కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార వివాహం జూన్ 9న జరిగిన సంగతి తెలిసిందే. అలా పెళ్లైందో లేదో వీరికి కొత్త సమస్య వచ్చి పడింది. నోటీసులు కూడా జారీ అయ్యాయి. అసలు వీరిద్దరూ ఏం చేశారు? వీరికి నోటీసులు ఎవరు జారీ చేశారు? అనే వివరాల్లోకి వెళితే.. విఘ్నేష్ శివన్, నయనతార పెళ్లి తర్వాత శుక్రవారం తిరుమలకు స్వామి దర్శనానికి వచ్చారు. అయితే వీరునిబంధనలను అతిక్రమించారు..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/tWlHJwA
Subscribe to:
Post Comments (Atom)
'Congress Has Many Capable Leaders...'
'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
No comments:
Post a Comment