Wednesday 30 September 2020

‘కరోనా వైరస్’ని రంగంలోకి దించిన ఆర్జీవీ.. రిలీజ్ అప్పుడేనట

లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకునే సమయం ఆసన్నమైంది. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ కోవలోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లాక్‌డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి సినిమా తనదేనని ప్రకటించారు. Also Read: లాక్‌డౌన్ సమయంలో ఏటీటీల ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన వర్మ ప్రస్తుతం `కరోనా వైరస్` పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో `కరోనా వైరస్`ను వర్మ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. `మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది` అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ScrZOn

Marvel Has Found Its Ms. Marvel in Iman Vellani

Ms. Marvel has been found. Disney and Marvel Studios have cast 18-year-old newcomer Iman Vellani to play Kamala Khan in the Disney+ Marvel series Ms. Marvel, which will air on Disney+ Hotstar in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2SfiMoQ

Google's New 'Hold for Me' Feature Waits on Hold for You

Google has introduced a new 'Hold for Me' feature on Pixel 5 and Pixel 4a 5G phones enabling users to use their time productively, while waiting on call for a customer support representative. ...

from NDTV Gadgets - Latest https://ift.tt/34ksonU

Twitter Removes 130 Accounts Trying to Disrupt US Presidential Debate

Twitter said on Wednesday it had removed 130 accounts, as they were attempting to disrupt the public conversation during the first US presidential debate between President Donald Trump and Democrat...

from NDTV Gadgets - Latest https://ift.tt/3inIAtb

Google Pixel 4a Launching in India on October 17

Pixel 4a will be launched in India on October 17 and will go on sale via Flipkart, Google has announced on Twitter. The phone was originally unveiled in early August as a successor to the Pixel 3a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jiqcDD

Reliance Retail to Receive Additional Rs 1,875-Crore Investment

Reliance Industries and Reliance Retail announced on Wednesday that co-investors of Silver Lake will invest an additional Rs 1,875 crore into the company's retail subsidiary.

from NDTV Gadgets - Latest https://ift.tt/34cSVmW

Vijay Devarakonda: సౌత్ హీరోల్లో టాప్ లేపిన విజయ్... ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. తనని తాను రౌడీగా ఫీలయ్యే ఈ సెన్సేషనల్ స్టార్ అభిమానులను ఎల్లప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. రౌడీ బ్రాండ్‌‌తో కొంతకాలం క్రితం ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ఆయన యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. బయటే కాదు సోషల్‌మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విజయ్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. అదేంటో తెలుసా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ సాధించుకున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని కలిగిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. Also Read: దక్షిణాది ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న తమ అభిమాన హీరోని చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. 2018, మార్చి 7న త‌న అకౌంట్‌ని ప్రారంభించారు. ఇంత త‌క్కువ వ్యవధిలోనే 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డంతో ఆ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ రికార్డుగా చెబుతున్నారు. విజ‌య్ ప్రస్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో `ఫైట‌ర్‌` సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్‌ సుకుమార్‌‌తో చేసే క్రేజీ ప్రాజెక్టుపై కొద్దిరోజుల క్రితమే ప్రకటన వెలువడింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Gdosgw

Facebook Bans US Ads That Call Voting Fraud Widespread or Election Invalid

Facebook on Wednesday banned ads on its website and Instagram that claim widespread voting fraud, suggest US election results would be invalid, or attack any method of voting.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cO98CI

Facebook Merges Messenger With Instagram's Direct Messages

Instagram on Wednesday started rolling out the option to connect Instagram direct messages with Messenger. It means that one can now send messages to Messenger people from Instagram, and the other way...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cPt2xw

'Both EPS and OPS will probably pull back'

'Both are mature enough to realise that a break will not benefit either of them and both will be losers'

from rediff Top Interviews https://ift.tt/2SdLaaJ

పాన్ ఇండియా మూవీగా ‘సైనైడ్’ ... కీలక పాత్రలో ప్రియమణి

మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా అనుభవించి ఆపై గర్భనిరోధక మాత్రలను నమ్మించి సైనైడ్‌ ఇచ్చి చంపేసిన మోహన్ అనే సైకో కిల్లర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన మోహన్ ఏకంగా 2003 - 2009 కాలంలో ఏకంగా 20 మంది మహిళలను కనికరం లేకుండా చంపేశాడు. న్యాయస్థానం అతడికి ఆరు మరణశిక్షలు, 14 జీవితఖైదులు విధించింది. ఈ కేసు ఆధారంగా దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌ ‘సైనైడ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీలో పాన్‌ ఇండియా మూవీగా ప్రదీప్‌ నారాయణన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నారు. హిందీలో ఆ పాత్రను యశ్‌పాల్‌ శర్మ పోషిస్తారని దర్శకుడు రాజేశ్‌ తెలిపారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత ప్రదీప్‌ నారాయణన్‌ వెల్లడించారు. తనికెళ్ల భరణి, సమీర్‌, రోహిణి, చిత్రంజన్‌ గిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి జార్జ్‌ జోసెఫ్‌ సంగీతం అందించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సంచలనాత్మక కేసు ప్రేరణతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో ప్రియమణి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు’ అని తెలిపారు. ‘‘20 మంది మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకుని ఆ తర్వాత హత్యలకి పాల్పడిన మోహన్‌ కథే ఈ సినిమా. జనవరి నుంచి షూటింగ్ స్టార్ అవుతుంది. బెంగళూరు, మంగళూరు, కూర్గ్‌, మడిక్కెరి, గోవా, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jkhKDE

What makes Divya Dutta DIFFERENT in every role

'I think I have been lucky that I have found directors who take me for what I am and what they think I am capable of, rather than go on my previous films and see what I have done.'

from rediff Top Interviews https://ift.tt/36nGxDs

'Small traders lost Rs 4-5 lakh crores in lockdown'

'You have come out with a package for the kisan.'

from rediff Top Interviews https://ift.tt/2ETby6Q

కీర్తిసురేష్ సినిమాపై వివాదం... నట్టికుమార్ కొడుకు, కుమార్తెపై కేసు నమోదు

సినీ నిర్మాత నట్టి కుమార్‌ కుమారుడు, కుమార్తెలపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నట్టిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నట్టి క్రాంతి, క్విటీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నట్టి లక్ష్మి కరుణ సినీ హక్కుల విషయంలో తనను మోసం చేశారంటూ ఫ్రెండ్లీ మూవీస్‌ యజమాని అడ్డాల చంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు కథనం ప్రకారం.. సీనియర్ నటుడు నరేస్ తనయుడు నవీన్‌ విజయ కృష్ణ, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాకు సంబంధించి ప్రసార, శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు అడ్డాల చంటి వద్ద ఉన్నాయి. Also Read: ఆ హక్కులను తమకు విక్రయించాలని నట్టి క్రాంతి, నట్టి లక్ష్మీకరుణ కొంతకాలం క్రితం చంటిని సంప్రదించారు. ఇందుకోసం రూ.45 లక్షలు మూడు వాయిదాల్లో చెల్లిస్తామని ఒప్పందం చేసుకుని మూడు చెక్కులిచ్చారు. అయితే చెక్కుల్లో ఉన్న అమౌంట్‌లో తేడా ఉండటంతో మరో మూడు చెక్కులు ఇస్తామని నమ్మించారు. ఎన్ని రోజులు గడుస్తున్నా వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చంటి ఆ సినిమా హక్కుల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. వారిద్దరిపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సైతం చంటి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే నట్టి క్రాంతి, నట్టి లక్ష్మి కరుణ తామే నిర్మాతలుగా ఆ సినిమా పోస్టర్లు తయారు చేయించి సోషల్‌ మీడియాలోనూ విడుదల చేశారు. దీంతో షాకైన చంటి బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నట్టి క్రాంతి, నట్టి లక్ష్మి కరుణపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jkccsO

Ginny Weds Sunny, Arrow, Serious Men, and More on Netflix in October

Ginny Weds Sunny, Arrow season 8, Serious Men, Star Trek: Discovery season 3, Hubie Halloween, The Haunting of Bly Manor, The Trial of the Chicago 7, Fast & Furious Spy Racers: Season 2: Rio - the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cJKO5f

‘డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు’.. అధికారులపై హీరోయిన్ల ఫైర్

డ్రగ్స్‌ కేసులో అరెస్టయి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ హీరోయిన్లు సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలను ఈడీ అధికారులు బుధవారం కూడా విచారించారు. సంజనా పేరిట 11 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని, వాటిలో రూ.40లక్షల వరకు అమౌంట్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఆమె ఐఎంఏ సంస్థలో పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడి పెట్టినట్ల విచారణలో వెలుగులోకి వచ్చింది. సంజనాకు అరెస్ట్ చేయడానికి నాలుగు వారాల ముందు నుంచి అనేక బ్యాంక్ అకౌంట్లలోకి భారీగా నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. కూడా విదేశాల నుంచి డ్రగ్స్‌ తెప్పించుకుని చాలామందికి సరఫరా చేసిందన్న కోణంలో అధికారులు విచారించారు. వీరితో పాటు జైలులో ఉన్న ఇతర నిందితులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సినిమాలు, షాపింగ్‌మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్‌ ద్వారానే ఆదాయం సంపాదించామని ఇద్దరు హీరోయిన్లు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్ముకుని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని అధికారులతో వాదనకు దిగినట్లు సమాచారం. Also Read: అయితే నగదు బదిలీ, డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన ప్రశ్నలకు వారిద్దరు అస్పష్టంగా సమాధానం చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సంజనా, రాగిణిని మరింత విచారించి సరైన సమాధానాలు రాబట్టాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఉచ్చు బిగుసుకున్న ఇద్దరు హీరోయిన్లపై తాజాగా సెక్స్ రాకెట్ ఆరోపణలు వచ్చాయి. వ్యభిచారం నిర్వహణకు వీరు ఓ వాట్సాప్ గ్రూపు నిర్వహించేవారని, పోలీసులు అరెస్ట్ చేసే ముందు దాన్ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33fp0Ls

Redmi 9i to Go on Sale in India Today via Flipkart, Mi.com

Redmi 9i smartphone will go on sale today at 12pm (noon). It will be available for purchase via Flipkart, Mi.com, Mi Home stores and Xiaomi partner offline retailers.

from NDTV Gadgets - Latest https://ift.tt/36kXz4V

సోనూసూద్‌కు అరుదైన పురస్కారం: వరించిన అంతర్జాతీయ అవార్డు

సోనూసూద్.. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయ కార్యక్రమాలు చేశారు. దాదాపు 7 వేల పైచిలుకు మందికి హెల్ప్ చేశారు. సోనూ సూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అతని చేసిన మంచి పనులను ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. అవార్డుతో సత్కరించి.. సోనూసూద్‌కు సరైన గౌరవం అందజేసింది. యూఎన్ అవార్డు వచ్చినా.. తాను చేసిన సాయం

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3l007cY

SP బాలుకి బిగ్ బాస్-4 అంజలి: సరిగమలు కన్నీరు పెట్టాయి, రాగలు బాధపడ్డాయంటూ..

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బలసుబ్రహ్మణ్యం మరణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలు మరణంపై రియాలిటీ షో బిగ్ బాస్-4 నివాళులర్పించింది. వీకెండ్ శనివారం హోస్ట్ నాగార్జున అంజలి ఘటించారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఇవాళ రాత్రి

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3j8EHJT

Oppo Smart TV Will Feature 4K Resolution with 120Hz Refresh Rate

Oppo smart TV will be launched next month, and the company has shown off the design as well as teased the resolution and refresh rate. According to a video shared by Oppo on Chinese micro-blogging...

from NDTV Gadgets - Latest https://ift.tt/3n4sFnm

Google Meet Free Users Can Have 24-Hour Long Video Calls Till March 31

Google is extending its unlimited time (up to 24 hours) video calls policy on Google Meet till March 31, 2021. Google had earlier set September 30 as the deadline for free users to conduct video calls...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ifc5gZ

Google Chromecast With Google TV Software Sees Big Changes

Google Chromecast with Google TV is expected to be launched today alongside the new Pixel devices, but some retailers in the US are already selling the device before launch. As a result, the new...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jeK6iE

Realme 125W Fast Charger Teased by Madhav Sheth, Launching Soon

Realme 125W charger has been teased on Twitter by company CEO Madhav Sheth. The Chinese firm launched the 125W UltraDART Flash Charging technology in July with a claim that it can charge 33 percent of...

from NDTV Gadgets - Latest https://ift.tt/33ej5Gq

Twitter Says Dataminr Monitoring Service Does Not Violate Surveillance Ban

Twitter said Tuesday a service that monitors tweets for police, alerting them to brewing social justice protests and more, does not break the platform's ban on being used for surveillance.

from NDTV Gadgets - Latest https://ift.tt/3if9weR

Tuesday 29 September 2020

సోనూసూద్‌కు అరుదైన పురస్కారం: వరించిన అంతర్జాతీయ అవార్డు

సోనూసూద్.. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయ కార్యక్రమాలు చేశారు. దాదాపు 7 వేల పైచిలుకు మందికి హెల్ప్ చేశారు. సోనూ సూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అతని చేసిన మంచి పనులను ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. అవార్డుతో సత్కరించి.. సోనూసూద్‌కు సరైన గౌరవం అందజేసింది. యూఎన్ అవార్డు వచ్చినా.. తాను చేసిన సాయం

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3ifGxHN

SP బాలుకి బిగ్ బాస్-4 అంజలి: సరిగమలు కన్నీరు పెట్టాయి, రాగలు బాధపడ్డాయంటూ..

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బలసుబ్రహ్మణ్యం మరణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలు మరణంపై రియాలిటీ షో బిగ్ బాస్-4 నివాళులర్పించింది. వీకెండ్ శనివారం హోస్ట్ నాగార్జున అంజలి ఘటించారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఇవాళ రాత్రి

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3czIIF1

Vivo V20 Series Confirmed to Launch in India Soon

Vivo V20 series of smartphones has officially been teased by the company to launch in India. The company's India handle has posted a short teaser video on Twitter, hinting at the phones' imminent...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l1WSlk

Google Pixel 5, Pixel 4a 5G Launching Today: How to Watch

Google Pixel 5 and Google Pixel 4a 5G phones are all set to launch today. The tech giant is hosting a virtual event titled 'Launch Night In' and a new smart speaker and Chromecast are teased to be...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l1XCH8

The Lion King 2 Official With Moonlight Director Barry Jenkins

The Lion King 2 is on its way. Disney has hired Barry Jenkins - whose 2016 film Moonlight won three Oscars, including best picture - to helm the sequel to The Lion King (2019). The Lion King 2...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cFo46k

OnePlus 8T Confirmed to Run on Android 11-based OxygenOS 11

OnePlus 8T will launch with OxygenOS 11, based on Android 11, out-of-the-box, OnePlus CEO Pete Lau confirmed through a forum post released on Tuesday. Lau also claimed that the new OnePlus phone will...

from NDTV Gadgets - Latest https://ift.tt/349fBoa

Mi 10T Series Launching Today: How to Watch Livestream

Mi 10T series will be launched today, September 30, at 2pm GMT +2 (5:30pm IST) through a virtual event that will be livestreamed on Xiaomi's social media handles, as well as YouTube and the official...

from NDTV Gadgets - Latest https://ift.tt/36fbUjn

TikTok Launches US Elections Guide to Combat Misinformation

TikTok on Tuesday launched a US election guide as part of an effort to battle misinformation on the wildly popular video-sharing app that the White House has targeted for a ban.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jfaj0J

Amazon Defends Warehouse Safety Following Report on Injuries

Amazon on Tuesday defended its warehouse safety record after a news investigation pointed to a higher-than-average injury rate in the company's massive logistics operations.

from NDTV Gadgets - Latest https://ift.tt/3i9o3IY

‘మోసగాళ్ళు’ స్కామ్‌ను బయటపెట్టనున్న అల్లు అర్జున్!

మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తోన్న చిత్రం ‘మోసగాళ్ళు’. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం స్టైలిష్ స్టార్ సహాయం తీసుకుంటున్నారు విష్ణు. ఇంత‌కుముందు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంక‌టేష్ రిలీజ్ చేయ‌గా.. దానికి అనూహ్యమైన స్పందన వ‌చ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ ప‌నిత‌నానికి స‌ర్వత్రా ప్రశంస‌లు ల‌భించాయి. ఇప్పుడు ‘మోస‌గాళ్ళు’ చేసిన స్కామ్ ఏ స్థాయిలో ఉందో బ‌య‌ట‌పెట్టేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అక్టోబ‌ర్ 3న‌ ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్లడించ‌నున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ క్రాస్-ఓవ‌ర్ ఫిల్మ్‌ను విల‌క్షణంగా, విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్ళు’ చిత్రం రూపొందుతోంది. విష్ణు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం విశేషం. ఇంకా.. సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర, రుహీ సింగ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GeuBZL

Apple Grants CEO Tim Cook First Major Stock Package Since 2011

Apple on Tuesday granted CEO Tim Cook 333,987 restricted stock units, with a possibility to earn as many as 667,974 more if he hits performance targets, in the executive's first stock grant since...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iha6bM

MUST READ! What farmers fear the most

'The UPA was the gang that couldn't shoot straight. The NDA is the gang that can't stop shooting. They (the Modi government) are shooting at anybody, everybody, all directions, shooting themselves in the foot.'

from rediff Top Interviews https://ift.tt/2Gaerkc

‘పుష్ప’ విలన్ రూమర్స్.. కొట్టిపారేసిన సీనియర్ నటుడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రమింది. రష్మికా మందన హీరోయిన్. ‘పుష్ప’ ద్వారా హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ సైతం కొత్తగా ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ముందుకు కదలడం లేదు. అడవుల్లో షూటింగ్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం కేరళ వెళ్తున్నట్టు ఇప్పటికే రూమర్లు వచ్చాయి. నిజానికి ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ ఏదో రూమర్ వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో విలన్‌కు సంబంధించి ఒక వదంతు చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరో ఆర్.మాధవన్.. బన్నీకి విలన్‌గా నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రూమర్‌పై మాధవన్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ట్విట్టర్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. దీంతో ‘పుష్ప’లో ఎవరు విలన్‌గా నటిస్తారు అనే విషయంలో మరోసారి ఆసక్తి నెలకొంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/345Eb9k

డ్రగ్ కేసు: బెయిల్ నిరాకరణ.. హైకోర్టుకు వెళ్తున్న హీరోయిన్లు

కన్నడ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్లు గల్రాని, ద్వివేది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్) కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మంది బెయిల్ పిటిషన్లను ఈరోజు (సెప్టెంబర్ 30న) కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివప్రకాష్, వినయ్ కుమార్‌ల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అలాగే, ఈవెంట్ మేనేజర్ విరేన్ ఖన్నా, వ్యాపారవేత్త ప్రశాంత్ రంక, టెకీ ప్రతీక్ శెట్టి, మోడల్ నియాస్ మహమ్మద్, బులియన్ ట్రేడర్ వైభవ్ జైన్‌ల బెయిల్ పిటిషన్లను కోర్టు వాయిదా వేసింది. ఖన్నా బెయిల్ పిటిషన్‌ విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేయగా మిగిలిన వారందరి పిటిషన్లను ఈరోజు విచారించనుంది. కాగా, బెయిల్ కోసం సంజన, రాగిణి హైకోర్టుకు వెళ్లనున్నట్టు డిఫెన్స్ అడ్వకేట్స్ వెల్లడించారు. ‘‘ఆర్డర్స్ కాపీల కోసం మేం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తరవాత కొన్ని రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తాం’’ అని చెప్పారు. డ్రగ్ కేసులో సంజన గల్రాని, ఆమె తల్లి ప్రమేయం ఉందని గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. సెప్టెంబర్ 9న వారిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చమ్రాపేట్‌లో ఉన్న సీసీబీ కార్యాలయానికి తల్లీకూతుళ్లను తరలించారు. అంతకుముందే సెప్టెంబర్ 7న రాగిణిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్‌తో పాటు మరికొంత మంది నటీనటులను సీసీబీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం గురించి లంకేష్ కీలక విషయాలు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3495OhU

YS Jagan క్రిస్టియన్.. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు.. హిందువుల జోలికొస్తే ఊరుకోం: కరాటే కళ్యాణి సంచలన కామెంట్స్

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యే వ్యాఖ్యలు చేశారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్‌ తప్పు చేశారంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఆయన సీఎం.. కావొచ్చు పీఎం కావొచ్చు కాని.. తిరుమల రూల్స్‌ని బ్రేక్ చేసే హక్కులేదని.. ప్రశ్నించడం తన హక్కు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఎవరూ ఆపరని తిరుమలకి వెళ్లారా?? ఆయన క్రిస్టియన్ అని అందరికీ తెలుసు.. మధ్యలో ఆయన హిందూమతం తీసుకున్నారని.. శారదా పీఠం దగ్గర గంగలో మునిగారు అని ఫొటోల్లో చూశాం కానీ.. నాకు తెలుసు మొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్‌ని బ్రేక్ చేయడం తప్పు. అది ఎవరైనా కావచ్చు.. సీఎం అవ్వొచ్చు.. పీఎం అవ్వచ్చు. డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి వెళ్లాలి కదా.. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆయన ఆంధ్రాకి సీఎం కావచ్చు.. అయితే నేను ఎలాగైనా దర్శనానికి వెళిపోతా అంటే కుదరదు కదా.. ఎవరికి వాళ్లు రూల్స్ పెట్టేసుకుంటే అంతకు ముందు వరకూ ఉన్న రూల్స్‌ని బ్రేక్ చేసినట్టే కదా. సీఎం జగన్ చేస్తున్నది తప్పు.. డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వెళ్తారు.. వెళ్ల కూడదు. నాఇష్టం నేను వెళ్తా అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అని.? మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు కట్టుబడి ఉండాలి. అన్ని మతాలను గౌరవిస్తున్నప్పుడు ఇది కూడా గౌరవించాలి కదా. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నీ చదివారు. కాని ఆయన పట్టుకున్నది మాత్రం బైబిల్ మాత్రం. నిజానికి ఆయన మొదటి నుంచి క్రిస్టియన్ మతంలో ఉన్నట్టు అందరికీ తెలిసిందే. దాన్ని ఎవరూ కాదనలేం. కాని మీరు అన్యమతస్తులం అనో ఏదో ఒక డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారి దర్శనానికి వెళ్తే గౌరవంగా చూస్తారు కదా.. ఎందుకంటే మీరు సీఎం కాబట్టి. కానీ నేను సీఎంని కదా.. గౌరవం ఇవ్వాలా అన్నట్టుగా వ్యవహరిస్తే.. అది ఆయనకే నష్టం. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.. మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లాలని చెప్తా. ఆయన జెరూసలెం వెళ్తారు.. అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటే ఇస్తారు కదా.. మరి మా తిరుపతి అంటే.. దేవదేవుడు ఉన్న ప్రాంతం అది.. కళియుగ వైకుంఠాన్ని అంత ఇదిగా తీసేయాలా? మీరు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదో ఆన్సర్ ఇవ్వండి. హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీశారు.. రెండు మూడురోజుల్లో నేను వీటన్నింటిపై స్పందిస్తా.. బీజేపీలో జాయిన్ అయిన తరువాత ఖచ్చితంగా నిలదీస్తా. గోవిందా.. గోవిందా.. అని కొన్ని కోట్ల మంది గోవిందుడ్ని కొలుస్తారు.. ఆ కోట్ల మందిలో మీకు ఓట్లు వేసిన వాళ్లు ఉన్నారు.. వాళ్ల మనోభావాల్ని ఎందుకు దెబ్బతీశారు. నియంతపాలన అని దేవుడి ముందు ప్రదర్శించకూడదు.. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. ఇలా చేయడం ఖచ్చితంగా తప్పు.. విగ్రహాలు ద్వంసం చేస్తున్నా పట్టించుకోవడంలేదు.. నేను దేవుడ్ని నమ్ముతా.. మీ దేవతలు, దేవుడుల జోలికి మేం రావడం లేదు.. మా దేవతలు, దేవుడుల జోలికి మీరు వస్తున్నారు.. అడగడంలో తప్పులేదు. మేం ఖచ్చితంగా అడుగుతాం.. ప్రశ్నిస్తాం.. మీరు వేరు చేస్తే.. మేం వేరు చేస్తాం’ అంటూ బీజేపీ పార్టీలో చేరకముందే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cFcmbS

Realme Narzo 20A to Go on Its First Sale Today via Flipkart, Realme.com

Realme Narzo 20A will be going on its first sale today, September 30, starting 12pm (noon) via Flipkart and Realme.com. The phone will be available in two colour options and two storage...

from NDTV Gadgets - Latest https://ift.tt/36gReHB

సోనూసూద్‌కు అరుదైన పురస్కారం: వరించిన అంతర్జాతీయ అవార్డు

సోనూసూద్.. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయ కార్యక్రమాలు చేశారు. దాదాపు 7 వేల పైచిలుకు మందికి హెల్ప్ చేశారు. సోనూ సూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అతని చేసిన మంచి పనులను ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. అవార్డుతో సత్కరించి.. సోనూసూద్‌కు సరైన గౌరవం అందజేసింది. యూఎన్ అవార్డు వచ్చినా.. తాను చేసిన సాయం

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3l007cY

SP బాలుకి బిగ్ బాస్-4 అంజలి: సరిగమలు కన్నీరు పెట్టాయి, రాగలు బాధపడ్డాయంటూ..

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బలసుబ్రహ్మణ్యం మరణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలు మరణంపై రియాలిటీ షో బిగ్ బాస్-4 నివాళులర్పించింది. వీకెండ్ శనివారం హోస్ట్ నాగార్జున అంజలి ఘటించారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఇవాళ రాత్రి

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3j8EHJT

Mi Smart Band 5 With 11 Sports Modes Launched in India, Priced at Rs. 2,499

Mi Smart Band 5 has launched in India. It is the successor of the Mi Smart Band 4 launched last year and it comes with a colour full touch display and offers up to 14 days of battery life. The fitness...

from NDTV Gadgets - Latest https://ift.tt/2S75879

Twitter Appoints Rinki Sethi as New Information Security Head

Twitter appointed Rinki Sethi, a former information security executive at IBM, as its chief information security officer, the social media company said in a tweet on Monday.

from NDTV Gadgets - Latest https://ift.tt/36fYTWT

Microsoft 365 Outage Affects Multiple Services

Microsoft said late Monday a recent change it introduced likely caused a major outage, affecting users' access to multiple Microsoft 365 services, including Outlook.com and Microsoft Teams.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jdHKRf

iPhone 12 Mini, iPhone 12 Tipped to Launch on October 13

iPhone 12 launch date, variants, and storage configurations have been shared by a known tipster on Twitter. The upcoming iPhone models are expected to be launched at an event on October 13....

from NDTV Gadgets - Latest https://ift.tt/33c5Eqz

Huawei P Smart 2021 With Quad Rear Cameras, Kirin 710A SoC Launched

Huawei P Smart 2021 smartphone has been launched in Europe. It boasts of specifications such as a quad rear camera setup featuring a 48-megapixel primary shooter, a large 5,000mAh battery, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2EH9FKe

Gionee S12 Lite With Helio A25 SoC Launching On October 5: Report

Gionee S12 Lite is official and the smartphone will be launched on October 5 in Nigeria, as per a report. The smartphone comes with pretty basic specifications and is an affordable handset for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2S9eW0c

Google Says Android 12 Will Make Using Third-Party App Stores Easier

Android 12 will make it easier to use third-party app stores, Google has announced through a blog post. The Android maker has also updated its payments policy to emphasise on the requirements for...

from NDTV Gadgets - Latest https://ift.tt/36gJLZ6

Amazon's The Lord of the Rings Resumes Production in New Zealand: Report

The Lord of the Rings prequel series has reportedly resumed filming in New Zealand. Netflix's Cowboy Bebop will join The Lord of the Rings prequel series in resuming production this Wednesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/36hhRfE

Fortnite Still Off App Store as Epic Games Fails to Convince Judge

Epic Games on Monday failed to convince a US judge to make Apple put its hit title Fortnite back in the tech giant's App Store, while their legal battle heads for a possible trial next year.

from NDTV Gadgets - Latest https://ift.tt/33d8Zpo

Elon Musk Plans IPO for SpaceX's Starlink Business

Tesla CEO Elon Musk plans to list SpaceX's space internet venture, Starlink, several years in the future when revenue growth is smooth and predictable.

from NDTV Gadgets - Latest https://ift.tt/2HC9dxX

Monday 28 September 2020

OnePlus Nord Series Getting a New Phone Soon

OnePlus Nord series is getting a new phone. OnePlus has started teasing the arrival of this phone on Instagram. The OnePlus Nord was launched two months ago, and during that time, the company had...

from NDTV Gadgets - Latest https://ift.tt/33aSKsN

Poco C3 Price in India Allegedly Tipped via Leaked Retail Box Images

Poco C3 price in India has been tipped through leaked images of an allegedly retail box, as shared by a tipster on Telegram. As per the leak, the Poco C3 will be priced at Rs 10,990 for the 4GB + 64GB...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mWWR3I

Avatar 2 Complete, Avatar 3 Nearly Done Filming, Reveals James Cameron

Avatar 2 has wrapped production and Avatar 3 is largely done filming, director James Cameron has revealed. Avatar 2 release date is December 16, 2022. Avatar 3 release date is December 20, 2024.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cEtuhT

Samsung Galaxy M42, Galaxy M12s Tipped to Be in the Works

Samsung Galaxy M42 and Galaxy M12s are currently in the company's pipeline, according to a report. While the report tipped a few specifications for the Galaxy M42, not many details were revealed for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2GmntKQ

Google to Enforce Play Store Tax on the 3 Percent of Apps Not Paying

Google on Monday sought to rebut criticism that it selectively enforces its 30 percent Play Store tax, demanding that the over 3 percent apps selling digital items without complying follow the rules...

from NDTV Gadgets - Latest https://ift.tt/3igDPSi

Sri Reddy: టాలీవుడ్‌పై ఉమ్మేసిన శ్రీ రెడ్డి.. బాలు చనిపోతే ఒక్కడైనా వచ్చాడ్రా? తూ.. శివాలెత్తిన హాట్ బాంబ్

ఏ చిన్న అవకాశం దొరికినా టాలీవుడ్‌ పెద్దలపై విరుచుకుపడుతున్న హాట్ బాంబ్ మరోసారి రెచ్చిపోయింది. లెజెండరీ సింగర్ అంత్యక్రియలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాకపోవడాన్ని తప్పుబడుతూ శివాలెత్తిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు దొంగ కన్నీరు కార్చుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఉమ్మేస్తున్నారిక్కడ అంటూ ఆవేదన చెందిన శ్రీ రెడ్డి.. టాలీవుడ్ నటిని అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ''ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూల స్తంభాన్ని కోల్పోయింది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్యా.. వెళ్లిపోయావా? అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరు. ఆయన గాత్రంతోనే వాళ్ళను స్టార్స్ చేశారు. అయితే ఓ స్టేజ్ వచ్చాక అదే స్టార్స్ మళ్ళీ ఆయనను ఇబ్బందులు పెట్టడమే గాక.. ఆ గాన గంధర్వుడి మరణం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్కడు కూడా రాకపోవడం సిగ్గుచేటు. Also Read: మా అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు. రావాలనే ఉద్దేశ్యమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా? ఆ బోడి గుండులు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా? మీ కొడుకులను, మేనల్లుళ్ళను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ద.. ఇంతపెద్ద గాన గంధర్వుడు పోతే రాకపోవడం సిగ్గుగా ఉంది. ఒక్కనాకొడుకు రాలేదని తమిళనాడులో టాలీవుడ్‌పై ఉమ్మేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులకు ఓ గౌరవం తెలియదు.. ఓ పద్దతి తెలియదు. ఎప్పుడూ వేదికలపై కొట్టుకుంటూ నీచానికి దిగజారి పోయారు. అందరూ డబ్బు మాయలో పడిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళ అంత్యక్రియలకు వెళతారు కానీ మీ కెరీర్ నిలబెట్టిన వారిని చివరిచూపు చూడలేరా? షేమ్ షేమ్.. చెన్నైలో నా పరువు పోయింది. నేను బాలు గారి అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరుపున కాదు.. కోలీవుడ్ తరుపున. తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్న నేను.. తెలుగు యాక్టర్‌గా చెప్పుకోవడాని సిగ్గుపడుతున్నా. మీకూ మరణం వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి.. చేసిన పాపాలకు అనుభవించి మరీ పోతారు ఒక్కొక్కరు. ఇక్కడికొస్తే కాదురా.. మీరు గుమ్మం దాటి బయటకొచ్చినా కరోనా వస్తుంది. తూ'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cDyWkY

Amazon Prime Day Global Mega-Sale to Be Held on October 13-14

Amazon on Monday announced the new date for its annual global mega-sale, which it said aims to promote small and medium-sized businesses despite accusations by numerous lawmakers and trade...

from NDTV Gadgets - Latest https://ift.tt/33dGPL8

'COVID-19: 'We are in this for years'

'Vigilance is the enemy of the virus.'

from rediff Top Interviews https://ift.tt/2GcMPdT

ఏపీ హైకోర్టులో కృష్ణంరాజు పిటిషన్.. ప్రభుత్వానికి నోటీసులు

సినీ నటుడు, బీజేపీ నేత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రయత్నిస్తోందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇటు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌ కింద తాను 39 ఎకరాలు ఇచ్చానని, ఆ సమయంలో ఎకరం ధర రూ.కోటి 54 లక్షలు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించిందని, దీంతో ప్రస్తుతం అమరావతిలో ఎకరం రూ.30లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని అశ్వనీదత్ తెలిపారు. తానిచ్చిన 39 ఎకరాలకు మొత్తం రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం తన 39 ఎకరాల రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని, భూ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించిన తర్వాతే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అశ్వనీదత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mXXdHj

'There will be a very sharp rebound next year'

'The CEA suggested that could be as high as 19 per cent.'

from rediff Top Interviews https://ift.tt/3cETxp0

Poco X3 to Go on Its First Sale Today via Flipkart at 12 Noon

Poco X3 will be going on its first sale today at 12pm (noon) via Flipkart. Key features of the Poco X3 include a large 6,000mAh battery, a quad rear camera setup featuring a 64-megapixel primary...

from NDTV Gadgets - Latest https://ift.tt/3idHSi6

Redmi 9A to Go on Sale Today at 12 Noon via Amazon, Mi.com

Redmi 9A will be going on sale in India today starting 12pm (noon) via Amazon and Mi.com. The Redmi 9A comes in two RAM + storage configurations and three colour options. The phone is powered by the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Sa932Z

Mi Smart Band 5, Mi Watch Revolve Launch Event Today: How to Watch Live

Xiaomi is hosting a Smarter Living 2021 event in India today. The company has teased the arrival of the Mi Smart Band 5, along with its first smartwatch in India. This watch is expected to be called...

from NDTV Gadgets - Latest https://ift.tt/33aDb4m

DC's Black Adam Casts Aldis Hodge as Hawkman

Black Adam has found its Hawkman. Aldis Hodge has been cast as Hawkman opposite Dwayne Johnson's titular anti-hero in the upcoming DC movie, Johnson has confirmed.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mU5U5s

Mi Smart Band 5, Mi Watch Revolve India Prices Tipped Ahead of Launch

Mi Smart Band 5 and Mi Watch Revolve wearables are expected to be launched at Xiaomi's Smarter Living 2021 virtual event on September 29. Prices of the two devices have now been leaked online by a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3i9y74H

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ.. గుర్తుండిపోయే సినిమా ఇస్తారట!

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో సెన్సేషనల్ స్టార్ సినిమా చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు విజయ్ దేవరకొండ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సుకుమార్‌తో సినిమా చేస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ - విజయ్ దేవరకొండ నాలోని నటుడు అమితానందానికి గురవుతున్నాడు. నాలోని ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు! మీకు గుర్తుండిపోయే సినిమా ఇస్తామని హామీ ఇస్తున్నాం.. సుక్కు సార్‌తో కలిసి సెట్‌కి వెళ్లాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. కేదార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా స్నేహితుడివి, ఎంతో కష్టపడి పనిచేస్తావు’’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ద్వారా కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చిన కేదార్ భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేయబోతున్నారట. అందులో భాగంగా తన మొదటి సినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌లతో చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కేదార్ మాట్లాడుతూ.. ‘‘ఈ పుట్టినరోజు నాకు చాలా స్పెషల్. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్లతో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా 2022లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉండబోతుంది. ఈ కాంబినేషన్ అనగానే అందరికీ చాలా అంచనాలుంటాయి. విజయ్, సుకుమార్ ఇద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ల సినిమాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్లిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ల స్టైల్‌లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం’’ అని అన్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36gZVSj

మరోసారి కల నెరవేరింది.. నా దేవుడు పవన్‌కు ధన్యవాదాలు: బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన నిర్మాత బండ్ల గణేష్.. మరోసారి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఒక మంచి కథ కోసం చూస్తున్నానని.. దొరకగానే తన దేవుడి దగ్గరకి వెళ్లి అడుగుతానని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఆ సమయం వచ్చేసింది. బండ్ల గణేష్‌కు మరోసారి ఓకే చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘‘నా భవిష్యత్తును ఈరోజు 11.23 గంటలకు ప్రకటిస్తాను. నా శ్రేయోభిలాషులకు ఇదొక అద్భుతమైన వార్త’’ అని సోమవారం ఉదయం బండ్ల గణేష్ ముందుగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత చెప్పిన సమయానికే తాజాగా పవన్ కళ్యాణ్‌తో తీసుకున్న ఫొటోను ట్వీట్ చేసి.. ‘‘నా బాస్ ఓకే చెప్పారు. మరోసారి నా కల నెరవేరుతోంది. నా దేవుడు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ‘గబ్బర్ సింగ్’ తరవాత బండ్ల గణేష్ ఐదు సినిమాలు నిర్మించినా అవేవీ పవన్ కళ్యాణ్ చిత్రమంత సక్సెస్ కాలేకపోయాయి. మరి ఇప్పుడు మళ్లీ తన దేవుడితో బండ్ల ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే, రెండేళ్లకు పైగా రాజకీయాలతో బిజీగా ఉండి మళ్లీ ముఖానికి రంగు వేసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలను అంగీకరిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ ప్రారంభంకావాల్సి ఉంది. ఈ సినిమా తరవాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బహుశా ఈ సినిమా తరవాత బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ సినిమా ఉంటుంది. మరిన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iaH79N

Samuel L. Jackson to Return for Nick Fury Disney+ Hotstar Series: Report

A Nick Fury Disney+ series is on its way. Samuel L. Jackson will reportedly return to play Nick Fury in what would be his first regular TV role of his nearly-five-decade career. Kyle Bradstreet will...

from NDTV Gadgets - Latest https://ift.tt/30gv9Fn

Samsung Galaxy F41 to Feature 64-Megapixel Triple Rear Camera Setup

Samsung Galaxy F41 will feature a 64-megapixel primary sensor as part of a triple rear camera setup, Flipkart has confirmed. The Galaxy F41 will be the first phone in Samsung's newly announced F...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jaQ7Ng

Realme's New Q-Series Phone Launching on October 13: Report

Realme is expected to launch a new smartphone in the Realme Q series on October 13, as per a media report. Citing a Chinese tipster, the report claims that the recently-tipped smartphone in the Realme...

from NDTV Gadgets - Latest https://ift.tt/3n5wNDN

Spotify, Chernin Entertainment Teams Up to Adapt Podcasts for Movies, TV Shows

Spotify has joined hands with Chernin Entertainment to develop TV and movie pitches based on Spotify-exclusive and original podcasts.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jcXGDo

Xiaomi Redmi 9A Gets a 6GB RAM Variant

Redmi 9A is getting a new 6GB + 128GB storage variant. This new model will be released in the Chinese market and there is no clarity on whether it will arrive in India, and when. Redmi 9A is already...

from NDTV Gadgets - Latest https://ift.tt/3idXsdz

Tenet Scales $280 Million at the Box Office Worldwide

Tenet - Christopher Nolan's epic time-bending espionage movie - has now grossed an estimated $283.2 million (about Rs. 2,080 crores) at the global box office. Mulan has made nearly $65 million...

from NDTV Gadgets - Latest https://ift.tt/3i9GRb9

Sunday 27 September 2020

SP బాలుకి బిగ్ బాస్-4 అంజలి: సరిగమలు కన్నీరు పెట్టాయి, రాగలు బాధపడ్డాయంటూ..

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బలసుబ్రహ్మణ్యం మరణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలు మరణంపై రియాలిటీ షో బిగ్ బాస్-4 నివాళులర్పించింది. వీకెండ్ శనివారం హోస్ట్ నాగార్జున అంజలి ఘటించారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఇవాళ రాత్రి

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/369dl2F

Jio Blocking Twitch Streams During IPL 2020 Cricket Matches, Users Report

Jio users are taking to the Internet with complaints about Twitch being blocked by the telecom operator. Both Reliance Jio and Jio Fiber subscribers are reporting of this issue. Users report that this...

from NDTV Gadgets - Latest https://ift.tt/3j4I3xA

Mi 10T, Mi 10T Pro Complete Specifications, Renders Leaked Ahead of Launch

Mi 10T and Mi 10T Pro smartphones are set to launch on September 30, and complete specifications as well as renders of the two phones have leaked. The specifications and renders come courtesy of a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cCJj8I

Realme Narzo 20A First Impressions

The Realme Narzo 20A starts at Rs. 8,499 in India and packs a Qualcomm Snapdragon 665 SoC along with a 5000mAh battery and triple camera setup. Is it all too good to be true?

from NDTV Gadgets - Latest https://ift.tt/33ZgmA0

China Must Prepare for 'Long March' Amid US Restrictions on SMIC: State Media

China must engage in a new "long march" in the technology sector now that the US has imposed export restrictions on Semiconductor Manufacturing International Corp (SMIC), the country's largest chip...

from NDTV Gadgets - Latest https://ift.tt/2GipRlr

Naga Chaitanya: చాలా సంతోషం.. గర్వపడుతున్నా అంటూ నాగ చైతన్య సర్‌ప్రైజ్.. సమంతకు శుభాకాంక్షల వెల్లువ

అక్కినేని కోడలు అన్నంత పని చేసిందని పేర్కొంటూ ఆమె భర్త నాగచైతన్య సర్‌ప్రైజ్ చేశాడు. తన సతీమణి స్టార్ట్ చేసిన కొత్త ప్రయాణానికి సపోర్ట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ మేరకు సమంత బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసి ఆకట్టుకున్నాడు. ఇంతకీ సమంత కొత్త జర్నీ ఏంటి? నాగచైతన్య సంతోషానికి కారణం ఏంటి? అనేగా మీ సందేహం. అదేనండీ.. ఇటీవలే సమంత ప్రకటించిన కొత్త బిజినెస్ మొదలైంది. పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునికతను క్యాష్ చేసుకునేలా వినూత్నంగా ఆలోచించిన సమంత ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ స్టార్ట్ చేసింది. 'సాకీ' పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజే (సెప్టెంబర్ 28) ఉదయం 9 గంటల 35 నిమిషాలకు తన సాకీ కలల ప్రపంచాన్ని జనం ముందుకు తెచ్చింది. ఇదే విషయాన్ని తెలుపుతూ సమంత భర్త తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు. మరోవైపు చైతూ పోస్ట్ చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Also Read: సినిమాలతో పాటు బయట కూడా ఫ్యాషన్ లుక్‌లో కనిపించడం, ఎప్పుడూ కొత్త గెటప్‌లో దర్శనమిస్తూ మోడ్రన్ దుస్తులు ధరించడం సమంతకు అలవాటే. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్న సామ్.. తాజాగా ఫ్యాషన్ రంగంలో కొత్త వ్యాపారం మొదలుపెట్టడాన్ని స్వాగతిస్తున్నారు ఆమె అభిమానులు. ఇకపోతే తన జర్నీలో ఫ్యాషన్‌పై తనకున్న ప్రేమ‌కు చిహ్నం ఈ 'సాకి వ‌ర‌ల్డ్' అని అంటోంది అక్కినేని కోడలు సమంత. Also Read: ఇకపోతే పెళ్లి తర్వాత వరుస విజయాలతో సత్తా చాటుతున్న సమంత.. చిన్నపిల్లల కోసం 'ఏకం' ప్రీ స్కూల్ రెడీ చేసింది. అతిత్వరలో ఇది కూడా అందుబాటులోకి రానుంది. అమ్మడి స్టెప్స్ చూస్తుంటే బిజినెస్ రంగంలోనూ దూసుకుపోవడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3idmjyi

Federal Judge Postpones Trump Ban on TikTok App Downloads

A federal judge on Sunday postponed a Trump administration order that would have banned the popular video sharing app TikTok from US smartphone app stores around midnight.

from NDTV Gadgets - Latest https://ift.tt/3cNz1D3

Google Meet to Limit Meetings to 60 Minutes on Free Plans

Google's video chat platform Google Meet has announced that after September 30, free versions of Meet will be limited to meetings no longer than 60 minutes.

from NDTV Gadgets - Latest https://ift.tt/2S1tq2c

COVID-19: 'There will be a second wave, third wave'

'When restaurants are open, pubs are open and people are moving around, a second wave will happen because you are giving a chance for the virus to spread.'

from rediff Top Interviews https://ift.tt/335O5IS

'క‌ష్టం, న‌ష్టం, దుఃఖం మూడింటా మ‌ళ్లీ ఓడిపో.. పూరి'

ఇండస్ట్రీలో బాగా దెబ్బతిన్న డైరెక్టర్ ఆయనే.. బాగా ఫేమ్ అయిన దర్శుకుడు ఆయనే.. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి సక్సెస్ వెతుక్కుందీ ఆయనే. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆయనెవరో. మీరు ఊహించింది నిజమే.. ఆయనే డాషింగ్ డైరెక్టర్ . స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్‌ హిట్లిచ్చినా సింపుల్‌గా ఉండే ఆయన ఈ రోజు తన 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పూరిపై తన మనసులోని భావాలను పంచుకుంటూ ఓ ఇంట్రెసింగ్ పోస్ట్ పెట్టారు కవి, శ్రీకాకుళం వాసి ర‌త్న‌కిశోర్ శంభుమహంతి. పూరి కోసం ఆయన రాసిన పోస్ట్ ఉన్నది ఉన్నట్లుగా.. ఎన‌ద‌ర్ రాగా: ఈ గుండె స‌డి వినిపిస్తుందా.. మిస్ట‌ర్ పూరీ. కొడ్తే దిమ్మ దిరిగి ప‌డిపోవ‌డం వెరీ సింపుల్. హీరో క‌దా అలానే అంటాడు.. నేను లోక‌ల్ నేను ప‌వ‌ర్ ఫుల్ అని చెప్ప‌డం వెరీ సింపుల్. వెనుక ఎవ‌రో ఉండి అరిపిస్తున్న మాట. అనిపిస్తున్న మాట ఆ విరుపూ ఆ చరుపూ.. ఆ చుర‌క‌త్తి చూపూ కొన్నాళ్లే కొంత వ‌ర‌కూ మాత్ర‌మే. ఓ అభియోగం ఓ ప‌రాభ‌వం ఆ ప్రాభవాన్ని ప్ర‌శ్నిస్తే.. మ‌నిషి మ‌ళ్లీ ప‌డి లేవాలి లేదా ప‌డిన చోటే ఉండిపోయి కొత్త చేయూత కోసం అర్థించాలి. ఈ రంగుల రోడ్డు ఆ డ్ర‌స్సు కోడూ అన్నీ అన్నీ నీ ప‌త‌నాన్ని అరిచి వినిపిస్తాయి.. కానీ నేనున్నా అన్నమాట ఎవ్వ‌డూ అన‌డు అనిపించ‌డు. దిగ్భ్ర‌మ అంటే ఇదే.. భ్ర‌మ‌నో/బ్రాంతినో వ‌ద్ద‌నుకోవ‌డం త‌గ‌ని ప‌ని! ఏది ఎలా ఉన్నా స్వీక‌రించ‌డం చేయాల్సిన ప‌ని! వాటి దూరంగా జ‌రిగేందుకు కాస్త కృషి చేయ‌ద‌గిన ప‌ని. పూరీ అదే చేస్తున్నారు. తన పుట్టిన రోజున క‌ష్టంలో ఉన్న కొంద‌రిని (ద‌ర్శ‌కుల‌నూ - స‌హాయ ద‌ర్శ‌కుల‌నూ) ఆదుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తున్నారు. (సెప్టెంబ‌ర్ 28)..హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్ .. ప్ర‌భు ధ‌ర్మం వ్య‌తిరేకించాల‌ని అనుకుంటాను. ప్రాభ‌వ రూపాల‌ను వ‌ద్ద‌నుకుంటాను. ఈ వేళ నీవు న‌చ్చ‌డం లేదు.. నీవు ఎవ్వ‌రికీ కానీ వేళ అస్స‌లు న‌చ్చ‌లేదు.. ఇలా అనుకున్నాను మొన్న‌టి వ‌రకూ నిన్న‌టి వ‌రకూ, ఈ క్ష‌ణం వ‌ర‌కూ. ఆక‌లికి అర్థం వెతుక్కోవడం ఆ ఫిల్మ్ న‌గ‌రి దారుల చెంత ఉన్న వారికి తెల్సునో/లేదో ఇంకా ఇంకొంద‌రు ప‌ట్టెడు ప్రేమ కోస‌మే ఎదురు చూస్తున్నారు. నా సాయాన్ని మీరు తీసుకోండి.. అది చాలా చిన్న‌దే అంటున్నారే. చాలా న‌చ్చిందీ మాట. కొన్ని వేల పుట్టిన రోజుల‌కూ క్ష‌ణాల‌కూ కూడా ద‌క్క‌ని భాగ్యం ఈ రోజు ఇచ్చారు. మీ సినిమా ఏమ‌యినా ఇప్పుడు మేం ప‌ట్టించుకోం. అస‌లీ సినిమా అనే ప్ర‌పంచం నుంచి మీరు వెళ్లిపోయినా అది కూడా ఏమంత పెద్ద విష‌యం కాదు. ఆక‌లితో ఉన్న‌వారికి లేదా ఆక‌లి క‌న్నీరు మిగుల్చుకుని అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి అంటే ఆ ద‌ర్శ‌కులకూ, ఆ స‌హ ద‌ర్శ‌కుల‌కూ మీరు చేసే సాయం ద‌గ్గ‌ర ఇంకా ఇంకా నేనెంతో ఆనందిస్తున్నాను. మ‌రి! మీరు కూడా ఆనందించాలి. ఆ గెలుపు వ‌ల‌న ద‌క్కిన ఫ‌లితం. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా తీసుకుని కొంద‌రు బ‌య్య‌ర్లు ఇప్ప‌టికీ డ‌బ్బులివ్వ‌లేద‌న్న వార్త ఎంత బాధించిందో ఈ వార్త ఆ బాధ‌ను దూరం చేస్తూ ఏం కాదు నాలుగు డ‌బ్బులున్నప్పుడే మ‌నం ఉన్నంత‌లో సాయం చేయ‌గ‌లం అన్నదే గుర్తుకువ‌చ్చింది. విన్న‌దేదో ఈ వేళ ఈ చేయూత‌కు మీకు ఉప‌క‌రించి ఉంటుంది. దేవుడు, మ‌తం ఈ వేళ చిన్నబోవాలి. లేదా సాయం అనే గొప్ప గుణం ద‌గ్గ‌ర మ‌రికొంద‌రు త‌మ‌ని తాము వెతుక్కోవాలి. పూరీ స‌ర్! ఇంకాస్త న‌చ్చారు.. కొన్ని ఓట‌ములు చుట్టుముట్టిన‌ప్పుడు మిమ్మల్ని నేను ప‌ట్టించుకోలేదు. అది నా త‌ప్పిదం కావొచ్చు.. అస‌లు కొన్ని సినిమాల విష‌య‌మై మీతో నేను విభేదించాను. కొన్ని సినిమా పోస్ట‌ర్ల‌ను కూడా చించేంత కోపం వ‌చ్చింది. ఇలా అంటే మీరు న‌వ్వుతారు. అవును! అది ఆయ‌న హక్కు మాట్లాడ‌నీయండి అని అంటారే కానీ అస్స‌లస్స‌లు కోపం కార‌న్నది నా వ‌ర‌కూ మీ గురించి తెలిసిన నిజం. అలానే ఇంకొంద‌రికి తెలియాల్సిన నిజం కూడా ఇదే! అవును ప్ర‌తిరోజూ నేను వెలువ‌రించే "మార్నింగ్ రాగా"లో ఓ మాట రాశాను రంగును ర‌ద్దు చేయండి - రూపం కాన‌గ‌ వ‌స్తుంది.. రూపం ర‌ద్దు చేయండి - నిలువు నామం కాన‌గ‌వ‌స్తుంది.. అది కూడా ర‌ద్దు చేయండి - వెలుగు కాన‌గ‌వ‌స్తుంది.. ఆ వెలుగే వేదం..మ‌రి! కాన‌గ రాని రూపం చెంత మ‌నుష్యు లంతా ఎందుక‌ని చిన్న‌బోతారో.. కొన్ని వేల సార్లు ఓడిపోతారో! సంపాదించడం ఖ‌ర్చు చేయ‌డం గ‌త కొద్ది రోజుగా ఆ ఉప్పుటేరు గాలుల చెంత మీరు చేస్తున్న ప‌ని. ఈ సారి ఈ పుట్టిన రోజున మీరు కాస్త ముంద‌డుగు వేసి సంపాదించిన రూపాయ‌లను అలా అలా అతి ఇష్టంగా పంచేస్తున్నారు. ఇక్క‌డే న‌చ్చారు.. ఇప్పుడే నచ్చారు ఇంకాస్త ఎక్కు వ‌గా మీరు క‌న్నీళ్ల‌ను వెచ్చించిన రోజులు తెల్సు. క‌ష్టం - న‌ష్టం - దుఃఖం ఈ మూడింటా మీరొక్క‌రే ఉన్న రోజులు ఆ గ‌ది గోడ‌ల సంబంధిత ఒంట‌రి త‌నాలూ సంబంధిత త‌న‌నాలూ తెల్సు.. ఇప్పుడిక అవేవీ వొద్దు.. మ‌ళ్లీ ఓడిపోండి.. మ‌నిషిగా ఇలానే ఇలానే ప్ర‌తి పుట్టినరోజున‌ మీరు ఎదిగి వ‌స్తే ఆనందిస్తాను. పండుగ అంటే ఇది క‌దా! కనుక ఇలాంటి అర్థం వ‌చ్చే వేడుక ఇక ఏటా ఆ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌ర‌గాల‌న్న‌ది నా ఆకాంక్ష.. మీ జ‌యాప‌జ‌యాలు, మీ..మీ..సినిమాల రికార్డులు - ప్ల‌కార్డులు - ప్లే కార్డుల గోల క‌న్నా ఈ రోజు మీరు అందిస్తున్న గొప్ప సాయం మా అందరికీ న‌చ్చింది.. గ్రేట్.. గ్రేట్ ..గ్రేట్ .. ల‌వ్యూ స‌ర్.. ఇట్లు ప్రేమాన్విత వ‌చ‌నంతో..వ‌ర్ఛ‌స్సుతో.. ర‌త్న‌కిశోర్ శంభుమహంతి


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33Zb3AA

ఆ సూపర్ స్టార్ నన్ను, మీరా జాస్మిన్‌ను కలిపి సెట్‌లోనే దారుణంగా.. టార్చర్! ఓపెన్ అయిన యంగ్ హీరోయిన్

సినీ ఇండీస్ట్రీకి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలో నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్, బడా హీరోల తీరు.. వీటన్నింటిపై నటీనటులు ఓపెన్ అవుతుండటంతో జనం షాకవుతున్నారు. కాగా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మలయాళీ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ ఓ స్టార్ హీరో గురించి చెబుతూ మీడియా ముఖంగా ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి దాపరికం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే పార్వతి తిరువోతు.. మలయాళ సూపర్‌స్టార్లలో ఒకరైన స్టార్ హీరో సెట్లోనే తనతో చాలా దారుణంగా వ్యవహరించారని పేర్కొంటూ ఫైర్ అయింది. ఆయన అలా ప్రవర్తించడానికి కారణాలేంటో తెలియదు కానీ.. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూనే మాట్లాడేవారని, సెట్లో ఉన్నంత సేపు అసహనంతో ఊగిపోయేవారని పార్వతి చెప్పింది. Also Read: ఇటీవల ఆయనతో కలిసి పనిచేశానని, ఆ సందర్భంలో తనతో ఆయన వ్యవహరించిన తీరుకు చాలా బాధేసిందంటూ ఆవేదన చెందింది. షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయనతో టార్చర్ అనుభవించానని చెప్పుకొచ్చింది పార్వతి. ఓ సారి హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి తప్పుగా మాట్లాడరని తెలిపింది. తనకు, మీరాకు టాలెంట్ లేదని.. కేవలం దర్శకుల ప్రతిభ కారణంగానే మీకు విజయాలు అందాయని ఆయన అనడంతో షాక్ అయ్యాయని చెప్పింది. అంతేకాదు మా ఇద్దరికి ఏదో మానసిక రుగ్మత ఉందని కూడా ఆయన అన్నాడని తెలిపింది. పెద్ద హీరోనే అయినా ఆయనలో తన స్థాయికి తగ్గ ప్రవర్తన కనిపించలేదని చెప్పిన పార్వతి.. ఆ సూపర్ స్టార్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. మలయాళ చిత్ర పరిశ్రమలో తన లాగా ముక్కుసూటిగా మాట్లాడే వారిని తొక్కేస్తారని, మతిస్థిమితం లేదని ముద్రవేసి అవకాశాలు ఇవ్వరని ఆమె చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EHQmAC

Realme Narzo 20 to Go on Sale in India for the First Time Today

Realme Narzo 20 is set to go on sale in India today for the first time. The new Realme phone was launched alongside the Realme Narzo 20A and Narzo 20 Pro last week.

from NDTV Gadgets - Latest https://ift.tt/343k2Rf

Sp charan: బాలు మరణం వెనుక కారణాలు, ఆసుపత్రి బిల్లుపై చరణ్ రియాక్షన్.. ఉప రాష్ట్రపతి కుమార్తె క్లారిటీ

గాన గంధర్వుడు అస్తమయం అశేష సినీ వర్గాలను విషాదంలో ముంచెత్తింది. కరోనా సోకి కోలుకున్న బాలు అనారోగ్యంతో మరణించారు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. సెప్టెంబర్ 25వ తేదీన మద్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోగా.. మరోవైపు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ సరిగా జరగలేదని, ఆసుపత్రి బిల్లు ఇదే అంటే సోషల్ మీడియాలో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. తాజాగా ఈ విషయమై సహా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ క్లారిటీ ఇచ్చారు. డబ్బు కోసమే ఇన్నిరోజులు ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు బాలుని ఇబ్బంది పెట్టారని, బాలు మృతి వెనుక ఏదో పెద్ద కారణం ఉందని కొందరు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్ చేయడంతో జనాల్లో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. దీంతో తాజాగా దీనిపై బాలు కుమారుడు ఎస్పీ చరణ్ క్లారిటీ ఇస్తూ ఆసుపత్రి వర్గాలను తప్పుబట్టకండి అని విజ్ఞప్తి చేశారు. ''ఆసుపత్రిలో నాన్నగారి ట్రీట్‌మెంట్‌కి సంబంధించి ఎలాంటి వివాదం లేదు. హాస్పిటల్ బిల్లు విషయంలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రి మంచి చికిత్స అందించింది. మాకు, వాళ్ళకి ఎలాంటి వివాదాలు లేవు. దయచేసి ఇలాంటి ప్రచారం చేయకండి. నాన్నగారిని అభిమానించే వాళ్లు చేసే పని ఇది కాదు, ఈ టైమ్‌లో ఇలాంటి రూమర్స్ మమ్మల్ని మరింతగా బాధపెడతాయి. దయచేసి గమనించండి'' అని చరణ్ పేర్కొన్నారు. Also Read: మరోవైపు బాలుకు సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్‌ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ బాలు వైద్యానికి అయిన బిల్లును చెల్లించినట్టు వచ్చిన వార్తలు నిజం కాదని అన్నారు. బాలు తమ కుటుంబానికి సన్నిహితుడని, ఇలాంటి న్యూస్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌తో పాటు ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న ఆయన.. తిరిగి అనారోగ్యం పాలై సెప్టెంబర్ 25వ తేదీన కన్నుమూశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HyJEOh

Devi Nagavalli: బిగ్ ట్విస్ట్.. మెహబూబ్‌ని సేవ్ చేసిన దేవి నాగవల్లి.. తీవ్ర ఉత్కంఠ

ఆదివారం వచ్చేసింది.. నాగార్జున హంగామా ఆటలు పాటలు విషయాన్ని పక్కనపెడితే.. ఇదే రోజు హౌస్ నుంచి బ్యాగ్ సర్దించే కార్యక్రమం ఉండటంతో ఆసక్తినెలకొంది. శనివారం నాడు నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలలో మొనాల్, లాస్యలు సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున. ఇక మిగిలిన ఐదుగురిలో యాంకర్ దేవి, మెహబూబ్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీరిలో ఎలిమినేషన్ అయ్యేదెవరన్న ఉత్కంఠతో ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ హైలైట్స్‌లోకి వెళ్తే.. సండే అంటే ఫన్ అంటూ ఎప్పటిలాగే హోస్ట్‌ నాగార్జున ఫన్ గేమ్‌తో మిస్టర్ మజ్ఞ‌ు పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ప్రతివారం నేను మాట్లాడటం కాదు.. ఈరోజు మీరు ఎంటర్ టైన్ చేయండంటూ ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. దీంతో అరియానా గ్లోరీ ‘బయటనే వైరల్ ఉంది.. ఇక్కడే సేఫ్‌గా ఉంది. సోదరా ఏంది బెస్ట్‌రా’ అంటూ పేరడీ సాంగ్ అందుకుంది. ఆ తరువాత కంటెస్టెంట్‌లతో చిత్ర విచిత్రమైన ఆటలు ఆడించారు నాగార్జున. మొదట అభిజిత్, రాజశేఖర్ మాస్టర్‌లతో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడించారు. ఇందులో రాజశేఖర్ మాస్టర్ 50 బెలూన్లను ఒక్క నిమిషంలో బ్లాస్ట్ చేశారు. ఆ తరువాత దేవి, లాస్య‌లు టవర్ గేమ్ ఆడారు. ఇందులో ఎవరూ టవర్‌ని బ్యాలెన్స్ చేయలేకపోవడంతో ఇద్దరూ కలిపి టవర్‌ని పెట్టే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఇక కుమార్, సొహైల్‌లు స్ట్రాల ఆట ఆడించారు. స్ట్రాలు ఎక్కువ ఎవరు పెట్టుకుంటే వాళ్లే విజేత అని ప్రకటించగా.. ఈ స్ట్రా గేమ్‌లో కుమార్ సాయి విన్నర్ అయ్యాడు. ఇక సాక్స్ గేమ్‌లో హారికపై సాక్షి దీక్షిత్ గెలిచింది. అఖిల్-మొహబూబ్‌లు మధ్య స్కిప్పింగ్ గేమ్ పెట్టగా.. మొహబూబ్ 100 స్కిప్ట్స్ చేయగా.. అందులో సగం కూడా చేయలేకపోయాడు అఖిల్. ఇక మిగిలిన వాళ్లకి బ్రెడ్, యాపిల్ ఈటింగ్ గేమ్స్ సరదాగా సరదాగా సాగాయి. ఇక కీలకమైన ఎలిమినేషన్స్‌లో భాగంగా.. నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో లాస్య, మొనాల్‌లు సేవ్ అయిన విషయం తెలిసిందే. ఇక మరొకర్ని సేవ్ చేయడంతో భాగంగా.. నామినేషన్స్‌లో ఉన్న మిగిలిన ఐదుగురికి ఐదు తాళాలు ఇచ్చి ఆ తాళంలో బాక్స్‌లు ఓపెన్ చేయాలని కోరారు నాగార్జున. అయితే మొదటగా.. యాంకర్ తాళానికి పెట్టె ఓపెన్ కావడంతో ఆమె సేవ్ అయినట్టు అనుకున్నారంతా.. అయితే తాళం ఓపెన్ అయితే సేవ్ అయినట్టు కాదని.. ఆ తాళానికి ఓపెన్ అయిన పెట్టిలో సేవ్ అయిన వాళ్ల పేరు ఉంటుందని ఆపేరు చదవాలని కోరారు నాగార్జున. దీంతో దేవి ఓపెన్ చేసిన పెట్టెలో మెహబూబ్ పేరు ఉండటంతో అతను సేవ్ అయ్యాడు. యాంకర్ దేవి చేతుల మీదుగా మెహబూబ్ సేవ్ అయ్యాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సీరియస్‌గా సాగుతున్న ఆటలో ఫన్ నింపేందుకు మరో ఫన్ డాన్స్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఒంటి కాళ్లతో డాన్స్.. తాగిన వాళ్లలా డాన్స్‌లు, నాగిని డాన్స్‌లు వేస్తూ రచ్చ చేసి తెగ నవ్వించారు. అయితే హారిక ప్రీజ్‌లో ఉంచి ఆమెను డిస్ట్రబ్ చేసే మగాడే లేడా? అని అభిజిత్‌ని రెచ్చగొట్టారు నాగ్. నువ్ వెళ్లి ట్రై చేయి అభి అనగానే.. ప్రీజ్‌లో ఉన్న హారిక.. అభి పేరుచెప్పగానే తెగ నవ్వేసి కనెక్ట్ అయిపోయింది. వెంటనే అభిజిత్ వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. అదేంటి?? అభి పేరు చెప్పగానే అలా అయిపోయావ్ అని నాగార్జున అనగానే తెగ సిగ్గు పడిపోయింది హారిక. అనంతరం నామినేషన్స్‌లో ఉన్న హారికను సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున. (అప్డేట్స్ కొనసాగుతాయి)


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33Yc384

SP Balu: నా కొడుకు నూరేళ్లు చల్లగా ఉండాలి.. బాలు తల్లి ఎమోషనల్ వీడియో షేర్ చేసిన సునీత

బాలు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది సంగీత ప్రపంచం. ఏ పాట విన్నా.. గానగాంధర్వుడి ఆలాపనే ప్రతిధ్వనిస్తుండటంతో ఆయన స్మృతుల్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు కోట్లాది మంది అభిమానులు. ఇక ఆయనతో కలిసి పాటలు పాడిన సింగర్ అయితే బాలు లేరన్న విషయాన్ని జీర్ణించుకోకపోతున్నారు. తాజాగా ఆయనతో కలిసి అనేక పాటలు ఆలపించి, బుల్లితెరపై స్వరాభిషేకం, ఝమ్మంది నాదం వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సునీత.. ఎస్పీ బాలుకి సంబంధించిన ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో తన తల్లిని గురించి అద్భుతంగా మాట్లాడారు.. అదే వీడియోలో బాలు తల్లి శంకుతలమ్మ తన కొడుకు గురించి అంతే గొప్పగా చెప్పారు. ఈ వీడియో బాలు మాట్లాడుతూ.. ‘నా తల్లి.. ఎప్పటికీ నాతోనే నా తల్లి.. ఇంతకు ముందు నేను స్వార్థంతో వందేళ్లు బతకాలని అన్నాను.. ఆ వందేళ్లు నేను బతికినప్పుడు నాతో పాటు నా తల్లి కూడా ఉండాలని నా కోరిక. ఆమె గొప్ప తల్లి.. నేను పాటలు ఆమె నుంచే నేను నేర్చుకున్నాను.. ఆమె నా జీవితంలో చాలా స్పెషల్’ అంటూ ఎమోషనల్‌గా చెప్పారు. ఇక బాలు తల్లి శంకుతలమ్మ మాట్లాడుతూ.. ‘వాళ్ల నాన్నగారు వీడు ఇంజనీర్ కావాలని అనుకునేవారు.. పాటలో పిచ్చిలో పడి అది వాడి వల్ల కాలేదు. పట్టిన పట్టు వదలడు బాలు.. ఏదైనా కావాలి అంటే ఇచ్చేయాలి.. ఏడేళ్ల వయసులో సైకిల్ అడిగాడు.. ఆ సైకిల్ తొక్కుతూ ఆడపిల్ల వేషాలు వేసేవాడు.. ఎక్కడ పాట వినిపించినా ఆగిపోతాడు.. మొదట్లో వాళ్ల నాన్న గారు తిట్టేవారు కాని.. గూడూరు కాళిదాసు నికేతన్‌లో పాటల్లో మొదటి ఫ్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి వరుసగా పాడుతూనే ఉండేవాడు.. కోదండపాణి గారు మొదటగా వీడితో పాట పాడించారు. అది మొదలుకొని పాడుతూనే ఉన్నాడు.. పైకి వచ్చాడు. నన్ను లక్షణంగా పోషిస్తున్నాడు.. నా ఆశీర్వాదం ఎప్పుడూ వాడికి ఉంటుంది.. లక్షణంగా నూరేళ్లు వాడు చల్లగా ఉండాలి’ అంటూ బాలు తల్లి ఆశీర్వదించారు. అయితే తన తల్లి మాటలకు భావోద్వేగానికి గురయ్యారు బాలు.. నేను ఎవర్నమ్మా పోషించడానికి?? నాకు జన్మనిచ్చింది ఆవిడ.. ఆమె బాగోగులు చూడటం నా కనీస కర్తవ్యం. మా అమ్మను నేను పోషించడం ఏంటి? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బాలు. సునీత షేర్ చేసి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఛిద్రమైన నా జీవితం లో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే’ అంటూ భావోద్వేగ సందేశాన్ని షేర్ చేశారు సునీత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30eyMLZ

బిగ్ బాస్ బాత్ రూమ్‌లలో వాటిని సీక్రెట్‌గా పెట్టారు.. మన బండారం మొత్తం తెలిసిపోద్ది: కళ్యాణి ఓపెన్ సీక్రెట్స్

హౌస్‌లో ఏమాత్రం కాస్త తేడాగా ఉన్నా మన బండారం మొత్తం బయటపడిపోయే ప్రమాదం ఉందంటున్నారు రెండో వారం ఎలిమినేట్ అయిన . బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కెమెరాలు ఎప్పుడూ మనల్ని గమనిస్తూ ఉంటాయని.. వాటిని తప్పించుకోవడం మన తరం కాదంటున్నారు కరాటే కళ్యాణి. బిగ్ బాస్ హౌస్‌లో మనం ఏ మూలన ఉన్నా 10 కెమెరాలకు పైగా మనల్ని క్యాప్చర్ చేస్తాయని.. వాటిని తప్పించుకోలేం అంటున్నారు. కనీసం కనుసైగ చేసిన కెమెరాల్లో వచ్చేస్తుంది. బాత్ రూంలో కెమెరాలు పెట్టలేదు కాని.. మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడానికి మైక్ పెట్టారు. ఆ మైక్‌లో మనం ఏం మాట్లాడినా రికార్డ్ అయిపోద్ది. బాత్ రూంకి వెళ్లిని ఏదైనా మాట్లాడినా.. ఎవర్నైనా తిట్టినా.. పాటలు పాడినా అన్నీ రికార్డ్ అయిపోతాయి. బాత్ రూంలోకి వెళ్లేవరకూ కూడా ఒక కెమెరా క్యాప్చర్ చేస్తుంది. వెళ్లిన తరువాత బాత్ రూంలో ఉన్న స్పీకర్ యాక్టివ్ అవుతుంది. అక్కడ మనం ఏం చేసినా బండారం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అక్కడ మనం ఏదైనా చేస్తే.. పడాల్సిన టైంలో పడుతుంది. ఇంత వరకూ బాత్ రూం మైక్‌లో మాట్లాడిన వాటిని బయటకు రివీల్ చేయలేదు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం అంటే మాటలు కాదు.. మనం పడుకున్నా ఏం చేసినా అన్నీ రికార్డ్ అయిపోతాయి. అందుకే పడుకున్నప్పుడు కూడా అన్నీ సర్ధుకుని పడుకోవాల్సి వచ్చేది. నాకు నైటీలు, లూజ్‌గా ఉండే డ్రెస్‌లు వేసుకోవడం అలవాటు. కాని బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాత నైటీలు వేసుకోవడం మానేశా.. ఎందుకంటే అక్కడ మనం ఎలాపడితే అలా పడుకుంటా.. ఆ టైంలో అటు ఇటు నైటీ పక్కకు జరిగినా నాకు లేనిపోని తలనొప్పి ఎందుకని నైటీలు మానేసి ట్రాక్‌లు వేసుకుని పడుకునేదాన్ని. అవి చాలా టైట్‌గా ఉండి నిద్రపట్టేది కాదు. చాలా ఇబ్బంది పడేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది కళ్యాణి. Read Also: Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S6Nlg0

Naga Babu: కూతుళ్లంటే దెయ్యాలే.. అయ్యో! ఎంత మాట? నిహారికపై నాగబాబు షాకింగ్ కామెంట్స్

ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సందడే వేరు. ఆమె గజ్జెల సవ్వడితో ఇల్లంతా ఆనందదాయకం అవుతుంది. పున్నామ నరకం నుంచి కాపాడేవాడు కొడుకు అని చెప్పే పెద్దలు.. ఇంటికి వెలుగునిచ్చేది ఆడపిల్లనే అంటుంటారు. అందుకే ఓ కొడుకు, కూతురు ఉన్న ఇల్లు సంపూర్ణం అని భావిస్తుంటారంతా. ఈ విషయంలో మెగా బ్రదర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కొడుకు వరుణ్ తేజ్, కూతురు తండ్రిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మెగా బ్రదర్. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 27) సందర్భంగా కూతుళ్లపై తనదైన స్టైల్‌లో ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు నాగబాబు. తన కూతురు నిహారికతో ఫన్నీ మూమెంట్ షేర్ చేస్తూ డాటర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు.. ''కూతుళ్లంటే.. మనం కలలు కనే చిట్టి దెయ్యాలే. వాళ్ళే కూతుళ్ల రూపంలో ఈ భూమ్మీదకు వస్తారు. మనల్ని నవ్వించేందుకు, ఏడిపించేందుకు, ఆట పట్టించేందుకు, చిరాకు తెప్పించేందుకు.. మొత్తానికి మనల్ని ప్రేమలో పడేసేందుకు మన కోసం మన ఇంటికి వస్తారు. హ్యాపీ డాటర్స్ డే టు మై డ్రీమ్ డెవిల్'' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన పెట్టిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. 'ప్రతీ దెయ్యానికి కూడా డాటర్స్ డే శుభాకాంక్షలు' అంటూ మెగా బ్రదర్ వే లోనే కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. Also Read: మెగా బ్రదర్‌కి తన కూతురు నిహారిక అంటే పంచ ప్రాణాలు అనే సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆ పంచ ప్రాణాలను దెయ్యం అంటూ ముద్దుగా ఆయన సంబోధించడం మెగా అభిమానులను అట్రాక్ట్ చేసింది. తన కూతురు నిహారిక పట్ల ప్రేమను ఎన్నో ఇంటర్వ్యూల్లో వ్యక్తం చేశారు నాగబాబు. ఇకపోతే మెగా డాటర్ నిహారిక పెళ్లికి రెడీ అయింది. ఇటీవలే గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఆ రోజు నుంచి నిహారిక పెళ్లి మ్యాటర్, కాబోయే భర్త చైతన్యతో నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుందని సమాచారం. చూడాలి మరి నాగబాబు దెయ్యం నిహారిక అత్తారింటికిపోతే ఆయన ఎంత బెంగ పెట్టుకుంటారో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/342wocn

Madhavi Latha: చెప్పుతో కొడతా.. బిగ్ బాస్‌లో లొంగితేనే ఛాన్స్ ఇచ్చారంటే.. మాధవీలతకు కళ్యాణి కౌంటర్

బిగ్ బాస్ హౌస్ రెండో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ పరిస్థితులు.. తాను ఎలిమినేషన్ అవడానికి కారణాలతో పాటు ఓటింగ్ విధానంపై అసహనం వ్యక్తం చేసింది కరాటే కళ్యాణి. ఇదే సందర్భంలో బిగ్ బాస్ షోపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టింది కరాటే కళ్యాణి. తొలి నుంచి , శ్రీరెడ్డి, శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్లు బిగ్ బాస్‌పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక మూడో సీజన్‌పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. నిజంగానే బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాలంటే లొంగాల్సిందేనా? ఛాన్స్ కావాలంటే ఆ పని చేయాల్సిందేనా?? బిగ్ బాస్‌పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో నిజం ఎంత?? అసలు అక్కడ ఏం జరుగుతుందన్ని విషయాలలపై వివరణ ఇచ్చారు కరాటే కళ్యాణి. బిగ్ బాస్ షోపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు కరాటే కళ్యాణి. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మాధవీలత, శ్వేతారెడ్డిలు గతంతో పాటు ఇప్పుడు కూడా బిగ్ బాస్‌పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు.. అక్కడ ఛాన్స్ కావాలంటే లొంగాల్సిందే అంటున్నారు? ఇది నిజమేనా అని యాంకర్ ప్రశ్నించడంతో సీరియస్ అయ్యింది కళ్యాణి. కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘వాళ్లు ఈ సీజన్‌కే కాదు.. వచ్చే ఐదో సీజన్‌కి తరువాత పది సీజన్లకు కూడా ఇలాంటి కామెంట్సే చేస్తారు.. ఎందుకంటే వాళ్లని బిగ్ బాస్ షోకి తీసుకోరు అందువల్లే. వాళ్లకి అలాంటి అనుభవం.. జరిగిందో లేదు మనకి తెలియదు. వాళ్లు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం. కాని బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు అలాంటిది ఉంది అంటే మాత్రం వాళ్లని చెప్పుతీసుకుని కొడతా. వీళ్లకు చేతనైతే బిగ్ బాస్ హౌస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నిరూపించమనండి. బిగ్ బాస్ షోపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ మీద రివ్యూలు చేస్తే డబ్బులు వస్తున్నాయి.. బురద చల్లితే కూడా డబ్బులు వస్తున్నాయని ఇలా చేస్తున్నారు. అన్నింటికీ ఇది వేదిక అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 1కి నేను సెలెక్టెడ్ కంటెస్టెంట్‌ని.. నాలుగో సీజన్‌కి వెళ్లాను. ఎవరో తెలియని 16 మంది కంటెస్టెంట్స్‌తో హౌస్‌కి వెళ్లాను. కరోనా వల్ల మొత్తం 20 మంది వరకూ క్వారంటైన్‌లో ఉంచారు. ఎవరికీ కూడా క్యాస్టింగ్ కౌచ్ లాంటివి లేవు. ఒక లేడీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు.. ఆ మేడమ్ మాతో ఇలాంటివి మాట్లాడతారా?? ఎందుకు మాట్లాడతారు? గతంలో బిగ్ బాస్‌పై ఆరోపణలు వచ్చాయి కనుక ఈసారి మహిళను ఇంటర్వ్యూ చేయడానికి పెట్టి ఉండొచ్చు. గతంలో వాళ్లు అడిగిన ప్రశ్న వీళ్లకు తేడాగా అనిపించి ఉండవచ్చు. వీళ్లు అర్థం చేసుకునే తీరు వేరుగా ఉండొచ్చు. లేదంటే అప్పుడు ఉంటే ఉండొచ్చు కాని.. సీజన్ 1కి, సీజన్ 4కి నన్ను బిగ్ బాస్‌కి రావాలని కోరారు తప్పితే కమిట్ మెంట్ ఇవ్వాలని మాత్రం అడగలేదు. నిజంగా అడిగి ఉంటే వెళ్లి మరీ వాయించేదాన్ని. నాకు అంత అవసరం లేదు.. నేను దానికి ఒప్పుకోను.. బిగ్ బాస్ షోకి వెళ్లి నా పరువును ఆ పని చేసి దిగజార్చుకోను. ఈ మాధవీలత అయితే.. అన్నింటిలోనూ వేలు పెట్టి మాట్లాడుతుంది. కాని అక్కడ జరిగేది వేరు.. ఈమె చెప్పేది వేరు. నిజంగా ఆమెను అడిగారేమో.. ఆమె వెళ్లదు కాబట్టి ఇలా చెప్పి ఉండొచ్చు. నేను బిగ్ బాస్‌కి వెళ్లాను.. కేర్ టేకర్‌గా కూడా మహిళలుగా ఉన్నారు. మా డ్రెస్‌లు కూడా మహిళలే ఇస్తున్నారు. ఒక్క మేనేజర్ తప్పితే మిగతా టీం అంతా మహిళలే ఉన్నారు. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటే ఖచ్చితంగా ఖండిస్తా.. ఒకరిద్దరికి అనుభవం అయితే మొత్తం అందరికీ ఆపాదిస్తారా? అందరూ వెళ్లి అదే పని చేస్తున్నట్టా.. వెళ్లిన వాళ్లంతా వేస్ట్.. వీళ్లు ఒక్కరే మంచి వాళ్లు.. పుడింగులా?? వాళ్ల వ్యాఖ్యలు నన్ను బాధిస్తున్నాయి. బిగ్ బాస్ షోకి వెళ్లిన నేను డైరెక్ట్‌గా చెప్తున్నా.. కేవలం వాళ్లు బిగ్ బాస్‌పై బురదచల్లి.. కాంట్రవర్శీ షోకి తీసుకుంటారనే ఇలా చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు కరాటే కళ్యాణి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i8GgX8

SP బాలుకి బిగ్ బాస్-4 అంజలి: సరిగమలు కన్నీరు పెట్టాయి, రాగలు బాధపడ్డాయంటూ..

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బలసుబ్రహ్మణ్యం మరణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలు మరణంపై రియాలిటీ షో బిగ్ బాస్-4 నివాళులర్పించింది. వీకెండ్ శనివారం హోస్ట్ నాగార్జున అంజలి ఘటించారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఇవాళ రాత్రి

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3n3PZll

Samantha: గరిటె తిప్పిన సమంత.. పక్కనే ఉండి పర్యవేక్షించిన ఉపాసన! వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో

కొణిదెల కోడలు ప్రారంభించిన URLife.co.in అనే వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా అక్కినేని వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించడానికి ఎలాంటి ఆహార అలవాట్లు అలవర్చుకోవాలి? ఏయే వ్యాయామాలు చేయాలి? హెల్త్ విష‌యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ వీడియోతో ఆకట్టుకున్నారు ఈ స్టార్ కోడళ్ళు. ఈ వీడియోలో సమంత గరిటె తిప్పుడూ బ్రౌన్‌ రైస్ వండుతుండగా, ఆమె పక్కనే ఉండి ఉపాసన పర్యవేక్షిస్తోంది. సమంత, ఉపాసన ఇద్దరూ కలిసి బ్రౌన్ రైస్‌తో ట‌మాటో రైస్‌ను త‌యారు చేశారు. బ్రౌన్‌ రైస్‌తో టమాటో రైస్ ఎలా తయారు చేయాలో తాజా వీడియో ద్వారా చెప్పారు. బ్రౌన్ రైస్‌తో ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలున్నాయని ఈ సందర్భంగా సమంత పేర్కొంది. తాను ప్రతిరోజు బ్రౌన్‌ రైస్‌ మాత్రమే తీసుకుంటానని చెప్పింది. ఇక ఈ వీడియోలో వీరిద్దరూ తమిళంలోనే మాట్లాడుతూ కనిపించడం విశేషం. ఉపాసన పర్యవేక్షణలో సమంత వంటకం చేస్తుండటం నెటిజన్లను ఆకరిస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: ప్రజలకు ఆరోగ్య సూత్రాలు అందిస్తూ కొణిదెల, అక్కినేని కోడళ్ళు ఒకే స్క్రీన్‌పై కనిపించడం చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మరోవైపు సమంత కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణని ప్రోత్సహిస్తోంది. పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుసరిస్తూ ఫిట్‌నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఇతర హీరోయిన్లకు పోటీగా అందాలతో మాయ చేస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36iaLay

US Tightens Exports to China's Chipmaker SMIC, Citing Risk of Military Use

The United States has imposed restrictions on exports to China's biggest chip maker SMIC after concluding there is an "unacceptable risk" equipment supplied to it could be used for military purposes.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ic21VL

Judge Set to Rule on Trump TikTok Download Ban Today

A judge was set to rule Sunday on whether to allow a Trump administration ban on downloads of popular video-sharing app TikTok, which is seeking an injunction to prevent what it said could be a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3i2WZLf

Epic Games Battles to Get Fortnite Back in App Store

Epic Games will strive anew Monday to convince a judge that its hit title Fortnite should be restored to Apple's App Store, despite sidestepping the tech titan's standard commission on transactions.

from NDTV Gadgets - Latest https://ift.tt/2S0bxAX

‘గంగవ్వ బిగ్ బాస్ కాంట్రాక్ట్ 2 నెలలు.. ఎలిమినేట్ కాదన్న విషయం ఆమెకూ తెలుసు.. కాని చాలా తెలివిగా’.. గుట్టు విప్పింది

బిగ్ బాస్ షో చూసేవాళ్లు పెర్ఫామెన్స్ చూసి భేష్ అనకుండా ఉండలేరు. బిగ్ బాస్ ఆటలో గేమ్ చేంజర్‌గా మారింది గంగవ్వ. తొలి వారం మొత్తం సప్పగా సాగిన ఆటను భుజాలపై వేసుకుని వారెవ్వా గంగవ్వా అనేట్టుగా తన యాస, భాషలతో ప్రేక్షకుల్ని అలరించి టాప్ రేటింగ్ కొల్లగొట్టింది. తొలివారమే ఆమె నామినేషన్స్‌లో ఉంటే 6 కోట్లకు పైగా ఓట్లు రాగా.. అందులో సగానికి సగం గంగవ్వకే వచ్చాయి అంటే గంగవ్వ హవా ఏ ఏంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్‌ ఉన్న వాళ్లలో చాలా మంది 25-30 ఏళ్ల మధ్య ఉన్న యంగ్ బ్యాచ్.. వీళ్లతో 63 ఏళ్లు పైబడిన గంగవ్వ ఎలా రాణిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పడు ఆమె రాణించడం కాదు.. ఆటను శాసిస్తోంది. బిగ్ బాస్ ఆటలో అందర్నీ వెనక్కి నెట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది. ఈ వయసులో గంగవ్వ ఎనర్జీ, ఆట తీరు అద్భుతం.. అమోఘం ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. సీనియర్ సిటిజన్ అనే కార్డ్‌తోనే గంగవ్వ ఈ బిగ్ బాస్ ఆటలో రాణిస్తుందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఆటలో గెలవడం కోసం కొంత మంది ఆట ఆడుతుంటే.. గంగవ్వ కోసమే ఆటాడే నటీనటులు బిగ్ బాస్ హౌస్‌లో చాలామందే ఉన్నారు. దర్శకుడు, ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ అన్నట్టు సింపథీ కోసం గంగవ్వను బాగా చూసుకున్నట్టుగా చాలామంది నటిస్తున్నారని.. అది నిజంగా వచ్చే ప్రేమ కాదని చూసే జనానికి అర్థమౌతూనే ఉంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే రెండో వారంలో తాను బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేకపోతున్నానని.. ఇక్కడ అసలు వాతావరణం పడటం లేదని.. మీ కాళ్లు మొక్కుతా బాంచన్ ఇక్కడ నుంచి పంపేయండి అంటూ కన్నీరు మున్నీరైంది గంగవ్వ. అయితే గంగవ్వతో మాట్లాడిన నాగార్జున.. నీ అన్నగా నేను చూసుకుంటా.. నువ్ ధైర్యంగా ఉండు.. అంటూ డాక్టర్‌ని పంపి ఆమెకు వైద్యం అందించారు. ఈ తరువాత గంగవ్వ కోలుకుంది.. రెట్టింపు ఉత్సాహంతో ఆటాడి బిగ్ బాస్ హౌస్‌ కెప్టెన్ అయ్యింది. అయితే గంగవ్వపై అతి ప్రేమ.. నామినేషన్ అప్పుడు సింపథీ.. కొన్ని టాస్క్‌లలో ఆమెకు మినహాయింపు.. ఇలా చాలా విషయాల్లో గంగవ్వ ఆట ఫెయిర్‌గా లేదనే విమర్శలు వస్తున్నాయి. సీనియర్ సిటిజన్ అనే కార్డ్‌తో గంగవ్వను విన్నర్ చేస్తే నిజంగా ఫెయిర్ గేమ్ ఆడుతున్న వాళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అసలు గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతోందా?? ఎన్నాళ్లు ఆమె హౌస్‌లో ఉంటుంది?? కాంట్రాక్ట్ ఏమిటి? గంగవ్వ నిజంగానే ఏమీ తెలియకుండా ఆటాడుతోందా?? లేదంటే ఆమెకు అన్నీ తెలిసే గేమ్ ప్లాన్ వర్కౌట్ చేస్తుందా? అన్న విషయాలపై షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ . గంగవ్వ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘గంగవ్వ మనకు స్పెషల్ కంటెస్టెంట్ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన మాట వాస్తవం.. దీంతో ఆమెకు సేవలు చేయడం ద్వారా సింపథీ పొందడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు.. వాళ్ల గేమ్‌లో గంగవ్వ కూడా ఒక పార్ట్. అయితే కొంతమంది రియల్‌గానే చేస్తున్నారు.. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లంతా మాస్క్ పెట్టుకునే ఆడుతున్నారు.. పైకి ఒకలా లోపల ఒకలా ఉంటున్నారు. అలాగే గంగవ్వ కూడా. ఆమె బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకు వచ్చాను.. ఏంటి?? అన్నది ఆమెకు పూర్తిగా తెలుసు.. ఆమె రెండు నెలలు ఉంటుందని ఆమెకూ తెలుసు. ఉండాలని ఆమె కూడా అనుకుంటున్నారు.. ఎందుకు అంటే ఆమె ఇళ్లు కొనుక్కోవాలని. అందుకోసం ఆమె గేమ్ చాలా జాగ్రత్తగా ఆడుతోంది. నిజానికి హౌస్‌లో గంగవ్వను ఎవరూ ఏమీ అనరు.. ఆమె కూడా ఎవర్నీ ఏమీ అనరు. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు.. నామినేట్ అయినా ఎలిమినేట్ కారు. కొన్నివారాల పాటు ఆమె సేఫ్.. ఆ విషయం ఆమెకు తెలుసు. కాని.. ఆమె నేను పోతా పోతా అంటుంది కాని ఆరోగ్యం బాలేకపోతే తప్పితే బయటవెళ్లనని ఆమెకు కూడా తెలుసు. బయటకు వెళ్తా అంటుంది కాని.. ఆమె ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. అందుకే నేను ఆమెకు గేమ్ ప్లాన్ తెలిసి కూడా.. నేను వెళ్తా వెళ్తానని అనడంతో ఆమె చాలా జాగ్రత్తగా తెలివిగా ఆడుతున్నారని అన్నాను. ఆ హౌస్‌లోకి వెళ్తే ఎవరికైనా మాస్క్ వస్తుందని.. గంగవ్వ కూడా మాస్క్ ధరించే ఆడుతుంది’ అంటూ గంగవ్వ గుట్టు విప్పింది కరాటే కళ్యాణి. అయితే గంగవ్వ బిగ్ బాస్ కాంట్రాక్ట్ 2 నెలలైతే.. ఈ రెండు నెలలు అయిన తరువాత ఆమెను బయటకు పంపుతారా?? లేదంటే మధ్యలో ఆమె నామినేషన్‌లోకి వచ్చినా ఎలిమినేట్ చేయరా? అసలు గంగవ్వ తన ఆట తనే ఆడుతుందా? లేక బిగ్ బాస్ ఆడిస్తున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఎలాగైనా ఈ వయసులో యువతీయువకులతో పోరాడుతూ బిగ్ బాస్ ఆటాడటం గంగవ్వకే చెల్లింది. ఆమెకు విజయం వరించాలనే కోరుకుందాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kVwfhx

High Tech Meets Jugaad in the Jungle to Study Agumbe's Flying Dragons

Famously referred to as the flying dragons of the animal kingdom, these magnificent, yet cryptic creatures are not your conventional gliders. The goal of this research was to understand the mystery...

from NDTV Gadgets - Latest https://ift.tt/30bAIES

Saturday 26 September 2020

Yesudas: కడసారి బాలును చూడలేకపోయా.. రావడానికి అనుమతి లేకపోవడంతో! ఏసుదాసు ఆవేదన

గాన గంధర్వుడు మరణం యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. దేశవిదేశాల్లోని అభిమానులకు, బాలు శిష్యులకు ఆయన మరణవార్త మింగుడుపడటం లేదు. మరోవైపు పలువురు సంగీత కళాకారులు, సినీ నటులు బాలు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కంటతడి పెడుతున్నారు. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ప్రముఖ గాయకుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదన చెందారు. బాలు తనకు సొంత సోదరుడి కంటే ఎక్కువని, ఆయనతో కలిసి చాలా ఏళ్ళు ప్రయాణం చేశానని చెప్పిన ఏసుదాసు.. కరోనా నేపథ్యంలో అమెరికా నుంచి భారత్‌కు రావడానికి అనుమతి లేకపోవడంతో బాలును కడసారి చూసుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలు తన తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారని చెప్పారు. తనతో పనిచేసిన వారందరి కంటే బాలుతోనే ఎక్కువ ప్రయాణం చేశానని, సంగీత ప్రపంచంలో బాలు మార్క్ చెరిపేయలేనిదని ఏసుదాసు అన్నారు. Also Read: సంగీతాన్ని సాంప్రదాయబద్దంగా నేర్చుకోకపోయినా ఈ రంగంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించిన ఘనత బాలు సొంతమంటూ కొనియాడారు. ఓ సారి అమెరికా వెళ్ళినపుడు బాలు తమ బృందానికి వంట కూడా చేసి పెట్టారని, ఆయన్ను కోల్పోవడం చాలా బాధగా ఉందని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఏసుదాసు. బాలు- ఏసుదాసు మధ్య ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఏసుదాసును గురువుగా భవిస్తూ ఆయనతో ఎంతో మర్యాదగా మెలిగేవారు బాలసుబ్రహ్మణ్యం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HzRS90

Anushka: ఇంట‌ర్నేష‌నల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న అనుష్క.. సెట్‌లో ఆమె ప్రవర్తన: నిశ్శబ్దం డైరెక్టర్

స్వీటీ , మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ''. బాహుబలి సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషించింది. అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ ముఖ్యపాత్రలు పోషించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2వ తేదీన ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సినిమా గురించిన ఆసక్తికర విషయాలు చెప్పారు డైరెక్టర్ హేమంత్ మధుకర్. నిశ్శ‌బ్ధం ఎలా మొద‌లైంది పుష్ప‌క విమానం టైపులో ప్ర‌స్తుత సాంకేతిక‌ను వాడుకొని థిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ప్రయోగాత్మక మూవీ చేయాల‌నుకున్నా. అలా పుట్టిందే ఈ నిశ్శ‌బ్ధం క‌థ‌. స్టోరీ మొత్తం రెడీ అయ్యాక ఓ రోజున రైట‌ర్ కొన వెంక‌ట్ గారికి వినిపించాను. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో కోనగారి ద్వారా అనుష్క త‌దిత‌ర యాక్ట‌ర్లకు కూడా స్టోరీ చెప్పి ఒప్పించి ఈ ప్రాజెక్ట్‌ని దాదాపుగా మొద‌లుపెట్టే స్థితికి తీసుకువ‌చ్చాను. అయితే ప్రయోగం అంటే నిర్మాత‌లు పెట్టుబ‌డి పెట్ట‌డానికి కాస్త వెనుకంజ వేసే అవ‌కాశం ఉండ‌టంతో కోన‌గారి సూచ‌న‌ల‌తో నేను అనుకున్న మూకీ సినిమాను కాస్త డైలాగ్స్‌తో నింపి, మెయిన్ క్యారెక్టర్ వ‌ర‌కు మాత్రం సైలెంట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నా. కోన గారి ఆధ్వర్యంలో సిద్ధ‌మైన డైలాగ్స్ నా స్టోరీకి అడిష‌న‌ల్ అసెట్ కావడంతో డ ఫ్యాక్ట‌రీ, విశ్వ ప్ర‌సాద్ గారు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొ‌చ్చారు. వారితో పాటు కోన‌వెంక‌ట్ గారు త‌న బ్యాన‌ర్ కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ ద్వారా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేర‌డంతో మా 'నిశ్శ‌బ్ధం' మొదలైంది. ఈ చిత్రాన్ని అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించ‌డానికి కార‌ణం ఏంటి? టైటిల్‌కి త‌గ్గ‌ట్లుగానే ఈ సినిమాను ఏదైనా పీస్‌ఫుల్ ప్లేస్‌లో తెర‌కెక్కించాల‌ని ముందు నుంచి అనుకున్నాం. అయితే విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా క‌నిపించ‌డంతో పాటు ఆడియెన్స్‌కి కొంతమేర ఫ్రెష్ ఫీల్ రావ‌డానికి ఈ సినిమాను అమెరిక‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాము. అలానే ఈ సినిమాలో అనుష్క కూడా అమెరిక‌న్ బార్న్ ఇండియ‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అన్ని ముఖ్య పాత్ర‌లు కూడా అమెరికా నేప‌థ్యంలోనే ఉంటాయి. ఇక హాలీవుడ్ న‌టుడు మైఖ‌ల్ మ్యాడిస‌న్‌ని కూడా ఒరిజినాలిటీ మిస్ అవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ మ‌ధ్యకాలంలో ఓ హాలీవుడ్ న‌టుడు ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా నిశ్శ‌బ్ధ‌మే కావ‌చ్చు. అనుష్క‌, మాధ‌వ‌న్, అంజ‌లి వంటి యాక్ట‌ర్స్ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారు, ఓ ద‌ర్శ‌కునిగా వారితో మీ ప్ర‌యాణం ఎలా సాగింది? అనుష్క గారికి ఉన్న ఫేమ్‌తో పోల్చుకుంటే నేను చిన్న ద‌ర్శ‌కున్ని. అయితే ఆమె మాత్రం ఇదేమీ ప‌ట్టించుకోకుండా ప్ర‌తిది అడిగి తెలుసుకుని న‌టించారు. ఈ సినిమా కోసం అమె ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. అలానే మాధ‌వ‌న్ కూడా త‌న పాత్ర కోసం చాలా ప్రిప‌రేష‌న్ తీసుకున్నారు. అంజ‌లి సైతం ఓ అమెరిక‌న్ కాప్‌గా క‌నిపించ‌డానికి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుని త‌న లుక్ మార్చుకున్నారు. అయితే ఇన్ని టాలెంట్స్‌ని ఓ చోట చేర్చి సినిమా తీయ‌డం అంటే కొంత‌మేర క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికి వీరింద‌రికీ ఉన్న ప్రొఫిష‌న‌లిజం కార‌ణంగా మా షూటింగ్ ఆద్యంతం హాయిగా సాగిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ తో మీ అనుభ‌వం గురించి చెప్పండి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత విశ్వ ప్ర‌సాద్ గారు నేను చెప్పిన క‌థ‌ను న‌మ్మి బ‌డ్జెట్ విష‌యంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. అమెరికాలో సినిమా తీయ‌డం అంటే క‌త్తిమీద సామే అనుకోవాలి. వీసాల ద‌గ్గ‌ర నుంచి షూట్‌ లొకేష‌న్స్‌లో ప‌ర్మిష‌న్స్ ఇలా చాలా వ్య‌వ‌హారాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే ప్రొడ‌క్ష‌న్ వారు ఇచ్చిన స‌పోర్ట్ కార‌ణంగానే నేను ఈ సినిమా షూటింగ్‌ని 55 రోజుల్లో ముగించేశాను. ఇక కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ మా సొంత నిర్మాణ సంస్థ‌గా భావిస్తాను. కోన‌గారితో నా అనుబంధం దాదాపు 15 ఏళ్లుగా సాగుతోంది. థిల్ల‌ర్ సినిమాల‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చాలా కీలకం, నిశ్శ‌బ్ధంలో సౌండ్ ఎలా ఉండ‌బోతుంది? నిశ్శ‌బ్ధంలో సౌండ్ గురించి నా మాట‌ల్లో చెప్పేకంటే రేపు సినిమా రిలీజయ్యాక ప్రేక్ష‌కులు వారి అనుభ‌వం ద్వారా అద్భుత‌మైన ఫీడ్‌బ్యాక్ ఇస్తార‌ని నేను క‌చ్ఛితంగా న‌మ్ముతున్నాను. సినిమాటోగ్రాఫ‌ర్ షానీల్ డియో అందించిన అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ గిర‌ష్, గోపీసుంద‌ర్ ఇచ్చిన నేప‌థ్య సంగీతం పోటీ ప‌డతాయి. మా సినిమాతో గోపీసుంద‌ర్ త‌న కెరీర్‌లో తొలిసారిగా ఓ థ్రిల్ల‌ర్ కి నేప‌థ్య సంగీతాన్ని అందించారు. అమెజాన్ ప్రైమ్‌లో నిశ్శ‌బ్ధం విడుద‌ల‌వ్వ‌డం గురించి ఏం చెబుతారు క‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ మూసి ఉన్నా ప్రేక్ష‌కుల‌కి ఎంట‌ర్‌టైన్మెంట్ ఇచ్చే మాధ్య‌మాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అలానే ఈ సినిమాను చూసి అమెజాన్ వారు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఓటీటీలు ఉన్నంత మాత్ర‌న థియేట‌ర్‌కి ఎలాంటి న‌ష్టం రాద‌ని నేను ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్నాను. ఇలాంటి ఆల్ట‌ర్నేట్ ఎంట‌ర్‌టైన్మెంట్ మీడియాన్ని కూడా ప్రొత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. నిశ్శ‌బ్ధం గురించి ప్రేక్ష‌కుల‌కి ఏం చెబుతారు? అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబ‌ర్ 2, 2020 నుంచి ఎక్స్ క్లూజివ్‌గా నిశ్శ‌బ్ధం అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాను ల్యాప్ టాప్, మోబైల్స్‌లో చూసేవారు, బెట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసం హెడ్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా చూడాల్సిందిగా కోరుతున్నా. అలానే సినిమాను ఫార్వ‌డ్ చేయ‌కుండా అలానే ఫ్లోలో చూస్తే థ్రిల్‌ని ఎంజాయ్ చేస్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mTYAqz

S. P. Balasubrahmanyam: నా సమాధిపై ఇలా రాయండి.. అదే నా ఆస్తి.. ఆ రోజే చెప్పిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

దిగ్గజ గాయకుడు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది. ఆయన మరణవార్త తెలియగానే యావత్ సినీ సంగీత ప్రపంచం మూగబోయింది. గాన శిఖరం నెలకొరిగిందని తెలిసి కోట్లాది మంది గుండె పగిలింది. సినీ, ప్రేక్షక లోకం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఎంతో సేవాగుణం ఉన్న బాలసుబ్రహ్మణ్యం.. గత కొన్నేళ్ల క్రిందటే తన సమాధిపై రాయాల్సిన పదాలను చెప్పారు. ప్రతి మనిషికి ఏదో ఒకరోజు మరణం వస్తుందని, చావుకు భయపడనని ఎన్నోసార్లు చెప్పిన ఎస్పీ బాలు జ్ఞాపకాలు ఇప్పుడు నెమరు వేసుకుంటున్నారంతా. బాలు గురించి : 1999 సంవత్సరంలో పాడుతా తీయగా మెగా ఫైనల్స్ కోసం బాలుతో పాటు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. రాజేశ్వర్ రావు, మహదేవన్, ఎల్‌ఆర్ ఈశ్వరి, సుశీల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలమురళీకృష్ణ అంటే ఎస్పీ బాలుకు చెప్పలేనంత అభిమానం, గురు భక్తి ఉండేది. అయితే ఈ కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. బాలు గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో ఆయన తెగ మురిసిపోయారు. బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు కానీ.. నేను ఎంత కష్టపడినా మా అబ్బాయిలా పాడలేను అంటూ పుత్ర వాత్సల్యం ప్రదర్శించారు మంగళంపల్లి. అంతకుమించిన ఆస్తి ఇంకోటి లేదు: ఇదే విషయాన్ని 2017లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ తన మరణం తర్వాత సమాధిపై ఏమని రాయాలో చెప్పారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆ రోజు (1999 సంవత్సరంలో) మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన గురించి మాట్లాడిన మాటలకంటే గొప్ప ప్రశంస, ఆస్తి ఇంకోటి లేదని అన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి గొప్ప సంగీత కళాకారులు అలాంటి మాటలతో తనకిచ్చిన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. తను చనిపోయిన తర్వాత సమాధిపై ఏమైనా రాయాలా అంటే ఒక అవతారపురుషుడు మంగళంపల్లి తనను ఇలా ప్రశంసించారని రాస్తే సరిపోతుందని బాలు పేర్కొన్నారు. తండ్రి కోరిక మేరకు చరణ్: దీంతో బాలు మరణం తర్వాత ఇప్పుడు ఆయన చెప్పిన ఈ మాటలు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు అభిమానులు. అయితే తన తండ్రి కోరిక మేరకు ఈ వ్యాఖ్యలు బాలు సమాధిపై రాయించాలని ఆయన కుమారుడు చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు (సెప్టెంబర్ 26) తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో బాలు అంత్యక్రియలు ముగిశాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్దీవదేహానికి నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు చెప్పారు. చిరంజీవి కెరీర్‌కి పునాది: గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. 1979,1981,1983,1988,1995,1996లో మొత్తం ఆరుసార్లు జాతీయ అవార్డులను అందుకున్న ఆయన గిన్నీస్ బుక్‌ రికార్డు సైతం సొంతం చేసుకున్నారు. పలు భాషల్లో 40 వేల పైచిలుకు పాటలు పాడి ఎంతోమంది నటీనటుల కెరీర్‌కి పునాది వేశారు. బాలు మరణం తర్వాత స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదన చెందుతూ తన కెరీర్‌లో అతిముఖ్యమైన వ్యక్తి బాలు గారని చెప్పారు. 80, 90 దశకాల్లో తన సినిమాల్లో ఆయన పాడిన పాటలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలపడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S0KkxT

Google Said to Plan Increased Push for Apps to Give Cut of In-App Purchases

Google plans to push harder for developers to give the company a cut of in-app purchases through its Play app store, according to people with knowledge of the move.

from NDTV Gadgets - Latest https://ift.tt/3j6nIrQ

Tecno Spark 6 With MediaTek Helio G70 SoC, Quad Rear Cameras Launched

Tecno Spark 6 has been launched as the latest smartphone by the Chinese company. The new smartphone comes with a MediaTek Helio G70 SoC and features quad rear cameras.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kQbAeQ

అమితాబ్ కోలుకున్నారు.. బాలు విషయంలో జరిగిన తప్పేంటి?.. ఆ సర్జరీనే కారణమా?

దిగ్గజ గాయకుడు కరోనా బారిన పడ్డారు అని తెలియగానే చాలా మంది అంత సీరియస్‌గా తీసుకోలేదు. అందరికీ వచ్చినంటే ఆయనకీ వచ్చింది.. క్వారంటైన్‌లో ఉంటే వారం రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నారు. బాలు కూడా తనకు కాస్త జలుబు, జ్వరంగా ఉందని.. కఫం వస్తోందని అంతకు మించి పెద్దగా లక్షణాలు ఏమీ లేవని స్వయంగా చెప్పడంతో అభిమానులు ఏం పర్వాలేదు అనుకున్నారు. కానీ, బాలు ఈ విషయం చెప్పిన రెండు మూడు రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఆగస్టు 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆగస్టు 13న ఆయన్ని ఐసీయూకు మార్చారు. ఆ తరవాత రోజే ఆయన్ని వెంటిలేషన్ మీదకు మార్చారు. ఇలా 42 రోజులపాటు ఆయన ఐసీయూలోనే ఉండి చివరకు ప్రాణాలు వదిలారు. నిజానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 65 సంవత్సరాలు దాటినవారు చాలా మంది ఉన్నారు. వారంతా కరోనాను జయించారు. బాలు కన్నా వయసులో పెద్ద అయిన అమితాబ్ బచ్చన్ (77 ఏళ్లు) కూడా కరోనాతో పోరాడి గెలిచారు. దురదృష్టవశాత్తు 74 ఏళ్ల బాలు కొవిడ్-19ను జయించలేకపోయారు. దీనికి డాక్టర్లు అనేక కారణాలు చెబుతున్నారు. బాలు కరోనాను జయించలేకపోవడానికి వయోభారం ఒక్కటే కారణం కాదని.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా అని అంటున్నారు డాక్టర్లు. ‘‘వయసు అనేది ఒక అంశం. కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు.. ఇన్ఫెక్షన్ తీవ్రత వంటి ముఖ్యమైన అంశాలను మనం విస్మరించకూడదు’’ అని ఒక డాక్టర్ అన్నారు. నిజానికి బాలుకి వెంటిలేటర్‌తో పాటు ఎక్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ (ఎక్మో) అనే అధునాతన మెకానికల్ సపోర్ట్ సిస్టమ్‌తో వైద్యం అందించారు. గుండె-ఊపిరితిత్తుల మధ్య పనితీరును పెంచేందుకు ఈ ఎక్మో ఎంతగానో సహకరిస్తుంది. ఊపిరితిత్తులు పనితీరు దారుణంగా పడిపోతో ఎక్మో సిస్టమ్ కృత్రిమ ఊపిరితిత్తులు, గుండె మాదిరిగా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, 65 ఏళ్లు పైబడిన రోగుల్లో ఎక్మో ద్వారా బయటపడిన వాళ్లు 30 శాతం కన్నా తక్కువే ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా ఎక్మోను ఐదారు రోజులు మాత్రమే రోగికి వాడతారని.. చాలా అరుదుగా 30 రోజుల వరకు ఉంచుతారని ఓ డాక్టర్ వెల్లడించారు. సుదీర్ఘంగా ఎక్మోపై ఆధారపడే రోగుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుందన్నారు. బాలు విషయంలో ఇదే జరిగిందా అనే అనుమానం రాక తప్పడం లేదు. ఆయన్ని ఎక్కువ రోజుల పాటు ఎక్మోపై ఉంచడం వల్ల కూడా ఇతర ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయా? అనే అనుమానం కలుగుతోంది. నిజానికి బాలు కోలుకుంటున్నారని, ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని ఎంజీఎం డాక్టర్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. నిజానికి బాలు ఆక్సీజనేషన్‌ను పెంపొందించడానికి డాక్టర్లు ఈ ఫిజియోథెరపీని బెడ్ మీద ఉంచి చేయించారని అర్థమవుతోంది. ఈ ఫిజియోథెరపీకి సంబంధించిన వీడియో కూడా తాజాగా బయటికి వచ్చింది. అయితే, ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ ఎప్పుడూ ఒకలా ఉండదని.. ఎప్పటికప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుందని మరో డాక్టర్ అన్నారు. బాలు విషయంలో వయోభారం మాత్రమే కాకుండా ఊపిరితిత్తుల పనితీరు, బ్లడ్ సుగర్, ఒబెసిటీ వంటి సమస్యలు కూడా కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలన్నింటి వల్లా గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే, ఊబకాయంతో బాధపడిన ఎస్పీ బాలు 2012లో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ ద్వారా 135 కిలోల బరువున్న ఆయన 96 కిలోలకు తగ్గారు. అనారోగ్యం తీవ్రరూపం దాల్చడానికి అదీ ఒక కారణమై ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. గతంలో దాసరి నారాయణరావు, ఆర్తి అగర్వాల్ కూడా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. వారు కూడా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని చివరికి కన్నుమూశారు. కాబట్టి, బాలు కరోనాను జయించలేకపోవడానికి ఇదే కారణం అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/333y1ai

Sp Balu funeral: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి.. సినీ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు

గాన గంధర్వుడు అంతిమ సంస్కారాలు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ చేతుల మీదుగా పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఎంతోమంది సినీ ప్రముఖులు, అంత్యంత సన్నిహితులు, రాజకీయ నాయకులు హాజరై కన్నీటి నివాళులు అర్పించారు. తమిళ స్టార్ హీరో విజయ్ బాలుకు నివాళులర్పిస్తూ చలించిపోయారు. భారతీరాజా, దేవి శ్రీ ప్రసాద్, మనో తదితరులు బాలును కడసారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆరాధ్య సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు అంతిమ క్రతువు నిర్వహించారు. గాన గంధర్వునికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమానులు పోటెత్తారు. కరోనాతో పోరాడి గెలిచినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి గురై నిన్న (సెప్టెంబర్ 25) తిరిగిరాని లోకాలకు వెళ్లారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. దశాబ్దాల జర్నీలో 40 వేల పాటలు పాడి తన గానామృతంతో సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన బాలు.. ఇకలేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. మరోవైపు సినీ ప్రముఖులంతా బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. Also Read: S.P బాలు ప్రయాణంలో ఎన్నో మైలురాలున్నాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. 1979, 1981,1983,1988, 1995,1996లో మొత్తం ఆరుసార్లు జాతీయ అవార్డులను అందుకున్న ఆయన గిన్నీస్ బుక్‌ రికార్డు సైతం సొంతం చేసుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/334kXlh

David Attenborough Sets Record for Fastest to 1 Million Followers on Instagram

British television naturalist David Attenborough joined Instagram on Thursday at the age of 94, quickly racking up more than one million followers in his first few hours - in record time in fact.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mXp5vo

Google Says Will Block US Election Ads After November 3

Alphabet's Google will block election ads on its platform after the US election on November 3, a company spokeswoman said on Friday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2SdGTUV

Dean Jones: 'Tied Test changed Australian cricket'

'As a player, the biggest question you ask yourself is whether you are good enough to be on the same ground as Gavaskar, Dev, Border and company.'

from rediff Top Interviews https://ift.tt/2G151rb

Back to Venus: Upstart Company Wants to Beat NASA in Search for Life

Can a small American aerospace company get to Venus before NASA returns to our superheated planetary neighbour? That's what Peter Beck, the CEO of Rocket Lab, is hoping as he sets his sights on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kRVJg6

Netflix Confronted by US Republican Senators Over Chinese Sci-Fi Show

Five Republican US senators have confronted Netflix over the streaming giant's plan to adapt a Chinese sci-fi book trilogy, expressing concern over the original author's comments about claims of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3j6ddVt

Twitter Aims to Label More State-Affiliated Accounts Worldwide

Twitter CEO Jack Dorsey said on Friday the social media platform plans to expand its labelling of state-affiliated accounts worldwide, even as he defended its policy of allowing leaders of countries...

from NDTV Gadgets - Latest https://ift.tt/36eOdYB

Friday 25 September 2020

Ram Gopal Varma: దిశ ట్రైలర్.. గ్యాంగ్ రేప్, మర్డర్ అచ్చుగుద్దినట్లు దింపిన రామ్ గోపాల్ వర్మ

దేశవిదేశాలను వణికించిన దిశ ఘటన ఆధారంగా 'దిశ ఎన్‌కౌంటర్' మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నలుగురు యువకులు అత్యంత పాశవికంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన దుర్ఘటన, ఆ తర్వాత ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు యువకుల ఎన్‌కౌంటర్ దృశ్యాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు వర్మ. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించిన వర్మ.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు. వర్మ విడుదల చేసిన ఈ దిశ ట్రైలర్‌లో.. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆ తర్వాత లారీలో తీసుకెళ్లి తగులబెట్టిన ఘటనలకు అచ్చుగుద్దినట్లు చూపించి సినిమా ఎలా ఉండబోతుందనేది చెప్పకనే చెప్పారు. దీంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో దిశగా నటించిందని తెలిపారు రామ్ గోపాల్ వర్మ. Also Read: ''నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం యావత్ భారతదేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తింది. ఆ తర్వాత ప్రభుత్వం అత్యాచార చట్టాలను మార్చడమే కాక ప్రపంచంలో మొట్టమొదటిసారి బాధితుడి పేరు మీద దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. సరిగ్గా ఏడాదికి అనగా అదే నవంబర్ 26వ తేదీ 2020న 'దిశ ఎన్‌కౌంటర్' మూవీ రిలీజ్ కానుంది'' అని పేర్కొన్నారు వర్మ. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై ఈ దిశ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mW3Sla

Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు పోటెత్తిన అభిమానులు.. పోలీసుల ఆంక్షలు

గాన శిఖరం నేలకొరిగింది. లెజెండరీ సింగర్ (74) అశేష అభిమాన వర్గాన్ని, సినీ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన మరణం తాలూకు విషాదం యావత్ సినీ వర్గాలను కంటతడి పెట్టిస్తోంది. నిన్న (శుక్రవారం) మధ్యాహ్నం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం అశ్రునయనాల మధ్య బాలు పార్దీవదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లోఅన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో తమ అభిమాన గాయకుడిని చివరి చూపు చూసుకోవాలని ఫామ్‌హౌస్ పరిసరాలకు లక్షలాది మంది బాలు అభిమానులు చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో అభిమానులెవ్వరినీ ఫామ్‌హౌస్‌ లోనికి అనుమతించడం లేదు చెన్నై పోలీసులు. ఈ మేరకు ఫామ్‌హౌస్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే భారీకేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం బాలు సన్నిహితులు, సినీ ప్రముఖులు, మీడియాను మాత్రమే ఫామ్‌హౌస్‌లోకి అనుమతిస్తున్నారు. బాలు అంత్యక్రియలు చూడాటానికి వస్తున్న అభిమానుల తాడికి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు విధించారు. Also Read: ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే తామరైపాకం ఫామ్‌హౌస్‌ వద్దకు చేరుకున్నారు. అలాగే కమల్ హాసన్, రజినీకాంత్, తమిళనాడు సీఎం పళనిస్వామిలు బాలు పార్దీవదేహాన్ని సందర్శించేందుకు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3406B4z

Google Parent Alphabet Settles Sexual Misconduct Lawsuit

Alphabet on Friday announced moves to address sexual misconduct at Google and its other operating divisions, putting in place changes worked out to settle a lawsuit filed by shareholders.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mXfiWa

Facebook Critics Launch Rival Oversight Board

Critics of Facebook, including the organisers of an advertising boycott against the company, on Friday launched their own oversight board to review the company's content moderation practices.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kPVcek

PUBG Ban Said to Be Unlikely to Be Revoked Despite Tencent Licence Withdrawal

India is unlikely to revoke a ban on the mobile version of PlayerUnknown's Battlegrounds (PUBG) following PUBG Corp's decision to withdraw the mobile game's publishing rights in the country from...

from NDTV Gadgets - Latest https://ift.tt/332c0c0

Apple Buys Cherry From Avengers: Endgame Directors, the Russo Brothers

Apple has purchased Cherry, the first film directed by the Russo brothers since their all-time record grossing Avengers: Endgame, in a major deal expected to boost the new streaming service's Oscar...

from NDTV Gadgets - Latest https://ift.tt/343zpZM

SP Balu: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిత్వం ఎలాంటిదంటే.. నేనే ప్రత్యక్షసాక్షిని: చాగంటి కోటేశ్వర రావు

గాన గంధర్వుడు (74) తీవ్ర అనారోగ్యంతో నిన్న (సెప్టెంబర్ 25) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 40 దశాబ్దాల జర్నీలో కొన్ని వేల పాటలు ఆలపించి తన గానామృతంతో సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన బాలు.. ఇకలేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. మరోవైపు సినీ ప్రముఖులంతా బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో బాలు వ్యక్తిత్వం గురించి ప్రముఖ ప్రవచనకర్త చెప్పిన విషయాల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలు వ్యక్తిత్వంపై చాగంటి ఏమన్నారనేది ఆయన మాటల్లోనే చూస్తే.. ''నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బెంగుళూరు లోని ఓ సభలో పాల్గొన్నాం. ఇద్దరం పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను నా ప్రవచనం ఎన్ని గంటలకు అని అడిగా. దానికి వాళ్ళు బదులిస్తూ మీ ప్రవచనం 4 గంటలకు అని, అంతకుముందు 3 గంటలకు 'పాడుతా తీయగా'లోని చాలామంది పిల్లలు అన్నమాచార్య కీర్తనలు పాడబోతున్నారు అని చెప్పారు. Also Read: దాంతో నేను కూడా 3 గంటలకు వచ్చి స్టేజీ మీద ఓ మూల కుర్చీ వేస్తే కూర్చుంటానని చెప్పి.. మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంక తిరిగి ఆయనతో ఓ మాట చెప్పాను. 'బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పిల్లలంతా మీ శిష్యులు కదా..మీరు వృద్ధి లోకి తెచ్చినవాళ్లు కదా.. మీరు కూడా వచ్చి వేదికపై కూర్చుంటే వాళ్ళు పాట పాడటానికి వచ్చినపుడు వేదికపై మిమల్ని చూసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో మేము పాట పాడుతున్నాం అని సంతోష పడతారు. వాళ్ళు వేదిక దిగిపోయాక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాట పాడమని కొన్ని వందలమంది వారి వారి సన్నిహితులకు చెప్పుకుంటారు. అది వాళ్ళకో మధురానుభూతి అవుతుంది' అని అన్నాను. బాలు గారు ఎంత సహృదయుడంటే.. తప్పకుండా వస్తానని చెప్పి వేదికపై కూర్చొని పిల్లలు పాడుతుంటే చూస్తూ ఎంతో సంతోషపడ్డారు. ఇక అది చూసి ఆ పిల్లలంతా ఆనంద డోలికల్లో తేలిపోయారు. అందులో పాట పాడి వెళ్లిపోతుంటే ఆయన ఒక్కొక్కరినీ పిలిచి.. ఎంత పొడుగైపోయావురా? అప్పుడు పొట్టిగా ఉండేవాడివి అని అంటుంటే వారంతా గజారోహణం చేసినట్లు హద్దుల్లేని ఆనందంతో వేదిక దిగారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాడుతూ ఆ పిల్లలు పొందిన ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశా'' అంటూ గురు శిష్యుల బంధం ఎంత గొప్పదో, అందునా బాలు వ్యక్తిత్వం ఎంత మధురమైందో వివరించారు చాగంటి కోటేశ్వర రావు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/346NWUW

Facebook Events Service Gets Temporary Exemption From Apple App Store Fees

Facebook said on Friday that businesses running paid online events on its iOS app would not need to pay a 30 percent fee to Apple for the remainder of 2020, temporarily defusing a standoff between the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2RWZc0p

What Makes Whirlpool's IntelliFresh Pro an Ideal Refrigerator for Most Indian Homes

That's not all, the new Whirlpool IntelliFresh bottom mount refrigerator's breathtakingly elegant design, premium steel finish, sleek chrome and feather touch UI on the outside and metal-clad air...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kTdMCf

Five Reasons Why Samsung Galaxy A71, Galaxy A51 Are Truly Awesome

With a fresh update, Samsung is also bringing flagship features from its popular Galaxy S20 series to some of the Galaxy A series phones.

from NDTV Gadgets - Latest https://ift.tt/3c4rcsf

K. Vishwanath: బాలు నా ఆరో ప్రాణం.. దేవుడు అన్యాయం చేశాడంటూ కంటతడి పెట్టుకున్న కె. విశ్వనాథ్

గాన గంధర్వుడు మరణవార్త యావత్ భారతీయ సినీ పరిశ్రమలో విషాదం నింపించి. కరోనాతో పోరాడి గెలిచిన ఆయన చివరకు అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు, తమిళ సినీ ప్రపంచం కన్నీరు పెట్టుకుంటోంది. దిగ్గజ గాయకుడి అస్తమయం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియా ఛానల్స్ అన్నింటా బాలు గొప్పతనం, విజయాలు వివరిస్తూ ఆయన గానామృతాన్ని వినిపిస్తున్నారు. ఇండస్ట్రీలోని నటీనటులు, గాయకులు, దర్శకనిర్మాతలు అంతా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా తన సోదరుడు బాలు మరణాన్ని తట్టుకోలేకపోయారు కళాతపస్వి . బాలు తనకు సోదరుడే కాదు ఆరో ప్రాణం అని, ఇంత తొందరగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడని అనుకోలేదంటూ ఆవేదన చెందారు. బాలు విషయంలో దేవుడు తనకు తీరని అన్యాయం చేస్తాడని అనుకోలేదంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేనని చెప్పిన విశ్వనాథ్.. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులంతా దైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. Also Read: ఇక మరికొంతమంది దిగ్గజ సంగీత కళాకారులు బాలును స్మరించుకుంటూ ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ''నా కన్నీటిని ఆపుకోలేకపోతున్నాను మామ. హృదయం అంతా బాధతో నిండిపోయింది. మీ ప్రేమ, భక్తి, ఆనందం అన్నింటినీ మిస్‌ అవుతున్నాం'' అని ఏఆర్ రెహమాన్ అన్నారు. ''అందరూ మంచివాళ్లు అవ్వాలనుకోవడం ఎంత అత్యాశ అవుతుందో.. మంచివాళ్లు అందరూ సుఖంగా ఉంటారని ఆశించడం అంతే పొరపాటు అని చెప్పి భగవంతుడు నిరూపించాడు. బాలును తీసుకెళ్లాడు. ఇది సంగీత ప్రపంచానికి దుర్దినం'' అని కీరవాణి ఆవేదన చెందారు. Also Read: నిన్న (శుక్రవారం) సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి నుంచి అశ్రునయనాల మధ్య బాలు పార్దీవదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FTkGsJ

Ilaiyaraaja: బాలూ.. నా మాట వినలేదు.. నీ విషయంలో దానికి పరిమితి లేదు: ఇళయరాజా భావోద్వేగం

లెజెండరీ సింగర్ మరణం యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలో నెట్టేసింది. బాలు ఇకలేరనే మాటను ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్దాల కాలం పాటు కొన్ని వేల పాటలు పాడిన ఆ గొంతు మూగబోయిందనే విషయం తెలిసి సినీ ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు కంటతడి పెడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంతటా బాలు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది సంగీత ప్రపంచం. ఈ క్రమంలోనే బాలు ప్రాణ మిత్రుడు సంగీత దిగ్గజం ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాలూ నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని చెప్పాను.. కానీ నా మాట వినకుండా వెళ్లిపోయావు. నా నోటివెంట మాట రావడం లేదంటూ ఆవేదన చెందారు ఇళయరాజా. ''ఎక్కడికి వెళ్లావు? ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? ఇక ప్రపంచంలో నేను దేన్నీ చూడలేను. ఎంతటి దుఃఖానికైనా ఓ హద్దు ఉంటుంది.. కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు'' అంటూ కంటతడి పెట్టుకున్నారు ఇళయరాజా. Also Read: బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. బాలుతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ రోజు (శనివారం) బాలు అంత్యక్రియలు రెడ్‌హిల్స్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FRVWB3

Realme's First Phone to Run Realme UI 2.0 Out of the Box Coming Soon

Realme will be launching a new smartphone next month that will come with the recently-unveiled Realme UI 2.0, revealed the company's vice president, Xu Qi Chase, on Chinese social networking...

from NDTV Gadgets - Latest https://ift.tt/344eBBM

Oppo Smart TV Launching Next Month

Oppo Smart TV has been confirmed by the Chinese company to be launching next month. The development was shared during Oppo Developer Conference (ODC) 2020 where the company unveiled ColorOS 11 and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cCgrxy

NASA Probe to Touch Down on Asteroid Bennu Next Month, Collect Samples

After a four-year journey, NASA's robotic spacecraft OSIRIS-REx will descend to asteroid Bennu's boulder-strewn surface on October 20, touching down for a few seconds to collect rock and dust samples,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ct5fTC

Nokia 7.3 Leaked Renders Tip Quad Rear Cameras, Fingerprint Sensor

Nokia 7.3 high-resolution renders have been leaked and they show a quad rear camera setup as well as a hole-punch display. It may be a 5G smartphone and is expected to feature a 48-megapixel primary...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kJix1i

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd