Thursday, 28 February 2019

8 ఏళ్ల తర్వాత కళైమామణి అవార్డులు.. జాబితాలో కార్తీ, విజయ్ సేతుపతి పేర్లు

తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IEsFKr

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...