Monday, 3 September 2018

ధూమ్ 2 తరహాలో.. నిజాం మ్యూజియంలో భారీ చోరీ: ఏం ఎత్తుకెళ్లారు, ఎలా ఎత్తుకెళ్లారంటే?

హైదరాబాద్: నగరంలోని పురానీ హవేలీలో గల నిజామ్ మ్యూజియం నుంచి ఆదివారం నాడు రాత్రి కొందరు దొంగలు విలువైన బంగారు వస్తువులను దొంగిలించారు. నిజాం కాలం నాటి సువర్ణ, వజ్ర ఖచిత పురాతన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఏకంగా మ్యూజియంలో దొంగతనం అందర్నీ నివ్వెరపరుస్తోంది. దుండగులు పక్కా ప్లాన్‌తో సీసీ కెమెరాలలో పడకుండా దొంగతనానికి పాల్పడ్డారు. పురానీ హవేలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Q1Ic6X

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....