Wednesday, 5 September 2018

కనక దుర్గమ్మ కరుణతో ధర్మం గెలిచింది...వెనుకడుగు వేసేదే లేదు:స్వామి పరిపూర్ణానంద

విజయవాడ:హైదరాబాద్ పోలీసులు తనను నగరం నుంచి బహిష్కరించినా...కనక దుర్గమ్మ కరుణతో న్యాయస్థానంలో ధర్మం గెలిచిందని స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పోలీసులు ఆయనపై విధించిన నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో స్వామి పరిపూర్ణానంద కాకినాడ నుంచి హైదరాబాద్‌ పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆయన విజయవాడ కనకదుర్గమ్మను మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పరిపూర్ణానంద స్వామికి అధికారులు, అర్చకులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Nffpx4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....