Friday 21 September 2018

పాక్ ప్రధాని లేఖ: న్యూయార్క్‌లో ఇండియా-పాక్ విదేశాంగ మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం ఏర్పాటుచేయాలన్న పాక్ అభ్యర్థనను కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్‌, షా మహ్మద్‌ ఖురేషీ భేటీ అవుతారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ భేటీకి సంబంధించిన తేదీ, సమయాలను ఇరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2psQqZQ

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...