Saturday, 27 April 2019

‘మహానటి’ మళ్లీ మొదలుపెట్టింది.. క్రేజీ కాంబోలో కీర్తి సురేష్

స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2XRel3Y

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...