Friday, 19 April 2019

ఎవరెస్ట్ అంచున ‘మహర్షి’.. పూజా హెగ్డేతో డ్యూయెట్‌ చూశారా?

మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరో యిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఎవరెస్ట్ అంచున’.. అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరో యిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఎవరెస్ట్ అంచున’.. అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2v9nOaI

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....