రీసెంట్గా ఉర్ఫి జావెద్ త్రీ మిలియన్ క్లబ్ అనే పేరుతో పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి తన సన్నిహితులందరినీ పిలుచుకుంది. పూనమ్ పాండే, రాఖీ సావంత్ తదితరులు సహా పలువురు పార్టీకి హాజరయ్యారు. అయితే రాఖీ సావంత్ - ఉర్ఫి జావెద్ మాత్రం సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారారు. అందుకు కారణం వారిద్దరూ కెమెరాల ముందు ముద్దులు పెట్టుకున్నారు. ఆ కిస్సింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/U3sdAES
Subscribe to:
Post Comments (Atom)
'Kashmir Needs A Bal Thackeray'
'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
-
ప్రభాస్ లేటెస్ట్ మూవీ . ఈ సినిమా టీజర్ కోసం ఎప్పటినుంచో ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. ...
No comments:
Post a Comment