సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహ సినిమాను పరిశీలిస్తే.. ఇందులో సౌందర్య హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ విలన్ పాత్రను పోషించారు. హీరోను ప్రేమించి అతను దక్కకపోవడంతో అతనిపై, అతని కుటుంబంపై పగబట్టిన అమ్మాయి నీలాంబరిగా రమ్యకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అసలు ఈ పాత్రకు రమ్యకృష్ణను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయనేం చెప్పారంటే..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/jG1nub3
Subscribe to:
Post Comments (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'(Mahesh) Bhattsaab had wisely recommended him for the lead role, but I was young and stubborn then, and would instinctively push back a...
No comments:
Post a Comment