Sunday 30 June 2019

'Gandhi family is the only fulcrum of the Congress'

'As of today, I don't see how the Congress can continue its struggle against the BJP without Rahul. There has to be a fulcrum. There has to be a center for any movement to take place.'

from rediff Top Interviews https://ift.tt/2YxlyY5

Sunidhi Chauhan, Armaan Malik to Sing in Hindi for The Lion King

Sunidhi Chauhan and Armaan Malik will lend their voices to the Hindi-language soundtrack of the upcoming remake of The Lion King, Disney India has announced. They will cover "Can You Feel the Love...

from NDTV Gadgets - Latest https://ift.tt/303lvDl

Apple to Reportedly Improve Its News+ Service After Poor Start

Apple's News+ service is reportedly in for a design overhaul, among other improvements. Multiple publishers have been unimpressed with the revenue generated from Apple News+.

from NDTV Gadgets - Latest https://ift.tt/2J1tzza

‘దొరసాని’ ట్రైలర్.. ప్రేమ కూడా ఒక ఉద్యమమే!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహనిర్మాత. కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించారు. ఇదే ఈయనకు తొలి సినిమా. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈనెల 12న ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చి్ంది. ఆనంద్ దేవరకొండను సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. కానీ, తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరుగుతుంది. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆ నాటి కాలాన్ని కళ్లకు కట్టేటట్టు సహజసిద్ధమైన సెట్టింగ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. ఇంటికొచ్చిన ఆనంద్ దేవరకొండకు ఆమె చెంబుతో తాగడానికి నీళ్లు ఇస్తుంది. ఆ చెంబు పట్టుకుని ‘మేం తాగొచ్చా’ అని ఆనంద్ అడుగుతాడు. వెంటనే దొరసాని అతనికి ముద్దు పెడుతుంది. ఈ ఎమోషనల్ సీన్ ట్రైలర్‌కే హైలైట్. ఈ సినిమాలో హీరో జైలుకు వెళ్తాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జైలులో ఉన్న సమయంలో అతనికి ఒక ఉద్యమకారుడు తగులుతాడు. ‘ఉద్యమంలో చావు కూడా ఒక విజయమే’ అని ఆ ఉద్యమకారుడు అనగానే.. ‘నా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’ అని అంటాడు హీరో. ఆనంద్ దేవరకొండ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అచ్చం విజయ్ దేవరకొండలానే అనిపిస్తోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్టుకొట్టేలానే కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xsE9Z3

Facebook to Make Jobs, Credit Ads Searchable for US Users

Facebook says it will make advertisements for jobs, loans and credit card offers searchable for all U.S. users following a legal settlement designed to eliminate discrimination on its platform

from NDTV Gadgets - Latest https://ift.tt/2xlOXbx

Japan Restricts Export of Some Materials Used in Smartphones to South Korea

Japan will tighten restrictions on exports of high-tech materials used in smartphone displays and chips to South Korea in response to a South Korean ruling on war-time forced labour, the industry...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ys6omI

Redmi K20 Series Shipments Cross 1 Million Units in a Month: Xiaomi

Xiaomi's global spokesperson Donovan Sung has revealed that shipments of the Redmi K20 series phones have crossed 1 million units in just a month.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RI0Ly4

Redmi 7A Set to Launch in India on July 4, Flipkart Reveals

Redmi 7A has received a dedicated microsite on Flipkart that confirms its launch date in India and highlights online availability through the e-commerce site.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Nj0CCD

Huawei Ban Reversal to Cover Only Widely Available Goods, Trump Aide Says

Donald Trump's decision to allow expanded sales of U.S. technology supplies to Chinese telecommunications giant Huawei will only apply to products widely available around the world, and leave the most...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NkyK14

China's BOE to Mass Produce LCD Screens With Fingerprint Sensor

China-based BOE Technology Group has successfully made an in-display optical fingerprint sensing solution for LCD screen.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZYlPn0

Vulgar Videos Made on Chinese Social Media Apps Now Infiltrate WhatsApp

The titillating videos made on Chinese social media apps have now found a bigger mobile-based messaging medium to corrupt young minds: Facebook-owned WhatsApp.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RJZeYB

Asus 6Z 128GB, 256GB Variants to Go on Sale for First Time Today

Asus 6Z comes with features like a 6.4-inch full-HD+ screen, 5,000mAh battery, a rotating dual camera module, and octa-core Qualcomm Snapdragon 855 SoC.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Xa5EkQ

Talking UDAY and Smart Meters With UK-Based CyanConnode

The Modi government has been pushing for smart meter adoption by discoms.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YiIytz

ఇంత అన్యాయమా.. రామ్ చరణ్ ఆఫీసు ముందు ‘ఉయ్యాలవాడ’ వారి ధర్నా

రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వంశస్థులు హీరో రామ్ చరణ్ కార్యాలయం ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. ‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని వారు ఆరోపించారు. తమను ఆదుకుంటామని రామ్ చరణ్ అప్పుడు మాటిచ్చారని.. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తమను ఆదుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుకున్నారు. ఉయ్యాలవాడ వంశానికి చెందిన ఒక మహిళ రామ్ చరణ్ ఆఫీసు ముందు మాట్లాడుతూ.. ‘ఉయ్యాలవాడ వచ్చి మా ఇండ్లలోకి దూరి షూటింగ్‌లు చేసుకున్నారు. ‘సైరా’ సెట్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం కూడా మాదే. మా సొంత ప్రాపర్టీలో వీళ్లు సెట్ వేసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు వీళ్లు ఎవరూ లేకపోయినా మేం వెళ్లాం. తిరుపతి ప్రసాద్ అనే వ్యక్తి చరణ్ బాబు మీకు న్యాయం చేస్తారని మాటిచ్చారు. నా భర్తను నన్ను తీసుకెళ్లి చరణ్ బాబుతో మాట్లాడించారు. మా దగ్గర ఆధారాలున్నాయి(ఫొటోలు). మమ్మల్ని తల్లిదండ్రులులా రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా మాట్లాడారు. న్యాయం చేస్తానన్నారు’ అని ఆమె వెల్లడించారు. అయితే, 30 రోజుల తరవాత తాము తిరుపతి ప్రసాద్‌కు ఫోన్ చేస్తే పరిహారం అడిగే హక్కు మీకులేదంటూ మాట దాటేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ప్రాపర్టీలో ఆరబోసిన ధాన్యం, శనగలు, దనియాలు తొక్కకుంటూ పోయి షూటింగ్ చేశారు. ఇప్పుడు మేం ఇక్కడికొస్తే మా ప్రాపర్టీలో కూర్చోవద్దు అంటున్నారు. లీగల్‌గా మీకు హక్కులేదు అంటున్నారు. ఏంటి ఈ అన్యాయం. కోట్ల బిజినెస్ చేసుకుంటున్నారు. మా రక్తం అది. మా బంధం అది’ అంటూ ఆమె ఆవేశంగా మాట్లాడారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. కాగా, చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ‘సైరా’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XGp8lg

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు.. సి.కళ్యాణ్ ఘన విజయం

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘మ‌న కౌన్సిల్‌-మ‌న ప్యానెల్‌’ ఘ‌న విజ‌యం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నిక‌ల్లో సి.క‌ల్యాణ్ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 477 ఓట్లు పోలుకాగా సి.కళ్యాణ్‌కు 378 వచ్చాయి. కళ్యాణ్ ప్రత్యర్థి ఆర్కే గౌడ్‌కు డిపాజిట్ దక్కలేదు. ఆయనకు కేవలం 95 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో నాలుగు ఓట్లు చెల్లలేదు. కాగా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులుగా కె.అశోక్‌కుమార్‌, వై.వి.ఎస్‌.చౌద‌రి.. సెక్రట‌రీగా టి.ప్రస‌న్నకుమార్‌, మోహన్ వడ్లపట్ల జాయింట్ సెక్రటరీగా, ట్రెజ‌ర‌ర్‌గా చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఎన్నిక‌య్యారు. అలాగే ఈసీ మెంబ‌ర్స్‌గా కె.అమ్మిరాజు, అశోక్‌కుమార్ వ‌ల్లభ‌నేని, బండ్ల గ‌ణేశ్‌, ఆచంట గోపీనాథ్, ప‌ల్లి కేశ‌వ‌రావు, శివ‌లెంక కృష్ణప్రసాద్‌, జి.వి.న‌ర‌సింహారావు, ఎస్‌.కె.న‌యీమ్ అహ్మద్‌, ప‌రుచూరి ప్రసాద్‌, టి.రామ‌స‌త్యనారాయ‌ణ‌, వి.సాగ‌ర్‌, వ‌జ్జా శ్రీనివాస‌రావు, పి.సునీల్‌కుమార్ రెడ్డి, కామిని వెంక‌టేశ్వర‌రావు, వి.వెంక‌టేశ్వర‌రావు ఎన్నిక‌య్యారు. అధ్యక్షుడుగా ఎన్నికైన సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధ‌న్యవాదాలు. ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌ను కాపాడ‌టానికి, హక్కుల కోసం పోరాటం చేయ‌డానికి మా మీద న‌మ్మకంతో ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మా మ‌న ప్యానెల్ త‌ర‌పున ధ‌న్యవాదాలు. మా మీద ఈర్ష్యతోనో, బాధ‌తోనో, కోపంతోనో, మ‌రే ఇబ్బందుల్లో ఉండో ఈరోజు ఓటింగ్‌కి రాలేక‌పోయిన వారికి కూడా మా ధ‌న్యవాదాలు. ఎందుకంటే ఇది క్లిష్టమైన పరిస్థితి. 1999 నుండి నేను హైద‌రాబాద్ తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో కీల‌క మెంబ‌ర్‌గా ఎదుగుతూ వ‌చ్చాను. ఎలాంటి ఎన్నిక‌లు లేకుండా, ఆర్గనైజేష‌న్ విడిపోయింది. దాన్ని ఒక‌టిగా క‌లుపుదామ‌నే స‌దుద్దేశంతో పెద్దల‌తో చ‌ర్చించి, ఒక ప్యానెల్‌గా ఉండాల‌ని నిర్ణయించుక‌న్నాం. నేను, ప్రస‌న్నకుమార్‌, ఆదిశేష‌గిరిరావు, మ‌ల్టీడైమ‌న్షన్ రామ్మోహ‌న్‌రావు, చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుతో చ‌ర్చించి అంద‌రం ఒక తాటిపై ఉండాల‌ని నిర్ణయించుకున్నాం. ప‌ద‌వీ వ్యామోహ‌ం ఏమో కానీ.. ఓ ఆర్గనైజేష‌న్ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి క‌నీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేక‌పోయాడు. అలాంటి సంద‌ర్భంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డ‌మే వృథా. ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా ఉండుంటే ల‌క్ష, ల‌క్షన్నర రూపాయలు మిగిలి ఉండేవి. అది ఓ చిన్న నిర్మాత‌కు ఉప‌యోగ‌ప‌డేవి. జ‌రిగిందేదో జ‌రిగింది. ఎవ‌రైనా ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ దారికి వ‌చ్చి లీడ్ చేయాల్సిందే. పుట్టగొడుగుల్లాంటి ఆర్గనైజేష‌న్స్ వ‌స్తే అవి బత‌క‌వు. అంద‌రం వ్యాపారం చేసుకునేవాళ్లమే. ఎవ‌రు ఎన్ని ఆర్గనైజేష‌న్స్ పెట్టినా, ముందు ఇక్కడ‌కు వ‌చ్చి ఎదిగిన‌వాళ్లే. ఆర్గనైజేష‌న్ ఒక‌టిగా ఉండ‌టానికి ఎన్నికైన 23 మంది ఎలాంటి త్యాగం చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను. ఎన్నిక‌లు కాగానే మీ వెనుక నేనున్నానంటూ మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. రేపు ఆయ‌న్ని వెళ్లి క‌లుస్తున్నాం. ఆయ‌న స‌హ‌కారంతో, అంద‌రి సినీ పెద్దల స‌హకారంతో అంద‌రికీ న్యాయం జ‌రిగేలా పోరాటం చేస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను. మా పోరాటం జ‌ర‌గ‌ని రోజు రోడ్డు మీద‌కి వ‌చ్చి ధ‌ర్నాలు చేసి ఆర్గనైజేష‌న్‌ను నిల‌బెట్టుకోవ‌డానికి నేను ముందుంటానని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసుకుంటున్నాను. ఆర్గనైజేష‌న్ ఒక‌టిగా ఉండాల‌నేదే మా స్లోగ‌న్‌. సంక్షేమం జ‌ర‌గాలి. ట్రైల‌ర్స్ కానీ, యాడ్స్ కానీ.. ఏదైనా కానీ.. ఈ కౌన్సిల్ నుండే పంపాలి, వేరే దొంగ‌చాటు వ్యాపారం వ‌ద్దు. గిల్డ్ వాళ్లు కూడా ఈ ఆర్గనైజేష‌న్‌లో ఉండాల‌ని కోరుతాం. అంద‌రినీ క‌లుపుకుని ముందుకు వెళ‌తాం’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FFfSn5

పాలకొల్లులో ‘జనసేన’ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్.. ఇప్పటికే అన్నీ సిద్ధం

సినీ హీరోగా టాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించడంతో పాటు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పవర్ స్టార్ వాటన్నిటినీ వదిలి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ, హీరోగా పవన్‌ను ఆదరించిన ప్రజలు నాయకుడిగా మాత్రం ఎన్నుకోలేదు. అయినప్పటికీ తన జీవితం ప్రజాసేవకే అంకితం అని పవన్ చెప్పకనే చెప్పారు. ఓడినా గెలిచినా తాను ప్రజలకు అండగానే ఉంటానని అంటున్నారు. ఓ వైపు రాజకీయాలు చూసుకుంటూనే ఔత్సాహిక యువత కోసం ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ మంత్రి హరిరామ జోగయ్యను ఆదివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే, ఈ సందర్భంగా పాలకొల్లులో జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు హరిరామ జోగయ్య చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా ఉంటారు. నిర్మాత బన్నీ వాసు ఇన్‌స్టిట్యూట్ కార్యకలాపాలు చూసుకుంటారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు.. ఇలా చాలామంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో శ్రీ ఎస్‌.వి.రంగారావు ఫిల్మ్‌ ఇన్ఫిట్యూట్‌‌ను జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం. ఈ ఇన్ఫిట్యూట్‌ కి హరిరామ జోగయ్య గారు చైర్మన్‌‌గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుంది’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. పవన్‌ కల్యాణ్‌ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ అందరినీ సురక్షితంగా చూసుకొనే పార్టీ ఇది. అందరం పవన్‌ కల్యాణ్‌ గారి వెన్నంటి నడుద్దాం. పాలకొల్లు ఫిల్మ్‌ ఇన్నిట్యూట్‌‌లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌‌గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి పవన్‌ కల్యాణ్‌ వస్తారు’ అని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IZW8gn

ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు అన్నారు: సందీప్ కిషన్

కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత సమకూర్చారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా సినిమా ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాత 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హీరో సందీప్ కిషన్ సుధీర్ఘంగా మాట్లాడారు. తన ఆవేదనను, కసిని చెప్పుకున్నారు. "అందరూ నిర్మాత అంటుంటే కొత్తగా ఉంది. నన్ను నేను వెండితెరపై చూసుకుని రెండేళ్లు అవుతోంది. ఒక యాక్టర్‌‌కు అది నరకం. సినిమా తప్ప ఇంకేదీ తెలియని నాలాంటి వాడికి పెద్ద నరకం. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని తట్టుకోలేమేమో అని థియేటర్‌కి వెళ్లలేదు. ఆ సమయంలో విదేశాలు వెళ్లాను. ఇక్కడి నుంచి బయటకు వెళితే కాస్త బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది అని అనుకున్నా. తిరిగి వచ్చేసరికి బాగా లావు అయ్యాను. మళ్లీ బరువు తగ్గి సినిమాలు చేద్దాం అనుకుని మాకు బాగా కావలసిన ఇండస్ట్రీ వ్యక్తిని కలిశారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. మాటల మధ్యలో మేనేజర్లు నా గురించి చెప్పబోతే... 'ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు. కొత్త హీరోలు వచ్చారు కదా. వాళ్ల గురించి చెప్పు' అన్నారట‌. ఆ మాట అన్న వ్యక్తికి థాంక్యూ ఆయనపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన అలా అనడం వల్ల ఈ సినిమా చేశా. ఎందుకు అంటే.. నా జీవితంలో నేను ఎప్పుడు ఏది చేయాలి అనేది డిసైడ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నాకు మాత్రమే హక్కు ఉంది. అవకాశాలు మనకు రావు, మనమే సృష్టించుకోవాలి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నమ్మిన సినిమాలే చేస్తున్నా‌. సినిమాలు మానేసి బయటకు వెళ్లి పోయే పరిస్థితి వస్తే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఒక్కటైనా చేసి వెళ్లిపోవాలి తప్ప రెగ్యులర్‌గా వెళ్ళిపోయాడనే మాట ఉండకూడదు. అలా అయితే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టానికి, నేను కన్న కలలకు న్యాయం చేయలేననే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు జెమినీ కిరణ్ గారు, అనిల్ సుంకర గారు. నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానని వాళ్లకు చెప్పగానే వద్దన్నారు. వాళ్లు నాకు కొండంత అండగా నిలబడ్డారు. అనిల్ గారు మా సినిమాకు ప్రజెంటర్. ఈ సినిమా ఆయనది కూడా. ఫస్ట్ ఫస్ట్ సినిమా చూసినది ఆయనే. ఆయన కాకుండా దయా పన్నెం నా ఫ్రెండ్, పార్ట్‌నర్.. ఎంతో అండగా నిలబడ్డాడు. నేను కథ చెప్పగానే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాడు. నన్ను నమ్మారు. నిన్న సినిమా చూశాక దయా హగ్ చేసుకున్నాడు. మనం అనుకున్నది కరెక్ట్‌గా తీశామనే ధైర్యాన్ని ఇచ్చాడు. నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చెప్తున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీశాం. గర్వంగా చెప్తున్నా. చాలామంది కోపంలో, భయంతో, బాధలో నిర్ణయాలు తీసుకుంటారు. సినిమాలు చేస్తారు. మేం ఈ సినిమా కసితో చేశాం. హిట్ కొట్టాలని, థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు బెస్ట్ సినిమా ఇవ్వాలనే సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా ఇది. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. 'ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట' అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్‌కి మంచి పేరు తెచ్చిపెడతా. మా దర్శకుడు కార్తీక్ రాజుగారిది 'జెర్సీ'లో నాని లాంటి స్టోరీ. ఆయనకు 46 ఏళ్లు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచి సీజీ టెక్నీషియన్. మంచి ఉద్యోగం వదులుకుని దర్శకుడు అవ్వాలని ఎనిమిదేళ్ల క్రితం డిసైడ్ అయితే.. ఇంట్లో సపోర్ట్ చేశారు. ఇవ్వాళ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమాలో నాకోసం పాట పాడిన సిద్ధార్థ్, మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్, మా బ్రదర్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివా చెర్రీ, సీతారామ్.. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. అలాగే, ఈ సినిమాను ఆరు నెలల క్రితం చనిపోయిన నా అభిమాని కడప శీనుకు అంకితం ఇస్తున్నా. గత రెండు మూడేళ్ళుగా ఏ సినిమా ఆడకున్నా.. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. మంచి సినిమా వచ్చేసరికి తను లేడు. అతడికి సినిమా అంకితం ఇస్తున్నా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్యానర్ నాకు మాత్రమే పరిమితం కాదు. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తూ ఉంటాం" అని సందీప్ కిషన్ వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RLgkoS

‘నిను వీడని నీడను నేనే’ ట్రైలర్.. సందీప్ కిషన్ అద్దంలో వెన్నెల కిషోర్‌లా!

ఇప్పటి వరకు హీరోగా సత్తాచాటిన ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, వి స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇవి చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. కానీ, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం భయపెడుతోంది. ‘400 సంవత్సరాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్నపిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది. ఆ ఊరివాళ్లు భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు. చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తూన్నాను’ అంటూ చర్చి ఫాదర్ హీరోయిన్‌తో చెప్పడంతో సినిమా స్టోరీ లైన్ ఏంటో అర్థమైంది. సందీప్ కిషన్ అద్దంలో చూసుకున్నప్పుడు అతని రూపం వెన్నెల కిషోర్‌లా కనిపిస్తోంది. ఇదే అతని లోపం. ఇలాంటి క్లిష్టమైన స్టోరీలైన్‌తో స్క్రిప్టును ఎలా తీర్చిదిద్దారు, స్క్రీన్‌ప్లే ఎలా ఉండబోతోంది అనేవి ఆసక్తికరం. సినిమా చూస్తుంటే రొమాన్స్, కామెడీ, యాక్షన్‌కు లోటు ఉండదని అర్థమవుతోంది. చూద్దాం రేపు తెరమీద సందీప్ కిషణ్ ఏ మాయ చేయబోతున్నారో! ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FIspWX

కృష్ణను పరామర్శించిన చంద్రబాబు, బాలయ్య

భార్య విజయనిర్మలను కోల్పోయి బాధలో ఉన్న నటశేఖరుడు కృష్ణను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, గల్లా జయదేవ్‌తో కలిసి ఆదివారం హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడారు. వీరి వెంట సూపర్ స్టార్ మహేష్ బాబు, తనయుడు వీకే నరేష్ కూడా ఉన్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల ఈనెల 27న కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో 27వ తేదీ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోకసంద్రంలో ముగినిపోయారు. 50 ఏళ్లుగా ఒకరినొకరు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా జీవించారు. ఎక్కడివెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిని చేసి వెళ్లిపోవడంతో ఆ బాధను తట్టుకోవడం కృష్ణ వల్ల కాలేదు. కన్నీమున్నీరు అయ్యారు. శోకసంద్రంలో ముగినిపోయిన కృష్ణను ప్రముఖులంతా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇప్పుడు చంద్రబాబు, బాలయ్య.. కృష్ణను ఓదార్చారు. కృష్ణను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. విజయనిర్మల మరణవార్త తనను ఎంతగానో బాధ కలిగించిందని అన్నారు. నటిగానే కాకుండా రాజకీయ నేతగా ఆమెతో దగ్గర సంబంధాలున్నాయని చంద్రబాబు చెప్పారు. 1999లో టీడీపీ తరఫున కైకలూరు నుంచి విజయనిర్మల పోటీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు. కృష్ణ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZRqSWm

How to Watch India vs England World Cup Match Live Online Around the World

India vs England match is a must win game for the hosts, if they wish to remain in control of their own ICC World Cup 2019 destiny. How to watch live stream telecast.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Lqag41

శ‌ర్వానంద్ హీరోగా మరో చిత్రానికి ‘శ్రీకారం’

హీరో మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘శ్రీకారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా.. ఎన్నారై శ‌శికాంత్ వ‌ల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మాటల రచయిత సాయిమాధ‌వ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించ‌గా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగ‌స్ట్ మొద‌టి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. ఇంకా హీరోయిన్లను ఖరారు చేయలేదు. పూర్తి తారాగణాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. కాగా, శర్వానంద్ హీరోగా నటిస్తోన్న మరో చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా శర్వానంద్‌కు గాయమైంది. దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పటకే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. గుబురు గెడ్డంతో ఆయన లుక్ అదిరిపోయింది. శర్వా సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘స్వామి రారా’ సినిమాతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Xa5iKZ

Redmi K20, Vivo Z1 Pro, Mi CC9, LG W Series, and Other Tech News This Week

Redmi K20 is being teased by Xiaomi, Mi CC9 is set to launch, Vivo Z1 Pro price in India set to be revealed, LG W series launched in India, and more tech news this week.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RKthiF

In Stranger Things 3, the Hawkins Crew Feel the Pain of Growing Up

In Stranger Things season 3, set in the summer of 1985, the Hawkins crew are full-fledged teenagers dealing with new romances and threats old and new. Stranger Things 3 release date in India is July 4...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Jdlztt

‘సాగరకన్య’కు భారీ ఊరట.. విషయం ఇదే!

విక్టరీ వెంకటేశ్ నటించిన సాహరవీరుడు.. సాగరకన్య సినిమా పేరుచెబితే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది చెప్పపిల్ల వేషం వేసిన బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టినే. ఆమె అందచందాలు, గ్లామర్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఈ అమ్మడు ఇప్పటికీ కూడా జీరో సైజ్‌ మెయింటెన్ చేస్తూ ఆడియన్స్‌కు కిక్కేక్కిస్తున్నారు. ఫిట్‌నెస్‌‌.. ఫిట్‌నెస్ అని పరితపించే ఈ హీరోయిన్ యోగాసనాలు వేయడంలో కూడా దిట్టే. వ్యాయామానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లిచేసుకొని జీవితం కొనసాగిస్తున్న శిల్పాశెట్టి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్‌కు ఇదివరకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఈమెకు ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) నుంచి ఆదాయపు పన్ను సంబంధిత కేసుకు సంబంధించి భారీ ఊరట లభించింది. శిల్పా శెట్టి 2010-11 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం రూ.7.6 కోట్లుగా ప్రకటించారు. అయితే అసెస్‌మెంట్ తర్వాత ఆదాయపు పన్ను అధికారులు ఈ మొత్తాన్ని రూ.13 కోట్లుగా లెక్కగట్టారు. ఈమె రాజస్తాన్ రాయల్స్‌ టీమ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు ఎలాంటి ఆదాయాన్ని వెల్లడించలేదు. అందువల్ల ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నిబంధనల ప్రకారం రూ.5.4 కోట్లను ఆమె ఆదాయానికి జతచేస్తామని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అయితే ఇప్పుడు ట్రిబ్యునల్ ఇది కుదరదని తీర్పు వెలువరించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KPmhR4

Saturday 29 June 2019

‘ఓ బేబీ’ సరికొత్త ప్రయోగం.. సామ్ అదరగొట్టింది: వెంకటేశ్

‘ఓ బేబీ’లాంటి కథలు ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలని అన్నారు విక్టరీ వెంకటేశ్. కీలకపాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేశ్, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జులై 5న ‘ఓ బేబీ’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. సినిమా మామూలుగా లేదు. సమంత సినీ జీవితంలోనే ఇది అత్యుత్తమ చిత్రం అనుకోవచ్చు. ఇలాంటి కథను ఎంచుకుని సినిమాగా తెరకెక్కించినందుకు డైరెక్టర్ నందినీరెడ్డిని అభినందిస్తున్నా. బేబీ పాత్రలో సమంత అదరగొట్టేసింది. తెలుగులో ఇప్పటివరకు రాని కథ ఇది. నటీనటులంతా చాలా బాగా చేశారు’ అని మెచ్చుకున్నారు. రానా మాట్లాడుతూ.. తెలుగులో కొత్త తరహా సినిమాలు రావాలని కోరుకునే వాళ్లలో నేనూ ఉంటా. బేబీ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్‌లో కొత్త శకం ప్రారంభమైంది. ఇలాంటి సినిమాలు ప్రతి వారం రావాలి. బేబీగా సమంత నటన సూపర్బ్’ అని అన్నారు. సమంతకూ, లక్ష్మికీ నేనే బోయ్‌ఫ్రెండ్‌ని: రాజేంద్రప్రసాద్ ‘‘ఓ బేబీ’లో నటిస్తుంటే హాలీవుడ్ సినిమాలో నటించిన ఫీలింగ్ కలిగింది. మంచి పాత్రలు ఎంపిక చేసుకోవడం వల్లే ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో కొనసాగగలిగా. ‘అహనా పెళ్లంట’ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నటించే అవకాశం వచ్చింది. గతంలో నేనే నటించిన పాత్రలన్నీ ఒక ఎత్తయితే ‘ఓ బేబీ’లో పాత్ర మరో ఎత్తు. ఈ సినిమాలో లక్షీకి, సమంతకు నేనే బాయ్‌ఫ్రెండ్‌ని’


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YkJvl2

Japan Display to Receive $100 Million Investment as Part of Bailout Deal

Japan Display is facing a funding crunch due to Apple's recent shift away from liquid-crystal displays (LCDs) and disappointing sales of the iPhone XR.

from NDTV Gadgets - Latest https://ift.tt/2FGCqEl

'मैं बॉलीवुड में दोस्त बनाने नहीं आयी थी'

'हरियाणा की एक लड़की आज अपनी शर्तों पर अपनी ज़िंदग़ी जी रही है... मेरे लिये यही ज़िंदग़ी की सबसे बड़ी उपलब्धि है।'

from rediff Top Interviews https://ift.tt/2Yn9IiQ

Facebook to Hire Banking Expert to Run 'Libra'

David Marcus, Facebook's vice president of messaging products and a key figure behind 'Libra' digital currency project, made the statement in an interview.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xlGUvi

iPhone Production Reportedly Increased Post Huawei Ban

Apple has reportedly increased the iPhone assemblies and shipments to 40 million units in the quarter ending in June which was originally estimated at 39 million.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ly5Xn4

Tata Sky HD, SD Set-Top Box Price in India Cut Again, Starts at Rs. 1,399

The Tata Sky HD set-top box will now be available at Rs. 1,499, while the SD set-top box will now be available at Rs. 1,399.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Jb89yh

Xiaomi Mi A3 Tipped to Be Similar in Design to Mi CC9

A new tipster now suggests that the upcoming Mi A3 phone could look identical to the CC9 phone set to launch next week.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XdSVxk

Microsoft Makes Cortana a Separate App on the Windows Store

A Cortana beta that has appeared in the Microsoft Store has ignited speculations, The Verge reported on Friday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2FFRyBL

బిగ్‌బాస్ కాన్సెప్ట్ నచ్చదు.. బ్యాడ్‌గా మాట్లాడతా, నాగార్జున కామెంట్స్ వైరల్!

‘బిగ్‌బాస్ 3’ తెలుగు హోస్ట్ ఎవరేనది ఎట్టకేలకు తెలిసిపోయింది. ప్రముఖ నటుడు, నిర్మాత అక్కినేని ఈ షో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రోమో కూడా విడుదలైంది. అయితే, ఈ షో మొదలుకాక ముందే నాగార్జునపై ట్రోల్స్, జోకులు మొదలయ్యాయి. ఇందుకు కారణం.. గతంలో ఆయన ‘బిగ్‌బాస్‌’ షోపై చేసిన వ్యాఖ్యలే. హోస్ట్‌గా నాగార్జున పేరు వెలువడగానే.. నెటిజనులు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోతో ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 2 తెలుగు హోస్ట్ నానితో కలిసి నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదల సందర్భంగా నాగ్ ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘బిగ్‌బాస్ షో గురించి అడగొద్దు. నేను బ్యాడ్‌గా మాట్లాడతా. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చదు. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో తొంగిచూడటం నచ్చదు’’ అని చెప్పారు. ఆ వ్యాఖ్యల వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చస్తున్నారు. ఆయన ఏదైతే ఇష్టపడడో అదే షోను హోస్ట్ చేయాల్సి వస్తుందని, దీన్నే కర్మ అంటారని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, ఇంకొందరు వద్దనుకున్న షోనే ఆయన చేయాల్సి వస్తోందని అంటున్నారు. అయితే, నాగ్ అభిమానులు మాత్రం అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన ఓ కళాకారుడిగా తన వృత్తిధర్మాన్ని పాటిస్తున్నారని తెలుపుతున్నారు. ఏది ఏమైనా నాగ్.. షో మొదలు కాకముందే ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు. జూలై నెలలో మొదలు కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ‘మీలో ఎవరు కోటేశ్వరుడు’ షోతో నాగార్జున ఇప్పటికే బుల్లితెర అభిమానులను సొంతం చేసుకున్నారు. దీంతో ‘బిగ్‌బాస్’ షోను సమర్థంగా నిర్వహిస్తారని భావిస్తున్నారు. అయితే.. ఆ షోకు, బిగ్‌బాస్‌కు చాలా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఆయన హౌస్ సభ్యులను ఎలా ట్రీట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. గతంలో బిగ్‌బాస్-2 హోస్ట్‌గా వ్యవహరించిన నాని.. చాలా పెద్ద బాధ్యతనే నెత్తిన వేసుకున్నట్లు ప్రేక్షకులు భావించారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ రూపంలో నాని ఎన్నో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. మరి, నాగార్జునకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JcCMTT

US Firms Can Sell Technology to Huawei, Trump Says

"US companies can sell their equipment to Huawei," Trump told reporters in Osaka hours after sealing a tariff truce with Chinese President Xi Jinping.

from NDTV Gadgets - Latest https://ift.tt/2LqXouv

‘రణరంగం’ టీజర్.. శర్వానంద్ వైవిధ్య భరితమైన పాత్రలో

తొలి చిత్రం ‘స్వామి రా.. రా..’తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో, హీరోగా తెరకెక్కుతోన్న ‘రణరంగం’ టీజర్ విడుదలైంది. శర్వానంద్ ఇందులో గుబురు గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది.. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాల’ని శర్వానంద్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. కాజల్ అగ‌ర్వాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ‘కొందరికి అతను నేరస్థుడు. మిగిలిన వారికి అతను హీరో’ అంటూ 90ల నాటి కాలం కథతో ప్రారంభమైన టీజర్‌ ఆకట్టుకుంది. ‘కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు’ అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌‌ను బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FFNz8n

Redmi Note 7 Pro vs Samsung Galaxy M40: Which One Should You Buy?

Samsung Galaxy M40 and the Redmi Note 7 Pro are two popular smartphones in the sub Rs. 20,000 segment, but which one should you pick?

from NDTV Gadgets - Latest https://ift.tt/2LsSA7G

WhatsApp Is Good for Your Health, Researchers Find

A study found that the more time people spent on WhatsApp per day, the less lonely they were and the higher their self-esteem.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XgtC2t

Samsung Galaxy A50 Update Brings Night Mode, Slow-Mo Functions: Report

The latest Samsung Galaxy A50 update reportedly also brings along the ability to scan QR codes from the camera app without requiring Bixby Vision.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JjqM3g

Spotify Sharing User Data With Music Labels: Report

Spotify is reportedly sharing personal information of users who pre-save music on the app with content labels.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XhlAqj

OnePlus 7 Update Brings Camera Improvements, June Security Patch, More

As per the changelog, the OnePlus 7 latest update brings the June 2019 Android Security Patch, improved audio quality, optimised photo quality, and optimised sensitivity of automatic brightness.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XD5mqK

Google Announces New Subsea Cable 'Equiano', Connecting Africa and Europe

Google said Equiano is the company's 14th subsea cable investment globally.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NkwMxH

Xiaomi Mi CC9, Mi CC9e, Mi CC9 Meitu Custom Edition: All You Need to Know

Xiaomi Mi CC9, Mi CC9e, Mi CC9 Meitu Custom Edition series are confirmed to sport a 32-megapixel selfie sensor, a triple rear camera setup, and colourful gradient back panels.

from NDTV Gadgets - Latest https://ift.tt/2FGNt07

Brochevarevarura



from TMDB : TeluguOne Movie Database https://ift.tt/322EC2y

Friday 28 June 2019

Dear Comrade: ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే...’ సాంగ్ ప్రోమో

‘గీతాగోవిందం’ సూపర్‌హిట్ తర్వాత , రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు భ‌ర‌త్ క‌మ్మకు ఇదే తొలిచిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈ సినిమా నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటోంది. జులై 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పాటలను యూట్యూబ్‌ ద్వారా యూనిట్ విడుదల చేసింది. వీటిలో ‘కడలల్లే వేచె కనులే’, ‘గిర గిర గిర’, పాటలు యూత్‌ను ఊపేస్తున్నాయి. అయితే సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు పక్కా యూత్ సాంగ్‌ను సిద్ధం చేశారు మ్యూజిక్ డైరెక్టర్. దీనికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెను..’ అంటూ సాగే పల్లవిని నాలుగు భాషల్లో యూనిట్ సభ్యులతో పాడించారు. ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్‌ను రెడీ చేస్తుండగా యూనిట్ సభ్యులు వచ్చి ఏం సాంగ్ చేస్తున్నారు సార్ అని అడుగుతారు. దానికి ఆయన మరో మెలోడీ చేస్తున్నా అని సమాధానం ఇస్తారు. ఇప్పటికి కంపోజ్ చేసిన పాటలన్నీ మెలోడీయే అని.. మళ్లీ మెలోడీయే చేస్తే ఎవరు చూస్తారని వారు అసహనం వ్యక్తం చేస్తారు. అదే సమయంలో ఆ రూమ్‌లోకి వచ్చిన విజయ దేవరకొండకు ఈ విషయం చెప్పినా ఆయన లైట్ తీసుకుని ఫోన్ వస్తే మాట్లాడేందుకు బయటకు వెళ్లిపోతారు. అయితే యూనిట్ సభ్యులంతా ఒత్తిడి చేయడంతో మ్యూజిక్ డైరెక్టర్ కాలేజీ నేపథ్యంలో ఓ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేస్తారు. ఈ పాట పల్లవిని కన్నడలో రష్మిక పాడగా.. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఒక్కొక్కరు పాడారు. అదే సమయంలో ‘ఈ సాంగ్‌లో నేను లేనుగా.. ఇక్కడెందుకు కూర్చున్నాను’ అనుకుంటూ రష్మిక బిత్తర చూపులు చేస్తూ ఉండటం ఫన్నీగా ఉంది. చివర్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సింగిల్ టేక్‌లో కొట్టినం... మజా వస్తది’ అంటూ వారితో కలిసి సందడి చేశారు. ఆ మేకింగ్ వీడియో మీరూ చూసేయండి..


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2X5PI2R

Apple to Move Mac Pro Production From US to China: Report

The move comes at a time when the Trump administration has threatened to impose new levies to cover nearly all imports from China.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XcTXKh

TRAI Said to Be Unlikely to Review 5G Spectrum Prices in India

The Digitial Communications Commission (DCC) in its last meeting on June 13 decided to refer the spectrum proposals back to the regulator for a review and clarification on many aspects, including a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2X6T71j

DeepNude Deepfake App to Undress Women Shuts Down After Furore

The creators of "DeepNude" said the software was launched several months ago for "entertainment" and that they "greatly underestimated" demand for the app.

from NDTV Gadgets - Latest https://ift.tt/2FH7Muj

Facebook's Libra Coin Likely to Run a Regulatory Gauntlet

Libra announcement was met with immediate backlash from U.S. lawmakers and regulators across the globe, who are concerned that Facebook is already too massive and careless with users' privacy.

from NDTV Gadgets - Latest https://ift.tt/300XwF9

Thursday 27 June 2019

Apex Legends Season 2 - Battle Charge Trailers Reveal Major Changes

The King's Canyon Repulsor Tower is also seen to topple in the trailer, indicating that the defences against these beasts may have been toppled.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Yibylf

శోకసంద్రంలో కృష్ణ.. మామ పరిస్థితిపై గల్లా జయదేవ్ భావోద్వేగం

ప్రముఖ దర్శకురాలు, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, సీనియర్‌ నటి విజయనిర్మల (73) అంతిమ యాత్ర కొనసాగుతోంది. తొలుత నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి చిలుకూరులోని విజయగార్డెన్స్‌కు తరలిస్తున్నారు. ఈ అంతిమ యాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్ బాబుతోపాటు ఎంపీ , అరుణకుమారి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వేలాది మంది అభిమానులు కూడా తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు తరలివచ్చారు. దీంతో నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. మరికాసేపట్లో చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కన్నడ నటుడు ఉపేంద్ర సైతం అంతిమ యాత్రలో నరేశ్ వెంట ఉన్నారు. మెయినాబాద్‌లో అంత్యక్రియల ఏర్పాట్లను గల్లా జయదేవ్, ఆయన తల్లి అరుణకుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... 50 ఏళ్లపాటు సహధర్మచారిణిగా ఉండి, కష్ట సుఖాల్లో తోడున్న విజయనిర్మల మరణం అందరికన్నా కృష్ణ గారికి తీరని లోటన్నారు. ఆయన బాధను తొలగించి, తిరిగి మామూలు మనిషిని చేయడం ఎలాగో తమకు తెలియడం లేదని ఆయన అల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. 1992లో తన వివాహమైన తరువాత, విజయనిర్మల గారి గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానని అన్నారు. ఆమె మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కృష్ణ, విజయనిర్మలలు కలిసి కష్టాలను, సుఖాలను పంచుకున్నారని, ఆమె ఓ డేరింగ్ మహిళని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిబ్బరంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KJVmWU

Facebook Enlists Plain English to Clarify How It Makes Money

Facebook is updating its terms and services guidelines to clarify how it makes money from the personal information of its users.

from NDTV Gadgets - Latest https://ift.tt/2X282Kg

PUBG Taps Ex-Call of Duty Director to Build a 'Narrative Experience'

PUBG Corporation, the developer behind the massively popular PUBG game, is creating a new game studio to build a new "original narrative experience" for the game.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KHWfPx

విజయ నిర్మల ఇంట్లో వైఎస్ ఫోటోలు చూసి భావోద్వేగానికి గురైన జగన్‌!

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఎం నానక్‌రూమ్ గూడలోని ఆమె నివాసానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇంట్లోని ఓ చోట వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని జగన్‌కు విజయ నిర్మల కుమారుడు నరేశ్ చూపించారు. ఆమెకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని నరేశ్ వివరించారు. ఇంట్లోని ఓ టేబుల్ పై ఆ ఫోటోలకు పూలమాలలు వేసి ఉన్నారు. ఈ ఫోటోలనూ చూస్తూ ఒకింత భావోద్వేగానికి గురైన జగన్, నరేశ్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా సినీ రంగానికి విజయ నిర్మల చేసిన సేవలను జగన్ కొనియాడారు. ఇదిలా ఉండగా కృష్ణ, వైఎస్ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్‌తో చాలా దగ్గరగా ఉండేవారు. 1989 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణ ఎంపీగా విజయం సాధించారు. అయితే, తన విజయం వెనుక వైఎస్ కూడా ఉన్నారనే అప్పట్లో కృష్ణ చెప్పేవారు. తదనంతర పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నా, వైఎస్ కుటుంబంతో కృష్ణ సాన్నిహిత్యంగానే ఉంటూ వచ్చారు. ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు తొలుత వైసీపీలోనే ఉన్నారు. ఏపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన టీడీపీలో చేరారు. సోదరి గల్లా అరుణకుమారి సైతం వైఎస్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆమె చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1999-2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీకి మంత్రిగా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Lpkfqo

విజయనిర్మల మృతి... ‘అమ్మ’ను కోల్పోయామంటున్న నానక్‌రామ్‌గూడ వాసులు

అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మృతి సినీ పరిశ్రమతో పాటు ఆమె నివాసముంటున్న ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. తాము ‘అమ్మ’ అంటూ ఆప్యాయతగా పిలుచుకునే విజయనిర్మల ఇకలేరని తెలుసుకున్న నానక్‌రామ్‌గూడ వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏ కష్టమొచ్చినా ఆమె చూసుకుంటారులే అన్న భరోసాతో ఉండే స్థానికులు ఇప్పుడు తమ కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు. విజయనిర్మలకు నానక్‌రామ్‌గూడ ప్రాంతమంటే చాలా ఇష్టం. ఇక్కడే తన శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్న ఆమె మూడు దశాబ్దాల క్రితమే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. సుమారు రెండు దశాబ్దాల నుంచి భర్త కృష్ణతో కలిసి అక్కడే ఉంటున్నారు. నానక్‌రామ్‌గూడ ప్రాంత వాసులకు పెద్దదిక్కుగా ఉంటూ ఆ గ్రామ బాగోగులు చూసుకుంటున్నారు. గ్రామంలో జరిగే సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే వారితో కలిసి పోయేవారు. Also Read: ఆ ప్రాంతంలోని పోచమ్మ ఆలయాన్ని విజయనిర్మల 20ఏళ్ల క్రితమే దత్తత తీసుకుని సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆలయ పూజారికి నెలనెలా జీతం ఆమే ఇస్తున్నారని అక్కడివారు చెబుతున్నారు. నానక్‌రామ్‌గూడలో ఏటా అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనికి కృష్ణ-విజయనిర్మల దంపతులు హాజరై అన్నదానం నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు.

తమ ప్రాంత వాసులకు కష్టమొచ్చినా నేనున్నానంటూ విజయనిర్మల ముందుండేవారని గుర్తుచేసుకుంటూ అక్కడివారు కన్నీరుమున్నీరవుతున్నారు. పనివాళ్లను సొంత మనుషులుగా చూసుకునేవారని, వారికి ఇళ్లు కట్టించి, పిల్లలకు పెళ్లిళ్ల ఖర్చు కూడా భరించారని గ్రామస్థుడొకరు చెప్పారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరై అందరినీ పలకరించేవారని, ఆమె మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు. తమకు తోడుగా ఉండి ‘అమ్మ’లా చూసుకునే విజయనిర్మల ఇకలేరన్న విషయం నమ్మలేకపోతున్నామంటూ భోరున విలపిస్తున్నారు. Also Read: Also Read:



from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JcIu8j

విజయనిర్మల అంతిమయాత్ర.. ఫిల్మ్ ఛాంబర్‌కు పార్థీవదేహం

బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన ప్రముఖ నటి అంత్యక్రియలు కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. ఆమె పార్థీవ దేహాన్ని తొలుత ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కాసేపు ఉంచి, మెయినాబాద్‌ మండలంలోని చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌‌కు తరలిస్తారు. అక్కడే విజయ నిర్మలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంతకు ముందు ఏపీ సీఎం జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ‌కృష్ణ, నరేశ్‌లను వీరంతా ఓదార్చారు. నానక్‌రామ్‌ గూడలోని ఆమె నివాసం నుంచి బంధులువు, అభిమానుల కన్నీటి మధ్య కడసారి యాత్ర మొదలైంది. ముందు ప్రకటించినట్టు ఉదయం 11.00 గంటలకే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా, కొంత ఆలస్యమైంది. మరోవైపు అంతిమయాత్రకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ నిర్మలతో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు. Read Also: మరోవైపు, విజయ నిర్మల మరణవార్తను కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రాణం వదిలివెళ్లిపోయిందని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరంకావడంలేదు. విజయనిర్మల పార్థివదేహం వద్ద విలపిస్తునన కృష్ణను అలా చూసి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కృష్ణ గారిని అలా చూడలేకపోతున్నాం అంటున్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఏ మహిళా దర్శకురాలికీ సాధ్యం కాని విధంగా ఏకంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పింది. ఆమె దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు చాలా వరకూ విజయం సాధించాయి. అభ్యుదయ భావాలున్న చిత్రాలే ఆమె ఎక్కువగా తీశారు. నవలా చిత్రాలకు ఆమె పెట్టింది పేరు. సావిత్రి తర్వాత లెజెండరీ నటుడు శివాజీ గణేషన్‌ను డైరెక్ట్ చేసిన రెండో మహిళ డైరెక్టర్‌గా ఆమె అరుదైన ఘనత సాధించారు. విజయ నిర్మల ఖాతాలో మరో అరుదైన రికార్డుంది. ప్రపంచ సినీ చరిత్రలో ఒక నటుడితో కలిసి అత్యధిక చిత్రాల్లో కథానాయికగా నటించిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఆ కాగా, వీళ్లిద్దరూ కలిసి 47 చిత్రాల్లో నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XDrlxO

Kristen Stewart, Naomi Scott Dazzle in First Trailer for Charlie's Angels

The first trailer for the new Charlie's Angels is here. Kristen Stewart, Naomi Scott, and big-screen newcomer Ella Balinska are the new female trio, with Elizabeth Banks as writer and director.

from NDTV Gadgets - Latest https://ift.tt/2J9ygFK

Realme X Spider-Man: Far From Home Special Edition Coming on July 9

Realme X Spider-Man: Far From Home Edition price in China has been set at CNY 1,799 (roughly Rs. 18,100) for the lone 8GB RAM + 128GB storage configuration.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RI3sQ9

Realme 3 Pro Gets 240fps Slow Motion Video Recording, June Security Patch

The Realme 3 Pro update brings new swipe gestures from both sides in notification mode, and a new lock screen magazine function in some regions as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xjhQVS

Boeing Now Aims to Finish Software Fix for 737 Max in September

Boeing says it expects to finish work on updated flight-control software for the 737 Max in September, a sign that the troubled jet likely won't be flying until late this year.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KFZ4R6

'Fatherhood happened at the right time'

'If I had become father at a younger age, I would probably have been casual about it.'

from rediff Top Interviews https://ift.tt/2Nmee00

NASA Will Fly a Drone to Titan to Search for Life

NASA plans to fly a drone copter to Saturn's largest moon Titan in search of the building blocks of life, the space agency said Thursday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XD0DW6

Facebook Outlines Ideas for Oversight Board

Facebook released the findings from its consultations with outside experts into its content review process.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Nh9OaR

Apple Music Hits More Than 60 Million Subscribers, Trailing Spotify

Apple confirmed that the company's streaming music service has more than 60 million subscribers, trailing rival Spotify's 100 million premium subscribers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2IS6wqi

'Mayawati is no more undisputed leader of Dalits'

'The 16th and 17th Lok Sabha and the 2017 assembly election show that Dalits and OBCs are moving towards the BJP.'

from rediff Top Interviews https://ift.tt/2IUMZFP

Twitter to De-Emphasise, Label Politician Tweets That Break Rules

"We'll now clearly label any tweets which violate our terms of service but decide to keep up due to public interest," Twitter Chief Executive Officer Jack Dorsey said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2J4p856

విజయ నిర్మలకు నివాళులర్పించి కృష్ణను ఓదార్చిన జగన్

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవ దేహానికి ఏపీ సీఎం నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కోసం సీఎం జగన్ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం ఉదయం తన నివాసం లోటస్‌పాండ్‌‌ నుంచి నానక్‌రామ్‌గూడ‌లోని కృష్ణ నివాసానికి వెళ్లారు. ఉదయం 9గంటలకు విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించారు. విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్‌ వెంట , ఏపీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. కడసారి చూపు కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి తరలివస్తున్నారు. పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గత ఏడునెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్‌ గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 11గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం నేడు ఆమె పార్ధివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించి, అక్కడ కొద్ది సేపు ఉంచుతారు. తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి చిలుకూరులోని ఫాంహౌస్ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విజయ నిర్మల బహుముఖ ప్రతిభ చూపారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం 200 పైచిలుకు చిత్రాల్లో నటనతో మెప్పించారు. 44 చిత్రాలకి దర్శకత్వం వహించి, 15 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో తొలి చిత్రం మీనాతోనే ఘన విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా విజయనిర్మల ‘మచ్ఛరేఖై’ (1953) అనే తమిళ సినిమాలో తొలిసారి నటించిన విజయ నిర్మలకు వితెలుగులో తొలి చిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’. మలయాళంలో తొలి హారర్‌ చిత్రం ‘భార్గవి నిలయం’తో కథానాయికగా పరిచయమయ్యారు. తెలుగులో కథానాయికగా ‘రంగులరాట్నం’తో ఆమె ప్రస్థానం ప్రారంభమైంది. కవిత అనే మలయాళ చిత్రంతో ఆమె తొలిసారి దర్శకత్వం వహించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2J9WYpv

What TN govt is doing to ease Chennai's water crisis

'We have instructed all our officials to take complaints of water shortage seriously and attend to it immediately.'

from rediff Top Interviews https://ift.tt/31Y7V67

‘బ్రోచేవారెవరురా’ ట్విట్టర్ రివ్యూ.. హిట్టు కొట్టేశారు!

సినిమా సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోన్న నటుడు శ్రీవిష్ణు. తన స్నేహితుడు నారా రోహిత్ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీవిష్ణు తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందిస్తున్నారు. కిందటేడాది ‘నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు.. ఈ ఏడాది కూడా ఓ వైవిధ్యమైన చిత్రంతో తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము - చిత్రమే చలనము’ అనేది ఉప శీర్షిక. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ కుమార్ మన్యం నిర్మించారు. సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పుడు కొత్తగా ఉందే అన్నారంతా. ఇక పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రచార కార్యక్రమాలతో సినిమాను బాగానే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. ప్రచార పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను పిలిచి సినిమా స్థాయిని పెంచారు. హీరో నాని కూడా సినిమా హిలేరియస్‌గా ఉందంటూ కితాబిచ్చారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో తొలి ప్రీమియర్ షో పడిపోయింది. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ అద్భుతంగా చేశారట. తమ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారని అంటున్నారు. కథనం కాస్త నెమ్మదిగా ఉన్నా మొత్తంగా సినిమా మాత్రం బాగుందని టాక్. కొంత మంది అయితే ఇప్పటి వరకు థియేటర్‌లో ఇంతలా తాము నవ్వలేదని ట్వీట్లు చేస్తున్నారు. కచ్చితంగా చూడాల్సిన సినిమా అని, మిస్ కావొద్దని సలహా ఇస్తున్నారు. మొత్తంమీద ‘బ్రోచేవారెవరురా’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ఇలాంటి టాక్ వచ్చిందంటే శ్రీవిష్ణు హిట్టుకొట్టినట్టే!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xgrTej

Design Chief Jony Ive to Leave Apple After 30 Years

Ive's departure marks the end of an era for the company after helping it make a major transformation from a cult computer business to a dominant device company.

from NDTV Gadgets - Latest https://ift.tt/2X4vzu9

Realme C2 Set to Go on Sale Today at 12 Noon via Flipkart, Realme.com

Realme C2 will be put on sale once again today. This Realme phone will be available via Flipkart and Realme.com starting at 12pm (noon) in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XeYGzR

‘బ్రోచేవారెవరురా’: పొట్టచెక్కలవ్వాల్సిందే.. నాని ఫస్ట్ రివ్యూ

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న చిన్న హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆయన ప్రతి సినిమా ఒక కొత్త కథాంశమే.. ఒక ప్రయోగమే. ఈసారి కూడా డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా చిన్నదే అయినా దీనికి కల్పించిన ప్రచారంతో ప్రేక్షకుల్లో్ అంచనాలు పెరిగాయి. దీనికి తోడు మంచి తారాగణం తోడవడంతో ప్రేక్షకుల దృష్ణి ఈ సినిమాపై పడింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను కేవ‌లం ఆడ‌పిల్లల కోసం ఈ సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంట‌న్నది సినిమాలో చూడండి. న‌వ్వులు కూడా చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు’ అని వెల్లడించారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమా గురించి నేచురల్ స్టార్ కూడా చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడి పొట్టచెక్కలవడం ఖాయమట. ‘బ్రోచేవారెవరురా’ విడుదలకు ఒకరోజు ముందు అంటే గురువారం నాడు నాని ఈ సినిమాను చూశారు. చూసిన తరవాత తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘ఇప్పుడే ‘బ్రోచేవారెవరురా’ చూశాను. కచ్చితంగా విపరీతంగా నవ్విస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి కామెడీ రాలేదు. విష్ణు, నివి, సత్య, నివేతా పేతురాజ్, రాహుల్, దర్శి అందరూ అద్భుతంగా చేశారు. డైరెక్షన్, మ్యూజిక్‌తో ఇద్దరు వివేక్‌లు అదరగొట్టారు. రేపు విడుదలవుతోంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని తన ట్వీట్‌లో నాని పేర్కొన్నారు. కాగా, యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నారు. మరికాసేపట్లో టాక్ ఏంటో తెలిసిపోతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FEp3nV

Wednesday 26 June 2019

Nubia Red Magic 3 Gaming Phone to Go on Sale in India Today via Flipkart

Nubia Red Magic 3 price in India starts at Rs. 35,999 for the 8GB RAM/ 128GB storage variant, while the top-end 12GB RAM/ 256GB storage variant is priced at Rs. 46,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZOazJJ

Selfies: Five Times More Deadly Than Shark Attacks

Selfies, which have become a global sensation in the last decade or so, have remarkably killed five times more people than shark attacks.

from NDTV Gadgets - Latest https://ift.tt/2X8qfuB

WhatsApp Tests Ability to Share Status to Facebook Story

WhatsApp uses the data-sharing API that is used by several other apps, to share the Status on Facebook Story.

from NDTV Gadgets - Latest https://ift.tt/31Y53q3

Trump Signals US Government 'Should Be Suing Google and Facebook'

US President Donald Trump complained again about supposed bias against conservatives at social media companies.

from NDTV Gadgets - Latest https://ift.tt/2X7cxmO

Xiaomi Reveals Mi CC9 Dark Blue Planet Variant Ahead of Launch

Xiaomi CEO Lei Jun has shared a couple of images and a short video showcasing the Mi CC9's Dark Blue Planet colour variant ahead of the phone's official launch.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RC0MUo

Game of Thrones, Marvel Stars Join Netflix's Dark Crystal Prequel Series

Netflix has expanded the star-studded cast of The Dark Crystal: Age of Resistance, by adding Sigourney Weaver, Lena Headey, Benedict Wong, Awkwafina, Hannah John-Kamen, and Dave Goelz.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XxlBpf

'Modi wants to divert the issue of jobs to mobs'

'The government must consider that Modi<em>ji</em>'s vision of India turning into a $5 trillion economy will happen only when there is rule of law in the country.'

from rediff Top Interviews https://ift.tt/2FBD0Ty

Google Workers Petition SF Pride to Exclude Company From Parade

Almost 100 Google employees are urging the organiser of this weekend's San Francisco Pride parade to kick the company out of the celebration.

from NDTV Gadgets - Latest https://ift.tt/31SdaUR

Zuckerberg Says Delay in Flagging Fake Pelosi Video an 'Execution Mistake'

Zuckerberg on Wednesday said Facebook took too long to flag as false an altered video of US House Speaker Nancy Pelosi.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XcE8be

Huawei Says 5G 'Business as Usual' Despite US Sanctions

Huawei said that its 5G business has not been impacted by the recent US sanctions amid a prolonged trade war between the world's two largest economies.

from NDTV Gadgets - Latest https://ift.tt/2RDU1l6

విజయనిర్మల మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు, నిర్మాత మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నానక్‌రామ్ గూడలోని ఆమె నివాసంలో సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZRg0YC

RBI Says Foreign Firms Can Process Abroad, but Must Store Data in India

Foreign payment firms can process transactions made in India outside of the country but the related data should be brought back for local storage within 24 hours.

from NDTV Gadgets - Latest https://ift.tt/2JdB6K5

Hands On With the LG W10 and LG W30

LG W series phones LG W10 and LG W30 face stiff competition from Xiaomi and Realme offerings in the sub-Rs. 10,000 price bracket.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xlxjEF

అంతటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో చూడలేం: చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు మృతి పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల లాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని ఆయన అన్నారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. విజయనిర్మల లేని లోటు యావత్తు సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ‘అరుదైన దర్శక నటీమణి శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మన తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయనిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్‌ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్‌‌కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు, విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KEOoSO

కృష్ణ- విజయనిర్మల పెళ్లి .. రాజబాబు ముందే చెప్పారు!

సినీ పరిశ్రమలో నటీనటులు దంపతులుగా మారడం సాధారణమే. పాతకాలం నుంచి నేటి కాలం వరకు ఎందరో నటీనటులు జీవిత భాగస్వాములుగా మారడం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమ విషయానికొస్తే ఇక్కడా ఎన్నో జంటలు మనకు కనిపిస్తుంటాయి. వారిలో కృష్ణ-విజయ నిర్మల జంట మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇద్దరూ ప్రముఖ నటులే కావడం, ఎన్నో సినిమాల్లో జంటగా నటించడంతో అప్పట్లోనే వీరి వివాహం టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీ కట్టిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. Also Read: 1966లో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరుసటి ఏడాదే ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో జోడీ కట్టారు. ఇక్కడే వీరి ప్రేమకు బీజం పడటం.. అది వివాహ బంధంగా బలపడటం మారింది. కృష్ణ-విజయనిర్మల వివాహం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. ప్రముఖ చిత్రకారుడు బాపు 1967లో ‘సాక్షి’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఇందులో కృష్ణ-విజయనిర్మల హీరోహీరోయిన్లు. ఈ సినిమా కోసం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పులిదిండి గ్రామంలో అవుట్‌డోర్ షూటింగ్ చేశారు. ఆ గ్రామంలోని ఆలయంలో కృష్ణుడికి మీసాలు ఉండటం ప్రత్యేకత. ఈ సినిమాలో నటించిన ప్రముఖ హాస్యనటుడు రాజబాబు ఆ జిల్లాకు చెందినవాడే కాబట్టి ఆ కృష్ణుడి మహత్యం ఆయనకు బాగా తెలుసు. సినిమా షూటింగ్‌లో భాగంగా తెరకెక్కించిన పాట సందర్భంలో కొత్త దంపతుల గెటప్‌లో ఉన్న కృష్ణ-విజయనిర్మలను చూసి ఆయన ‘ఈ మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్’ అంటూ జోక్ చేశారు. Also Read: రెండేళ్ల తర్వాత తిరుపతిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కృష్ణ- విజయనిర్మల ఇద్దరికీ ఇది రెండో వివాహం. విజయనిర్మలకు మొదటిభర్తతో కలిగిన సంతానం నరేష్. గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xighHy

నాన్నగారితోనే విజయనిర్మల తొలి చిత్రం: బాలకృష్ణ

సీనియర్ నటి, దిగ్గజ దర్శకురాలు (73) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం అర్ధరాత్రి దాటిన తరవాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు.. విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Also Read: ప్రముఖు నటుడు కూడా విజయనిర్మల మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. తన తండ్రితో విజయనిర్మల చేసిన చిత్రాలను ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. Also Read: ‘నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మల గారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మల గారు ఒకరు. నాన్నగారి "పాండురంగ మహత్యం" సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా. బాల నటి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో "మారిన మనిషి, పెత్తందార్లు, నిండుదంపతులు, విచిత్ర కుటుంబం" సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని బాలయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IQFkbh

ప్రపంచంలో ఆ ఘనత ఒక్క విజయనిర్మలకే సాధ్యం

అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్‌కు గురిచేసింది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. 1946, ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించిన విజయనిర్మల ఏడో ఏటనే తమిళ సినిమా ‘మత్స్యరేఖ’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల ప్రాయంలో ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎన్నో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు పోటీ పడేవి. కేవలం నటిగానే కాకుండా దర్శకత్వం, నిర్మాణ రంగాల్లోనూ విజయనిర్మల రాణించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి వంటి చిత్రాలు తెరకెక్కించారు. దర్శకురాలుగా 44 చిత్రాలను తెరకెక్కించిన ఆమె ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. ప్రపంచంలో ఏ మహిళా దర్శకురాలికి ఈ ఘనత దక్కకపోవడం తెలుగువారు గర్వించదగ్గ విషయం. ఇంతటి ఘనత సాధించిన దిగ్గజ దర్శకురాలు నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IOgmcC

'Important for govt to accept economy is in distress'

'We are looking at the Budget with the hope that it will address all issues even at the cost of exceeding the fiscal deficit target.'

from rediff Top Interviews https://ift.tt/2FyTWdy

విజయనిర్మల మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు: వైఎస్ జగన్

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RAaNl0

మిస్ యు నన్నీ.. విజయ నిర్మల మృతిపై మంచు మనోజ్ ఉద్వేగం

నటిగా, దర్శకురాలుగా, సూపర్ స్టార్ క్రిష్ణ భార్యగా తెలుగు సినిమా పరిశ్రమకు విశేషసేవలు అందించిన లెజెండరీ యాక్టర్ విజయ నిర్మల మరణంతో టాలీవుడ్‌లో విషాదవదనం నెలకొంది. బుధవారం రాత్రి గుండెనొప్పితో మరణించిన ఆమె మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. విజయ నిర్మల కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్న ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. మిస్ యు నన్నీ అంటూ.. మీరు వచ్చారు.. చరిత్ర సృష్టించారు. మీలాంటి నటన ఇంకెవరకీ సాధ్యం కాదు.. మీలాంటి వ్యక్తులు మళ్లీ రారు. ఈరోజు మీరు మమ్మల్ని వదిలివెళ్లడం మాకు తీవ్ర విషాదం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశారు మంచు మనోజ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IOUSfD

విజయనిర్మల మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, ప్రముఖ దర్శకురాలు (73) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స గుండెపోటుతో పొందుతూ మరణించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న విజయనిర్మల మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XdHhrl

విజయనిర్మల కన్నుమూత, టాలీవుడ్‌లో విషాదం

టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. Read Also: ఏడేళ్లకే బాలనటిగా.. విజయనిర్మల 1950లో ‘మత్య్సరేఖ’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా పరిచమయ్యారు. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు. అక్కడ పలు చిత్రాల్లో నటించి... పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు . అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ‘సాక్షి’ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణతో బంధం.. సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరూ. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XHonsp

Motorola One Vision Set to Go on Sale in India Today via Flipkart

Motorola One Vision is all set to go on sale in India starting today. The smartphone, which was launched last week in the country, will be available beginning 12pm (noon) via Flipkart in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YaPOYp

Realme's 64-Megapixel Camera Sample Shows a Lot of Promise

Realme India CEO, Madhav Sheth compared a camera sample from its upcoming 64-megapixel camera phone to Xiaomi's current flagship phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2KCVqHO

LG W10, W30, W30 Pro Debut in India With 4,000mAh Battery, AI Cameras

LG W10 price in India has been set at Rs. 8,999, whereas LG W30 is priced at Rs. 9,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZNio2s

చిరంజీవి కోసం ఫ్రెష్ ఫేస్.. కొరటాల వేట!

మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ను పూర్తిచేసేశారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చిరంజీవి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాకు ఇంకా హీరోయిన్‌ను ఫైనల్ చేయలేదు. చిరంజీవి సరసన ఒక కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని కొరటాల శివ చూస్తున్నట్లు సమాచారం. సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. కథతో పాటు దానిలో ఉన్న పాత్రల విషయంలోనూ కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే చిరంజీవి పక్కన చేయబోయే హీరోయిన్ విషయంలో కూడా కొరటాల చాలా జాగ్రత్త తీసుకుంటున్నారని అంటున్నారు. మెగాస్టార్ వయసుకు, ఇమేజ్‌కు సరిపోయే ఒక కొత్త ముఖం కోసం కొరటాల వెతుకుతున్నారట. వాస్తవానికి చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్‌ను తీసుకోవాలని కొరటాల చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఇవేవీ ఆచరణలోకి రాలేదు. కొరటాల కొత్త హీరోయిన్ కోసం చూస్తుండటం వల్లే వీళ్లపై ఆసక్తి చూపలేదని అంటున్నారు. చూద్దాం చిరంజీవి కోసం కొరటాల ఎలాంటి హీరోయిన్‌ను తీసుకొస్తారో! కాగా, ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ILfNAh

Facebook May Let You Turn Off Pesky Notification Dots

Facebook is testing a toggle to turn off the red-coloured in-app notification dots on its home screen which until now had to be manually checked to get ridden off.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ILFpNm

Google Maps Rolls Out 'Stay Safer' Feature for Android Users in India

Google Maps Stay Safer feature is rolling out to Android users in India, and the users will need to update to the latest version of Google Maps to be able to use it.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WZS6by

Tesla Reportedly Has Enough Orders to Set Delivery Record

In an email to Tesla employees, Musk pumped up the workers to hit quarterly goals while managing all the extra production and delivery work piling up toward the end of a quarter.

from NDTV Gadgets - Latest https://ift.tt/2REzhJN

Boeing Has So Many Grounded Planes, It's Parking Them In Staff Car Parking

Boeing 737 Max planes have been grounded after a software flaw was discovered regarding a non-working security alert. Now, photos of these grounded planes parked in the employee car parking lot have...

from NDTV Gadgets - Latest https://ift.tt/2xfJaUY

Apple Buys Self-Driving Car Startup Drive.ai

Apple on Tuesday confirmed that it has acquired self-driving shuttle firm Drive.ai. The company did not share any specifics of the deal.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZW5Vtx

Tuesday 25 June 2019

‘సైరా’ షూటింగ్‌లో అనుష్కకు గాయం.. సీక్రెట్‌గా డాక్టర్‌ను కలిసిన జేజమ్మ!

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రాయలసీమ పోరాటయోధుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. సినిమాకు కీలకమైన ఒక సన్నివేశంలో అనుష్క నటిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కాలికి గాయమైందట. అయితే, ఈ విషయం బయటికి రాకుండా ‘సైరా’ చిత్ర యూనిట్, అనుష్క జాగ్రత్త పడ్డారని సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా అనుష్క హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం చేయించుకున్నారని, కాలికి ఫ్యాక్చర్ కావడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారని తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగశౌర్య, శర్వానంద్, సందీప్ కిషన్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. అంతేకాదు, వీరి గాయాల కారణంగా షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అనుష్కకు కూడా గాయమంటే ఇది కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోతుందని బహుశా దాచి ఉంచారనుకుంటా! ఏదేమైనా ఈ గాయం నుంచి అనుష్క త్వరగా కోలుకుని మళ్లీ షూటింగుల్లో పాల్గొనాలని కోరుకుందాం. అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా భారీ తారాగణంతో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా వంటి స్టార్లు నటించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా డైలాగులు రాశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Neii2g

Flipkart Sale Brings Discounts on Asus 5Z, Google Pixel 3a, Other Phones

Flipkart is offering up to Rs. 6,000 discounts on the Asus Max Pro M1, Max M1, and 5Z during its Qualcomm Snapdragon Days sale.

from NDTV Gadgets - Latest https://ift.tt/2J2mUDu

Fast and Furious 9 Begins Filming, Cast and Crew Share Set Photos

Fast and Furious 9 is now in production, with the first leg of filming kicking off in London on Monday. Vin Diesel, Michelle Rodriguez, and Justin Lin shared photos and videos from the set.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZP9j9j

Sound One E20 Affordable Wired Earphones Launched in India

Sound One has launched its latest product in India, the E20 affordable wired earphones with 3.5mm connectivity, with an introductory price of Rs. 499

from NDTV Gadgets - Latest https://ift.tt/2J5ri4G

European Watchdogs Demand Detail on Facebook's Cryptocurrency

Facebook's fledgeling cryptocurrency faced mounting scrutiny on Tuesday as European central bankers and regulators demanded more detail on the social media giant's Libra project.

from NDTV Gadgets - Latest https://ift.tt/2IMHrNC

Samsung Galaxy A90 to Tipped Pack Snapdragon 855, Triple Rear Cameras

As per a new leak, the Samsung Galaxy A90 will come in two variants, with both of them packing the Snapdragon 855 and triple rear cameras.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YfLEym

బికినీలో 45 ఏళ్ల ముదురు హీరోయిన్.. పిచ్చ హాట్!

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ అందం తరిగిపోతుంది. కానీ, సినీ తారల విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. వాళ్లకు వయసు పెరుగుతన్నకొద్దీ అందం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందం మీద వాళ్లు పెట్టే శ్రద్ధ అలా ఉంటుంది మరి. హేమమాలిని, రేఖ, కాజోల్, మాధురి దీక్షిత్, , టబు, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ వీళ్లంతా ఈ కోవకు చెందినవాళ్లే. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలకు దూరంగా ఉన్న కొంత మంది మాజీ హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా వీరు అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇదిలా ఉంటే, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మంగళవారం (జూన్ 25న) తన 45వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పుట్టినరోజును ఆమె లండన్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. చెల్లెలు కరీనా కపూర్, తల్లి బబితా కపూర్ ఇతర కుటుంబ సభ్యులతో ఆమె లండన్‌లో పార్టీ చేసుకున్నారు. అక్కడ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసుకున్న హాట్ ఫొటోను తాజాగా కరిష్మా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘ఏ వయస్సులో ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. బికినీలో పూల్ దగ్గర రొమాంటిక్ భంగిమలో ఉన్న ఈ ఫొటొలో కరిష్మా పిచ్చ హాట్‌గా ఉన్నారు. 45 ఏళ్ల వయసులోనూ తన అందంతో మతిపోగొడుతున్నారు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ కపూర్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ తదితరులు సైతం కామెంట్లు పెట్టారు. చాలా హాట్‌గా ఉన్నావంటూ కితాబిచ్చారు. కాగా, కరిష్మా కపూర్ 17 ఏళ్ల వయసులోనే నటన మొదలుపెట్టారు. చదువుకు టాటా చెప్పి సినిమాల్లోకి వచ్చేశారు. 1991లో వచ్చిన ‘ప్రేమ్ ఖైదీ’ సినిమాతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేశారు. ఆ తరవాత ‘పోలీస్ ఆఫీసర్’, ‘జాగృతి’, ‘నిశ్చయి’, ‘సాప్నే సజన్ కే’, ‘దీదర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేశారు. దీంతో కరిష్మా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమిర్ ఖాన్‌తో కలిసి చేసిన ‘రాజా హిందుస్థానీ’ చిత్రం కరిష్మాను టాప్ హీరోయిన్‌ను చేసేసింది. షారుఖ్ ఖాన్‌తో ‘దిల్ తో పాగల్ హై’, గోవిందతో ‘హీరో నం.1’, సల్మాన్ ఖాన్‌తో ‘బివి నం.1’ వంటి హిట్ చిత్రాల్లో కరిష్మా నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31Yj9rx

US Chip Firm Micron Says It Can 'Lawfully' Sell Some Items to Huawei

Micron Technology has said that it has resumed some sales to Huawei despite a ban imposed by President Donald Trump on national security grounds.

from NDTV Gadgets - Latest https://ift.tt/2IJiSRo

Mi CC9 Teasers Show Off Phone's Back Panel, Retail Box Revealed

Xiaomi Mi CC9 and Mi CC9e are all set to launch on July 2, and ahead of the phones' official unveiling, the Chinese smartphone maker and its executives have shared new teasers that give us a better...

from NDTV Gadgets - Latest https://ift.tt/2J6PuDQ

India Said to Have Warned Amazon, Flipkart Over Steep Online Discounts

India has told foreign e-commerce firms such as Amazon and Walmart's Flipkart that they must ensure compliance with new foreign investment rules aimed at deterring them from providing steep online...

from NDTV Gadgets - Latest https://ift.tt/2YcTPeP

Steam Summer Sale 2019 Kicks Off: The Top Deals and Discounts

The Steam Grand Prix Summer Sale 2019 is now live, offering great discounts across a variety of games both old and new, including the likes of Assassin's Creed Odyssey, Devil May Cry 5, and Rise of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NbM4EY

Instagram Head Insists It Doesn't Spy on Users

Instagram doesn't snoop on private conversations as part of its advertising targeting strategy, the head of the popular social media site said in an interview.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XzCvUi

జూనియర్ ఎన్టీఆర్ వెరీ నాటీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన కరాటే కళ్యాణి

కరాటే కళ్యాణి.. ఈ పేరు వింటే మనకు బాగా గుర్తొచ్చేది ‘బా..బీ’ అనే డైలాగ్. ఆమె ఎప్పటి నుంచో తెలుగు సినీపరిశ్రమలో నటిగా కొనసాగుతున్నప్పటికీ ‘కృష్ణ’ సినిమాలో పనిమనిషి పాత్ర చాలా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో బ్రహ్మానందం వంటింటి ప్రియురాలిగా ఆమె నటన, యాటిట్యూడ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరవాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆమె టీవీ సీరియళ్లతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, కళ్యాణిని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో కళ్యాణి తన వ్యక్తిగత, సినీ జీవితాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వీటిలో సినీ జీవితానికి సంబంధించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘షూటింగ్ సెట్‌లో నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు కాస్త కోపంగా, దురుసుగా ఉంటారని.. ఎవరైనా తప్పుచేస్తే అరిచేస్తూ ఉంటారని అంటుంటారు. వారిద్దరితో మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రూమర్‌లో నిజమెంత?’ అని కళ్యాణిని యాంకర్ అడిగారు. దీనికి కళ్యాణి సమాధానం ఇస్తూ.. ‘వాస్తవానికి ఎవరికైతే వర్క్ మీద కమాండ్ ఉంటుందో, ఎవరైతే మనం చేస్తున్నది వృత్తి ధర్మం అనుకుంటారో వాళ్లకు ఆ కోపం ఉంటుంది. నాకు కూడా కోపం ఉంటుంది. ఎవరైనా నన్ను విమర్శిస్తే గట్టిగా రియాక్ట్ అవుతాను. సాధారణంగా మనం 10 లేదంటే 20 సెల్ఫీలు ఇవ్వగలం. కానీ, ఒక 100 మంది ఒకేసారి వచ్చి పడిపోతారు. అలాంటప్పుడు ఆగండి అని చిరాకుగా అంటామా లేదా? దాన్ని వీళ్లు పెద్దది చేస్తారు. అక్కడ ముందు జరిగింది ఎవ్వరూ చూపించరు. తరవాత జరిగిన దాన్ని హైలైట్ చేస్తారు’ అని కళ్యాణి వెల్లడించారు. నిజం కన్నా అబద్ధమే తొందరగా పాకుతుందని కళ్యాణి అన్నారు. బాలయ్య, మోహన్ బాబు మంచి వ్యక్తులని ఆమె కొనియాడారు. వాస్తవానికి సెట్‌లో చాలా అల్లరిగా ఉంటారని కళ్యాణి చెప్పారు. ‘ఆది’ సినిమా షూటింగ్‌లో అసిస్టెంట్‌పైకి ఎక్కి పరిగెత్తూ అంటూ గుర్రం ఆట ఆడేవాడని గుర్తుచేశారు. ‘ఎన్టీఆర్ అసిస్టెంట్ చాలా బలంగా ఉండేవాడు. అతని పైకి ఎక్కి గుర్రంలా పరిగెత్తూ అనేవాడు. అసిస్టెంట్ పరిగెత్తి సార్ ఏంటిది అని బాధపడితే అతన్ని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుని ఓదార్చేవాడు. ఇలా చేయడం ఆయనకు చాలా సరదా. సెట్‌లో చిన్నపిల్లాడి చేష్టలన్నీ చేసేవాడు. అప్పటికి ఆయన వయసు కూడా చాలా తక్కువ కదా. చేతికి బ్లడ్ ఉంటే అది అసిస్టెంట్ చొక్కాకి సరదాగా రాసేవాడు. అంత అల్లరి చేసే ఎన్టీఆర్ చేతికి నిజంగా గాయమై చేతి నుంచి రక్తం కారడం నేను కళ్లారా చూశాను’ అని ‘ఆది’ సినిమా షూటింగ్ సమయంలో విషయాలను గుర్తుచేసుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31TAzFA

LG W-Series Phones to Be Launched in India Today, LG W30 Expected

LG is set to launch its W-series smartphone in India today, and the LG W30 is expected to launch, with the possibility of two other models.

from NDTV Gadgets - Latest https://ift.tt/2X5bsvM

Asus 6Z Set to Go on Sale in India Today via Flipkart

Asus 6Z is all set to go on sale in India starting today. The smartphone, which was launched last week in the country, will be available beginning 12pm (noon) via Flipkart in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/2J65SUV

OnePlus 6T, OnePlus 6 Get Open Beta Updates With New Features and More

Advanced users of the OnePlus 6 and 6T can now update to the latest Open Beta, rolling out now.

from NDTV Gadgets - Latest http://bit.ly/2NaYvkv

NASA JPL Hacker Used a $35 Raspberry Pi to Steal Data

A hacker used a tiny Raspberry Pi computer to infiltrate NASA's Jet Propulsion Laboratory network, stealing sensitive data and forcing the temporary disconnection of space-flight systems, the agency...

from NDTV Gadgets - Latest http://bit.ly/2XvZNKM

How to Install First Public Betas of iOS 13, iPadOS, macOS 10.15 Catalina

iOS 13, iPadOS, and macOS 10.15 Catalina public beta 1 are available for users enrolled in the Apple Beta Software Program.

from NDTV Gadgets - Latest http://bit.ly/2KBwDnn

‘కల్కి’ కథ వివాదం.. కార్తికేయ కోర్టు మెట్లు ఎక్కుతారా?

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘కల్కి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 28న ‘కల్కి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. విడుదల తేదీ దగ్గరవుతున్న తరుణంలో ఈ సినిమా కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ‘కల్కి’ కథ తనదేనంటూ రచయిత కార్తికేయ అలియాస్ ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన తెలుగు సినీ రైటర్స్ అసోయేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ‘కల్కి’ ట్రైలర్ చూసినప్పుడు తాను షాక్‌కు గురయ్యానని, తాను రాసుకున్న కథతోనే సినిమా తీశారని కార్తికేయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009లోనే రిజిస్టర్ చేసుకున్నానని స్క్రిప్టును కూడా అందజేశారు. ఈ వివాదంలో రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మధ్యవర్తిత్వం చేశారు. విషయాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి, ఇలాంటి కాపీరైట్ వివాదాలు ఇండస్ట్రీలో ఎక్కువైపోవడంతో వాటిని పరిష్కరించడానికి ‘కథా హక్కుల వేదిక’ను బీవీఎస్ రవి ఏడాది క్రితం ప్రారంభించారు. విషయం కోర్టుల వరకు వెళ్లకుండా ఇక్కడే పరిష్కారం కావడానికి రవి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ‘కల్కి’ కాపీరైట్ వివాదాన్ని పరిష్కరించారు. Read Also: ‘కల్కి’ కాపీరైట్ వివాదం గురించి బీవీఎస్ రవి ఇటీవల డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. ‘కార్తికేయ మాకు ఇచ్చిన స్క్రిప్ట్.. ‘కల్కి’ కథ వేరుగా ఉన్నాయి. ఎక్కడా రెండింటికి పోలిక లేదు. ఈ విషయంలో మేం మధ్యవర్తిత్వం వహించి వివరణ ఇచ్చినా ఆయన సంతృప్తిగా లేరు. దీనిపై ఇంకా చర్చలు జరపాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు స్క్రిప్టలలో పోలిక ఉంటే, కార్తికేయకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆయనకు పారితోషికం కూడా చెల్లించాల్సి ఉంటుంది’ అని చెప్పారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్, సెక్రటరీ రామ్ ప్రసాద్ సహాయ సహకారాలు అందిస్తారని రవి వెల్లడించారు. కాగా, ఈ వివాదంలో తుది నిర్ణయం తీసేసుకున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ కథ, ‘కల్కి’ స్క్రిప్ట్‌లకు పోలిక లేదని స్పష్టం చేశారట. కథా హక్కుల వేదిక నిర్ణయంపై కార్తికేయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము తీసుకున్న నిర్ణయంతో సంతృప్తి చెందని పక్షంలో కోర్టుకు వెళ్లొచ్చని బీవీఎస్ రవి సూచించారట. కాబట్టి, కార్తికేయ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున కార్తికేయ కోర్టుకు వెళ్లడం కష్టమేనన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆయనలో అంత కాన్ఫిడెన్స్ లేదని సమాచారం. చూద్దాం.. ఆయన కోర్టుకెళ్తారో వెనక్కి తగ్గుతారో!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2RyN4Bs

Amazon Will Release 14 Prime Video Titles in 14-Day Run-Up to Prime Day

Amazon has announced 14 new movie and TV series titles that will be dropping on Prime Video in the 14-day run-up to Prime Day 2019, which runs for two days from July 15-16 even though it's singular...

from NDTV Gadgets - Latest http://bit.ly/2ZQPkqZ

US Waives Tariffs on Japanese Aluminium for Tesla Battery Cells

US Commerce Department has agreed to Tesla's request to waive 10 percent tariffs on imported aluminium from Japan used in the manufacture of battery cells at Tesla's Nevada Gigafactory.

from NDTV Gadgets - Latest http://bit.ly/2Fwl4df

Samsung Launches SmartThings Cam, Smart Bulb, and WiFi Smart Plug

The new SmartThing devices are already up for sale on the Samsung website, Best Buy outlets, and other select US retailers.

from NDTV Gadgets - Latest http://bit.ly/2WWpxvu

Redmi K20, Redmi 7A, Redmi 7 Custom ROMs Get a Head Start

The Redmi K20 was launched in China last month, and is confirmed to arrive in India in about four weeks.

from NDTV Gadgets - Latest http://bit.ly/2YeXrgE

Monday 24 June 2019

Amazon Prime Day 2019 Sale Starts on July 15: What to Expect

Amazon has announced that its Prime Day 2019 sale will kick off from July 15 this year. This time around the sale will run for a full two days and will include new product launches, discounts, bundled...

from NDTV Gadgets - Latest http://bit.ly/2Lfh3O2

Huawei Reveals Timeline of EMUI 9.1 Update Rollout for 19 Phones

Huawei team announced that the P20 Lite, Mate 20, Mate 20 Pro, and Mate 20 RS Porsche Edition will be a part of the first of the company's older smartphones to get the EMUI 9.1 update in June.

from NDTV Gadgets - Latest http://bit.ly/2KyOJql

Kalki Honest Trailer: కొల్లాపూర్ ఎమ్మెల్యే తమ్ముడి హత్య.. ఇదే ‘కల్కి’ కథాంశం

హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కల్కి’పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ‘పీఎస్‌వీ గరుడవేగ’తో రాజశేఖర్ మళ్లీ ఫాంలోకి రావడంతో ‘కల్కి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీనికితోడు ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల్లోని ఆసక్తిని మరించి పెంచేందుకు తాజాగా ‘హానెస్ట్ ట్రైలర్’ పేరిట చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి ఈ ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే, డిజిటల్ వర్షన్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు కేవలం యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల్లో ఇంటెన్సిటీని పెంచిన దర్శకుడు ఈ కొత్త థియేట్రికల్ ట్రైలర్‌లో అసలు స్టోరీ లైన్ ఏంటో రిలీల్ చేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నట్టు ఇప్పటికే దర్శకుడు చెప్పారు. ట్రైలర్ ప్రారంభంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు, ఆ క్రమంలో ఎదురైన సమస్యల ఆధారంగా ఒక అదిరిపోయే థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా, ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌‌లో అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించారు. పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామక్రిష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ, శత్రు, చరణ్‌దీప్ ముఖ్య పాత్రలు పోషించారు. శివాని-శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2LdqNs0

Oppo Teases Its Under-Display Front Camera Phone on Video

Oppo has released a teaser video, which showcases a phone flaunting the company's under-display camera technology.

from NDTV Gadgets - Latest http://bit.ly/2KBrxYh

JioCall App Confirms Debut of Jio GigaFiber Fixedline Calling Service

JioCall app is available as an upgrade of the earlier Jio4GVoice app and is downloadable through Google Play.

from NDTV Gadgets - Latest http://bit.ly/2FvooFt

DJI Plans to Build Drones in California Amid US Security Concern

DJI Technology has said it plans to use a company warehouse in California to assemble them, a move that follows security concerns raised by some US lawmakers.

from NDTV Gadgets - Latest http://bit.ly/2YcKrrF

Black Widow Set Photos Leak Yelena Belova's Presence in Prequel Movie

New set photos from Black Widow's production in Budapest, Hungary have revealed that Yelena Belova might be a part of the film. Given what we know of the Black Widow movie cast, it's likely that...

from NDTV Gadgets - Latest http://bit.ly/31Rodh7

China's Netflix Looks Abroad After Hitting 100 Million Paying Subscribers

iQiyi, China's answer to Netflix, intends to push harder into overseas markets such as North America and Japan after the video-streaming service hit a milestone of 100 million paying subscribers this...

from NDTV Gadgets - Latest http://bit.ly/2J8iXNu

Huawei's US Research Arm Said to Be Building a Separate Identity

US-based research arm of Huawei - Futurewei - has moved to separate its operations from its corporate parent since the US government in May put Huawei on a trade blacklist.

from NDTV Gadgets - Latest http://bit.ly/2Neorf0

Realme 64-Megapixel Camera Phone With Quad Cameras Showcased

Realme CEO Madhav Sheth recently confirmed that the company is working on a phone that will integrate Samsung's 64-megapixel GW1 sensor, and that it will launch in India first.

from NDTV Gadgets - Latest http://bit.ly/2WZ2znz

Facebook Faces Trial Over Data Breach Affecting 30 Million Users

In a setback, a US court has rejected Facebook's claims to block a lawsuit against it in a data breach that affected nearly 30 million users in September last year.

from NDTV Gadgets - Latest http://bit.ly/2RxwwtO

జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఏం చేయలేడు.. పోసాని సంచలన వ్యాఖ్యలు

పోసాని కృష్ణమురళి.. ఈ పేరులోనే ఒక ఫైర్ ఉంది. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఆయనకు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. లోపల ఏమనుకుంటే అది బయటకు వచ్చేస్తుంది. ముక్కుసూటిగా అస్సలు మొహమాటం పడకుండా మాట్లాడే ఇండస్ట్రీకి చెందిన చాలా తక్కువ మందిలో పోసాని ఒకరు. అందుకే ఆయన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది ద్వేషిస్తుంటారు. ప్రస్తుతానికి అయితే టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పోసాని అంటే మండిపడుతున్నారు. కారణం నోటి వెంట జగన్ తప్ప మరో మాట రాకపోవడం. తెలుగు సినీ పరిశ్రమలోకి రచయితగా అడుగుపెట్టిన పోసాని సుమారు 100 సినిమాలకు పనిచేశారు. ఆ తరవాత దర్శకుడిగా మారి తన మార్క్ చూపించారు. ప్రస్తుతం నటుడిగా సెటిలయ్యారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వై.యస్.జగన్‌మోహన్ రెడ్డి ఫాలోవర్‌గా వైసీపీలో చేరారు. జగన్‌ను సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని చాలా సార్లు చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్‌ కోసం ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇదిలా ఉంటే, జగన్ సీఎం కావడం పట్ల పోసాని చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. శస్త్ర చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోసానిని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ‘టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మీ స్పందనేంటి?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు పోసాని స్పందిస్తూ జూనియర్ ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేయలేడని అన్నారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఎంత నీతిగా, చిత్తశుద్ధితో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా బండి నడవదు. ఒక హీరో వచ్చి ఐ కెన్ బ్రింగ్ స్టార్ ఫ్రమ్ ద స్కై అంటే నమ్మే రోజులు లేవు ఇప్పుడు. బీ ప్రాక్టికల్. హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది. తెలివితేటలు పెరగవు. ప్రజాసేవా దృక్పథం పెరగదు. హీరో ఇమేజ్‌కి, రాజకీయాలకు సంబంధంలేదు. ఇమేజ్‌తో చూడటానికి నాకు వంద మంది వస్తే వాళ్లకు 10వేల మంది వస్తారు. ఈ 10వేల మంది ఓటర్లుగా మారరు. హీరోని తెరపై చూశాం.. రియల్‌గా చూశాం.. ఎలా ఉన్నాడు అని మాత్రమే మాట్లాడుకుంటారు’ అని పోసాని వ్యాఖ్యానించారు. టీడీపీ, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాల్లో తనకు అవకాశాలు తగ్గాయని.. కావాలనే తనను కొంత మంది తప్పిస్తున్నారని కూడా పోసాని చెప్పారు. ‘ఇండస్ట్రీలో ఎక్కువ మంది టీడీపీ వాళ్లు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది చంద్రబాబు ఫ్యాన్స్ ఉన్నారో.. ఎంత మంది టీడీపీని ఇష్టపడతారో మీకు తెలుసు. ఎందుకు ఇష్టపడతారో కూడా మీకు తెలుసు. అది కులమా, ఇంకో కారణం ఉందా అని నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని పోసాని అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడటం మీ సినిమా అవకాశాలపై ప్రభావం చూపిందా? అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ.. ‘ఎలక్షన్ దగ్గరకు రాగానే మా వాళ్లకు నా మీద కోపమొచ్చింది. దీంతో నాకు వేషాలు తగ్గాయి. లేకుండా చేశారు. నాకు జబ్బు రాకముందు కూడా తగ్గాయి. నేనంటే వ్యక్తిగతంగా ప్రేమించే వాళ్లు అవకాశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని తిట్టాడు, చంద్రబాబును తిడుతున్నాడు వాడి వేషం తీసేయ్ అని రాసిన పేరును కూడా కొట్టేసి వేరే వాళ్లను పెట్టారు. పేర్లు చెప్పమంటారా.. మా అశ్వినీదత్తన్న’ అని బాంబు పేల్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2WX1JaN

BSNL, Jio Only Telecom Operators to Add Subscribers in April, TRAI Reveals

Reliance Jio added around 80.82 lakh subscribers in April, showed data released by the Telecom Regulatory Authority of India (TRAI) on Monday.

from NDTV Gadgets - Latest http://bit.ly/2IKimmt

Apple Says Only a Small Fraction of Spotify Users Affected by Its Fees

Spotify pays Apple a 15 percent fee on about 680,000 of its 100 million premium customers, Apple disclosed in a response to Spotify's complaint with European antitrust regulators.

from NDTV Gadgets - Latest http://bit.ly/2xf9hLy

Honor 20 With Quad Camera Setup to Go on Sale in India Today via Flipkart

Honor 20 will go on sale via Flipkart today. Read for the Honor 20 price in India, sale timing, launch offers, specifications, and more.

from NDTV Gadgets - Latest http://bit.ly/2N7hr3s

ఆది ‘బుర్రకథ’ ట్రైలర్.. అప్పుడే ‘సాహో’ని వాడేశారు!

హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బుర్రకథ’. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవీ కిరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆది సరసన మిష్తి చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అభిమన్యు సింగ్, జబర్దస్త్ మహేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, గాయత్రి గుప్తా, జోష్ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్‌ను లాంచ్ చేయించారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘బుర్రకథ’.. టైటిల్‌లోనే సినిమాకు కీలకమైన పాయింట్ దాగి ఉంది. హీరో ఆది ఈ సినిమాలు రెండు విధాలుగా ప్రవర్తిస్తాడు. భౌతికంగా మనిషి ఒక్కడే అయినప్పటికీ అంతర్గతంగా ఆయనలో ఇద్దరు మనుషులుంటారు. అంటే, ఆయన మెదడు రెండు విధాలుగా పనిచేస్తుంది. అందుకే ఇది ‘బుర్రకథ’ అయింది. మరి ఈ ‘బుర్ర’తో డైరెక్టర్ ఎలాంటి ప్రయోగం చేశారో ఇక సినిమాలోనే చూడాలి. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆది తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక కమెడియన్ పృథ్వీ మరోసారి పేరడీ చేశారు. గతంలో బాలయ్యను అనుకరించిన పృథ్వీ.. ఈసారి ప్రభాస్, ఎన్టీఆర్‌లను వాడేశారు. ‘సాహో’ ట్రైలర్‌లో ప్రభాస్ చెప్పిన ‘ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్’ డైలాగ్‌ను ‘బుర్రకథ’ ట్రైలర్ ఆఖరిలో పృథ్వీ చెప్పారు. అలాగే ‘అరవింద సమేత’లో బాలిరెడ్డిని చూసి కోపంగా మొండికత్తిని వీరరాఘవ తన తొడకు అటూ ఇటూ రాస్తారు. అదే సీన్‌ను పృథ్వీ ఇప్పుడు అనుకరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Fu1FJH

Mi Band 4 Sees 1 Million Units Shipped in Just Over a Week: Xiaomi

Xiaomi's latest fitness tracker has shipped a record number of units in a short amount of time, for the company.

from NDTV Gadgets - Latest http://bit.ly/2X1LhGc

Toy Story 4's $238 Million Global Opening Is Biggest for Animated Movies

Toy Story 4 ruled the worldwide box office this past weekend with a global opening of $238 million, the highest-ever opening for an animated title, improving on Disney-Pixar's own Incredibles 2.

from NDTV Gadgets - Latest http://bit.ly/31ShUd6

Samsung Galaxy Note 10 Could Drop Support for Storage Expansion

Samsung could do away with a big feature on the Galaxy Note 10, with no microSD card slot to allow for storage expansion.

from NDTV Gadgets - Latest http://bit.ly/2IGrCIh

Hotstar Reveals Release Date for Indian Remake of The Office

Hotstar has set a June 28 release date for the Indian remake of The Office, the Ricky Gervais and Stephen Merchant-created British series that aired on BBC.

from NDTV Gadgets - Latest http://bit.ly/31Rt7uA

Netflix Is Testing a Pop-Out Floating Video Player on Desktop

Netflix seems to be testing a new pop-out, floating video player that plays content on top of all other windows and apps on your desktop.

from NDTV Gadgets - Latest http://bit.ly/2YhefDL

సాయిధరమ్‌కు ఇక ‘ప్రతిరోజూ పండగే’!

సుప్రీం హీరో కొత్త సినిమాను మొదలుపెట్టారు. కామెడీ, కమర్షియల్ హంగులతో కూడిన చిత్రాలను తెరకెక్కించే మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమాను తేజూ ప్రారంభించారు. సాయిధరమ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా పూజాకార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా స్క్రిప్టును చిత్ర యూనిట్‌కు అందజేశారు. దర్శకుడు మారుతితో తన కొత్త సినిమాను ప్రారంభించినట్లు సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రేక్షకుల ఆశీర్వాదాలు తనకు కావాలని కోరుకున్నారు. ఇది తేజూకి 12వ సినిమా. వరుస ప్లాపుల తరవాత ఈ ఏడాది ఏప్రిల్‌ 12న వచ్చిన ‘చిత్రలహరి’ సినిమా తేజూకి కాస్త ఊరటనిచ్చింది. ‘చిత్రలహరి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చినా బాక్సాఫీసు వద్ద మాత్రం పెద్దగా కలెక్షన్లను రాబట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తేజూ ఆశలన్నీ ‘ప్రతిరోజూ పండగే’ పైనే ఉన్నాయి. మారుతి కూడా ఈ మధ్య కాలంలో హిట్టు అందుకోలేదు. ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మారుతి స్క్రిప్ట్ అందించిన ‘బ్రాండ్ బాబు’ సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇప్పుడు తేజూతో మారుతి ప్రయోగం చేయబోతున్నారు. అయితే, జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఈ మధ్య అన్నీ హిట్టు సినిమాలే వచ్చాయి. ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలు మంచి విజయాలను నమోదుచేశాయి. కాబట్టి, సాయిధరమ్ తేజ్ ఈసారి హిట్టు కొట్టడం ఖాయంలానే కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2IDqHbx

Sunday 23 June 2019

Huawei Nova 5i Pro Tipped to Sport Quad Rear Camera, Hole-Punch Display

Huawei Nova 5i Pro schematic has been leaked online just days after the company unveiled the Nova 5, Nova 5 Pro, and Nova 5i in China.

from NDTV Gadgets - Latest http://bit.ly/2ZLbMBt

Mi CC9, Mi CC9e Price, Specifications, and Live Photo Leak Online

There's also an alleged live photo of the CC9 smartphone that has surfaced online, and it is seen to sport an all-screen display.

from NDTV Gadgets - Latest http://bit.ly/31TciiI

Blizzard's Global Esports Director Kim Phan Steps Down

Kim Phan, the Global Esports Director of American video game developer and publisher Blizzard, has left the firm to pursue a "new endeavour" in the industry.

from NDTV Gadgets - Latest http://bit.ly/2XuM9rc

Samsung Galaxy M40 Can Now Be Purchased Anytime in India

Samsung Galaxy M40 price in India is set at Rs. 19,990, and it comes in Midnight Blue and Seawater Blue gradient colour options.

from NDTV Gadgets - Latest http://bit.ly/2IEBUbS

‘రంగ్ దే!’.. అభిమానులకు నితిన్ సర్‌ప్రైజ్

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తరవాత కాస్త ఎక్కువగానే విరామం తీసుకున్న హీరో ఇప్పుడు వరసపెట్టి సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వెంకీ కుడుములతో ‘భీష్మ’ చిత్రంతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించిన నితిన్.. తాజాగా మరో సినిమాను ప్రకటించారు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తు్న్నారు. ఈ సినిమాకు ‘రంగ్ దే!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ‘రంగ్ దే!’ నితిన్‌కు 29వ సినిమా. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాను ప్రకటించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది నితిన్ ప్రకటించిన మూడో సినిమా ఇది. వాస్తవానికి ఆదివారమే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంతో తన 28వ సినిమాను నితిన్ ప్రారంభించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమాను ప్రకటించి 24 గంటలు కాకముందే మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులకు నితిన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘భీష్మ’ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరవాత బహుశా ‘రంగ్ దే!’ రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చు. కాగా, ఈ సినిమాకు సంగీతం దర్శకుడిని ఇంకా ఖరారు చేయలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2ZJlZP8

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd