హీరో ధనుష్ మా కొడుకేనంటూ మధురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. సినిమాలపై ఆసక్తితో చినప్పుడే ఇంటి నుంచి పారిపోయిన వచ్చాడంటూ ధనుష్పై కేసు వేశారు. ఈ కేసు విషయంలో ధనుష్ కదిరేషన్, మీనాక్షి దంపతులకు లీగల్ నోటీసులు పంపారు. తనపై అసత్య ఆరోపణలను మానుకోవాలని, పరువుకు భంగం కలిగిస్తున్నందుకు ..క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నోటీస్లో పేర్కొన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/c2iQMIe
Subscribe to:
Post Comments (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'(Mahesh) Bhattsaab had wisely recommended him for the lead role, but I was young and stubborn then, and would instinctively push back a...
No comments:
Post a Comment