Friday, 21 September 2018

ఆపరేషన్ కమల, మాజీ సీఎంకు సెగ, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట!

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఇంటి ముందు ఒక్కసారిగా ప్రత్యక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బెంగళూరు నగరంలోని డాలర్స్ కాలనీలోని బీఎస్. యడ్యూరప్ప ఇంటి ముందు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NtVhbl

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....