సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. మే 12న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ సినిమాలో ఓ డైలాగ్ కొంతమందికి నచ్చలేదు. అది కూడా నరసింహ స్వామి భక్తులకు. ఇంతకీ సదరు భక్తులను ఇబ్బంది పెట్టేలా పరశురామ్ తన డైరెక్ట్ చేసిన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఏం చేశారనే సందేహం రాక మానదు. దీనిపై పరశురామ్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/F30jo6M
Subscribe to:
Post Comments (Atom)
'Women In Paatal Lok Rarely Cry'
'No woman is stronger than one who acknowledges her vulnerabilities.' from rediff Top Interviews https://ift.tt/nduI8wb
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
No comments:
Post a Comment