Monday 30 November 2020

‘నీపై పగ తీర్చుకుంటా’... నితిన్‌కి వార్నింగ్ ఇచ్చిన కీర్తిసురేష్

‘మహానటి’ కీర్తి సురేష్‌ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారింది. లాక్‌డౌన్ సమయంలో ఆమె నటించిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజై తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్‌తో ‘రంగ్‌దే’, మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ‘రంగ్‌దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన .. దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ కామెంట్ చేశాడు. Also Read: ఈ సరదా ఫోటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయి‌లోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్‌‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33wRT5y

Redmi Note 9 4G China Model May Launch as Redmi 9 Power in India

Redmi Note 9 4G China model is now reported to launch in the India market with the name Redmi 9 Power. Meanwhile, Xiaomi introduced the Poco M3 first in Europe and then re-introduced it as the Redmi...

from NDTV Gadgets - Latest https://ift.tt/36n2SjO

Facebook, Google, More Tech Giants to Face Digital Tax in Canada in 2022

Canada plans to impose a tax on corporations providing digital services from 2022 that will stay in place until major nations come up with a coordinated approach on taxation.

from NDTV Gadgets - Latest https://ift.tt/36pgD1G

Facebook, Google Becoming 'Human Rights-Free Zones' in Vietnam: Amnesty

Facebook and Google are fast becoming "human rights-free zones" in Vietnam, Amnesty International warned, accusing the tech titans of helping censor peaceful dissent and political expression in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mqCviI

ఓటేయకపోవడం నేరం.. ప్రశ్నించే హక్కు వదులుకోవద్దు: రాజేంద్రప్రసాద్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సినీనటుడు . కేపీహెచ్‌ ఏడో ఫేజ్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 58లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఓటు వేయకపోవడం పెద్ద నేరమని అన్నారు. తమ భవిష్యత్తునే నిర్దేశించే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నా, మనకు కావాల్సింది అడిగి నెరవేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. తాను అరకులో షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ ఓటు వేసేందుకే హైదరాబాద్‌కు వచ్చానన్నారు. పోలింగ్ కేంద్రం బోసిపోవడం చూసి తన మనసు చలించిపోయిందని, నగర ప్రజలు తప్పనిసరిగా తమ ఓటుహక్కు వినియోగించుకుని నగర అభివృద్ధితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o9z4NN

Amazon, Apple Stay Away From New French Big Tech Initiative

Amazon and Apple have not signed up to a new French initiative to get global tech companies to publicly commit to principles including paying their fair share of taxes.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fURrmx

Facebook Buys Online Customer Service Startup Kustomer

Facebook announced it is buying Kustomer, a startup specialising in helping businesses interact with customers online.

from NDTV Gadgets - Latest https://ift.tt/2HTSTsU

Bitcoin Jumps to All-Time High of Over $19,800 Amid Increased Demand

Bitcoin soared to a record high against the dollar on Monday, boosted by increased demand from both institutional and retail investors that saw the virtual currency as a safe-haven and a hedge against...

from NDTV Gadgets - Latest https://ift.tt/33yDiXv

Stock advice: Where should I invest?

'Investors should plan and make investments strictly on the basis of their risk profile.'

from rediff Top Interviews https://ift.tt/33w9ASS

What you MUST KNOW about COVID-19

'The COVID-19 virus has the power to quietly enter your body, without causing pain via symptoms, because it craftily manipulates your pain response.'

from rediff Top Interviews https://ift.tt/2JobKgv

నాది లవ్ ఫెయిల్యూర్.. కానీ డేటింగ్ చేయాలనుంది: రాశీ ఖన్నా

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడినా.. వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్.. చిత్రాలతో తిరిగి పుంజుకుంది. సోమవారం తన 30వ పుట్టినరోజు జరుపుకున్న రాశీ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. తన ప్రేమ వైఫల్యం గురించి చెబుతూనే.. ఎవరితోనైనా డేటింగ్ చేయాలని ఉందంటూ షాకిచ్చింది. ‘ప్రేమ సక్సెస్‌ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుందని, ప్రేమలో ఫెయిల్యూర్సే ఎక్కువని... అలాంట చేదు అనుభవం తనకూ ఉందని రాశీఖన్నా గతంలోనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. స్కూల్‌ డేస్‌లో తన సీనియర్‌‌తో ఆమె ప్రేమలో పడగా.. కొన్ని కారణాల వల్ల అది విఫలమైంది. పుట్టినరోజు నాడు ఆమెకు విషెస్ చెప్పిన నెటిజన్లు.. ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? అంటూ కొంటెగా అడిగారు. Also Read: ‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఇప్పటికైనా నా జీవితంలో ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలని ఉంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆస్వాదించాలని ఉంది. కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా. ఈ అమ్మడి వరుస చూస్తుంటే త్వరలోనే ఎవరితోనో ప్రేమలో పడేలాగా కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JrehX8

Prabhas: ప్రభాస్‌తో మళ్లీ సినిమానా.. జనాలు భరించలేరు: రాజమౌళి షాకింగ్ కామెంట్స్

యంగ్ రెబల్‌స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్‌ను ఆలిండియా స్టార్‌ని చేసింది కచ్చితంగా రాజమౌళి అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి, ‘ఛత్రపతి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి2’ చిత్రాలలో ప్రభాస్‌ని ఏ రేంజ్‌లో రాజమౌళి ఎలివేట్‌ చేశారో అందరికీ తెలిసిందే. బాహుబలి, బాహుబలి-2 తర్వాత రేంజ్ బాలీవుడ్ హీరోలను మించిపోయింది. అందుకే దర్శక నిర్మాతలు ఆయనతో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఎలాగుంటుంది... ఇదే ప్రశ్న రాజమౌళికి ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసా. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. ప్రభాస్‌తో మళ్లీ సినిమా తీస్తారా? అని అడగ్గా.. వామ్మో మళ్లీ ప్రభాస్‌తోనా? అంటూ బెదిరిపోయారు. Also Read: ‘బాహుబలి కోసం ఇద్దరం సుమారు ఐదేళ్లు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్‌లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో’ అని అని రాజమౌళి సరదాగా కామెంట్ చేశారు. ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేయడం తనకూ ఇష్టమేనని, మంచి కథ కుదిరితే కచ్చితంగా చేస్తానని చెప్పారు జక్కన్న. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fTPGpO

BAFTA: అరుదైన గౌరవం దక్కించుకున్న ఏఆర్ రెహమాన్‌

దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (బాఫ్టా) ఆయన్ని ‘బాఫ్టా బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌’గా నియమించినట్లు సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలో జ్యూరీ సభ్యులు, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆయన దేశంలోని సినిమా, క్రీడలు, టెలివిజన్‌ రంగాల్లో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించనున్నారు. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన కళాకారులకు సంవత్సరం పాటు మార్గనిర్దేశనం చేయనుంది. ఈ ఘనత సాధించడం పట్ల రెహమాన్ స్పందిస్తూ... ‘భారత్‌ నుంచి అద్భుతమైన టాలెంట్‌ను వెలికితీసి ప్రపంచ వేదికపై నిలిపే అవకాశం నాకు రావడం సువర్ణావకాశంగా భావిస్తున్నా. బాఫ్టాతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘భారతీయ సినిమాతో రెహమాన్‌కు ఉన్న అనుభందం బాఫ్టాకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. మా సంస్థకు ఆయన అంబాసిడర్‌‌గా నియమితులు కావడం చాలా సంతోషంగా ఉంది’ అని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమాండ బెర్రీ పేర్కొన్నారు. Also Read: ఆస


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oeTAN9

How to Watch Lunar Eclipse 2020 Live

Lunar eclipse or Chandra Grahan is appearing in the skies today. It will be the fourth and the last eclipse of 2020. The lunar eclipse November 2020 will be seen in many parts of Europe as well as...

from NDTV Gadgets - Latest https://ift.tt/36kD5cd

Spotify Is Reportedly Testing Stories With Playlists, Artists

Spotify has started testing a Stories feature with selected playlists and a few artists whose songs are present in the playlist, a media report has said. The feature allows users to share video clips...

from NDTV Gadgets - Latest https://ift.tt/33tGQdt

Samsung Could Soon Launch 'Galaxy Buds Pro' True Wireless Earphones

Samsung's upcoming true wireless earphones will be called the Galaxy Buds Pro, as per a new report citing certification confirmations. The earphones are expected to come with active noise...

from NDTV Gadgets - Latest https://ift.tt/3o0hc82

Flipkart's Flipstart Days Sale to Start Tomorrow, With Deals of Up to 80 Percent Off

Flipkart's Flipstart Days sale beings tomorrow, December 1, and will go on till December 3, 2020. The sale will include discounts up to 80 percent off on electronic accessories and up to 50 percent...

from NDTV Gadgets - Latest https://ift.tt/3okNydZ

'BJP is advocating a Hindu Rashtra aggressively'

'Tamil Nadu is a paradox. We have more places of Hindu worship per square kilometres than any other place in the world.

from rediff Top Interviews https://ift.tt/3lpIDpT

Sunday 29 November 2020

Amazon Cyber Monday Sale Brings Up to 50 Percent Off on International Brands

Amazon India Cyber Monday sale brings up to 50 percent off on international brands such as Ecovacs, Akaso, Tribit, Huion, Nibosi, Sojos, and more. There are other limited time offers as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/3llogu3

Moto G 5G With 5,000mAh Battery, Triple Rear Camera Launched in India

Moto G 5G was launched in Europe earlier this month, and it has now made its way to India. The phone is powered by the Snapdragon 750G SoC and packs a large 5,000mAh battery. It has a triple rear...

from NDTV Gadgets - Latest https://ift.tt/2HW7eFq

Samsung Launches Level U2 Neckband Earbuds With 12mm Drivers

Samsung Level U2 neckband earbuds have been launched. The new model comes over five years after the launch of the original Level U. The Samsung Level U2 are designed to deliver up to 18 hours of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ltPmzv

Nokia 5.4 Launch, Alleged Specifications And Price Tipped

Nokia 5.4 may be launched with a 6.4-inch hole-punch display and a faster SoC than its predecessor, a report has said. The smartphone's alleged 4GB RAM and 128GB storage variant has been seen on two...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oakzcK

Mulan, Pixar's Soul, Euphoria, and More on Disney+ Hotstar in December

The Mandalorian season 2, Mulan, His Dark Materials season 2, Pixar's Soul movie, holiday specials for Euphoria and High School Musical, Godmothered - the biggest TV shows and movies on Disney+...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oakx4C

వైరల్ అవుతున్న సింగర్ సునీత రెండో పెళ్లి వార్తలు.. ఇంతకీ ఇందులో నిజమెంత?

ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు కొందరు గాసిప్ రాయుళ్లు. ఏ చిన్న హింట్ దొరికినా దానికో కథ అల్లేసి కన్ఫ్యూజన్‌లో పడేస్తుంటారు. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా సింగర్ పెళ్లి వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. సునీత రెండో పెళ్లికి సిద్ధమైందని కొందరంటే.. ఆమెకు కాబోయే భర్త ఈయనే అంటూ ఇంకొందరు మరో అడుగు ముందుకేసి మ్యాటర్ చెప్పేశారు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. తెలుగు చిత్రసీమలో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడింది. యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు పేరుకే సింగర్ అయినా అందంతో కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది సునీత. కాకపోతే పెళ్లి విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. పర్సనల్ లైఫ్‌లో చాలా కష్టాలు అనుభవించింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటోంది. Also Read: ఈ నేపథ్యంలో గురించి గత కొన్నిరోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా బయటకొచ్చిన న్యూస్ ప్రకారం అతిత్వరలో ఆమె రెండో పెళ్లి జగరనుందని, డిజిటల్‌ రంగంలో హవా కొనసాగిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత పెళ్లి చేసుకోబోతోందని చెబుతున్నారు. సునీతను చేసుకోబోయే వాడిది కూడా రెండో పెళ్లే అనే టాక్ నడుస్తోంది. గతంలో సునీత విషయపై ఇలాంటి రూమర్సే రాగా.. తాను ఇలాంటి రూమర్స్ పెద్దగా పట్టించుకోనని చెప్పింది. అయినా మళ్లీ ఇప్పుడు అదే రకమైన రూమర్స్ షికారు చేస్తుండటం, ఇప్పుడు సునీత నుంచి రియాక్షన్ రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mrGrjm

Oppo Reno 5 Pro 5G Appears on HDR10+ Certification Site

Oppo Reno 5 Pro 5G has appeared on an HDR10+ certification site. Two variants of the upcoming Oppo Reno 5 Pro 5G, carrying model numbers PDSM00 and PDST00, were listed on the site. . The smartphones...

from NDTV Gadgets - Latest https://ift.tt/39sR8OD

ZTE Blade V2021 5G With Triple Rear Camera Launching on December 2

ZTE Blade V2021 5G will be released on December 2, according to its listing on Chinese e-retailer JD.com. The phone will come with 5G support and a triple rear camera setup.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KViO4R

Xiaomi Mi 11 Series Tipped to Arrive in January

Xiaomi Mi 11 series, comprising the Mi 11 and Mi 11 Pro, is speculated to debut as early as January. The Chinese company is likely to make a formal announcement about the Mi 11 series at Qualcomm...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qc8LYZ

'Increase in air pollution affects Covid patients'

'Covid patients have infected lungs and the pollutants will further damage it.'

from rediff Top Interviews https://ift.tt/36imrK4

'Sebi has given go ahead for RailTel IPO'

'We have filed our draft red herring prospectus for a floating IPO for a net offer size of 86.6 million shares.'

from rediff Top Interviews https://ift.tt/3mm5DHQ

18 ఏళ్ల వయసులో అలా చేశా.. ముప్పై మంది చూస్తుండగానే! యాంకర్ విష్ణుప్రియ బోల్డ్ కామెంట్స్

సినిమా అన్నాక రొమాంటిక్ సీన్స్ కామన్. పైగా ఈ రోజుల్లో రొమాంటిక్ డోస్ దంచికొడితేనే ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో కథతో పాటు హీరోయిన్ అందాల ఆరబోతకు ప్రాముఖ్యత ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. మరోవైపు హీరోయిన్లు కూడా కథ డిమాండ్ చేయాలే గానీ రొమాంటిక్ సీన్స్ చేసేందుకు సందేహించమంటూ ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ తన తాజా సినిమా '' గురించిన విషయాలు చెబుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. బులితెరపై హాట్ యాంకర్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకున్న విష్ణుప్రియ ప్రస్తుతం 'చెక్‌మేట్' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో విష్ణుప్రియ హాట్‌నెస్, రొమాంటిక్ డోస్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. Also Read: కాగా తాజాగా 'చెక్‌మేట్' షూటింగ్ సంగతులపై రియాక్ట్ అయిన విష్ణుప్రియ.. ఈ సినిమాలో తాను చాలా హాట్ రోల్ చేశానని, ఓ ఇరవై.. ముప్పై మంది చూస్తుండగానే హాట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ''హాస్టల్‌లో భగవద్గీత చదువుకునే 18 ఏళ్ల అమ్మాయినైన నేను.. సడెన్‌గా ఇలాంటి హాట్ రోల్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది గానీ.. కథ డిమాండ్ మేరకు కొన్ని సీన్స్ చేశాను. హాట్ సీన్స్ చేయడం చాలా హార్డ్ కానీ మా డైరెక్టర్ దాన్ని కంఫర్టబుల్‌గా తెరకెక్కించారు. అయినా ఆ సీన్స్ చేసేది నేను కాదు సినిమాలోని క్యారెక్టర్. అందుకే నన్ను నేను మోటివేట్ చేసుకొని కెమెరా ముందు నటించా'' అని చెప్పింది విష్ణుప్రియ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JuaurH

Britain Bans New Huawei 5G Kit Installation from September 2021

Britain has ordered telecom firms to not install any new Huawei 5G kit after September 2021. They were already banned from buying new Huawei 5G kit after year's end.

from NDTV Gadgets - Latest https://ift.tt/3qdfGkY

Trump to Add Chinese Chipmaker SMIC to Defense Blacklist: Sources

The Trump administration could add China's top chipmaker SMIC and national offshore oil and gas producer CNOOC to a blacklist of alleged Chinese military companies, according to a document and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qbQYBc

'Growth forecasts have to be taken with pinch of salt'

'The question is, how soon we can expect to re-attain the pre-lockdown levels of output and income.'

from rediff Top Interviews https://ift.tt/3qkA6sn

Motorola Moto G 5G India Launch Confirmed for November 30

Motorola Moto G 5G will launch in India on November 30, the company has confirmed. It will be available via Flipkart on November 30, 12pm (noon) onwards. The Moto G9 Power has been tipped to launch in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fCzDMZ

Torbaaz, Mank, Bhaag Beanie Bhaag, and More on Netflix in December

The Walking Dead season 10, Torbaaz, Shazam!, Vir Das: Outside In, Bhaag Beanie Bhaag, Bombay Rose, Mank, Chilling Adventures of Sabrina: Part 4, The Prom, The Midnight Sky, Big Mouth: Season 4,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3o97ZKI

మూడో సారికీ రెడీ.. మళ్లీ గర్భం దాల్చాలని ఉంది.. అసలు విషయం చెబుతూ ఓపెన్‌ అయిన అనసూయ

జబర్దస్త్ లేడీ భరద్వాజ్ తన మనసులోకి మాటలను బయటపెట్టి ఆశ్చర్యపరిచింది. ఏ పేరెంట్ అయినా సరే.. ఇద్దరు పిల్లలుంటే చాలని భావిస్తున్న ఈ రోజుల్లో తనకు మూడో సంతానం కనాలని ఉందని పేర్కొంటూ ఓపెన్ అయింది అనసూయ. మూడోసారి గర్భం దాల్చడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, మళ్లీ తల్లి కావాలనుందని ఆమె చెప్పిన మాటలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. విషయం ఏదైనా కూడా మొహమాటం లేకుండా అసలు మ్యాటర్ చెప్పేయడం అనసూయకు అలవాటు. అదే ఆమెను చాలా సందర్భాల్లో ట్రోల్స్ బారిన పడేసింది. అయినా అనసూయతో ఆవగింజంత మార్పు కూడా కనిపించడం లేదు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా బయటపెట్టేస్తోంది. మరోవైపు విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా సత్తా చాటుతున్న ఈ జబర్దస్త్ భామ.. ప్రస్తుతం '' అనే మూవీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా అందులో గర్భవతిగా కనిపించి షాకిచ్చింది అనసూయ. Also Read: దీంతో అనసూయ మరోసారి గర్భవతి అయ్యిందంటూ సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. మాతృత్వంలో ఉన్న ఆనందం గొప్పదని, మరోసారి గర్భవతి అయి ఆ మాతృత్వపు ఆనందం పొందాలని ఉందని తెలుపుతూ ఓపెన్ అయింది. గతంలో తన ప్రెగెన్సీ సమయంలో పొందిన ఆ అనుభూతి మరోసారి పొందాలని ఉందని, అందుకే మళ్లీ తల్లి కావాలని అనుకుంటున్నా అంటూ అనసూయ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె.. మళ్లీ తల్లి అవుతా అని చెబుతుండటం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Jjd0By

OTT: సరికొత్త ATTలో ఫస్ట్ మూవీ ‘డర్టీ హరి’ .. ఫోన్ కొడితే ఫుల్ మసాలా మూవీ

కరోనా కష్టకాలంలో మూవీ లవర్స్‌కి వినోదాన్ని పంచింది ఓటీటీ. ఆహా, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఓటీటీకి మంచి ఆదరణ లభించడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఏటీటీ. కొందరు సినీ ప్రముఖులు కలిసి ఏటీటీ () యాప్‌ని లాంఛ్ చేయబోతున్నారు. ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యంలో తెలిసిందే, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ఏటీటీ ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం, వారే ఈ యాప్ ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా సిద్ధం చేశారు. ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.. ఈ యాప్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యంలో తెలిసిందే, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని ఓ కొత్త ఓటిటి ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. ఇప్పటికే తెలుగు ప్రేక్ష‌కులు ఓటిటిల్లో విడుద‌ల అవుతున్న సినిమాల్ని ఆద‌రిస్తున్నారు, దీంతో కొంద‌రు సినీ ప్రముఖలు ఈ ఏటీటీని తీసుకు రాబోతున్నారు, ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం, వారే ఈ యాప్ ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా సిద్ధం చేశారు. ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది, మ‌రిన్ని వివ‌రాలు కూడా అతి త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ljhogS

అర్ధరాత్రి వేళ సుమ కనకాల రచ్చ.. మన టైమ్ రావాల్సిందే అంటూ గుట్టు విప్పిన యాంకరమ్మ!!

బుల్లితెర సెన్సేషన్, మాటల మహారాణి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. లాక్‌డౌన్ వేళ ఖాళీ సమయం దొరకడంతో బుల్లితెర స్టార్ కాస్త సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఎప్పటికప్పుడు తన వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా.. తాను అర్దరాత్రి మేకప్ వేసుకుని రెడీగా ఉన్నానని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ చేసి అసలు మ్యాటర్ చెప్పేసింది. తన పెంపుకు కుక్క జోరోతో కలిసి ఆడుతున్న ఆటలు, పని మనిషిని ఆట పట్టిస్తున్న వీడియోలతో హంగామా చేస్తున్న సుమ మరోసారి తనదైన మాటలతో అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం '' అనే షోను హోస్ట్ చేస్తోంది యాంకర్ సుమ. ప్రతి ఏడాది ఈ షోను నిర్వహిస్తామని పేర్కొన్న ఆమె.. దీనికోసమే ఇలా ఈ అర్దరాత్రి సమయంలో మేకప్ వేసుకుని రెడీ అయ్యాయని చెబుతూ వీడియో వదిలింది. అయితే గతేడాది కంటే ఈ సారి ఓ గంట ఆలస్యంగా ప్రోగ్రాం మొదలుపెట్టామని చెప్పుకొచ్చింది. టైమ్ ముందుకు జరిగినా వెనక్కి జరిగినా మన టైమ్ రావాల్సిందే అంటూ ఫన్నీగా ముగించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Also Read: డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్తగా అడుగులేస్తున్న సుమ.. యూట్యూబ్‌లో సుమక్క పేరిట ఓ ఛానల్ క్రియేట్ చేసి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈట్ విత్ టాక్ అనే కొత్త షోను పెట్టి.. సెలబ్రిటీలను ఇంటికి పిలిచి వారిచేతనే ఏదో ఒక స్పెషల్ వంటకాన్ని వండిస్తోంది. దీంతో సుమక్క ఛానల్ తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39pUsKz

Bandla Ganesh: జోకర్ కాదిక్కడ ఫైటర్.. ఎమ్మెల్సీ కవిత కామెంట్‌పై బండ్ల గణేష్ రియాక్షన్

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పేరు మరోసారి సెన్సేషన్ అవుతోంది. ఏదో ఒకరకంగా ఆయన పేరు ప్రస్తావనలోకి వస్తుండటం గమనిస్తున్నాం. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ .. ఒకానొక సందర్భంలో బండ్ల గణేష్ పేరు తీయడంతో ఆ వీడియో వైరల్ అయింది. గత సంవత్సరం బండ్ల గణేష్ చేసిన కామెడీలా ఈ సంవత్సరం బండి సంజయ్ చేస్తున్నారంటూ ఆమె సందేశమివ్వడం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కవిత కామెంట్‌పై రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్. ''నేను జోకర్‌ని కాదు.. ఫైటర్‌ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్ చూసి.. బండ్లన్నకు మద్దతుగా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: తనకు రాజకీయాలతో సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా కొందరు పనిగట్టుకుని మరీ ఆయన‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పదే పదే తాను ఏ రాజకీయ పార్టీలో లేనని చెప్పుకొస్తున్నారు బండ్ల గణేష్. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దని ఒకటికి పది సార్లు అభ్యర్థిస్తుండటం గమనార్హం. ఇకపోతే రీసెంట్‌గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించిన బండ్ల గణేష్.. తిరిగి నిర్మాతగా పలు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37htNgb

Sri reddy: సెక్సీ ఫొటోలతో సమంత వ్యాపారం చేస్తోంది.. పెళ్లయ్యాక కూడా ఆమె.. బాబోయ్ ఎంత మాట..!!

ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ సంచలనం సృష్టించిన .. ఆ తర్వాత చెన్నైలో మకాం వేసి అవకాశం చిక్కినప్పుడల్లా బడా దర్శక నిర్మాతలు, నటీనటుల వ్యవహారాలపై కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బడా బాబుల చీకటి కోణాలపై రియాక్ట్ అవుతూ ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ వస్తోంది సంచలన తార శ్రీ రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు బికినీ లుక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో బూతులతో వీరంగం సృష్టించడం శ్రీ రెడ్డికి కొత్తేమీ కాదు. సెక్సీ ఫోటోలు, హాట్ కామెంట్స్ చేస్తూ ప్రతి క్షణం తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని ట్రెండింగ్‌లో ఉంచుకునే శ్రీ రెడ్డి.. తాజాగా సమంతను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సమంత, ఇటీవల బాత్‌టబ్ జలకాలాడుతూ హాట్ పోజిచ్చిన తన బికినీ లుక్ షేర్ చేసింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇదే ఫోటోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి.. అర్థనగ్న ఫొటోలతో సమంత వ్యాపారం చేస్తోందంటూ ఆమెపై ఆటం బాంబ్ వేసింది. Also Read: ''గాయ్స్.. ఓ సారి ఈ ఫోటోను పూర్తిగా చూడండి. సమంతకు పెళ్లయింది.. ఆమెకు 100 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది. అయినా కూడా తన అందాలను ఆరబోస్తూ ఇలా ఎందుకు వ్యాపారం చేస్తుందో!'' అంటూ అక్కినేని కోడలిపై సెన్సషనల్ కామెంట్ వదిలింది శ్రీ రెడ్డి. గతంలో కూడా ఇలాగే సమంత బాడీ పార్ట్స్‌పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వ్యవహారం టాలీవుడ్ వీధుల్లో మరోసారి చర్చల్లో నిలిచింది. శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చూసి సామ్ అభిమానులు తెగ ఫీలై పోతున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fIxy2c

Saturday 28 November 2020

విశాఖ తీరాన 'హానీ ట్రాప్'.. అందమైన లొకేషన్స్‌లో అలా!!

విశాఖలోని అందమైన లొకేషన్స్‌లో '' మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వి.వి.వామన రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఋషి, శిల్ప, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి.వి.వామన రావు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. హీరో ఋషి, హీరోయిన్ శిల్పలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరికరించాం. శివ కార్తీక్ యువ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. ఆ సన్నివేశాల్ని చాలా చక్కగా చిత్రీకరించాం. ఈ నెలాఖరుకు విశాఖ షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా కథని సమకూర్చాను. దానికి తగ్గట్లుగా సునీల్ కుమార్ రెడ్డి అద్భుతమైన లొకేషన్స్‌లో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా సినిమా బాగా వస్తోంది'' అన్నారు. Also Read: దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇది ఒక సోషల్ థ్రిల్లర్ మూవీ. యూత్ ఆడియెన్స్‌కి నచ్చే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను ఈ చిత్రం తెరమీదదకు తెస్తోంది. భీమిలి, అరకు లాంటి అందమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎస్ వి శివరాంగారి కెమెరా పనితనం, ప్రవీణ్ ఇమ్మడి మ్యూజిక్ చిత్రానికి ప్రధాన ఎస్సెట్స్ అవుతాయి. నటీనటులు అందరూ మంచి సహకారం అందిస్తున్నారు. డిసెంబర్ నుండి హైదరాబాద్‌లో జరిగే రెండవ షెడ్యూలుతో షూటింగ్ పూర్తవుతుంది. చిత్రాన్ని జనవరి కల్లా రెడీ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36fmIO4

ఏది నిజం ఏది అబద్దం? మ‌న‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.. ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్

యాంకర్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అక్కర్లేని పేరిది. బుల్లితెర యాంకర్, హోస్ట్, సినీ నటిగా ఆమె ప్రతిఒక్కరికీ సుపరిచితం. యాంకర్‌గా మాటల తూటాలు పేల్చుతూ ఆకట్టుకునే ఉదయభాను.. ఎప్పటికప్పుడు సమాజ పరిస్థితులు, నిజ జీవిత అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను చెబుతూ ఉంటుంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓటు యొక్క విలువను తెలుపుతూ జనాన్ని ఎడ్యుకేట్ చేసింది ఉదయభాను. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో, అందులో ఆమె మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆలోచింపజేస్తున్నాయి. గ్రేటర్‌ పోరులో వినియోగంపై ఎంతో అద్భుతమైన సందేశమిచ్చింది ఉదయభాను. ప్రజాస్వామ్య దేశంలో ఓటును అమ్ముకుంటే జరిగే పరిణామాలపై తనదైన శైలిలో వివరించింది. జీవితం ఒక యుద్ధమైతే దాన్ని గెలవడానికి మనకున్న ఆయుధం ఓటు హక్కు అని, దాన్ని నిర్వీర్యం చేయొద్దని పేర్కొంటూ చక్కని తెలుగు భాషలో సూటిగా మాట్లాడింది. ప్రలోభాల కోసం కాదు.. ప్రగతి కోసం ఓటేద్దామని పిలుపునిచ్చింది. ''అభివృద్ధి జరిగిందా? అవినీతి పెరిగిందా..? కళ్లారా చూస్తున్నాం.. చెవులారా వింటున్నాం. సామాన్యుడి స్వప్నం సాకారమయ్యిందా అంటే మాహానేతలంతా మహా అద్భుతంగా మాట్లాడతారు. ఎవ‌రి మీడియా వారిది, ఎవ‌రి మాధ్య‌మాలు వారివి. మాట‌ల గార‌డీ, అంకెల గార‌డీతో మ‌న‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఈ ప్ర‌శ్న‌కు వేరే ఎక్క‌డో వెతుక్కోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న జీవితాలే సాక్ష్యం. స‌మాధానం మ‌న మ‌న‌స్సాక్షికి బాగా తెలుసు. జీవితం ఒక యుద్ధ‌మైతే, దాన్ని గెల‌వ‌డానికి మ‌న‌కున్న ఆయుధం ఓటు హ‌క్కు. దాన్ని నిర్వీర్యం చేయొద్దు. క‌చ్చితంగా ఓటు వేసి తీరుదాం. అప్పుడే ప్ర‌శ్నించ‌గ‌లం. పిడికిలి ఎత్త‌గ‌లం. మన ఓటు హక్కును వందలు, వేలు వెదజల్లు కొంటున్నారంటే లక్షణంగా లక్షలు లక్షలు దోచేస్తారు. కోటాను కోట్లు దర్జాగా దోచేస్తారు. రాబడి ఉంటేనే కదా.. పెట్టుబడి పెట్టేది. కానీ అది దానం కాదు. మన మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం. కావున‌ ప్ర‌లోభాల కోసం కాదు ప్ర‌గ‌తి కోసం ఓటేద్దాం. ప్ర‌జాస్వామ్నాన్ని కాపాడుకుందాం'' అంటూ ఉదయభాను చెప్పిన మాటలు ఎన్నో మెదళ్లను కదలిస్తున్నాయి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37ewoYw

From Tenet to Durgamati, What to Watch in December

Tenet, Durgamati, Coolie No. 1, Wonder Woman 1984, Mulan, Bhaag Beanie Bhaag, Bombay Rose, Torbaaz, The Stand, Pixar's Soul, Mank, The Prom, Bridgerton - the biggest movies and TV series coming to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qd5SHp

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆన్ ఫైర్.. నడకలో నందమూరి రాజసం.. వీర లెవల్ అంతే!!

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా . యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో విడుదలకు ముందే RRRపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన '' వీడియో నెట్టింట అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. మార్చి నెలలో విడుదలైన రామ్ చరణ్ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో యూట్యూబ్‌లో దుమ్ముదులపగా.. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఆన్‌లైన్ సెన్సేషన్ అయింది. నిజానికి ఈ వీడియోపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా రికార్డుల వేటలో మాత్రం ముందంజలో ఉండటం విశేషం. అక్టోబర్ 22వ తేదీన విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఈ రేంజ్ కామెంట్లు దక్కించుకున్న మొదటి టీజర్‌గా 'రామరాజు ఫర్ భీమ్' వీడియో నిలిచింది. అలాగే యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ వీడియో ఇప్పటివరకు 3 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టడం గమనార్హం. Also Read: ఇకపోతే లాక్‌డౌన్ కంటే ముందే RRR మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన రాజమౌళి.. రీసెంట్‌గా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భుజాన బ్యాగ్ వేసుకొని, మాస్క్ ధరించి ఎన్టీఆర్ అలా నడుస్తూ వస్తున్న ఓ పిక్ తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పిక్ చూసిన ఫ్యాన్.. ''ఆ నడకలో నందమూరి రాజసం ఉట్టిపడుతోంది. వీర లెవల్ అంతే'' అంటూ కామెంట్ చేస్తున్నారు. RRRలో తన పార్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యాక వస్తుండగా తీసిందే ఈ పిక్ అని సమాచారం. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి RRR (రౌద్రం రణం రుధిరం) రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రీయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Jg2N8Q

Amazfit Pop Pro Smartwatch Set to Launch December 1, Key Specifications Teased

Amazfit Pop Pro will launch in China on December 1. The smartwatch will come with a square dial with colour touchscreen display. Key specifications and features of Amazfit Pop Pro have also been...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lghm9w

Instagram Blocks #Sikh Hashtag Yet Again for Some Users

Instagram seems to have blocked the #sikh hashtag on its platform. Some users have complained about the issue on Twitter. The new blocking comes just over five months after Facebook and Instagram were...

from NDTV Gadgets - Latest https://ift.tt/3o0mrof

ప్రముఖ దర్శకుడు శివ తండ్రి కన్నుమూత

ప్రముఖ తెలుగు, తమిళ దర్శకుడు శివ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జయకుమార్ కన్నుమూశారు. జయకుమార్ షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. 400కు పైగా షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు జయకుమార్ ఖాతాలో ఉన్నాయి. జయకుమార్‌కు శివ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు బాల నటుడిగా, దర్శకుడిగా మలయాళ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. కుమార్తె విదేశాల్లో శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. జయకుమార్ చాలా ఏళ్లుగా చెన్నైలోని విరుగంబాక్కంలో ఉంటున్నారు. చుట్టుపక్కల వారి బాగోగులు చూసుకోవడం, సామాజిక సేవలో జయకుమార్గా యాక్టివ్‌గా ఉండేవారు. జయకుమార్ తండ్రి వేలన్ కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా సినీ పరిశ్రమకు సేవలందించారు. ఇక జయకుమార్ పెద్ద కుమారుడు శివ మొదట సినిమాటోగ్రాఫర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగులో ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’, ‘గౌతమ్ ఎస్ఎస్‌సీ’, ‘బాస్’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అయితే, 2008లో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘శౌర్యం’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తరవాత వరసగా ‘శంఖం’, ‘దరువు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో శివకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, తమిళంలో మాత్రం స్టార్ డైరెక్టర్ హోదాను పొందారు. కార్తి హీరోగా వచ్చిన ‘సిరుతాయి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ.. అక్కడ ఆరంగేట్ర చిత్రంతోనే ఆకట్టుకున్నారు. ఆ తరవాత స్టార్ హీరో అజిత్‌తో వరుసగా ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ చిత్రాలను అందించి శివ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘అన్నాతే’ సినిమాను రూపొందిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VdfHXC

హీరో రాజశేఖర్ తన రెండిళ్లను అమ్ముకున్నారట.. ఇందులో నిజమెంత?

చాలా మంది నటులు తాము డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ మాత్రం డాక్టర్ అయ్యాకే యాక్టర్‌గా మారారు. తమిళ కుటుంబానికి చెందిన రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4న తమిళనాడులోని తానే జిల్లాలోని లక్ష్మీపురంలో జన్మించారు. ఆయన తండ్రి ఓ పోలీసు. దీంతో తాను కూడా పోలీస్ కావాలని రాజశేఖర్ అనుకునేవారట. అయితే తండ్రి ప్రోత్సాహంతో డాక్టర్ కోర్సు చదివారు. అయితే కాలేజీలో చదువుతున్న సమయంలో.. నువ్వు చాలా బాగుంటావు.. హీరోగా ప్రయత్నించొచ్చు కదా అని స్నేహితులు ప్రోత్సహించేవారట. దీంతో సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన హీరో కావాలనుకున్నారు. దీంతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేశారు. అదే సమయంలో ఎమ్మెస్ సీటు రావడంతో దాన్ని వదులుకుని మరీ సినిమాల్లోకి వచ్చారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా తాను తీయబోయే సినిమాలో కొత్త హీరో కోసం వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ ఆయన్ని కలుసుకుని తన టాలెంట్ చూపించి ఛాన్స్ కొట్టేశారు. అయితే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఈలోగా ఓ కొత్త దర్శకుడు రాజశేఖర్‌ని కలిసి కథ వినపించగా ఆయనకు నచ్చిందట. దీంతో భారతీరాజాకు అసలు విషయం చెప్పగా నీ ఇష్టమని చెప్పారట. Also Read: దీంతో రాజశేఖర్ ఆ కొత్త దర్శకుడితో సినిమా మొదలుపెట్టి.. కొద్దిరోజుల తర్వాత భారతీరాజాను కలిశారు. సినిమా ఎప్పుడు మొదలుపెడదామని ఆయన్ని అడగ్గా ‘నేను కొత్త హీరోతో సినిమా చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కొత్త హీరోవి కాదు’ అని చెప్పేశారట. దీంతో మనస్తాపం చెందిన రాజశేఖర్ అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు. కొద్దిరోజుల తర్వాత భారతీరాజా ఆయన్ని పిలిచి అదే సినిమాలో విలన్ వేషం ఇచ్చారు. ఈ సినిమా విజయం సాధించడంతో రాజశేఖర్‌కు తమిళంలో అవకాశాలు పెరిగాయి. మరోవైపు ఇదే సినిమా తెలుగులో ‘అరుణ కిరణం’ పేరుతో రీమేక్ చేయగా రాజశేఖర్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. Also Read: ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా విశ్వరూపం చూపించిన రాజశేఖర్ తెలుగులో అగ్రహీరోగా ఎదిగారు. ముఖ్యంగా పోలీసు కథలంటే దర్శక నిర్మాతలు ఆయన్నే ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకునేవారు. అలా వరుస సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు. ఈ క్రమంలోనే హీరోయిన్ జీవితలో ప్రేమలో పడి 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మధ్యలో వరుసగా సినిమాలన్నీ ప్లాఫులు కావడంతో రాజశేఖర్ ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు సొంతంగా నిర్మించిన సినిమాలు కూడా ఆయనకు నష్టాలనే మిగిల్చాయి. ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు చెన్నైలో తనకున్న రెండిళ్లను ఆయన అమ్మేశారని తెలిసిన వాళ్లు చెబుతుంటారు. కొంతకాలం తర్వాత ‘ఎవడైతే నాకేంటి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రాజశేఖర్ టాలీవుడ్‌లో మళ్లీ పుంజుకున్నారు. గరుడవేగ, కల్కి చిత్రాలు ఆయన మార్కెట్‌ని పెంచాయి. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ మేకప్ వేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JjX55B

RGV: పవన్ కళ్యాణ్‌పై వర్మ సెటైర్స్.. చిర్రెత్తిపోయిన మెగా ఫ్యాన్స్! స్వీట్ వార్నింగ్

వివాదాస్పద దర్శకుడు ఏ చిన్న సందర్భం దొరికినా దానిపై తనదైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాను దున్నేస్తుంటారని మనందరికీ తెలుసు. సినీ, రాజకీయాలపైనే గాక ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై ఫోకస్ పెడుతూ ఓపెన్ అవుతుంటారు వర్మ. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఎన్నికలపై కామెంట్స్ చేస్తూ పవన్ కళ్యాణ్‌పై పంజా విసురుతున్న ఆయన తీరుపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌పై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆపాలంటూ వార్నింగులు ఇస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడం, ఆ తర్వాత పోటీ లేదని చెప్పడాన్ని తన ఆయుధంగా మలచుకొని పవన్‌పై సెటైర్స్ వేయడం ప్రారంభించారు వర్మ. పవన్ కళ్యాణ్ మంచి ఎంటర్టైనర్ అని, అందుకే రాజకీయాల్లో తాను అతన్నే అనుసరిస్తానని అంటూ తనదైన కోణంలో లాజిక్ అప్లై చేస్తూ కామెంట్ చేశారు ఆర్జీవీ. ఇలాగే గతంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్‌పై వర్మ ఓ రేంజ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిర్రెత్రిపోయిన మెగా ఫ్యాన్స్ వర్మపై ఫైర్ అవుతున్నారు. Also Read: లాజికల్‌గా మాట్లాడినంత మాత్రాన తామేమీ పిచ్చోళ్ళం కాదని, పవన్ కళ్యాణ్‌ని పొగుడుతున్నారా? లేక సెటైర్స్ వేస్తున్నారా? అనేది అర్థం చేసుకోగలమంటూ వర్మపై కౌంటర్లు వేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇకనైనా అలాంటి సెటైర్లు ఆపాలని, లేదంటే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా ద్వారా వార్నింగ్స్ ఇస్తున్నారు. దీంతో పవన్- వర్మ ఇష్యూ మరోసారి చర్చల్లో నిలిచింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KRfZ4N

‘సోలో’గా వస్తోన్న సాయి తేజ్.. క్రిస్మస్‌కి థియేటర్లలో సందడే సందడి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు ద‌ర్శక‌త్వం వహించారు. నభా నటేష్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ విడుదల తేదీని అధికారికంగా శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ.. ‘‘ఇన్ని రోజులు మ‌నం ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నామో మ‌న‌కు తెలుసు. ఈ నేప‌థ్యంలో ప్రేక్షకుల‌ను మ‌ళ్లీ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మేం సిద్ధమ‌వుతున్నాం. అందులో భాగంగా క్రిస్మస్‌కు మిమ్మల్ని న‌వ్వించ‌డానికి వస్తున్నాం. అన్ని ఎమోష‌న్స్ ఉన్న ఈ సినిమా ఫుల్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డిసెంబ‌ర్ 25న మీ ముందుకు వ‌స్తోంది’’ అని అన్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సోలో బ్రతుకే సో బెట‌ర్ సినిమాను క్రిస్మస్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాం’’ అని చెప్పారు. అయితే, తెలంగాణలో థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా జీవో జారీ చేయలేదు. మరోవైపు, థియేటర్లు సినిమా విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన తొలి చిత్రం ఇదే. మొత్తం మీద సాయి తేజ్ ‘సోలో’గా వచ్చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36c9r8R

TWS Earbuds Shipments See Huge Rise in Q3 in India, Boat Leads Segment: IDC

IDC notes that the overall wearables market in India saw 11.8 million units shipped in third quarter of 2020 and a significant YoY growth of 165.1 percent was registered. A total of four million true...

from NDTV Gadgets - Latest https://ift.tt/39jOdIh

శ్వేత దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్..

‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది . అనంతరం నాగార్జున సరసన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో మెరిసింది. తన అందాలు ఎంతగా ఆరబోసినా ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రగ్యా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ముందుగా సాయేషా సైగల్‌ని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఈ అవకాశం ప్రగ్యాకు దక్కింది. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘జయ జానకీ నాయక’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో ప్రగ్యా నటించింది. ఆ పరిచయంతోనే బోయపాటి తన నెక్ట్స్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతూ ఆమె దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నిజంగానే దేవకన్యలా ఉన్నావంటూ తెగ పొగిడేస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o5b3aI

చిరంజీవి కూతుళ్లతో నిహారిక నైట్ పార్టీ.. మెగా డాటర్స్ బాగానే చిల్ అయినట్లున్నారే!

మెగా ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. నాగబాబు కూతురు, మెగా డాటర్ వేడుకల కోసం మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా ఒక్కచోట చేరి తెగ సందడి చేస్తున్నారు. చిరంజీవి ఇద్దరు కూతుళ్లు, అక్కలైన సుస్మిత, శ్రీజలకు స్పెషల్ పార్టీ ఇచ్చింది నిహారిక. కొద్దిరోజుల క్రితమే గోవాలో స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్న నిహారిక.. ఇప్పుడు తన సిస్టర్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రిందట మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ తాను 'మిస్' నుంచి 'మిసెస్ నిహా'గా ప్రమోట్ అవుతున్నానని, తనకు కాబోయే భర్త ఇతనే అంటూ చైతన్య ఫోటోను స్వయంగా షేర్ చేసిన నిహారిక.. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్ధ కార్యక్రమాన్ని ఫినిష్ చేసేసింది. ఇక డిసెంబర్ 9వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని ఇటీవలే నాగబాబు ప్రకటించడంతో మెగా ఇంట సందడి మొదలైంది. నెల రోజుల ముందునుంచే ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి మెగా సిస్టర్స్ అంతా కలిసి చిల్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ ఫోటోలను నిహారిక తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మెగా డాటర్స్ అందరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతోంది. నిహారిక పోస్ట్ చూసి ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే ఆమె పెళ్లి వేదికైన రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని కోటను అద్భుతంగా అలంకరిస్తున్నారని తెలిసింది. ఇటీవలే అక్కడికి వెళ్లి పెళ్లి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించి వచ్చింది నిహారిక. నిహారికకు కాబోయే భర్త పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇతను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. ఇటీవలే కాబోయే భర్త చైన్యతో పెళ్లికి ముందే దీపావళి సంబరాలు చేసుకుంది నిహారిక. ప్రస్తుతం నిహారిక పెళ్లి సంగతులు, నిహారిక- చైతన్య జోడీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fJPYzJ

కమెడియన్ శంకర్ మేల్కొటే.. ఓ కంపెనీకి సీఈఓ... సినిమాల్లోనూ అవే పాత్రలు

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హాస్యనటులున్నా కొందరు మాత్రం కలకాలం గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకరు. ప్రతి సినిమాలోనూ పిల్లి గడ్డంతో బ్లాక్‌ సూట్‌లోనే దర్శనమివ్వడం ఆయన ప్రత్యేకత. మేల్కొటే సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగిందట. ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలో మేల్కొటే పనిచేసేవారు. ఆ సంస్థ కోసం తీసిన ప్రకటనలో ఆయన తొలిసారి నటించారు. కొద్దిరోజుల తర్వాత ఉషాకిరన్ మూవీస్ నిర్మించిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలో హీరో బాస్ పాత్ర కోసం నటుడిని అన్వేషిస్తుండగా మేల్కొటేని పిలిచారట రామోజీరావు. Also Read: అక్కడే ఉన్న గేయ రచయిన వేటూరి సుందర రామ్మూర్తి మేల్కొటేని చూసి ఈయనకు స్క్రీన్ టెస్ట్ అవసరం లేదని రామోజీరావుకు చెప్పారట. ఆ సినిమాలో తెలుగు రాని బాస్‌ పాత్రలో మేల్కొటే ప్రేక్షకులను అలరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 180 చిత్రాల్లో ఆయన నటించారు. ఒకట్రెండు సినిమాల్లో తప్ప అన్ని సినిమాల్లోనూ బాస్‌గానే కనిపించినా ప్రేక్షకుల ఎప్పుడూ బోర్ కొట్టలేదు. సినిమాల్లో ఏదైనా కామెడీ బాస్ పాత్ర ఉందంటే ఇప్పటికీ దర్శక నిర్మాత ఫస్ట్ ఛాయిస్ ఆయనే. అయితే సినిమాల్లో చిన్నచిన్న వేషాలు చేస్తున్నంత మాత్రాన మేల్కొటే బ్యాక్‌గ్రౌండ్ తక్కువేమోనని అనుకోవద్దు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. నిజానికి ఆయన హైదరాబాద్‌లోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవోగా పనిచేశారు. అంతేకాదు ఆయన అల్లుడు ఎవరో కాదు.. మాజీ రంజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్‌ ఎంపీ శ్రీధర్. మేల్కొటే కూతురు రమాని శ్రీధర్ వివాహం చేసుకున్నారు. మేల్కొటే కొడుకు అమెరికాలో ఓ సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల్లో వేసే పాత్రల్లాగానే మేల్కొటే నిజజీవితంలోనూ బాస్‌గానే పనిచేయడం విశేషం. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mhJA4S

'మిథునం' బాలీవుడ్ రీమేక్.. బాలసుబ్రహ్మణ్యం పాత్రలో అమితాబ్ బచ్చన్!

లెజెండరీ సింగర్ ఈ లోకాన్ని విడిచి రెండు నెలలు గడిచిపోయినా ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు జనం. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ముద్ర వేసిన ఆయన `మిథునం` సినిమాలో విలక్షణ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. రెండే రెండు పాత్రలతో నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ సినిమాను రూపొందించారు. 2012లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. Also Read: బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుందట. ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ మెగాస్టార్ .. ఎస్పీ బాలు పోషించిన పాత్రలో నటించబోతున్నట్టు టాక్. అమితాబ్‌కు జంటగా ఒకనాటి అందాల తార రేఖ నటించనున్నారని తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ మూవీ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అధికారిక వస్తేనే క్లారిటీ వస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mfPe7V

Huawei P50 May Integrate Liquid Camera Lens to Help Focus in Milliseconds

New liquid lens technology may be integrated into the Huawei P50 next year. This new technology was patented by Huawei on December 25 last year and announced in April this year. It is expected to be...

from NDTV Gadgets - Latest https://ift.tt/3maWLER

New Samsung Galaxy Buds With ANC May Launch Alongside Galaxy S21 Range

Samsung Galaxy Buds TWS earbuds will reportedly launch alongside the upcoming Samsung Galaxy S21 series. The South Korean tech giant has been introducing new earbuds alongside its flagship Galaxy S...

from NDTV Gadgets - Latest https://ift.tt/33FNoGb

Friday 27 November 2020

వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరో తెలిస్తే షాకవుతారు...

‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించారు. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘పెళ్లి’. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి సినిమాలతో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా డౌన్ అయిపోయాడు నవీన్. Also Read: సుమారు 28 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అవకాశాలు తగ్గిపోవడంతో రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అవికూడా పరాజయం పాలుకావడంతో ఆయన్ని పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆయన నందమూరి కుటుంబానికి అల్లుడని చాలామందికి తెలియదు. వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్ పెళ్లాడాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్లకే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ ప్రభావం కెరీర్‌పై పడటంతోనే నవీన్ సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయంపై స్పందించిన వడ్డే నవీన్.. ఈ ప్రచారాన్ని కొట్టి పడేశారు. విడాకుల కారణంగా కొంతకాలం సినిమాలకు తానే దూరమయ్యానని, ఆ తర్వాత అవకాశాలు రాలేదని చెప్పారు. 2016లో రామ్‌గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎటాక్’ సినిమాలో నవీన్ చివరిగా కనిపించారు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆయన ప్రస్తుతం భార్య, పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. ఇటీవలే ఆయన కొడుక్కి నిర్వహించిన పంచెకట్టు కార్యక్రమంలో సెలబ్రెటీలందరూ హాజరయ్యారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fFTsDg

మీరు సూపర్... ప్రభాస్‌‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మలయాళ స్టార్

‘బాహుబలి’తో ఆలిండియా స్టార్‌గా ఎదిగారు రెబల్ స్టార్ . దక్షిణాదికి ధీటుగా ఉత్తరాదిలోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని ఆయన తూ.చా.తప్పకుండా పాటిస్తారు. తన సహనటులతో పాటు సీనియర్లకు ఎంతో మర్యాద ఇస్తుంటారాయన. అందుకే ప్రభాస్‌ని కలిసిన ఎవరైనా ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతారు. Also Read: ఈ కోవలోనే మలయాళం స్టార్‌ జయరాజ్‌ కూడా ప్రభాస్‌ని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’‌లో జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసిన జయరామ్.. ప్రభాస్‌లో నిజాయతీలోనూ సూపర్ అంటూ పొగిడేశారు. రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని, అందరి హృదయాలను తాకతుందని జయరామ్ అన్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2J6umlb

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త ప్రయాణం మొదలైంది.. నా బేబీతో కలిసి అడుగు పెట్టా: మంచు లక్ష్మి

మంచు ఫ్యామిలీ నటీనటుల్లో ప్రయాణం ఎంతో ప్రత్యేకమైందని చెపుకోవచ్చు. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది మంచు లక్ష్మి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీ విశేషాలతో పాటు సమాజంలోని పరిస్థితులపై స్పందిస్తూ తన అభిప్రాయలు చెప్పే ఆమె.. తాజాగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ పోస్ట్ పెట్టింది. ట్విట్టర్ వేదికగా తన ముద్దుల కూతురు విద్యా నిర్వాణతో కలిసి కొత్త ఆఫీస్‌లో అడుగుపెట్టిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ అభిమానులతో పంచుకుంది. కొత్త ఆఫీస్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ క్షణాలు ఎంతో మధురమైనవని అని పేర్కొంటూ మీ ప్రేమ ఆశీర్వాదం కావాలని కోరింది. ఇందుకోసం కొన్నాళ్ళుగా ఎంతో ఎగ్జైటింగా ఎదురు చేశానంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ మధ్యకాలంలో తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న మంచు లక్ష్మి.. ఇటీవలే బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జోష్‌లో టెక్నాలజీ వేగంతో పరుగులు పెడుతూ సరికొత్తగా అడుగులు వేస్తోంది. ఇకపై మంచు లక్ష్మి కొత్త వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు చేయబోతోన్నట్లు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33qR7qL

iPad Pro 2021 Models Expected to Come With 5G mmWave Support: Report

iPad Pro next-gen line-up will reportedly support 5G mmWave technology seen on current generation iPhone 12 models in the US. This technology is said to offer faster speeds than sub-6GHz 5G at short...

from NDTV Gadgets - Latest https://ift.tt/39hyPfs

అనిల్ రావిపూడి మార్క్‌తో 'గాలి సంపత్'.. అరకులో శ్రీ విష్ణుతో కలిసి రాజేంద్ర ‌ప్ర‌సాద్ సందడి

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త సినిమా 'గాలి సంప‌త్'. అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో , ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో న‌ట‌కిరీటి డా. గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనీష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఓ డిఫరెంట్ ఎమోషన్‌తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. Also Read: ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. అచ్చు రాజ‌మ‌ణి సంగీతం అందిస్తున్నారు. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి విడుదల చేస్తామని అంటోంది చిత్రయూనిట్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lgO22w

Electronic Skin Has Strong Future Stretching Ahead, Study Suggests

A material that mimics human skin in strength, stretchability, and sensitivity could be used to collect biological data in real-time. Electronic skin, or e-skin, may play an important role in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JeSJwY

Big Tech Firms in US Sees a New Era Under Joe Biden, but No Ease in Security

The Obama-Biden administration was a charmed era for America's tech companies - a moment when they were lionized as innovators, hailed as job creators and largely left alone. Now Joe Biden is coming...

from NDTV Gadgets - Latest https://ift.tt/37g71VX

Prakash Raj పనికిమాలిన కుసంస్కారి.. ఒళ్లుపొంగి వాగితే.!: నాగబాబు సంచలన కామెంట్స్

పవన్ కళ్యాణ్ పూటకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే.. ఇక, జనసేన ఎందుకు? ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు? ప్రజలారా.. ఈసారి మీరే ఇలా వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలి. వీళ్లకే కాక, వీళ్ల వెంట వెళ్లిన మన వారికి కూడా బుద్ధి చెప్పాలి అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. GHMC ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ విధానాలను తప్పుపట్టారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో జనసైనికులు ఆగ్రహిస్తున్నారు. ప్రకాష్ రాజ్‌‌ని ఏకిపారేస్తుండగా.. ఈ విలక్షణ నటుడికి మద్దతు తెలిపేవారు చాలా మందే ఉన్నారు. ఈ తరుణంలో మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు.. ప్రకాష్ రాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు కోసమే.. ప్రకాష్ పనికిమాలిన కుసంస్కారి అని.. డబ్బుకోసం నిర్మాతల్ని హింసకు గురిచేస్తాడంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. నాగబాబు ఏమన్నారంటే.. ‘రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతూ ఉంటాయి.. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో ఒక పార్టీకి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్.. GHMC ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయడం వెనుక ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని మా నమ్మకం. ఎవడికి పవన్ ఖళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మిస్టర్ ప్రకాష్ రాజ్ నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్‌లోనే అర్థం అయ్యింది. సుబ్రహ్మణ్యం స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ ఉద్దేశ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీ గాని మరే ఇతర పార్టీ గాని ప్రజలకు మంచి చేసినా హర్షించగలగాలి. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలను. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీతో ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఎవరూ ఆపలేరు. డబ్బు కోసం ఎంత హింసపెడతావో.. నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బుకోసం హింస పెట్టావో.. ఇచ్చిన డేస్ట్‌ని క్యాన్సిల్ చేసి ఎంత హింసకి గురిచేశావో.. ఇంకా గుర్తున్నాయి ప్రకాష్ రాజ్. ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషి.. నిస్వార్థపరుడైన నాయకుడిని విమర్శించు. డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతల్ని కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మట్లాడ్డం ఏమి తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని నువ్వు నోటికొచ్చినట్టు విమర్శించినా నిన్ను ఎవరూ ఏమీ అనలేదంటే అది బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చేవిలువ అని అర్థం చేసుకో. బీజేపీ జనసేన GHMC ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటవేసుకోకు’ అంటూ ప్రకాష్ రాజ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lf3w7l

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఏపీ ప్రభుత్వ ఘన నివాళి.. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన చరణ్

గాన గంధర్వురు ప్రస్తుతం మన మధ్యలో లేకపోయినా.. ఎన్నటికీ మాసిపోని ఆయన స్వరం సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆయన పాడిన పాటలు వింటూ బాలసుబ్రమణ్యంను నిత్యం తలచుకుంటోంది సినీ లోకం. అయితే తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టి ఆయన కీర్తిని చాటిచెప్పే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఈ మేరకు గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ పెట్టారు. దీనిపై రియాక్ట్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తన తండ్రి పేరును నెల్లూరు ప్రభుత్వ నృత్య పాఠశాలకు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మరణం తర్వాత తన తండ్రికి ఇచ్చిన గౌరవం పట్ల సీఎం జగన్‌కి, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. బాలసుబ్రమణ్యం అభిమానులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరస్మరణీయుడైన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. నెల్లూరు లోనే పుట్టి పెరిగిన ఆయనకు ఆ ప్రాంతమంటే ఎంతో ఇష్టం. బాలు బ్రతికుండగానే.. తన తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ జ్ఞాపకార్థం నెల్లూరులోని తన సొంత ఇంటిని వేద పాఠశాల కోసం త్యాగం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fIlWvU

బాగా ఎంజాయ్ చేశా.. విజయ్ దేవరకొండతో ప్రయాణం ఓ విభిన్నమైన ప్రపంచం! అనన్య పాండే క్రేజీ ఫీలింగ్స్

ఒకప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ అన్నట్లుగా సాగిన హీరోయిన్స్ ప్రయాణం.. ఇప్పుడు బాలీవుడ్ టు టాలీవుడ్ అన్నట్లుగా మారడం చూస్తుంటే తెలుగు సినిమాల క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది తారలు బీ టౌన్ నుంచి వచ్చి తెలుగు తెరపై సందడి చేయగా.. హీరోగా రానున్న 'ఫైటర్' మూవీతో మరో బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాలో సమావేశంలో పాల్గొన్న అనన్య.. 'ఫైటర్' మూవీలో భాగం కావడం పట్ల ఆసక్తికరంగా రియాక్ట్ అయింది. స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌-2 సినిమాతో కెమెరా ముందుకొచ్చిన అనన్య పాండే తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మెల్లగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంటూ వరుస అవకాశాలు పట్టేస్తుంది. ఈ క్రమంలో కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ నుంచి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రొమాన్స్ చేస్తోంది. Also Read: అయితే తాజా ఇంటర్వ్యూలో తన అప్‌కమింగ్ సినిమాలపై స్పందించిన అనన్య పాండే.. తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నానని పేర్కొంది. విజయ్‌ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న ఫైటర్ షూటింగ్ ఓ విభిన్నమైన ప్రపంచం అని, అక్కడ చాలా నేర్చుకున్నానని తెలిపింది. అలాగే దీపికా పదుకొణె, సిద్దార్థ్‌ చతుర్వేది కీలకపాత్రల్లో నటిస్తున్న ఓ సినిమాలో భాగం అవుతుండటం సంతోషంగా ఉందని.. ఇటీవల జరిగిన గోవా షెడ్యూల్‌ బాగా ఎంజాయ్‌ చేశానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36eeXYE

Huami Amazfit GTS 2 mini Scheduled to Launch on December 1

Huami Amazfit GTS 2 Mini is scheduled to launch in China on December 1. According to Huami Technology's CEO, the wearable will feature a smaller screen and a thinner profile compared to the original...

from NDTV Gadgets - Latest https://ift.tt/33j1Zak

Vivo V20 Pro India Launch Set for December 2

Vivo V20 Pro India launch is set for Wednesday, December 2, the company confirmed through a media invite. The new Vivo phone was unveiled alongside Vivo V20 in Thailand in September. Vivo V20 Pro...

from NDTV Gadgets - Latest https://ift.tt/39lIFwW

Dyson Offers Exclusive Black Friday Deals on Products Till November 30

Dyson has announced exclusive offers on a range of its products as a part of Black Friday sale, starting November 27 and will last up to November 30. The deals and money-back policy is exclusive for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2J4CL8N

Redmi Note 9 Pro 5G, Redmi Note 9 5G, Redmi Note 9 4G Launched in China

Redmi Note 9 Pro 5G, Redmi Note 9 5G, Redmi Note 9 4G have been launched in China. International availability of the new phones has not been announced yet. The phones will go on sale in China on...

from NDTV Gadgets - Latest https://ift.tt/36d6o0l

OnePlus 6, OnePlus 6T Get OxygenOS Update With Game Space Improvements

OnePlus 6 and OnePlus 6T get OxygenOS 10.3.7 update with November 2020 security patch and improvements to the Game Space. It brings some system improvements and new additions to the Game Space.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fCYGzD

'Delhi Crime's Emmy puts us on the global map'

'It is a big historical moment for Indian content.'

from rediff Top Interviews https://ift.tt/377XnVs

Thursday 26 November 2020

మూడు సినిమాలు.. రూ.వెయ్యి కోట్ల బడ్జెట్.. ప్రభాస్ రేంజ్ ఇది

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా ఎదిగాడు. దీంతో ఆయన్ని అభిమానులు ముద్దుగా యంగ్ రెబల్ స్టార్‌ అని పిలిచేవారు. అయితే బాహుబలి సినిమా ఆయన బిరుదును మార్చేయడమే కాకుండా... తెలుగులో ఏ హీరోకి లేనంతగా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. తెలుగు సినిమాకు అన్ని హద్దులు చెరిపేసి ఆలిండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. దక్షిణాదిని మించి బాలీవుడ్‌లో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ తెలుగులో పెద్దగా ఆడకపోయినా బాలీవుడ్‌ని మెప్పించింది. అక్కడ ఏకంగా రూ.100కోట్లకు మించి కలెక్షన్లు సాధించి ప్రభాస్ సత్తా మరోసారి చాటింది. దీంతో ఆయన తర్వాతి సినిమా ఎప్పుడొస్తుందోనని బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’, నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ‘’‌లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాల బడ్జెట్ మొత్తం ఎంతో తెలుసా... అక్షరాలా రూ.వెయ్యి కోట్లు. Also Read: ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా ‘రాధేశ్యామ్‌’. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా మ్యూజిక్ టీచర్‌గా కనిపించనున్నారు. రాధాకృష్ణకుమార్‌ డైరెక్టర్. ఇటీవలే ఇటలీలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. హైదరాబాద్‌లో క్లైమాక్స్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.30కోట్లతో సెట్ వేస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ రూ.250కోట్లు. ఇంకా షూటింగ్ మొదలు పెట్టుకుండానే రిలీజ్ డేట్ ప్రకటించి అందరికీ షాకిచ్చింది ‘ఆదిపురుష్’ టీమ్. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.450కోట్లు. అలనాటి కథానాయిక సావిత్రి బయోపిక్‌గా ‘మహానటి’ సినిమా తెరకెక్కించి సంచలనం విజయం సాధించిన నాగ్అశ్విన్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్ రూ.300కోట్లు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే రొమాన్స్ చేయనుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39iCpWH

Samsung Galaxy S21+ Spotted on BIS Certification Site

Samsung Galaxy S21+ has reportedly been spotted on the BIS (Bureau of Indian Standards) website hinting at an India launch in the near future. The Samsung Galaxy S21 series is expected to launch...

from NDTV Gadgets - Latest https://ift.tt/3q5rvti

Lenovo Shows Off Features on Its New Smartphone Series

Lenovo has released a new teaser on Weibo that hints at the design of its upcoming smartphone series. The teaser comes along with three distinct images. The new smartphone series by Lenovo is aimed to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mbwUwz

How to Watch India vs Australia Live Stream

India vs Australia ODI series began Friday, and the tour will last until January 2021. Here's how you can watch the live stream of IND vs AUS, the channels it's broadcasting on, and the schedule...

from NDTV Gadgets - Latest https://ift.tt/2V9Emwa

హిస్టరీ అంటే బాలయ్యదే.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. 100డేస్

తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల దగ్గర అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది ఒకే హీరోకి చెందిన రెండు సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయితే వారి ఆనందం రెట్టింపు కావడం ఖాయం. అలాంటి అనుభూతి ఫ్యాన్స్‌‌‌కే దక్కింది. Also Read: బాలకృష్ణ నిప్పుర‌వ్వ, సినిమాలు 1993 సెప్టెంబర్ 3 విడుదలయ్యాకి. ఇందులో హిట్ కాగా... బంగారు బుల్లోడి బాలయ్యకు సూపర్‌హిట్ అందించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్య డేరింగ్ స్టెప్ తీసుకుని రెండు సినిమాలను ఒకేరోజు విడుదల చేసి సక్సెస్ అయ్యారు. నిప్పురవ్వ సినిమాకు ఆయనే నిర్మాత కావడం మరో విశేషం. యువరత్న ఆర్ట్స్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘నిప్పురవ్వ’ తెరకెక్కింది. సింగరేణి బొగ్గు కార్మికుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్. ఈ సినిమాకి బప్పీ లహరి సంగీతం అందించగా... ‘రండి కదిలి రండి’ పాటను రాజ్-కోటి స్వరపరిచారు.. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ.ఆర్.రెహమాన్ అందించారు. అప్పటి వరకు తెలుగులో వ‌చ్చిన సినిమాల్లోకెల్లా ‘నిప్పురవ్వ’ భారీ బడ్జెట్‌లో తెరకెక్కింది. Also Read: జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్‌పై జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.4కోట్ల బడ్జెట్ కేటాయించారు. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్, రమ్యకృష్ణ హీరోయిన్లు. నిజానికి ‘నిప్పురవ్వ’ సినిమా ముందుగా విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో సినిమాను ఆపేయాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో విడుదల వాయిదా పడింది. కోర్టు క్లియరెన్స్ ఇచ్చే సమయానికి ‘బంగారు బుల్లోడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఇతర హీరోల సినిమాలేవీ లేకపోవడంతో రెండు బ్యానర్లు ప్రొడ్యూసర్లు చర్చించుకుని నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలను ఒకేరోజు విడుదల చేశారు. ఈ రెండు సినిమాలు రాజమండ్రిలో 100రోజులు ఆడటం విశేషం. అలా ఒకేరోజు తన రెండు సినిమాలను విడుదల చేసి రెండూ వంద రోజులు ఆడిన హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోయారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39ixeGf

Samsung Galaxy A32 5G Triple Rear Camera Module Design Tipped by Case Renders

Samsung Galaxy A32 5G leaked case renders show the design of its unique rear camera module. The images also show that the rumoured phone carries a dual flash setup on the back.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fCUGiu

Surface Laptop 4, Surface Pro 8 Images Leak, January Launch Tipped

Surface Laptop 4 and Surface Pro 8 alleged leaked images that seem to be from a US FCC filing have been shared by a tipster on Twitter. The two laptops are expected to launch in January next year.

from NDTV Gadgets - Latest https://ift.tt/2HMdwaA

Redmi Watch With Up to 12 Days Battery Life, 5ATM Rating Launched

Redmi Watch has launched in China for a price of CNY 299 (roughly Rs. 3,300). It is up for pre-orders for an introductory low price of CNY 269 (roughly Rs. 3,000). It has a square dial and supports...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lduU5D

Sennheiser CX 400BT True Wireless Earphones Review

At Rs. 16,990, the Sennheiser CX 400BT is a premium true wireless headset from Sennheiser, similar to the Momentum True Wireless 2 but minus the active noise cancellation. Find out if these earphones...

from NDTV Gadgets - Latest https://ift.tt/37cexBl

What did Ahmed Patel think of Rahul?

'He had differences with Rahul.'

from rediff Top Interviews https://ift.tt/3fGtmjt

నాటీ కాజల్.. హనీమూన్‌లో ఓ రేంజ్ ఎంజాయ్.. మల్లెపూల ఫోటోతో హింట్ ఇచ్చిన బ్యూటీ..!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ప్రియుడితో మూడు ముళ్ళేయించుకున్న ఈ బ్యూటీ.. పెళ్లైన వెంటనే ఆయనతో మాల్దీవ్ టూర్ వేసి అక్కడి అందమైన లొకేషన్స్‌లో విహరిస్తోంది. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ భర్త ఒడిలో హాయిగా సేదతీరుతోంది. పైగా ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కేవలం మల్లెపూలను ఫోటోను మాత్రమే షేర్ చేస్తూ దానిపై అట్రాక్ట్ చేసే కామెంట్ పెట్టింది కాజల్. తెలుగు సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ మల్లెపూలకు ఎంత ప్రాధాన్యమిస్తారో మనందరికీ తెలుసు. వాటిని చూపిస్తే తరువాత వచ్చే సీన్ ఏంటో కూడా అందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మరి కొత్తగా పెళ్ళై హనీమూన్ ట్రిప్‌లో ఉన్న కాజల్ ఆ మల్లెపూలను షేర్ చేసిందంటే.. ఆ నవదంపతులు ఓ రేంజ్ ఎంజాయ్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోటో చూసి 'నాటీ కాజల్' అంటూ రొమాంటిక్ రియాక్షన్ ఇస్తున్నారు నెటిజన్లు. Also Read: ఇప్పటికే అండర్ వాటర్ రొమాన్స్, అక్వేరియం లాంటి బెడ్రూం, బీచ్‌లో సరసాలు.. ఇలా చాలా ఫొటోలతో తమ హనీమూన్ ఎలా సాగిపోతుందో తెలిపింది కాజల్. మరోవైపు ఇంటర్వ్యూలు ఇస్తూ పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్స్ చెబుతూనే ఉంది. దీంతో కాజల్ తన పెళ్లి ప్రకటన చెప్పినప్పటి నుంచి నేటివరకూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3q4fHHJ

తన కుక్కకు అవమానం జరిగిందని షూటింగ్ నుంచి వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్

సినీనటులు సెట్లో తమకు అవమానం జరిగిందనో, యూనిట్ సరైన ఏర్పాట్లు చేయలేదనో షూటింగ్ నుంచి వెళ్లిపోవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘లాభం’ అనే తమిళ సినిమా షూటింగ్ నుంచి హీరోయిన్ శ్రుతిహాసన్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే యూనిట్ కోవిడ్ నిబంధనలు సక్రమంగా పట్టించుకోకపోవడం వల్లనే తాను వెళ్లిపోవాల్సి వచ్చిందని తర్వాత ఆమె వివరణ ఇచ్చారు. అయితే సెట్లో తన కుక్కకి అవమానం జరిగిందన్న కోపంతో ఓ స్టార్ హీరోయిన్‌ షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిన ఘటన మీకు తెలుసా.. సూపర్‌స్టార్ కృష్ణకు హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ 116’. హాలీవుడ్‌లో విజయవంతమైన జేమ్స్‌బాండ్ తరహా సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న కోరికతో నిర్మాత డూండీ ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ‘తేనె మనసులు’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న కృష్ణను హీరోగా తీసుకున్నారు. తమిళంలో అప్పటికే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న జయలలితను కథానాయికగా తీసుకున్నారు. గూడచారి 116 సినిమా దాదాపు పూర్తికావొస్తున్న సమయంలో తన కుక్కకు అవమానం జరిగిందని అలిగి షూటింగ్‌ మధ్యలో నుంచి వెళ్లిపోయారట. దీంతో దర్శక నిర్మాతలు ఆమె తీరుపై మండిపడ్డారట. కృష్ణతో జయలలితకు మిగిలున్న షాట్స్‌ని, కొన్ని క్లోజప్ సీన్స్‌ని ముందుగానే తీసుకొని ఆమె ఇచ్చిన కాల్షీట్స్‌ కంటే ముందే పంపించేశారట. 1967 లో విడుదలైన ‘గూఢచారి 116’ సినిమా ఘన విజయం సాధించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Jf8inZ

TCL 20 5G Specifications, Renders Surface Online

TCL 20 5G specifications and renders have surfaced online. The new smartphone is rumoured to carry model number T781. The leaked specifications of TCL 20 5G suggest Qualcomm Snapdragon 690 SoC and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3676nLg

Huawei CEO Urges Honor Sub-Brand to Become Competitor After Split

Huawei founder Ren Zhengfei called on employees of its departing Honor subbrand to strive to surpass its parent in a farewell speech as the tech giant sells the budget brand to keep its...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JlMUgL

Amazon Workers in Germany Go on Strike on Black Friday

Amazon workers in Germany started a three-day strike Thursday timed to disrupt the online retailer's "Black Friday" sales bonanza.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fItMWr

Facebook, Google to Face Tougher Competition Rules in UK

Britain will impose a new competition regime next year to prevent Google and Facebook using their dominance to push out smaller firms and disadvantage consumers.

from NDTV Gadgets - Latest https://ift.tt/377DBcG

Vishnu Priya: డబ్బు కోసం అలాంటి పనులా? ఈ జన్మలో చేయను.. బిగ్ బాస్‌పై విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్.. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఫేమస్ అయిన బుల్లితెర భారీ పాపులారిటీ షో ఇది. ఈ షో ప్రారంభమైందంటే చాలు సదరు టీవీ చానళ్ల టీఆర్ఫీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోతుంటాయి. రియాలిటీ షోగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినప్పటికీ.. ఈ షోపై విమర్శలు గుప్పించే వారు కూడా ఎక్కువేనండోయ్. ఈ లిస్టులో పలువురు సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇందులో కొంతమంది బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అని కామెంట్ చేయగా, ఇంకొందరు మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో తాజాగా యాంకర్, నటి ఈ షోపై ఎవ్వరూ ఊహించని విధంగా మరో రకమైన కామెంట్స్ చేసింది. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకర్ విష్ణుప్రియ.. ‘పోవే పోరా' షోకు బ్రేక్ రావడంతో ఈ మధ్య మరే షోలోనూ కనిపించడం లేదు. చిన్ని తెరకు కాస్త విరామం ఇచ్చి వెండితెరపై అలరించేందుకు రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ.. 'చెక్‌మేట్' అనే మూవీ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో అందాల ఆరబోత, లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయి కనిపించింది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా.. 'చెక్‌మేట్' మూవీ సంగతులతో పాటు బిగ్ బాస్ గురించి మాట్లాడింది. బిగ్ బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభానికి ముందు ఈ షోలో కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ కనిపించనుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని సదరు యూట్యూబ్ ఛానల్ ఆమె వద్ద ప్రస్తావించడంతో షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది విష్ణుప్రియ. తనకు బిగ్ బాస్ అంటే అస్సలు నచ్చదని, ఎన్ని కోట్లిచ్చినా బిగ్ బాస్ వెళ్లనని చెప్పింది. బయట ఇంత అందమైన ప్రపంచాన్ని వదులుకొని ఒక హౌస్‌లో ఉండాల్సిన అవసరమేంటి? అంటూ లాజిక్ మాట్లాడింది. Also Read: అంతటితో ఆగక.. ''బిగ్ బాస్ హౌస్‌లో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి గ్రూప్ నుంచి ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం లైఫ్‌లో ఏ ఒక్కరినీ ఎలిమినేట్ చేయకూడదు. వీలైతే ప్రేమించాలి. కేవలం డబ్బు కోసం అలాంటి పనులు చేయను. అందుకే బిగ్ బాస్ షోకి ఫ్యూచర్‌లో కూడా వెళ్లను. రాసిపెట్టుకోండి. ఒకవేళ వెళ్తే నన్ను బ్లేమ్ చేసేయండి'' అని ఓపెన్‌గా చెప్పింది విష్ణుప్రియ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2V53TGK

iPhone 12 Reportedly Costs Apple $373, iPhone 12 Pro $406

iPhone 12 and iPhone 12 Pro bill of materials (BOM) details have emerged on the Web. The iPhone 12 Pro is said to cost $406 (roughly Rs. 30,000), while the iPhone 12 reportedly carries a bill of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l8F2wg

Nokia 2.4 Debuts in India With Dual Rear Cameras

Nokia 2.4 has debuted in India with dual rear cameras and a 20:9 display. The Nokia phone was launched in Europe in September - alongside the Nokia 3.4.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JdvSBZ

Wednesday 25 November 2020

MacBook Air, MacBook Pro, Mac Mini Users Facing Bluetooth Issues: Report

MacBook Air, MacBook Pro, and Mac mini with M1 processor seem to be having Bluetooth connectivity issues with both first- and third-party peripherals. Apple is yet to respond to these issues.

from NDTV Gadgets - Latest https://ift.tt/3q03V0Z

Landline Users Will Soon Have to Dial '0' Before Making Mobile Phone Calls

The Department of Telecommunications (DoT) says that all fixed line subscribers should be provided with '0' dialling facility, i.e., STD calling. Furthermore, an announcement explaining the change...

from NDTV Gadgets - Latest https://ift.tt/376XoJn

Vivo V20 Pro Registrations Begin in India

Vivo V20 Pro registrations have begun in India and the company's official website now has a 'Stay Notified' button. Previous reports suggest that the phone may be launched in India on December...

from NDTV Gadgets - Latest https://ift.tt/378krn8

Facebook Continues Fight With 'Super Spreaders' on US Election Misinformation

On Facebook, the fight against US election misinformation continues, thanks to "super spreaders" – accounts that disseminate rumours and fabrications, falsely spreading the idea that the 2020...

from NDTV Gadgets - Latest https://ift.tt/376wUI0

Black Friday 2020 Deals Go Live: Best Offers to Grab From India

Black Friday 2020 sales have gone live on Thanksgiving Day. We have handpicked the best deals and offers that you can grab while sitting in India. Some of these deals will run out pretty quickly so...

from NDTV Gadgets - Latest https://ift.tt/33ebtDF

Tesla Plans to Produce Electric Car Chargers in China, Document Shows

Tesla plans to start manufacturing electric vehicle (EV) chargers in China in 2021, according to a document submitted to the Shanghai authorities by the US firm that is seeking to expand sales in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JijRL1

Boat Beats Realme to Lead TWS Earbuds Shipments in Q3: Counterpoint

True wireless stereo (TWS) earbuds, which are also known as hearables, marked 723 percent year-over-year growth in shipments in the third quarter of 2020, according to research firm Counterpoint. Boat...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nRcut4

The Best Steam Black Friday Deals on PC Games

FIFA 21, Star Wars Jedi: Fallen Order, Marvel's Avengers, Death Stranding, Fall Guys: Ultimate Knockout, Star Wars: Squadrons, The Witcher 3: Wild Hunt, Red Dead Redemption 2, Assassin's Creed...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fBQbF5

SpaceX to Press Ahead With Starlink Tests, Delays Commercial Service

SpaceX will continue beta testing its satellite-based broadband service Starlink into next year, the company said, indicating commercial service would not likely be offered in 2020 as previously...

from NDTV Gadgets - Latest https://ift.tt/39gfMC8

Amazon Web Services Sees Widespread Outage; Several Websites Affected

Amazon's widely used cloud service, Amazon Web Services (AWS), is experiencing a large-scale outage, the company said on Wednesday, affecting users ranging from websites to software providers.

from NDTV Gadgets - Latest https://ift.tt/37cRhmP

Samsung Odyssey G9, Odyssey G7 Curved Gaming Monitors Launched in India

Samsung Odyssey G9 and Samsung Odyssey G7 curved gaming monitors are available for pre-orders in the Indian market till December 31. They start at Rs. 49,000 and go up to Rs. 1,99,000.

from NDTV Gadgets - Latest https://ift.tt/3l3JDjD

Vivo Y1s With Helio P35 SoC Launched in India

Vivo Y1s has discreetly launched in India. The phone is listed on the company site and is priced starting at Rs. 7,990. It is positioned in the entry-level segment and key specifications include...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l1iv4I

France Orders Tech Giants to Pay Digital Service Tax

France's finance ministry has sent out notices to big tech companies liable for its digital service tax to pay the levy as planned in December.

from NDTV Gadgets - Latest https://ift.tt/3q588Ao

How banking system changed post Nirav Modi scam

'If you give your ID and password to somebody else, how can anybody blame the technology for that problem?'

from rediff Top Interviews https://ift.tt/3leAPHO

వైరల్ అవుతున్న సమంత బికినీ పోజు.. బాత్‌టబ్‌లో అలా!! మాల్దీవుల్లో అక్కినేని కోడలి హవా..

పెళ్లి తర్వాత కూడా తనకు నచ్చినట్లుగా ఉంటూ భర్తతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది అక్కినేని కోడలు సమంత. వెండితెరపై సత్తా చాటుతూనే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్తగా అడుగులేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన భర్తతో కలిసి మాల్దీవులకు వెకేషన్ ట్రిప్ వేసింది. నాగ చైతన్య బర్త్ డేని అక్కడే సెలబ్రేట్ చేసి.. ఆ పరిసరాల్లోని అందమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుండటంతో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాత్‌టబ్‌లో బికినీ వేసుకొని జలకాలాడుతున్న పిక్‌ని అందరితో పంచుకుంది సామ్. మాల్దీవులకు వెళ్లిన సమంత మరోసారి అందాల తలపులు తెరిచేసి అట్రాక్ట్ చేస్తోంది. నాగ చైతన్య పుట్టినరోజు సంబరాలు ఫినిష్ అయ్యాక కూడా అక్కడే ఉంటూ క్లీవేజ్, బికినీ షోతో రచ్చ చేస్తోంది. పైగా ఆ ఫోటోలను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. అయితే అక్కినేని కోడలు ఇలా క్లీవేజ్ షో ఇవ్వడాన్ని చూసి కొందరు అభిమానులు హర్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో కూడా ఓ సందర్భంలో సమంత తన బికినీ ఫోటోలు షేర్ చేయగా అక్కినేని అభిమానులు హర్ట్ అయి ఆమెను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. Also Read: సినిమాల పరంగా పెళ్లి తర్వాత జోష్ పెంచిన సమంత.. సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. కెమెరా ముందు ఎక్స్‌పోజింగ్ చేయడం, బోల్డ్ క్యారెక్టర్స్‌ను చేయడం మానేసిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తుండటం గమనార్హం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nV9ego

Tech Giants May Be Forced to Break Up if They Breach New EU Rules

Tech giants that break new EU rules aimed at curbing their powers could face fines, be ordered to change their practices, or even be forced to break up their European businesses, the bloc's digital...

from NDTV Gadgets - Latest https://ift.tt/3q1R3Y5

Slack in Talks to Be Acquired by Salesforce: Report

Salesforce plans to buy corporate messaging platform Slack, according to a report, leading to a jump in stock prices for the young company.

from NDTV Gadgets - Latest https://ift.tt/3leqKus

TikTok Sale Deadline Extended to December 4 by US Treasury

The US Treasury said it had extended by seven days the November 27 deadline given to the Chinese owner of TikTok to sell the popular social media platform's American business.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mkpnLK

Micromax in 1b First Sale in India Today via Flipkart, Company Site

Micromax In 1b will be available for purchase through Flipkart as well as the Micromax website. The phone comes in 4GB RAM + 64GB storage configuration, and this version is priced at Rs. 7,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/2HCPJd3

వద్దని ఎంత చెప్పినా వినలేదు.. చివరకు ఆ పని చేసి నాతో ఓకే అనిపించుకుంది.. నిహారికపై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు అంశాలపై స్పందిస్తూ ఎంతో విలువైన సమాచారాలు ఇస్తున్నారు. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడే ఆయన.. అటు మనీ సిరీస్‌తో పాటు ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలుపుతూ ఎడ్యుకేట్ చేస్తున్నారు. 'మన ఛానల్ మన ఇష్టం' అంటూ నిత్యం ఏదో ఒక టాపిక్‌పై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పిల్లలతో తల్లిదండ్రులకు ఎలాంటి రిలేషన్, కమ్యూనికేషన్ ఉండాలో పేర్కొంటూ తన కూతురు విషయాన్ని ప్రస్తావించారు నాగబాబు. ప్రతి రిలేషన్‌లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని తెలిపిన నాగబాబు.. కుటుంబంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలో చెప్పుకొచ్చారు. తన కూతురు నిహారిక పదో తరగతిలో ఓ టూర్‌కి వెళ్తానని పట్టుబట్టిన సందర్భాన్ని వివరిస్తూ పిల్లలకు తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేసే ఫ్రీడమ్ ఇవ్వాలని అన్నారు. పదో తరగతి చదువుతున్న సమయంలో నిహారిక.. తన స్నేహితులు, టీచర్లతో ఉత్తరాంచల్ టూర్ వెళ్తానని మంకు పట్టు పట్టి తనతో ఎలా ఒప్పించిందో చెబుతూ నాగబాబు ఓపెన్ అయ్యారు. Also Read: నిహారిక వెళ్లాలనుకుంటున్న టూర్ పది రోజులని తెలిసి చాలా భయపడటమే గాక అస్సలు వద్దని వారించానని, కానీ నిహారిక మాత్రం ఎంత చెప్పినా వినలేదని నాగబాబు చెప్పారు. చివరకు నిహారిక వెంట బాడీగార్డ్స్‌ను పంపిద్దామని ఫిక్సయినా దానికీ ఆమె నో చెప్పిందని.. ఆ మరుసటి రోజు ఉదయాన లేచేసరికి తన ముందు ఆమె ఓ లెటర్ పెట్టిందని, అందులో ముద్దు ముద్దుగా ఆమె వ్యక్తపరిచిన విషయాలు తనతో ఓకే చెప్పించాయని నాగబాబు అన్నారు. ''నా స్నేహితుల ఫోన్ నెంబర్లు, టీచర్ల నెంబర్లు ఇస్తా. అలాగే రోజూ మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతుంటా. ఎక్కడికి వెళ్లినా లొకేషన్ చెబుతా. సిగ్నల్ లేకపోయినా ఎలాగైనా సరే ఫోన్ చేస్తాను.. ప్లీజ్ వెళ్లనివ్వు నాన్నా..'' అంటూ ఆ లెటర్‌పై నాగబాబుకు ఇష్టమైన తన ఫోటోలను పెట్టి ఐస్ చేసిందట నిహారిక. ఆ రకంగా తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను కొట్టకూడదని నాగబాబు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2V1Wb0n

Shruti Haasan: పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీపై శృతి హాసన్ కామెంట్.. అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ

రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసిన .. తిరిగి సినిమాతో వెండితెరపై రీ- ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'పింక్‌' సినిమాకు రీమేక్‌గా వకీల్ సాబ్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇందులో పవన్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా, సినిమాను మలుపుతిప్పే పాత్ర కోసం నాలుగో హీరోయిన్‌గా శృతి హాసన్‌ని కన్ఫామ్ చేశారనే వార్తలు విన్నాం. తాజాగా వాటిని నిజం చేస్తూ తాను వకీల్ సాబ్ సెట్స్ పైకి రాబోతున్నానని తెలిపింది . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వకీల్ సాబ్ చిత్రానికి బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నాలుగో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉండటంతో శృతి హాసన్‌ని ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలే 'అవును.. నేను వకీల్‌సాబ్ మూవీ నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే చెప్పలేను' అంటూ ఓపెన్ అయిన శృతి.. తాజాగా మరోసారి వకీల్ సాబ్ అప్‌డేట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. Also Read: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చిన శృతి హాసన్.. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం చాలా సంతోషంగా అనిపిస్తోందని, ఆ సినిమాలో తానూ భాగమవుతుండటం అంతకు రెట్టింపు సంతోషాన్నిస్తోందని చెప్పింది. జనవరి నుంచి `వకీల్ సాబ్` షూటింగ్‌కి హాజరు కాబోతున్నానని తెలిపింది. పవన్‌తో మూడోసారి పనిచేస్తున్నా వెరీ హ్యాపీ అని పేర్కొంటూ మెగా అభిమానుల్లో జోష్ నింపింది. అయితే శృతి ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో వకీల్ సాబ్ సినిమా సంక్రాంతి బరిలో ఉండదనే విషయం కన్ఫామ్ అయిందనే చెప్పుకోవాలి. వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పవన్‌కి భార్యగా శృతి హాసన్ కనిపించనుందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nXrXbb

Tuesday 24 November 2020

ఈ స్టార్‌ హీరోయిన్‌ను భర్త చిత్రహింసలు పెట్టేవాడట..

పాత తరంలో హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన వారిలో ఒకరు. ఆమె పేరు వింటే మనకు గుర్తొచ్చే సినిమా ‘గోరింటాకు’. 1952 డిసెంబర్ 10న జన్మించిన సుజాత 14వ ఏటే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సుజాత తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలోని గాలే పట్టణంలో పని చేసేవారు. దీంతో సుజాత శ్రీలంకలోనే పుట్టి పెరిగారు. తండ్రి రిటైర్ అయ్యాక కుటుంబంతో కలిసి చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. 1974 సంవత్సరంలో కె.బాలచందర్ డైరెక్షన్లో ‘ అవ్వాలోరు తుధల్ కథై’ సినిమాతో పరిచయమైన సుజాత ఆ సినిమా హిట్ అవడంతో తమిళంలో స్టార్ హీరోలు ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, జెమిని గణేశణ్‌ లాంటి హీరోలతో కలిసి నటించారు. ‘గోరింటాకు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే సుజాత.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. Also Read: సుజాత తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలిసి సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె ఆఖరి సినిమా ‘శ్రీరామదాసు’. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇంటి యజమాని కొడుకు జయకర్‌తో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది. వీరికి ఓ అమ్మాయి, అబ్బాయి సంతానం. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికిన సుజాత కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడి వాతావరణం పడకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చేసి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే సినిమాల్లో అగ్ర హీరోలతో నటించిన మెప్పించిన సుజాత వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా కష్టాలు పడ్డారట. సుజాత భర్త జయకర్ ఓ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటూ ఆమెను నానా కష్టాలు పెట్టేవాడట. ఒక్కోసారి షూటింగ్ నుంచి ఇంటికి రాగానే కావాలనే గొడవ పెట్టుకుని బెల్టుతో తీవ్రంగా కొట్టేవాడని అప్పట్లో చెప్పుకునేవారు. అంతేకాదు కొన్నిసార్లు షూటింగ్స్ స్పాట్‌కే వచ్చి ఆమెపై చేయి చేసుకునేవాడట. ఎవరైనా దర్శక నిర్మాతలు సినిమా చేయాలని ఆమెను అడగడానికి వస్తే వారికి దిమ్మతిరిగేలా కండిషన్స్ పెట్టి ఛాన్సులు పోగొట్టేవాడట. సినిమాల్లో ఎన్నో కన్నీటి పాత్రలను పోషించిన సుజాత భర్త కారణంగా నిజ జీవితంలో అంతకంటే ఎక్కువ కష్టాలు పడటం నిజంగా బాధాకరం. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు పోషించడం మొదలుపెట్టారు సుజాత. గోరింటాకు, సూత్రధారులు, సర్కస్ రాముడు, సూరిగాడు, వంశ గౌరవం, బహుదూరపు బాటసారి, ఎమ్మెల్యే ఏడుకొండలు, చంటి, పెళ్లి లాంటి సినిమాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. కోడి రామకృష్ణ డైరెక్షన్లో 1997లో వచ్చిన ‘పెళ్లి’ సినిమాకు గాను ఆమె నంది అవార్డు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ‘కళైమామణి’ అవార్డుతో సత్కరించింది. 2006లో వచ్చిన ‘శ్రీరామదాసు’ ఆమె చివరి సినిమా. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన సుజాత ఇంటికే పరిమితమయ్యారు. చివరికి 2011, ఏప్రిల్ 6వ తేదీ చెన్నైలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l3WfqS

Xiaomi 55W Fast Charger Spotted on 3C Certification Website: Report

Xiaomi seems to be working on a 55W fast charger with model number MDY-12-EQ for its mid-range and high-end models, and future Redmi phones, a tipster has shared.

from NDTV Gadgets - Latest https://ift.tt/39bW4HB

WhiteHat Jr Data Exposed Data Due to Multiple Vulnerabilities: Report

WhiteHat Jr, a popular online coding platform for young kids, exposed personal data of over 2.8 lakh students and teachers due to multiple vulnerabilities that existed in its servers until the middle...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JarL9D

MacBook Air With M1 Processor Scores Over One Million Points on AnTuTu

The M1-based MacBook Air has managed to achieve 11,19,243 points that includes a CPU score of 2,82,265, GPU score of 5,38,944, MEM score of 1,89,921, and UX score of 1,08,113.

from NDTV Gadgets - Latest https://ift.tt/2J7AlFR

Red Dead Online Standalone Game Available December 1 for $5

Red Dead Redemption 2's online-only Red Dead Online becomes a standalone game on December 1 for an introductory price of $5 (roughly Rs. 370). It will be available on PlayStation Store (for PS4),...

from NDTV Gadgets - Latest https://ift.tt/3m4RbE1

Samsung Galaxy A12, Galaxy A02s Launched With 5,000mAh Battery

Samsung Galaxy A12 and Galaxy A02s have been announced in Europe but the company has not shared details on international availability as of yet. The Galaxy A12 starts at EUR 179 while the Galaxy A02s...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l7TOmZ

EU Says It Could Be Self-Sufficient in Electric Vehicle Batteries by 2025

The European Union could produce enough batteries by 2025 to power its fast-growing fleet of electric vehicles without relying on imported cells, European Commission Vice President Maros Sefcovic...

from NDTV Gadgets - Latest https://ift.tt/3m2JXAg

క్రేజీ మల్టీస్టారర్: ఈ యాక్షన్ హీరోలు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా?

ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ-శోభన్‌బాబు.. అప్పట్లో వీరి కాంబినేషన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. ఆ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకున్న జోడి ఒకటుంది.. అదే సుమన్- కాంబినేషన్. ఇద్దరూ యాక్షన్ హీరోలు.. పైగా కరాటేలో బ్లాక్‌ బెల్ట్ సాధించినవారు. దీంతో వీరి కాంబినేషన్‌పై ఎప్పటికప్పుడు భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టే వీరిద్దరు కలిసి 9 సినిమాలు చేయడం విశేషం. ఇద్దరు కిలాడీలు 1982లో వచ్చిన ‘ఇద్దరు కిలాడీ’ సినిమాలో , భానుచందర్ తొలిసారి కలిసి నటించారు. భానుచందర్‌కి అప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉండగా.. తమిళంలో అగ్రహీరోగా కొనసాగుతున్న సుమన్‌కి అదే తొలి తెలుగు చిత్రం. మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా కూడా అదే. తరంగిణి సుమన్, భానుచందర్ కాంబినేష‌న్లో 1982లోనే తెరకెక్కిన మరో సినిమా ‘తరంగిని’. ఈ సినిమా విజయం సాధించడంతో వీరు హిట్ పెయిర్‌గా ముద్రపడిపోయారు. గడుసు పిండం 1984లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినప్పటికీ వీరి క్రేజ్‌ వల్ల నిర్మాతకు లాభాలే తెచ్చిపెట్టింది. మెరుపు దాడి 1984లోనే విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. దీంతో వీరి కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. కుర్ర చేష్టలు 1984లోనే విడుదలైన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అయితే ఒకే ఏడాది మూడు సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించడంతో సుమన్, భానుచందర్ పేర్లు మార్మోగిపోయాయి. మొండి జగమొండి మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమా 1985లో విడుదలై మంచి విజయం సాధించి వీరిద్దరి కాంబోపై అంచనాలు మరింత పెంచింది. సమాజంలో స్త్రీ 1986లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌గా ఆడినా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. డాకు 1987లో విడుదలైన ‘డాకు’ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. అయితే మరో ఆరేళ్ల వరకు వీరి కాంబినేషన్‌ సెట్ కాలేదు. నక్షత్ర పోరాటం 1993లో యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘నక్షత్ర పోరాటం’ సినిమా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తిరిగి వీరి కాంబినేషన్లో 1995లో మరో సినిమా ప్రకటన వచ్చినా అది సెట్స్‌పైకి వెళ్లలేకపోయింది. ‘నక్షత్ర పోరాటం’ సినిమాకు సీక్వెల్‌కు ట్రై చేసినా అది కూడా ఆగిపోయింది. కానీ తెలుగు తెరపై సుమన్, భానుచందర్ జోడీ మాత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ftIkJy

Google Docs, Sheets, Slides for iOS Can Now Edit MS Office Files

Google Docs, Sheets, and Slides users on iOS will now be able to edit Microsoft Office files. This will streamline the workflow, as users won't be required to covert file types all the time. You can...

from NDTV Gadgets - Latest https://ift.tt/363uHOg

Xiaomi Likely to Announce Mi 11 at Qualcomm Snapdragon Tech Summit 2020

Xiaomi co-founder and CEO Lei Jun is joining Qualcomm Snapdragon Tech Summit 2020 where he's likely to announce the Mi 11 flagship. The virtual conference is taking place between December 1 and 2.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fEs88s

Wonder Woman 1984 India Release Date Announced

Wonder Woman 1984 release date in India is December 25, Christmas Day. India release date for WW84 is the same day as its release on HBO Max and in cinemas in the US. In India, Wonder Woman 1984 will...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JaVxL0

Dell Sees Sales Above Estimates on Booming Demand for Remote-Work Tools

Dell forecast current-quarter sales above market expectations as a pandemic-driven shift to remote work and learning powered demand for its desktops and notebooks, helping it post a surprise rise in...

from NDTV Gadgets - Latest https://ift.tt/360C0pE

నాలుగు నెలలు చీకటి జీవితం.. హీరోగా కెరీర్ పతనం.. సుమన్ అరెస్ట్ వెనుక ఉన్నదెవరు?

సుమన్ తల్వార్... మూడు దశాబ్దాల క్రితం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో. ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఇంటి ముందు క్యూలు కట్టేవారు. అందగాడు, పైగా కరాటే ఫైటర్ కావడంతో ఆయనతో కుటుంబ కథలు, యాక్షన్ సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడేశారు. సుమన్ సినిమా అంటే బాక్సాఫీసు గళగళ మోగిపోయేది. హీరోగా పీక్స్‌ దశలో ఉన్న సమయంలో ఆయన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. ఓ రోజు రాత్రి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ కేసు నుంచి సుమన్ బయటికి రావడానికి చాలా కాలమే పట్టింది. దీని కారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా సుమన్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయింది. చివరికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. సుమన్‌ని అరెస్ట్ చేయడానికి కారణమేంటి? ఆయన్ని ప్లాన్ ప్రకారమే ఇరికించారా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గా మిగిలిపోయింది. Also Read: 1985, మే 19వ తేదీ శుక్రవారం నాడు ఓ షూటింగులో పాల్గొని ఇంటికొచ్చిన సుమన్ రాత్రివేళ గాఢనిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో సుమన్ లేచి తలుపు తీశారు. ఇంటి బయట చాలామంది పోలీసులు ఉండటంతో షాకైన ఆయన ఏం జరిగిందని అడగ్గా.. మీ ఇంట్లో బాంబు ఉందని మాకు సమాచారం వచ్చిందటూ లోనికి చొచ్చుకొచ్చారు. ఆ అలజడికి సుమన్ తల్లి కూడా నిద్రలేచి హాల్లోకి వచ్చారు. ఇంట్లో బాంబు దొరక్కపోయినా సుమన్‌ని స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. నేనెందుకు స్టేషన్‌కి రావాలని ఆయన నిలదీయగా.. మీపై చాలా కేసులున్నాయి.. వాటికి సంబంధించి విచారించాలని చెప్పారు. దీంతో సుమన్ వారితో వాగ్వాదానికి దిగగా.. పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని తల్లి నచ్చజెప్పి పంపించారు. Also Read: రాత్రివేళ సుమన్‌ని అరగంట పాటు విచారించిన పోలీసులు తాము చెప్పేవరకు స్టేషన్లోనే ఉండాలని ఆదేశించారు. తెల్లవారిన తర్వాత సుమన్ మేనేజర్ సారథితో పాటు కొంత మంది దర్శక నిర్మాతలు ఆయన్ని కలిసేందుకు వచ్చినా పోలీసులు అనుమతించలేదు. ఆ రోజు సాయంత్రం సమయంలో సుమన్‌ని పోలీసులు సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. ఆయన చాలామంది అమ్మాయిలను లైగింకంగా వేధించేవారని, బెదిరించి బ్లూ ఫిలిమ్స్ తీశాడని అభియోగాలు మోపారు. దీంతో న్యాయమూర్తి ఆధారాలు కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత సమర్పిస్తామని చెప్పారు. అయితే సుమన్‌పై ఆరోపించిన అభియోగాల్లో పోలీసులు పేర్కొన్న చేసిన సమయానికి సుమన్ బెంగళూరులో ఓ సినిమా షూటింగులో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది ఆధారాలు కోర్టుకు సమర్పించారు. అయితే పోలీసులు ఆయనపై యాంటీ గూండా యాక్ట్‌ కింద కేసు నమోదు చేయడం వల్ల కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. Also Read: దీంతో సుమన్‌ను అదే రోజు రాత్రి 9.30 గంటల సమయంలో మద్రాస్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన్ని సాధారణ నేరస్థుల మధ్య కాకుండా హంతకులు, రేపిస్టులు, గూండాలు ఉండే డార్క్ సెల్‌లో వేశారు. అలా 1985, మే 20వ తేదీ రాత్రి సుమన్ జీవితంలో కాళరాత్రిగా గడిచింది. ఆ తర్వాతి రోజు వార్తాపత్రికల్లో సుమన్‌‌పై అనేక కథనాలు వెలువడ్డాయి. తల్లి, మేనేజర్ సారథి జైలుకొచ్చి ఆయన్ని నిస్సహాయ స్థితిలో చూసి చలించిపోయారు. అమాయకుడైన తన కొడుకును అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని భావించిన సుమన్ తల్లి న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే హీరో సుమన్ జీవితం సెంట్రల్ జైలులో చీకటి సెల్‌కి పరిమితమైంది. అదే సమయంలో రాజకీయ ఖైదీగా ఆ జైలుకొచ్చిన డీఎంకే అధినేత కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి.. సుమన్‌ పరిస్థితి చూసి చలించిపోయారు. సుమన్‌పై ఉన్న ఆరోపణలేంటి? మీరు ఆయన్ని ట్రీట్ చేస్తున్న విధానమేంటి?.. సుమన్ దోషి అని తేల్చకుండానే డార్క్ రూమ్‌లో ఎలా ఉంచుతారంటూ జైలు సూపరింటెండెంట్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్‌‌ని సాధారణ జైలుకి మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో జైలు సిబ్బంది దిగొచ్చారు. దీంతో సుమన్ చాలా రోజుల తర్వాత చీకటి గది నుంచి బయటికి వచ్చారు. అయితే సుమన్‌తో సినిమాలు చేసి పేరు, డబ్బు సంపాదించుకున్న చాలామంది ఆయన జైలులో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, కొందరు మాత్రం అప్పుడప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లేవారని ఆయనకు బాగా తెలిసిన వారు చెబుతుంటారు. అయితే అలాంటి విపత్కర సమయంలో ఇద్దరు హీరోయిన్లు మాత్రం సుమన్‌కు మద్ధతుగా నిలబడ్డారు. సుమన్ చాలా మంచివారని, అలాంటి పని చేశారంటే తాను నమ్మనని, దీని వెనుక ఏదో కుట్ర ఉందంటూ.. హీరోయిన్ సుహాసిని స్టేట్‌మెంట్ ఇచ్చారు. సుమలత కూడా సుమన్‌‌కి మద్దతుగా నిలబడ్డారు. దీంతో కొడుకు విడుదల కోసం సుమన్ తల్లి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పెరిగింది. దేశంలోనే ప్రముఖ న్యాయవాదులైన రాంజెఠ్మలానీ, సోలీ సొరాబ్జీ వంటి లాయర్ల గైడెన్స్‌తో తమిళనాడుకు చెందిన రామస్వామి అనే లాయర్.. కోర్టులో గట్టిగా వాదించి సుమన్‌కు బెయిల్ మంజూరయ్యేలా చేశారు. దీంతో నాలుగు నెలల తర్వాత సుమన్‌ జైలు నుంచి బయటికొచ్చారు. యాంటీ గూండా యాక్ట్ కింద అరెస్టయిన వ్యక్తికి బెయిల్ రావడం అదే తొలిసారట. అలా తల్లి రాజీలేని పోరాటంతో సుమన్ 1985, అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నాలుగు నెలల కాలంలో ఆయన అనుభవించిన చీకటి జీవితం కారణంగా ఏకంగా హీరోగా సినీ కెరీర్‌నే కోల్పోయారు సుమన్. దర్శక నిర్మాతలు ఆయనకు మొహం చాటేయడంతో చాలా రోజుల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా మునుపటి క్రేజ్‌ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. 1959, ఆగస్టు 28న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన సుమన్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150 సినిమాలకు పైగా హీరోగా నటించారు. తెలుగులో హీరోల్లో మొట్టమొదటిగా కరాటే బెల్ట్ సాధించింది ఆయనే. అయితే సినిమాల్లో కూడా ఊహించని విధంగా చోటుచేసుకున్న ఈ ఘటన ఆయన జీవితాన్ని మాత్రం పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. Also Read:



from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m5AVlY

Tesla Plans to Build 'World's Largest' Battery Plant Near Berlin

Tesla boss Elon Musk said that he plans to build the world's largest battery-cell factory at the group's electric car plant near Berlin.

from NDTV Gadgets - Latest https://ift.tt/33bryda

Amazon Offers Up to $3,000 Signing Bonus for New Holiday Hires

Amazon is offering signing bonuses of up to $3,000 (roughly Rs. 2.2 lakhs) at certain facilities in the US as it ramps up hiring for the busy holiday season.

from NDTV Gadgets - Latest https://ift.tt/2V1k5ZU

YouTube Bans One America News Network From Posting New Videos for a Week

YouTube said it had barred the right-wing outlet One America News Network from posting new videos for a week after it broke the site's rules against content that claims there is a guaranteed cure for...

from NDTV Gadgets - Latest https://ift.tt/367vi1r

Bitcoin Climbs Towards All-Time High After Topping $19,000

Bitcoin moved to within a whisker of its all-time high on Tuesday, after hitting $19,000 (roughly Rs. 14 lakhs) for the first time in nearly three years.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mhiRpr

FCC Affirms ZTE Poses US National Security Threat

The Federal Communications Commission (FCC) said it had rejected a petition from ZTE asking the agency to reconsider its decision designating the Chinese company as a US national security threat to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Kttl6P

Twitter Verification to Relaunch in Early 2021 Following Public Feedback

Twitter released plans for its new policy on how people are "verified" on the site, an area the company has long promised to revamp to address confusion and criticisms over the blue check-mark badges...

from NDTV Gadgets - Latest https://ift.tt/362SM7F

'Mood toward China has changed in Washington'

'There is little appetite in the Democratic foreign policy establishment to pick a fight with India.'

from rediff Top Interviews https://ift.tt/2V0XtbW

కరెన్సీ నోట్ల దండతో హీరోయిన్‌ హంగామా... బ్రేక్ కోసం నానా పాట్లు

శేఖర్ కమ్ముల, దగ్గుబాటి రానా కాంబినేషన్లో వచ్చిన ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది చెన్నై బ్యూటీ . ఈ విజయం సాదించడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. రామ్ హీరోగా వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ , సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘180’, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ యావరేజ్‌గా ఆడటంతో ప్రియాకు ఛాన్సులు తగ్గాయి. టాలీవుడ్‌లో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో తమిళం, కన్నడ పరిశ్రమల్లోకి వెళ్లి బాగానే క్లిక్ అయింది. మీడియం రేంజ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో అక్కడా ఈ అమ్మడికి ఛాన్సులు తగ్గాయట. దీంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛాన్స్ దొరికితే తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గతంలోనే చెప్పింది. సాధారణంగా ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే ప్రియా ఆనంద్ అవకాశాల కోసం ఇప్పుడు రూటు మార్చింది. వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే కింద ప్యాంట్ వేసుకోకుండా మెడలో కరెన్సీ నోట్ల దండతో ఫోటోలు దిగి వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. గ్లామర్ విషయంలో తాను కూడా తగ్గేది లేదని సింబాలిక్‌గా చెప్పేందుకు ప్రియా ఇలా చేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడైనా ఈ చెన్నై బ్యూటీకి తెలుగులో బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HEb7yE

‘ఆ డైరెక్టర్‌తో సినిమా ఆగిపోలేదు’... క్లారిటీ ఇచ్చిన సూర్య

సింగం, సింగం2, సింగం3.. హీరో కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమాలివి. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా సూర్య కనబర్చిన విశ్వరూపం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ మూడు సినిమాకు దర్శకత్వం వహించింది హరి. వీరి కాంబినేషన్లోనే ‘ఆరు’ అనే సినిమా కూడా వచ్చింది. దీంతో హిట్ పెయిర్‌గా ఈ జోడీకి మంచి డిమాండ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు చాలాకాలం క్రితమే ప్రకటన వెలువడింది. అయితే ఈ మధ్యలో చోటుచేసుకున్న పరిణామాలతో సూర్య, హరి మధ్య దూరం పెరిగిందని, ఈ సినిమా ఆగిపోయిందంటూ కోలీవుడ్‌‌లో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన సూర్య ఆ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. Also Read: ‘సూరారై పొట్రు'(తెలుగులో ‘’) సినిమా తర్వాత హరితో సినిమా చేయనున్నట్లు సూర్య గతంలోనే ప్రకటించారు. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సూర్య తన సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌కి భారీ ధరకు అమ్మేశారు. దీంతో సూర్యపై థియేటర్ల సంఘం మండిపడింది. ఇకపై సూర్య సినిమాలు థియేటర్లలో ప్రదర్శించబోమని, ఆయన నిర్ణయం తమ ఉపాధిని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఈ విషయంలో దర్శకుడు హరి కూడా సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయిని, దీంతో సినిమా ఆగిపోయిందటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను సూర్య కొట్టి పారేశాడు. ‘హరి సర్ తో చేసేది భారీ బడ్జెట్ సినిమా.. అందుకే ఆలస్యవుతోంది. స్క్రిప్ట్ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీపావళి కానుకగా విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా సూపర్‌ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ప్లాఫుల్లో ఉన్న సూర్యకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ద్వారా విడుదలైన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని క్రిటిక్స్ తేల్చేశారు. ఈ ఊపులోనే సూర్య వరుసబెట్టి కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. పాండిరాజ్‌, వెట్రిమారన్ వంటి క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆయన.. తాజాగా హరితో సినిమాపై కూడా క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fwGMhJ

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd