్ ఏ లెవెల్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి పవన్ కళ్యాణ్ మళ్లీ చూసేందుకు రెడీగా ఉండండి అంటూ హరీశ్ శంకర్ పోస్ట్ వేశారు. దీనిపై సాయి ధరమ్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్టు కామెంట్ పెట్టేశారు. ఇక అభిమానులు అయితే పండుగ చేసేసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A5WNFe

మా బాబు గోల్డ్.. ఆ మాటకు అంతా ఫిదా.. రామ్ చరణ్‌పై దర్శకుడి కామెంట్స్ వైరల్

మెగా పవర్ స్టార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులున్నారు. తెరపై నటనతోనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో కాస్త కాంట్రవర్సీలకు దగ్గరగా ఉన్నారు. కానీ రామ్ చరణ్ ఇప్పుడు ప్రస్తుతం కూల్ మోడ్‌లోనే ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా రామ్ చరణ్‌లో ఎంతో మార్పు కనిపిస్తూ వస్తోంది. అయితే మరీ ముఖ్యంగా రామ్ చరణ్ మెగా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. తాజాగా రామ్ చరణ్ తనను పలకరించడానికి పాదయాత్ర చేసిన అభిమానిని కలిశారు. తన స్వగృహానికి ఆ అభిమానిని పిలిచి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఇలా ఎందుకు వచ్చారు? ఎన్ని రోజులుగా ప్రయాణం చేశారు?అంటూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆ అభిమానిని అభిప్రాయాలను కూడా తెలుసుకుని గౌరవించారు. లోపలకి వెళ్లి మాట్లాడుకుందామా? అని రామ్ చరణ్ ఆ అభిమానిని అడిగారు. పక్కనే ఉన్న స్వామి నాయుడిని చూపిస్తూ ఈయనను కూడా లోపలకు రమ్మంటారా? లేదా నాతోనే పర్సనల్‌గా మాట్లాడతావా? అని ఫ్యాన్‌ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఇక ఈ మాటతో అందరూ ఫిదా అయ్యారు. బాబు బంగారం అంటూ నెటిజన్లు, ఫ్యాన్సు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హృదయకాలేయం ఫేమ్ ఈ వీడియోపై స్పందిస్తూ రామ్ చరణ్‌ను పొగిడేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A5ybg7

How to Connect Apple AirPods to Your Android Phone

Apple AirPods can be used with Android devices. In this article, we are providing a step-by-step guide on how to connect Apple AirPods to your Android phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UI4Acl

ఆ నలుగురే కాదు.. ఇంకొకరు! 'మా' ఎలక్షన్స్ బరిలో మరో నటుడు.. అది కూడా అలా!!

ఎలక్షన్స్ రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. ఎన్నికలు రావడానికి ఇంకా చాలా సమయమే ఉన్నా సినీ వర్గాల్లో వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. అధ్యక్ష పీఠం కోసం పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ మెంబర్స్‌ని ప్రకటించారు. అయితే ఆయనకు మెగా హీరోల మద్దతు లభిస్తోందని తెలుస్తుండగా.. మరో పోటీదారు మంచు విష్ణుకు నరేష్ మద్దతు లభించనుందని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరికి తోడు మరోవైపు జీవిత రాజశేఖర్, హేమ బరిలో నిలవడంతో ఈ పోటీపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 'మా' అధ్యక్ష బరిలో ఉన్న నలుగురు ఎవరికి వారు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా మరో నటుడు ఈ పోటీలో నిలుస్తున్నారనే విషయం బయటకొచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటన చేశారు. 'మా' ఎలక్షన్స్‌లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నట్లు ఆదివారం ఉదయం ఆయన తెలిపారు. తన ప్యానల్‌ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు అన్నారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. Also Read: ఇప్పటిదాకా 'మా' ఎన్నికల్లో నలుగురు పోటీ దారులు అని తెలియడమే పెద్ద ఇష్యూ కాగా.. ఇప్పుడు ఆ జాబితాలో మరో నటుడు కూడా నిలవడం ఆసక్తికరంగా మారింది. సినీ వర్గాల్లో ఎక్కడ చూసిన 'మా' ఎలక్షన్స్ గురించిన టాపిక్ మాత్రమే నడుస్తోంది. సో.. ముందు ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vZ3Lsz

Varun Tej : ఒకే బెడ్‌పై ముగ్గురు మెగా హీరోలు.. చిన్నప్పటి నుంచి అంతేనట!

మెగా హీరోలంతా చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగారు. రామ్ చరణ్, , , వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా అందరూ కూడా ఒకే చోట ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి ఉండటం, పెరగటం వల్ల ఈ కజిన్స్ మధ్య మరింత అనుబంధం ఏర్పడింది. అయితే చిన్నతనం నుంచి ఒకే చోట పెరగడంతో నిహారికను మరదల్లా కాకుండా సిస్టర్‌లానే చూసేవాళ్లమని సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్‌లు ఆ మధ్య కొన్ని ఇంటర్వ్వూల్లో చెప్పుకొచ్చారు. అలా మెగా హీరోలంతా ఎంతో సఖ్యతతో ఉంటారు. సోషల్ మీడియాలో అయితే ఒకరి మీద మరొకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు సోషల మీడియాలో వేసుకునే కౌంటర్లు వైరల్ అవుతుంటాయి. బావా అంటూ ఇద్దరూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు. తాజాగా సాయి ధరమ్ తేజ అసలు గుట్టు విప్పేశారు. పిల్లలంతా ఒకే చోటకు చేరితో పడుకునేటప్పుడు ఎంత గొడవ చేస్తారో అందరికీ తెలిసిందే. నేను పడుకుంటాను అంటే నేను పడుకుంటాను అని ప్లేస్ కోసం కొట్లాడుతుంటారు. అలా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముగ్గురు కలిసి ఒకే బెడ్ మీద ప్రశాంతంగా పడుకునేవారట. ఇప్పటికీ అలానే పడుకుంటున్నామని సాయి ధరమ్ తేజ్ ఓ ఫోటో షేర్ చేశారు. అందులో వైష్ణవ్ తేజ్ అర్దనగ్నంగా పడుకున్నట్టు కనిపిస్తోంది. ఇక వరుణ్ తేజ్ దొంగచూపులు చూస్తున్నారు. కొన్ని ఎప్పటికీ మారవు అని సాయి ధరమ్ తేజ్ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qycDUP

క్రికెటర్‌తో ఏడడుగులు వేసిన శంకర్ కూతురు.. పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా సీఎం! ఫొటోస్ వైరల్

త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌‌తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఆ పెళ్లి వేడుక కూడా జరిగిపోయింది. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతా అనుకున్నట్లుగానే తమిళనాడులోని మహాబలిపురంలో శంకర్ పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌ వివాహం జరిగింది. క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఆమె ఏడడుగులు నడిచింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పెళ్లి మహోత్సవంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్ దామోద‌ర‌న్‌‌ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన తండ్రి తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త. మధురై పాంతర్స్‌ క్రికెట్‌ టీమ్‌కు యజమాని కూడా ఆయనే. ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక తాలూకు పిక్స్ వైరల్‌గా మారాయి. శంకర్‌ కూతురు ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. అయితే ఉన్నట్టుండి డైరెక్టర్ శంకర్ ఇలా తన కూతురు పెళ్లి తంతు ఫినిష్ చేయడం హాట్ టాపిక్ అయింది. కరోనా ప‌రిస్థితులు పూర్తిగా చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో పాటు బంధువులు, స్నేహితులు, స‌న్నిహితులు అందరికీ పెద్ద పార్టీ అరేంజ్ చేయాల‌ని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UHW2lL

అల్లు స్నేహారెడ్డి కూడా మొదలుపెట్టేసింది.. ఫాలోయింగ్‌ను ఇలా వాడేసుకుంటోందా?

అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో ఎంతటి క్రేజ్, ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే బన్నీకి తగ్గట్టుగానే కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నారు. బన్నీ భార్య అనే ట్యాగ్‌తోనే స్నేహారెడ్డికి ఈ రేంజ్ ఆధరణ దక్కింది. అయితే ఆమె షేర్ చేసే వీడియోలు, ఇచ్చే అప్డేట్లే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం. అలా అల్లు స్నేహారెడ్డడి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకపోస్ట్ చేస్తుంటారు. మొన్నీ మధ్య స్నేహారెడ్డి అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశారు. స్టార్ హీరోల భార్యల్లో అల్లు స్నేహారెడ్డికి మాత్రమే ఇంతటి క్రేజ్ దక్కింది. ఇన్ స్టాగ్రాం ఖాతాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను సొంతం టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోన్నారు. అయితే స్నేహారెడ్డికి వచ్చిన ఈ క్రేజ్‌ను బాగానే వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. మామూలుగా అర్హ, అయాన్, అల్లు అర్జున్‌లకు సంబంధించిన విషయాలనే షేర్ చేసే స్నేహారెడ్డి తాజాగా ఓ ప్రొడక్ట్ గురించి పోస్ట్ చేసి ప్రమోట్ చేస్తోంది. ఇలా సౌందర్య ఉత్పత్తులకు స్నేహారెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌‌గా వ్యవహరించడం ఇదే మొదటి సారి. చర్మ సౌందర్యం, కేశాల సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను అల్లు స్నేహారెడ్డి ప్రమోట్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా కూడా సొమ్ము చేసేసుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. జుట్టుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం, సాయం చేసేందుకు సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఒత్తైన, పొడవు జుట్టు కోసం పూర్తి ఆయుర్వేదంతో తయారైన ఈ ఆయిల్‌ను వాడండి అని స్నేహారెడ్డి సూచించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dgix7S

How to Hide Your Photos in iPhone Without Using Third-Party App

Here's how you can hide your photos (or videos) on your iPhone natively, without using a third-party app.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UyMjOq

నా కర్తవ్యం అదే.. సంపూర్ణంగా సేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి! 'మా' ఎన్నికలపై మంచు విష్ణు బహిరంగ లేఖ

గత మూడు నాలుగు రోజులుగా 'మా' ఎలక్షన్స్ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 'మా' అధ్యక్ష బరిలో ఉన్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టగా.. తాజాగా 'మా' అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బహిరంగ లేఖ పోస్ట్ చేశారు విష్ణు. ఈ ఏడాది జరగబోతున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్‌ వేస్తున్నానని తెలుపుతూ ఆయన వివరణ ఇచ్చారు. ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నేను నామినేషన్‌ వేస్తున్నానని 'మా' కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియజేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబసభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మా నాన్నగారు మోహన్‌బాబు ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలు అయ్యాయి. గతంలో ‘మా’ అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసినప్పుడు ‘మా’ బిల్డింగ్‌ ఫండ్‌కి నా కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం అందిస్తానని మాట ఇచ్చాను. భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేశాను. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలు చేశాను. ‘మా’ వ్యవహారాలన్నింటినీ అతి దగ్గరగా, జాగ్రత్తగా పరిశీలించిన నాకు ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. ‘మా’ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు, యువ రక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తున్నా'' అని మంచు విష్ణు తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు జీవిత రాజశేఖర్, హేమ 'మా' అధక్ష్య బరిలో ఉండటం రసవత్తరంగా మారింది. సెప్టెంబర్ నెలలో 'మా' ఎన్నికలు జరగనున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35UaBov

Saturday 26 June 2021

కత్తి మహేష్ కోలుకోవాలంటూ మానవత్వం చాటిన పవన్ ఫ్యాన్స్.. వీళ్ళు మాత్రం మరీ దారుణంగా..!

ఫ్యాన్స్‌తో సినీ క్రిటిక్ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కత్తి మహేష్ వ్యాఖ్యలపై ఎదురు దాడికి దిగుతూ ఆయనపై పవన్ ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపించడం చాలా సందర్భాల్లో చూశాం. అయినప్పటికీ పవన్ అభిమానులను రెచ్చగొట్టడం పనిగా పెట్టుకొని సంచలన కామెంట్స్ చేస్తూ వచ్చారు కత్తి మహేష్. అయితే అదే కత్తి మహేష్‌కి ఆక్సిడెంట్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ స్పందిస్తున్న తీరు చర్చల్లో నిలుస్తోంది. సాటి మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే ఆయన కోలుకోవాలని కోరుకోవడం సహజమే. అది శత్రువు అయినా ఆపద సమయంలో అన్నీ మరచి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని భావిస్తుంటారు జనం. ఒక రకంగా చెప్పాలంటే తాజాగా కత్తి మహేష్- పవన్ ఫ్యాన్స్ విషయంలో అదే జరుగుతోందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు చాలా దెబ్బలు తగలడంతో పాటు కన్ను మొత్తం పోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు మానవత్వంతో స్పందిస్తుండటం విశేషం. ఈ లోకంలో ఇంకా మానవత్వం మంటగలిసి పోలేదని తెలిసేలా.. తమకు బద్ద శత్రువైనప్పటికీ కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ''కత్తి మహేష్ గారు కోలుకోవాలని నా శ్రీరాముణ్ణి వేడుకుంటున్నాం. ప్రాణం ఎవరికైనా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారు మాకు ద్వేషించడం నేర్పలేదు. శత్రువుని అయినా క్షమించు అని నేర్పించారు'' అని పేర్కొంటూ ట్వీట్స్ చేస్తున్నారు పవన్ అభిమానులు. ఇదిలా ఉంటే కొందరు మాత్రం కత్తి మహేష్ దిమ్మతిరిగిందన్నట్లుగా ట్వీట్స్ పెడుతుండటం హాట్ ఇష్యూ అయింది. ఇదే ప్రమాదంపై కొందరు దారుణంగా సెటైరికల్ కామెంట్స్ వదులుతున్నారు. ఇప్పటికే పూనమ్ కౌర్ వేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించి హాట్ టాపిక్ అయింది. ''రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్ ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్'' అని పూనమ్ పెట్టిన సందేశం వైరల్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qrSP5F

హాట్ టాపిక్ అయిన శంకర్ కూతురి పెళ్లి.. క్రికెటర్‌తో ఫిక్స్ చేసిన స్టార్ డైరెక్టర్

ఫేమస్ డైరెక్టర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. త‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌కు పెళ్లి చేసే పనిలో పడ్డారు శంకర్. ఓ క్రికెటర్‌తో ఫిక్సయిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ ఇష్యూ అయింది. త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌‌తో ఐశ్వ‌ర్య‌ పెళ్లి నిశ్చయించారట డైరెక్టర్ శంకర్. దీంతో బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయమై ఆరా దీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. రోహిత్‌ తండ్రి దామోదరన్‌ తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అని, మధురై పాంథర్స్ టీమ్‌కి స్పాన్సర్‌గా కూడా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లికి సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు ఫినిష్ చేశారని, త్వరలో పెళ్లి జరగబోతోందని సమాచారం. క‌రోనా నేప‌థ్యంలో కుటుంబ స‌భ్యులు, కొద్దిమంది స‌న్నిహితుల మ‌ధ్య నిరాడంబ‌రంగా మ‌హాబ‌లిపురంలో వీరి వివాహాన్ని చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో పాటు బంధువులు, స్నేహితులు, స‌న్నిహితులు అందరికీ పెద్ద పార్టీ అరేంజ్ చేయాల‌ని శంక‌ర్‌ భావిస్తున్నారట. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ వస్తున్న శంకర్.. ప్రస్తుతం 'ఇండియన్‌ 2' మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌తో ఓ పాన్‌ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. దీంతో పాటు బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో అపరిచితుడు రీమేక్‌ మూవీ కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3x20v0G

Sadha : బాలయ్య చిన్న పిల్లవాడు.. ఎన్టీఆర్‌ చేసినట్టు ఎవ్వరూ చేయలేరు : హీరోయిన్ సదా

వెళ్లవయ్యా వెళ్లూ.. అంటూ తెలుగు సినీ ప్రేక్షక లోకాన్ని కట్టిపడేశారు. అలా జయం సినిమాతో టాలీవుడ్‌లోకి సదా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నితిన్‌కి కూడా మొదటి సినిమానే అయినా ఆయన కంటే ఎక్కువగా స్టార్డంను సొంతం చేసుకున్నారు సదా. కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సదా అన్ని భాషల్లో దుమ్ములేపేశారు. మరీ ముఖ్యంగా సదా సౌత్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయారు. అందం, నటన ఇలా అన్నింట్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. అలా సదా ఇప్పుడు కాస్త కనుమరుగైనట్టు కనిపిస్తున్నారు. ఆ మధ్య బుల్లితెరపైనా సదా సందడి చేశారు. ఢీ షోకు జడ్జ్‌గా తన దైన శైలిలో రక్తికట్టించారు. డ్యాన్సులు, కౌంటర్లతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే తాజాగా అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా విచ్చేశారు. అలా సదా చాలా కాలం తరువాత తెరపై కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఈ షోలో సదా చెప్పిన కొన్ని విషయాలు, చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సదా జోరు కొనసాగుతున్న తరుణంలో కుర్ర హీరో, సీనియర్ హీరో అని తేడా లేకుండా నటించేశారు. అలాంటి సమయంలోనే ఎన్టీఆర్‌తో నాగ, బాలయ్యతో వీరభద్ర సినిమాలో నటించేశారు సదా. ఇదే విషయంపై సదాను అలీ ప్రశ్నలు సంధించారు. , గురించి చెప్పండని అడగడంతో సదా అదిరిపోయేలా సమాధానాలు ఇచ్చారు. ఎన్టీఆర్‌లా డ్యాన్స్ చేసే వారిని ఇంత వరకు చూడలేదు అని యంగ్ టైగర్ మీద ప్రశంసలు కురిపించారు. ఇక బాలయ్య అయితే చిన్న పిల్లవాడు ఎలా ఉంటారో అలానే ఉంటారని సదా చెప్పుకొచ్చారు. ఇక ఇదే ప్రోగ్రాంలో జయం సినిమా విశేషాలు, నాడు జరిగిన ప్రమాదం, తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు బయటపెట్టేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UEMDeK

Realme C11 (2021) Budget Smartphone With 5,000mAh Battery Launched in India

Realme C11 (2021) has been launched in India. The new Realme phone is available through the Realme.com site.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SvGVes

How Google Turned Zurich Engineer Into Bulgarian Serial Killer 'The Sadist'

Google Search algorithm mistakingly identified a Zurich-based engineer Hristo Georgiev as a Bulgarian serial killer who was infamously known as 'The Sadist' in the '80s.

from NDTV Gadgets - Latest https://ift.tt/3AahBMb

Poonam Kaur : ఇప్పటికైనా అది నేర్చుకో.. కత్తి మహేష్‌కు ప్రమాదంపై పూనమ్ కౌర్ పరోక్ష సెటైర్!

సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రమాదంపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులు కౌంటర్లు వేస్తున్నారు. అయితే తాజాగా వేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కచ్చితంగా కత్తి మహేష్‌కు జరిగిన ప్రమాదం మీదే అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ పూనమ్ కౌర్ వేసిన ట్వీట్ సారాంశం ఏంటో, కత్తి మహేష్‌కు ప్రమాదం ఎలా జరిగిందనేది ఓ సారి చూద్దాం. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెనర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్‌ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలోఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కత్తి మహేష్‌ది సొంత జిల్లా చిత్తూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపైనే పూనమ్ కౌర్ స్పందించినట్టు తెలుస్తోంది. రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్ ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. అయితే నెటిజన్లు మాత్రం అది గురించేనని అంటున్నారు. మరి దీనిపై పూనమ్ కౌర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ వ్యవహారం ఒకప్పుడు మీడియాలో ఎంతటి సెన్సేషన్‌కు దారి తీసిందో అందరికీ తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A2Bzby

Microsoft Says Hacker Behind SolarWinds Attack Had Accessed Customer Service Tools

Microsoft revealed on Friday that a group it identifies as Nobelium - also behind the SolarWinds attack - had accessed its customer service tools through one of its agents to launch hacking attempts...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jfl85D

This Is Why You Did Not See Perseverance's Robotic Arm in Mars Selfie

Nasa on Friday released a video to explain what went behind its Mars rover Perseverance's historic selfie with the Ingenuity helicopter.

from NDTV Gadgets - Latest https://ift.tt/3h5jyAJ

'People still call me Kachra'

'The character is so popular that even now, there is a new meme on me every day.'

from rediff Top Interviews https://ift.tt/3dfKsVw

Prakash Raj : వాట్సప్ గ్రూపుల్లో అలా.. ఆడవాళ్లను గౌరవించని వారిని ఒప్పుకోం.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌‌లో మళ్లీ రగడ మొదలైంది. మా ఎన్నికల సెగలు అప్పుడే మొదలయ్యాయి. ఇంకా ఎన్నికలకు మూడు నాలుగు నెలల సమయం ఉన్నా కూడా వేడి మాత్రం ఇప్పుడే ప్రారంభం అయింది. ఈ సారి పోటీ మరింత రసవత్తరంగా సాగేలా ఉంది. విమర్శలు, ఆరోపణలతో ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నాగబాబు మాట్లాడిన మసకబారిన డైలాగ్, నాగబాబు చేసిన కామెంట్లు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా మా అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టి అన్నింటిపైనా క్లారిటీ ఇచ్చారు. అదే క్రమంలో చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ఇన్ని రోజులు అబద్దాలు వింటూ వచ్చాం.. బయట అందరూ కరోనాతో బాధపడుతు ఉంటే.. మేం మాత్రం మరింత బాధను భరిస్తూ వచ్చాం. మేం పని చేస్తూ ఉన్నా కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎక్కువ బాధ కలిగింది. ‘మా’ అంటే అమ్మ.. మా అమ్మ నాకు జన్మ ఇస్తే.. సినీ పరిశ్రమ పునర్జన్మ ఇచ్చింది. మా పరిశ్రమను ఎవరైనా తిడితే నేను మాత్రం ఊరుకోను. నేను తిరిగి తిడతాను.. అందరిచేత తిట్లు తింటాను. నేను ఏం మాట్లాడినా అందులో నిజం ఉంటుంది. మీ అమ్మను మీరు కించపర్చుకోకండి.. అమ్మను ఎంత ప్రేమిస్తారో.. సినిమా పరిశ్రమను అంతే ప్రేమించండి.. కానీ మీరు ఇప్పటికీ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాట్సప్ గ్రూపుల్లో కామెంట్లు పెడుతున్నారు. కుర్చీ మీద అంత ప్రేమ ఏంటి? కావాలంటే తీసుకోండి..అంత అధికార దాహం ఏంటి? అయినా అది ఓ సేవలాంటిదని కరాటే కళ్యాణి అన్నారు. మా కమిటీ ఫోర్స్‌లో ఉంటే. అక్కడ ఎలా మాట్లాడతారు. అక్కడ వారు మాట్లాడుతుంటే ఎలా మద్దతిస్తారు. మీరు సినిమాను అమ్మగా భావిస్తే అలా చేయరు. స్టేజ్ మీద పక్కనే ఉండి చప్పట్లు కొడితే శిక్షార్హులు. వారు అలా మాట్లాడుతుంటే.. మసకబారిందని అనాల్సిన అవసరం లేదు.. మీరు అలా సైలెంట్‌గా స్టేజ్ దిగా రావొచ్చు. లోకల్ నాన్ లోకల్ అని వదిలేద్దాం.. మేం తమిళనాడులో పోటీ చేయోచ్చా? ఓట్లు వేయకపోయినా, ఎన్నికల్లో పాల్గొనకపోయినా కూడా పోటీ చేయొచ్చు.. ‘మా’ కార్డు ఇచ్చింది కదా? ఏదైనా చేయోచ్చు. పని చేయలేదు అని ప్రతీసారి అంటే కోపం వస్తుంది.. మేం కూడా అన్నీ మాట్లాడగలం..మేం ఏమైనా పని చేయకుండా గెలుస్తున్నామా?.. ఇవన్నీ నరేష్ గారు చూపించారు.. తప్పులు ఏమైనా ఉంటే చూపించండి.. లేదా ఎవరైనా మంచి వ్యక్తిని చూపించండి.. డిసిప్లినరీ కమిటీ దగ్గరకు వెళ్దాం.. మేం అంతా ఓటు వేస్తాం.. కరోనాలో కూడా ఈ గొడవలు ఏంటి.. అందరూ అంటున్నారు. అది కాదు కావాల్సింది..ఎవరికైనా సాయం చేయాలంటే చేయండి.. ఓ పది వేలు ఇస్తే.. మంచి వాళ్లని వాళ్లే చెబుతారు.. మనం చెప్పనక్కర్లేదు. మా కమిటీ ఇంకా ఫోర్స్‌లో ఉంది.. రెండు మూడు నెలలు టైం ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్లి వారు మాట్లాడుతుంటే మద్దతు పలికారు. ఇది కచ్చితంగా నేరమే. శిక్ష పడాల్సిందే. పదవులున్నాయంటే ఏది పడితే అది చేస్తే కుదరదు. ఎన్ని అన్నా కూడా రాత్రి పగలు కష్టపడి చేశాం.. కరోనా సమయంలో ఇంత కష్టపడితే మసకబారిందని ఎలా అంటారు.. మహిళకు అవకాశం ఇస్తే మేం అంతా కూడా సహకరిస్తాం.. డిసిప్లినరీ కమిటీ ఎవరిని నిర్ణయిస్తే వారికి మద్దతుగా నిలుస్తాం.. మా అమ్మ నాకు అన్నం పెట్టింది.. నాకు విలువను ఇచ్చింది సినీ పరిశ్రమ. ఆడవాళ్లు అంటే గౌరవం లేని వ్యక్తులకు మేం మద్దతు ఇవ్వం. ప్రత్యక్షంగా నేనే ఉదాహరణని. ఆడవాళ్లను గౌరవించని వారిని ఒప్పుకునేది లేద’ని ప్రకాశ్ రాజ్ మీద పరోక్షంగా కరాటే కళ్యాణి కౌంటర్లు వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35Vmg6K

MAAలో గొడవలే నేర్చుకున్నా.. వచ్చేవాళ్లు బాహుబలిలా రావొద్దు: శివ బాలాజీ స్ట్రాంగ్ రియాక్షన్

మేం ‘మా’కి ఏం చేయలేదని అటుంటే చాలా బాధగా ఉందని అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, సినీ నటుడు శివ బాలాజీ. ‘మా’ ఎన్నికల నేపధ్యంలో తమపై వచ్చిన ఆరోపణలు.. భవిష్యత్ కార్యచరణపై ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడే మాటలు మా సభ్యులకు సంబంధించినవి మాత్రమే. దయచేసి జనం వీటిని భరించండి. మేం ఈ రెండేళ్లలో చేసింది చెప్పాలంటే మూడు గంటలపైనే టైం పడుతుంది. మా మెంబర్స్ అంతా గమనించాలి మేం చేసింది అంతా ఆఫీస్‌లో రికార్డ్ అయ్యి ఉంది. ఆ లిస్ట్ కావాలంటే ఎవరికైనా ఇస్తాం. నేను జాయింట్ సెక్రటరీగా చేశాను.. నరేష్ గారే నన్ను ఇన్వైట్ చేశారు. నేను మాలో పోటీ చేయడానికి నరేష్ గారే కారణం. జాయింట్ సెక్రటరీగా పోటీ చేయమన్నారు. పోటీ చేశాను గెలిచాను. నేను జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన తరువాత తొలి మూడు నెలలు ఇక్కడ ఏం జరుగుతుంది అని గమనించాను. నేను అక్కడ ఫస్ట్ నేర్చుకున్నది ఏంటి అంటే.. గొడవలే. ఎందుకంటే డిఫరెంట్ ఒపీనియన్స్.. నేను దీన్ని ఎందుకు ఉదాహరణగా చెప్తున్నా అంటే.. ఓటింగ్ చేసేటప్పుడు ఒక ప్యానల్‌ని గెలిపించండి. అటూ ఇటూ ఉంటే పనులు జరగవు. నేను ఆ తరువాత వర్క్ నేర్చుకున్నాను.. ఇంతకు ముందు మాలో ఏం జరిగిందో తెలుసుకున్నా. మేం ఎవరి మాటల్నీ పట్టించుకోకుండా పని మాత్రమే చేశాం. కరోనా టైంలో మా మెంబర్స్ పేషెంట్స్ అయినప్పుడు బెడ్స్ దొరకలేదు. వాళ్ల కోసం మాకు ఉన్న పరిచయాలతో బెడ్స్ దొరికేలా చేశాం. కేవలం సర్వీస్‌ని మాత్రమే చేశాం. మా ప్రతి వర్క్ వెనుక ఎమోషన్ ఉంది. ఇక్కడ ఏమీ జరగలేదని మీరు అంటే తీసుకోవడానికి చాలా బాధగా ఉంది. మేం పని చేయడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది కదా.. అదే పనిలో ఉన్నాం.. మా ఫ్రెండ్ దగ్గర నుంచి కూడా డొనేషన్స్ తీసుకుని హెల్ప్ చేస్తున్నాం. మాలోకి ఎవరైనా రావొచ్చు.. వచ్చే ముందు ఒక బాహుబలి లాగ రావొద్దు.. ఒక మదర్ థెరిస్సా మాదిరి రండి.. వచ్చి సర్వీస్ చేయండి. పనిచేస్తే గుర్తింపు ఎలాగైనా వస్తుంది’ అని అన్నారు .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gWJdwv

MAA Elections : నాగబాబు అలా అనడం తప్పు.. ఆ మాటకు షాక్ అయ్యాం.. నరేష్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) రగడ మొదలైంది. ప్రెస్ మీట్లతో వ్యవహారం వేడెక్కిపోతోంది. మొన్న తన ప్యానల్‌ని పరిచయం చేశారు. ఆ సమావేశంలో , బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీకే ఇప్పుడు వాటికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తానేమీ కథలు చెప్పేవాడిని కాదని, ఉన్న వాస్తవాలను చెప్పడానికి కాగితాలతో వచ్చేవాడిని అని నరేష్ చెప్పుకొచ్చారు. ఇక ప్రకాష్ రాజ్ మీడియా మీద సెటైర్లు వేస్తే.. నరేష్ మాత్రం మీడియాను గౌరవించారు. సీనియర్ జర్నలిస్ట్, పీఆర్వో బీఏరాజు, నటుడు, జర్నలిస్ట్ అయిన టీఎన్ఆర్‌కు నివాళి అర్పించి అందరి మనసు గెలిచారు. ఈ ప్రెస్ మీట్‌లో నరేష్ మాట్లాడుతూ.. ‘ప్రకాశ్ రాజ్ నాకు మంచి మిత్రుడు.. నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేశారు. అయితే ఇంకా టైం ఉంది ఎలక్షన్ అని ప్రకటించిన తరువాత ఎవరైనా పోటీ చేయోచ్చని అన్నాను. అయితే ఆ సమయంలోనే కరోనా, ఇన్సూరెన్స్ అంటూ ఎన్నో పనులున్నాయని అన్నాను. పోటీ ఎవరు చేసినా, అధ్యక్షుడిగా ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పాను. మంచు విష్ణు.. మన ఇంటి బిడ్డ.. కష్టనష్టాలు, లాభనష్టాలు చూడకుండా వందల వేల మందికి అన్నం పెట్టినవారు. అలాంటి బిడ్డ పోటీ చేస్తానన్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైనా నాడు ఓ మాట చెప్పాను. ఈ పదవికి ఒక్కసారే పోటీ చేస్తా.. రెండో సారి చేయను అని నాడే చెప్పాను. అయినా నాది రెండేళ్ల ప్రయాణంలా చూడకండి..నేను ‘మా’లో ఆరేళ్లుగా ఉన్నాను. అయినా ఇది రాజకీయ వ్యవస్థ కాదు. చిరంజీవి, మొరళీమోహన్, మోహన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ వంటివారంతా కలిసి పెట్టారు. ఎక్కడో మద్రాస్‌లో ఉన్న పరిశ్రమను ఇక్కడకు తెచ్చారు.. మన అందరికీ ఓ గొడుగులా ఉండాలని వారంతా కలిసి ఈ సంస్థను పెట్టారు. అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా కూడా సంతోషమే. ఇప్పుడు ఇన్సూరెన్స్ పనులు జరుగుతన్నాయి.. మా డబ్బులు మేం వేసుకుని ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం. ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అలా ఎవ్వరైనా సరే పెట్టుకోవచ్చు. అది వారి హక్కు. ఆయన్ని మేం ఏం తప్పు అనడం లేదు. మా కమిటీ ఫోర్స్‌లో ఉన్నవారు కూడా అక్కడ కనిపించారు. అది మాకు కొంచెం బాధగా అనిపించింది. నాగబాబు గారు నాకు మంచి మిత్రుల. ఆయన ఓ మాట అన్నారు. ‘మా’ నాలుగేళ్లుగా మసకబారింది అని అన్నారు. అలా అనడడం తప్పు.. మాతో నాలుగేళ్లుగా ఉన్నారు.. బైలాస్ ప్రకారం అలా అనకూడదు. అలా అనడం అనమాకు షాక్ అనిపించింది.. రెండేళ్లలో కొంత అసమ్మతి ఉన్నా కూడా పెద్దలందరూ కలిసి అన్ని సమసిపోయేలా చేశారు. మా మసకబారిందా.. ముందుకు వెళ్తోందా? అని మేం అంతా కూడా కలిసి చర్చించుకున్నాం. అలా మాట్లాడటం, సంస్థను కించపరచడడం మంచిది కాదు. లోకలా?నాన్ లోకలా? అని మేం అనం.. ఓటు వేశారా? ఎన్నికలకు వచ్చారా? జనరల్ బాడీ మీటింగ్‌కు వచ్చారా? అని మేం అనం. ఇప్పటి వరకు 728 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాం. చనిపోయే సినీ ఆర్టిస్ట్‌ల కుటుంబాలకు వెంటనే మూడు లక్షల రూపాయల చెక్కులు ఇప్పించామని నరేష్ తెలిపారు. ప్రకాష్ రాజ్‌కు కనీసం మా మెంబర్స్ ఎంత మంది ఉంటారు? ఎంత మంది సభ్యులు ఉంటారో కూడా తెలియదన్నట్టుగా అన్నీ లెక్కలు చెప్పి చురకలు అంటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jg5gQn

Infinix Note 10 Pro First Impressions: Noteworthy?

Infinix Note 10 Pro features a massive 6.95-inch display and is powered by the MediaTek Helio G95 SoC. It has 8GB of RAM along with 256GB of storage and is priced just under Rs. 17,000. Here are my...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dgjP2m

YouTube Blocks Xinjiang Videos in Blow to Popular Rights Group

YouTube has forced Atajurt Kazakh Human Rights' channel, which attracted millions of views on YouTube to testimonies from people who say their families have disappeared in China's Xinjiang region, to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dz5MFF

UFOs Remain Mystery in US Intelligence Report That Doesn't Rule Out Aliens

A highly anticipated US Intelligence's report on UFO sightings reported by US military personnel said most could not be explained. The report did not rule out the possibility of alien technology.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dz3PsP

Friday 25 June 2021

అర్ధరాత్రి రోడ్డుప్రమాదం.. సినీనటుడు కత్తి మహేష్‌కు గాయాలు

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు, నటుడు గాయపడ్డారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెనర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్‌ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలోఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కత్తి మహేష్‌ది సొంత జిల్లా చిత్తూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wYJmoR

Amazon Buys Encrypted Messaging App Wickr for an Undisclosed Amount

Amazon announced on Friday that it was acquiring Wickr, the encrypted messaging app that offers secure communications for businesses, government agencies, and individuals. The terms of the deal were...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qsEGoK

El Salvador Now Offers $30 Bitcoin Starter Accounts to Promote Use

Bitcoin enthusiasts in El Salvador are now being offered a $30 (roughly Rs. 2,200) Bitcoin starter account by the government that plans to allocate $120 million (roughly Rs. 890.70 crores) to promote...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xYivcn

India's Plan to Digitise Farmers' Records Stirs Fears About Privacy, Exclusion

The government's plan to build digital databases of farmers to boost their incomes has raised concerns about privacy and the exclusion of poor farmers and those without land titles. AgriStack will...

from NDTV Gadgets - Latest https://ift.tt/2StlRoV

Vishwaksen : ‘పాగల్’ షూటింగ్ అప్డేట్.. స్పీడు మీదున్న యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఇప్పుడు మంచి గుర్తింపు ఉంది. మాస్ కా దాస్ అంటూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఫలక్ నుమా దాస్ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా నిరూపించుకున్నారు. అలా తనకంటూ ఓ ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నారు. అయితే విశ్వక్ సేన్ ఎంచుకునే కథలు మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. సినిమాతో విశ్వక్ సేన్‌లోని నటుడు బయటకు వచ్చారు. అప్పటి వరకు విశ్వక్ సేన్‌ను విమర్శించిన వారంతా కూడా షాక్ అయ్యారు. అలా విశ్వక్ సేన్ నటుడిగా మరో మెట్టు ఎక్కినట్టు అయింది. అలా HIT సినిమాతో విశ్వక్ తన ఖాతాలో సూపర్ హట్ వేసుకున్నారు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో అన్నింటి కంటే ముందుగా సినిమా రాబోతోంది. మామూలుగా అయితే ఈపాటికే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు వాయిదా పడింది. అలా తన ప్లాన్స్ అన్నీ కూడా తారుమారు అయ్యాయి.అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడుతుండటంతో మళ్లీ షూటింగ్‌లో జోరు మొదలైంది. ఈక్రమంలో విశ్వక్ సేన్ కూడా రంగంలోకి దిగారు. తన పాగల్ సినిమా షూటింగ్‌ను చకచకా కానిచ్చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సెట్స్ మీద షూటింగ్ జరుగుతున్న వీడియోను షేర్ చేస్తూ దర్శకుడిని అప్డేట్ గురించి అడిగారు. ఇక పాగల్ షూటింగ్ నేటితో పూర్తి కానుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి పాగల్ థియేటర్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xZZs1D

ఎంతటి నిర్లక్ష్యం.. అదీ ప్రభుత్వ తీరు.. అనుపమ వల్ల బయటపడ్డ గుట్టు!

ఒక్కోసారి సోషల్ మీడియా కొన్ని తప్పులను వెంటనే పసిగడుతుంటుంది. ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా సోషల్ మీడియా వెంటనే పట్టుకుంటుంది. అలా కొన్ని ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్యలను ఎండగడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పరీక్షలు, ఉద్యోగాలు, మార్కుల జాబితా వంటి వాటిలో దొర్లే తప్పులను సోషల్ మీడియా కనిపెడుతుంది. సెలెబ్రిటీలు పేర్లు, ఫోటోలతో మార్కుల జాబితాలు వస్తుంటాయి. వాటిని సోషల్ మీడియాలోని నెటిజన్లు ఇట్టే పసిగట్టేసి ప్రభుత్వాల నిర్లక్ష్యపు దోరణిని ఎండగడుతుంటారు. తాజాగా వార్తల్లోకి ఎక్కారు. ఆమె పరీక్షకు హాజరుకాకుండానే బిహార్‌ రాష్ట్రం నిర్వహించిన సెకండరీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎస్‌.టి.ఇ.టి) పాసైంది. అది ఎలా సాధ్యమైందని అనుకోకండి. అక్కడ అలానే జరుగుతూ ఉంటుంది. ఇదేమీ మొదటి సారి కూడా కాదు. ఇంతకుముందు ఎన్నో సార్లు సెలెబ్రిటీల పేర్లు, ఫోటోల మీద అక్కడ ఫలితాలు వచ్చాయి. అయితే తాజాగా ఫోటో వచ్చింది. బిహార్‌ విద్యా శాఖ 2019లో నిర్వహించిన ఎస్‌.టి.ఇ.టి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. సంబంధిత వెబ్‌సైట్‌లో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోగా అందులో నటి అనుపమ ఫొటో తన కంటపడింది. వ్యక్తిగత వివరాలన్నీ తనవే ఉన్నా ఫొటో మాత్రం అనుపమది ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దాంతో ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రిషికేశ్‌. ప్రస్తుతం అనుపమ ఫొటో ఉన్న స్కోర్‌ కార్డు నెట్టింట వైరల్‌ అవుతోంది. సదరు వ్యక్తి మ్యాథ్స్‌ పేపర్‌ 1లో 150కిగాను 77, పేపర్‌ 2లో 95 మార్కులు సంపాదించారు. దీన్ని చూసిన నెటిజన్లు అవి అనుపమ సాధించిన మార్కులంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు బిహార్‌కి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు తప్పిదాలు జరిగాయి. రెండేళ్ల క్రితం వెలువడిన జూనియర్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ఫలితాల్లో బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ 98.5 మార్కులు తెచ్చుకున్నట్టుగా ఫలితాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qyWfn5

MAA Elections : ప్రకాష్ రాజ్ నాన్ లోకల్?.. రాముడు, సీత అంటూ ఆర్జీవీ లాజిక్స్!

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మా ఎన్నికల వేడి రాజుకుంటోంది. మా ఎన్నికల్లో ఈ సారి పోటీగా మహామహులు పోటీపడుతున్నారు. ముందుగా త్రిముఖ పోటీ ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు నాలుగు స్థంభాలటగా మారేలా ఉంది. ఇప్పటికే మంచి దూకుడు మీదున్నారు. మంచు విష్ణు మెల్లిగా పావులు కదుపుతున్నారు. ఇక హేమ మరో వైపు ఉన్నారు. జీవిత రాజశేఖర్ కూడా పోటీకి దిగేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఖరారైంది. అయితే ఇంతలోపే ప్రకాష్ రాజ్ నాన్ లోకల్, అధ్యక్షుడు ఎలా అవుతారంటూ కొందరు కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఇలా తనను నాన్ లోకల్ అనడంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు, తొమ్మిది నందులు, జాతీయ అవార్డులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదంటూ ప్రకాష్ రాజ్ చురకలు అంటించారు. ఇక బండ్ల గణేష్ సైతం నాన్ లోకల్ అనేదాన్ని తిప్పికొట్టారు. ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇండియాను ఏలుతున్నారంటూ చెప్పుకొచ్చారు. తాజాగా వర్మ సైతం ప్రకాష్ రాజ్‌కు మద్దతు పలికారు. నాన్ లోకల్ అని ఎలా అంటారంటూ వరుస పోస్ట్‌లు పెట్టారు. ‘కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్.. నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా ?’ అని ప్రశ్నించారు. ‘కర్ణాటక నించి ఏపీకి వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ??? ఎలా ? ఎలా ? ఎలా ?’ అని మరో పోస్ట్ వేశారు. ‘ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా?’అని ఇంకో పోస్ట్ వేశారు. ‘అతని నటన చూసి ప్రకాష్ రాజ్ నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే , ఆయన్ని నాన్ లోకల్ అని పిలిస్తే అది ఇండియాకు వ్యతిరేకం. మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. బ్రూస్ లీ నాన్ లోకల్..రాముడు సీత కూడా నాన్ లోకల్ .. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ చురకలు అంటించారు’అని వర్మ వరుస పోస్ట్‌లు వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dhjLzt

Unfolding the Secret Life of Endangered Bustard Using GPS Telemetry

Critically endangered Great Indian Bustards were hard to track, until environmentalists fitted them with telemetry devices that record the bird's location and communicate that data through mobile...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qtGde0

'Drug crime is the most serious crime India is facing'

'We are also seeing the birth of new evil, the new face of drug distribution where human interface has reduced; consumers are using the Dark Web to source supplies and using cryptocurrencies as payment mode.'

from rediff Top Interviews https://ift.tt/3gY5fyW

'We are in a much, much worse stage than Emergency'

'During the Emergency, it boiled down to two people: Mrs Gandhi and her younger son.'

from rediff Top Interviews https://ift.tt/3vX1Uo7

Over 30 Million Dell Computers Carry Four 'Severe' Vulnerabilities

Dell laptops, desktops, and tablets are found to have four "severe" vulnerabilities that could allow attackers to gain complete control over devices. The vulnerabilities have a scope of impacting...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dcEDYM

Panasonic Sells Tesla Stake for JPY 400 Billion

Panasonic sold its stake in electric car maker Tesla for about JPY 400 billion (roughly Rs. 26,790 crores) in the year ended March, a spokesperson for the Japanese company said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xSKZoc

Tecno Phantom X With Dual Selfie Camera, Curved 90Hz Display Launched

Tecno Phantom X has launched with a MediaTek Helio G95 SoC, a curved 90Hz display, 33W fast charging support, and a triple rear camera setup. The phone is a premium offering from the company's...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dew3Zv

Instagram Now Allows Users to Publish Posts From Desktop

Instagram finally allows users to create, edit, and publish posts from its desktop website. The process for this is the same as the one found on its mobile apps. This functionality was first tipped by...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wW9ReB

Wilson - the IoT Hat Is a DIY Smart Wearable That You Can Make at Home

Wilson - the IoT Hat is a DIY wearable created by Olivier Zegeling. The maker has shared a YouTube video to show how it works and also published detailed steps on Instructables for DIY enthusiasts....

from NDTV Gadgets - Latest https://ift.tt/3wRwHE2

'So much rubbish has been written about me'

'The self-censoring process came from my heart, not my head.'

from rediff Top Interviews https://ift.tt/3jdbQHq

'Govt is too worried about Brand Modi'

'This government is feeling uneasy because IT cell narratives are being demolished by cartoons.'

from rediff Top Interviews https://ift.tt/3jd8iVG

ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అలాంటిది.. ఆయన వెనకాల నిలబడింది అందుకే! బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్

'' ప్రతిసారి ఈ అంశం జనాల్లో ఓ రేంజ్ చర్చలకు దారి తీస్తోంది. ఫిలిం నగర్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కి రసవత్తరంగా మారుతోంది. ఈ సారైతే ఈ ఎన్నికల పోరు మరింత ఉత్కంఠను రేపుతోంది. అధ్యక్ష పదవి కోసం మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు, సీనియర్ నటుడు , టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ జీవిత రాజశేఖర్ సహా హేమ పోటీ పడుతుండటం రాజకీయ వేడిని తలపిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ నిన్న (గురువారం) సాయంత్రం తన ప్యానెల్‌ని ప్రకటించిన ప్రకాష్ రాజ్.. కొద్దిసేపటి క్రితం ప్యానల్ సభ్యులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడైన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పటిలాగే తనదైన స్టైల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. దాదాపు 23 ఏళ్లుగా ప్రకాష్ రాజ్‌ పరిచయం అని, ఆయన్ను చూసి కొన్ని వందల సార్లు ఇరిటేట్ అయ్యానని చెబుతూనే కొన్ని లక్షల సార్లు ప్రేమించాను అని చెప్పారు బండ్ల గణేష్. ప్రకాష్ రాజ్ చాలా మంచి వ్యక్తి అని, తన ఊరు షాద్ నగర్ దగ్గర కొండారెడ్డి పల్లె అనే విలేజ్‌ని దత్తత తీసుకొని.. కోవిడ్ కష్ట సమయంలో ఎంతో మందిని తన సొంత డబ్బుతో ఆదుకున్నారని ఆయన తెలిపారు. ఎంతోమంది ఆర్టిస్టుల పిల్లల పెళ్లిళ్లకు లక్షలు పంపించడం నేను కళ్లారా చూశాను. ప్రకాష్ రాజ్ లోకల్ వాడు కాదు నాన్ లోకల్ అని కామెంట్ చేయడం సరికాదు. మేమంతా 'మా' మనుషులం. 27 సంవత్సరాల క్రింద చిరంజీవి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసిన 'మా'లో ఇప్పటిదాకా ప్రతి ఒక్క ప్రెసిడెంట్ బాగా పనిచేశారు. కానీ ప్రకాష్ రాజ్ ఏం చేసైనా 100 మైళ్ళు అవలీలగా పరుగెత్తి, 'మా' వృద్ధిలో భాగమవుతాడనే నమ్మకంతోనే ఆయన వెనకాల నిలబడ్డాను. పేద కళాకారులకు 'మా' ఉంది అని భరోసా కల్పించడానికి ప్రకాష్ రాజ్ లాంటి వారు ఉండాలి. ఇక్కడ లోకల్.. నాన్ లోకల్ అనే తేడా అవసరం లేదు. ఇక్కడి ప్రభాస్ ఇండియాను ఏలుతున్నాడు. రాజమౌళిని ఇంగ్లీష్ వాళ్ళు సినిమా తీయమని అడుగుతున్నారు. గర్వపడాలి మనం. ఆయన దత్తత తీసుకున్న ఊళ్ళో ప్రతి ఒక్కరూ ప్రకాష్ రాజ్ పేరును గుండెలపై పెట్టుకున్నారు. 'మా' డెవలప్‌మెంట్ కోసం ప్రకాష్ రాజ్ అహర్నిశలు కష్టపడతాడని నమ్ముతున్నా. ప్రకాష్ రాజ్ విలువలతో కూడుకున్న ఒక మంచి మనిషి. 27 సంవత్సరాల తర్వాత 'మా' అసోసియేషన్‌కి సొంత బిల్డింగ్ ఉంటుందని భరోసాగా చెబుతున్నా. ఆ సత్తా ఒక్క ప్రకాష్ రాజ్‌కి మాత్రమే ఉంది'' అని బండ్ల గణేష్ చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xRIsul

Cyrptocurrency Mining Ban in China: Bitmain Suspends Sales of Mining Machines

Bitmain, China's biggest maker of cryptocurrency mining machines, said it had suspended sales of its products in the spot market to help ease selling pressure following Beijing's ban on Bitcoin...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wXfd9t

Steam Summer Sale Brings Big Discounts on Popular PC Games: All Details

Steam Summer Sale is live and it brings impressive discounts on a wide variety of games. Some franchises are discounted up to 89 percent so this would be the ideal time to splurge. The sale is live...

from NDTV Gadgets - Latest https://ift.tt/2U1IFMO

WD My Book Live Users Facing Sudden Data Loss, Company Acknowledges Issue

WD My Book Live users around the world are facing unexpected data loss on their network-attached storage (NAS) drive. Western Digital has acknowledged the issue and is recommending users to disconnect...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zUop05

US FTC Chief Lina Khan Names Top Staffers, Including Competition Chief

Tech critic and the new chair of the Federal Trade Commission Lina Khan has named three top staffers in a signal that the agency could become more aggressive in how it enforces antitrust law and laws...

from NDTV Gadgets - Latest https://ift.tt/3h3ao7M

Watch the New Trailer for Marvel's Shang-Chi

Shang-Chi new trailer shows Abomination, the Ten Rings' power, and Simu Liu's major daddy issues. Shang-Chi and the Legend of the Ten Rings is out September 3.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xQCxWf

Big Tech Antitrust: US Panel Votes Yes on 'Break 'Em Up' Bill

The US House of Representatives Judiciary Committee voted to require Big Tech platforms to choose between running a platform and competing on it, wrapping up two days of votes that saw the approval of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gUv9U9

'When you engineer a virus, you leave behind...'

'...signatures.'

from rediff Top Interviews https://ift.tt/3daMfuE

Thursday 24 June 2021

నటనకు గుడ్ బై చెప్పబోతున్న రాధ కూతురు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ డిసీజన్! కారణం ఇదే..

స్టార్ కిడ్స్ సినీగడప తొక్కి పాపులర్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. తమపై పెట్టుకున్న అంచనాలు రీచ్ అయ్యేలా పక్కాగా ప్లాన్ చేస్తుంటారు. కానీ సీనియర్ హీరోయిన్ రాధ వారసురాలిగా చిత్ర రంగప్రవేశం చేసిన హీరోయిన్‌ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తోందట. ఆశించిన మేర అవకాశాలు రాకపోవడంతో ఇక పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఆ విషయాన్ని అఫీషియల్‌గా చెప్పాలని డిసైడ్ అయిందట కార్తీక. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'జోష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కార్తీక. రాధ కుమార్తెగా పదిహేడేళ్ళ వయసులో ఆమె ఎంట్రీ బాగానే వర్కవుట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె నటనను గాను పలు అవార్డ్స్ వచ్చాయి కాబట్టి. కానీ సీన్ రివర్స్ అయింది. ఆ సినిమా తర్వాత వెంటనే అవకాశాలు రాకపోలేదు సరికదా తల్లి రాధ ఇమేజ్‌ కూడా కార్తీకకు ప్లస్ కాలేదు. ఆ వెంటనే కార్తీక నటించిన ‘అన్నకొడి’, ‘పురంబోక్కు’ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. అలాగే, అరుణ్‌ విజయ్‌ సరసన నటించిన ‘వా డీల్‌’ అనే చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఆపై ఓ హిందీ సీరియల్‌లో కూడా నటించి బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది కార్తీక. ఇది కూడా ఆమెకు లైఫ్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన కార్తీక.. ఇక సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలా సంవత్సరాల పాటు ఆఫర్స్ కోసం ఎదురుచూశాక ఆమెకు నటనపై విరక్తి కలిగిందని, దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పాలని ఆమె ఫిక్సయినట్లు టాక్ నడుస్తోంది. ఇకపోతే తన ఫోకస్ అంతా బిజినెస్‌పై పెట్టాలని కార్తీక డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. యుటిఎస్ గ్రూపుల హోటళ్లను నడుపుతున్నందున ఇప్పుడు తన వ్యాపారంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని ఆమెనే స్వయంగా వెల్లడించడంతో ఈ ఇష్యూ వైరల్ అవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jgTk0H

Apple Banks on Physical Stores as Economies Reopen, Retail Chief Says

Apple is expanding retail operations as the US emerges from the pandemic, betting that a combination of strategies developed before and during COVID-19 will make its stores more popular than ever, its...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gR1QC6

Bitcoin ATM Firm Athena Says Will Install 1,500 Machines in El Salvador

Athena Bitcoin plans to invest over $1 million (roughly Rs. 7.4 crores) to install cryptocurrency ATMs in El Salvador, especially where residents receive remittances from abroad, a company...

from NDTV Gadgets - Latest https://ift.tt/3A0AZv0

Bitcoin to Become Legal Tender in El Salvador on September 7

El Salvador President Nayib Bukele said in a national address that a recently passed law making Bitcoin legal tender will take effect on September 7, noting that its use will be optional.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xSFZzS

Google Chrome Delays Blocking of Tracking Cookies to Late 2023

Google's Chrome Web browser will not fully block tracking cookies until late 2023, the company said, delaying by nearly two years a move that has drawn antitrust concerns from competitors and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zTrr4K

'We are on week to week business planning'

'The fundamentals look strong, but we will have to see if they translate into actual demand.'

from rediff Top Interviews https://ift.tt/3h6hEQ3

Could India be heading for a short war with China?

'The numbers of troops on both sides are enormous.'

from rediff Top Interviews https://ift.tt/3gS7R19

సినిమా రౌండప్: రష్మిక కోసం అన్ని కష్టాలు.. నాని ఏడిపించాడు! అది చూడగానే వణికిపోయిన హాట్ బ్యూటీ

నాని ఏడిపించాడు నాని నటించిన 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ చూసి తనకు ఏడుపొచ్చిందని అంటున్నారు షాహిద్. నాని ఆ పాత్రలో చాలా బాగా నటించాడని ఆయన తెలిపారు. 'జెర్సీ' హిందీ రీమేక్‌కి కూడా తెలుగు వర్షన్ రూపొందించిన గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహిస్తున్నారు. ఫిక్స్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించనున్న ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్‌గా ఫైనల్ చేశారని టాక్. ఈ న్యూస్ ఎప్పటినుంచో వస్తున్నా తాజాగా కియారాతో డీల్ సెట్ చేసుకున్నారని సమాచారం. అది చూడగానే వణికిపోయిన హాట్ బ్యూటీ ఇంజెక్షన్ తీసుకోడం నాకు పెద్ద విషయం. ఇంజెక్షన్ వేయించుకోవడమంటే చాలా భయం. కానీ ఎట్టకేలకు ఆ పని పూర్తి చేశాను.. దయచేసి నవ్వకండి అంటూ తాను వ్యాక్సిన్ తీసుకున్న వీడియో షేర్ చేసింది హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి. రష్మిక కోసం అన్ని కష్టాలు చేసింది కొన్ని సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెంచుకుంది రష్మిక మందన. ఆమెను డైరెక్టుగా చూడటం కోసం ఓ అభిమాని ఏకంగా 900 కిమీ ప్రయాణించి ఆమె స్వగ్రామానికి చేరుకున్నాడు. కానీ అక్కడ ఆమె లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. పవన్, రానా రెడీ పవన్ కళ్యాణ్, రానా కాంబోలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడ్డ ఈ షూటింగ్‌ని తిరిగి జులై రెండో వారంలో ప్రారంభించాలని చూస్తున్నారట. ఇందులో పవన్, రానాలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టనున్నారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vUN2qi

Battlefield 2042 Will Use AI Bots to Fill Up 128-Player Matches: Report

Battlefield 2042 will use bots to fill up the 128-player matches, Electronic Arts (EA) has reportedly revealed. The game was announced earlier this month with a game engine footage showing the various...

from NDTV Gadgets - Latest https://ift.tt/2TXqlVh

Instagram Is Testing Mixing Up Suggested Posts on Your Feed: Report

Instagram is reportedly testing a new feature that will mix suggested posts with the posts from accounts that a user follows. Additionally, users will also be able to choose what posts from their...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dblqXv

Samsung Galaxy M32 First Impressions: For Binge Watchers?

The Samsung Galaxy M32 boasts a big 6,000mAh battery and sports a fullHD+ AMOLED display with a 90Hz refresh rate. Samsung has also powered it with a MediaTekHelio G80 SoC. So is this the right phone...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vYAxu0

The Best Smartphones You Can Buy Under Rs. 40,000

The OnePlus 9R, Mi 11X Pro, and OnePlus 8T are some of the best phones that you can buy today for under Rs. 40,000 in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gCgVax

అవికా గోర్‌తో‌ రిలేషన్‌పై మనీష్ రియాక్షన్.. ఎన్నో సంవత్సరాలుగా అంటూ అసలు విషయం చెప్పిన యాక్టర్

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్, సినీ నటి అవికా గోర్ తన సహ నటుడు రైసింఘన్‌తో డేటింగ్ చేసిందని, రహస్యంగా ఓ శిశువుకు జన్మనిచ్చిందనే వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుండటంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. దీంతో వీటిపై రియాక్ట్ అయిన అవికా గోర్ మనీష్ తనకు స్నేహితుడు అని, తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇదే అంశంపై మనీష్ కూడా స్పందిస్తూ అసలు విషయం చెప్పాడు. ‘సస్రూల్‌ సిమర్‌ కా’ అనే సీరియల్‌లో మనీష్- అవికా కలిసి పనిచేశారు. వాళ్ళ కెమిస్ట్రీ చూసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని, రహస్యంగా బిడ్డకు కూడా జన్మనిచ్చారనే పుకార్లు పుట్టించారు. దీనిపై రియాక్ట్ అయిన మనీష్.. అలా వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పాడు. అవికా తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అన్నాడు. తమ మధ్య వయసులో 18 సంవత్సరాల తేడా ఉందని, ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య స్నేహబంధం కొనసాగుతోందని చెప్పాడు. కాగా అవికాతో తనకు రిలేషన్ ఉందని వచ్చిన వార్తలు చూసి తన భార్య సంగీత నవ్వుకుందని ఆయన అన్నాడు. మరోవైపు ఇటీవలే అవికా కూడా ఇదే విషయం చెప్పింది. మనీష్ తనకు మంచి మిత్రుడు మాత్రమే అని చెప్పిన ఆమె.. మిలింద్‌ చంద్వాణీ అనే యువకుడితో రిలేషన్‌లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న .. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఫేమ్ కొట్టేసింది. ప్రస్తుతం నాగ చైతన్య 'థాంక్యూ' సినిమాలో అవికా నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wUqXcP

The Best Smartphones You Can Buy Under Rs. 50,000

Here's our list of the best smartphones under Rs. 50,000 in India

from NDTV Gadgets - Latest https://ift.tt/3vRqHdf

Hackers Shouldn't Be Paid Ransoms, FBI Director Christopher Wray Pleads

FBI Director Christopher Wray pleaded with public companies and other hacking victims to avoid paying ransom, saying he fears it will only embolden cyber criminals to ramp up future attacks.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SUAHoK

Elon Musk Says Starlink to Go Public Once Cash Flow Is More Predictable

Elon Musk will list SpaceX's space Internet venture, Starlink, when its cash flow is reasonably predictable, the billionaire entrepreneur said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3j54FB3

Urban InVEST Can Help Design Sustainable Cities for Free: All the Details

Urban InVEST, a new software developed by Stanford Natural Capital Project, could help city planners and developers visualise the areas where investment in nature - including parks and marshlands...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gXeKgM

iPhone 14 Series to Feature 'Lowest Price Ever' for 6.7-Inch Model: Kuo

Apple's iPhone 14 lineup, aka 2022 iPhone family, will launch with an in-display fingerprint sensor, market analyst Ming-Chi Kuo has predicted in a note to investors. Kuo also forecasted that the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3j7DCoA

Amazon Restores Services After Multiple Users Face Outage

Multiple users experienced a brief outage at Amazon's platforms including Alexa and Prime Video late Wednesday before services were restored, according to outage monitoring website Downdetector.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gRU2zX

Oppo Reno 6Z Key Specifications Tipped; May Come With 64-Megapixel Camera

Oppo Reno 6Z is rumoured to come soon. The handset is tipped to have a 6.43-inch display with 60Hz refresh rate. It is also expected to pack 8GB RAM, 256GB internal storage, and come with 4,310mAh...

from NDTV Gadgets - Latest https://ift.tt/3j6Tub1

For 13 months, this student was imprisoned under UAPA

'There are many people languishing in jail under these draconian laws, where it takes them 10 years, 15 years, to finally be acquitted.'

from rediff Top Interviews https://ift.tt/3gSDQym

'We are living in the golden age of storytelling'

'The amount of work that is happening in the industry today -- whether it is on television, films or the OTT space -- there is ample opportunity for everyone.'

from rediff Top Interviews https://ift.tt/3qoe8oD

Wednesday 23 June 2021

Ant Group Highlights Distinction Between NFTs and Cryptocurrencies

Ant Group sought to draw a distinction between non-fungible tokens (NFTs) available on its platforms and cryptocurrencies currently subject to a crackdown by Beijing, after users expressed confusion.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zWgeAj

French Court Sets Date in Apple Case Over App Store Developer Contracts

A French court has set September 17 as the date for hearing a case brought by the finance ministry against Apple over allegedly abusive contractual terms imposed by the tech giant for selling software...

from NDTV Gadgets - Latest https://ift.tt/3h3TDJF

Big Tech Regulation: US Lawmakers in Marathon Debate Over Bills

US lawmakers debated into the night Wednesday over details of legislation aimed at curbing the power of Big Tech firms with a sweeping reform of antitrust laws.

from NDTV Gadgets - Latest https://ift.tt/3h2AIP9

McAfee Creator Found Dead in Spanish Prison After Approval of Extradition

John McAfee, the creator of McAfee antivirus software, was found dead in his jail cell near Barcelona, Spain, in an apparent suicide Wednesday, hours after a Spanish court approved his extradition to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2U16qEB

Windows 11 Launch Event Is Taking Place Today: How to Watch Livestream

Windows 11 launch event is taking place today (Thursday, June 24). The virtual event will be livestreamed and will detail what's coming to the Windows world.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zQnDkJ

సినిమా రౌండప్: వెంకీమామ ట్రీట్.. చెర్రీతో ఎన్టీఆర్ జాయిన్.. మిస్ చేసుకున్న ప్రభాస్

మిస్ ‌ పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో బిజీ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ రూపంలో ప్ర‌భాస్ 150 కోట్ల రూపాయల మేర‌కు న‌ష్ట‌పోయారంటూ వస్తున్న వార్త‌లు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పలు కంపెనీల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నా.. యాడ్స్ కంటే సినిమాల వైపే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట ప్రభాస్. చెర్రీతో జాయిన్ రాజమౌళి రూపొందిస్తున్న RRR మూవీ తిరిగి సెట్స్ పైకి వచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. , ఎన్టీఆర్ ఇద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఓ సాంగ్ షూట్ చేస్తున్నారని సమాచారం. మరికొద్ది రోజుల్లో ఆలియా కూడా జాయిన్ కానుందట. జూలై నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది. వెంకీమామ ట్రీట్ వెంకటేష్, ప్రియమణి జంటగా రూపొందుతున్న 'నారప్ప' మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ రెడీ చేశారట. వచ్చే వారంలో ఈ సినిమా టీజర్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే రోజు చిత్ర విడుదల తేదీపై కూడా ఓ క్లారిటీ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ‘అసురన్‌’కి రీమేక్‌గా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బిగ్ బీ పెద్ద మనసు బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్ మరోసారి ఉదారత చాటుకున్నారు. 1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్‌లో గల లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రికి అందజేశారు. బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్‌ భామతో మెగాస్టార్ చిరంజీవి- బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ 154వ చిత్రంగా ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో డీల్ కుదుర్చుకున్నారట మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35OrKzW

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd