Friday, 21 September 2018

మరో కీలక పదవి: ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పురంధేశ్వరి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పురందేశ్వరికి కీలక పదవి దక్కింది. కేంద్రం పురందేశ్వరిని ఎయిర్ ఇండియా బోర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌‌గా నియమించింది. కేబినెట్ కమిటీ నిర్ణయం మేరకు డైరెక్టర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాన్ అఫిషియల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో.. పురందేశ్వరి మూడేళ్ల పాటూ పనిచేయనున్నారు. ఎయిర్ ఇండియా పదవిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ppN4Xd

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....