‘ఖుషి’ విజయంతో చాలా ఖుషీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు ‘ఖుషి’ నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ యెర్నేని, దర్శకుడు శివనిర్వాణ తదితరులతో కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కుటుంబానికి, ‘ఖుషి’ టీమ్కి ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారికి స్వామివారి దర్శనం కల్పించారు. ప్రత్యేక అర్చన నిర్వహించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8LbSi2j
Subscribe to:
Post Comments (Atom)
'Congress Has Many Capable Leaders...'
'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
No comments:
Post a Comment