Tuesday 3 November 2020

ముగ్గురు భామలతో నాగచైతన్య రొమాన్స్!

అక్కినేని , విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో ‘థ్యాంక్యూ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చైతూ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ ప్రస్తుతం హీరోయిన్లు ఎంపికలో తలమునకలైంది. Also Read: ఇందులో ఓ కథానాయికగా ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. గ్యాంగ్ లీడక్ సినిమా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ప్రియాంక మంచి మార్కులే కొట్టినప్పటికీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో ఆమెకు విక్రమ్ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడన్నమాట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/363SqMO

No comments:

Post a Comment

Why This Fadnavis Confidante Quit BJP...

'I had told Fadnavisji that I will be with the party till the Lok Sabha election and I will give my 100 per cent to campaign for the BJP...