Tuesday 31 March 2020

Xiaomi, Redmi, Poco Phones Are Now Costlier in India After GST Rate Hike

Xiaomi India MD Manu Kumar Jain has announced that the price of Xiaomi, Redmi, and Poco phones in India has gone up starting today as the new GST rates come into effect.

from NDTV Gadgets - Latest https://ift.tt/33Ye1F9

Zoom Under Scrutiny in the US Over Privacy Concerns, Porn Hacks

Virtual meeting app Zoom, which has seen its popularity skyrocket in the coronavirus pandemic, is in hot water after users complained to the FBI of being startled by porn during meetings.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Uy7MVl

'People are thinking of me in ways they hadn't before'

'With Malang, I knew I had a chance to give the audience a new version of myself which they hadn't seen before.'

from rediff Top Interviews https://ift.tt/2WZutmQ

Vivo S6 vs Vivo S5: What's the Difference?

The Vivo S6 is the company's newest addition to the Vivo S series of smartphones. It supports 5G and has an octa-core processor.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aKA057

WWE Network Is Coming to SonyLIV Thanks to New Five-Year Deal

WWE and Sony Pictures Networks India have renewed their partnership for another five years. That means WWE Raw, WWE SmackDown, WWE NXT, and WWE specials will stay on Sony's bouquet of TV channels in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2R1rK8Z

WhatsApp Moves Closer to Letting You Use Same Number on Multiple Phones

WhatsApp reportedly has been working on multi-device support for a while now. The feature was spotted in the beta version of WhatsApp for iPhone in November last year, and traces of it being in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2R4mvFw

కరోనా వైరస్‌తో ప్రముఖ నటుడు మృతి

కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రముఖ నటుడు, స్టార్‌ వార్స్‌ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ మృతిచెందారు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావటంతో ఆయన సర్రేలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్‌ మెకలాగ్‌ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఆయన మృతి తీరని లోటన్నారు. 76 ఏళ్ల జాక్‌ స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ 7,8లలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌ వర్త్‌ లకు డయలెక్ట్‌ కోచ్‌ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ నటులు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్‌ కోచ్‌( భాషకు సంబంధించిన మెలుకువలు నేర్పేవారు)గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న జాక్‌ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ కూడా ఆయన మృతిపై స్పందిచారు. రెండు రోజుల క్రితం జాక్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. మంగళవారం ఎటువంటి బాధలేకుండా ప్రశాంతంగా కన్నుమూశారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 లక్షల మంది కరోనా బారిన పడగా, 42వేల మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో ప్రముఖ నటులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఉన్నారు. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో 45 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై తీవ్ర ఆందోళన నెలకొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aBpNHV

An Interview Modi Must Read!

'Most of the measures the finance minister announced will take effect after the lockdown.'

from rediff Top Interviews https://ift.tt/2ypaowc

Facebook Feature Lets People Reach Out for Help in Pandemic

Facebook on Tuesday activated a feature allowing people impacted by the coronavirus pandemic to reach out for help from their community.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JwIJvs

హరీశ్ శంకర్‌కు సర్‌ప్రైజ్... పెళ్లైన హీరోయిన్ నుంచి మెసేజ్

మంగళవారం ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలంతా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయనకు తన సినిమాల్లో నటించిన హీరోయిన్ నుంచి ఓ సర్ ప్రైజ్ మెసేజ్ వచ్చింది. ఆ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆ భామ ఇంకెవరో కాదు... బొద్దుగుమ్మ . మిర్చీ, మిరపకాయ వంటి సినిమాలతో హాట్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా రిచా ... సందర్భంగా శుభాకాంక్షలు తెలపింది. మంగళవారం రోజున తన ట్విట్టర్‌ ద్వారా విషెస్ చెప్పింది. ‘ హాయ్ హరీశ్. మీరు నాకిచ్చిన మంచి క్యారెక్టర్ ఎప్పుటికీ మరిచిపోలేను. ఇప్పటికీ గుర్తుంది. ఈ స్పెషల్ డేన మీరు మీ ఫ్యామిలీతో బాగా గడుపుతున్నారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను చూసిన హరీశ్ శంకర్ సర్ ప్రైజ్ అయ్యాడు. నిజంగా సర్ ప్రైజ్.. చాలా రోజుల తర్వాత కలిసావు ఎలా ఉన్నావు. శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు. రిచా గంగోపాధ్యయ, హరీశ్ డైరెక్షన్‌లో రవితేజకు జంటగా మరిపకాయ్ సినిమాలో నటించింది. ఇందలో దీక్షా సేథ్ మరో హీరోయిన్. 2011లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రిచా మొదటి సినిమా లీడర్. రాణాతో కలిసి చేసిన ఈ మూవీ 2010లో విడుదలైంది. ఆ తర్వాత భాయ్ సినిమా రిచాకు లాస్ట్ మూవీ. ఈ మధ్యకాలకంలో కొన్ని సినిమాలు చేసిన రిచా.. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. తన చిన్ననాటి స్నేహితుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడారు. రిచా, జో స్కూల్‌ టైమ్ నుంచి మంచి ఫ్రెండ్స్. చిన్ననాటి స్నేహం పెద్దయ్యాక ప్రేమగా మారింది. దీంతో గతేడాది డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హిందు, క్రైస్తవ సంప్రదాయంలో జరిగింది. అయితే పెళ్లైన సమయంలో ఆమె సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్పేసిందన్న వార్తలు వినిపించాయి. అయితే ఇన్నాళ్లకు ఆమె ట్విట్టర్ వేదికగా హరీశ్‌కు విషెస్ చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R1lVsa

Xerox Ends Hostile Bid to Buy HP Amid COVID-19 Uncertainty

Xerox on Tuesday dropped its unwelcomed bid to buy computer and printer maker HP for about $36 billion, blaming market turmoil caused by the coronavirus pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UyvfFW

From Money Heist to Modern Family, TV Shows to Watch in April

Money Heist season 4, Modern Family season 11 finale, Four More Shots Please! season 2, Fauda season 3, Panchayat TVF, Defending Jacob, Ghost in the Shell: SAC_2045, Penny Dreadful: City of Angels,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aCdL18

కరోనాపై పాట పాడిన వర్మ.. ఇవాళ సాయంత్రం రిలీజ్

వివాదాస్పద దర్శకుడు మరోసారి పాట పాడేందుకు సిద్ధమవుతున్నాడు. ఎప్పటికప్పుడ జరిగే పరిణామలపై వర్మ స్పందిస్తూ ఉంటాడు. తాజాగా పై కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని పంచుకుంటున్నాడు. అయితే తాజాగా కరోనాపై కూడా పాట విడుదల చేస్తానని ప్రకటించాడు వర్మ. ఈ వైరస్ పై సొంతంగా పాట పాడానని ట్విట్టర్లో తెలిపాడు. ఆ పాటను బుధవారం సాయంత్రం 5:30లకు విడుదల చేస్తాననన్నాడు. ఇది కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన “కనిపించని పురుగు” అనే పాట ప్రోమో...చెవులకి మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం 5.30 కి స్ప్రే చేయబోతున్నాను. అని మంగళవారం వర్మ ట్వీట్ చేశారు. ‘ కనిపించని పురుగు.. కరోనా అనే ఒక పురుగు. నలిపేద్దామంటే అంత సైజ్ లేదు దానికి... పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి. అదే దాని బలం. అదే దాని దమ్ము. ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చోచ్చు. but it is just పురుగు అంటూ వర్మ పాట పాడి పోస్టుచేశారు. మొత్తం పాట ఇవాళ సాయత్రం 5:30లకు విడుదల చేస్తానన్నారు. కరోనా వైరస్‌ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుంటే... వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్లో కామెంట్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకరిస్తున్నాడు. గతంలో కూడా ‘ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా కోసం వర్మ పాట పాడారు. ఆ పాటను కూడా అయినా ఇలానే నెటిజన్ల కోసం ముందుగా సోషల్ మీడియాలోనే పోస్టు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wGXyJj

Vivo S6 With 5G Support, Quad Rear Cameras, 4,500mAh Battery Launched

Vivo S6 is official in China, and the phone comes with Exynos processor and a quad camera setup at the back. The phone has a waterdrop-style notch display, and it packs a large 4,500mAh battery...

from NDTV Gadgets - Latest https://ift.tt/347III4

'My worry relates to possibility of social collapse'

'The theme of death seems to be a theme about which many of us, raised in Western societies, have almost completely removed from consciousness; it represents a theme that is suddenly and forcefully resurging now.'

from rediff Top Interviews https://ift.tt/2JqNarI

Musk Offers FDA-Approved Ventilators Free of Cost to Hospitals

Tesla Chief Executive Elon Musk said on Tuesday the company has extra FDA-approved ventilators that can be shipped free of cost to hospitals within regions where the electric carmaker delivers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UQjHgj

'We are prepared for the worst'

'As of this moment, we have 1,173 ventilators, 2,695 ICUs and about 10,408 plus isolation beds.'

from rediff Top Interviews https://ift.tt/340Nw1G

How Has Coronavirus Changed the Way We Play Pokemon Go?

Pokemon Go has introduced a few notable changes to make the game more stay-at-home friendly, and more improvements are in the pipeline as players stay at home to reduce the risk of coronavirus...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dHczvm

Watch the First Trailer for Four More Shots Please! 2, Out in April

The Four More Shots Please! season 2 trailer is here. Amazon Prime Video has given us our first look at the sophomore run of the women-centric Indian romantic comedy-drama series, which stars Sayani...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WV3gSv

Facebook to Donate $100 Million to Help News Media Hurt by Virus Outbreak

Facebook said Monday it was donating $100 million to support news organisations globally hurting from the coronavirus pandemic, citing the need for reliable information about the crisis.

from NDTV Gadgets - Latest https://ift.tt/33WzRJ7

Spotify Says Isolation Ups Interest in 'Chill' Music

People spending more time cooped up in their homes to curb the spread of the new coronavirus have changed their daily soundtracks, with many opting for more "chill" music, streaming service Spotify...

from NDTV Gadgets - Latest https://ift.tt/2yjBRzf

Facebook, Instagram Remove Brazil Leader's Video With Virus 'Misinformation'

Facebook and Instagram removed videos of Brazilian president Jair Bolsonaro on Monday, saying they spread misinformation about the coronavirus, a day after Twitter did the same.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bH4jK2

Give in to Nostalgia and Watch Free '80s G.I. Joe Episodes on YouTube

G.I. Joe maker Hasbro has released 15 episodes of its '80s half-hour animated series - G.I. Joe: A Real American Hero - for free on YouTube.

from NDTV Gadgets - Latest https://ift.tt/3awojP5

Akira Nandan: అకిరా నా ప్రాణం.. ఒక తల్లితో అలా చెప్తారా?: రేణు దేశాయ్ దిమ్మతిరిగే ఆన్సర్

వదినా మా నెక్స్ట్ హీరో, జూనియర్ పవర్ స్టార్ అకిరానందన్‌ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని రేణూ దేశాయ్ లైవ్ చాట్‌లో సలహా ఇవ్వగా ఎప్పటిలాగే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది పవన్ మాజీ భార్య . ‘అన్నా.. అకిరా మీకు హీరో కావొచ్చేమో.. వాడు నా కొడుకు. మీ కంటే కూడా నా ప్రాణం వాడు. ఒక తల్లికి అలా చెప్పకూడదు.. వాడు హీరో అయితేనే జాగ్రత్తగా చూసుకుంటాం అని కాదు.. వాడిని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత’ అంటూ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చారు రేణు దేశాయ్. ఇక ఒక్కసారి అకిరాని చూపించండి వదినా అంటే.. వాడికి చాలా సిగ్గు. నా ఇన్ స్టాగ్రామ్‌కి రాడు. అందుకే వాడి ఫొటో కూడా పెట్టడం లేదు’ అని సమాధానం ఇచ్చింది. ఇక ‘అలవైకుంఠపురములో’ సాంగ్స్ విన్నారా? అంటే.. యా.. సూపర్బ్ సాంగ్స్.. అన్నీ పాటలు విన్నాను. అందులోని సామజవరగమన సాంగ్ అకిరా ఎన్నిసార్లు విన్నాడో.. వాడి వల్ల నేను ఎన్నిసార్లు విన్నానో. అద్భుతమైన సాంగ్ అది’ అని అన్నారు రేణు. చిగురాకు చాటు చిలకా.. ఇక మరో నెటిజన్ లైవ్‌లోకి వచ్చి రేణు దేశాయ్ పాపులర్ హిట్ సాంగ్‌ ‘చిగురాకు చాటు చిలకా’ అనే పాట పాడమనగా.. ఆ పాటను గుర్తుతెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడింది రేణు. ఆ పాట నాకు తెలుసుకాని.. అది గుర్తురావడం లేదు.. ఏ పాట ఇది అంటూ మూడు పదాలు చెప్పి పాట పాడమని అనొద్దు. పూర్తి పాట చెప్తే గుర్తుకు వస్తుందని’ సరదాగా ఇన్ స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు రేణు దేశాయ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2X2xFOV

Monday 30 March 2020

Honor Play 9A Comes With Dual Rear Cameras and a Massive 5,000mAh Battery

Honor Play 9A has been announced in China and will be priced at CNY 899 (roughly Rs. 9,500) for the 4GB + 64GB model and CNY 1,199 (roughly Rs. 12,700) for the 4GB + 128GB model.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WUwalz

Poco F2 May Not End Up Being a Rebranded Redmi K30 Pro

Poco F2 launch in India was teased by the brand's General Manager C Manmohan during a virtual fan meet on Monday. Manmohan also reportedly quashed that rumours that indicated that Poco F2 would be a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2yeBLc6

Airbnb to Pay Hosts $250 Million for COVID-19 Cancellations

Airbnb on Monday said it is devoting $250 million to help would-be hosts survive financial losses from refunds given to guests who cancelled travel plans due to the coronavirus pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dF17Ad

Vampires and Tender Love...Daisy Shah's obsessions

'That's how you keep yourself alive and young.'

from rediff Top Interviews https://ift.tt/2JnXJfj

AI Tool Predicts Which Coronavirus Patients Get Deadly 'Wet Lung'

Researchers in the US and China reported Monday they have developed an artificial intelligence tool that is able to accurately predict which newly infected patients with the novel coronavirus go on to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Uwpbxu

Rajiv Bajaj: 'It is bound to be a slow recovery'

'When 99.9 per cent of the most vulnerable are above 65, I see no logic in this sweeping lockdown in a country in which 94 per cent are below 65.'

from rediff Top Interviews https://ift.tt/2WWXLCS

Honor 30S With Kirin 820 5G SoC, 64-Megapixel Camera Goes Official

Honor has launched a new phone called the Honor 30S that packs a quad rear camera setup and is powered by the new Kirin 820 5G SoC.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bCoMiT

Internet Curbs in Kashmir Hamper Coronavirus Fight

Dr Suhail Naik, president of the main doctors' association in Kashmir, said education drives seen elsewhere in India about the symptoms of the virus are impossible to run in the region.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UuPnbZ

Netflix Renews Castlevania for a Fourth Season

Netflix renewed its video game series adaptation Castlevania for a fourth season, just over three weeks after the release of the third season earlier in March.

from NDTV Gadgets - Latest https://ift.tt/2w0an0O

Lata Mangeshkar: 5 songs you must hear at this time

'Listen to my songs if they make you happy at home.'

from rediff Top Interviews https://ift.tt/2QY7dlI

Microsoft Says Skype Users Surge 70 Percent Amid Coronavirus Outbreak

The number of people using Microsoft's Skype video calling system has surged by 70 percent in a month to 40 million people presently, as more individuals stay home due to the coronavirus outbreak, the...

from NDTV Gadgets - Latest https://ift.tt/348zFGV

Microsoft Is Replacing Office 365 With Microsoft 365

Microsoft 365 will replace Office 365 on April 21, the Redmond company announced through an online briefing on Monday. Microsoft also announced Teams for consumers and a Family Sharing app.

from NDTV Gadgets - Latest https://ift.tt/39x1xoS

Money Heist, Extraction, The Departed, and More on Netflix in April

Money Heist season 4, Chris Hemsworth in Extraction movie, Ana de Armas on Netflix, The Departed, Pacific Rim: Uprising, Vir Das' Hasmukh, Yours Sincerely, Kanan Gill, Mindy Kaling's Never Have I...

from NDTV Gadgets - Latest https://ift.tt/3aqWPKN

'Nationalise all private banks!'

'One by one we are seeing these private banks taking people's money and mismanaging it.'

from rediff Top Interviews https://ift.tt/2WXHCNk

Chiranjeevi: శ్రీరామనవమికి చిరు ట్రీట్.. ట్విట్టర్ హీటెక్కడం ఖాయమే బాసూ!

మెగాస్టార్ చిరంజీవి శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకులకు ఏప్రిల్ 2న అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారంటే అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొరటాల దర్శకత్వంలో చిరు 152 మూవీకి సంబంధించిన ‘ఆచార్య’ టైటిల్‌‌ను మెగాస్టార్ ‘పిట్టకథ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రివీల్ చేసేశారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ మూవీ టైటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మెగా ట్వీట్స్‌తో ట్విట్టర్ హీటెక్కిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. మెగాస్టార్ ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత నిరంతరం ఇండస్ట్రీతో టచ్‌లో ఉంటూ అప్డేట్స్ అందిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలకమైన సూచనలు చూస్తూ.. కష్టల్లో ఉన్న ఇండస్ట్రీని ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)ని ఏర్పాటు చేసి విరాళాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ మరి కొంతమంది స్టార్లలో సాయం చేయలనే ప్రేరణ కలిగిస్తున్నారు. ఇక వీటితో పాటు హీరోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం.. మోహన్ బాబు లాంటి మిత్రులతో సరదాగా సంభాషిస్తూ ట్విట్టర్‌లోనూ మెగాస్టార్ సత్తా చూపిస్తున్నారు. కాగా గురువారం నాడు ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ లేదా ఏదో ఒక అప్డేట్ మాత్రం పక్కాగానే కనిపిస్తుండటంతో ‘ఆచార్య’ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రెజీనా స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. ఈ సాంగ్‌కి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, రామ్ చరణ్ నటిస్తున్నారనే వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీరామనవమి నాడు విడుదలయ్యే ఫస్ట్‌లుక్‌తో అయినా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QX2XCC

మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. అక్కడ థియేటర్స్ తిరిగి ప్రారంభం

కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. సినిమాలు విడుదల కాక.. షూటింగ్‌లు నిలిచిపోవడంతో వేలది మంది కళాకారులు, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని సినీ కార్మికుల ఆకలి కేకలతో ఇండస్ట్రీ క్షీణదశలో ఉంది. సుమారు ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రూ. 2000లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. ఇక థియేటర్ యజమానులు అందులో పనిచేసే వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బొమ్మ పడితేనే వాళ్లకు బువ్వ.. కరోనా మహమ్మారి కాటు వేయడంతో వాళ్లకు కూడు లేకుండా పోయింది. దీంతో వాళ్లను ఆదుకునేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి సాయం చేస్తూ సినీ కార్మికుల ఆకలి తీర్చుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలంతా పెద్ద మనసు చాటుకుంటూ సినిమా వర్కర్స్‌కి సాయం చేస్తూ విరాళాలు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ కరోనాను మోసుకువచ్చిన చైనా దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగౌతున్నాయి. అక్కడ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సినిమా ఇండస్ట్రీ‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. చాలా సినిమాలు విడుదలకు వాయిదా పడ్డాయి. దీంతో ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుకావడంతో తిరిగి థియేటర్స్ ప్రారంభం కాబోతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ సిటింగ్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వ సూచనల పాటిస్తూ పక్క పక్కను కూర్చునేలా కాకుండా సిటింగ్‌లో కనీసం మూడు అడుగుడు దూరం పాటిస్తూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చైనాలోని షాంఘై నగరంలోని శనివారం నుంచి సుమారు 200 థియేటర్స్‌లో తిరిగి ఓపెన్ కానున్నాయి. అయితే కరోనాతో కళ తప్పిన థియేటర్స్‌కి తిరిగి ప్రేక్షకుడు చేరుకోవడం కాస్త టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పాత సినిమాలనే వేస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమాలు కరోనా ఎఫెక్ట్‌తో రెండు మూడు రోజుల మాత్రమే ప్రదర్శితం అయ్యాయి. తిరిగి వాటిని రీ రిలీజ్ చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో థియేటర్స్ పునరుద్దరించి కొత్త సినిమాలను విడుదల చేసేందుకు చైనా ప్లాన్ చేస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bHBrBj

Redmi 9 Alleged Live Photos Leaked, Tipping Quad Rear Camera Setup

Redmi 9 smartphone's alleged live photos were shared on Twitter and Weibo. Tipster Sudhanshu Ambhore claims that Redmi 9 will come with MediaTek Helio G80 SoC and the quad camera setup will include a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2wM8o0v

Samsung Galaxy M11 With 5,000mAh Battery, Triple Rear Cameras Goes Official

Samsung has launched the Galaxy M11, a low-end Android phone that packs triple rear cameras and a 5,000mAh battery.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QWwMDr

ప్రభాస్ పెద్ద మనసు.. అదనంగా మరో రూ.50 లక్షల విరాళం

రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.4 అందజేసిన ప్రభాస్.. ఇప్పుడు సినీ కార్మికుల సహాయార్థం రూ. 50 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం వెల్లడించారు. దీంతో ప్రభాస్ విరాళం మొత్తం రూ.4.5 కోట్లకు చేరింది. కరోనా వైరస్ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు ఆర్థికంగా సాయం అవసరం. అందుకే, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు. ప్రభాస్ తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వానికి రూ.3 కోట్లు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున అందజేశారు. ఇప్పుడు, తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి ప్రభాస్ రూ.50 లక్షలు అందజేశారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసింది ప్రభాస్ ఒక్కరే. Also Read: ఇదిలా ఉంటే, సినీ కార్మికుల కోసం ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, నాగార్జున కోటి రూపాయలు, రామ్ చరణ్ రూ.30 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, నాగచైతన్య రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, శర్వానంద్ రూ. 15 లక్షలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రూ.10 లక్షలు, విశ్వక్‌సేన్ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు, బ్రహ్మాజీ రూ.75వేలు, ఆయన తనయుడు సంజయ్ రావు రూ.25 వేలు విరాళంగా అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dDmSAv

Samsung Galaxy M01 Specifications Tipped by Wi-Fi Certification Listing

Samsung Galaxy M01 is reported to have received its Wi-Fi certification, which hinted that the Galaxy M01 will run on Android 10 out of the box and come with dual-SIM capabilities.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bEqwsa

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... మరో మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్

మెగాస్టార్ అభిమానులకు మరో శుభవార్త రానుంది. మరో మూడు రోజుల్లో చిరంజీవి సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ‘ఆచార్య’ పేరుతో కొరటాల శివ దర్శకత్వంతో మెగా స్టార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ్రీరామ‌న‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఉగాది సందర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుదల చేద్దామని భావించినప్పటికీ అదే రోజున చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే కూడా రావడం. ఆ తర్వాత చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ కూడా విడదుల కావడంతో... ఆచార్య పోస్టర్ రిలీజ్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో మూడు రోజుల్లో శ్రీరామినవమి వస్తుండంతో ఫస్ట్ లుక్‌తో మెగాస్టార్‌ సంద‌డి చేస్తారనేది టాలీవుడ్ టాక్. ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగ‌స్టులో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్స్ అన్ని ఆగిన సంగతి తెలిసింది. దీంతో మూవీ విడుదల కూడా ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా విశేషాలు చూస్తే... ఇందులో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సామాజిక కోణంలో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరుతో మరోసారి కాజల్ జతకట్టనుంది. ముందుగా త్రిష అనుకున్నప్పటికీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్‌సెస్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పకున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో అందాల చందమామ టీమ్ ఫిక్స్ చేసింది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా ఆచార్య నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందని తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ RRR మూవీ మోషన్ పోస్టర్‌తో మెగా అభిమానులంతా పండగ చేసుకున్నారు. ఇప్పుడు చిరు సర్ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ykiwxZ

How ISP Engineers on the Ground Are Keeping You Connected

ISPs and telcos including Airtel, ACT Fibernet, Excitel, Reliance Jio, and Spectra have also brought various upgrades to their existing systems to keep the Internet up and running for the masses in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QWoFGZ

Nithiin Birthday: నితిన్‌కి ‘మెగా’ సర్ ప్రైజ్.. బర్త్ డే బాయ్ ఆనందానికి అవధుల్లేవ్

ఈ మధ్యనే ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ‘రాననుకున్నావా?? రాలేననుకున్నావా’? అంటూ వరుస ట్వీట్‌లతో చెలరేగిపోతున్నారు. ఇప్పటికే 282 K ఫాలోవర్స్‌ చిరుని ఫాలో అవుతున్నారు. తాజాగా నేడు హీరో నితిన్ పుట్టిన రోజు కావడంతో విషెష్ అందిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. హ్యాపీ బర్త్ డే నితిన్.. మీరు ప్రజాక్షేమం కోసం మీ పర్శనల్ లైఫ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నారు. కరోనాపై పోరాడుతున్నయోధుడు అని అనిపించారు. ఇలాంటి పోరాటం ఉంటే కరోనా మన దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. మీకు మీకు కాబోయే భార్య షాలిలికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక కరోనాకు తన వంతుగా అందరికంటే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందించిన నితిన్‌కి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. కాగా మెగాస్టార్ నుంచి తనకు మెగా బర్త్ డే విషెష్ అందడంతో నితిన్ ఆనందానికి అవధులు లేవు.. ‘థాంక్యూ సోమచ్ సార్.. వెరీ స్వీట్ ఆఫ్ యు సార్’ అంటూ రిప్లై ఇచ్చి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు నితిన్. ఇక నితిన్‌తోనే కాకుండా నితిన్‌కి కాబోయే భార్య షాలిని ఫ్యామిలీతో చిరుకి మంచి రాజకీయ పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షాలిని రెడ్డి తెలంగాణ నాగర్ కర్నూల్‌కి చెందిన డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ కూతురు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నూర్జహాన్ పీఆర్పీలో చేరి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి మెగాస్టార్‌కి నితిన్ అత్తింటితో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులు, కళాకారులను ఆదుకునేందుకు చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.)ని నెలకొల్పారు. ఈ ఛారిటీకి ఇండస్ట్రీ తరుపున మంచి స్పందన లభించింది. వరుణ్ సందేశ్ 20 లక్షలు, రవితేజ 20 లక్షలు, శర్వానంద్ 15 లక్షలు, దిల్ రాజు 10 లక్షలు, విశ్వక్ సేన్ రూ. 5 లక్షలు, లావణ్య త్రిపాఠి రూ. 1 విరాళాలు ప్రకటించడంతో వారిని అభినందిస్తూ ట్వీట్స్ చేశారు చిరు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bydtIz

OnePlus Confirms It Will Bring Always-On Display Feature

OnePlus has assured users that it will be bringing Always-On display as a feature for its devices in future software updates. It could also be seen on the OnePlus 8 series of devices, expected to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UrBMSB

Celebrities, Please Stop Spreading Misinformation on Social Media

The COVID-19 pandemic has been spreading like wildfire around the world, so too has the misinformation and fake rumours about the disease on social media platforms.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dOs30C

WhatsApp Limits the Length of Status Videos to 15 Seconds in India

WhatsApp has implemented a cap of 15 seconds for videos users can upload and share as their status story in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WRPdgl

Watch the trailer for TVF's Panchayat, out in April on Prime Video

Amazon Prime Video and The Viral Fever (TVF) have revealed their second series collaboration in Panchayat. Amazon has announced an April 3 release date for Panchayat and unveiled a trailer for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2wLWZxL

Apple Watch Series 6 Tipped to Feature Touch ID, Blood Oxygen Detector

Apple's rumoured device, the Apple Watch Series 6 will reportedly come with blood oxygen detectors and Touch ID. It will also come with watchOS 7 but that the aforementioned software will not be...

from NDTV Gadgets - Latest https://ift.tt/2xv8mKD

Sunday 29 March 2020

OnePlus 8 Pro, OnePlus 8 Specifications, Colour Variants, and More Leaked

OnePlus 8 and OnePlus 8 Pro specifications have leaked suggesting 30x digital zoom for the OnePlus 8 Pro and a triple camera setup for the OnePlus 8.

from NDTV Gadgets - Latest https://ift.tt/39s0nv3

నితిన్ బర్త్ డే గిఫ్ట్.. కొత్త సినిమాల పోస్టర్స్ సందడి

నేడు (మార్చి 30) హీరో బర్త్ డే కావడంతో తన అప్ కమింగ్ మూవీస్ పోస్టర్స్‌తో సందడి చేస్తున్నారు నితిన్. ఆదివారం నాడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగ్ దే’ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో నితిన్‌ని జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో నితిన్, కీర్తి సురేష్‌లు అను అర్జున్‌లుగా కనిపించబోతున్నారు. కాగా భవ్యా క్రియేషన్స్ టీమ్ ప్రొడక్షన్ నెం. 12లో నితిన్ మరో సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కగా.. నితిన్‌కి బర్త్ డే విషెష్ అందిస్తూ బర్త్ డే పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా కన్ను కొట్టుడుతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ప్రియా వారియర్ నటిస్తోంది. ఎం.ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధంచిన పోస్టర్‌లో నితిన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే హీరో నితిన్.. కరోనా వైరస్ ప్రభావంతో వచ్చేనెల 16న దుబాయ్‌లో జరగాల్సిన తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ.. కరోనా నివారణ చర్యల్లో భాగంగా అందరికంటే ముందు స్పందించి ప్రభుత్వానికి రూ.20 లక్షల సాయం అందించారు నితిన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bzVMZ3

Economy: 'March impacted. April, May will get hit'

'This is a period of significant uncertainty, of unknown unknowns.'

from rediff Top Interviews https://ift.tt/341jv1N

Watch a Rick and Morty Anime Short as You Wait for Rest of Season 4

While the second half of Rick and Morty season 4 still doesn't have a release date, Adult Swim gave us a surprise short film over the weekend called "Samurai & Shogun", which as you can expect,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WP0XAp

SoftBank-Backed OneWeb Files for Chapter 11 Bankruptcy Plan, Cuts Jobs

OneWeb, the satellite operator backed by Japan's SoftBank Group, said it has filed for Chapter 11 bankruptcy to pursue a sale of its business and and has cut its workforce amid the coronavirus...

from NDTV Gadgets - Latest https://ift.tt/2xBMcpL

'Bad times don't last'

'At this time, staying in the game is more important.'

from rediff Top Interviews https://ift.tt/39tpVYG

Twitter Removes Two Bolsonaro Tweets Questioning Virus Quarantine

Two tweets by Brazilian president Jair Bolsonaro in which he questioned quarantine measures aimed at containing the novel coronavirus were removed Sunday, on the grounds that they violated the social...

from NDTV Gadgets - Latest https://ift.tt/33St9DY

ఇంకెవరు మన లచ్చక్కే... వర్మ ట్వీట్‌కు మంచు మనోజ్ రిప్లై

ఆదివారం ఓ ట్వట్ చేశారు. ఓ చిన్నపాప చేసిన టిక్ టాక్ వీడియోను ఆయన తన పేజీలో పోస్టు చేశారు. అందులో ఆ అమ్మాయి తల్లి మిలుకు తాగుతావా మిలుకు అంటూ చిన్నారిని అడుగుతుంది. దానికి ఆ చిన్నారి మిలుకు కాదది మిల్క్. అంటూ ఆ పదాన్ని ఎలా పలకాలో వివరిస్తాది. అయితే ఆ వీడియోలో లిటిల్ గర్ల్ ఎవరిని ఇమిటేట్ చేస్తుంది అని వర్మ నెటిజన్లకు ప్రశ్నించాడు. దీనిపై స్పందించని ఇవాళ బదులిచ్చాడు. ట్విట్టర్ ‌లో ‘ ఇంకెవరు మన లచ్చక్క. అమ్మో నేను అయిపోయాను. ఎటూ పారిపోలేను కూడా’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వర్మ పెట్టిన ట్వీట్‌కు నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. అంటూ ట్వీట్ చేశారు. మరికొందరు అయితే అదే టిక్ టాక్ వీడియోను కూడా పోస్టు చేశారు. ఇంకొందరు మంచు లక్ష్మీ డైలాగ్స్‌ను ఇమిటేట్ చేసిన వీడియోలను పెట్టారు. ఇక మంచు మనోజ్ పెట్టిన పోస్టుకు కూడా ఆయన అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. నువ్వు సూపర్ అన్న అంటూ కితాబిస్తున్నారు. మనోజ్ చాలా స్పోర్టివ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకొందరు అయితే ఎక్కడికి పారిపోలేవు అన్నా ఇప్పటికే దేశంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ ట్వీట్ పెడుతున్నారు. మొత్తం మీద మరోసారి వర్మ వల్ల మంచు లక్ష్మీ హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో మరోసారి లక్ష్మక్క డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై మరి ఆమె స్పందిస్తుందో లేదో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QTsNYv

'World has been transformed into a huge laboratory'

'Hopefully, people will understand that, beyond medical vaccination plans, in the future we will also need to implement some 'social inoculation' plans.'

from rediff Top Interviews https://ift.tt/2QWTUlh

మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన బన్నీ పోస్ట్.. అది అవసరమా అంటూ ట్రోల్స్

‘చెప్పను బ్రదర్’.. అంటూ ఆ రోజుల్లో మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూశారు స్టైలిష్ స్టార్ . పనికట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘డీజే’ సమయంలో అల్లు అర్జున్‌ని ట్రోల్ చేశారు. మెగా హీరోగా మెగా ఆశీస్సులతో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే.. కానీసం వాళ్ల పేరుని కూడా చెప్పడానికి ఇష్టం లేదు బ్రదర్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కాలింది. అసలే పవన్ ఫ్యాన్ పైగా ఇగో హర్ట్ అయితే రచ్చ మామూలుగా ఉండదుగా.. అల్లు అర్జున్‌కి సంబంధించిన ఏది వచ్చినా దాన్ని పనికట్టుకుని డిస్ లైక్స్ చేసేవారు. అప్పట్లో దువ్వాడ జగన్నాథం టీజర్, ట్రైలర్‌లు డిస్ లైక్స్‌తో రికార్డుల కెక్కాయి అంటే అది పవన్ ఫ్యాన్స్ చేసిన పనే అని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అయితే ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది కదా.. ప్రతి హీరో సినిమాకి వెళ్లి పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరవడం కరెక్ట్ కాదని నాగబాబుతో సహా అందరూ చురకలేశారు. అరే ఇదంతా అయిపోయి ముచ్చట. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తో బన్నీ కలవడం. ఇద్దరి మధ్య సమస్యసమసిపోవడం జరిగిపోయింది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంటే బన్నీ కూడా. మెగా హీరోల్లో బన్నీ కూడా టాప్ స్టార్. పలు సందర్భాల్లో సైతం బన్నీ.. తమకి ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది అంటే అది కేవలం గారు మాకు ప్లాట్ ఫామ్ వేయడం వల్లే అని చెప్పారు కూడా. అయితే అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయిన సందర్భంగా థాంక్స్ చెప్తూ ఫేస్ బుక్‌ల పెట్టిన పోస్ట్ మెగా ఫ్యాన్స్ మధ్య మళ్లీ చిచ్చు పెట్టింది. గంగోత్రి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. 17 ఏళ్లుగా తనని సపోర్ట్ చేస్తూ వస్తున్న తెలుగు ప్రేక్షకులకు అలాగే తన ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగోత్రి సినిమాతో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు, అలాగే చిత్ర నిర్మాతలుగా ఉన్న అశ్వనీదత్, అల్లు అరవింద్‌లకు ఆ చిత్రంలో నటీనటీనటులకు, టెక్నీషియన్‌లకు థాంక్స్ తెలియజేశారు. Read Also:

కాగా ఈ పోస్ట్‌లో ఎక్కడా మెగా స్టార్ ప్రస్తావన లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మెగా హీరోగా అరంగేట్రం చేసిన బన్నీ చివరకి ఆ మెగా స్టార్‌నే మరిచిపోవడం ఏంటి?.. పైగా తన పోస్ట్‌‌లో ‘మై ఆర్మీ’ అని పెట్టుకోవడం అవసరమా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక అదే పోస్ట్‌లో Greatfull అని రాయడంతో ‘అన్నయ్యా ఆక్స్ ఫర్డ్‌తో పాటు అన్ని డిక్షనరీలు తిరగేశా.. కాని ఈ Greatfull పదానికి అర్థం చెప్పలేకపోతుంది. అది Greatfull కాదు Grateful అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wCLXLl

Coronavirus: Are you anxious, worried? Read this!

'Restrict the amount of time you spend on social media.'

from rediff Top Interviews https://ift.tt/2wARxxL

వాళ్ల కష్టాలతో పోలిస్తే మనది కష్టమే కాదు: లాక్‌డౌన్‌పై పూరి జగన్నాథ్

వాళ్ల కష్టాలతో పోలిస్తే మనది కష్టమే కాదు: లాక్‌డౌన్‌పై పూరి జగన్నాథ్




from Telugu Samayam https://ift.tt/2QUWqsm

బర్త్‌డే రేపు.. ఫ్రెండ్ అంటావ్ మళ్లీ: కీర్తి సురేష్ గాలి తీసేసిన నితిన్

హీరో నితిన్ సినిమాల్లో చాలా క్యూట్‌గా, లవర్ బోయ్‌లా కనిపిస్తారు కానీ.. బయట మాత్రం చాలా అల్లరి. అవతలవాళ్లని ఆటపట్టిస్తూ ఉంటారు. ‘భీష్మ’ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో రష్మిక మందనను ఎలా ఆటపట్టించారో మనం చూశాం. రష్మిక కుక్క బిస్కెట్లు తింటారంటూ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పేశారు. ఇది కాస్త బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కీర్తి సురేష్ గాలి తీసేశారు నితిన్. దీనికి కారణం ఆమె ఒక్కరోజు ముందు నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం. నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా ‘రంగ్ దే’ అనే సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘తొలిప్రేమ’, ‘మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం (మార్చి 30న) నితిన్ పుట్టినరోజును పురష్కరించుకుని ఒక్కరోజు ముందు.. అంటే ఆదివారం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అర్జున్‌గా నితిన్, అనుగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. Also Read: అయితే, ఈ మోషన్ పోస్టర్‌ను ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విషింగ్ యు ఎ హ్యాపీ క్వారంటైన్ బర్త్‌డే అర్జున్! లవ్, అను’’ అని కీర్తి సురేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నితిన్ రిప్లై ఇచ్చారు. తన చమత్కారాన్ని ప్రదర్శించారు. ‘‘పుట్టినరోజు రేపు అను.. బెస్ట్ ఫ్రెండ్ అంటావు మళ్లీ.. రేపు విష్ చెయ్యి మళ్లీ.. బై’’ అని సీరియస్‌గా కామెడీగా ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, గాయత్రి రఘురామ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, మాస్టర్ రోనిత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. రచన, దర్శకత్వం వెంకీ అట్లూరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2X2M7qb

కరోనా కష్టాలు.. బుద్ధిగా భార్య చెప్పింది చేస్తోన్న ఆలీ

కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడేందుకు 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూ కరోనాపై పోరాడుతున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్‌ను సెలబ్రిటీలు కష్టంగా భావించడంలేదు. తమ కుటుంబ సభ్యులతో గడపడానికి దొరికిన క్షణాలుగా భావిస్తున్నారు. అందుకే, తమకు ఇష్టమైన పనులు చేస్తూ ఇన్నాళ్లు తమకోసం పనిచేసినవాళ్లకు కాస్త విశ్రాంతిని ఇస్తున్నారు. కమెడియన్ ఆలీ అయితే తన భార్య చెప్పిన పనులన్నింటినీ బుద్ధిగా చేసేస్తున్నారు. ఈ మేరకు ఒక ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలో ఇల్లు శుభ్రంచేసే ఆలీ మాప్ స్టిక్ పట్టుకుని ఉన్నారు. ఆయన భార్య సుల్తానా బేగం ఇల్లు శుభ్రంచేసే లిక్విడ్‌ను మాప్ బాక్స్‌లో పోస్తుండగా.. స్టిక్ పట్టుకుని ఇళ్లు ఒత్తగానికి సిద్ధంగా ఉన్నారు ఆలీ. తాను రోజూ కార్లు కడుగుతున్నానని, ఇంట్లో పని చేస్తున్నానని ఆలీ చెప్పారు. కూరగాయలు కట్ చేస్తున్నానని, ఇల్లంతా శుభ్రపరుస్తున్నానని వెల్లడించారు. అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నానన్నారు. తన భార్య ఏ పని చెబితే అది బుద్ధిగా చేసేస్తున్నానని.. వంట కూడా చేస్తున్నానని తెలిపారు. Also Read: ‘‘నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాడిని. నేను వంట చేయడం వల్ల నా రూమ్‌‌మేట్స్ నన్ను అద్దె కట్టమనేవాళ్లు కాదు. అప్పుట్లో నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాడిని. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vVRyvG

Nithiin: ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్.. ఊపిరి తగిలే శ్వాసల్లో నితిన్, కీర్తి సురేష్

‘భీష్మ’ చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న హీరో జోరు మీద ఉన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ క్వీన్, జూ. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రేపు (మార్చి 30) నితిన్ బర్త్ డే కావడంతో ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్‌లుక్‌లో నితిన్, కీర్తి సురేష్‌లు ఊపిరి తగిలేటంత శ్వాసల్లో బందీలు అవుతూ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఈ చిత్రంలో అను, అర్జున్‌లుగా కనిపించబోతున్నారు నితిన్, కీర్తి సురేష్‌లు. తొలిసారి ఈ ఇద్దరూ కలిసినటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రం హిట్ కావడంతో నితిన్‌-నాగవంశీ కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3apMsac

మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకుంటా: రేణు దేశాయ్

రేణు దేశాయ్.. పరిచయం అవసరంలేని పేరు. ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ఆ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భార్యగా మారారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. కొన్నేళ్ల వైవాహిక జీవితం తరవాత పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి తన ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ముద్రను పోగొట్టాలని చూస్తున్నారు. రేణు. అందుకే, తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్లపాటు పిల్లలతో పూణేలో ఉన్న రేణు అక్కడ మరాఠీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే, కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తన టీమ్‌తో కలిసి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అయితే, అది సినిమా షూటింగా లేదంటే ఏదైనా డాక్యుమెంటరీనా అనే విషయం తెలీదు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆపేశారు. అప్పుడు షూటింగ్ చేసే సమయంలో వికారాబాద్‌లోని మారుమూల గ్రామాలను రేణు దేశాయ్ సందర్శించారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ఇప్పటికే రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ గ్రామాల్లో తిరగడం, అక్కడి వాతావరణాన్ని దగ్గరగా చూడటంతో రేణు దేశాయ్‌లో ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. Also Read: వికారాబాద్‌లోని ఓ గ్రామంలో అక్కడి పిల్లలతో తీసుకున్న వీడియో, అక్కడి పశువులు, వాతావరణం ఎలా ఉంటుందో చెప్పే వీడియోలను తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాను వ్యవసాయం చేయాలనుకుంటున్నానని ఈ పోస్ట్‌లోనే పేర్కొన్నారు. ‘‘గ్రామీణ జీవనాన్ని కోల్పోతున్నా.. అస్సలు ఇబ్బందిలేని సాధారణ జీవితం.. నా పిల్లలు కాలేజీకి వెళ్లడం ప్రారంభించిన తరవాత ఓ మారుమూల గ్రామంలో వ్యవసాయం చేయాలని నాకు బలమైన కోరిక ఉంది. కొన్ని కూరగాయలను పండించడం, 10 పిల్లులు, 10 కుక్కలు, పశువులను పెంచడం, అపరిమితంగా పుస్తకాలను సరఫరా చేయడం. ఇలా జరిగితే అదే నాకు స్వర్గం అవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది’’ అని రేణు పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WTxh50

అమేజాన్ ప్రైమ్‌లో ఆ సినిమా ఉంది... మీరిద్దరూ చూడండి: వర్మ

ివివాదాస్పద దర్శకుడు మరో ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఆయన రకరకాల ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస పనిలో పడ్డారు. కరోనా వైరస్‌తో లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు , కూడా క్వారంటైన్‌లో ఉన్నారన్నారు వర్మ. అందుకే వాళిద్దరు అమేజన్ ప్రైమ్‌లో ఉన్న ‘’ సినిమా చూడాలని కోరారు. అంతేకాదు ఆ సినిమా చూసి వారిద్దరు తనకు ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వాలన్నారు వర్మ. మరసారి వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ మారుతోంది. అప్పుడు పై నెటిజన్స్ స్పందించడం కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్లను ఎందుకు కదుపుతున్నావని ప్రశ్నిస్తున్నారు. కొందరు లోకేష్‌కు ట్యాగ్ చేసే దమ్ములేదా అని కూడా అడుగుతున్నారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ.. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తాజాగా జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించినట్టు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమా విషయంలో టీడీపీ వర్మపై అనేక రకాల విమర్శలు చేసింది. ర్మ కూడా ఈ సినిమాలో చంద్రబాబును, లోకేష్‌ను నెగిటివ్ క్యారెక్టర్లతో చూపించారని చాలామంది తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ తొలుత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన స్పందించి.. సినిమా టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. అయితే ఇప్పుడు వర్మ మరోసారి చంద్రబాబును లోకేష్‌ను ఆ సినిమా చూడాలంటూ ట్వీట్ చేయడంతో ఇప్పుడు మరోసారి అమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తెరపైకి వచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dEu932

చిరంజీవిని అప్పుడూ ఏరా అనేవాడిని ఇప్పుడూ ఏరా అనే పిలుస్తా: భాను చందర్

1978 నుంచి 2020 వరకూ హీరో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. 80 నాటి హీరోల్లో ఇతనూ ఒకరు. మన ఊరి పాండవులు, ఆడవాళ్లు మీకు మా జోహార్లు, సత్యం శివం, గూడచారి నెం.1, తరంగిణి ఇలా వందకు పైగా చిత్రాల్లో నటించిన భానుచందర్.. ఇటీవల హిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవికి మంచి మిత్రుడు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. గారు నేను ఒకే రూంలో ఉండేవాళ్లం. మన ఊరి పాండవులు మూవీ షూటింగ్‌ టైంలో మేం ఒకే రూంలో ఉన్నాం. అసలు వాడే నాకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ డ్రైవ్ చేయడం నేర్పించాడు దోయకాయల పల్లిలో. రేయ్.. నీకు బైక్ తోలడం వచ్చా? అని అడిగాడు.. నాకు టూ వీలర్ రాదురా.. కారు తోలుతా అంటే.. ఛా!! రారా అని ఆ దగ్గర్లో ఎవరో రాజుగారో రెడ్డిగారో ఉండేవారు ఆయన బైక్ తీసుకుని నాకు డ్రైవింగ్ నేర్పించాడు. మేం ఇద్దరం చాలా సరదాసరదాగా ఉండేవాళ్లం. రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే.. గంట గంటకు వర్షం వచ్చేది. ఆ టైంలో బాపు గారు పిలిచి.. భాను నువ్ కరాటే చేస్తావ్ అంట కదా.. చేయి అంటే చిరంజీవి, నేను స్లోమోషన్‌లో కరాటే చేసేవాళ్లం. మేం ఇద్దరం చాలా క్లోజ్. వాడికి నాకు స్నేహంలో ఎప్పుడూ మార్పులేదు. అప్పుడు ఏరా ఏరా అనుకున్నాం ఇప్పుడు ఏరా ఏరా అనుకుంటాం. వాడు చాలా సరదా మనిషి. దాన్ని గురించి చెప్పడం కంటే అనుభవిస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఏడాది మేం అంతా కలుస్తూ ఉంటాం.. ఈ ఏడాది కూడా కలిశాం. నెక్స్ట్ ఇయర్ మేం అంతా కలిసి గోవా వెళ్లబోతున్నాం’ అంటూ చిరుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు భాను చందర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3asNNNo

హ్యాపీ బర్త్‌డేరా జున్ను.. కొడుకుతో నాని ఆటలు

సాధారణంగా సినిమా హీరోలకు కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది. రాత్రింబవళ్లు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోలు.. ఒక సినిమాకు మరో సినిమాకు మధ్యలో వచ్చే విరామంలో ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లు వేస్తుంటారు. కానీ, ఇంట్లోనే భార్య, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేరు. అయితే, కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ సినిమా హీరోలను తమ ఫ్యామిలీకి బాగా దగ్గర చేసిందని చెప్పుకోవాలి. ఈ 21 రోజులూ ఇంట్లోనే ఖాళీగా ఉండే హీరోలు భార్య, పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారు. నేచురల్ స్టార్ నాని తన కుమారుడు జున్ను (అర్జున్)తో ఆడుకుంటూ మధుర క్షణాలను గడుపుతున్నారు. ఈరోజు (మార్చి 29)న జున్ను మూడో పుట్టినరోజు. ఈ సందర్భంగా జున్నుకి నాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డేరా జున్ను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో జున్నును ముద్దాడుతున్న ఫొటోను కూడా పొందుపరిచారు. ఆ తరవాత కాసేపటికి ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు నాని. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. కొడుకుతో పాటు మంచం మీద పడుకుని ఐరన్ మ్యాన్ కోసం ఊసులాడుతున్నారు. వచ్చీరాని మాటలతో జున్ను నాన్నకు ఐరన్ మ్యాన్ గురించి చెప్పేస్తున్నాడు. నాన్న ముక్కుపట్టుకుని పిసికేస్తు్న్నాడు. ముద్దులు పెడుతున్నాడు. మొత్తానికి ఈ వీడియో మాత్రం చాలా ముద్దుముద్దుగా ఉంది. కాగా, 2012 అక్టోబర్ 27న నాని, అంజన వివాహం జరిగింది. 2017 మార్చి 29న నాని భార్య అర్జున్‌కు జన్మనిచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QRxPV6

నితిన్ పెళ్లి వాయిదా.. ఎమోషనల్ పోస్ట్‌తో అఫీషియల్ ప్రకటన

కరోనా ప్రభావ పరిస్థితుల దృష్ట్యా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు హీరో నితిన్. తన స్నేహితురాలు, డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 15న పెళ్లి, 16న దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌లో ఈ పెళ్లి వేడుకను అంగరంగవైభవంగా జరిపేందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ డెస్టినేషన్ మ్యారేజ్‌కు 100 మంది గెస్ట్‌లను కూడా ఆహ్వానించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో దుబాయ్‌తో పాటు అన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ డెస్టినేషన్ పెళ్లి దుబాయ్‌లో జరిపించమే ప్రధాన సమస్యగా మారడంతో హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియా ద్వారా చేశారు. ‘‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడిఉన్నాయో మీకు తెలుసు. అత్యవరస పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్ డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని మిమ్మిల్ని ప్రార్ధిస్తున్నాను. అంతే కాదు.. లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసి కట్టుకట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లలో మనం కాలు మీద కాలేసుకుని కూర్చుని మన కుటుంబంతతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్టు, ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ నితిన్’’ అంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు నితిన్. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తన వంతు సాయంగా రూ. 20 లక్షలు విరాళాన్ని ప్రకటించారు హీరో నితిన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wK8mGt

సినీ కార్మికులకు అండగా మాస్ మహారాజ్... రూ. 20లక్షలు అందించిన రవితేజ

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కూడా మూతపడింది. షూటింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో పేద సినీ కార్మికుల కోసం ప్రముఖ సినీ స్టార్స్ తమ వంతు సాయాన్నిఅందిస్తున్నారు. వారి కోసం భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అగ్రహీరోల నుంచి కుర్ర హీరోల వరకు అంతా తమవంతు సాయంగా తోచినంత విరాళం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ రూ20 లక్షలు సాయం ప్రకటించారు. సినీ కార్మికుల కోసం తనవంతు సాయం చేస్తున్నానన్నాడు. పనుల్లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు రవితేజ. లాక్ డౌన్ తో రోజు వారీ సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం కోసం ఇప్పటివరకు చిరంజీవి, నాగార్జున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దగ్గుబాటి ఫ్యామిలీ తరపున రాణా, వెంకటేష్, సురేష్ బాబు కోటి రూపాయాలు విరాళం అందించారు. ఇక సూపర్ స్టార్ మహేష్, తారక్ రూ. 25 లక్షలు ఇచ్చారు. 21 రోజుల లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతు బాధ్యతగా విరాళాలు ఇస్తున్నారు. లాక్ డౌన్ మనకి అత్యంత అవసరమని… అందరూ ఇంటిలోనే ఉండి విధిగా పాటించాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రవితేజ అభిమానులు ఆయన విరాళంపై ప్రశంసలు అందిస్తున్నారు. నాలుగు మూవీలు వరుసగా ప్లాప్ అయినా.. కూడా 20 లక్షలు అందించిన నువ్వు సూపర్ అంటూ రవితేజపై ట్వీట్లు వేస్తున్నారు. ఈ ట్వీట్ కోసమే వెయిట్ చేస్తున్నామంటూ మరికొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు. నువ్వు రియల్ హీరో అన్న ప్లాప్స్‌లో కూడా ఇంత పెద్ద సాయం చేశావు అంటూ మరికొందరు రవితేజ అభిమానులు ప్రశంసలతో ఆయనను ముంచెత్తుతున్నారు. ఇటీవలే విడుదలైన రవితేజ సినిమా డిస్కో రాజా కూడా బాక్స్ ఫీస్ వద్ద బోల్తా పడింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bvJG3h

What if kirana shops run out of stock?

'90 per cent of the food and grocery business is still with the kiranas.'

from rediff Top Interviews https://ift.tt/2wz9w7L

Saturday 28 March 2020

Corona Crisis Charity: వరుణ్ తేజ్ 20లక్షలు, శర్వా 15, దిల్ రాజు 10 ఇంకా..

కరోనా కష్టానికి టాలీవుడ్ ఆపన్న హస్తం అందిస్తోంది. కరోనా వైరస్ విజృంభనతో షూటింగ్‌లు లేక సినిమాలు విడుదల కాక వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని చాలా మంది కార్మికులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సాయం చేయడానికి టాలీవుడ్ స్టార్‌లు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి విరాళాలను ప్రకటిస్తూ వాళ్ల ఆకలి తీర్చుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ కరోనా క్రైసిస్ ఛారిటీకి మెగా ప్రిన్స్ రూ.20 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే శర్వానంద్ 15 లక్షలు, మాస్ కా దాస్ రూ. 5 లక్షలు, బడా ప్రొడ్యుసర్ దిల్ రాజు రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Up4dAI

మళ్లీ మిడిల్ ఫింగర్ ఎత్తిందండోయ్.. బూతుల వరద బాబోయ్

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మనందరం వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. చేతులకు గ్లౌజ్, శానిటైజర్స్ ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా వైరస్ ఉన్న వ్యక్తి నోటి నుండి వచ్చే తుపర్లు, తుమ్ములు, దగ్గు కారణంగా కారణంగా ఒకర్నుంచి ఒకరికి ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుండటంతో ముక్కు, నోరు కవర్ అయ్యేలా ధరించే వాటిని మాస్క్‌లు అని పిలుస్తున్నాం. అయితే వీటికి కూడా తన మార్క్ నామకరణం చేసుకుంది వివాదాస్పద నటి . బూతుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వల్గారిటీ లేనిదే పోస్ట్ పెట్టినా కిక్ ఉండదని అనుకుంటారో ఏమో కాని.. ఈ మాస్క్‌కి ‘మై నోస్ డ్రాయర్’ అంటూ పేరుపెట్టి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. అంతటితో ఆగిందా... ఏమైందో ఏమో కాని తనకు అలవాటుగా మారిన మిడిల్ ఫింగర్‌ని మళ్లీ లేపింది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను బండబూతులు తిడుతూ మీడియా ముందే మిడిల్ ఫింగర్‌ని చూపించింది శ్రీరెడ్డి. ఆ తరువాత పలు సందర్భాల్లోనూ వేలికి పనిచెప్పింది. తాజాగా మరోసారి తన మిడిల్ ఫింగర్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ మిడిల్ ఫింగర్ పోస్ట్‌పై నెటిజన్లు రెచ్చిపోయారు.. బూతుల పంచాంగం విప్పుతూ రెండు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. వాళ్ల బూతులకు సైతం శ్రీరెడ్డి రిప్లైలు ఇస్తూ వాళ్లను మరింత రెచ్చగొట్టింది. కొంతమంది అయితే కరువు బాపతు సంఘం నుంచి వచ్చిన వాళ్లలా శ్రీరెడ్డిని డైరెక్ట్‌గానే మ్యాటర్ గురించి అడిగేస్తున్నారు. వామ్మో ఇంతమంది బ్యాడ్ కోబ్రాస్ ఉన్నారా అంటూ రియాక్ట్ అయ్యి బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్లకు హాట్ రిప్లైస్ ఇస్తోంది శ్రీరెడ్డి. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలే కరోనాతో ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండటంతో అదే పనిగా శ్రీరెడ్డి పోస్ట్‌లకు లైక్‌లు కామెంట్స్ షేర్స్ మోత మోగిస్తున్నారు. ఈ పోస్ట్‌లతో పాటు సామాజిక బాధ్యతగా కరోనా వైరస్ నిర్మూలకు చాలా మంది డొనేషన్లు అందిస్తుండటంతో వారిని అభినందిస్తూ పోస్ట్‌లు పెట్టింది. ఎన్టీఆర్, ప్రభాస్‌లను అభినందిస్తూ.. జగన్ ప్రభుత్వానికి సాయంగా నిలిచిన వారికి జైకొట్టింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Jpf4nU

'We have to treat the economy as if this is wartime'

'We have to stop thinking about GDP and look at the impact on output and unemployment.'

from rediff Top Interviews https://ift.tt/2Joleos

Samsung Galaxy M11 Alleged Specifications, Renders Leaked Ahead of Launch

A new leak has surfaced online, claiming to bring us another look at this upcoming Samsung smartphone. The leak includes various official-looking renders of the Galaxy M11 as well as the alleged...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UGPss5

మరో సినీనటికి కరోనా పాజిటివ్.. మూలికలు తీసుకుంటూ వీడియో

కరోనా మహమ్మారి విజృంభనకు మరో నటి బలైంది. ఇతర దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలబ్రిటీలు, దేశ ప్రధానుల్ని సైతం కబలిస్తోంది ఈ భయంకర వైరస్. రోజుకి వందలాది మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. వేలాదిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో ప్రముఖ అమెరికన్ నటి, జుమాంటీ ఫేమ్ లారా బెల్ బండీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వివరించింది బెల్ బండీ. ఈమె వయసు 38 ఏళ్లు కాగా.. గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, తలనొప్పి, చాతి నొప్పి, జ్వరంతో బాధపడుతున్నతాను.. అంతకంతకూ వ్యాధి తీవ్రత పెరగడంతో శ్వాసకోస సంబంధమైన సమస్యలు సైతం వచ్చాయని.. ఈ తరుణంలో కరోనా వైరస్‌పై సరైన అవగాహన లేక వ్యాధి నిర్థారణకు ఆలస్యం అయ్యిందని చెప్పారు. అయితే కరోనా పాజిటివ్ అని తేలినతరువాత స్వీయ గృహనిర్బంధంలో ఉన్నాను. ప్రస్తుతం స్వీయ నిర్భందంలో ఉన్నాను.. పరిస్థితి అదుపులోనే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.. వారి వైద్యంతో పాటు మూలికలను తీసుకుంటున్నా. భయపడాల్సిన అవసరం లేదు.. దయచేసి ఎవరూ బయటకు రాకండి.. పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించండి. కరోనా వస్తే చనిపోతారనే భయం వద్దు.. సరైన ఆరోగ్య పరిరక్షణలు పాటిస్తే తిరిగి మామూలు మనుషులు అవ్వొచ్చు’ అంటూ తెలియజేశారు బెల్ బండీ. కాగా ఈమెతో పాటు హాలీవుడ్ నటులు ప్రముఖ నటుడు టామ్‌ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్, ‘జేమ్స్‌ బాండ్‌’ నటి ఓల్గా కురీలెన్కో ఆల్రెడీ, ఇద్రిస్ ఎల్బా, ఆండీ కెహెన్ తదితరులు కరోనా బారిన పడ్డారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UMNneb

Mi 10 Pro vs Mi 10 vs Mi 10 Lite

In this article, we take a look at how the Mi 10, Mi 10 Pro, and Mi 10 Lite stack up against each other in terms of price and specifications. Xiaomi on Friday had unveiled the Mi 10-series smartphones...

from NDTV Gadgets - Latest https://ift.tt/2WXmp6p

Google to Donate $800 Million in Response to Coronavirus Crisis

Google on Friday pledged $800 million worth of support in response to the coronavirus pandemic for health organisations, researchers and businesses impacted by the crisis.

from NDTV Gadgets - Latest https://ift.tt/2yiMIK1

మిత్రమా.. మార్పు రావాలి: మోహన్ బాబుకు చిరు మరో పంచ్

చిరంజీవికి చమత్కారం బాగా ఎక్కువైందని ఈ మధ్య వినిపిస్తోన్న మాట. నిజానికి ఈ మధ్య కాలంలో ఆయన హాజరైన వేడుకలు, కార్యక్రమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. ఇక రాజకీయాలకు టాటా చెప్పి తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించారు. ఇండస్ట్రీకి పెద్దన్న పాత్రను పోషిస్తూ చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే, స్టార్ హీరోలు నటించిన సినిమాల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో మాట్లాడుతూ తన చమత్కారంతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్‌టైన్మెంట్‌ను పంచుతున్నారు. కేవలం ఇలాంటి వేడుకల్లో అందించే ఎంటర్‌టైన్మెంట్ సరిపోదని ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి ఉగాది నాడు (మార్చి 25న) సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచిన విషయం తెలిసిందే. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన అభిమానులు, ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. అయితే, ట్విట్టర్‌లో కూడా తన చమత్కారంతో అభిమానులను కట్టిపడేస్తున్నారు చిరంజీవి. ముఖ్యంగా తన మిత్రుడు, సహ నటుడు మంచు మోహన్ బాబుతో ఆయన చేస్తోన్న కామెడీ బాగా హైలైట్ అవుతోంది. Also Read: ట్విట్టర్‌లో చేరిన చిరంజీవికి ట్విట్టర్‌లోకి స్వాగతం పలుకుతూ మోహన్ బాబు 26వ తేదీన ట్వీట్ చేశారు. ‘‘మిత్రమా వెల్‌కమ్’’ అని చిరంజీవిని ట్యాగ్ చేసి మోహన్ బాబు సింపుల్ ట్వీట్ చేశారు. దీనికి చిరంజీవి అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘‘థాంక్యూ మిత్రమా మోహన్ బాబు. రాననుకున్నావా.. రాలేననుకున్నావా?’’ అంటూ ‘ఇంద్ర’ సినిమా డైలాగుతో చిరంజీవి పంచ్ వేశారు. ఈ ట్వీట్‌కు మోహన్ బాబు స్పందిస్తూ.. ‘‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెపుతాను’’ అని పేర్కొన్నారు. మోహన్ బాబు ట్వీట్‌కు ఇప్పుడు మరోసారి పంచ్ వేశారు చిరంజీవి. ‘‘మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి. కౌగిలింతలు వద్దు. కరచాలనాలు వద్దు. నమస్తే మాత్రమే పెడదాం! సామాజిక దూరం తప్పక పాటించాలి. మనవాళ్లని ఎలా రక్షించుకోవాలి అనే విషయంలో మరింత అవేర్‌నెస్ కోసం మన లక్ష్మీ ప్రసన్న చేసిన వీడియో చూడు’’ అని మోహన్ బాబుకు చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మోహన్ బాబు మరింత తెలివిగా స్పందించారు. ‘‘మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం’’ అని రిప్లై ఇచ్చారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా సాగుతోన్న సంభాషణ అందరికీ మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను ఇస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39oOBl7

Tata Sky Broadband Customers to Get Free Landline Service Soon

Tata Sky Broadband customers will get a free landline service soon, the Internet service provider revealed through a poster featured on its website.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aoebIk

సినీ కార్మికులకు కోటి విరాళం ఇచ్చిన నాగార్జున

కరోనా వైరస్ ప్రభావం కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో ఏప్రిల్ 14 వరకు ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటికి రావడానికి వీళ్లేదు. కాబట్టి, అప్పటి వరకు షూటింగ్స్ అన్నీ బంద్. ఆ తరవాత కూడా ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేదు. సినిమా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఆ ప్రభావం వాటి మీద ఆధారపడి బతికే సినీ కార్మికులపై పడింది. రోజువారీ వేతనానికి పనిచేసే చాలా మంది సినీ కార్మికులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఇప్పటికే చాలా మంది సినీ పెద్దలు విరాళాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సహాయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలోనే కింగ్ నాగార్జున నడిచారు. సినీ వర్కర్స్ సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ మనకి అత్యంత అవసమని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి డి.సురేష్ బాబు, వెంకటేష్, రానా సంయుక్తంగా కోటి రూపాయలు ప్రకటించారు. క‌రోనా వ్యాప్తి నిరోధంలో నిరంత‌రం శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద క‌ళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడ‌క్షన్స్‌ తరఫున కోటి రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతకు ముందు, సినీ కార్మికుల సంక్షేమం కోసం మహేష్ బాబు రూ.25 లక్షలు ప్రకటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కూడా తమ వంతు సాయాన్ని అందించారు. హీరో రాజశేఖర్ తన ఫౌండేషన్ తరఫున పేద సినీ కళాకారులు, కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూరగాయలను అందిస్తున్నారు. ఇలా, ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు తమవారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WWr08y

Facebook Live Now Accessible to Non-Facebook Users on Mobile

New Facebook Live feature, allowing non-Facebook users to livestreams on mobile, is already available to Android users and will be rolling out to iOS "in the coming weeks."

from NDTV Gadgets - Latest https://ift.tt/2JrfREN

ఇద్దరు హీరోల కొంటె ట్వీట్లు... పవర్ ఫుల్ పంచ్‌లు వైరల్

మెగాస్టార్ మెగా ఎంట్రీతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అందరూ చేస్తున్న ట్వీట్లకు స్పందిస్తూ... చిరంజీవి సరద సరదాగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో చిరు సోషల్ మీడియాలోకి వచ్చిన కానుంచి ఆయన అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మీడియా చీరు పెట్టిన ప్రతీ పోస్టును కూడా వదలకుండా కవర్ చేస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మధ్య ట్విట్టర్ వేదికగా సరద సరదా సంభాషణ కొనసాగుతోంది. ఇద్దరూ నేనంటే నేనంటూ పోటీ పడుతూ పోస్టులు పెడుతున్నారు. ఉగాది రోజున సోషల్ మీడియాలోకి వచ్చిన చిరుకు ప్రముఖ సినీ తారలు, దర్శక, నిర్మాతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ బాబు కూడా మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ రాననుకున్నావా, రాలేననుకున్నావా అని మోహన్ బాబుకు రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన మోహన్ బాబు .. ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను అని అన్నారు. దీంతో ఆ ట్వీట్‌కు చిరంజీవి కౌంటర్ ఇస్తూ.. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే హగ్స్, షేక్ హాండ్స్ ఇచ్చుకోకూడదు, సోషల్ డిస్టెన్స్ అవసరం అంటూ అదరగొట్టారు. అంతేకాదు ఆయన ట్వీట్‌‌లో రాస్తూ.. కరోనా పై అవగాహన కోసమే కాకుండా మన చుట్టుపక్కల వారిని ఎలా కాపాడోలో తెలియాలంటే మంచు లక్ష్మీ రూపొందించిన వీడియో చూడాలని మోహన్ బాబుకు సలహాకూడా ఇచ్చారు. దీంతో మోహన్ బాబు మరోసారి భారీ డైలాగ్‌తో చిరు ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. ‘ మిత్రమా మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం’ అంటూ చిరుకు స్నేహం కోసం సినిమానే గుర్తు చేశారు. దీంతో మరి చిరు ఈ ట్వీట్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి ట్వీట్స్ మాత్రం ఫుల్ ఫన్ ఇస్తున్నాయి. అటు మంచు అభిమానులకు, ఇటు మెగా అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి. సోషల్ మీడియాలోకి చిరు లేటుగా వచ్చిన లేటెస్ట్‌ అప్ డేట్స్‌లో మాత్రం కుర్ర హీరోలకు పక్క పెట్టి మరీ దూసుకుపోతున్నారు. దీంతో చిరు పెట్టిన ట్వీట్లన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UrB206

Xiaomi Launches New Mi TV 4S 65-Inch Model, Mi Air Purifier 3H

Mi TV 4S 65-inch model and Mi Air Purifier 3H have been launched by Xiaomi at an online event. The new Mi TV 4S model is based on Android 9.0 TV and has 2GB of RAM. The Mi Air Purifier 3H is claimed...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JnoCQw

సరిలేరు నీకెవ్వరూ... సీనీ కార్మికులకు మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు... మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. శ్రీమంతుడు సినిమాలో లాగా నలుగురికి అండగా నిలబడ్డాడు. మహర్షిలా ఆపద సమయంలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచాడు. తాజాగా సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల కోసం రూ. 25లక్షలు విరాళం ప్రకటించాడు మహేష్. లాక్ డౌన్ ప్రభావం రోజువారి ఆదాయం సంపాదించే సినీ కార్మికులపై ఎక్కువగా ఉంటుందన్నారు మహేష్. అందుకే... వాళ్ల కోసం రూ.25లక్షలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థితులుల్లో సినీ ఇండస్ట్రీకి చెందినవారంతా సీనీ పరిశ్రమలోని కార్మికుల్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మహేష్ రూ. కోటి సాయం అందించారు. ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షల చొప్పున ఆయన విరాళం ప్రకటించారు. కోవిడ్ 19పై కలిసికట్టుగా పోరాడదామని మహేష్ పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను పాటిద్దామన్నారు. ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వం పెరుగుతుంది, మనం ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని అంతకుముందు మహేష్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ నుంచి కరోనా వైరస్ కోసం పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. నితిన్ రూ. 20 లక్షలు, చిరంజీవి రూ. కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ రూ. కోటి, రామ్ చరణ్ రూ.75 లక్షలు, పవన్ కళ్యాణ్ రెండు కోట్లు విరాళంగా ప్రకటించారు. అటు పలువురు ఉద్యోగులు కూడా తమ జీతాల్ని విరాళంగా ప్రభుత్వాలకు అందిస్తున్నారు. పలువురు క్రీడాకారులు సైతం కరోనా వేళ కదిలి వస్తున్నారు. పీవీ సింధు కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JnFGWl

క్వారంటైన్‌లో కమల్ హాసన్: షాక్‌లో ఫ్యాన్స్.. ఇదో గందరగోళం!

తమ అభిమాన హీరో గృహ నిర్బంధం(హోం క్వారంటైన్)లో ఉన్నానే వార్త బయటికి రావడంతో లోకనాయకుడు కమల్ హాసన్ ఫ్యాన్స్ శనివారం ఉదయం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, అలాంటిదేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లో ఉన్న కమల్ హాసన్ ఇంటికి చెన్నై కార్పోరేషన్ ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్‌ను అతికించింది. కొంత సేపటి తరవాత ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఈ లోపలే ఆ సమాచారం అభిమానుల దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో తమ హీరోకు ఏమైందనే భయంతో ఎంక్వైరీలు మొదలుపెట్టారు. విషయం కమల్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. అభిమానులనుద్దేశించి ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘నా ఇంటి బయట గోడకు నోటీస్ అంటించడం వల్ల నేను క్వారంటైన్‌లో ఉన్నానని ఒక వార్త వ్యాపించింది. కానీ, నేను కొన్నేళ్లుగా ఆ ఇంట్లో ఉండటం లేదని మీలో చాలా మందికి తెలుసు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసుగా వినియోగిస్తున్నాం. కాబట్టి, నేను క్వారంటైన్‌లో ఉన్నాను అని వచ్చిన వార్తలు అవాస్తవం’’ అని తన ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగాంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ పేర్కొన్నారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. Also Read: ఇదిలా ఉంటే, కరోనా వైరస్ సోకిన వారికి వైద్యం అందించడానికి తన ఇంటిని తాత్కాలిక హాస్పిటల్‌గా మార్చడానికి తాను సిద్ధమని కమల్ హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఏ ఇల్లు అనే విషయంలో కమల్ క్లారిటీ ఇవ్వలేదు. బహుశా అది ఆల్వార్‌పేట్ ఇల్లే కావచ్చు. తమ కుటుంబం మొత్తం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉందని ఇప్పటికే కమల్ హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ ప్రకటించారు. ఇటీవల లండన్ నుంచి వచ్చిన శృతిహాసన్.. తాను, తన తల్లి సారిక ముంబైలో వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నామని చెప్పారు. అలాగే, తన తండ్రి కమల్ హాసన్, చెల్లెలు అక్షర చెన్నైలోని వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నారని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Unxyvm

The Best TV Series on Amazon Prime Video in India

Our list of best series and TV shows to watch on Amazon Prime Video in India in 2020 includes mostly English and Hindi titles, featuring Seinfeld, The Boys, Made in Heaven, The Handmaid's Tale, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/39p1Pyf

Realme X2 Starts Getting Realme UI With Android 10 Update in India

Realme X2 has started getting Realme UI based on Android 10. The new update brings core Android 10 features as well as support for 3-Finger Screenshot Gesture.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dEvvLg

Facebook Launches New Messenger Chatbot to Share COVID-19 Information

Facebook on Friday launched Messenger Chatbot with Health Ministry and MyGov in India to raise awareness around COVID-19 disease.

from NDTV Gadgets - Latest https://ift.tt/39omkuZ

Gujarat Launches App to Track Home-Quarantined Persons

The Gujarat government on Friday launched a mobile application that can monitor the movement of those who have been asked to follow home quarantine for suspected exposure to coronavirus.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aqPWJs

Mi 10 Lite 5G Debuts With Quad Rear Cameras, Snapdragon 765G SoC

Xiaomi has launched the Mi 10 Lite 5G as the most affordable 5G smartphone. The phone also comes with a quad rear camera setup that includes a 48-megapixel primary sensor.

from NDTV Gadgets - Latest https://ift.tt/3duHs65

Daggubati Family Corona Donation కరోనా కష్టం.. భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి ఫ్యామిలీ

కరోనా వైరస్ నిర్మూలనకు, తిండిలేక ఇబ్బందుల పడుతున్న వారికి సాయం చేసేందుకు టాలీవుడ్ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొండంత కష్టంలో తమకు చేతనైన సాయం చేస్తూ చేయూతగా నిలుస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు మిగిలిన హీరోలు దర్శకులు, నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో మేం ఉన్నాం అంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా దగ్గుబాటు ఫ్యామిలీకి చెందిన వెంకటేష్, సురేష్ బాబు, రానాలు తమ వంతుగా కోటి రూపాయిల సాయం ప్రకటించారు. సినీ కార్మికులు, హెల్త్ కేర్ విభాగాలకు సంబంధించిన కోటి రూపాయల సాయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విరాళంగా ప్రకటించారు. కరోనా ప్రభావంతో సినిమా పరిశ్రమలోని కార్మికులు రోజువారి అవసరాలకోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సాయాన్ని ప్రకటించింది సురేష్ ప్రొడక్షన్స్. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు.. లాక్ డౌన్‌తో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి దీంతో వేలాది మంది కార్మికులు, కళాకారులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు అండగా నిలుస్తూ.. సురేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి సినిమా, హెల్త్‌కేర్ రంగాల్లోని కార్మికుల కోసం భారీ మొత్తాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరింది దగ్గుబాటి ఫ్యామిలీ. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UGQc0d

Friday 27 March 2020

'In a crisis like this, everybody is in the same boat'

'This is not like a one quarter hit; it will take time.'

from rediff Top Interviews https://ift.tt/3bxPrNY

కరోనా కష్టం.. సూపర్ మార్కెట్‌లో అల్లు అర్జున్.. అవసరం అలాంటిది మరి

కరోనా వైరస్‌ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇంట్లో వాళ్లు ఉండటం కంటే మరో మార్గం లేదని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. మొత్తంగా గత రెండు వారాలుగా కరోనా భయంతో చాలామంది జనం ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉంటున్నారు. సాధారణ జనంతో పాటు.. సెలబ్రిటీలు సైతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. షూటింగ్‌లు అన్నీ బంద్ కావడంతో ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. వంటచేసేవాళ్లు కొందరైతే.. ఇళ్లను శుభ్రం చేసుకునే వాళ్లు మరికొందరు పిల్లలతో ఆడుకుంటూ స్టార్ హీరోలు సోషల్ మీడియాలో సెల్ఫ్ క్వారంటైన్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం సడలింపు ఇచ్చాయి ప్రభుత్వాలు. ఈ సమయంలో జాగ్రత్తలు పాటిస్తు తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కునే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ తన ఫ్యామిలీకి కావాల్సిన సరుకులు కోసం సాధారణ వ్యక్తిగా జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.45లో ఉన్న సూపర్ మార్కెట్‌కి వచ్చారు. ముఖానికి మాస్క్ కట్టుకుని, చేతులకు గ్లౌజ్ ధరించి సూపర్ మార్కెట్‌లో వస్తువులు తీసుకుంటున్న అల్లు అర్జున్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత స్టార్ సెలబ్రిటీ హోదా ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఫ్యామిలీ కోసం నిత్యావసర వస్తువులు, ఫ్రూట్స్, పిల్లలకు చాక్లెట్స్, స్నాక్స్, మిల్క్ తదితర సరుకుల్ని కొనుకోలు చేశారు అల్లు అర్జున్. కాగా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతి సందర్భంలోనూ సాయం చేయడానికి ముందు ఉండే.. అల్లు అర్జున్ కరోనా కష్టంలోనూ తన మంచి మనసును చాటుకున్నారు. కరోనాపై పోరాటానికి తన వంతు బాధ్యతగా రూ. 1.25 కోట్లు భారీ విరాళం ప్రకటించారు అల్లు అర్జున్. గతంలో కేరళ వరదలు, చెన్నై వరదల సమయంలోనూ అల్లు అర్జున్ పాతిక లక్షల చొప్పున విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3avQQVe

బాలయ్య హీరోయిన్‌కు కరోనా పరీక్షలు... నిజం కాదంటున్న హాట్ బ్యూటీ

తాజాగా శుక్రవారం రోజున టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌కు కరోనా వచ్చిందని టాక్ వచ్చింది. మీడియాలో ఆ వార్తలు గుప్పు మన్నాయి. సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇవాళ తాజాగా టాలీవుడ్ హీరోయిన్ స్పందించింది. తనకు ఎలాంటి కరోనా లేదని క్లారిటీ ఇచ్చింది. లెజెండ్ సినిమాలో బాలయ్యతో నటించిన హీరోయిన్ . తాజాగా ఈ భామ ఆస్పత్రిలో మాస్క్‌తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీంతో ఆమెకు కరోనా వచ్చిందంటూ పుకార్లు పుట్టించారు. నిమిషాల్లో వార్తను వైరల్ చేసి పడేశారు. దీంతో ఇప్పుడు లెజెండ్ భామ ఆ విషయంపై స్పష్టత ఇచ్చింది. తాను ఎలాంటి కరోనా పరీక్షలు చేయించు కోలేదని తెలిపింది. తనకు కరోనా లక్షణాలేవీ లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసింది. ముఖానికి మాస్కు ధరించి ఓ ఆసుపత్రిలో ఉన్న ఫొటోను రాధిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తాను ఆసుపత్రికి వచ్చానని, అయితే, కరోనా పరీక్షల కోసం కాదని తెలిపింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా బాగానే ఉందని హాష్ ట్యాగ్స్ జత చేసింది. ఇంట్లోనే ఉండి, భద్రంగా ఉండాలంటూ తన అభిమానుల్ని, నెటిజన్స్‌ను కోరింది రాధిక. అయితే.. ఆస్పత్రికి ఎందుకు వచ్చానన్న విషయాన్ని మాత్రం రాధిక తెలపలేదు. దీంతో ఇప్పుడు ఆ విషయంపై ఆరా తీస్తున్నారు ఆమె ఫ్యాన్స్. తమిళనాడు వెల్లూరులో పుట్టిన రాధిక ఆఫ్టే... ఇప్పటివరకు పలు తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠి, ఇంగ్లీష్ సినిమాల్లో నిటించింది. అంతేకాదు పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసింది. 2009లో ఆఫ్టే తీసిన బెంగాలి సినిమాతో ఆమెకు స్టార్ డమ్ వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు. పుట్టింది తమిళనాడు అయినా... పెరిగింది, చదివింది అంతా పూణెలోనే. దీంతో కెరియర్ ప్రారంభంలో ఆఫ్టే కూడా అనేక ఒడిదుడుకుల్ని ఎదురుకొంది. ముంబైలో సినిమా ఛాన్సుల కోసం తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఓ మరాఠి సినిమాతో రాధిక దశ తిరిగింది. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JjHXBQ

Cognizant to Give 25 Percent Extra Pay to Some India Employees Amid Lockdown

Cognizant Technology Solutions will pay an extra 25 percent of base pay to some employees in India and the Philippines as a majority of its offshore workforce work from home amid the coronavirus...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JlBwON

యువ నటుడు సేతురామన్ హఠాన్మరణం.. షాక్‌లో ఇండస్ట్రీ

త‌మిళ యువ న‌టుడు, డాక్టర్ సేతురామ‌న్ క‌న్నుమూశారు. ఆయన వయస్సు 37 ఏళ్లు. గురువారం గుండెపోటు రావ‌డంతో రాత్రి 8 గంట‌ల 45 నిమిషాల‌కు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సేతురామ‌న్ న‌టుడే కాక వృత్తిరిత్యా స్కిన్ డాక్టర్. చెన్నైలో స్కిన్ కేర్ క్లినిక్‌ ఏర్పాటు చేసి వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. సేతురామ‌న్‌ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవలే సేతురామన్‌కు ఉమయాల్‌తో వివాహం అయ్యింది. ఆయనకు ఏడాది వయసున్న కూతురు ఉంది. చిన్న వయసులోనే సేతురామ‌న్‌ గుండె పోటుతో మరణించడం పట్ల షాక్‌లో ఉంది తమిళ ఇండస్ట్రీ. అనేక మంది నటులు, దర్శకులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. సేతురామ‌న్ త‌మిళ హాస్య‌ న‌టుడు సంతానానికి అత్యంత స‌న్నిహితుడు. ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించిన .. రజినీకాంత్, శింబు చిత్రాల్లో నటించారు. ఆయన హఠాన్మరణం పట్ల తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విశాల్, ఖుష్బు, అర్చన, శిబిరాజ్, విష్ణు దర్శక నిర్మాత వెంకట్ ప్రభు, ధనంజయన్ తదితరులు సేతురామ‌న్ ఆత్మ‌కి శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. మంచి మిత్రుడ్ని కోల్పోయాం అంటూ ఆవేదన చెందుతున్నారు. సేతురామన్ 2013లో ‘కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య’ చిత్రం ద్వారా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. డైరెక్ట‌ర్‌ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానం, సేతు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, విశాఖా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత‌రం ‘వాలిబా రాజా’, ‘సక్కా పోడు పోడు రాజా అండ్‌ 50/50’ చిత్రాలతో గుర్తింపు పొందారు. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత పలువురు సెలబ్రిటీలకు కూడా ఆయనే స్వయంగా వైద్యం అందించి డాక్టర్ గానూ పేరు సంపాదించారు. నిన్న మొన్నటివరకూ ఆరోగ్యంగానే ఉన్న సేతురామన్.. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అందరితో చాలా సరదాగా ఉంటూ హఠాత్తుగా సేతురామన్ ఈలోకాన్ని విడవడం బాధాకరం అంటూ తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33RO3D3

Apple Releases COVID-19 Screening App, Website

Apple and the White House said on Friday that the iPhone maker worked with the Trump administration and federal agencies to release an app and website that will direct users to guidance from the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dwLPh3

'Home collection ideal way to minimise infection risk'

'A probable positive patient walking into a centre is not an ideal situation.'

from rediff Top Interviews https://ift.tt/2Jm45Mg

'Most coronaviruses become weak in high temperature'

'That way, it will be helpful for India because by April, temperatures will be in the late 30s and early 40s.'

from rediff Top Interviews https://ift.tt/33RLq49

Thursday 26 March 2020

Huawei P40 Pro vs Huawei P40 vs Huawei P40 Pro+: What's the Difference?

Huawei P40, Huawei P40 Pro, and Huawei P40 Pro+ are the latest smartphones in the company's lineup and boast the latest Kirin 990 5G SoC. All the phones get 8GB RAM.

from NDTV Gadgets - Latest https://ift.tt/33V6erx

Apple is Giving a 90-Day Free Trial for Final Cut Pro X, Logic Pro X

Apple is introducing a 90-day free trial period for its Final Cut Pro X and the Logic Pro X apps due to the coronavirus pandemic that has confined everyone within their homes.

from NDTV Gadgets - Latest https://ift.tt/39lmzae

COVID-19 Related Phishing Attacks Up by a Massive 667 Percent: Report

Although the overall number of these attacks is still low compared to other threats, the threat is growing quickly.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UpPPsd

Apple AR Glasses May Launch in 2022 as Suppliers Ramp Up Production

Apple's rumoured augmented reality (AR) glasses are under development and may launch by 2022, the media reported.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xsonRk

WhatsApp Sees 40 Percent Increase in Usage Due to Coronavirus: Report

WhatsApp has seen a 40 percent increase in usage due to the COVID-19 spread, according to a report based on a market survey conducted by consulting firm Kantar.

from NDTV Gadgets - Latest https://ift.tt/33T077g

Tata Sky Reportedly Offers 7-Day Balance Loan to Deactivated Accounts

To deactivated subscribers, Tata Sky is sending a message that reads, "Your Tata Sky a/c is deactive! If unable to recharge, give a missed call on 080-61999922 from RMN to get 7 days balance which...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bxAqf8

'Just for that hour, we didn't think of coronavirus'

'Like you have your first child, your first kiss, your first relationship... this was a first for me.' 'I've never done this before.'

from rediff Top Interviews https://ift.tt/2ya3b2R

చరణ్ వీడియో కోసం వర్క్‌ ఫ్రమ్ హోం.. తమిళ డైలాగులు ఇరగదీసిన తారక్

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో చాలా మంది ఇళ్లలో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. అయితే, తమ అవసరాన్ని బట్టి కొంత మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఈ లాక్‌డౌన్ సమయంలో తమ చిత్రాలకు సంబంధించి వాళ్ల స్క్రిప్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. వీరిలో RRR సినిమా టీమ్ కూడా ఉంది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RRR నుంచి ఆయనకొక సర్‌ప్రైజ్ వీడియో ఇవ్వబోతున్నట్టు నిన్న ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆ వీడియోను విడుదల చేయనున్నట్టు చెప్పారు. కానీ, అది కాస్త ఆలస్యమైంది. అయితే, దీనికి కారణం వర్క్ ఫ్రమ్ హోం అని అర్థమవుతోంది. ఎందుకంటే, సరిగ్గా ఈ వీడియో విడుదల చేయాల్సిన సమయంలో సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, తమిళ మాటల రచయిత మధన్ కార్కి ట్వీట్లు చేశారు. RRR మూవీ కోసం తాము ఇంటి నుంచే పనిచేస్తున్నట్టు వెల్లడించారు. Also Read: RRR మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈరోజు వీడియోను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. రామ్ చరణ్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ వీడియోను ఇవ్వడానికి ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి, ఆయా భాషల మాటల రచయితలు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. తమిళ వర్షన్ వీడియో కోసం పనిచేసినప్పుడు రాజమౌళి, కీరవాణి, మధన్ కార్కి కలిసి వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ తమిళ డైలాగ్ డెలివరీని పర్యవేక్షించారు. Also Read: అయితే, ఎన్టీఆర్ తమిళ డైలాగ్ డెలివరీ చూసి రచయిత మధన్ కార్కి ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ‘‘RRR మూవీ కోసం దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు యం.యం.కీరవాణితో కలిసి ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాను. రీమోట్ ద్వారా వాయిస్ రికార్డింగ్‌ను పర్యవేక్షించాం. తమిళ డైలాగులను తారక్ అద్భుతంగా చెప్పారు. సినిమాలో ఆయన వాయిస్‌ను వినడానికి సిద్ధంగా ఉండండి’’ అని తమిళ ప్రేక్షకులను ఉద్దేశించి మధన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, రామ్ చరణ్ స్పెషల్ వీడియోను ప్రేక్షకులకు అందించడానికి రాజమౌళి అండ్ టీం ఎంత కష్టపడుతోందో అర్థమవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QQJGmB

Loki Disney+ Series About His 'Struggle With Identity', Creator Says

Loki creator and showrunner Michael Waldron has said the six-episode Disney+ miniseries, with Tom Hiddleston leading the cast, will focus on Loki's "struggle with identity". Loki release date is...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dtRtQS

Samsung Galaxy Fold Receiving Android 10 Update: Report

Samsung on Thursday started rolling out Android 10 on 4G Galaxy Fold phones in France. 5G Galaxy Fold phones will get the update soon. Meanwhile, Galaxy Fold will reportedly get new features such as...

from NDTV Gadgets - Latest https://ift.tt/39iVIvr

Airbnb to Offer Housing to 100,000 Crisis Responders

Airbnb said Thursday it would provide free or subsidized housing for up to 100,000 relief workers responding to the coronavirus pandemic around the world.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UHDGgP

Coronavirus: 'Allow treatment by private hospitals'

'We are going to be overwhelmed by the need for hospital beds. There are simply not enough beds in government hospitals.'

from rediff Top Interviews https://ift.tt/2WK5aFg

‘సారీ బ్రదర్’ చెర్రీకి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్

ఇవాళ మెగా పవర్ స్టార్ . ఈ సందర్భంగా ప్రముఖులంతా మెగా హీరోకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చరణ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంటూ ముందురోజు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. సరిగ్గా పదిగంటలకు తన గిఫ్ట్ ఇస్తానన్నాడు. అయితే తాజాగా తారక్ మరో ట్వీట్ చేశాడు. ‘ సారీ రామ్ చరణ్... నీ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ దగ్గకు వెళ్లింది’కాస్త ఆలస్యం అవుతుంది అని తారక్ ట్వీట్ చేశాడు. తారక్ ట్వీట్ చూసిన చెర్రీ నిరాశ వ్యక్తంచేశాడు. ‘ ఏంటి నువ్వు ఆయన దగ్గరకు వెళ్లావా... ఇవాల్టికి వస్తుందా?’ అంటూ ప్రశ్నించాడు. మరోవైపు చిరంజీవీ కూడా ట్వీట్ చేశారు. నేను వెయిట్ చేస్తున్నానంటూ అంటూ మెగాస్టార్ పోస్టు పెట్టారు. మెగాస్టార్ ట్వీట్‌కు రాజమౌళి స్పందించారు. ‘సార్... అంటే... అది కొంచెం.. కొంచెం యాక్చువల్ గా ప్లీజ్ సార్’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో రామ్ చరణ్‌కు ఎన్టీఆర్ గిఫ్ట్ ఇవాళే అందుతుందా లేదా అని అటు తారక్ అభిమానులు... ఇటు మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గిఫ్ట్ ఏంటో చెప్పు అంటూ అటు ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UkhwCz

What India Should Learn From China to Resolve Home Delivery Issues

India is facing major delivery outages that surfaced even before the Prime Minister announced the nationwide lockdown. It can fix things in place by taking a look at China.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UCeMiM

Spyder on Apple Arcade Will Help You Beat the Lockdown COVID-19 Blues

If you're bored during the lockdown and social distancing, the latest release on Apple Arcade promises family-friendly fun as Agent 8, a robotic spider.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UL4DAC

Huawei Watch GT 2e Smartwatch With Up to 14-Day Battery Life Unveiled

The Huawei Watch GT 2e has a circular dial and it offers a more sporty design than the Huawei Watch GT 2. The battery life is touted to be up to 14 days on a single charge.

from NDTV Gadgets - Latest https://ift.tt/2vWh9Vs

RRR సీతారామరాజు వచ్చేశాడు.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో

కోసం కొమరం భీం ఇచ్చిన సర్ ప్రైజ్ అదిరిపోయింది. రాజమౌళి(R) (R) ఎన్టీ రామారావు (R) ఈ ముగ్గురు మహామహుల కాంబినేషన్‌లో వస్తున్న RRR (రౌద్రం రుధిరం ర‌ణం) ఉగాది నాడు టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా.. నేను (మార్చి 26) రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ‘‘సోదర రామ్ చరణ్, మంచి పరిస్థితుల్లో నీ పుట్టినరోజును జరుపుకోవాలని నేను భావించాను. కానీ, ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఎందుకంటే, ఇంటిలో ఉండటమే ఇప్పుడు ముఖ్యం. రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఇది నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతి అవుతుంది. రామరాజు కోసం భీమ్’’ అంటూ గురువారం నాడు ఎన్టీఆర్ పోస్ట్ పెట్టడంతో రామ్ కోసం భీమ్ ఇస్తున్న సర్ ప్రైజ్ గిఫ్ట్ కోసం కోట్ల మంది అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూశారు. ఇక రామ్ చరణ్ సైతం ‘‘వాహ్! నేను సరైన సమయంలో ట్విట్టర్‌లో చేరానని అనుకుంటున్నాను. లేదంటే నీ సర్‌ప్రైజ్ మిస్ అయ్యేవాడిని సోదర. రేపటి కోసం వేచిచూడలేక పోతున్నాను’ అని రిప్లై ఇవ్వడంతో రామ్ చరణే కాదు.. చాలా మంది ప్రేక్షకుల రామరాజు స్పెషల్ వీడియో కోసం ఎదురుచూశారు. కాగా ఈవీడియోను ముందుగా ప్రకటించిన సమయానికి విడుదల చేయలేకపోయారు రాజమౌళి. వాయిదా సంస్కృతి కొనసాగిస్తూ ఈ వీడియో కోసం 10 గంటల నుంచి ప్రేక్షకులు ఎదురు చూసేలా చేశారు. మోషన్ పోస్టర్‌లో రౌద్రంగా కనిపించిన రామ్ చరణ్ ఫేస్ ఫుల్‌గా రివీల్ కాలేకపోయినప్పటికీ ఈ వీడియోతో కొంత క్లారిటీ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, చ‌ర‌ణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xvrzvK

Netflix's Maska Is a Lazy, Frivolous Joke of a Movie

Our review of Maska, the new Netflix coming-of-age movie of a Parsi boy (Prit Kamani) who has Bollywood ambitions. Manisha Koirala, Shirley Setia also part of Maska cast. Maska release date is March...

from NDTV Gadgets - Latest https://ift.tt/2wDUb5C

US Space Force Launches First Mission Despite Coronavirus

The United States Space Force launched its first national security mission Thursday, sending an ultra-secure military communication satellite into orbit even as the coronavirus pandemic paralyzes much...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UjvIeW

Internet Firm Restricts Coronavirus-Themed Website Registrations

An Internet firm Namecheap is ending the automated registration of website names that include words or phrases related to the COVID-19 pandemic, an attempt to combat coronavirus-related fraud.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xwnDdO

'There will be a drastic drop with the lockdown'

'Without it, it is going to be much, much, much, much worse.'

from rediff Top Interviews https://ift.tt/2UCalVj

US Said to Bring New Measures to Block Huawei's Global Chip Supply

Senior officials in the Trump administration agreed to new measures to restrict the global supply of chips to China's Huawei Technologies, sources familiar with the matter said, as the White House...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UjUZWy

‘కరోనా’ కష్టం.. విరాళాల ఫుల్ లిస్ట్, ప్రభాస్ 3 కోట్లు హయ్యెస్ట్..

కరోనా ప్రభావంతో కష్టకాలంలో తిండిలేక ఇబ్బందులు పడుతున్నవారికి మేమున్నాం అంటూ సాయం చేసేందుకు ముందు కదిలింది టాలీవుడ్. ఒక్కొక్కరుగా తమకు చేతనైన సాయం చేస్తూ పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Jf7E6P

బాాబాయ్ బాటలో అబ్బాయ్... రామ్ చరణ్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

మెగా పవర్ స్టార్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కోసం పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తనవంతుగా సాయం చేశాడు. రూ. 70 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు రామ్ చరణ్. తాజాగా పవన్ కళ్యాన్ ... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ. కోటి సాయం అందించాడు. బాబయ్ అడుగులోనే ఇప్పుడు అబ్బాయ్ కూడా కదిలాడు. పవన్ కళ్యాణ్‌ గారిని ఆదర్శంగా తీసుకుంటూ... తనవంతుగా తెలుగు రాష్ట్రాల కోసం పోరాడుతున్న ప్రభుత్వాలకు రూ.70 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. దేశ క్షేమం కోసం నిరంతం శ్రమిస్తున్న ప్రధాని మోదీపై ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషి కూడా తమ శాయశక్తుల కరోనా వైరస్ నుంచి రాష్ట్రాల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెర్రీ కొనియాడారు. రేపు చెర్రీ బర్త్ డే. కరోనా నేపథ్యంలో ఇప్పటికే తన బర్త్ డే వేడుకలు నిర్వహించొద్దని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. ఎవరో తన బర్త్ డే వేడుకలు జరపొద్దని తెలిపాడు. ఆ సమయంలో కరోనా కోసం ఏదైనా సహాయక చర్యలు చేయాలని కోరాడు. ఇప్పుడు బర్త్ డేకు ముందు రామ్ చరణ్ కరోనా కోసం విరాళం ప్రకటించడంతో చెర్రీ అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. తమ హీరో సూపర్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు వరుసగా కరోనా వైరస్ కోసం డోనెషన్లు ప్రకటిస్తున్నారు. ముందుగా హీరో నితిన్ 20 లక్షల విరాళం ప్రకటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, వివి వినాయక్, త్రివిక్రమ్ ఇలా వరుసగా ఇండస్ట్రీకి చెందిన పలువురు కరోనా వైరస్ కోసం విరాళాలు అందిస్తున్నారు. రామ్ చరణ్ చేసిన ఈ గొప్ప పనిపై స్పందించారు. రామ్ చరణ్‌కు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మరోవైపు రామ్ చరణ్ సతీమణి కూడా భర్త ట్వీట్ పై స్పందించింది. ఇది ఎందరికో ఆదర్శనీయమని ట్వీట్ చేశారు. ప్రస్తుతమన్న ఇబ్బందికర పరిస్థితుల వెనుక ప్రతీ ఒకరు తమ వంతు సాయంగా నిలబడుతున్నారని ఉపాసన ట్వీట్ లో పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QJ3t79

కరోనా కష్టం.. పెద్ద మనసు చాటుకున్న రోజా

కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని పెద్ద తగిలింది. షూటింగ్‌ బంద్ కావడంతో చాలా మంది నటీనటులు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న వేలాది మంది శ్రామికులు, కళాకారులు పనుల్లేక తిండికోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏరోజు ఆ రోజు పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే సినీ కార్మికులు చాలా మంది పరిస్థితి దయనీయంగా తయారైంది. అయితే ఇలాంటి వాళ్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సినీనటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే . పేదకళాకారుల ఆకలి తీర్చేందుకు 100 బస్తాల బియ్యాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాదు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సహాయపడేందుకు త్వరలో జోలె పట్టి విరాళాలు సేకరించేందుకు ఆలోచన ఉన్నారట రోజా. ఇలాంటి కరువు పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్న తమని దాతలు ఆదుకోవాలంటున్నారు పేద కళాకారులు. సినిమాల ద్వారా కోట్లు కోట్లు సంపాదించిన స్టార్ హీరోలు, బడా దర్శకులు, నిర్మాతలు కరోనాపై రూపాయి ఖర్చులేకుండా ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టిన వదిలేయకుండా పేదలకు సాయం చేసి వాళ్ల ఆకలి తీర్చడానికి ముందుకు రావాలని కోరుకుందాం. ఒక్కో సెలబ్రిటీ కనీసం పదిమంది పేద కళాకారులకు సాయం చేసినా.. ఫిల్మ్ నగర్ నుండి ఆకలి కేకలు వినిపించవు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xpTmxz

In Space, at Sea: Here Are Tips on Self Isolation From the Pros

With billions of people around the world suddenly adjusting to social distancing measures as part of the battle to slow the spread of COVID-19, some professionals who are used to confinement have some...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QN4RWC

Qualcomm Announces New Audio Technologies for True Wireless Earphones

Qualcomm has announced new chipsets and audio technologies that will power upcoming true wireless earphones, including ways to improve connectivity and active noise cancellation.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bqsewX

Google Play Movies May Offer Free, Ad-Based Movies and TV Shows Soon

Google could be bringing a free to watch ad-based library of movies and TV shows in its Google Play Movies app in the near future, multiple reports have suggested.

from NDTV Gadgets - Latest https://ift.tt/33NGcGG

OnePlus 8 Series Specifications Leaked, Two 48-Megapixel Sensors Tipped

OnePlus 8 Pro and OnePlus 8 phones will be powered by the Snapdragon 865 SoC, pack up to 12GB RAM, and offer up to 256GB of UFS 3.1 storage.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bn4b1O

Wednesday 25 March 2020

Google Podcasts Is Finally Available for iOS Users: All You Need to Know

Google has launched its Podcasts app on Apple's iOS. The app can be downloaded from the App Store. It's also available in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bv2IXE

5G iPhone Launch May Get Delayed By Months

Apple is reportedly planning to delay the launch of its anticipated 5G iPhone models by months. JPMorgan analysts in a new note also mentioned that the launch of the 5G iPhone models could be pushed...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QNNZyO

Samsung Galaxy Tab A (2020) LTE With 8.4-Inch Display Launched

Samsung has launched the Galaxy Tab A (2020) with an 8.4-inch screen and a 5,000mAh battery. It comes in only one colour option, Mocha.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Jsx9lj

Artificial Intelligence May Be Pandemic Lifesaver... One Day

Artificial intelligence and machine learning systems are likely to help the battle in several ways, from tracking the outbreak itself to speeding up drug testing.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QOaC6t

Oppo Find X2 Lite Render Leaked, Quad Rear Cameras Tipped

At the back, the Oppo Find X2 Lite has a quad camera setup aligned vertically and placed on the top left corner of the back panel.

from NDTV Gadgets - Latest https://ift.tt/33Kyc9k

Zomato, Swiggy Struggle to Serve Customers Amid Lockdown

Zomato and Swiggy have found themselves in no man's land as restaurants, including cloud kitchens, went out of service and delivery boys were turned back by local authorities as the 21-day lockdown...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UhFHS7

త్రివిక్రమ్ రూ.20 లక్షల విరాళం.. ట్వీట్ చేసిన నిర్మాత

కోరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శక్తిమేర కృషి చేస్తున్నారు. వీరి కృషిని అభినందిస్తూ చాలా మంది సెలబ్రిటీలు ఆర్ధికంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. రజినీకాంత్, నితిన్ లాంటి స్టార్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించి తమ మంచి మనసు చాటుకోగా.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున.. రెండు రాష్ట్రాలు కలిపి రూ.కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. కాగా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా.. `కరోనాపై పోరాటానికి సహాయపడే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రూ.పది లక్షల చొప్పున విరాళం అందించాలని మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ చేశారు వంశీ. కాగా కరోనా ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ సందర్భంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా కట్టడి చేసేందుకు వారి తిండి, నిత్యవసర వస్తువుల కోసం ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 1500 వందలు, బియ్యం ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయిలు, రేషన్ సరుకుల్ని ప్రకటించింది. వీటికోసం ప్రభుత్వాలపై దాదాపు 3 వేల కోట్లు అదనపు భారం కాగా.. కరోనా నివారణ చర్యలకు మరో 10 వేల కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఈ అదనపు ఖర్చులు రాష్ట్రాలకు తలకుమించిన భారం కావడంతో దాతలు ముందుకు వచ్చి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయ పడాలని కోరుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3amDc6q

ఇటలీలో చిక్కుకున్న ప్రముఖ తెలుగు సింగర్

ఇటలీలో ప్రస్తుతం కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టిస్తోంది. చైనాలో ఈ భయంకర వైరస్ పుట్టినప్పుటికీ... ఇటలీలో మాత్రం అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది. రోజు వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తుంటే, వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందరికీ వైధ్య సేవలు అందించే పరిస్థితి కూడా లేకపోవటంతో ప్రాణాలు పోతున్న ప్రభుత్వం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. అయితే ఇలాంటి భయంకర పరిస్థితిల నేపథ్యంలో ఇటలీలోని ఓ టాలీవుడ్‌ గాయని ఇరుక్కుపోయింది. ఎన్నో తెలుగు సినిమాల్లో పాటలు పాడిన ప్రముఖ యంగ్ సంగర్ ... ప్రస్తుతం ఇటలీలో ఉన్నట్లు తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇటలీలో భయంకర పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఎప్పుడు ఎవరు ఆస్పత్రి వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని పేర్కొంది. కరోనా వైరస్ తమకు సోకిందని తెలిసినప్పటికే చాలామంది చనిపోతున్నారంది. ఇప్పటికే ఇటీలిలో ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయని తెలిపింది శ్వేతా. ఉదయం లేవగానే తాను ముందుగా వినేది అంబులెన్స్ సౌండే అని తెలిపింది. ప్రస్తుతానికి తాను ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. ఇటలీ లాంటి భయంకర పరిస్థితి మన దేశానికి రాకూడదంది. భారత్‌లో లాక్ డౌన్ నడుస్తున్నట్లు తనకు తెలిసిందంది. తనకు భారత్‌కు రావాలని ఉన్నా... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను ఇండియాకు రావడం సరికాదంది. అందుకే తాను ఇటలీలోనే ఉండిపోయాయని తెలిపింది. తన ద్వారా తనకు తెలియకుండా వైరస్ ఎక్కడ భారత్‌కు వస్తుందన్న భయంతోనే... రావడం లేదని తెలిపింది శ్వేతా పండింట్. భారతీయులంతా క్షేమంగా ఉండాలని ఆమె ఆకాంక్షించింది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానుభావుడు, ఓం నమో వేంకటేశాయ లాంటి తెలుగు సినిమాల్లో సూపర్‌ హిట్ సాంగ్స్‌ పాడింది శ్వేత పండిట్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు పాటలు ఆలపించిన శ్వేతా ప్రస్తుతం ఇటలీలో చిక్కుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె అక్కడ క్షేమంగా ఉండాలని కోరుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3duV1T6

AP Corona Donation: పవన్ కళ్యాణ్ మంచి మనసు.. రూ.2 కోట్లు సాయం

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు వారాల పాటూ జనాలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు.. ప్రభుత్వాలు, ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పటికే కొందరు తమ సాయాన్ని ప్రకటించారు. తాజాగా జనసేన అధినేత పవన కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా నివారణ, సాయం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు విడిగా భారీ సాయాన్ని ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున.. రెండు రాష్ట్రాలు కలిపి రూ.కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జనసేనాని భారీ సాయం ప్రకటించడంతో జనసైనికులు ఖుషీ అవుతున్నారు. పవన్ ఫ్యాన్స్‌గా గర్వపడుతున్నాము అంటున్నారు. ఇలాంటి కష్టకాలంలో సాయాన్ని ప్రకటించిన జనసేన అధినేతను ప్రశంసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు మాత్రమే కాదు.. పీఎం రిలీఫ్ ఫండ్‌కు సాయం ప్రకటించారు. రూ.కోటి అందిస్తున్నట్లు పవన్ తెలిపారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీకి తన మద్దతు ఉంటుందన్నారు. ఆయన నాయకత్వంలో కరోనా ముప్పు నుంచి దేశం సురక్షితంగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా.. సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని డిసెంబర్ 6, 2019న ప్రకటించారు. అన్నమాట ప్రకారం పవన్ నేడు (ఫిబ్రవరి 20న) చెక్కును డిల్లీలో అందజేశారు. అంతేకాదు మరో రూ.కోటి విరాళాలు సేకరించే పనిలో ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yagUXA

కరోనాను పట్టించుకోని రాజమౌళి... RRRపై వెనక్కి తగ్గని దర్శకధీరుడు

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనాపై ఆందోళన చెందుతున్న వేళ... దర్శక ధీరుడు అందరికీ ఓ ఉపశమనం అందించాడు. ప్రేక్షకులు ఎంతగానే ఎదురు చూస్తున్న ... RRR మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. హీరోల బ‌ర్త్‌డేల‌కి, పెద్ద పండుగ‌ల‌కి రాజమౌళి ఏమైనా గుడ్ న్యూస్ అందిస్తాడేమోనని అభిమానులంతా ఎదురు చూశారు. కానీ రాజ‌మౌళి ఉగాది సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేశాడు. ‘రౌద్రం, రణం, రుధిరం’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకి ఎట్టకేలకు ‘రౌద్రం రణం రుధిరం’ పేరు ఖరారు చేశారు. అంచనాలకు ఏమాత్రం అందకుండా జక్కన్న ఈ RRR ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని అర్థమవుతుంది. సినిమాను 2021 జనవరి 8న విడుదల చేయనున్నారు. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై మాత్రం రాజమౌళి ఏమాత్రం వెనక్కి తగ్గనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అంతా సినిమా షూటింగ్స్ బంద్ చేశారు. తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సంవత్సరం జులై 30న RRR రిలీజ్ కావాల్సి ఉన్నా.... కొన్ని నెలల క్రితమే వచ్చే ఏడాది 2021 జనవరిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆ సూచనలు కనపడటం లేదు అని ప్రేక్షకులంతా భావిస్తున్నారు. RRR షూటింగ్ ముగిద్దాం అనుకుంటున్న టైంలో కరోనా వైరస్ ప్రబలడంతో సినిమా షూటింగ్ నిలిపేశారు. కానీ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా ప్లాన్ చేస్తుందట కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ సినిమా విడుదల వాయిదా పడుతుంది అనుకున్నారంతా.. కానీ మోషన్ పోస్టర్ లో మాత్రం యధావిధిగానే 2021జనవరి 8న విడుదల చేయనున్నట్లు స్పష్టంగా తెలిపారు రాజమౌళి. ఇక్కడ మరో విషయం కూడా ప్రేక్షకులు గుర్తించారు. ఈ సినిమాలో అలియా భట్ ఉంటుందా లేదా అన్న దానిపై కూడా సస్సెన్స్ నడిచింది. సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇదే సమయంలో అలాంటి వార్తలకు చెక్ పెట్టే వింగా పోస్టర్ లో అలియా పేరును కూడా చేర్చారు. అంటే అలియా కూడా సినిమాలో ఉన్నట్లు అందరికీ స్పష్టం చేశారు. అయితే అన్ని విషయాలు కరాఖండిగా చెప్పేసినా.. విలన్ విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ చేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ లేకపోతే ఈ ఇద్దరి హీరోల్లో ఎవరో ఒకరిని విలన్‌గా చూపిస్తారా అన్నది మాత్రం కొంత సస్పెన్స్ లో ఉంచాడు రాజమౌళి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WFFKJ7

Realme India CEO Offers First Look at Realme Smartwatch

Realme smartwatch's upcoming launch is hardly a secret, however Realme India CEO Madhav Sheth offered the first glimpse of the wearable in the latest #AskMadhav episode on YouTube.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UmLGoR

Cyber-Security Experts Come Together to Fight Coronavirus-Related Hacking

An international group of nearly 400 volunteers with expertise in cyber-security formed on Wednesday to fight hacking related to the novel coronavirus.

from NDTV Gadgets - Latest https://ift.tt/3aiDA60

Amazon Pauses Merchant Loan Repayments Amid Coronavirus

Amazon.com Inc on Wednesday said it temporarily would not require sellers in its marketplace to repay loans it had made to them, as merchants confront the prospect of declining sales during the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2wtvKYP

'Coronavirus won't get extinguished in 21 days but...'

'Don't be under the illusion that we are in a lockdown for 21 days and then we are free.'

from rediff Top Interviews https://ift.tt/2UzA1BO

Flipkart to Resume Sale of Essential Products Amid Lockdown

Walmart's Flipkart will resume e-commerce services for essential products after receiving centre and state government assurances on the safety of its delivery staff and a hassle-free supply chain.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bmRgNm

Huawei P40 Series Launch Set for Today: All You Need to Know

Huawei P40 series, which is expected to include the regular Huawei P40 alongside the Huawei P40 Pro and Huawei P40+, is set to launch at an online-only event. The new series is expected to come with...

from NDTV Gadgets - Latest https://ift.tt/2wBbK6k

Chiranjeevi ‘ఆచార్య’కి ఘనస్వాగతం చెప్పిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు-మెగాస్టార్ ఈ ఇద్దరూ కలిసి కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారనే వార్త అఫీషియల్ ప్రకటన కావాల్సి ఉండగా.. చిరుకి వెళ్కమ్ చెప్తూ ట్వీట్ వదిలారు సూపర్ స్టార్ . శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. అందరికీ విషెష్ అందిస్తూ కరోరా మహమ్మారిని కలిసి కట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం అంటూ పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కాగా మెగాస్టార్ సోషల్ మీడియాలోకి మెగా ఎంట్రీ ఇవ్వడంతో పలువురు సెలబ్రిటీలు స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. రాజమౌళి, నాగార్జున, మోహన్ లాల్, రాధిక, సుహాసిన తదితరులు మెగాస్టార్‌కి స్వాగతం చెప్పగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మెగాస్టార్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. కాగా కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్డెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు లేదా రామ్ చరణ్‌‌లో ఎవరో ఒకరు నటించడం ఖాయం గానే కనిపిస్తుంది. ఎవరన్నది త్వరలో తేలాల్సిఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UkkoQ0

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd