Friday 31 July 2020

బ్రేకింగ్: ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఈ రోజు (శనివారం) ఉదయం 6 గంటలకు ఆయన మరణించినట్లు సమాచారం. వయసు పైబడటంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా 'లవ్ స్టోరీ' సినిమా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అతిత్వరలో ఈ 'లవ్ స్టోరీ' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DkR2e6

Apple Tops Saudi Aramco as Most Valuable Publicly Listed Company

Apple surged over 10 percent to a record high on Friday after reporting blockbuster quarterly results, helping the iPhone maker eclipse Saudi Aramco to become the world's most valuable publicly listed...

from NDTV Gadgets - Latest https://ift.tt/2D7UNDV

US Teen Accused of Masterminding Bitcoin Scam Attack That Hit Obama, Musk

A 17-year-old Florida boy masterminded the hacking of celebrity accounts on Twitter, including those of US Democratic presidential candidate Joe Biden and Tesla Chief Executive Elon Musk, officials...

from NDTV Gadgets - Latest https://ift.tt/39JBRr7

Microsoft Said to Be in Talks to Acquire TikTok in the US

Microsoft could reenergise its advertising business with a huge supply of video if it follows through on acquiring TikTok's US operations from ByteDance.

from NDTV Gadgets - Latest https://ift.tt/3hZfzVg

'Entire Ayodhya is bathed in Ram's bhakti'

'No COVID-19 positive person will be allowed when the bhoomi pujan happens on August 5 in Prime Minister Modi's presence.'

from rediff Top Interviews https://ift.tt/3fdwO3a

నాగచైతన్య అంటే ఇష్టం ఆ కోరిక తీరితే చాలు.. సమంత ఫీలైతే నాకేంటి? జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో ఎంతోమంది కళాకారులకు లైఫ్ ఇచ్చి వారిని ఫేమస్ చేసేసింది. జబర్దస్త్ పంచులతో రెచ్చిపోతున్న కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులకు ఇస్తున్న వినోదాల విందు అంతకంతకూ రెట్టింపవుతోంది. సరికొత్త గెటప్స్, స్కిట్స్ వేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో లేడీ గెటప్స్ వేసుకొని ఆడవాళ్ళుగా అలరించిన కమెడియన్స్ అమితంగా పాపులారిటీ కూడగట్టుకున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లేడీ కమెడియన్ వినోదిని పలువురు కమెడియన్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూ ఆసక్తికర విషయాలు రాబడుతోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ (ప్రియాంక) తన మనసులో ఉన్న విషయాలు, సీక్రెట్స్ వెల్లడిస్తూ తెగ సిగ్గుపడింది. లేడీ గెటప్పులో బుల్లితెరపై వినోదాలు పంచిన సాయి తేజ.. ఇప్పుడు ప్రియాంకగా మారి పోయాడు. అంటే ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా రూపాంతరం చెందాడు. అప్పట్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో యంగ్ హీరో నాగచైతన్యపై ఆమె చూపిన ఇంట్రెస్ట్ జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్వరలోనే తనను జీరో సైజ్‌లో చూస్తారని చెప్పిన ప్రియాంక.. గుడ్ మోడల్‌లా ఎదగాలనేదే తన డ్రీమ్ అని చెప్పింది. తనకు కన్నడ చిత్రసీమలో ఉన్న పరిచయాలతో తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నాని తెలిపింది. ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్నానని, ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో అదృష్టం తలుపుతడుతుందో తెలియదని చెప్పింది. Also Read: అయితే.. 'మీకు హీరోయిన్‌గా అవకాశం వస్తే మీ పక్కన ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు?' అని వినోదిని ప్రశ్నించగా.. సిగ్గు మొగ్గలేస్తూ నాగచైతన్య, నాని అని చెప్పింది ప్రియాంక. అంతటితో ఆగక తనకు అంటే చాలా ఇష్టమంటూ మెలికలు తిరిగిపోయింది. మరి ఫీల్ కాదా? అని వినోదిని ప్రశ్నించగా.. కానీ నాకేంటి? నేను చేసేది మూవీనే కదా! అని చెప్పింది ప్రియాంక. సో.. చూడాలి మరి ఈ జబర్దస్త్ బ్యూటీ ప్రియాంక (పింకీ) కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39LvQtL

Facebook Challenges YouTube With Licensed Music Videos in the US

Facebook on Friday added licensed music videos to the social network in the US, challenging YouTube for the attention of online audiences.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jZxYTA

Trump Says Will Ban TikTok From US

US President Donald Trump said on Friday he would sign an executive order as soon as Saturday to ban TikTok in the United States, ratcheting up the pressure on the popular short-video app's Chinese...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Dbri3Y

varalakshmi vratham:పూజా ఏలా చేయాలి, వత్ర నేపథ్యం ఏంటీ..? శ్రావణ రెండో శుక్రవారమే ఎందుకు..?

విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం పేరుతో వచ్చే మాసమే శ్రావణం. తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల అయిన శ్రావణంలో నోములు, వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వరలక్ష్మీ పేరుతో వత్రం చేయడానికి నిష్ట, నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన మనస్సుతో కొలిస్తే చాలు. వరలక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీదేవి క‌ృపా కలిగి అష్టైశ్వరం కలుగుతోంది.

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3gmfTgm

varalakshmi vratham:పూజా ఏలా చేయాలి, వత్ర నేపథ్యం ఏంటీ..? శ్రావణ రెండో శుక్రవారమే ఎందుకు..?

విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం పేరుతో వచ్చే మాసమే శ్రావణం. తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల అయిన శ్రావణంలో నోములు, వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వరలక్ష్మీ పేరుతో వత్రం చేయడానికి నిష్ట, నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన మనస్సుతో కొలిస్తే చాలు. వరలక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీదేవి క‌ృపా కలిగి అష్టైశ్వరం కలుగుతోంది.

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/3hVNnSZ

అదో వ్యసనం.. విరాట్ కోహ్లీ, తమన్నాలను వెంటనే అరెస్ట్ చేయాలి.. హైకోర్టులో పిటిషన్

టీమ్ ఇండియా కెప్టెన్ , టాలీవుడ్ హీరోయిన్ తమన్నాలు వెంటనే అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనంగా మారింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ (జూదం)ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తున్నందుకు గాను వీరిపై పిటిషన్ వేశాడు చెన్నైకి చెందిన ఓ న్యాయవాది. మోసపూరితమైన ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేస్తూ యువతను వీరు పెడదోవ పట్టిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమ్ అనేది యువతలో ఓ వ్యసనంగా మారుతోందని, ఆన్‌లైన్ గేముల నిర్వాహకులు భారీగా నగదు, బోనస్‌లు ప్రకటిస్తుండడంతో యువత దీనికి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే ఆ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ అన్నింటినీ నిషేధించాలని సదరు న్యాయవాది కోరారు. అంతేకాదు బాధ్యతారహితంగా వాటిని ప్రమోట్ చేస్తున్న కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. Also Read: ఇటీవల ఓ యువకుడు ఆన్‌లైన్ గేముల కోసం అప్పులు చేసి.. తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఈ తరహా ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోయాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు దీనిపై వచ్చే మంగళవారం విచారణ జరపనున్నట్లు తెలిసింది. కాగా తమపై దాఖలైన ఈ పిటిషన్‌పై కోహ్లి, తమన్నాలు ఇంకా స్పందించలేదు. సో.. చూడాలి మరి వీరిద్దరి విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EFbDKQ

varalakshmi vratham:పూజా ఏలా చేయాలి, వత్ర నేపథ్యం ఏంటీ..? శ్రావణ రెండో శుక్రవారమే ఎందుకు..?

విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం పేరుతో వచ్చే మాసమే శ్రావణం. తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల అయిన శ్రావణంలో నోములు, వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వరలక్ష్మీ పేరుతో వత్రం చేయడానికి నిష్ట, నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన మనస్సుతో కొలిస్తే చాలు. వరలక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీదేవి క‌ృపా కలిగి అష్టైశ్వరం కలుగుతోంది.

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/2EBVjdO

NASA's Mars Rocket Carrying Perseverance Rover Faces Technical Issues

NASA spaceship Mars 2020, carrying the Perseverance rover, is experience technical difficulties and is running on essential systems only, the agency said. Data indicate the spacecraft had entered a...

from NDTV Gadgets - Latest https://ift.tt/30c2l1c

Apple Delivers Blowout Q2 Results, Market Shrugs Off iPhone Delays

Apple delivered blowout quarterly results, reporting revenue gains across every category and in every geography. Apple CFO Luca Maestri confirmed a delay in this year's iPhone launch. However,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BPRHUA

Raksha Bandhan Gift Ideas That Won't Burn A Hole in Your Pocket

Raksha Bandhan, which falls on Monday, August 3, is an occasion to let your sibling know that you love them. We've put together some recommendations of useful gifts that you can gift to your sister...

from NDTV Gadgets - Latest https://ift.tt/316M4ts

Facebook Q2 Profit Nearly Doubles as Monthly Active Users Top 3 Billion

Facebook reported that its quarterly profit had nearly doubled, and users grew despite a boycott by advertisers and the pandemic-induced economic turmoil. He said that the number of people using...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gt408t

Jio Platforms Added 99 Lakh New Customers in First Quarter of FY 2020-21

Jio Platforms said it has added almost 1 crore new users in the quarter ending June 30 2020, taking the overall subscriber base to 39.8 crore. Jio released its quarterly data wherein it reported 182.8...

from NDTV Gadgets - Latest https://ift.tt/33dlIZO

Will you buy 1 lakh rakhis for India's soldiers?

And, in turn, help 1,000 artisans earn Rs 5,000 at a time when they are struggling to cope with financial hardships during the COVID-19 pandemic.

from rediff Top Interviews https://ift.tt/3k0aopB

Thursday 30 July 2020

టాలీవుడ్‌లో కూడా ఉంది.. ఇండస్ట్రీపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు.. ఇష్యూ వైరల్

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండీస్ట్రీలో నెపోటిజంపై వాదనలు తీవ్రమయ్యాయి. ఎందరో సినీ నటులు ఇండస్ట్రీలో బంధు ప్రీతి ఉందని, ఆ కారణంగా తమకు అవకాశాలు దక్కడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ యాక్టర్స్ ఎక్కువగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో గోవా బ్యూటీ టాలీవుడ్ లోనూ నెపోటిజం ఉందంటూ సంచలన కామెంట్స్ చేయడం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా.. టాలీవుడ్ మొత్తాన్ని నెపోటిజం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. కొత్త నటీనటులను, బయటనుంచి వచ్చిన వాళ్ళను ఇక్కడ ఎదగనీయరని ఈ గోవా బ్యూటీ చెప్పడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. దీంతో ఇలియానాపై ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నిజంగానే టాలీవుడ్‌లో కొత్తవారిని ఎదగనీయకపోతే మరి నువ్వు ఎలా స్టార్ హీరోయిన్ అయ్యావు?' అని ప్రశ్నిస్తూ ఆమెపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. Also Read: పలు సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పట్టేశాక బాలీవుడ్ బాట పట్టిన ఇల్లీ బేబీ అక్కడ కొన్ని సినిమాలు చేసి.. తిరిగి టాలీవుడ్ వంక చూస్తోంది. ఈ మేరకు ఇటీవలే రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి నాగార్జున సరసన నటించే మరో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చారని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లో నెపోటిజం ఉందంటూ ఇలియానా కామెంట్ చేయడం ఎంతవరకు సబబో ఆమెకే తెలియాలి!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2D4EuI2

Apple Confirms New iPhone Models Won't Debut in September

Apple today confirmed that the launch of its new iPhone models would be a little delayed from the typical September schedule. CFO Luca Maestri stated the delay during an earnings call with investors...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Dp8xtW

Google Parent Alphabet Sees Dive in Profit as Coronavirus Hits Ad Market

Google parent Alphabet reported a rare drop in revenue and profit in a quarterly update that nonetheless topped market expectations.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Pao3fH

Google Pixel 4a With Hole-Punch Display Teased to Launch on August 3

Google is now teasing the arrival of a new phone on August 3 on its online store. White the teaser doesn't reveal any details on which this might be, it most likely will be the Pixel 4a. The teaser...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fhq6sQ

Pixar Sets New Italian Movie Luca With 2021 Release Date

Pixar has announced its next movie - Luca - a coming-of-age story set in a seaside town on the Italian Riviera. Directed by Oscar nominee Enrico Casarosa and produced by Andrea Warren, Luca...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fdQB2r

Twitter Says Phone Spear-Phishing Attack on Employees Led to Breach

Twitter, whose internal systems were breached about two weeks ago, said the incident targeted a small number of employees through a phone spear-phishing attack. Hackers targeted 130 accounts, tweeted...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hTAFUG

Samsung Galaxy M31s vs Redmi Note 9 Pro vs Redmi Note 9 Pro Max

Samsung has launched the Galaxy M31s that is pitted against the likes of Redmi Note 9 Pro and Redmi Note 9 Pro Max. All the phones have quad rear camera setup and come with fast charging support. Here...

from NDTV Gadgets - Latest https://ift.tt/30e68ee

భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి.. భవిష్యత్తులో ఇంకెన్ని చూడాలో! రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన

కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 2020 ఆరంభం నుంచే కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ప్రజల ఆర్ధిక స్థితిగతులు ఛిద్రమయ్యాయి. నేటికీ కరోనా కల్లోలానికి బ్రేకులు పడకపోతుండటంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోయిన్ తాజా పరిస్థితులపై స్పందిస్తూ ప్రతి రోజూ భయం భయంగా బ్రతకాల్సిన సిచువేషన్ నెలకొందని పేర్కొంది. 2020 సంవత్సరమంతా ఇబ్బందులతోనే కొనసాగుతోందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలను నేర్పిందని చెప్పిన రకుల్.. అందరం కూడా స్వీయ రక్షణను, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దామని సూచించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని విపత్తులు, రోగాలు, యుద్దాలను చూసే అవకాశాలున్నాయని, అయినా కూడా ఎలాంటి ఆపదలు మన దరికి చేరవనే నమ్మకంతో, ధైర్యంతో జీవిద్దామని ఆమె తెలిపింది. అందరూ ఇంటి వద్దనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమి కొట్టాలని ఆమె కోరింది. Also Read: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో రకుల్ హంగామా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది 'మన్మథుడు 2' సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న ఆమె.. తాజాగా దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ ఓకే చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో కథ వినగానే ఆమె రెడీ అనేసిందట. ఆహా ఓటీటీ వేదికపై ఈ వెబ్ సిరీస్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట క్రిష్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jVhdZC

Amazon Posts Biggest Profit Ever at Height of Pandemic

Amazon posted the biggest profit in its 26-year history as online sales and its lucrative business supporting third-party merchants surged during the coronavirus pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/30g7BAI

Xiaomi Brings Early Access to Movies Releasing on Disney+ Hotstar

Xiaomi on Friday announced partnership with Disney+ Hotstar to provide its Mi TV customers early access to Bollywood movie titles releasing under the 'Multiplex' banner. The company will begin the...

from NDTV Gadgets - Latest https://ift.tt/30fNt20

Samsung Galaxy M31s vs Galaxy M31 - What's the Difference?

Samsung Galaxy M31s, an upgrade to the Galaxy M31 that was unveiled in February, was launched in India today. In this article, we will see the differences between the two devices.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Dqb32I

varalakshmi vratham:పూజా ఏలా చేయాలి, వత్ర నేపథ్యం ఏంటీ..? శ్రావణ రెండో శుక్రవారమే ఎందుకు..?

విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం పేరుతో వచ్చే మాసమే శ్రావణం. తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల అయిన శ్రావణంలో నోములు, వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వరలక్ష్మీ పేరుతో వత్రం చేయడానికి నిష్ట, నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన మనస్సుతో కొలిస్తే చాలు. వరలక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీదేవి క‌ృపా కలిగి అష్టైశ్వరం కలుగుతోంది.

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/2EBVjdO

Realme 6i, Realme Narzo 10A to Go on Sale Today via Flipkart, Realme Website

Realme 6i will go on its first sale today at 12pm (noon) while the Realme Narzo 10A will go on yet another flash sale at the same time. Both the phones will be sold on Flipkart and Realme India...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jT32nU

varalakshmi vratham:పూజా ఏలా చేయాలి, వత్ర నేపథ్యం ఏంటీ..? శ్రావణ రెండో శుక్రవారమే ఎందుకు..?

విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం పేరుతో వచ్చే మాసమే శ్రావణం. తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల అయిన శ్రావణంలో నోములు, వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వరలక్ష్మీ పేరుతో వత్రం చేయడానికి నిష్ట, నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన మనస్సుతో కొలిస్తే చాలు. వరలక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీదేవి క‌ృపా కలిగి అష్టైశ్వరం కలుగుతోంది.

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/30dZip4

హీరో పేరు వాడేస్తూ నయా మోసం.. పోలీసులను ఆశ్రయించిన శరత్ కుమార్

పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనువుగా వాడుకుంటూ నయా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ వేదికలు ఉపయోగిస్తూ ఎదుటి వ్యక్తిని బురిడీ కొట్టించి లక్షలు, కోట్లలో సొమ్ము కాజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. జనం వీక్‌నెస్ క్యాష్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీ, సెలెబ్రిటీల పేర్లతో భారీ సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇటీవలే సింగర్ సునీత పేరుతో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రాగా.. తాజాగా కోలీవుడ్ నటుడు పేరు వాడుతూ ఓ వ్యక్తి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. శ‌ర‌త్ కుమార్ ‘అఖిల భార‌త స‌మ‌త్తుల మక్కల్ క‌ట్చి’ పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీ పేరు చెప్పి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం శరత్ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఆయన, స్వయంగా తానే రంగంలోకి దిగి ఆ వ్య‌క్తి వివరాలు ఆరాదీసి అతనితో ఫోన్‌లో మాట్లాడి హెచ్చరించారు. అతను కోవైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని తెలిసి.. అనంతరం పోలీసులను ఆశ్రయించారు శరత్ కుమార్. ఈ మేరకు చెన్నై పోలీస్‌కమిషనర్‌‌కు తన ఫిర్యాదు అందించారు. Also Read: ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడంతో సెల‌బ్రిటీల పేరు చెప్పి మోసం చేస్తున్న ఉదంతాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ప్ర‌జ‌లు కూడా త‌మ వంతు బాధ్య‌త‌గా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉందని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులను ఆశ్రయించాలని అంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BIgeuu

Oppo Reno 4 Pro to Launch in India Today: How to Watch Live

Oppo Reno 4 Pro India launch event will begin at 12.30pm today. The phone is said to go on sale on Flipkart and is teased to come with a 6.5-inch display with 90Hz refresh rate and "3D borderless...

from NDTV Gadgets - Latest https://ift.tt/39GnvHQ

Honor 9A, Honor 9S, MagicBook 15 to Launch in India Today

Honor 9A, Honor 9S, and Honor MagicBook 15 are set to launch in India today. While the Honor 9A and Honor 9S will be the brand's latest affordable phones, the MagicBook 15 will be its first notebook...

from NDTV Gadgets - Latest https://ift.tt/2EuQuCU

Samsung Galaxy Buds Live, Square Charging Case Leaked In Fresh Renders

The latest renders of the Samsung Galaxy Buds Live show the total wireless earphones in black and bronze colours. They also reveal the squarish design of the charging case. The earbuds are expected to...

from NDTV Gadgets - Latest https://ift.tt/334KOdf

Samsung Galaxy M31s With Quad Cameras, 6,000mAh Battery Launched in India

Samsung Galaxy M31s has been launched in India as the latest model in the company's Galaxy M series. The Galaxy M31s comes with a hole-punch display and features a quad rear camera setup.

from NDTV Gadgets - Latest https://ift.tt/39Ms7MM

Apple Faces Multi-State US Probe Into Older iPhones Slowing, Shutting Down

Arizona is leading a multi-US state investigation into whether Apple's deliberate slowing of older iPhones violated deceptive trade practice laws.

from NDTV Gadgets - Latest https://ift.tt/30XUHXm

పాలు పట్టిస్తున్న మెగా కోడలు.. ఉపాసన ఒడిలో..!! వైరల్ అవుతున్న షాకింగ్ పిక్

రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా అందరికీ సుపరిచితం . సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ మెగా ఫ్యామిలీ విశేషాలను అందరి ముందుంచే ఆమె.. తాజాగా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసింది. తన ఒడిలో పులిని కూర్చోబెట్టుకొని స్వయంగా పాలు పట్టిస్తున్న పిక్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రకృతి, అందులోని జీవాలంటే ఎంతో ప్రేమ చూపే మెగా కోడలు సందర్భంగా ఇలా చేసింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం (జులై 29) సందర్భంగా పులులపై ప్రేమను చాటుకుంటూ పులికి పాలు పట్టించింది ఉపాసన. ''పులి పిల్లకు పాలు పట్టడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. కానీ మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడూ చేయను. అడవుల్లో కంటే జూ ల్లోనే పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంటోంది. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వాటికి రక్షణ కల్పించాలి'' అని పేర్కొంటూ సందేశమిచ్చింది. Also Read: ఉపాసన షేర్ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇక రామ్ చరణ్ వారసత్వం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానలోకం.. ‘ఆ పులిలా మీ చేతిలో మెగా వారసుడు ఎప్పుడు ఉంటారని’ ఈ పిక్‌పై కామెంట్స్ పెడుతుండటం విశేషం. మరోవైపు కొందరు నెటిజన్లు 'ఇది చాలా ప్రమాదం మేడం, కాస్త జాగ్రత్త' అని కామెంట్ చేస్తున్నారు. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. రామ్ చరణ్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను పంచుకుంటూనే సమజానికి ఉపయోగపడే పనులు చేస్తుంటుంది ఈ మెగా కోడలు. అంతేకాదు ఆరోగ్య చిట్కాలు, సంప్రదాయ పద్దతుల గురించి అందరికీ చెప్పడం ఆమె ప్రత్యేకత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33bwVtE

Pawan Kalyan: పవన్ 3 పెళ్లిళ్లే చేసుకుంటా.. రేప్‌లు చేయలేదు, మీలా ఏడుగుర్ని మార్చలేదు: ఆమె ఫైర్ అయ్యింది!

‘‘ఎందుకో తెలీదు.. నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను? ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?’’.. పవన్‌పై రాసిన ఈ ప్రేమ కవిత చూస్తే ఆయనంటే ఎంత ప్రేమో.. ఆరాధనో.. పిచ్చో.. ఇట్టే అర్థమైపోతుంది ఆమె ఫాలోవర్స్‌కి. సందర్భం వచ్చిన ప్రతిసారి అనలేం కాని.. సందర్భం వచ్చినా రాకపోయినా.. పవన్‌పై ఉన్న భక్తిని చాటుకుంటూనే ఉంది ఈ ‘నచ్చావులే’ నటి. నిజానికి జనసేనలో ఉండాల్సిన ఆమె మొదట్లో ఆపార్టీ తరుపున ర్యాలీలు కూడా చేసింది. అయితే ఏమైందో ఏమోకాని బీజేపీ కండువా కప్పుకుంది. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో దోస్తీ కట్టడంతో ఫుల్ ఖుషీలో ఉంది మాధవీలత. ‘మీరు వస్తారని నాకు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ గారూ.. ఐ లవ్డ్ ఇట్’ అంటూ పవన్ బీజేపీతో దోస్తీ కట్టిన తరుణంలో ఘనంగా స్వాగతం పలికిన మాధవీలత.. ఈ మధ్య కాలంలో ఆయనపై ఈగవాలినా తట్టుకోవడం లేదు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ పవన్‌ని కించపరిచేలా ‘పవర్ స్టార్’ సినిమా తీసినందుకు వర్మను ఓ రేంజ్‌లో ఏకిపారేసింది మాధవీలత. ఫర్ ఎవర్ పీకే లవ్స్ అంటూ.. వర్మా.. ఏంటి నీకీ కర్మ?? పీకేని ఏం పీకలేక పనికిమాలిన సినిమాలు. నీకు పర్శనల్‌గా ఆయనపై పగ ఉంటే.. అతనితో తేల్చుకో. చేతకాని కహానీ ఎందుకు? అయినా ఆయన్ని ఏమీ పీకలేని వాళ్లు ఆయన వ్యక్తిగత జీవితం మీద పడి ఏడుస్తున్నారు’ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే మాధవీలత పవన్ గురించే కాదు.. సోషల్ ఇష్యూస్‌పై తనకు తెలిసిన పరిధిలో పోస్ట్‌లు పెడుతూ విమర్శల పాలు కావడం తరుచూస్తున్నాం. ఈమెకు నెటిజన్లకు మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్‌లో జరుగుతూ ఉంటుంది. ఈమె ఏ పోస్ట్ పెట్టినా.. దానిపై వర్గర్ కామెంట్స్ రావడం.. దానిపై ఈమె సీరియస్ అవ్వడం.. బండ బూతులు తిట్టడం షరా మామూలే. రీసెంట్‌గా ఆమె మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందిస్తూ.. ఓ ఫార్వర్డ్ మెసేజ్‌ను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ‘కామాంధుల చూపులు నన్ను కాల్చి బూడిద చేస్తూంటే.. నొప్పిని చెప్పుకోలేను.. బాధని బయట పెట్టుకోలేను.. అన్యాయం చేసినోళ్లు ఆబోతుల్లా కామంతో రంకేలు వేస్తుంటే.. పాపం నాకోసం REST IN PEACE అని స్టేస్టేటస్సుల్లో ట్విట్టర్లో ఫేసు బుక్కుల్లో రాసుకుంటూ నన్ను గోడలపై పోస్టర్లా అతికిస్తారు’ అంటూ కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న మెసేజ్‌ను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది మాధవీలత. మాటలు లేవు...ఆ పదాలకు... కన్నీటి ధారలే....సమాధానాలు అంటూ మాధవీలత పోస్ట్‌పై కొంతమంది నెటిజన్లు స్పందిస్తుండగా.. ఈ ఇష్యూలోకి మాధవీలత ఆరాధించే పవన్ కళ్యాణ్‌ని తీసుకుని వచ్చాడు ఓ నెటిజన్. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. నాలుగో ఆమెగా పూనమ్ కౌర్‌తో ఎఫైర్ నడుపుతున్న పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటావు.. నువ్వ ఆడవాళ్ల రక్షణ గురించి మాట్లాడటం.. చాలా వింతగా ఉందని షేక్ జకీర్ అనే నెటిజన్ వివాదాస్పద కామెంట్ చేయడంతో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఘాటు రిప్లై ఇచ్చింది మాధవీలత. షేక్ జకీర్.. అతను వాళ్లను రేప్ చేశాడా?? హింసించాడా?? ఇష్టపడి చేసే అమ్మాయిలకి స్వేచ్ఛ ఉంది. ఈ సమాజంలో మగాడికి ఎంత హక్కు ఉందో ఆడవాళ్లకు అంతే హక్కు ఉంది. ఆమెకు నచ్చితే ఏమైనా చేయొచ్చు. ఆమెకు నచ్చకపోతే నేరం. అతను ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. డైవర్స్ ఇచ్చిన తరువాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్లు ఆయన్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను వాళ్లనేం రేప్ చేయలేదు. మీ వాళ్ల లా ఏడు పెళ్లిళ్లు చేసుకుని మొన్నటి వరకూ తలాక్.. తలాక్.. అని వదిలించుకునే దుర్మార్గపు సాంప్రదాయం ఉన్న మీరు మాట్లాడటం జోక్’ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది మాధవీలత. ‘స్వేచ్ఛపేరుతో పదిమందిని పెళ్ళిచేసుకుంటే కూడా కరెక్ట్ అనే కాన్సెప్ట్ బలే ఉంది.. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఒకటే భార్య భర్త.. విదేశీ సంస్కృతిని బీజేపీలో విలీనం చేస్తారా మరి..? మాధవి గారు కూడా ఒకటే పెళ్లి చేసుకోవాలని మనవి.... !!’ అంటూ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు మరో నెటిజన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3faaLu3

TikTok Faces US National Security Review

TikTok, the Chinese video-sharing app, is under a national security review led by the US government. The White House expects a recommendation soon, based on the findings.

from NDTV Gadgets - Latest https://ift.tt/311Fep7

OnePlus 8T's Purported Geekbench Listing Tips 8GB RAM, Snapdragon 865 SoC

OnePlus 8T or OnePlus 8T Pro may have shown up on Geekbench benchmarking website. The Chinese company has a tradition of releasing 'T versions' of its flagships in about 6 months and has been...

from NDTV Gadgets - Latest https://ift.tt/313uAhR

Antitrust Hearing Online Moments: Jeff Bezos' Snack, and 'The Net'

Chief executives of four Big Tech firms - including Facebook's Mark Zuckerberg, Amazon's Jeff Bezos, Google's Sundar Pichai and Apple's Tim Cook - gave virtual testimony before the US House...

from NDTV Gadgets - Latest https://ift.tt/334C4Ut

All You Need to Know About Marvel's Avengers Beta, Out in August

Marvel's Avengers beta - which begins August 7 - will offer more than 20 co-op and single-player missions. You'll have access to four heroes: Iron Man, Kamala Khan, Black Widow, and Hulk....

from NDTV Gadgets - Latest https://ift.tt/3hQmVdC

Google One Phone Backups Feature Goes Free, New iOS App Coming Soon

The 'automatic phone backup' feature that was introduced last year for Google One paid users has now been made free for everyone, regardless of an active subscription or not. This feature will...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fa1Mcj

Wednesday 29 July 2020

Thriller Trailer: ఆయనతో ఒంటరిగా బంగ్లాలో ఆమె.. అప్సరా రాణి అందాలపై కెమెరా కన్ను! రొమాంటిక్ డోస్..

సినీ ఇండస్ట్రీ మొత్తం లాక్‌డౌన్ కారణంగా విలవిల్లాడిపోతున్న సమయంలో పోర్న్ భామ మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' సినిమా అనౌన్స్ చేసి సంచలనాలకు తెరలేపిన వర్మ.. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వరుసపెట్టి అడల్ట్ సినిమాలు రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే 'నగ్నం' సినిమాతో శ్రీ రాపాక అందాలను కెమెరాలో బంధించిన ఆయన, ఈ సారి గ్లామర్‌పై కన్నేశారు. అప్సరా రాణి ప్రధాన పాత్రలో థ్రిల్లర్ మూవీ రూపొందిస్తూ వరుస అప్‌డేట్స్‌తో కిక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'థ్రిల్లర్' ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు . 2 నిమిషాల 36 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ థ్రిల్లర్ ట్రైలర్‌లో రొమాంటిక్ డోస్ దట్టించారు వర్మ. అప్సరా రాణి హాట్ అందాలను ఫోకస్ చేస్తూ మరోసారి కెమెరా ఎక్కడెక్కడో పెట్టేశారు. ఇది దెయ్యమా? లేక కిల్లరా? అని ప్రశ్నిస్తూ రామా.. కృష్ణా.. శివ శివ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో హోరెత్తించారు. చివరగా ఇది థ్రిల్లర్ అని తెలుపుతూ అంతా సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు వర్మ. మొత్తానికి రొమాంటిక్ డోస్ పుష్కలంగా పెట్టేసి 'థ్రిల్లర్' సినిమాతో కాస్త వెరైటీగా థ్రిల్లింగ్ చేయబోతున్నట్లు ఈ ట్రైలర్ ద్వారా చెప్పేశారు. Also Read: ఇప్పటికే ఈ థిల్లర్ మూవీలో నటిస్తున్న అప్సరా రాణి, రాక్‌ ఇద్దరినీ పరిచయం చేస్తూ వారి వారి న్యూడ్ ఫొటోలతో ప్రేక్షకుల దృష్టిని లాగేసిన ఆర్జీవీ.. ఇప్పుడు ట్రైలర్‌తో అందరి కన్ను తన సినిమాపై పడేలా చేసుకున్నారు. ఏకంగా 9 భాషలు (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, గుజరాతి, ఒడియా భాషల్లో) ఈ ట్రైలర్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. ఈ చిత్రాన్ని ఎప్పటిలాగే తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీలో అతిత్వరలో విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2D4lp8T

Qualcomm Hints at Slight Delay in iPhone 12 Launch

While the tech world was anticipating the debut of the iPhone 12 family sometime in September, Qualcomm has suggested a slight delay in its launch. The San Diego-headquartered chipmaker in its...

from NDTV Gadgets - Latest https://ift.tt/3goqQxC

Samsung Says Memory Chip Demand Offset Pandemic Impact on Smartphone Sales

Samsung Electronics reported Thursday its net profit grew 7.3 percent year-on-year in the second quarter, with strong demand for memory chips overcoming the impact of the coronavirus pandemic on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hOmosp

Samsung Galaxy Z Fold 2 5G Leaked Renders Hint at Larger Outer Display

Samsung Galaxy Z Fold 2 5G design seems to have been leaked in the form of renders showing off the cover or outer display and the new design for the cameras. As per a new report, the upcoming second...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ezk0rl

Facebook's Zuckerberg Skewered With Internal Emails During Antitrust Hearing

Facebook CEO Mark Zuckerberg stumbled at a congressional hearing on alleged abuse of market power, as lawmakers confronted the social media titan with damaging internal emails about the company's...

from NDTV Gadgets - Latest https://ift.tt/339SWt0

Huawei Tops Samsung for First Time in Smartphone Shipments in Q2: Canalys

Huawei Technologies overtook Samsung Electronics in global smartphone shipments in the second quarter after Chinese consumer spending bounced back from a Covid-19 trough, according to Canalys.

from NDTV Gadgets - Latest https://ift.tt/2X6n2JN

Rgv: రాజమౌళికి కరోనా పాజిటివ్.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ రియాక్షన్..! బాహుబలిని పిలవండి

వివాదాస్పద దర్శకుడు మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ముఖం ముందే తన అభిప్రాయం చెప్పేసే వర్మ.. తాజాగా దర్శకధీరుడు అని తెలిసి ఎవ్వరూ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. రాజమౌళికి కరోనా పాజిటివ్ అని తెలియగానే సినీ ప్రముఖులంతా ఆయన కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ పెడుతుండగా.. వర్మ మాత్రం తనదైన స్టైల్‌లో స్పందిస్తూ బాగోగులు కోరుకున్నారు. బుధవారం (జులై 29) రాత్రి తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తాము.. జ్వరం తగ్గిన తరువాత ఎలాంటి లక్షణాలు లేకపోయినా కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు రాజమౌళి తెలిపారు. దీంతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ సినీ లోకం ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌ని హోరెత్తించేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ పెట్టిన వెరైటీ ట్వీట్ మాత్రం వైరల్ అయి వార్తల్లో నిలిచింది. Also Read: ''సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే కరోనా బారి నుంచి కోలుకుంటారు'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ. దీంతో ఈ ఫన్నీ రియాక్షన్ చూసి వర్మ తీరు పట్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి RRR మూవీ చేస్తుండగా, వర్మ ఆన్‌లైన్ వేదికలపై పలు కాంట్రవర్షియల్ సినిమాలతో హంగామా చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3goouPi

Big Tech Antitrust Hearing: Lawmakers Pummel CEOs Over Market Dominance

Big Tech executives faced an onslaught of criticism from US lawmakers at the high-stakes antitrust hearing which could lay the groundwork for tougher regulation of the major internet platforms.

from NDTV Gadgets - Latest https://ift.tt/3hPUa0m

'All Indians have a big heart': See how big

Meet a Mumbai couple whose hearts are so big that they emptied out their entire savings to help feed the poor and needy during the COVID-19 pandemic.

from rediff Top Interviews https://ift.tt/2P9SOBj

Bandla Ganesh: కోడి గుడ్లు తినండి సార్.. రాజమౌళికి బండ్ల గణేష్ భరోసా! నెటిజన్ల రియాక్షన్ చూస్తే..

దేశంలో మహమ్మారి వీర విజృంభణ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ కరోనా బారిన పడుతుండటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామందికి సోకుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న (బుధవారం) దర్శకధీరుడు తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేయడంతో టాలీవుడ్ లోకం ఉలిక్కిపడింది. దాంతో పలువురు సినీ ప్రముఖులు రాజమౌళి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన రాజమౌళి.. ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఈ రోజు వచ్చిన ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. ప్రస్తుతం మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని పేర్కొన్నారు. Also Read: ఈ నేపథ్యంలో గతంలో కరోనాను జయించిన రాజమౌళికి ధైర్యం చెబుతూ ట్వీట్ పెట్టి అందరినీ ఆకర్షించారు. సార్.. కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదంటూ సింపుల్‌గా చెప్పేశారు. ఈ మేరకు.. ''ఏమీ కాదు.. సంతోషంగా, హాయిగా ఉండండి సార్. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి'' అని ట్యాగ్ చేశారు బండ్ల గణేష్. ఆయన పెట్టిన ఈ ట్వీట్ చూసి డైరెక్టర్ రాజమౌళి కరోనాను జయించాలని కోరుకుంటూనే ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ''ఏంటండీ.. ఇక్కడ కూడా పౌల్ట్రీ ఫామ్ ప్రమోషన్స్ చేస్తున్నారా?'' అనే కామెంట్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3feoUqh

Samsung Galaxy M31s to Launch in India Today at 12 Noon

Samsung Galaxy M31s will be launched in India today, July 30, at 12pm (noon). The phone has been teased by the company to come with a massive 6,000mAh battery and a quad rear camera setup where the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gd7fR1

Redmi Note 9 to Go on Sale Today at 12 Noon via Amazon, Mi.com

Redmi Note 9 is up for grabs today, July 30, starting from 12pm (noon) IST. Launched this month, Redmi's latest offering is powered by the octa-core MediaTek Helio G85 SoC and comes in three RAM and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hUDa9z

Poco M2 Pro to Go On Sale Today at 12 Noon via Flipkart

Poco M2 Pro prices start at Rs. 13,999. The phone is available in three colour options - Out of the Blue, Green and Greener, and Two Shades of Black. It will go on sale on Flipkart at 12pm (noon).

from NDTV Gadgets - Latest https://ift.tt/3fcLhMA

Taapsee on Kangana: 'I refuse to sing her tune'

'Kangana and her sister trying to discredit me and my hard work, calling me names, putting wrong allegations on me is actually an equal level of harassment, if not more.'

from rediff Top Interviews https://ift.tt/3gaAxQo

నిహారిక కొణిదెల నిశ్చితార్థం ఫిక్స్.. వచ్చేనెలలోనే ముహుర్తం

మొదలయ్యింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిశ్చితార్థం త్వరలో కానుంది. ఇప్పటికే తనకు కాబోయే వరుడు గురించి మెగా డాటర్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది. Read More: అయితే వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని నాగబాబు సైతం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ .. తన సోదరి నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలిపారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీని ఒకే వేదికపై చూడవచ్చని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిహారిక పెళ్లి ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పెళ్లికి ముందే ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు నిహారిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుస్మిత ఒక ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓయ్ దర్శకుడు ఆనంద్ రంగతో ఒక వెబ్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2X6PSK7

Microsoft Surface Duo Spotted in a New Video Showing Off App Integration

Microsoft Surface Duo has surfaced online in a video showing integration with other devices and software. The video appears to be a clip from 'The Shiproom' series on YouTube that is hosted by...

from NDTV Gadgets - Latest https://ift.tt/310Izos

Vivo S7 Live Image Leaked, Key Specifications Tipped

Vivo S7 is all set to launch in China on August 3. The phone has been teased to come with a triple camera setup at the back. The live image leak suggests that the phone may come with a notch display...

from NDTV Gadgets - Latest https://ift.tt/305KnNI

China Mars Probe Tianwen-1 Photographs Earth en Route to Red Planet

China's first Mars probe, Tianwen-1, has beamed back a photo of the Earth and the Moon as it heads toward its destination. The image was taken 1.2 million km away from Earth, three days after launch.

from NDTV Gadgets - Latest https://ift.tt/30VEtOt

Sony Alpha 7S III Full-Frame Camera With Fast Hybrid AF Launched

Sony Alpha 7S III aka Sony a7S Mark III full-frame mirrorless camera has been announced by the company as a long awaited follow up to the Alpha 7S II from 2015. It brings some new and improved...

from NDTV Gadgets - Latest https://ift.tt/2EmbqMi

Scientists Revive Microbes From 100 Million Years Ago

Scientists have successfully revived microbes that had lain dormant at the bottom of the sea since the age of the dinosaurs, allowing the organisms to eat and even multiply after eons in the deep.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jOHXej

Virgin Galactic Offers a Peek at Passenger Rocket SpaceShipTwo's Cabin

Virgin Galactic revealed the cabin of its commercial spaceliner, SpaceShipTwo, in an online event. Featuring a dozen windows for viewing, the spacecraft also features mood lighting and G...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jOWzKy

'We will price Covid vaccine below Rs 1,000'

Pune's Serum Institute of India, the world's largest vaccine maker by volume, is placing its bets on the Oxford-AstraZeneca vaccine candidate AZD1222 with CEO Adar Poonawalla stating he would start manufacturing at personal risk.

from rediff Top Interviews https://ift.tt/2D0yAaT

Tuesday 28 July 2020

KGF Chapter 2: వామ్మో ‘అధీరా’.. క్రూరమైన లుక్‌తో సంజయ్ దత్ బర్త్ డే ట్రీట్

బాలీవుడ్ స్టార్ హీరో బర్త్ డే సందర్భంగా ‘కె.జి.య‌ఫ్ చాప్టర్2’ చిత్రం నుంచి అదిరిపోయే లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపించబోతున్నారు. హాలీవుడ్ తరహా వేషధారణలో అధీరా భయంకరంగా కనిపిస్తున్నాడు. విచిత్రమైన విషధారణలో సర్ ప్రైజ్ చేశాడు సంజయ్ దత్. ముఖంపై పచ్చబొట్లు, చేతిలో కత్తి, మెరిసిన గడ్డం, మెలితిప్పిన మీసంతో దీర్ఘంగా ఆలోచిస్తూ.. వహ్ వా అనిపించాడు. అధీరా క్రూరత్వం ఎలా ఉంటుందో ఈనెల 29న మీరే చూస్తారని ముందు ప్రకటించిన కెజీఎఫ్ చిత్ర యూనిట్ అన్నట్టుగానే ‘అధీరా’ లుక్‌లో క్రూరత్వాన్ని చూపించారు. రక్తపాతం లాంటివి లేకుండానే కేవలం ‘అధీరా’ వేషధారణంలో క్రూరత్వాన్ని చూపించగలిగారు దర్శకుడు ప్ర‌శాంత్ నీల్. ఈ సందర్భంగా అధీరా లుక్‌ని విడుదల చేస్తూ సంజయ్ దత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ప్ర‌శాంత్ నీల్. ‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు. తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ విషెష్ అందిస్తున్నారు. ప్రస్తుతం కెజీఎఫ్ చిత్రంలోని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం వారు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా..రవీనా టండన్‌ మరో కీలకపాత్రలో కనిపిస్తోంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం అందిస్తుండగా.. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2P6Y4pj

Emmy Nominations 2020: Netflix Sets New Record, Watchmen Leads All Series

The full list of the 2020 Emmys nominations is out. Watchmen leads with 26, while Netflix sets a new record for platforms with 160. The 2020 Emmys will take place on September 20.

from NDTV Gadgets - Latest https://ift.tt/2EoMjbH

Nubia Red Magic 5S Debuts With 144Hz Display, Snapdragon 865 SoC

Nubia Red Magic 5S has debuted as the newest member in the brand's Red Magic series of gaming smartphones after the Red Magic 5G and Red Magic 5G Lite. The phone features an upgraded cooling system...

from NDTV Gadgets - Latest https://ift.tt/2X5dtLq

Nubia Watch With Flexible Display, eSIM Support Launched

Nubia Watch is priced at CNY 1,799 and will go on sale in China on August 5. It has been launched in Red, Black, and Green colour options. The wearable weighs about 98 grams and has a heart rate...

from NDTV Gadgets - Latest https://ift.tt/2CNYT48

Apple App Store Chief Says Brand Aimed to Level Playing Field for Developers

When launched in 2008, Apple App Store decided to treat all apps in the service in the same way. Top executive Philip W. Schiller said, "One set of rules for everybody, no special deals, no special...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jL5jlb

Big Tech CEOs Set to List Competitors in Antitrust Hearing

Chief executives of four tech giants - Amazon, Apple, Facebook, and Google - are set to defend their companies, painting them as US success stories in a fiercely competitive world during a major...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BCSXdq

'Salman Khan has an amazing soul'

'What they saw in Bigg Boss was not me.'

from rediff Top Interviews https://ift.tt/2Dh6ojC

Twitter Temporarily Restricts Donald Trump Jr.'s Account Over COVID-19 Video

Twitter restricted Donald Trump Jr.'s ability to tweet from his account for 12 hours on Tuesday, after it required him to delete a post that violated the social media site's policy on coronavirus...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hJQRrv

'The markets can always disappoint you'

'People are doing a lot of trading.'

from rediff Top Interviews https://ift.tt/3367BVY

జుట్టు ఊడుతోందా.. అయితే వాల్నట్స్‌తో ఇలా చేయండి..

ఆరోగ్యానికి మంచివి అని చిన్న స్టేట్మెంట్ తో వాల్నట్ గురించి చెప్పేస్తే వాల్నట్ గొప్పతనాన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. వాల్నట్స్ హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, మినరల్స్ అలాగే విటమిన్స్ ను ప్రొవైడ్ చేస్తాయి. అంటే, ఇవి ఏ రేంజ్ లో హెల్త్ కు మంచివో అర్థం చేసుకోవచ్చు. వాల్నట్స్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాధించే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. వయసుతో, జెండర్ తో అలాగే కలర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ హెయిర్ ఒత్తుగా అలాగే ఆరోగ్యంగా ఉండాలని కలలు కంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. జుట్టు వాల్యూం తగ్గిపోవడం, లేదా డాండ్రఫ్, లేదా ఇంకేదైనా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కాబట్టి, నేచురల్ పదార్థాలతో రెమెడీ తయారుచేసుకోవడం ఎంతో అవసరం. ఈరోజు అటువంటి ఒక ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం. అదే వాల్నట్ ఆయిల్. ఈ ఆయిల్ లో ఎన్నో థెరపీటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి హెయిర్ కేర్ కు ఇది పెర్ఫెక్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. గుడ్‌న్యూస్ ఏంటంటే, వాల్నట్ ఆయిల్ ను కొనడానికి మీరు ఇంటి నుంచి కాలు బయటపెట్టనవసరం లేదు. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1. కప్ వాల్నట్స్ 2. అరకప్పు వెజిటబుల్ ఆయిల్ ప్రాసెస్: 1. కాస్తంత వాటర్ ను బాయిల్ చేయండి. ఇప్పుడు అందులో కప్పుడు వాల్నట్స్ ను కలపండి. దీన్ని పదినిమిషాల పాటు బాయిల్ చేయండి. 2. ఆ తరువాత వాల్నట్స్ ను బయటికి తీసి చల్లారనివ్వండి. 3. ఈ వాల్నట్స్ ను క్రష్ చేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడవి పౌడరీగా మారతాయి. 4. ఈ పౌడర్ ను వెజిటబుల్ ఆయిల్ కు కలపండి. కలర్ మారగానే ఈ ఆయిల్ యూజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే. 5. ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత మైల్డ్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోవాలి. బెనిఫిట్స్ 1. వాల్నట్ ఆయిల్ లో హెయిర్ కేర్ విటమిన్స్ ముఖ్యంగా బయోటిన్ లభ్యమవుతుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. ఇందులో సెలీనియం లభిస్తుంది. ఈ మినరల్ లోపం వల్ల హెయిర్ లాస్ సమస్య ఎదురవుతుంది. కాబట్టి, వాల్నట్ అనేది ఈ మినరల్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దాంతో, హెయిర్ లాస్ సమస్యను నివారిస్తుంది. భయంకరమైన హెయిర్ ఫాల్ ను ఎక్స్పీరియెన్స్ చేస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆయిల్ లో పొటాషియం ఉంటుంది. ఇది హెయిర్ కు వాల్యూమ్ అందిస్తుంది. రూట్స్ ను బలపరుస్తుంది. 2. ఈ ఆయిల్ విపరీతమైన హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. వాల్నట్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. వాల్నట్స్ లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి స్కాల్ప్ డేమేజ్ ను అలాగే ఇన్ఫెక్షన్స్ ను అరికడతాయి. స్కాల్ప్ హెల్త్ ను ఇంప్రూవ్ చేయడంలో ఈ ఆయిల్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. తద్వారా, హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. 3. ఈ ఆయిల్ రెమెడీని పాటించిన తరువాత పెరిగే హెయిర్ చాలా స్ట్రాంగ్ గా అలాగే థిక్ గా ఉంటుంది. జుట్టు పలచబడే సమస్యను ఈ ఆయిల్ రెమెడీ తగ్గిస్తుంది. హెయిర్ బ్రేకింగ్ సమస్య కూడా తగ్గుతుంది. హెయిర్ కు మంచి పోషణ లభిస్తుంది. ఇంకొక ఆసక్తికర విషయం - వాల్నట్స్ తో కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్ వాల్నట్స్ తో మీరు కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్ ను కూడా తయారుచేసుకోవచ్చు. ఇది మీ హెయిర్ ను డేమేజ్ చేయదు. వాల్నట్ షెల్ తో హెయిర్ కలర్ ను సింపుల్ గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. వాల్నట్స్ యొక్క హార్డ్ షెల్ అనేది స్ట్రాంగ్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. హెయిర్ ను డై చేయాలనుకున్నా నేచురల్ డార్క్ బ్రౌన్ కలర్ ను హెయిర్ కు అందించాలనుకున్నా వాల్నట్ షెల్స్ ను మీరు నిస్సందేహంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం వాల్నట్ డై గురించి తెలుసుకుందాం.
  • పది లేదా పదిహేను వాల్నట్ షెల్స్ ను తీసుకోండి. వాటిని క్రష్ చేయండి. బాయిలింగ్ వాటర్ లో వీటిని కలపండి. ముప్పై నిమిషాల పాటు వీటిని బాయిల్ అవనివ్వండి.
  • ఈ లిక్విడ్ ను చల్లారన్వివండి. షెల్స్ ను వడగట్టండి.
  • మీరు కలర్ చేయాలనుకున్న హెయిర్‌ను సెపరేట్ చేయండి.
  • కాటన్ బాల్ హెల్ప్ తో లిక్విడ్ ను ఆ హెయిర్‌కు అప్లై చేయండి.
  • గంటపాటు హెయిర్ ను అలాగే ఉంచండి. రిలాక్స్ అవ్వండి.
  • మీ హెయిర్ ను కొంత వాటర్ తో వాష్ చేయండి. మైల్డ్ షాంపూను అలాగే కండిషనర్ ను వాడండి.
  • నేచురల్ బ్రౌన్ కలర్ ను ఎంజాయ్ చేయండి.
  • హాట్ వాటర్ తో హెయిర్ ను కనీసం వారంపాటు వాష్ చేయకండి. హాట్ వాటర్ తో వాష్ చేస్తే కలర్ మొత్తం పోతుంది.
  • రోజూ గుప్పెడు వాల్నట్స్ ను తినడం ద్వారా కూడా హెయిర్ లాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. పొడవాటి ఆరోగ్యకరమైన శిరోజాలను కలలోనే కాదు ఇలలో కూడా పొందవచ్చు.
వాల్నట్ ఆయిల్ ను హెయిర్ కు అప్లై చేసుకోవడంతో పాటు వాల్నట్ హెయిర్ మాస్క్ లను కూడా మీ రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్ లో కలిపితే మంచి రిజల్ట్స్ పొందవచ్చు. మీ హెయిర్ ట్రబుల్స్ అన్నిటికీ వాల్నట్స్ గుడ్ బై చెప్పేస్తాయి. సో, ఇంకోసారి మీ హెయిర్ ట్రబుల్స్ మిమ్మల్ని వెక్కిరిస్తే మౌనంగా ఉండొద్దు. వాల్నట్స్ అనే అస్త్రాన్ని వాటిపై ప్రయోగించండి. హెయిర్ ట్రబుల్స్ ఇక మీ వైపుకే చూడడానికి భయపడతాయి. మీ శిరోజాలకు వాల్నట్స్ తో ప్రొటెక్షన్ లేయర్ ను అప్లై చేసుకోండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/39DjfsQ

పవన్‌కి కథ చెప్పిన మాట వాస్తవమే కాని.. ఆరోజు ఏమైందంటే: వర్మ ఓపెన్ సీక్రెట్స్

రామ్ గోపాల్ వర్మ.. పదే పదే మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తారు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు వర్మ సినిమాలను రిజెక్ట్ చేసినందుకే ఆ ఫ్యామిలీని వర్మ టార్గెట్ చేస్తున్నారనేది చాలా మంది మెగా అభిమానుల వాదన. అయితే నిజంగానే వర్మ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను కలిశారా?? వారికి కథ చెప్పారా?? వాళ్లు నో చెప్పారా?? అసలేమైందో వివరించారు ఆర్జీవీ. అందరూ అనుకున్నట్టు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేనూ.. మేం ముగ్గురం ఎప్పుడూ కలిసి స్టోరీ డిస్కస్ చేసింది లేదు. పవన్ కళ్యాణ్‌ను వేరేగా.. చిరంజీవిని వేరేగా కలిశాను. పవన్ కళ్యాణ్‌కి ఒక కథ చెప్పిన మాట నిజమే. కాని అప్పటికి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. ఇది జరిగి 25 ఏళ్లు పైనే అవుతుంది. నేను తీసే సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్‌ని కలిశా. కథ చెప్పా.. కాని ఆయన లేచి సీరియస్‌గా వెళ్లిపోయారు. నేను చేయను అన్నారు. పవన్ చేసింది కరెక్టే.. ఎందుకంటే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు.. ఆ సందర్భంలో నేను వేరే రోల్ కోసం అడిగా.. ఆయనకు నచ్చలేదు.. చేయను అన్నారు.. అది ఆయన ఇష్టం. ఆ సినిమా పెద్ద ప్లాఫ్ అయిన తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్‌ని కలిసి నీ జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పా.. ఒక ఫిల్మ్ మేకర్‌కి ఇలాంటి సందర్బాలు వందల్లో ఎదురౌతుంటాయి. నాకు పవన్‌తో ఎదురైంది. ఎన్నో సందర్భాల్లో నేను సరిగ్గా జడ్జిమెంట్ చేయలేనని కూడా చెప్పా.. దాని తరువాత పవన్ కళ్యాణ్‌ని చాలాసార్లు కలిశా. జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడా.. స్పీచ్ అదిరిపోయిందని చెప్పా. పవన్ నా సినిమాలో చేయలనేదనే బాధ, బెంగ లేదు.. అది నేను ఎప్పుడో మరిచిపోయా. ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం.. పొలిటీషియన్‌గా ఇష్టపడటానికి నాకు పాలిటిక్స్ అంటే తెలియదు. ఎందుకంటే నేను న్యూస్ వినను. ప్రజల సమస్యలపై నాకు ఉన్న అవగాహన జీరో. అలాంటప్పుడు వాటిపై పవన్ కళ్యాణ్ చెప్పినా వినను.. జగన్ చెప్పినా వినను.. సీబీఎన్ చెప్పినా వినను. ఎందుకంటే నాకు తెలియదు. నాకు పర్శనల్‌గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎం. నా లైఫ్‌లో నేను ఎవర్నీ ద్వేషించను.. ఎందుకంటే నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. కోపం అనేది వాలిబుల్ ఎమోషన్. నాకు ఏ మాత్రం ఇంటరాక్షన్ లేకుండా ఒక మనిషిపై కోపం చూపించాల్సిన అవసరం నాకేం ఉంది.. నాకు చిరంజీవి ఫ్యామిలీపై కోపం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు ఆర్జీవీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3342w0n

శ్యామ్ కె నాయుడుపై లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్.. ఎస్ఐకి భారీ లంచం, నటి శ్రీ సుధ కీలక ఆధారాలు

ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్.కె.నాయుడు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి.. త‌న‌ను శారీర‌కంగా వాడుకుని మోసం చేశాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేష‌న్‌లో సినీ నటి సాయి సుధ () ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన శ్యాం కె నాయుడిని రిమాండ్‌కి తరలించగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. నటితో కాంప్రమైజ్ అయినట్టు కోర్టుకు తెలిపిన అరెస్ట్ అయిన రెండు రోజుల్లోనే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే తాను కాంప్రమైజ్ అయినట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించి.. తన సంతకాన్ని మార్ఫింగ్ చేశారని బెయిల్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కోర్టుకెక్కింది సాయి సుధ. దీంతో శ్యామ్ కె నాయుడు బెయిల్‌ని రద్దు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఎస్ ఆర్ నగర్ ఎస్ ఐకి ఐదు లక్షల లంచం ఇచ్చానంటూ బాంబ్ పేల్చింది సాయి సుధ. ఎస్.ఆర్.నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తన దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకొని తగిన విధంగా న్యాయం చేయలేదని ఏసీబీ అధికారులను ఆశ్రయించింది సాయి సుధ. తాను ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ మురళికి ఐదు లక్షల వరకు డబ్బులు ఇచ్చానని, తర్వాత పోలీసులు శ్యాం కె నాయుడుపై కేసు నమోదు చేశారు . అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని, కోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చారని శ్రీ సుధా చెప్తుంది. తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, దీనికి సంబంధించి ఏసీబీ అధికారులను కలిసి ఇచ్చానని వెల్లడించింది. అంతేకాకుండా ఆడియో రికార్డ్స్ కూడా తన వద్ద ఉన్నాయని శ్రీ సుధా వెల్లడించింది. శ్రీ సుధ తనతో కాంప్రమైజ్ అయిందని శ్యాం కె నాయుడు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ శ్రీ సుధా కోర్టును ఆశ్రయించింది. శ్యామ్ కె నాయుడు పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఎస్.ఆర్.నగర్ పోలీసులను ఆదేశించింది. పోలీసులు తన దగ్గర ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని న్యాయం చేయలేదంటూ ఏసీబీ అధికారులను శ్రీ సుధా ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది. మొత్తానికి శ్రీసుధ-శ్యామ్ కె నాయుడు లైంగిక ఆరోపణల కేసు పోలీసుల మెడకు చుట్టుకోవడంతో ఈ వ్యవహారరంలో ఇంకెన్ని ట్విస్ట్‌లు చూడాల్సివస్తుందో మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2X5wQ6R

సోనూ సూద్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే.. ప్రకాష్ రాజ్ కామెంట్స్

మొన్నటి వరకూ దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపించిన సోనూసూద్ పేరు. తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు నాగేశ్వరరావు.. తన ఇద్దరు కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియో చూసి చలించిపోయిన సోనూసూద్ గంటల వ్యవధిలోనే ఆ ఇంటికి ట్రాక్టర్ పంపి తన ఉదారతను చాటుకున్నారు. దీంతో రీల్ లైఫ్ విలన్ సోనూసూద్‌ని రియల్ లైఫ్ హీరోగా అభివర్ణిస్తూ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇదే సందర్భంలో సోనూసూద్ స్థాయిలోనూ అనేకమంది వలస కార్మికులకు కరోనా కష్టం నుంచి ఆదుకున్న ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సోనూ సూద్‌ సాయం పట్ల ప్రశంసలు కురిపించారు. ‘సోనూసూద్ నిజమైన హీరో.. అతను రీల్ లైఫ్‌లో విలన్ కాని.. రియల్ లైఫ్‌లో హీరో.. ఆయనది ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వం. ఎంతోమందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. నీ.. నా అనేభేదం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. వలస కార్మికుల్ని ఇంటికి పంపించడం కాని.. సొంత ఖర్చుల్ని భరిస్తూ వాళ్లు సొంత ఊర్లకు వెళ్లి సొంత వ్యాపారాలు పెట్టుకోవడం కాని.. చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు ఉపాది కోల్పోయి కూతుళ్లతో పొలం దున్నుతుంటే అది చూసి చలించిపోయి ట్రాక్టర్ కొనివ్వడం కాని.. ఆయన చేస్తున్న సేవకు పరిధులు లేవు. మనిషిలో హుమానిటీ ఇంకా ఉంది అని మనిషిలో ప్రేరణ కలిగించే విషయం ఇది. ఇలాంటివి చూసైనా.. పదిమందికి సాయం చేయాలని ఇంకొంతమంది ముందుకు వస్తారు.. సోనూసూద్ ఏదో ఆశించి అయితే ఇలాంటివి చేస్తున్నారని అనుకోవడం లేదు. కేవలం పది మందికి ప్రేరణగా నిలవడానికి చేస్తున్నారు. ఆయనలా ఇంకా చాలామంది చేస్తున్నారు. ఇంకొంతమంది ముందుకు రావాలి. నా వరకూ వస్తే.. ప్రకాష్ రాజ్ కరోనా కాలంలో ఎంతో చేశారని అంటున్నారు. కాని చెప్పని పేర్లు చాలా ఉన్నాయి. హ్యాపీ డేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫోన్ చేసి.. సార్!! కరోనా బాధితులకు నేను ఏదో చేయాలని అనుకుంటున్నాను.. కాని నా వల్ల కాదు.. నేను కొంత డబ్బు పంపిస్తా.. మీరు చేయండి అని అన్నారు. శ్రీనాథ్ అనే బిల్డర్, త్రినాథ్ అనే డైరెక్టర్, రెడ్డి అనే మరో వ్యక్తి ఇలా చాలామంది నాకు డబ్బులు పంపించారు. సాయం చేయాలని చాలా మందికి ఉంటుంది.. దాన్ని ఎలా ఇవ్వాలి?? ఏం చేయాలన్నది చాలా మందికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నిజమైన బాధితులకు సాయం చేరేలా కష్టపడి పనిచేసేవాళ్లకు దాన్ని అందిస్తుంటారు. డబ్బు ఉండి ఇవ్వడం వేరు.. కాని రాత్రి పగలు సాయం కోసం కష్టపడటం లాంటిది నిజంగానే ఇన్స్‌పైరింగ్ ఇప్పుడు సోనూసూద్ అదే చేస్తున్నారు. ఎవరో అడుగుతారు సాయం చేయాలని వెయిట్ చేయడం లేదు.. అడగలేని సిగ్గుతో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. వాళ్లకీ సాయం చేయడం పెద్ద కష్టం కాదు. మంచి మనసుతో అడుగుముందుకు వేస్తే మరికొంత మంది మన వెనుకు నడుస్తారు. సోనూసూద్ సాధ్యం కాదు అనుకున్న పనుల్ని కూడా చేసి చూపిస్తున్నాడు’ అంటూ ప్రశంసలు కురిపించారు ప్రకాష్ రాజ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30Rnrky

Realme C11 to Go on Sale Today at 12 Noon via Flipkart, Realme Website

Realme C11 will go on its second sale today, July 29, at 12pm (noon) via Flipkart and Realme India website. The phone was originally unveiled in Malaysia in June and launched in India earlier this...

from NDTV Gadgets - Latest https://ift.tt/39zM2hC

ఇంట్లో మీ తల్లీ, చెల్లీ ఉన్నారుగా.. హాట్ యోగా వీడియోపై పునర్నవి ఫైర్

ఓ సినీ వెబ్ సైట్‌పై ఫైర్ అయ్యింది బిగ్ బాస్ బ్యూటీ . ఇటీవల యోగా చేస్తూ ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అంటూ ఈ వీడియోలు బాగా వైరల్ కావడంతో నా పర్మిషన్ లేకుండా నాపై ఇలాంటి చెత్త ఆర్టికల్స్ ఎలా రాస్తారు అంటూ సదరు వెబ్ సైట్‌పై ఫైర్ అవుతూ.. ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది పునర్నవి. నాతో పాటు చాలామంది ఇండస్ట్రీకి చెందిన మహిళల్ని కించపరుస్తూ సెక్సీ, హాట్ అంటూ పనికిమాలిన ఆర్టికల్ తరచుగా పెడుతున్నారు. మీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు అంటూ ఫైర్ అయ్యింది పునర్నవి. అయితే పునర్నవి పోస్ట్‌పై ఆమెను సమర్ధిస్తూ యు ఆర్ రైట్ మేడమ్.. ఎవరి కంఫర్ట్ వాళ్లది.. దాన్ని హాట్ అంటూ నీచంగా చూపిస్తూ ఊరుకోవద్దు.. మీరు మంచి స్టెప్ తీసుకున్నారని కొంతమంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు.. అందులో తప్పేం ఉంది.. మీరు చూపించారు వాళ్లు రాశారు అంటూ ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. అయితే ఒక నెటిజన్ అభిప్రాయంపై చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యింది పునర్నవి. ‘అది పొగడ్తే కదా.. సెక్సీగా కనిపించడానికి చాలామంది ఇలాంటివి చేస్తారు. ఆ పోస్ట్‌లో తప్పేం ఉంది?? లేక నేను ఏదైనా మిస్ అయ్యానా?? అంటూ ఓ నెటిజన్ పునర్నవి పోస్ట్‌పై కామెంట్ చేశాడు. దీనిపై పున్నూ సీరియస్‌గా స్పందిస్తూ.. ‘మీరు అనుమతి అనే విషయం విన్నారా? నా గురించి ఎన్ని వెబ్ సైట్ తప్పుగా వార్తలు రాస్తున్నాయో తెలుసా?? ఒక మహిళ ధరించిన వస్త్రధారణ గురించి ఆమెను కించపరడం.. అసభ్యకరంగా ప్రవర్తించడం సరైనదే అని మీరు భావిస్తున్నారా?? దీన్ని బట్టి మీరు తక్కువ చదువుకున్నారని అర్థమౌతోంది. మీ ఇంట్లో తల్లీ, సోదరీమణులు ఉన్నారనే అనుకుంటున్నాను. బహుశా ఉంటే.. మీరు నా బాధను అర్థం చేసుకుంటారు. నాపై ఇలాంటి అటెన్షన్ నాకు నచ్చలేదు. దీన్ని నేను ఎప్పుడూ అడగలేదు కూడా’ అంటూ ఘాటుగా స్పందించారు పునర్నవి. ఇక సదరు వెబ్ సైట్ ఆమెకు సారీ చెప్తూ.. ఆ ఆర్టికల్‌ని తొలగిస్తాం అని ఫేస్ బుక్ మెసేంజర్‌లో మెసేజ్‌లు పెట్టినా శాంతించలేదు పునర్నవి. వారు తనతో చేసిన చాట్‌ స్క్రీన్ షాట్స్‌ని కూడా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది పునర్నవి. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30MfBZi

Amazon Alexa App Gets Updated Homescreen With Updated Navigation Features

Amazon's Alexa app has been revamped with a new homescreen and updated navigation options. The development was shared by the company through a press release in which, it states that the new...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jMjAOj

Garmin Cyber-Attack: More Details Emerge as Services Yet to Be Restored

Garmin acknowledged being victimised by a cyber-attack last week that encrypted some of its systems, knocking its fitness tracking and pilot navigation services offline. It said systems would be fully...

from NDTV Gadgets - Latest https://ift.tt/39Fzs0r

Google Searches for Ableism, Clear Face Mask Hit All-Time High Records

Searches for "ableism" and "ableist language" are at an all-time high, Google said while revealing the latest search trends. The search giant also saw a rise in queries around "black mental...

from NDTV Gadgets - Latest https://ift.tt/2X0c9cs

Antitrust Fever Rises as Big Tech CEOs Set to Testify Tomorrow

Antitrust fever hits a peak as lawmakers get ready to grill top executives of Facebook, Amazon, Google, and Apple over Big Tech dominance, which has become even more pronounced during the ongoing...

from NDTV Gadgets - Latest https://ift.tt/30Qx9DK

NASA's Soon-to-Launch Mars Rover Is Brawniest and Brainiest One Yet

NASA's Perseverance Mars rover, set for lift off this Thursday, is the space agency's most advanced Martian probe yet. Its super-sanitised sample return tubes - for rocks that could hold...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jOTQke

Monday 27 July 2020

Nithiin Marriage: నిన్న నిఖిల్ నేడు కాజల్.. ఇద్దరికీ అదే కావాలట!! నితిన్ ఏం చేస్తాడో మరి..!

వేద మంత్రాల నడుమ అగ్ని సాక్షిగా తన ప్రియురాలు షాలిని మెడలో మూడు ముళ్ళేసి ఓ ఇంటివాడయ్యాడు హీరో నితిన్. కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు షాలినిని పెళ్లాడాడు. దీంతో పలువురు సెలబ్రిటీ సోషల్ మీడియా వేదికగా నితిన్ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) నితిన్ పెళ్లిపై స్పందించిన హీరో నిఖిల్.. ''నితిన్ భయ్యా.. కొత్త జర్నీ ప్రారంభించిన నీకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీ జోడీ చూడముచ్చటగా ఉంది. కాకపోతే నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్! నిన్ను వదిలేదే లేదు'' అని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ అగర్వాల్ కూడా అచ్చం అలాగే కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. ''నీకు, షాలినికి ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతున్నా. పార్టీ బాకీ ఉన్నావ్ నితిన్'' అని పేర్కొంటూ ఫోటోలు షేర్ చేసింది కాజల్ అగర్వాల్. సో.. చూస్తుంటే నితిన్ పెళ్లి పార్టీ ఎంజాయ్ చేసేందుకు సెలబ్రిటీలు ఎంతో కుతూహలంగా ఉన్నారని అర్థమవుతోంది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటున్న హీరోహీరోయిన్లు పార్టీలో ఛిల్ కావాలని ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి కోవిడ్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టాక సెలెబ్రిటీల కోసం నితిన్ తన పెళ్లి పార్టీ ఏ రేంజ్‌లో అరేంజ్ చేస్తాడో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gjzvlj

Telugu Bigg Boss 4: ఇదే నా మొదటి హెచ్చరిక.. కేసు కూడా వేస్తా! హాట్ హీరోయిన్ ఘాటు రియాక్షన్

బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్ హంగామా మరికొద్ది రోజుల్లోనే షురూ కాబోతోంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు నిర్వాహకులు. కాకపోతే షోలో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్, హోస్ట్, ఇతర వివరాలను గోప్యంగా ఉంచారు. దీంతో బిగ్‌బాస్ 4 కంటిస్టెంట్స్ వీళ్ళే అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఆ లిస్టులో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో తాజాగా ఈ విషయమై స్పందిస్తూ కాస్త ఘాటుగా రియాక్ట్ అయింది ఈ హాట్ బ్యూటీ. ''బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో కోసం నన్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. నేను అందులో పాల్గొనడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఇలాంటి వార్త‌లు రాసేముందు కాస్త క్లారిటీ తీసుకుంటే మంచిది. త‌ప్పుడు వార్త‌లు రాసేవారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌. అస‌త్య‌పు వార్త‌లు రాసే వాళ్లు ఇలాగే చేస్తే వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకుంటా'' అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది శ్రద్దా దాస్. ఈ రకంగా బిగ్ బాస్ 4లో శ్రద్దా దాస్ పాల్గొనడం లేదని కన్ఫర్మ్ అయింది. Also Read: మరోవైపు తెలుగు బిగ్ బాస్ 4లో మరోసారి నాగార్జున హోస్టుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షో కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారని, కొరోనా విజృంభణ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే వారికి ప్రత్యేకంగా కోవిడ్‌ టెస్ట్ చేశాకే అనుమతించబోతున్నారని తెలుస్తోంది. ఈ షోని గత సీజన్‌లా 100 రోజులు కాకుండా తక్కువ రోజుల్లోనే ఫినిష్ చేయనున్నారని సమాచారం. ఏదేమైనా బిగ్ బాస్ 4 కోసం ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ErYaGb

New Release Dates Have Been Set for Tenet in Over 70 Countries

A new staggered release plan for Tenet - Christopher Nolan's time-bending espionage epic movie - has been set. Warner Bros. has unveiled Tenet release dates for 70 countries between August 26 and...

from NDTV Gadgets - Latest https://ift.tt/39x7GTG

OnePlus Nord Fails Durability Test, Breaks Under Pressure

During the durability testing, it is discovered that the OnePlus Nord does not have a metal frame. It has a silver anodised coating to create the illusion of a metal frame, but the frame is actually...

from NDTV Gadgets - Latest https://ift.tt/330F6Jh

School Girls in India Discover Earth-Bound Asteroid

Two 14-year-old girls from India have discovered an Earth-bound asteroid by poring through images from a University of Hawaii telescope. They have been receiving training at the SPACE India private...

from NDTV Gadgets - Latest https://ift.tt/3f5yImk

Samsung Teases to Unveil 5 New Devices at Galaxy Unpacked 2020 Event

Samsung has released a teaser video to give us a glimpse at five new devices that we can expect at the Galaxy Unpacked 2020 event next week. The teaser video suggests that the South Korean giant would...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jT3Zgb

Google Pixel 4a Tipped to Launch on August 3

Google Pixel 4a has been long awaited and as per a new leak, the phone may be launched on August 3. A new tipster, who initially claimed the Pixel 4a announcement for July 13 was pushed back, now...

from NDTV Gadgets - Latest https://ift.tt/3g5VTOF

Facebook Says EU Antitrust Probe Invades Employee Privacy

Facebook is asking European Union courts to review "exceptionally broad" requests by antitrust regulators that would scoop up employees' personal information.

from NDTV Gadgets - Latest https://ift.tt/32Yy5IY

రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ జరిమానా

రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం వర్మకు రూ.4వేల పెనాల్టీ విధించింది. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ ‘పవర్‌ స్టార్‌’ సినిమాకు సంబంధించి రామ్‌గోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ నెటిజన్ ఒకరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందున ఫైన్‌ వేయాల్సిందిగా ఈవీడీఎం విభాగానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈవీడీఎం విభాగం వర్మకు ఈనెల 22వ తేదీన రూ.4వేలకు ఈ చలానా జారీ చేసింది. Read More: తాజాగా ‘పవర్ స్టార్’ సినిమా తీసిన వర్మ దాన్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ‌పైనే ఆ సినిమా అంటూ వర్మ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కేవలం 37 నిమిషాల విడిదితో వర్మ సినిమా తీశాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అతనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాడని అందరూ అనుకున్నారు. ఐతే ఈ సినిమాలో అలాంటి పర్సనల్ అటాక్స్ ఏమి ఉండవు. ఎన్నిక ఫలితాల తరువాత ప్రవన్ కళ్యాణ్ అనే ఓ స్టార్ కమ్ పొలిటీషియన్ అనుభవించిన మానసిక వేదన ఈ సినిమాలో తెలియజేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39wBaB8

Intel Chief Engineer Exits After 7nm Chip Delay

Intel's Chief Engineering Officer Murthy Renduchintala is departing, as part of a move to divide a key technology unit into five separate teams. Ann Kelleher, a 24-year Intel veteran, will lead...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jJ5QUt

Google Extends Work From Home Through June Next Year

Google has decided that most of its 200,000 employees and contractors should work from home through next June, to ensure safe health for everyone amid the ongoing coronavirus pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BGfgz6

ప్రముఖ నటుడు కిక్ శ్యామ్‌ అరెస్ట్

ప్రముఖ సినీ నటుడు కిక్ సినిమా ఫేమ్ అయిన శ్యామ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న శ్యామ్ గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేశారు. తెలుగు, తమళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. ఎక్కువగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో కనిపించాడు. కిక్ సినిమాలో అతడు మంచి పాత్ర వేయడంతో తెలుగు జనాల్లో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f5gOAm

Murder trailer: సమాధానం మీరే చెప్పండి అంటూ ఆ సన్నివేశాలన్నీ కళ్లముందుంచారు

వరుస సినిమాలతో సంచలనం సృష్టిస్తున్నారు వివాదాస్పద దర్శకుడు . ఎవరేమన్నా, ఎన్ని అడ్డంకులొచ్చినా తాను చెప్పాలనుకున్న కథ, చూపించాలనుకున్న సన్నివేశాలను చూపించే తీరుతా అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఇటీవలే 'పవర్ స్టార్' సీంయాతో వివాదాల సునామీ సృష్టించిన ఆయన.. '' అంటూ మరో సంచలన కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అమృత, మారుతీ రావుల విషాద గాదపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ.. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై 'మర్డర్' పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం సృష్టించిన మారుతీరావు- అమృత రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. వర్మ సమర్పణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి ఆసక్తి రేకెత్తించిన ఆర్జీవీ.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి మర్డర్ జరిగిన తీరు, ఆ సన్నివేశాలన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించారు. Also Read: ఓ తండ్రి.. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు చెప్పిన మాట వినకుండా చేసిన ఓ పనితో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హత్య అన్నీ చూపిస్తూ రక్తికట్టించారు వర్మ. ''పిల్లలని ప్రేమించడం తప్పా?, తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?, పిల్లల్ని కనగలం కానీ వారి మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి అంటూ ట్రైలర్ ముగించారు వర్మ. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రణయ్ హత్యోదంతం తాలూకు పూర్తి విషయాలతో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. ఏకంగా 5 భాషలు (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం)లో ఈ మూవీ విడుదల కానుండటం విశేషం. కాగా గతంలో 'మర్డర్' సినిమాపై ఘాటుగా రియాక్ట్ అవుతూ అమృత తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. ప్రశాంతంగా బతుకుతున్న నా జీవితాన్ని బజారున పడేసే ప్రయత్నమే ఇది అని పేర్కొంటూ ఆమె ఆవేదన చెందింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g9uJq8

కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య అర్జున్.. టెస్టుల్లో నెగిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్ కూతురు కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఐశ్వర్యకు నెగిటివ్‌గా తేలింది. ఈ నెల 20న తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఐశ్వర్య వెల్లడించారు. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నానని, తనతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్ట్‌ చేయించుకోవాలని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. అర్జున్ కుటుంబంలో పలువురికి కరోనా సోకింది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య, మేనల్లుడు ధృవ్ సర్జా, అతడి భార్య ప్రేరణా శంకర్‌కు కరోనా సోకింది. వీరంతా ఇప్పుడు కోలుకోవడంతో అర్జున్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. అటు బాలీవుడ్‌లో బిగ్ బీ ఫ్యామిలీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అమితాబ్, అభిషేక్ బచ్చన్‌తో పాటు, ఐశ్వర్య, ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. అయితే వీరంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఐశ్వర్య, ఆరాధ్యకు కూడా తాజాగా జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39AfEM8

మోసం చేస్తున్నాడు.. వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్! పోలీస్ కంప్లైంట్ చేస్తా.. సింగర్ సునీత ఫైర్

రంగుల ప్రపంచమనగానే జనాలకు అదో క్రేజ్. సినిమాల పట్ల మోజుతో కెమెరా ముందు కనిపించి టాలెంట్ చూపించాలనే ఉబలాటంతో ఎంతోమంది అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే అలాంటి వారి వీక్‌నెస్ క్యాష్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. అవకాశాలు ఇప్పిస్తామంటూ.. మాకు వారు తెలుసు, వీరు తెలుసు అని చెబుతూ బురిడీ కొట్టించి సొమ్ము కాజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి మోసాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇదే విషయమై ఇటీవలే కొందరు సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అలాంటి మోసగాళ్ల మాయలకు బ్రేకులు పడటం లేదు. తాజాగా మేనల్లుడిని అని చెప్పుకుంటూ చైతన్య అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతుండటం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా స్పందించిన సునీత.. తనకు మేనల్లుడు ఎవరూ లేరని, దయచేసి అలాంటి వారిని నమ్మకండి అంటూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. Also Read: ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఓ ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. చైతన్య అనే అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి నా మేనల్లుడు అని చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది. చాలామంది సెలబ్రిటీలతో కూడా నా పేరు చెప్పి పరిచయాలు పెంచుకుంటున్నాడట. అలాగే అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర డబ్బులు కాజేస్తున్నాడని తెలిసింది. ఈ విషయం తెలిసి నేను షాకయ్యాను. చైతన్య అనే వాడెవడో కూడా నాకు తెలియదు. వాడి మాటలు నమ్మి మోసపోకండి. ఎవ్వరూ మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా. సెలబ్రిటీకి చుట్టం అని చెప్పగానే వారికి డబ్బులిచ్చి ఎలా మోసపోతున్నారు. కొంచమైనా ఆలోచించాలి కదా!. ఇకనైనా బయటి వ్యక్తులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే జాగ్రత్తగా ఉండండి. దయచేసి డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవడో నాకు తెలియదు. వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్! పోలీస్ కంప్లైంట్ చేస్తా.. వాడిని వదలను’’ అని పేర్కొంటూ ఫైర్ అయింది సునీత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30V8Btg

Realme Narzo 10 to Go on Sale in India Today via Flipkart, Realme.com

Realme Narzo 10 is all set to go on sale in India once again. The phone is powered by the MediaTek Helio G80 SoC and has a quad rear camera setup that is headlined by a 48-megapixel shooter. It packs...

from NDTV Gadgets - Latest https://ift.tt/2DckYsV

'Our economic recovery will not be difficult'

'Today everybody is fearful of making economic decisions.'

from rediff Top Interviews https://ift.tt/3jPJ25M

Redmi 9 Teased to Launch in India on August 4 Ahead of Prime Day Sale

Xiaomi says that a new Redmi device will launch in India on August 4. The launch event will begin at 12pm (noon) IST. Based on the teaser, it looks to be the Redmi 9, given that the Prime reflection...

from NDTV Gadgets - Latest https://ift.tt/3f0SbEU

Samsung Galaxy M01 Core With 3,000mAh Battery Launched in India

Samsung Galaxy M01 Core has been launched in India as the company's most affordable smartphone. The new Samsung phone, which sits alongside the existing Galaxy M01 and Galaxy M01s, looks like a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2OV5Jam

ఆవిడ పర్మిషన్ తీసుకునే చేస్తా.. భయపడేదే లేదు.. బోల్డ్ సీన్లపై ఓపెన్ అయిన పాయల్ రాజ్‌పుత్

Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది పాల బుగ్గల పాప . ఆ సినిమాలో బోల్డ్ సీన్స్, అందులో ఆమె చేసిన పరకాయ ప్రవేశం యువతను పులకరింపజేసింది. దీంతో వరుస అవకాశాలు పట్టేస్తూ కెరీర్ గాడిలో పెట్టేసుకుంది ఈ పంజాబీ బ్యూటీ. ఈ క్రమంలోనే సీత మూవీలో ఐటెం సాంగ్, ఇటీవలే ''వెంకీమామ, డిస్కో రాజా'' సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ వెంటనే Rdxలవ్ సినిమాలో మరోసారి బోల్డ్ రోల్ చేసి మత్తెక్కించింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ముద్దుసీన్ల గురించి స్పందించింది పాయల్. Also Read: నేటితరం సినిమాల్లో ఘాడమైన లిప్‌లాక్ సీన్స్ కామన్ అయ్యాయి. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్ల డోస్ పెంచేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తన విషయంలో మాత్రం లిప్‌లాక్ సీన్స్ అంటే భయం లేదని అంటున్న పాయల్.. ముద్దు సీన్స్ చేయాలంటే మాత్రం ముందుగా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటానని చెప్పి ఆశ్చర్యపరిచింది. ''అది ఏ సినిమా అయినా సరే లిప్‌లాక్ సీన్ ఉందంటే ముందుగా వెళ్లి మా అమ్మను అడుగుతా.. ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అందులో నటిస్తా'' అని అంటూ ఓపెన్‌గా చెప్పేసింది పాయల్ రాజ్‌పుత్. లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా హోమ్ క్వారంటైన్ లోనే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌ని పలకరిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నరేంద్ర, 5w ప్రాజెక్ట్స్ ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2P4UuvP

Marvel TV Head Didn't Care About Asian Characters, Daredevil Actor Says

Jeph Loeb, the executive vice president of the erstwhile Marvel Television, didn't care about Asian representation and told writers of the Netflix-Marvel series Daredevil to ignore Chinese and Asian...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hF47hk

Samsung's Bean-Shaped True Wireless Earphones to Be Called Galaxy Buds Live

Samsung's new bean-shared true wireless earphones are set to be called Galaxy Buds Live, as per the official App Store listing for Samsung Galaxy Buds companion app.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Dcr6kB

Government Bans 47 Additional Chinese Apps in India: Report

The government has banned 47 apps of Chinese origin in India. The new move comes just weeks after the ban of 59 initial Chinese apps that took place just late last month.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fYRCwu

ఎదురుపడిన అమ్మాయి తొడలు చూపించమనడం.. నటుడు హర్షవర్ధన్ బోల్డ్ కామెంట్స్

మందుగా నటుడు, దర్శకుడు, రచయిత, కమెడియన్ అయిన ఎవర్ని ఉద్దేశించి ఈ మాట అన్నారో తరువాత చూద్దాం కాని.. ముందుగా ఆయన ఏమన్నారో చూద్దాం.. ‘అమ్మాయిల తొడలే కాదు.. చిటికిన వేలు గోరు కూడా అపురూపమే, ఆహ్లాద భరితమే.. ఐతే!! అమ్మాయిలు తమ అందాలని.. అర్హత ఉన్న వాళ్ళకే చూపించాలి అనుకుంటారా? చూడటానికి వెంపర్లాడే ప్రతీ మగాడికి చూపించాలి అనుకుంటారా? పోర్న్ స్టార్స్, నటీమణులు, మోడల్స్, ఈవెంట్స్‌కి వేసుకునే పార్టీ వెర్స్ వాళ్ళ వాళ్ళ ఛాయిస్‌కి కట్టుబడి వేసుకుంటారు అనుకోవాలా.. ?లేక.. ఆడపుట్టుక మగాడి నయనానందంకి మాత్రమే ఉపయోగపడేది అన్న 'నగ్న' సత్యాన్ని అర్ధం చేసుకుని నడచుకుంటారా? నాకు ఎదురు పడిన అమ్మాయిని తొడలు చూపించమని బోల్డ్ గా (?) అడగడం.. నా అర్హతా ? అహమా ? ఆరాధనా..? శృంగారమా? చమత్కారమా ? పురోగతా? పురుషుని హక్కా ? నా సరదా సంగతి సరే.. నేను మెచ్చిన అమ్మాయికి, నన్ను మెచ్చిన అమ్మాయికి తేడా లేదా?’’ అంటూ హర్షవర్థన్ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. అక్షరాలను ఇంత ‘నగ్నం’గా కూర్చిన తరువాత కూడా ఇది ఎవరి గురించి అనే సెకండ్ థాట్ లేనేలేదు. ‘నగ్నం’ మూవీ దర్శకుడు, బూతు దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మని ఉద్దేశించే అని కింది కామెంట్స్ బాక్స్‌లో స్పందనలు చూస్తే అర్థమైపోతుంది. వర్మ బోల్డ్ సమాధానాలు ఇస్తున్నారు కదా... అని ఆయన్ని పదే పదే బోల్డ్ ప్రశ్నలు వేస్తున్న మీడియాకూడా వర్మను సగం నాశనం చేస్తుంది. మీరు ఎంతమందితో సెక్స్ చేశారు.. మీకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం.. అమ్మాయిల్లో మీకు బాగా నచ్చే పార్ట్ ఏంటి?? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగిన వర్మను మరింత బూతు దర్శకుడిగా మార్చేస్తున్నారు. అసలు ఈ ఇష్యూలు వర్మది ఎంత తప్పు ఉందో.. అలాంటి ప్రశ్నలు అడిగే వాళ్లది అంతే తప్పు అంటూ హర్షవర్థన్ పోస్ట్‌పై కామెంట్ చేస్తున్నారు. ఇక ఆడదాని అందం, ఆమె వస్త్రధారణపై హర్షవర్థన్ చేసిన కామెంట్‌కి స్పందిస్తూ.. ‘ఆడపుట్టుక మాత్రమే నయనానందకరం కాదీ లోకంలో... మనసుని ఆహ్లాద పరిచేది ఏదైనా నయనానందకరమే...అసలు పురి విప్పిన మగ నెమలిలోని అందం...జూలున్న సింహంలోని అందమైన ధీరత్వం ఆ ఆడ జాతిలో లేనేలేవు ఇక డబ్బు తీసుకొని ఒక విధికి వచ్చినపుడు డబ్బిచ్చిన వారిదే పై చేయి ఉంటుంది...ఉండాలి కూడా..ఎందుకంటే పెట్టుబడి పెట్టినోడికి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఇక ఎదురుపడిన వాళ్ళందర్నీ ఫలానా చూపించు అని ఎవరూ అడగరు.. పరిస్థితులు ముఖ్యంగా స్థితులు ప్రధాన కారణాలు. ఇరువురి అవగాహనతో ఏదైనా జరుగుతుంది’ అంటూ మరో నెటిజన్ స్పందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39xUP3z

Rick and Morty Season 6 Is Already in the Works: Co-Creator Dan Harmon

Rick and Morty season 6 is already in the works, co-creator Dan Harmon said during the weekend at Adult Swim Con. Production is currently underway on season 5, in terms of voice acting and animation,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3g6qqfl

OnePlus Nord May Get a Third Colour Variant in Gray Ash

OnePlus Nord debuted last week in Blue Marble and Gray Onyx, but it appears to have a third colour option in the works that could be called "Gray Ash."

from NDTV Gadgets - Latest https://ift.tt/2OUTYAK

SAP Plans to Spin Out Qualtrics, Take It Public

SAP plans to spin out Qualtrics, its $8billion (roughly Rs. 59.8 lakh crores) acquisition from 2018, for an IPO. The German software giant says Qualtrics has already been operating with greater...

from NDTV Gadgets - Latest https://ift.tt/2CIoMCp

Vodafone Idea Launches Red Max, Red Together M Postpaid Plans: Details

The Vodafone Red Together M (RED 899) has a monthly rental of Rs. 899, and it offers connections for four total members in the family. Benefits include 70GB of data for the primary member and 30GB of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2CQ3J0z

Sunday 26 July 2020

నితిన్-షాలిని పెళ్లి ఫొటోలు.. చూడముచ్చటైన జంటను చూసొద్దాం రండి

హీరో నితిన్, షాలిని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో వైభవంగా జరిగింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jLssDI

Rgv: అమ్మాయిలను వాడుకున్నారట కదా! యాంకర్ అడగ్గానే రామ్ గోపాల్ వర్మ ఫీలింగ్స్.. మైకు తీసేసి!!

గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్ అవుతున్నారు వివాదాస్పద డైరెక్టర్ . కరోనా విలయతాండవాన్ని మించి తనకే వార్తల్లో స్పేస్ ఉండేలా వరుస సంచలనాలు సృష్టిస్తున్నారు ఆర్జీవీ. లాక్‌డౌన్ వేళ అడల్ట్ సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని లాగేస్తూ తనదైన దారిలో వెళ్తున్న ఈ విలక్షణ దర్శకుడు.. ఇటీవలే పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా '' సినిమా తీసి పలు చర్చలకు తెరలేపారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్న వర్మ.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు చిర్రెత్తిపోతూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. పవర్ స్టార్ సినిమాతో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న హంగామాకు కళ్లెం వేసేలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతన్ని రిటర్న్ టార్గెట్ చేశారు. మీకే కాదు మాకు కూడా లాజిక్స్ తెలుసు అంటూ ఆర్జీవీ రియల్ క్యారెక్టర్ బయటపెట్టేశారు. 'పవర్ స్టార్'కి పోటీగా 'పరాన్నజీవి' సినిమాను రూపొందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ పరాన్నజీవి సినిమాలో ఆర్జీవి వాల్యూ తగ్గించే సీన్స్ పెట్టేశారు. ఇందులో అవకాశం ఇస్తానని చెప్పి అమ్మాయిలను వాడుకుంటారనే విధంగా కొన్ని సన్నివేశాలు చూపించారు. Also Read: ఈ క్రమంలోనే లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇదే విషయమై వర్మకు ఓ ప్రశ్న ఎదురైంది. అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారని, వాడుకుంటారనే ఆరోపణలు మీపై ఉన్నాయి. ఎంతవరకు నిజం? ఆర్జీవీ గారు అని యాంకర్ ప్రశ్నించడంతో కోపంతో ఊగిపోతూ రియాక్ట్ అయ్యారు వర్మ. ''అసలు ఆ విషయం ఎవరు చెప్పారు మీకు? రోడ్డుమీద ఎవడో ఏదో అనుకుంటే నమ్మేస్తారా?. పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి నువ్వెవరు?'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా పర్సనల్ లైఫ్ నా సెక్స్ లైఫ్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు కాదు ఇక్కడికి వచ్చింది. పవర్ స్టార్ సినిమా గురించి అడుగుతా అన్నారు అడగండి. పర్సనల్ విషయాల జోలికి వెళ్లొద్దు. అయినా ఏ అమ్మాయైనా వచ్చి నీతో చెప్పిందా ఆర్జీవీ నా జీవితం నాశనం చేశాడని? అయితే నేను చెప్పాలి.. లేదా ఓ అమ్మాయి చెప్పాలి. కానీ మీరేంటి ఈ ప్రశ్నలు వేయడం.. స్మార్ట్‌గా యాక్ట్ చేయకండి’’ అంటూ యాంకర్‌పై ఫైర్ అయ్యారు వర్మ. ఆ వెంటనే మైకు తీసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/302g5eP

సినీ ఇండస్ట్రీకి మరో షాక్.. సీనియర్ నిర్మాత కందేపి మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం కన్నుమూశారు. రాత్రి 8.50ని.ల సమయంలో ఆయనకి గుండెపోటు రావడంతో బెంగళూరులో ఆ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కందేపి మృతికి తెలుగు, తమిళ పరిశ్రమలకి సంబంధించిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ పాండురంగ మహత్యం అనే తొలి డబ్బింగ్ సినిమా రూపొందించారు. ఆ తర్వాత కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయామోహిని, దొరగారింట్లో దొంగోడు వంటి చిత్రాలని నిర్మించారు.గ‌త కొంత కాలంగా ఆయ‌న గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మొత్తం 40 చిత్రాల‌కు పైగా ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించా


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39uUWgt

Zee5 Brings Entry-Level Subscription Plan at an Annual Charge of Rs. 365

Called Zee5 Club, the new plan offers select Zee5 and ALTBalaji shows alongside over 1,000 movies, Zee Zindagi shows, and more than 90 live TV channels at a price of Rs. 365 a year.

from NDTV Gadgets - Latest https://ift.tt/39tWhE8

Twitter, Facebook Become Targets in US Presidential Election Ads

Social media has become the target of a duelling attack ad campaign being waged online by the sitting president and his election rival. They're shooting the messenger while giving it lots of money.

from NDTV Gadgets - Latest https://ift.tt/2P24aao

Delhi riots: 'Truth had to be told'

'Especially at a time when truth is being twisted and a new narrative is being manufactured.'

from rediff Top Interviews https://ift.tt/300h7I8

క‌న‌బ‌డుట‌లేదు: ఆసక్తి రేకెత్తిస్తున్న ఫ‌స్ట్‌లుక్ పోస్టర్.. ఫింగర్ ప్రింట్స్, ఫోటోలతో!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కంటెంట్ ప్రాధాన్యమున్న చిన్న సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొత్త తరహా సినిమాలతో ఆకట్టుకుంటున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో డిఫరెంట్ మూవీ ''. స‌స్పెన్స్ అండ్ ల‌వ్ థ్రిల్ల‌ర్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి బాల‌రాజు దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌.ఎస్‌. ఫిలిమ్స్‌, శ్రీ‌పాద క్రియేష‌న్స్‌, షేడ్ స్టూడియోస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స‌ర‌యు త‌ల‌శిల స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ 'క‌న‌బ‌డుట‌లేదు' మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను 'ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య' చిత్ర‌ ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా, హీరో స‌త్య‌దేవ్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో హీరో సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడ‌గ‌ట్టిన కొన్ని ఫొటోల వంక సీరియ‌స్‌గా చూస్తుండ‌టం ఉత్కంఠ‌ రేకెత్తిస్తోంది. టైటిల్‌పై ఓ ఫింగర్ ప్రింట్ వేసి జనాల్లో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. అతిత్వరలో ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసి మరోసారి థ్రిల్ చేస్తామని అంటోంది చిత్రయూనిట్. Also Read: ఈ చిత్రంలో యుగ్ రామ్, శశిత కోన‌, నీలిమ పెత‌కంశెట్టి, సౌమ్య శెట్టి, 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ఫేమ్ రాజు, ఉమామ‌హేశ్వ‌ర రావు, కిశోర్‌, శ్యామ్‌, మ‌ధు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మ‌ధు పొన్నాస్‌ సంగీతం అందిస్తుండగా, స‌ందీప్ బ‌ద్దుల‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ర‌వితేజ కుర్మాన ఎడిట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/333BBC1

Vivo S7 With Dual Selfie Cameras to Launch on August 3

Vivo S7 is confirmed to launch in China on August 3. The brand took to Weibo to post a teaser video, showing the sleek body design of the device from the side. Expected to come with dual selfie...

from NDTV Gadgets - Latest https://ift.tt/32Wqtqk

Motorola One Fusion+ to Go on Sale Today at 12 Noon via Flipkart

Motorola One Fusion+ is set to go on sale once again in India today. The phone has been on flash sale ever since launch, and it is made available every Monday through Flipkart. The sale will begin at...

from NDTV Gadgets - Latest https://ift.tt/301z9K1

Australian Regulator Sues Google Over Expanded Personal Data Use

Australia's competition regulator has launched court proceedings against Alphabet's Google for allegedly misleading consumers about the expanded use of personal data for targeted advertising.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BwKc4A

నాగశౌర్య 20 ఫస్ట్‌లుక్: కండలు తిరిగిన దేహంతో సరిగ్గా గురిపెట్టేశాడు!! అదిరిందిలే..

యంగ్ హీరో 20వ సినిమా ఫస్ట్‌లుక్‌ని ప్రముఖ దర్శకుడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో విల్లు ఎక్కుపెట్టి సూపర్బ్‌గా కనిపిస్తున్నారు నాగశౌర్య. దీంతో ఈ లుక్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయి లైకులతో హోరెత్తిపోతోంది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన హీరో నాగశౌర్య.. ''మనస్సు, ఆత్మ అన్నీ లక్ష్యం పైనే గురిపెట్టాయి'' అని పేర్కొన్నారు. ఒత్తైన జుత్తును ముడి వేసుకొని, ఒంటిపై పచ్చబొట్టు, కండలు తిరిగిన దేహం, చేతిలో బాణంతో చాలా సీరియస్‌గా ఉన్న నాగశౌర్య లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోందని ఈ పోస్టర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ టైటిల్ అతిత్వరలో ప్రకటించనున్నారు. Also Read: నాగశౌర్య కెరీర్‌లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తుండగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. మొన్న విడుదలైన మూవీ ప్రీ లుక్, నేడు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CTFRsO

ఆ ఇద్దరూ నాలుగు నెలలుగా వేధిస్తున్నారు.. సినీ నటి ఆవేదన.. ఆత్మహత్యాయత్నం

సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నారని పేర్కొంటూ తమిళ నటి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. రక్తపోటు పడిపోయి మరణం సంభవించే పిల్స్ వేసుకోవడంతో.. ఆ విషయం తెలిసి స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. అయితే కొందరి వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతకుముందు ఆమె ఓ వీడియో ద్వారా వెల్లడించడం సంచలనంగా మారింది. ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. వాళ్ళను అస్సలు వదలొద్దని తెలుపుతూ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వీడియో పోస్ట్ చేసింది నటి విజయలక్ష్మి. ఈ వీడియో ద్వారా ఆమె ''ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర మనోవేదనకు గురవుతున్నా. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా. నా చావు కనువిప్పు కావాలి. వాళ్ళను అస్సలు వదలొద్దు'' అని తెలిపింది. కాగా విజయలక్ష్మి తెలిపిన ‘నామ్ తమిళర్ కచ్చి’ అనేది జాతీయ పార్టీ. ఆ పార్టీ నాయడుకే సీమన్. అదేవిధంగా రాజకీయ సంస్థ ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన వ్యక్తి హరి నాడార్. అయితే ఈ ఇద్దరూ ఆమెను ఎందుకు వేధిస్తున్నారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32SjKhc

మీరు ఇలానే స్ఫూర్తిని నింపుతూ ఉండండి సార్: చంద్రబాబుపై సోనూ సూద్ ప్రశంసలు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రైతు.. చదువుకుంటోన్న తన ఇద్దరు కూతుళ్లను కాడెద్దులుగా మార్చడాన్ని చూసి చలించిపోయిన నటుడు .. ఆ కుటుంబానికి ట్రాక్టర్ పంపిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం మహల్రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు టమాట పంట వేసి తీవ్రంగా నష్టపోయారు. లాక్‌డౌన్ సమయంలో టమాట పంట చేతికి రావడం, ఆ పంటను సరైన ధరకు అమ్ముకోలేకపోవడం వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయారు. దీంతో ఇప్పుడు పొలం దున్నడానికి కాడెద్దులను అద్దెకు తెచ్చుకునే స్తోమత లేక తన ఇద్దరు కూతుళ్లలను కాడెద్దులుగా మార్చుకోవాల్సి వచ్చింది. నాగేశ్వరరావు ఇద్దరు కూతుళ్లు నాగలిని లాగుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనూ సూద్ చూసి స్పందించారు. ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందజేస్తున్నానని ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేసిన సోనూ సూద్.. సాయంత్రానికల్లా ట్రాక్టర్‌ను నాగేశ్వరరావు ఇంటి ముందు ఉంచారు. దీంతో సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మధ్య సోనూ సూద్ చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆయన రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సోనూ సూద్ పేరు మారుమోగుతోంది. Also Read: కాగా, తన సొంత జిల్లాకు చెందిన రైతుకు సోనూ సూద్ సాయం చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సోనూ సూద్‌కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనూ సూద్‌తో తాను ఫోన్ ద్వారా మాట్లాడినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఆ రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యత తాను తీసుకుంటున్నానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు సోనూ సూద్ స్పందించారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. Also Read: ‘‘నన్ను ప్రోత్సహిస్తూ మీరు చెప్పిన మాటలకు ధన్యవాదాలు సార్. మీ దయా గుణం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపి ఎదుటివారికి సాయపడేలా చేస్తుంది. మీ మార్గదర్శకంలో లక్షల మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి దారులు వెతుక్కుంటారు. మీరు ఇలానే స్ఫూర్తిని నింపుతూ ఉండండి సార్. మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటాను’’ అని సోనూ సూద్ ట్వీట్ చేశారు. కాగా, రైతు నాగేశ్వరరావుకు సోనూ సూద్ చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ దర్శకులు క్రిష్ జాగర్లమూడి, మెహర్ రమేష్ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు సోనూ సూద్ స్పందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32XXUJg

వివాహ బంధంతో ఒక్కటైన నితిన్, షాలిని

హీరో నితిన్, షాలిని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో వైభవంగా జరిగింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ చాలా కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నితిన్-షాలిని వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ పరిశ్రమ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ పాల్గొన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత, పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వాదించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f3xGam

రియల్ హీరో సోనూసూద్.. సాయంత్రానికే ట్రాక్టర్ వచ్చేసింది.. మదనపల్లి ఫ్యామిలీ ఫుల్ ఖుషీ

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు. రైతు కుటుంబానికి సాయం చేస్తానని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆ మాట నిలబెట్టుకున్నారు. సోనూసూద్‌ జిల్లా మదనపల్లెలో ట్రాక్టర్‌ ఆర్డర్‌ చేశాడు. దీంతో షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సోనూసోద్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్బంగా సోనూకు రైతు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. Must Read: చిత్తూరు జిల్లా మదనపల్లిలో నాగేశ్వరరావు టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే.. వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. Also Read: ఇది ఓ జర్నలిస్ట్ కెమెరా కంటికి చిక్కగా.. ఆయన తన ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోనూసూద్ కంట పడింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మొదట ఆ రైతులకు ఓ జత ఎద్దులు పంపుతానని వెల్లడించారు. కొంతసేపటి తర్వాత వారు ఎద్దులు కాదు.. వారికి కావాల్సింది ఓ ట్రాక్టర్ అని ట్వీట్ చేశారు. వారికి సాయంత్రాని కల్లా ట్రాక్టర్ పంపిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. సోనూసూద్ గొప్ప మనసు’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. Must Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32Vbgpu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: లక్ష మొక్కలకు చిరు, పవన్ నాంది

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: లక్ష మొక్కలకు చిరు, పవన్ నాంది




from Telugu Samayam https://ift.tt/2EmDP51

అన్‌లాక్ 3.0: సినీ ప్రియులకు గుడ్ న్యూస్?

రోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న అన్‌లాక్‌ 2.0 జులై 31తో ముగియనుంది. దీంతో అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 1 నుంచి అమలవనున్న అన్‌లాక్‌ 3.0లో మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి సినిమా హాళ్లకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 1 నుంచి సినిమా హాళ్లతో పాటు జిమ్‌లకు అనుమతించే అవకాశం ఉందని పలువురు అధికారులు భావిస్తున్నారు. అయితే.. కొవిడ్-19కు సంబంధించి కఠినమైన నిబంధనలు విధించనున్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి కచ్చినమైన నిబంధనలతో కూడిన నిర్ధిష్ట మార్గదర్శకాలతో సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తారని తెలిసింది. సినిమా థియేటర్లను తిరిగి తెరిపించే ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖ ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ముందుంచింది. ఈ ప్రతిపాదనకు ముందు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో కసరత్తు చేసింది. థియేటర్‌ యజమానులతో భేటీ అయింది. థియేటర్ యజమానులు 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతించాలని కోరారు. అయితే.. భౌతిక దూరం నిబంధనల్లో భాగంగా తొలుత 25 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లను తెరవాలని మంత్రిత్వ శాఖ వారికి సూచించింది. థియేటర్లను తెరిపించే అంశంపై కేంద్రం మార్గదర్శకాలను మాత్రమే విడుదల చేయనుంది. అంతిమ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేయనుంది. ఆర్టీసీ బస్సులకు, షాపింగ్ మాల్స్‌కు అనుమతి ఇచ్చే అంశంపై ఇలాంటి మార్గదర్శకాలనే విధించింది. కొవిడ్‌-19 కేసుల తీవ్రతకు అనుగుణంగా రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలను జారీచేయవచ్చని కేంద్రం తెలిపింది. ఇక స్కూళ్లు, మెట్రో రైలు సర్వీసుల మూసివేత తదితర అంశాలపై అన్‌లాక్‌ 3.0లోనూ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. పాఠశాలలను తిరిగి తెరిపించే అంశంపై పాఠశాల విద్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. ఈ అంశంపై తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించామని పాఠశాలలను తెరవడంపై వారు సానుకూలంగా లేరని హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ ఇప్పటికే తెలిపారు. అన్‌లాక్ 3.0కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉంది. Also Read: Must Read: Watch:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3020EU8

ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రెండ్: పవన్ రికార్డ్ బ్రేక్.. మహేష్ బాబు ఫ్యాన్సా మజాకా!

స్టార్ హీరోల ఖాతాల్లో సాధారణంగా సినిమా రికార్డులు ఉండేవి. ఒకప్పుడు సినిమా ఎన్నిరోజులు ఆడింది, ఎన్ని థియేటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుంది అనే లెక్కలపై రికార్డులు ఉండేవి. ఆ తరవాత సినిమా ఎంత వసూలు చేసింది అనే లెక్కలపై రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. కానీ, ఇప్పుడు కాలం మారింది. ట్వీట్లతో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. దీని కోసం స్టార్ హీరోల అభిమానులు విపరీతంగా కష్టపడుతున్నారు. ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ట్వీట్ల రికార్డు విషయంలో హీరోల అభిమానుల మధ్య ఇప్పుడు విపరీతమైన పోటీ పెరిగింది. ఈనెలలో పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్ల రికార్డు మోత మోగించారు. తమ హీరో పుట్టినరోజు సెప్టెంబర్ 2న కాగా.. 50 రోజుల ముందే #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో బర్త్‌డే ట్రెండ్ మొదలుపెట్టారు. 27 మిలియన్‌కు పైగా ట్వీట్స్‌తో ట్విట్టర్‌ను షేక్ చేశారు. అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే రోజున #HappyBirthdayNTR హ్యాష్ ట్యాగ్‌తో 21.5 మిలియన్ ట్వీట్లు చేశారు ఫ్యాన్స్. కానీ, ఇప్పుడు ఫ్యాన్స్ వీటికి మించి ట్విట్టర్‌లో సునామీ సృష్టించారు. Also Read: 3 కోట్లకు పైగా ట్వీట్లతో ఇండియా ట్విట్టర్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు లేని బిగ్గెస్ట్ ట్రెండ్‌ను మహేష్ బాబు అభిమానులు సృష్టించారు. ఈ ట్రెండ్ కేవలం మహేష్ బాబు బర్త్‌డే కామన్ డిస్ప్లే పిక్ కోసమే. ఇక మహేష్ బాబు బర్త్‌డే (ఆగస్టు 9న) రోజున ఈ ట్వీట్ల రికార్డు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో 31 మిలియన్ ట్వీట్లు చేశారు మహేష్ బాబు అభిమానులు. ఇండియన్ ట్విట్టర్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారు. పవన్ కళ్యాణ్ రికార్డును దాటేయడంతో ప్రస్తుతం మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZYNMxW

నువ్వు నా హ్యాపీ ప్లేస్ చే.. కాబోయే భర్తపై ప్రేమను చాటుకున్న నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి కొణిదెల పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. తాను చేసుకోబోయే అబ్బాయిని నిహారిక ఇప్పటికే పరిచయం చేశారు. చైతన్యతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఆగస్టులో నిహారిక-చైతన్య నిశ్చితార్థం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని ఇప్పటికే వదంతులు వచ్చాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. Also Read: ఇదిలా ఉంటే, తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫొటోలను తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు షేర్ చేయడానికి కారణం ఆదివారం (జులై 26న) చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ‘‘ఒక చిరునవ్వు మొత్తం గదిని కాంతివంతం చేస్తుంది. కౌగిలింతలు ఇల్లులా అనిపిస్తాయి. నువ్వు నీ దగ్గర నేను ఎంతో సంతోషంగా ఉంటాను చే’’ అని తన భర్తపై ప్రేమను చాటుకున్నారు నిహారిక. కాగా, ఈ పెళ్లిని మెగాస్టార్ చిరంజీవి కుదర్చినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉందట. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులని సమాచారం. అందువల్ల ఈ రెండు కుటుంబాలు చాలా కాలంగా టచ్‌లో ఉన్నాయట. నిహారికకు పెళ్లి సంబంధాలు చూడాలని నాగబాబు అన్నప్పుడు.. చిరంజీవికి వెంటనే చైతన్య గుర్తుకువచ్చారట. దీంతో ఐజీ ప్రభాకర్ రావుతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. చైతన్య, నిహారికలు ఒకరికొకరు ఇష్టపడటంతో పెళ్లికి ద్వారాలు తెరుచుకున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hwtWQq

నితిన్‌కు ‘రంగ్ దే!’ టీం మ్యారేజ్ గిఫ్ట్: ఇక బతుకు బస్టాండేనట!

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రంగ్ దే!’. ‘తొలిప్రేమ’, ‘మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. నితిన్‌కు పెళ్లికానుకగా ఈ టీజర్‌ను రిలీజ్ చేయడం విశేషం. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. టీజర్‌లో సన్నివేశాలు పెళ్లితో ముడిపడి ఉండటం మరింత ఆసక్తికరం. కీర్తి సురేష్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు టీజర్‌లో చూపించారు. అది కూడా నితిన్‌కు ఇష్టం లేకుండా. కీర్తి సురేష్ మాత్రం చాలా ఆనందంగా కనిపిస్తోంది. ఇక పెళ్లయిన తరవాత నితిన్ కిచెన్‌కు అంకితమైపోయాడు. పాత్రలు కడిగేస్తున్నాడు.. బట్టలు ఐరన్ చేసేస్తున్నాడు.. ఫ్లోర్ క్లీన్ చేసేస్తున్నాడు.. మొత్తం మీద ఇంటి పని మొత్తం చేసేస్తున్నాడు. దీనికి తోడు బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అదిరిపోయింది. ‘బస్టాండే బస్టాండే ఇక నీ బతుకే బస్టాండే’ అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ బాగుంది. Also Read: మొత్తం మీద పెళ్లిచేసుకుంటోన్న నితిన్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెబుతూ ఒక ఫన్నీ గిఫ్ట్ ఇచ్చింది ‘రంగ్ దే!’ యూనిట్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. Also Read: ఇదిలా ఉంటే, షాలిని కందుకూరిని నితిన్ వివాహం చేసుకుంటోన్న విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుక ఈరోజు రాత్రి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ చాలా తక్కువ మంది అతిథులతో వివాహ వేడుకను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్ది మంది స్నేహితులు మాత్రమే వివాహ వేడుకకు హాజరవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా నితిన్ పెళ్లికి హాజరుకానున్నారు. ఇటీవల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన నితిన్.. తన పెళ్లి శుభలేఖను అందజేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/300TkIc

అర్జున్ మేనల్లుడి టాలీవుడ్ ఎంట్రీ.. రష్మికతో రొమాన్స్

యాక్షన్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్నడ చిత్రసీమ‌లోని స్టార్ యాక్టర్లలో ఒక‌రైన ధృవ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పొగ‌రు’. హ్యాట్రిక్ యాక్షన్ ప్రిన్స్‌గా పేరుపొందిన ధృవ స‌ర‌స‌న నాయిక పాత్రను ర‌ష్మికా మంద‌న పోషిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతోన్న ‘పొగ‌రు’కు నంద‌కిశోర్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. ‘విక్టరీ’, ‘అధ్యక్షా’, ‘ర‌న్న’, ‘ముకుంద మురారి’ వంటి హిట్ సినిమాలతో డైరెక్టర్‌గా నంద‌కిశోర్ మంచి పేరు సంపాదించారు. Also Read: డిస్ట్రిబ్యూట‌ర్‌గా 100కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసి, ‘అధ్యక్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధ‌ర్ ‘పొగ‌రు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 6న ఈ సినిమాలోని మొద‌టి పాట ‘క‌రాబు’ విడుద‌ల‌తో తెలుగు వెర్షన్ ప్రమోష‌న్స్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు పాపుల‌ర్ క‌న్నడ మ్యూజిక్ డైరెక్టర్ చంద‌న్ శెట్టి బాణీలు అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎస్‌.డి. విజ‌య్ మిల్టన్‌, ఎడిట‌ర్‌గా కె.ఎం. ప్రకాష్ ప‌నిచేస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్ వంటి పేరుపొందిన న‌టులు న‌టిస్తోన్న ఈ చిత్రంలో ‘డ‌బ్ల్యుడ‌బ్ల్యుఈ’ స్టార్లు కై గ్రీన్‌, మోర్గాన్ ఆస్టే, జో లిండ్నర్‌, జాన్ లూకాస్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం. చిక్కన్న, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌, క‌రి సుబ్బు, ధ‌ర్మా, మ‌యూరి, త‌బ‌లా నాని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hzi3cD

మదనపల్లి: కాడెద్దులుగా బాలికలు.. చలించిపోయిన నటుడు సోనూసూద్

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల కష్టాలు పడుతున్న వలస కార్మికులను ఆదుకుంటూ ప్రముఖ సినీ నటుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు సోనూ సూద్ ముందుకొచ్చారు. తండ్రి వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు కాడెద్దులుగా మారిన కూతుళ్లను వీడియోలో చూసిన ఆయన చలించిపోయారు. ఆ కుటుంబానికి ఓ ట్రాక్టర్ పంపుతానని వెల్లడించారు. ఈ సాయంత్రానికల్లా ట్రాక్టర్ మీ పొలాన్ని దున్నుతుందని ఆ రైతుకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం సోనూసూద్ ట్వీట్ చేశారు. Must Read: చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన టమోటా రైతు తన పొలం దున్నేందుకు డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఖరీఫ్ సీజన్ కావడంతో అటు పొలం పనులు మొదలు పెట్టలేక.. దున్నేందుకు ఎద్దులు గాని, ట్రాక్టర్‌తో దున్నించేందుకు స్థోమత లేక సతమతమయ్యాడు. ఈ తరుణంలో ఆయన కన్న బిడ్డలే కాడి పట్టుకు నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇది ఓ జర్నలిస్ట్ కెమెరా కంటికి చిక్కగా.. ఆయన తన ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోనూసూద్ కంట పడింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మొదట ఆ రైతులకు ఓ జత ఎద్దులు పంపుతానని వెల్లడించారు. కొంతసేపటి తర్వాత వారు ఎద్దులు పొందడానికి అర్హులు కాదు.. వారికి కావాల్సింది ఓ ట్రాక్టర్ అని ట్వీట్ చేశారు. Also Read: ‘‘రేపు ఉదయానికల్లా ఆయన పొలంలో ఓ జత ఎద్దులు ఉంటాయి. ఇకపై ఆ బాలికలు చదువుపై దృష్టిసారించాలి. రేపు ఉదయం నుంచే రెండు ఎద్దులు వారి పొలాలను దున్నుతాయి. రైతు మన దేశానికి గర్వకారణం’’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు. కాసేపటి తర్వాత.. ‘‘ఈ ఫ్యామిలీకి జత ఎద్దులు పొందేందుకు అర్హత లేదు. వీరు ఓ ట్రాక్టర్ తీసుకునేందుకు పూర్తిగా అర్హులు. కాబట్టి వీరి కోసం ఓ ట్రాక్టర్ పంపుతాను. సాయంత్రాని కల్లా ఆ ట్రాక్టర్ పొలాన్ని దున్నుతుంది.’’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు. మొత్తానికి సోనూ సూద్ తన పెద్ద మనసుతో మరో పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. Must Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WZoy0i

‘నమో’ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి..జయరామ్ లుక్ చూసి షాక్ తిన్న మెగాస్టార్

సంస్కృత సినిమా ‘నమో’ ట్రైలర్‌ను విడుదల చేశారు టాలీవుడ్ . ప్రముఖ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ట్విట్టర్‌ వేదికగా నమో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు చిరు. 'జయరామ్ ట్రాన్స్ ఫర్మేషన్ చూసి అబ్బుర పడ్డాను. బ్రదర్.. జయరామ్ పెట్టిన ఎఫర్ట్‌కి ప్రేక్షకాధరణతో పాటు అవార్డులు కూడా రావాలి. సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు' అని కామెంట్‌ కూడా పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. త్వరలో అన్ని భాషల్లో రేలీజ్ కానున్న ఈ చిత్రానికి విజ్జిష్ మణి దర్శకత్వం వహించారు. అనస్వర చారిటబుల్ ట్రస్ట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో జయరామ్ కుచేలుడి పాత్రలో కనిపిస్తారు. శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడైన కుచేలుడి జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. సినిమా మొత్తం సంస్కృత భాషలోనే తెరకెక్కుతోంది. విలక్షణ నటుడు ‘జయరామ్’ కుచేలుడి పాత్రలో భారతీయ ప్రేక్షకుల్ని భక్తిపారవశ్యంలో ముంచబోతున్నాడు. ‘భాగమతి’లోనూ, ఇటీవల ‘అల.. వైకుంఠపురములో’ లోనూ తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని జయరామ్ అలరించిన సంగతి తెలిసిందే.. Read More: ‘నమో’సినిమా కోసం జయరామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పాత్రను ఓన్ చేసుకొని మరీ మేకోవర్ అవుతున్నాడు. పూర్తి గా గుండుకొట్టించుకొని .. దాదాపు 20కేజీల వరకూ బరువు కూడా తగ్గారు. ఇటీవల నమో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. 101 నిమిషాల ప్రదర్శనా సమయం కలిగిన ఈ చిత్రం త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZXD8HI

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd