Sunday, 22 May 2022

త‌ల్లిదండ్రుల కేసు.. లీగ‌ల్ నోటీసులు పంపిన ధ‌నుష్‌

హీరో ధ‌నుష్ మా కొడుకేనంటూ మ‌ధురైకి చెందిన క‌దిరేష‌న్‌, మీనాక్షి దంప‌తులు మ‌ద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాల‌పై ఆస‌క్తితో చిన‌ప్పుడే ఇంటి నుంచి పారిపోయిన వచ్చాడంటూ ధ‌నుష్‌పై కేసు వేశారు. ఈ కేసు విష‌యంలో ధ‌నుష్ క‌దిరేష‌న్‌, మీనాక్షి దంప‌తుల‌కు లీగ‌ల్ నోటీసులు పంపారు. త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను మానుకోవాల‌ని, ప‌రువుకు భంగం క‌లిగిస్తున్నందుకు ..క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే రూ.10 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని నోటీస్‌లో పేర్కొన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/c2iQMIe

No comments:

Post a Comment

'Women In Paatal Lok Rarely Cry'

'No woman is stronger than one who acknowledges her vulnerabilities.' from rediff Top Interviews https://ift.tt/nduI8wb