ధనుష్ తమ కుమారుడేనంటూ కతిసేరన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పటి వరకు పోలీసులకు ధనుష్ అందించిన ఆధారాలతో విచారణ చేయాలని వారు కోరారు. కోర్టు ధనుష్కి సమన్లు జారీ చేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Mvio78p
No comments:
Post a Comment