మంచు విష్ణు, రూహీ సింగ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘’. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం.. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నారు. Also Read: ఏసీపీ కుమార్గా ఐటీ కుంభకోణానికి సంబంధించిన నిందితులను పట్టుకునే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ను యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణుకు సోదరిగా కనిపిస్తుండటం విశేషం. నవీన్ చంద్ర, నవదీప్ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35toKd8
No comments:
Post a Comment