Tuesday 22 October 2019

MAA Controversy: నరేష్ నీ గోచీ నువ్వే పీక్కున్నావ్.. దిగి‘పో’! రెచ్చిపోయిన నటి

ముదురుతోంది. అధ్యక్ష-ఉపాధ్యక్షులు నరేష్, జీవిత రాజశేఖర్‌ల మధ్య రచ్చ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికలు ముగిసి పట్టుమని ఆరు నెలలు పూర్తి కాకుండానే వీరి మధ్య వైరం తారాస్థాయికి చేసింది. ఆదివారం నాడు జీవితా రాజశేఖర్ నేతృత్వంలో ‘మా’ సమావేశం జరగడం.. దీనికి అధ్యక్షుడు హాజరుకాకపోవడంతో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ జీవితా, నరేష్‌లు ఎవరి వాదనలు వాళ్లు వినిపించి.. ఫైనల్‌గా ‘మా’లో అంతర్గత పోరుని బయటపెట్టుకున్నారు. ఈ తరుణంలో వివాదం ఎక్కడున్నా.. బెల్లానికి పట్టే చీమలా వాలిపోయే శ్రీరెడ్డి ఈ ఇష్యూపై ఘాటుగా స్పందిస్తూ ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్‌పై సంచలన కామెంట్స్ చేసింది. ‘నరేష్ సగం గోచీ నువ్వే ఇప్పేసుకున్నావ్.. సగం గోచీ మా మెంబర్స్ లాగేశారు. ఇంకెందుకురా బాబా.. వాడిపోయిన వం..కాయ వేసుకుని’ అంటూ తనదైన శైలిలో వర్గర్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. మరో పోస్ట్‌లో.. ‘నరేష్‌గా నీ ల్యాగ్ డైలాగ్స్ ఏంట్రా బాబోయ్.. దానికి తోడు కాకి స్వరం. దిగిపోరా బాబూ నీ కెందుకురా మా అసోషియేషన్? అంటూ నోటికి పనిచెప్పింది శ్రీరెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MCkHBC

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...