Saturday 31 August 2019

‘సాహో’ డే-2 కలెక్షన్స్.. ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం

‘బాహుబలి’గా ప్రపంచాన్ని గెలిచివచ్చిన ఇప్పడు ‘సాహో’ అంటూ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా ముందు నుండి ఉన్న ప్రీ రిలీజ్ హైప్ వల్ల ఆ సినిమా మొదటి రోజు అసాధారణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అన్ని భాషలు, అన్ని స్క్రీన్స్ కలుపుకుని మొదటి రోజు ఏకంగా రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ టాక్‌తో ఆక్యుపెన్సీ తగ్గకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ‘సాహో’ ప్రభంజనం మొదటిరోజుకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్‌ని కలెక్షన్స్ వరదతో ముంచెత్తింది ‘సాహో’. హిందీ వెర్షన్ వరకు మొదట రోజు రూ. 24 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘సాహో’ సెకండ్ డే చాలా వరకు డ్రాప్ చూపిస్తుంది అనుకున్నారు అంతా. కానీ, అందరి అంచనాలు తప్పని నిరూపిస్తూ వీకెండ్ అడ్వాంటేజ్‌ని వాడుకుంటూ ఏకంగా రూ. 26 కోట్ల షేర్‌‌ని రాబట్టింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఫస్ట్ వీకెండ్‌లో ‘సాహో’ హిందీ వెర్షన్ నుండే రూ. 70 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. Also Read: అలాగే తెలుగులోనూ రెండో రోజు ‘సాహో’ ప్రభంజనం కొనసాగింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. నైజాంలో మొదటిరోజే ‘బాహుబలి’ రికార్డ్‌ను దక్కించుకున్న ‘సాహో’.. రెండో రోజు అదే దూకుడు కొనసాగిస్తూ రూ. 5 కోట్ల 20 లక్షల షేర్‌ని రికార్డ్ చేసింది. కర్ణాటక, కేరళ, తమిళనాడులో రెండో రోజు డీసెంట్ ఆక్యుపెన్సీ దక్కించుకుంది. ఆ మూడు స్టేట్స్ వరకు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా చూసుకుంటే సెకండ్ డే ఇండియా మొత్తంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజులకి సాహో కలెక్షన్స్ ఇండియా గ్రాస్ రూ. 164.9 కోట్లుగా ఉంది. షేర్ రూ. 99.4 కోట్లు. మూడో రోజు ఇదే ఊపు కొనసాగితే.. వినాకయ చవితి సెలవు కూడా కలిసివస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ‘సాహో’ అద్భుతాలు చెయ్యకపోయినా సేఫ్ అయిపోవడం దాదాపు ఖాయం. అయితే ‘సాహో’కి వచ్చిన టాక్‌, క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్‌‌ని చూసి కూడా హిందీ వెర్షన్‌లో సెకండ్ డే ఆ రేంజ్ ఆక్యుపెన్సీ కనిపించింది అంటే బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా యాక్సెప్ట్ చేసారు అనుకోవాల్సిందే. ఒక మోస్తరు సినిమాకే ప్రభాస్ ప్రభంజనం ఇలా ఉంటే ఒక హిట్ పడితే ఆ తరువాత రేంజ్ వేరేగా ఉంటుంది. ఈ కలెక్షన్స్ చూసాక ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZECQSx

From Bard of Blood to This Is Us: TV Shows to Stream in September

Bard of Blood, This Is Us season 4, The Family Man, Transparent, The Deuce season 3, Mission Over Mars, The Spy, Criminal - here are the TV shows to watch in September 2019 on Netflix, Amazon Prime...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Lo2dmN

Namratha: సమంత.. మహేశ్‌తో నా ఫొటో చూశావా..

సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ మహేశ్ బాబు, సమంత, ఎన్టీఆర్ లాంటి స్టార్ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సమంత తన భర్త నాగచైతన్యను ఆలింగనం చేసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫొటోకు ‘మై చై అక్కినేని’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటో చూసిన నమ్రత వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దీనికి సమంత పేరుని ట్యాగ్ చేస్తూ.. ‘సేమ్ సేమ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందుకు సమంత బదులిస్తూ.. ‘మీ ఇద్దరూ బెస్ట్ కపుల్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. సమంత, మహేశ్ కలిసి ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సామ్.. తన కుటుంబంతో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాలో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ కశ్మీర్‌లో ఉన్నారు. మహేశ్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతోంది. ఈరోజు మహేశ్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 13వ పుట్టినరోజు జరుపుకొంటుడడంతో అక్కడే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PsG6AG

Saaho Review: కామన్ సెన్స్ లేదా.. ‘సాహో’ బాలేదంటారా? యాంకర్ రవి ఫైర్

‘సాహో’ సినిమా బాలేదంటూ నెగిటివ్ ప్రచారం చేసేవారిపై ఫైర్ అయ్యారు . దయచేసి సినిమా చూసి రివ్యూ ఇవ్వాలని.. వెయ్యిలో ఒకడికి సినిమా నచ్చకపోతే దాన్ని హైలైట్ చేయడం సరికాదని.. మీకు నచ్చకపోతే పోయేది రూ. 200 వందలే.. కాని కష్టపడి సినిమా తీసిన వాళ్లకు వందల కోట్లు నష్టం వస్తాయన్నారు’ యాంకర్ రవి. ఈ నెగిటివ్ రివ్యూస్‌పై ఫైర్ అవుతూ తన ఫేస్ బుక్‌ ద్వారా వీడియో వదిలారు రవి. ఇందులో రవి మాట్లాడుతూ.. ‘‘జై’ ..‘డార్లింగ్ ప్రభాస్ కంగ్రాట్స్, దర్శకుడు సుజీత్‌కి కంగ్రాట్స్.. యూవీ క్రియేషన్స్‌కి వారి ధైర్యానికి మెచ్చుకోవాలి. రూ. 350 కోట్లతో సినిమా తీయడం చిన్న విషయం కాదు. అయితే డార్లింగ్‌పై ఇంత ఖర్చుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాయి. నేను సినిమా చూశా.. అదిరిపోయింది సాహో సినిమా నా స్నేహితులతో కలిసి చూశా. నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్నేషనల్ స్టాడర్డ్స్‌తో సినిమా చూపించారు. మన తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్లడం చాలా గర్వంగా ఉంది. నా గ్యాంగ్‌ని తీసుకుని ఈ సినిమాకు వెళ్లాను. నాతో పాటు వాళ్లందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఇదే.. నేను ఈ మధ్య చాలా విషయాల్లో రియాక్ట్ కావడం మానేశా. వీడియోలు చేయడం మానేశా. కాని ఈరోజు నాకు మనసుకు చాలా బాధ కలిగింది. నేనెప్పుడూ పాజిటివ్ గురించే మాట్లాడుతుంటా. నేను హెయిర్ కట్ చేయించుకోవడానికి సెలూన్‌కి వెళ్లా.. అక్కడ చాలా మంది బాగుందని అంటుంటే.. ఒకడొచ్చి సినిమా బాలేదంట అన్నా తలనొప్పి అంట.. బోరింగ్ అంట అన్నాడు. సినిమాలో నీకు ఏం బాలేదు? ఎందుకు నచ్చలేదు అని అడిగా. ఏమో అన్నా నేను ఇంకా చూడలేదని అన్నాడు. మరి నువ్ ఎట్లా చెబుతావ్ బాలేదని అంత ఖచ్చితంగా ఎలా డిసైడ్ చేస్తావ్ అని అడిగా. లేదన్నా.. యూట్యూబ్‌లో చూశా.. ఎవరో రివ్యూ బాలేదని రాశారు. తలపోటు అంటున్నారు. అని ఆ వ్యక్తి చెప్పాడు. తప్పు వాళ్లదే.. క్లిక్స్ కోసం కక్కుర్తి.. ఎవడో ఏదో రాశాడని.. నువ్ సినిమా చూడకుండా బాలేదని చెప్పడం ఏంటో నాకు అర్ధం కాలేదు. అయితే ఇక్కడ తప్పు అతనిది అని నేను అనలేను. ఎవరైతే తప్పుడు రివ్యూలు పెడుతున్నారో.. పెద్ద పెద్ద హెడ్డింగ్స్‌తో యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కక్కుర్తి పడుతున్నారో వాళ్లను అనాలి. సినిమా అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఎవరో ఇద్దరు ఉంటారు.. వాళ్లకు సినిమా అర్ధం కాదు.. నచ్చలేదని చెప్తారు. వాళ్ల మాటను జనం నమ్ముతారు. ఎవరైతే మీడియాలో ఉండి.. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సినిమా బాలేదంటారో వాళ్లది తప్పు. మన తెలుగు సినిమా స్థాయి పెంచి.. ఇంటర్నేషనల్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చేస్తే సింపుల్‌గా బాలేదని అనేస్తున్నారు. వెయ్యిమందిలో ఒక్కడికి సినిమా నచ్చలేదంటే.. దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కొంచెం అయినా కామన్‌సెన్స్ ఉందా? మీకు? యూట్యూబ్‌లో కామన్ సెన్స్ లేకుండా పిచ్చి పిచ్చి హెడ్డింగ్‌లు పెట్టి చెత్త రివ్యూలు రాస్తున్నారు. కొంచెమైనా పాజిటివ్ ఉండటం లేదు. మనకు వినోదాన్ని పంచడం కోసం వాళ్లు కోట్లు ఖర్చుపెట్టి రెండేళ్లు శ్రమపడి సినిమా తీస్తే.. వాళ్లపై నెగిటివ్‌గా చెప్తున్నావ్.. నువ్ పాజిటివ్‌గా మాట్లాడకపోయినా పర్లేదు. నెగిటివ్ మాత్రం వద్దు. ఎప్పటి నుండో దీనిపై మాట్లాడదాం అనుకున్నా.. యూట్యూబ్‌లో లైక్స్ కోసం ఏవోవే రాస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇతడు బాలేదని చెప్పడం వల్ల చాలామంది థియేటర్స్‌కు వెళ్లడం లేదు. నేను మంచి సినిమా అభిమానిని. ఒక తెలుగు వాడిగా గర్వంగా ఫీల్ అవుతా. తెలుగోడు స్టామినా.. నేషనల్ నుండి ఇంటర్నేషనల్ స్థాయికి పెరగడం గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నా మాటల్ని కూడా తప్పు పట్టే వాళ్లు చాలా మంది ఉన్నారు. తప్పుపట్టుకోండి నాకు నష్టం లేదు. మనస్పూర్తిగా చెబుతున్నా.. ‘సాహో’ సినిమా చాలా బాగుంది. నాకు నచ్చింది. మీరు కూడా చూడండి. సినిమాను బతికిద్దాం.. చూసి బతికిద్దాం. సినిమా నచ్చకపోతే.. మీకు పోయేవి రూ. 200 మాత్రమే.. వాటికోసం దయచేసి సినిమా చూసే వాళ్లను చెడగొట్టకండి. సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు’ అంటూ ‘సాహో’ నెగిటివ్ రివ్యూస్‌పై ఫైర్ అయ్యారు రవి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32lu6mj

Disha patani: మా అన్నయ్య దిశాను ప్రేమించలేదు

టైగర్ ష్రాఫ్, .. ముంబయిలోని ఏ రెస్టారెంట్‌లో చూసినా ఈ జంట ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. మీడియా వర్గాలు ప్రశ్నిస్తే.. అయ్యో మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అంటారు. కానీ కలిసి తిరగడం మాత్రం మానరు. ఈ నేపథ్యంలో టైగర్ సోదరి కృష్ణా ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సోదరుడి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ‘నేను అస్సలు అబద్ధాలు చెప్పను. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. మా అన్నయ్య 100 పర్సెంట్ సింగిల్‌గానే ఉన్నాడు. ఒకవేళ నాకు అవకాశం ఉంటే.. దిశా పటానీని ఆదిత్య రాయ్ కపూర్‌తో జత చేయిస్తాను’ అని తెలిపారు. గతంలో టైగర్‌ను ఓ అభిమాని ప్రశ్నిస్తూ… ‘మీరు దిశా పటానీతో డేటింగ్‌లో ఉన్నారా?’ అని అడిగారు. ఇందుకు టైగర్ సమాధానమిస్తూ.. ‘నాకు అంత సీన్ లేదు’ అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రశ్న దిశా పటానీకి ఎదురైంది. ‘మీరు టైగర్ ప్రేమలో ఉన్నారన్న విషయాన్న ఒప్పుకోవచ్చు కదా.. మీ జంట చూడటానికి బాగుంటుంది’ అని ఓ అభిమాని దిశాకు సలహా ఇచ్చాడు. ఇందుకు దిశా ఆన్సర్ ఇస్తూ.. ‘నేను చాలా కాలంగా టైగర్‌ను మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తనని ఇంప్రెస్ చేయడానికి బ్యాక్ ఫ్లిప్ చేయడం నేర్చుకున్నాను. మేమిద్దరం కలిసి తినడానికి వెళ్తుంటాం. కానీ దాని అర్థం మేమిద్దరం ప్రేమలో ఉన్నామని కాదు. మీరు ఈ ప్రశ్న టైగర్‌నే అడగండి’ అని సెలవిచ్చారు. దిశా, టైగర్ గురించి ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ కూడా స్పందించారు. ‘టైగర్, దిశాకు ఒకే ప్యాషన్ ఉంది. ఇద్దరికీ డ్యాన్స్ అంటే ఇష్టం. వర్కవుట్స్ చేయడం అంటే ఇష్టం. దిశా ఆర్మీ అధికారుల కుటుంబానికి చెందిన అమ్మాయి. కాబట్టి డిసిప్లైన్డ్‌గా ఉంటుంది. వారు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారా? లేక స్నేహితులుగానే మిగిలిపోతారా? అని ఎవ్వరూ ఊహించలేరు’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MO5BKL

‘సాహో’పై జోకులు.. కట్టప్ప అందుకే చంపాడట!

న్నో అంచనాలతో విడుదలైన ‘సాహో’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన నేపథ్యంలో నెటిజనులు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. సినిమా చూసిన తర్వాత అంతా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మీమ్స్‌తో రివ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. ఎక్స్‌పెక్టేషన్స్‌కు రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉంటుందో చెబుతూ జోకులు పేలుస్తున్నారు. కొందరు నెటిజనులు ‘బాహుబలి’ సినిమాకు ముడిపెట్టి ‘సాహో’ను ట్రోల్ చేస్తున్నారు. కట్టప్ప బాహుబలిని చంపాడని అసలు కారణం ఏమిటో తెలిసిపోయిందని, బాహుబలి ‘సాహో’ చిత్రం చేయకూడదనే చంపేశాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సినిమాపై ప్రస్తుతం మిశ్రమ స్పందనే నడుస్తోంది. చాలామంది సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తున్నా.. కొందరు మాత్రం సినిమాలోని కొన్ని సన్నివేశాలు బాగా నచ్చేశాయని చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌ అయితే పండుగ చేసుకుంటున్నారు. సినిమా బ్లాక్‌బాస్టర్ అని అంటున్నారు. ఈ సినిమాకు తొలి రోజు వసూళ్లు బాగానే ఉన్నా.. మున్ముందు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా చూసిన నెటిజనులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ‘విపిన్ సాహూ పారాగ్లైడింగ్’ మీమ్‌ను సైతం వాడేస్తున్నారు. ఈ జోకులు చూస్తే మీరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LcGCP8

Xiaomi Announces Redmi K20 Pro Android 10 Beta Programme in India

Redmi K20 Pro owners interested to be a part of the Android 10-based MIUI 10 testing can register by filling up a Google form.

from NDTV Gadgets - Latest https://ift.tt/32iZOR8

మంచువారి చిన్నమ్మాయి.. సెలబ్రేషన్స్ స్టార్ట్

తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచువారింట ఏ సంబరం జరిగినా అది ప్రత్యేకమే. మంచు విష్ణు, విరానికా దంపతులకు ఇటీవల నాలుగో సంతానంగా పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ పాపకు ఐరా విద్య అని నామకరణం చేశారు. తన మూడో కూతురు ఫొటోను ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పుడే పేరు కూడా వెల్లడించారు. అయితే, తాజాగా విష్ణు భార్య విరానికా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. మొత్తం నాలుగు ఫొటోలను విరానికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో తమ నలుగురు పిల్లలతో మంచు విష్ణు దంపతులు కనిపించారు. అలాగే నలుగురు తోబుట్టువులు కలిసి అందంగా ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్మరిత విన్నకోట తీశారు. కుటుంబ సభ్యులంతా వైట్, లైట్ పింక్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. ఐరా.. నాన్న భుజంపై హాయిగా నిద్రపోతోంది. అమ్మ హస్తాల్లో ఇమిడిపోయింది. అక్కల మధ్య హాయిగా బజ్జొని చూస్తోంది. Also Read: కాగా, విష్ణు దంపతులకు తొలి సంతానంగా కవల ఆడపిల్లలు వివియానా, అరియానా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అవ్రామ్‌ జన్మించాడు. దీంతో, మంచువారింట వారసుడు పుట్టేశాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ, విష్ణు దంపతులు మరోబిడ్డను కోరుకున్నారు. ఆగస్టు 9న మూడో ఆడబిడ్డకు విరానికా జన్మనిచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది విష్ణు ‘ఓటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZuMiNa

OnePlus 7T Pro, McLaren Edition Renders and Specifications Surface Online

OnePlus 7T Pro key specifications and alleged renders have surfaced online. The phone is reported to be identical to the OnePlus 7 Pro when it comes to the design, but it will come with Snapdragon...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZurKEE

Samsung Galaxy Note 10+ Camera Review

We put the cameras on the Galaxy Note 10+ to the test to find out if it is the best camera smartphone in the market right now.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NI6HYc

‘సాహో’ రెస్పాన్స్.. అక్కడ లీస్ట్ 4 స్టార్స్!!

ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ‘సాహో’ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా ఇమేజ్‌తో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటి?, రెస్పాన్స్ ఏంటి? అంటే మాత్రం ఒక్కో దగ్గర ఒక్కో రకమైన మాట వినిపిస్తుంది. ఇది చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. నేటివిటీ, లోకల్ లాంగ్వేజ్, డొమెస్టిక్ స్టార్డమ్ లాంటి ఫ్యాక్టర్స్ వల్ల సాధారణంగా ఇలాంటి టాక్ వస్తుంటుంది. కానీ ‘సాహో’ లాంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాకు ఒక్కో దగ్గర ఒక్కో రకమయిన టాక్ రావడం మాత్రం విచిత్రం. తెలుగు నుండి నేషనల్ హీరోగా ఎదిగాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్‌కి ఉండే ఫ్యాన్‌బేస్ వేరు. పైగా ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ వల్ల అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ప్రభాస్ సినిమాపై సాఫ్ట్ కార్నర్‌తో ఉంటారు. అందుకే అతని సినిమా మరీ బాగాలేకపోతే తప్ప ఫ్లాప్ అనే మాట అంత తొందరగా స్ప్రెడ్ కాదు. అయితే ‘సాహో’కి మాత్రం తెలుగు‌ స్టేట్స్‌లో మొదటి రెండు ఆటలకు టాక్ ఒక మోస్తరుగా ఉంది అనే వచ్చింది. సినిమా మరీ తీసికట్టుగా ఉంది అనే మాట ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కానీ సాయంత్రం నుండి జనరల్ ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్లడంతో టాక్‌లో చాలా తేడా కనిపించింది. Also Read: సెకండ్ హాఫ్‌లో ఉన్న కన్ఫ్యూషన్‌తో ఎవరికి వాళ్ళు సినిమా ఏమీ అర్థం కాలేదు అనే రిపోర్ట్ ఇచ్చారు. దాంతో అప్పటివరకు ఉన్న ఒక మోస్తరు సినిమా అనే టాక్ కూడా వీకైపోయింది. అయితే, ఈ సినిమాకి పంజాబ్‌లో మాత్రం ఊహించని టాక్ వచ్చింది. అక్కడ వాళ్ళు బాలీవుడ్ తప్ప మిగతా లోకల్ లాంగ్వేజ్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు. కానీ, ‘బాహుబలి’ లాంటి ఎపిక్ సినిమాలో హీరో అయిన ప్రభాస్ నటించిన మూవీ కావడంతో పంజాబ్‌లో సైతం హౌస్‌ఫుల్స్‌తో ‘సాహో’ తన రన్ మొదలుపెట్టింది. విచిత్రంగా పంజాబ్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకి కూడా ‘సాహో’ బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమా సూపర్ అనేస్తున్నారు. రేటింగ్ ఎంత అంటే 5 స్టార్స్ అంటున్నారు. అక్కడ ‘సాహో’కి వచ్చిన లీస్ట్ రేటింగ్ 4 ‌‌స్టార్స్. అక్కడివాళ్లకు ఈ సినిమా ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యింది అంటే వాళ్ళు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు అనే మాట తప్ప వేరే కారణం కనిపించట్లేదు. ఇక తెలుగు సినిమాల హవా‌ని పెద్దగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్న బాలీవుడ్‌కి ‘సాహో’‌లో ఉన్న లోపాలు ఆయుధాలుగా మారాయి. దాంతో అక్కడి క్రిటిక్స్ అంతా ‘సాహో’ని చీల్చి చెండాడారు. ఆ ఎఫెక్ట్ బాలీవుడ్ వెర్షన్ కలెక్షన్స్‌పై కొంతవరకు ప్రభావం చూపించింది. దాంతో అక్కడ టాక్ కూడా పూర్తిగా నెగెటివ్‌గా స్ప్రెడ్ అయ్యింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PvJZFb

ఈ డ్రెస్‌లో వాణీ కపూర్ మతిపోగొట్టేస్తుందట

హీరోయిన్ అనగానే ముందుగా మనల్ని ఆకర్షించేది ఆమె ఫిగర్ ఆ తర్వాత దుస్తులు. ఈ విషయంలో మన భారతీయ నటీమణలు హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోరు. ఇక వర్కవుట్స్ చేసే నటీమణుల ఫిగర్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సెక్సీగా కనిపిస్తారు. ఇప్పుడు నటి గౌను ఒకటి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘వార్’ సినిమాలో వాణి బ్లూ కలర్ గౌను ధరించే సన్నివేశం ఒకటి ఉంది. దానిని ఎలెక్టిక్ ఎల్లీ సాబ్ గౌను అంటారు. లెబనీస్‌కు చెందిన ఎల్లీ సాబ్ అనే ఐకానిక్ ఫ్యాషన్ డిజైనర్‌ ఈ గౌనును డిజైన్ చేశారు. ఈమె హాలీవుడ్ సెలెబ్రిటీస్ బియాన్సే, కేట్ మిడిల్టన్, నికోల్ కిడ్మన్, ఏంజిలినా జోలీ, ఎమీలియా క్లార్క్, కెండల్ జెన్నర్, టేలర్ స్విఫ్ట్‌లకు ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్‌నే బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్.. వాణీ కపూర్ కోసం తెప్పించారు. సినిమాలో ఈ గౌను ధరించే సన్నివేశం వాణీ కపూర్ ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయమని అనైతా అంటున్నారు. ‘సినిమాలో వాణీ ఎల్లీ సాబ్ గౌను వేసుకుంటారు. ఆమెను సినిమాలో వీలైనంత సెక్సీగా చూపించాను. ఇందులో ఫ్యాషన్‌కు ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి పాత్రలో వాణి కనిపించనున్నారు. ఆమెను విభిన్న అవతారాల్లో చూస్తాం. ఆమె కోసం నేను చాలా మిక్సింగ్, మ్యాచింగ్ చేసి దుస్తులను ఎంపిక చేశాను’ అని తెలిపారు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘వార్’ సినిమాను రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో గాంధీ జయంతి సందర్భంగా ఆగస్ట్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32rd3zl

హీరోయిన్స్ ఆ పని చెయ్యకతప్పదా..?

కథానాయిక.. సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు. కానీ వీళ్ళలో ఎక్కువమంది కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వాళ్ళు తమ పెర్సనల్‌ లైఫ్‌ని కూడా బాలన్స్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో నుండి తమకి నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుని చేస్తున్నారు. అందరికి ఆ అవకాశం ఉండదు. పూజా హెగ్డే ముందు ‘ముకుంద’, ‘ఓ లైలా కోసం’ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేసింది. కానీ ఆమెకి అప్పుడు గుర్తింపు రాలేదు, అవకాశాలు రాలేదు. కానీ ‘DJ’ సినిమాలో బికినీ వేసి మరీ మొహమాటపడకుండా అందాల ప్రదర్శన చెయ్యడంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా అగ్రహీరోల సరసన వరుసగా నటించింది. ఇక ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న రష్మిక కూడా ముందు ‘ఛలో’ సినిమాలో డీసెంట్‌గా కనిపించింది. కానీ, అప్పుడు ఆమె ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ‌తో రెండు ఘాటు లిప్ లాక్స్ చేసేసరికి మాత్రం అంతా ఆమెపై ఫోకస్ చేసారు. ఇప్పడు బన్నీ, మహేష్ సినిమాల్లో ఆమె హీరోయిన్. చివరికి ‘బాహుబలి’లో తమన్నా, ‘సాహో’లో శ్రద్ధా కపూర్.. సినిమా ఏదయినా, హీరోయిన్ ఎవరయినా కూడా అందాల విందు చేస్తేనే ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ‘RX 100’ సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో పాయల్ రాజపుత్ హీరోతో కలిసి పండించిన రొమాన్స్ అనేది ఒప్పుకుని తీరాలి. అయితే ఆ సినిమా తరువాత ఆమెకు మళ్ళీ అదే తరహా సినిమాలు, అదే తరహా రోల్స్ వచ్చాయి. చాలా కాలం వాటికి వద్దనుకుంటూ వచ్చిన ఆమె మళ్ళీ అదే తరహా రోల్ చెయ్యకతప్పలేదు. ‘RX 100’లోనే ఆమె ఎక్స్‌పోజింగ్ హద్దులు దాటింది అనుకుంటే.. ఇప్పడు చేస్తున్న ‘RDX లవ్’ అయితే బూతుకు మారుపేరులా ఉంది. బోల్డ్ అనేపదానికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చి మరీ హీరోయిన్స్‌తో యథేచ్ఛగా బూతులు మాట్లాడించే కల్చర్ కూడా ఎక్కువైపోతోంది. కేవలం పాయల్ మాత్రమే కాదు రకుల్ ప్రీత్ సింగ్ ‘మన్మథుడు-2’లో చేసిన యాక్ట్స్ చూసాక చాలామందికి నోటమాట రాలేదు. మెహ్రీన్ కూడా నటన కంటే ఎక్కువగా స్కిన్ షోని నమ్ముకునే బండి నడిపిస్తుంది. స్కిన్ షోని నమ్ముకుని ముందుకు వెళ్లిన హెబ్బా పటేల్, రాశీ ఖన్నా, రెజీనా లాంటి వాళ్లకు సినిమాలు వచ్చాయి. కానీ కెరీర్ గ్రాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇక కెరీర్ ఎండ్‌కి వచ్చింది అని గుర్తించిన కాజల్ కూడా ఈ మధ్య ఎలాంటి సీన్స్ చెయ్యడానికి అయినా అభ్యంతరం చెప్పడం లేదు. ఆమె నటించిన ‘క్వీన్’ తమిళ్ రీమేక్ ‘పారిస్‌ పారిస్’లో సీన్స్ అయితే సెన్సార్ కత్తెరకి బలైపోయాయి. కానీ, అవి కట్ చేసినందుకు కాజల్ ఫీల్ అవ్వడం అసలు హైలైట్. ‘మహానటి’, ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’, ‘కర్తవ్యం’ లాంటి సినిమాలు వేళ్ళమీద లెక్కేయ్యవచ్చు. కానీ హీరోయిన్స్ అందాలని, వాళ్ళ బోల్డ్ సీన్స్‌ని నమ్ముకుని తెరకెక్కే సినిమాలు మాత్రం బోలెడన్ని వచ్చాయి, వస్తున్నాయి. హీరోయిన్ అంటే ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి అనేది తప్పనిసరిగా మారింది. ఈ ట్రెండ్‌కి ఇప్పట్లో బ్రేక్స్ పడే అవకాశం అయితే లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HygThJ

Friday 30 August 2019

సమంత వేసుకున్న పొట్టి డ్రెస్ అంత ఖరీదా..!

అక్కినేని వారి కోడలు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌లోని ఇబిజా ఐల్యాండ్స్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. తన మావయ్య కింగ్ నాగార్జున బర్త్‌డే నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఇబిజా కాల్మాలో నాగార్జున పుట్టినరోజు వేడుక జరిగింది. భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంతలతో కలిసి నాగార్జున తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే, మావయ్య పుట్టినరోజు వేడుకలో సమంత వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున బర్త్‌డే పార్టీలో సమంత పింక్ కలర్ వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్‌ వేసుకున్నారు. ఈ పొట్టి డ్రెస్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వచ్చింది. అయితే, సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలని అంటున్నారు. అందుకే ఈ డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ ఫొటోను కూడా షేర్ చేసినప్పటికీ తన ఫొటో మాత్రం బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే, తన మావయ్య నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా సమంత ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టులో నాగార్జున ఫొటోను పొందుపరిచారు. ఈ ఫొటోలో నాగార్జున స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి తన శరీర సౌష్టవాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా, సామ్‌ ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో శర్వానంద్‌ హీరో. దిల్‌రాజు నిర్మాత. ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్‌లో కూడా సమంత నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZC0Fyz

Vidya balan: నా భర్తను డబ్బులు అడగలేను.. అందుకే..

ఇప్పటివరకు బాలీవుడ్ నటి ఎందరో దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేశారు. ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ కూడా పేరున్న నిర్మాతే. కానీ ఆయన నిర్మాణంలో ఇప్పటివరకు విద్య ఒక్క సినిమాలో కూడా నటించింది లేదు. అలా ఎందుకు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘ఎందుకంటే.. అది టూ మచ్ అయిపోతుంది. నేను నటిస్తున్న సినిమా దర్శకుడు, నిర్మాతతో ఏవన్నా సమస్యలు వస్తే వారితో నేను వాదిస్తాను. గొడవపెట్టుకోను కానీ నా వాదనలో న్యాయం ఉంటుంది. ఒకవేళ నా భర్త నిర్మాణంలో పనిచేయాల్సి వస్తే ఆయనతో ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు గొడవ పడుతూనే ఉంటాను. మా వివాహబంధంలో ఎలాంటి సమస్యలు రాకూడదన్నది నా అభిప్రాయం. మేం ఇద్దరం చాలా స్క్రిప్ట్స్ చేయాలని అనుకున్నాం. కానీ పారితోషికం విషయంలో మాత్రం ఆయనతో గొడవపడలేను. నా భర్తగా కాకుండా ఓ నిర్మాతగా.. విద్య నీకు ఇంతే పారితోషికం ఇస్తానని ఆయన అన్నప్పుడు.. కాదు నాకు ఎక్కువ కావాలని అడుగుతాను. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మాటా మాటా పెరిగి గొడవకు దారితీస్తుంది. అలాంటి సంఘటనలు మా మధ్య జరగకూడదని అనుకుంటున్నాను’ అని వెల్లడించారు విద్య. ఇటీవల విడుదలైన ‘మిషన్ మంగళ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విద్య. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం విద్య హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన గణితవేత్తగా శకుంతలా దేవి బయోపిక్‌లో నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MNidBY

US to Use Fake Social Media to Check People Entering Country

US Citizenship and Immigration Services officers can now create fictitious social media accounts to monitor social media information on foreigners seeking visas, green cards and citizenship.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MMDHyz

YouTube Said to Be Fined Over Children's Privacy Violations

Alphabet's Google will spend up to $200 million to settle a Federal Trade Commission investigation into YouTube's alleged violation of a children's privacy law, a person briefed on the matter told...

from NDTV Gadgets - Latest https://ift.tt/349Xq0R

Chandrayaan-2 Closer to Moon With Orbit Change

The Indian Space Research Organisation (ISRO) on Friday said it has successfully performed the fourth lunar bound orbit manoeuvre for the Chandrayaan-2 spacecraft.

from NDTV Gadgets - Latest https://ift.tt/2LafNew

సమంత లాస్ట్ సినిమా ఇదేనా

తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసుకుని పిల్లల కోసం రెండేళ్ల పాటు విరామం తీసుకోవాలనుకుంటున్నారట అగ్ర కథానాయిక . ప్రస్తుతం తన కుటుంబంతో కలిస స్పెయిన్‌లో విహరిస్తున్న సమంత.. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తారు. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమా తర్వాత పిల్లల కోసం సమంత తన కెరీర్‌కు టెంపరరీగా ఫుల్‌స్టాప్ పెడతారట. అదీకాకుండా నాగార్జున, నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులన్నింటికీ సమాధానం కావాలంటే సమంత హైదరాబాద్‌కు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘96’ సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ul6GdH

Amazon, Trader Group in Public Spat Over Discounts in India

Amazon.com defended its business strategies in India as it came under fire from a local trader group on Friday over discounted products on the global e-commerce giant's website.

from NDTV Gadgets - Latest https://ift.tt/32hGXFQ

Telegram Moves to Protect Identity of Hong Kong Protesters

Telegram, a popular encrypted messaging app, will allow users to cloak their telephone numbers to safeguard Hong Kong protesters against monitoring by Chinese authorities, according to a person with...

from NDTV Gadgets - Latest https://ift.tt/2LeVHyw

Google Contract Workers Vote to Form a Union in the US

A group of contract workers for Google have voted to move forward with an effort to unionize, a potential chink in tech's carefully constructed armor against collective bargaining.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Uh5Qik

సాహో కలెక్షన్లు ఎంత రాబట్టిందో తెలుసా..

సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాహో తొలిరోజు రూ.23 కోట్ల వసూళ్లు రాబట్టింది. ముంబయి బాక్సాఫీస్ వద్ద రూ.24 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. తమిళ వెర్షన్‌లో రూ.11 కోట్లు రాబట్టింది. మలయాళ వెర్షన్‌కు సంబంధించి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే సాహోపై నెగిటివ్ ప్రచారం జరిగితే మాత్రం రెండు వారాలు కూడా సినిమా థియేటర్‌లో నిలవదని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే దగ్గర బెడిసికొట్టిందని చాలా మంది అన్నారు. ముంబయి, గుజరాత్, మరాట్వాడా ప్రాంతాల్లో సాహోకు మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో రెండు వేల ప్రింట్స్ ఆలస్యంగా వచ్చాయి. బాహుబలి తర్వాత హిందీలో బెస్ట్ డబ్డ్ వెర్షన్‌గా నిలిచింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవానికే విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని వాయిదా వేశారు. సాహో విడుదలకు ముందు మిషన్ మంగళ్, బాట్లా హౌస్ సినిమాలు విడుదలయ్యాయి. ఆ ప్రభావం సాహో మీదే పడే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ug4UL8

Twitter CEO and Co-Founder Jack Dorsey's Account Was Hacked

The account of Twitter CEO Jack Dorsey was hacked on Friday afternoon, sending public tweets and retweets including racial slurs and curse words to 4 million followers before Twitter secured the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZIiUOE

Saaho: ప్రభాస్ దొంగ అంటున్న బాలీవుడ్ నటి

భారీ అంచనాల మధ్య సాహో సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుడ్, బ్యాడ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది. అయితే సినిమా విడుదలైన రోజే వివాదంలో పడింది. సినిమాలోని ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ అనే పాటలో బ్యాక్‌గ్రౌండ్‌లో డిజైన్ మీకు గుర్తుందా? ఆ డిజైన్‌ను షైలో శివ్ సులేమాన్ అనే ఆర్టిస్ట్ రూపొందించినదట. ఈ విషయాన్ని షైలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. తాను రూపొందించిన అసలు డిజైన్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ డిజైన్‌ను షైలో 2014లో రూపొందించారట. తన క్రియేటివిటీని దొంగిలించి కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. దీనిపై బాలీవుడ్ నటి లీసా రే స్పందిస్తూ.. ‘ఇలా ఒకరి పనితనాన్ని దొంగిలించేవారికి వ్యతిరేకంగా నిలబడి ఖండించాల్సిన సమయం వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. భారీ సినిమాను తెరకెక్కించిన ఓ నిర్మాణ సంస్థ ఒకరి ఆర్ట్ వర్క్‌ను దొంగిలించడం కరెక్ట్ కాదు. దీనిని దొంగతనం అంటారు. ప్రపంచంలో ఎక్కడా వీటిని సహించరు’ ‘ఆర్ట్ వర్క్‌ను ఉపయోగించడానికి ముందు (నిర్మాణ సంస్థ) ఒక్కసారి కూడా షైలో అనుమతి తీసుకోలేదు. కనీసం ఆమె పనితనాన్ని వాడుకున్నందుకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. క్రియేటర్లను అందరూ దైవంగా భావిస్తారు. వారి ప్రతిభను దొంగలించకూడదు. మీ ఇంట్లోకి ఒక దొంగ చొరబడి మీ విలువైన వస్తువులను దొంగిలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి’ అని పేర్కొన్నారు. ఈ విషయంపై సాహో చిత్రబృందం స్పందించాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zAuO2B

Thursday 29 August 2019

Athiya Shetty: క్రికెటర్‌తో లింక్.. నటిని ఇరికించిన నిర్మాత

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె ఆథియా శెట్టి.. కేఎల్ రాహుల్‌కి మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత విక్రమ్ ఫడ్నిస్.. ఆథియాను ఆటపట్టించాలనుకున్నారు. ఆథియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘మీ జీవితంలోని టైమింగ్‌ను నమ్మండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై విక్రమ్ కామెంట్ చేస్తూ.. ‘ఆథియా.. ఈ మధ్యకాలంలో నువ్వు బాగా హైపర్ అయిపోతున్నావ్. కేఎల్ వద్దకు వెళ్దామా. అదే.. కౌలాలంపూర్’ అని పరోక్షంగా రాహుల్ గురించి కామెంట్ చేశారు. దాంతో ఆథియాకు ఒళ్లుమండింది. ‘నిన్ను బ్లాక్ చేయాల్సిన సమయం వచ్చింది’ అని సమాధానం ఇచ్చారు. విక్రమ్ అక్కడితో ఆగలేదు. ‘నేను అంపైర్‌కు ఫిర్యాదు చేస్తాను. నీ వికెట్ పడిపోయాక పెవిలియన్‌కు చేరుకోవాల్సిందే’ అంటూ ఆటపట్టించారు. తనపై వస్తున్న వదంతులపై రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను న్యూస్‌ పేపర్సే చదవను. కాబట్టి నా గురించి ఎవరేం రాస్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్‌గానే ఉంచుకోవాలని అనుకుంటున్నాను. నా దృష్టంతా క్రికెట్ మీదే ఉంది. ఒకవేళ నేను ప్రేమలో ఉంటే ముందుగా మీకే చెప్తాను’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZAjKAZ

Realme Q Is a Rebranded Realme 5 Pro, Tip Official Poster and Leaked Live Images

The official Realme Q teaser poster and leaked hands-on images of the phone suggest it is a rebranded version of the Realme 5 Pro.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Lj2EhT

ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. డప్పుల మోత, పాలాభిషేకం

ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. డప్పుల మోత, పాలాభిషేకం




from Telugu Samayam https://ift.tt/2HtKLvV

Sri Reddy: ‘సాహో’ని ఫ్లాప్ అంటున్నది ఆ హీరో ఫ్యాన్సే: పుల్ల పెట్టిందిగా!

దాదాపు రెండున్నరేళ్ల శ్రమ.. వందలాది కోట్లు.. స్టార్ క్యాస్టింగ్.. హాలీవుడ్ టెక్నీషియన్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు యువ దర్శకుడు సుజీత్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ‘రన్ రాజా రన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 26 ఏళ్ల అనంతపురం కుర్రాడి స్టఫ్ తెలుసుకుని పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చారు ప్రభాస్. రెండో చిత్రంతోనే స్టార్ దర్శకులు ఎవ్వరూ సాహసం చేశారు దర్శకుడు సుజీత్. సుమారు రూ. 350 కోట్లతో భారీ యాక్షన్ ప్యాక్డ్ మూవీని హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించారు. ఇక భారీ అంచనాలతో నేడు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్ టాక్ వస్తోంది. అయితే కొంతమంది ట్విట్టర్‌లో పనికట్టుకుని ‘సాహో’ ఫ్లాప్ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. Read Also: ఈ నెగిటివ్ ట్వీట్లను తన వివాదానికి ఆయుధంగా మార్చుకుంది వివాదాస్పద నటి . ‘సాహో’ మూవీ ఎలా ఉంది అంటూనే.. కొంతమంది ఈ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. వాళ్లు ఎవరో నాకు తెలుసు వాళ్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకే ఫ్యాన్స్ గొర్రెల్లారా? మారరా ఏంట్రా మీరు, ప్రభాస్ మూవీపై పడి ఏడుస్తున్నారు అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. అయితే ‘సాహో’ సినిమా బాగానే ఉంది అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్వీట్ చేస్తున్నారు. మరి అవి ఎందుకు కనిపించలేదో శ్రీరెడ్డికి. మొత్తానికి తన పోస్ట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసింది శ్రీరెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Lj29o1

How must govt use RBI's Rs 1.76 lakh crore

'The Jalan Committee has now provided very clear guidelines on how the (RBI's) balance sheet should be looked at, what kind of disclosures should be made, what are the principles on which the Contingency Risk Buffer should be maintained, what should be the revaluation reserves, and the market risk to the Contingency Risk Buffer.'

from rediff Top Interviews https://ift.tt/2MKJYLe

Waymo Urges US to 'Promptly' Remove Barriers to Self-Driving Cars

Automakers must currently meet nearly 75 auto safety standards for self-driving cars, many of them written under the assumption that a licensed driver is in command of the vehicle using traditional...

from NDTV Gadgets - Latest https://ift.tt/2L77e3Z

Dell Beats Profit Estimates on Higher Desktop Sales

Dell beat Wall Street profit estimates on Thursday, helped by higher demand for desktops, as well as a focus on more profitable contracts within its server unit in China.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Lkx57q

Watch the Trailer for Netflix's Bill Gates Docu-Series, Out in September

Netflix has released a trailer for the three-part Bill Gates documentary series that offers a look at the Microsoft co-founder. It comes across as a part-commercial for his charity Bill & Melinda...

from NDTV Gadgets - Latest https://ift.tt/2zwfsfx

LG Q70 With Hole-Punch Display, Dedicated Google Assistant Button Launched

LG Q70 is priced at KRW 5,48,900 ( roughly Rs. 32,500), will go on sale in Korea on September 6, and is listed to be available in a single Mirror Black colour option only.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PmJugw

'Hey, Google! Let Me Talk to My Departed Father.'

For decades, Silicon Valley futurists have sought to unchain humanity from the corporeal life cycle, viewing death as yet another transformational problem in need of a "life-altering" solution.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZA7yfL

Valve Said to Fight EU Antitrust Charges, 5 Videogame Publishers to Settle

Valve plans to fight EU antitrust charges of preventing cross-border trade, unlike five video game publishers which plan to settle the case.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PoQuJU

Saaho: ఫ్యాన్స్‌కు శ్రద్ధా కపూర్ వార్నింగ్

‘డై హార్డ్ ఫ్యాన్స్’ రచ్చ చేయడానికి సమయం ఆసన్నమైంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పైరసీ బాబులకు శ్రద్ధా వార్నింగ్ ఇచ్చారు. ‘వరల్డ్ సాహో డే వచ్చేసింది. చెమట, రక్తం ధారపోసి ఈ భారీ చిత్రాన్ని ఎంతో నిబద్ధతతో చిత్రీకరించాం. ఇదంతా కేవలం రెప్పపాటు సమయంలో జరిగిపోలేదు. మీ ప్రేమాభిమానాలతో ఎన్నో అవాంతరాలను ఛేదించి పూర్తిచేయగలిగాం. ఇప్పుడు ‘సాహో’ సినిమా డై హార్డ్ ఫ్యాన్స్‌ది. స్పాయిలర్స్‌ని స్ప్రెడ్ చేయకండి. సాహో సినిమాను మీ దగ్గర్లోని థియేటర్లలోనే చూడండి. పైరసీకి నో చెప్పండి. ఒకవేళ ఎవరైనాసినిమా పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే నేను ఇచ్చిన పైరసీ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించండి’ అని పేర్కొన్నారు. 2019లో విడుదలైన దాదాపు అన్ని బాలీవుడ్ చిత్రాలు పైరసీ బారిన పడినవే. సాహో సినిమాకు అలాంటి సమస్యలు ఎదురుకాకూడదని చిత్రబృందం అన్ని చర్యలను తీసుకుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించారు. ఇందులో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేశ్ మంజ్రేకర్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZBtAPk

ఖుష్బూ మేడమ్.. రజనీకాంత్ ఎలా ఉంటారో తెలీదా

సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. ఆమె తలైవా రజనీకాంత్‌నే గుర్తుపట్టలేకపోయారు. అసలేం జరిగిందంటే.. తన స్నేహితురాలితో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడ ఓ షాపింగ్ సెంటర్‌కు వెళ్లగా.. మొబైల్ బ్యాక్ కవర్స్ కనిపించాయి. కవర్‌పై తమీమ్ బొమ్మ ఉంది. ఆ డిజైన్ కాస్త చూడటానికి రజనీకాంత్‌ను పోలి ఉంది. దాంతో వెంటనే ఖుష్బూ ఆ ఫోన్ బ్యాక్ కవర్ ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘లండన్‌లోని ఆక్స్‌ఫోర్డ్ స్ట్రీట్‌లోని దుకాణంలో నాకు ఏం కనిపించిందో చూడండి.. మన సూపర్‌స్టార్ రజనీకాంత్’ అని పేర్కొంటూ.. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్‌ను కూడా ట్యాగ్ చేసింది. కానీ ఫోన్ కవర్ వెనక ఉన్నది తలైవా కాదు. తమీమ్. అది గుర్తించిన నెటిజన్లు.. ఖుష్బూని ఓ ఆటాడుకున్నారు. ‘చెన్నైలో ఉంటూ తలైవా ఎలా ఉంటారో కూడా తెలీదా?’ అంటూ తిట్టిపోశారు. తప్పు గమనించిన ఖుష్బూ వెంటనే ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ఓకే.. ఆయన మన రజనీకాంత్ కాదు. నన్ను సరిద్దిన స్నేహితులందరికీ ధన్యవాదాలు. తప్పుని ఒప్పుకుంటూ నేను, సరిదిద్దిన మీరు ఎదుగుతున్నాం. తప్పుల నుంచి నేర్చుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యురాలిగా వ్యవహరిస్తూనే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె చివరిగా పవన్ కల్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Zyldrx

Motorola One Action Goes on Sale in India Today at 12pm Via Flipkart

The Motorola One Action will go on sale for the first time in India today and will be up for grabs starting at 12pm noon via Flipkart

from NDTV Gadgets - Latest https://ift.tt/2HwOzg0

India Said to Woo Firms Like Apple to Capitalise on US-China Trade War

India is targeting companies including Apple, Foxconn, and Wistron with a charm offensive aimed at encouraging them to shift business out of trade war-hit China.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MJCNms

Apple to Supply Parts to Independent Repair Shops for First Time

Apple said on Thursday it will begin selling parts, tools and repair guides to independent shops to fix broken iPhone models.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zwDbfv

Jacqueline Fernandez: ‘సాహో’.. బ్యాడ్‌ బాయ్‌ భామ రూ. 2 కోట్లుకు న్యాయం చేసిందా?

థియేటర్స్‌లో ‘సాహో’ మేనియా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ థియేటర్స్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల కోలాహలంతో సందడిగా ఉంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా ఎలా ఉంది? ప్రభాస్ బాహుబలి రికార్డ్‌లను బ్రేక్ చేశాడా? సుజీత్ డైరెక్షన్ బాగుందా? యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? లాంటి చర్చలతో పాటు ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన శ్రీలంక సుందరి జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌‌పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘సాహో’ చిత్రంలో బాగా పాపులర్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే.. అది ఆమె ప్రభాస్‌తో ఆడిపాడిన బ్యాడ్ బాయ్ సాంగ్. ‘సాహో’ ప్రీ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. కాగా ఈ సాంగ్ కోసం ఈ భామ ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికంగా తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక్కసాంగ్‌కి రూ. 2 కోట్లా అంటూ చాలా మంది నోరెళ్లబెట్టారు. అయితే ఈ బ్యాడ్ బాయ్ సాంగ్‌ను వెండితెరపై చూసిన ప్రేక్షకులు అందచందాలకు ఫిదా అవుతున్నారు. తన అందచందాలతో అదరహో అనిపించింది జాక్వలిన్. తన ఒంపుసొంపుల వయ్యారాలతో మెలికలు తిరుగుతూ కనువిందు చేసింది. ప్రభాస్ పక్కన మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఆమెతో పాటు అందమైన మోడల్స్‌తో సాంగ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ పాటను బాలీవుడ్ కంపోజర్ బాద్‌షా స్వరపరిచారు. నీతి మోహన్‌తో కలిసి ఆయనే ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు. మొత్తానికి తీసుకుంటే తీసుకుంది కాని.. రూ. 2 కోట్లు వాటికి న్యాయం చేసిందనే అంటున్నారు సినీ అభిమానులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UmxHxG

Vishal: పెళ్లి ఆగిందా.. కాబోయే భార్య పోస్ట్ ఇది

విశాల్, అనీశాల వివాహం రద్దైందని చాలా కాలంగా వదంతులు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం అనీశా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా నుంచి డిలీట్ చేయడమే. పెళ్లి ఆగిపోయిందని ఎన్ని పుకార్లు వస్తున్నా వీరిద్దరూ స్పందించలేదు. అయితే విశాల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టారు అనీశా. ‘హ్యాపీ బర్త్‌డే స్టార్. నువ్వు స్టార్‌గా మెరవడానికే పుట్టావు. నీకు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. నాకు ఆ నమ్మకం ఉంది. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొంటూ విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే.. నడిగర్ సంఘానికి ఓ కార్యాలయం నిర్మించేంతవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అనీశాతో కూడా చర్చించానని ఇందుకు తాను కూడా ఒప్పుకుందని విశాల్ అన్నారు. అయితే ఇదే విషయంలో ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి పెళ్లిని రద్దు చేసుకున్నాయని కోలీవుడ్ వర్గాలు అన్నాయి. మొత్తానికి అనీశా ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది. వర్క్ పరంగా ప్రస్తుతం విశాల్ ‘యాక్షన్’ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా విశాల్‌కు జోడీగా నటిస్తున్నారు. ఆ తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరవాలన్ 2’ ‘ఇరుంబు థిరాయ్ 2’ చిత్రాల్లో నటిస్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UeDhSu

Saaho Out Now in India in Hindi, Tamil, Telugu, and Malayalam

The most expensive Hindi- and Telugu-language film of all time is here. Produced at a budget of Rs. 350 crores (about $51 million), Saaho is out now in cinemas across India in Hindi, Tamil, Telugu,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2L6vmnl

Prabhas Saaho: ‘సాహో’ హైలైట్స్.. స్టేడియంలో సిక్స్ బాదాడా?

‘సాహో’.. ఫీల్ గుడ్ మూవీకి ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటివాడు. కంటెంట్ కరెక్ట్‌గా ఉన్నా.. విజువల్ చాలా డిస్ట్రబింగ్‌గా ఉంటుంది అంటూ ట్రైలర్‌తో ఆసక్తిరేపి ప్రేక్షకుల్ని థియేటర్స్ వైపుకు తీసుకురాగలిగారు. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ఇంటర్నేషనల్ స్టార్‌గా మారారు . దీంతో ఆయన చిత్రాలకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టే ‘రన్ రజా రన్’ ఫేమ్ సుజీత్ ‘సాహో’ అనే భారీ ప్రాజెక్ట్‌కు మూవీని రూపొందించారు. యూవీ క్రియేషన్స్‌లో సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గురువారం అర్ధరాత్రి నుండి పలుచోట్ల ‘సాహో’ మూవీ ప్రదర్శితం కావడంతో సోషల్ మీడియాలో ‘సాహో’ మేనియా నడుస్తోంది. Read Also: ‘సాహో’ మూవీ హైలైట్స్.. ✦ అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి పాత్రలో ప్రభాస్‌ ✦ క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ పాత్రలో శ్రద్ధ కపూర్‌ ✦ గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథను అల్లిన దర్శకుడు సుజీత్. ✦ హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు. ✦ ఛేజింగ్స్ సీన్స్, చివరి ఇరవై నిమిషాల యాక్షన్ పార్ట్ హైలైట్ ✦ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్. ✦ క్లైమాక్స్ ట్విస్ట్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ✦ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ‘బ్యాడ్‌ బాయ్‌...’ సాంగ్ అదనపు ఆకర్షణ ✦ ప్రభాస్ రియల్ క్యారెక్టర్ బయటపడే ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ ✦ క్లైమాక్స్‌లో హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ ✦ కుదిరిన ప్రభాస్, శ్రద్ధా జోడీ.. లవ్ ట్రాక్ ఇంట్రస్టింగ్ ✦ వినోదానికి దూరంగా ‘సాహో’.. కామెడీ లేకపోవడం మైనస్ ✦ గ్రిప్పింగ్ తప్పిన స్క్రీన్ ప్లే.. ✦ ఆకట్టుకోలేకపోయిన సాంగ్స్


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zy6deE

'1.76 lakh cr transfer not an attack on RBI autonomy'

'90 per cent of Indian banks' deposits are retail in nature and this is one of the most important factors why Indian banks insulated from any global crisis,' says SBI chief economist Dr Soumya Kanti Ghosh

from rediff Top Interviews https://ift.tt/2NGIhOK

'NRC is more of an ethnic issue than a religious one'

'What I have heard is that more Hindus are excluded from NRC than the Muslims.'

from rediff Top Interviews https://ift.tt/2L6BcVL

‘సాహో’ ట్విట్టర్ రివ్యూ.. భయపెడుతోన్న ఆడియన్స్ టాక్!

బహుశా ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు ఈ స్థాయిలో హైప్ రాలేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకే పరిమితం. కొన్ని సినిమాలు దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. కానీ, ‘బాహుబలి’ తెలుగు సినిమా గమనాన్ని మార్చింది. పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ‘బాహుబలి’ సిరీస్ ద్వారా ప్రభాస్‌ నేషనల్ హీరో అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. అందుకే, ‘సాహో’ మొదటి నుంచి వార్తల్లో నిలిచింది. విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. విపరీతమైన బజ్ ఏర్పడింది. Also Read: సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఆ ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే నిజంగా భయమేస్తోంది. పాజిటివ్ కామెంట్ల కన్నా.. నెగిటివ్ ఫీడ్‌బ్యాకే ఎక్కువగా వస్తోంది. ఈ సినిమాకు రూ.350 కోట్లు ఎందుకు పెట్టారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టేంతగా కథ, కథనాలు దీనిలో ఏమున్నాయని అడుగుతున్నారు. Also Read: అయితే, కొంత మంది మాత్రం సినిమా చాలా బాగుందని.. భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ మూవీ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. సినిమాను ప్రభాస్ తన భుజస్కందాలపై మోశాడని కొనియాడుతున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ అట. అయితే పాటలు, రొటీన్ స్టోరీ, రన్‌టైమ్, పూర్ వీఎఫ్ఎక్స్ సినిమాకు మైనస్ అంటున్నారు. మొత్తం మీద ‘సాహో’ మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZECLy9

Wednesday 28 August 2019

Apple Says It's 'Eager' to Serve Customers at Its First India Retail Store

"We love our customers in India and we're eager to serve them online and in-store with the same experience and care that Apple customers around the world enjoy," Apple said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZxY0BN

Moto G8 Play Tipped to Feature MediaTek SoC, HD+ Screen, 4,000mAh Battery

According to an online report, the Moto G8 Play will come with features like a MediaTek SoC, HD+ screen, and a 4,000mAh battery.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UbI9b0

Watch Meryl Streep Take on Gary Oldman in Netflix's The Laundromat Trailer

Netflix has released a trailer for The Laundromat, Ocean's trilogy director Steven Soderbergh's next movie which follows a widow (Meryl Streep) who investigates an insurance fraud and ends up...

from NDTV Gadgets - Latest https://ift.tt/2LdfmPo

Apple Reportedly Fires Contractors Hired to Listen to Siri Recordings

As Apple takes the Siri 'grading' process in-house over privacy concerns, the company has reportedly laid off 300 contractors in Cork, Ireland.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MK94tN

RDX Love Teaser: సేఫ్టీలు వాడేస్తోన్న పాయల్.. మంచాలు విరిగిపోతున్నాయి!

‘‘RX 100’’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ బ్యూటీ కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. ఒక్క సినిమాతో పాయల్‌ ఎక్కడేలని క్రేజ్ సంపాదించేసింది. అయితే, ఆ తరవాత తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకునే పాత్ర మాత్రం పాయల్ చేయలేదు. కానీ, ‘‘RX 100’’ రేంజులో మరోసారి వెండితెరపై అందాల ఆరబోతకు, రొమాన్స్‌కు సిద్ధమైపోయింది. పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమాను విజయవాడలో ప్రారంభించారు. విజయవాడ, పోలవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటిం గ్ జరిపారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. Also Read: టీజర్ పిచ్చ హాట్‌గా ఉంది. అడల్ట్ కాంటెంట్‌ను బాగా చొప్పించారు. పాయల్ రాజ్‌పుత్ అయితే మరోసారి రెచ్చిపోయింది. డైలాగులు కూడా చాలా పచ్చిగా ఉన్నాయి. ‘‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. తప్పదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాలి’’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఈ టీజర్‌లో ‘సేఫ్టీ’ అనే పదం ఎక్కువగా వినిపించింది. ఆఖర్లో ‘‘మీరెప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా?’’ అంటూ పాయల్ ప్రశ్నించింది. అలాగే మంచాన్ని కూడా విరగ్గొట్టారు. మొత్తంగా చూస్తే ఈ టీజర్ ఒక బూతు బొమ్మను తలపిస్తోంది. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ఈ టీజర్‌ను కట్ చేశారో.. లేదంటే సినిమా మొత్తం ఇలానే ఉంటుందో తెలీదుకానీ, టీజర్‌ను మాత్రం అడల్ట్ కంటెంట్‌తో నింపేశారు. కాగా, ఈ చిత్రంలో వీకే నరేష్, నాగినీడు, ఆదిత్య మీనన్, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు. పరశురామ్ డైలాగులు రాశారు. రథన్ సంగీతం సమకూర్చారు. గణేష్ స్వామి సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zshFbJ

Gunjan Saxena: శ్రీదేవి కుమార్తె రెండో సినిమా ఫస్ట్‌లుక్

తొలి చిత్రం ‘ధడక్’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వి. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి ‘గుంజన్ సక్సేనా’. ‘ది కార్గిల్ గర్ల్’ అన్నది క్యాప్షన్. ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితాధారంగా ఈ సినిమా రాబోతోంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ విడుదలయ్యాయి. పేపర్ ఫ్లైట్‌ను ఎగరవేస్తున్నట్లు‌గా లుక్‌ను డిజైన్ చేశారు. నెటిజన్లను ఈ లుక్ చాలా ఆకట్టుకుంటోంది. కార్గిల్ యుద్ధం సమయంలో గాయపడిన వారిని గుంజన్ తన విమానంలో తరలించి వారి ప్రాణాలను కాపాాడారు. ఈ కథ ఆధారంగా శరణ్ శర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ కపూర్.. జాన్వి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. జాన్వితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని, తనను ఎంతో గౌరవంగా చూసుకుంటుందని పంకజ్ కపూర్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చ్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు జాన్వి ‘రూహీ అఫ్జా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె రాజ్‌కుమార్ రావుకు జోడీగా నటిస్తున్నారు. మరోపక్క జాన్వి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PlXtDn

Apple Said to Be Poised to Start Online Sales in India After Eased Rules

Apple is poised to start online sales of its devices in India within months, a person familiar with the matter told Bloomberg.

from NDTV Gadgets - Latest https://ift.tt/2L3I2LO

Honor 20S to Launch on September 4, Teaser Poster Reveals Design Details

Honor 20S is seen to sport triple rear cameras aligned vertically, a gradient panel finish, and no rear fingerprint sensor is in sight on the rear panel.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zuyXoC

shraddha srinath: నాకు పిల్లలు వద్దు

తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించే నటీమణుల్లో ఒకరు. ఆమె కీలక పాత్రలో నటించిన నేర్కొండ పార్వాయ్ సినిమా విజయవంతంగా దూసుకెళుతోంది. ఇది మీటూ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో లైంగిక వేధింపులపై మరోసారి ఓ ఇంటర్వ్యూలో గళం విప్పారు శ్రద్ధ. ‘మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఇప్పటికీ కొందరికి అవగాహన లేదు. రేప్ కేసులనే లైంగిక వేధింపులు అనుకుంటున్నారు. మనసులో దురాలోచన పెట్టుకుని అమ్మాయికి దగ్గరవ్వాలని చూసినా అది నేరమే అవుతుంది. ఇలాంటి సంఘటనలు ఆడపిల్లలకు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతుంటారు. సొసైటీ ఏమనుకుంటుందో, అమ్మా ానాన్న ఎలా రియాక్ట్ అవుతారోనని భయపడుతుంటారు’ ‘ఓ అమ్మాయికి ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఎక్కడ చేతులేశారు? ఎప్పుడు జరిగింది? వంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి విషయాల్లో త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. మహిళల జీవితాల్లో మార్పులు జరుగుతున్నాయి కానీ మహిళలపై ఉండే ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదు’ ‘మా అమ్మమ్మకు 15 మంది పిల్లలు ఉన్నారు. మా అమ్మకు ఇద్దరు సంతానం. నాకు అసలు పిల్లలే వద్దు. ఇది పూర్తిగా నా నిర్ణయం. నా జీవితం నా ఇష్టం. ఈ విషయంలో నన్ను ఎవ్వరూ ప్రశ్నించకూడదు. కేవలం నాకున్న నాలెడ్జ్, ఎడ్యుకేషన్ పరంగానే నన్ను జడ్జ్ చేయాలని తప్ప నా సొంత నిర్ణయాల్లో కలగజేసుకోకూడదు’ అని చెప్పుకొచ్చారు శ్రద్ధ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UaXUPF

'We need India-centric solutions, not Harvard-centric'

'The government is sincerely working on employment generation. Unfortunately, they are depending on these people from Harvard. Their wrong policies are killing jobs. The government has to come out of the Western framework on which they depend upon a lot.'

from rediff Top Interviews https://ift.tt/2HwB4ga

Fitbit Versa 2 With Amazon Alexa, Fitbit Premium Subscription Launched

Fitbit on Wednesday launched its latest smartwatch, Versa 2, adding Amazon.com's voice assistant Alexa.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zrPc5X

CamScanner App Booted From Google Play After Malware Discovery

Google Play Store has removed the CamScanner OCR app after Kaspersky researchers discovered malware in the app's recent versions.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PhTYgZ

How Joker Director Sold Actor, Studio on His Vision for DC Villain

Joker director Todd Phillips had a tough one year selling his mature take on the iconic DC Comics villain to Warner Bros. It also took him several months to convince Joaquin Phoenix to play the role.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zrRXnE

Huawei Said to Plan High-End Phone Launch Under Cloud of Google Ban

Huawei is set to unveil its new Mate 30 line of phones in September in Munich, according to a source familiar with the matter.

from NDTV Gadgets - Latest https://ift.tt/2LgXe78

కారు అమ్మేసి.. రిక్షాలో షూటింగ్‌కు..

చేతిలో డబ్బులేక, కడుపునిండా తినలేక అవకాశాల కోసం రాత్రింబవళ్లు ఎంతో కష్టపడిన సెలబ్రిటీల గురించి మనం వినే ఉంటాం. కానీ బుల్లితెర నటిగా రాణిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ కూడా మధ్య తరగతి జీవితాన్ని గడుపుతున్నారు . హిందీలో ‘రంగ్ బదల్తీ హై ఓధానీ’, ‘చంద్రమౌర్య’ అనే సీరియల్స్‌లో నటించిన యశశ్రీ.. ఇటీవల తన ఖరీదైన కారును అమ్మేశారు. డబ్బులు అవసరమై ఆమె కారు అమ్మేయలేదండోయ్.. సాధారణ ప్రజలు గడుపుతున్న జీవితాన్నే తాను అనుభవించాలనుకున్నారు. అందుకే కారు అమ్మేసి రోజూ షూటింగ్ స్పాట్స్‌కి ఆటోలో వెళుతున్నారు. ఇంతకీ యశశ్రీకి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. ఓసారి వాల్టర్ అనే తన స్నేహితుడు డెన్మార్క్ నుంచి భారత్‌కు సైకిల్‌పై వచ్చాడట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆటో బుక్ చేసుకుని ఆగ్రా చూడటానికి వెళ్లారు. వాల్టర్ తిరిగి డెన్మార్క్ వెళ్లేటప్పుడు యశశ్రీకి ఓ ఆటో రిక్షాను కానుకగా ఇచ్చి వెళ్లారు. దాంతో తన వద్ద ఉన్న ఖరీదైన కారును అమ్మేసి రోజూా ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా అందులోనే వెళుతూ ఊరంతా చుట్టేస్తున్నారు. దీని గురించి యశశ్రీ మాట్లాడుతూ.. ‘నేనో నటిని కాబట్టి ఖరీదైన కారులోనే ప్రయాణించాలని నాకు చాలా మంది సూచించారు. నేను ఆటో నడుపుకుంటూ వెళ్లేటప్పుడు జనాలు నోరెళ్లబెట్టుకుని చూస్తుంటారు. హరికొందరైతే నేను పిల్లల్ని ఎక్కించుకుని స్కూల్ వద్ద దింపడానికి వెళుతున్నానేమో అనుకుంటున్నారు’ ‘నా స్నేహితులైతే నాకు పిచ్చి పట్టిందని అంటుంటారు. ఎవరేమన్నా నేను సెల్ఫ్ మేడ్ పర్సన్‌ని. నా మనసుకు నచ్చిందే చేసుకుంటూపోతాను. ఏదేమైనా చాలా మందికి నేను ఇలా ఆటోలో ప్రయాణించడం చాలా నచ్చింది. అందుకు నన్ను మెచ్చుకుంటున్నారు కూడా’ అని చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HyQT5U

ప్రభాస్ ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనున్న రామ్ చరణ్!

దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో నిర్మించిన మల్టీప్లెక్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు (ఆగస్టు 29న) ప్రారంభించబోతున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో కూడిన థియేటర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘సాహో’ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థకు చెందిన ‘వి సెల్యులాయిడ్’ ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించింది. ‘వి ఎపిక్’ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్.. సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం వద్ద చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన ఉంది. రూ.40 కోట్ల వ్యయంతో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. Also Read: ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రంతో ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్‌‌లో ప్రదర్శనలు మొదలుకానున్నాయి. ఈ మల్టీప్లెక్స్‌ను ‘సాహో’ విడుదలకు ఒక్కరోజు ముందు అంటే గురువారం రామ్ చరణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ వద్ద రామ్ చరణ్‌కు స్వాగతం పలుకుతూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. యూవీ క్రియేషన్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌‌కు కూడా షేర్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రభాస్ థియేటర్ ఓపెనింగ్‌కు రామ్ చరణ్ వస్తున్నారనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన స్క్రీన్‌తో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ఈ థియేటర్‌లో 656 సీట్ల సామర్థ్యం ఉంది. 3డీ సౌండ్‌ సిస్టమ్‌ ఈ థియేటర్‌ ప్రత్యేకత. ఇప్పటి వరకు 106 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్‌లు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఆ కోవలో ఇది మూడోదని, ఆసియాలో రెండోదని థియేటర్‌ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇందులోనే ఒక్కోటి 170 సీట్ల సామర్థ్యంతో మరో రెండు స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలియజేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/344YVgA

Facebook Acknowledges Flaw in Messenger Kids App

Facebook acknowledged a flaw in its Messenger Kids app, weeks after two US senators raised privacy concerns about the application.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ld2wAv

Apple Apologises Over Siri Privacy and Will No Longer Retain Audio Recordings

Apple apologised for privacy mishaps surrounding its Siri voice assistant and said that it would no longer retain audio recordings of Siri interactions.

from NDTV Gadgets - Latest https://ift.tt/323uCoO

'मैं इतनी नर्वस हूं, कि ख़ुद को एक कमरे में बंद कर लेने का मन कर रहा है!'

'मेरे पिता का इंडस्ट्री में नाम होने के बावजूद मुझे कोई बहुत बड़ा डेब्यू नहीं मिला था।'

from rediff Top Interviews https://ift.tt/30K7F9K

స్పెయిన్‌లో నాగ్ బర్త్‌డే.. మావయ్య కోసం సమంత ప్రత్యేక ఏర్పాట్లు

టాలీవుడ్ మన్మథుడు, అభిమానుల కింగ్ అక్కినేని నాగార్జున నేడు (ఆగస్టు 29న) 60వ ఏట అడుగుపెట్టారు. అయితే, ఈ పుట్టినరోజు వేడుకను ఆయన అభిమానుల మధ్య జరుపుకోవడంలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య స్పెయిన్‌లో జరుపుకుంటున్నారు. సతీమణి అమలతో కలిసి బుధవారం ఉదయం నాగార్జున స్పెయిన్ వెళ్లారు. నాగార్జున కన్నా ముందుగానే ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్.. కోడలు సమంత, మరికొంతమంది కలిసి అక్కడికి వెళ్లారు. స్పెయిన్‌లోని ఇబిజా కాల్మాలో నాగ్ బర్త్‌డే వేడుక జరగనుంది. రెండు రోజుల క్రితమే నాగచైతన్య, సమంత, అఖిల్ ఇబిజా కాల్మా చేరుకున్నారు. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మావయ్య పుట్టినరోజు కోసం సమంత ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని తెలిసింది. సుమారు వారం రోజులపాటు నాగార్జున తన కుటుంబ సభ్యులతో స్పెయిన్‌లో విహరించనున్నారు. సెప్టెంబర్ 6న నాగార్జున దంపతులు ఇండియాకు తిరిగొస్తారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. Also Read: కాగా, నాగార్జున ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ 3 హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘బిగ్ బాస్’ షోలో ప్రతి శని, ఆదివారాల్లో నాగార్జున కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు రోజులు హౌస్‌మేట్స్‌తో నాగార్జున మన టీవీ ద్వారా మాట్లాడతారు. అయితే, రాబోయే రెండు వారాలకు నాగార్జున తన షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారట. స్పెయిన్ నుంచి రాగానే నేరుగా ‘బిగ్ బాస్’ షూటింగ్‌లో నాగార్జున పాల్గొంటారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PlEhWm

60 ఏళ్ల మన్మథుడు.. హ్యాపీ బర్త్‌డే కింగ్

నాగార్జున క్లాస్ హీరో!.. ఎవరన్నారా మాట?.. ‘గీతాంజలి’ చూసినోళ్లు!.. వారెవరూ ‘హలోబ్రదర్’ చూడలేదా?.. ఐతే నాగ్ మంచి కామెడీ హీరో!.. ‘మాస్’ చూడలేదా?.. సరే నాగ్ మాస్ హీరో!.. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ బాధ పడతారేమో?.. ఐతే నాగ్ క్లాసికల్ హీరో!.. అట్టాకాదు గాని ఇంకో మాట చెప్పు!.. నాగ్ ‘ఆల్ రౌండర్’..! అంతేగా, అంతేగా. కింగ్ ఒక జోనర్‌కు పరిమితం చేయలేం. ఎందుకంటే ఆయన చేయని జోనర్ లేదు. మాస్, క్లాస్, డివోషనల్, రొమాన్స్, యాక్షన్, సోషల్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్, పాట్రాయిటిక్.. వీటిలో నాగ్ టచ్ చేయని జోనర్ లేదు. రికార్డులు, కలెక్షన్లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నాగార్జున. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు. అక్కినేని సామ్రాజ్యాన్ని విస్తరించారు. టాలీవుడ్‌కి ఉన్న మూడు మూలస్తంభాల్లో ఒకటిగా నిలిచారు. ఇప్పటికీ 30 ఏళ్లు దాటిన మన్మథుడిలా కనిపిస్తోన్న నాగార్జున 60వ ఏట అడుగుపెట్టారు. నేడు (ఆగస్టు 29న) తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమ హీరో పుట్టినరోజు వేడుకలను అక్కినేని అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరపడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ట్విట్టర్‌లో #HBDKingNagarjuna హ్యాష్‌ట్యాగ్‌తో నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు కింగ్‌ను ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్లు చేస్తున్నారు. Also Read:

‘విక్రమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగార్జున.. ‘మజ్ను’, ‘గీతాంజలి’ సినిమాలతో లవర్ బోయ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆ తరవాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో నాగ్ అసలు సిసలు మాస్ హీరో‌గా మారారు. ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇక ఆ తరవాత నాగార్జున వెనుదిరిగి చూడలేదు. ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’, ‘నువ్వు వస్తావని’, ‘ఆజాద్’, ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘శివమణి’, ‘నేనున్నాను’, ‘మాస్’, ‘శ్రీరామదాసు’, ‘కింగ్’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’, ‘దేవదాస్’.. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు నాగార్జున. టాలీవుడ్‌లో ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన హీరో నాగార్జున అంటే అతిశయోక్తికాదు. నాగ్ చేసినన్ని ప్రయోగాలు ఏ హీరో చేయలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు 91 సినిమాల్లో నటించిన నాగార్జున సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. కుమారులు నాగచైతన్య, అఖిల్‌లకు గట్టిపోటీనిస్తున్నారు. ఇంకో విషయం.. తెలుగు సినీ పరిశ్రమలో నాగార్జున పరిచయం చేసిన దర్శకులే అత్యధికం. మొత్తం 39 మంది కొత్త దర్శకులను నాగార్జున పరిచయం చేశారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటారు నాగ్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. నాగార్జునను ఆదర్శంగా తీసుకొని ఆ తరవాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని టెలివిజన్ ప్లాట్‌ఫాంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం నాగ్ ‘బిగ్ బాస్’ షోను విజయవంతంగా నడిపిస్తు్న్నారు. ఎంత పెద్ద హీరో అయినా, ఎన్ని కోట్లకు అధిపతి అయినా నాగార్జున ఎప్పటికీ ఒదిగే ఉంటారు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. టాలీవుడ్ కింగ్, నిత్య మన్మథుడు అక్కినేని నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UbnV1e

Want to earn 4.5% more than what your SIP earns?

'Investors buy more when markets are cheap and sell when markets are expensive and the same gets replicated in our SmartSIP while keeping all the discipline of SIPs,' says Omkeshwar Singh, head, RankMF, about their flagship scheme.

from rediff Top Interviews https://ift.tt/2L2jQJI

Redmi Note 8 Series, Redmi TV, RedmiBook 14 Refresh Set to Launch Today

Xiaomi is all set to launch its Redmi Note 8 series, Redmi TV, and refreshed RedmiBook 14 laptop today in China.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Zxbqyb

Tuesday 27 August 2019

Samsung Galaxy M30s Renders Leaked, Galaxy A70s Spotted on Wi-Fi Alliance

Samsung Galaxy M30s case renders suggest triple rear camera setup at the back, and a rear fingerprint sensor as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Zx1moO

Thor: Ragnarok Director Taika Waititi Said to Join The Suicide Squad

Thor: Ragnarok director Taika Waititi is reportedly in talks to join the cast of The Suicide Squad, writer-director James Gunn's soft reboot / sequel to the original DC Comics film.

from NDTV Gadgets - Latest https://ift.tt/2U8zVQW

Realme XT First Impressions

Realme continues its aggressive product launch streak with the new Realme XT, which boasts of being the world's first phone with a 64-megapixel camera

from NDTV Gadgets - Latest https://ift.tt/2HtDgFi

Microsoft Hosting an Event on October 2, New Surface Devices Expected

Microsoft has sent out invites for a press event in October where the company is expected to be talking about its next Surface-branded devices.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MH15xr

కూతురిని చూసి ఏడ్చేసిన స్టార్ హీరో

‘కేజీఎఫ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డం సంపాదించుకున్న నటుడు యశ్. అభిమానులకు ఆయన ఎంత పెద్ద హీరో అయినా... ఆయనా ఓ బిడ్డకు తండ్రే. కొన్ని నెలల క్రితం దంపతులకు పండింటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. పాపకు ఐరా అని పేరు పెట్టారు. అయితే ఇటీవల యశ్ దంపతులు తమ కుమార్తెకు చెవులు కుట్టించే వేడుకను ఏర్పాటుచేశారు. పాపకు చెవులు కుట్టిస్తుంటే నొప్పి భరించలేక ఏడ్చేసింది. అది చూసి యశ్ కూడా కంటతడి పెట్టేసుకున్నారట. ఈ విషయాన్ని ఆయన భార్య రాధికా పండిత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఐరాకు చెవులు కుట్టించాం. ఇలాంటి సమయంలో ప్రతీ తల్లిదండ్రులు ఎంతో ఉద్వేగానికి లోనవుతారు. యశ్ ఐరాను చూసి కన్నీరుపెట్టేశారు. రాక్‌స్టార్ కళ్లలో నీళ్లు చూడటం అదే మొదటిసారి. అప్పుడే నాకు తెలిసింది ఈ బంధాలు ఎంత విలువైనవో. కంగారుపడకండి. ఇప్పుడు తండ్రీ కూతుళ్లు ఇద్దరూ బాగానే ఉన్నారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2లో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ చాప్టర్ 2ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. మొదటి సినిమా రికార్డులకు ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Lbtt7H

Netflix Gives Martin Scorsese's The Irishman Brief Theatre Run

The Irishman will appear in select US theatres for 26 days before its global Netflix release on November 27, the company said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zspMVH

Himesh Patel Said to Join Christopher Nolan's Tenet, Ahead of Filming in India

Christopher Nolan's next movie Tenet has reportedly cast Himesh Patel (Yesterday) in an undisclosed role. Patel's casting comes just as Tenet prepares for its reported India filming schedule in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZAWrHg

Redmi Note 8 Pro Full Specifications Leaked Ahead of Tomorrow's Launch

The table suggests that the Redmi Note 8 Pro will come with Android 9 Pie, Helio G90T SoC, up to 128GB storage, 4,500mAh battery, and weighs 199 grams.

from NDTV Gadgets - Latest https://ift.tt/2L2lGuh

Oppo Set to Make India a Global Export Hub

Oppo that is currently producing close to 50 million units and aims to double the capacity to 100 million units by 2020 will make India a global export hub, Sumit Walia, Vice President, Product and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2L8s9m8

Realme to Launch New Q Series Phones in China on September 5

Realme has confirmed that an all-new Q-series of phones will debut on September 5 in China.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ub7DFK

నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ చూశారాా

‘కిల్ బిల్ అంటే రసీదును చంపు’.. ఇలాంటి ట్రూ ట్రాన్స్‌లేషన్‌ని ఎక్కడైనా చూశారా? ఇది నేచురల్ స్టార్ చేసిన ట్రాన్స్‌లేషన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో నాని పెన్సిల్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇంగ్లిష్ సినిమాలు చూసి వాటిలోని డైలాగాలను తెలుగులోకి ఫన్నీగా ట్రాన్స్‌లేట్ చేస్తుంటాడు. రివెంజ్ స్టోరీలు రాసే పాత్ర ఆయనది. ఈ నేపథ్యంలో ఓరోజు అనుకోకుండా నలుగురు మహిళలు, ఓ చిన్నారి నానిని వెతుక్కుంటూ వెళ్తారు. అతనితో కలిసి ఒక్కొక్కరిపై పగలు తీర్చుకుంటూ ఉంటారు. ట్రైలర్లో.. ‘ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయచేయగలిగే ఒకే ఒక్క పవరఫుల్ వెపన్ అమ్మాయి’ అని నాని హీరోయిన్‌ను చూసి అంటాడు. దాంతో వెనకే ఉన్న నటి లక్ష్మి ‘నేను వెళతా’ అనడం నవ్వులు పూయిస్తోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LdrAHF

Ex-Google Engineer Charged in in Self-Driving Trade Secrets Case

Anthony Levandowski, who worked for Google parent company Alphabet's Waymo unit, downloaded thousands of files from Waymo servers as he was leaving the company in 2015.

from NDTV Gadgets - Latest https://ift.tt/2L1l5Jh

BSNL's New Rs. 96, Rs. 236 Prepaid Plans Offer 10GB of Daily 4G Data: Report

BSNL has reportedly launched two new STVs – priced at Rs. 96 and Rs. 236. Both these plans offer huge data benefit of 10GB per day of 4G data.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ziZWDI

RRR: రాజమౌళి ఫొటోపై తారక్ కామెంట్

ఎప్పుడో కానీ తారక్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపించవు. ఆయన ఏదో ఒకటి పోస్ట్ చేయకపోరా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో తారక్ జక్కన్న ఫొటోతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. రాజమౌళి సెట్స్‌లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. ఈ ఫొటోకు తారక్ ఇచ్చిన క్యాప్షన్ హైలైట్‌గా నిలిచింది. ‘మ్యాన్ బిఫోర్ ది స్టార్మ్’ అని తారక్ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా రెండో షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. Read More: అక్టోబర్ 22న సినిమాలో తారక్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. డీవీవీ దానయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చెర్రీకి జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. తారక్ పాత్రకు జోడీగా ఇంకా వెతకాల్సి ఉంది. ఇప్పటికే ఓ బ్రిటిష్ నటిని సినిమాలో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2020, జులై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LgU5V1

Google Job Search Tool Faces EU Investigation

EU regulators are checking Google for Jobs to see if the company unfairly favours its fast-growing tool for searching job listings, Europe's antitrust chief said on Tuesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NxkhgV

Qualcomm Targets Wi-Fi Market in Push to Expand Beyond Phones

Qualcomm on Tuesday announced a new range of Wi-Fi chips designed to work with Wi-Fi 6, the newest version of the technology and one that Qualcomm hopes will help boost sales of its separate 5G chips.

from NDTV Gadgets - Latest https://ift.tt/327Ea1T

Facebook Rolls Out Local Emergency Alerts Feature in the US

Facebook announced on Tuesday that it was rolling out a tool that aims to provide users with potentially life-saving information in emergencies.

from NDTV Gadgets - Latest https://ift.tt/322jgRQ

ఆ ఇద్దరు భామలు కావాలంటున్న సల్లూభాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఎందరో నటీమణులను బాలీవుడ్‌కు పరిచయం చేసి వారికి కెరీర్‌ను అందించారు. వారిలో కొందరు సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తుంటే మరికొందరి కెరీర్ ఒక సినిమాకే పరిమితం అయిపోయింది. వారిలో డైసీ షా ఒకరు. సల్మాన్ ‘జైహో’ సినిమాలో డైసీకి అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా డైసీకి బ్రేక్ ఇవ్వలేకపోయింది. అయితే ప్రస్తుతం సల్మాన్ ‘ఇన్‌షా అల్లా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఆలియా భట్‌ను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణను ప్రస్తుతానికి వాయిదా వేశామని సల్మాన్, భన్సాలీ ఇటీవల ప్రకటించారు. అయితే సినిమాను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇందుకు కారణం సల్మాన్ మరో ఇద్దరు భామలను సినిమాలో ఎంపిక చేసుకోవాలని భన్సాలీని డిమాండ్ చేయడమేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. డైసీ షా, వలూషా డిసౌజాలను కూడా సినిమాలో పెట్టుకుంటే బాగుంటుందని సల్మాన్ అభిప్రాయం. అది భన్సాలీకి నచ్చలేదని అందుకే చిత్రీకరణ వాయిదా వేశారని తెలుస్తోంది. మరో కారణం ఏంటంటే.. తనకు 100 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వాలని సల్మాన్ భన్సాలీని కోరారట. తాను అంత ఇచ్చుకోలేనని భన్సాలీ చెప్పడంతో సల్మాన్‌కు కోపం వచ్చిందని సినిమా వాయిదా పడటానికి ఇది కూడా ఒక కారణమేనని బీటౌన్ టాక్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30EPhPB

ఆమె నన్ను కొట్టినందుకు బాధలేదు : ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’ పుణ్యమా అని అంతర్జాతీయ స్థాయిలో పేరు మారుమోగిపోతోంది. అయితే ఇటీవల ప్రభాస్ ‘సాహో’ సినిమా చిత్రీకరణను ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా.. అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారి కోసమని ప్రభాస్ ఎంతో ఓర్పుతో ఫొటోలకు పోజులిచ్చారు ఆ సమయంలో ఓ యువతి ప్రభాస్ తనతో ఫొటో దిగాడన్న ఆనందంతో ‘డార్లింగ్’ చెంపపై సున్నితంగా కొట్టింది. దాంతో ప్రభాస్ కొంత షాకైనా నవ్వి ఊరుకున్నారు. దీని గురించి ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘అలాంటి చేష్టలు నాపై ప్రేమతోనే చేస్తుంటారు. ఆమె కొట్టినందుకు నేనేమీ బాధపడలేదు. నన్ను కలవకుండా ఆరాధిస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు. వారందరికీ నేను రుణపడి ఉంటాను’ అని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్.. ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిరోజే సినిమా రూ.50 కోట్ల బడ్జెట్‌ను రాబడుతుందని సినీ విశ్లేషకుల అంచనా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HsDFYk

యోగిబాబుకు నిత్యానంద నోటీసులు

యోగిబాబు మంచి కమెడియన్‌గా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన హాస్యనటుడిగా నటించిన చిత్రం ‘పప్పీ’. ఈ సినిమాలో యోగిబాబు వివాదాస్పద బాబా స్వామి పాత్రను పోషించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌లో యోగిబాబు నిత్యానంద పాత్రను పోషించారు. తన వద్దకు వచ్చే భక్తులను నమ్మించి మోసం చేస్తున్నట్లుగా ఆ పాత్ర ఉందని నిత్యానంద భావించారు. దాంతో యోగిబాబుతో పాటు ‘పప్పీ’ చిత్రందానికి నోటీసులు పంపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ పాత్ర ఉందంటూ ఇప్పటికే ఓ హిందూ సంఘం చిత్ర బృందంపై కేసు వేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై దర్శకుడు నత్తు స్పందిస్తూ.. తాము ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని, సినిమాలో యోగిబాబు నిత్యానందను ఆరాధించే వ్యక్తిగా కనిపించనున్నారని తెలిపారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషసల్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నత్తూ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MFqV4U

'I can't imagine how A-list actors manage their lives'

'Sometimes, I wish someone would tell me that this will happen at this point in time, so I know how my life will be. I don't know what my evening is like. I don't know what my tomorrow will be like. The uncertainty sometimes takes a toll on me.'

from rediff Top Interviews https://ift.tt/2MGQW3P

'The ball is now in industry's court to deliver'

Is the automobile sector in India going through a huge crisis right now?

from rediff Top Interviews https://ift.tt/2UiL3ep

Oppo Reno 2 to Launch in India Today: How to Watch Live Stream

Oppo Reno 2 is all set to launch in India today, and it may come in multiple variants as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zrl9LA

Flipkart Grand Gadget Days Offers Discounts on Laptops, Tablets, More

Portable thin and light laptops from companies like Asus and Acer are priced at Rs. 33,990. Wearables are listed from Rs. 1,299, and 1.5TB Hard Disks start from Rs. 3,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Hv8MTo

26ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో విజయశాంతి?

తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి-విజయశాంతి జోడీకి హిట్ పెయిర్‌గా పేరుంది. 1990ల్లో వారిద్దరు కలిసి నటిస్తున్నారంటూ ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. యుద్ధభూమి, యుముడికి మొగుడు, కొండవీటి దొంగ, సంఘర్షణ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, మంచిదొంగ, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం.. వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో వీరిద్దరు నటించారు. 1993లో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు తర్వాత చిరు-విజయశాంతి మళ్లీ కలిసి నటించలేదు. ఆ తర్వాతి కాలంలో రాజకీయాల్లో చేరడంతో ఆమె నటనకు దూరమయ్యారు. మరోవైపు చిరంజీవికి కూడా పొలిటికల్ ఎంట్రీ కలిసి రాకపోవడంతో తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయారు. ‘ఖైదీ నం.150’తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు ‘సైరా’తో బాక్సీఫీసును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ‘సైరా’ తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు.. ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ మెగా అభిమానులకు కిక్కిస్తోంది. విజయశాంతి ప్రస్తుతం మహేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరూ’


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2U5HA2x

Realme XT Teaser Image Shows Design, Launch Teased for September 4

Realme has revealed the first look of its upcoming phone, the Realme XT, which might be launched in China on September 4.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZrZRw6

Original Google Chromecast's Major Updates Come to an End

The original Google Chromecast, now six years old, is no longer receiving major updates, and Google has only committed to delivering bug and security fixes for it.

from NDTV Gadgets - Latest https://ift.tt/345oG0v

వార్ ట్రైలర్: దుమ్మురేపుతున్న హృతిక్, టైగర్ ష్రాఫ్ యాక్షన్

బాలీవుడ్ సూపర్‌స్టార్స్ , టైగర్ ష్రాఫ్ తొలిసారి ‘వార్’ చిత్రంతో వెండితెరపై సందడి చేయనున్నారు. ఒకరు ప్రతినాయకుడి పాత్రలో మరొకరు అతన్ని పట్టుకునే పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర‌్‌ను చిత్రందం విడుదల చేసింది. విభిన్న గెటప్స్‌లో అందరినీ చంపేస్తుంటాడు హృతిక్. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు టైగర్‌ను రంగంలోకి దింపుతారు. కానీ హృతిక్ కూడా ఇందులో పోలీసు అధికారేనని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. సినిమాలో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Zt2Pk4

Monday 26 August 2019

Massive Asteroid Set to Pass by Earth Next Month

A new asteroid is set to fly past Earth in September. Dubbed as Asteroid 2000 QW7, it will come as close as 5.3 million kms to Earth.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NyGxH7

Facebook's New Thread App to Take on Snapchat: Report

In a fresh assault on Snapchat, Facebook is reportedly developing a new messaging app called Threads.

from NDTV Gadgets - Latest https://ift.tt/2PenHrb

Baidu Passes Google to Become Amazon's Top Smart-Speaker Rival

Baidu overtaking Google, while "no small feat," is a result of the company's sole and aggressive focus on the fast-growing China market.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KWtZYu

'Pakistan will find ways to keep you busy'

'Not only in Kashmir, but in the rest of the country.'

from rediff Top Interviews https://ift.tt/2Zmls9l

Redmi Note 8, Redmi Note 8 Pro Price and Variants Leaked

Xiaomi has given the first official look at the Redmi Note 8's retail packaging and a custom Warcraft edition of the phone, while its pricing details have also been leaked.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Zs4oun

Amazon Sale Offers Discounts on Samsung Galaxy M30, Honor 9N, More Phones

Other phones that are listed at reduced prices include Huawei Mate 20 Pro, Oppo R17, Honor View 20, Oppo Reno, LG V40, and Oppo R17 Pro.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NAyBVY

Hailee Steinfeld Is a Rebellious Poet in Apple TV+'s Dickinson Trailer

Hailee Steinfeld is a rebel who "doesn't know how to behave like a proper young lady", as her mother (Jane Krakowksi) says, in the first teaser trailer for Dickinson, a historical coming-of-age...

from NDTV Gadgets - Latest https://ift.tt/32a3Mvl

ISRO Releases Fresh Set of Photos of Moon Craters Taken by Chandrayaan-2

ISRO has released a fresh set of photographs of the surface of the Moon and its craters taken by the Terrain Mapping Camera-2 of the Chandrayaan-2 spacecraft.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MFE7GW

The Spy in Your Wallet: Credit Cards Have a Privacy Problem

In a privacy experiment, The Washington Post bought one banana with the new Apple Card - and another with the Amazon Prime Rewards Visa from Chase. Here's who tracked, mined and shared the data.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Zo4kvG

అతను చెప్పింది అబద్ధం.. రాజకీయాల్లోకి రాను

సన్నీ డియోల్, ఊర్మిళ మటోండ్కర్ వంటి స్టార్ బాలీవుడ్ నటుుల రాజకీయాల్లోకి అడుగుపెట్టేశారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఆయన రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నేత మహాదేవ్ జంకర్‌ను కలిశారు. జంకర్ సంజయ్‌ను కలిసిన ఏ విషయం గురించి చర్చించారో తెలీదు కానీ.. సమావేశం అయ్యాక మీడియా ముందుకు వచ్చి.. సంజయ్ తన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. దాంతో సంజయ్ పేరు ఇప్పుడు అందరి నోటా నానుతోంది. అయితే జంకర్ చెప్పింది అబద్ధమని తాను ఎలాంటి పార్టీలో చేరడం లేదని సంజయ్ తాజాగా ప్రకటించారు. ‘నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. జంకర్ నాకు సోదరుడు, స్నేహితుడు లాంటివారు. భవిష్యత్తులో ఆయన రాజకీయ నాయకుడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. 2009లో సంజయ్ సమాజ్‌‌వాది పార్టీ తరఫున లఖ్‌నవూ నుంచి పోటీ చేశారు. అక్రమ ఆయుధాలు కలిగిన కేసులో కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సంజయ్.. ఇక తన సమయాన్నంతా కుటుంబం, సినిమాల కోసమే కేటాయించాలనుకుంటున్నాని సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ప్రస్థానం’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో ఇదే టైటిల్‌తో విడుదలైన సినిమాకు రీమేక్‌గా రాబోతోంది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన దేవాకట్టానే హిందీ వెర్షన్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/343b7OM

iOS 12.4.1 Update Released, Patches Bug That Enabled iPhone Jailbreak

Apple has finally fixed an "unpatched" bug in the latest iOS update that had left its most up-to-date iPhones vulnerable to hacking risk.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZqwZUR

'We are overdrawing water, depleting aquifers'

Jal Shakti Minister Gajendra Singh Shekhawat has the task of bringing clean tap water to all households by 2024.

from rediff Top Interviews https://ift.tt/2ZgQeRu

'Stagnation in wages surest sign of rural slowdown'

'What we find is that when economists raise questions, instead of debate -- or even denial (the more likely outcome earlier) -- what you get now is a finance minister questioning those who raise these concerns as "so-called economists".'

from rediff Top Interviews https://ift.tt/325o74H

The Best Power Banks With USB Type-C Output You Can Buy in India

Type C USB power banks you can buy in India. We put them through our review process to figure out the best Type C powerbank in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KX4dDh

Realme 5 to Go on Sale for the First Time in India Today

Realme 5 first sale will begin at 12pm (noon) IST on Flipkart and Realme.com. Realme 5 price in India starts at Rs. 9,999 and goes up to Rs. 11,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZfcWcS

'I am so nervous, I want to lock myself in a room!'

'I did not have a quintessential debut even though my father is a well known actor in the industry. That's why I never felt like an industry kid.'

from rediff Top Interviews https://ift.tt/2ZlSveo

How Dawood became an 'international drug trafficker'

'The National Criminal Intelligence Agency of UK and the DEA of USA were not ready to identify and declare Dawood as a criminal and involved in serious crime because according to them he was involved only in financial crimes. After this seizure and after the investigation of the DRI revealed that Dawood was involved in this massive seizure of drugs, they notified Dawood as an International Drug Trafficker.'

from rediff Top Interviews https://ift.tt/2MGMeDg

Xiaomi Mi A3 Goes on Sale Today at 12 Noon Via Amazon, Mi.com

The next sale of Xiaomi's Mi A3 kicks off at 12 Noon today and will be conducted via Amazon and Mi.com.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZuknIv

'Pakistan knows its game is up'

'We have to stay one step ahead of Pakistan'

from rediff Top Interviews https://ift.tt/2ZkP083

Two Unannounced Honor Phones Spotted on TENAA, Specifications Leaked

Honor KSA-AL10 phone is listed with specifications like a 5.71-inch waterdrop-notch display, a 2,920mAh battery, 13-megapixel rear sensor, and more.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Nt06AJ

How to Activate and Use Jio Fiber's Free Landline Service

Jio Fiber users can avail Jio Home Phone aka JioFixedVoice landline service to make phone calls for free. Just follow these steps.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZjgP0e

Disco Raja: ‘డిస్కోరాజా’.. సింధూరం లుక్ ఫేక్.. మరి అతడెవరు?

ప్రస్తుతం మాస్ రాజా ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కొత్త లుక్‌లో రవితేజ.. సింధూరం నాటి రవితేజను గుర్తుచేస్తూ యంగ్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. అయితే ఇది ఫేక్ ఫొటో అంటూ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వీఐ ఆనంద్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రవితేజ లుక్ నిజం కాదని , అసలు లుక్ ని త్వరలోనే విడుదల చేస్తామని వివరణ ఇచ్చారు దర్శకుడు. Read Also: మొత్తానికి ‘డిస్కోరాజా’ ఫేక్ ఫొటోతో రవితేజ న్యూ లుక్ సోషల్ మీడియా వైరల్ అయ్యింది. ఒకరకంగా అఫీషియల్ ఫస్ట్ లుక్ కంటే ఈ ఫేక్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌‌లు నటిస్తున్నారు. తమన్‌ స్వరాలను సమకూర్చుతుండగా.. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KXEfjf

Faulty MacBook Pro Laptops Revive Fears of Battery Fire

With several international airlines banning some older models of Apple's flagship laptop MacBook Pro in both check-in or hand luggage, including in India, fears of battery fire have returned to haunt...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZqbdRo

Oppo Reno 2 Video Teasers Reveal Colour Options, More Ahead of Launch

Oppo Reno 2 is said to launch on August 28, and a slew of teasers have been revealed running up to the launch.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZsDpmv

OnePlus 7T Leak Reveals Circular Triple Camera Module, Waterdrop Notch

New renders and a 360-degree video allegedly depicting the OnePlus 7T have surfaced online, revealing a circular triple rear camera module.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zji0O5

Sunday 25 August 2019

Prabhas Dual Role: ‘సాహో’ ట్విస్ట్.. ప్రభాస్ ద్విపాత్రాభినయం!

ఆగస్టు 30 తేదీ కోసం అభిమానులు కళ్లు కాయలుకాచేలే ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రం తరువాత ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’ ఈనెల 30న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఫ్యాన్ ఇండియా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రన్ రాజా రన్ ఫేమ్ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ చిత్రానికి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా విడుదలకు ముందు రివ్యూలు అందించే ప్రముఖ యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమర్ సంధు ‘సాహో’ చిత్రానికి పాజిటివ్ రివ్యూ అందించారు. ఇది ఖచ్చితంగా పైసా వసూల్ చిత్రం అవుతుందంటూ.. ప్రశంసలు కురిపించడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఖుషీలో ఉన్నారు. Also Read: ఇదిలా ఉంటే ‘సాహో’ చిత్రంలో పెద్ద ట్విస్ట్ ఉండబోతుందని.. సినిమా చూసిన ప్రేక్షకులకు ఇదో పెద్ద సర్ ప్రైజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇందులో ప్రభాస్‌.. రూ.2 వేల కోట్ల రాబరీ కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా.. మరో పాత్ర ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకరు పోలీస్.. మరొకరు దొంగనా? లేక పోలీసే దొంగగా మారతాడా? అసలు ఇందులో ప్రభాస్.. నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక ఇది పుకారేనా అన్నది ఆగస్టు 30కి తెలిసే అవకాశం ఉంది. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZlJNfp

Motorola One Action Review

Motorola One Action stands out with its appealing looks and a dedicated action camera, but does it perform well enough to warrant an asking price of Rs. 13,999?

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZoRTjj

Flipkart Month-End Mobiles Fest Sale Kicks Off: What You Should Know

Flipkart's Month-End Mobiles Fest sale is back this week with discounts and bundled offers on some popular mobile phones in India. The online marketplace is also offering no-cost EMI options and...

from NDTV Gadgets - Latest https://ift.tt/33YX390

Breaking Bad Sequel Movie Headed to Netflix in October

A Breaking Bad film set after the events of the hit television show and centered on meth addict-turned-cook Jesse Pinkman will be released on Netflix in October.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZrBIS4

ఫైవ్‌స్టార్ హోటల్ ఫుడ్‌లో పురుగు.. పవన్ హీరోయిన్ ఆగ్రహం

కాకా హోటల్ అయినా ఫైవ్‌స్టార్ హోటల్ అయినా ఫుడ్ విషయంలో నాణ్యత పాటించడంలేదు. ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా హోటల్ యజమానులు మాత్రం భయపడటంలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే చాలా మంది చిన్న చిన్న హోటల్స్‌లో తినడానికి భయపడుతున్నారు. కానీ, పేరుమోసిన ఫైవ్ స్టార్ హోటల్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్, నటి మీరా చోప్రాకు ఎదురైన అనుభవమే దీనికి పెద్ద ఉదాహరణ. హిందీతో పాటు తమిళం, తెలుగు చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘బంగారం’, ‘వాన’ వంటి సినిమాల్లో నటించారు. ఇటీవల ఆమె అహ్మదాబాద్‌లోని హిల్టన్‌కు చెందిన డబుల్‌ట్రీ ఫైవ్ స్టార్ హోటల్‌లో స్టే చేశారు. అక్కడ ఆమెకు సెర్వ్ చేసిన ఫుడ్‌లో చిన్న చిన్న పురుగులున్నాయి. ఆ పురుగులను చూసిన మీరాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. హోటల్‌ను ఏకిపారేశారు. వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మీరా చోప్రా.. ‘‘అహ్మదాబాద్‌లోని డబుల్‌ట్రీ హోటల్‌లో ఉన్నాను. నాకు ఫుడ్‌తో పాటు చిన్న చిన్న పురుగులను ఈ హోటల్ వడ్డించింది. ఇలాంటి హోటళ్లకు మీరు బోలెడంత డబ్బు చెల్లిస్తారు.. కానీ, ఇవి మాత్రం పురుగులను వడ్డిస్తాయి. మరీ ఇంత దారుణమా. ఎఫ్ఎస్ఎస్ఏఐ దయచేసి తక్షణమే చర్యలు తీసుకోండి. ఆరోగ్య నాణ్యత విలువలు ఎక్కడున్నాయి’’ అని ప్రశ్నించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Zs7sqp

NASA Is Reportedly Investigating What May Be the First Crime in Space

US space agency NASA is investigating what may be the first crime committed in outer space, The New York Times reported Saturday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KTkKIu

Nathan Fillion Said to Reunite With James Gunn on The Suicide Squad

Nathan Fillion is joining The Suicide Squad, per reports. Fillion will reunite with writer-director James Gunn on the DC Comics film. There's no word on Fillion's character in The Suicide Squad,...

from NDTV Gadgets - Latest https://ift.tt/322QWPm

Redmi Note 8 Teased to Sport 48-Megapixel Camera, Snapdragon 665 SoC

Redmi General Manager also shared camera samples of the Redmi Note 8 showing off its low-light photo taking skills and confirming its quad rear camera setup.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Nxf3lm

Russia to Supply Critical Components to India's Gaganyaan Mission

India and Russia are discussing a wide range of cooperation in the space sector with the latter's offer of its semi-cryogenic engine technology and critical components for India's human space capsule...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NCHcrf

Apple, Samsung Sued Over Handset RF Emissions

Apple and Samsung have been sued in the US over harmful radio frequency (RF) exposure their smartphones may be emitting.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zjMNKn

PewDiePie Reaches 100 Million YouTube Subscribers Mark

Felix Kjellberg aka PewDiePie has become the first individual YouTube content creator to reach 100 million subscribers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Zg2yBN

Spider-Man Star, Producer Address His Exit From the MCU

At Disney's D23 Expo, Spider-Man star Tom Holland and Marvel Studios president Kevin Feige addressed the character's exit from the Marvel Cinematic Universe, after Disney and Sony Pictures were...

from NDTV Gadgets - Latest https://ift.tt/2U1OllW

Russian Capsule Carrying Humanoid Robot Fails Space Station Docking

An unmanned spacecraft carrying Russia's first humanoid robot to be sent into orbit failed to dock automatically at the International Space Station on Saturday, in a new setback for Moscow.

from NDTV Gadgets - Latest https://ift.tt/2U0RQsI

Google Nest Hub Smart Display Launched in India: All You Need to Know

Google Nest Hub price in India is set at Rs. 9,999. It is available for purchase through Flipkart, Tata Cliq, Croma, and Reliance Digital.

from NDTV Gadgets - Latest https://ift.tt/2MBudGs

Dwayne Johnson HBO Series Ballers Is Back for Season 5 on Hotstar

Dwayne Johnson is back as Spencer Strasmore for the final time. The fifth season premiere of Ballers is now streaming on Hotstar in India. Ballers season 5, episode 1 picks up where we left off in...

from NDTV Gadgets - Latest https://ift.tt/33Zires

The Affair Season 5, Episode 1 Now Streaming on Hotstar in India

It's a very different world in the fifth season premiere of The Affair, now streaming on Hotstar in India. One part of the show is set two to three decades in the future, while Ruth Wilson is not a...

from NDTV Gadgets - Latest https://ift.tt/30AYRD4

బీచ్‌లో బట్టల్లేకుండా పూనమ్.. ఇదేం అరాచకం బాబోయ్!

పూనమ్ పాండే.. ఈ పేరు వింటేనే మనకు గుర్తుచ్చేది మితిమీరిన అందాల ఆరబోత. మొదట మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఈ కాన్పూర్ చిన్నది పాపులారిటీ కోసం చాలా విద్యలే వేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ భామ.. 2011 క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో బాగా పాపులర్ అయ్యింది. టీమిండియా కప్పు గెలిస్తే తాను బట్టలు విప్పుకుని తిరుగుతానని అప్పట్లో ప్రకటించింది. కానీ, కుదరలేదనుకోండి. కాకపోతే, 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 5 విజేతగా నిలిచినప్పుడు న్యూడ్ పోజ్ ఇచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది. 2013లో ‘నషా’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరవాత నాలుగైదు సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ చేసింది. కానీ, ఈ న్యూడ్ బ్యూటీకి సినిమా అవకాశాలు రాలేదు. దీంతో, తానే సొంతంగా బిశాణా పెట్టేసింది. తనకు ఎంతో పాపులారిటీ తెచ్చి పెట్టిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ను నమ్ముకుంది. Also Read: తన శరీర సౌష్టవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు చూపిస్తూ వాళ్లకు నయనానందాన్ని పంచుతోంది. అంతేకాకుండా సొంతంగా ఒక వెబ్‌సైట్‌ను స్థాపించి దానిలో తన హాట్ వీడియోలను పోస్ట్ చేస్తోంది. వీటిలో భాగంగా రెండు రోజుల క్రితం ‘కమాండో’ పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. పైన చిన్న బనియన్ ముక్క వేసుకున్నా కింద మాత్రం ఏమీలేదు. ఇప్పుడు ‘ట్రబుల్ మేకర్’ అనే మరో కొత్త వీడియోను లాంచ్ చేసింది. ఈ వీడియోలో పూనమ్‌కి కింద ప్యాంట్ ఉంది కానీ, పైన నూలుపోగు లేదు. పై దస్తులు లేకుండా అర్ధనగ్నంగా బీచ్‌లో జలకాలాడుతూ వక్షోజ ప్రదర్శన చేసింది. ఈ వీడియో ప్రోమోను పూనమ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. పూర్తి వీడియో తన వెబ్‌సైట్‌లో చూడొచ్చని వెల్లడించింది. పూర్తి వీడియోను చూసిన వాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్లు పెడుతున్నారు. వీడియో చాలా సెక్సీగా ఉందని, బాగా ఎంజాయ్ చేశామని పేర్కొంటున్నారు. మరి ప్రోమో మీద మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KS7Fiw

Evaru: అడివి శేష్‌కు మహేష్ అభినందనలు.. ‘మేజర్’ రిప్లై అదిరింది

అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదలైంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విమర్శకులు మెచ్చిన ఈ సినిమాపై అల్లు అర్జున్ ఇప్పటికే ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడు సూపర్ స్టార్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. Also Read: తాజాగా ‘ఎవరు’ సినిమాను చూసిన మహేష్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఎవరు సినిమా చూశాను!!! ఒక మంచి కాన్సెఫ్ట్‌తో ఆద్యంతం ఉత్సుకతకు గురుచేసే థ్రిల్లర్ ఇది. చాలా బాగా డైరెక్ట్ చేశారు. అంతేబాగా తెరపై ఆవిష్కరించారు. ఇంత మంచి విజయం సాధించిన అడివి శేష్‌తో పాటు మొత్తం టీమ్‌కు అభినందనలు’’ అని మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు ట్వీట్‌కు అడివి శేష్ స్పందించారు. ‘‘సూపర్ స్టార్! స్క్రీన్ మీద, బయట మీరు ఇస్తోన్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీరు ఒక పెద్ద థాంక్యూ. బ్లాక్ బస్టర్ ‘ఎవరు’కి మీరిచ్చిన ప్రశంస మరొక ఆకర్షణ. ‘మేజర్’ విషయంలో మీరు గర్వపడతారని నేను కోరుకుంటున్నాను’’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు నిర్మాతగా అడివి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ ప్రొడక్షన్‌తో కలిసి జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30wolkZ

కొత్త కారుకు పేరుపెట్టిన బన్నీ.. దీని ధర రూ.2.3 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి లగ్జరీ వాహనాలంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఆయన వద్ద బిఎండబ్ల్యూ, జాగ్వార్, పోర్షే, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్లకు చెందిన కోట్ల రూపాయలు విలువచేసే కార్లు ఉన్నాయి. ఇటీవలే సొంతంగా క్యారావ్యాన్‌ను కూడా కొనుగోలు చేశారు. సుమారు రూ.7 కోట్లతో ఈ రాయల్ వ్యానిటీ వ్యాన్‌ను కొన్నారు. దీనికి ‘ఫాల్కన్’ అని పేరుపెట్టారు. ఇలాంటి లగ్జరీ క్యారావ్యాన్ సొంతంగా టాలీవుడ్‌లో ఏ హీరోకి లేదు. ఇదిలా ఉంటే, తాజాగా బన్నీ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఖరీదైన రేంజ్ రోవర్‌ను బన్నీ కొనుగోలు చేశారు. దీని ధర సుమారు రూ.2.3 కోట్లు. ఈ కొత్తకారుకు బన్నీ పేరు కూడా పెట్టారు. కారుతో పాటు దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. Also Read: ‘‘ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దీనికి ‘బీస్ట్’ అని పేరు పెట్టాను. నేను ఎప్పుడు ఏది కొనుగోలు చేసినా.. నా మనసులో ఒకే ఒక్క విషయం ఉంటుంది. అదే కృతజ్ఞత’’ అని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, కారుపై కృతజ్ఞతతో బన్నీ దానికి ‘బీస్ట్’ అని పేరు పెట్టారన్న మాట. కాగా, ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో బన్నీ నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌. నివేతా పేతురాజ్‌, సుశాంత్‌, నవదీప్‌, టబు, జయరామ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33YM1Ra

Realme 5 Pro, Mi A3, Motorola One Action, and More Tech News This Week

Realme 5 Pro and Realme 5 India launch may have been the highlight of the week, but there was plenty of other stuff including price cuts for popular phones.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZrosRF

‘సాహో’ ఫస్ట్ రివ్యూ: పాత రికార్డులన్నీ పగిలిపోయినట్టే..!

‘బాహుబలి’ సిరీస్ తరవాత రెబల్ స్టార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీస్థాయిలో విడుదలవుతోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘సాహో’ యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ‘సాహో’ రన్ టైమ్ 2 గంటల 51 నిమిషాలు కావడంతో ప్రభాస్ అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే, అసలు ప్రభాస్ అభిమానులు కంగారుపడాల్సిన అవసరమే లేదని యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకుంటోన్న ఉమైర్ సంధు అంటున్నారు. భారీ చిత్రాల విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఉమైర్ సంధు.. ఎప్పటిలానే ‘సాహో’కు సూపర్ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. యూఏఈలో ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుందని, అద్భుతంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘సాహో’ ఫస్ట్ హాఫ్ చూసిన తరవాత ప్రేక్షకుల సంబ్రమాశ్చర్యానికి గురికావడం ఖాయమని ఉమైర్ సంధు పేర్కొన్నారు. ప్రభాస్ ఎంట్రీ జస్ట్ పైసా వసూల్ అని అభివర్ణించారు. యాక్షన్ స్టంట్స్, ఛేజ్‌లు మతిపోగొడతాయని చెప్పారు. ప్రభాస్ అద్భుతంగా చేశారని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రభాస్ ఈ సినిమాలో యాంటగానిస్ట్‌గా నటించారని, ఇలాంటి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఆకాశానికి ఎత్తేశారు. మొత్తంగా చూసుకుంటే, ‘సాహో’ సాలిడ్ ఎంటర్‌టైనర్ అని ఉమైర్ సంధు వెల్లడించారు. యాటిట్యూడ్, స్టార్ పవర్ కలిపి అభిమానులకు కావాల్సినదానికన్నా ఎక్కువ వినోదాన్నే పంచారని పేర్కొన్నారు. ప్రభాస్ మరోసారి అద్భుతం చేశారని చెప్పారు. ఈ సినిమా గత రికార్డులను తుడిచిపెట్టేస్తుందని, కొత్త రికార్డులను నెలకొల్పుతుందని అన్నారు. ‘‘ష్యూర్-షాట్ బ్లాక్‌బస్టర్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఉమైర్ సంధు తాను రివ్యూ ఇచ్చిన సినిమాను పొగడ్తలతో ముంచెత్తడం కొత్తేమీకాదు. ఆయన ప్రతి సినిమాకు ఇలా పాజిటివ్ రివ్యూలే ఇస్తారు. ఉమైర్ సంధు నాలుగు స్టార్లు ఇచ్చిన చాలా తెలుగు సినిమాలు డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. ఇలాంటి వాటిలో మహేష్‌బాబు ‘స్పైడర్’ ఒకటి. కాబట్టి, మనం పూర్తిగా ఉమైర్ సంధు రివ్యూపై ఆధారపడిపోలేం. సినిమా ఎలా ఉందో పక్కాగా తెలియాలంటే ఆగస్టు 30 వరకు ఆగాల్సిందే..!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33W7HNT

ప్రభాస్‌తో అనగానే యస్ అనేసా.. ‘సాహో’లో మరో బాలీవుడ్ సుందరి

‘సాహో’ సినిమాలో సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే, మరో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక పాటలో ప్రభాస్‌తో ఆడపాడింది. ప్రభాస్, జాక్వెలిన్ ఆడిపాడిన ‘బ్యాడ్ బోయ్’ సాంగ్ ఇప్పటికే విడుదలైంది. ఈ పాటలో జాక్వెలిన్ అందాలు, ప్రభాస్ హ్యాండ్‌సమ్ లుక్ చేసి వహ్వా అన్నారు. ఈ వీడియో సాంగ్ ప్రోమో మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా రాబట్టింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో బాలీవుడ్ భామ కూడా నటించింది. పలు హిందీ సినిమాల్లో నటించిన జర్మన్ మోడల్ ఎవెలిన్ శర్మ.. ‘సాహో’ సినిమాలో ఒక పాత్ర చేసింది. ఆ పాత్ర ఏమిటో తెలీదు కానీ, దర్శకుడు సుజీత్ అడిగిన వెంటనే తాను కాదనలేకపోయానని ఎవెలిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాను ‘బాహుబలి’కి వీరాభిమానినని చెప్పింది. ‘‘హీరో!! బాహుబలికి పెద్ద ఫ్యాన్ అయిన నేను ప్రభాస్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంత బాగా ఆస్వాదించుంటానో ఊహించుకోండి. ‘సాహో’లో నటిస్తారా అని సుజీత్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు, నేను చెప్పిన ఒకే ఒక్క సమాధానం: యస్!!!’’ అని ఎవెలిన్ శర్మ ట్వీట్ చేసింది. అలాగే, ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. కాగా, ‘సాహో’ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 51 నిమిషాలు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేకర్‌తో పాటు తమిళ నటుడు అరుణ్ విజయ్, మలయాళ నటుడు లాల్ కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సమకూర్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LdywEW

Saturday 24 August 2019

Black Panther 2 Confirmed, Gets May 2022 Release Date

Black Panther 2 is now official. At Disney's D23 Expo in California on Saturday, Marvel Studios president Kevin Feige announced that a sequel to Black Panther would be part of Phase 5 of the Marvel...

from NDTV Gadgets - Latest https://ift.tt/2U05AnE

Saaho Tickets: ప్రభాస్‌ ‘సాహో’కి జగన్ భారీ గిఫ్ట్.. ప్రేక్షకులకు భారం!

సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా ‘సాహో’. తెలుగులో ఇంతటి భారీ బడ్జెట్‌‌తో యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించడం ఇదే తొలిసారి. ఈ సినిమాకి ఎలాగూ ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉండనే ఉంది. అయితే ఎంత బజ్ ఉన్నప్పటికీ తొలివారం కలెక్షన్లపైనే సినిమా స్టామినా ఏంటన్నది తేలనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా నిర్మాతలకు రూ. కోట్లు కోల్పోయే అవకాశం లేకపోలేదు. అందుకే హిట్టు మాట దేవుడెరుగు.. ముందు ఖర్చులొస్తే మహా ప్రసాదం అన్నట్టుగా.. కీలకమైన తొలివారంలో వీలైనంత కలెక్షన్లు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా టిక్కెట్ల రేట్ల పెంపుకు నిర్ణయించుకుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ‘సాహో’ టిక్కెట్ల రేపు పెంపుపై అనుమతి కోరింది యూవీ క్రియేషన్స్. అయితే వీరి విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా తొలివారం ‘సాహో’ ప్రదర్శితం అయ్యే థియేటర్లలలో టిక్కెట్ రేటు రెట్టింపు కానుంది. అంటే.. ప్రస్తుత టిక్కెట్ రేటు రూ. 100 ఉంటే.. రూ. 200 కానుంది. అయితే పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తొలివారంలో టిక్కెట్ రేట్లను పెంచడం.. దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టిక్కెట్ల రేటును పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చారు. ప్రభాస్‌కి బాహుబలి టైంలో కూడా అదనపు షోతో పాటు టిక్కెట్ రేటు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు జగన్‌ కూడా ప్రభాస్‌కి టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాతలకు బంబర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ పెరిగిన రేట్లు నిర్మాతలకు లాభం కాగా.. ప్రేక్షకులు జేబులకు చిల్లుపెట్టడమే. తొలివారంలో సినిమాకి వెళ్లిన ప్రేక్షకులకు అదనపు భారం కానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘సాహో’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియవు అంటూనే.. యంగ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అభివృద్ధి పథంలో నడిస్తారనే నమ్మకమైతే ప్రజల్లో ఉంది. జగన్ బాగా పనిచేస్తున్నారని అన్నారు ప్రభాస్. ఇక ‘బాహుబలి’ చిత్రం తరువాత ప్రభాస్ ‘సాహో’లో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను ఐదు భాషల్లో ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దాకపూర్ నటిస్తుండగా.. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KRBXSG

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd