Monday 29 May 2023

Rajalakshmi Senthil: 32 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ‘పుష్ప’ సింగర్ తెరంగేట్రం.. ఆమె ఇద్దరి పిల్లల తల్లి!

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’లో ‘సామీ సామీ’ అంటూ తమిళంలో పాట పాడిన సింగర్ రాజలక్ష్మి సెంథిల్.. ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 32 ఏళ్ల వయసులో ఆమె ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నటించారు. ‘లైసెన్స్’ అనే సినిమాతో ఆమె వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న చెన్నైలో జరిగింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/wT2yoBU

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz